New Testament · Section 080 of 103

Acts — Part 2

అపొస్తలుల కార్యములు

Printed pages 1183-1199 · chapters 16–28

Page 1183అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము

Page 1183 of the 1881 Telugu Bible - Acts
Printed page 1183 — tap to enlarge
Text layerOCR: Poor (69%)1 glyph repaired

గించబడి బైలు దేరి సంఘములను స్థిరపరుచుచ్చు, ।

41సుర । , = య్య కిలికియ దేశముల ద్వారా సంచరించుచుండెను. । 16. అధ్యాయము. తరువాత ఆయన చెళ్చేక్క, లుస్తకు వచ్చెను, అస్వ

1॥ డు ఇదుగో! విశ్వాసముగల యూదురాలైన స్తీ కుమారుడగు తీము తెయు అనే "పేరుగల ఒక" శిష్యుడు అక్క ౨్తిడ ఉండెను. । ఆతని తండ్రి, మోల్లేనీయుడు; అతడు బ్రంప్తభాపన్కు -ఈకొ నియలోనున్న సౌహూదరులవల్ల మం 8తచి "పేరు పొంచెను. । పౌలు తమతో కూడా అతడు బైలు దేరి రావలెనని కోరి ఆ + స్థలమాలలాని యూదుల నిమిత్తము అతని తీసుకొని అలేనిః ఫీదనసంస్కా రము చేయించెను; ఎందుకంటే అతని తండ్రి, "హెల్లేనీయుడని అందరికిని తెలుసును.

4వారు పట్రణముల ద్వారా వెళ్లుచు, యిరూపలేములో ఉన్న అపొస్తలుల చేతను "పెద్దల చేత్రను నిర్ణయించబడిన విధులను గకొనుటకు వారక "కెలియ చేసిరి ; '

5అందువల్ల సంఘములు విశ్వాసమందు సీరపడ అనుదినము లెక్కకు మిక్కి లి "సావ్చాయెను.

6వారు ఫృగియ, గలతియ చేళముల ద్వారా వెటన ఆసియలో వాక్యము చెప్పకుండా పరికుద్దాతవక్ కి 3 ధా నివారించబడి, ముసియకు పచ్చి, బిథునియకు వెటకు ప్రయత్నము చేసిరి; ।

7అయితే యేసుయొక్క ఆ । వారిని వెళ్లనియ్య లేదు. ।

8అంతట వారు ముసీయ చా 'శ్రోయకు వచ్చిరి. । 9। రాత్రి, వేళ పౌలుకు దర్శనము కలిగాన్కు అదేమనగా మశెదొనియ జేళస్టుడైన ఒక మనుష్యుడు నిలిచి--నీవ్రు మకెదొనియకు' వచ్చి మాకు సహాయము చేయుమని అతని చేడుకొనుచుండెను. ।

10అతనికి ఆ ద రృనము కలిగినప్పుడు, చారికి సువార్తను తెలుపుటకు 'ప్రభువు మమ్మును పిలిచి యున్నాడని, "మేము నిశ్చ = యించుకొని, వెంటనే మశదొనియకు జైలు జేరుటకుయత్నము 'చేసితిమి. ।

11కాబట్టి "మేము త్రో యను విడిచి, ఓడెక్కి తిన్నగా సముశ్రా, ల మరునాడు "నెయపొలికిని వెల్లి, అక్టడనుంచి పిలిప్పయికి పః వచ్చితిమి. । 12 మకెదొనియ చేళమందు ఆ భౌగములో, అది ముఖ్య పట్టణమును, కొలోనియయుగై యున్నది,

18న కొన్న్ని దినములు ఆ పట్టణములో నే ఊండి, సబ్బాతు వారమున గవునుల ద్వారా బైలుచేరి, వాడిక' చొప్పున ప్ర్రార్థనాస్థలముండిన నదీ తీరమునకు వచ్చి, * ఒక విధమైన

అక్క డ కూర్చుండి, క్ర డివల్సిన ప్రీలైతో మాటలాడుచుంటిమి. । అప్పుడు ధూ, మ; /వర్ణ ఫు బట్టలు అమే పనన పట్టణపు లూదియ అనే వ కధకి గల బో

2శ్రీ వినుచుండెను. పౌలు వల్ల చెప్ప బడుచున్న చాటి యందు లక్ష్య పెట్టుటకు ప్రభువు ఆమె న్య పంటు తెరిచెను, . । ఆమెకు ఆమె ఇంటివారికి చాప్సిసము చే చయి౦ చబడినప్పుడు, ఆ మె. మిరు నన్ను ప్రభువు యందు విశ్వాసము గల దాననని యెంచితే, నా ఇంట (ప్రవేశించి యుండుడని చేడుకొని మమ్మును ద కా

10"ఇ చేము ప్రార్ధనా స్థలమునకు వెళ్లు చున్నప్పుడు జరిగిన దేమనగా, పుఫోననే ఆత్తగలైై, సోచె చెప్పుటవల్ల తన యజమానులకు బహు లాఖభము కలు గజేయుచున్న ఒక చిన్నది మాకు యెదురుగా వచ్చెను. ।

17ఆమె పౌలును మమ్మును 'చెంబడించి---ఈ మనుష్యులం సర్వోన్నతుడైన దేవుని 'నేవకులా; వీరు మనకు రక్షణ మార్హము తెలియచెప్పేవారునై యున్నారని కంఠమెత్తి పలికెను. ।

18అది ఈలాగు అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు దుఃఖపడి, తిరిగి. నీవు దాని వడలి వెళ్లుటకు యేసుక్రీస్తు "పేర నీకు ఆజ్ఞా పించుచున్నానని ఆ ఆత్తతో చెప్పెను. అది ఆ నిమి పమంచే దాని వదలిపోయెను.

19ఆమె యజమానులు, తమ ఆదాయ నిరీక్షణ తప్పి । స్రోరెనని చూచి, పౌలును సీలను పట్టుకొని బావటిలోని అధికారుల రొడ్దికి ఈడ్చుకొని పోయిరి. ।

20ఆ సేనాధిపతుల యొద్దికి వారిని తీసుకొని వచ్చి -ఈమనుష్యులం యూదులై యుండి, మన పట్టణము గలిబిలి

91చేసి! రోమియుల మైన మనము అంగీకరించుటైనను "చేయుటైనను కూడని మర్యాదలను ఉపడేశించుచున్నారని మెప్పిరి, ఆప్పుడు జనసమూాహవము చారి విరోధముగా కూడి 22౨ లేహెను. సేనాధిపతులు చారి వ స్త్థములు లాగి చేసి, వారిని బెత్తములతో కొట్టుటకు ఆజాపించిరి. ।

98వారిని బాలా "చబెబ్బలు కొట్టి రసాలలో వేసి వారిని భద్ర, ముగా కాచుకొన వలెనని జరసాల నాయకునికి ఆ జ్ఞూపించిరి. । అతడు అటువంటి ఆజ్ఞను పొంది, వారిని 9౨4 లోపటి చెరసాలలో ఉంచి, వారి కాళ్లకు బొండ చేసి బిగించెను. । అయితే మధ్య "రాత్రివేళ పౌలు, స్రీ లయు 'దేవునిడేవుని గూర్చి (ప్రార్ధించుచు, క్రీతణానలు పాడుచుండిరి. వాటిని ఖయిదీలు ఆలకించుచుండిరి, । అయి బెయ్యము.

Page 1184అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము

Page 1184 of the 1881 Telugu Bible - Acts
Printed page 1184 — tap to enlarge
Text layerOCR: Fair (73%)4 glyphs repaired

చే అకసాత్తుగా చెరసాల పునాదులు వణిశేలాగున, మహో భూకంపము కలిగను. వెంట సే తలుపులన్ని యు తెరవబడెను; అందరి బంధకములు ఊడెను. । అంతలో "చెరసాల నాయకుడు "మేలుకొని తలుప్తలన్నియు తెర వబడియుండుట చూచి, ఖయిదీలు పారిపోయిరనుకిని కత్తి దూసి, తన్ను దంపుకొనబోవుచుం డెను. ।

28అయితే పౌలు నీకు నీచే కీడు చేసుకొన నద్దు; మేమందరము ఇక్కడనే యూన్నామని మహా శబ్దముతో పలికాను,

29అప్పుడు అతడు దీపములు తెమ్మని, లోపటికి దుమికి వచ్చి, వణుకుచు పౌలుకు సీలకు సాగిలపడి, ।

30వారిని చెలపటికి తీసుకొని వచ్చి, ప్రభుపులారా! రక్షించబటకు "నేనేమి చేయ వలెననను.

31అందుకునారు-- ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వా సముంచుము; అప్పుడు నీప్రు, నీ ఇంటి వారును రక్కిం చబడుదురని పలికి, ।

32అతనికి అతని ఇంటిలో ఊన్నవారికందరికిని ప్రభువుయొక్క వాక్యము చెప్పిరి.

33ఆరాత్రి, ఆ గడియలో నే అతడు వారిని తీసుకొని వారి 'చెబ్బల గాయములు కడిగాను. అప్పుడే అతనికి అతని వారందరికి చాప్లిస్తము చేయించబడెను. । మరియు అతడు వారిని తన ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి, తన ఇంటివారందరితో కూడా, డే వ్రునియందు విశ్వాసముంచి సంతోషపడేను. ఉదయమైనప్పుడు సనేనాధిపతులు- ఆ మసుష్యులను వదలి చేయుమని చెప్పుటకు, చేత్ర, ధరులను పంపిరి. ।

36అప్పుడు "చెరసాల నాయకుడు ఈ మాటలు పౌలువు తెలిపి - మిరు వదలివేయబడుటకు సేనాధిపతులు (ఆజ్ఞ) పంపియున్నారు గనుక మీరు ఇప్పుడు బైలు జేరి సమాధానముగా చెళ్లుడ నెను. । అయితే పౌలు. వారుచారు న్యాయము విచారించక్క, రోమియులమైన మమును బహిరంగముగా కొట్టించి చెరసాలలో చేయించి, ఇప్పుడు మమ్మును రహస్యముగా మైకి తోలిచేయు చున్నారా? ఆలాగు కాదు; వాశే వచ్చి మమును 'వెలపికి తీసుకొని వెళ్ళ వలెనని పలికాను.

38అప్పుడు ఆ చేత్ర, భరులు ఈ మాటలు సేనాధిసతులకు తెలిపిరి. వారు రోమియులై యున్నారని విని, ।

39భయపడి వచ్చి, వారిని బతిమాలుకొని చెలపటికి. తీసుకొని చెల్లి పట్టణములోనుంచి బైలు వెళ్లుటకు నారిని వేడుకొనిరి. ।

40అప్పుదు వారు చెరసాలలోగనుంచి వెలపటికి నచ్చి, లూదియ ఇంటికి చెల్లి సహోదరులను చూచి వారిని బోధించి* బైలుడేరి పోయిరి. * లేక,

వారు అంపిపొౌలి, అహపౌల్లోనియ పట్టణముల। ద్వారా వెళ్లి, తెస్పలొనీశేకు వచ్చిరి. అక్కడ యూదుల సునగోగు తాండెను, ।

2గనుక పౌలు తన వర్యాద చొప్పున, వారి యొద్ద ప్రవేశించి, ।

3క్రీస్తు శ్రమపడి, చనిపోయిన వారిలోనుంచి లేవ వలసి యుండెనని. "నేను మికు తెలియజేసే యేసే ఆ క్రీ స్తయి యున్నాడని తేటగా వివరించుచు లేఖనములలో మాటలెత్తి వారితో మాడు సబ్బాతులు ప్రసంగించుచుండెను.

4అప్పుడు వాకిలో కొందరు, భృక్తిగల హెల్లేనీయులలో బాలామందియు, తే కీ లలో అఆశేకులాను విశ్వసించి పౌలుతోను సీలతోను కలుపబడిరి, అయితే (విశ్వసించని) యూదులు అసూయపడి ఛ్ బద్ధకులలో కొందరు దుష్ట్రులను చేచుక౯ాకొని, గుంపు కూచుక౯ాకొని పట్టణము గలిబిలి చేసి, యాసోను ఇంటి మిద పడి, వారిని ప్రజలయొద్దికి తీసుకొని వచ్చుటకు యత్నము చేసిరి. ।

6అయితే వారిని కనుగొన లేక, యాసోనును, సహోదరులైన కొందరినిని ఆ పట్రణభు అధికారుల యొద్దికి ఈడ్చుకొని ప్రోయి-- భీ లోకమును తల కిందిశేనిన బీరు ఇక్కడికి కూడా వచ్చియున్నారు. ।

7యాసోను వారిని 'చేచు౯కొని యున్నాడు. విరందరు యేసే మరియొక రాజు డాన్నాడని చెప్పిజెప్పి, శైసరుయొక్క. ఆజ్ఞలకు విరోధముగా నడుచుచున్నారని "కేకలు వేసిరి, వారు ఈ మాటలు వినిన జనసమాహమును పట్ల 8

9క్షణపు అధికారులనును కలతపెట్టీరి. ।! వారు యాసోను ; యొద్దను, కడమ వారి యొద్దను జామిీను పుచ్చుకొని వారిని వదలివేసిరి.

10వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీల । ను చేశైయకు పంపించిరి. వారు వచ్చి యూాదుల సున ।

11గోగులో ప్ర్రవేశించికి. । వీరు తెస్సలానీకేలో ఉన్నఊన్న । వతికం స సద్దుణము గలవాశైయుండిరి; ఏలాగనగా, వారు మనస్ఫూతిజ౯ా గా వాక్యమును అంగీకరించి ఆ సంగతులు ఆలాగు ఉన్న జేమో అని ప్రతెదినయున్న వారు।

192లేఖనములు కోధించుడుండిక! గనుక్క మరల అకులును, ఘనతగల "హెళ్లేనీ శ్రలోన పురుషులలోను బాలామందియు విశ్వసించిరి. అయితే బెశైయలో దేవునిచేవుని వాక్యను పౌలువల్ల ప్రకటించబడుచున్న డని తెస్సలా నీకే పట్టణస్థు లైన । యూదులు తెలుసుకొని వచ్చి అక్కడనును సమా ఆదరించి,

Page 1185అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయము

Page 1185 of the 1881 Telugu Bible - Acts
Printed page 1185 — tap to enlarge
Text layerOCR: Poor (68%)3 glyphs repaired

అల్లంను అపొస్తలుల కార్బములు । హనమ లను "3పిరి, వెంటనే 'సహూడరులు పౌలును । సమ్ముద్రమ యొద్దికి వెళ్లనంపిరి. ।

14అయితే సీలయు, । తీమొతెయు అక్కడ "ఉండిరి. । అప్పుడు పౌలును సాగనంప వెళ్లినవారు. అతని అతేనై మట్టుకు తీసుగకొని వచ్చి, సీలయు తీమొతెయును ళక్యమైనంత శీఘ్రముగా తన యొద్దికి రా వలెననే ఆజ్ఞను పొంది బైలు దేరిపోయిరి.

16అయితే అతేనైలో పౌలు వారి కొరకు కనిపెట్టు । చుండి, ఆ పట్టణము విగ్రహములతో నిండియుండుట చూచుచుండగా, అతని ఆత్త అతనిలో శేపబడెను, ।

17గనుక సునగోగులో యూదులతోను, భక్తిగల వారితోను, (ప్రతిడినమున సంతవీధిలో కలుసుకొ"నే వారితోను ప్రసంగించుచుండెను । 18 అప్పుడు ఎపికూరీయులలోను స్తోయికలలోనున్ను స కొందరు విద్వాంసులు అతనితో బయెదురాడిరి. కొం

1టం. మ మంసం, టై ( రికొందరు అన లను మాడుాగా కనబడుచున్నాడనియు ప ఎందుకనగా అతడుఆతడు యేసుని గాః ప్రునరుత్తా' నమును గూర్చి సువార్తను వారికి ప్రకటించెను, ।

19కాసీట్రి వారు అతని పట్టుకొని = అరయొపగనే కొండకశో తీసుకొని చెల్లి నీవు "చేయుచున్న ఈ నూతన బోధ యేమిటో "మేము తెలుసుకొన వచ్చునా? ।

20కొన్ని ఆళ్చర్య మైన సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు గనుక విటి భౌవము యేమిటో మేము "తెలియ కోరుచున్నామని పలికిరి, । ।

21అయితే అ తే నైయులందరికి ని, అక్కడి పరవాసులకను కొత్తది ఏైైనను చెప్పుటకు, వినుటకును గాక । చేశ చేనికిని ఆఅవకాళము లేదు. ।

22అప్పడు పౌలు అరయొపగ నే కొండ మధ్యను । నిలిచి చెప్పినదేమనగా -- అతేనై మనుష్యులారా! । మిరు "సమస్త విషయములయందు అతిభక్తి గలవారై యున్నారని నాకు కనబడుచున్న డి; ।

28"సను సంచరించుచు మి ఆరాధనములు? చూచుచుండా, ఒక వేదికచేదిక నాకు కనబడెను, దాని మిద. . . తెలియబడని 'జేవు । నికి అని వ్ర్రాయబడెను. కాబట్టి మిరు ఎవని ఎరు. గక ఆరాధించుచున్నారో, వానినే "నీను మికు తె । 24 లియ చేయుచున్నాను. । జగత్తును, అందులోని 'సమ 'స్తమును నిమికాంచిన చవుడు. " తౌనే ఆకాళమునకు, భూమికి, ప్రభువై యున్నందున, హస్తకృతములైన ఆల యములలో నివసించడు. ।! మరియు, ఆయన అందరికిని * లేక్య ఆ కొండమిదనున్న 'సభకు. 1 లేక్క

'జీవము, ఊపిరి, 'సమఃస్పమును దయ చేసే సవాడై యున్నా డుగనుక్కతనకు మరియే డైనను కావలసినట్టు మనుష్యులచేత సేనించబడడు. ।

26మరియు యాపమ్మాూమి మిద కాపురముండుటక్కు ఆయన ఏక రక్తమువల్ల సకల రా ప్ర్రీముల మనుష్యులను సృష్టించ, వారు ఒక 'జేళ జైవ్రుని తకువులాడి కనుగొందుశమో అని। ఆయనను 2/7 వెతిశే నిమిత్తము, నిణ౯యించబడిన కాలమును, వారి నివాసస్థలముయొక్క బపొౌలిమేరలనును వఏర్పరిచెను. అయినను ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండతుటలేదు; ।

28మనము ఆయన నల, బృతుకుచున్నాను, చలించుచున్నాము, ఉంటున్నాము. అటువలె । మనము అతని 'సంశానమని మి కవీళ్వరులలో కొం 'దరు చెప్పియున్నారు. ।

29కాబట్టి మనము దేవునిడేవుని సం ।, శ్రానమై మై యుండి మనుష్యుల చమత్కార కల్ప నలవల్ల చక్క బడిన బంగారము నైనను, రాతి నైనను, 2ైవము పో లియున్నదని తలంచ కూడదు. ।

80ఆ అజ్ఞానకాలములుకడు చూడనట్టుగా ౮ జము ఇప్పుడుర అందరు అంతట మనస్సు తిప్పుకొన వలెనని

81మనుష్యులకు ఆకజ్ఞాపించుచున్నాడు; ।! ఎందుకనగా తశౌను నియమించిన మనుష్యుని వల్ల, నాాాయము చొప్పున, భూలోకమునకు తీర్పు చేయబోయే దినము నిణక౯ాయించి యున్నాడు. చనిపోయిన వారిలోనుంచి ఆయనను శ్ర ప్రుటవల్ల అందరికిని దీని నమ్మటకు ఘీతువు అగప "రిచి యున్నాడని పలికెను, చనిపోయిన వారి పనసత్థా నమమ గూర్చి వారుత్తి వినిన ప్పుడు, కొందరు అపహోస్యము చేని8; మరి కొం దరుదీని గూర్చి నీవు చెప్పేది మళ్లి విందుమని పలికిరి. ।

88ఆలాగు ఊండగా పౌలు వారి మధ్యనుంచి జెళ్లైను. అయితే కొందరు మనుష్యుల అతని హత్తుక్రాని, విశ్వసించిరి. । వారిలో అ౭ియొపగీతుడైన దియె నుసీియు, దమరి అనే "పేరు గల చీ యు, వీరితో తూచా

0స కిందన ఉండక. . . 18. అధా్మియము. అటుతరువాత పౌలు అతేనైనుంచి చైలుదేరి, కొశ 8ింతుకు వచ్చెను. ।

2యూదులందరు తోమేను విడిచి వెళ్ల వలెనని, క్లౌది ఆకజ్ఞాపించినందున, పౌంతులో పుట్రి -ఈతలియనుంచి కొత్తగా వచ్చిన అకుల అనే "పేరుగల ఒక యూదుని, అతని భార్యయైన ప్రిస్కిల్లను చూచి, వారి రొద్దికి దెశ్లైను. । వారు తమ వృత్తి ప్రగ దేవస్థానాదులను. 1 కొన్ని ప్రతులలో, డేని, , , . చాని.

Page 1186అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయము

Page 1186 of the 1881 Telugu Bible - Acts
Printed page 1186 — tap to enlarge
Text layerOCR: Poor (67%)5 glyphs repaired

"కారము డేరా పని కోసే వారు గనుక" అతడును ఆ పనివాడైనందున, వారి యొద్దనుండి పనిచేయుచుండెను. ।

4అయితే ప్రి సబ్బాతువారమున అతడు సునగోగులో ప్రసంగించుచు యూదులను ౌహెల్లేనీయులనుమ రేపించుచుండాను. *

5సీలయ్యు, లీమొతెయు మకెదొనియనుంచి వచ్చినప్పుడు, పౌలు వాక్యమందు? ఆతురత గలవాడై యేసే క్రీ, స్తని యీదులకు సాక్ష్యము చెప్పుచుండను, ।

6అయితే వారు యెదురాడి దూషించినప్పుడు, అతడు తన వ స్త ములు దులుపుకొనిమ్ రక్తము మ్ తల మిద నే డాండుగాక? ; "శేను సవిత్ర్రుడను; ఇకమిీడదట ర్యాష్ట్ర ముల యొద్దికి పోదునని వారితో చెప్పి, అక్కడనుంచి వెళ్లి డైవభక్తిగల యూస్తు అనే ఒకని ఇంటికి వచ్చెను, ।

7అతని ఇల్లు సునగోగుతో కలిసి యుండె 8ను. । అయితే ఆ సునగోగు అధెకారియైన, క్రిస్పు తన ఇంటివారందరితో కూకా ప్ర, భువుయందు విశ్వా సముంచెను. మరియు, కొకింతీయులలో అనేకులు వింటూ విశ్వసించి బాప్సి'స్తము చేయించుకొనిరి. ।

9అప్పుడు ప్రభువు రాత్రి, వేళ దళ౯ానమందు పౌలుతో నీవు భయపడక లాడ్ మానముగా ఉండకము; "నేను నీకు తోడై యున్నాను; నీకు కీడు చేయు 10టకు నీ మిద ఎవడును పడదు, । ఈ పట్టణములో నాకు విస్తార జనము తాన్నదని పలికెను, ।

11అప్పుడు అతడు వారిలో, దేవునిచేవుని వాక్యము బోధించుచు, ఒక' సంవత్సరము మిద ఆమకునెలలు అక్కడ నివసించాను.

12అయితే గల్లియోను అశైయకు అధిసతియైనప్పుడు యూదులు ఏక' మనస్సుతో పౌలుకు విరోధముగా లేచి నాని పరమై యొద్దికి అతని పట్టుకొని వచ్చి!

13వీడు బోధన ప్ర, హూణవినత వ్యతిరిక్తముగా దేవునిడేవుని ఆరాధించుటకు లన! (మే ేపించుచున్నాడని పలికి8,

14పౌలు నూరు తెరవబోవు చున్న ప్వ. డు, గల్లియో ను-+-యూాదులారా! ఇది ఒక అన్యాయ మైనను కక దుష్ట్రార్య మైనను కలిగినైలే, యుక్తము చొప్పున నేనుమి మాట సహసముగా విందును. ।

15అయితే ఇది మాటలను గూర్చి పేళ్లను గూర్చి మి బోధభన్మప్రమాణమును గూర్చి వివాద మైతే, మిశే దాని చూచుకొనండి; ఈలాటి సంగతులను గూర్చి న్యాయాధిపతినై యుండుటకు "నాకు మనస్సు లేదని యూదులతో చప్పి, ।

16వారిని న్యాయపీకము రొద్దనుంచి తోలిచేసెను. ।

17అప్పుడు "హెల్లేనీయులండరు సునగోగు అధికారియైన * లేక సమ్తించుచుండెను. 1

సో స్పెనేను పట్టుకిని (4౬ యెదుట కట్టిరి; అయితే గల్లియోనుకు విటిలాో డేని గూర్చియు చరిత్ర లేదు.

18పౌలు ఇంకా బహు దినములు అక్కడ ఉండిన తరువాత, సౌహూదరులయొద్ద "సెలవ్రు భ్రుచ్చుకొని తనకు మొక్కు బడి కాన్న ందున "కం కాయలో తఠలకారము "చేయించుకొని ఓడ గాక సురియకు జైలుదే ప్కీస్కిల్ల అకల అనేవారు అతనితో కజాడా "రను. । ఉండిరి। అతడు ఎపెనసుకు వచ్చి

19అక్కడ వారిని విడిచెను; అయితే అతడు సునగోగులో ప్రవేశించి యూదులతో, ప్రసంగించుచుండెను. । వారు ఇంకా 90౮ కొంత కాలము తమ యొద్ద ఉండుటకు అతని వేడు కొనుచుండగ్కా। అతడు సమృతించక (నేను యెమూ పలేములో వచ్చే పండుగను అవళ్ళ్యముగా ఆచరించ వలెనుకాని) దేవునికిడేవునికి ఇస్టమైతే మ్ యెొద్దికి తిరిగి వత్తునని "చెప్పి, వారి యొద్ద "సెలవ్రు పుచ్చుకొని ఎఫెసునుంచి ఓడెక్కి. వెళ్లెను. ।

22అప్పుడు కైస్ట్రరైయ యొద్ద దిగి వెళ్లి, సంఘభు వారి క్మేమమడిగ్యి అంతియొశ్లౌయకు వచ్చెను. ।

23అక్కడ కొంత కాలముండిన తరువాత, బైలు దేరి గలతియ ఫృగియ చేళములయాందు (కమ్మక్ష్యమముగా 'సంచరించుచు శిమ్యలనందరిని స్థిరపరిచాను.

24అప్పుడు అలెక్సం శై, చ. యలో ఫుట్టి, వాక్చాతుర్యము కలిగ, లేఖనముల యందు గట్టి వాడైన అపొల్లో అనే "పేరుగల ఒక యూదుడు న ఫెసుకు నచ్చెను. ।

25అతడు ప్రభువు మాగణామందు ఉపడేశించబడి, ఆర్ష తీక్షత గలవాడై యోహానుయొక్క చా క్షి సము క క్రత్రమే తెలుసుకొని, ప్రభువును గూర్చిన సంగతులు శా ాప్పి బోధించుచుండెను. ।

26అతడు సునగోన శర్యము గా పలుకనారంభఖిం చినప్పుడు, అకుల యూ, ప్ర్రేస్కి. ల్లయు విని, అతని చేర్చుకొని దేవుని మాగణాము మరింత పవూతి౯గా అతనికి విళశదపరిచిక. ।

27తరువాత అతడుఆతడు అతైయకు 'చెళ్లుటకు కోరినప్పుడు, సహోదరులు, ప్రో, త్సాహపరిచి, అతని చేర్చుకొన వశెనని అక్క డి శిష్యులకు (వ్రాసిరి. అతడుఆతడు అక్కడ "చేరి (దేవుని) దయవల్ల విశ్వసించిన వారికి నిండా "సహాయను చేసెను; । అతమ లేఖనముల ద్వారా, యేసే928 క్రీ సని దృష్టాంతపరిచి, బహిరంగముగా యూదులను 1/౫ గట్టిగా ఖండించుచుం డను. 10. అధ్యాయము.

1అపొల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగిన దేమన గా--పౌలు మైడేళములలో సంచరించి ఎటెసుకు వచ్చి కొన్న్నిప్ర తులలోతన ఆత్తయందు.

Page 1187అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయము

Page 1187 of the 1881 Telugu Bible - Acts
Printed page 1187 — tap to enlarge
Text layerOCR: Fair (70%)4 glyphs repaired

కొందరు శిష్యులను చూచి. . -మిరు విశ్వసించి పరిశుల్లి ద్ధార్తను పౌొందితిరా? అని వారిని అడిగాను. । అందుకులా వు పరిశుద్ధాత్త ఉన్నదనే సంగతి మేము వినే లేదని చెప్పిరి. । అ అతక్షు- ఆలా తే మాకు డేని విషయము చాఫిస్తము చేయించబడెనని వారిని అడి "గను. అందుకు "సీం. . . యాహాను చాప్టిస్తము విషకునుయమే అనిరి,

4అందుకు పౌలు-. యోహాోన్ను తన వెనుక వచ్చుచున్న వాని యందు అనగ్కా యేసు యందు విశ్వాసముంచ వలెనని జనులతో "చెప్పుచ్చు. మారు మనస్సు విషయమైన బాల్టీస్తము 'చేయించెనని పలికాను. ।

5నారు ఆ మాటలు విని. ప్రభు వైన యేసు "పేరట చాప్పిస్మ ము చేయించుకొనిరి. ।

6తరువాత పౌలు వారి మిద చేతులు ఉంచినప్పుడు, పరిశుద్ధాల్తే చారి మీదికి వచ్చెను. అప్పుడు। వారుచారు అన్య థాపనితో మాటలాడుచు ప్రవచించు "7 చుండిరి. । ఆ ఫప్రురుషులందరు కొంచెము ఎక్స్యవ తక్టువ, పన్నెండుగురు.

8తరునాత అతడు సునగోగులో ప్రవేశించి మాడు (ప్ర సంగించుచ్చు, దేవునిజేవుని రాజ్యమును "నెలల మట్టుకు గూర్చినవి ర్య (ప్రీరేపించుచు, కైర్యముగా మా $ టలాకుచుం చను. । అయి తే కొందరు కఠినపరుచుకొ ని, విశ్వసించక, సమయాహము యెదుట మార్చ్టమును నిందించున్న ప్పుడు, అతడు వారిని విడిచి, శిష్యులను చేరుపరుచుకొని, ప్రతి దినము తురన్ను అనే "పీఠుగల ఒ (ప్ర, సంగించుచుం ప డెను. । ఈలాగున

10కని పాఠశాలలో ₹ండేండ్ల పంతమ ఉండెను గనుక ఆసియలో శాపురమున్న యూాదులందరును హెళ్లే నీయులందరును। ప్రభువైన యేసుయొక్క వాక్యము వినిరి. ।

11మరియు దేవుడుజేవుడు పౌలు "చేత విశేషమైన అద్భుత కార్యములను "192 చేయించెను. । అతని శరీరమునకు తగిలిన చేతిగుడ్డ లైనను నడికట్లయినను రోగుల యొద్దికి తేబడినప్పుడు రోగములు" వారిని విడిచెను; దుర్వాత్తలు కూరా వదలి అప్పుడు తిరుగుచు, ఉబ్బాటన "చేసే యూదులలో కొందరు -- పౌలు ప్రకటించే యమేసుతోడు మిమ్బు ఉచబ్చాటన చేయుచు న్నానని, దురాల్గేలుగల శ మిద ప్రభువైన యేసుయొక్క సామున 'పలుకుటకు పూనుకొనిరి, ।

14యూదుడైన స్కేవనే ఒక ప్రధానయాజకని మేడుగురు కుమారులు ఆలాగు చేయుచుండిరి. ।

15అప్పుడు ఆ దురాల్త నేను యేసుని ఎరుగుదును, పౌ! లును కూడా ఎరుగుదున్కు అయితే మిరు ఎవరు? అని

20*చేనారము 1-కి అయిదణాలచొప్పున యివి 17,187 శః

ఉత్తరమిచ్చెను. ।

16అప్పుడు'ఆ దురాత పట్టిన మనుష్యుడు ఎ గాల ద్రీ వారి మిద ఎగిరిపడి, ఇద్దరిని లోపరుచుకొని, వారిని గాలిచెను. అందువల్ల వారుచారు దిగంబరులును గాయము గలవారునై ఆ ఇంటిలోనుంచి పారిపోయిరి. ఇది ఎఫెసులో కాఫశురమున్న సమస్తమైన యూాదుల హోల్లే నీయులకును తెలియబడినప్పుడు, వారందరికి భయము కలిగను. అందువల్ల ప్రభువైన యేసు నామము మహిమపరచబ డెను. ।

18అప్పుడు విశ్వసించినవారిలో అనేకులు వచ్చి తమ క్రియలన్కు ఒప్పుకొని తెలియ వేసిరి. ।

19మరియు మాం త్రిక విద్యలు చేసిన వారిలో అనేకులు తమ పుస్తకములు తెచ్చి, అందరి యెదుట వాటిని కాల్చి చేసిరి, వారు లెక్క చేస్తి వాటి వెల ఏబది చేల వెండి (జేనారములని*) తెలుసుకొనిరి. ।

20ఇంత బలముగా ప్రభువుయొక్క. వాక్యము హాచ్చి ప్రబలమాయెను. అటుతరువాత పౌలు మశకెదొనియ, అక్షైయ డేళ21 ముల ద్వారా వచ్చి, యెరూషలేము చెళ్లుటకు ఆర్త లో1 ఊద్దేశి ంచుకొని-- నేను అక్కడ ఉండినతరువాత, రో చేను కూడా చూడ వలెననుకొ నెను. ।

22అప్పుడు తనకు పరిచర్య చేసే వారిలో తీమొగకెయు, ఎరస్తు అనే వారిద్దరిని మకెదొనియకు పంపి, తాను ఆసియలో కొంతకాలము నిలిచి యుండెను.

23ఆ "కాలమందు మార్టమును] గూర్చి వాలా అల్లరి ఫుట్రైను; ।

24వీలాగనగా ఆర్తెమి దేవికి వెండి గుళ్లను చేయించే జేమేత్రి, అనే "పేరు గల ఒక కంసాలి ఆ పనివారికి బహుగా ఆదాయము కలుగచేయుచుం "డెను. । అతడు వారిని అటువంటి పని మిద ఉన్న £ర్ ఇతరులనును గుంపు కూర్చి--అయ్యలారా! ఈ పనివల్ల మనకు జీవనము కలుగుచున్నదని మికు తెలుసును. । అయికడే చేతులవల్ల "చేయబడినవి దేవతలు కానని లి ఈ పౌలు ఎఫెసులో మాత్రమే కాదు, కొంజెమెక్కువ తక్కు వగా ఆసియయందంతఠట ఇచాలామంది (ప్రజలను 'సమృతి పరిచి తి ప్పిీయున్నాడని మిరు చూచి వినియున్నారు. మరియు ఈ మస ఉద్యోగము తిర 9౨ స్క రించబడుట మాత్రమే కాకుండా, మహా డేవియైన ఆశ్తిమియొక్క గుడి కూడా అలక్షన్థము చేయబడి ఆసియ యావత్తు, భూలోకము యావత్తును వూజించేచాని మాహాత్మ్యము నళించిపోవ్రుననే భయము మనకు కలిగి యున్నదని వారితో పలికాను.

28వారు (ఆ మాటలు) విని కోపముతో నిండుకొని ఎఫెనీయుల ఆశిమి గొప్పదని "కోలు చేసిరి. 1లేక, వల్ల, 1 అనగా, క్రీస్తు మతము. రూ.

Page 1188అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము

Page 1188 of the 1881 Telugu Bible - Acts
Printed page 1188 — tap to enlarge
Text layerOCR: Fair (72%)

అపొస్సలుల కారస్పములు

29అప్పుడు పట్టణమంతయు గలిబిలితో నిండి యుండెను. మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మక దొనియవాైన గాయును అరిస్తాఖు౯నును పట్టుకొని, ఏకము గా నాటకశాలలోకి చొరబడిరి. ।

80అంతట పౌలు జనుల యొద్ద (ప్ర, వేశించుటకు కోరినప్పుడు, శిష్యులు అతని వెళ్లనియ్యలేదు. । మరియు అతనికి స్నేహితులైన ఆసియ చేశాధికారులలో కొందరునీవు నాటకళాలలోకి 'వెళ్ల వద్దని అతని వేడుకొనుటకు అతని యొద్దికి

82వతణామానము పంపిరి. 1 కాబట్టి కొందరు ఈలాగున కొందరు ఆలాగున "కేకలు చేసిరి; ఆ సంఘము గలిబి లిపడెను. ఎందు నిమిత్తము శౌము కూడుకొనిరో చాలామందికి అది "తెలియబడలేదు. । అప్పుడు యూదులు అలెక్సంద్య, ను ముందు బెట్టగ, సమాహములో నుంచి* అతని యిదుటికి నడిపించిరి. అప్పుడు అలె కందు, చేపైన చేసి, జనులతో ఉత్తరము శ₹ప్పుకొన వలెనని యుండెను. అయితే అతడు యూదుడని వారు "తెలుసుకొనినప్పుడు, అండరు ఏకళబ్దమతో అయిదు గడియల మట్టుకు-ఎఫెసీయాల ఆ తె౯మి గొప్పదని "కేక చేసిరి,

85అయితే కరణము సమాహమును సముదా యించిఎఫెసీ మనుష్క్యులారా! ఎఫెసీయుల పట్రణము గొప్ప ఆతె౯మిడదేవికి, ద్యుపతి యొద్దనుంచిపడిన విక్రృహమునకు "కాదలియై యున్నదని తెలి ౨ి6 యని మనుష్యుడు ఎవడు। ఇవి ఎదురాడ కూడనివై యున్నవి గనుక మిరు ఊరకుండి, యేదియు ఆ తురపడి "చేయకుడి; ।

87గుడి దోచకనుు మ్ జవతను దూషించకండే -ఈ మనుష్యులను తీసుకొని వచ్చితిరి. । కాబట్తి చమేత్రి, కిన్కి అతనితో కూడా అన్న కంసాలులకును ఎవని మిదైైనను ఒక మాటప్ప వలెనని ఉంటే, న్యాయనిమర్శ దినములు కలవు, మరియు అధిపతులు ఉన్నారు. వారు ఒకనితో ఒక' 89డు వ్యాజ్యమాడ వచ్చును. । అయితే మిరు ఇతర సంగతులను గూర్చి, ఏమైనను విచారణ "చేయ వలెనని యుంట్క అది న్యాయ సభలో తీర్పు చేయబడును. । మనము ఈ గలిబిలిని గూర్చి చెప్పుకొనుటకు శక మైన "హేతువు ఏమియు లేనందున, "నేటి అల్లరిని గూర్చి విచారించబడుదు మేమో అని భయమవుచున్నదని వా 8తో పలికెను, । అతడు వీటిని ఇప్పి ఆ సంఘమును పంపిచేసెను, అథ్యాయము.

1ఆ అల్లరి అణగిన తరువాత, పౌలు శిష్యులను తన యుద్దికి పిలిచి కాగలించుకొన్ని మకదొనియకు * లేక, సమాహములో కొందరు. 1నిర్ణమకాండము. 12:

। ఆ (పప్రడేశములయందు సంచ)్తి వెళ్లుటకు ైలుదేరి, రించి చాలా మాటలతో వారకి బోధ పరిచి "హెల్లకు వచ్చెను. । అతడు అక్కడ మూడు నెలలు గడిపి8 ఓ'డెక్కి. సురియకు వెళ్ల వలెనని యున్నప్పుడు, తన కొరకు యూదులు పొంచియున్నారని తెలిసి, మకెదొనియ ద్వారా తిరిగి వచ్చుటకు నిణ౯యించుకొ "నెను. । మరియు ఫ్ముర్రు, కుమారుడును బెశైయ డేళస్థుడు డ్తవైన సోషత్ర్రును, థస్సలోనీకులలో అరిస్తాఖు౯ను, "సెకుందును, ఇచే౯ాపట్టణస్థుడైన -గాయును, లీమొశెయును, ఆసియ చేళస్థులైన తుఖికు, త్రోోఫీము అనే వారును ఆసియ మట్టుకు అతనితో కూడా వచ్చిరి. । వీరు ముందుగా వెళ్లి శ్రోయలో మా కొరకు కనిపెర్ ట్రుచుండిరి. । అయితే పొంగని? రొ్రైల దినములైన6 తరువాత మేము ఓడెక్కి ఫిలిప్పయ్యి విడిచి, ఐదు దినములైన పిమృట శ్రోోయలో వారి యొద్దికి వచ్చి అక్టడ ఏడు దినములు గడిపితిమి.

7మరియు ఆదివారమున మేముర్తి రొ క్రై విరుచుటకు కూడినప్పుడు, పౌలు, మరునాడు వెళ్ల నైయుండి, వారితో ప్రసంగించుచు అధక౯ రాత్రి, మట్టుకు, విస్తరించి మాటలాడుచుండెను. । వారు కూడియున్న "మేడ గది8 లో అనేక దీపములు ఉండెను. । అప్పుడు ఐతుఖు9 "। అనే "పేరుగల ఒక 'పడుచువాడు కిటికి చ్వారమందు కూర్చుండి గాఢన్మిద్యపోయి, పౌలు విస్తరించి ప్రసం శాటీం. అపి గించుచుండగా, నిబ్ర్యాభారమువల్ల జోగ్కి మూడవ అంతస్తునుంచి కింద పడి చనిపోయినవాడై యెత్తబ 11. శయ శా అ డెను. ।

10తరువాత పౌలు కింది చెల్లి ఆతని మిద పడి కాగలించుకొని ౮ మిరు తొందరపడకండి; అతనికి ప్రాణము ఉన్నదని వారితో వెప్పెను. । అతడు తిరిగి మీదికి వచ్చి, రొ విరిచి, భక్షించి, తెల్లవాశమట్ట్రాకు మిక్కిలి సంభాషించి, జైలుదేశాను. । వారు సజీవుడైన ఆ పడుచువాని తీసుకొని వచ్చినప్పుడు, వారికి అనల్పమైన సనెమ్వది కలిగాను. అయితే మేము ముందుగా ఓ డెక్కి, , అస్సులో!18 పౌలును ఎక్కించుకొన నలెనని అక్కడికి చెల్లితిమి; అతడు తాను నడిచి వెళ్ల వలెనని ఆ ప్రకారముగా మాకు నియమించి యుండెను. ।

14అస్సులో అతడు మాతో కలుసుకొనినప్పుడు మేము అలఠని ఎక్కించుకొని, మితులేశేకు వచ్చితిమి. ।

15అక్కడనుంచి వెల్లి మరునాడు ఖీయుక యెదురుగా వచ్చితిమి. మరునాడు సాముకు చేరి శ్రోోగుల్లియులో ఉండి, మరునాడు మిళేతుకు వచ్చితిమి; ।

16ఎందుకనగా పౌలు ఆసియలో కాలము గడపకుంజే నిమిత్తము, ఎఫెసును అ.18. వ. ఒక పట్టణము. శ$కొన్ని ప్రతులలో శిష్యులు.

Page 1189అపొస్తలుల కార్యములు 21వ అధ్యాయము

Page 1189 of the 1881 Telugu Bible - Acts
Printed page 1189 — tap to enlarge
Text layerOCR: Poor (67%)4 glyphs repaired

। చాటి వెళ్లుటకు నిణల౯యించుకొని యుండెను. అతడు లనకు సాధ్యమైతే, "పెం తెకొస్త"నే దినమున యెరూపలేములో ఉండ వలెనని త్వరపడుచుండెను.

17అతడు మిళేతునుంచి ఎఫెసుకు పంపి సంఘపు "పెద్దలను పిలిపించాను. ।

18వారు తన యొద్దికి వచ్చిన । ప్ప, అతడు వారితో ఇట్ల నెను నను ఆసియకు వచ్చిన మొదటి దినమునుంచి 'సర్వకాలము ఏలాగు మితో కూడా ఉంటినమో మిరు ఎరుగుదురు. ।

19యూదుల దురాలోచనలవల్ల నాకు సంభవించిన కోభనలతోను, కన్నీళ్లతోను, ఫూణ౯ మైన మసమోవినయముతోను "నేను ఏలాగు ప్రభువును సేవించుచు, ।

20ప్రయోజనమైన వాటిలో యేదియు దాచుకొనక్క బహిరంగముగానుు, ఇంటింటను మికు తెలియచేయు ౨] చ్చు। మికు తపడేశించుచు, దేవుని తట్టు మనస్సు తిప్పుకొన వలెననియ్క, మన ప్రభువైన "మసు, క్రీస్తు = యందు విశ్వాసముంచ వరెననియ్సు సా -ఘోల్లే నీయులకున్కు నీలాగు సాక్ష్యము ాప్పినానా మికు తెలుసును. ।

22ఇదుగో! ఇప్పుడు "నేను ఆత్తనల్ల నిర్బంధించబడి, యెరూషలేముకు వెళ్లుచున్నాను. ।

23బంభకములు ఆపదలును నా కొరకు కాచుకొని యున్నవని పరిశుద్ధాత్త ప్రతి పట్టణములోను నాతో , చెప్పి సాక్ష్య మిచ్చి చున్న జే గ అక్కడ నాకు సంభవించబోయేవి తెలియవు. ।

24అయితే "నేను వీటిలో జనిని లక్ష్య "పెట్లక, పెట్ట 'దేవునిడేవుని కృపా సువాతకణాను గూర్చి సామ్యము చబ్బ్టకు "నేను ప్రభువైన యేసువల్ల పొందిన కొలువు, నా పరుగును ౮ సంతోషముతో "నరవచేచేణ నిమిత్తము నా ప్ర్రాణమైనను నాకు ప్రియమైనదిగా ఎంచను, ఇప్పుడు ఇదుగో! ఎవరి మధ్యను "నేను తిరుగు లాడుచ్చు, దేవునిచేవుని రాజ్యమును ప్రకటించుచుంటి మో, ఆ మీరందరు ఇకమ్ీదట నా ముఖము చూడరని యెరుగుదును. ।

26కాబట్టి అందరి రక్తవిషయము "నేను । నిరపరాధినని "నేడు మిమ్సును సామ్యము పెట్టుచున్నాను. ।

27"నేను బేవ్రుని చిత్తమంతయు మీకు తెలు

28పకుండా దాచుకొన లేదు. కావున దేవుడుజేవుడు తన స్వరక్ష్తమువల్ల సంపాదించీిన* సంఘమును పోషించుటకు? పరిశుద్ధాత్త మిమ్సును 'జేనిమిద అధ్యక్షంలుగా ఉంచెన్ప, ఆ సమస్తమైన మందను గూర్చియు మిమును గూర్చియు జాగ్ర్య్రతపడుడి; ।

29ఎందుకనగా "నేను ర్ ఎళ్ళ వెళ్లిన తరువాత క్రూరమైన తోజేళ్లు మాలో ప్రవే శీంచునని నాకు తెలుసును, వారుచారు మందయందు కనిక ' 80 రించరు. । మరియు శిసు స్యులను తమ 'చెనుకకు ఈడ్చు । * లీక కొనిన,

కొనుటకు ప్ర్రతికూలములు పలికే మనుష్యులు మిలో లేతురు. ।

81అందువల్ల "చేను మాడు 'సంనత్సరములనుంచి, దివారాత్ర్రులు ప్రతి మనుష్యునికిని కన్నీళ్లతో, మానక బుద్ది ఇెప్పితినని మిరు జ్ఞుసకము చేసుకొని మెళుకువగా ఉండుడి.

82ఇప్పుడు సెహూదరులారా! చేవునికి ఆయన కృపొవాక్యమునకును మిమ్సును అప్పగించుచున్నాను. ఆయన మిమ్సును అఖివృద్ది పొందించుటక్కు పరిశుద్దపరచబడిన వారందరిలో మికు స్వాస స్థస్టిమిచ్చుటకును శక్తిగలవాడు. । ఎవని వెండి నెనను బంగారము

84ననుము నెన్తను "నేను ఆశించ లేదు! నా నిమిత్తము, నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ శా చేతులు అక్కర కొలడి పని చేసినవని మికు 'తెలుసును. । మిరు ఈలాగు ప్రయాసపడి బలహీనులను సంర తి5 శీంచ వలెననియ్య, - 'ఫుచ్చుకొనుటకంటే ఇచ్చుట భాగ్యమని ప్రభువైన యేసు చెప్పిన మాటలు క్రూకము చేసుకొన వలెననియ్కు, అన్నిటివిషయము మీకు చూపించితినని పలికాను.

86అతడు వీటిని 'పలికి వారందరితో మోకాల్లూని 'ప్రా, భల౯న చేసెను, ।

87అప్పుడు వారందరు మిక్కిలి ఏడ్చుచు--మిరు ఇకమిదట నా ముఖము చూడరని అతడు జెప్పిన మాటకు విశేషముగా దుఃఖించి, ।

88పౌలు మెడమి్ీద పడి అతని ముద్దు బెట్టుకొనిరి. అబ్వుడు వారు ఓడదాక అతని సాగనంపిర్ 21. అధ్యాయము.

1మేమ వారిని ఎడబాసి ఓడెక్కి తిన్నగా నడిచి, కోసుక్కు మరునాడు రొదుక్కు అక్కడనుంచి పతరకును వచ్చితిని. ।

2అప్పుడు మైనీకేకు వెళ్ల నైయున్న ఓడ కనుగొని దాని ఎక్కి. టైలుదేరితిమి. । కప్రను8 చూచి, దాని ఎడమతట్టు విడిచ్చి సురియకు వచ్చి, తురులో దిగితిమి అక్కడ, ఓడ సరుకు దింపుచుండెను. ।

4మేము శిష్యులను చెతికి కనుగొన్న, అక్కడ ఏడు దినములు ఉఊంటిమి. వారునీవు యెరూషలేముకు చెళ్ల వద్దని ఆత్తవల్ల పౌలుతో చెప్పిరి. ది "మేము ఆ దినములు గడివీన తరువాతర్ 'బైలుదేరి చెల్లితిమి, అప్పుడు వారండరు తమ తమ థార్యలతోను వీిల్లలతోను మమ్మును పట్టణపు చెలసటి మట్టుకు సాగనంప వచ్చి 'సముద్ర్రతీరమందు "మోకాళ్లూని (ప్ర్రాథికాంచ్చి ఒకని ఒకడు కౌగలించుకొంటిమి. 1 అప్పుడు "సేము ఓ డెక్కి తిమి; వారు తమ86 తమ ఇండ్లకు తిరిగి వెళ్లిరి. ।

7"మేము 'సబురు ముగించి +లేక, పరిపాలించుటకవు,

Page 1190అపొస్తలుల కార్యములు 21వ అధ్యాయము

Page 1190 of the 1881 Telugu Bible - Acts
Printed page 1190 — tap to enlarge
Text layerOCR: Fair (71%)1 glyph repaired

సంచి పాలెమాయికి వచ్చి, సహూాదరులను కాగలించి వారి యొద్ద ఒక దినము డఊంటిమి, మరునాడు మేము చైలుదేరి శైసరైయకు నచ్చి, గి ఏడుగురిలోగ ఒకడైన ఫిలిప్పు అనే సువాతి౯కుని ఇంటిలో (మ వేశించి అతని యొద్ద ఉంటిమి. ।

0ప్రవచించే కన్యకలైన నలుగురు కుమూతెల౯లు అతనికి ఉండిరి,

10"మేము అనేక దినములు అక్క డనుండగ్కా అగబు 11అసే ఒక ప్రవక్త యూడదైయనుంచి వచ్చెను. । అతడు మా యొద్దికి వచ్చి, పౌలు నడికట్లు పటుకొని 6 య తన చేతులను కాళ్లను కట్టుకొ ని-యెరూష లేము లోని యూదులు ఈ నడికట్టు గల మనుష్యుని ఈలాగుకటి, రాష ముల చేతికి అప్పగింతురని పరిశుద్హాత్తచ 6 (౧) చెప్పుచున్నదసెను. ।

12వీటీని వినినప్పుడు, మేమును అక్ర డివారును యెరూషలేముకు వెళ్ల వద్దని అతని చేడుకొంటిమి. ।

13అందుకు పౌలు ఇ చెందుకు? మిరు ఏడ్పు చు నా హృదయము విరగగొట్ట నేల! "సేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము నేను యెరూషలేములో బంధించబడుటకు మాత్రమే "కాదు, చనిపోవుటకును సిద్ధమై యున్నానని పలిశాను. ।

14అతడు సమతించకున్నప్పుడు మేము- ప భువుయొక్క చిత్త (ప్రక*రము కలుగు గాకని ఊరుకొంటిమి.

15ఆ దినములైన తరువాత సామాను కట్టుకొని, యెరూషలేముకు తర్లిపోతిమి. ।

16మరియు కైస్తరెయనుంచి కొందరు శిష్యులు, కప్ర, వాడైన మ్నా సోన ఒక వృద్ధ శిష్యుని యొద్ద ఉండుటకు, మమ్మును తీసుకొని చ వలెనని మాతోకూడా వచ్చిరి.

17మేము యెరూషలేముకు వచ్చినప్పుడు, సహోదరులు మమ్మును సంతోషముతో చేర్చుకొనిరి, ।

18మరునాడు పా మాతో కూడా యాకోబు యొద్దికి వచ్చెను; అక్కడ పెద్దలందరు కూడియుండిరి. ।

19అళదు వారిని కౌగలించుకొని, తన పరిచర్యవల్ల దేవుడుచేవుడు ర్మాష్ట్ర ములలో చేయించినవాటిని వివరముగా తెలియ చెప్పెను.

20వారు దాని విని ప్రభువును స్తుతించిరి. అప్పుడు వారు -- సహోదరుడా! విశ్వసించే యూదులు ఎన్ని వేలమంది యున్నారో చూచుచున్నావు; వారందరు బోధన ప్రమాణమును గూర్చి ఆసక్తృలై యున్నారు. ।

21అయితే నీవు ర్వా ప్ర్రములల ఉన్న యూ ' దులు తమ పిల్లలకు ఛేదన సంస్కారము "చేయ వద్ద * అ, (6: వ.5

నిలయము, మన ఆచారముల చొచ్పన నడవ వద్దనియు చప్పుచు వారందరు మోషేను విడుచుటకు బోధించుచున్నావని వీరు నిన్ను గూర్చి విని యున్నారు! గనుక ఏమి "చేయుదము? జనసమూాహము నీవు వచ్చి యున్నావని విని అవళ్యముగా కూడివచ్చును. ।

23కాబట్టి మేము నీకు చెప్పే ప్రకారము చేయుము. (మొక్కక నియాన్న నలుగురు మనుష్యులు మా యొద్ద న. . . . ।

24నీవు వారిని తీసుకొని వారితో కూడా "కది సు వారు తల తైరము ేయించుకొనుటకు" వారి నిమిత్తము ఖచులణా "పెట్టుకొనుము. అప్పుడు అందరు నిన్ను గూర్చి తమకు తరుచుగా శాప్పబడిన వాటిలో ఏమియు లేదనియు, నీవును బోధన ప్రమాణము గైకొని క్రమముగా నదుచుచున్నా పనియు "కెలుసుకొందురు. । అయితే, విశ్వసించిన రాష ము9$5 (6 లను గూర్చి -- వారు వి, గ్మహార్పితమైన వాటిని, రక్తమును గొంతుక పిసుకుటవల్ల చచ్చిన వాటిని జారత్వమును మాన వలసినదే గాక అటివంటిది ఏమైనను కొన వద్దని నిణ౯ యించి వారికి [వాసి పంపియున్నామనిరి. అప్పుడు పౌలు ఆ మనుష్యులను తీసుకొని, మరునాడు వారితో కూడా ళుద్ధి చేసుకొని గుడిలో ప్రవేశించి, వారిలో ప్రతి వాని కొరకు కానుక అర్పించబడే నరకు శుద్ధి దినములు "నెరచేర్చుదునని తెలిపెను.

27అయితే ఏడు దినములు కావచ్చినప్పుడు, ఆసియనుంచి వచ్చిన యూదులు గుడిలో అతని చూచి, సమాహమంతయు "పి, అతని మిద చేతులు చేసి. ఇశ్రాయేలు మనుష్యులారా! ।

28సహాయము చేయుడి! ఈ జనులక్కు బోధన (ప్రమాణమునక్కు ఈ స్థలమునకును విరోధముగా అందరికిని అంతట బోధించుచున్న మనుష్యుడు వీడే. మరియు వీడు హెక్లేనీయులను గుడిలోకి తీసుకొని వస్తా -ఈ పకికుద్ధ స్లలము అపవిత్ర, పరిచి యున్నాడని "క కలు చేసిరి

29ఎందుకనగా ప ఫెసీయుడైన త్ర, ఫీమును ఇక. కూడా పట్టణములో మునుపు చూచినందున; పౌలు గుడిలోకి అతని తీసుకొని వచ్చెనని తలంచిరి,

30అప్పుడు పట్టణమంతయు గలిబిలిగా ఉండెను; జనులు గుంపుగుంపులుగా పరుగెత్తి, పాలును పట్టుకొని గుడిలోనుంచి చెలపటికి ఈడ్చిరి. వెంటనే తలుపులు మాయబ'డెను. ।

81అయితే వారు అతని చంపుటకు చూచినప్పుడ్ము యెరూష'లేమంతయు కలతపడె చూడుము,

Page 1191అపొస్తలుల కార్యములు 22వ అధ్యాయము

Page 1191 of the 1881 Telugu Bible - Acts
Printed page 1191 — tap to enlarge
Text layerOCR: Fair (73%)3 glyphs repaired

నని రాణునయొక్క సహస్రాధిపతికి వతకామానము తెలుపబడెను. । వెంటనే అతడు రాణువ వారిని శతా । ధిపతులను తీసుకొని, నారి యొద్దికి పరుగెత్తి వచ్చె । ను. వారు సహస్ర్యాధిపతిని రాణువ వారిని చూచి పౌలును కొట్టుట మానిరి, అప్పుడు ససహస్ర్యాధిపతి దగెరకు వచ్చి, అతని పట్టుకొని శండు సంకెళ్లతో వాని బంధించుటకు । ఆజ్ఞాపించి -- ఇతడు యెవడు? ఏమి చేసెను? అని అడిగాను. । అయితే సమాహములో కొందరు -ఈలాగు కొందరు ఆలాగు "కేకలు 'జేయుచున్న ప్వడు, - దొమ్మివల్ల అతడు నిజము "తెలుసుకొన లేనందున, కోటలోకి అతని తీసుకొని పోవుటకు ఆజ్ఞాపించెను. । "శ్రిగ్ర అతడు మెట్ల మీడ ఆన్న ప్పుడు ఆ జనసమూాహము చేసిన బలాత్కారము నిమిత్తము, అతడు శాణువవారిచేత 'పమాసుకొనిపోబడిన వాడాయెను;

36ఎందుకనగా వాని కొనిపొమ్మని జనసమాహము "కేకలు చేయుచు చెంబడించెను.

37పౌలు కోటలోకి తీసుకొని పోబడుచుండి, సహ ప్రాధిపతిని చూచి. నేను నీతో ఒక సంగతి మాటలాడ వచ్చునా? అని అడిగాను. అందుకు అతడుపలు యావన థౌాష నీకు తెలుసునా? ఈ దినములకు మును +

38పు! కలహము కలుగచేసి నరహంతకులైన నాలుగు చేలమంది మనుష్యులను అరణ్యమునకు వెంటబెట్టుకొని చెల్లిన ఐగుప్పీయుడవు నీవు కావా? అని అడి "గాను.

39అందుకు పౌలు నేను శతౌసుకా నివాస మైన యూ డయ మనుష్యుడను. కిలికియలోని అల్పము కాని పట్టణమందు పట్టణస్థుడై యున్నాను. జనులతో మాటలాడుటకు, నాకు "సెలవిమని నిన్ను చేడు క్ష0 కొనుచున్నానని పలికెను. । అతడు సెలవిచ్చిన తరువాత, పౌలు మట్లమిద నిలిచి జనులకు చేసైగ చేసెను. బాలా నిళ్ళబ్దము గా ఉన్న స్వడు అతడు హెవీ, భాషతో ఇట్లనెను: 22. అధాాయము. సహోూనగరులారా! తం(డ్రు లారా! "నేను మి యెదుట ఇప్పుడు చెప్పుకొనే £2 ఉత్తరము ఆలకించుడి. । అతడు హె వబీభాషతో మాటలాడుట వారు విని మరింత నిళ్ళబ్దముగా ఉండిరి, । అప్పుడు అతడు చెప్పిన దేమనగా నేను కిలికియలో ఉన్న తాసుకాలో పుట్టిన యూడైయ మనుష్యుడను; అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదముల యొద్ద "పెంచబడి, మన పితృల బోధన ప్రమాణ విధిచొప్పున, ఉపచేశించబడి, మిరందరు నేడు డన్న ప, కారము, దేవునిచేవుని గూరి ఆసకుడన యుంటిని. ।

మరియు నేను పురుషులను స్తీ లను కట్తించుచు జరక4్త ల సాలలోకి అప్పగించుచు, ఈ మార్టములోని వారిని, మరణ 'పర్యంతమును తరిమితిని. ।

5(ప ధానయాజకడును సభలో "పెద్దలండరును ఇందును గూర్చి నాకు సాఠలై యున్నారు; "నేను వారివల్ల "సహోదరుల కొరకు ఉర్ణరములు పుచ్చుకొని, దమస్కు లోనివారు కూడా శిశ్రించబడుటకు వారిని, కట్టించి యెరూషలేముకు తెచ్చుటకు అక్కడికి వెల్లితిని, అయితే "నేను ప్రయాణము చేయుచు దమస్కు కు6 సమీపించినప్పుడు నాకు జరిగినదేమనగా, కొంచము యెక్కువ తక్కు న మధ్యాహ్న కాలమందు, ఆకాశమునుంచి అధిక మైన వెలుగు అకస్తాత్తుగా నా చుట్టు '్రకాళించెను. ।

7అస్వడు "నేను "శేెలపడి . సౌలా! సౌలా! ఎందుకు నన్ను తరుముచున్నావని నాతో పలికిన ఒక శబ్దము వింటిని. ।

8అందుకు "నేనుసేను ప్రభువా! నీవు ఎవడవని అడిగినప్పుడు ఆయన "నేనుసేను నీవు తరిమే నజోరీయుడ్వనైన యేసుైనై యున్నానని నాతో చెప్పెను. । 'నాతో కూడా ఉన్నవారు ఆ9 వెలుగు చూచి భయపడిరి, గాని నాతో పలికినవాని శబ్దము వారు వినలేదు. ।

10అప్పుడు నేను- ప్రభువా! "సేసేమి "చేయ వలెనని పలికితిని. అందుకు ప్రభువు --నీవ్రు లేచి దమస్కులోకి వెళ్లుము; అక్కడ నీవు "చెయ వలెనని నియమించబడినవన్ని యు నీకు తెలుపబడునని నాతో పలికెను. ।

11అయి కే ఆ చెలుగుయొక్క మహిమవల్ల "నేను చూడ ళేనందున, నాతో కూడా ఉన్నవారి చేత నడిపించబడి దమస్కు లోకి వచ్చితిని, తరువాత, బోధన్మప్రమాణము చొప్పున భక్తిగల మనుష్యుడును అక్టడ కాపురమున్న యూదులందరివల్ల మంచి "పేరు పొందినవాడునైన, । అననీయ అనే ఒకడు నాయొద్దికి వచ్చి నిలిచి ౨ సహోదరుడా! సౌలా! కన్నులు తెరిచి చూడుమని నాతో పలికెను, ఆ గడియలోనే "నేను కన్ను లెత్తి అతని చూచితిని, । అప్పుడు 1శ్త అతడు--మన పితృల దేవుడు తన చిత్తమును నీవు "తెలు సుకొనుటకున్కు ఆ నీతిమంతుని చూచుటకును ఆయన సూటి శబ్దము వినుటకును నిన్ను నియమించి యున్నాడు; ।

15నీవు చూచిన వాటిని వినిన వాటిని పట్టి, సకల మనుష్యుల యెదుట ఆయనకు సాక్కివై యుందువు గనుక, ।

16నీవు తడువు "చేసుట ఎందుకు? లేచి, ఆయన "పేరున ప్రాథకాన చేసి బాప్సిస్యము చేయించుకొని నీ పొసములను కడిగిజేసుకొనుమని చెప్పెను,

17"నేను యెరూషలేముకు తిరిగి వచ్చిన తరువాత గుడిలో "నేను ప్ర్రాథ౯ాన చేయుచుండగా జరిగినజేమనాా ళ్ "నేను పరవకుడనె ఆయనను చూచితిని. ।

18అపుడు

Page 1192అపొస్తలుల కార్యములు 23వ అధ్యాయము

Page 1192 of the 1881 Telugu Bible - Acts
Printed page 1192 — tap to enlarge
Text layerOCR: Fair (73%)4 glyphs repaired

ఆయన -- నీవు త్వరపడి శీఘ్రముగా యెరూషలేము విడిచి వెళ్లుము; నన్ను గూర్చిన నీ సాక్ష్యము వారు అంగీకోరించరని నాతో ెప్పెను. ।

19అందుకు "నేను- (ప్రభువా! నీయందు విశ్వాసముంచే వారిని "నేను చెర పట్టుచు, ప్రతి సునగో గులో కొట్టించుచుంటినని వారికి భాగా తెలుసును. ।

20మరియు సాక్షియైన స్పెఫను రక్తము చిందించబడినప్పుడ్ము "నేను కూడా దగ్గిర నిలిచి సమతించి, అతని చంపుచున్న చారి బట్టలు కాపాడుచుంటినని చెప్పితిని. ।

21అందుకు ఆయన. వెళ్లుము "నేను దూరముగా రా ప్త ముల యుెద్దికి నిన్ను 6 ( పంపుదునని నాతో చెప్పెననెను.

22ఈ మాట దాక్కా వారు అతడు చెప్పినదాని ఆలకించుచుండిరి. , అప్పుడు - ఇటువంటివాన్ని భూ మిమ్డనుంచి కొనిపొము; వాడు బ్రతుకుట తగదని కంకమెత్తి పలికిరి. 1 వారు "కేకలు చేయుచ్చు, తమ బట్టలు విదల్చాకొని ఆకాళము తట్టు ధూళి యెత్తి పోయు 24-చుండగా, । సహృస్ర్యాధిపతి అతనికి విరోధముగా వారు ఈలాగు "కేకలు చేసిన హేతువు ఏమని తెలుసుకొనుటకు, 'బెత్తములతో అతని కొట్టి వినుశుణాంచ వలెనని చెప్పి, కోటలోకి అతని తీసుకొని వెళ్లుటకు ఆజ్ఞాపించెను. ।

25అయితే వారు వారులతో అతని కట్టుచున్నప్పుడు, పౌలు తన దగ్వైర నిలిచిన శతాధిపతిని చూ చి-ాశిక్ష విధించబడని రోమియుడైన మనుష్యుని

26కొట్టుటమ్కు న్యాయమా! అని అడిగాను. ।! ళతాధిపతి ఆ! మాట విని, సహస్ర్యాధిపతి యొద్దికి, వచ్చి నీవు ఏమి "చేయబోవుచున్నావు! ఈ మనుష్యుడు రోమిీయుడని చెప్పెను. ।

27అప్పుడు సహ, స్వా, ధిపతి వచ్చి అతని చూచి నీవు రోమియుడవా? । నాతో చెప్పుమనెను. । అందుకు అతడు- అవునని పలికాను. అప్పుడు సహ, ప్రాధిపతి- "నేను బహు ద్ర, వ్యమిచ్చి ఈ ఆధిక్యము పొందితినని ఉత్తరమిచ్చెను. అందుకు పౌలు-అయితే "నేనుగ ఫుట్టువు డే పొందితిననెను. । కాబట్టి అతని కొటి విమశి౯౦ంచబోయినవారు వెంటనే అతని విడిచి పోయిరి. మరియు 'సహస్కాధిపతి కూడా అతడు రోమ్యుడని తెలుసుకొన్నప్పుడ్కు తాను అతని కట్టించినందున భయపడను.

80మరునాడు యూదులచేత అతని మిద మోపబడిన "నేరము ఎటువంటిదో తాను నిశ్చయముగా తెలుసుకొనుటకు ఇచ్చయించి, బంధకములనుంచి అతని వదలించి ప్రథానయాజకులును చారి సభవారందరును కూడి వచ్చుటకు ఆజ్ఞాపించి, పౌలును తీసుకొని నచ్చి వారి యెమట అతని నిలువచె ఫ్రైను.

1అప్పుడు పౌలు సభను తేరిచూచి నా సహోదరలారా! "నేను "నేటివరకు "కేవలము నిర్ణలమైన మనస్సా శ్య్యుముతో దేవునిజేవుని యెదుట నడుచుకొంటినని పలికెను. అందువల్ల ప్ర, ధానయాజకుడైన అననీయ అతని మసోటిమాడ కొట్టుటక్కు దగ్చెర నిలిచియున్న వారికి ఆజ్ఞాపించెను. ।

3అప్పుడు పౌలు అతని చూచి తెలుపు చేయబడిన గోడా! దేవుడు నిన్ను కొట్ట బోవ్రచున్నాడు; నీవు బోధన ప్రమాణము చొప్పున, నాకు తీఫుల౯ "చేయుటకు కూర్చుండి, । బోధన ప్రమాణమునకు విరోశ్త భధము-గా నన్ను కొట్టుటకు ఆజ్ఞాసించుచున్వ్వావా అని పలికెను. అందువల్ల దగ్వెర నిలిచినవారు. . . నీవు దేవునిజేవుని (ప్త్రధానయాజకుని దూషించ వచ్చునా? అని పలికెను. । అందుకు పౌలు--సహోదరులారాసహూదరులారా! ఇతడు ప్రథానర్ యాజకుడని నాకు తెలియలేదు. . . నీ జనుల ఆధిపతిని నిందించ వద్దని (ప్ర్రాయబడి యున్నద నెను.

6వారిలో కొందరు సద్దూకైయుల్సు మరికొందరు ఫరిసైయులునై యున్నారని పౌలు తెలుసుకొని. సహోదరులారా! "నేను ఫరిసైయుడను, పరిమైయుల , కుమారుడనై యున్నాను. చనిపోయిన వారి ఫపునరు శ్ధాన నిరీక్షణను గూర్చి "చేను విమర్శించబడుచున్నానన్ని సభలో నూరెత్తి పలికెను.

7అతడు అది చెప్పినప్పుడు ఫరిసైయులకును సద్దూ కైయులకును వాదము కలిగాను. అప్పుడు ఆ సమాహము విభాగించబడెను. । ఎందుకనగా సద్దూకైయులు పునరుత్థానము లేదనియు, చేవదూతయైనను ఆత్మయైనను లేదనియు చెప్పుచున్నారు. అయితే ఫరిమైయాలు ఆ "రండును కలవని ఒప్పుకొంటున్నారు. అప్పుడు మిక్కిలి కేకలు వేయబడెను. ।

9ఫరిమైయుల పక్షముగా ఉన్న కామ్రలు లేచి వాదించుచు- ఈ మనుష్యుని యందు ఏ దోషమును మాకు కనబడలేదు; ఆత్తరైనను 'జేవదూతయైనను అతనితో మాటలాడియుంశేేమి? [మనము 'దేవునికిడేవునికి విరోధముగా పోరాడ కూడదు) అని శెప్పిరి. ।

10అయితే నిండా వాదము కలిగినప్పుడు పౌలు వారివల్ల ముక్కలు ముక్క లుగా హెయబడు "నేమో అని సహ, స్ర్యాధిపతి భయపడి, రాణువవారు వెళ్లి వారి నడుమనుంచి బలవంతముగా ఆతని పట్టుకొని కోటలోకి రప్పించుటకు ఆజ్షాపించెను. ఆ రాత్రి, ప్రభువు అతని యుద్ద నిలిచి - పౌలా!11 చైర్యముగా ఉండుము; యెరూషలేములో నీవు నన్ను గూర్చి బాగా సాత్యమిచ్చిన లాగున రో మేలోోను సాక్ష్యము చెప్ప వలెనని పలికెను.

Page 1193అపొస్తలుల కార్యములు 24వ అధ్యాయము

Page 1193 of the 1881 Telugu Bible - Acts
Printed page 1193 — tap to enlarge
Text layerOCR: Fair (70%)3 glyphs repaired

12ఉదయమైనప్పుడు యూదులు ఏకీభవించి, తాము - పౌలును చంపే పర్యంతము తినమ తాగను అని 18ఒట్టుచేసుకొనిరి. । ఈలాగు కుట్ర, చేసినవారు నలుబది । 14 మందికంటే ఎక్క వగా పం। వారు, ప్రభానయా ( జకుల రుద్దికి పెద్దల రయొద్దికిని వచ్చి-- మేము పౌలును చంపే పర్యంతము చేని రుచియా చూడమని శోపథముతో ఒట్టు వేసుకొని యున్నాము. ।

15కాబట్టి మిరు సభతో కా అతని గూర్చి మరి సరిగా పీచారించి తెలుసుకొన బోరయేటట్టుగా అతని మి యొద్దికి శేఫు తీసుకొని వచ్చుటకు సహస్రాధిపతితో మనీ చేయండి. అయితే అతడు దగ్షెరకు రాకమును"ప్కే అతని చం ఫప్రుటకు మేము సిద్ధపడి, యున్నామని పలికిరి.

16అయితే ఫి సౌహూదరి కుమారుడు వారుచారు పొంచి యుండుట తెలుసుకొని వచ్చ్హి కోటలో ప్రవేశించి పౌలుకు దాని తెలిపెను. ।

17అప్పుడు పౌలు శశాధిపతులలో ఒకని తన రుద్దికి సిలిచి. ఈ పడుచువాని సహస్రాధిపతి రుద్దికి తీసుకొని చెల్లుము; అతనితో ఒక మాట చెప్ప వలెనని యున్నాడశెను. ।

18అప్పుడు ఇతడు సహ స్రాధిపతి యొదడ్దికి అతని తీసుకొని వెల్లి -ఖయిదీయైన పౌలు నన్ను పీలిచి నీతో ఒక మాట ఇప్పుటకైయున్న -ఈ పడుచువాని నీ యెద్దికి తీసుకొని వచ్చుటకు నన్ను చేడుకొనెనని పలికెను

19అప్పుడు నహ స్రాధిపతి అతని చెయ్యి పట్టుకొని, అవతలకు అతని తీసుకొని చెళ్లి--నీవ్రు నాకు తెలుప వల సినజేమని రహస్యముగా అడిగాను.

20అందుకు అతడు-నీవు పౌలును గూర్చి వీచైనను ఒక సంగతి మరి సరిగా విచారించబోయేటట్ట్రు, అతని "శేఫు సభ యుద్దికి తీసుకొనిరా వలెనని నిన్ను చేడుకొనుటకు యూదులు ఏకీభవించి యున్నారు. ।

21అయితే నీవ్రు వారి మాటకు సమ్మతించ వద్దు; నారిలో నలుబది మందికం"టే ఎక్కువమంది మనుష్యుల అతని కొరకు పొంచి యున్నారు. వారు అతని చం పేపర్యంతము ఏదియు తినము, ఏదియు తాగమని శపథము చేసు। కొన, ఇప్పుడు నీవల్ల వాగ్ష ర్త త్రము పౌందుటకు కనిపె ట్రుచు సిద్ధపడి యున్నారన్ చెప్పెను. కాబడి సహ, స్రాఢిపతి--నీవు వీటిని నాకు తెలి "। పిన సంగస్ ఎవనితోను చెప్ప వద్దని ఆజ్ఞుపించి, ఆ పడుచునాని పంపిచేసెను. ।

28తరుపాఠ అతడుఆతడు శశాద్ధి ' పతులలో ఇద్దరిని తన యిెద్దికి పిలిచి - కైసరైయ పర్యంతము వెళ్లుటకు ఇన్నూరుమంది రాణువవారిని, డెబ్బదిమంది గుర పు శాతులను, ఇన్న్యూరుమంది ఈ ఓలవారిని రాత్రి, మొదటి జామున సీద్ధపరచండి. । * లేక, (క్రుతోర్యమనాా

24మరియు పౌలును ఎక్కించి అధిపతియైన ఫేలిప్స యొద్దికి భద్రముగా తీసుకొని చెల్లుటకు వాహనములను సిద్ధప రచండని ఇ మ ప్పెను.

25మలియు ఈ ప్రకారముగా ఒక ఉత్తరము 1వ్రా,

26"సను; మహో కస అధిపతియైన "ఫేలిక్సుకు క్లౌది లూసియ వందనము. ।

27ఈ మనుష్యుడు యూదులచేతపట్టబడి వారివల్ల చంపబడ బోయినప్పుడు అతడు రో మియుడని "ను తెలుసుకొని రాణునతో వచ్చి అతని తప్పించితిని, ।

28వారు అతని మిద మోపిన "నేరమేమని తెలుసుకొనుటకు కోరి, "నేను వారి 'సభ యొద్దికి అతని తీసుకొని వచ్చి, । అతనియండు వారి ధృ ధర్ణశ్యా స్త చాదములను గూర్చి దోషారోపణ చేయబడుటయేగాని మరణమునైనను బంధకములకైనను తగిన "నేరము ఏమియు లేదని కనుగొంటిని. ।

80అయితే ఈ మనుష్యునికి విరోధముగా యూాదులవల్ల కుట్ర, చేయబడైై యున్నదని నాకు తెలియవచ్చినందున, "వెంటనేచెంటనే అతని నీ యెద్దికి పంపించితిని, "నేరము మోపినవారు కూడా అతని గూర్చిన వాటిని నీ యెదుట చెప్పుటకు ఆజ్ఞాపించితిని, నీకు కశుభమవుగాక, కాబట్టి శాణువవారు తమకు ఆకజ్లాపించబడిన ప్రకారము పౌలును రాత్రి, న తి, వేళ అంతిపత్రి, కి తీసుకొని వెళ్లిరి. ।

892మరునాడు వార్సు అతనితో కూడా వెళ్లుటకు గుర్రపు రాతులను విడిచి తాము కోటకు తిరిగి వచ్చిరి. । వారు కైసశైయకు వచ్చి, అధి పతికి ఆ ఉత్తరము అప్పగించి పౌలునుకూడా అతని యెదుట నిలంవచెట్టిరి. । అధిపతి చాని చదివినప్పుడు ఇతడు ఏ చజేళభఫు నాడని అడిగి, అతడు కెలికియ జేళస్థుడని తెలుసుకొని। నీ మిద "నేరము మా"పేవారు కూడా తిర వచ్చినప్పుడు, నీ సంగతి సంపూణజ౯ాముగా విచారింతునని చెప్పి, హేరోదు, కొలువు కూటములో* అతడు కావలియందు ఊంచబడుటకు ఆజ్ఞాపించెను. లిడ్త అధ్యాయము.

1ఐదు దినములైన తరువాత, ప్రధానయాజకుడైన ఆసనీయ, "పెద్దలు, తెర్తుల్లనే ఒక వక్షయు వచ్చి, పౌలుకు విరోధముగా అధిపతితో మనవి చేసిరి. అతడు పిలిపించబడినప్పుడు, తెర్సుల్లు అతని మిద£2 "సేరముమాపనారంభించి ఇట్లసెను అతి శ్రేష్టుడ వైన "ఫేలితూ! మేము నీ వల్ల బహు సమాధానము పొందుచున్నాము గనుకను నీ దివ్య పరిపొలనచేత, ఈ చేశ ప్రజలకు ఘనమైన కార్యములు ఎల్లప్పుడు, అంతటను జరుగుచున్నవి। గనుకను, మేము పూణజ౯ా కృతజ్ఞతతో గ్ర అధికారమందిరము.

Page 1194అపొస్తలుల కార్యములు 25వ అధ్యాయము

Page 1194 of the 1881 Telugu Bible - Acts
Printed page 1194 — tap to enlarge
Text layerOCR: Fair (72%)4 glyphs repaired

అంగీకరించుచున్నాము. ।

4అయితే నేను నిన్ను మిక్కి లి ఆయాసపరచకుండుటకు, నీవు నీ శాంతమునల్ల మేము క్లుప్తముగా చెప్పుకొనే దాని వినుటకు నిన్ను చేకుకొ నుచున్నాను. ।

5ఈ మనుష్యుడు తెగులువంటి వాడును, భూలోకమందున్న 'సకల మైన యూదులలో కలహము "శేపే వాడును, నజోరీయుల మతభ్ళేదమునకు ము ఖ్యుడునై యుండుట కనుగొంటిమి. ।

6మరియు ఇతడు మా గుడి అపవిత్రము చేయుటకు యత్న పడెను గనుక ౬౬11111111 ౨౨. . . ౨1:౧౧ -: . . : -: : -- మేము అతని పట్టుకొని మా బోధభనపషృమాణము చొ ప్వన తీపుల౯ా చేయ వలెనని యుంటిమిగాని సహ ప్ర్రాధిపతలియైన లూసియ వచ్చి, ।

7మిక్కిలి బలాశత్కారముతో మా చేతులలోనుంచి ఇతని తీసుకొని చెల్లి, ఇతని మిద "నేరము మోపే వారిని నీ యొద్దికి వెళ్ల వలెనని ఆజ్ఞాపించెను. ।

8నీచే విమళి౯౦చిలే, మేము ఇతని మీద మో పుచున్న వన్నియు తెలుసుకొన వచ్చునని పలికెను.

9అవి ఆలాగే ఉన్నవని యూదులు కూడా సమతించిరి, . . ౮౪౭౭ాాాాకాాాాంం ల. . . కలస. . . ల. . .

10అప్పుడు అధిపతి మాటలాడుటకు పౌలుకు సైగ చేసెను గనుక అతడు నీవు బహు సంవత్సరములనుంచి ఈ రా ష్ట్ర్రమునకు న్యాయాధిపతి వై యున్నావని ఎరిగి "నేను నన్ను గూర్చిన మరి ైర్యముతో (ప్ర, త్యు త్తరము చెప్పుకొంటున్నాను. ।

11ఏలాగనగా - యెరూషలేములో ఆరాధించుటక్కు "నేను వెళ్లిన నాటినుంచి పన్నెండు దినములు మాత్రమే ఆయినవని నీవు తెలుసుకొన వచ్చును. ।

12అయితే గుడిలో"ేమి, సునగో గులలోనేమి, పట్రణములో"నేమి "నేను ఎవనితోను తకికాంచుటరయైననుు, ప్రజలలో అల్లరి "చేయుటయైనను వారు చూడ లేదు. । మరియు, వారు ఇప్పుడు నా మిద మోపే వాటిని వారు రుజువుపరచలేరు. । అయితే "నేను మా బోధన ప్రమాణమందును, ప్రవక్తల (గ ్రంథములయంచును (వ్ర్రాయబ డినవన్ని యం నమ్మి విరు కూడా నిరీక్షించే ప్రకారము, ।

15చనిపోయిన నీతిమంతులకు అనీతిమంతులకును పునరుత్థానము కలుగ బో వ్రుచున్నదని దేవునియందు నిరీక్షణను ఉంచి వాలు మతీదమని చే ప్పె మార్టము చొప్పున, నా పితృల దేవునిజేవుని సేవించుచున్నానని, నీ యెదుట ఒప్పుకొంటున్నాను. ।

16ఆ ప్రకారము "నేనును దేవుని విషయము మనుష్యుల విషయము ఎప్పడును నాకు నిరల మైన మనస్సాక్ష్య్యము ఉండుటకు ప్రయత్నము చేసుకొంటున్నాను. ।

17అయితే అనేకఆనేక" సంవత్సరములైన తరువాత, "నేను నా స్వదేశ ప్రజలకు ధర్ణములు కానుక.

18లును ఇచ్చుటకు వచ్చితిని. (అప్పుడు; సమాహ మైనను

సందడ్యైనను లేక గుడిలో శుచి చేసుకొనిన నన్ను, ఆసియనుం-చి వచ్చిన కొందరు యూదులు కనుగొనిరి. ।

19నా మిద ఏ "నేరమైనను మోప నలెనని వారికి కంశే, వా నీ సన్నిఢికి వచ్చి చెప్పతగినది. ।

20లేక "నేను వారి మధ్యను నిలిచి చనిపోయిన వారి పుసరుజ్థానమును గూర్చి, ।

21నేడు మి యెదుట "నేను విమర్శించబడుచు నాన్నని "నేనుసేను కంఠమెత్తి పలికిన ఆ ఒక్క వాక్యవే సభ యెదుట నిలిచియున్న ప్పుడు, నా యందు మరి క్ సేరమైనను కనుగొని యుంశ్కే వీశే ప్ప వచ్చునని బలికెను. పేలిక ఆ మాట విని తాను ఈ మాగా విషయ మైన 'సంగతులు బాగా ఎరిగినందున- సహ, స్రా/ధి పతియైన లూసియ వచ్చినప్పుడు మ్ సంగతి "నేను చాగా విచారించి తెలుసుకొందునని చెప్పి, వారి విమ ళక౯ా నిలుపు చేసెను. ।! మరియు, అతని కాచుకొని, £ ఆతని విడిగా ఉంచి, అతనికి ఉపచారము జేయుటకైనను అతని యొద్దికి వచ్చుటతైనను అతని స్వజనులలో ఎవరినిని ఆతంకపరచ కూడదని శతశాధిపతికి ఆజ్ఞాపించెను.

24కొన్ని దినములైన తరువాత "ఫేలితం యూదురాలైన (ద్రసిల్ల అనే తన భార్యతో వచ్చి, పౌలును పిలిపించి, క్రీస్తుయందున్న విశ్వాసమును గూర్చి అతడుఆతడు పలుకుట వినెను. ।

25అయితే అతడు నీతిని గూర్చి మితానుభవమును గూర్చి, రాబోయే న్యాయఫు తీర్పును గూర్చి, ప్రసంగించుచుండాా, "ఫేలితు ఛయపడి ఇప్పుడు "సెలవు పుచ్చుకొనుము; నాకు సమయమైనప్పుడు నిన్ను పిలువనంపింతునని ఉత్తరమిచ్చెను, । తరువాత, పౌలు తనకు రూకలు ఇచ్చునని నిరీక్షించి, అతని వాలా మాలుక౯ా పిలిపించి అతనితో స సంథౌావషణ చేయుచుం డెను. అయితే "₹ండు సంవత్సరములైన తరువాత, ఫేలి2 ముకు ప్రతిగా పొకి౯ ఫేస్తు నచ్చెను. అప్పుడు పేలిశు యూదులు కృతజ్ఞతగలవారవ్రుటక్కు పౌలుకు సం కాళ్లు వేయించి వెళ్లైను. 2న, అధా్యాయము.

1"ఫీస్తు ఆ దేశాధికారమునకు వచ్చి, మూడు దినము లైనతరువాత ₹7 కసశైయనుంచి యెిరూపలేముకు వెళ్లైను. ।

2అప్పుడు ప్రధానయాజకుడు యూదులలో ముఖ్యులును అతని యెదుట పౌలు మిద "నేరము మోపీరి. ।

3మరియు తోనలో ఆతని చంపుటకు కట్రచేసి- మిరు దయ చేసి అతని యెరూషలేముకు రప్పించుమని, అతనికి విరోధముగా మనవి చేసి చేడుకొనుచుం 'డి8. । అందుకు ఫేస్తు-ాపౌలు కైసశైయలో ఉంచక

Page 1195అపొస్తలుల కార్యములు 25వ అధ్యాయము

Page 1195 of the 1881 Telugu Bible - Acts
Printed page 1195 — tap to enlarge
Text layerOCR: Poor (64%)

అపొస్తలుల కార్టములుబడ వలెను; అయితే "నేను శీఘ్రముగా అక్క డికి వెళ్ల ।, 5నైయున్నాను, । గనుక మిలో గట్టివారు. నాతో కూడా వచ్చి, ఆ మనుష్యుని యందు తప్పితము ఇ. . . ప్ర్మ ఇలా మ. . . 1.౬౬. . . టట టట. . . కట 1. . . ఏడైనను ఉంశే, అతని మాడ మోప వచ్చునని ఉత్తరము క్ టి జెప్పెను.

6అతడు వారి పట్టణములో కొంచెము ఎక్క వ తక్కువ ఎనిమిది దినములు గడ్పి, శైసరైయకు చెల్లి మరునాడు న్యాయపీఠము మిద కూర్చుండి, పౌలును ఎ క చ్పే తీసుకొని వచ్చుటకు ఆజ్ఞాపించెను. ।

7అతడు వచ్చినప్పుడు యెరూపలేమునుంచి వచ్చిన యూదులు చుట్టు నిలిచి, తాము రుజువుపరచలేనివి బలువైనవియు]నైన తా శాల కు చాలా "నేరములను పౌలు మిద మోపిరి. ।

8అందుకు అతడు. యూదుల బోధన ప్రమాణమును గూచి౯ ; । యైనను, గుడిని గూర్చియైనను, శైసరును గూర్చియైనను, ఎంత మాత్రమును తప్పితము చేయ లేదని ఊత్తరమిచ్చెను, (౧ 9 అయితే "ఫేసు, యూాదులు కృతజ్ఞత గలవాశై । యుండ వలెనని. యెరూషలేముకు వచ్చి, అక్కడ । నా యెదుట వీటిని గూర్చి న్యాయఫు తీపుల పొందు 1]। టకు నీకు మనస్సు కలదా? అని పౌలును అడిగాను. । ? 10 అందుకు పౌలు కైసరు! న్యాయ పీక్రము యెదుట' నిలువబడియున్నాను. "నేను న్యాయపు తీర్పు పొందడవలసిన స్థలమి డే; యూదులకు నేను అన్యాయమే మియు 'చేయలేడని నీకు చాగా "తెలుసును. ।

11"నేను ॥। న్యాయము తప్పి బావుకు తగినది యేతైనను చేసిస యుంే, బావుకు చెనుకతీయను. అయితే వీరుగై. నామీద మోఫుచున్న "నేరములలో ఏదియు లేకుంటే, ? । ఎవడైనను నన్ను వారికి అప్పగించ శేడు; కెసరతోబు నా సంగతి చెప్పుకొందునని. పలికెను,

12అప్పుడు ఫేస్తు తన ఆలోచన సభవారితో మా । ఎం. . . ? = టలాడిన తరువాత. . . శైసరుతో ఇెప్పుకొందువా? కైసరు ? మొద్దికి వెళ్ల వలెనని ఉత్తరమిచ్చెను, ( కు

18కొన్ని దెనములు గతించిన తరువాత రాజైన అగి, స ప్పయు, చబెనీ౯శేయు ఫేస్తును దళి౭ాంచే నిమిత్తము శైసరైయకు వచ్చిరి, । అక్కడ వారు అనేక దినముల గడిపిన తరువాత, "ఫేస్తు పౌలు సంగతి రాజుకు తెలియ - ్ట। ెప్పెను. అదేమనగా -- "ఫేలికువల్ల బందికాడుగా శృ 15 విడువబడిన ఒక' మనుష్యుడు కోలడు, । "నేను యెరూ పషలేములో ఉన్నప్పడు ప్రధానయాజకులు యూదుల "పెద్దలును అతని గూర్చి సమానారము చెప్పి, అతనికి * లేక, పదికంటే యెక్క వైన దినములు, క్ి ఏ ఉం

విరోధముగా తీర్పు చేయ వలెనని ేడుకొనిరి,

16అందుకు శేను- "నేరము "'మోపబడినవాడు, "నేరము పాపే వారికి ముఖాముఖిగా ఉండి, తన మిద మోపబడిన "నేరమును గూర్చి ప్రత్యు శ్తరము జెప్పుకొనుటకు అతనికి అవకాళమియ్యక' మునుపు క మనుష్యునినైనను అప్పగించుట రోమియుల ఆచారము కాదని ఉత్తరమిచ్చితిని. ।

17కాబట్టి వారు ఇక్కడికి వచ్చినప్పుడు "నేను ఆలస్య మేమియు "చేయక, మరునాడు న్యాయ పీఠముమిద కూర్చుండి, ఆ మనుష్యుని తీసుకొని వచ్చుటకు ఆజ్ఞాపించితిని. ।

18"నేరము మోపిన వారు నిలిచినప్పుడు, "నేను తలంచిన "నేరములలో ఒకటిని అతనిమాదడ మోపలేదు. ।

19అయితే తమ మతమును గూర్చియు, చనిపోయిన యేసు అనే ఒకని గూర్చియు ఇతనితో వారికి కొన్ని తకణాములు కలిగను. ।

20అతడు బ్రతికి యున్నాడని పౌలు చెప్పెను. "నేను అట్టి పాదముల విషయము సండదేహపడి, అతడు యెరూపషలేముకు చెల్లి అక్కడ వీటిని గూర్చి తీపు౯ పొందుటకు, అతనికి ఇష్టమవు నేమో అని అడిగితిని, ।

21అయితే పౌలు ₹గుస్తు? విమక౯ాకు తాను ఉంచబడుటకు చెప్పుకొనినందున "నేను అతని కైసరుయొద్దికి పంపించే మట్టుకు అతడు ఉంచబడుటకు ఆజ్ఞాపించితినని పలి "కను. అప్పుడు అగ్రిప్పగా ఆ మనుష్యుని నాటి మాట9్త92 । వినుటకు నాకును మనస్సు కలదని "ఫేస్తుతో పలికను. అందుకు అతడు. --రేపు విన వచ్చునని చెప్పెను. కాబట్టి మరునాడు అగ, ప్ప యు చబెనీ౯కేయు మిక్కిలి డంబముతో వచ్చి, సహ, ప్రా, ధిపతులతోను, పట్రణమందలి శ్రేష్టులతోను కొలువుకూటములో ప్రవేసిన "తరువాత, "ఫేస్తు "సెలవిచ్చినప్పుడు పౌలుజ క మా నన లిసా! నమ ఇంగ ఇం ౨. "వె శ్గి శా ఇక్కడ ఉన్న 'సనుస్త మనుస్త్వ్యులారా! మరు ఈ మనుష్యుని చూస్తున్నారు యూదుల సమాహమంతయు యెరూషలేములోను, ఇక్క డనును-- వీడు ఇంకా బ్రతుకుట తగడని "కేకలువేయుచు, ఇతని గూర్చి నన్ను బతిమాలుకొనిరి. ।

25అయితే అతడు బా వ్రుకు తగినది యేదియు చేయలేదని "నేను తెలుసు। ట్లకొని, అతడు ౌగుస్తుతో జప్పుకొందునని పలికినందున అతని పంపుటకు నిణకాయించి. యున్నాను. ।

26అతని గూర్చి మన ప్రభువు "పీఠ వ్రాయుటకు, నాకు నిశయమైనది యేదియు లేదు గనుక; విచారణ లఅయిాాలాాగాాా " 1 చక్రవర్తి "పేరు. 1 అనగా, చక్రనతి౯.

Page 1196అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయము

Page 1196 of the 1881 Telugu Bible - Acts
Printed page 1196 — tap to enlarge
Text layerOCR: Fair (74%)1 glyph repaired

అయిన తరువాతే వ్రాయుటకు ఏమైనను నాకు కలిటట్టు మా అందరి యెదుటికి, రాజు వైన అగ్రిప్పా! ముఖ్యము గా నీ యెదుటికి అతని తెప్పించి యున్నాను. ।

27ఖయిదీ మిఢ మోపబడిన "నేరములు చూపక, అతని పంపుట యుక్తము కాదని నాకు తోచుచున్నదనెను.

28అధ్యాయము.

1అప్పుడు అగ్నిప్ప - నీ కొరకు చప్పుకొనుటకు "సెలవు అయినదని పౌలుతో పలికాను. ।

2అప్పుడు పౌలు "చెయ్యి బూచి ఉత్తరమిచ్చినది యేమనగా --రాజు వైన అగ, ప్పా! యూదులు నా మిద మోపే "సేరములన్ని టిని గూర్చి "సేడు నీ యెదుట ఉత్తరము చెప్పుకొన బోవుటనల్లను, ।

3విశేషముగా నీవు యూదులలో ఊండే 'సమస్త మైన మర్యాదలును తకణాములును ఎరుగటవల్లను, నన్ను ధన్యునిగా ఎంచుకొనుచున్నాను, గనుక తాల్లితో నా మనవి విన వళెనని నిన్ను వేడుకొంటున్నాను. ।

4నేను మొదటినుంచి యెరూషలేములో నా రాాష్ట్ర్యమాలో "పేను నా బాల్య మును౦ంచి బ్రతికిన బ్రతుకు ఏలాటిదో, యూదులందరికిని తెలుసును. ।

5సాక్ష్యము చెప్పుటకు వారికి ఇష్టమైతే, "నేను మన ఆరాధన మాగ౯ణములో బహు ఖం డితమైన మత ప్రకారముగా ఫరిసమైయుడైై బ్రతికితినని మొదటినుంచి నన్ను ఎరిగియున్నారు. ।

6అయితే దేవుడు మన పితృలకు చేసిన వాగ్ణ త్త నిరీక్షణ నిమిత్తము నేను ఇప్పుడు న్యాయపు తీపులా పొందుటకు నిలిచి యున్నాను. ।

7మా పన్నెండు గోత్రములు ఎడ తెగక్క దివారాత్ర్రులు దేవుని ఆరాధించుచు, చాని పొందుటకు నిరీక్షించుచున్నవి. రాజువైన అప్పా! ఆ నిరీక్షణ నిమిత్తము, యూదులవల్ల నా మీద చేరము మోపబడి యున్నది. ।

8ఏమ్! దేవుడు చనిపోయిన వారిని లేపునంశ్కే అది నమ్మ కూడదని మీరు యెన్ను చున్నారా! ।

9"నేను కూడా నజోరీయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక "కార్యములు "చేయ వలె ననుకొంటిని, ।

10యెరూషలేములో "నేను ఆలాగు చేసితిని; "నేను ప్రధానయాజకులవల్ల అధికారము పొంది, పరిశుద్ధులలో అనేకులను ఖయిదులో పడవేసి, వారు చంపబడినప్పుడు 'సమతించితిని. ।

11అనేక పర్యాయములు 'సమస్త మైన సునగోగులలో వారిని దండించి, దూషించేటట్టు వారిని బలవంతము చేసితిని. మరియు వారి మిద మిక్కిలి క్రోధ సడుచు, అన్య పట్రణముల మట్టుకును వారిని తరిసితిని, ( * లేక, రాస

12అందువల్ల "నేను ప్రధానయాజకులవల్ల అధికారము "సెలవును పొంది, దమస్థుకు వెళ్తుచుండగా, । మధ్యాహ్నమందు, ఓ రాజా! నా చుట్టు, నాతో కూడా వచ్చిన వారి చుట్టును ఆకాళమునుంచి, సూర్యుని కాంతి కంటే మిక్కిలి ప్రకాళమైన ఒక 'కెలుగు తోవలో, ప్రకాశించుట చూచితిని. ।

14మేమందరమును "నేల పడినప్పుడు ఒక శబ్దము నాతో మాటలాడుచు -ా-సౌలా! సౌలా! నన్ను ఎందుకు తరుముచున్నా వు మునుకోలల మీద తన్నుట నీకు కఠినమని ఇన్రీభా పషతో పలుకుట వింటిని. ।

15అప్పుడు చేను ప్రభువా! నీవు ఎవడవని? అడిగితిని. అందుకు ఆయన. నేను

16నీవు తరిమే యేసునై యున్నాను. అయితే నీవు లేచి నీ పొదములు మోపి నిలువుము; ఎందుకనగా నీవు చూచిన వాటిని గూర్చియు, వేటిలో "నేను నీకు కనబడుదు మో వాటిని గూర్చియు నిన్ను సేవకునిగాను సాక్కినిగాను నియమించుటకు నీకు కనబడితిని. ।

17నేను -ఈ జనులలోనుంచి ర్యాష్ట్రమైలలోనుం చి నిన్ను ప్పించుచు, ।

18వారు వీకటినుంచి వెలుగులోకి, సైతాను అధి కారమునుంచి చదేవునితట్టు తిరిగోనిమిత్తము, నా యందు ఊంచబడే విశ్వాసమువల్ల పాపక్షమన్ను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థస్థిమును పౌంచే నిమిత్తము, వారి కన్నులు తెరుచుటకు నిన్ను వారి యెద్దికి పంపుచున్నానని చెప్పెను.

19కాబట్టి రాజువైన అగ, ప్పా! నేను ఆకాళమునుం చియైన ఆ దశ౯నమునకు అవిభేయుడను కాక్క। మొ20 దట దమస్కులోనివారికి యెరూషలేములోనినారికి యూ"డజయ చేశళమంతటను, తరువాత రాషములకును క 1 ( జనులు పశ్చాత్తాపపడి దేవునిజేవుని తట్రు తిరిగి పశ్చాత్తా 'హమునకు తగిన క్రియలు చేయ వలెనని వాటించితిని. । చ హీతువుల చేతను యూదులు గుడిలో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నము చేసిరి. । కాబట్టి 2౨ "పేను 'దేవునివల్లనైన సహాయము పొంది. క్రీస్తు శ్రమపడి, చనిపోయిన వారిలో, పునరుత్థానము పౌొంచే మొదటివాడై, ఈ జనులకును అన్యజనులకును* వెలుగు అగపరుచబోవునని, ।

28ప్రవక్తలు, మోషేయు జరగబో వ్రునని పలికినవిగాక మరి యేమియు చెప్పక పిన్న పెద్దలతో సామ్యము చెప్పుచు, "నేటివరకు నిలిచి యున్నాను. అతడు ఈలాగు తన కొరకు ఉత్తరము శ₹ప్పుకొను చుండగా, "ఫేస్తు-పౌలా! నీవు వెర్ర్కివాడవు!

1బహుములకు.

Page 1197అపొస్తలుల కార్యములు 27వ అధ్యాయము

Page 1197 of the 1881 Telugu Bible - Acts
Printed page 1197 — tap to enlarge
Text layerOCR: Poor (66%)

విద్యలు నిన్ను వెృర్రితనమునకు లో పరచు చున్న వని గొప్ప శబ్దముతో చెప్పెను. ర్ క అతడు -- అతి శే, ష్ణుడ వైన స్తా! "పేను । వెర్రి, వాడనుకాను; అయితే సత్యము, స్వ స్థబుద్ధియు గల మాటలు పలుకుచున్నాను. ।

26రాజు ఈ సంగతులు । టైన్ ఎరిగి దేముశాబను, అతని యెదుట "నేను కైర్యముగా టలాడుచున్నాను; వాటిలో ఒకటిని అతనికి మరుగై ఉండ లేదని నమ్ముచున్నాను; ఇది ఒక మూక్త లను చేయబడిన కార్యము కాడు, । । రాజా! అ, గ్నిప్పా! నీవు (ప్రవక్తలను నమ్తుచు న్నా వా! నమ చున్నావని యెరుగుదుననాా, । అగి తప్పా క 'స్తవ్రడనాటకు నన్ను , రాలి । సులభముగా (త్రశేపించుచుస్నిపని పౌలుతో పలికె । ను. ।

29అందుకు పౌలు సులభమో, దుర్హభమో, నీవు మాత్ర, మే కాదు, "నేడు నా మాట వినే వారందరును ఈ బంధకములం తప్ప, నావలె ఉండుటకు జీవుని ' చేదుకొంటున్నానని పలికెను.

30అతకు వీటీని "జెప్పిన తరువాత, రాజును, అధిపతియు, బెనీ౯ శేయు, వారితో కూడా

81కూచులాండినవారును లేచి అవతలకు చెల్లి! --ఈ మనుష్యుడు మరణ మునకనను బంధకములక. ను తగినది యేదియు చేయశ శేదని త్రమలో తాము 'మాటలాడుకొనిరి। అప్పుడు అప్ప. -ఈ మనుష్యుడు. . . శైసరుతో జెప్పుకొందునని పలుకకుంటే, వాడు విడీపించబడ వచ్చునని కేసుతో చెప్పెను. మం 2/7. అధాన్రియము.

1అంతట మేము ఓడెక్కి, ఈతలియకు వెళ్ల వలెనని నిశ్చయించబడినప్పుడు, వారు పౌలును, మరి కొండరు క్రైదీలను జౌగుస్తు రాణునలో శతాధిపతియైన యూలి అనే వానికి అప్పగించిరి. ।

2మేము

8సబురుచేయబోయే అద్ర్యముఠ్యపు ఓ డెక్కి. బైలు చేరితిమి, మశకెదొనియ చేశమందలి థెస్సలానీకేపట్టణస్థుడైన క య మాతో కూడా ఉఊండెను. । । 3 మరునాడు. సీదోనుకు వచ్చితిమి. అప్పుడు యూలి పౌలుకు ఊపకారియైయుండి అతడు స్నేహితులయొద్దికి । 4 వెల్లి పరామళణ౯- పొందుటకు "సెలవిచ్చెను. । అక్కడ, నుంచి వెల్లిన తరువాత, గాలి ఎదురుర్ కృప, మరుగున ఓడ నడిపించితిమి. । మరియు కిలికియక, పంఫులియకు ఎదురుగా ఉన్న సముద్ర, మున సబురు చేస్తి లుకియలో ఉన్న మాూరకు వచ్చితిమి. । । 6 అక్కడ శతాధిపతి ఈతలియకు చెళ్లగల అలెక్సం రై, గ యయొక్క. ఓడ కనుగొని, అందులో మమ్మును యె, । । *లే క

॥క్కిం పను, ' బహు దినములు మెల్లగా నడి-చి చి ప్రయాస గ్గ 'ముతోనే క్షీదుకు ఎదురుగా వచ్చినప్పుడు, గాలి మమ్తును వెళ్లనియ్యకున్నందున, స్టేకు మరుగున సల్లను త్రై ఓడ నడిపించితిమి. ' 'ప్రయా'సముతో నని దాటి, మంచి శేవులే క ఒక స్థలమునకు వచ్చితిమి, దాని దగ్గిర ల్వసియ పట్టణము ఊండెను. బహు కాలమైన తరువాత, ఉపవాస దినము సా క గతించినందున, అప్పుడు 'సబురు చేయుట ఊప ద్ర, ।

10నీవత్లో "నే యుండగా, పౌలు అయ్య లారా! ? స ప్ర, ప్య, యాణమువల్ల సరుకులకు ఓడకును మాత్రమేగాక, మన ప్రాణములకు కూడా కీడు బహు నష్టమును కోలు। (సని చూచుచున్నాననెను. అయినప్పటికి, శశాధిగా? । పతి పౌలు చెప్పిన మాటలకంటే, నావికుని ఓడ మా 1 కాట జె।

12మ న స క్ల సా కాఫు స వ 'కానిడైనం। దున, అక్కడనుంచి వెళ్లి, శక్య మైతే ఒక వేళ ఫేనిశేకుచె 0 ప శ్లీ, అక్కడ శీతకాలము గడప వలెనని ఎక్టసమందిలోచన అ న అది సిబి వాయన "దిక్కులలి. తట్టున్న శ, టం వై యాన్న ది, క్ష । మరియా దశిణఫు గాలి మెల్లగా విసురుచుండగా, వారు తమ ఆలాోచన సమకూడినదని తలంచి, లంగరు ఎత్తుకొని శ్రతుకు సమాపముగా ఓడ నడిపింఛిరి. ।

14అయితే, కొంతకాల మైన తరువాత, ఐరొక్లదోన సేక గాలి దానిమిదనుంచి విసశను. । ఓడ ]ర్ చిక్కుబడి గాలికి ఎదురుగా నిలున లేక్ పోయినందున, దాని పోనిచ్చి కొట్టుకొని పోబడితిమి. । తరు16 ఆ వాత క్లాజే అనబడిన ఒక చిన్న ద్వీపము మరుగున, దాని నడిపించి, బహు ప్ర్రయాసముతోనే పడవ స్వాఢీనపరుచుకొంటిమి. ।

17చాని ఎత్తుకొనిన తరువాత్మ ఆసియ ' సాధనములు తీసుకొని ఓడచుట్టు బిగించిరి, మరియు దొంగ ఇసుకలో పడుదుమేమో అని భయపడి, ఓడ బాపలు దిగవిడిచి* కొట్టుకొని పోబడికి. ।

18అయితే మిక్కిలి "పెద్ద గాలివల్ల ర్ మిక్కిలి అల్లాడుచునందున పరునాదు "ఓడను కొంచము చులకనగా చేసిరి. । మాడవ దినమందు, మా చేతులతో ఓడ19. సామగ్రి పారచేసితిమి, అయితే అనేక దినములు కత ముళలైనా కనబడనందున, పెద్ద గాలి మా మిద విసీఠనందున రక్షించబడుటక ఊహ "కేవలము అణిగి పోయెను. । అప్పుడు బహు కాలము భోజనము లేక సోయినందున పౌలు వారి నడుమ నిలిచి-అయ్య లారా! -ఈ కీడును నష్టమును పొందకుండుటకు, మిరు నా మాట విని, కొయ్యలు దించి.

Page 1198అపొస్తలుల కార్యములు 28వ అధ్యాయము

Page 1198 of the 1881 Telugu Bible - Acts
Printed page 1198 — tap to enlarge
Text layerOCR: Poor (70%)4 glyphs repaired

కి శే తేనుంచి రాకపోవలసి యాండెను. 1 అయితే ఇప్పుక థైర్యము తచ్చుకొనండని మిమ్మును చేడుకొంటున్నాను; ఈ ఈ ఓడి గాని మీలో చేపని ప్ర్రా. ణిమున, కును హాని కలుగదు; ' నేను ఎవనివాడనో, ఎవని' సేవించుచున్నానాూ ఆ 'దేవునిడేవుని దూత, పోయిన రాత్రి, ' 241 నా యొద్ద నిలిచి పౌలా! భయపడకుము; నీవు శైసరు యొదుట నిలువ వళెను. మరియు, ఇదుగో! నీతో కూడా ఓడలో ప్రయాణమై 'చెల్లుచున్న వారందరిని దేవుడుజేవుడు నీకు దయచేసి యున్నాడని నాతో చెప్పెను. । కాబట్టి అయ్యలారా! గైర్యము తెచ్చుకొనుడి; నాత్ో చెప్పబడిన శ్రకారము కోలు గునని "నేను దేవుని. నమ్తుచున్నాను. ।

26అయితే మనము ఒక ద్వీపమునకు ' ప్రోయబడ వలెనని పలికెను. పదునాలుగవ రాత్రి, వచ్చినప్పుడు, "మేము అద్రి, య సముద్రములో ఇ అటు కొట్టుకొని పోబడు సం అధణ౯ రాత్రి, చేళ్ళ ఓడవా్ నీదో ఒకో

28భూని తమకు సమిపించుచున్నదని ఊహించి, బుడు దువేసి చూచి, ఇరువై చారల లోతని తెలుసుకొనిరి. = ఇంకా కొంత దూరము వెళ్లిన తరువాత మళ్లీ బుక్షుదుజేసి చూచి, పదిహేను 7 ఛారల లోతని తెలుసుకొనిరి. ।

29అచ్పుడు తాము 'రాతి తిప్పలు గల చోట్ల పడుదుమే : "మూ అని భయపడి, ఓడ చెనుకతట్టు నాలుగు లంగరులు చేసి, పగలు వచ్చుటకు మిక్కిలి కోరుచుండిరి. 'శ0 అయితే ఓడవారు ఓడ విడిచి పారిపోవుటకు యో చించుకొనుచు, తాము ముందటి వైపున లంగరులు చేయబోయేటట్టుగా, సముద్ర, ములో పడవ

31డింపినప్పుడు, ' పౌలు-వీరు ఓడల ఉంటేనే "గాని మిరు రక్షించబడ ళేరని శతాధిపతితోను రాణువవారితోను పలికాను. । అప్పుడు రాణువవారు పడవ తాళ్లు కోసి * దాని పడిపోనిచ్చిరి. తెల్లవారుచుండ గా, పౌలు-మిీరు ఏమియు పుచ్చుతెకొనక నిరాహారులై యుండి, ఎదుతు చూచుచున్న పదునాలుగవ దినము నేడే, । కాబట్టి ఆహారము పుచ్చు । కొనుడని మిమ్మును చేడుకొంటున్నాను. ఇది మి ప్రాణరక్షణ కరక ఉండును; మీలో ఎవని తలనుంచియు ఒక్ వెంట్ర్రుకయైనను చడిపోదని చెప్పుచు, ఆహారము పుచ్చుకొనుటకు అందరిని చేడుకొనుచుం తెగి డెను. । అతడు వీటిని చెప్పుచు ఒక రా పట్టు, కొని అందరి యెదుట దేవునిచేవుని స్తుతించి, చని విరచి తినుటకు "మొదలం బె పైను. ।

36అప్పుడు అందరు కార్యము పొంది శామును ఆహారము పుచ్చుకొనిరి, ।

37ఓడలో ప ఉన్నఊన్న "మేమందరము ఇన్నూట 'డెబ్బదియారుగురమై । * లేక,

1= 115: = మ 1 యుంజిమి. । వారు తిని

39తృ ప్రిపొండెన తరువాత, థాన్యము 'సమ్ముద్రములో పారపోసి, ఓడ చులకనమం చెసిరె. ఉదయమైనప్పుడు వారు ఆ భూమి పోల్చలేదు. అయితే డరిగల ఒక సముద్రపు, మాలను కనుగొని సాధ్య మై'ే అందులోకి ా తోయ వలెనని ఇ చ్చయించిరి, ।

40అప్పుడు లంగరులు కోసి సమ్ముద, ము ఇ లో విడిచి చుక్కా నుల కట్లు విప్పి, గాలికి పెద్ద చాప యెత్తి ద౭కి సరిగా నడిపించి8. । అయితే ₹041 డు సమ్ముద్యముల ప్రవాహములు కూడే స్థలమందు చిక్కు బడి, ప లకు ఓడ తగిలించిరి. అందువల్ల ము౦దటి భాగము నాటుకొని, కడదలకుండెను; అయితే చెనుకటి భాగము తరంగముల బలమునల్ల బద్దలై పోయెను. అప్పుడు శైదీలలో ఎవడును ఈదుకొని పారి49 పోకుండా వారిని చంప వలెనని, రాణువవారికి ఆలోచన ఫపుశైను. ।

43అయితే శతాధిపతి పౌలును రక్కీంచుటకు నస్సుగలవా డై, వారి ఆలోచన కొనసాగ నియ్యక, ఈద గలవారు మొదట (సముద్రములో) దుముకుట వల్లను, ।

44కడమవారిలో కొందరు పలకల మీదను కొందరు ఓడ జెక్కలమిదను దరకికి చెళ్లుటకు ఆజ్ఞాపించెను, ఈలాగు అందరు తపి ప్పించుకొని, సురక్షితముగా దరికి వచ్చిరి. 28. అభాన్టియము. మేము తప్పించుకొని ఆ ద్వీపము మెలీతే ద్వీపమని ]1 "శ్రైలుసుకొంటిమి, । ఆ జేశస్తులు మాకు చేసిన ఉపచారము ఇంతంత కాదు; ఏలాగనాగా అప్పుడు వర్షము, చలియు కలిగినందున, వారు అగ్ని రాజచెట్టి, మమ్మనందరిని చేర్చుకొనిరి. అప్పుడు పౌలు మోపెడు పుడకలు కూర్చి ఆగ్ని 'మిద చేసినప్పుడు ఒక పౌొము అగ్ని కాకవల్ల ైటీకి । వచ్చి అతని చెయ్యి కరిచి పప్పైను. । ఆ దేళస్థులు ఆశ్త 'విషజంతువు అతని చేతిని శ్రేలాడుట చూచినప్పుడు. నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు, ఇతడు సముద్యమునుంచి తప్పించుకొ నినప్పటికి న్యాయము* ఇతని బ్రతుకనియ్యదని తమలో తాము చెప్పుకొనిరి. । అయితే అతడు ఆ విషజంతువునా అగ్నిలో జాడించి ర్ యేహానియు పొందళేదు. । అయితే వారు అతని శరీ. రము వాచునమో, లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చుమో అని కనిపెట్టుచుంరి. అయితే వారు బాలామట్టుకు కనిపె పెట్టు చుండిన తరువాత, అఠనికి స్యాయ'ేవి.

Page 1199అపొస్తలుల కార్యములు 28వ అధ్యాయము

Page 1199 of the 1881 Telugu Bible - Acts
Printed page 1199 — tap to enlarge
Text layerOCR: Fair (71%)5 glyphs repaired

ఏ హానియు కలుగకుండుట చూచి, ఆ తాత్పర్యము । విడిచి-ఇతడు దేవుడని చెప్పుకొనిరి, । ఆ ద్వీపముయొక్క ముఖ్యు కా డై పాప్లి అనే "పేరు రు । గ్గ గల వానికి, ఆ ప్రాంతములలో మాన్యములు ఉం డేను. । అతడు నమమను చేర్చుకొని, మాడు దెనములు స్నేహ "ప్ర ముగా అతిసై సత్కారము చేసెను. ₹। అప్పుడు జరిగిన ' చేమసగా పొల్లియొక్క తండ్రి, జ్వరమువల్లను రక్త'చేది నల్లను తల్లడిల్లుచు పంగుకొనియుం డెను. పౌలు అతని యొదికి వెళ్లి ప్రార్దన చేసి, అతని మిడ "చేతులు ఊంచి (ఎ ౧ (౧ క అతని స్వస్థపరిచెను. ।

9కాబట్టి, ఆ ద్వీపములో కొన్న కడమ రోగులు కూడా వచ్చి స్వ స్థపరచబడిరి. ।

10మరియు వారు. అనేక' మర్యాదలవల్ల మమ్మును మర్యాద చేసి చేము ఓీడెక్కి వెళ్లినప్పుడు మారు కావలసిన। వాటిని తెచ్చి ఇచ్చిరి.

11మూడు సెలలైన తరువాత, ఆ వ్వీపమందు శీతకాలము వరకు నిలిచిన మిథునమనే గురుతుగల అలెక్సం చెయ" ఓ డెక్క. జైలుదేరి, ।

12సురకూమైకి వచ్చి అక్కడ మాడు దినములు ఉంటిమి. । అక్కడనుంచి చుట్టు చెల్లి "శేగియకు వచ్చి, ఒక దినమైన తరువాత, దతీణపుప విసరుటవల్ల, మరునాడు ప్రొతియొలీకి వచ్చితి । మి. ।

14అక్కడ 'సహూదరులను కనుగొని, వారి యొద్ద ఏడు దినములు ఉండుటకు వారివల్ల చేడుకొనబడీ. తిమి. ఈలాగున రోమేకు వచ్చితిమి. ।

15అక్కడనుంచి సహోదరులు మమ్మును గూర్చిన సంగతి విని అప్పీ ఫోరు* మట్టుకును, త్రి స్కత్రములో మట్టుకును మమ్మును ఎదురుకొనుటకు వచ్చిరి. పాలు వారిన్ చూచి చేవ్రుని స్తుతించి, ఛైర్యము తెచ్చుకొ నెను.

16మేము రోమేకు వచ్చినప్పుడు శతాధ్ధిపతి ఖైదీలను సేనాధిపతికి అప్పగించెను, గాని పౌలు అతని కాచుకొనిన రాణువవానితో కూడా ప్రత్యేకముగా ఉండుటకు "సెలవు పౌంచెను. మరియు మాడు దినములైన తరువాత జరిగినజేమనగా, పౌలు యూదులలో ముఖ్యలైనవారిని కూడి వచ్చుటకు పిలిపించెను, వారుచారు తూడివచ్చినప్పుడు, అతడు సహోదరులారాసహూదరులారా! జనులశైనను పితృల మరా దలశైనను విరోధ మైనది ఏదియు చేయకపోయిన నేను యెరూషలేములోనుంచి రోమియుల చేతికి ఖయిదీ-గా అప్పగించబడితిని. ।

18వీరు నన్ను విచారించి నా యందు బావుకు తగిన "నేరము ఏదియు లేనందున నన్ను విడిపించుటకు కోరిరి. ।

19అందుకు యూదులు ఎదురాడుటవల్ల, "నేను శైసరుతో "చెప్పుకొందునన నలసి వచ్చెను. క్రేజ్, ఇందువల్ల నా చేళజనులమిద ఏ నేరమైనను *ఊరుల ౬ గ

'మోపుటకు నాకు మనస్సు ఉండలేదు. ।

20ఈ ీాతువు చేతను మిమ్లును చూచి మాటలాడుటకు పిలిపించితిని; ఇశ్రా, యేలంయొక్క నిరీక్షణ కొరకు ఈ సంశళ్లతో కట్టబడి యున్నానని వారితో చెప్పెను.

21అందుకు వారు- యూ డైైయనుంచి నిన్న గూర్చిన ' ఊత్తరములు మాకు అందశీదు. వచ్చిన 'సెహూదరులలో ఒక్కడైనను నిన్ను గూర్చి చెడ్డది ఏైనను। తెలుపలేదు, మాటలాడలేదు. । అయితే నీ శాత్ప22 ర్యము నీ నల్ల విన కోరుచున్నాము; ఈ మతళేదమును గూర్చి అంతట ఆ తేపణ జరుగుచున్నదని మాకు తెలుసుననిరి. అప్పుడు అతనికి ఒక దినము నిర్ణయించి అతని యొడ్దికి, అతని బసలోకి అనేకులు వచ్చిరి. పాడయము 'నుంచి సాయంకాలమువరకు అతడు 'దేవునిడేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యము చెప్పుచు, మాసేయొక్క. బోధన ప్రఈమాణమువల్లను ప్రవక్తల వల్లను యేసుని గూర్చిన సంగతులు నమృటకు వారిని ప్రీపించుచు వివరముగా సలుకుచుండెను. చెప్పబడిన వాటిని కొందరు నమ్తిరి; కొందరు

25నమ్మలేదు. ।! ఈలాగు వారు ఏక మనస్కు లం కానందుసే పౌలు నారితో ఒక వాక్యము చెప్పిన తరువాత వారు। చెళ్లిపోయిరి. అ చేమనగా, --మిరు వింటూ విందురుగాని గ్రృహించరు; చూ26 చుచు చూతురుగాని కానరు, అని ఈ జనులయుదద్దికి వెళ్లి "చెప్పుము, తులు కన్ను ఎత చూచి, కాలతో విని, హృదయముతో గ్ర హీంచి, నా తట్రు తిరుగ 'కుండుటకును, "నేను వారిని స 'స్థపరచకండుటకును, వారి హృదయము కొ వ్వెను; వారు త్రమ ఇవులతో మం । దముగా విని, తమ కన్నులు మూసుకొని యున్నారని? పరిశుద్ధాత్మ, ప్రవక్తయైన ఎషయా ద్వారా మన పితృలతో కాగా చె "ప్పెను. । కాబట్టి రాష్ట్ర ముల యొద్దికి వశ దేవునిచేవుని రక్షణ పంపబజియున్న దనియు వారు దాని ఆలకింతురనియు మికు తెలుసును గాక అని పలికెను. అతడు ఆ సంగతులు చాప్పిన తరువాత యూదులు తమలో శౌాము చాలా తర్మ్కించుకొనుచు వెళ్లిరి.

30అయితే పౌలు రండు సంవత్సరములు పూణః౯ మయే సర్యంతము, తన అద్దె ఇంట కాపురముండి, తన రుద్దికి వచ్చేవారినందరిని చేచుల౯ కొని, ।

31ఆతంకము లేక ప్రూణ౯ థైర్యముతో దేవునిడేవుని రాజ్యమును ప్రకటించుచు, ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు ఉపచేశించుచుం డెను. +యెపయ. అ, 6, వ.9,