New Testament · Section 074 of 103

Mark

మార్కు

Printed pages 1071-1093 · chapters 1–16

Page 1071మార్కు 1వ అధ్యాయము

Page 1071 of the 1881 Telugu Bible - Mark
Printed page 1071 — tap to enlarge
Text layerOCR: Poor (63%)4 glyphs repaired

ఎ. . . ౨. ౨. . .

1అధాషస్టియము. "దేవునిజేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువాత౯ ప్రా ప్రా ( రంభము. ।

2- ఇదుగో! నీకు స నీ మార్చము సిద్ధపరు చుటకు "నా దూతను నీ యెదుట పంతుక "3 న్నాను, । ప్రభువుయొక్క. మార్చము సిద్ధపరిచి ఆయన తోనవలను సరాళము చేయండని అరణ్యములో కంఠమెత్తి పలిశే ఒకని శబ్దము అని (ప్రవక్తలనల్ల (ప (్ర్రాయబ డిన్ ప్రకారము, । యాహోను సయ! బాప్తి స్తక్షీము ముస, పాపముల శమ కొరకు మారుమనస్సు. విషయ మైన చాపి 'స్తము ప్రకటిస్తూ ఉం డెను. । అప్పుర్డు యూ డైయ సం ధు యెరూకలేమువారును జైలు దేరి అతని యొద్దికి వచ్చి, తమ పాపములు ఒప్పుకొని, అందరును యొచాలను నదిలో అతనిచేత చాపి స్పము చేయించబడిరిగ, ( యోహాను ఒంకు వెంట్రుకల బట్టయు, తేన మొల చుట్టు తోలు దట్టిని కట్టుకొని మిడకలం అడవి తే గయా తినే వాడు। మరియు అతడు నా కంటే కక్తి గల ఒకడు నా వెనుక వస్తున్నాడు, ఆయన చెప్పుల వారును వంగి విప్ప్వటకు "నేను రీగ్యుడను కాను. ।

8"నేను నీళ్లతో మికు చాప్తి స్ఫము చేయించితి"నేగాని ఆయన పరికుద్ధాత్తతో మికు చాప్తి స్తము "చేయించునని క్ర ప అ కటిస్య "ఉండెను. ఆ।

9యేసు గలిలైయ చేళపు నజెాథునుంచి వచ్చి, యొదా౯నులో యోాహానువల్ల చబాప్తీ'స్తము (0 చేయించబడెను. । వెంటనే ఆయన నీళ్ల యొద్దనుంచి వచ్చుచుం డగా ఆకాళము తెరవబీటయి ఆత్తే పావ్రరమువలె ఆయన మిద వాలుటయు చూశాను

1మరియ్యు, -నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు "నేను సంతోష షపడుతు'న్నాన నే రో శబ్దము ఆకాళ మును౦-చి కలిగెను.

2చెంటే ఆర్త ఆయనను అరణ్యనములోగోకి తరిమి చేసెను, ।

3ఆయన ఆ యరణ్యములో నలభై దినములు ఉండి సైతానువల్ల శోధించబడి అ్రకంి' మృగములతో ఊండెను. అప్పుడు దూతలు వచ్చి, ఆయనను సేవించిరి. * లీక, చేయించుకొనిరి.

14యాహాను ఆఅచ్చగించబడిన తరువాత యేసు దేవునిచేవుని రాజ్యమును గూర్చిన సువాత౯్ (ప్రకటిస్తూ। కాలర్ము సంపూణ౯ మైనది, దేవునిడేవుని రాజ్యము సమిపమై యున్నది, మనస్సు తిప్పుకొని సువార్త నమృండి అని చెప్పుతు గలిలైయకు వచ్చెను.

16ఆయన గలిలైయ సముద్రము దగ్గిర నడుస్తూ ఊండగా, సీమోను, గం పు సపుకలాన లి శ్రైయయు సముద్ర, ములో వల చేయుట చూచెను; (జ జాలరులై స, । అప్పుడు యేసు -. నా] వెంబడి రండి, "నేను మిమ్తును మనుష్యులను పట్టే

18జాలరులు చేతునని వారిలో ప్పెను. ; వెంటే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి.

19ఆయన అక్కడనుంచి కొంత దూరము వెల్లి, జె బెడ కుమారుడైన యాకోబును, అతని సారు డైన కూహానును చూశెను, వారుకూడా దోసనెలో రమ వలలను చాగుచేస్తూ ఊండిరి. । వెంటనే ఆయన వా20 ని వీలిశెను; వారు తమ తండ్రియైన జెచెడైని కూలి వారియొద్ద దోనెలో విడిచి క. వెంబడించిరి.

21వారు కపెనణ౯హుూములో ప్రచేశించిరి. వెంటే ఆయన సబజ్బాతుయందు, సునగోగులోకి ల్లి బోధిస్తూ ఉండెను. । వారు ఆయన బోధకు ' ఆశ్చర్య పడిరి; ఆయన శాస్తులనలె "కాదు అధికారముగల ఒకనివలె వారికి బోధిస్తూ తఆండెను. వారి సునగోగులో ఆపవిత శ్ర మైన ఆత్తకు లోబడిన

24ఒకమనుష్యుడు ఉండెను. అట వద్దు! యేసూ! నజ "₹భువాడా! నీతో మాకేమి, మము నశింప చేయుటకు , వచ్చితివాః నీవు యెవడవో కార "తెలుసును, దేవునిచేవుని పరికుద్ధుడవని "శకలం చేసాను. ।

25అందుకు యేసు, -- ఊరకొని అతనిలోనుంచి బైలు 'వెళ్లుమని దాని

26గద్దించాను. అప్పుడు ఆ అపవిత్ర, మైన ఆత అతని విలవి . ౧ గాడి లలాడించి, పెద్ద "కేకేసి అతనిలోనుంచి

97వైలువెనెను, గయ మిక్కి లీ ఆళ్చర్య పడి, --ఇది యేమిటో? ఈ కొత్త బోధ రయేలాటిదో? అధికారముతో ఈయన అపవిత్ర, మైన ఆతలకు ఆజ్ఞాపించు చు న్నా (క పో ద్ర + 1లేక, చేయించుకొనెను.

Page 1072మార్కు 2వ అధ్యాయము

Page 1072 of the 1881 Telugu Bible - Mark
Printed page 1072 — tap to enlarge
Text layerOCR: Fair (73%)4 glyphs repaired

డు, అవి ఆయనకు లోబడుతున్న వని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ।

28వెంటనే ఆయన కీతి౯ గలిలైయ చుట్టూ ఉన్నఊన్న డేళమండంతటా వ్యాపించెను.

29"చెంటెనే సునగోగులోనుంచి బైలు వెల్లి, వారు లకూ కోబుతోను, యోహానుతోను, సీమోను అంశ్రైయ అనే వారి ఇంట ప్రవేశించిరి. । అయితే సీమోను అత్త జ్వరముతో పండుకొని యుండెను. వెంటనే ఆమెను గూర్చి ఆయనతో మాట్లాడిరి. ।

31ఆయన వచ్చి, ఆమె ₹య్యి పట్టుకొని ఆమెను లేనసెత్తెను. వెంటే జ్వరము ఆమెను విడిచెను; ఆమె వారికి పర8ిచర్య "చేసెను. సాయంకాలమందు సూర్యుడు అస్తమించినప్పుడు సకల మైన రోనులను, దయ్యములు పట్టినవారినిని ఆయన యొద్దికి తీసుకొని వచ్చికి. । అప్పుడు ఆ పట్ట ణమంతౌ వాకిటి యొద్ద కూడి యుండెను. । అప్పుడు ఆయన నానావిధ మైన వ్యాధులచేత సీడించబడ్న అనేకులను స్వస్థపరిచి, అనేకమైన దయ్యములను వడలగొట్టి, అవి తన్ను ఎరిగినందున ఆయన ఆ దయ్యములను మాట్లాడనివ్వలేదు. తెల్లవారక మునుపు ఇంక చాలా రాత్రియున్న తర్ప్పుడు, ఆయన లేచి చైలుదేరి, అడవి చోటికి వెళ్లి అక్కడ ప్రార్థన చేస్తూ ఊండెను, । తరువాత సీమాను, అతనితో కూడా ఊన్నవారును ఆయనను చెంబడించి। ఆయనను కనుగొని, - అండరు నిన్ను వెతుకు తున్నారని ఆయనతో చెప్పిరి, ।

38అందుకు ఆయన, "నేను అక్కడ ప్రకణించేకొరకు సమిప మైన గ్రామములకు చెల్లుదాము; ఇందునిమిత్తము "నేను టైలుదేరి వచ్చితినని వారితో "చెప్పెను. ।

39ఆయన గలిలైయయందంతటా వారి సునగోగులలో ప్రకటిస్తూ దయ్యములను వదలగొట్టుతూ ఊండెను. అప్పుడు ఒక కుష్టరోగి ఆయన యొద్దికి వచ్చి ఆయన యెదుట మోకాళ్లూని, --- నీకు మనస్సు కలిగితే, నన్ను కుద్ధపరచ గలవని ఆయనతో పలుకుతూ ఆయనను వేడుకొనెను. ।

41యేసు కనికరపడి చెయ్యి చాపి ఆతని ముట్రి, -- నాకు మనస్సుకలదు నీవు శుద్ధిగా ఊఉండుమని అతనితో "చెప్పెను, ।

42ఆయన చెప్పగానే కస్టరోగము అతని విడిచెను, అతడు కుద్ధపరచబ'డెను,

49అప్పుడు ఆయన. --ఎవనికిని 'యేమిన్ని "చెప్పక జ్ఞాగ్య శ్తపడుము. । అయితే చెళ్లి యాజకునికి నిన్ను నీవు చూపించుకొని నీ కుద్ధిని గూర్చి మోషే వారికి నియమించినవాడటిని 'సమర్పించు. సామక్యూభల౯ ముగామని అఠనికి గట్టిగా ఆజ్ఞాపించి వెంటనే అతని పంపి

చేసెను. । అయితే అతడు చైలువెళ్లి ఆ సంగతి బాలా (ప్రకటించుటకును ప్రచురము చేయాటకును ఆకంఖింహాను గనుక ఆయన ఇకను బహిరంగముగా పట్టణమందు ప్రవేశించలేక, జెలపట అడవి చోట్లను ఊండెను. అన్నిదిక్కలనుంచియు ఆయన యొద్దికి వచ్చిరి. కొన్ని దినములైన పిమ్మట, ఆయన వల్లీ కపెన౯ ] హూాములోోకి చెన్లెను. । ఆయన ఇంటిలో ఉన్నాడని లబ్ది వినబడెను. వెంటనే, అనేకలు కూడివచ్చికి గనుక వాకిటనైనా వారికి స్లలము లేకపోయెను. అప్పుడు ఆయన వారికి వాక్యము చా ప్పెను.

3అప్పుడు పతృవాయువు గల మనుష్యుని నలుగురి "చేత "మాయించి ఆయన యొద్దికి తీసుకొని వచ్చిరి. । అయితే గుంపు కూడినందున ఆయన యొద్దికి "చేరలేక క్ర ఆయన ఉన్నఊన్న ఇంటి కప్పు విప్పి సందు చేసి

5పత్షవాయువు గలవాడు పండుకొన్న పరుపు దించికి. ' యేసు వారి విశ్వాసము చూచి, - కుమారుడా! నీ పాపములు తృమించబడు "గాక అని ఆ పత్షవాయువుగల వానితో ెప్పెను. । అయితే కాన్తులలో కొందరు $ అక్కడ తార్చుండి, ।

7వీడు ఈలాగు ఎందుకు "డవ దూషణలు పలుకుతున్నాడు? దేవుడుచేవుడు మాత్రమే -గాకో పాపములు తృమించుటకు అధికారముగల వాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొంటూ ఉండిరి. । వారు తమలో శౌము ఈలాగు ఆలో చించుకొంటున్నారని యేసు వెంటే తన అత్తలో ఎరిగి -- మిరు -ఈలాటివి మి హృదయములలో ఎందుకు ఆలోచించుకొ ంటున్నారుః। ఈ పతవా39 యువు గల నానితో . నీ పాపములు త్షమించబడుగాక అని జెప్పుట సులభమా లేక్క నీవు లేచి నీ పరువు ఎత్తుకొని నడువువని ₹ప్పుట సుల భమా1। అయితే పాపములు శ్రమించుటకు మను] ప్య కుమారునికి భూమియందు అధికారము కలదని మిరు తెలుసుకొన వలెనని నారితో ప్పి। - నీవు] లేచి నీ పరుపు ఎత్తుకొని నీ ఇంటికి 'వెళ్లుమని నీతో "చెప్పుతున్నానని పక్షవాయువుగల వానితో పలికెను. । వెంటనే అతడు లేచి పరుపు ఎత్తుకొని వారం! దరి యెదుట లు చెన్లైను గనుక వారండరు మిక్కిలీ ఆశ్చర్యపడి మనము -ఈలాటివి యెన్నతున్ను చూడలేదని పలుకుతూ 'దేవునిచేవుని స్పుతించిరి.

1ఆయన సముద్రము దగ్గైరకు తి8ిగీ చలు వెను. (శ ౧. . . ౧౧ సమాహమంతయు ఆయన యొదికి పజష్పాను; అప్పడు ద ప్ప ( గ । ఆయన వారికి బోధించుచుండెను.

Page 1073మార్కు 3వ అధ్యాయము

Page 1073 of the 1881 Telugu Bible - Mark
Printed page 1073 — tap to enlarge
Text layerOCR: Poor (70%)2 glyphs repaired

14ఆయన వెళ్లుతూ, సుంకపు మెట్టుయొద్ద కూచు౯ । న్న అల్ఫయి కుమారు డైన లేవి ఆ నాన్ చూచి, - నీవు నన్ను 'ెంబడించుమని అతనితో ెప్పెను, అప్పుడు అతడు లేచి ఆయనను 'వెంబడించాను. । ఆ । యన అతని ఇంట పజ్తీలో కూచుకాన్న ప్పుడు, చాలామంది సుంకరులు, పాశులు రయేసుతోను ఆయన । శిష్యులతోను పజ్జిలో కూచుల౭ాండిరి. వారు అనే । కలై యుండిరి; నారు ఆయనను వెంబడించిరి. ।

16శాస్తులు, ఫరిసైయులును ఆయన సుంకరులతోను పాఫపులతోను భుజించుట చూచి. ఆయన సుంకరులతోను పాఫులతోను భోజన పానములు చేయుటకు ఫీంతువు యేమిటి అని ఆయన శిష్యులను అడిగిరి, । 1/ యేసు దాని విని, - రోగులకే గాని అరోగులకు వైద్యుడు అక్కరలేదు. మనస్సు తిప్పుకొనుటకు పా ఫులే గాని నీతిమంతులను పిలచుటకు "నేను రాలేదని వారితో జెప్పెను.

18యాూహానుయొక్క శివ్యులు ఫరిసైయులును ఉపవాసము చేయుచుండిరి గనుక వారు వచ్చి, + యోహాను శిష్యులు ఫరిసైయుల శిష్యులను ఉపవాసము చేస్తున్నారు అయితే నీ శిష్యులు ఊపవాసము "చేయరు, అది ఎందుకు అని ఆయనను అడిగిరి, ।

19అందుకు ' యేసు, టెండ్లివారు తమతో కూడా పెండ్లి కుమారుడు ఉన్న కాలములో ఉపవాసము చేయగలరా? పెండ్లి కుమారుడు తమతో కడా ఊండే కాలములో ఉపవాసము చేయలేరు. ।

20అయితే పెండ్లి కుమారుడు వారి యొద్దనుంచి 8 కొంచుపోబడే దినములు వచ్చును; లి అప్పుడు త్ర దినములలో ఉపవాసము చేతురు. । ఎవడును పాత్ న త్రమభకః కొత్త గుడ్డ మాసిక' చేయడు, చేస్తే ఆ కొత్త మానసిక పాఠ నస్రు వెల్లి పరచును చిరుగు మరీ చెడును. । ఎవడును పాత సీచ్చైలలో కొత్త మద్యము పోయడు; పోసిత్కే కొత్త మద్యము ఆసిచ్చెలుం పిగుల్పాటవల్ల (ఆ మద్యము కారును సి దలు కాడిపోవ్రును. అయితే కొత్త మద్యమును కొత్త సిజ్చలలో పోయవలెనని పలికెను. మరియు, ఆయన సబ్బాతుయందు చేల ద్వారా చెల్లుచుం డెను. ఆప్పుడు ఆయన శివ్యులు సాగుతూలకి వెన్నులు వెన తుంచుటకు ఆరంశించిరి. అప్పుడు ఫరి మైలంలు, = ఇదుగో సన్చాతు యందు చేయ తగనిస్తున్నారని ఆయనతో ప్పి 6. ।

25అందుకు ఆయన, -ాదావిదుకు అక్కర కలిగినప్పుడు, అతడు అతనితో కూడా ఉన్నవారును ఆక లిగొనినప్పుడు అతడు ఏమి చేసెనో, ।

26అతడు ఏలాగు . .

అభియాథారనే ప్రధాన యాజకుని కాలమందు 'జేవ మందిరములో (ప్రవేశించి, యాజకులే గాని ఇతరులు తిన కూడని సమృఖపఫు రొ్రైలు తిని తనతో కూడా ఉన్నఊన్న వారికి ఇచ్చానూ మిరు ఎన్నడును చదునలేదా? అని పలికెను। మరియు ఆయన సబ్బాతు మను £2" ష్యుల ని నిమిత్త మే గాని మనుష్యులు 'సబ్చాతు నిమిత్తము

28చేయబడలేదు. కాబట్టి మనుష్య కుమారుడు సబ్బా తుకును ప్ర, భువై యున్నాడని వారితో జెప్పెను, 8. అధ్యాయము,

1ఆయన సునగోగులో తీరిగీ ప్రవేశించెను, అక్కడ ఎండిన "చెయ్యిగల ఒక్ మనుష్యుడు ఉండెను. అ2 పడు వారుచారు ఆయన మీద తప్పు మోపుటకు సబ్బాతుయందు ఇతని స్వ స్థపరుచు"సేమో అని ఆయనను కని పెట్టుచుండిరి. । అప్పుడు ఆయన ఎండిన "చెయ్యి గల3 వానితో, -- నీవు లేచి మధ్యను నిలువుమని చెప్పి!

4--సబ్బాతుయందు "మేలు చేయుట న్యాయమా, లేక కీడు "చేయుటా? ప్రాణము రక్షించుట న్యాయమా లేక చంపుటా? అని వారిని అడిగాను; అయితే వారు ఊరకుండిరి. । అస్వడు ఆయన వారి హృదయ శాఠిర్న్యమునకు దుఃఖహడి, కోపముతో వారి చుట్టూ చూచి, నీ చెయ్యి చాపుమని ఆ మనుష్యునితో చెప్పెను, = అతడు దాని చా పెను. అతని చెయ్యి "రండవ చాని వలె చాగు చేయబడెను. వెంటనే, ఫరిసైయులు 'లైలంవెళ్ళి తాము ఆయ౮& నను ఏలాగు చంపుదుమో అని హేరోదీయులతో కూడా ఆయనకు విరోధముగా ఆలోచన చేయుచుండిరి. ।

7అప్పుడు యేసు తన శిష్యులతో కూడా 'సముదము యద్దికి వెళ్లెను. ।

8గలిలైయనుంచి గొప్ప సమాహము ఆయనను వెంబడించెను. యూ ైయనుంచ్చి యెరూళలేమునుంచి, ఇదూమైయనుంచి, యోొదాజాను అవతలనుంచి, తురు స్రీదోను అనే పట్టణముల (ప్రాం తమునుంచియు గొప్ప 'సమాహము ఆయన ఇంతలేసి కార్యములను చేస్తున్నాడని విన ఆయన యుద్దికి వచ్చెను, ।

9గుంపు కూడినందున వారు తన్ను ఇరుకున చేయక ఉండుటకు ఒక చిన్న దోనె తనకు సిద్ధమై యుండ వళలినని తన శిష్యులతో ప్పెను. ।

10ఆయన అనేకులను స్వస్లపరిచెను' గనుక వ్యాధులు గల వారందరు ఆయనను ముట్టుకొ నుటకు ఆయన మిద పడుతు ఉండిరి. ।

11అపవిత్ర త్య, మైన ఆత్తలు ఆయనను చూడగానే, ఆయన జ సాగిలపడి, -- నీవు దేవుని ' కుమారుడ వై యున్నానని పలుకుతూ "కేకల

12చేసెను. ।! అయితే తన్ను (ప్ర సిద్ధపరచకుండుటకు ఆయన । వాటీని బహుగా గద్దించెను.

Page 1074మార్కు 4వ అధ్యాయము

Page 1074 of the 1881 Telugu Bible - Mark
Printed page 1074 — tap to enlarge
Text layerOCR: Fair (71%)3 glyphs repaired

1తరువాత ఆయన కొండ ఎక్కి. లౌను ఇచ్చయింళాలచుకొనిన వారిని పిలిచెను; వారు ఆయన యొద్దికి వచ్చిరి. । వారు తనతో కూడా ఉండే నిమిల్తేమును; ప్రకటించుటకు, ।

15రోగులను స్వస్థపరుచుటకు దియ్యములను వెళ్లగొట్టుటకు వారికి ఆధ్ధికారము కలుగుటకును తానుతౌను వారిని పంపే నిమిత్తేమును- ఆయన పన్నెం డుమందిని నియమించెను. ।

16వాలనరంటే సీమోను, 17/ ఇతనికి ఆయన "పేతురు అనే పేరు పె ప్రైను. । జె జ 11:౧౦-౦౧. . . . గ. . . అ౫: : బజజమలజిాజనా గ కుమారుడైన యాకోబు అతని సహూదరుడైన యోహోను, వీరిద్దరికి ఆయన వురుపు కుమాళ్లనే అథల౯ మిచ్చే బో నేగా౯సనే "పేరు పె ర్చును. ।

18అంచ్రెయ, ఫ్టిలిర్ ఎ దాప్ప, బథొక౯లా మై, మళత్హె, థఫోమాా అల్ఫయి కుమా ర్నుడెన యాకోబు, థద్దయి, కననీయుడైన సీమోను।

19ఆయునను అప్పగించిన ఇస్కరియోత నే యూదా అనేవారు. వారు ఇంటిలోకి వెల్లినప్పుడు।

20సమాహము తిరిగీ తూడివచ్చెను, గనుక నారు భోజనము చేయలేకపోయిరి. ।

21ఆయన బంధువులు దీని విని, ఆయన వెర్రి వాడనుకొని ఆయనను పట్టుకొ నుటకు శైలు వెళ్లిరి. । £2 మరియు యెరూళళలేమునుం-చి వచ్చిన శాస్తులు, వీడు బయల్లైబూలు గలవ్యాడెగ్ దయ్యముల అధిప తినట్ల దయ్యములను వదలగొట్టాుతున్నాడని ఇప్పుకొనిరి. ।

23అప్పుడు ఆయన వారిని తీన యొద్దికి పిలి 11౩:౧౧:౬౧: . . . . . . *పపయనంంయంంంంయిండంబబండబలలలటబటటటదడబుండటంటాింంయాంంట వాపును చుచి ఊపమానములుగా వారితో ఇప్పినజేమంటే, సైతాను సైతానును ఏలాగు వదలగొట్టును. ।

24మరియు ఒక రాజ్యము తనకు తానేశానే విరోధముగా చేరుపడితే ఆ రాజ్యము నిలువ నేరదు. । ఒక ఇల్లు తనకు తానే విరోధముగా 'చేరుపడిశే ఆ ఇల్లు నిలువ నేరదు. ।

26'సైతౌను తనకు తానే విరోధముగా లేచి చేరుపడితే నిలువ నేరక అంతము పొందును. ।

27ఒకడు ముదట ఒక బలవంతుని బంధించితేనే గాని ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి వాని సామ గ, దోచుకొన "నేరడు. ।

28బంధించి తే వాని ఇల్లు దోచుకొన వచ్చును. మనుప్య కుమారులకు సమస్త పాపములు, వారు దూషించే దూప ణలన్న్నియు కృమించబడును. ।

29అయితే పరిశుద్ధాల్తను దూషించే వా డెవడో వాడు ఎప్పుడును క్షమ పొందక నిత్య వైన శిశూవిధికి + లోబడునని నిశ్చయముగా మితో "చెప్పుతున్నానని పలికెను; ।

30ఎందుకోంశే అపవిత్ర, మైన ఆత్తగల వాడని ెప్పిరి. ।

31తరునాత ఆయన సౌహూదడరులు తల్లియూు, వచ్చి వెలపట నిలిచి ఆయజ ా్రక్ర పట్టినవాడై, 1 కొన్ని

నను పీలువనంపించిరి. అప్పుడు జనసమూాహముా ఆయ; న చుట్టూ కూర్చుండెను. వారు -- ఇదుగొ! నీ తల్లి నీ సెహూాదరులును జెలపట నిన్ను 'వెితుకుతున్నారని

1అంగ్ ఆయనతో ెప్పిరి. ।

38అందుకు ఆయననా తల్లి నా సహూదడరులును ఎవరని వారిని అడిగి, । తన చుట్టు కూర్చున్న వారిని చుట్టు చూచి ఇదుగో! నా తల్లీ నా సహూాదరులును; । దేవునికి ఇష్ట మైనవి చేసే వాశి5 "డెనడో వాడు నాయొక్క. సెహూడరుడ్కు సహోదర, తల్లియునై యున్నాడని పలికాను. 4. అధ్యాయము. ఆయన సముద్రము దగ్గైర మళ్లీ బోధించుటకు। ఆరంభించాను. అప్పుడు బహు జనసమూహము ఆయన యొద్దికి కూడి వచ్చినందున్న ఆయన సముద్రములో। ఒక ద్వౌ యక్కి కూర్పుం డెను. ఆ సమూాూహమంళా। సము, ద్ర, ము మొద్ద భూమి మిద ఉండెను. ।

2అప్పుడు ఆయన ఉాపమానములతో అనేక సంగతులు వారికి బోధిస్తూ, తన బోధయందు, ।

3- ఆలకించండి; ఇదుగో! విశ్తేవాడు విత్తుటకు జైలువెళ్లైను. ।

4అతడు విత్తుతూ ఉన్న ప్పుడు, కొన్ని తోవ పక్కను పడను ఆకాళ పఠులు వచ్చి వాటిని తినివేసెను. । మరి కొన్ని చాలా ర్ మన్ను లేని రాతి భూమిలో పడను. మంటి లోతు లేనందున అవి వెంటనే మొలిచెను. । అయితే సూ6 ర్యుడు ఉడయించినప్పుడు, ఆవి కమిలి వాణికి జేరు లేనందున ఎండిపోయెను. ।

7మరికొన్ని ముండ్ల తుప్పలలో పడెను, ఆ ముండ్ల తుప్పలు మొలిచి, వాతిని అణిచివేసెను గనుక ఆవి ఫలించలేదు. ।

8మరి కొన్ని మంచి భూమిలో పడెను. అవి మొలిచి, వృద్ధిపొంది, నై, ఒకటి ముప్పదింతలుగాను, మరియొకటి అరువ దింతలు గాను మరియొకటి నూరింతలుగాను పంట పం 'డెనని చెప్పెను. ।

9అప్పుడు ఆయన, -- వినుటకు వులు గలవాడు వినుగాక అని పలికెను. క్ట ఆయన ఒంటిగా ఉన్న ప్పుడు, పన్నెండుమంది] త్రో కూడా ఆయన చుట్టు ఉన్నవారు. ఊపమానములను గురించి ఆయనను అడిగిరి. । అప్పుడు ఆయ] న, -- తఫవునె రాజ్యము యొక్క మమణాము ఎరుగుట మికు ఇయ్యబడి యున్న ది. ।

12అయితే వెలపటి వారు, ఒక '"చేళ దేవునిచేవుని తట్టు తిరిగి పొపక్షమ పొంద కండేటట్టు, వారు చూచియు కానక చూచుటకు, వినియు క్ర హించక వినుటకును, ఇవన్నీ వారికి తప మానములు-గా ఉన్నవని వారితో పలికెను, ।

18మరియు ముఖ్య ప్రతులలో, పాపమునకు.

Page 1075మార్కు 4వ అధ్యాయము

Page 1075 of the 1881 Telugu Bible - Mark
Printed page 1075 — tap to enlarge
Text layerOCR: Fair (70%)2 glyphs repaired

. ఆయన, --ఈ ఉపమానము మిశిరుగరాః ఆలాశై తే । ఉఊపమానములన్నియు ఏలాగు ఎరుగుదురని వారిని " అడిగాను. గర్ విశ్లేవాడు వాక్యము విత్తుతున్నాడు. । తోవ పక్కను ఉన్నవారు ఎవరంటే, వాక్యము అక్క డ విత్తబడును; అయితే వారు వినగానే, సైతాను వచ్చి, వారి హృదయములలో విత్తబడిన వాక్యము ఎత్తుకొని పోవును. ।

16అటువలె, "రాతి భూమియందు విత్తబడినవారు ఎవరంీ, వీరు వాక్యము విని సంతోషముతో దాని. అంగీకరిస్తున్న వారు; ।

17అయితే వారికి తమలో చేరు లేదు గనుక కొంత కాలమే ఉందురు. వాక్య మువల్ల (శ్ర్యమయైనా హింసయైనా కలిగితే, వెంటనే ఆతంక' పరచబడుదురు. ।

18ముండ్ల తుప్పలలో విత్తబడినవారు ఎవరం, వీరు వాక్యము వింటున్న వారు।

19అయితే ఈ లోకవిచారముల, ధనమువల్లైనైన 'పాసమ్ము తక్కిన వాణి విషయ మైన అ"పేఠక్షలును లోపల చొచ్చి, ?0 వాక్యము అణి-చి చేయు టవల్ల నిపష్పృలమౌను, । మంచి భూమియందు విత్తబడిననారు. ఎవరంటే, వీర వాకము విని దాని అంగీకరించ, ఒకటి ముప్పదింతలు "గాను ఒకటి అరునదింతలుగాను ఒకటి నూరింతలు గానున్క, ఫలిస్తున్నవారు అని పలికెను. 2] మరియు ఆయన, --దీపము దీపస్తంభముమిద ఉం = "చబడుటశకే గాని కుంచము కిందైైనా మంచము కింద "22 నెనా ఉఆంచబడుటకు శేబడదుగదా? । తశేటపరచబ డస రహస్యము యేదియు లేదు, శచైలుపరచబడుటే గాని యేదియు మరుగుచేయబడలేదు. ।

28వినుటకు ఎననికైనా చావులు కలిగితే వాడు వినుగాక అని వారితో చెప్పెను. మరియం ఆయన, -- మిరు ఏమి వింటున్నారో డ్త దాని చూచుకొనండి. ఏకొలతో మిరు కొలుతురో చానితో"నే మాకు కొలువబడును. ఆలకించే మికు మరీ యెక్కువ ఇయ్య బడును; । కలిగినవాడెవడో వానికి ఇయ్యబడును. కలుగని వాడెవడో వానికి కలిగినదిని వాని యొద్దనుంచి తీసుకొనబడునని వారితో పలికెను. మరియు ఆయన, -- ఒక మనుష్యుడు భూమి )($27 యందు విత్తనము చేసి, దివారాత్ర్రులు ని 'ద్ర, పోతూ మేలుకొంటూ ఉండేటప్పుడు వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగితే ఏలాగో, ఆలా" దేవునిచేవుని రాజ్యము ఉన్నది. । భూమి మొదట మొలక, తరువాత వెన్ను, తరువాత వెన్నులో పూణజణామైన గింజ కలిగిం చుకొూని తనంతట తానే ఫలించును. । పంట పండితే, కోతకాలము వచ్చినదని వాడు వెంటనే కొడనలి బాఫ్రును ఆని పలికాను. [7

30మరియు ఆయన దేవుని రాజ్యమును నితో పోల్చము? ఏ ఉపమానముతో దాని ఉఊపమింతముః।

81అది ఆవ గింజ వంటిది, అది భూమియందు విత్తబడేటప్పుడు, భూమి మిద ఉన్న అన్ని విత్తనములకంటే చిన్నది. ।

82అయితే విత్తబడిన తరువాత, అది మొలిచి కూరచాట్లన్ని టికంటే పెద్రడై కొమలు 'చేసును గనుక గొప్ప ఆకాళ పతులు దాని నీడను నివసించునని పలికాను. వారికి వినుటకు కలిగిన శక్తి కొలది ఈలాటి అనేకమైన ఉఊఉహపమానములతో ఆయన వారికి వాక్యము ఇప్పుచుండెను. ।

84ఉపమానము లేక వారితో మాట్లాడ లేదు. అయితే ఏకాంతముగా తన శిష్యులకు అన్నిటిని విళదపరిచెను. ఆ దినమండ్కే సాయంకాలమైనప్పుడ్క, ఆయనశ8ిర్ వారితో, -అద్దరికి వెళ్లుదామని "చెప్పెను. ।

86వారు ప్రజలను పంపివేసి యన్ దో"నెలో ఉన్న పాటున ఆయనను తీసుకొని వెళ్లిరి, అయితే ఆయనతో మరి కొన్ని దోనెలు ఉండెను. ।

87అప్పుడు మిక్కిలీ పెద్ద "గాలి "రేగి తరంగములు ఆ దోనె మిద కొట్రైను గనుక్క

88అది వెంటనే నింపబడుతూ ఉండెను. , అయితేఆయితే ఆయన దోసె వెనుకతట్టు తలగడ మీద నిద్రిస్తూ ఉండెను గ లు =. . . ) వారు ఆయనను లేపి. బోధకురణా! మేము నశించిపో తున్నామ్ము నీకు విచారములే దా అని ఆయనతో పలికిరి. । అప్పుడు ఆయన లేచి గాలిని గద్దించి, నికృష్టముగా ఊరకుండుమని సముద్ర, మతో్ "చెచ్చిను. అప్వడు గాలి నిలిచి మిక్కిలీ నిమళముగా ఉండెను. । అప్పుడు ఆయన, మిరు ఎందుకు ఇంత భయపడుతున్నారు మికు నమ్మిక శేకపోన్హ్తట యేల! అని వారితో పలికాను. ॥ చారీ మిక్కి లీ భయపడి, -- ఈయన ఏలాటివాడో; గాలి సముద్రమును ఈయనకు ) లోబడుతున్న వని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి, ర. అధ్యాయము. తరువాత వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గదశీనీయుల జేళమునకు నచ్చిరి. ।

92ఆయన దోగా మిదనుంచి దిగగానే, అపవిత్రమైన ఆత్తగల మనుష్యుడు 'సమాధులలోనుంచి ఆయనకు ఎదురుప డెను. । అతడు సమాధులలో వాసము చేస్తూ ఉండెను. ఎవడును సంకెళ్లతో మైనా అతని బంధించలేక' పోయెను. । అలని కాళ్లకు చేతులకును పలుమారు సంకెళ్లు చేసి బంధించినప్పటికిని అతనిచేత ఆ చేతి సంకెళ్లు తెంపబడెను, కాలి 'సంకెల్లు ముక్కలు చేయబడెను. ఎవడును అతని సాధువుగా చేయలేక పోయెను. । వాడు ఎల్లప్పుడును ర్ । దివారాాత్ర్రులు కొండలయందుు సమాధులయందును

Page 1076మార్కు 5వ అధ్యాయము

Page 1076 of the 1881 Telugu Bible - Mark
Printed page 1076 — tap to enlarge
Text layerOCR: Fair (72%)1 glyph repaired

"కీ కోలు చేస్తూ, తన్నుశాను రాళ్లతో కోసుకొంటూ ఉండెను. ।

6అయితే అతడు యేసుని దూరమునుంచి

7చూచి, పరుగెత్తి ఆయనకు నమస్కరించి! యేసూ! సర్వ్వన్నతుడైన డేవ్రుని కుమారుడా! నీతో నాకేమి? నన్ను చాభధపరచకుమని దేవునిడేవుని పేరట నిన్ను ఆన చబెట్టుతున్నానని గొప్ప శబ్దముతో "శీకోలం చేసెను. ।

8ఎందుకంశే ఆయన, - అపవిత్రమైన ఆశా! ఈ మను ప్యునిలోనుంచి జైలువెళ్లుమని దానితో చెప్పెను. ।

9అప్పుడు ఆయన, నీ "పేశేమని దాని అడిగాను. అందుకు వాడు, . నా "పీరు నేన, మేము ఆ నేకులము అని ఊత్తరమిచ్చి, ।

11తమ్మను ఆ దేళములోనుంచి తోలిచేయ వద్దని ఆయనను మిక్కి లీ 'చేదుకొగాను. । ఆ కొండ దగర, పందుల పెద్ద మండ అక్కడ చే మెస్తూ జాం డెను. ।

12అప్పుడు, మేమ ఆ పందులలో ప్రవేశించుటకు, మవమ్మను వాటి యొద్దికి పంపుమని ఆ దయ్యము లన్ని ఆయనను బలిమాలుకొ నెను, । వెంటనే యేసు వాతీికి "సెలవిచ్చెను. అప్పుడు ఆ అపవిత్ర, మైన ఆత్తలు మైలు వెళ్లి పందులలో ప్రవేశించెను, అప్పుడు దాదాపుగా ండుచేలుగల ఆ మంద 'ప్ర. పాతఠమునుంచి ఉరువడిగా సముద్రములోకి పరుగాత్తి, సముద్రములో ఊపిరి తిరుగక చచ్చెను. ।

14అయితే ఆ పండు చేపేవార్సు పారిపోయి, పట్టణములోను ామములలోను ఆసంగతి తెలియ చేసి8ి. అప్పుడు జరిగినది చూచుటకు వారు చైలువెళ్లి, ।

15యేసు యెద్దికి వచ్చి, "సేన అనే దయ్యములు పట్టినవాడు బట్టలు చేసుకొని స స్రచిత్తు డై కూచు౯నియుండుట చూచి భయపడిరి. ।

16అప్పుడు చూచినవారు, దయ్యములు పట్టిననానికి ఏగతి కలిమో అదిని, పందులను గురించినదిని వారితో చె చెప్పి ర. ।

17అప్పుడు తమ (ప్రాంతములు విడిచి వెళ్లుటకు ఆయనను 'వేడుకొన మొదలు బెట్టిరె.

18ఆయన దోనె యెక్కి నప్పుడు, దయ్యములు పజ్రిన వాడు ఆయన యొద్ద ఉండుటకు ఆయనను బతిమాలుకొనెను, ।

19అయితే యేసు వానికి "సెలవియ్యక, --నీవు నీ ఇంటికి నీవారి యొద్దికిని వెళ్లి, ప్రభువు నిన్ను కనికరించి నీకు ఎంత గొప్ప కార్యములు చేసెనో వారికి తెలియచెప్పుమని పలికాను. ।

20అతడు వెళ్లి యేసు తనకు ఎంత గొప్పవి చేసెనో వాటిని జకపొలిలో ప్రకతించుటకు ఆరంఖిం-చెను, అందుకు అందరు ఆశ్చర్యపడిరి.

21అంతట యేను మళ్లీ దోసె మిద అద్దరికి చెల్లినప్పుడు, బహు జనసమాహము ఆయన యొద్దికి కూడి వచ్చేను. ఆయంన సముద్రము దగిర ఊాం డెను. । అప్పుడు సునగోగు అధికారులలో ఎన్న యయీరనే "పేరుగల

। ఒకడు వచ్చి ఆయనను చూచి, ఆయన పాదముల మీద పడి। నా చిన్న కుమాతె౯ ఆంత్య దళలో 93౩ ఉన్నది ఆమె రకించబడే నిమిత్తము, నీవు వచ్చి ఆమె మిద చేతులు ఉంచితే ఆమె 'బ్రతుకునని బ ఆయనను మిక్కిలీ వేడుకొనెను. ।

24యేసు లకనితో కూచా వెళ్లను; అయితే బహు జనసమాహము ఆయనను వెంబడించి ఆయనను ఇరుకుపరిచెను.

95అప్పుడు పన్నెండు సంవత్సరములనుంచి రక్తకు సుమ రోగము గల ఒక సీ ఉండెను. । ఆమె అనేక వైద్యులచేత బహుగా శ్రమపడి, తనకు కలిగినదంతయు 'ప్రయము చేసి, ఎంతమా త్ర్రమును స్వస్థతపౌం దక, మరీ ఎక్కవగా సంకటపడుతూ ఉండెను. । ఆమె యేసుని గూర్చి విని జనసమాహములాో కనుకక వచ్చి, । - "నేను ఆయన వ స్తము మాత్రమే మట్టి తే నాకు చాగుకలుగును అనుకొని ఆయన వ'స్తము ము ట్రైను, । వెంటనే ఆమె రక్తథార నిలిచెను గనుక తన39 శరీరములో ఆ చాధనుంచి స్వస్థత కొలిగానని ఎరి "గను. । వెంటనే, యేసు తనలోనుంచి శక్తి జైలుకా క్ు

691నని తనలో శాౌను ఎరిగి జనసమూహముతట్టు తి8గ, స ములు ఎవడు ము స్టైనని అడను, । అంశ] "నా వస్తదుకు ఆయన శిష్యులు, -- నిన్ను ఇరుకుపరుస్తున్న బనసమాహము చూస్తున్నావు నన్ను ఎవదు ముైనని అడుగుతున్నావా! అని పలికిరి, । దీని చిక ఆమెను కనుగొనుటకు ఆయన చుట్టూ చూ అయితే ఆ స్తీ తనకు కలిగినది ఎరిగి, "కయపడి, వణుకుతూ వచ్చి ఆయన యెదుట సాగిలపడి, ఆ నిజమంతయు ఆయనతో చెప్పెను. । అప్పుడు ఆయన, - కుమారీ! నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిజెను; సమాధానముతో వెళ్లుము; నీ చాధనుంచి సి స్వస్థత కలుగుగాక అని ఆమెతో పలికెను. ఆయన మాట్లాడుతు ఉండగా, సునగోగుయొక్క ౭ర5 ఆ అధికారి ఇంటినుంచి కొందరు వచ్చి, నీ కుమా 53 చనిపోయెను; నీవు ఇకను బోధకుని ఎందుకు శ్రమ పరుస్తున్నావని పలికిరి, । అయితే చెప్పబడిన మాట యేసుకు వినబడి. . . ఆయన "ెంటెనే భయపడకుము, నమ్తిక' మాత్రము ఊంచుమని సునగోగు అధికారితో చెప్పెను. । అప్పుడు ఆయన "పేతురు, యాకోబు యాకోబు 'సహూోూదరుడైన రయాీహాను అనే వీరిని గాక మరి యెవరినైనా తన వెంబడి రానివ్వక! సునగోగుయొక్క. ఆధికారి ఇంటికి వచ్చి, ఆ, క్ర్ గ 5/0 ౧నమును, ఏడుస్తూ బాలా ప్ర్రలాపిస్తూ ఉన్నవారినిని

Page 1077మార్కు 6వ అధ్యాయము

Page 1077 of the 1881 Telugu Bible - Mark
Printed page 1077 — tap to enlarge
Text layerOCR: Fair (70%)1 glyph repaired

కానా 522252222222222222112225222222122121222112111211211111111121222111:1111111122121111111 చూచి, ।

39లోపటికి వెళ్లి - మిరు ఎందుకు ఆక్కందనము చేసి ఏడుస్తున్నారు! ఈ చిన్నది నిద్రిస్తున్నదే గాని చనిపోలేదని వారితో పలికెను, ।

40అప్పుడు వారు ఆయనను అపహసీించిరి. అయితే ఆయన అందరిని వెలపట ఉంచి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో కూడా ఊఉన్నవారినిని వెంటబెట్టుకొని, ఆ ' చిన్నది పండుకొనియున్న స్థలములో ప్రవేశించి, ।

41ఆ। చిన్నదాని చెయ్యి పట్టుకొ ని, --తలీథా కూమి! అని ఆమెతో చెప్పెను. అది భాపాంతరమందు, చిన్న చానా! లెమ్మని నీతో ఇప్పుతున్నాననేచే. ।

49వెంటనే ఆ చిన్నది లేచి నడిచెను; ఆమె పన్నెండు సంవత్సరములై యుండెను. అప్పుడు వారు మిక్కిలీ ఆళ్చర్యముతో ఆక్చర్యపడిరి. । ఆయన ఈ సంగతి ఎవనికిని తెలి యబడకూడదని వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు భోజనము పెట్టబడ వలెనని చెప్పెను, అధాాాయము.

1ఆయన అక్కడనుంచి ైలువెళ్లి 'స్వ'డేళమునకు వచ్చెను. ఆయన శివ్యులు ఆయనను వెంబడించిరి. ।

2సబ్బాతు వచ్చినప్పుడు, ఆయన సునగోగులో బోధించుటకు ఆరంభించెను. అప్పుడు అనేకులు వింటూ ఆళ్ళ ర్వపడి, - ఇవి ఇతనికి ఎక్కడనుంచి కలిగాను? ఇతని చేతులవల్ల ఇంత గొప్ప కార్యముల చేయబడుటకు ఇతనికి ఇయ్య బడిన ఈ జ్ఞానము ఏలాటిది? । ఇతడు మరియ కుమారుడును, యాకోబ్బు రయీస్కు యూదా సీమోను అనే వారి అన్నయునైన వడ్డవాడు గదా, ఇతని ెల్లెండ్లు ఇక్కడ మనయొద్ద ఉన్నారు గదా? అని చెప్పుకొంటూ ఆయనయందు అభ్యంతరపడ్రి, ।

4అయితే యేసు, ప్ర్రవక్ష తన జేశములోను, తన బం భువులలోను, తన ఇంటిలోనును గాక మరి ఎక్కడ ' 5నైనా ఘనహీనుడై ఉండడని "చెప్పెను. । ఆయన, కొందరి రోగులమిద చేతులు ఉంచి వారిని స్వస్థపరి ₹ను గాని మరి ఏ అద్బుతమును అక్కడ చేయలేక

6పోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్య పడుచు ఊండెను. తరువాత ఆయన, చుట్టు ఉన్న గ్రా, మములలో తిరుగుతు బోధిస్తు ఉండెను. గ్గ అప్పుడు ఆయన ఆ ప న్నెండుమందిని తన యెొద్దికి పిలిచి, వారిని ఇద్దరిద్దరి నిగా పంపుటకు ఆరంభించి, అపవిత్ర, మైన ఆతలమిద వారికి అధికారమిచ్చెను. ।

8వారు ప్రయాణము కొరకు చేతి కర్ర, గాక అసిమియైన్యా రొక్చైయైనా, సంచితో రూకలైనా పుచ్చుకొన * అనగా జాప్సిస్తము చేయించేవాడు.

1120: ౧: ౧: ౨-౬ గ డీ నద్దనియు।

9చెప్పులు తొడుగుకొని, రండు అంగీలు చేసుకొన వద్దనియు వారికి ఆజ్ఞాపించెను. ।

10మరెయు ఆయన - మీరు ఎక్కడ' ఇంటిలో (ప్ర వేశింతురో, మిరు అక్కడనుంచి వెళ్లేపర్యంతము, ఆ ఇంటిలోనే బస చేయండి. ।

11ఎవైనా మిమ్ము "చేచుల౯ కొనక, మి మాటలు వినకుంటే, మిరు అక్కడనుంచి వెళ్లేటప్పుడు వారికి సామ్యము కొరకు మ్ పాదముల కింది ధూళి దులిపి చేయండి. న్యాయపు తీర్పు దినమందు, ఆ పట నీ ఎ ౨ ట్ణముకంటే సొదమ గొ మొ, గరా, ఆౌే పట్టణములగతి ఓర్వ తగినైై యుండునని మితో నిశ్సయముగా చెప్పుతున్నానని సలిశెను.

12అప్పుడు వారు ఖైలుదేరి (నునుష్యులం) మనస్సు తిప్పుకొన వలెనని ప్రకటించుచుండిరి. ।

13వారు అనే కొమైన దయ్యములను వచెళ్లగొట్టిరి, అనేకలైన రోగులకు నూనె రాచి, వారిని స్వస్థ పరిచిరి.

14అప్పుడు ఆయన కీర్ణి ప్రసిద్ధమైనందున, హీరోదనే రాజు విని. -చాప్తి స్తనేశ యోహాను చనిపోయిన వారిలోనుంచి లేచియున్నాడు గనుక శకలం అతని యందు కార్యసాధకములై యున్నవని చెప్పెను. ।

15అయితే ఇతరులు---ఈయన ఏలీయా అనియు, మరి కొందరు. ఈయంన (ప్రవక్తలలో ఒక 'పవక్షనలె తన్నాడనియు జెప్పుకొనుచుండిరి. । అయితే "హేరోదు అది విని. నేను తల కొట్టించిన యోహానుయీూహాను ఇతడ చనిపోయిన వారిలోనుంచి లేచియున్నాడని పలికెను. ।

17హీారోదు తన సహోదరుడైన ఫిలిప్వ భార్యయైన "హీరోదియను "పెండ్లాడెను గనుక ఆమె నిమిత్తము పంప్కి యీాహానును పట్టించి, రసాలలో అతని కట్టించి యుండెను, ।

18యోహాను నీ సహూదరుని భార్యను ఆంచుకొనుట నీకు న్యాయము కాదని

19హీరోదుతో చిప్పుచుండెను గనుక।! హీరోదియ అతని యందు పగపట్టి అతని చంపించుటకు కోరుచుం డెను; అయితే ఆ మెనల్ల కాకపోయెను. । యోహోను నీతి20 యు పరిశుద్ధతయు గల మనుష్యుడని "హీరోదు యెరిగ్యి అతనికి భయ'పడుతు, అళని కాపాడుతు? అతని (మాటలు) విని అనేక కార్యములు చేస్తు, ఆతని మాట సంతోషముతో వినుచుండెను. ।

721అయితే సమయోచిత మైన దినము వచ్చెను; హేరోదు తన జన దినోత్సవమందు తన ప్రధానులక్కు సహస్రాధిపతులకు, గలిలైయ దేశపు అధికారులకును విందు "చేసినప్పుడు, । ఆ9ం -హీరోదియ కుమా తెళ౯ా లోపలికి వచ్చి, నాట్యమాడెను. అది హేరోదున్ను అతనితో కూడా పజ్తీలో లేక, కని"పెట్టుతూ.

Page 1078మార్కు 7వ అధ్యాయము

Page 1078 of the 1881 Telugu Bible - Mark
Printed page 1078 — tap to enlarge
Text layerOCR: Poor (70%)3 glyphs repaired

కూర్చున్న వారినిని సంతోషపరిచెను గనుక రాజు. . . । నీవ్రు యేమి కోరుతున్నా మా అది నన్ను అడుగుము; "నేను నీకిత్తునని ఆ చిన్నదానితో చెప్పెను. ।

23మరియు, --నీవు నా రాజ్యములో సగము మట్టుకు ఏమి. అడిగినప్పటికి నీకిత్తునని, అలఠడు ఆమెతో ప్రమాణముచేసి బప ప్పెను, ।

24అప్పుడు ఆమె జైలు జెల్లి ద సను ఏమి అడుగ వలెనని తన తల్లితో పలికినందుక్క్య ఆమ-- బాప్తి స్త సెనే యోహాను తల్ అడుగుమని చెప్పెను. వెంటస్యే ఆమె త్వరగా రాజు యిద్దికి వచ్చి 2£ర చాప్పి స్తసే యోహాను తల తబుకులో పెట్టి -ఈ చేళే నీవు నాకు ఇప్పించుటకు కోరుతున్నానని అడిగాను. ।

26అప్పుడు రాజు బహు దుఃఖపడెను. అయినప్పటికి 'ప్రమాణముల నిమిత్తము, తనతో కూడా కూర్చున్న వారి నిమితల్తేమును ఆమెకు ఇవ్వననుటకు మనస్సులేక' ఊండెను.

27వెంటనేచెంటనే రాజు అతని తల తెమని ఆజ్ఞూపించి, [క బంటును 'పం పెను. చాడు వెళ్లి "రసాలలో అతని తల కొట్టి, ।

28తబుకుతో అతని తల తెచ్చి, ఆ చిన్నదానికి ఇచ్చెను; ఆ చిన్నది తన తల్లికి దాని ఇచ్చాను. ।

29అతని శిష్యులు దీని విని, వచ్చి అతని ముం డము మోసుకొని వెళ్లి, సమాధిలో దాని ఉంచిరి.

80అంతలో అపొస్తలులు యేసు యొద్దికి కూడివచ్చి, తాము జరిగించిన చాటినన్నిటిన్సి బోధించిన నాటిన న్నిటిని ఆయనకు తెలియ చేసికి, ।

81అప్పుడు ఆయన మిరు ఏకాంతముగా అరణ్య స్థలమునకు వచ్చి, కొంత అలసట తీర్చుకొనండని "చెప్పెను. అనేకులు వస్తుపోతు ఉండుటవల్ల భోజనము చేయుట కైనా వారికి అవకాళములేక పోయెను. । కాబట్టి వారు ఒక రర మిద అరణ్య స్థలమునకు ఏకాంతముగా చెల్లికి. । అయితే వారు చెళ్లుట అనేకులు చూచ్చి ఆయనను గుర్తెరిగి అక్కడికి కాలినడకతో సకల పట్టణములనుంచి పరుగెత్తి, వారికంటే ముందుగా చేరి ఆయన యొద్దికి కూడివచ్చిరి. । అప్పుడు యేసు చెలపటికి వచ్చి, విస్తార జనమును చూచి, వారు మే పేవాడు లేని గొర్రెల వలె ఉన్నందున, వారిని కనికరించి వారికి అనేక సంగతులను బోధించుటకు ఆరంభించాను. చాలా, ప్రొ, ద్దు పోయిన తరువాత్య ఆయన శిష్యు తర్లు ఆయన యెద్దికి వచ్చి ఇది అరణ్య స్థలసు; ఇప్పుడు చాలా 'ప్రా, ద్దుపోయినది; । చుట్టు ఉన్నఊన్న పల్లె టూళ్లకు వారు వెల్లి రొ స్టైలు కొనుకొనుటకు, హారిస్ పంపీచేయుము; వారికి తీనుటకు ఏమియు లేదని పలి' *నారమనాా, ఐడణాలనరకావచ్చును.

ల్।

37అందుకు ఆయన - తినుటకు మీరు చారికి ఇయ్యండని వారికి ఉల్తరమిస్చెను. అందుకు వారుచారు. శో రొ శైలు కొని నాన 2, ౩ 26 అర, ముము వెళ్లి ఇన్నూూరు "జెనారముల వారికి తినుటకు ఇయ్యగలమా? అని ఆయనతో పలిలి. । అందుకు ఆయన మా యొద్ద ఎన్ని రా టలు ఉన వి? చెలి చూడండని వారితో చెమెను. వారుపై స బి తెలుసుకొని ఐదు రొ ్రైలు, "ండు చేపలును ఉన్నవనిరి, ।

39అప్పుడు ఆయన పచ్చిక మిద అండకిని గుంపు గుంపులుగా కూర్చుండ బెట్టండని వారికి

40ఆజ్ఞాపించెను గనుక 1 వారు చచప్హాకముగా నూరుమంది చొప్పున, యేబదిమంది చొప్పున, పబ్బులు తీర్చి కూ ర్ప్చుండిరి. । అప్పుడు ఆయన ఆ ఐదు రొ ్రైలు ఆ ₹041 డు చేపలును పట్టుకొని, ఆకాళశముతట్టు కన్ను లెత్తి, " స్తోతము చేసి ఆ రొ ఫైలు విరిచి, వారికి నడ్డించే నిమిత్తము తన శిష్యులకు ఇచ్చి, ఆ "రండు శన్సు। అందరికిని వడ్డింప "చేసెను. । వారందరు తిని తృప్తి పౌంది8ి. । తరునాత ముక్కలు, మిగిలిన "చేపలును పన్నెండు గంపల నిండా ఎత్తిరి. । ఆ రొ ్రైలు తినిన క్త వారు కొంజెము ఎక్కవ తక్కువ అయిదు చేల ఫురుమలు, చెంటెనే ఆయన శౌాను జనసమాహమును పంపిక్షర చేసే మట్టుకు తన శివ్యులను ఆ దోసె ఎక్కి, అద్దరినున్న "చేథ్సయిదాకు మందుగా చెళ్లుటక్కు బలవంతము చేసెను. । ఆయన వారిని వీడుకొలిపి? ప్రా, పా క్థించే క్త నిమిత్తము, కొండకు చెన్లైను. ।

47సౌయంకాల మన దు ఆ దోసె సముద్రపు మధ్యను జండెను. అయితే ఆయన జంటిగా భూమి మిద ఉండెను, ।

48అప్పుడు గాలి వారికి ఎదురుగా ఉన్నందున, దోనె నడిపించుటకు వారు మిక్కిలీ కష్టపడుట ఆయన చూచి కొంచెము ఎక్కవ తక్కువ రాత్రి, నాలుగోజానున సముద్రము మీద నడుస్తు, వారి యొద్దికి నచ్చి, వారిని చాటి వెళ్ల వలెనని ఉండెను. ।

49వారు సముద్రము మిద ఆయన నడుచుట చూచి భూతమని తలంచి "శీక్ర వేసిరి. । అందరును ఆయనను చూచి తొందరర50 పడిరి. అయితే వెంటనే ఆయన- కైర్యము తెచ్చుకొనండి; "నేనే ఉన్నాను, భయపడకండని వారితో ౌప్పీ నాకి యొద్దికి దోనె ఎక్కి వచ్చెను. అప్పుడు గాలి నిలిచెను. । అందుకు వారు తమలో తాము మిక్కిలీక51 ఆళ్చర్య పడి విస్ణయము పొందిరి; ।

52వారు రొశ్చైలను గురించినది తలపోసుకొన లేదు; వారి హృదయము కఠిన మైనది, 1లేక, సాగనంపి.

Page 1079మార్కు 8వ అధ్యాయము

Page 1079 of the 1881 Telugu Bible - Mark
Printed page 1079 — tap to enlarge
Text layerOCR: Poor (67%)4 glyphs repaired

58లరునాత వారు అద్దకికి వెళ్లి, గన్నే సరెతనే జే ర54మనకు వచ్చి లంగరు వేసిరి. । వారు దోనా మిద । నుంచి దిగినప్పు డే, (జనులు) ఆయనను గుతల౯రిగి॥ శత చుట్టు ఉన్న ఆ ప్ర. జేకమంతటా పరుగాత్తి, ఆయన ఎక్కడ ఆన్నాడని విన్నారో, అక్కడికి రోగులను మంచములతో మోసుకొని వచ్చుటకు ఆరంభించిరి. । ర్( క మములలోను పట్టణములలోను పల్లెటూళ్లలోను ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించినా అక్క డక్కడి ' వారు రోగులను వీధులలో ఉంచి వారు ఆయన వ స్తఫు జాలరు మాత్రమే ముస కొరకు ఆయనను అం చేడుకొనుచుండిరి, ఆయనను ముట్టిన చారందరు 'సగ౮సత పొందిరి. స్వ ౦ గ అధ్యాయము.

1అప్పుడు ఫరిసైయులు ఇ స్మలలోో కొందరును యెరూళలేమునుంచి వచ్చి।

2ఆయన శిష్యులలో కొందరు అపవిత్ర, మైన అనగా కడుగని చేతులతో భోజనము చేయుట చూచి ఆయన రయిద్దికి కూడి వచ్చిరి. । ఫరిసైయులు, యూదులందరును "పెద్దల పారం'పర్యము పట్టి పిడికిట "చేతులు కడుగుకొంటేనేగాని భోజనము చేయరు. ।

4మరియు వారు సంతఠనుంచి (వచ్చేటప్పుడ్ర్ర చాప్సిస్నము హీయించబడి తేనేగ గాని భుజించరు. వారు ఆచరించుటకు పొందినవి ఇంకా అనేకమైనవి కలవు. చాటిలో, గిన్నెలకు, కండలక్క ఇత్తడి పాత్ర, లక్క, మంచములకును 'చాప్తిసము "చేయించుట "ముద లైనవి కలవు, ।

5అప్పుడు ఫరిసైయులం, రాసాను. నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యము చొప్పున నడవక్క కడుగుకొనని చేతులతో భోజనము చేస్తున్నారని ఆయనను అడిగిరి, ।

6అందుకు ఆయన ఈ జనులు "పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు; అయితే వారి హృాదయము నాకు దూరమై ఊన్నది. । మనుష్యుల సంప్రదాయములు బోఢలని బోధిస్తూ, వారుచారు వ్యథకాముగా నన్ను ఆరాధిస్తున్నారు అని (వ్రాయబడిన ప్రకారము యెషయ చేషధారులైన ర మిమ్ల్తును గూచి౯ బాగా ప్ర్రవచించెను. । మీరు దేవునిడేవుని జను పరిహరించి కుండలకు గిన్నైలకును చాప్టిస్తము "చేయించుటను గూర్చి మనుష్యుల పారంపర్యము శ₹ైకొని ఇంకా అనేకమైన వాటిని చేస్తున్నారని వారికి ప్రత్యు శ్తరమిన్చెను, ।

9మరియా ఆయన --. మారు మీ పారంపర్యము కొ"నేకొరక, దేవునిజేవుని ఆజ్ఞను బాగా నిరాకరించినారు. ।

10--నీ తండ్రిని, నీ తల్లినిని * లేక, చేయించుకొంటేనే.

ఘనపరచ నలెననియు, తండ్రినైనా తల్లినైనా శపిం "చేవాడు మరణము పొంద వలెననియు మోషే జెప్పిను. ।

11అయితే మిరు నా వల్ల నీకు ఏది ప్రయోజన మవు నమో, అది కొర్చాను, అనగా కానుక అని ఒక మనుష్యుడు తన తండ్రితోవైనా తల్లితోవైనా పలికితే (పలుకసచ్చునని)।

12అతని తన తండ్రి, చారిచ్చుకైనా తన తల్లిశైనా ఇకను ఏమియు "చేయనియ్యక, । మీరు నియమించిన మి పారంపర్యము వల్ల దేవునిచేవుని వాక్యము నిరర్భకము చేస్తున్నారు. వీటివంటివి అనేక మైనవి మిరు జరిగిస్తు న్నారని చెప్పెను,

14అప్పుడు ఆయన తన రొద్దికి యావత్సమూహము తిరిగి పిలిచి-మ్ారందరు నా మాట ఆలకించి గ్రహంచండి. । మనుష్యుని వెలపటనుంచి వాని లోపటికి వెల్లి, నాని అపవిత్రము చేయ గలిశగోది యేదియు లేదు. అయితే వాని లోపటనుంచి బైలు చెళ్లేవి యేవ అవే మనుష్యుని అపవిశ్ర్రుని చేసేవై యున్నవి. ।

16ఎవడైనా నినుటకు వెవులుగల వాడైతే వినుగాక అని వారితో చెప్పెను.

17ఆయన జనసమూాహము విడిచ, ఇంట్లోకి వెళ్లినప్పుడ్కు ఆయన శిష్యులు ఈ ఉఊపమానమును గూర్చి ఆయనను అడిగిరి. । అందుకు ఆయన-కఈఃలాగు మిీ18 రును తెలివి లేనివారై యున్నారా! 'వెలపటనుంచి మనుష్యుని లోపటికి వెళ్లేది మేదో అది వాని అప విత్ర్రుని చేయుట అసాధ్యమని మిరు గ్రహించరా!

19అది వాని కడుపులోనే గాని హృదయములో ప్రవేశించక, బహిీభూల౯ మిలో విడువబడును. అది ఆహారద్ర, వ్యములన్నిటిని పవిత్రము చేసును. ।

20అయితే మనుష్యుని లోపటనుంచి శైలు వెళ్లేది యేదో, అది మను పష్యుని అచవిశత్ర్రుని 'చేసును. ।

21ఏలాగంటే మనుష్యుల హృదయములోనుంచి దురాలోచనలు వ్యభిచారములు చేశ్యాగమనములుు నరహత్యలు, ।

22దొంగతనములు, లోభము దుష్టత్వము, కపటము, కామవికారమ్ము మత్సరము, చేవదూషణ, గర్వము దుబుజాద్ధి; ।

28ఈ చెడ్డవన్నియు లోపటనుంచచి మైలు వెళ్ళి, మనుష్యుని అపవిత్ర్రుని చేస్తున్నవని వారితో చెప్పెను. అప్పుడు ఆయన అక్కడనుంచి లేచి తురు సీదోను అనే పట్టణముల (ప్రాంతములకు వెళ్లి ఓక ఇంటిలో ప్రవేశించి, అది ఎవనికిని తెలియకో ఉండుటకు కో "₹ను. అయితే ఆయన మరుగై యుండలళేక పోయెను. । అపవిత్ర మైన ఆత్త పట్టిన చిన్న కుమా తె౯ాగల ఓక 9ర 1లేక, (మక్కబడి.

Page 1080మార్కు 8వ అధ్యాయము

Page 1080 of the 1881 Telugu Bible - Mark
Printed page 1080 — tap to enlarge
Text layerOCR: Fair (71%)1 glyph repaired

స్టీ

1ఆయన సమాచారము విని, వచ్చి ఆయన పాదముల మిద పడి, తన కుమా ర్తెలోనుంచి ఆ దయ్యము

26వదలగొట్లుమని ఆయనను వేడుకొనెను. 1 ఆ స్రీ సు । 6 + రో ఫేనికైయలో పుట్టి, హెల్లేని మతస్థుర్యారై యుంక ౧ (ఫై ౧ డెను, ।

27అప్పుడు యేసు - పిల్లలను మొదట తృప్తి పొందనిమ్ము పిల్లల రొ పై తీసుకొని, కుక్కలకు చేసుట యుక్యము "కాదని ఆమెతో ెప్పెను, ।

28అందుకు ఆనె--అవును, ప్రభువా! కుక్క లైతే, భోజనపు బల్ల కింద ఊండి, పిల్లల రొట్రై ముక్కలు తినునని ఆయస్తునకు 'ప్రత్యు క్తరమిచ్చెను. ।

29అప్పుడు ఆయన ఈ మాట నిమిళ్తేము నీవ్రు వెళ్ళుము; నీ కుమార్తెను దయ్యము వదిలిపోయెనని ఆమెతో ెప్పెను. ।

30ఆమె తన ఇంటికి వచ్చి, దయ్యము విడిచి పోవ్రుటన్యు తన కుమార్తె మంచము మిద పండుకొని యుండుటనును చూడను,

31ఆయన తిరిగీ తురు సీదోను ప్రాంతములు విడిచి, ఇక పాలి ప్రాంతముల ద్వారా గలిలైయ సము డ్రము 3్ర2 యొన్హెకి వచ్చెను. । అప్పుడు వారు చెవిటివా డైన ఒక నత్తినాని ఆయన యొద్దికి తీసుకొని వచ్చి, అతని, 'శ్రిి ఆయన సమాహములోనుంచి అతని మైకి తీసుకొని వెళ్లి, అతని శావులలో తన చేళ్లు పెట్టి, ఉమ్మి వేసి అతని నాలుక ముజణ్రి, ।

81ఆ కాశముతట్టు కన్ను లెత్తి, నిట్టూర్పు విడిచి- తెరువబడుమ'నే అర్థమిచ్చే ఎచ్బిథా అని అతసతో హెప్పెను. ।

85వెంటనే అతని వులు తెరవబడి ఆతని నాలుక నరము సడలెను గనుక । అతడు తేటగా మాట్లా డెను, ।

86అప్పుదు ఆయన, ఎవనితోను "చెప్ప వద్దని వారికి ఆజ్ఞాపించెను. అయితే ఆయన వారికి ఆజ్ఞాపించిన కొద్దీ, వారు మరీ ఎక్కు తి7 నగా దాని ప్రసిద్ధి చేస్తూ। ఈయన సమస్తమును బాగా జరిగించి యున్నాడు; ావి£ వారు వినుటకు, మూగనారు మాట్లాడుటకును చేస్తున్నాడు అని మెప్పుకొని మిక్కిలీ ఆశ్చర్యపడుతు ఊండిరి. అధ్యాయము,

1ఆ దినములయందు జనసమాహము మళ్లీ విస్తార మైయున్న ప్పుడు, వారికి తినుటకు వీమియు లేనందున, యేసు తన శిమ్యులను తన యొచద్దికి పిలిచి।

2- ఈ జన 'సమాహము నేటికి మాడు దినములు నా యొద్ద ఉన్నఊన్న డి; తినుటకు వారికి ఏమియు లేదు గనుక నేను *లేక, ఆశీర్వదించి, 1లేక,

వారియందు కనికరపడుతున్నాను వాసముతో వారి ఇండ్లకు మాఛళల౯హోదురు; వారిలో కొందరు దూరమునుంచి వచ్చి యున్నానని వారిలో "చెప్పెను, । అందుకు ఆయన శ శిమ్యులు -- ఇక్కడ అరణ్యములో, ఒకడు ఎక్కడనుంచి రా ్రైలు తెచ్చి పిరని త్ఫ ప్రిపరచ గలడని ఆయనకు ఉఊత్తరమిచ్చిరి. । అప్పుదు ఆయన మ్ యొద్దర్ ఎన్ని రొ టైలు ఈఆన్నవని వారిని అడిగాను. అందుకు వారు ఏడని చెప్పిరి. ।! ఆయన, భూమి మీద కూ€6 చుల౯ండ వళెనని జనసమాహమునకు ఆజ్ఞాపించి, ఆ యేడు రొ ప్రైలు పుచ్చుకొని, స్తోత్రము చేప్పి వి8ిచ, వడ్డించుటకు తన శిష్యులకు ఇచ్చెను; వారు జనసమూహమునకు వడ్డించిరి. । కొన్ని చిన్న చేపలు కూడా? వారి యొద్ద ఉండెను. ఆయన స్తోత్రము చేసి* వాటినిని నడ్డించండని వెప్పెను. ।

8ఆలాగు వారు భోజనము చేసి తృ ప్తిపొందిన తరువాత, ఏడు గంపల నిండా మిగిలిన ముక్కలు ఎత్తిరి. ।

9భోజనము చేసినవారు కొంజము ఎక్కువ తక్కువ నాలుగు వేలమంది యుండిరి, అప్పుడు ఆయన వారిని వడిలిచేసెను.

10వెంటనే ఆయన తన శిష్యులతో కూడా, ఆ దోనా ఫరిసైయులు ైలుదేకి నచ్చి, ఆయనను శోఢిస్తూ ఆకాశమునుంచి ఒక ఆనవాలు ఆయనను అడిగి, ఆయనతో తకి౯ంచుటకు ఆరంథించిరి. ।

12ఆయన ఆత్తలో నిట్టూర్పు విడిచి - ఈ నంఠము17 ఎందుకు ఆనవాలు అడుగుతున్నది? ఈ వంశళమునకు1 ఆనవాలు ఇయ్యాబడదని? నిశ్చయముగా మితో జప్పుతున్నానని పలికి, । వారిని విడిచి మళ్లీ దోనె ఎక్కి అద్దరికి వెశ్లైను.

14వారు రొ శైలు తెచ్చుటకు మకిచిపోయిరి. దో "నలో వారియొద్ద ఒక్క. రొట్రైగాక మరి యేదియు ఉండలేదు. ।

15అప్పుడు ఆయన -- మిరు ఫరిసైయుల పులిసిన పిండి నైనా "హీరోదుయుక్క పులిసిన పిండి నైనా (పుచ్చుకొనకుండా) జాగ, శ్రపడి చూచుకొనండి, ఆని వారికి ఆజ్ఞ్లాపించెను. ।

16ఆప్పుదు వారు--మన యొద్ద రొస్రైలు లేవు గనుక ఈ మాట పలికశెనని రమలో తాము ఆలోచించుకొని8. ।

17యేసు, అది తెలిసి. మికు రొక్రైలు శేనందున మిరు ఎందుకు ఆలోచించుకొంటున్నారు! మిరు ఇంకా త హించరా? విశే చించరా? మి హృదయము ఇంకా కరిన మై యున్నచా? ।

18మిరు కన్నులు కలిగిన్ని చూడరా? వులు కలి +శ్రేకులో, ఇవ్వబడితే. రరము.

Page 1081మార్కు 8వ అధ్యాయము

Page 1081 of the 1881 Telugu Bible - Mark
Printed page 1081 — tap to enlarge
Text layerOCR: Fair (73%)1 glyph repaired

క్ట గిన్ని వినరా? జ్ఞాపకము చేసుకొనరాశ। "నేను ఆ ఐదు । చేలమందికి ఆ ఐదు రొస్రైలు విరిచి (వడ్డింప జిన । నప్పుడు) మీరు ఎన్ని గంపల నింగా ముక్కలు ఎత్తి । తిరని వారిని ఆడిగాను. వారు -- పనస్నెండని ఆయనతో ాప్పిరి, ।

20ఆ నాలుగు చేలమందిక్కి ఆ ఏడు రొ ట్రైలు "నేను (విరిచి వడ్డిం ప చేసినప్పుడు) ఎన్ని గంపల నిండా ముక్కలు ఎత్తినారు అన్నప్పుడు వారు. ఏడనిరి. ।

21అందుకు ఆయన -- మిరు వీల గ్రహించక ఉన్నారని పలికాను.

22తరువాత ఆయన 'చెథ్సయిదాకు వచ్చెను, అప్పుడు వారు ఆయన యొద్దికి ఒక గుడ్డివాని తీసుకొని వచ్చి, అతని ముట్ట వలెనని ఆయనను చేదుకొనిరి, ।

23అప్పుడు ఆయన ఆ గుడ్డివాని ెయ్యి పట్టుకొని, ఊరి వెలపటికి అతని తీసుకొని వెళ్లి, అతని కన్నుల మిద ఉమివేసి అతని మిద చేతులు ఉంచి -ా ఏీలైనా చూస్తున్నా వా? అని అతని అడిగాను. ।

24అతడు కన్ను లెత్తి. నడుస్తున్న మనుష్యులను 'వెట్లవలె చూస్తున్నానెను. ।

25తరువాత ఆయన మళ్లీ తన చేతులు అతని కన్నుల మిద ఉంచి, అతని కన్నులెత్త "చేసెను. అప్పుడు అతడు కుదుర్చబడి, సమస్తమును తేటగా చూచెను. అప్పుడు ఆయన-ా-నీవు ఊరిలోకి వెళ్లవద్దు; ఊరిలో ఎవనికిని తెలపవద్దని చప్పి అతని ఇంటికి అతని పంపెను,

27యేసు తన శిష్యులతో కూడా ఫిలిస్వ దైన శైస "రయ క్రామములకు జైలు దేరి- "నేను ఎవడనని మనుపులు చిప్పుకొంటున్నారు అని తోవలో తన శిష్యులను అడిగాను. । అందుకు వారు--బాఫ్లిస్త సే యోహాను అనియ్కు కొందరు వీలియా అనియు, మరి కొందరు (ప్రవక్తలలో ఒకడు అనియు చెప్పుకొంటున్నారని ఊఉత్తే రమిచ్చిరి. ।

29అందుకు ఆయన, - అయితే "నేను ఎవడనని మిరు నెప్పుకొంటున్నారని వారిని అడిగినప్పుడు, "పేతురు--నీవు క్రీస్తువని ఆయనకు ఉత్తరమిచ్చెను. ।

30అప్పుడు తన్ను గూర్చి అది ఎవనీతోను ఇప్ప వద్దని ఆయన వారికి ఆజ్ఞాపించెను. త అప్పుడు మనుప్యకుమారుడు వాలా శ్రమలు పొంది, "పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను శ₹ా స్త్వల చేతనును నిరాకరించబడి, చంపబడి, మాడు దినములైన తరువాత, తిరిగీ లేవ వలెనని ఆయన వారికి బోధించుటకు ఆరంభించాను. ।

32ఆయన -ఈమాట విశదముగా చెప్పెను; అప్పుడు "పేతురు ఆయనను ఠన *లేక, ౨: : : -: -: --: : -. . . . . . . . . . . . . -

యెొద్దికి పిలిచి, ఆయనను గద్దించుటకు ఆరంశిం చెను. । అయితే ఆయన తిరిగి తన శిష్యుల తట్టు చూచి, - ప్రైతౌనా! నీవు నా వెనుకకు పొమ్ము; నీవు మనుష్యుల వాటియంచే గాని చబేవుని వాటియందు మనస్క రించక ఉన్నావని "పేతురును గద్దించెను.

34అప్పుడు ఆయన తన శిష్యులతో కూ" ా (ప్రజలను తన యొద్దికి పిలిచి--నన్ను "వెంబడించుటకు కోశ వా డెనడో, వాడు తన్ను తానే ఊపేకీంచి తన శిలువ ఎత్తుకొని నన్ను వెంబడించ వలెను; ।

35తన ప్రాణము రక్నీించుకొనుటకు కోశ వా ౭వడో, వాడు దాని పోగొట్టుకొనును. అయితే నా నిమిత్తము, సువార్త నిమిత్తమును తన ప్రాణము పోగొట్టుకొే వాడెవడో, వాడు దాని రత్నీంచుకొనును. ।

86ఒక మనుష్యుడు సర్వ లోకము సంపాదించుకొని తన (ప్రాణము పోగొట్టు కొం కే అతనికి ఏమి లాభముః। మనుష్యుడు తన87 ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు! । వ్యభిచారము గల ఈ పాపవంళములో* నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్రుపడే వాడెవడో, వాని గూర్చి, మనుష్య కుమారుడు తన తండ్రియొక్క మహిమ సమేతుడై పరిశుద్ధ దూతలతో వచ్చేటప్పుడు, సిగ్రుపడునని పలికాను. 9. అధ్యాయము.

1మరియు ఆయన-- ఇక్కడ నిలుస్తు ఉన్న వారిలో కొందరు 'దేవునిజేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచే పర్యంతము, మరణము పొండరని మితో నిశయముగా చాప్పుతున్నానని పలికాను. ఆరు దినములైన తరువాత, యేసు పేతురు, యాః£2 కోబు, యోహాను అనే వారిని మాత్రమే, ఎత్తుగల కొండ మీదికి ఏకాంతముగా తీసుకొని వెళ్లి, వారియెదుట రూపాంతరము బొంచెను. ।

3ఆయన ర ప్రమాలు కాంతిగలవై, హిమమువలె మిక్కిలీ 'తెల్లనివై ప్రకాశించెను, భూమియండు ఏ బాకలివాడును అంత "తెలుపు చేయలేదు. ।

4మరియు మోషేతో కూడా ఏలీయా వారికి అగుపడెను. వీరు యేసుతో మాట్లాడుతు ఉండిరి. । అప్పుడు "పేతురు--రన్బీ! మనము ఇక్కడర్ ఉండుట మంచిది; "మేము నీకు ఒకటి, మోషేకు ఒకటి, వీలీయాకు ఒకటిని మాడు పణక౯ాశాలలు కట్టుదుమని పలికాను. । ఏమి చప్ప వళ మో అతనికి తెలియ06 లేదు. వారు మిక్కిలీ భయహడిరి, । అప్పుడు ఒకతరములో. లంబ

Page 1082మార్కు 9వ అధ్యాయము

Page 1082 of the 1881 Telugu Bible - Mark
Printed page 1082 — tap to enlarge
Text layerOCR: Fair (72%)

మేఘము కలిగి వారిని కమైను. ఆ "మేఘములో। నుంచి---ఈయస నా ప్రియ కుమారుడై యున్నాడు; ఈయన మాట ఆలకించండి అనే శబ్దము ఫపుష్చైను. ।

8వెంటనే వారు చుట్టు చూచినప్పుడు, తమ యొద్ద యేసు మాత్రమే గాక మరి యెవడును వారికి అగుకం. . . నమమ కురా. ముాంతానామమనాబాాా ౧ పడలేదు.

9వారు ఆ కొండ మిదనుంచి దిగి వస్తు ఉండగా మనుష్యకుమారుడు చనిపోయిన వారిలోనుంచి లేచిన తరువాతనే గాని మారు చూచిన వాటిని ఎవనితోను చెప్ప వద్దని ఆయన వారికి ఆజ్ఞాపించెను. ।

10చనిపోయిన వారిలోనుంచి లేవడమనాాా ఏమిటో అని వారు ఒకనితో ఒకడు తర్కి స్త్ర, ఆ మాట మనస్సులో ఊంచుకొనిరి. ।

11*అప్పుడు వారు--వీలీయా ముందర రానలెనని శా స్ర్మలు ఎందుకు చెప్పుతున్నారని ఆయనను అడిగిరి. ।

12అందుకు ఆయన--ఏలీయా ముందర వచ్చి, సమస్తమును కుదుర్చుననే మాట నిజమే; అయితే అనేక శ్రమలు పొంది, తృణీకరించబడునని మనుష్య కుమారుని గూర్చి ఏలాగు ప్ర్రాయబడ్ యున్నది? । అయినప్పటికి, నేను మాతో చెప్పేది మేమంటే, ఏలీయా కూడా వచ్చి యున్నాడు; ఆయనను గూర్చి (వ్రాయబడిన ప్రకారము వారు. తమ ఇష్టము చొప్పన అతని విషయమై చేసినారని వారికి ఊర్తర

14ఆయన తన శిష్యులయొద్దికి వచ్చి, వారి చుట్టు బహు జనసమాహమును, శాలి వారితో తకి౯ం౦ చుటనును చూచాను. ।

15వెంటనే ఆ జనసమాహమంతయు ఆయనను చూచి, నమిక్కి. లీ ఆళ్చర్య పడి, ఆయన రుద్దికి పరు గాత్తి, ఆయనకు నమస్క. రించెను. ।

16అప్పుడు ఆయన--మిరు వారితో 'డేనిగూర్చి తకి౯ాస్తున్నారని రాలను అడిగాను. ।

17అందుకు జనసమూాహములో ఒకడు బోధకుడా! నేను మాగ దయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దికి తీసుకొని వచ్చినాను. ।

18అది ఎక్కడ ఆతని పట్టునమో అక్కడ అతని విలవిలలాడి స్తున్నది! అప్పుడు అతడు నురుగు కార్చుకొంటు తన పండ్లు కొరకుకొంటు, కృశించి పోతున్నాడు. దాని వదలగొట్టుటకు నీ శిష్యులతో ప్పితిని; అయితే వారినల్ల కాలేదని ఆయనక ఉఊత్తరమిచ్చెను. ।

19అందుకు ఆయన- విశ్వాసము లేని వంళమా? ' * లేక, మరుగు చేసిరి,

నేను మిలో ఎందాక ఉందును? మిమ్తును ఎండాక సహింతును? అతని నా యొద్దికి లీసుకొని రండని వారికి ఉత్తరమిశ్చెను. । అప్పుడు వారు ఆయన యొ20 ద్పికి అతని లీసుకొని వచ్చిరి. ఆయనను చూడగానే ఆ ఆత్త అతని విలవిలలాడించెను గనుక అతడు "ఏలపడ్ నురుగు కార్చుకొంటు పొర్ణ డను. । ఆప్పుడు £21 ఆయన--ఇది ఇతనికి కలిగి ఎంత కాలమైనడని అతని తండ్రిని అడిగాను. అందుకు అతడు. బాల్యమునుంచి; । అది అతని నాళము "చేయుటకు తరుచుగా99 అగ్నిలోను నీళ్లలోను అతని పడదోసెను. అయినప్పటికి ఏడైనా నీవల్లనైలే మా యందు కనికరపడి మాకు సహాయము "చేయుమనెను. । అందుకు యేసు-నమ్తుట నీ వల్లనైలే; నమ్మే వానికి సమస్తమును శక్యమౌానని అతనితో శెప్పెను. ।

24వెంటనే ఆ చిన్నవాని తండ్రి ప్రభువా! నమ్ముతున్నాను; నా అవిశ్వాసమునకు 'సహాయము చేయుమని కన్నీళ్లతో మోశాత్తి పలికాను. । యేసు జనసమాహము తన యొద్దికి పరుగెత్తి గుంపు25 కూడుట చూచి, మూగ వైన "శెవిటీ దయ్యమా! అతని నదిలిపొము, ఇకను అతనిలో ప్రవేశించ వద్దని నీకు ౬ ఆజ్ఞావిస్తున్నాను అని ఆ అపవిత్ర, మైన ఆత్తను గద్దింజూ చకా ఆగాల్ల్ ద పాను. । అప్పుడు అది "కేక చేస్తి అతని చాలా విలవిల లాడించి, వదిలిపోయెను గనుక వాడు చచ్చినవాని వలె ఉఊన్నందున, అనేకులు చనిపోయెననికి. అయితే యేసు అతని చెయ్యి పట్టుకొని అతని లేవ? నెత్తెను. అప్పుడు వాడు ళేచి నిలిశాను,

28ఆయన ఇంటిలోకి వెళ్లిన తరువాత ఆయన శిష్యులు మేము ఎందుకు చాని వదలగొట్టలేక పో తిమన్క, ఏకాంతముగా ఆయనను అడిగిరి. । అందుకు ఆయన-- ప్ర్ర్ఞాథ౯నోపవాసముల వల్లనేగాని మరి దేనివల్లనైనా ఈ జాతి వదిలిపోవ్రట అసాధ్యమని వారితో పలికాను.

80వారు అక్కడనుంచి జైలుడేరి గలిశైయ ద్వారా చెల్లిరి, అయితే ఎవడును అది ఎరుగుట ఆయనకు ఇష్ట మై యుండలళేదు; ।

81ఆయన తన శిమ్యులకు బోధిస్తు- మనుష్యకుమారుడు మనుమ్యల చేతులకు అప్పగించబడును; వారు ఆయనను చంపుదురు, ఆయన చంపబడి మాడవ దినమందు తిరగి 'లేచునని వారితోప్పెను. ।! అయితే ఆ మాట వారు గ్రహించలేదు. వారు ఆయనను ఆడుగుటకు భయపడిరి. + లేక తరమా.

Page 1083మార్కు 10వ అధ్యాయము

Page 1083 of the 1881 Telugu Bible - Mark
Printed page 1083 — tap to enlarge
Text layerOCR: Poor (67%)4 glyphs repaired

33తరువాత ఆయన కపెన౯ాహూముకు వచ్చి, ఇంట ఉన్న ప్పుడు--తోవలో మిరు ఒకనితో ఒకడు డేని । గూర్చి తకి౯స్త ఉంటిరని ఆయన వారిని అడిగాను. । । కిక అయితే వారు ఈఊరకుండిరి; ఎనడు గొప్పవాడని త్రోవలో ఒకనితో ఒకడు తకి౯ంచిరి. ।

35అప్పుడు ఆయన । కూర్చుండి ప న్నైెండుమందిని పిలిచి--ఎవడైనా మొ దటివాజై యుండుటకు కోరితే, వాడు అందరిలో కడపటివాడున, అందరికి సేవకుడునై యుండునని దెప్పి, ।

36ఒక పిల్లను తీసుకొన్న, వారి మధ్యను దాని నిలువ చె ప్రైను. "అప్పుడు తన చేతులలో దాని ఉంచుకో కొని। కలాటి పిల్లలలో ఒక పిల్లను నా "పీరఠట చేచుకాకొ-నే వాడెవడో, వాడు నన్ను చేచుల౯ాకూంటున్నాడు; నన్ను చేచుకాకా-నే వాడవడో, వాడు నన్ను మాత్రమేగాక నన్ను పంపినవానిని చేచుల౯ా కొంటున్నాడని వారితో వెప్పెను.

38అందుకు యాహాను-- బోధకుడా! మనలను చెంబ డించని ఒకడు, నీ "పేరట దయ్యములను వదలగొ ట్రుట చూచినాము. అతడు మనలను. చెంబడించుట చేదు గనుక అతని నిపషేధించినామని ఉత్తరమిచ్చెను. । క్రి అయితే యమేసు--అతని నిషేధించకండి, నా నామము ' సల్ల ఒక అద్భుతము సి నన్ను త్వరగా నిందించ గలి ] 40 గిన వాజెవడును లేదు. । మనకు విరోధముగా ఉండని కేకే చాడు మన పతము-గా ఊన్నాడు. । మిరు క్రీస్తువారై యున్నందున ఆ "పేరట మీకు ఒక గిన్నెడు నీళ్లు తాగనిచ్చే వాడెవడో వాడు తన ఫలము పోగొట్టు కొనడని మీతో నిశ్సయముగా జప్పుతున్నాను. అయితే నాయందు విశ్వాసముంచే ఈ చిన్న వారిలో ఒకని ఆతంక'పరిచే వాడెవడో వాని మెడకు తిరగటి రాయి కట్టబడి, చాడు సముద్ర దృమలో పడచేయబ " 18 డుట వాస మేలైయుండును. స "చెయ్యి నిన్ను ఆతంక' పరిచితే, దాని కోసిజేయుము; నీవు ₹0ండు చేతులు కలిగి, గౌహో మనలో డన్న ఆరని అన్ని అరక చెళ్లుటకంటే, అంగహీనుడవై నిత్యజీవములో ప్ర, పచేశించుట । 14 నీకు "చేలైయుండంను; ।। అక్కడ వారి పురుగు చావదు, ' [5 అగ్ని ఆరదు. । నీ పొదము నిన్ను ఆతంక'పరిచితే, దాని కోసివేయాము; రండు పొదములం కలిగి గాహెన్నలాకొన్న ఆరని అగ్నిలో పడవేయబడుటకంటే, కుంటినవాడవై నిత్యజీవములో ప్రవేశించుట నీకు మేం [0 డును। అక్కడ వారి పురుగు చావదు అగ్ని ఆరదు. । 17నీ కన్ను నిన్ను ఆతంక'పరిచితే, దాని పెరికిచేయుము, రండు కన్నులం కలిగి అగ్నిగల గౌహిన్నలో పడేయబడుట కం, ఒక్క. కన్ను గలవాడవై దేవునిజేవుని రాజ్యములో ప్ర, ప, వేశించుట నీకు పర యుందంన +! ఆక్కడ వారి పురుగు చావదు అగ్ని ఆరదు. । ప్రతివా' గ

నికి ఊఉప్పుసారము అగ్న్నినల్ల కలుగును. ప్రతి యజ్ఞ ద్ర్యవ్యమునక ఊప్పుసారమ ఉఊహప్వువల్ల కలుగును. । ఉప్పు మంచిది "గాని ఊప నిస్సారమైతే, మిరుక50 డేనివల్ల చానికి సారము కలుగచేతురు? మిలో మిరు ఉప్పుగలవారై ఒకనితో ఒకడు సమాధానముగా ఊండండి అని చెప్పెను. 10. అధ్యాయము.

1తరువాత ఆయన అక్కడనుంచి లేచి యొదా౯ా (నుకు అద్దరి మాగకామున యూశైయ ప్రాంతములకు । వచ్చెను. "నసమూహములు తిరిగీ ఆయన యొద్దికి కూడి । వచ్చెను, ఆయన తన వాడిక చొప్పున వారికి మళ్లీ బోధించుచుండెను. । అప్పుడు ఫరిసైయులు ఆయన రూ £2 ద్ర వచ్చి, ఆయనను కోధించుటకు-- పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని ఆయనను । అడిగిరి. । అందుకు ఆయన మోషే మికు ఏమి ఆ8 జ్ఞూపించెనని వారిని అడిగాను, ।

4అప్పుడు వారు-పరి త్యాగ పత్రిక వ్రాసి ఆమెను విడనాదుటకు మోగే సెలవిస్సెనని "చెప్పిరి. । అందుకు యేసుగామ్ీ హృదయ ర్ కారిస్పమువల్ల అతడు -ఈ ఆజ్ఞను మీకొరకు బ్రా ।

6సెను. । అయితే సృష్టి ఆరంభములో 'జేవ్రుడు పురుషు । నిగాను మ్ర్రాన వారిని చేసెను. ।! ఇందువల్ల పురువుడు తన తల్లిదండ్రులను విడిచ, తన భార్యను హత్యుకొన వలెను; వారిద్దరు ఏక శరీరమై ఊందురు. ।

8కాబట్టి వారుచారు ఇకను ఇద్దరుగా ఉండక గీకి శరీరమై ఊన్నారు।

9గనుక 'దేవుడుజేవుడు జతపరిచినదాని మనుష్యుకు చేరు చేయ కూడదని వారికి ఉత్తరమిచ్చెను.

10ఇంటిలో ఆయన శిష్యులు దాని గూర్చి ఆయనను మళ్లీ అడిగిరి, । అందుకు ఆయన--తఠన భార్యను విడ11 నాడి మరి యొక తెను పెండ్లాజేవాడు ఆమెక వ్యతి నీ మై తేరిక్షముగా వ్వభిచరిస్తున్నాడు. । మరియు స్పితన పు] ।రుషుని విడిచి మరియొకని "పెండ్లాడితే, ఆమె వ్యథ 'బారము చేస్తున్నదని వారితో "చెప్పెను, । అప్పుడు ఆయన వారిని ముట్ట వలెనని చిన్న । పిల్లలను ఆయన యుద్దికి తీసుకొని వచ్చిరి. అయితే (ఆయన) శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారినిట్ర గక్టిం టెక, ।

14యేసు చాని చూచి, కోపపడి వారితో చిన్నపిల్లలను నా యొద్దికి రానియ్యండి; వారిని నిషేధించ వద్దు; వుని రాజ్యము ఈలాటివారి'జై యున్నది. ।

15చిన్న పిల్లవల, దేవునిడేవుని రాజ్యము అంగీకరించని వాడెవడో, ము దానిలో. ప్ర, వేశించడని మీతో నిర్భయముగా ఇప్పుకున్నానని 1 పలికి, ।

16వారిని ఎత్తుకొని వారిమిద చేతులు ఉంచి వారిని ఆశీర్వదించెను.

Page 1084మార్కు 10వ అధ్యాయము

Page 1084 of the 1881 Telugu Bible - Mark
Printed page 1084 — tap to enlarge
Text layerOCR: Fair (70%)6 glyphs repaired

6ఆయన తోవలాకి జైలు వెళ్లులు ఉండా ఒకడు

17పరుగాత్తి వచ్చి ఆయన యెదుట మోకాళ్లూని--మం చి బోధకు డా! నిత్యేజీనము స్వలం త్రించుకొనుటక్కు నేను ఏమి చేయ వలెనని ఆయనను ఆడిగాను. ।

18అందుకు యేసు- నీవు నన్ను మంచివానిగా ఎందుకు అంటున్నాను? ఒక్కడే ఆనగా దేవు డేగాని మరి ఎవడును మంచివాడు కాడు. ।

19వ్యభిచరించ నద్దు, నరహత్య "చేయ వద్దు, దొంగిల వద్దు, అబద్ధఫు సాక్ష్యము పలుక వద్ద్క, మోసపుచ్చ నద్దు, నీ తల్లిదండ్రులను ఘనపరుచుము అనే ఆజ్ఞలు నీకు తెలుసునని అతనితో చెప్పెను, ।

20అందుకు అతడు బోధకుడా! నా చాల్యమునుంచి వీటినన్నిటినిని గైకొని యున్నానని పలికను. ।

21అప్పుడు యేసు అతని వైపు చూచి అతని (ప్రమించి--నీకు ఒకటి కొదువగా ఉన్నది; నీవు చెల్లి నీకు కలిగినవన్నియు అమ్మి, బీదలకు ఇము; అప్పుదు ఆకాళమపందు, నీకు ధనము కలుగును; నీవు వచ్చి శిలువ ఎత్తుకొని నన్ను చెంబడీంచుమని పలికెను. ।

22అయితే అతడు మిక్కి లీ ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు చిన్నబోయి దుఃఖించి వెళ్లిపోయెను. అప్పుడు యేసు చుట్టుచూచి. . . ఆస్పిగలవారు ఎంతో దుర్లభముగా దేవునిడేవుని శాజ్యమందు 'పవేశింతురు! ప్ర అని

24తన శిష్యులతో చెప్పెను, ।! ఆయన మాటలకు శిష్యులు ఆశ్చర్య పడిరి. అయితే యేసు పిల్లలా రా! ఆస్తి యందు నమ్మిక ఉంచేవారికి దేవునిడేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుల౯భమై యున్నది! ।

25ధనవంతుడు దేవునిచేవుని రాజ్యమందు ప్రవేశించుటకంే, ఒం "టై సూది బెజ్జములో దూరుట చులకైైయున్న డని వారితో తిరిగ ఊత్తరము పలికెను. ।

26అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి - ఆలాగైతే ఎవడు రక్కీంచబడ గలడని ఒకనితో ఒకడు వెప్పుకొనికి. ।

27అప్పుడు యేసు వారిని చూచి ఇది మనుష్యులకు అసాధ్యమేగాని 'దేవునికిడేవునికి అసాధ్యము కాదు; 'చేవునికి సమస్తమును సాధ్యమని పలికాను,

28అప్పుడు "పేతురు ఇదుగో! "మేము 'సమస్తమును విడిచి నిన్ను వెంబడించినామని ఆయనతో ₹ప్పనా రంఖించాను, . ।

29అందుకు మేసు- నా నిమిల్తము, సువార్తర్త న క్ష నిమిత్తమును ఇంటివైనా ఆ దమ్ముల నైనా, అక్క ె న్లొంధ సైనా, తండ్రినెనా, తల్లి ననా, భార్యనైనా, పిల్లలనైనా, భూములనైనా విడిచి।

30ఇప్పుడు ఇహమందు హింసలతో కూడా, నూరంతలుగా ఇండ్లను, అన్నడమ్సులను, అక్క చెల్లెండ్లను, తల్లులను, పిల్లలను, భూములనును, పరమందు సిర్వజీవమునును పౌందని వాడనడును లేడని మితో నిశ్చయముగా ₹ప్పుతు

న్నాను. ।

8అయిత మొదటివారు. అశేకలు కడపట వారౌెదురు కడచటివారు మొదటివారాదురని పలికాను, వారు యెరూశలేముకు తోవనును వెల్లు తు (ప ండీరె, యేసు వారికి ముందుగా నడుస్తు ఉన్న ప డు వారున చ విస్తయముగలవాశై చెంబడిస్తు భయపడీరి. అప్పుడు ఆయన తిరిగి పన్నెండుమందిని పిలిచ్చి తనకు సంభ వించబోయేవాటిని వారికి తెలియ చెప్పుటకు ఆరంథించెను. ।

38ఇదుగో! యెరూళశలేముకు మనము వెళ్ల, తున్నాము; మనుష్య కుమారుడు ప్ర, థానయాజకులకు శా శా స్తు లకున్ను అప్పగించబడునుు ఆయనను చావుకు్క విధించి, ఆయనను అన్యజనులకు అబచ్చగింతురు. । వారు ఆయనను అపహాస్యము 'చేస్కి వారులతో ఆయనను కొట్టే, ఆయన మీద ఉమ్మివేసి ఆయనను చంపుదురు! అయితే మాడవ. . ఆయన తికిగీ లేచునని చెప్పెను. అప్పుడు జెచెడై కుమారులైన యాకొబును యో హాోనును ఆయన యొద్దికి వచ్చి - బోధకుడా! మేము ఆడి౫ేది యేదో అది నీవు మాకొరకు చేయ వలెనని కోరుతున్నామనిరి. । అందుకు ఆయన నేను మీకొరకు ఏమి "చేయ వలెనని కోరుతున్నారు! అని వారిని ఆడి "గను. । అందుకు వారు-- నీ మహిమయందు నీ కుడితట్టు శ్ర ఒకనిని, నీ యెడమతట్టు ఒకనిని మమ్ము తూచుకాండనిమని పలికిరి. । అయితే యేసు- మిరు అడిగినది ఎట్టిదో మికు "తెలియదు. "నేను తాగుతున్న గిన్నెతో తాగితే సహించాటకున్కు నాకు। యల తలే చాప్తి స్మము మికు చేయించబడిశే వాంచుటకును మిరురక్తి కలచా1 అని వారితో పలికాను, అందుకు వారు. । శక్తి కలదనిరి, । అప్పుడు యేసు *ేను తాగుతున్న గిస్నెతో మీరు శాగుదురు, నావ చేయించబడు డుతున్న చాప్తి సము మికు చేయించబడును. । అయితేఆయితే నా కుడి తట్లున నా ఎడమతట్టున కూర్చుండుట ఎవరికి సిద్దపరే ట్ గ రచబడ సమో, వారికేగాని (మరి యెవరికిని) ఇచ్చుటకునాది కాదని వారితో "జెప్పెను. । పదిమంది చానిక్ష విన, యాకోబు యోహాన నే వారిమిద కోపపడుటకు ఆరంభించిరి. । అయితేఆయితే యేసు తన యొద్దికి వారిని పీలిక అధ అ ఎబి (నిరార్భాష్ట్రమాల ఆధిపతులని ఎంచబడెవారు వారి "చేస్తున్నారు; వారిలో గొప్పవారు మిద దొరతనము చె నారిమిద ఆధికారము జరిగిస్తున్నారు అని మికు "తెలుసును. । అయితే మిలో ఆలాగు ఉండకూడదు. మిలో ఎవడైనా గొప్పవాడవ్వటకు కోరితే, వాడు మ్ పరిచారకుడై యుండును. । మిలో ఎవడైనా ముక్ష

Page 1085మార్కు 11వ అధ్యాయము

Page 1085 of the 1881 Telugu Bible - Mark
Printed page 1085 — tap to enlarge
Text layerOCR: Fair (73%)4 glyphs repaired

ఖ్యడశుటకు కోరితే, వాడు అందరికి దాసుడై యాం । , (మైన సనుస్వత మాయను పరిచర్య చేసుటకు, అనే కలకొరకు విమోచన క్క్యయథనము-గా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెను గాని పరిచర్య చేయించుకొనుటకు కాదని వారితో శెప్పెను. 'శ్ర6 తరువాత వారు యెరిఖో పట్టణమునకు వచ్చిరి. ఆయన, ఆయన శిష్యులును బహు జనసమూాహమును యెరిఖోనుంచి చైలువెళ్లుతు ఉండగా, తీమై కుమారుడగు బతి౯మై అనే గుడ్డివాడైన ఒక భిక్షకుడుక్షణ తోవ పక్కను కూచుక౯ాని యుండెను, । ---ఈయన నజోరీయుడైన యేసు అని అతడు విని - దావీదుచావీదు కుమారుడా! యేసూ! నన్ను కరుణించుమని సూశెత్తి డ్ష8 పిలువ మొదలు పె ట్రైను. । అతడు ఊరకుండుటకు అశేకలు ఆతని గద్దించి8; అయితే అతడు--ఓ దావీదు కమారుణా! నన్ను కరుణించుమని మరీ యెక్కువగా డ9 సూరత్తి పిలిచెను. । అప్పుడు యేసు నిలిచి, -వాని పిలు వ్రృమని చెప్పెను గనుక వారు ఆ గుడ్డివాని పిలిచి. నీవ్రు థైర్యము తెచ్చుకొని లెమ్మ, ఆయన నిన్ను పిలు స్తన్నాడని అతనితో ాప్పిరి. ।

50అప్పడు అతడు తన బట్ట పారవేసి లేచి, యేసుయొద్దికి వచ్చినప్పుడు, ।

51యేసు--నేను నీకు ఏమి చేయుటకు కోరుతున్నా వు అని అతని అడిగాను. అందుకు ఆ గుడ్డినాడురబ నీక "సీను చూపు పొందుటకని ఆయనతోప్పెను. । అందుకు యేసు- నీవు వెల్లుము, నీ నమ్మికల్ చె క్ట రక్షించానని పలిశాను. వెంటన వాడు చూపు పొంది తోవలో యేసును వెంబడించెను. ,11. అధ్యాయము.

1వారుచారు యెరూళలేముక సమిపించి ఒలీవెట్ల కొండ దగ్గెర ఉన్న చేతే చేభనియ అనే ఊళ్లకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని

2చూచి।! -- మి యెదుట ఉన్నఊన్న పల్లెకు వెళ్లండి; అందులో మిరు ప్రవేశించగానే, కట్టబడియున్న ఒక గాడిచె పిల్లను కనుగొందురు; దాని మిడ ఏ మనుష్యుడును కూచుకాండలేదు; దాని విప్పి తీసుకొనితి రండి. । అప్పుడు ఎవడైనా--మిరు ఎందుకు ఈలాగు చేస్తున్నారని మిమ్మును అడిగితే, -- అది ప్రభువునకు కావలసి యూన్న దని చాొప్పండి. వెంటనే అతడు దాని ఇక్కడికి తోలిపె పెట్టునని పలికి, వారిని పంపెను, శ వారు వెల్లి వీధిలో తలవాకిట కట్టబడిన "గాడి చాత్ పిల్లను కనుగొని దానిడాని విప్పుతున్న ప్పుడు : । అక్కడ *అనగా నా బోధకుడా! 1అనగా, పొహి

నిలిచియున్న వారిలో కొందరు-మిీరు ఆ గాడిచె పిల్లను ఎందుకు విప్పతున్నారని వారితో పలికిరి. ।

6అందుకు వారు, యేసు ఆకబ్లాపించిన 'పకారము వారి ల్లు తో చెప్పినప్పుడు వారికి సెలవిచ్చిరి. వారు ఆ గాడిచె పిల్లను యేసు యొద్దికి తీసుకొని "7 వచ్చి, తమ బట్టలు చానిమిద వేసిరి. అప్పుడు ఆయన దానిమిద ఎక్కి. కూర్చుండెను. ।

8అప్పుడు అనేకులు తీమ బట్టలు దారి పొడుగున పరిచిరి. మరి కొందరు ట్ట కొమ్మలు నరికి, డారిపోడుగున పరి-చిరి. ముందు నడిచేవారును, వెనుక నడిచేవారున్కు త్రిహూ సన్నా! ( ప్రభువు "పేర వచ్చేవాడు దీవించబడు గాక!

10ప్రభువు "పేర వచ్చే మా తండ్రియైన దావీదు రాజ్యను దీవించబడు "గాక! ఉన్నత మైన చాటిలో "బూ సన్నా! పలికి "కేకలు చేయుచుండిరి. అని

11యేసు యిరూళలేముకు (వచ్చి) గుడిలో ప్రవేశించి సమస్తమును చుట్టు చూశాను. అప్పుడు సాయం కాలమైనది గనుక పన్నెండుమందితో చేభనియకు వెళ్లెను.

12మరునాడు వారు చేథనియనుంచి చైలువెళ్లుతు ఉండగా ఆయనకు ఆకలి ఫుస్రైను. । అప్పుడు ఆకులుగల ఒక అంజూరపు చెట్టు దూరమునుం-చి చూచి, దాని యందు ఏశైనా దొరకునేమో అని వచ్చెను. దాని యొద్దికి వచ్చి, ఆకులే గాక మరి యేమియు చూడలేదు; అంజూరపు పండ్ల కాలమ ఇంకా రాలేదు. ।

14అప్పుడు యేసు-ాాఇకమిదట ఎన్నటికిని ఎవడును నీ పండ్లు తినక ఊండుగాకని పలికాను. ఆయన శిష్యులు ఆ మాట వినిరి,

15వారు యెరూళలేముకు వచ్చినప్పుడు, యేసు గుడి లాగకి వెళ్లి క్రయ విక్రయములు గుడిలో చేసేవారిని వెళ్లగొట్టుటక ఆరంభించి, రూకలు మాచే౭ాసారి బల్లలను, గువ్వలు అచ్యేవారి పీటలను పడదోసి, ।

16గుడి ద్వారా ఏ పాత్రయైనా తెచ్చుటకు యెవనికినీ "సెలవియ్యలేదు. మరియు ఆయన శ్ష7 - సా ఇల్లు సమస్త రాష్ట్రములకు 1) ప్రార్ధన ఇల్లనబడుననియూ, । మీమ అది దొంగల గుహగా చేసితిరనియు (ప్రాయబడలే దా? అని వారికి బోధించుచుండెను. కీర్తన, 118: 26. యెషయ. 56: రక్షించుమి.

Page 1086మార్కు 12వ అధ్యాయము

Page 1086 of the 1881 Telugu Bible - Mark
Printed page 1086 — tap to enlarge
Text layerOCR: Fair (72%)2 glyphs repaired

18అప్పుడు ర్యావ్త్యులు (ప్రధానయాజకులును అది విని ఆయనను ఏలాగు సంహరించ వచ్చుమో అని ెతు ఇల్ల, కుతు ఉండిరి; జనసమాహమంతా ఆయన బోధకు, మిక్కి లీ ఆశ్చర్యపడినందున, వారు ఆయనకు భయప డుతు ఉండిరి. । సాయంకాల మైనపస్వుదు ఆయన పట్టణములోనుంచి చెలు చేరాను.

20ప్రాద్టున వారు తోవను వెళ్లుతు ఉండగా, ఆ అంజూరఫపు పెట్టు వేళ్లతో ఎండియుండుట చూచిరి. ।

21అప్పుడు "పేతురు జ్ఞాపకము 'తెచ్చుకొని--రన్బీ! ఇదుగో! నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయెనని ఆయనతో జెప్పెను. ।

22అందుకు యేసు--మిరు దేవునిచేవుని యందు విశ్వాసముంచండి, ।

23-- నీవు ఎత్తబడి సముద్ర, ములో 'చేయబడుదువుగాక అని ఈ పర్వతముతో చెప్పి, తన హృదయములో సంచదేహించక' తాను చెప్పినవి కలుగునని నమ్సేవా డెవడో వాడు చెప్పినది వానికి, కలుగునని మీతో నిశ్చయముగా ెప్పుతున్నాను. ।

24కాబట్టి మారు ప్రా, థి౯ స్తూ, వేటిని అడుగుదురో వాటి ననన ననన యం య యంగ. . . నన్నిటిని మిరు పొందుదురని నమండి; అప్పుడు అవి మికు కలుగునని మీతో ఇప్పుతున్నాను.

25మిరు నిలిచి ప్రాథికాంచేటప్పుడు, ఆకాళమందున్న మి తండ్రి, మి అపరాధములు కృమించే నిమిశ్తము, ఎవనియండైైనా మీ విషయమైన తప్పితము ఉంటే కమించండి. ।

26మిరు వమించకపోశే, ఆకాళమందున్న మీ తండ్రి, మి అపరాధములు శతమించడని వారికి ఉత్తరము పలికెను. వారు. యెరూళలేముకు మళ్లీ వచ్చిన తరువాత 2/7 ఆయన గుడిలో తిరుగుతు ఉన్నప్పుడు, ప్రధానయాజకులు, శాస్త్రులు, "పెద్దలును ఆయన యెద్దిక నచ్చి, ।

28నీవు ఏ అధికారము* వల్ల వీటిని చేస్తున్నావు! నీవు వీటిని చేయుటకు నీకు అధికారము* ఇచ్చిన వాడెవడు? అని ఆయనను ఆడిగిరి, ।

49అందుకు యేసు వారికి ప్రత్యు శ్తరమిచ్చిన దేమం"టేీ--నేనుసేను కూడా మిమ్మును ఒక మాట అడుగుదును; మిరు నాకు ఉత్తరమియ్యం డి; అప్పుడు "నేను ఏ అధికారము" వల్ల వీటిని చేస్తున్నా మో అది మికు 'తెలుపుదును. । యోహాను బాప్తి సము ఆకాశమునుంచి కిలిగానా? లేక మనుష్యులవల్ల కలి గానా? నాకు ప్రఈత్యు త్తరమియ్యండని పలికెను, 31,382 అప్పుడు వారు-మనము ఆకాళమునుంచి అని చాప్పితిమా, ఆయన- ఆలా శే మిరు ఎందుకు ఆయనను నమ్మలేదని అడుగును. మనము వునుష్యులవల్ల అని * లీక, శక్తి, కీర్త,

పాప్పితిమా, జనులకు భయపడుతున్నాము; రాహాను నిజముగా ప్రవక్త ఆని అందరును ఎంచుతున్నారని : త్రమ వ చుకొని, । మేము యెరగమని? లోక్ గ్రామే ఆలాోచించుకెకని, । యు ని యేసుతో ప్రత్యు శ్తరము చెప్పిరి. అందుకు యేసు "నేనును ఏ అధికారమువల్ల వీటిని చేస్తున్నామో అడి మితో ఇప్పనని ప్రత్యు త్తరమిచ్చెను. 192. అథధా్మయము. అప్పుడు ఆయన ఉపమానములుగా వారితో మా ట్రాడుటకు ఆరంభించి ఇట్టనెను. ఒక మనుష్యుడు (ద్రాక్ష, తోట చేయించి, దాని చుట్టు కంచె నాటించి, ద్రాక్షల తొట్టి తొలిపించి, అరప కట్టించి,

2కాపులకు దాని అప్పగించి, పరచేళమునకు వెళ్లెను. ।! (పండ్ల) కాలమందు ఆ కాఫపులవల్ల ఆ ద్రాక్ష తోట పండ్లలో కొంచెము పుచ్చుకొని వచ్చుటకు కాపులయొద్దికి ఒక దాసుని పంపెను. । అయితే వారు నాని పట్టుకొని, కొట్టి, వట్టి చేతులతో పంపిచేసి8. ।

4తిరిగీ ఆయన మరియొక దాసుని వారియెద్దికి పంపినప్పుడు, వారు ఆతని మైని రాళ్లు రుప్పి, తల గాయము చేసి అవమానపరిచి, పంపిచేసిరి, । తిరిగి ఆయన మరియొకని పంపెను; వారు ర్ అతని చంపి, ఇంకా అనేకులలో కొందరిని కొట్రిరి, కొందరిని చంపిరి. । కాబట్టి, ఆయనకు ఇంకా ప్ర్రీయ€6 కుమారుడు ఒకడే ఉండెను గనుక ఆయన వారు నా కుమారుని సన్యానింతురనుకొనిి తుదకు చారి యొద్దికి అతని పంపెను. ।

7అయితే ఆ కాఫులు- ఇతడు ఆస్తికర్త, ఇతని చంపుదాము రండి; అప్పుడు ఈ ఆస్తి కర్తృత్వము మనడవునని ఒకనితో ఒకడు ₹ెప్పుకొని, ।

8అతని పట్టుకొని చంపి, శ్ర్యాక తోటకు వెలపట చేసిరి. ।

9కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వఏీమి చేసును! ఆయన వచ్చి, ఆ "కాఫులను సంహరించి, అన్యులకు ఆ 'బ్రా. క్షతోట ఇచ్చును. మరియు,

10ఇల్లు కస్టేవారు ఏ రాతిని తృణీకరించిరో అచే మాలకు తల అయినది.

11ఇది ప్ర, భువునల్ల సే కలిగను; ఇది మన కన్నులకు ఆళ్చర్య"మై యున్న ది? అనే లేఖనము మిరు చదువలేచా అని పలిశాను, అప్పుడు వారు తమ్మను గూర్చి ఆ యుపమానము చెప్పెనని గ్రహించి ఆయనను పట్టుకొనుటకు చెతుకుచుండిరి. , అయితే జనులకు భయపడి ఆయనను విడిచి వెళ్లిరి.

28118. న 22,

Page 1087మార్కు 12వ అధ్యాయము

Page 1087 of the 1881 Telugu Bible - Mark
Printed page 1087 — tap to enlarge
Text layerOCR: Poor (67%)8 glyphs repaired

తరువాత తరువాత వా వారు ఆయనను మాటవల్ల చిక్క పరుచుటక్క ఫరిసైయులలోన్ను "హీఅరోదీయాులలోను కొంద '148ని ఆయన యొద్దికి పంపిరి. । వారు వచ్చి-- బోధకు । డా! నీవు సత్యవంతుడవై ఎవని నైనా లక్ష్య పెట్టవని = మాకు తెలుసును నీవు మనుష్యుల ముఖము చూడక, దేవునిజేవుని మాగలణాము నిజముగా బోధిస్తున్నా వు; శసరుకు పన్ను ఇచ్చుట న్యాయమవునా "కాదా? ।

15ఇత్తు మా ఇవ్వక మానుదుమా? అని ఆయనతో పలికి8. అయితే ఆయన వారి వేషధారణ ఎరిగి మిరు ఎందుకు నన్ను శోధిస్తున్నారు? "నేను దాని చూచుటకు ఒక టేనారము నా యుద్దికి తెండని వారితో చెసె ప్పెను. ।

16వారుచారు చాని శెచ్చిక అప్పుడు ఆయన ఈ స్వరూపము, ఈ డై ప్ర్రారీయు ఎవనివని వారిని । 17 అడి గను. అందుకు వారు ప కైసరువనిరి. । అప్పుడుగ యేసు-శైసరువి కైసరుక్క జేవునివి 'దేవునికిడేవునికి చాల్లించండని వారికి ఉత్తరమిచ్చెను. వారు ఆయనను గూర్చి ఆళ్చర్య పడిరి. - 18 తరువాత పునరు స్థానము లేదని చెప్పే సద్ద్యూకెయులు ఆయన యొద్దికి వచ్చి।

19బోధకురా! ఒకని । హోదరుడు పిల్లలు శేక్య, తన ఛార్య తాండగా చని " ట్ట పోతే, వాని సహోదరుడు వాని భార్యను "పెండ్లాడి = తన సహోదరునికి సంతానము కలుగచేయ వలెనని మా పే మాకు వ్రాసెను. ।

20మంచిది; యేడుగురు సూస్పీ ని పెండాడి, దరులం ఉండిరి. ముిదటివాడు ఒక" ఎ (1 2] సంతౌనమ లేక చనిపోయెను. । అప్పుడు రండవ వాడు ఆమెను "పెండ్లా డెను వాడును ఆ ప్రకారమే మాడవవాడును 'సంతానము చీకే చనిపోయిరి.

22అట్లా హమేదుగురు. ఆమెను "పెండ్లాడి సంతానము అందరి వెనుకో ఆ స్తీ లేకనే చనిపోయిరి, చనిపోయెను. । కాబట్టి ఆమె ఆ యేడుగురికి భార్యరయై యుం డెనుగదా ఫునరుత్తానమందు వారు లేచేటప్పుడు, వారిలో ఎవనికి ఆమె భౌర్యయై యుండునని అడిగిరి. ।

24అందుకు యేసు- ఇందువల్ల నేగదా మిరు లేఖనములనైనా దేవునిచేవుని ళక్తినైనా ఎరుగక తప్పిపోతున్నారు. ।

25వారు చనిపోయిన వారిలోనుంచి లేచేటప్పుడు, "పెండ్లాడరు. "పెండ్లికి ఇయ్య బడరు ఆకాళమందున్న దూ తలవలె ఉన్నారు. ।

26అయితే చనిపోయినవారు లేతుర నే దాని విషయ మై "మాెప్కీ గ్ర, ంభమందు పొడ (చరిత్రలో) నేను అశ్ర్రూాహామ జేవుడను, ఈసాకు చేవుడన్కు యాకోబు చేవుడను అని డజేవుడు

27ఆయనతో ఏలాగు చెప్పినా మిరు చదువలేదా1। ఆయన ర్ట

2,

నవుల్రతనాని చనిపోయిన వారికి జేవ్రడు కాడు. క

28అప్పుడు శ స్తులలో ఒకడు వచ్చి వారు తర్మి. ం చుట విని, ఆయన వారికి బాగా ఉర్పరమిశ్చెనని గ్రహించి -- అన్నిటిలోను ఏ ఆజ్ఞ మొదటిది? అని ఆయనను అడిగాను. ।

29అందుకు యేసు- ఆజ్ఞలన్ని టిలో ( మబుదటిది యేదంట- ఓ ఇశ్రా శ₹ా, యేలూ! వినుమ్కు మన 'దేవుడైనజేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువై ప యున్నాడు. ।

80మరియు---నీవు నీ పూణక౯ా హృదయముతో, నీ పూ౯ ప్రాణముతో, నీ పూణల౯ా మనస్సుతో, నీ పూణ౯ ళక్తితోను, నీ ప్రభువైన 'దేవునిజేవుని (శ్రేమించ వలెనేది ముిదజటి ఆజ్ఞ. ।

81"₹0ండవదియు అటువంతటిది, -- నీవు నిన్నువలె నీ పౌరుగువాని ప్రేమించ వలెన నేడే, విటికంశే ముఖ్య మైన ఆజ్ఞ ఒకటిని లేదని అతనికి. ఉత్తరమిచ్చెను. అప్పుడు ఆ రా! బోధకుడా! ఆయని అద్వితీయుడై యున్నాడ్కు ఆయన గాక వేరొకడు లేడని సత్యము చెప్పినావు; । ఆయనను పూణ౯ా హృ33 డయముతో, పఫూణ౯మైన తెలివితో, ఫూణ౯ ప్రా, ణముతో, పూణ౯ శక్తితోను (మ్రీమించుటయాు, తన్ను వలె తన పొరుగువాని ట్రేమించుటయం సర్వాంగ "బజాూామము మొదలైన యాగములన్నిటికంే అధికమని ఆయనతో చెప్పెను. ।

84అతడు విచేకముగా ఉత్త రమిచ్చెనని యేసు అతని చూచి-నీవు దేవునిజేవుని రాజ్య మనకు దూరస్థుడవు కావని అతనితో పలిశాను. అటుతరువాత ఎవడును ఆయనను ఏమియు అడుగుటకు తెగించలేదు.

85యేసు గుడిలో బోధిస్తూ -- క్రీస్తు దావీదు కుమారుడని శాస్తులు ఏల జప్పుతున్నారు? + హై

86-- నేను నీ ళత్రు వులను నీ పాదపీఠముగా ఉంచేవరకు, నీవు నా కుడిపక్క ను కూచుల౯ాండుమన్సి ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదుచావీదు తా పరికుద్ధాల్త నల్ల పలికాను. । కాబట్టి చావిదు తాతే ఆయనను "ప్రభువని కాప్పతున్నాడు గనుక ఆయన ఏలాగు అతని కమారుడైయున్నాడు? 'అని ఉత్తరమిచ్చెను. ఆ విస్తార జనసమాసాము ఆయన మాటలు సంతోషముతో వినెను.

1110;

Page 1088మార్కు 12వ అధ్యాయము

Page 1088 of the 1881 Telugu Bible - Mark
Printed page 1088 — tap to enlarge
Text layerOCR: Fair (71%)3 glyphs repaired

38అప్పుడు & ఆయన తన బోధయందు

39నిలువుటంగీలతో నడుచుటను, సంతవీభులలో వండదనములను! సునగోగులలో ముఖ్య పీఠములను, విందులలో ఆస్థాన ములనును కోరుకూ, ।

40విధవల ఇండ్లు తినివేస్తూ, మ లను గూర్చి జాగ, శ్రా ఉండండి. విరు యెక్కు వైన శిక్షావిధి పొందుదురని వారితో పలికాను. తరువాత యేసు కానుక పె స్రైయదుట కూర్చుండిక్త జనసమూాహము ఆ కానుక పెప్టైలో ఏలాగు రూకలు వేయుచుం డెమో అది చూచుచుండైను. అప్పుడు అనేక ధనవంతులు దానిలో వాలా వేయూుచుండిరి. ।

42అప్పుడు ఒక బీద విధవ వచ్చి, శండు "పెసలకు సరిర్తియైన శాండు చిన్న నా శెైములు చేసెను. ।

48అప్పుడు ఆయన తన శిమ్యులను తన యొద్దికి పిలిచి ౬ కానుక పెప్పైలో చేసే వారందరికం టే ఈ బీద విధన ఎక్కువ చేసెనని మితో నిళయముగా ఇెప్పుతున్నాను; । వారందరు తమకు కలిగిన సమృద్ధిలో (కొంచెము) చేసియున్నారు. అయితే ఈమె తన శేనమిలో ఠన సమస్త జీవము అనగా ఆమెకు కలిగినది యానత్తును నని పలికాను. అధాాయము.

1ఆయన గుడిలోనుంచి చైలు వెళ్ళుచుండగా, ఆయన శిష్యులలో ఒకడు -- బోధకుడా! ఈ రాళ్లు ఏలా టివ్రా, ఈ కట్టడములు ఏలాటిశ్రా చూడుమని ఆయనతో పలికెను, ।

2అందుకు యేసు--ఈ గొప్ప కట్టడ పడదోయబడకుండా రాతిములు చూస్తున్నా వా? మిద రాయి ఒకటిని విడువబడదని అతనికి ఉత్తరమిచ్చెను.

3ఆయనగుడి యెదుట ఉండే ఒలీవపెట్ల కొండమిద కూచుకాండియున్న పడు పేతురు, యాకోబు, యోశ హోను అంచ్రైయయు 1--ఇవి ఎప్పుడు కలుగును? ఇనన్నియు సనెరచేరబోయేటప్పటికి ఏ గురుతులు కలు చెప్పుమని ఆయనను ఏకాంతముగా గును? మాతో అడిగిరి, ।

5అందుకు యేసు వారికి ఉఊరత్తరమిచ్చుటకు ఆరంభించి ఇట్ల నెను;

6-గాఎవడైనా మిమ్మను మోసపరచకుండా చూచుకొనండి; అనేకులు నా "పేరట వచ్చి "నేసే ఆయనని చెప్పి అనేకులను మో సపరుతురు. ।

7మిరు యుద్ధములను గూర్చి, యుద్ధముల 'సమాచారములను గూర్చియు వినేటప్పుడు, మిరు కలతప పడకండి; ।

8ఇవి జరగ వఠలెను గాని అంతము ఇంకా ళేదు; రాష్ట్రము మైకి రాష్టము " 5) రాజ్యము మైకి రాజ్యమును లేచును. ఇదియు గాక

భూకం'పములు, కరువులు, కలతలును అక్క డక్కడ కలుగును. ఇవి చేదనలకు ప్రారంభమే. అయితేఆయితే మిమ్తునుగూచి౯ మి చూచిుకొనండి, $ వారు మిమ్లును సభలకు అచ్చగింతురు, మిరు సునగోగులలో కొట్టబడి, వారికి సాక్యుముకై అధిపతుల యెదుటను, రాజుల యెగుటనును నా నిమిత్తము నిలువబడుదురు. ।

10అయితే సకల రాషములకును సువాత౯ ముందర 'ప్రకటించబడ వళెను.

11అయితేఆయితే వారు మిమ్సు పట్టుకొని పెళ్లీ వెల్లి అప్పగించే బటప్పుడు మారు-ఏమి పలుకుదుమని ముండర చింతిం చకిండి, ఆలోచన చేయకండి; అయితే ఆ గడియలోనే మికు వీది ఇయ్యబడుమో, అది పలకండి; పలిశవాడు పరిశుద్ధాల్మయేగాని మిరు కారు, । అప్పుడు సాదరుడు సహోదరునిని, తండ్రి కుమారునిని మరణమునకు అప్పగింతురు; కుమారులు తల్లిడం ద్ర్రులకు విరోధముగా కేచి వాకిని చంపింతురు. । నా నామము నిమిత్తము మీరు అందరిచేత చ్వేషించబడుదురు. అయితే తుదమట్టుకు సహించి నిలకడగా ఊంజేవాడు రక్షించబడును.

14(ప్రవక్తయైన దానియేలువల్ల వప్పబడిన పాడుచేసే ఏహ్యవస్తువు ఉండ కూడని స్థలమందు నిలుచుట మిరు చూచేటప్పుడు (చదివేవాడు గ్రహించుగాక) యూ డైయలో ఊండేవారు కొండలకు పారిపో వశిను. ।

15ఇంటిమ్ిద ఉండేవాడు ఇంటిలోకి దిగవద్దు; తన ఇంటిలోనుంచి ఏమైనా తీసుకొని వెళ్లుటకు అందులో, ప్ర, వేశించవద్దు. ।

16పొలములో ఊరండేవాడు తన వ స్తము తీసుకొని వెళ్లుటకు తిరిగి రావదు. ఇ ౧ ( ఆ దినములలో గళఖి౯ ణులకును, పాలిజశ్చేవారికిని శ్రమ! ।

18అయితే మిరు పాకిపోవుట చలికాలనుందు సంభవించక ఉండేకొరకు (ప్రా, థి౯౦చండి; ।

19అవి తోమగల దినములు; దేవుడుజేవుడు సృష్టించిన సృష్రీ ముిదలు ( కొని "నేటివరకు అంత శ్రమ కలిగి యాండ్లేదు, ఇక 'మిదట కలుగదు, ।

20ప్రభువు ఆ దినములు తక్కు వగ యకపోతే, ఎవడును రక్నించబడడు గాని తాను ఏర్పురుచుకొనిన వారి నిమిత్తము ఆయన ఆ డినములు తక్కువ చేసియున్నాడు.

92ఆ కాలమందు ఎవడైనా-ఇదుగో! క్రీ, స్తు ఇక్కడ ఉన్నాడు; లేక అదుగో! ఆక్కడ ఉన్నావని మిీతో చెప్పితే, నమకండి; । అబద్ధపు కీస్తులు, అబద్ద తువ22 కలను ళేచి సాధ్య మైతే" ఏర్పర్చబడిన మర "మో సపుచ్చుటకు గురుతులను, అదు తములను అనగుపరుతురు. । అయితే మిరు చూచుకొనండి; ఇదుగో! మితో సమస్తమును ముందర వెప్పితిని.

Page 1089మార్కు 13వ అధ్యాయము

Page 1089 of the 1881 Telugu Bible - Mark
Printed page 1089 — tap to enlarge
Text layerOCR: Poor (70%)2 glyphs repaired

24అయితేఆయితే ఆ దినములలో, ఆ శ్ర, మయైన తరువాత సూర్యునికి చీకటి కలుగును, చంద్ర్రుడును తన వెలుగు । డర్ ఇయ్యడు, ఆకాశ న్న త్ర, ములును రాలును, । ఆకాళమందలి కకలు కదిలించబడును. ।

26అప్పుడు మనుష్య శ్రమారుడు మహా బలముతోను మహిమతోను మేఘ ములమిద వచ్చుట చూతురు. ।

27అప్పుడు ఆయన తన = దూతలను నాలంగు దిక్కులనుంచి, భూమి పంపి । యొక్క మాలనుంచి ఆ కాళ ముయొక్క మాలమట్టుకు తానుతౌను ఏర్పరుచుకొనినవారిని పోగు చేయించును.

78అయితే అంజారఫు వెట్టువల్ల ఒక ఉపమానము "సచు౯ కొనండి. దాని కొమ్మ ఇంకా మెత్తనిడై చి॥ రించేటప్పుడు పసంతకాలము 'సమిపమైనదని మీకు తెలుసును. । ఆలా ౫ మిరు ఇవి కలుగుట చూచేటప్పుడు అది సమిపించి గడపమిద ఉన్నదని తెలు సుకొనండి, ।

80ఇవన్నియు జరికో వరకు ఈ వంళము గతించదని మితో నిశ్చయముగా ెప్పుతున్నాను. । 21] ఆకాళము భూమియు గతించునుగాని నా మాటలు గతించవు. అయితే ఆ దినమును గూర్చి ఆ గడీయను గూర్చి తండ్రి, కే గాని నీ మనుష్యుని కైనా, ఆకాశ మందున్న దూతలకైనా కుమారుని కైనా తెలియదు. । చూచుకొ నండీ, "మెళుకువపడి ప్ర్రాథ౯న చేయండి; ఆ కాతి లము ఎప్పుడు వచ్చునో అది మికు తెలియదు. । తన ఇల్లు విడిచి డజేశాంతరమునకు వెళ్లిన మనుష్యుడు తీన దాసులకు అధికారమును, ప్రతివానికి వానివాని పనిని ఇచ్చి, -- మళుకునగా ఉండుమని ద్వారపాల శ్రి5 కునికి ఆజ్ఞాపించిన సై. కాబట్టి మళుకువపడండి; ఇంటి యజమానుడు సాయం కాలమందో, మధ్య రా, త్రియందో, కోడి కూసేటప్పుడ్, ఉదయకాలమందో, ఎప్పుడు వచ్చుసూ అది మికు తెలియదు; । ఆయన అక స్లాత్తుగా వచ్చి మిమ్మ నిద్రించేవారినిశా కనుగొను "సమో! ।

87"నేను మాతో చెప్పుతున్నది అందరితోను । చెప్పుతున్నాను; మెళుకువగా ఉండండి అని సలిశకాను. అధ్యాయము. రెండు దినములైన తరువాత పస్లా అనే పొంగని రొ పైల పండుగ వచ్చెను. అప్పుడు ప్రధానయాజకుల్కు శా స్తులును కృ త్ర, మమువల్ల ఆయనను వఏీలాగు "ఇక్సు ను స 2 పట్టుకొని చంపుదుమని ఆలోచించిరి. । అయితే వారు జనులలో అల్లరి కలుగునేమో అని పండుగలో నద్దని చెప్పుకొనిరి, *శ్రేక్య, తరము. 1జేనారమనగా--కొంచెమ

ఆయన జేథనియలో కస్థరోగియైన సీమోను ఇం8 టిలో భోజనపజీయందు కూచుల౯న్న ప్పుడు,

1ఒకకీ మిక్కిలీ విలువగల అచ్చ జటామాంసి అత్తరుగల చలునరాతి బుడ్డి తీసుకొని వచ్చి, ఆ బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తలమిద పోశగెను. ।

4అయితే కొందరు తమలో తౌము చిరాకుపడి--ఈ అత్తరు నష్టము "చేసుట ఎందుకు? । ఈ అర్హరు మున్నూరు ల్ దేనారములకు1 మైని అమబడి వీడలకు ఇయ్యబడ వచ్చునని చెప్పి, ఆ మెను గూర్చి సణుగుకొనిరి. ।

6అయితే యేసు- ఆమను విడువండి; ఆమెను ఎందుకు వ్యాకల పరుస్తున్నారు? ఆమె నాకు మంచి కార్యము। "చేసెను।

7బీదలు ఎల్లప్పుడును మీలో ఉన్నారు మికు ఇష్ట మైనప్పుడు మిరు వారికి మేలు "చేయ గలరు. అయితే "నేను ఎల్లప్పుడును మిలో ఉండను. । ఆమె తన శక్తి కొద్దీ "చేసెను; నా ఉర్తర్మక్రియల కొరకు నా శరీరమును ముందుగా అథఖి-షేకించాను. ।

9లోకమందంతటా ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడుమూ, అక్కడ ఆమె చేసినది కూడా జాపకాథల మై మప్పబడునని మితో నిశ్చయముగా చప్పుతున్నానని పలిశాను.

10అప్పుడు పస్నెండుమందిలో ఇప్క రియోతనే యూదా, ఆయనను ప్రధానయాజకుల చేతికి అస్ప ఆ గించ వలెనని వారి యొద్దికి వెళ్లను, । వారు విని సం11 తోషించి, అతనికి సౌమ్త ఇచ్చుటకు వాగ్గ తము చేసిరి గనుక అతడు ఆయనను అప్పగించుటకు తగిన సమయము చెతుకుతు ఉండెను. వారు పస్టా పకువు వధించే పొంగని రొస్పైల పం12 డుగలో మొదటి దినమందు ఆయన శిష్యులు ౧. నీవు పస్లా భోజనము చేయాటకు మేము ఎక్కడికి వెళ్లిచు ౧౧ సిద్ధపరచ వలెనని కోరుతున్నావు! అని ఆయనను అడిగిర. ।

18అందుకు ఆయన మిరు పట్టణములాకి వెళ్లండి, అక్కడ నీళ్ల కుండ మాయుచున్న ఒక మనుష్యుడు మికు ఎదురుపడును; । ఆతని వెంబడించి అతడు ఎక్కడ ప్ర, వేశించునమాూ ఆ ఇంటి యజమానుని చూచి నేను నా శిష్యులతో ప్ఞా భోజనము చేయుటకు అతిథుల గది ఎక్కడ ఉన్నదని బోధకుడు అడు గుతున్నాడు అని చెప్పండి. 1 అప్పుడు అతడు సామ1ర్ గితో ఆయత్తపరచబడిన గొప్ప మేడగది మికు చూపించున్యు అక్కడ మనకొరకు సిద్ధపరచండని చా "ప్పి తన శివ్యులలో ఇద్దరిని పంపెను, । ఆయన శిష్యు యెక్కువ తక్కువ అయిదశాలు,

Page 1090మార్కు 14వ అధ్యాయము

Page 1090 of the 1881 Telugu Bible - Mark
Printed page 1090 — tap to enlarge
Text layerOCR: Fair (70%)1 glyph repaired

లు చెలు దేరి, పట్టణములోకి నచ్చి ఆయన వారితో "చెప్పిన ప్రకారము కనుగొని పస్హాను సిద్రపరిచిరి,

17సాయంకాల మైనప్పుడ్మ, ఆయన పన్నెండుమందితో వచ్చెను. ।

18వారు పక్షిలో కూచుబ౯ాండి భోజనము చేయుచున్న ప్పుడు, యేసు - మిలో ఒకడు, అనగా నాతో భుజించుచున్నవాడు నన్ను అప్పగించునని నిశ్చయముగా మితో ₹ప్పుతున్నానని వారితో పలికను, ।

19అప్పుడు వారు దుఃఖపడి- నేనా? అని ఒకడును; "నేనా? అని మరి యొకడును ఒక్కొ కడు-గా ఆయనను అడుగనారంఖించిరె. । అందుకు ఆయన పన్నెండుమందిలో ఒకడు అనగా నాతో కూడా చెయ్యి పాత్రలో పె ప్రీవాడే. ।

21మనుష్య కుమారుడు ఆయనను గూర్చి 'బ్ర్రాయబడిన ప్రకారము చనిపోవుచున్నాడు; అయితే ఎవనిచేత మనుష్యకుమారుడు అప్ప గించబడు మో, ఆ మనుస్ఫునికి శ్రమ! ఆ మనుష్యుడు పుట్టపంటే వానికి 'మేలై యుండునని వారికి ఉల్తర

22వారు భోజనము చేయుచుండగా, యేసు ఒక రొ పై పట్టుకొని స్తోత్రము చేసికో చాని విరిచి, వారికిచ్చి- మిరు పుచ్చుకొని తినండి; ఇది నా శరీరమై యున్నదని మెప్పెను. । ఆలాగున, గిన్నె పట్టుకొని స్తోత్ర, ముచేసి* దాని వారికిచ్చెను. అందరు దానితో తాగిరి. ।

24అప్పుడు ఆయన-- ఇది అనేకుల కొరకు చిం దించబడుచున్న నా రక్తమనాగా కొత్త నిబంధన? రక్త మై యున్నది. ।

25"నేను 'బేవుని రాజ్యములో కొత్తది తా దినము వరకు ద్ర్రాకూరసము ఇకను తాగనని మితో నిశ్చయముగా "చెప్పుతున్నానని పలికెను.

26తతవాత, వారు కీర్షన పాడి, ఒలీవచెట్ల కొండకు వెళ్లిరి. ।

27అప్పుడు యేసు -- ఈ రాత్రి, నావిషయము మీరందరు ఆతంకపరచబమదురు, గొల కాసరిని కొట్టుదును, గొ శాలు చదరగొట్టబడునని వ్రాయబడియున్నది. ।

28అయితే "నేను లేచిన తరువాత, మ్కంటే ముందుగా గలిలైయలోకి చెళ్లుదునని వారితోప్పెను.

29అప్పుడు పేతురు--అందరు ఆతంకపరచబడినప్పటికి, "నేను ఆతంకపరచబడనని ఆయనతో పలిశాను. ।

80అందుకు యేసు-ఈ నేటి రాత్రియంకడే, కోడి ₹ండు మార్లు కూయకమునుపు నీవు నన్ను ఎరుగనని నూడు మార్గు చెప్పుదువని నీతో నిశ్చయముగా ెప్పుతున్నాను అని అతనితో పలికాను. ।

81అయితే అతడు మరీ ఎక్కువగా నేను నీతో కూడా బావ నలసినప్ప * త్రీ క్ర, ఆశీర్వదించి, 1లేక,

టికి, నిన్ను ఎరుగనని పెప్పనసెను. ఆప్రకారమే వారందరును పలికిరి. తరువాత, వారు గ థ్సీమసనే అనబడిన చోటికి వచ్చినప్పుడు ఆయన -- "నేనుసేను ప్ర్రాఢి౯౦చేమట్టుక్కు మిరు ఇక్కడ కూర్చుండండని తన శిష్యులతో చెప్పెను. । అప్పుడు ఆయన "పేతుర్కు, యాకోబు యోహాననే వారిని వెంటచెట్లుకొని వెళ్లి, మిక్కి. లీ విస్తయము 6౬ గ అ పొందుటకును, వ్యాకులపడుటకును ఆరంభించాను.

34అప్పుడు ఆయననా ప్రాణము మరణమంత మట్టుకు మిక్కి లీ దుఃఖపడుతున్నది; మిరు ఇక్కడ మెళుకువగా ఉరండండని వారితో ప్పి, ।

35కొంత దూరము వెళ్లి, "సేలపడి, సాధ్య మైతే ఆ గడియ తన యొద్దనుంచి తొలగిపోవుటకు ప్రాథిలన్తూ।! అబ్బా! తండ్రీ! నీకు 'సమస్తమును సాధ్య మైనది; ఈ గిన్నె నా యొద్దనుంచి తొలగించుము; అయితే శా చిత్తము కాదు, నీ చిత్తమే కానిమని పలికాను, తరువాత ఆయన వచ్చి వారు నిద్ర, పోవుట చూచి. సీ మానా! నీవు నిద్రిస్తున్నావా! ఒక్క గడియయైనా నీవు మళుకువపడి యుండలళలేవా! ।

38మిరు శోధనలోక్ శాకుండ్కా మెలళుకువపడి (ప్రార్ధించండి; ఆత సిద్షమే గాని శరీరము బలహీనమాని "పీతుతుతో ప్ని, ।

39తిరిగీ వెళ్లి ఆ మాటనే పలుకుతూ ప్ర్రాఢికంజెను. ।

40ఆయన తిరిగీ వచ్చి వారు మళ్లీ నిద్రపోవుట చూడను; వారి కన్నులు భారముగా తం డెను ఆయనకు యేమి ఉత్తర మియ్యవచ్చు మో అది వారికి తోచలేదు. ఆయన మూడవసారి వచ్చి -- మిరు ఇకమిదట నిద్రపోయి అలసట తీర్చుకొనండి; జాలును, గడియ నచ్చినది; ఇదుగో! మనుష్య కుమారుడు పాపుల చేతులకు అప్పగించబడుతున్నాడు; ।

49లేవండి, వెలళ్లుదాము; "ఇదుగో! నన్ను అప్పగించేవాడు సమిపించెనని చె "ప్పెను. "వెంటనే, ఆయన ఇంకా మాట్లాడుతు ఉండగా, పన్నెండుమందిలో ఒకశైన యూడాయు నానితో కూడా కత్తులు, గుదియలు పట్టుకొ నిన బహు జనసమాహమును, (ప్రఢానయాజకుల్కు శాస్తులు, "పెద్దలు "మొదలైన వారి యొద్దనుంచి నచ్చిరి. । అయితే ఆయక్షకనను అప్పగించేవాడు - "నేను ఎవని ముద్దు బెట్టుకొందుమో ఆతడే ఆయన; ఆతని పట్టుకొని భద్ర, ముగా కొంచుపొండని, వారికి ఆనవాలు జప్పియుండెను. । అతడు "చేరగానే, ఆయన యొద్దికి వచ్చి--రన్నీ! రన్నీ! ? అని జాన్సి ఆయనను ముదు ₹టుకొెౌను. 6 అ శఅనగా, బోధకుడా. ఒడంబడిక.

Page 1091మార్కు 15వ అధ్యాయము

Page 1091 of the 1881 Telugu Bible - Mark
Printed page 1091 — tap to enlarge
Text layerOCR: Fair (72%)1 glyph repaired

అప్పుడు వారు ఆయన మీద చేతులువేసి ఆయ, । । నను పట్టుకొనిరి, ।

47అప్పుడు దగిర నిలిచియున్న వారి । । లో ఒకడు కత్తి దూసి ప్రథానయాజకుని చాసుని । 48 కొట్రి వాని "చెవి 0 తెగే సెను. అప్పుడు యేసు- మిరు । దొరిగ మిదికి వచ్చినట్రు నన్ను పట్టుకొనుటకు కత్తు లతోను, గుదియలతోను 'చైలుదేరి వచ్చితిరా? ।

49నేను (ప్రతిదినము మి యొద్ద గుడీలో బోధిస్తు ఉన్న ప్పుడు, మిరు నన్ను పట్టుకొన లేదు; అయితే లేఖనములు నెరవేర్చ బడ వలెనని పలికాను, ।

50అప్పుడు వారందరు ఆయనను విడిచి పారిపోయిరి. తన దిగంబర శరీరము మిద అవిసె నారబట్టర్] చేసుకొనిన ఒక పడుచువాడు ఆయనను చెంబడీం చగా, పడుచువారు అతని పట్టుకొనిరి. । అతడు తన నారబట్ట విడిచి వారి యొద్దనుంచి దిగంబరుడై పారిపోయెను. వారు యేసుని (పప్రఛానయాజకుని యొద్దికి తీసు త్8 కొని వచెళ్లిరి. ఆతనితోకూడా (పప్రధానయాజకుల్కు "పెద్దలు, ఫ్రం అందరును తూజియుండిరి. ।

54అయితే "పేతురు ప్ర, ధానయాజకుని లోపలి వాకిటి మట్టుకు ఆయనను దూరమునుంచచి వెంబడించి చాసులితో కూర్చుండి, అగ్ని యొద్ద చలికాచుకొంటు ఊండెను.

55అప్పుడు ప్ర; ధానయాజకుల్కు సభవారందరును యేసుని చంపించుటకు ఆయనకు విరోధము-గా సామ్యము చెతుకుతు ఉండిరి. అయితే ఏమియు వారికి దొరక లేదు. ।

56అనేకులు ఆయనకు విరోధముగా అబద్ధపు సాత్యుమ ెప్పినప్పటికి ఆ సాక్ష్యములు సరిపడ ర్గ58 లేదు. । అప్పుడు కొందరు లేచి నేను చేతిపనియైన -ఈ దేవాలయము పడగొట్టి, మాడు దినమలలో చేతిపని కాని మరి యొకటి కట్టుదునని వీడు "చెస్వుట విన్నామని ఆయనకు విరోధముగా అబడద్లఫు సాక్ష్యము పలికిరి. ।

59అయితేఆయితే ఆలామహైనను వీరి సాక్ష్యము సరిపడలేదు.

60అప్పుడు ప్రధానయాజకుడు మధ్యను నిలువబడి వీరు నీకు విరోధముగా పలుకు చున్న సాత్యమునకు నీవు ఉత్తరము నీమియు చెప్పవా! అని యేసుని

61అడిగాను, ।! అయితే ఆయన ఊరత్తరమేమియు చెప్పక, ఊర కండెను. తిరిగీ ప్రధానయాజకుడు - నీవు త్ర్రీభగవం । తుని కదమారుడవైన క్రీ స్తు యున్నా వా? ఆని

62ఆయనను అడిగాను. వా న టు ఎ అ, మిరు । * లేక, బహుగా,

మనుస్య కుమారుడు శక్తియొక్క కుడిపక్క ను కూర్చుండుటయు, ఆకాళ మేఘములమిద వచ్చుటయు చూతురని చెప్పెను. అప్పుడు ప్రధానయాజకుడు తన న స్తము చించు68

64కొని-ఇక సాత్రుల నిమిత్తమేమి! ।! ఈ డేవదూపషణ మిరు విని యున్నారు; మికు ఏమి తోస్తున్నది! అని ఆడిగాను, అందుకు వారందరు-- మరణమునకు పాత్రడై యున్నాడని ఆయనకు శివ్రవిధించిరి, ।

65అప్పుడు కొందరు ఆయన మిద ఉమ్మి వేయుటకు, ఆయన ముఖము కప్పుటకు, ఆయనన గుద్దుటకు, - (ప్ర. వచించుమని ఆయనతో ఇప్పుటకును ముదల బెట్టిం, పరి బవారకులును ఆయనను అరచేతితో చరిచిరి,

66"పేతురు కింది వాకిటిలో ఉన్నప్పుడు, (ప్ర; ధానయా జకుని పడుచులలో ఒకతె వచ్చి, ।

67"పేతురు చలికాచుకొనుట చూచి అతని మిద కన్ను ఉంచి నీవును నజశేనీయుడైన యేసుతో కూడా ఉఊంటివని పలి "ను, ।

68అందుకు అతడు ఆలాగు కాదు, అతని నేనారుగను, నీవు చెప్పినది నాకు బోధపడ లేదని పలికి నడవలా*కి వెళ్లెను, అప్పుడు కోడి కూసెను

69ఆ పడుచు అతని చూచి, దగ్గిర నిలిచిన వారితో --వీడు వారిలో ఒకడని ప్పనారంభించెను। అయితే । అతడు తిరిగి. కానెను. కొంత సేపైన తరువాత, దగ్గిర నిలిచిన వారు మళ్లీ పేతురుతో. . . నిత యముగా నీవ్రేను వారిలో ఒకడవు; నీవు గలిలైయుడవు; అందుకు నీ పలుకు సరిపడుతున్నదని జాప్పిరి. ।

71అయితే అతడు-- మిరు చెప్పుతున్న మనుష్యుని "నేను ఎరుగనని శపించుకొనుటకున్కు ఒట్టుచె ట్రుకొనుటకును ఆరంభించెను. ।

79అప్పుడు రెండవమారు కోడి కూసెను గనుకకోడి రండుమాలుకా కూయక' మునుపు, నీవు నన్ను ఎరుగనని మాడుమాలుకా జెప్పుదువని యేసు తనతో పలికిన మాట "పేతురు జ్ఞాపకము "తెచ్చుకొని, చాని తలంచుకొంటు* వఏడ్చెను. 15. అధాష్టయము.

1ఉదయమందు చెంటే ప్రణానయాబతలం "పెద్దలతో, శాస్తులతో, 'సభవారందరితోను సఏకాలోచెన చేసి యేసుని కట్టించి తీసుకొని వెళ్ల, పిలాతుకు అప్పగించిరి. ।

2అప్పుడు పిలాతు నీవు యూదుల రాజవా అని ఆయనను అడిగాను. అందుకు ఆయన, - నీవు ।

3చప్పుచున్నావని? అతనికి ఉత్తరమిచ్చెను. । అప్పుడు 1అసగా అవునని,

Page 1092మార్కు 15వ అధ్యాయము

Page 1092 of the 1881 Telugu Bible - Mark
Printed page 1092 — tap to enlarge
Text layerOCR: Fair (73%)2 glyphs repaired

(ప్రధానయాజకులు ఆయన మీద అనేకాపరాధములు మోపుతు ఉండగా, ।

4పిలారు--నీవు ప్రత్యు ల్లేరమేమియు "చెప్పవా ఇదుగో! వీరు నీ మిద యెన్నో అపరాధములు మోపి సాక్యమిస్తున్నారని మళ్లీ ఆయనతో పలికెను. ।

5అయితే యేసు మళ్లీ ఉత్తరమేమియు ఇయ్యలేదు గనుక పిలాతు ఆళశ్చర్యపడెను.

6అతడు పండుగలో వారు అడిగిన ఒక శఖయిదీని "/ వారికి విడుస్తు ఉండేవాడు. । అప్పుడు కలహమందు నరహత్య చేసిన తన కలహ సహనాసులతో కట్రబడిన బరచబ్బా అసే "పేరు గల ఒకడు ఉండెను. ।

8అప్పుడం జనసమాహము తమ కొరకు అతడు ఎల్లప్పుడును చేసే ప్రకారము చేయ వలెనని "కేకచేసి అడుగుటకు ఆ ఆరంభించెను. ।

9అందుకు పిలాతు. నేను యూదుల రాజుని విడిపించుట మీకు ఇస్టమవునా? అని అడి గను. ।

10ప్ర; , ధానయాజకులు అసూయవల్ల ఆయనను అప్ప

11గించిరని అతనికి తెలుసును. ।! అయితే అతడు బర బచ్చాను వారికి విడిపించ వలెనని ప్రధానయాజకులు జనసమూహమును పే, రేపించిరి.

12అప్పుదు పిలాతు-ఆలాహైలే, యూదుల రాజని మిరు చెప్పీవాని నేను ఏమి చేయుటకు కోరుతున్నారని తిరిగీ వారిని అడిగాను. । అప్పుడు వారు. వాని శిలువ వేయుమని తిరిగీ "కేకలువేసిరి. ।

14అందుకు పిలాతు ఎందుకు? ఏ అపరాధము చేసెను! అని వారితో పలికినందుకు వారు-వాని శిలువచేయుమని మరీ ఎక్కు వా "కేకలు చేసిరి.

15అప్పుడు పిలాతు జనసమాహమునకు సంతుష్టి చేయుటకు మనస్సు గలవాడై, వారికి బరబ్బాను విడిపించి, యేసుని వారులో కొట్టించి, శిలువచేయబ

16అప్పుడు రాణువవారు ఆయనను ీతోర్య మనే* శాలలోకి తీసుకొనివెల్లి తమ స్తోమమంతయు కూర్చుకొనిన।

17తరువాత్య ఆయనకు ధూమ్ర, నప్రము తొడిగించి, ముండ్ల కిరీటము నల్లి ఆయన తలమిద

18ఉంచి, ।--యూదుల రాజా! నీకు శుభమని ఆయనకు వందనము "చేయుటకు ఆరంఛించిరి. ।

19అప్పుడు "ల్లు పుడకతో ఆయన తలమిద కొట్టి, ఆయన మిద ఊ మి'చేసి, మోకాళ్లూని ఆయనకు నమస్కరించిరి. ।

20వారు ఆయనను అపహసించిన తరువాత, ఆయన మీద ఉన్నఊన్న। *అనగాా అధికారస్థానము, +అనగా, రండన "ముిదలుకొని మాడన

ధూమ్ర) స్రీ, ఆయన స్వవస్తములు ఆయ

21అప్పుడు పల్లెటూరినుంచి వచ్చి ఆతోవను వెళ్లుతున్న సీమోననే కుశేనీయుడైన ఒకని ఆయన శిలువ మోయుటకు బలవంతము చేసిరి. ।

22అతడు ఆ౭ెక్సం, దు, కును రూపుకును తండ్రి. అప్పుడు కపాలస్థలమ'ే అథణామిచ్చే గొల్హొాథ అనబడిన చోటికి ఆయనను తీసుకొని వచ్చిరి. ।

23అప్పుడు బోళము కలిపిన మద్యము ఆయనకు తాగుటకు ఇచ్చుచు ఊండికి. అయితే ఆయన దాని పుచ్చుకొనలేదు. ।

24వారు ఆయనను శిలువ చేస్తి ఎవరు చేని ప్రుచ్చుకొన వలెమో అని ఆయన వస్త ములను గూర్చి చీట్లువేసి వాటిని పంచుకొనికి. ఆయనను శిలువచేసినప్పుడు మాడు ఘంటలాయె౭?25 ను.1।

26- యూదుల రాజు అని దోషారోపణగల మైవి లాసము ఆయన మైని వ్ర్రాయబ'డెను.

27మరియు కుడి పక్కను ఒకనిని యెడమ పక్కను ఒకనిని ఇద్దరు దొంగలను ఆయనతో కూడా శిలువ చేసిరి. ।

28అప్పుడు - ఆయన అపరాధులలో ఒకడుగా ఎంచబడుననే ప్రార "సరచేచ౯ాబ డెను. అప్పుడు ఆ తోవను వెళ్లేవారు తమ తలలు ఆ99 డిస్తూ-- ఆహో! దేవాలయము పడదోసి మాడు దినములలో కౌప్రీ వాడా! । నిన్ను నీచే రక్షించుకొని శిలువ౭0 మీదనుంచి దిగుమని వెప్పుతు, ఆయనను దూపషించుచు ఊండిరి. ।

81ఆ ప్రకారమే ప్ర, ధానయాజకులు కలతో కూడా అహహాస్యము చేయుచు ఇతరులను రక్షించెను; తన్ను తానే రక్షించుకొన లేడు; । ననము మాచి నమ్సృటకు ఇశ్రాయేలు రాజైన క్రీస్తు ఇప్పుడు శిలువ మీదనుంచి దిగివచ్చుగాక అని ఒకనితో ఒకడు ₹ప్పుకొంటు ఉండిరి. మరెయు ఆయనతో కూడా శిలున వేయలబడినవారు ఆయనను నిందించిరి. అయితే ఆరు ఘంటలు మొదలుకొని తొమ్తిది ఘంటలు అయేనరకు? ఆ చేకమంతటి మిద నీకి కలిగాను. ।

314తొమ్మిది ఘంటలకు యేసునా దేవాడేవా! నా దేవా! నన్ను ఎందుకు విడిచినావచనే అర్ధమి చ్చే ఎలోయి, ఎలోయి లమ్హా సబక్షాని! అని గొప్ప శబ్దముతో మొరచెపైను. । దగ్గిర నిలిచిన వారిలో కొందరు అది విని--ఇదుగో! ఏలీయాను పిలుస్తున్నాడనిరి. । అప్పుడు ఒకడు పరు7త్తి ఒక స్పంజీ చిరకతో నింపి ల్లు + అనగా, మధ్యాహ్నము జాము ఆరంభము. జాము అయేవరకు,

Page 1093మార్కు 16వ అధ్యాయము

Page 1093 of the 1881 Telugu Bible - Mark
Printed page 1093 — tap to enlarge
Text layerOCR: Fair (70%)8 glyphs repaired

। ఫ్రుడకకు దాని తగిలించి ఆయనకు శాగనిచ్చి- తలా ళండి! వాని దించుటకు ఏలీయా వచ్చు నేమో, చూతా ।। ప్రభ మనెను, । అయితే రేసు గొప్ప "కేకేసి ప్రాణము విడిచెను. ।

38అప్పుడు దేవాలయపు తెర పైనుంచి కింది (2 మట్టుకు "₹0డు ముక్కలుగా చినిగి పోయెను. । మరి . మ ఆయన యెదుట నిలిచిన శతాధిపతి, ఆయన ఈలాగు "కేకేసి ు ప్రరమ విడిచెనని చూచి నిశ్చయముగా -ఈ మనుష్యుడు దేవునిచేవుని కుమారుడైయుండెనని పలికాను. 40,41 స్తీ లు కూడా దూరమునుంచి చూస్తు ఉండిరి. । । 1 ఆయన గలిలైయలో ఉన్నప్పుడు ఆయనను 'ెంబడించి ఆయనకు పరిచర్య చేసిన మగ్గల ఊరి మరియ । చిన్నయాకోబు యోసే అనే వారి తల్లియైన మరియ, సలో మే, ఆయనతో కూడా యెరూపలేముకు వచ్చిన " చేశే అనేక ప్టీ లును వారిలో తఊఉండీరి.

42సాయంకాల మైనప్పుడు అది సిద్ధపరిచే దినమనగా ; క్ష8 సబ్చాతుకు పూర్వదినము! గనుక అరిమశైయ వాడైన యోా"శేపు థైర్యము తెచ్చుకొని, పిలాతు యొద్దికి వెళ్లి యేసు శరీరము అడిగాను. ఆయన ఘనత వహించిన ఆలోచనక'ర్తయై, 'దేవునిడేవుని రాజ్యమునకు ఎదురుచూస్తుస 1శ్తీడ్తీ ఉండెను. । అయితే పిలాతు ఆయన ఇంతలోనే । చనిపోయెనా అని ఆళ్ఫర్య పడి, ళతాధిపతిని తన యొద్దికి పిలిపించి - ఆయన చనిపోయి ఇబాలాసేఫపు ఆయె నేమో అని అతని అడిగాను. ।

45శతాధిపతివల్ల = తెలుసుకొన్ని యోశేపుకు శవమును ఇప్పింమెను. ।

46అతడు అవిసె నారబట్ర కొన్కి ఆయనను దింపి, ఆ బట్టతో చుట్టి, రాతిలో తొలిపించబడిన సమాధిలో శ్రమను ఉంచి పరుండబెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొలికాంచెను, ।

47అయితే వమస్టల ఊరి మరియ్య యోసే తల్లియైన మరియయు ఆయన ఉంచబడిన చోటు చూచిరి. అధ్యాయము. 1,2 సబ్బాతు అయిన తరువాత మగ్టల ఊరి మరియయు. యాకోబు తల్లియైన మరియయ్యు, సలోమేయ్సు తాము వచ్చి, ఆయనకు పూసే నిమిత్తము, సుగంధ ద్రవ్యము కొనిరి, వారుచారు ఆదివారమున పెందలాడి, త స్థూర్యోదయమందు సమాధి యిద్దికి వచ్చిరి, । అప్పుడు వారు - సమాధి ద్వారమునుంచి మన కొరకు ఆ రాయి ఎవడు పొౌర్ణించును? అని ఒక దానితో ఒకె వప్పుకొనుచుండగా, । పారు కన్ను లెత్తి ఆ 'రాయి పార్ణించబడి యుండుట చూచిరి. అది నాలా పె ద్దది. । అప్పుడు సమాధిలో ప్రవేశించి, తెల్లని నిలువు

టంగీ థభరించుకొని, కడితట్రు కూర్చున్న ఒక పడుచువాని చూచి, మిక్కి. లీ భయపడిరి. ।

6అయితే అతడు భయపడకండి; శిలువవేయబడిన నజశీనీయుడైన యేసుని మిరు వెతుకుతున్నారు. ఆయన "లేచి యున్నాడు; ఇక్కడ లేడు వారు ఆయనను ఉఊంచిన స్థలము చూడండి. । అయితే మిరు వెళ్లి ఆయన శిమ్యు గోర్య, పేతురుతోనును-ఆయన మి కంశే ముందుగా గలిలైయలోకి వెళ్లుతున్నాడనియ్యు, ఆయన మీతో "చెప్పిన ప్రకారము అక్కడ ఆయనను చూతురనియు ఇప్పండి అని పలికాను. । అప్పుడు వారుచారు త్వ రిరగా టైలువెళ్లి సమాధి యొద్దనుంచి పారిపోయిరి. వణుక్కు విభ్రాాంతియు వారిని పశ్పైను. వారు మిక్కి లీ భయపడి, ఎవనితో మైనా ఏమియు చెప్పలేదు.

9యేసు ఆదివారమున పెందలాడి లేచి మసగ్షల ఊరి మరియకు మొదట కనబడెను. ఆయన ఆ మెలోనుం-చి యేడు దయ్యములను వదలగొట్టి యుండేను. । ఆ మె10 వెల్లి, ఆయనతో కూడా ఊండిన వారు దుఃఖపడి, ఏ డ్చాచుండగా వారికి ఆ సంగతి తెలియచేసెను. ।

11అయితేఆయితే ఆయన బ్ర, తికియున్నాడనియు ఆమెకు అగు పడెననియు వారు విని నమవైరి. ఆ తరువాత చారిలో ఇద్దరు ఊరికి నడిచి చెళ్లు చుండగా, ఆయన వారికి 'జేశే రూపముగా అగపడెను. । వారు వెళ్లి తక్కిన వారికి తెలియచేసిరి. వారు వీరి మాటైనా నమ్మలేదు.

14పదకొండుమంది భోజనపజ్డీలో కూచులన్న బప్వడదు ఆయన వారికి అగపడి, తానుతౌను లేచిన తరువాత తన్ను చూచిన వచారిని నమనందున చారి అవిశ్వాసమును గూర్చి హృదయ కాఠిన్యమును గూర్చియు వారినిచారిని గద్దించెను. ।

15అప్పుడు ఆయన- మీరు సర్వలోకమునకు చెళ్ళి, యాదల్సృప్రికి సువాతణ ప్రకటించండి. ।

16నవి చాప్సి స్తము పొందినవాడు రక్ష్నీంచబడును, నమ్తనివానికి శిక్ష విధించబడును. ।

17నమ్మినవారిని ఈ అద్బుతములు 'చెంబడించును; నా నామమువల్ల దయ్యములను వదలగొట్టుదుర్క కొత్త భావలతో పలుకుదురు. ।

18పొనులను పట్టుకొందురు, మరణకర మైనది ఏమైనా శాగినను అది వారికి హోనిచేయదు, రోగులమిద చేతులు చలే వారు స్వస్థత పొందుదురని వారితో

19పెగా వారితో మాట్రాడీన తరువాత, ఆకాళమునకు ఎత్తబడి దేవునిచేవుని కుడిపాళ్వలణామందు కూచుకాండెను. । తరువాత ప్రభువు వారితో కూడా20 కార్య కర్తయై, చెంబడించే అదు తములవల్ల వాక్యము సిరపరుచుచుండగా, వారు జైలుదేరి అంతటా ప్రక క్షం టించి8. ఆమేన్,