సాక్ష్యం 94. ��్వర జుశ్రీశ్రీవఅ
కగట్స ఎ�న్
కాలము : 1835-1920 పరిచర్య : మషనరీ
""ఆయన నీకు సంపూర్ణమైన బహ�మానముచ్చును"
రాతు 2:12
క్రీస్తును ప్రేమించిన విశ్వాసి ఎ�న్ దేవునిరకై ఏ మంచి పని చేయాలో యోచించింది. ప్రభువు తనకిచ్చిన తలాంతును వాడాలని ఆశించింది. ఆమె అసహాయ స్థితిలో నున్ననా పద్యాలు వ్రాయలని అది ముద్రించాలని ఆశయంతో ప్రముఖుడైన పిలిపఫ్స గారి కందించింది. ఒకరోజు మంచు కురిసినరాత్రి. బయటకు వెళ్ళలేని స్థితిలో యింట్లోనే గడుపవలసివచ్చినపుడు ఆమెలో చెలరగిన మంచి భావాలన్నీ పద్యరూపంలోకి మార్చింది. ఒక సంగీత కళకారుడు ఆమె పద్యానికి మంచి సంగీతాన్ని సమకూర్చాడు. 1865లో అమెరికా ప్రెసిడెంటు అబ్రహాములింకన్గారి సమక్షంలో ఆమె వ్రాసిన పాటగా వేదికపై తెలిప చాల శ్రావ్యంగా అర్దవంతంగా పాడారు. ఆయన ఆశ్చర్యానందాలతో తన పస్రకటరీ పసవార్ట గారి ద్వారా వారిని తిరిగి మరొక్కసారి పాడమని ఆదేశాలిచ్చారు. ఆ పాటలో అర్థము అమూల్యమైనది. నిజమైన పసైనికులు పోరాటలు చేయనిచో నిలిచి ్రశవించనిదే నిరూపించలేము. అగ్ని పొగ తీవ్రవైనపుడు నీకు పని లేనపుడు , యుద�రంగము మౌనంగానంటే, నీ కరతవ్యము తెలిసికో, గాయపడినవారి శ్రమను గ్రహించుకో వారిని ఆదరించి }రటించు చనిపోయిన వారు అవ్యస�ంగా అనాధులుగా పడివుంటే వారిపై వపసతం కప్పు పనిలో నుండగలవా?
బూదిగంత విశావాస్ వీర వనితలు
110 ప్రతి వ్యక్తి ఆత్మ యుద్ధంలో పోరాడే ్ర్రియయేసుని పసైన్యవీరులమే. సిలువను బభుజమున వేసుకొని సాగిపోవువారమే. వేసిన ముందంజను వెనక్కు తీయక సర్వాంగ కవచమును ధరించు బాధ్యతగలవారమే. రాతు అనే పేద విధవరాలు తన దృష్టిని లోకం వైపు మళ్ళించక తలవంచి మౌనంగా తన కరతవ్యం బాధ్యత వహించి నిర్వాహించిగలిగంది. తన పనిని అతిశ్ర్ద్దతో చేస్తూ అతతగా]్న గౌరవించి పోషించింది. ప్రతి వ్యక్తి మనోభావాలన్నీ చూచి తగిన ప్రతిపఘలమచ్చే పరమపరిశుధు�డైన దేవుని దృష్టిలో మన జీవితాలున్నాయి. ఆయన నిద్రించడు. రాత్రి పగలు రెక్కల నీడలో బభ్రదపర్చి కాపాడువాడు చిన్న పనులు గుర్తించి దీవించి బహిరంగంగా ఘనత నిచ్చువాడని ఎ�న్ గీతాలు సాకషమస్తున్నాయి.
వవపవవ
సాక్ష్యం 95. జుశ్రీ�ఓ� ణ���ర �వశీతీస్త్రవ
ఎలైజా డేవిస్ జార్జి
కాలము : 1879-1979 పరిచర్య : మషనరీ
""అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతనిని తప్పించెదను" కీర్తన : 91:14
నమ్మకమైన దేవున సేవించుటలో వయససు పరిమతి వుండదు. ఏ కాలవైనా ఏ వయససు వారైనా, ఏ పద�తిలోనైనా క్రీస్తుకు సాక్షులుగా జీవించగలరని చరిత్ర చూపుచున్నది. నిండు నారళుి జీవించండి అని అనేకులను దీవిస్తూ వుంటాము. ఒక గొప్ప విశ్వాసి ఎలైజా నిండునారళుి జీవించింది. ఒక పండుగ వేడుకల సమయంలో 1911వ యేట క్రీస్మస్ ఆరాధనా సమయంలో ఆమెకు ప్రభుని మధురమైన మెల్లని స్వరం వినిపంచింది. దారప్రాంతాలలో నున్న ఆప్ఫికాలో సేవ చేయు పిలుపు విన్న తర్వాత తన 32వ సంవత్సరములో లిబైరియా ప్రయాణమయియంది.
క్రొత్తగా ఆప్ఫికా దేశానికి మషనరీగా వెళ్ళింది. 1945 వ సంవత్సరము వరకు పూర్తిగా 32 సంవత్సరాలు సేవా కాలాన్ని పూర్తి చేసికొని విశ్రాంతి తీసికోమని కొందరు సలహాలనిచ్చారు. ఆమె 65వ సంవత్సరంలో కూడా ఆప్ఫికా ప్రజల్రై తన శక్తిని ధారపోయాలనే ప్రేమ పొంగుకు వచ్చిందని తెలిపి తన స్వంత సొవ్ముతో తిరిగి ఆ ప్రాంతం చేరింది. 90సంవత్సరాల వృదు�రాలిగా ఆమె నాతన కార్య్రకమాలు చేపట్టుట స్థానిక ప్రజలకు చాల వింతగా తోచింది. ఆ ప్రాంతంలో మషన్ సోపసైటీ ఆరంభించింది. దావీదు నిండు వయససులో తన తరము వారికి సేవ చేసి నిద్రించిన
బూదిగంత విశావాస్ వీర వనితలు
111 రీతిగా ఆమె తన 100వ యేట ప్రభువు నందు నిద్రించింది. ఆమె తన సేవా కాలంలో గొప్ప గురితంపుగల ఎనిమది స్కూళ్ళు సా�్రించుట మాత్రమే కాదు 100 పైగా సంఘాలు సా�్రించుట సామాన్యమైన కార్యం కానేరదు. ఆమె తన జీవితకాలాన్ని అతి సమర్థవంతంగా గొప్ప సృజనాత్మక సాపుర్తితో ప్రజ్ఞావంతురాలిగా చిర్స్మరణీయవైన కార్యాలు ప్రభువు కొరకు తలపెట్టి సాదించగలిగంది. సేవచేయుటకు వృద్ధాప్యము అడడురాని నిరూపించింది. ఒకవేళ్ నీవు వృద్ధాప్యము చేరావా లేక చేరుచున్నావా? గొప్ప విశావాసంతో కాలేబు నేను చేయగలను. నాకు శక్తి చాలననే నినాదంతో నిలిచి సేవించినట్లే ఎలైజా ప్రభుని సేవించింది. నీలో ఆశ ఉంటే ప్రభువు నేరవేర్చగలరని నవ్ము.
వవపవవ
సాక్ష్యం 96. వీ�తీస్త్ర�తీవ్ దీశ్రీ�స్త్రస్త్రవ �శీసశీశ్రీ���అ
మారగరట్ గోడోలైపున్
కాలము : 1652 - 1678 పరిచర్య : మషనరీ ""పాపవెకకడ విసతరించెనో అక్కడ కృప అపరిమతముగా విసతరించెను" రోమా 5:20
ఎంత ధనమున్ననా, పలుకుబడిగల వ్యకుతలైననా ఆత్మవిలువ గ్రహించినవారు కావాలి. ఆత్మ విలువను గౌరవించి ఆత్మ జాలరులుగా జీవించాలని క్రీస్తు ఆదేశవైయున్నది. మారగరట్ ఇం^్లషు వారితో రాయల్ కుటుంబంలో అతి ఆడంబరాల మధ్య �శవార్యంతో పెరిగింది. గొప్ప జీవితం కాంక్షించే రాజైన చారర్లస్ ఆదీినంతో గొప్ప సదుపాయలు గల ధనిక ప్రభావం మధ్య జీవించాడు. ఆమె యింటి జీవిత విధానం ఆమెకు నచ్చలేదు. ఆడంబర జీవితాలకు విసిగిపోయింది. ఆయన విచ్చల విడి జీవితం పేకాట, త్రాగుడు ప్రాంతాలలో ఆమె ప్రాంతగా ప్రార్థించే స్థలము లభించేదికాదు. మంచి జీవితం జీవించాలని ఆశించేది. బైబిలు ధ్యానాలు ప్రార్థన భక్తుల సహవాసం కోరది. పాపము అంటని జీవితాన్ని కోరుకునేది. పెండ్లి కోరుకోలేదు. కాని ఆమె స్నేహితురాలు మంచి సలహానిచ్చింది. యేసు తల్లి వివాహమాడి భర్తగా పొందిందిగద! ఒకరికొకరు తోడుగా నుండి ఆత్మీయు సహవాసంతో ప్రోత్సహించు కోగలమని తెలిపంది. ఆమె చివరకు వివాహం చేసికొన్ననా, సామాన్య జీవితాన్ని కోరింది. ఒకగొప్ప రచయిత ఆమె జీవితాన్ని గుర్తించి చాల ప్రశంసించాడు. దషుటల ఆలోచన చొప్పున నడువక, పాపుల మారాగన నిలువక యెా�వా ధర్మశాస్రతము నందు ఆనందించాలన్న వాగ్దానము నమ్మిన మారగరట్ ధన్య జీవి.
బూదిగంత విశావాస్ వీర వనితలు
112
సాక్ష్యం 97. �శీర�శ్రీ�అస �శీటశీతీ్�
రోసలిండ్ గోఫోర్త
కాలము : 1864-1942 పరిచర్య : మషనెరీ భార్య ""క్రీస్తుతోడి వార్సులము" రోమా 8:17
ఎందరో దేశదేశాలకు మషనరీలుగా ప్రయాణం చేసి వెళ్ళి శ్రమలు భరించి నిందదాషణ యిరుకులలో సుగంధాలు విరజివ్మారు. త్యాగపూరిత సేవలు చేయగలాగరు. దాని పఘలితమే నేటి సంఘాలలో ఆత్మీయ పెన్నిధి మాల ధనవై నిలిచి ఆత్మలను బభ్రదపర్చగల్గుచున్నది. గొప్ప ప్రార్థన ద్వారా ఘనమైన సేవలు, గురితంచబడిన సేవచేసిన గోఫోర్త గారి సతీమణి రోసలిండ్గారు. ప్రతి వ్యక్తి, వారి వ్యక్తిగత జీవితంలో అంతరయదా�లు బాధలు, వేదనలను పూర్తిగా అవగాహన కాకపోవచ్చు. 1888వ సంవత్సరములో వారు గొప్పగా సేవను ఆరంభించిన చైనా దేశంలో సువార్త ప్రకటనకు గొప్పగా ప్రాధాన్యత నిచ్చారు. గొప్ప తపనతో పౌలు, ్రేతురులననసరిస్తూ గంభీర ప్రసంగాల ద్వారా ఆతృతతో కాలము గడిపేవారు. మారు మాల గ్రామలనెన్నో దర్శించేవారు. వారి శ్రమ పఘలించుటకు కాలము పట్టినను, చీకటిలోనున్న కుగ్రామాలలో నున్న పల్లెటారి ప్రజల మధ్యకు వెళ్ళి సేవ చేయుటకు రోసలిండ్ను కోరవారు. కాని భడడ్ల పెంపకంలో ఆమె ఆయనతో ్రగామ గ్రామాలు తిరుగలేని అసహాయతతో నుండేది. ఆయన సేవా వివరాలు ఆత్మల భారము ఆయన భార్యతో వివరించగా, సున్నిత హాృదయంగల ప్రేమగల రోసలిండ్ హృదయం కరిగిపోయేది. ఆమె భర్తతో దారగ్రామాలకు తరలి వెళ్ళినచో ఆమె భడ్డలు పలు వ్యాధులకు గురికాగలరని బభయపేది. ఎట్లె�నా కలసి సేవ చేయాలనే ఆసక్తితో యిద్దరూ దీనంగా ప్రార్థించి భారాలు పంచుకొనేవారు. దేవుడు, ఆయన రెక్కల క్రింద వారికి ఆరోగ్యమస్తారని నవ్మేవారు. అపాయాల నుండి తప్పించు సమర్థుడు శక్తిమంతుడని విశావాసంతో జీవించేవారు. ఆమె 11 మంది సంతానం పొందగా, గ్రామాలలో సదుపాయాలు వైద్యము అందుబాటులో లేక 5మంది బిడ్డలు మరణించుట ద్వారా ఆమె అధిక దు'ఖము పొంది వారిని అన్యదేశంలో సమాధి చేయునపుడు శోక సముద్రంలో మునిగి దు'ఖం ఎదురొకన్నది. మరణమైన హింసయె�న ఏదైనా క్రీస్తునుండి ఎడబాపనేరదని పౌలు సందేశాన్ని పూర్తిగా గ్రహించి ధైర్యపడ్డారు. ఈ లోకంలో శ్రమ కలిగనపుడు ధైర్యం తెచ్చుకోమని క్రీస్తు ధైర్యము చెప్పారు. ఈ లోకంలో నిందలు, బాధలు శ్రమలు బభరించగలిగతే పరలోకంలో మీ పఘలము అదికమగునని తెల్పారు. నమ్మకంగా పని చేసిన వారికి ప్రతి పఘలము దాగి వుందనే వాగ్దానాలు మరువరాదు.
బూదిగంత విశావాస్ వీర వనితలు
113 విశావాసం ద్వారానే నీతిమంతులు జీవిస్తారు. శ్రమలో నిలువ గల్గుచున్నావా? ఓరుప కనపర్చగల్గుచున్నామా? గొప్ప వాగ్దానాలు జయము కలుగునట్లుగా భయపడరాదు క్రీస్తు విశ్వాసి అంటా 366 ఏడాది పొడుగునా బైబిలు వాగ్దానాలు బభ్రదపర్చారు. నీవే స్వయముగా నీ కష్టములలో దేవా, యుని ప్రార్థించగా, దేవుని వాగా�నావ[నానుకొని దీవెన కొర్రై వేడుకొనగా దైవగ్రంధ మందున్న మాటలు వరాల మాటలని మేలు దాటి కీడు దరికి రాదని నమ్మచున్నామా? నిబ్బరంగా మరణ శ్రమలు భరించిన రోసలిండ్ అనుభవాలు నేరచుకుందాం.
వవపవవ
సాక్ష్యం 98. వీ�తీస్త్ర�తీవ్ �శీటశీతీ్�
మారగరటు గోఫోర్త
కాలము : 19 వ శతాబ్దం పరిచర్య : మషనరీ
మషనరీలకు అండగా నుండి సేవచేసిన భక్తులు తెరవెనకనే నిలిచి దేవుని చిత్తంలో వారి ప్రయాస్ వ్యర్థము కాదని ఎరిగి సి�రులు కధలని వారుగా నిలుసాతరు. వారిని చూచి దేవుడు భళా నమ్మినకవైన మంచి దాసుడా, దాసురాలా అని ప్రశంసించే విలువైన ప్రశంస్రై కొన్ని జీవితాలు వారి జీవిత కాలమంతా శ్రమించి నిత్యతవాంరకై నిరీక్షించిన త్యాగధనులైందరో చరిత్రలో దాగివున్నారు. 1900 సంవత్సరములో మారగరటు అను పేరుగల గొప్ప విశ్వాసి చైనా దేశానికి సేవ చేయుటకు మషనరీగా ప్రయాణం చేసి వెళ్ళి శ్రమలు భరించారు. చైనా ప్రజల ఆత్మీయ పరిణిత్రై వారిని గొప్ప విశ్వాసులుగా తీర్చిదిదు�టకు చాల శ్రమించింది. 1911 లో జోనాతన్ గోఫోర్తగారు గొప్ప ఉజ్జీవ సరభలను నిర్వాహించారు. మారగరట్ ఆయన ప్రసంగాల ద్వారా గొప్ప}త్సాహాము, ఉజ్జీవం అందుకున్నది. ఆమె నేరచుకున్న గొప్ప ఆధ్యాత్మిక పాఠాలను క్షుణణంగా మననం చేసికొని ఆమె గ్రామ గ్రామాలలో సువార్త తెలియని వారిని చేరి ఆ పార�ాలన్నీ నేర్పింది. వారు కూడా ఆమె వలై గొప్ప ఉజ్జీవాన్ని అందుకున్నారు. వారి హృదయాలు పాప భీతిలో కదిలించబడగా పశ్చాత్తాపంతో ఉన్నట్లు నేను వచ్చెిదన్ అనే భావం ద్వారా క్రీస్తు పాదాలను ఆశ్రయించారు. చెప్పనశక్యమైన రక్షణానందాన్ని సీవాకరించారు. అనేక ప్రాంతాలలో హైస్కూలు విద్యార్థులు ప్రసంగాలకాహావానించారు. ఆనందంతో విద్యార్థుల ఆత్మల కాపరిగా నిలిచి గొప్ప ప్రసంగాల ద్వారా వారి ఆత్మీయ స్థితిని ప్రభావితం చేసింది. క్రీస్తు కొరకు ప్రయాసడు ఆరాటము, ఆసక్తి, ఆనందం
బూదిగంత విశావాస్ వీర వనితలు
114 నీలో వున్నాయా? మారగరటు ఒక ప్రసంగము ద్వారా గొప్ప ఆధ్యాత్మిక పరిపక్వత నందుకొని తనవలై తన ప్రసంగాల ద్వారా అనేకులు విశావాసులై దైవ సేవకు ఆసక్తితో ముందంజవేయుటకు నమ్మకమైన సేవ చేయగలిగంది. పౌలు సీలలు బోధయందు చూపిన ఆసక్తిని బట్టి చెరసాలలో వేయబడ్డారు. కీర్తనలలో కీర్తించి భక్తిని కనపర్చగా మాటలు లేక మౌనంగా సాక్ష్యం ద్వారా అద్భుతం చూచారు. జైలు అధికారి ఆయన కుటుంబం ఆ శ్రమ ద్వారా క్రీస్తు శిష�్యలయయారు. నీ జీవితము ద్వారా గానీ, నీ ప్రసంగాల ద్వారా గానీ, నీ పరిచర్య ద్వారా క్రీస్తు ఆనందించగల అనుభవం నీకుందా? నిరణయించుకోగలవా?
వవపవవ
సాక్ష్యం 99. వీ�తీతీశీష �తీ���ఎ
మారో గ్రహావ్
కాలము : 1892-1981 పరిచర్య : మంచి తల్లి
""నీవు నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకొనుము" యెహోషువా 1:18
ప్రముఖ ప్రపంచ వకతగా నిలిచిన బిల్లీ గ్రహెాం గారు చాల మంచి బాల్యము అనుభవించారు. తల్లి మారో మంచి తల్లిగా గొప్ప భక్తుని వెలుగులోనికి తేగలిగంది. గ్రహెాంగారి తల్లి పల్లెటూరులో జీవించి కష్టజీవిగా నుండి గొప్ప బభకుతడై అనేక ఆత్మీయాభివృది�కి మాల పురుషుడైన బిల్లీ గ్రహెాం గారిని భక్తితో పెంచింది. ఆయన ప్రజ్ఞతో ఘనుడయయాడు. చాల గంటలు ప్రార్థించేది. బైబిలు బాగా చదివేది. పిల్లలతో చదివించేది. వారికి ఆవులు కగదేలండేవి. ఉదయాన్నే 2.30 గంటలకు లేచేది. భ�్లకి కూడా లేచి పాలు పితికే పని వుండేది. పశువుల సంఖ్య 75 ఉండగా వీటికి పాలు తీయుట చాల కష్టమైన పనిగనుక దైవ ధ్యానము, యింటిపని ్రిల్లలతో పని చేయంచుట చాల నలిగిపోయేది. ఆమె భర్త పిల్లలతో భోజనము బల్లమీద కూరచుండి ప్రార్థించే సమయంలో ఒక బైబిలు వాక్యము క్యాలండరులో నుండి చదివించేది. పిల్లలంతా బైబీలు వాక్యం కంఠత పెట్టేవరకు ఆమె ్రశద�వహించేది. పిల్లలకు మధ్యాహ్నా భోజనము యిచ్చు సమయంలో బైబిలు వాక్యం గురతుకుతెచ్చేది. రాత్రి ప్రార్థనా సమయంలో కుటుంబమంతా కలసి చేసిన ప్రార్థనా బలవే భ�్లని బభకుతడిలా మార్చింది. వారి బాల్య జా�పకాల్లో వారంతా కలసి ప్రార్థించుట, వాక్యం ధ్యానించుట ప్రతి కుటంబానికి అత్యవసరమైన ఆత్మీయు అవసరత భక్తిలో క్రమము
బూదిగంత విశావాస్ వీర వనితలు
115 అవసరమని బిల్లీ నేరచుకున్నాడు. విచ్ఛిన్న కుటుంబాలు విడాకులు, దురలవాట్లకు దారంగా భడడ్లను పెంచిన గొప్ప తల్లి మోరోగారు ధనయరాలు.
వవ
పవవ
సాక్ష్యం 100. జు��వశ్రీ ష�్వతీర
ఎథెల: వాటర్ ్స
కాలము : 1896-1977 పరిచర్య : సువార్తగాయకురాలు ""దేవుని ప్రేమించువారికి మేలు కల్గుట్రై సమసతము సమకూడి జరుగుచున్నవి". రోమా 8:28
గొప్ప భక్తుల భక్తి ప్రభావము వల్ల ఎందరో విశ్వాసులయయారు. బిల్లీ గ్రహెాం గారి గంభీర రక్షణసువార్తను విన్న ఎధెల్ వాటర్స అనే వనిత ఆమె జీవితం నిరాశ విచారంలో మునిగిపోగా ఆ వాకుక శక్తి చే రక్షించబడింది. ఆమె చాల వివాదాల మధ్య జీవించింది. ఆమె తల్లి చిన్న వయససులో 12 సంవత్సరాలపుడు ఒక దుర్మారుగని వల్ల అత్యాచారము చేయబడింది. అమాయకవైన వయససులో గర్బువతి అయింది. ఆ పఘలితంగా ఎథైల్ జన్మించింది. భర్త లేకుండా తల్లిగా నున్న ఆ పసీత జీవితం ఎంత దు'ఖ కరవెా ఎథైల్ అమ్మమ్మ గుర్తించింది. ఎథైల్ పెంపకాన్ని ఆమె ప్రేమతో సీవాకరించింది. వారిద్దరూ అతి పేరికంలో జీవించారు. చాల ఆకలి బాధతో కృంగిపోయింది. కుక్కలు తినే ఆహారం ఆమె తినవలసివచ్చేది. సాకల్లో కూడా అశాంతితో తిరుగుబాటు బాలికగా నుండేది. ఆమె చేయని నేరానికి ఆమె మానసిక వ్యధకు గురైంది. హాగరును దేవుడు చూచాడు. ఆమెపై దేవుడు దృష్టించాడు. ఆశ్చర్యరీతిగా ఒక దినాన్న బిల్లీ గ్రహాం గారి ఉజీ�వసరభలు పఘలితంగా ఆమె తన 12వ యేట తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించింది. ఆమెకు చిన్న పిల్లల ప్రోగ్రాములో పాటలు పాడే అవకాశం కలిగంది. ఆమె శ్రావ్యంగా పాడగలిగన ప్రతిభగల తలాంతు దేవుడావెకిచ్చారని అనేకులు గుర్తించారు. ఆమె గాయకురాలిగా కళకారిణిగా గొప్ప సా�యిలో రాణించింది. నయాయారుకలో మేడిసన్ సేక వార్ గారెడ్న్లో 1957లో ఆమెకు పాట పాడు అవకాశమచ్చారు. ఆమె పాట విని శ్రోతలు చప్పట్లు కొట్టి అభినందించారు. గాయక బృందంతో కలసి పాడే అవకాశాలతో పాటు (సోలోగా) ఒంటరిగా పాడే అవకాశాలు కలాగయి. దేవుడే తనకీ అవకాశమచ్చి ప్రశంసలన్నీ యిప్పిస్తున్నారని కృతజ్ఞత తెలిపంది. గతంలో అనాధగా ఒంటరిగా నయానతా భావంతో గడిపిన నిరాశపూరిత రోజులను జ్ఞాపకం చేసికొని, దేవుడే గొప్ప మారుపనిచ్చి గౌరవ ప్రధవైన
బూదిగంత విశావాస్ వీర వనితలు
116 జీవితమచ్చి ఘనపర్చారని దేవుని ఘనపర్చి ఆరాదించింది. భీకర తుఫానులు తరలి వచ్చినా యేసు మాటతో నెమ్మ[ంచగల శక్తి ప్రధాత యేసు చేతిలో ఆయన చిత్త స్వరూపంలోకి ఆయనే అందమైన పాత్రగా మార్చగలరని నిరీక్షిసేత ఆయనే మనలను ఆదుకొని అత్యన్నత స్థానంలో నిలబైటటగలరని ఎిథైల్ సాకష్యమే మనకు విలువైన పాఠం నేర్పిస్తుంది.
వవపవవ
సాక్ష్యం 101. జుశ్రీ��అ� న�శ్రీశ్రీ
ఎలివానా హాల్
కాలము : 1820-1889 పరిచర్య : ప్రైస్తవ గీత రచయిత్రి
""మరణమునకులోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించను?" రోమా 7:24
గొప్ప పాటలు వ్రాయగల ప్రతిభ దేవుడిచ్చిన గొప్ప తలాంతు దీవెనైయున్నది. కానీ ఆ పాట వ్రాయుటకు ప్రోద్బులవైన సంఘటనలను గమనిసేత ఆశ్చర్యపడి దేవుని స్తుతించగలము. పాటలు వ్రాయు సమర్థత గలవారు కొందరైతే రాగాలు పెట్టు ప్రతిభ కొందరికి దేవుడిస్తాడు. మంచి రాగాలను బట్టి విలువ కల్గుతుంది. ఎలివానా అనే వనిత ఒకరోజు వెుధడిస్తు చర్చిలో ఉదయపు ఆరాధనలో పాలుగంది. ఆ ప్రార్థనా సమయానికి విరామము కనిపంచనందన ఒక కాగితము తీసికొన్నది. కాగితము మీద తనకు తోచిన భావాలు పద్యముగా వ్రాయుట ఆరంభించింది. పూర్తి పద్యము వ్రాసింది. ఆరాగన్ వాయించే విశ్వాసికి తన పద్యాన్ని అందించింది. గ్గప్గారు మంచి సంగీతాన్ని జతచేసి ఆరాగం శ్రావ్యంగా నున్నదని ఆనందించారు. ఆమె మాటలు అర్థవంతంగా చాల ్రపోత్సాహకారంగా నున్నవని, చాల మందిని ఆకరి�ంచిందని గుర్తించారు. బలహీనతతో శక్తిహీనురాలగా నున్న నా ప్రియమైన కుమారీ నీ బలము చాల తకుకవగా నుండవచ్చు కనిపెట్టి ప్రార్థించు. నా దగ్గర నీవు సర్వ సమృద్ధిని సంపాదించుకొని సమస్తాన్ని పొందుకోగలవు. యేసు నీ బుణాలన్నీ చెల్లించగలడని నవ్ము. ఏ రీతిగానైననా నీ పాపాలన్నీ తొలగిపోయి హిమము కంటే తెల్లగా చేయు నీ యేసు నీకున్నాడని నవ్ముకో. ఆమె భావాలు చాల అర్థవంతంగా ఉన్నాయి. ఎవరూ ఉచితంగా లభించు రక్షణ కొనలేరు. క్రీస్తు సిలువలో చూపిన త్యాగపూరిత ప్రేమ ద్వారానే పొందగలము. ఆయనను మన జీవితంలోకి ఆహ్వానిస్తే దేవుని న్యాయపీఠము వద్ద నిర్దోషిగా నిలుస్తామని నవ్మాలి. నీ పాపాలు మహిమకంటే తెల్లవి కావాలంటే
బూదిగంత విశావాస్ వీర వనితలు
117 యేసు సిలువ చాలు. నిజమే ఆమె సాక్ష్యములో భావాలు ఎందరికో సాపుర్తినిచ్చాయి. దేవుడు నిరంతరము తోడైయున్నానని వాగ్దానమిచ్చిన వాడు నమ్మదగినవాడు. మన విశ్వాసాన్ని ఘనపర్చివాడు ప్రేమగలవాడు. దేవుని భడడ్లను నడిపించేవాడు. వాగ్దానాలు మర్చిపోనివాడు. అందువల్ల ఆమె చెప్పిన మాటలలో నేను నమ్మిన నా దేవుని నేను ఎరుగుదును. నీవు దేవుని స్వయంగా ఎరుగుదువా? ఆయన ప్రేమ ప్రభావం వల్ల నీవు ఆయనకేమ చేయగల్గుచున్నావు. పాట వ్రాయకపోయినా ప్రార్థించు.
వవపవవ
సాక్ష్యం 102. దీవ్వ �తీవవఅ
ఎలిజబైత్బైట్టి^్రన్
కాలము : 1920-1997 పరిచర్య : మషనరీ
""ఏ విధము చేత నైనను కొందరిని రక్షింపవలైనని అందరికి అన్నివిధముల వాడైయున్నాను." 1కొరింథీ 9:22
విశావాస్ వీరులు ప్రభువు కొరకు ఎదో రంగంలో ఏదో ఒక వీరత్వాన్ని చూపగలరు. ^్రన్ పేరు బైట్టి అనేవారు. ఆమె విద్యాభ్యాసములోనే ఆర్మీలో విమానాలు నడిపే పైలట్ కోర్సులో చేరాలని ఆశించి. ఆ ట్రయినింగులో చేరింది. ఎందుకీ రీతిగా శ్రమ నీవు పడుచున్నావు? నీవు పసీతవి కదా! యీ సాహసాలు ప్రమాదమని నిరుత్సాహపర్చారు. నేను క్రీస్తు కొరకు సేవ చేయాలని మషనరీగా నుండాలని ఆశతో నేనీ ట్రయినింగులో చేరానని జవాబు చెప్పేది. ఈ ట్రయినింగు ప్రభువు సేవ కొరకే అని నమ్మింది. అదే రోజుల్లో బైబిలు తర్జుమా చేయు ఒక సంస్థ వెుక్సికోలో విక్లిపఫ్ పేరున పనిచేయువారంతా మాకు విమానము నడిపే పైలట్ అవసరమని తెల్పారు. వెంటనే బైటీట నేనున్నానని ముందుకు వచ్చి సేవ్రై సిద్ధపడింది. "పెరు అనే ప్రాంతంలో ఆమె చాల ప్రయాసపడి సేవలో సహకరించింది. ఆ భయంకర పర్వత శిఖరాలపై ఒక పసీతగా విమానం నడిపించు పని చాల క్లిష్టమైనది. ఆమె ఎన్నుకున్న పని తన కిష్టమైన పని ప్రభువు సేవ చేయువారికి సహాయపడుటలో ఆనందించింది. కాక�పిట్లో కూరచుని భయంకర ప్రాంతాలలో సంచరించు రీతి క్లిష్టమైనది. శ్రమలు ఎదుకొకనుటకు సాహసం కావాలి. క్రీస్తు శ్రమలో ఆదరించువాడు శ్రమ దినమున కృంగిన యెడల చేతకానివారము కాగలము గనుక ధైర్యముతో క్రీస్తు కొరకు సేవ చేయుటకు సాహాసించుట బైటీట నేరుప పాఠము. ఆమెను విశావాస్ వీరమనితగా చెప్పుకోగలము.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
118
సాక్ష్యం 103. �తీవస్త్రస్త్ర జీవరర�వ
ర్రగగ� జీస్సీ
కాలము : 1875-1945 పరిచర్య : మషనరీ ""అది అతనికి నీతిగా ఎంచబడెను" రోమా 5:22
చైనాలో పని చేసిన విష్నీరీలంతా ఎన్నో శ్రమలు పేవారు. హింసబాధలు అనుభవించిన కొందరిలో ర్రగగ�జైస్సీ ఒకరు. 1900 సంవత్సరంలో అతిక్రూరంగా హింసాకాండలో ప్రైస్తవులు చాలమంది మరణించారు. వీరి ్రశమాకాలంలో వందమంది పైగా ప్రోటసటంటు మషనరీ వారు మరణించారు. వారిలో జైస్సీ తప్పించుకొని బయటపడింది. ఆమెతో పాటు ఒక మషనరీ కుటుంబం కలసి ఒక దేవాలయంలో భయంతో దాగి జీవించారు. ఎలాగో వారి గార్చి తెలిసికున్న శ్రతువుల దృష్టిలో పడగా వారిలో ఒకరిని తాటాతో చంపేసారు. ఈ జైస్సీని జుట్టుపట్టుకొని లాగికొట్టి బురదలోకి ్రతోసారు. ఎంత హింసించిననా, శరీరము నలిగిననా ఆత్మ నాతన శక్తితో నింపబడింది. క్రీస్తు కొరకు హింస బభరించుటలో ఆనందం పెంపొందింది. పసైపఘను, దానియేలు, షద్రకు మేషాకు అబైద్నెగో, యోసేపు శ్రమలు, పౌలు సీలలు, పేతురు చెరసాల శ్రమలు ధ్యానించింది. ఆమెలోని సేవా భారాన్ని ఎవరా తీసివేయలేకపోయారు. ఆమె తిరిగి తన ప్రాంతం ఇంగ్లాండు చేరి తర్వాత తిరిగి హింసించిన ప్రాంతాలను చేరి సేవ ఆరంభించింది. చైనాలో 15 సంవత్సరాలు సుదీర్ఘ కాలం నమ్మకమైన సేవ కొనసాగించింది. ఆమె సేవలో గొప్ప బలముంది. గొప్ప పఘలితాలను పొందింది.
ఆమె శ్రమలు చరిత్రలో చిర్సా�యిగా నిలిచాయి. క్రీస్తు కొర్రై ఆమె ఎన్నో శ్రమలు బాధలు నిందలైట్లు భరించింది? క్రీస్తు సిలువ లోపడిన శ్రమలకు ఆ ప్రేమకు నీవేమవవాగలవు? నీ జీవితాన్ని ఆర్పించుకోవాలి. ఎన్ని శ్రమలు ఎదురొకనగలిగతే దేవుడు అంత గొప్ప కృపలనిస్తారు. ఆయన కృప బలహీనతలయందు పరిపూరణము కాగలదు. శ్రమలలో జీవితము ఎంత విలువైనదో అర�వంతమైనదో అర్థం కాలేదు. ఆమె శ్రమల బాధ నుండి తేరుకొని 15 స్థలాలలో ఉజ్జీవ సరభల నిర్వాహించింది. ఒకసారి స్రీతల కూటానికి 400 మంది హాజరయ్యారు. వారంతా బహు దారప్రాంతం నుండి తరలివచ్చారు. దార ప్రాంతలు పయనించుట సులువైన పనికాదు. కొన్నిసార్లు దారప్రాంతాలలో నిద్దపోవలసివచ్చేది. సరియైన ఆహారం దొరికేది కాదు. ఎన్నో శ్రమలు పడి ఉజీ�వసరభలు నిర్వాహించగా ఆమె ప్రసంగాలలో నున్న ఉన్నత భావాలు,
బూదిగంత విశావాస్ వీర వనితలు
119 ఆకర�ణీయుగా చెప్పగల సమర�తను బట్టి చాల ఆనందంగా సేవ జరిగించేది. క్రీస్తును రక్షకునిగా సీవాకరించువారు అధిక సంఖ్యలో నుండుటను బట్టి ఆమె సేవలో గొప్ప పఘలితాలను చూచి దేవుని ఘనపర్చిది. నీ సేవ ఫలభరితంగా వుందా? సేవపట్ల ఆసక్తి ఉందా?
వవపవవ
సాక్ష్యం 104. �అస్త్రవశ్రీ�అ� �తీ�ఎసవ
ఆంజై�నా గ్రిమీక
కాలము : 1805-1879 పరిచర్య : పద్య రచయిత్రి, గ్రంథదకరత ""మీ ప్రేమ నిషకపటవైనదై యండవలైను" రోమా 12:9
చాల మంది దైవ సేవకుల పరిచర్యలో పేలను ప్రేమించి సేవ చేసినవారు అనేకులున్నారు. గ్రిమీక అంజై�నా, శారా అనువారిద్దరూ చాల ధనిక కుటంంబములోనివార. అమెరికాలో దకిషణ కారొలినాలో సేవలకులను బానిసలు పోషించే యింట్లో జన్మించారు. 1819వ సంవత్సరంలో వీరు జార్జి ఫాక్స్ అనుచరులైన కేవాకర్లు ప్రభావంతో క్రీస్తును రక్షకునిగా అంగీకరించారు. వారి ప్రైస్తవ సిదా�ంత ప్రభావము వల్ల ఆ బానిసలు బాధలు భరించుట వారికి బాధగా తోచింది. వారు బానిసలను ఆనంద పరచుట్రై ప్రయత్నాలు చేసారు. వారు మీటింగుల నుండి రాగానే బానిసలందరికీ సండే తరగతులను ప్రారంభించారు. వారికి చదువుట వ్రాయుట నేర్పించారు. బానిసలుగా ఉండు పద�తిని శాశ్వతంగా నిర్మాలించాలని ఆశించారు. దైవచిత్తంలో అందరినీ సమానంగా ప్రేమించాలని వీరి ఆశయము. ఈ ఆశయాల్రై ్రశవించినందన సవాకీయులే వ్యతిరకించారు. కొందరు స్నేహితులు నిరుత్సాహపర్చారు. యింతలో వాళ్ల నాన్నగారు మరణించారు. ఆమె తల్లి, తండ్రి ఆస్తిని ఆమెకు ఆందజేసింది. ఆ సొవ్ము సావార�ంతో దాచుకోలేదు. దైవసేవ్రై వినియోగించదలచి బానిసలకు సవాతంత్రత లభించు ప్రయత్నాలలో డబ్బు వెచ్చించి దగ్గర నున్న బానిసలను ఆశ్రమములో చేర్చారు. మంచి పెంచుటకు ఆదర్శాలు గరగా నంచుకొని శ్రమలు విమర్శలు నిందలు భరించాలి, త్యాగం చేయాలి అదే విశ్వాసి కరతవ్యం. స్వార్థం విడనాడాలి. అంజ�నా ఆదర్శము శ్లాఘనీయవై స్మరణీయమయినది.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
120
సాక్ష్యం 105. ళ�తీ�� న�శ్రీవ
శారా హేాల్
కాలము : 1788 - 1879 పరిచర్య : రచయిత, ఎడిటర్, గీతరచయిత ""దేవుని మహిమపర్చి కృతజ్ఞత చెల్లించెను" లాకా 17:15
దైవ సేవ చేయాలని గొప్ప ఆశయంగలవారు క్రీస్తును ప్రేమించేవారు. ఆర్థికంగా పేదవారైనను గొప్ప విశ్వాసులుగా నిలిచి వారి పరిధిలో గొప్ప సేవ విజ్ఞాపన ద్వారా చేయగలేగవారు. శారా అనే వనిత భర్తను పోగొట్టుకొని చిన్న భడడ్ల తల్లిగా ఒంటరిగా విధవగా నుండి చాల శ్రద్ధతో దేవుని పనులు చేయుట ఆశ్చర్యం కలిగస్తుంది. పసీతల పక్షంగా ఒక వయాగజైను ఆరంభించింది. 1822 వ సంవత్సరములో పసీతల మషనరీ సోపసైటీ స్థాపించింది. పసీతలు అబలలు కాదు. సబలలని నిరూపించింది. ఆమె ఆవిరామ కృషి పఘలితంగా దేశ వ్యాపతంగా కృతజ్ఞత దినముగా వేడుకగా జరుపుకొనే పండుగను ఆరంభించారు. ఆమె శ్రమించిన శ్రమ పఘలితము కారణమని ఆమెను ప్రశంసించారు. అది జాతీయంగా పసలవు దినాన్ని ప్రకటిస్తూ ఆరోజు దేవుడు మనపట్ల చేసిన మేళ్ళన్నీ జ్ఞాపకము చేసికొని కృతజ్ఞత చూపాలని ఆమె అనేక ప్రాంతాల అధికారులకు ఉ తతరాలు వ్రాసింది. అన్ని రాష్రాటల గవర్నర్లకు, పసనెట్ అదికార్లకు, పప్రసిడెంట్లుకు చేతి వుతతరాల ద్వారా పసలవు దినము ప్రకటించి ప్రత్యేకించాలని ఒక దినాన్ని ఏరపరచాలని కోరింది. అకోటబరు 9, 1864 శారా చివరికి ఉత్తరము పప్రసిడెంటుకు వ్రాయగా అబ్రహాము లింకను గారు ఆ వుతతరంపై ఆయన ఆవెాద సంతకము చేసారు. చివరిగా ఆమె కృషియంతా విజయవంతంగా ముగిసింది. దేవునికి నిండైన కృతజ్ఞత చెల్లించి ఘనపర్చింది. గురిచూచి పరిరగత్తిన పౌలు జీవితం వలై వేగిరపడుచూ సేవ చేసిన రీతి శ్లాఘనీయవై కీర్తి శ�షురాలైంది. దేన్ని గార్చి చింతించరాదుగాని కృతజ్ఞతతో విన్నపాలను దేవునికి అప్పగించాలి. కుషుటరోగులను, బాగుచేసిన క్రీస్తు పట్ల ఒక్కడే తిరిగి వచ్చి కృతజ్ఞత తెల్పాడు. అట్టి హృదయాన్ని దేవుడిష్టపడగలడు. దేవుని కొరకు ప్రయాసపడిన పసీతలు క్రీస్తును ప్రేమించుటకు ముందంజవేస్తూ సవాళ్ళను ఎదురొకనగలరు. నిత్యత్వంలో నిరంతరము జీవించుట్రై నిరీక్షణలో చేయు ప్రయాస ఎన్నటికీ వ్యర్థం కానేరదని ఈ హేాల్ నిరూపించి సాకష్యమస్తుంది. ఆమెను అనసరించుట యకతము.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
121
సాక్ష్యం 106. �తీ�షవ ూ�వ్శీఅ �బశ్రీశ్రీవతీ
గ్రేస్ పేటన్ పఘూల్లర్
కాలము : 1889-1966 పరిచర్య : రడియో బ్రాడ్కాస్ట్ ""మరియు రక్షణయును శిరపస్తాణమును, దేవుని వాక్యమును ఆత్మ ఖడగమును ధరించుకోనుట" ఎపెఫసీ : 6:17
కొందరి జీవితాలు బంధువులు, స్నేహితుల భక్తి ప్రభావంనకు గురై మంచి సేవ చేయు విశ్వాసులుగా తీర్చబడు ధనయలగుట గ్రహిస్తాము. గ్రేస్ అనే యువతి కాలేజీ చదువు ముగించిన వెంటనే తనతల్లి స్నేహితురాలైన బార్నహిల్ గా]్న కలిసింది. ఆమె భక్తి గల విశ్వాసిగను క్రీస్తు సువార్త తెలిప రక్షణానుభవంలోకి లోతైన రీతిగా నడిపించింది.
క్రీస్తు హృదయంలో దాసుకొని పోగలదని తెల్పారు. ఆమె తక్షణం క్రీస్తును నమ్మింది. 1911 వ సంవత్సరములో చారర్లస్ పుల్లర్ గా]్న తనతో చదువుచున్న స్నేహితుడిని వివాహమాడింది. ఆయన పాస్టర్గా స్థిరపడ్డారు. వారికొక భడడ్ గర్బుంలో మరణించాడు. ఆమె ఆరోగ్యం కీషణించగా కషయవ్యాది సోకింది. 3 సంవత్సరాలలో చాల బలహీనమయింది. 1939లో ఆమె భర్త రడియో పరిచర్య ప్రారంభించారు. ప్రభువు దయవల్ల 30 సుదీర్ఘ సంవత్సరాలు అనేక ప్రాంతాలకు గ్రేస్ గొంతు స్పష్టంగా వినిపంచేది. 20 మేలిన్లకు పైగా ప్రజలు ఆమె బోధలకు దీవించబడ్డారు. ఎందరో ఆమెను ప్రశంసించగా దేవుని స్తుతించింది.
ఆమె పరిచర్య ఆత్మ ప్రభావంతో కొనసాగింది. సర్వాంగ కవచముతో సత్యము నీతి, శాంతి, విశ్వాసము, రక్షణ, ప్రార్థనను గ్రేస్ వాడిన రీతిగా నీవు, నేను నిత్యము వాడి ఎదురాడు పసైతాను శకుతలనెదిరించుటకు సంసిదు�లం కావాలని ప్రారి�ంచుదాం.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
122
సాక్ష్యం 107. హవర్�శ్రీ �శీశీసఎ�అ
వెస్టల్ గుడ్మాన్
కాలము : 1929-2003 పరిచర్య : గాపసపల్ సింగర్ ""క్రియతోను సత్యముతోను ప్రేమింతం" 1యోహాను 3:18
గొప్ప ప్రజ్ఞగల వారు, గొప్ప ప్రశంసలనందుకొన్న విశావాసమీరులు చాల మంచి సాక్ష్యము గలవారు. వారిలో చెప్పుకోదగిన విశ్వాసి వెస్టల్ గుడ్వేన్. ఈవెుకు అనే పేరు సార�కమయింది. సువార్త
�బవవఅ శీట �శీర�వశ్రీ వీబర�ష సంగీతపు రాణిగా నిలిచింది. ఆమె తెల్లని పొడవైన అందమైన గౌను ధరించేది. అది అంచుల వరకు చేర రీతిగా ఉండేది. తెల్ల చేతి రామాలు }పుచు శ్రావ్యంగా పాడే సంగీతం ఎందరినో ఆనందపర్చిది. ఆమె భర్త, ఆమె సోదరులు మంచి పేరుపోందారు. ఆనందకరమైన మంచి మనుష్యులు అని అన్నయ్యలకు పేరుంది. �వర్ట సేవ్ రిషీటలు మంచి వారు గ్రావిా మరియు డవ్ అవార్డులను అనేకసార్లు
(�తీ�ఎఎవ)(ణశీ�వ) వీరు అందుకున్నారు. 1998లో ప్రముఖ సంగీతకారులుగా పేరుపొందారు. అవార్డులు పొందుట కన్నా యితరులయ� నిర్మలమైన ప్రేమతో ప్రేమించుటలో ఆమె గొప్ప పేరు పొందింది. అమెరికా ప్రెసిడెంటు జిమ్మ కార్టు గారిని వైట్ హా�స్లో కలసికున్నపుడు ఆమెను ఆయన ఆలింగనము చేసికొని అభినందించారు. ఆమె శ్రావ్యంగా పాటలు పాడేది. ఒకసారి రహస్య పోలీసు పసక్యూరిటీ వారు గమనిస్తూ వుండగా ప్రెసిడెంటు గారి కొరకు భారంతో ప్రార్థించుట గుర్తించారు. ఆమెను అభినందించారు. ఒక మషనరీ దంపతులకు ఆర్థికంగా సహాయపడుటకు ఆమె వద్ద నున్న డైవెండ్ రింగ� యిచ్చి ప్రేమ చూపింది. ఆమె బహుమతిని బట్టి ఆమె దాతృత్వాన్ని కొనియాడారు. 1980వ సంవత్సరములో లారీ గారిటన్ అనే గాయకుడు రోగియె�ు సవారేపటిక పాైపొయియున్నదని తెలసి కొని పరామర్శంచగా ""నీవు త్వరలో కోలుకుంటావు. తిరిగి పాడగలవని ధైర్యం చెప్పింది. ఆయన చాల ఆనందించి నిజంగానే త్వరగా కోలుకున్నారు. మన హృదయాలు ఎల్లపుడా ప్రేమతో నింపబడాలి. యితరుల అవసరాలు గుర్తించాలి. ప్రభువును ప్రేమించుటకు ఏఏ పద్ధతులను పయోగించాలో గమనించి త్వరపడి సేవ చేయుటకు నిరణయించాలి. గుడ్వేన్ చేయగలిగన సేవ సాక్షి శ�షంగా చిర్స్మరణీయవైన ఘనత చెందింది.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
123
సాక్ష్యం 108. న�అఅ�� వీ�తీర�ఎ�అ
హేానా మార్�మేన్
కాలము : 1767-1847 పరిచర్య : మషనరీ
""ప్రభువు మార్గము సిద�పర్చుడి" లాకా : 3:6
గొప్ప దైవబభకుతలకు సేవలందించి సంతృప్తి పడినవారు కూడా ప్రతిపఘలము పొందువార. అట్టివారిలో ముఖయలు హేానా మార�మేన్, భర్త జాషువా గార్లు వీరు భారతీయ దేశానికి మషనరీగా విచ్చేసి ఘనమైన ప్రజ్ఞతో, బైబిలు తర్జుమా సేవలో తరించి గొప్ప ్రేరొందిన భక్తుడు విలియవ్ కేరి గారిక సహకరించారు. సిరంపూరులో సేవచేసిన ఈ భక్తుల పేర్లు లి�ంచబడ్డాయి. వీరు కలిసి జీవించారు. యింటి పనులన్నీ కలిసి చేసికొనేవారు. 1799 నాటికి ఇంగ్లాండు నుండి ఇండియా విచ్చేసిన మషనరీలలో ప్రధమ వనిత హేానాగా చరిత్ర ఉంది.
ఇండియాలో కొన్ని మారుమాల ప్రాంతాల్లో క్రూరమృగాలు, విష కీటకాలు, పాములు బైడద ఎకుకవగా ఉండేది. వీటినండి సంరక్షించుకొను భయాలు మషనరీలలో ఎకుకవగా ఉండి బాధించేవి. గతంలో ఒక బాబును పోగొట్టుకొనగా సిరంపూర్లో మరొక బాబు మరణించగా సవాహాస్తాలతో సమాధి చేయుటలో బాధ, దు'ఖము ఎదురొకన్నారు. దైవజనులు దైవసేవలో ముమ్మరంగా సేవచేయు పనిలో ఈ విషాదాల నెదురొకనుట హాృదయవిదారక ఘటాటలు అనేకులను ఏడిపంచాయి. ఎన్నో కషాటలకోర్చి గొప్ప సేవలు చేసారు.
భయానికి ఏకైక విరుగుడు దేవునిపై ఆధారపడుటయే. నా నమ్మిక అతి ఎత్తైన స�లములోనున్న గొప్ప దేవుడు అతి ఉన్నత నామముగల ప్రభువుపైనన్నది. నేను కదిలించబడనని చెప్పి సేవలోనున్న కేరీగారిక అదరణనిచ్చింది హేానా దంపతులే. వారి సేవలు కొనియాడదగినవి, వారు ధనయలు. దార ప్రాంతాలకు వెళ్ళి సేవచేసే అనుకూలం లేకపోతే స్థానికంగా వున్న ప్రాంతంలోనించి సేవ చేయాలని కోరుకున్నది. సరిగాగ ఒక్క సంవత్సరము గడిచింది. ప్రభువు ఆమెకు రెడ్క్రాస్ వారిద్వారా చైనా వెళ్ళు అవకాశం ప్రభువు ఇచ్చారు. ఆమె రెడ్క్రాస్ సంస్థలో పనిచేస్తూ మషనరీలతో మంచి సంబంధాల నేరపరచుకుంది. ఆమె ప్రజ్ఞను ప్రత్యేక తలాంతులను ప్రజలు గుర్తించారు. కొందరు అభిమానులు మరొక్కసారి మషనరీవారికి దరఖాస్తు పెట్టుకోమన్నారు. ఆమె కలను ప్రభువు నెరవేర్చి మషనరీగా ఆమెను అంగీకరించగా గొప్ప సేవ చేయగలిగింది. కొన్నిసార్లు ఎన్ని తలచినా, ఏది అడిగినా జరికగది నీ
బూదిగంత విశావాస్ వీర వనితలు
124 చిత్తమే, నీ వాకుక్రై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించు దేవా అని కనిపెట్టి ప్రార్థించుట తప్పదు. ఆలస్యాలను అనుకూలం చేయు ఆ ప్రభుని ఆ్రశయించుటలో ఓరుపతో కనిపెట్టి తలపెట్టిన ఆశయం నెరవేరువరకు పట్టుదలతో ప్రార్థించి పొందాలి. విలియన్ అట్టి పట్టుదలతో తాను సేవచేసి తరించింది.
వవపవవ
లిలియన్ హేామర్
కాలము : 1912-1959 పరిచర్య : వైద్యపరిచర్య
""నీ క్రియలను నేనెరుగుదును" ప్రకటన 3:7
దైవ సేవను చేయు అభిలాష కలిగన విశ్వాసి తన పటటదలనెన్నడనా త్యజించలేదు. లిలియన్ దైవసేవ పట్ల గొప్ప ఆసక్తితో వాళ్ళ నాన్న గారితో సంప్రదించింది. నర్స్ కోర్స్ పూర్తి చేసి దైవసేవ చేయదలంచింది. మషనరీగా చైనా వెళ్ళాలి. ఆమె ఆశయము మేరకు నర్సింగు ట్రయినింగు పూర్తి చేసి మషను బోర్డు వారికి ధరఖాస్తును పంపింది. ఆమె అబభ్యర�నను నిరాకరించారు. దేవుని చితాతన్ని మరలా తెలసికొని దలచి భారంతో ప్రార్థించింది. నిజముగా దేవుని పిలుపు వుందా లేదా యోచించింది. లిలియన్ భాల్యంలో తన తండ్రితో ""నేను నర్స్ కోర్సు చదవాలనివుంది" అని తెలిపంది. ఎందుకనగా ఆమె మషనెరీగా సేవ చేయాలనే ఆశ కలిగ ఉండేది. తండ్రియింటినండి బయటకు పంేపసాడు. మషనువారు ఆమె అబభ్యర�న అంగీకరించలేనందన చాల కృంగిపోయింది. నిజంగా నాకు దేవుని పిలుపువుందా? ఆయన నిజంగానాతో సాటిగా మాట్లాడారా? లేదా అని సంశంయించింది. పోనీ ఇంగ్లాండులోనె నిలిచి దైవసేవ చేయాలని నిరణయించుకోగలిగంది.
అద్భుతంగా ఒక్క సంవత్సరములో చైనాలో సేవ చేయుటకు ఆమెను ఆవెాదించారు. రెడ్క్రాస్ వారి సహకారము పొందింది. ఆమె సమర�తను వారు గుర్తించారు. మరలా మషనెరీవారికి ధరకాస్తు పెట్టుకోమ్మని సలహానిచ్చారు. దేవుడు మారగం తెరిసేత మానవులేమ ఆటంకపర్చలేరని ఆమె నమ్మింది. ఆలస్యాలన్నీ అవకాశాలుగా ప్రభువు మార్చగలరు. అన్ని అవకాశాలను దేవుడే స్వాధీనంలో నంచుకోగలరు. స్థిరంగా నిలిచి విశ్వాసించి దేవుని సన్నిధిలో ప్రార్థించుట నేరచుకోవాలి. భవిష్యత్తును దేవుని చేతిలో నంచినపుడు దేవుడే తగిన సమయంలో మారగం తెరుస్తారు. ఆమె విదేశంలో చేసిన పరిచర్య, గురితంపు పొందింది. ఆమె హాస్తవాసి పైనమ్మకం కుదిరింది. మతుతమందులకు బానిసలైనవారు ఆమె సహాయం తీసికోగలాగరు. ఆమె
బూదిగంత విశావాస్ వీర వనితలు
125 పల్లెటారిలో వారితో నివసించాలని వారంతా కోరుకున్నారు. వారి శారీరక అవసరతలతో పాటు ఆత్మీయు అవసరతలను గమనించేది. పసైతాను శకుతలపై జయం కొరకు ప్రార్థించి ఆగ్రామసు�లకు పటములు చూపి క్రీస్తు సువార్తను బోధించింది. ఆమె మరణము వరకు మంచి సేవ చేయగలిగంది. ప్రతివ్యక్తి అన్ని అవసరతలను తీర్చి పరలోక వార్సులను చేయుటకు క్రీస్తే ఆధారమని చాటి తెలిపంది. థాయిలాండ్ ప్రాంతంలో అటవీప్రజల మధ్య వైద్య సేవలనందించి మంచి పేరు పొందింది. ఆ ప్రాంతీయ భాష కొది�గా నేరచుకొని బైబిలు పటాల ద్వారా సువార్తనందించు నేరుప పొందింది. ఆమె అనారోగ్య పరిస్థితులలో ఆమె స్థానంలో మరొక మషనెరీని నియమంచదలచి నపపుడావెు ఒక లేఖవ్రాసింది. ""నాకుతోడున్నా లేకున్నా దేవుడు సహాయం చేయగలడు" ఆమె ఒంటరిగా నున్నా సమయంలో కొందరు దండగులు కిరాతకంగా ఆమెను చంపేసారు. దావీదు యిర్మయా, పౌలు దానియేలు బభకుతలైననా ఒంటరితనము ననుబభవించారు. ఎపుడైనా ప్రతివిశ్వాసికీ ఇవ్మానుయేలుగా దేవుడే మనకు ధైర్యము వహించాలి. లిలియన్ గొప్పవిశావాస్ వీరమనిత.
వవపవవ