Chapter 20 of 20

సాక్ష్యాలు 252–264

సాక్ష్యం 252. జీశీ��అఅ� హవవఅర్తీ�

జుహాన్నా వీన్స్రాట

కాలము : 1894-1933 పరిచర్య : మషనరీ ""నీవు పంప తలంచినవానినే చేత పంపుము" నిర్గమ 4:13

వివిధ రంగాల్లో వివిధ ఉద్యోగ బాధ్యతలన్ననా క్రీస్తును ప్రేమించే విశ్వాసులంతా ప్రభుని మెల్లని స్వరం, పిలుపు విని క్రీస్తుకు దాసులై ఘనమైన సేవలు చేసారు. జోహాన్నా పసటనో గ్రాపఘరుగా పనిచేయు రోజుల్లో మషనరీగా సేవచేయాలని ప్రభువు ్రేణనందుకున్నది. అప్పటికే ఎందరో మషనరీల ప్రసంగాల ప్రభావం వల్ల మధ్య ఆప్ఫికాలో ప్రజలకు సేవచేయుటకు మషనరీలు అవసరమని బోధించగా విని ్రేపర్రించబడింది. కలవరపరచుటను గార్చి వినగానే ఆమె హృదయం భారం పెరిగింది. ఆమె సేవ పట్ల అసక్తి గల పసీతగా నిలిచింది. ఆమె సాధారణ పసీతగా నున్ననా అసాధారణవైన పనులు దేవుని వల్ల సాధ్యమని నమ్మినదై అందరి కంటై ముందుగా నైజీరియా చేరింది. అక్కడ ప్రయాసాల కోర్చి నర్స్ ట్రయినింగు పొంది 1919లో అడవి జాతి ప్రజల మధ్య సేవ ఆరంభవుయింది. ఆమె ఎదురొకన్న నిరుత్సాహాలు, ఆటంకాలు, ఆ ప్రాంత ప్రజల వైఖరి అంతా డైరీలో వ్రాసిపెట్టింది. ఒక్కొక్క సారి ఆ ప్రాంతంలో పరవాతాలనెకిక ప్రయాణించవలసి వచ్చేది. ఆ ప్రజలు దేవుని మాటలు వినుటకు సుముఖంగా వుండేవారు కారు. వరదల వల్ల నీటిమయమయిన ప్రాంతాలు బాగు చేసి కోవలసి వచ్చేది. సువార్తికులను తరీపుదునివ్వాలనే ఉన్నత ఆశయంతో ఒక బోరిడ్ంగు �వ్ను సిద�పర్చింది. ఆమె తగిగంపులో దీన స్థితిలో చీమలు ఎలుకలున్న పూరి గుడిపసలో నివసించింది. నయాయారుక పట్టణ సుఖాన్ని మర్చి శ్రమలో నిలిచానని ఏనాడు చింతించలేదు. దేవుడు సాధారణ వ్యకుతలను అసాధారణ కార్యాలు సాదించడానికి సిద�పర్చగలరు. మోషే గొరర్రలు కాసేవాడు. గొరర్రలు వెలిచే కర్రతోనే అద్భుతంగా పఘరోముందు ఆశ్చర్యం కలిగంచాడు. సామాన్యమైన రాళ్ళలో దావీదు గొప్ప రాకషసిగా నున్న గోల్యాతను చంేపసాడు. చిన్న ఉద్యోగిగా నున్న జోహాన్నా అసాధారణ సేవచేసి క్రీస్తును సంతోషపర్చింది. సుఖానుభవాన్ని వదులుకొని క్రీస్తుకొరకు నిందలు శ్రమలు హింసలు భరించిన దైవసేవకుల కొరకు ప్రారి�ంచగల్గుచున్నావో లేదో ప్శ్నంచుకోవాలి. ప్రభుని ఘనపర్చి సేవ చేసిన జోహాన్నా విశావాస్ వీరమనితల జాభతాలో నిలిచి గౌరవము పొందింది.

వవ

పవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

286

సాక్ష్యం 253. �అఅవ ��స్త్రవతీ

ఆనీ వేజరు

కాలము : 1732-1774 పరిచర్య : మషనరీ

""మాకునుప్రార్థించుట నేరుపము" లాకా 11:1

దైవసేవలో ఒక్కొక్క విశ్వాసి విభిన్న రీతులుగా వింతైన సువార్తకు నీరు పోసేది ఒకరైతే, పంట కోత కోసేది మరొకరవుతారు. క్రీస్తే వేరవారు తలాంతులతో ఒకే సంఘంలో ప్రతి వ్యక్తినీ అభిషేకించి దీవించగలరని నవ్మాలి. డాక్టు బ్రే గారు విద్యావంతుడు ఎందరో బానిసలు తమ జీవితాలను బాధలో గడుపుతున్నారని తలంచాడు. వారికి విద్యనందించాలని సాకలు ఆరంభించి బానిసల పిల్లలందరికీ విద్యనందించాలని వారు బైబిలు చదివి ప్రార్థించాలని కోరుకున్నాడు. ఆ సాకలు నిర్వాహించగా విద్యనందించించుటకు ప్రతిభగల టీచరు కావాలని చాల కోరుకున్నాడు, ప్రార్థించాడు. ఆయన ప్రార్థనలకు పఘలితంగా వేజర్ ఆనీని గుర్తించాడు. వర్జీనియాలో విలియవ్సబర్గ ప్రాంతంలో ఒక సాకలు ఆరంభించాడు. ఆనీ తన అసమాన ప్రజ్ఞ కనపర్చి ప్రావీణ్యతగల తన శైలిలో మంచి ఉపాద్యాయురాలిగా బోదించసాగింది. 1761వ సంవత్సరము నాటికి విధవరాలిగా ఒంటరిగా నున్న ఆమె 24 మంది విద్యార్థులతో తన పనిని ఆరంభించింది. చక్కగా మాట్లాడు శక్తి లేక, శుభ్రత తెలియక, విధేయత నేరచుకోనందన చదువుతో పాటు ఎన్నో విషయాలు తన విద్యార్థులకు నేర్పించింది. వారు చాల తకుకవ సంఖ్యలో వచ్చేవారు. బానిసల యాజమానులంతా వీరిపట్ల అయిష్టత చూపేవారు. ఎందుకనగా స్వార్థం వారిలో ఉండేది. బానిస పిల్లలు విద్యావంతులగుట సహించలేకపోయేవారు. బానిసల పిల్లలకు విద్యాభ్యాసకాలము చాల తేడాగా ఉండేది. 6 నెలలు లేదా 2.5 సంవత్సరాలు పట్టేది. ఆనీ వృద్ధాప్యంలో ఆమె తర్వాత అంతటి నేరుప గల ఉ పాధ్యాయినిని పొందగలనా లేదా అని ఆలోచించేవారు. ఎంతమంది బానిసలు బాగుపడ్డారో తెలియదుగానీ మంచి విజ్ఞానాన్ని వారంతా పొందారు. ప్రభువు ప్రేమ, జాతి, అంతసు�లను అదిగమంచిన ఉన్నత ప్రేమ. యేసు కూడా ఏకాంతంగా ప్రార్థించేవారు. శిష్యులకు ప్రార్థన నేర్పించారు. మన జీవితాల్లో ఆధ్యాత్మికంగా పరిపకవాసి�తిలో క్రీస్తు ప్రేమను తెలసికొని నమ్మకంగా క్రీస్తును సేవించాలంటే తప్పక ప్రార�నానుభవం కావాలి. ఎకుకవ ప్రార్థన ఎకుకవ శక్తిని అందిస్తుంది. తకుకవ ప్రార్థన తకుకవ ప్రార్థనా బలాన్నిస్తుంది. ప్రారి�ంచనిచో శక్తి లేని ప్రైస్తవులుగా నిరప్యోగంగా మగులుతారు. ఆనీ తన చేతికి వచ్చిన పనిలో యదార�త నమ్మకత్వాన్ని ప్రదర్శించి దేవడిచ్చిన తలాంతులను సదివానియోగం చేసికున్న విశావాస్ వీరమనితగా నిలచింది.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

287

సాక్ష్యం 254. వీ�తీవ �వపప

మేరీ వెబ్

కాలము : 1779-1861 పరిచర్య : మషనరీ ఆరగనైజర్ ""యుద్దమునకు పోయిన వాని భాగవెంతో సామాను వద్ద నిలిచిన వాని భాగము అంతే" 1సమాయేలు 30:24

క్రీస్తు ప్రేమను చాటి చెప్పుటకు అంగవైకల్యము అవరోధము కాదని చాటి చెప్పిన వనితలైందరో నున్నారు. వారిలో అమెరికాలో గొప్ప సాక్షిగా నేడు గుర్తించు సేవలందించే జనీ ఎరిక్సన్ ఒకరు. ఆమె వలై చిన్నతనంలోనే వింత వ్యాదివలన అంతవైకల్యంతో నున్ననా క్రీస్తును ప్రకటించుటకు చాల శ్రమించింది. ఆమె 21 సంవత్సరాల వయససులోనే 13 మంది సన్నిహితులతో మషనరీ సొపసైటీని స్థాపించింది. ఆరోజుల్లో మగవారు మాత్రమే సమర్థులుగా నిర్వాహించగల యీ సంస్థను వీరు చేపట్టి చాల సమర్థవంతంగా సేవ చేయగలాగరు. అందరి దీవెనలు ప్రశంసల నందుకున్నారు. ఆ తర్వాత 40 సుదీర్ఘ సంవత్సరాలుగా ఆ సంస్థకు కోశాదికారిగా పస్రకటైరీగా పసీతల మషనరీల అవసరాలకు ప్రత్యేక సంస్థగా వెలుగొందింది. పొలము పనిచేసే ఆడవారు దాచుకున్న కొన్ని పసంట్లు సొవ్ము దానంగా చేసేవారు. వారంతా ముందుకు వచ్చి సేవా రంగంలో దాసుకొని పరిచేయలేనివారు వెళ్ళెదవా లేదా పంపెదవా అనే నినాదము సేవకు ఆధారంగా పంించేందుకు యిష్టంగా సహాయపడ్డారు. మేరీ అసహాయ స్థితిలో జారెడు కూర్చిలో నున్నపుడు వీరందరూ చేయాత నిచ్చి ఆమె కోరికను స్పఘలము చేయగలాగరు. అనేక మషనరీలకు ఆర్థిక సహాయంతో పాటు అండగా నుండి ధైర్యము చెప్పారు. దైవసేవ్రై వేదికలైకిక ప్రసంగాలు చేయకపోవచ్చు గానీ తెరవెనుక నుండి అనామకంగా అజా�తంగా చేసే సేవకు ఎకుకవ దీవెనలంటాయాని మేరీ సహాయం చేసి చూపింది. ఆదర్శిమహిళ్గా పేరు పొందింది. అంగవైకల్యం మనిషిని నిరాశకు గురిచేసి ఆత్మ నయాన్యతా భావాలలో కృంగిపోయే వారున్నారుగానీ మేరీ వెబ్ త్యాగము క్రీస్తు పట్ల ప్రేమ, ఆమె సేవకు ముందంజవేసే ధన్యత నిచ్చిన ధనయరాలు.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

288

సాక్ష్యం 255. �తీవఅవ �వపర్వతీ - �ఎ�్�

�రీన్ వెబ్సటర్ స్మిత్

కాలము : 20వ శతాబ్దము పరిచర్య : మషనరీ ""జనమా, నీవిక నేమాత్రము కన్నీళ్ళు విడువవు" యెషయా 30:19

అమెరికాకు చెందిన �రీన్ అనే వనిత జపాన్లో మషనరీగా సేవ చేయాలని ఆశించి ఎంతో శ్రముతో జపాను చేరింది. నీవే విధంగా సేవ చేయాలని ఆశిస్తున్నావు? అని ప్శ్నంచారట. ఆమెకు జపాను పిల్లల ముఖాలన్నీ ఆమె ముందుగా కదిలాడయట. ఆ రోజుల్లో పిల్లలను చెడు మారాగలకు నడిపించి అరి�కంగా లాభం పొందాలని కొందరు వీరి జీవితాలను నాశనం చేయుట గ్రహించింది. వారిని సంరక్షించి మంచి మార్గము చూపాలని చాల ఆశించింది. దీనికొర్రై చాల ప్రార్థించింది. ఆమె జపానులో ఒక డాక్టుతో తన దర్శనాన్ని వివరించింది. సరిగాగ ఆమె వలై ఆ డాక్టు ఆలోచించేవారు. ఆ డాకటరుగారి సహకారంతోనే ఆమె జపానులో సార్యకాంతి గృహము యువతులను పాపకూపం నుండి

(ళబఅ న�అవ నశీఎవ) సంరక్షించెడి ఆ్రశయసా�నాన్ని కలిగంచింది. మంచి ప్రైస్తవు వాతావరణంలో పెంచాలని కోరింది. నీవు నేను క్రీస్తు కొరకు మంచి పనులు చేయాలని కాంకిషేసత దేవుని ప్రార్థించి ఆయన చిత్తము తెలిసికొని మంచి స్నేహితులు, బభకుతలైనవారి సహకారంతో స్వచ్ఛంద సేవలు చేసి దేవుని సంతోషపెట్టుట్రై ప్రయత్నించాలి. �రీన్ జపానులో సేవ చేయుట కాశించగా ఎన్నో ఆటంకాలు ఎదురయయాయి. తల్లి కూడా అడ్డంకులు పెట్టింది. "" అవ్మా, అంతదారంగా ప్రయాణము చేయలేవు" అని తెలిపన తల్లికి కేన్సరు వ్యాధి వచ్చినందన ఆమె ఆశయము నెరవేరుటకు చాల ఆలస్యమయింది. ఆమె తర్వాత జపానకు ప్రయాణమయియంది. అప్పటికే ఆమె ఆల్ అనే యువకుని ప్రేమలో పడింది. 1917లో ప్రపంచ యుద్ధం ఆరంభవుయింది. ఆ తర్వాత జపాను చేరింది. క్రీస్తు పట్ల అపారప్రేమతో సేవ చేయాలని జపాను వెళూత ప్రేమించిన వ్యక్తికి 2 సంవత్సరాల్లో తిరిగి �ర్లాండు వస్తానని వాగ్దానము చేసింది. ఆమె జపాను వెళ్ళి పేద పిల్లల్రై ఆశ్రమాన్ని స్థాపించింది. బైబిలు బోధించింది. అమెరికాలో పసైనికులకు సహాయపడింది. జపాను యుద్ధంలో నేర్సతులకు క్రీస్తు సువార్త బోధించింది. ఎన్నో సార్లు విశ్వాసుల ఆశయాలు ఎంతో ఉన్నతంగా సాధించాలని ఆశించినను లోకము శరీరము అవరోధము కలిగంచవచ్చు. దేవుని అద్భుత శక్తితో సావార� పూరిత జీవితాలలను తలంపులను అధిగమించి దేవుని సేవించిన �రీన్ ధనయరాలు విశావాసమీరురాలు.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

289

సాక్ష్యం 256. ళబర�అఅ� �వశ్రీవవ

సాసన్న వెస్లీ

కాలము : 1669-1742 పరిచర్య : ఉత్తమ ప్రైస్తవ తల్లి ""మనము తన పరిశుద�తలో పాలుపొందవలైనని మన మేలు కొరకే ఆయన శిక్షించు చున్నాడు." హెబ్రీ 12:1

క్రీస్తు సేవలో గొప్పగా పేరు పొంది గొప్ప ఉజ్జీవాన్ని రప్పించిన సోదరులైన చారర్లస్, జాన్ వెస్లీల తల్లియేు సాసన్న వెస్లీ. ఆమెకు 19 మంది సంతానము ప్రభువిచ్చారు. 9 మంది యుకతకాలము వరకు బ్రతికారు. వారంలో 6 రోజులు క్రమంగా 20 సంవత్సరాలు బైబిలులోనున్న సత్యాలన్నీ వాగ్దానాలన్నీ ప్రైస్తవ జీవిత నియమాలను తమ భడడ్లకు చరకగా బోధించేది. జాన్ వెస్లీ వెుధడిస్టు సంఘము సా�్రించిన మాల పురుషుడు. కటుంబాన్ని స్రకమంగా విజేతగా పెంచగల వెళు కువలన్నీ వ్రాయమని తలిగని జాన్ కోరాడు. ఆమె అన్నీ వివరించింది.

ఆమె వ్రాసిన నియమాలన్నీ చాల ప్రయోజనాత్మకంగా నున్నాయని అనేకులు ప్రశంసించారు. క్రమశిక్షణ, నిజాయితీ చదువుతో పాటు తెలిసికోవాలనియు పని చేయుటకు ఆసక్తి చూపాలని తెలిపంది. క్రమశిక్షణతో పాటు దిదు�బాటు అవసరతను కూడా తెలిపంది. దైవ వాక్యమే ప్రతి వ్యక్తిని సరిదిద్దగలదనియు, దిదు�బాటునకు లోబడి తండ్రి శిక్షకు లోబడిన రీతిగా దేవుని గద్దింపునకు లోబడాలని బోధించేవారు. ఆయన సవారూపములోనికి మార్చబడాలంటే ఆయన యిచ్చే క్రమశిక్షణ చాల అవసరమని తెలిపంది. సాసన్న తన భడడ్లకు నేరపవలసిన పాఠాలు పదేపదే చెపుటవిని ఆమె భర్త సామయాల్ గారు ఎందుకని చాలసార్లు చెపుచున్నావు? 20 సార్లు చెప్పాలా అని గద్దించగా, నాకు సరియైన నిశ్చయిత కలిగ వారు సర్వం నేరచుకున్నారని తెలిసాక చెప్పుట మానగలనని చెప్పింది.

ఆమెలో చాల పట్టుదల ఓరుప ఉంది. వేలాది మందికి బోదించగల సమరు�రాలు. జాన్ వెస్లీ, చారర్లస్ వెస్లీలను చాల మంచి రీతిగా తీర్చి దిద్దింది. ఆమె కుమారులు బోధించిన ప్రజలు చాలమంది చదువురానివారు. 1700 సంవత్సరములో గొప్ప ఉజ్జీవ జావాలలు రగులుటకు వీరి ప్రార్థనలే ఆధారము. ప్రైస్త జీవితములో ఓరుప దేవుడిచ్చిన ప్రత్యేకలకషణము. ఒక ప్రార్థనకు జవాబు రావాలంటే కొంత వ్యవదికావలిసి వచ్చినట్లే స్వస్థత లభించుటకు సమయము కావాలి. ఈ కనిపెట్టు సమయంలో ఓరుప అవసరము. దేవుని దీవెనలు అర�ంటుగ అందేవి కావు. ప్రార్థనలకు జవాబు ఆలస్యవైతే

బూదిగంత విశావాస్ వీర వనితలు

290 ప్రార్థించాలి. ఓరచుకోవాలి. ఆయన వాగ్దానం చేసేత అది తప్పక నెరవేర్చగలడని నవ్మాలి. ఒకసారి సాసన్న యిల్లు అగ్నిప్రమాదానికి గురైంది. ప్రభువును ప్రార్థించగా అద్భుతంగా రక్షింపబడ్డారు. ఆ సమయంలో "" నాభడడ్ ఆత్మరక్షణ్రై నేను భారంగా ప్రార్థించాలి అని తలంచి ప్రత్యేకంగా ప్రార్థించిన పఘలితంగా ఆ భడడ్ గొప్ప బభకుతడై ఉజ్జీవ జావాల*్న రగిలించాడు. సాసన్న వెస్లీ చాల విద్యావంతురాలైనందన తన భడడ్లకు వారి వయససు 20 సంవత్సరాల వరకు, లాటిన్ గీక్ర�, ఫ్రెంచ్, లాజిక� మత బోధలు చెప్పి వారికి మంచి జ్ఞానాన్ని పెంపొందింపచేసింది. అంతేకాదు 3 విలువైన పుస్తకాలు రచించి మంచి పేరు గడిచింది. ఆమె భర్త కూడా జ్ఞానము గలవాడైననా, డబ్బు లేనివాడు.

ఆమె చాల జాగ్రత్తగా యిల్లు నిర్వహణలో మెళుకువలను పాటించి ఆదర్శిగృహిణిగా నిలిచింది. ఆమె భర్త అప్పు చేసి తీర్చినందన ఒక సంవత్సరము జైలు పాలయయాడు. ఆమె తన పెండ్లి ఉంగరాన్ని అమ్మ జైలులో మంచి భోజన సదుపాయం కలిగంచి ప్రేమ చూపించింది. ఆమె భర్త ఆదివారం దారంగా నున్నపుడు ఆదివారం సాయంత్రము పిల్లలందరినీ దగ్గరకు చేర్చి పాటలు పాడి ప్రసంగాలు చదివి వినిపంచేది. యింటి ప్రక్కవారు కూడా ఆమె చెప్పిన సందేశాలన్నీ చాల శ్రద్ధతో వినేవారు. చాలమంది తల్లులైనను భడడ్లను సమర�వంతులుగా పెంచలేరు.

ఆమెలో నున్న అంకిత భావాలు సుబుది�, నిజాయితీ గొప్ప తల్లిగా పేరు తెచ్చాయి. నేటికి ఎన్నో తరాలు సాసన్న భడడ్లను వారు వ్రాసిన పాటలు, వారు తెచ్చిన ఉజ్జీవాన్ని ప్రతి సంఘమువారు చిర్స్మరణీయులని స్మరించుచానే వుంటారు. అట్టి భక్తుల తల్లి సాసన్న ధనయరాలు. సామెతలు 31లో దీవెనలకు తగిన స్రీతగా నిలిచిందని చెప్పాలి. నీవు నేను ససన్నా నుండి చాల అనుభవాలు నేరచుకోగల ఆదర్శిమార్తి.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

291

సాక్ష్యం 257. ూ��శ్రీశ్రీ��ర ��వ�్శ్రీవవ

పఫిల్లిస్ వీట్లీ

కాలము : 1753-1784 పరిచర్య : కవి ""నా తండ్రి యింట అనేక నివాసములు కలవు" యోహాను 14:2

గతంలో బానిసలుగా నున్నవారిని కొందరు విశ్వాసులు ప్రేమతో చూచేవారు. 1761లో పఫి�్లస్ అనే 8 సంవత్సరాల నల్లజాతి పాపను అమెరికా వారు కొని ఓడలో నుండగా బోసటను వ్యాపారులు ఆమెను స్వంత భడడ్వలై ప్రేమతో పెంచారు. లాటిన్, జాగ్రపఫీ, చరిత్ర నేర్పించారు. ఆమె 14వ యేట పద్యాలు వ్రాయసాగింది. ఉత్తరాలు వ్రాయుటలో నేరపరి. ఆమె వ్రాసిన ఉత్తరాలు ఆత్మీయత ఆధ్యాత్మికత నిండినవై వుండేవి. ఆ రోజుల్లో వ్యాధి సోకి చాలమంది మరణించేవారు. మరణం తర్వాత నిత్యత్వపు వివరాలన్నీ ఉతతరాల్లో వ్రాస్తూ వుండేది. ఆమె నిరీక్షణ గల పట్టణం గార్చి అబ్రహాము వలై నిరీక్షణలో జీవించింది.

వవపవవ

నా]్సస్సా విట్మాన్

కాలము : 1808-1847 పరిచర్య : మషనరీ 2 కొరింథీ 1:8,9

దేవుని పిలుపు నందుకున్నవారు ఎందరో వుంటారు. వారు మషనరీలుగా చాల దారప్రాంతాలు వెళ్ళి గణనీయ సేవలు చేసారు. నార్సిస్సా మంచి ఆధ్యాత్మికాను భావాలు గల భక్తుల జీవితాలను చదివి ప్రావితవై నేటివ్ ఇండియాన్లుకు సేవ చేయుటకు వాలంటీర్లు కావాలని కోరగా మార్కస్ విట్వేన్ అనే డాక్టు అదే ప్రాంతాలకు మషనరీగా వెళ్ళాలని ఆశించాడు. వారిద్దరూ వివాహం చేసికొని 1836లో రాకీ పరవాతాలు దాటి ఆరిగాన్ సరిహాదు�లలో సేవకు సిద్ధపడ్డారు. ఆమె ఆప్రాంతము విచ్చేసిన మషనరీలక భోజనము సిద�పరచుటకు యిష్టపే సేవ చేసేది. చాలా కాలము చిన్న పాపకు తల్లిగా ఆమె పని చాల శ్రద్ధగా చేసికోనేది. ఆ దినాల్లో 1847లో అటవిక జాతివారు ఆమెను ఎదురొకని భార్య భర్తలను వారితో పాటు 12 మందిని క్రూరంగా చంపేసారు. ఎంతో

బూదిగంత విశావాస్ వీర వనితలు

292 ఆసక్తితో మషనరీ సేవ చేయదలచిన వారు వీర మరణము పొందారు. ఎందువల్ల వీరి కలలన్నీ వీగిపోయి మరణానికి గురయయారు? ఎన్నో బాధలు, నిరుత్సాహాలు ఎదురు కావచ్చు గానీ దేవుని వాగ్దానాలపై పూర్తిగా ఆధారపడాలి. విశావాస జీవితంలో మొదటి ప్రేమ నీలో నశింసతుందేమో గమనించాలి. క్రీస్తు ప్రేమ సమృద్ధిగా మనలో నిండిపోవాలి. పరిచర్యలో ఓరుప కావాలి. ఆత్మల రక్షణ పట్ల ఆరాటము కావాలి. శ్రమలో ఎట్టి కష్ట నషాటల్రైనా ఎదురు తిరుగుటకు ధైర్యం కావాలి. మషనరీలు త్యాగవీరులై విశ్వాసులగా మగిలారు.

వవపవవ

సాక్ష్యం 259. జుఎఎ� ���్వఎశీతీవ

ఎవ్మా విట్టివెార్

కాలము : 1850-1931 పరిచర్య : పసీతల ఉద�రణ ""ఈయన తనద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుగ వారిని సంపూరణముగా రక్షించుటకు శక్తిమంతుై యున్నాడు" హెబ్రీ : 7:25

ఎవరిరకైనా ఒంటిరగా జీవించాలంటే చాల బాధగానే ఉంటుంది. సరియైన ప్రేమలేని జీవితం, కుటుంబము లేని బ్రతకు, స్నేహితులు దూరమైన స్థితి చాల నిరాశతో నిండి వుంటుంది. ఎవరిని ఆ్రశయించగలము? డబ్బు లేక దయ చూపే వ్యకుతలు దూరమైన ఎవ్మా వ్యభిచార వృత్తిని సీవాకరించింది. వచ్చిన సొవ్ముతో ధనికురాలిగా నిలిచింది. నయాయారుకలో జీవించుట కారంభించింది. ఎవరో క్రీస్తును గార్చి సువార్తను బోధించి వ్యభిచారులను క్షమించి ప్రేమించే క్రీస్తు కృపను ఆ్రశయించమని బోధించారు. తన పాప స్థితి ఎరిగినదై ఆమె 1907లో ఒక పుస్తకాన్ని రచించింది. క్రీస్తును సవాయ రక్షకునిగా సీవాకరించింది. ఆమె తన జీవితాన్ని దృషటలో నంచుకొని తన వలై పాపపు స్థితిలో నుండి దు'ఖంతో ఒంటరిగా జీవించుచు వ్యభిచారానికి లోనైన పసీతల కొరకు యింటింటికి వెళ్ళి వెదకి మంచి జీవితాన్ని ఆశించేవారరిని చేరదీయు ప్రయత్నాలను 1890వ సంవత్సరములో ఆరంభించింది. వారిని ఆదరించి, ఆర్థిక సహాయున్నందిచింది. డబ్బు ద్వారా కొందరిని విడుదల చేసి వారికి రక్షణ పోషణ నిచ్చి క్రీస్తు ప్రేమను వివరించింది. ఆమె వలైనన్న కొందరు పసీతలు యితర దేశాలలో రుా నీచమైన వృత్తిలో నుండగా ఎవ్మా, గతంలో 5 డాలర్లకు కొనబడి వ్యభిచారులుగా నుండి రక్షింపబడగా, దేవుని ప్రేమ వల్ల వారు క్షమ రక్షణ

బూదిగంత విశావాస్ వీర వనితలు

293 సీవాకరించారు. 100 పైగా అనాధ ఆ్రశమాలు దేశవిదేశాలలో నెలకొలిప గణనీయ సేవలు చేసింది. కీర్తి పొందిన బూదిగంత విశావాస్ వీరమనితగా నిలిచి ప్రభువు దీవెన పొందింది.

వవపవవ

సాక్ష్యం 260. ��బతీ� �అస్త్ర�శ్రీశ్రీర ��శ్రీసవతీ

లారా ఇనాగల్స వైలడ్ర్

కాలము : 1867-1957 పరిచర్య : సువార్తసేవ ""దైవజనుడు సన్నదు�డై ప్రతి సతాకర్యమునకు పూరణముగా సిద�పడియండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండిచుటకును, తపపుదిదు�టకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరవై యున్నది" 2 తిమోతి 3:16,17

బాల్యంలో విశావాసంలో నున్న లారా అనే చిన్నారి వాక్యాన్ని కంఠతా పెట్టి ధ్యానించుటలో ఆనందించేది. 100 బైబిలు వాక్యాలు చెప్పి తన పోటీలో ప్రధమసా�నం పొందింది. కొన్ని వాక్య సత్యాలు చాల ఆత్మీయంగా బలపర్చివి. ఆమె పేరికంలో నున్నందున జీవితం గడుపుకోడానికి 12వ యేట ప్రికంటి రోగులను సంరక్షించి జీతము తీసికొని బ్రతకుట తప్పలేదు. యిల్లు వదలి పరాయి యింట్లో సేవ చేయవలసి వచ్చినందన చాల బైంగతో నుండేది. నిన్ను విడువను ఎడబాయని చెప్పిన దేవుని వాక్యాలు వాగ్దానాలన్నీ ధ్యానిస్తూ సమయం గడిపి ఆదరణ పొందేది. ఆ రీతిగా గడిపే దినాల్లో ఆమె సోదరికి కంటి చూపుపోయింది. లారా ఆమెకు కోరిన రీతిగా పరిచర్యచేసి ఆదరించింది. తన పనిలో 10 సంవత్సరాలుగా 7 సార్లు ఇల్లు మారి పరిచర్య చేసే పనులు చేయు భారము కలిగనపుడు ఆమె దేవుని వాక్యాన్ని దివా రాత్రాలు ధ్యానిస్తూ గడిపేది. 15వ యేట ఆమె ఉపాధ్యాయినిగా ఉద్యోగము చేసింది. వివాహము చేసికొని ఒక భడడ్కు తల్లిగా నుండగా అగ్ని ప్రమాదంలో సర్వం కోలోపయింది. ఆమె భడడ్ కూడా ప్రమాదశాతతు మరణించింది. ధైర్యముతో ప్రభువునే ఆశ్రయించి ఆదరణ పొందింది. 1911లో తన 44వ యేట తన రచనలను కొనసాగించింది. ఆమె బాల్యంలో నేరచుకున్న వాక్యాలన్నీ వృద్ధాప్యంలో ప్రయోగించి గొప్ప ఆదరణ పొందింది. వాక్యము దేవుడే. అది ప్రతి వారికి గొప్ప వరమని సాకష్యమచ్చేది. ప్రతి విశ్వాసి రొటైట వలన కాదుగానీ దేవుని వాక్యం ద్వారా జీవించగలడు. అదే అందరి నిరీక్షణ కావాలి.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

294

సాక్ష్యం 261. ��శ్రీశ్రీ��ఎ వీ�తీవ

మేరీ విలియమ్స్

కాలము : 19వ శతాబ్దము పరిచర్య : మషనరీ భార్య

""నాకు భయము సంబభవించు దినమున నిన్ను ఆ్రశయించుచున్నా దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవునియందు నమ్మికయంచియున్నాను. నేను భయపడను. శరీర్ధారులు నన్మేమ చేయగలరు? కీర్తనలు 56:3-4

క్రీస్తు కొరకు ప్రయాసపడి సేవలు చేసిన మషనరీల భార్యలు వారితో కలసి గొప్ప సేవచేసి సహకారమందించి శ్రమలు బభరించేవారు. భర్త దైవజనుడిగా సువార్త్రై దార ప్రాంతాలు వెళ్ళిన సమయాల్లో భడడ్ల సంరక్షణతో పాటు విశ్వాసుల ఆత్మీయ అవసరతలన్నీ తీరచు వారిగా, వారికి వాక్యము, ప్రార్థన సహవాసాన్ని అందించేవారు. కొందదస� పసీతలకు వృత్తి పనులు నేర్పించి ఆర్థికంగా వారి కాళ్ళ పై నిలిచి బ్రతకుటకు కుటుటపని, అల్లికలు సహాకరించేవి. పాటలు పాడుట నేర్పించగా వారు ఆనందంగా పాడుచూ పనులు చేసికొనుట కలవాటయయారు. జాన్గారి భార్య 1817వ సంవత్సరంలో దకిషణ సముద్ద దీవాప వాసులకు సేవ చేయగలిగంది. ఆ దీవాపవాసులంతా నరమాంస బభకషకులు. ఎర్రోమాంగా దీవాపవాసులు చాల క్రూరంగా నుండేవారు.

(జుతీతీశీఎ�అస్త్రశీ) ఆ ప్రాంతాలకు వెళ్ళవద్దు మరణం తప్పదని భార్య హెచ్చరించేది. ఆ ప్రాంతం వారు కూడా చెప్పేవారు. 4 నెలల తర్వాత ఆయన సేవకు వెళ్ళి తిరిగి రాలేదు గానీ తన భర్త తలపుర్రె, ఎముకలు తెచ్చి భార్యకిచ్చి నీ భర్త మరణించాడవ్మా అని తెల్పారు. ప్రభువు చితాతనికి వ్యతిరకంగా వెళ్ళి మరణించాడని చెపపగలమా? జాన్ ఆ ప్రాంతము వెళ్ళుట తప్పా? భార్య ముగ్గురు భడడ్లను ఒంటరిగా వదలి వెళ్ళుట ధర్మమా? ఆమె చాల దు'ఖంతో కాలము గడిపింది. అనేక ప్రశ్నలు ఆమెను ఆవరించాయి. జవాబు అందని సమయాలు మౌనంగా కనిపెట్టి }రకుండుట ఉత్తమము నమ్మింది. }రకుండుట అనగా అన్ని తెలసిన దేవునికి అప్పగించుట. అన్నీ దేవుని హస్తాలకు సమర్పించి నీ చిత్తమే నెరవేరుగాకని చెప్పాలి. అబద�మాడుటకు దేవుడు నరుడు కాడు. హత సాక్షుల రకతపు భందువులు బూమకి వితతనాలుగా నిలిచి గొప్ప వృకషాలై విలువైన పంటను పండ్లను పండించగలవు. అంతేకాదు సంఘానికి పునాదిరాళుిగా బలమస్తాయి. ఎందరో ఆత్మల త్యాగం చేసిన విశావాస్ వీరుల త్యాగబలము నేటి ప్రైస్తవ సంఘాలకు మాల బలము. వారందరినీ తలంచుకొని మన మానస్ వీధుల్లో నిలుపుకొని విశావాసంతో క్రీస్తు ధవాజాన్ని చేబాని ప్రియ యేసుని పసైన్య వీరులము మేమని చాటుచూ నీవు నేను జీవించాలని దేవుని చిత్తము.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

295

సాక్ష్యం 262. ఖ�వసశీ ్�ఎఎ�ఎబతీశీ

కీకో యుమ్మమురో

కాలము : 1874-1917 పరిచర్య : దైవసేవ ""మనుష్యుడు తన స్నేహితునితో మాటలాడనట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాటలాడుచుండెను" నిర్గమ 33:11

సాలేవాషన్ ఆర్మీ సంఘస్తులలో సేవా ధృకపధములో లీనమై విలువైన సేవలు పేల పట్ల చేయుట దేశ విదేశాలలో సామాన్యమైన విషయము బాల్యంలో కీకో యమ్మమురో అనే బాలిక వీరిసేవలను గార్చి తెలిసికొని చాల ముగు�రాలై వెంటనే ఈ సంస్థలో చేరింది. ఆ రోజుల్లో కొందరు బాలికలు బలవంతంగా వ్యభిచారవృత్తిలోనికి చేరుట ఆమెను తీవ్రంగా బాధించింది. ఆర్మీ వారి ద్వారా అనేకుల అవసరాలైన్నో గుర్తించింది. ఆమె చేసిన తీవ్ర కృషి పఘలితంగా వేయిమంది పాప కూపం నుండి విడిపించబడి క్రీస్తును నవ్మారు. వీరందరికీ ఆశ్రయ మచ్చి అనాధ శరణాలయాలను నెలకొలిపంది. ఈ పరిచర్య ఆగక నిర్వదికంగా సాగిపోవుటలో చాల కృషి చేసింది. కొందరు క్షయ రోగ పీడుతులకు శానిటోరియము ఆరంభించింది. "" ప్రభా, నన్ను నీ పరిశుదా�త్మాభిషేకంతో నింపి, నీ సేవను సమర్థవంతంగా నిర్వాహించే ధన్యత నీయండని ప్రార్థించింది. క్రీస్తుతో అతి సన్నిహిత బంధాన్ని పెంచుకొన్నది. సృష్టి కర్తతో దినదినము ప్రార్థించుట ఒ వింత ఆశీర్వాదకరమైన తీయని అనుబంధమని నమ్మింది. యేసు నా స్నేహితుడు అని చెపపగలిగంది. నీవు, నేను కూడ నా ప్రియ ే్నేహితుడే నా క్రీస్తు అని చెప్పాలని ప్రభువు కోరిక.

వవ

పవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

296

సాక్ష్యం 263. �శ్రీశీతీవఅషవ ్శీబఅస్త్ర

ఫ్లారెన్స్ యంగ్

కాలము : 19వ శతాబ్దము పరిచర్య : మషనరీ, టీచరు ""నీవు ఈ సమయమున బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొవుని చెప్పుమనెను". ఎస్తేరు 4:14

1800 సంవత్సరము చాలమంది పిల్లలను బలవంతంగా ఒక దీవాపంలో చె�కు పనికోసం పనిచేయించి బాధించేవారు. పిల్లలు పేలు గనుక వారు 10 లేక 12 గంటలు పనిచేసేవారు. వారిని క్రూరంగా బాధించేవారు. మాటల బాధ శారీర బాధతో నలిగి మాల్గులలో పనిచేయుట చాల దు'ఖంగా ఉండేది. ఒక మంచి ప్రైస్తవ విశ్వాసి బోధకురాలు వారందరికీ క్రీస్తు సువార్తను బోధించి ఆదరించి ధైర్యపర్చాలని ఆశించింది. ఆమె 1882లో 10 మంది బాలురతో బైబిలు స్టడీ ఆరంభించింది. ఆ తర్వాత 80 మందిగా వృద్ధి కాసాగారు. ఆదివారాలు మండే ఎండవేళ్ బైబిలు కా�సులకు వచ్చేవారు. ఇతర విశ్వాసుల సహాయము తీసికొన్నది. చివరకు ఆమె సేవలో అనేకులు క్రీస్తును అంగీకరించారు. క్రీస్తు జీవించిన కాలంలో పేదవారిని చిన్న పిల్లలను చాల ప్రేమించేవారు. బీదలను కనికరించువారు, దయతో ప్రేమతో చూచేవారికి దేవుడే తగిన కాలంలో, తగిన రీతిగా ప్రతిపఘలమందించగలరని నిరీక్షణతో జీవించాలి. పిల్లలను ఎకుకవ ప్రేమించి బాల్యంలో సృష్టి కరతను స్మరణకు తెచ్చుకోవాలి. ముదిమ వచ్చే వరకు ఎత్తుకొని ఆదరించువాడే మన దేవుడని మరువరాదు.

వవ

పవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

297

సాక్ష్యం 264. ఖ�్�వతీ�అవ �వశ్రీశ్రీ

కాధరిన్ జైల్

కాలము : 1497-1562 పరిచర్య : గీతరచయిత, మతోదా�రణ ""సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతమేలు! ఎంత మనోహరము! అది తలమీద పోయబడి ఆహారోను గడడ్ము మీదుగా కారి అతని అంగీల అంచువరకు దిగజారిన పరిమళ్ తైలము వలైనుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలైనని యెహోవా పసలవిచ్చియున్నాడు." కీర్తనలు 133:1-3

మతోదా�రణ ఉత్యమములో ఏకీబభవించిన అనేకులలో కాధరిన్ జైల్ ఒకరు. ఆ రోజుల్లో అంతరయదా�లు మానసికంగా ఎన్నో ఒతితడులను తెచ్చాయి. యీ విబేధాలను బట్టి మానసికంగా చాల అందోళ్న స్థితిలో నుంది. ఐక్యత కొరకు చాల ప్రార్థించింది. దీనిని వ్యతిరకించిన �డర్లను సాటిగా ఖండించింది. కొందరు ప్రొటైసటంటు సరభయలను హింసించుచున్న రోజులలో అనేకులకు ఆశ్రయ మందించింది. వారి జీవితాలను సంరక్షించింది. 3 వారాలలో 60 మంది పైగా బాదితులను రక్షించి పోషించగలిగ ఆ్రశయమచ్చింది. ఆమెతో ఏకీబభవించిన వారినే కాదు. యితరులను కూడా క్రీస్తు రక్షకునిగా అంగీకరించిన వారందరినీ ఆదరించింది. క్రీస్తు కూడా అందరా ఐక్యతతో జీవించాలని చాల కోరారు. తండ్రి కూమార పరిశుద్ధాత్మ పేరున ప్రార్థించాలని కోరారు. ఐక్యతలో నున్న వారిని దేవుడు దీవిస్తారు. దేవునికే సదా స్తుతి కలాగలని ఎల్లపుడు ఆయన నామాన్ని కీర్తించాలని ఆమె కోరి ప్రార్థించేది. చాలమంది కాధరిన్ సలహాల కోసం వేచియుండేవారు. మంచి తెలివి గలపాస్టు భార్యగా చర్చిలో �క్యత్రై చాలపాటు పేది. మంచి క్రియలు చేస్తూ జైలులో వారిని దర్శిస్తూ వ్యాధిగ్రస్తులను పరామర్శస్తూ తన విలువైన కాలము వెచ్చించేది. మోషే, ఇశ్రాయేలు ప్రజలను సముదాన్ని దాటించనపుడు సదా ప్రార్థన స్తుతి, గీతాలలో నడిపించారు. దెబోరా బారాకులు కూడా యుద్దంలో విజేతలగుటకు స్తుతి గీతాలు పాడారు. పౌలు పసీతలల జైలులో కాళుిప బందింపబడగా స్తుతించి పాటలు పాడారు. శ్రమ బాధ, దిగులు చింత ఆవరించిన వేళ్లో దేవుని స్తుతించాలి. జైలు ద్వారాలు అవే విడిపోతాయి. విజయం సదా మనదేనని విశావాసమీరమనితగా కాధరిన్ నేర్పింది.

వవ

పవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

298

↑ పైకి / Back to top