
సాక్ష్యం 11. జుర్�వతీ దీవషశీఅ
ఎప్తేరు బేకన్
కాలము : 1916-1972 పరిచర్య : వైద్య పరిచర్యలో మషనరీ ""మీ ప్రయాస ప్రభువునందు వవార�ము కాదు"
1 కొరింథీ 15:58
బేకన్ ఎప్తేరు బాల్యము నుండి వైద్య సేవ ద్వారా ప్రజలకు శారీరక ఆత్మీయ అవసరాలు తీర్చి మషనిరీ సేవలు చేయాలని ఆశించేది. దైవసేవలో ఆయన కృప వుంటుంది, మహిమలో ప్రవేశముంటుంది. ఆత్మీయు ఎదుగుదలనిస్తుంది. మనము భారంతో ప్రార్థించే మాల్గులు ధ్వని ప్రభువు వింటారు. సరియైన జవాబునిస్తారనే అచంచల విశ్వాసిగా జీవించింది. ఆయన కన్నులు పిచ్చుకను చూడగలడు. అందరినీ పోషించు సమర్థుడు. అందరినీ సంరక్షించే అందరి ప్రభువు. మారుమాల అనాగరికులుగా జీవించు ప్రజలను చేరాలని ఆశించేది. పెద్ద చెట్టు బూమపై నిటారుగా నిలిచి నీడలు పండ్లు అందాలనందించుటకు ముందుగా అది బూమ లోపల వ్రేళుి అనంతంగా వ్యాపించి స్థిరపడి బలమేసతనే చెట్టు బ్రతకగలదు. అట్లే దేవునిలో పునాదిగా
బూదిగంత విశావాస్ వీర వనితలు
14 విశావాస జీవితం ప్రార్థన జీవితం దాగి వున్నపుడే బహిరంగంగా పఘలించగలమని నమ్మింది. 1941వ సంవత్సరంలో లైజీరియు అనే అడవి ప్రాంతంలోని ప్రజలు అనాగరికులుగా అతి భయంకరమైన మాడిడ నమ్మకాల్లోనున్నారు. బూత వైదయలు మార�త వల్ల పసిపిల్లలు బ్రతికేవారుకాదు. ఎస్తేరు బేకాన్ మషనిరీ నర్సు ట్రయినింగు పూర్తి చేసికొని ఆ గ్రామానికి వెళ్ళాలని నిరణయించుకొని పడమర దేశ మషనిరీల సహాయమరి�ంచింది. వారు ఆమెను నిరాకరించారు. వారి అనాగరికత వల్ల గతంలో మషనెరీలు హింస మరణాలనెదురుకన్నారని భయపడ్డారు. కానీ ఆమె భయపడలేదు గాని బూత వైదయల ఆగ్రహానికి బలైపోయిన మషనిరీల త్యాగము సేవలు మరలా పఘలించాలని ఆ ఆశయంతో భారంతో ప్రార్థించింది. ఆమె వైద్యం చేయు ప్రాంతానికి మారుమాల గ్రామస్తులు చేరలేరని తలంచి, ఆమె స్వయంగా గ్రామస్తులున్న ప్రాంతం చేరింది. అలవాటు లేని నడక, ప్రయాసల కోర్చి అలసి సొలసి కొందరి స్రీతలను చేరి వైద్యం చేయుట కారంభించింది. ఆ స్థానిక ప్రజలకు సేవ చేయు పాస్టరుగారు క్రొత్తగా సేవలందించు ఎప్తేరు శ్రమను గుర్తించారు. నడక బదులు గు��ములపై ప్రయాణించమని గు�ా�న్ని బహూకరించారు. ఆమె చేసిన ప్రార్థనల పఘలితంగా కొందరు స్రీతలు ఆమెను ఆశ్రయించి వైద్యాన్ని సీవాకరించసాగారు. భడడ్ల మరణాల సంఖ్య తగిగంది.
ఆమె యీ సేవను కొనసాగిస్తూ తన సవాదేశాన్ని, సవాకీయు*్న మరిచి పేద అనాగరికల సేవలలో తరించింది. 10 సంవత్సరాల పఘలితంగా ఆ ప్రాంతంలో సవాచ్చుంధ త్యాగపూరిత సేవలందించిన ఎప్తేరుకు గొప్ప అవార్డులనిచ్చి స్తకరించారు. ఎందరో జీవితాంతం సేవలు చేసేతనే పొందగల బహ�మనాలు ప్రశంసలన్నీ కేవలము 10 సంవత్సరాల నిస్వార్థ సేవల పఘలితంగా ఎప్తేరు గొప్ప గురితంపు, అభినందనలు రివారుడ్లో సన్మానాలనందుకున్నది. ఎకుకవ సంవత్సరాలు జీవించలేదుగానీ 1972లో విషజవారం వల్ల మరణము పాలై ప్రభువు చెంతకు ప్రాంతంగా చేరింది. ఆమె పని చేసిన గ్రామ ప్రజలంతా ఆమె సేవను గుర్తించి ఆమె ప్రేమించిన క్రీస్తు ప్రేమను తెలిసికోనగోరారు. రక్షణను భవం పొంది ప్రార్థన చేయుట నేరచుకోగలాగరు. ఆ గ్రామాన్ని సంసకరించింది.
ఎందరో త్యాగమయుల త్యాగ పఘలితమే ఆ గ్రామ ప్రజలకు మాలధనంగా గొప్ప విలువైన క్రీస్తును పొందారు. ప్రతి విశ్వాసి జీవితంలో తనవంతు సేవ క్రీస్తు కొరకు నమ్మకంగా చేయదలిసేత, ఆ ప్రాంతంలో తన తరము వారికి తగిన సేవల
బూదిగంత విశావాస్ వీర వనితలు
15 అందిసేత ప్రభువు చిత్తంతో జీవించిన స్పఘలత పొందగలరు. పట్టుదల ప్రార్థన ద్వారా ఎదురొకనే ఆటంకాలను దుష�శక్తి ప్రభావాన్ని ఎదురొకనగలరు. ఎప్తేరు వంటి వీర విశావాస్ వనితల త్యాగపఘలము మన జాతికి మాల బలము. వారందరినీ తలచుకొని మన మానస్ వీదిని నిలుపుకొని సాగిపోయే ప్రయత్నం చేస్తున్నామా? వీరి అనుభవం మనకు జ్ఞానోదయం కావాలి. క్రొత్త చైతన్యంతో క్రొత్త }పిరిలో క్రీస్తు సేవను సమర్థవంతంగా చేయుట కారంభించగలమా?

వవపవవ
సాక్ష్యం 12. ఖ�్�వతీ�అవ �వవ దీ�్వర
కాధరిన్ బేట్స
కాలము : 1859-1929 పరిచర్య : కీర్తనల రచయిత
""ఆదియందు వాక్యముండెను" యోహాను 1:1
దైవ వాక్యాన్ని ధ్యానించేవారికి క్రీస్తు యేసు మనసుప కలిగయండి వాక్యంలో సుందరమైన భాగాల ధ్యానంలో గాయకులు, కవులుగా రూపొందగలరని బేట్స నిరూపించింది. దావీదు కీర్తనలు 19లో ప్రకృతి వరణన ద్వారా ఆమె ప్రకృతిలో అందాలు పద్యరూపంలో వరిణంచగా అనేకులు ఆ పద్యాలను చదివిపరవశులై దేవుని కీర్తించి ఆమెలోని తలాంతులను గుర్తించి అభినందించారు. ఆ రోజుల్లో అనేకుల గండెల్లో ఆమె రచనల ప్రభావం సంచలనాన్ని కలిగంచాయి. ఆమె హృదయంలోగల అమాల్య భావాలు క్రీస్తు పట్ల కృతజ్ఞతను అపార ప్రేమను స్పషీటకరిస్తాయి. 1983వ సంవత్సరములో ఆమె ఏకాంతంగా కొండ చరియ*్న దర్శించింది. పగలంతా ప్రకృతిని వీక్షిసేత ఆ దృశ్యాలన్నీ కళ్ళముందు కదలాడగా రాత్రి వేళ్ల్లో నిద్దకరువై మాటల్లో వ్రాయుట కారంభించింది. రెండు సంవత్సరాలుగా ఆ రచనలన్నీ దాచిపెట్టింది.
అందమైన అతి స�ందర్యాలు నిండిన నీలి ఆకాశవెంత విశాలవైనది! ఎతైతన దీటై�న ఉదారంగు పర్వాత ్రశ�ణి ఠీవిగా నిలచాయి. పచ్చిని పంటకొచ్చిన పొలాలు వైదానాల అందాల పరిపక్వత సోయుగాలు గల సుందరమైన అమెరికా! అమెరికా, నీ పై ఆ దైవ ప్రకాశము దయ కృపలు కృమ్మరించాయని నీవు గుర్తిస్తున్నావా? సహాోదర్ ప్రేమలో నిండి, కిరీటధారిగా కాంతిలో వెలురగందే సముద్దపు సొగసు
బూదిగంత విశావాస్ వీర వనితలు
16 వరిణంచతరమా? కొంతకాలవైన తర్వాత ఆ రచనను 1985వ సంవత్సరంలో బోసటన్ పభ్లషర్లకు పంపగా అమెరికా, అమెరికా లనే పేరు శీరి�కగా అమెరికా ఔన్నత్యాన్ని దేవుని గురితంపు కలిగన దేశముని వరిణంచిన రీతి గుర్తించారు. సామయాల్ వార్ట అనే సంగీత కళకారుడు మంచి సంగీతాన్నిందించాడు. దేవుని మంచితనం, ప్రేమను ఆ పాటలో ప్రజలు చూడగలాగరు. ప్రతివ్యక్తి రక్షణానుభవంలో దేవుని కృప గొప్పదనము మంచి చూపించారు. కృపా కేషమము నీ జీవితంలో వెంటాడగలవనీ మంచి మాట నిత్య సత్యము. విశ్వాసి జీవితంలో యితర సాకషానుభవాల ద్వారా ప్రార�నానుభవంతో ప్రతివ్యక్తి ప్రత్యేక నిరణయాల తీసికొని దానిని అవలంభంచు బాధ్యత వహించుట ్రశ�ష�ము. ప్రార్థన జీవితానికి }పిరి వంటిది. ఈతరంలో గొప్ప కార్యాలు సాధించిన వారంతా ప్రార్థనకు జీవితంలో ప్రాముఖ్యత నిచ్చిన వార చిర్స్మరణీయులగుదురు.

లేయా, రెబ్బకాక, హన్నా, జకర్యా, ప్రార్థనల వల్ల సంతానాన్ని పొందారు.పౌలు అనేకుల ఆత్మల రక్షణ్రై ప్రార్థించి తిమోతి వంటి భక్తులకు ప్రోత్సాహాన్నిందించారు. కీర్తనలు వ్రాసి క్రీస్తు ప్రేమకు సాక్షిగా నిలిచిన బేట్స వలై ప్రకృతిలో ప్రభు ప్రేమను గుర్తించావా? ప్రార్థనతో సాధించిన బేట్స దినయరాలు.
వవపవవ
సాక్ష్యం 13. �అఅ� దీ�త్శ్రీవ్ ��తీఅవతీ
అన్నా బారిటలైట్ వార్నర్
కాలము : 1827-1915 పరిచర్య : గీతరచయిత, పుస్తకరచయిత
""అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడి చేయుచున్నాడు. ఎట్లనగామనమంకను పాపులవై యండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను". రోమా 5:8
అన్నా వార్నర్ అనే వనిత సువార్త సత్యా*్న గొప్ప మాటలలో స్పష్టంగా అర�మయేయ రీతిలో చెప్పగల ప్రతిభ గలది. ఆమె సోదరితో కలసి గణనీయ సేవలు చేయగలాగరు. వారు హ�సపన్ నది సమీపంలో నివసిస్తూ బైబీలు కాలేజీ నిర్వాహించే వారు. ఆమె 95వ యేట మరణించిగా మలటరీ గౌరవంతో అంత్యక్రియలు జరిగించారు. చాలమంది మషనిరీలు ఈమె రచించిన పాట*్న పాడేవారు. అనేక
బూదిగంత విశావాస్ వీర వనితలు
17 భాషలలోకి ఆమె పాటలు అనువాదం చేసి సువార్త సేవలో ప్రయోగించారు. ఒకసారి ఫ్రెంచ్ భాషలో యీ పాటను పాడగా రకనేడియన్ అడవి ప్రాంతంలో విన్న వ్యక్తి ఎసికమో జాతి వ్యక్తిని ""ఎక్కడ నేరచుకుని అందంగా పాడగలాగవని" ప్రశ్నించాడట. నాకొక మషనిరీ నేర్పిందని చెప్పాడట.

జీవరబర �శీ�వతీర ఎవ ్��ర � సఅశీష టశీతీ
దేవుడు నన్ను ప్రేమిస్తున్నారని నాకు తెలియును. ్�వ దీ�పశ్రీవ ్వశ్రీశ్రీర ఎవ రశీ ఎందుకనగా బైబిలు అదే సత్యాన్ని తెలుపతుంది. యిదేపాట చైనా దేశంలో కమయానిషుట కలహాల పోరాటమున్న రోజుల్లో పాడేవారితో ఆ ప్రాంతం మారు మోగింది. 1972లో చైనా రక్రైస్తవుల నోటిలో ఈ మాట నోటసు వ్రాసికొన్న సత్యాలలో పాటు తప్పక బభ్రదపరచేవారట. అధికారులు అర్థం చేసికోలేరు గానీ రక్రైస్తవ విశ్వాసులంతా సరిగాగ ఆర�వంతంగా పాడుకొని ఆనందించగలేగ భావంతో నిండింది. అతి సులబభశ�ైలిలో క్రీస్తు ప్రేమను చాటిన రుా చిన్న పాట మీ గండెల్లో పదిలంగా దాచుకోవాలి. మనము గొప్ప ప్రణాళ్ళకల్లో గొప్ప ఉజ్జీవ సరభలను నిర్వాహించ పనిలేదు గానీ, ఎదురాడే, తిరగబడి వ్యతిరకించే వారికి సువార్త శక్తితో వారి జీవితాలు మార్చుటకు భారంతో ప్రారి�ంచుచా, విచ్ఛిన్న కుటుంబాలు, దు:ఖాలు, ్ర్రియులను కోలోపయిన వారు, నిరాశలో అండలేక దీనస్థితిలో నలిగినవారిపట్ల, బందితులపట్ల విధవలు, అనాధలు, ఒంటరివారి పట్ల కాసత ఆదరణ ఆప్యాయత కనపర్చి క్రీస్తు ప్రేమలో చేయాతనివ్వాలి. కనీసం చిన్న ప్రార్థన వారితో చేయగలాగలి. అదే గొప్ప సేవగా దేవుడు గుర్తించగలరని మరువ రాదు. దేవుని దృష్టి సంచారం చేస్తూ గమనిస్తూ ప్రతివారికి ప్రతిపఘలాన్ని నిత్యత్వములో అందిస్తారు. గొప్ప భక్తితో వ్రాసిన మంచిపాట చిర్స్మరణీయంగా అనేకుల నోటిలో పాటగా నిలిచింది. నీ వెట్టి సేవ చేయనాశిస్తున్నావు? ఆలోచించుకో మ్రతమా !.
వవపవవ
సాక్ష్యం 14. నవశ్రీవఅ సబటట దీ�బస్త్ర�
హెలైన్ డపఫ్ బాగ�
కాలము : 1903-1996 పరిచర్య : ప్రైస్తవ ఆరగనైజరు
""మీరు వెళ్ళి పఘలించుటకును మీ పఘలము నిలిచి యండుటకును నేను మవ్ములను ఏరపరచుకొని నియ మంచితిని" యోహాను : 15:16
బూదిగంత విశావాస్ వీర వనితలు
18
హెలైన్ భక్తి గల స్రీత అయినను ఆమె దైవ వాక్యాన్ని ధ్యానించనపుడు దేవుడవు ఆత్మీయ నేత్రాలను తెరిచాడు. సహవాస ప్రార్థన అవసరమని తెల్పాడు. ఆమె ఆ రోజుల్లో సిటీ మేనేజరుతో, అతని భార్యతో సంప్రదించి కొందరి స్రీతలను సమకూర్చి సహవాస ప్రార్థనల ఆరంభించింది. 24 ప్రార్థనా గంపులు వెలసాయి హెలైన్ లీడరుగా నుండగా ఉజ్జీవము రగిలింది.
గొప్ప ప్రార్థనా విజయాలతో అద్భుతా నుభావాలు పొందేవారు. ఆమె ఎందరో దైవజనులనావానించి క్రిస్టియన్ భజినెస్ విాటింగులతో పాటుగా ్రఫోపెఫషనల్ స్రీతల కౌంసిల్స ఆరంభించింది. ఎందరో ఆత్మీయంగా బలపడ్డామని సాక్ష్యాలు వివరించారు. యిద్దరు లేక ముగ్గురు కలసి ప్రార్థిస్తే ప్రభువు వుంటనన్న వాగ్దానము నేరవేరింది. ప్రభు సన్నిధి ప్రసన్నతను అనుబభవించేవారు. హెలైన్ దైవ సేవలో క్షణం తీరిక లేక అహా]్నశలా ్రశవించే కాలంలో ఆమె భర్త విధి విశాతతూ యవ్వనంలో ప్రభువు చెంత చేరారు. ఆమె తన సంతానంతో సమాధి పెటైటను చేరి ""ప్రభువా, ఒంటరిగా నన్నేమ చేయమని పసలవిస్తారు? ఏదైనా చేయుటకు సంసిదిద్దంగా నున్ననయ్యా, నీ పట్ల నా ప్రేమ అదికమయయా అని ఏడ్చి ప్రార్థించింది. కాలిఫోర్నియాలో స్రీతలతో కలసి ప్రార్థనా కూడికలనారంభించింది. భర్త చనిపోయిన 6 సంవత్సరాలలో 26 ప్రార్థనా గంపులను సిద్ధపరచి ప్రార�నాత్మలో ప్రార్థించు నేరచుకలిగయండి దేవుని ప్రేమించింది. ఒంటరితనంలో క్రీస్తు కొరకు గణనీయ సేవలందించిన హెలైన్ మనకు సాపుర్తినిచ్చి సేవకు ప్రోత్సహించుట లేదా? 1912లో గతంలో హెలైన్ నాన్నగారు �ర్లాండు నుండి అమెరికా విచ్చేసిన రోజుల్లో ఆత్మల సంపాదనా భారంతో ప్రయాణమయయారు. భార్య భడడ్లను తర్వాత రమ్మన్నారు. టైటానిక్ షిపపులో రావలసియండగా ఆయన త్వరపడి ముందుగానే వచ్చేసారు. సరిగాగ ఆ ఓడ మునుగక ముందే గమ్యం చేరుటను బట్టి దేవుని చిత్తములో ఆయన భద్రత ఉందని ఆనందించారు. హెలైన్ జీవితం పట్ల కూడా చాల ప్రత్యేక ప్రణాళ్ళక వుందని నవ్మేవారు. దేవుడిచ్చిన సమయాన్ని సరిగాగ సదివానియోగం చేయాలని, గురి చూచి బ్రతికి గమ్యం చేరాలని ప్రతి దినము తన సమయాన్ని విలువైన పద్దతిలోనుపయోగించి విజయవంతంగా ముగింపునిచ్చిన హెలైన్ గొప్ప విశావాస్ వీరమనితగా కీర్తిగడించింది.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
19

సాక్ష్యం 15. న�తీతీ�వ్ దీవ�ష�వతీ ళ్శీషవ
హారియట్ ;చర్ స�ట
కాలము : 1811-1896 పరిచర్య : గ్రంధరచయిత
""యెహోవా యందు భయభక్తులు గలిగి యండుటయే జ్ఞానమునకు మాలము. పరిశుద్ధ దేవుని గార్చిన తెలివియే వివేచనకు ఆధారము" సామెతలు 9:10
ఎందరో విశ్వాసుల జీవితాల్లో ఎవరో ఒకరు మంచి మాట, హెచ్చరిక ప్రసంగము, ప్రార్థన యీ వనరుల ద్వారా క్రీస్తు కొరకు గొప్ప పనులు సాధించి గణనీయమైన ప్రాముఖ్యతగల సేవ చేసారు. హారియట్ ;చర్ మంచి రచయిత. ఆవెకా తలాంతు వున్ననా ఆమె రచనలు ప్రత్యేక దిశలో ప్రభావితం చేయబడి బందితులైన బానిసల విడుదలకు ఎంతగానో సహకరించుట ఆశ్చర్యం కలిగస్తాయి. గొప్ప పేరు పొందిన రచనకు సాపుర్తి నిచ్చింది ఒక చిన్న వుతతరమే. ఇపస్బల్లా అనే బాలిక బభక్తిగలిగ గొప్ప సృజనాత్మక ఆలోచనలు గలదిగా వుండేది. ఆమె వదిన గారిక ఒక మంచి ఉత్తరము వ్రాసింది. ప్రియమైన వదినగారా,
నీవలై నేను వ్రాయగల ప్రజ్ఞకలిగ నీవలై ఒక పెన్ను వాడుటకొను తెలివియున్నచో ఎంతో బాధలో బానిసత్వం భరించే వారి భాదలు ఎలా వుంటాయో, మన దేశమంతా తెలిసి కోగల ప్రయాత్నాన్ని చేసేయగలను సువా!
ఆ వుతతరము బీచర్ హృదయంలో తీవ్ర సంచలనాన్ని ర్రింది. 1850లో నల్ల జాతీయుల బానిస జీవితము చాల దుర్బుంగా ఉండేది. హారియట్ ;చర్ ఇపస్బల్లా వ్రాసిన ఉతతరాన్ని చదివింది. ఆమెకు అప్పటికి ఆరుగురు సంతానముతో అత్యంత భజీ జీవితము గడిపేది. చివరి పసిపాప }యలలో నుండగా నేను సజీవంగా ఉంటే ఆ వుతతరంనకు విలువనిస్తూ బానిసల విముకిత్రై తగిన రచన చేయాలని నిరణయించు కున్నది. ఆ తర్వాత చర్చికి వెళ్ళిన సమయంలో ప్రసంగము వింటున్న సమయాన గొప్ప తలంపులు రగాయి. ఆమె త్వరితంగా యిల్లు చేరింది. అద్దం ముందు నిలచిన భావాలన్నీ రచనా రూపంలో తన కలం నుండి చకచకా సాగాయి. ఆమె గొప్ప కీర్తిని
బూదిగంత విశావాస్ వీర వనితలు
20 పొందగల పుస్తకాన్ని రచించేసింది. ఆ పుస్తకము పేర అంకుల్ టావ్ గారి కాభన్ (. ఖఅషశ్రీవ ుశీఎ'ర జ�ప�అ)

ఆ పుస్తకం సామానయల మొదలు అమెరికా ప్రసిడెంట్ గారైన అబ్రహావ్ లింకను గారి వరకు చేరింది. ఆ పుస్తకం చూచి చాలా మంది ప్రశంసించారు. బానిస్తవాపు బాధలను భీకర ఉనికిని గార్చి అతి స్పష్టంగా వివరించింది. ప్రసిడెంట్ లింకన్ను కలిసినపుడు ""అవ్మా, నీవేనా గొప్ప తలంపులు గల పుస్తకాన్ని రచించావు? అదే గొప్ప యుద�పోరాటానికి ప్రయోగరూపంగా పనిచేసింది" అని చాల ప్రశంసించారు. ఆమె చాల ధైర్యంగా బానిస్తవాపు తీవ్రతను వరిణంచింది. ఎవరైన దేవునికి అందుబాటులో వుంటే వాడుకుంటారు. దేవుడు గొప్పగా గురితంపు పొందిన ప్రముఖ రచయితల జీవితాన్ని పరిశీలిసేత వారి ఆత్మీయ జీవితంలో పరిపక్వత లభంచిన రహాస్యమేమనగా ప్రతి చిన్న విషయాలను క్రీస్తు పాదాల చెంత సంప్రదించగలరు. ప్రతి నిరణయాలు, మాట్లాడే ప్రతి మాట, తలపులన్నీ దేవునికే తెలుస్తాయి. ప్రతి పనికి ముందు ప్రార్థించాలి. ప్రభా, నేను ఏం చెయయాలి? ఎలా ఆలోచించాలి? ఏం చెప్పాలి?యివే ప్రశ్నలు వుంటాయి.
గొప్పవారు సహితము విశ్వాసులుగా ఒప్పుకున్న సత్యమేమనగా పలువిధ పథదముల రసి పఘలితమేమ కానలేక సిలువ యెదుట నిలిచాను ప్రూ.
నేను నీ పాదాల చెంత మోకరిల్లి నీ చిత్తము అని అంగీకరించుటయే విశ్వాసిగా నా కరతవ్యము అని చెప్పగలరు. నా జా�నమంతా నీ ముందు కేవలం శూన్యమే అని సమర్పించుకోగలరు. హారియట్ కోనియాడ దగిన ధనయరాలు.
వవపవవ
సాక్ష్యం 16. దీవశ్రీశ్రీ హ�తీస్త్ర�అ��
బైల్ వర్జీనియా
కాలము : 1892-1974 పరిచర్య : మషనిరీ
""తనకు సోత్రతరూపవుగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాచి చూచి బభయా భక్తులు కలిగి యెహోవా యందు నమ్మికయంచెదరు" కీర్తన 40:3.
బూదిగంత విశావాస్ వీర వనితలు
21
దేవుని ప్రేమించే మషనిరీకి తమ జీవితంలో ఏది ప్రాధాన్యత వహిస్తుంది. కుటుంబమా? వృతాత ! ఏదీకానేరదు. దేవుని చిత్తము నేరవేరచుటయే. ప్రముఖవకత బిల్లీ గ్రహెాం గారి సతీమణి రాత్ తండ్రి నెల్సన్గారు ప్రభుని నమ్మిన విశావాస.ి ఒక గొప్ప డాకటరుగా మషనిరీగా చైనాలో గొప్ప సేవ చేసారు. ఆయనకు సాపుర్తినిచ్చి మంచి బిడ్డలుగా పెంచిన ఘనత వరి�నియా బైల్గారిదే. ఈమె భ�్లగ్రహెాం అత్తగారు.
వర్జీనియా బైల్ వివాహ సమయంలో నెల్సన్గారి గార్చి ఆలోచించగా దైవభక్తితో కుటుంబాన్ని క్రీస్తు కొరకు పెంచి దేవుని సేవ చేయాలని కోరింది. వరీ�నియాకు రోసా, రాత్ అనే యిద్దరూ అవ్మాయిలు. దేవుడిచ్చిన బహుమతిగా ఎరిగి ఎంతో శ్రద్ధతో భక్తితో పెంచారు. యుకత వయససు వచ్చేనాటికి వారికి అన్ని కళ్లలో ప్రవేశము కలిగంచారు. సంగీతము, కుట్లు యింటిపని వంటపనిలో ప్రావీణ్యతనిచ్చారు.
ప్రతి సాయంకాలాలు ఆటలు ఆడేవారు. దైవవాక్యాన్ని భగ్గరగా చదివి వినిపంచే తల్లి మాటకు లోబడేవారు. 1925 వ సంత్సరంలో ఒక బాబుకు తల్లిగా దీవెన పొందింది. ఎంతో ఆనందించే రోజుల్లో పదవనెలలో రోగిగా మారి ఆ తర్వాత 18 రోజుల్లోనే మరణించాడు. ఎంతటి బభకుతల్రైనా శ్రమలు, వేదనలు బాధలు తప్పవు. నీతిమంతునకి కల్గు ఆపదలనేకాలు. వీటిల్లో నిరీక్షణ ఆదరణ తపపకనిస్తారని వర్జీనియా జీవితం నిరూపించి, ధైర్యంగా నిలిచింది. తల్లి నిబ్బరం కుమార్తెలనాశ్చర్యపరిచింది. సమాధి సమయంలో ఆమె గొప్ప నిబ్బరాన్ని ప్రదర్శించింది. ""నా హృదయంలో దేవుడు నాకొక పాట నుంచాడు. నా కంటిలో నీరు తొలగించుట అతికష్టంగా తోచినను, హృదయంలో గొప్ప ధైర్యం కలిగంచే దేవుని చితాతనికి తలవంచక ఏం చెయ్యగలను? మరణమైన హింస అయినా దేవుని ప్రేమనుండేదీ ఎడబాపలేదు కదా! నిరీక్షణ వున్నచోట నిసపృహాలకు తావులేదు. దేవుడే మరణాన్ని మ్రంకగవేసిన విజేత. విశ్వాసి మాత్రమే గండె పగిలిన వేళ్ళల్లో, బాధలోపాట పాడగల సమర్థులు కాగలరు. నై{ింకగలు తీయనిరాగము తన ముకుకతో గొంతును గాయం చేయగా శ్రావ్యనాదం వినిపంచగలదని కవులు వరిణస్తారు. కన్నీటిలోయల్లో కషాటలనిశిలో కీరతంచి పాడగలరు. యిట్టి గొప్ప విశ్వాసిగా మార్చి తల్లిగా రాత్ను భార్యగా బిల్లీ గారిక అప్పగించి మేలు చేసారు.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
22

సాక్ష్యం 17. దీవ్వ �శ్రీరశీఅ
బైటీట ఓల్సన్
కాలము : 1934-1968 పరిచర్య : వైద్య పరిచర్య
""మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడుగాని, సమసత విషయములోను మనవలైనే శోదింపబడినను, ఆయన పాపములేనివాడుగా నున్నాడు" హెా;్ర 4:15
ఆప్ఫికా ఖండానికి ఎందరో మషనెరీలు ప్రవేశించారు. వారి త్యగపఘలితంగా ఎందరో క్రీస్తును అంగీకరించారు. మషనెరీ దంపతులకు జన్మించిన బైటీట ఎన్నో శ్రమలు భరించింది. చిన్న తనములోనే తల్లి మరణించింది. ఆమె మనససు నొచ్చుకొనగా నిరాశాభావంతో మొండిగా తయారైంది. ఆమె నర్సింగు కోర్సులో చేరింది. వాళ్ళ నాన్న రెండవ పెండ్లి చేసి కొనగా ఆమె తిరిగి మారుటి తల్లినే ఆశ్రయించింది.
ఆమె తండ్రి ఆమెను ప్రేమించలేదు. ఆమె నాన్న తృణీకారాన్ని భరించలేక తిరిగి అమెరికా చేరింది. 1968వ సంవత్సరములో మష్నిరీలను కొందరు హింసించే వారు. కొందరు పట్టుబడి శ్రమల పాలయయారు. బైటీట చాల చిన్న వయససులోనే మరణించింది. 33వ ఏట ఆరోగ్యము కీషణించగా ప్రభువును చేరింది. ఆమె మంచి స్నేహితుడైన వైక�, బైటీట జీవితాన్ని వ్యాసంగా రచించాడు. ఆమె బాల్యంలో తల్లిని కోలోపయి తండ్రి తృణికారించగా ఒంటరిదైనను క్రీస్తు ప్రేమను అంగీకరించి సహవాసం ద్వారా ప్రార్థన వాక్యధ్యానం ద్వారా క్షమించే మనససు ద్వారా వాళ్ళ మారుటి అమ్మను, నాన్నను క్షమించింది. క్రీస్తు తనను బాధించిన వారిని ప్రేమించినట్లే ఆమె తనను హీనంగా నిర్లక్ష్యంగా చూచినవారిని క్షమించింది. ఆమె తన మంచి సాక్ష్యాన్ని మిగిల్చింది. దేవుని చితాతనికి లోబడి జీవించాలంటే వాక్యాన్ని వాగా�నా*్న పూర్తిగా నవ్మాలి. దేవుని చిత్తము తెలసుకోవాలనే ఆపేక్ష ఆసక్తి కావాలి. చిన్న వయససులో మరణించిననా క్షమ చూపిన ధనయరాలు బైట్టి ఓల్సన్.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
23

సాక్ష్యం 18. ఖ�తీశీశ్రీ�అవ ��ఎ� ళ�అసవశ్రీశ్రీ-దీవతీస్త్ర
సాండిల్ - బైర్గ
కాలము : 1832-1903 పరిచర్య : కీర్తనల రచయిత ""యెహోవా నా శ�ైలము, నా కోట, నన్ను రక్షించువాడు. నాకేడెము, నా రక్షణ శృంగము" నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆ్రశయించియున్న నా దుర్గము" కీర్తనలు : 18:2
దేవుని నమ్మిన విశ్వాసులలో అంగవైకల్యముగలవారు కూడా క్రీస్తును ప్రేమించి సేవ చేయుటకు వెనకాడలేదు. �నా బైర్గ, మంచి ప్రేమగల విశ్వాసి. ఆమె దురదృషటవశాతతూ 12వ ఏట పక్షవాతం పాలైంది. చాల అసహాయురాలై జీవించవలసి వచ్చింది. తన వస్ర్తాలు ధరించుటకు చాల ్రశమపేది. రెండడుగులు నడుచుటకు చాలా ్రశవించేది. ఆవెురకన్నో అమాల్య భావాలండేవి. వాటిని రచన చేయుట కాశించేది. అవిటితనంలో 10 సంవత్సరాలు గడిచాయి. తండ్రితోపాటు బోటులో ప్రయాణం చేస్తూ ప్రమాదంలో తండ్రిని కోలోపయింది. ఏకాంతంలో క్రీస్తు ప్రేమను ఆశ్రయించింది. నిన్ను విడువను ఎడబాయను అన్న వాగ్దానాన్ని నమ్మింది. గాయపడిన మనససు శరీరమును బట్టి బరువైన భావమున్న పదాలతో రచించిన కవితల్రంతో విలువను తెచ్చాయి. ప్రతి రో� దేవుని దీవెన. ప్రతిదినమా దేవుడిచ్చిన వరమే గనుక ఉత్సహించాలనే ఆశయం కలిగ పాడాలని వ్రాసిన గీతం బహ�ళ్జనాదరణ పొందింది.
శ్రమలు బాధలు భరించుటకు ప్రతి దినాన్ని ధైర్యంగా ఎదురొకనగలను. భయాన్ని దరికిరానీయను. దేవుడందించే జా�నావగాహా*్న దివ్యమైన నడిపింపును సదా ఆ్రశయిస్తాను. ఎవరి హృదయంలోదయ కనికరాలు నిలిచి యుంటాయో ఆరోజు ఉత్తమమైనది ఉపకార యోగ్యవైనది ఉతేతజాన్నిందిస్తుందని నవ్ము. ప్రేమ నిండిన హృదయంలో బాధలు, శ్రమలు దు:ఖాలు, ఆందోళ్నలు, ఒతతుడులు తప్పవు. వీటితోపాటు ఉత్సాహాము, ఆనందము దివ్యశాంతి విశ్రాంతి దాగి వుంటాయి. యీ అనుభవాలన్నీ బైర్గ జీవితంలో నిలిచాయి. ప్రతికషణము దేవునిపై ఆధారపడాలి. ఎందుకంటే ఏ క్షణంలో ఏమ సంభవిస్తుందో ఎవరికీ తెలియదు. ప్రతి సందర్బుములో ప్రతికషణాన్ని దేవుని చేతులకపపగించుట ఉత్తమం. కారుచీకట్లు జీవితంలో ముసిరిన
బూదిగంత విశావాస్ వీర వనితలు
24 వేళ్ళల్లో కాంతి రఖగా క్రీస్తు ఆత్మ పసై�ర్యాన్నిస్తారని �నా బోధిస్తుంది. దేవుని కృపలలో �శవార్యము ఆయన మహిమలో దేవుడందించు నిరీక్షణ దేవుని మంచితనమనే �శవార్యము విశ్వాసికి దేవుడు దాచియంచాడు. ప్రార్థించుటలో వెళ్కువలనన్నీ విశ్వాసి నేరచుకోవాలి. సోలోమెన్ రాజు జ్ఞానము కొరకు ప్రార్థించాడు. నెహెమ్యా తన నిరణయాల స్పఘలత్రై ప్రార్థించాడు. ఎప్తేరు రాణి తన ప్రజల సంరక్షణ్రై ప్రార్థించింది. దావీదు ప్రార్థించి దేవుని హాృదయానుసారుడయయాడు. నీవెట్లు ప్రారి�స్తున్నావు ?
వవపవవ
సాక్ష్యం 19. ళశీయశీబతీఅవతీ ుతీబ్�
సోజర్నర్ ట్రాత్
కాలము : 1797 - 1883 పరిచర్య : సువార్తపని ""నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో నుండవలైను. నీవు నీ కుమారులకు అబభ్యసింపజేసి, నీరుంట కూరచుండునప్పుడును, ఎండుకొనునప్పుడును లేచునప్పుడును వాటిని గార్చి మాటలాడవలైను, సాచనగా వాటిని నీచేతికి కట్టుకొనవలైను" దివాతీయోపదేశ 6,6:7
ప్రపంచంలో విభిన్న ప్రాంతాలలో నున్న విశ్వాసులను లైకికంచగా కొందరు అతిపేద బానిసలైనవారు తమవంతు ప్రార్థనా బలంతో గొప్ప కార్యాలు సాధించి చరిత్రలో నిలిచిపోయారు. బైత్ అనే విద్యావిహీనురాలు ఒక బానిస బాలిక. ఆమె తన జీవితంలో చాల శ్రమలు భరించింది. ఆమెలో దేవుని ప్రేమ నిండుగా నిలిచియండేది. తన కన్న భడడ్లకు క్రీస్తు ప్రేమను వివరంగా తేలేపది.
తన బిడ్డలు చాల విధేయతతో ఆమె మాట*్న గౌరవించేవారు. ఆమె భడడ్లలో చిన్నవ్మాయి ఇపస్బల్లా తరచగా ఒంటరిగా దారప్రాంతంలో నున్న చెట్లున్న ప్రాంతం చేరి భారంతో క్రీస్తును ఆరాధిస్తూ ప్రార్థించేది. తల్లి చూపిన భక్తి, క్రీస్తే మార్గము, సత్యము జీవమన్న సత్యాలను పాటించి తన భడడ్ �నత్యానికి పునాదిగా నిలిచింది. ఆరోజుల్లో బానిసలను అమ్మకానికి వేలం వేసేవారు. దురదృష్టము వల్ల ఇస్బిల్లా బానిసల అమ్మకంలో బజారులో నిలిచింది. ఒక వ్యాపారసతుడు ఆమెను కొన్నాడు. సేవాచ్చునిస్తారనని వాగ్దానం చేసి నిరాకరించాడు. మరొక రెండు సంవత్సరాలు అదనంగా
బూదిగంత విశావాస్ వీర వనితలు
25 పని చేసింది. 1843వ సంవత్సరములో తన మనససు మరచుకొన్నది. సోజర్నల్ ట్రాత్గా పేరు మార్చుకొని చదువుట వ్రాయుట రాకపోయినను నిర్బుయంగా క్రీస్తు ప్రేమ సువార్తను ప్రకటించేది. ఆమె బానిస్తవా నిర్మాలన్రై తనవంతు కృషి చేసింది. సివిల్ యుదా�నంతరము బానిస వృత్తి వదలిపెట్టిన వారికి తగిన పనులు చేసుకొనే అవకాశాలు కలిగంచింది. యింటి వసతిలేనివారికి వసతి కలిగంచింది. ఈ స్వచ్ఛంద సేవా కార్యాలకు సాపుర్తి ఆమె అమ్మ చేసిన ప్రార్థనలే ఆమెకు సంక్ర్మంచాయి. బైత్ జీవితము ధన్యవైనది.

వవపవవ
సాక్ష్యం 20. ళవప�శ్రీ దీ�అస్త్ర��ఎ
సిభల్ భన్ఘవ్
కాలము : 19వ శతాబ్దము పరిచర్య : మషనిరీ
""ఆకాశమందేగాని, బూమయందేగానీ బూమక్రింద నీళ్ళయందే కాని దేని రూపమయినను నీవు చేసి కొనకూడదు". నిర్గమ : 20:4,5
కొందరు విశ్వాసులు రక్షణానుభవం పొందిన వెంటనే దైవసేవ చేయుటకు విదేశాలకు వెళ్ళి, మషనిరీలుగా త్యాగంతో వారి జీవితాన్ని వినియోగించుట ద్వారా ప్రభువును ఘనపరుస్తున్నారు. సిభల్ అనే యువతి హవాయి వెళ్ళి దైవ జనులతో కలసి మషనెరీగా పర్చర్య ్రై సిద్ధపడింది. 14 మంది గుంపుగా హవాయి వెళ్ళిన వారిలో సిభల్ అనుభవా*్న డయిరీలో వ్రాసికున్నది. ఆమె క్రొత్తగా ప్రవేశించిన దీవాపంలో అతి మురికిగా నున్న స్రీతలు అర� నగ్నంగా వువువాల దండలతో విన్యాసాలు చేస్తూ ఆహావానాన్ని పలికారట. వారిని చూస్తూ చాల ఆశ్చర్యంగా వింతగా భావించిందట. వీరు మానవ మాత్రులేనా, నరమాంసం బభక్షించే వారిగానున్నారా? విగ్రహారాధన చేయు పసైతాను అనుచరులా అని బాధపడింది. వీటిని నిషేదించే రాజు ప్రవేశం ఆమెకు ఆనందం కలిగంచింది. ఆ స్థానిక ప్రజల పరిస్థితిని బట్టి విద్యాహీనులై అనాగరికత గమనించి సాకలు ఆరంభించింది. స్రీతలు వచ్చి విద్య నేరచుకోవాలని ఆశించేవారు. క్రీస్తు ప్రేమను గార్చి వినదలిచేవారు. ఆమె ప్రేమగల దయగల తీయని మాటలకు ఆకర్షితులై ఆమె ప్రేమించిన దేవుడిన గార్చి తెలిసికోవాలని ఆశించేవారు. ఆమె
బూదిగంత విశావాస్ వీర వనితలు
26 మాటలకు ముగు�లైన వారిలో ఒకరు క్రియోలాని పేరుగల యాజకురాలు. ఆ ప్రాంతంలో ప్రజలు హవాయి దీవాపనివాసులు పెలై అనే దేవత పేరున పూజాలు జరిేపవారు. పూజింపనిచో ఆ దేవత ఉగ్రత వారిపై నిలుచనని భయపడేవారు. ఆ దేవత నిలయం సమీపంలోగల అగ్ని పర్వతం దగ్గరలోనే ఉంది, యాజకురాలు విగ్రహాన్ని ద్వేషించి రాళ్ళు వేసి అవమానించుట బట్టి ఆ దేవత విలువ తగిగపోయింది. ఆరాధించేవారు తగాగరు. సిభల్ స్రకముగా దేవుని సేవించి ధనయరాలయింది.

వవపవవ
సాక్ష్యం 21. వీ�బస దీ�శ్రీశ్రీ�అస్త్ర్శీఅ దీశీశీ్�
మౌడ్ బాల్లింగ�టన్ బాత్
కాలము : 1865 - 1948 పరిచర్య : అమెరికా వాలంటీర్ల జనరల్
""దిగంబరినై యంటిని బటటలిచ్చితిరి. రోగినై యుంటిని నన్ను చూడ వచ్చితిరి. చెరసాలలో వుంటిని నా యొద్దకు వచ్చితిరని చెపపును" మత్తయి 25:36
చాలమంది రక్రైస్తవ విశ్వాసులలో దైవభక్తి కల్గుటకు మంచి ప్రసంగీకుల ప్రసంగాలు గొప్ప ఉజ్జీవాన్ని కలిగస్తాయి. ఆ దైవ ప్రసన్నత, భక్తి ప్రభావము వ్యకుతల హృదయాల్లో చైతన్యము కలిగస్తుంది. 1881లో రక్షణ పసైన్యము (సాలేవాషన్ ఆర్మీ) వారు నిర్వాహించిన గొప్ప ఉజ్జీవ సరభలకు హాజరైన మాడ్ చారర్లస్ తల్లి, మాడ్లోని ఆత్మీయ స్థితిలో గొప్ప మారుపను కనిపెట్టింది. దేవుడు ఆమెను దర్శించాడు. ఆమె రక్షణ స్థిరత పొంది, విలియవ్బాత్ గారి కుమార్తెను తీసికొని ఫ్రాన్స్, సివాట�ర్లాండ్ పర్యటించి ఆ సంస్థను సి�రపర్చాలని ఆశించింది. ప్రైస్తవులుగా మారిన వారిని బట్టి ఎకుకవ ప్రైస్తవ ఆరాధనలు ఆరంభవుయయాయి. విగ్రహారాధన అనగా కేవలము బుమ్మలకు పూజ మాత్రమే కాదు. మన జీవితాల్లో దేవునికి ప్రధాన సా�నమవవాక, ఉ ద్యోగము, డబ్బు, పని, కీర్తి, కుటుంబము, అధికారులు, సరదాలు వీటికి ప్రాముఖ్యతనిసేత, అవే విగ్రహాలు కాగలవు.
ప్రభువు ప్రేమించిన యోహాను చెప్పినదేమనగా ""ప్రియభడడ్లారా, విగ్రహాలకు దారంగా జీవించండి, పవిత్రంగా జీవించండని" హెచ్చరించాడు. ప్రతిదినము మనము
బూదిగంత విశావాస్ వీర వనితలు
27 ఎన్నుకొనే పద్ధతులు ఎలా జీవించాలో చేసికోనే నిరణయాలు, మనకేది యిష్టమో స్పష్టంగా తెలియజేస్తాయి. ప్రభువుని ప్రార్థించి, మన జీవితాల్లో ఎకుకవ సమయం దైవధ్యానంలో గడుపుటకు నిరణయిసేత మన దైనందిన కార్య్రకమాలన్నీ విజయవంతం కాగలవు. దైవ సేవను ప్రేమించిన భక్తుల ఆశయాలన్నీ మనకు ఆదర్శాలు కావాలి. ఒక జైలు నివాసి నుండి వీరి సేవలను గౌరవిస్తూ వ్రాసిన ఉత్తరము అందుకున్నారు.
"" అవ్మా, మీరు మమ్ములను ప్రేమిస్తున్నానని చెప్పారు. ఎంతో గొప్ప మంచిమాటను యింత వరకు ఎవరా నాతో చెప్పలేదు. నా జీవితంలో మీలాంటి క్రీస్తు ప్రేమ కలిగ దయతో మాట్లాడినవారు మీరు తప్ప మరెవరూ లేరు. నా హాృదయవెంతో సంతోషంతో ఉపోపంగిపోయింది. మీ మాటలకు సరియైన అర్థము నాకు బాగా తెలిసిందవ్మా చాల వందనాలవ్మా" అని వ్రాసాడు. దయయు, సత్యమును కోరదనినవే అవి అధికారుల హృదయాన్ని మార్చగలవు. కోపాన్ని ఆరపంచగలవు. దయ కనికరాలు కంఠ బూషణంగా దరించిన బాత్గారి సతీమణి అభినందన కరు�రాలు. మన జీవితంలో వీరి దయగల మాటల పఘలితాన్ని గార్చి తెలిసికున్నాము. గనుక అట్టి దయగల మాటలో మనమాటకు విలువనిద్దామా? ఆమె కాధరిన్తో కలసి ఎంతో మంచిగా సమయాన్ని దేవుని భడడ్లతో గడిపింది. తిరిగి వచ్చి లండనులో పేదవారి వీధులలో క్రీస్తు ప్రేమ సువార్తను ప్రకటించాలని కోరింది.
ఆమె ఆ పరిచర్య అనుభవంతో జనరల్ బాత్గా]్న వివాహమాడింది. వారిరువురు అమెరికాలో ఈ సంస్థలో పని ప్రారంభించారు. 1886లో వాంటీర్లుగా మంచి పరిచర్య చేసారు. జైలను దర్శించి అభాగయల మధ్య గణనీయ సేవలందించారు. వారిని ధైర్యపరిచి, సువార్త కషవు వార్తను చెప్పి, దయకలిగ వారితో మాట్లాడుచూ బైబిలు స్టడీ ఆరంభం చేసారు. వారు జైలు నుండి విడుదల పొందాక జీవనోపాధి కలిగంచే ప్రయత్నాలు చేసి ఆదుకున్నారు. ఎందరో అభాగయలు వీరి పరిచర్య ద్వారా మేలు పొందారు. వీరంతా చాల ప్రశంసలందుకొని దేవుని ఘనపర్చారు. బాత్గారి సేవ ఆదర్శివైనది.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
28

సాక్ష్యం 22. �శ్రీశీతీవఅషవ ళశీ�వతీ దీశీశీ్�
ఫ్లారెన్స్ సోపర్ బాత్
కాలము : 1861-1957 పరిచర్య : సంఫిక సంకేషమోపకారి, రచయిత
""బీదలను, అంగహీనులను, కుంటివారిని, గ్రుడిడ్వారిని యికకడికి తోడు కొనిరండి". లాకా 14:21
దేవుని అనుగ్రహం పొందిన విశ్వాసులు తలపెట్టే గొప్ప కార్యాలను గార్చిన సాపుర్తి దేవుని కృప. ప్రతి ఒక్కరికీ ఒక్కొక్క ప్రత్యేక బాధ్యతలను ప్రభువందిస్తారు. ఫ్లారెన్స్ పట్ల దేవుని అనుగ్రహం ప్రత్యేకంగా ఉందని గ్రహించగలము. ఈమె రక్షణ సంఘమునకు (సాలేవాషన్ ఆర్మీ ) చెందిన వనిత. ఒక రోజు కొందరు యువతులతో సంప్రదించగా ఒక అభాగ్యరాలు మోసం వల్ల వ్యభిచార గృహానికి కొని పోబడిన వార్తను విన్నది. అది నిజంగా జరిగిందా? అని ఆలోచించసాగింది. ఆ సందర్బుంలో ఆమెకు తన యింటి తలుపు చపుడు వినిపంచింది. ఒక యవవానస్రీత చెప్పిన గాధను విన్నది. ఆమెను ఒక మోసగాడు వంచించి లండనులో ఉద్యోగముందని భ్రవుపెట్టి వ్యభిచారమే వృత్తిగా దానిలో దింేపసాడని చెప్పింది. ఆమె దు:ఖ చరిత్ర విని ఫ్లారెన్స్ చాలా విచారించింది. ఏదోరీతిగా ఆమెను, ఆమెవలై మోసగించేవారినుండి యవ్వన యువతులను సంరక్షించే భారం ఆమెలో కలిగంది. ఆమె తన భర్త బ్రామ్వెల్ సహకారంతో తీవ్ర పరిశోధనలు జరిపి మోసాలు చేయువారెవరు? ఎలా చేస్తున్నారు ? ఏరీతిగా సంరక్షించాలో ఆలోచించసాగారు.
రాత్రి వేళ్లో విధుల్లో కాపాలా కాసి అనుమానమున్నవారిని కనుకొకగలాగరు. వారి నుండి కొందరి అమాయక స్రీతలను రక్షించి, వారికి ప్రత్యేక ఆ్రశయాన్ని కలిగంచు ప్రయత్నాలు చేయగలాగరు.యీ దంపతుల శ్రమ పఘలించి దేవుని ప్రేమ బలవంతం చేయగా బాదితులైన బందితులను విడిపించదలచి ఎందరో అభాగయలకు ఆదరణ కలిగంచగా వారి కృషి పఘలితంగా 117 ఆ్రశయసా�నాలు నెలకొలిప అనేకులకు బభ్రదతనిచ్చారు. క్రీస్తు తన పరిచర్యలో వ్యభిచారము వల్ల పట్టుబడిన స్రీతని రాళ్ళలో కొట్టి చంపదలచిన వ్యకుతలకు బుద్ది చెప్పుటకు పాపం లేనివార రాయి వేయాలని తెలిప వారి పాపాలు నేలపై వ్రాసి గ్రహింపు కలిగంచారు. ఆమెకు ఇకను పాపము చేయకుమని హెచ్చరించారు. ఈలోకంలో అభాగయలకు ప్రత్యేత ఆహావానముచ్చి
బూదిగంత విశావాస్ వీర వనితలు
29 ఆదరించారు. కుంటి గ్రుడిడ్ వారిని ప్రేమించారు. నన్ను పోలినడుచుకోమన్న క్రీస్తు ఆదేశా*్న అనుకరించిన ఫ్లారెస్స దంపతుల ప్రేమ శ్లాఘనీయము. నీవు అట్టి అభాగయలపై దయ చూపుటకు ప్రయతి�ంచగలవా?

వవపవవ