సాక్ష్యం 110. న�తీసవఅపవతీస్త్ర ణ�అ��
హారెడ్న్ బర్గ దీనా
కాలము : 1725-1805 పరిచర్య : మషనరీ ""ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము". 2కొరింథీ 3:18
గొప్ప విశ్వాసిగా క్రీస్తును ప్రేమించుట అనగానేమ? క్రీస్తు సవారూపములోకి మనము మారిపోవాలని బోధించి సాధించిన సాదివా దీనా. ఆమె స్వయంగా మషనరీ కాదు. ఆమె ఒక పాస్టరుగారి భార్యగా నిలిచి భర్త సేవలను పఘలితాన్ని ప్రోత్సహాస్తూ అందరి అభినందలను పొందగలిగన పాస్ట్లకే పాస్టుగా పేరు పొందింది. ఆమె చేసిన కార్యము ఆశ్చర్యము కలిగంసతుంది. ఆమె భర్త నయా ఇంగ్లాండు చర్చి పాస్టరుగా నుండేవారు. ఎందరో పసీతలను సమకూర్చి, తన భర్త చెప్పిన ప్రసంగాలన్నీ పునశ్చర్రణ చేసికొని వారి హాృదాయల్లో హాతతుకునే రీతిగా సి�రపరచుట ఆమె కరతవ్యముగా భావించేది. 1747లో ఆమె తన డైరీలో వ్రాసిన అనుభవా*్న పరీశిలించగా క్రీస్తును పోలి జీవించాలని ఆమె దృడిడపర్చి వ్రాసికోగలాగరు. నాలో ఆరని మంటగా రగిలే తపన ఏదనగా ప్రభువైన క్రీస్తు అద్భుత అపురూప స్వరూపము నాలో ముద్రించబడాలి. అపుడే సమసతము క్రొతతవిగా ప్రభువు మార్చగలరు. ఈ రీతిగా బోధించుట
బూదిగంత విశావాస్ వీర వనితలు
126 కొనసాగించుట ద్వారా క్రీస్తు ప్రతిభంబము పలువురు ఆ దివ్య కాంతిని గ్రహించారు. ఆత్మీయు అన్వేషణ ద్వారా ఆమె ఆధ్యాత్మకంగా పరిపక్వత సాధించింది. ఆ తర్వాత ఆమె పాస్టర్లుతో సంప్రదించగా ఆమెను ప్రశంసించి "" నీవు పాస్ట్లకే పాస్టుగా ప్రజ్ఞ గల తలాంతులలో దేవుని సేవిస్తున్నావని తెల్పారు ఆ ప్రశంసులను అంతా అంగీకరించి అభినందిస్తున్నాము అన్నారు. ఒక ప్రైస్తవునిగా పాత స్వభావము తొలగించుకొని నాతన స్వభావం పొందాలి. దైవ సంకల్పాలను సంజీవంగా నిలుపుట్రై క్రొత్త జీవితాన్ని ఆరంభించాలి.క్రీస్తు స్వరూపం లోనికి రాగల ధన్యత్రై సమయము కావాలి. అది పరిశుద్ధాత్మ సహకారంలో ఆ ప్రభావం కనిపస్తుంది. అది యితరులు సాటిగా గ్రహిస్తారు. నీ చిత్త స్వరూపం నా కీయండని ప్రార్థించుట అందరి కరతవ్యమని భావించాలి. ఆమె ప్రసంగాలు శక్తివంతంగా ఉండేవి. రాజుల హృదయము నీటి కాలువల వలై వున్నాయి. ప్రార్థన ద్వారా ఎంతటి వారైనా మారిపోతారు. ప్రార్థన ద్వారా పేతురు యోహాను కుంటివాడిని బాగు చేసారు. వెండి బంగారాలు లేకపోయినా అయన ఘనమైన నామముంటే చాలు సర్వము గొప్పగా తీర్చబడుతుంది. బూమ తట్టు చూచే వారికి బాధలుంటాయి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నాతన బలాన్ని పొందగలరు. ఒక భర్తకు విధేయతగా భార్యగా క్రీస్తు కొరకు సేవ చేయుటలో సమర్థత చూపిన దీనా ధనయరాలు విశావాసమీరురాలు.
వవపవవ
సాక్ష్యం 111. �తీ�పవశ్రీశ్రీ� జ�్�వతీ�అవ న�అసవవ
అరబైల్లా ్రథరిన్ హేాంకీ
కాలము : 1834-1911 పరిచర్య : మషనరీ ""యెహోవా కొరకు ఎదురు చూచువారు నాతనబలము పొందెదరు". యెషయా 40:30,31
ఎందరో గొప్ప విశ్వాసులు శ్రమలో, వ్యాధులలో ఒంటరితనంతో వారి అనుభవాలు డైరీల ద్వారా గాని వారు వ్రాసిన పద్యాలు, వారి బోధనల సారాంశాన్ని గుర్తించేవారు. హానీక అనే వనిత తన యవ్వనంలో 20వ యేట తన ఖా� సమయాల్లో లండనులో పనిచేసే ఫ్యాకటరీ పనివారికి చిన్న పిల్లలకు బైబిలు క్లాసులు తీసికొని సువార్త బోధించేది. క్రమంగా 10 సంవత్సరాలు కొనసాగిన ఆ సేవ ఆమె అనారోగ్యం వల్ల ఆమె యింటికే పరిమతమయింది. ఆమె చాల కాలము ఒంటరిగానుండేది. ఆమె స్నేహితులకు దారమయింది. చేసేదిమ లేక ఆమె ఎవరైనా సహాయపడితే నాకు మంచిది కదా! అని తలంచి సరనని దావీదు వలై తనలో తాను ధైర్యము
బూదిగంత విశావాస్ వీర వనితలు
127 తెచ్చుకొని నిరీక్షణ పెంచుకొని బైబిలు చదివి పద్యాలు వ్రాయుట కారంభించింది. రెండు పద్యాలు 50 వచనాలుగా క్రీస్తు జీవితాన్ని వివరించి వరిణంచింది. ఆ పద్యాలకు పేరు వచ్చింది.
అతి పురాతన గాధను వివరించు ఆ కథద తెలుపటకు నేను చాల ప్రేమ కలిగయున్నాను. ఆమె దైవధా�నము అద్భత సవాస�తకు సహాయపడింది. ఆమె ఆరోగ్యాన్ని పొందాక దకిషణ ఆప్ఫికాకు ప్రయాణమయింది. ఆమె వృద్ధాప్యంలో లండను ఆసప్రతిలో నున్న రోగులను దర్శించి వారిని ప్రేమతో పరామర్శంచుటలో తన కాలాన్ని గడిపింది. దైవధ్యానం గొప్ప పఘలితాలనిస్తుంది. ఆమె వ్రాసిన పాటల సారాంశములో నేను అదృశ్యవైన గొప్ప విషయాలపై మనసకరిస్తున్నాను వాటిని తెలుపటకు చాల యిష్టత ప్రేమ కలిగయున్నాను. క్రీస్తు మహిమ, క్రీస్తు ప్రేమను వరిణంచుటకు చాల ప్రీతి పాత్రవైనది. బైబిలు చాల సత్యవైనది, నిజవైనది. నా హాృదయవాంచిను తపనను తీర్చగలది. నా అభిరుచులను పూర్తిగా తృపిత పర్చగలిగనది. ఇతర తలంపులేమ నాకు సంతోషాన్ని తృప్తిని యివవాలేవు. నా రచనలలో అదృశ్యవైన గొప్ప విషయాలపై చర్చించుటకు చాల యిష్టత ప్రేమ కలిగయున్నాను. క్రీస్తు మహిమను, క్రీస్తు ప్రేమను వరిణంచుట చాల ప్రీతి పాత్రవైనది.ఈ గొప్ప అనుభవం నీకు నాకు కావాలని తలంచి క్రీస్తు వాక్య పరిజా�నంతో ఆత్మీయు మేలు స్వస్థత పొందుటకు కాంక్షించాలి. ప్రభా, నేను నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను. ఈ చిన్న కాగితాన్ని మండే మంటల్లోకి ్రతోయుటకు ప్రయత్నించగా అది ఎగిరి కాళ్ళపై పడింది. ఆ తర్వాత ఆమె వాళ్ళ నాన్న గారికి చూపింది. ఆయన శ్రావ్యంగా పాడదగిన రాగాన్ని పెటాటడు. అది చాల అందమైన పాటగా మారింది. ""నేను నీ కొరకు నా జీవితాన్నర్పించాను. నా విలువైన రకాతన్ని కార్చాను. నీవు మరణం నుండి తప్పించబడాలనే కోరాను. దీనికంతటికీ ప్రతిగా నీవు నాకొరకేమ చేసావు? నాకొరకేమచ్చావు? ఎన్నో సంవత్సరాల తర్వాత క్రీస్తు మరణాన్ని తలంచుట ప్రతి రక్రైస్తవుని కరతవ్యము.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
128
సాక్ష్యం 112. �తీ�అషవర ��సశ్రీవవ న��వతీస్త్ర�శ్రీ
ఫ్రాన్సిస్ రిడ్లి హావరగల్
కాలము : 1836-1879 పరిచర్య : మషనరీ "" సిలువయందు తప్ప మరదేని యందు అతిశయించుట నాకు దారముగునుగాక" గలతీ 6:14
చాల మంది విశ్వాసులు వారి భావాలు పదరూపం లో వ్రాయుట పరిపాటి. హావెర్గల్ అనేవనిత 18వ యేట జర్మనీలో చదువుచున్న రోజుల్లో క్రీస్తు సిలువ పటాన్ని అందమైన రీతిగా చిత్రించుట గమనించి, ఆ పటము క్రింద చక్కని మాటలు వ్రాయుట ఆశ్చర్యాన్ని కలిగంచింది. ""నేను నీ కొర్రంతో ప్రేమతో చూచాను. నీవు నా కొరకేమ చేసావు? ఈ కు�పతవైన విలువైన సందేశము ఆమె హృదయాన్ని కదిలించింది. ఆమె హృదయం సపందన పద్యరూపంగా ఆమె భావ్రోదేకాలన్నీ గీతాల రూపంగా వ్రాయుటలో గొప్ప ఆనందం పొందేది. ఆమె క్రొత్త భాషలు నేరచుకోవాలనే తపన కలిగయండేది. సంగీతంలో గొప్ప ప్రావీణ్యత వుందని తన తలాంతులన్నీ దేవునికే అంకితం చేసింది.
ఆమె కొందరు ప్రైస్తవులు కాని వారు స్నేహితులుగా నుండగా వారిని దర్శించినపుడు, వారి ఆత్మీయ స్థితి గార్చి భారంతో మనసాపర్తితో ప్రార్థిస్తూ వీరంతా రక్షింపబడి క్రీస్తు బిడ్డలుగా మారాలని విజ్ఞాపన చేసేది. 1874వ సంవత్సరములో వ్రాసిన పాట ఆధారంగా, తన సర్వ సమరపణ చేస్తూ, నా చేతులు, నా కాళ్ళు నా సమసతము నీకే అంకితము. సజీవయాగంగా నా జీవితాన్ని నీకే సమర్పిస్తున్నాను ప్రూ అనే పాట వ్రాసింది. అమెరికాలో మచిగన్ నండి రకనడా ప్రయాణము చాల సమీపమే. హావిరగల్ తన 40వ సంవత్సరముల వయససులో మరణానికి సిద�వైనట్లు గ్రహించింది. ఆమె చెల్లి మారియా ఆమె పడక ప్రక్కనే నిలిచింది. ఆమె మాటలు ప్రైస్తవ విశ్వాసుల్రంతో నిరీక్షణ కలిగంచాయి. నేనెంతో ఉత్సాహంతో పాడగల్గుచున్నాను. ఎందుకనగా బంగారు వీణైలలో దాత పాటలు అతి మనోహరంగా పాడుట నేను వింటున్నాను. ఈ మాటలు చెప్పునపుడు ఆమె ముఖము చాల అందంగా ప్రకాశించింది. ప్రభువును చూచిన అనుభవం ఆమెలో నిలిచింది. ఆమెకు మరణమంటే ఏమ భయము లేదు. పాపము హృదయంలో నిలిచిన వారికే భయము. ఆ నిర్బుయ నిశ్చలత గల మనససు క్రీస్తు రక్తంలో కడుగబడిన వారికే లభిస్తుంది. నిరీకషాణానుభవం ప్రార్థన ద్వారానే లబభ్యము కాగలదు. ఆమె విలువైన భావాలు పద్య రూపంగా వ్రాసి ఆనందంతో
బూదిగంత విశావాస్ వీర వనితలు
129 సంతృప్తి పడింది. క్రీస్తు రక్షణ సీవాకరించిన వారికి సమరపణ కావాలి. సివిల్ యుద్ద సమయంలో మచిగన్ సమీపంలో నివసించేవారు రహస్య ద్వారం గండా దకిషణ భాగంలో బానిసలు రైలు మారగంలో వెళ్ళుట గ్రహించింది. సిన్సినాటి నుండి రకనడా వెళ్ళుటకు మార్గము సిద్దపర్చింది. అంతే కాదు గాయపడిన పసైనికులకు సహాయపడు అనుమతి పొందింది. ఆమె ద్వారా పసైనికులు గొప్ప సహాయం పొందారు. ఉత్తర ప్రాంతంలో నల్లజాతి శరణారు�లను కాపాడుటకు ఆమె శ్రమ తీసికొన్నది. జూలై 12,13 తారీఖులలో ఒక బోటులో నిండుగా 400 మంది కాన్సాస్ సిటీకి వెళ్ళు ప్రయత్నాలు జరిగాయి. 200 మంది పేదవారు పనిరకై వేచియుండగా ఎంతో మందికి సహాయపడింది. అందరి ప్రేమ పొందగలిగంది. ఆమె శ్రమించిన గొప్ప వనితగా కీర్తిని శ�షించగా, ఆ్రడియాన్లో ఆమె నిలువెతతు విగ్రహాన్ని అందంగా నిలిపారు. ఆ రా�ంలో ఆవెుపేరు మారువెాగింది. ఆమె ఎన్నో ్రశమలకోర్చి పేలకు సహాయపడి మంచి పేరు గడించింది. ్రశమ్రన్నడా మంచి ప్రతిపఘలము లభిస్తుంది. దేవుడు దృష్టినుంచి గొప్ప దీవెనను నిత్యత్వంలో దాచి ఉంచగలరు. బూదిగంతాలలో విశావాస వీరమనితగా ప్రజల బాధలను మాల్గులను గుర్తించిన దయగల పసీతగా ఆమె నిలిచింది. గొప్ప సాక్ష్యాన్ని చదివిన నేసతమా? ప్రభువు ప్రేమ నిన్ను తాకిందా? ఆయన చిత్తంలో నీ పరిచర్యకు తగిన రీతిగా రక్షణ అనుభవాన్ని యితరులు అందుకోగల్గుచున్నారా? దేవుని వైపు చూడు. ధైర్యముతో నీ ప్రభువు హస్తం పట్టుకో ఆయన కృప ఉండుగాక.
వవపవవ
సాక్ష్యం 113. �అఅ�ర న�షసవ
ఆని హక�్స
కాలము : 1835 - 1918 పరిచర్య : గీతరచయిత
""నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము" కీర్తన : 62:7
చాలమంది ప్రైస్తవులు ప్రభువు లేకుంటే మేము ఈ కష్టం నుండి ఎవరా తప్పించలేరు. దేవుడే మనలను ఆదరించి మన శ్రమలో కాపాడుతారు. గండెలు బాదుకొని దు'ఖపే సమయాల్లోనె ఎన్నో మంచి భావము గల పాటలు ఎందరో వ్రాయగలాగరు. ఆనీ గతము అట్టిదే. ఆమె కష్టాల్లో సంతోషాల్లో అన్ని సమయాలో మనకు దేవుడే కావాలి ఒకరోజు మధ్యాహ్నా సమయంలో దేవుని ప్రసన్నత సన్నిధి అధికముగా ఆమెను ఆవరించగా ఆమె మనససులో
బూదిగంత విశావాస్ వీర వనితలు
130 భావాలన్నీ పాట రూపంగా వ్రాసింది. ""ప్రతి క్షణం నీవు నాకు కావాలి. గొప్ప కృప గలదేవా, నీ మృదు మధురసవారంలో గొప్ప శాంతి నిండి వుంది. ప్రతి క్షణము నీవు నాకు అవసరవై యున్నావు. నీవు నన్ను దీవించు నా రక్షకా. నేను నీ దరి చేరగలను. ఈ దినం ఆయన సన్నిధి, ఆయన స్నేహం కోరుకుంటున్నాము". ప్రతి చిన్న విషయాలకు దేవునిపై ఆధారపడుట ఉత్తమము. నమ్మి ప్రార్థించాలి ఆపతాకలములో ఆయన తన ప్రణశాలలో దాచు దేవుడు. ఆనీ భావాలు వ్రాయగలిగన నేరుప ఆమెకు దేవుడిచ్చిన వరమే. కొండల తట్టు నేను కన్ను లైత్తి చూస్తూన్నాను ప్రభా, ్రశమదినాల్లో వెు��పెడేత ఉతతరమస్తావు. నీ కృపలలో నించి ఆయన రెక్కల పై ఆ్రశయమస్తావు. దీరా�యువునిచ్చి తృపిత పరిచే దేవుడవు. నీ సన్నిధిలో సంపూరణ సుఖము దాగియుంటుంది. సదా నీ సేవ చేయుటకు నన్ను సిద్ధపరచి ప్రూ" ఆనీ ప్రార్థన ప్రతి విశ్వాసి నేరచుకోనుట మంచిది. ఆమె విశ్వాసము గల వనిత.
వవపవవ
సాక్ష్యం 114. �బషవ �వపప న�వవర
లాసీ వెబ్ హేాస్
కాలము : 1831 - 1889 పరిచర్య : మషనరీ ""నేనును నాయింటివారును యెహోవాను సేవించెదము" యెహోషువా 24:15
గొప్ప విశ్వాసులగుటకు ప్రధమ మెట్టు ప్రార్థన, వాక్యము, సహవాసము ప్రతి యింటిలో దినచర్యగా అభ్యాసముంచుటయేనని గ్రహించాలి. గొప్ప ప్రెసిడెంటుగా అవెరకాను పాలించిన ప్రసిడెంట్ రుతర్పఘర్డ్ భార్య లాసీ జీవితంలో తాను నమ్మిన దేవుని వెంబడించుటలో తన కుటుంబాన్ని భక్తితో నడుపుటలో చూపిన శ్రద్ధ, సమర్థతయే ముఖ్య కారణాలు. దిన చర్యలో కుటుంబ ప్రార్థనలు లాసీ ఒహాయోలో నుండగా నిర్వాహించేవారు. ప్రెసిడెంటుగా వైటు హావుస్లో చేరి వుండవలసి వచ్చింది. లాసీ చెప్పిన మాట ఏదనగా యింటిలోనె భక్తితో దేవుని గౌరవిసేత ఆదేశము వరి�ల్లుతుంది.
ఆదివార సమయాల్లో ఆమె చర్చికి క్రొత్తగా వచ్చే అతిధులకు కీర్తన పుస్తకాలందిస్తు కలసి కీర్తనలు పాడేది. ప్రెసిడెంటుగా నిలుచుటకు పూర్వాము గవర్నరుగా మాడుసార్లు ఎన్నిరకైన ఆమెను భర్త ఏనాడు మత్తు పానీయాలు దరికి రానీయలేదు. లైమనైడ్ లాసీ అని పిలిచేవారు. ఆమె తన సాక్ష్యములో, నాకు ముగ్గురు
బూదిగంత విశావాస్ వీర వనితలు
131 కొడుకులున్నారు. వారు యవవానంలోకి వేసత వారి పెదవులకు మత్తు పానీయాలునేను రానీయను. ప్రైస్తవ గృహంలో తప్పక కొన్ని నియామాలు పాటించాలి. చర్చికి వెళ్ళాలి. బైబిలు రో� చదవాలి. కుటుంబంతో ప్రార్థించాలి. దేవుడు లేని కార్య్రకమాలన్నీంటికీ దారంగా ఉండాలి. నేను నా యింటి వారు దేవుని సేవిస్తామని చెప్పాలి.
వవపవవ
సాక్ష్యం 115. ��బతీ� �రసవష న�వస్త్రశీశీస
లారా ఎసాక ్య హేాగుడ్
కాలము : 1845 - 1900 పరిచర్య : మషనరీ
""జా�నులను సిగ్గుపరచుటకు దేవుడు వెఱ్ఱివారిని ఏరపరచుకున్నారు" 1కొరింథీ 1:27
ఆంగ వైకల్యము దైవ సేవకు ఎట్టి ఆటంకము కానేరని నిరూపించిన వనిత లారా, ధనయరాలు. ఆమె కాలు సరిలేనందున అంగ వైకల్యముతో జీవించింది. చేతి కర్రతో నడసతూ భారంతో గడిపే జీవితంలో దార ప్రాంతాలు వెళ్ళి మషనరీగా సేవలు చేయగలదా? ఆమె స్నేహితులు, స్వకీయులు, సంఘస్తులు చాల నిరుత్సాహ పర్చారు. అప్పటికే అట్లాంటాలోని విద్యార్థులకు బోధనలో నున్న లారా సండేసాకలు పిల్లలకు, అన్ని మత శాఖల వారికి బోధించుటలో ప్రావీణ్యత కనపర్చింది.
చైనాలో అనుభవం గల వనితలు కావాలని చాల కనిపెట్టు సంస�లండేవి. వారి ప్రకటనలకు స్పందించి నేనున్నానని యిర్మయా వలై ముందంజవేస్తూ 1884లో మషనరీగా వెళ్ళింది. చైనాలో బాలికలకు విద్యాబోధన నిర్సిస్తూ వ్యతిరకత నెదురొకన్నది. ధైర్యంగా సాకలు విద్యారి�నుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ బైబిలు క్లాసులు నిర్వాహించేది. ప్రతి యింటికి వ్యక్తిగతంగా వెళ్ళి దర్శించి పిల్లలందరినీ ప్రీతి పాత్రంగా ఆకర్షించి క్రొత్త సాకళ్ళను, ట్రయినింగు పసంటర్లు నెలకొలిపంది. ధనము సేకరించి బైబిలు నందు పసీతలకు తర్బీదు నిచ్చింది. ఉపాధ్యాయులుకే ఉపాధ్యాయినిగా భరుదు పొందింది. తన బలహీనత పట్టించుకొనక బలహీనతలో దేవుని శక్తి పూరణం కాగలదని నమ్మింది. గొప్ప విశావాస్ వీరమనితగా గురితంపు పొందింది. త్యాగంతో కూడిన దైవసేవ పఘలబభరితమైనది.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
132
సాక్ష్యం 116. దీ�తీప�తీ� నవషస
బార్బారా హెక�
కాలము : 1734-1804 పరిచర్య : మషనరీ
""పగలున్నంత వరకు మనలను పంినవాని క్రియలు చేయాలి" యోహాను : 9:4
చాల మంది విశ్వాసులు తమ జీవితాన్ని చాల సమర్థవంతంగా, ఉపయోగకరంగా గడుపుతారు. దినములు చెడడ్వి గనుక సదివానియోగ పరచుకోవాలి. బార్బరా అనే గొప్ప విశావాస్ వనిత గొప్పగా ఆత్మల భారం కలిగ వుండేది. తన బంధువులతో చాలసార్లు నరకము, పరలోకం గార్చి చర్చించేది. ఒక బంధువైన పఫిలిపఫ్ను కలసి మనము సువార్త బోదించకపోతే నరకము తప్పదు.
మన రకాపరాధము మనలను ప్శ్నంచగలదు. నీవు నీ విలువైన జీవితంలో క్రీస్తు కొరకేమ చేయగలవు? అనే ప్రశ్నతో నీ మనసాక్షి నిన్ను భాదిసేత ఈ హెచ్చరికలు, ్రపోత్సాహాలండుటను బట్టి ప్రతి విశ్వాసి కూడా క్రీస్తులో స్థిరపడి నిలిచి యండ గల్గుచున్నారు. అపపటితో బార్బరా వయససు 26 సంవత్సరాలు. వారి కుటుంబీకులు �ర్లాండు నుండి నయాయారుక వచ్చారు. ఆమె సమీపంగా నున్న పాపపు స్థితిలో నున్న వారిని చూచి చాల దు'�ంచి చింతించింది. ఒకసారి పేకాట ఆడే బృందాన్ని సమీపించింది. ఆ కార్డులన్నీ మంటల్లోకి విసిరివేసింది. ఆమె తన బంధువులతో సవాలు చేసింది. ఒక వేళ్ నీవు సంఘాన్ని ప్రారంభిసేత నేను ప్రజ*్న సమకూర్చగలనంది.
1766లో ఆమె కుటుంబ సరభయలు, ఇద్దరు పనివారితో ఆరాధన ఆరాంభించింది. 2 సంవత్సరాలలో సరభయల సంఖ్య హెాచ్చింది. వేర ప్రాంతంలో సంఘం ఆరంభించే ప్రయత్నం చేసారు. క్రొత్త చర్చి భలిడ్ంగును ని]్మంచదలిచి ప్రణాళ్ళక సిద�పర్చింది. నయాయారుకలో నున్న స్థానిక సరభయలను విరాళాలను కోరింది. 250 మంది సరభయలు విరాళాలివవాడానికి ముందుకు వచ్చారు. వేలాది ఆరాదికులతో సంఘము ఆరంభవుయింది. ఈ దైవిక కార్యాక్ర్మాలన్నీ ఆడవారితో ఆరంభమై కొనసాగింది. మన జీవిత గమనంలో దేవుడు నిర్దశించిన వయోపరిమతి 70 వరకు ఉంటుంది. ఇక జీవించవలసిన కాలవెంతయినా ఎంత కాలము మగిలిన సమయంలో ఆయనను చేరుటకు ముందుగా ఏదో ఒక గొప్ప కార్యాన్ని చేయుటకు పూనుకోవాలి.
క్రీస్తు కొరకు సేవ చేయు సంకలపం కలిగయండాలి. నిన్ను విడువను ఎడబాయను యాకోబు వంటి నేను నిన్ను ఏరపరచుకున్నానని ప్రభువు చెప్పిన వాగ్దానం
బూదిగంత విశావాస్ వీర వనితలు
133 మరువరాదు. బార్బరా అకుంఠిత దీక్ష, విశావాసంగల వనితగా దైవసేవలో తరించి విశావాస్ వీరమనితగా నిల్చింది.
వవపవవ
సాక్ష్యం 117. . జుశ్రీ�ఓ� నవష�్
ఎలైజా హ�్యయిట్
కాలము : 1851-1920 పరిచర్య : మషనరీ
""బహ�ప్రజలను బ్రతికించనట్లుగా అదివేలుకే దేవుడు ఉదే�శించెను" ఆది 50:20
ఎందరో విశావాస్ వీరులు వారి కి�ష్టపరిసి�తుల్లో శ్రమలను భరిస్తూ అన్ని బాధల్ని ఆశాభావంగా మార్చుకొని క్రీస్తు సేవార్థము అవిరామంగా కృషి చేసి ధనయలయయారు. ఎలైజా తన శారీరక బాధల్ని అధిగమించి క్రీస్తు కొరకు ్రశవించుట ఆశ్చర్యాన్ని కలిగంచింది. విషాదం నిండిన జీవితాల నుండి ఏదైనా మంచి రాగలదా! అని ఆమె ప్శ్నంచుకోగలిగంది.
ఆమె ఒక సాకలు టీచరుగా పని చేసింది. ఒక విద్యార్థి ఆమెను ప్రశ్నించాడు, తిరిగి జవాభచ్చేసరికి హఠాత్తుగా పలక పట్టుకోని బలంగా బాదాడు. ఆ రోజుల్లో పిలడలిపుయాలో ఉండేది. ఆ దెబ్బ చాలా బాధించింది. ఆ సమయంలోనె ఆమెలో తలాంతు రచన చేయుటగా గుర్తించింది. విద్యారు�లందరికీ చర్చి ప్రోగ్రాము తయారు చేయుటలో నేరపరిగా నిలిచింది. కాసత ఆరోగ్యం పుంజుకున్న తర్వాత వెంటనే ఒక అనాధశరణాలయానికి అధికారిగా పని చేసింది. ఆమె నడుము నొప్పి తిరిగి వచ్చి బాధించగా డాకటర్లు నడక అవసరమన్నారు. ఆమె పఫిలడలిపుయా పారుకల మీదుగా ప్రకృతి దృశ్యాలను తిలకిస్తూ సార్యకాంతిని, రాత్రి వేళ్ నక్షత్రాల అందాలు, చంద్దకాంతి నీడలో వింతగా పరవశురాలై చక్కని కవితలు వ్రాయగలిగంది.
ఆమె రచనలలో భావం ఎందరినో ఆనందింపచేసింది. నా ఆత్మలో సార్యకాంతి వెలిగింది. నేను యేసుని వెలుగులో నడుస్తాను. నక్షత్రాల క్రమంగా నా కిరీటంలో పొదిగి యండుట వల్ల నిత్యత్వంలో నిత్యానందం పొందగలను. ఆమె రచనలను అందరూ ప్రశంసించేవారు. క్రమంగా ఆమె ఆరోగ్యము కుదుటపడింది. తనకున్న తలాంతులలో అనేక మందికి ఆశీర్వాదకరంగా జీవించింది. నీతి సారయడు
బూదిగంత విశావాస్ వీర వనితలు
134 నీపై ఉయయించును. అతని రెక్కలు ఆరోగ్యమునిచ్చును. ఆయన కృపలను తలసతూ వాక్యము ఉప్పుగా నున్న వెలుగుగా నున్న క్రీస్తును ఆమె వెంబడించి సేవించిన రీతిగా ప్రతి విశ్వాసి తనకున్న తలాంతులను ప్రజవారిల్లి చేసి క్రీస్తు అందించే వెలుగును లోకానికి ప్రకాశింప చేయాలని క్రీస్తు ఆశయము. విశావాస్ వనితలుగా కావాలి. క్రీస్తునందు చేయు ప్రయాస్ వ్యర�ంకాదు.
వవపవవ
సాక్ష్యం 118. �తీ�షవ ����అస్త్రర్శీఅ న�శ్రీశ్రీ
గ్రేస్ లివింగ�సటన్ హిల్
కాలము : 1865-1947 పరిచర్య : రచయిత ""ఎన్నికలేని వారిని దేవుడు యేరపరచుకోనియున్నాడు"
కొరింథీ 1:27
సాధారణంగా దైవసేవలకులను ప్రోత్సహించేవారు కొందర వుండగా, కొందరు నిరుత్సాహ పర్చివారు వుంటారు. వ్యక్తి గత అవరోధాలు కూడా నిరాశ కలిగంచవచ్చు. దావీదు వలై ధైర్యము తెచ్చుకొని యింకనా నిరీక్షణ ఉ ంచాలనే మనససు కలిగవుంటే, దైవ సేవ నిరాటకంగా సాగిపోగలదు. గ్రేస్ అనే వనితకొన్ని పుస్తకాలు తన ప్రతిభతో సమర్థవంతంగా ప్రజ్ఞ ప్రదర్శస్తూ వ్రాసింది. ఆ నవలలను ముద్రించు కార్య కరతలు ఆ కథలలో సువార్త సందేశాలను తీసివేయాలని ఆదేశించారు. ఆమె దైవచింతన భావాలు గల పుస్తకాల్లో ఆ రీతిగా నేను దేవుడిని దారం చేయునని తెలిపంది. అచంచల విశావాసంతో దీక్షతో చలించని ధైర్యంతో గొప్ప ప్రైస్తవ విలువలన్న భావాలతో పుస్తకాలు, నవలలు ముద్రించి అంకితము చేసింది.
1899లో ఆమె భర్త మరణాంతరము యిద్దరి భడడ్ల సంరక్షణా భారము ఆమె పై నిలిచింది. ఆమె తన సమర�తనలు ప్రోత్సాహించుకుంటా రచనా రంగంలో నిలిచింది. ""నేను ఏదో ఆషామాషీగా రచనలు చేయుటలేదు. ఒక సందేశాన్ని స్పష్టంగా యివవాదలచాను. శృంగార భరిత నవలలు వ్రాసినను క్రీస్తులోని నిరీకషణా భావాలు పొందుపరచుటయే నా నిరీక్షణ" అని తెలిపంది. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో పసైనికులను ఆనంద పరచుట్రై వ్రాసిన నవలలు గొప్ప సంచలనాన్ని కలిగంచాయి. ఎందరో అభినందిస్తూ అనేక ఉత్తరాలు వ్రాసారు. ఆమె సందేశాలనెందరో కోరవారు. ఆమె అనేక నవలలు రచించు ఓరుప్రై అనేక అభినందనలు ప్రశంసలు ముంచెతాతయి. 100 నవలలు 4 మేలిన్ల కాపీలు ముద్రించబడగా ఘనమైన గురితంపు పొందాయి.
బూదిగంత విశావాస్ వీర వనితలు
135 ప్రతి వ్యక్తి ఆశాభావంతో జీవించాలని ఆశిస్తారు. దేవుని పై ప్రేమ విశావాసం నిండుగా నిలపుకొని ధైర్యంగా జీవిస్తూ మరణాంతరము నిత్యమా జీవిస్తామనే ఆశయం ప్రతి వ్యక్తికీ కావాలి. అట్టి నిరీక్షణ నిచ్చేది క్రీస్తు మాత్రమే.
ఆమె గత చరిత్రను గమనిసేత గ్రేస్ యవ్వనంలో తగిన వరుడిగా ఫ్రాంక్ హిల్ గారిని ఎన్నుకుంది. పాస్టుగా స్థిరపడిన తర్వాత ఆమెకు చిరాకు కలిగస్తూ బాధించేవాడు. ఒక ఆదివారం చర్చి వేదికపై నిలచి చాల అసహనంగా వుండగా బయటకు వెళ్ళి రెండు నిద్దమాతలు మంగి తిరిగి వేదిక చేరాడు. తలనొప్పి వల్ల మందులు వాడుచున్నానని భార్యకు చెప్పాడు. ఆయన ఒక రోజు పశ్చాత్తాపంతో భార్య వద్ద తన బలహీనతను ఒప్పుకున్నాడు. యిది వ్యసనముగా మారింది. నీకు చెప్పకుండా దాచాను క్షమించు అని చెప్పాడు. ఆమె సహానశీలి, సాదివా గనుక యితరులైవవారితో ఈ సమస్య గార్చి ముచ్చటించక తన హృదయంలో దాచుకున్నది. 1892వ సంవత్సరంలో యీ సంఘటన తర్వాత 7 సంవత్సరాలు గడిచాక అపెండిక�్స పగిలి ఆయన మరణించాడు. ఆ తర్వాత 25 సంవత్సరాలు గడిచాయి. ఆమెకు కుమార్తెతో తన కష్ట సుఖాలు పంచుకొను సమయంలో తన భర్త బలహీనతను తాను క్షమించిన రీతిగా భర్తను గౌరవించి ప్రేమించాలని హెచ్చరించింది. ఆమె అంతరంగంలో గల మబ్బు వంటి బాధగల చేదు అనుభవాలను గుపతంగా ఉంచ గలిగంది. నిరీక్షణతో జీవించింది. గొప్ప నిబ్బరము, ప్రేమగల కొనియడదగిన పసీతగా ప్రశంలసను సీవాకరించింది. విశావాస్ వీరురాలిగా పేరు పొందింది.
వవపవవ
సాక్ష్యం 119. నశీషవ జీబశ్రీ�� ��తీస
హా� �లియా వార్ట
కాలము : 1819-1910 పరిచర్య : మషనరీ ""బీదలను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు" సామెతలు 14:34
గొప్ప విశ్వాసులలో కొందరు దేశభక్తి ప్రదర్శించి ప్రముఖులయయారు. వారిలో ఒక్రు �లియా. 1861వ సంవత్సరంలో సివిల్ యుద్ధ సమయంలో వాషింగ్టన్ డి.సి వద్ద ఒక మలటరీ క్యాంపును దర్శించింది. వారంతా చాల మంచి భావాలన్న ఉ్రదేక పూరిత గీతాన్ని పాడుట గమనించింది. ఆ పాట రాగానికి ప్రైస్తవ భావాలు
బూదిగంత విశావాస్ వీర వనితలు
136 ఎవరైనా పెట్ట గలిగతే ఎంత బాగంటుంది? అని ఒక స్నేహితుడు తన అభ్రపాయాన్ని తెల్పాడు. వెంటనే ఆమె మనససులోకి మంచి తలంపులు దరిచేరాయి. వెనువెంటనే పేపరుపై పదాలన్నీ వ్రాయగలిగంది. అదేపాటను రిపభ్లక� సమయంలో బేటిల్ హాోవ్గా ప్రసిద్దిగాంచింది. అది అట్లాంటిక� వయాగజైన్లో ప్రచారమయింది.
ఆ యుద్ధ పసైనికులు ఆ పాటను రాగయుకతంగా శ్రావ్యంగా పాడగలాగరు. �లియా గత జీవితాన్ని గ్రహిసేత ఆమె నయాయార్క, అమెరికాలో సంపన్న కుటుంబంలో జన్మించింది. చాల మంచి విద్యాభ్యాసాన్ని పొందింది. 17 సంవత్సరాల వయససులో ముద్రణ యోగ్యంగా పద్యాలు వ్రాయుటలో తన తలాంతులను ప్రదర్శించింది. ఆ తర్వాత జైలు పరిచర్య పట్ల మనససు వుళ్ళించింది. వారిని ఉద్దరించే పనికి పూనుకున్నది.
పసీతలను ప్రగతి పధంలోకి నడింపిచు పనితో పాటు, ప్రపంచ శాంతిరకై తన వంతు శ్రమించింది. నేటికి దేశ భక్తి రచించిన రచయితగా గొప్పగా గురితంపు పొందింది. ఆ పాట చివరి వచన భావంతో సందరలి�్లల అందాల సందడిలో సముద్దరాన క్రీస్తు జన్మించాడు. ఆయన మహిమ ఆయన నుండి నీకు నాకు రూపాంతర అనుభవాన్నిస్తుంది. మనలను పరిశుధు�లుగా చేయుటకు ఆయన మరణించారు. క్రీస్తు మన ముందు నడిపిస్తూ వుండగా ప్రియ యేసుని పసైన్య వీరులముగా ముందంజ వేస్తూ కవాతా చేస్తూ గ్లోరి గ్లోరి హల్లెలూయా అని పాడాలి. మన దేవుడు ముందుకు సాగుతా మన*్న నడిపిస్తున్నారు. ప్రతి వ్యక్తి తమ దేశాన్ని ప్రేమించాలి, అదికారులపై ప్రార్థన విజా�పనలను చేయాలి ఆ దేశ అభివృది�్రై పాటు పడాలి. పౌలు హెచ్చరిక పాటించాలనే సందేశం �లియా బూదిగంత విశావాసమీరురాలిగా తెలుపతుంది.
వవపవవ
సాక్ష్యం 120. ��సవ ళ�శ్రీ�అ� నబఅ్�అస్త్రసశీఅ
లేడ�పస�నా హాంటిగడ్న్
కాలము : 1707-1791 పరిచర్య : మషనరీ ""దేవుడు ఉత్సాహాముగా యిచ్చు వారిని ప్రేమించను" 2 కొరింథీ 9:7
అన్ని తరగతుల వారు క్రీస్తు విశ్వాసులుగా నిలిచారు. గొప్ప, పేదవారు, జాతిల, విభేదాలు మరచి క్రీస్తును బట్టి �కమత్యంతో జీవించు వారిగా నున్నారు. కొందరు తమ ఆస్థి క్రీస్తు సేవ్రై అందించారు. త్యాగమయులుగా నిలిచారు. అట్టి
బూదిగంత విశావాస్ వీర వనితలు
137 గొప్ప త్యాగవైన మనససుతో క్రీస్తును సేవించిన వారిలో ఒకరు హాంటింగ�డన్. ఆమె ఇంగ్లాండులో నివసించేవారు. ఆ స్థానిక చర్చి సేవకు అంకితమై గొప్ప ఉజ్జీవంతో కొనసాగింది. దేవుని సంతోషపెటాటలనే నిరీక్షణతో ఆమె తన ఆసి�ని దానం చేసింది. నిత్యత్వంలో తన పేరుండాలని తాప్రత్య పడింది. ఒకసారి ఆనారోగ్యంతో బాధలో నున్నపుడు ఆమె వదినగారు ఆమెను దర్శించారు. ఆమె తన సీవాయ సాక్ష్యాన్ని చాల వివరంగా వివరిస్తూ, క్రీస్తుతో తన సన్నిహిత సాహచర్యము, దీని ద్వారా తను పొందిన శాంతి, ఆనందాలు, తృప్తి గార్చి స్పష్టంగా తెలిపంది. దేవ దాతలు స్తుతి ద్వారా పొందు ఆనందాన్ని ఆమె అనుబభవిస్తున్నానని తెలిపంది. ఆమె వెలుగుచున్న క్రీస్తు ప్రసన్నతను గమనించిన లేడ� పస�నాలో గొప్ప మారుప సంభవించింది. ఆమె హృదయంలో స్పందన ఆరంభమై ఆమె కూడా హాంటింగ�డన్ పొందిన గొప్ప శాంతిని పొందాలని ప్రార్థించి క్రీస్తు రక్షకునిగా సీవాకరించింది. అనారోగ్య స్థితిలో నిచ్చిన గొప్ప సాకషనుభవం ఆమెను ప్రోత్సాహాపర్చగా ఆమె ఆరోగ్యము అద్భుతంగావెురుగయింది. గొప్ప ఆనందం ఆమెను చేరింది. ఆమె ఆస్తిని ఆత్మల రక్షణార�ము, వారి ఆత్మీయు ఉ జీ�వంతో ఆధ్యాత్మిక కార్యాల్రై వినియోగించాలని ప్రయత్నించింది. స్వనీతి గర్వము విడనాడి వినయము విధేయత తగిగంపులో దైవసేవ చేయాలని ఆమె అందరినీ హెచ్చరించింది. సంఘ సరభ్యతవామేగానీ, ఆచారాలుగానీ, మంచి పనులు చేయుట, దానాలు చేయుట ద్వారా భక్తిని పోందలేము. క్రీస్తే మారగం, సత్యం,జీవము గనుక క్రీస్తే మోక్షానికి సరియైన మార్గమని నవ్మాలి.
ఆయననే ఆశ్రయించి రక్షణసి�రతలో జీవించాలని ఆమె జీవించి చూపించారు. ఆ రోజుల్లో గొప్ప పేద అనే రెండు సా�యిలో వ్యత్యాసాలు జీవనంలో ఉనికిలో నండేయి. క్రీస్తును సేవించాలనే నాతన ఉత్సాహం నిరంతరం తెచ్చుకొని గొప్ప భక్తుల సహవాసాన్ని కాంక్షించేది. జాన్ వెస్లీ గొప్ప భక్తిగల వకత, ఉజీ�వకుడైనందన తన యింటికి ఆహ్వానించింది. ఆమె ఆయన ద్వారా వాక్య పరిచర్యలో మెళకువలను పొందింది. ఆయన ఆమెకు ఆత్మీయు గురువుగా నిలిచారు. ఆమె గృహాన్ని అధ్యాత్మిక కూటాలకు కీలకసా�నంగా ఏరపరచింది. అందరా ఆత్మీయ పరిపక్వత ను చేరాలనే గొప్ప తపనతో వంటగదిని సహితము తెరచి అనేక పసీతలు మేలు పొందు అవకాశాలు కలిగంచింది. ఆమె హృదయంలో రగిలే ఉజ్జీవ జావాలలను చల్లార్చాలని కొందరు స్థానిక భషప్ గారితో హెాచ్చరికలందించాలని ప్రయత్నించారు.
ఆమె సాటిగా వారిని ఎదురొకన్నది. సహృదయంతో దైవరక్షణ కార్యం పట్ల యిష్టత కలిగ సవాచ్చుందంగా దైవసేవకు అంకిత భావంతో సహకరించాలి. అభిమానులు, రికవెండేషన్లతో వ్యకుతల పరిచయాలు శాశ్వతం కాదని తేలైపది. స్నేహితులు
బూదిగంత విశావాస్ వీర వనితలు
138 నిరుత్సాహాపర్చిననా ఆమె తన ధైర్యాన్ని కోలోపలేదు. నిబ్బరంగా ముందంజ వేసింది. దేవుడు అందరికి ప్రభువు జాతి కుల మత, ఆకృతులకు అతీతుడు. ఆర్థిక స్థితి గతు*్న గమనించే రక్షకుడు. సాంఘిక సి�తు*్న పట్టించుకోడు. పెద్దలైన పప్రసిడెంట్లు సా�యి మొదలు చిన్న పనివారికి కూడా సమానంగా చాస్తాడు. ఎవరినైనా క్రీస్తు ప్రతిరూపాలుగా ఉన్నట్లుగానే అంగీకరించాలి. అందరియెడల ప్రేమను కనపర్చాలి. హాంటిగడ్�న్ స్నేహితురాలైన లేడ� పస�నా కలసి మంచి సహవాసాన్ని ఆశించి ఇంగ్లాండు ఉజ్జీవానికి రధసార్ధులైన జాన్ మరియు చారర్లస్ వెస్లీగారు, జారి�విట్ పఫీట్ గారు వారి పరిచర్యల ద్వారా గొప్ప మేలోకలుపును తెచ్చి ఉజ్జీవ జావాలలను మండింపజేసారు. వారి కాలంలో యిదియు వలై హృదయాన్ని తెరిచి క్రీస్తు వాక్య బోధలందు అనేకులు లకష్యముంచారు. ఇం^్లషు వారికి 60 చర్చి నిరా�ణాలు చేసినందన అనేకులు ఆరాధనలో పాలుగని ఆత్మీయు మేలు పొందారు. గతంలో వారు పొలాలలో, ఖా� స్థలాలలో దేవుని ఆరాదించేవారు 1760 నుండి లైడ� పస�నా ని]్మంచిన చర్చి భలిడ్ంగులో ఆరాధనాలు ఆరంభవుయయాయి.
అనేక విద్యార్థులు మంచి విద్యాలయాల్లో విద్యతో పాటు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలని ఆశించి ఆక�్సపఫోర్డ్ విశ్వావిద్యాలయంలో వారు ప్రజ్ఞావంతులై వేదాంత విద్యనబభ్యసించాలని తగు ధనాన్ని వారి కందించి వారికి చాల ్రపోత్సాహానిచ్చి దేవుని పేర సేవ చేసేది. ఈ వీర వనితల సేవా పఘలితంగా అకాలంలో యవ్వనస్తులు గొప్ప ఆధ్యాత్మిక చైతన్యంతో ఉజీ�వకులై గొప్ప పరిశుదా�త్మాభిషేకంలో ఎందరినో ప్రభావితం చేయగల సేవ చేసినట్లు చరిత్రాధారాలున్నాయి. అమెరికాలో అలబావాలో ఉజ్జీవానికి ఆమె పునాదిగా నిలిచింది. ఆమె కీర్తి నలుదిశలా వ్యాప్తించింది. ఆమె గౌరవార్దము ఒక కాలేజీ ఆమె పేరున సా�్రించారు. నేటికి అది వరి�ల్లుతా క్రీస్తు సాక్షిగా ఆమె సేవ గురితంపు పొందింది. క్రీస్తుకు మంచి సాక్షిగా నన్ను మార్చుము అని నిత్యము ఆమె ప్రార్థించి గణనీయ సేవల ద్వారా చిర్స్మరణీయురాలైంది. దేవుని సువార్త వినువారిగా నుండి తృపితపడుట ప్రైస్తవ్యము కాదు. చేసే క్రియలన్నీటిలో క్రీస్తు అగాపే ప్రేమను చూపాలి. దాతృతవాంలో పేదవారికి సేవ చేయాలి. క్రియలు లేని విశావాసం మృతము. కొన్ని సార్లు శ్రమించి ప్రయాణం ద్వారా దార ప్రాంతాలుచేరి సువార్త అందని వారికి అందించి తీవ్ర ప్రయత్నాలు చేయాలి. సేవకు వెళ్ళనిచో వెళ�ివారిని పంపాలి. ఎవరైనా, మీలో ఎవరైనా వెళతారా, ఆ ప్రేమను చాటైదవా? వెళ్ళెదవా లేక పంపెదవా? నిరణయము తప్పదు. యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగాలి. దేవుని కృప మనతో ఉండుగాక. ఆమెన్.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
139
సాక్ష్యం 121. జీవఅఅ�వ జు�వశ్రీవఅ నబరరవవ
జైన్నీ ఎవిలిన్ హాస్సీ
కాలము : 1874-1958 పరిచర్య : గీత రచయిత్రి ""నాసా నిమిత్తము తనప్రాణమును పోగొట్టుకొనువాడు దాని దకికంచుకొనను" మత్తయి 16:25
దైవ సేవకులు అనామకంగా చేసే సేవలను వారి తలాంతులను ప్రజలు గుర్తించి అభినందించలేకపోవచ్చు గానీ ప్రభువెన్నడా మర్చిపోలేడు. ప్రజలు కూడా సరిగాగ గుర్తించే అవకాశాలనిస్తారు. జైన్నీ హాస్సీ అనే ఒక యవ్వన విశ్వాసి తన జీవితంలో విలువైన కాలాన్ని పరిచర్యలో వెచ్చించింది. ఆమె తోబుట్టువు రోగిగా మంచము పట్టింది. ఆమెకు నమ్మకమైన పరిచర్య చేస్తూ, మందులందించుట, శారీరక అవసరాలు తీరచుటలో ఆప్యాయత ప్రేమను కనపర్చింది. ఆమె ఏ మాత్రము విసుకుదలను కనపర్చలేదు గానీ ప్రేమతో సహనంతో చేసిన ఆ పరిచర్య కాలంలో ఆమెకు దేవుడందించిన తలాంతులన్నీ పుపయోగించింది. పద్యాలు వ్రాయుట కొనసాగించింది. ఆ పద్యాలు బభకితభావాలు నిండినవై అనేక వ్యకుతల హృదయాలను రంజింపజేసేవి.
కలవారి చెంతకు నడిపించు ఏ మనసుతో తన సోదరికి సేవ చేయగలిగందో ప్శ్నంచుకోనేది? ప్రతి దినమా నీ సిలువ మోయుటకు నేనుసిద�మేనా? నీవు త్రాగే కపపులోనిది నేను త్రాగగలనా, నీ శ్రమలు బాధల కప్పును నీ కొరకు పంచుకోగలనా? ఆ శ్రమల కప్పు నా కొరకేనని తెలిసికొని అది నేను బభరించగలనా? యీ బాధలు నాకు లేకపోతే రగత్సమనెలో నీ బాధలు మర్చిపోతానేమోనని నాకుంచుచున్నావా? నేను నీ ప్రేమను మర్చిపోకుండా నీ కలవారి చెంతకు అనుదినమా నన్ను చేరచు ప్రూ ్రకమశికషణగా జీవించాలంటే దాని ఖరీదు భరించాలి.
ఈ రీతిగా ప్రార్థించేది. ఎవరికిష్టవైనది వారు చేస్తున్నపుడు సరియైన పనులు చేయుటకు పనిభారం కావచ్చు. అయిననా, అంకిత భావంతో యితరుల కొరకు త్యాగ పూరిత సేవలు చేయుట తెలిసికోవాలి. గిన్నెడు చల్లని నీళ్ళు యితరులకందిసేత ప్రతి పఘలముంటుంది. ఒక మైలు రమ్మంటే రెండవ మైలు ప్రయాణం చేయుటకు సిద్ధపడాలి. ఒక చెంపపై కొడితే మరొక చెంప త్రిపపగల ఔన్నత్యం నీకు, నాకు కావాలి. అట్టి సహనంతో కూడిన పరిచర్య జైన్నీ చేయగలిగనట్లు నీవు నేను చేయుటకు సంసిద్ధంగా నున్నామా? క్రీస్తు కొరకు సిలువ శ్రమలు భరించుటకు ఆశించగలవా? అట్టి కృప ప్రభువందించగాక ఆమెన్.
బూదిగంత విశావాస్ వీర వనితలు
140
సాక్ష్యం 122. వీబతీ�శ్రీశ్రీ� �అస్త్ర�శ్రీశ్రీర దీ�సవతీ
మురిల్లా బేకర్ ఇన్గాల్స
కాలము : 1830-1895 పరిచర్య : మషనరీ
""మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయము ఆసక్తిగలవారు" 1కొరింథీ 14:12
గతంలో క్రీస్తును వెంబడించిన విశావాసలైందరో విభిన్న దేశాలకు ప్రయాణం చేసి మషనరీలుగా ఎన్నో సేవలు చేసారు. బర్మా దేశానికి వెళ్ళి సేవ చేసిన వారిలో మురిల్లా బేకరు దంపతులు ఘనమైన సేవలు చేసి మంచి పేరు పొందారు. 1851లో వారా ప్రాంతం చేరిన తర్వాత 5 సంవత్సరాలకు భర్త మరణించారు. ఆమె ఒంటరి వనితగా నుండగా క్రీస్తు ఆదరించారు. ఆమె ధైర్యంగా నిలిచి గణనీయ సేవలందించారు.
కొంతకాలము అమెరికా వెళ్ళి తిరిగి బర్మా చేరింది. గొప్ప ఆసక్తితో శ్రద్ధతో సేవ చేసేవారు. ఆమె నిబ్బరమైన మనససుతో ప్రశాంతమైన వనంతో నిర్మలలవైన ప్రవర్తనతో నేరపరిగా నిరణయాలు చేయగలేగది. ప్రజ్ఞాశీలిగా బుద్ది కుశలతలో చేసిన సేవల ద్వారా ఎందరో ఆత్మీయతలో తర్బీదు పొందారు. పాస్ట్లకు విలువైన పాఠాలు నేర్పింది. ప్రసంగ వేదికపై ప్రసంగీకులు శక్తివంతంగా అందించే రీతిగా గొప్పగా ప్రోత్సహించేది. రైలు రోడడుపై పని చేయు పనివారికి తగిన సవుపాయాలందించి వారి ఆధ్యాత్మికత్రై మంచి లైబ్రరీలు నెలకొలిపంది.
బర్మా గవర్నమెంటు వారి దృష్టిలో ఆమె ఘనమైన సేవ గురితంచబడి గొప్ప ప్రశంసల నందుకున్నది. భ�ద�మత ప్రచారకులకు సువార్త బోధించేది. విభిన్న భాషలు మాట్లాడు వారికి తగిన సువార్తగల కరప్రతాల నందించేది. ఫ్రెంచ్, ఇం^్లషు, బర్మా భాషలలో కరప్రతాలు మంచి పఘలితాలనిచ్చాయి. ఎందరో విశ్వాసులు వీరి సేవార�ం ప్రార్థనా విజ్ఞాపలు చేసేవారు కుతాహాలమనేది అంటువ్యాది వంటిది. ఆమె వలై శ్రద్ధగా సేవచేయుటకు సతపులితాల్రై ఆమె అడుగు జాడలననసరిదా�ం.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
141