Chapter 18 of 20

సాక్ష్యాలు 222–237

సాక్ష్యం 222. ళబర�అఅ�� ళ�బతీస్త్రవశీఅ

ససన్నా స్పర్జన్

కాలము : 1832-1903 పరిచర్య : రచయిత, పుస్తకముల పంపిణీ

""దీనులకు తన చేయి చాపును" సామెతలు 31:20

ప్రముఖ ప్రసంగీకునిగా ప్రపంచమంతా పేరు తెచ్చుకున్న చారర్లస్ స్పర్జన్ గారి భార్య పేరు ససన్నా. ఆయన లండనులో పనిచేసారు. ఆయన సృజనాత్మక తలాంతులు ఎందరినో ఆకర్షించేవి. ఆమె భార్యగా సోమరిగా కూర్చోిలేదు. అవసరాలన్నీ గుర్తించి ఏదో ప్రయత్నం ద్వారా ఎవరికో ఒకరికి సహాయపేది. ఆమె భర్త పని చేసే సంఘంలో నున్న యవవానసతులనుక్రీస్తు కొరకు చాల శ్రమ తీసికొని తరీపుదు చేసేది. విద్యార్థులంతా పుస్తకాలకోనే ఆర్థిక సోతమత లేని వారికి తన సొవ్ము వెచ్చించి పుస్తకాలు కొనిపెట్టేది. ఒక ప్రముఖ వయాగజైన్ ముద్రణ్రై ఆర్థిక సహాయము చేసేది. యవ్వనస్తులకు తకుకవ ఖరీదుకు పుస్తకాలందించేది. ఆమె చేసిన అనామక కృషి పఘలితంగా ఎందరో ఎంతగానో సహాయాన్ని పొందారని సాక్ష్యమిచ్చుట ద్వారా ఆమె కీర్తి ఆ ప్రాంతమంతా ప్రబలిపోయి గొప్ప గురితంపు వచ్చింది. 1902 సంవత్సరము నాటికి ఆమె అందించిన పుస్తకాల సంఖ్య 10 వేలకు పైగా నుండుట చాల ఆశ్చర్యము కలిగస్తుంది. పుస్తక పరిచర్య చాల ప్రత్యేకత గలది. ప్రతి ఒక్కరూ ప్రసంగాలు ప్రకటించు స్థలాలు చేరలేరు. ఎక్కడైనా చదవగలేగది పుస్తకవే గనుక పారుకలలో, ఒంటరిగా నున్న ఏ స�లంలోనైనా గొప్ప ప్రసంగాలు చదివి ప్రభావితమై క్రీస్తు పరిచర్య కంకితవైన బభకుతలగాధలు ఎన్నో వున్నాయి. ఒక సామాన్య గృహిణిగా జీవిస్తూ గొప్ప దర్శనముతో దేవుని చితతముతో తన పరిచర్యను గ్రహించి తన తలాంతులను ప్రత్యేక రీతిగా వినియోగించుట ద్వారా అనేకుల ఆత్మీయ స్థితిని వెురుగుపర్చింది. ప్రతి విశ్వాసి పరిసరాల అవసరతలు గురతుంచుకోవాలి. చేయగలిగన సహకారమవ్వాలి. సహాయపడాలి. బీదలను దయగా చూచేవారు ధనయలు గనుక గొప్ప ధన్యజీవిగా స్సన్నా కీర్తిగాంచింది.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

254

సాక్ష్యం 223. ��అఅ�వఅ జుసఅ� ళ్�టటశీతీస

ఫానీ ఎడ్నా సాటఫోర్డ్

కాలము : 20వ శతాబ్దము పరిచర్య : గీత రచయిత

""విచారణ చేయవలైనంటే క్రమమైన సరభలో పరిషాకరమగును" అపొ 19 : 19

చాలమంది విశ్వాసుల జీవితాల్లో ప్రసంగాల ద్వారా ప్రభావితులైన వారెకుకవగా వుంటారు. ఈ ప్రపంచమంతా దు'ఖమయవైన అనుభవాల నిలయము. ఎట్లుయినా సృష్టికరత మన పక్షంగా నిలిచి మన పట్ల జాగ్రత్త వహించి సదా తోడుగా అండగా నిలిచి ఆదరించగలరనే నిరీక్షణ ఉంటుంది. దేవుడే శ్రమలలో కన్నీటిని తుడుస్తారు. ఆదరిస్తారు అనే మాటలు ప్రసంగం ద్వారా విన్న ఒక పసీత ప్రభువు శక్తిని ఆశ్రయించింది. ఆమె తాను విన్న ప్రసంగ సారాంశమును పద్య రూపంగా వ్రాసింది. మన పట్ల అతి జాగ్రత్తతో శ్రద్ధ తీసికొనే వారెవరంటారు? కలవారిలోరకతమడిన యేసుక్రీస్తే. ఆయననే ఆశ్రయించాలి. యిదే ఆ పద్య సారాంశము.

ఎవరో ఒకరు నా పట్ల జాగ్రత్త వహించే వారున్నారు. అనే ళశీఎవపశీసవ ష�తీవతీర పాటకు మరొక విశ్వాసి రాగాన్ని పెటాటరు. నీ హృదయము బాధతో మాల్గుచు దు'ఖబభరితవైనదా? ఎవరో నిన్ను జాగ్రత్తగా గమనించి నీ బాధ తెలిసికోగలవారున్నారని నవ్మాలి. ప్రతి పరిస్థితి అస్తవ్యస్తవై తారుమారై బాదిస్తుందా? నీ బాధలన్నీ ఒక మంచి పాట ద్వారా తరిమ కొట్టేవారున్నారని తెలసికో. చాల ఒంటరిగా దు'ఖంగా నున్నావా? అలసిపోయి నిరుత్సాహంతో నిలిచావా? నిన్ను ప్రేమించి నీ పట్ల జాగ్రత్త వహించే వారు నీ గార్చి అన్ని తెలిసికోగలవారున్నారని తప్పక నవ్ము. నీ దేవుడే కదా నీ సమస్యలన్నిటికీ సరైన జవాబునిచ్చేది. ఆ యేసే కదా నీ బాషప భందువలన్నీ తుడిచేది. ఆ ప్రేమ బాహ�వులలో సేద తీరచుకో నేసతమా! ఎడ్నా గీతం నీలో సంచలనం కలిగసేత ప్రభువు కొరకు ఏదో ఒక మంచి పని చేయగలవా? ఎడ్నా నేరపది మంచి పాఠం అని తెలసుకో.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

255

సాక్ష్యం 224. దీవ్వళ్�ఎ

బైటీట సాటవ్

కాలము : 1906-1934 పరిచర్య : మషనరీ హతసాక్షి ""నేను నమ్మినవానిని ఎరుగుదును" 2తివెాది 1:12

పౌలు భక్తుని జీవితంలో ప్రాముఖ్యమైన మాట ఒకటే. బ్రతకుట క్రీస్తే, చావైతే లాభము. ఆమాటను గౌరవించి ఎందరో అనుకరించి శ్రమలు సహించిన విశ్వాసులు గణనీయ సేవలు చేయగలాగరు. బైటీట సాకట్, చైనాలో మషనరీల దంపతుల పెంపకంలో పెరిగింది. ఆమె చిన్నపుడే ఆమె ధ్యేయము పౌలు వలై సేవ చేయాలని ఆశతో భక్తిగా వున్న బైటీట చాల అందమైన యువతి. మూడీ సంస్థలో జాన్సీటవ్సను కలిసింది. వారిద్దరూ మషనరీ సేవకు యిష్టత కలిగనవారై దేవునికే ప్రథదము సా�నమవ్వాలని తలంచి 1933 లో పెండ్లాడారు. ఎంతో బాధలలో దైవసేవ కొనసాగించారు. వారికి అందమైన పాప పుట్టింది. దేవుని సతతించి అల్లారు ముద్గుగా పెంచుకొనే రోజుల్లో 3 నెలల పాపను సా�నము చేయించుచున్న సమయంలో కమయానిషుటవారు దండెత్తి హింసించుట గ్రహించారు. వారు తేరుకొనే లోపలనే శ్రతువులంతా దాడి చేస్తూ యిల్లు కాల్చేిసారు. యింటిలో వారిని చెరపటాటరు. బైటీట భర్తను బంధించి తీసికొని వెళ్ళారు. జాన్ బైటీట దంపతులు యీ దారుణ హింసలోదేవుని దాసులుగా శ్రమకు సంసిద�మయయారు. శ్రతువులకు కూడా టీ, కేకు అందించినను, వారుయిద్దరినీ దెబ్బలతో బాధించి రోడడుపైకి ఈడచుకొని తీసికొని వెళ్ళారు. ఒక పర్వాత సమీపానికి తీసికొని వెళ్ళి వారిని వెాకరింపజేసి దారుణంగా చంపేసారు. పసిపాప గుకకపెట్టి ఏడసతూ యింట్లో ఒంటరిగా మగిలిపోయింది. దయగల ఒక తల్లి ఆపసిపాపను అకుకన చేరచుకొని హెలైన్ అని పేరు పెట్టి పెంచింది. మషనరీగా తీర్చిదిద్దింది. వీరమరణము పొందిన తల్లిదండ్రులైన బైటీట జాన్ జీవితాలను బట్టి ప్రభువునందు అతిశయించింది. బ్రతకు ద్వారా, మరణం ద్వారానైన దేవుని సేవించు ధన్యత్ బైటీట సాక్షిగా చూపించింది ఆమె ధనయరాలు.

వవ

పవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

256

సాక్ష్యం 225. �శీబ�ర� ళ్వ�స

లాయిసా పసటడ్

కాలము : 1850-1917 పరిచర్య : గొప్ప త్యాగి ""నీ స్వాబుది�ని ఆధారము చేసికొనక నీ పూరణహాృదయముతో యెహోవా యందు నమ్మిక యంచం" సామెతలు 3:5

చాలమంది విశ్వాసుల జీవితాల్లో ఎన్నో విషాద సంఘటనలు సంభవిస్తాయి. ఆ బాధలో ఏ రీతిగా వారి ప్రతి స్పందన వుంటుందో అది ప్రభువు పరీక్షించి ఒక్కొక్క అంతసు�నకు చేర్చి దీవించగలరు. లాయిసా అనే వనిత తన భర్త కుటుంబంతో ఆనందంగా ఆదర్శ ప్రైస్తవ కుటుంబంగా జీవిస్తూ క్రీస్తును ప్రేమిస్తూ సాగిపోయేవారు. వారంతా ఒకసారి వేసవి కాలంలో సముద్దతీరాన గడపాలని కుటుంబంతో బీచ్ ప్రాంతంలో లాంగ� �లాండ్ ప్రాంతాన చల్లని గాలుల మధ్య మధురమైన వాతావరణంలో ఆహ్లాదకరంగా గడిపే సమయంలో గొప్ప ఆర్తనాదం వినిపంచింది. బీచ్లో ఆడుతా ప్రమాదంలో నున్న నీటిలో నుండి అరుపు విన్న వెంటనే లాయిసా భర్తయె�న మౌనంగా వుండలేకపోయాడు. వెంటనే చిన్న బాలుడు నీటిలో కొట్టుకొని పోవుట చూచి రక్షించాలని ఆకషణంలో నీటిలోకి దాకేసాడు. తిరిగి వస్తాడని భార్య లాయిసా చాల సమయం కనిపెట్టి "" నా భర్త హీారోగా బాబును రక్షించి వుంటాడు" అంటా తలంచింది. విదివశాతతూ అనుకోని }హించని రీతిగా స్టడ్ శమవై ఆవెనుచేరుటచే అవాకకయిపోయి దు'ఖ సాగరంలోమునిగి ఏడ్చింది. ఆనందంగా ఆరంభమైన విహార యాత అనంత దు'ఖ సాగరములో ముంచేసిన ఘోర సంఘటన వరిణంచలేని బాధతో ప్రభుని పాదలపై పడి ప్రార�నగా తన దు'ఖం దేవునికే సమర్పించింది. ఆమె అంతటి దు'ఖ సమయంలో ఒక గీతాన్ని రచించింది. ""దేవుని నవ్ము మధురమైన ఆయన వాక్యం పై ఆధారపడుట ఈ చేదు అనుభవంలో వాగ్దానాలపై ఆనుకోవాలి. అదే దేవుడు మన నండి కోరది" చివరిగా లాయిసా తన శోకాన్ని చూడక శక్తి గల ప్రభుని ఆదరణనే ఆశ్రయించిన విశావాసమీరమనిత.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

257

సాక్ష్యం 226. �అఅవ ళ్వవశ్రీవ

ఆనీ సీటల్

కాలము : 1716-1778 పరిచర్య : గీత రచయిత

"" నా విమోచకుడు సజీవుడు" ప్రపంచంలో ప్రతి వ్యక్తికి జీవితం పట్ల అందమైన }హాలు కలిగయంటాయి. చాల కొద్దిమందికే తలచిన రీతిగా జీవితంలో మంచి జరుగుతుంది. ఆనీ జీవితమంతా కషాటలే. అయితే ముళ్ళ బాటగా నున్ననా గులాబీలు పూయించగల ఆత్మ సౌందర్యం గలవనితగా వన్న్రెకికంది. యవ్వనంలో అందమైన వనితగా కాబోయే భర్తతో అద్భుత వివాహ జీవితాన్ని గార్చిన అందమైన కలలు కంటా }హాలోకంలో సమీపంలో నున్నపెండి� రోజు కొరకు బంధువులతో స్నేహితులలో అమతోత్సాహాంతో ఎదురు చూచే పెండ్లి కూతురుగానున్న ఆనీ ఎదురొకన్న చేదు సత్యం-అకస్మాత్తుగా ప్రమాదంలో కాబోయే భర్త మరణ వార్త అందుట. పెండ్లి పూర్తి కాక మునుపే విధవగా మారిన ఆమె జీవితం ఎదారిలో మోడులాగా మగిలింది. యీ సంఘటనకు 3 సంవత్సరాల క్రితము ప్రియమైన తల్లిని కోలోపయింది. ఆమె యవ్వనంలోనే ప్రమాదంలో నడుము విరిగింది. అంగవైకల్యంతో పెండ్లివద్దని తలంచింది. ఆమె తర్వాత జీవితమంతా పాస్టుగానున్న నాన్నకు సహాయము చేస్తూ అవివాహితగానే జీవించింది. ఆమె మరణానికి ముందుగా 9 సుదీర్ఘ సంవత్సరాలన్నీ పడకకక పరిమతమయయాయి. ఎన్నో శ్రమలు బాధలన్నీ అనుభివిస్తూ ఆమె గండెల్లో నిరీక్షణ ఉత్సాహాము ఏమాత్రము దారం చేసికోలేదు. మంచి భావాలతో పద్యాలు రచించి అనేకులకు ఆత్మీయ పసై�ర్యాన్నందిచిన గొప్ప విశ్వాసిగా పేరు పొందింది. ఆమె రచనలన్నీ స్థానిక సంఘంవారు బోసటనులో ప్రచురించారు. వారి సంగీతములు కీర్తన పుస్తకాల్లో నంచారు. ఆమె ఇంగ్లాండులో పసీతల మధ్య పద్యాలు రచయితగా ప్రధమ వనితగా పేరు పొంది క్రీస్తును కీర్తించింది. ఆమె పడక మీదనుండగా ఆమె స్నేహితులు ఆమెకు తగిన ఉత్సాహాప్రోత్సాహాలనందించి "" నా దేవుడు సజీవుడని నాకు తెలియును" అని ఆమె చెవిలో పాడి వినిపంచేవారు. యెబు పలికన మాటతో పాట రచించింది. ఆమె మొదటి పాట యిదే. యోబు భావాలు ఆమెకు సాపుర్తి నిచ్చాయి. అవే అనేకులకు ఆదరణగా నిల్చాియి. "" నా గొప్ప విమోచకుడు జీవిస్తూన్నాడు. ఆసి�రవైన అనుభవం సంతోషాన్నిస్తుంది. క్రీస్తు రక్తం ద్వారా తన తండ్రియైన దేవుని ముందు విజ్ఞాపన చేయు ధన్యత లభిస్తుంది. ఎల్లపుడా ఆనందించాలి. యేసు సజీవుడు. ఆనీ జీవితమంతా వివాదమే. తల్లి ఆదరణ కరువైంది. ప్రమాదంలో పడకపై జీవించి యితరుల దయ కొరకు కనిపెట్టి జీవించవలసిన అసహాయసి�తి కలిగంది. వివాహ సమయంలో కన్న కలలన్నీ వీగిపోయాయి. అయిననా

బూదిగంత విశావాస్ వీర వనితలు

258 నా ప్రభువా నాతో సదాకాలముంటారు. నన్ను విడువడు. ఎడబాయడని సజీవుడని ఎరుగుదున్న సాక్ష్యం తెలిపన ఆనీ విశావాసపు వీర వనిత.

వవపవవ

సాక్ష్యం 227. దీవ్రవ ళ్శీషస్శీఅ

బైట్సీ సాటకటన్

కాలము : 1798-1865 పరిచర్య : మషనరీ ""మీతో అందరికంటై గొప్పవాడు మీకు పరిచారకుడై యండవలైను" మత్తయి 23:11-12

ఎందరో మషనరీలుగా పరిచర్య చేయగలరు గానీ కొందరు అనేకుల జీవితాల్లో గండెల్లో నిలచి పోవు ప్రేమ ముద్రించగలరు. విదేశాలకు ప్రయాణం చేసి శ్రమించిన ఆవెరకాకు చెందిన వనిత బైటీట్స ప్రధమురాలు. బైట్సీ సాటకిస్టన్ గతంలో బానిసగా వుండి, విదేశాల్లో మషనరీగా సేవలు చేసిన మొదటి ఒంటరి అమెరికా మహిళ్ బోట్సీ సాటకటన్ ఆమెకు నాగరికత లేదా! అనిపించేలా కనిపంచేది. 1816లో రక్షింపబడిన తర్వాత ఆమె ఆప్ఫికాలో మషనెరీగా సేవచేయుటకు ్రేపర్రించబడింది.ఆమె బానిస సేటటస్లో నుండిననా ధైర్యంగా మషనరీగా వెళ్ళుటకు ధరఖాస్తూ పెట్టుకున్నది. ఆమెను మషనరీగా కాదు గానీ, ఒక టీచరుగా లేదా పనిమనిషిగా వెళ్ళవచ్చునని నిరణయించారు. ఆమెకు కనీసము దారం ప్రయాణించే సేవాచ్చునిచ్చారు. దైవబభక్తిగలదై దేవుని సంపూరణ చితాతనికి లోబడి చేసిన ఆమె ్రశను ప్రయాసను సువార్త ప్రకటించుటలో చూపిన ఆసక్తిని బట్టి అత్యంత సమరు�రాలిగా పలువురు గుర్తించారు. జా�నావగాహాములు గలదై పవిత్ర ప్రవర్తనతో బాగ చదువుకున్న జ్ఞానిగా సమర�తను కనపర్చి చరిత్రగా మగిలి కీర్తిని పొందింది. మంచి గ్రామరుతో ఇం^్లషు పాఠాలు బోధించేది. ఆమె రెండు విధాలుగా పరిచర్య కొనసాగించింది. ఇం^్లషు బోధించే టీచరుగా నంటా రోగులకు పరిచర్య చేపట్టింది. ప్రతిరోజు ఆమె వ్రాసిన దినచర్యను బట్టి ఆమె ప్రతిభ అనేకులు గుర్తించారు. ప్రత్యేక తలాంతులు సరియగు పద్ధతిలో ప్రయోగించి దేవుడు కోరిన రీతిగా బభళానమ్మకవైన మంచి దాసురాలా అను ప్రశంసలంనందుకోగలిగంది. క్రీస్తు తగిగంపులో శిష్యుల పాదాలు కడిగి విధేయత చూపిన రీతిగా బైట్సీ పనిమనిషిగా పేరు వచ్చినా లక్ష్యపెట్టక దేవుని సేవిసేత చాలని నమ్మిన ఆమె ఆదర్శం అనసరణీయం బైట్సీ దినయరాలు.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

259

సాక్ష్యం 228. ూతీ�రష�శ్రీశ్రీ� ళ్వష�తీ్ ళ్బసస

్రపిసిల్లా సాటవర్ట స్టడ్

కాలము : 1887-1929 పరిచర్య : మషనరీ ""యోహాోవా నా ఆశ్రయము నాకేడెము" కీర్తనలు : 28:7

ఎందరో ప్రముఖ ప్రసంగీకులకు సాపుర్తి నిచ్చేది వారి సతీమణులేనన్న సత్యము అంగీకరించాలి. సి.టి.సటడ్ భక్తుని సతీమణి గతంలో మంచి మషనరీగా చైనాలో సాలేవాషన్ ఆర్మీ సంస్థలో సేవ చేసింది. ఆమె స్టడ్గారి భక్తిని చూచి ఆకర�ణలో పడి పెండ్లాడింది. ఒంటరిగా సేవ కన్నా యిద్దరూ కలసి విలువైన సేవ చేయుదలచారు. మత్తు పదారా�ల కలవాటు పడినవారికి సువార్త బోధించుటకు శ్రమించారు. ఎందరో విమర్శలు నిరాదరణను ఎదురొకన్నారు. ఆ తర్వాత ఇంగ్లాండు చేరారు. 1894లో ఇంగ్లాండులో సుఖవైన సేవ చేసికున్న అనుభవంలో వారి దర్శనము క్రీస్తు సువార్త వినని వారికి చెప్పాలని తోచింది. ఆప్ఫికా ప్రాంతంలో సువార్త అందని వారికి బోధించుటకు ఆశించగా భార్య ్రపిసిల్లా ఆటంకం చెప్పింది. వారి ఆర్థిక పరిస్థితి సరిలేదు. ఆరోగ్యం కూడా అంత మంచిది లేదు.ఆమెకు గండె జబ్బు వల్ల నీర్సమయింది. ఎన్నో అవరోధాలు నెదురొకని ఆయన దర్శనము నెరవేరచుట్రై ఆప్ఫికా వెళ్ళి దైవసేవ ఘనంగా చేసారు. 16 సంవత్సరాలుగా ఆయన పరాయి దేశంలో సేవ చేసే సమయంలో ఒంటరిగా ఉండి ప్రార్థించేది. ఆయన సేవ మధ్యలో ఆమెను దర్శించు వేళ్ల్లో తగిన ప్రోత్సాహాన్ని అనందాన్ని అందించేది. వారిద్దరూ దేవుని సేవ చేయాలన్న ప్రధాన లకష్యంతో నున్నందన ఆరోగ్యము ప్రభువు ద్వారా పొందగా దేవుని స్తుతించారు. అలసిన వారికి శక్తినిచ్చేవాడు ప్రభువే. సడలిన మోకాళ్ళను బలపర్చగల వాడు ప్రభువే. సి.టి స్టడ్ దంపతుల సేవ గణనీయవైనదై, గురితంపులో తరతాలుగా నిలచి విశావాసమీరులుగా ధనయలయయారు.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

260

సాక్ష్యం 229. దీ.�. ళబపప�ఎఎ�

భ.వి.సుబ్బమ్మ

కాలము : 1925-2009 పరిచర్య : బోధకురాలు ""ప్రతి మోకాలు యేసునామమున వంగును" ఫిలిప్పీ : 2:10

ఏ దేశవైనా ఏ ప్రాంతములోనైనా క్రీస్తును వెంబడించేవారికి శ్రమలు, శోధనలు అడ్డంకులు, విమర్శలు తప్పవు. దకిషణ భారత దేశంలో పసీతలు చాల సమస్యలు ఎదురొకనుట గమనిస్తాము. కులమత జాతి వ్యత్యాసాలు పాటించు వారైనందున నిమ్నజాతి వారు దీనస్థితిలో అవమానాలనెకుకవ ఎదురుకంటారు. ప్రైస్తవులు హీన జాతి వారిగా పరిగణిస్తూ కొన్ని సమాజంలో బహిషకరించుట ద్వారా బాధలు పొందేవారు. ప్రైస్తవ విద్యా సంస్థలు క్రీస్తు బోధలు చేసేవారున్ననా, మంచి ప్రమాణములు గల విదయకై అన్ని కులాల వారు కలసి విద్యను సీవాకరిస్తూ క్రీస్తును తృణీకరించేవారు. సుబ్బమ్మ అనే హిందా మతసతురాలు ఒక ప్రైస్తవ సంస్థలో విద్యాభ్యాసం చేయుటకారంభించింది. వారు ప్రకటించే క్రీస్తు మతం తకుకవ కులస్తులకే పరిమతమని నమ్మింది. తన తోటివారు క్రీస్తును నమ్మి ప్రేమ చూపుట గుర్తించి ఈ మతము గార్చి తెలిసి కోవాలని ఆశించింది. బైబిలు సారాంశమును తెలిసికోవాలని బైబిలు స్నేహితుల వద్దనుండి పొంది చదువుట కారంభించింది. దైవవాక్యము రెండంచుల ఖడగము. అది మార్గము సత్యం, జీవమై ప్రతి హృదయాన్ని కదిలించి శక్తి గలదని తవార్లోనె తెలసికోగలిగంది. ఆ గొప్ప నిగాడిడ సత్యాలకు ప్రభావితమై క్రీస్తే నిజ దేవుడు, సజీవుము అందరా నవ్ముకోదగిన దేవుడే గాని మతం కాదు మంచి మార్గమే ప్రైస్తవ్యమని, క్రీస్తును అనసరించదలచింది. ప్రైస్తవుల సన్నిహిత సాహాచర్యాన్ని కోరింది. ప్రార్థన ద్వారా క్రీస్తును సమీపించే రీతిని తెలిసికోగలిగంది. క్రీస్తు నామమే మధురాతి మధురమని రుచిచూచి ఎరిగితినని సాక్ష్యమవ్వాలని ఆశించింది. క్రీస్తునే ధ్యానిస్తూ ఆయన జీవితం త్యాగము, సిలువ, తిరిగి లేచిన రీతిని ఆలోచించేకొలదీ తన్మయతవాంతో పరవశించేది. ఆమె పూర్తిగా ప్రైస్తవురాలుగా మారాలంటే బాపీతస్మము అవసరమని గ్రహించింది. ఈ పరిస్థితులలో తన స్వకీయులంతా ఆమె క్రొత్తగా అందరూ తృణీకరించే ప్రైస్తవమతము సీవాకరించుట కిష్టపడలేదు. వారంతా సుబ్బమ్మ గారి నమ్మకాలన్నిటిని నిరాకరించారు. కుల త్తావాలు, ధనికులు పేలు విబేధాలన్నీ మరచి ఒకే రక్షకుని నవ్ముట ద్వారా శాంతి సమాధానం లభిస్తాయని వివరిస్తూ మంచి పుస్తకాన్ని రచించింది. యేసే ఆరాధనకు స్తుతికి యోగయడని సాక్ష్యమిచ్చింది. అసహానాలు, తృణీకరించి హీనపర్చి స్థితిని ఖండించి పోరాడింది. ఒంటరిగా విశావాస

బూదిగంత విశావాస్ వీర వనితలు

261 జీవితాన్ని నమ్మకంగా కొనసాగించింది. నేడు సుబ్బమ్మగారి వంటి ధైర్యముగల విశావాసమీరమనితలు లేవాలి, రావాలి, సాక్షులుగా ప్రభుని సేవించాలి.

వవపవవ

సాక్ష్యం 230. చీవశ్రీశ్రీ నవశ్రీవఅ ళబఅస�వ

హెలైన్ నెల్ సండే

కాలము : 1868-1957 పరిచర్య : సువార్తసేవ ""సమాజములో కూడుట మానరాదు" హెబ్రీ : 10:24

విశ్వాసుల వివాహ జీవితాల్లో వారికి కాలవసి సహాచరిగా మంచివారిని దేవడు నిరణయించువిధము వింతగానే వుంటుంది. బిల్లీ సండే అనే ప్రముఖ బేస్ బాలు ఆటగాడు క్రీస్తును నమ్మి గొప్పసాకష్యముతో మంచి బోధకుడిగా సాక్షిగా ఆయా ప్రాంతాల్లో మంచి పేరు పొందాడు. ఒక చర్చి ఆరాధనలలో హెలైన్ ఆయనను కలసింది. అనుకోని పరిస్థితుల్లో బుధవారము ఆమె గతంలో యిష్టపడిన బోయ�ుపప్రఫండ్ను కలుద్దామని తలంచి విపఘలవైన సమయంలోనే హెలైన్ బిల్లీ సండేను చూచుట జరిగింది. వారిద్దరూ కలసి మాట్లాడుతా కొంతదారమునడిచి వెళాిరట. ఆరోజు ఆహ్లాదకరమైన వాతావరణములో నడిచిన నడక పఘలితంగా వారు యిష్టపడి వివాహానికి సిద్దమయయారు. వారి దాంపత్యజీవితం47 సంవత్సరాలు సాగింది. యిద్దరా నమ్మకమైన దేవుని సేవలో గడుపుట వల్ల అనేకులు ఆనందించారు. 1888వ సంవత్సరములో వివాహమయిన వెంటనే వారు ప్రసంగీకులుగా సిద�మయయారు. వారు స్వంతంగా సంఘము ఆరంభించారు. వేరుగా దార ప్రాంతాల్లో బిల్లీ ప్రసంగాలకు వెళ్ళవలసి వేసత భార్య హెలైన్ తోడుగా రావాలని ఎడబాటు సహించలేనంత సన్నిహితంగా వెలికగవారు. నలుగురు పిల్లలను పెంచు భాధ్యతతో పాటు బిల్లీ కోరిన రీతిగా అతని సేవలో సహకరించేది. ఆమె ప్రక్కనుంటే వేయి ఏనుగుల బలం వుంటుందనేవాడు. హెలైన్ భర్త సమర�నీయంగా ప్రసంగించాలంటే తన ప్రోత్సాహం దగ్గరగా నుండి యివ్వాలని, అనేకులు ఆశీర్వాదింపబడాలనే కోరికతో తన పిల్లలకు పనివారిని బాధ్యత వహించుటకేరాపటు చేసి ఆమె భర్త సేవలో తోడపడుట విశేషము. ఆమె భర్త సేవ కొరకు సమయము నిరణయించుట, ఆ ప్రత్యేక ఏరాపట్లు చేయు స్టాఫ్ వారికి పనులను అప్పగించుట, ప్రసంగము తర్వాత అభినందనలు కలసి సీవాకరించి, అవసరమైన ఆత్మీయ సలహాలను కొందరికందించుటలో మెళుకువలను పాటించేది. హెలైన్ చెప్పిన మాట ఒక్కటే ""భల్

బూదిగంత విశావాస్ వీర వనితలు

262 నా ఉద్యోగము" ఆమె చేయాత వల్ల గొప్ప ప్రముఖ ప్రసంగాలనందించాడని చాలమంది గుర్తించి హెాలైన్ను పొగిడేవారు. వారి జంటను దీవించిన ప్రభువు అకుల, ్రపిసికల్లావలై కలసి జీవిస్తూ క్రీస్తును ప్రేమించే వారిరకై కనిపెడతున్నారు. నీ సేవ ఎట్టిది? విశావాస వీర వనిత హెలైన్ వలై ఉండగలవా?

వవపవవ

సాక్ష్యం 231. జశ్రీ�తీ� ళష��ఎ

క్లారా సవాయివ్

కాలము : 1834-1910 పరిచర్య : వైద్య పరిచర్య

""సంగీతములతో ఆత్మ సంబంధమైన పాటలతో హెాచ్చరించుచూ కీర్తించవలైను" ఎపెఫస్సీ : 5:19,20

ప్రైస్తవ విశ్వాసులు చేయు పరిచర్యలలో వైద్య పరిచర్య చాల విలువైనది. ఉత్తమమైనది. శారీరక ఆధ్యాత్మిక అవసరాలు రెండింటినీ సందించి సరిచేయగల అవకాశాలైన్నో వున్నాయి. 1870లో క్లారా డాకటరుగా మొదటిగా ఇండియాలో వైద్యసేవలు చేయుటకు వెళ్ళిన మషనరీగా ఘనత వహించింది. ఆమె ఎందరో నర్సులకు తరీపుదునిచ్చి వైద్య పరిచర్యలో గణనీయమైన సేవలు చేయగలిగంది. ఆమె త్యాగశీలిగా 7 వేల మంది పైగా రోగులు ఒక సంవత్సర కాలములో వైద్యము చేయంచుకోగలాగరు. ఆమె భక్తితో చెప్పిన మాట ఎంతో విలువైనది. నేను మొదటి సువార్తికురాల్ని ఆ తర్వాత నేను డాకటరుగా నిలిచాను. ఆమె తనయెుద్దకు వచ్చిన రోగులకు హిందా సా�నీ బైబిళ్లను బహుమతిగా యిచ్చింది. ఆమె 15 సంవత్సరాలు ఇండియాలో పనిచేసిన రోజుల్లో ఒక మహ్మాదీయురాలు రాజకుమారిగా భవనాల్లో నున్న పసీతలకు డాకటరుగా నుండవుని అడిగిందట. ఆమె ప్రత్యేకత సేవ ప్రతివారి ఆత్మీయు అవసరతలు తీరచుటకేనని నమ్మింది. ఆందరా ఆశ్చర్యపేరీతిగా ఆమె వద్ద నున్న కీర్తన పుస్తకవే సువార్తకు మాల కేంద్దమయిందట. డాకటరుగా అన అనుచరులు 30 మందికి పైగా ఉజీ�వగీతాలు సువార్త గీతాలు నేర్పించి ఆ పాటల ద్వారా సువార్త బోధ బదులుగా పాటలనప్యోగించి సువార్తను గొప్ప భవనాల్లో నివసించే పసీతలకు క్రీస్తును పరిచయం చేయుటకు ప్రవెాగించేదట. ఎన్నో సృజనాత్మక పద్దతుల ద్వారా సువార్త మారుమాల ప్రాంతాల్లో యింటి నుండి బయటకురాలేని వంటింటిలో నుండే పసీతలకు చేరుటకు ప్రయాసపడింది. గొప్పింటి భవనాల్లోని పసీతల నుండి పూరిగుడిపసలో నివసించే మహిళ్ల వరకు క్రీస్తు అందరికీ ప్రభువు. కులమత ధనిక పేద వరాగల వారికి వైద్యసేవలందించి

బూదిగంత విశావాస్ వీర వనితలు

263 సువార్త బోధించి మంచి అర్థవంతమైన పాటల ద్వారా సువార్త విను అవకాశం కలిగంచింది. ఎందరినో తన ఆదరా�ల కనుగుణంగా వైద్య సేవలు సువార్త సేవలను సమర్థవంతంగా చేయగల నేరపరులుగా తీర్చిదిది�ంది. ఆమె సేవలు శ్లాఘనీయాలు. ప్రతి వ్యక్తి ఒకే తలాంతులను ప్రభునివవాడు గానీ కొందరు పరిచర్య చేయగలరు. కొందరు ఆప్యాయంగా మాట్లాడి ఆచరించగలరు. ఎవరైనా నిజాయితీ నిండిన ప్రేమలో గొప్ప ఆదర్శిములు కలిగ ఆరని జావాలగా సేవధృకపదం కలిగయున్నపుడు గణనీయ మారుపగల ఆత్మలను పట్టి ఆత్మీయు జాలరుగా ప్రభుని ఘనపర్చగలరు. క్లారా సేవలో గొప్ప ఆదర్శం నిచ్చిన పరిశుద్ధాత్మ ప్రేరణ నిన్ను, నన్ను సేవ్రై ప్రొత్సహించుచున్నదని నమ్మి సాగిపోదాం.

వవపవవ

సాక్ష్యం 232. వీ�తీవ జుశ్రీ�ఓ�పవ్� ళష�్ఓవతీ

మేరి ఎలిజబైత్ సివాట�ర్

కాలము : 1900-1970 పరిచర్య : మషనరీ ""అతడు బలిని ఆశీర్వాదించిన తర్వాత పిలువబడిన వారు భోజనము చేయుదురు" 1సమాయేలు 9:13 ప్రతి వ్యక్తి సురక్షితంగా సంతోషంగా నివసించగల ప్రాంతము యోగ్యంగా ఉండే రీతిగా జీవించాలని ఒక భక్తుడు తెలిపాడు. మేరీ జీవితమంతా విషాదాన్ని ఎదురుకన్నది. బాల్యంలో తల్లిని కోలోపయింది. తండ్రి ఆమె పెంపకాన్ని నిరాకరించాడు. ఆమె మామయ్య సలహా కోరింది. ఆయనే దయతో చూచాడు. కాలేజీ చదువులు పూర్తి కాగానే డి.సిలో ఒక సంస్థకు డైరకుటరుగా పనికి చేరింది. మానసిక వికలాంగులు పునరవావాస్క్రేందాలు పునరావసం కలిపంచు సంస్థలలో పనిచేసి అసహాయులకు సహాయపేది. ఆమె చేయుపని యోగ్యవైనందన గవర్నమెంటు వారు ప్రైవేటు వారు సంకేషమ శాఖల వారు సహకరించారు. వారంతా మేరీ సేవలో ఆదర్శము, అంకిత భావమునకు ముగు�లై ఆమెను దు'�తులకు ఓదారుపగా, కారుచీకటిలో కాంతి రఖగా నిలచిందని ప్రశంసించారు. ఆమె సంస్థ పరంగా ఏపని కావాలని అడిగినా పెద్ద ఆపఫీసర్లంతా నిరీకరించక గౌరవించేవారు. ఆమె అత్యంత దయగల మనససుతో అభాగయలకు సేవ చేసేది. బైబిలు చరిత్రలో దావీదు తన ప్రాణ స్నేహితుడైన యానా తాను కుమారుడు కుంటివాడిగా నుండగా చేరదీసి తన భోజనపు బల్లపై కూరచుండజేసి సావాస�వామునిచ్చి గౌరవించిన రీతిగా అట్టి మనస్సాక్షి ఆదరించే

బూదిగంత విశావాస్ వీర వనితలు

264 నైజసవాభావం కనపర్చిది. ఆమె చేసిన స్వచ్ఛంద సేవను చేయాలని ప్రతి విశ్వాసి క్రీస్తు యేసు కలిగన మనససు కలిగయండాలని మేరీ జీవితం ప్రోదిస్తుంది. మేరీ బూదిగంత విశావాస్ వీరమనితల జాభతాలో నుండ దగిన ధన్యజీవి. ఆమెన్.

వవపవవ

సాక్ష్యం 233. జ�తీశీశ్రీ ువతీతీవ ు�శ్రీపశీ్

కార్ల్ టైర్రీ టాల్బాట్

కాలము : 20వ శతాబ్దము పరిచర్య : మషనరీ ""మధ్య రాత్రివేళ్ ప�లసీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి" అపో : 16:25

ఎందరో ఇండియాలో మషనరీలుగా విచ్చేసి ఎన్నో ఘనమైన సేవలు చేసారు. వారిలో కారెల్ ఒకరు. ఒకసారి ఇండియా ప్రయాణంలో ఓడ వునిలా ప్రాంతంలో ఆగింది. ఆ క్షణంలో శ్రతుపసైన్యాలు పెరల్ హార్బరును జపాను వారు దండెతాతరు. ఆ రోజుల్లో రెండవ ప్రపంచ యుద్ధం ఆరంభమైంది. ఆమెను తీసికొని వెళ్ళి జైలులో బందీగా వుంచారు. ఆ జైలులో ఆహారము సరిపోయేది కాదు పోషక పదార్థాలు సరిగాగ లేక రోగాలు వచ్చేవి. ఒకరినొక్రు తాకుటకే భయపడేవారు. ఆమెతోటి వారితో మాట్లాడుతా ""ప్రతి ్రశను దేవుడు ఏదో ప్రముఖ ప్రణాళ్ళకలో అనుమతిస్తాడన్నది. అన్ని సమయాల్లో కష్టాల్లో నష్టములో బాధలలో స్తుతించాలని ప్రభువు నేరాపరు అని చెప్పగా ఒక స్నేహితురాలు నీవు యిపపుడన్నబాధలో కృతజ్ఞత చెప్పగలవా? అని ప్రశ్నించింది. ఆమాట ఆమెలో గాడింగా పనిచేసింది. నేనీ స్థితిలో నున్నానని గ్రహించగలిగన ఆరోగ్యమచ్చినందురకై కృతజ్ఞతతోనున్నానని తెలిపంది. ఆ మనేస్స దేవుడు యిష్టపేది గనుక ప్రభువు ఆమెకు ఆశీర్వాదాలు నిండుగా యివవాడానికారంభించారు. ఆమె కొరకొక ప్రత్యేక నర్సను పరిచర్య చికిత్స్రై ఏరాపట్లు జరిగాయి. స్నేహితులు, అపరిచితులంతా ఆమె నివాసమున్న జైలు అవరణాన్ని శుభ్ర�పర్చారు. పౌలు సీలలు జైలులో బాధలో స్తుతించి పాటలు పాడు విధము జా�పకవెుిచ్చింది. మన ప్రార్థనలు కృతజ్ఞత కలిగ ఉండాలి గానీ బజారు సరుకుల జాభతావలై అవసరాల్రై ప్రార్థించుట వ్యర్థము. శ్రమలో దేవుని సన్నిధి వెదికే వారికి దేవుడెల్లపుడా తోడు నీడగా ఉంటాడని ఆదరించి సంరక్షించగలరని కార్ల్ జీవితమే సాకష్యమస్తుంది.

వవ

పవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

265

సాక్ష్యం 234. �ఎవశ్రీ�� ు�వశ్రీవతీ దీతీశీశీఎ��శ్రీశ్రీ

ఎమీలియా టేలర్ బ్రావ్హాల్

కాలము : 1835-1931 పరిచర్య : మషనరీ ""ఒకరి భారములోకరు భరించి క్రీస్తునియమము నెరవేర్చివలైను" గలతీ 6:2 హాట్సన్

టేలరు గురితంపదగిన సేవ చేసి చిర్స్మరణీయు లయయారు. ఆయన సోదరి పేరు ఎమేలియా. వారిద్దరూ అతి సన్నిహితంగా ఉండేవారు. ఆయన చైనాలో మషనరీగా సేవ చేయదలచి చెల్లెలిని ఆహ్వానించగా ఆమె తోడుగా వస్తుందని ఆశించాడు. ఆమె దారంగా జీవిస్తూ చాల ప్రేమతో కూడిన సహకారాన్నందించేది. ఆమెకు ప్రార్థనా సహకారమవ్వాలని ప్రతి ఆటంకములను గార్చి చెల్లితో సంప్రతించేవాడు. ఆమె బాధ్యతగా ప్రార్థించేది. అన్ని విజయాల వెనుక చెల్లి ప్రార�నలున్నాయని దృడింగా నవ్మేవాడు. వారు విదేశము నుండి తిరిగి వచ్చినపుడు నివసించుటకు విశ్రాంతి గృహము కావాలని కోరగా, ఆయన చెల్లి తన స్వంత యింటినే అన్నయ్య కందించింది. ఎమీల్యా తన అన్నయ్యకు, వారి కుటుంబానికి తన యిల్లునిచ్చేవారు. తిరిగి విదేశాలలో సేవకు సహాకరించుటతో పాటు వారి పిల్లలను స్వంత పిల్లల వలై సంరక్షించి ప్రేమించింది. ఆమె సేవను అనేకులు గుర్తించారు. సేవకు వెళ్ళెదవా లేదా పంపెదావా? అనే నినాదంలో సేవకే పంపిన వారి ప్రతిపఘలము గొప్పది. హడ్సన్ తన యవ్వనంలో మారియాను పెండ్లాడారు. చాల విలువైన సేవలు చేసింది. ఆమె మరణించగా జైన్నీని వివాహమాడారు. మొదటి భార్య భడడ్లను ఆమె ప్రేమతో చూచింది. వీరందరినీ కనిపెట్టి ప్రేమతో ఎమేలియా పెంచుట ఆమె ఆదరా�నికి నిదర్శనము. ప్రైస్తవ విశ్వాసములో పరిచర్య చేసిన ఏ పెద్ద పనయినా చిన్నపనయినా అది దేవుని దృష్టిలో చాల విలువైనది. మేడగది సిద్ధపర్చిన అనామకుడు జాడ�లో నీరు మోసాడని వ్రాయబడింది. నీవు నేను అనామకంగా గుపతంగా అనామక సేవ చేయగల్గుటకు నేరచుకోవాలి.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

266

సాక్ష్యం 235. వీ�తీ�� ణవవతీ ు�వశ్రీశీతీ

మరియా డైయ్యర్ టై�లర్

కాలము : 1837-1870 పరిచర్య : మషనరీ భార్య ""మంచి పోరాటము పోరాడితిని విశ్వాసము కాపాడుకొంటిని" 2తిమోతి 4:7 హడ్సన్ టేలర్ మషనరీగా నుండగా మషనరీసేవలో నున్న కుటుంబీలకురాలైన మారియా చైనా సువార్త్రై ఆయనను వివాహమాడింది. ఆమె గతంలో ఉపాధ్యాయినిగా పనిచేసేది. ఆమె సేవలో యిష్టత చూపించే వ్యక్తిగా నున్నందన భర్తకు సంపూరణ సహకారాన్నిచ్చి గణనీయమైన సేవ చేసింది. ఇన్లా�ండ్ మషను స్థాపించింది. భర్త సేవలో దారంగా నుండగా ఆమె తర్జుమా చేయు పనిలో చురుగాగనండేది. 1886వ సంవత్సరములో తన నలుగురి సంతానంతో 15మంది మషనరీలు తోడండగా ఇంగ్లాండులో ఓడలో ప్రయాణము చేయు సమయంలో ఆమెకు చాల వింతైన ఆనారోగ్యం ఆవరించింది. ఎంతో ఓరుపగా భరించింది. వారంతా పాటలు పాడి తోటివారంతా ఆమె ఆరోగ్యం కోసం ప్రార్థించారు. వారంతా కేషమంగా చేరారు. మరియా ఆరోగ్యం కుదుటపడింది. ఆమె బాధలో చూపిన ధైర్యాన్ని ఓరుప నిబ్బరాన్ని సమయసాపర్తిని నిబ్బరమైన ప్రాంతగల మనససు నిరణయాల తీసికొనేతీరు, ఆప్యాతగల ఆర్ర�తగల హృదయము తోటి వారందరినీ ప్రసన్నులు చేసేవి. 1870లో తమ భడడ్లను విద్య కొర్రై ఇంగ్లాండు పంపింది. ఆదే సంవత్సరము కలరా వ్యాధి సోకి ఆమె అకామరణము పొందింది. దారమయిన భడడ్లను ఆమె మరలా చూడలేకపోయింది. మానవుడు శ్రమలు పొందిన తర్వాతనే దైవమానవుడు కాగలడు, శ్రమలు భరించుట ద్వారా దేవుని కట్టడలను సరిగా నేరచుకోనగలమని దావీదు తెల్పాడు. అలపకాల ్రశమలనుబభవింప అనుదినము కృపనిచ్చితివి. నాధుని అడుగు జాడలలో నడుచుట కునను పిలిచితివి అని మరియా వంటి బభకుతలే సదా పాడగలరు అట్టి ధన్యత మనకు కల్గుగాక. ఆమెన్.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

267

సాక్ష్యం 236. జీవఅఅ�వ ు�వశ్రీశీతీ

టేలర్ జైన్నీ

కాలము : 19వ శతాబ్దము పరిచర్య : మషనరీ

""కొండలతట్టు నా కన్నులైతతుచున్నాను. నాకు సహాయువెకకడి నుండి వచ్చును?" కీర్తనలు 121:1

జైన్నీ మంచి విశ్వాసిగా 1866వ సంవత్సరములో చైనా మషనరీ సేవకు ఒక బృందంగా ప్యనమయిన హడ్సన్ కుటుంబములో 21 మంది విశ్వాసులతో చైనాలో సేవ చేయుటకు వెళ్ళారు. ఆమె త్వరలో తన వస్ర్తాలు చైనా వారి వలై మార్చుకోగలిగ వారి భాషను త్వరలో నేరచుకొనగలిగంది. గొప్ప వారి మధ్య సేవ చేయుటకు ఆహావానాలందుకొన్నది. ఆమెకు మంచి పేరు పెటాటరు. ఎల్లపుడా ఆనందంతో నున్న ఆమెకు "ఫా" అనగా సంతోషము అనే పేరు పెటాటరు. హడ్సన్ టేలర్ మొదటి భార్య కలరా ద్వారా చనిపోగా జైన్నీని రెండవ వివాహామాడాడు. అప్పటికే 3వుంది పిల్లల భారం జైన్నీపై పడింది. మరొక భర్తకు జైన్నీ ద్వారా 3 మంది బిడ్డలున్నారు. టేలర్ మొదటి భార్య వలన ముగ్గురు బిడ్డలు కలిగారు. మొత్తము 6 మంది భడడ్ల భారము జైన్నీ వహించవలసి వచ్చింది. చైనా భాష్ బాగా తెలిసిన పసీత కావాలని తెలసి ఆమె పిల్లలను వదిలి సేవ్రై వెళ్ళవలసి వచ్చింది. 3 సంవత్సరాలు చైనాలో మంచి సేవ చేసి తిరిగి పిల్లలను చేరింది. హడ్సన్ టేలరు పిల్లలను వారి సోదరి తన ఇంట్లో నంచుకొని చాల శ్రద్ధతో పెంచింది. హాట్సన్ భార్యలిద్దరూ మంచి విశ్వాసులుగా చాల శ్రద్ధతో భర్త సేవకు సహాకరించుటను బట్టి వారి కుటుంబము మషనరీల చరిత్రలో చాల ప్రసిద్ధి గాంచింది. వీరి ముగ్గురి జీవితాల్లో అతి ప్రాముఖ్యమైన అనుభవమేదనగా క్రీస్తును ఘనపరచుట, మహిమంతా ఆయనకే సంపూరణంగా సమర్పించుట చైనా ప్రజల అవసరతలు గ్రహించి వారి భాష నేరచుకొని వారి కషాటసుఖాలన్నీ పంచుకొని ప్రేమ చూపుట శ్లాఘనీయాలు. నీతిమంతుల జీవితాలు జా�కం చేసికొనుట ఆశీర్వాదకరము. ఆమెన్.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

268

సాక్ష్యం 237. దీవ్ర�వ్వఅ దీశీశీఎ

బైట్సి టైన్ బావ్

కాలము : 1892-1983 పరిచర్య : సువార్తికురాలు ""దేవుని యందు నిరీకషణయంచం" కీర్తనలు 42:5,6

యుద్ధ సమయంలో బభయభ్రాంతులతో అసహాయ స్థితిలో, ప్రాణబభయముతో నున్న యాదుల పట్ల వాత్యల్యంతో వారిని రక్షించి సంరక్షించి శ్రమలు పాలై చివరకు మరణము ఎదురొకన్న బైట్సి ఆమె సోదరి కారీటైన్ బాముల వీర గాధను దారగడు స్థలము అనే పుస్తకములో చదవగలము. అది సినిమా తీసారు. చాల ప్రాముఖ్యత సంతరించుకొన్న వీరి అనుభవాలు కన్నీరు తెప్పించగలవు. క్రీస్తు ప్రేమ వీరిని ఎన్నో శ్రమలు బభరించు సహనాన్ని కలిగంచుట ఆశ్చర్యం కలిగస్తుంది. దావీదు కీర్తనలలో యుద�దినమున నా తలను కాయు వాడవు నీవే ప్రూ అని ప్రార్థించాడు. 1943లో నాజీల బైదిరింపులలో హింసాకావులంలో యాదులను రక్షించుటలో సోదరీమణులిద్దరూ వారు వారి కుటుంబము జైలుపాలయయారు. యింటినండి వారిని బలవంతంగా తీసికొని వెళ్ళి బంధించారు. కోరీ తన చిన్న బైబిలును గుడడ్ సంచీలో నంచి మెడకు మపఘ్లరులా రహస్యంగా చుట్టుకొని దాచుకొన్నది. దారిలో పర్వత ప్రాంతంలో కదలికలకు }గుచూ బైబిలు డి� కొన్న సమయంలో యిది నాకు దగ్గరగా నంటే నరకవైనా సంతోషంగా ఎదురొకగలనని తలచి ధైర్యము తెచ్చుకొనేది. గార్డులు తరుచునా వారిని వారి వసతువులను సోదా చేసేవారు. కోరీ చాల భయంతో భారంతో ప్రార్థించి, నా బైబిలు నాతో ఉండే అనుగ్రహం కలిగంచి నన్ను నా బైబిలును కాపాడండి అని ప్రార్థించేది. వర్సలలో నున్న ఖైదీలను పరీక్షించే సమయంలో సోదరినీలద్దరినీ సోదా చేయగా కోరీ తప్పించుకోగలిగంది. బైట్సీ కూడా పరీక్షింపబడగా దేవుడే కాపాడారు. 28వ పసల్ గదిలో ఆమె బైబిలు ధ్యానాలు తోటి ఖైదీలతో పంచుకోనేది. ఆ స్థలము ఆరాధనా స్థలంగా మారింది. అది నిరీక్షణ గల స్థలంగా నిలిచింది. మన నిరీక్షణ ఎట్లుందో పరీక్షించుకోనే సమయమదే. బైట్సీ జీవితం ఆమె దీక్ష గల ప్రభుని సేవా గుణము ప్రతి వ్యక్తిని ఉతేతజపర్చగలదు. అచంచల విశ్వాసము, నిరీక్షణ ఓరుప శ్రమలలో సహనం లభించేది బైబిలు ద్వారా తప్ప మరొకకటి ఏదీ కాదు. బైట్సీ 1884-1944 సంవత్సరాలలో తన సోదరితో కోరీ, మనముపుడు జైలులో నరకములోనె వున్నాము కదా! అని మెల్లగా తెలిపంది. ఆ స్థలము నాజీల జైలు ప్రాంతము. ఆమె గసగసలు వినిపంచకుండా జాగ్రత్త పేది. గతంలో కోరీబైట్సీ కలసి వాళ్ల నాన్నతో యాదులకు

బూదిగంత విశావాస్ వీర వనితలు

269 సహాయపడుటకు నిరణయించారు. రెండవ ప్రపంచ యుధ�కాలంలో హిట్లరు చేసే హింసలలో కుమారెతలు జైలులో ్రశమపే కాలంలోనే వారి తండ్రి మరణించాడు. జైలులో సరియైన పోషకపదారా�లందక అతి బలహీనమై తర్వాత బైట్సీ దీనాతిదీన పరిస్థితులలో మరణించింది. ఆమె మరణానికి ముందు నా ఆమె తన సోదరీ కోరితో మాట్లాడుతా ""కోరీ, నేను మరణాన్ని సమ్రిస్తున్నాను. ప్రభువు నన్ను పరలోకంలోనికి తీసికొని వెళ్లారన్న నిరీక్షణ నాకుందిగానీ చాలమందికి అది లేదు. నరకము చాల బభయంకరవైదని, లోతైన సా�నమని నీ దగ్గరున్న వారితో చెప్పు తప్పక వింటారు. నీవికకడ వున్నావు గనుక సువార్తను బోధించే అవకాశాలు నీకు ఎకుకవగానున్నాయి. సజీవంగా నున్న నీకే సాధ్యము". ఆమె మరణావస్దలో కూడ ఆత్మల భారము ఎంతో తీవ్రంగా నండుట చాల ఆశ్చర్యము కలిగస్తుంది. ఆమె చివరకు మరణించగా కోరీ ఒంటరిగా మగిలింది. ఆమె వయససు వారందరిని పరీక్షించు వేళ్లో అద్భుతంగా ఆమెకు జైలు నుండి విడుదల లభించింది. సదర్ ల్యాండ్లో నున్న ఆమె యింటికి ఒంటరిగా ప్రవేశించింది. చనిపోయిన తండ్రి, తన చెల్లి జ్ఞాపకాలన్నీ ఆమెను చాల బాదించాయి. ఆమె గండెల్లో చెల్లి చివరి మాటలు ప్రతి ధవానించాయి. ""వెళ్ళి నరకమున్నదని చెప్పు" అనే మాట జ్ఞాపకం రాసాగింది. ఆమె కోరినట్లే ఆమెకు ప్రభువు అనేక మారాగలు తెరిచారు. కోరీ 61 దేశాలలో అందరికీ చాలిన క్రీస్తు సువార్తతో పాటు వారి సాక్ష్యము గార్చి ప్రకటించుట కారంభించింది. ఎందరో అద్భుతంగా ప్రభావితులై చైతన్యవంతులయయారు. బైట్సీ జీవితాశయము అంరదా గ్రహించి ప్రతి విశ్వాసి తనకు తోచిన మాటలతో క్రీస్తు గార్చి సాక్ష్యమవ్వాలని బైట్సీ వలై ఆరాటపడాలి. యితరుల జీవితాల్లో వారెదురుకంటున్న ఆటంకాలన్నీ ధైర్యంగా విడగొట్టుకొనే ధైర్యము కలిగ క్రీస్తు కొరకు ్రశమపడాలనే అందరినీ ప్రోత్సహించాలి. వారు రెవన్ బర్గ జైలులో బైట్సీ మాటలు కోరీ తన శ�షజీవితంలో నిలబైట్టింది. నీవు జైలులోని వారకి నరకం నుండి తప్పించుకోవాలని హెాచ్చరించాలి. యిదే సువార్త సేవలో నీకు జైలు వేదికగా తరీపుదు నిస్తున్నారని గ్రహించు. యిదే తర్వాత నీవు చేయు పనికి సాపుర్తినిస్తుంది. నీపని కేవలం సువార్త చెప్పుట సాకష్యమచ్చేటేనని తెలసికో అని ప్రోత్సాహాన్నిచ్చింది. కోరీ జీవించిన రోజుల్లో బైట్సీ మాటలు కొండంత ధైర్యమునిచ్చి విదేశాలలో బూదిగంతాలలో విశావాసమీరమనితగా ప్రసిద్ధి గాంచి ధనయరాలైంది.

వవపవవ

↑ పైకి / Back to top