సాక్ష్యం 63. ణ�అటశీతీ� జశ్రీ�తీ�రర�
డాన్ఫోర్త క్లారిస్సా
కాలము : 1792-1851 పరిచర్య : మషనెరీ ""క్రీస్తు ప్రేమ మమ్ములను బలవంతము చేయుచున్నది". 2 కొరింథీ 5:14
స్రీతలు గతం నుండి నేటివరకు సమాజంలో పురుషులతో సమానహాకుకలని వాదిస్తునే ఉన్నారు. వారునిజానికి మగవారికి సమానంగా వేదికలైకిక ఉపన్యసించుటకు సాహాసిసేత అభిమానించి గౌరవించేవారు చాలా తకుకవ. అట్టి సాహసం చేసేవారు కూడా అరుదుగా ఉంటారు. గత శతాబ�లలో కా�రిసా అనే మహిళ్ క్రీస్తు కొరకు ధైర్యంగా నిలిచి వేదికలైకిక ప్రసంగించింది. అశ�ష జనాదరణ పొంది ఎందరినో రక్షణానుభవంలోకి నడిపించింది. అట్టి స్రీతని మరచిపోవుట అతికష్టము. ఆమె చరిత్ర గురితంచబడింది.
1814లో అమెరికాలో �ర్లాండులో ఆమె విాటింగు నిర్వాహించగా అన్ని మతశాఖలవారు విచ్చేసారు. ఎందరో ఆత్మీయు మేలు పొందారు. �ర్లాండులో ఆమె ప్రసంగించినతీరు, ప్రతిభను గుర్తించి ఎంతగానో ప్రభుని ప్రేమను రుచి చూడగలాగమని అభినందించగా, విజయవంతంగా ఉజ్జీవంతో ఆ ప్రసంగాలు కొనసాగాయి. తమ స్వంత ప్రాంతంలో రక్షణానుభవం పొంది ఆమె సేవలను కొనియాడారు. దేవుడేరపరచుకొన్న కొందరు వ్యకుతలపై ఆత్మాభిషేకము అధికంగా ఉండేదనే సత్యము అనేకులు నవ్మారు. ప్రత్యేక తలాంతులు గల క్లారిస్సా పరిచర్యల ద్వారా ఆమె ఒక గొప్ప ప్రసంగీకురాలిగా దేవుని అభిషేకంలో పౌలు వలై, మోపషలై, లీడరుగా నుండగల
బూదిగంత విశావాస్ వీర వనితలు
78 సామర్థ్యము గలదిగ గుర్తించగలము. నశించి పోయిన ఆత్మల పట్ల భారము కలదై నమ్మకంగా సేవ చేయగలిగంది. ప్రతి వ్యక్తికి ప్రసంగించే వరం లేకపోవచ్చు.
ప్రతి స్రీత క్రీస్తు ప్రేమను ప్రదర్శంచవచ్చు. క్రొత్త పద్దతిలో క్రీస్తుకు సాక్షిగా నిలువవచ్చు. చిన్న పిల్లలకు బోదించవచ్చు. అర్థం చేసికోని సణుగుడు లేక సహనంతో కుటుంబాన్ని నడిపించవచ్చు. ఆమె సేవలో రక్రైస్తవుల కవసరమగు యుదో�పకారణాలైన వాక్యము ప్రార్థన, సహవాసము పరిశుద్ధాత్మను చాల స్రకమంగా ప్రయోగించగలిగంది. దెబురా వలై ధైర్య సాహసాలు చూపి బారాకును బలపర్చినట్లు అనేకులను బలపర్చింది. దెబోరా అర్థము తేనెటీగ తీయని మధురమైన వాక్య ధా�నలను యితరులకు తెలియపర్చింది. బాధలో నలిగిన వారిని ఉద�రించింది. విశావాస యాతలో క్రీస్తును గర కలిగ జీవించి అనేకులు ఆమారగంలో పయనించు కృప అందుకొనుటకు తీవ్ర ప్రయత్నాలు చేసింది. నీవు, నేను కొంతైనా క్రీస్తుకొరకు కష్టపడి సేవచేయగలమా?
వవ
పవవ
సాక్ష్యం 64. ణ�వబఎ� �అస ��ష�వశ్రీ
ద్యయుమా, రచె�
కాలము : 1914 - 1994 పరిచర్య : మషనెరీ ""మీ శతృవులను ప్రేమించుడి" మత్తయి 5:44
గొప్ప భక్తులకు ప్రోత్సాహామందించేవారు కూడా గొప్పవార. క్రీస్తు ప్రేమ బలవంతం చేయగా గొప్ప సేవ చేయు ఆశయం కలిగ మషనెరీలుగా దార ప్రాంతం వెళ్ళి సేవ చేయగలిగన స్రీతలు ఎందరోవున్నారు. డయుమా, రచెల్ అట్టి సేవ చేపట్టి తాను చేరిన ప్రాంతంలో బైబీలు తర్జుమా చేయు పనిని చేపట్టింది. ఇండియాలో సువార్త చేరని ప్రాంతంలో క�కు మనససుగల క్రీస్తు నెరుగని వారిని చేరారు. అనాగరికుల మధ్య సేవచేయు సాహసము చేసి ఆమె, తవ్ముడుతో కలిసి నేటి, మరియు నాలుగు మంది మషనరీలు ఆ భయంకర అటవీకుల హింసకు బలయయారు.
ఆ దుర్ఘటన 1956లో సంభవించగా చాలా దు:ఖపడింది. ఆ తర్వాత రెండు సంవత్సరాలు గడిచాయి. ఆమె ఎలిజబైత్ ఎలియట్తో సేవకు ముందంజవేసింది. స్నేహితురాలి భర్త వీరమరణం పొందాడు. రచెల్ ధైర్యసాహాసాలు ్రకమశికషణగల దయ స్వభావము గలదై ఆ ప్రాంతీయ భాషనునేరచుకుని వారిని ఎటై�నా మార్చలనే ప్రయత్నం చేస్తూ కొనసాగిన ఆమె ప్రయత్నాలపఘలించాలని ప్రభుని ప్రార్థించింది.
బూదిగంత విశావాస్ వీర వనితలు
79
ఆ ప్రాంతంలో మరణించిన వారి జీవితాలను బట్టి దు:ఖపడిననా ధైర్యం తెచ్చుకొని మారుక సువార్త బోధించగా నెమ్మదిగా ఒకొక్కరిలో మారుప కలుగసాగింది. క్రీస్తుసిలువ వేసిన వారిని కషవించినట్లే తన తవ్ముడిని స్నేహితులను దారుణంగా చంపిన వారిని ప్రేమించి కషవించగలిగంది. వారందరిని క్షమించమని ప్రార్థించింది. అదే ప్రాంతంలో సేవ కోనసాగించి విజేతగా కొందరిని రక్షించు ఆత్మ జాలరిగా నిలిచింది. క్రీస్తు, పసైపఘను రచెల్ వలై క్షమించే మనససు నాకు, నీకుందా? ప్రయతి�ంచగలవా? ఆ ప్రాంతంలో ప్రజలు గ్రహించినదేమనగా ఆ ప్రాంతంలో మషనరీ సేవల పఘలితంగా మనుష్యులను చంపుటను మానుకున్నారని తెలిసికొని ఆనందించింది. ఆమె నిజమైన విశావాస్ వీరమనిత.
వవపవవ
సాక్ష్యం 65. ��శ్రీశ్రీ��అ ణ�షసరశీఅ
లిలియన్ డిరక్సన్
కాలము : 1901 - 1983 పరిచర్య : మషనరీ ""ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములైయున్నవి." యెషయా 52:7
సువార్త బూదిగంతాలలో చాటాలని క్రీస్తు తెల్పారు. సువార్త చేరని ప్రాంతాలకు వెళ్ళి పరిచర్య చేసే వారి పాదాలు సుందరవైనవని కూడా బైబిలు బోధిస్తుంది. అట్టి సుందరమైన పాదాలుగల లిలియన్ డిక్సన్ గారు అనాగరిక తెగలో సేవ్రై ముందంజవేసింది. ఎబోరిరగన్ అనే తాయివాన్ ప్రాంతంలో అనాగరికులు
(�పశీతీ�స్త్రవఅ�) నివసించే వారు. మంచి జీవితం జీవించుట ఎరుగనివారుగా అడవి జాతివారిగా నుండగా కొందరు భయంకర కుషుటవ్యాది, కషయు, డిపసంట్రి అనే వ్యాధులతో బాధపడుట లిలియన్ గ్రహించింది. వ్రాత వ్రాయు భాష వారికి లేదు. దేవుడనే పదము వినలేదు. ఎవరా గురితంపునివవాని ప్రశంసలకు పొగడతలకు దారంగా నిలిచే సేవ చేయాలని ఆశించింది. మనుష్యులను చంేప నరమాంస బభకషకులైన వారికి వైద్యము, ఆదరణ ప్రేమలందించు ప్రత్యేకత గల ఏకైక వ్యక్తిగా నిలిచింది. స్థానిక వ్యకుతలు గ్ం్రడంగా చేరి మషనరీల గార్చి చర్చించసాగారు. భయము వారిలో పోవాలంటే ఎట్టి చర్యలు తీసికోవాలో చర్చించాలని ఆశించారు. మషనరీలంతా కలిసి సంతోషంగా పాటలు పాడి వారిని ఉత్సాహాపరచుటకు ప్రయత్నించారు. వారంతా అప్పటికే మషనరీలను
బూదిగంత విశావాస్ వీర వనితలు
80 తిరిగి రెండవసారి చంపాలనే ప్రయత్నంలో నున్నారని వారంత గ్రహించారు. వారికి యీ కుట్ర తెలుపగా అంతా కలిసి శ్రమలో జవాభచ్చే దేవుని వెు��పెటాటరు. నీ చిత్తము జరిగించండి ప్రభువా, నీ కొర్రై చేయు ఈ సేవ పఘలించజేయండి అని ప్రార్థించారు. ప్రార్థన గొప్ప మారుప గల పఘలితాలనిస్తుంది గనుక అడవి జాతివారంతా ఒక్కసారిగా అలోచించసాగారు. మనకందరికీ వారు సహాయం చేస్తున్నారు. రోగులకు వైద్యమందిస్తున్నారు. దయ ప్రేమ కనపరచు వారిపై జాతి విబేధాలతో చంపుట మంచిది కాదని తలంచారు. లిలియన్ కాలిబాటపై నడిచి సేవ చేయుట ద్వారా కాళ్ళు పుండ్లుపడి మురికిగా మారాయి. గాయాలు గల పాదాలతో అందరిని పలుకరిస్తూ సువార్త బోదించుటను బట్టి లిలియన్ పాదాలు సుందరవైనవే. మన పాదాలు ఎట్లు పనిచేస్తున్నాయో ఆలోచించాలి. సావార�వైన పనులకా? సువార్తకు పరురగడుతున్నాయా? నిరణయం మనదే.
వవపవవ
సాక్ష్యం 66. ణశీతీశీ్�వ� ణ��
డొరోతియా డిక�్స
కాలము : 1802-1887 పరిచర్య : రచయిత, ఉపాధ్యాయిని, నర్స్ ""అందుకు యేసు నీవును వెళ్ళి ఆలాగు చేయమని అతనితో చెప్పెను" లాకా 10:37
క్రీస్తు సందేశాలు ఎంతో శక్తివంతమై, భావగ్ర్బిుతమై, ప్రభావాన్ని ప్రదర్శస్తాయి. అవి తరతరాలకు నిత్యనాతనంగా పుపకారిగా నుండి ఎందరో జీవితాలను వెలిగించగలవు. క్రీస్తు ప్రశ్నించిన రీతిగా రోగిగానుంటే దర్శంచావా? జైలులో నుండగా చూడవచ్చారా అన్న ప్రశ్నకు జవాబుగా క్రీస్తును ప్రేమించే వ్యకుతలు జైలు పరిచర్య వైద్య పరిచర్య, అనాధ శరణాలయాల ద్వారా గొప్ప సేవ ప్రేమతో చేస్తూ క్రీస్తు సువార్తనందించే విశ్వాసులున్నారు. 1840వ సంవత్సరంలో బోధించు తలాంతగల డోరతీ సండేసాకలు నిర్వాహించాలని ఆపనిలో నిమగ్నమయింది. జైలుపరిచర్య 20 మందితో ఆరంభించింది. జైలులో స్రీతలు చాల దు:ఖ స్థితిలో జీవించుట గమనించింది. ఆ స్రీతలు అర�నగ్నంగా, ఆకలితో, ఆదరించువారు లేక అధికారుల నిరణయం వల్ల దీనాతి దీన స్థితిలో అలమటించుచున్న వారి మాల్గులు వినగలిగంది. దేవుడు ఇశ్రాయేలీయుల మాల్గులు విని వారిని రక్షించుటకు మోషేను సిద�పరిచనట్లు నేడు వివిధరంగాలలో మషనరీలకు గొప్పదయగల హాృదాయాన్నిస్తున్నారు. డోరతి వారిపై జాలికలిగ యండి వారిని దర్శించి ప్రేమతో తాకి వారి అవసరాలు తీర్చిది. కడ�డ్ల మధ్య బందీిలుగా నున్న జాలి చూపులు
బూదిగంత విశావాస్ వీర వనితలు
81 ఆమెను కదిలించేవి. వీరందరి పట్ల ఏదో గణనీయ మారుప తేవాలని వర్సగా 300 జైళ్ళను దర్శించి ప్రతి వారి స్థితి గతుల గార్చి విచారించింది. పెద్దలతో సంప్రతించి కోరుటలో వారి స్థితి మెరుగు పర్చాలని ఆశించింది. క్రీస్తు మెల్లని స్వరము ఆమెను ఉ త్సాహాపరచగచగా ఎంతో శ్రమపడి వారి పట్ల గొప్ప నిరణయాలు అమలుపర్చి, గొప్ప వస్తులు కలిగంచి సుఖ జీవనం కల్గు సదుపాయా లేరపరచింది. అసహాయులైన వారికి చేయాతనివ్వాలనే దేవుని ప్రేరణ నీకుందా? ఆయన సందేశాలను అవలంభంచాలనే ఆపేక్ష ఉందా? గతంలో డోరతి వైద్య సేవ ద్వారా దేవుని సేవ చేయదలచి నర్స్ కోర్సు ముగించింది. ఆమెకు బద్దకంగా నిలిచి కాలయాపన చేసేవారంటే చాల చిరాకు కలేగది. ఆమె అమ్మమ్మ చాల గొప్ప విశ్వాసిగా నుండి డోరతిని మషనరీ సేవకు ప్రోత్సహించింది. అమ్మమ్మ బైబిలు వాక్యాలైన్నో డోరతికి నేరపది. ప్రతి క్రొత్తగా పెండ్లయిన జంటలకు బైబిలు బహ�కరించేది. గతంలో ఆర్మీలో పని చేయు నర్సులకు గణనీయ సేవలు సువార్త ద్వారా అందించేది. డోరతీ కూడా ఆమె బృందంలో పసైనికులు గాయపడిన వారికి బేండేజీలంచుట అవసరమైనపుడు ఆసప్రతి గౌనులను బేండేజిగా మార్చి శ్రమ చేయుటకు అత్యవసర పరిస్థితులలో సేవ చేయు తర్బీుదునిచ్చింది. ఎందరో వాలంటీర్లను సిద్దపరిచి తనకివవాబడిన పనిని అతి చాకచక్యంతో సమర్థవంతంగా చేసేది. తన పనిని నిర్వాహించుటలో నిజాయితీ కనపర్చిది. డోరతి సేవ గొప్ప గురితంపు నిచ్చిందిగానీ గురితంపు కోరని వనితగా జీవించింది. క్రీస్తు కొరకు ఎట్టి సేవ చేయుటకు నిరణయించుకోవాలో ఆలోచించగలవా?
వవపవవ
సాక్ష్యం 67. ణశీతీవఎబర ళ�తీ��
డొరిమస్ శారా
కాలము : 1802 - 1877 పరిచర్య : మషనరీ
""నేను ఆకలి గొంటిని నాకు భోజనము పెట్టితిరి" మత్తయి 25:35
అన్ని తరములలో దైవసేవచేయుటకు విద్యా వంతులు, విద్యావిహీనులు, గొప్పవారు, పేదవారు, జాతి మత కుల బేధాలు మరిచి ఆత్మలను పట్టు జాలరులుగా సేవ చేయగలాగరు. శారా చాల ధనవంతురాలు. గొప్ప వ్యాపారవేతతను వివాహమాడింది. 8వుంది పిల్లలను పెంచు బాధ్యతతో పాటు మరికొందరిని దత్తత తీసికొని స్వార్థం లేకుండా జీవించింది. దాతృత్వం చూపింది. నిజ రక్రైస్తవ విలువను సన్మానిస్తూ ప్రయోగాత్మకంగా క్రీస్తును అనసరించి జీవించింది.
బూదిగంత విశావాస్ వీర వనితలు
82 అనేక స్థలాలలో నున్న పేలను దర్శంచేది. జైలులో నున్న వారిని పరామర్శించి వృదా�్రశమాలో అనాధ శరణాలయాలన్నీ తిరిగి వారి సి�తిగతులను గమనించేది. నయాయారుకలో నివసిస్తూ, ప్రతి స్వచ్ఛంద కార్య్రకమాలలో సేవలు తనిఖీ చేస్తూ ప్రతి వారికి అవసరాలేమున్నాయో కనుగొని ధన సహాయము అందించేది. 1830వ సంవత్సరంలో జైలులో స్రీతలకు బైబిలు క్లాసులు నిర్వాహించేది. దేవుడిచ్చిన దర్శనమును బట్టి సమయాన్ని సదివానియోగము చేసుకొనేది. జైలనుండి విడుదలయిన స్రీతలకు యిండ్ల వసతి కలిగంచి ఆదరించేది.
వ్యాధి గ్రసతులకు, పేలకు వైద్య సదుపాయాలందించుటలో ముందంజవేసేది. స్థానిక డాక్ట్ల ద్వారా వైద్యసదుపాయాలు సమకూర్చిది. ఆమె తన కుటుంబ సరభయల అవసరాల తీరచుటలో సమర�వంతరాలిగా నంటా, తగిన సమయమలో యితరుల కేషమం కొరకు చాల పాటుపడుట ఆశ్చర్యం కలిగంచేది. సృజనాత్మకంగా ఆమె తలాంతులు సమయాన్ని వినియోగించింది. శారా జీవితంలో ఆమె నిర్వాహించిన కార్య్రకమాలలో కొన్ని పనులైనా మనము చేయగల్గుచున్నామా? అవసరములో నున్న వారిని ఆదుకొనుచున్నామా? శారావంటి అంకిత భావం గల స్రీతలు ఈతరంలో కావాలి.
స్రీతలు మషనరీలుగా గొప్ప పనులు చేయగల సమరు�లని నిరూపించిన శారా చాల ప్రశంసలు సీవాకరించింది. ఆమె పని చేయగలిగనను, సోపసైటీ ద్వారా పనులు చేయించింది. ఈ సోపసైటీ ప్రత్యేకత ఏమనగ ఎందరో మషనరీలు విదేశాల నుండి తిరిగి సవాదేశానికి వచ్చినపుడు వారిని ఆదరించి ఆ్రశయాన్ని అందించు పని. 16 సుదీర్ఘ సంవత్సరాలు ఆ సొపసైటీకి ప్రెసిడెంటుగా తన కరతవ్యాన్ని నిర్వాహించింది. ఆమె సృజనాత్మక తలాంతులతో మంచి సలహాలనందించేది. ఆమె పని చేసి, తనకా ఘనత అందుకొనుటకు నిరాకరించి ఆ సోపసైటీకి పేరు తెచ్చిపెట్టిన నిస్వార్థ జీవి. ఆమె పరపతిని బట్టి, ధనాన్ని బట్టి, చాకచక్యము గల సమర�తను బట్టి, జైలు అసోసియేషన్ స్థాపించింది. జైలులోని స్రీత విడుదల్రై శ్రమించింది.
కరప్రతాల ద్వారా సువార్త ప్రచారము చేసింది. సివిలియన్ యుద్ధ సమయంలో ఆసప్రతి రోగులకు, కషతగాత్రులకు వైద్య సహాయమురకై అవసరాలను నెలకొలిపంది. మషను వారంతా గొప్ప తల్లిగా స్న్మానించి గౌరవించేవారు. గొప్ప భరుదులిచ్చి స్తకరించారు. సువార్త్రై వెళ్ళేవారు లేదా పంపేవారు ఒకే ప్రతి పఘలము పొందగలరు. నీవేమ చేస్తున్నావు? క్రీస్తు సేవలో సాగిపో.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
83

సాక్ష్యం 68. �అఅవ ణబ్శీఅ
ఆనీ డటటన్
కాలము : 1692-1765 పరిచర్య : మషనరీ ""నా పూరణహాృదయముతోనే యెహోవాను స్తుతించెదను".
కీర్తన 9:1
గత రెండు శతాబ్దాలలో రక్రైస్తవ విశ్వాసుల సేవలు ఆది ప్రైస్తవుల అనుభవాలను పోలి ఉజ్జీవ జావాలలతో రగిలిపోయి ఆత్మీయత నిండిపోయేది. అనీ పాస్టు గారి భార్యగా నిలిచి గొప్పగా ఆధ్యాత్మికతో క్రీస్తును సేవించి ఘనపరచు కార్య్రకమాల్లో పాలుగనేది. ఇంగ్లాండులో తనవంతు సేవ చేయాలని ఆసక్తితో కొనసాగింది. ఆమె తన ఆత్మీయత రచనలలో చూపగలేగది. ఉజ్జీవాన్ని కలిగంచే ప్రతిక నిర్వాహించి 60 పద్యాలు రచించింది. క్రొత్తగా రక్షణానుభవం కలిగనవారికి క్రీస్తు ప్రేమలో కొనసాగు మెళుకువలను నేర్పించేది.
1735వ సంవత్సరంలో ఆమె రచనలు గొప్పగా గురితంపు పొంది, ప్రభు ప్రేమను ప్రదర్శంచు రచనలు ఆధ్యాత్మికంగా పరిపక్వత నందుకొను ధన్యత పాందాయి. అట్లాంటిక� ప్రాంతమంతా గొప్ప ఉజ్జీవాన్ని రగిలించే విశ్వాసిగా పేరు పొందింది. మంచి పద్య రచయితగా ఆమె భావాలు సుందర భావాలతో మనససు రంజింపచేసేవి. లోతైన జలములలో వినబడు సవారములో ఆత్మీయత*్న నేర్పిస్తాయి. ప్రభు యేసు శిష�్యలగా ప్రభుసేవలో తరిస్తూ ప్రకటించే సాక్షుల్రై లోకం ఎదురుచూసాతంది. ఆత్మారపణలతో స్వార్థము వదలి సమయాన్ని తాలాంతులను ప్రభుసేవార�ం వినియోగించుటకు విలువైన సమయాన్ని వినియోగంచు వెళుకువలన్నీ నేర్పించి, గొప్ప విశ్వాసిగా నిలిచిన ఆమె అనుభవా*్న ఆదర్శంగా తీసికొని సువార్త అన్ని ప్రాంతాల్లో ప్రకటించుట ప్రతివిశ్వాసి కరతవ్యమని తెలిసికోవాలి.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
84
సాక్ష్యం 69. ��వవ జుసస్త్రవర్శీఅ
పెఫయు ఎడగరటన్
కాలము : 1889-1968 పరిచర్య : విశ్వాసి మషనరీ ""యెహోవాకు గిద్యోనుకు విజయమని కేకలు వేయవలైనని చెప్పెను". న్యాయాధి 7:18
ఎందరో విశ్వాసులు వివిధ ప్రాంతాలకు మషనరీలుగా వెళ్ళి, ఎన్నో సుఖాలు త్యాగాలు చేస్తూ అడవి ప్రాంతాలలో వారి భాషను నేరచుకొని, వారి భాషను అర్థము చేసికొని బైబిలు సందేశాలు బోధించి, అనయలను క్రీస్తు బిడ్డలుగా మార్చు భారము వహిస్తూన్నారు. పెఫయు అనే యువతి 1950లో దైవ పరిచర్య ఆరంభించింది. ఆమె తన అనుభవాలను డైరిలో వ్రాసుకుంది. విశావాసంతోను నమ్మకమైన సేవ చేసిన ఉద్యోగిను తెలివి జా�నావగాహనలలో కుండలు దివిటీలను అని పగులగొటటగా దివిటీ కాంతిలో శ్రతువులను జయించాడు. అట్లే మన లోపల క్రీస్తు వుంచిన కాంతిని యితరులకు చూపాలి. వాక్యము దేవుడై యండగా ఆ వెలుగును చీకటి గల ప్రాంతాలలో చూపించు బాధ్యత ఉన్నదని పెఫయు గ్రహించి 44 సుదీర్ఘ సంవత్సరాలు మషనెరీసేవలు చేసింది. క్రీస్తు మార్గము, సత్యము జీవమై యున్నాడనే సువార్త చెపుటకు ఆమె నాతన వ్యకుతలను పరిచయము చేసికొని, వారితో మాటలు కలిపి వారి యిషాటలు అవసరతలను కనుకొకని ఏ కుటుంబమునకు ఏ అవసరముందో తెలిసికొని తగిన సహాయ మందించేది. కుటుంబ కలహాలుండి శాంతి లేని వారింటికి వెళ్ళి దేవుడిచ్చే శాంతి లోకమవవాలేదని తెలేపది. అనారోగ్యముతోనున్న వారికి, ఆయన గాయముల ద్వారా స్వస్థత, రకతస్రావరోగిని స్వస్థపరచుట, చనిపోయిన లాజరును బ్రతికించుట బైబిలు సత్యమేనని వివరించి నమ్మకము కలిగంచుటలో పెఫయు కృషిచేసింది. ఆమె చేసిన పనులను ప్రతి విశ్వాసి కూడ చేయగలడని గుర్తించు రీతిగా దైవసేవ చేయు ప్రయత్నం చేసి దేవుని సంతోషపరచుట కరతవ్యమని ప్రతివిశ్వాసి గుర్తించాలి.
వవ
పవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
85
సాక్ష్యం 70. జుసష�తీస ళ�తీ��
ఎడ్వర్డ్ శారా
కాలము : 1710-1759 పరిచర్య : మషనరీ
"" యెహోవాను ధర్శిశాపసతము నందానందించుచా, దివారాత్రము దానిని ద్యానించువాడు ధనయడు"
కీర్తన : 1:2
క్రీస్తును వెంబడించు విశ్వాసులు వివాహము తర్వాత భార్యలు లేదా భర్తలుగా సేవ చేస్తూ దేవుని మహిమ పరచుట గమనిస్తాము. శారా అనే విశ్వాసి జోనాతాను ఎడవార్ట గారిని తన 13వ యేట కలసికొని 4 సంవత్సరముల తర్వాత చిన్న వయససులో వివాహమాడింది. ఆయన తన భార్యను కలియుట చాల వింత అనుభవంగా చెప్పుకుంటారు. జోనాతాన్ ఎడవార్ట గొప్ప భక్తుడు. తన ప్రసంగాలను 13 గంటలు సిద్ధపడి ప్రసంగించుట ఆశ్చర్యం కలిగస్తుంది. ఆయన గొప్ప పుస్తకాలు రచించారు. ఆయన భార్య అతనికి పూరిత సహకారాన్ని అందిస్తూ, బట్టలు కుట్టుట మొదలగు యింటి పనులు నేరుపగా చేసేది. క్రొవొవాతతులు, చీపుర్లు తయారు చేసేది. యింట్లో కోళ్ళను పెంచేది. 11 మంది పిల్లలలను పోషించేది. వందల కొలది అతిధులకు అవసరాలు సమకూర్చిది. ఆమె భర్త బాధ్యత గల బోధకుడు గనుక ఎందరో ఆయనను కలిసకొనుటకు వచ్చేవారు. 1730లో ఆ ప్రాంతంలో చాల ఉజ్జీవము ఆరంభవుయింది. శారా శ్రావ్యంగా పాటలు పాడేది. ఆనందంగా, ఉల్లాసంగా సమయము గడిపేది. ఆమె పని చేసే వేళ్ల్లో దేవునికి స్తుతిగానాలు చేస్తూ దైవ ధ్యానంతోగడిేపది. ఏవి మాన్యవైనవో ఖ్యాతిగలవో వాటిని మనసుకరించేది. ఆయన గంభీరమైన సేవా పఘలితాలు భార్య శారా సహకారం తో చేయగలాగడని ఆమెను చాల ప్రశంసించేవారు. ఎందరో భక్తుల పేర్లు ఉనికిలోకి వస్తాయి. ఘనత కల్గుతుందిగానీ భార్యల కష్టం కనిపంచదు. ప్రతి వ్యక్తి ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగిస్థిరులు, కదలని వారిగా నుండి దేవుని కార్యాభినందు ఆసక్తి కలిగ ఉండాలి. ప్రతి విశ్వాసి శారావలై ఉత్సాహంగా దేవుని సేవించాలి. ఆమె కూడా విశావాసమీర వనితల జాభతాలో చేరింది.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
86
సాక్ష్యం 71. �వత్తీబస ��రస జుస్త్రవేవ
రగట్రాడ్ ర్స్క ఎడిరగ
కాలము : 1673-1735 పరిచర్య : మషనరీ
""విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటరిగా ఉండి మృతమైనదగును" యాకోబు : 2:17
అనేక మంది మషనరీలు సంతీమణుల సహకారంతో సేవలు చేయగలాగరు. రగట్రాడ్ అనే స్రీత హాన్స గారి భార్యగా 1718లో ^్రన్ల్యాండకు మషనరీగా వెళ్ళింది. ఆమె వయససు 45 సంవత్సరాలయితే భర్త 32 సంవత్సరాలుండగా తప్పు చేసానా? అని భావించేది. నలుగురు పిల్లలు కలాగరు. వారు కలిసి ప్రార్థించేవారు. భార్యను క్రొతతప్రాంతాల్లో పరిచయం చేయుటకు సంశయము కలేగది. ఆమె భార్య ధైర్యంగా ప్రోత్సహించేది. నాకన్నా నా భార్య గొప్ప విశ్వాసి. పురుషులు చేయు సాహాసాన్ని చూపించగల సవాళ్ళు చేయగల సమర్థత గలది.
నాకు మంచి తోడు అని భర్త ప్రేమతో సాక్ష్యమిచ్చేవారు. ఆమె మంచి మషనరీ అని పేరు తెచ్చుకోగలిగంది. భర్త ప్రసంగాల కన్నా భార్య సేవ, ఉత్సాహాన్ని ప్రజలు గుర్తించేవారు. సేవా ధృకపధము గల ప్రేమగల స్రీతగా మశూచికము వచ్చిన రోగులను ఆమె రగస్ట రాములో నంచి ప్రత్యేక సేవలందించింది. ఆమె ఆహారపదారా�లన్నీ దాతృతవాముతో యితరులకిచ్చేది. ఆకలి గొన్నవారికి ఆహారమందించి తృప్తిపేది. ఒంటరిగా బాధలో దు:�తులకు ఓదారుపనిచ్చేది. యోసేపు అన్యాయాలను సహించి ఒంటరితనంతో అవమాలనెదురొక శ్రమలో నున్నను, దేవుని ప్రసన్నత ఆయన తోడు సదాకాలము నున్నదని ధైర్యము చెప్పి ఒంటరిగా భయంకర వ్యాదిగ్రసతులకు ధైర్యాన్నందిచేది. ఏ వ్యక్తికయినా దయగల హృదయము,సేవా ధృకపధమున్నపుడు ఏదో ఒక అవకాశాన్ని వెదకుట ద్వారా అవసరంలో నున్నవా]్న ఆదుకోగలరు గనుక ఆమెవలై సేవ చేదా�మా?
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
87
సాక్ష్యం 72. వీ�తీ�శ్రీవఅ ఖబఅఓ
మారిలిన్ కుంజ్
కాలము : 1927-1999 పరిచర్య : బైబిలు స్టడీ ఆరగనైజరు ""సువార్తను గార్చి నేను సిగ్గుపడువానను కాదు వెలయనగా నవ్ము ప్రతివానికి మొదట యాడునికి ^్రకు దేశసు�తినికి కూడ రక్షణ కలుగజేయును అది దేవుని శక్తియె యున్నది" రోమా : 1:16
చాలమంది విశ్వాసులు జీవితాలను తల్లిదండ్రుల భక్తి ప్రభావంతో పాటు, భక్తుల జీవితాలు ప్రభావితం చేస్తాయి. వెరా అనే ఉపాధ్యాయిని బోధల పఘలితంగా వెురిలిన్ అనే విద్యార్థి వింత ప్రశ్నలకు జవాబులిచ్చి, సందేహాలను తీరచుట ద్వారా గొప్ప విశ్వాసము కలిగంచేది. ""యేసును గార్చి మీ రమ నవ్ముచున్నారు" అనే ప్రశ్న అడికగది. ఆ తర్వాత క్రీస్తు గార్చి వివరించి సువార్త బోధించగా క్రీస్తును అంగీకరించింది. కాలేజీ చదువులు పూర్తి కాగానే ఆమె స్నేహితురాలు కేసికల్ అనే మహిళతో కలసి తమ యింటి ప్రక్కనే బైబిలు స్టడీ ప్రారంభించింది. ఆమె కృషి పఘలితంగా 200 ప్రార్థనా గంపులు బైబిలు స్టడీ ద్వారా ఆరంభవుయయాయి. క్రమంగా విభిన్న రాష్రాటలు, దేశాలు చివరకు ప్రపంచమంతా బభక్తిలోకి మారారు. ఈ గొప్ప ఉజ్జీవము ఆరంభానికి ఆధారము ఒక్క భక్తిగల ఉపాధ్యాయిని ఒక్క విద్యారి�తో ప్రేమగా క్రీస్తు గార్చి వివరించుట ద్వారానే సాధ్యమయింది. రక్షణ లేనివారికి క్రీస్తును పరిచయం చేయుటయే ఆధారము. ఆమె పరిచర్యలో ఒంటరిగా నిరాశతో నున్నవారికి గొప్ప నిరీక్షణ కలిగంచేది. క్రీస్తు తన కిష్టవైనవారు విశావాసంతో తనపై ఆధారపేవారి కోసం బైబిలు తోడుగా నుండగలదు. ప్రభువు మంటలు మండే అగ్నిగండంలో నాలగవ వ్యక్తిగా వుంటాడు. జాలి కనికరము చూపించుటకు సిద్ధంగా వుండి, మన యోగ కేషమాలు పట్టించుకోగలడు. నలిగి కృంగిన వారిని ఉద్దరించువాడు బాడిదకు ప్రతిగా వూదండినిచ్చేవాడు. ఆయన కటక్షము మన పై వుండునట్లు ప్రతి క్షణం దేవునిపై ఆధారపడాలని వెరా అనే ఉపాధ్యాయిని తన విద్యార్థులకు నేర్పింది. నీవు, నేను యితరులకు ఏమ నేర్పిస్తున్నాము? క్రీస్తు కోసం నిలిచి సువార్త ప్రకటిదా�ం.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
88
సాక్ష్యం 73. జ��తీశ్రీశీ్వ జుశ్రీశ్రీ�శీ్
యిలియట్ చారర్లట్
కాలము : 1789 - 1871 పరిచర్య : మషనెరీ
""నీ క్రియలను ఎరుగుదును". ప్రకటన :3:1
ఒక్కొక్క సారి గొప్ప భక్తులకు సాపుర్తినిచ్చి గంభీర ప్రసంగీకులుగా మార్చగలేగవి. అనామకులిచ్చే, ప్రోత్సాహం కాగలదు. ఒక పేద సేవకుడు చారర్లట్ ఇలియుట్ను దర్శించి "" నీవు ప్రైస్తవురాలవేనా"? అని ప్రశ్నించాడు. మీరు నాతో మతాన్ని గార్చి చర్చించవద్దండి అన్నది. అవ్మా, నీవు చాల దిగులు నిరాశతో నలిగివున్నట్లుగా నేను గ్రహించాను. అందుకే నిన్ను అడిగానన్నాడు. ఆమె జీవితాన్ని తారుమారు చేసిన ఈ ప్రశ్న ఆలోచింపజేసింది.
ఆమెకు మంచి భక్తిగల తల్లిదండ్రులు, తాత, అమ్మమ్మలన్ననా వారి ప్రభావం ఆమె జీవితాన్ని తాకలేదు. కానీ ఆ పేద పాస్టు ప్రశ్నద్వారా క్రీస్తును గార్చి ఆలోచించి భారంతో ప్రార్థించింది. మరలా ఆ పాస్టు గారిని సమీపించి అయయా, నేను ప్రైస్తవురాలను కావాలని ఆశిస్తున్నానండి" అని అడుగగా "ఉన్నపాటన రావచ్చునవ్మా" అన్నాడు. ఆమె ఆరోగ్యము సరియైనది కాదు. క్రీస్తును సేవించాలని చాల ఆశ చెలరగింది. ఆమె బరువైన హృదయంలో నుండి విలువైన భావాలతో మంచి పాట వెలువడింది. ""ఉన్నట్లు నేను వచ్చేదన్ పాపిస్టు నీవు పిలవాగన్, నీ నెత్రు చేత కడుగమా, ఓ గొరర్ర్రిల్ల దేవుడా!" క్రీస్తు రక్తము శక్తి ప్రభావము వల్ల ప్రతి పాపమునకు ప్రక్షాళన చేసికోగల సమర్థత ఉందని నవ్మాలి. క్రీస్తు చెంతకు జాప్యం చేయక సాగి రావాలి. ప్రపంచ వ్యాపతంగా బోధించే ప్రముఖ వకత బై�్ల ర్రగహెాం గారు తన ప్రసంగము పూరతయిన తర్వాత రక్షించపబడిన వారిని వేదిక విాదికి ఆహావానిస్తున్నటుట పాట పాడుతారు. బాధల్లో గొప్ప ఆదరణనిచ్చేది ""ఉన్నట్లు నేను వచ్చెిదన్ దు:ఖంబు బాధ పర్చిగన్ పాపంబు చేయునీకుమా ఓ గొరర్ర పిల్ల దేవుడా"
ప్రతి బాధలో నిరీకషణనిచ్చేది క్రీస్తే. ఆమె విలువైన శాశ్వత పేరుగల పాట రచయితగా గొప్ప కీర్తి పొందింది. చారర్లట్ జీవితములో ఆరోగ్యమును అనుభవించలేదు. 32 సంవత్సరాలలో మంచానికి పరిమతమయియంది. బైబిలు ధ్యానం ఆమెకు మందిరమయియంది. యేసే ప్రధాన యాజకునిగా పాఠాలు నేర్పించారు. ఆమె మరణ పర్యంతమా ఆమె రచించిన గొప్ప భావాలు ద్వారా భక్తి ప్రభావంతో ఉజ్జీవాన్ని నింపుకోగల భక్తులు అభినందన ఉత్తరాలు ఆమెకు పంపి ఆనందం కలిగంచేవారు.
బూదిగంత విశావాస్ వీర వనితలు
89 ఒక ప్రముఖ పాస్టరుగారు చారర్లట్ను దర్శించి చాల గొప్పగా ప్రశంసించేవారు. ""అవ్మా, నా గొప్ప ప్రసంగాల పఘలితం కన్నా, నీవు వ్రాసిన ఒకే ఒకపాట గొప్ప విలువైనదిగా ప్రజలను ప్రభావితం చేస్తుంది. అంత గొప్ప అర్థవంతమైన శక్తి గల పాట వ్రాసావవ్మా" అన్నారు. చారర్లస్ అనారోగ్యంతో మంచంపై నుండి వ్రాసిన రచనలు సంచలనాన్ని కలిగంచి హృదయాల్లో నిలిచిపోయాయి. నిజముగా దేవుని ఆరాధించేవారు, స్తుతించేవారు, ఆయనకిషుటలై జీవిస్తారు. శక్తిచే కాదు బలముతో కాదు ఆయన కృపవల్లే సమసతమును సాధ్యము చేయగలవాడే మన క్రీస్తు. శాశ్వతమైన మేళ్ళు చేయు దేవుని చెంతకు ఉన్నటుటగానే జాప్యం చేయక రావాలి. క్రీస్తు తన సేవలో ఆయనకిష్టవైన వారిని పిలిచాడు, తరీపుదునిచ్చాడు. మలువైన పాఠాలు నేరాపడు. చేపలు పట్టే పేతురు మనుష్యులను పట్టు జాలరిగ గొప్ప ప్రసంగీకుడయయాడు. తల్లక్రిందులు చేయుగల సమర్థులుగా మార్చారు. నీవు మంచి ప్రైస్తవుడవేనా?

వవపవవ
సాక్ష్యం 74. ణ�శ్రీవ జు��అర �శీస్త్రవతీర
డేల్ఇవాన్స రోజర్స
కాలము : 1912-2001 పరిచర్య : సినీనటి, గీత రచయిత్రి
""నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అపపగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను" గలతీ ఆ3:20
""నన్ను చేరచుకొనువాడు నన్నుగాక నన్ను పంపిన వానిని చేరచుకోననని వారితో చెప్పెను" ఇవాన్స్ అనే ప్రముఖ గాయని యాకటరుగా పేరు పొందిన అందమైన వనిత. అదే వృత్తిలో నుండగా రాయు రోజర్సను పెండ్లాడింది. వారు క్రొత్త యింటిలో ప్రవేశించారు. భర్తకు ముందే పెండ్లయి ముగ్గురు బిడ్డలు ఉన్నారు. వారు మారుటి తల్లిని ప్రేమించి, "అవ్మా" అంటారని చాల ఆశించింది. యీ విడాకులు పెండ్లి చేసికొనే అనుభవాలు సినిమా రంగంలో పరిపాటిగా జరికగ అనుభవాలే. మారుటి కొడురకైనా టావ్ తన క్రొత్త తల్లి కొక సలహానిచ్చాడు. సాకలులో స్నేహితుల భక్తి ప్రభావం వల్ల "" అవ్మా, మాకు ఆదివారం సండేసాకలు కావాలి. చేర్చగలవా" అని ప్రాధేయపడ్డాడు.
ఆమె సంతోషంగా అంగీకరించింది. ఇవాన్స్ తన 10వ యేట క్రీస్తును రక్షకునిగా అంగీకరించింది. కాని అతి చిన్న వయససులో పెండ్లి విడాకుల దాకా
బూదిగంత విశావాస్ వీర వనితలు
90 వచ్చాక ఒంటరిగా తల్లిగా మగిలింది. గాయనిగా యాకటరుగా తన ప్రపంచంలో మునిగిపోయి ఆమె క్రీస్తులో తన విశ్వాసాన్ని కోలోపయింది. తన మారుటి కుమారుని హెచ్చరిక ద్వారా తిరిగి ప్రైస్తవ విశావాసంలో స్థిరపడింది. భోజన బల్లవద్ద ప్రార్థించుట, కుటుంబ ప్రార్థనలు, బైబిలు వాక్యాలు వల్లించుట కుటుంబంలో ఒక భాగంగా మార్చుకుంది. చర్చికి క్రమంగా వెళ్లుటకారంభించింది. ఆమె భక్తి జీవితం అనేకులకాదర్శింగా నిలిచింది. గొప్ప పేరుగాంచిన గాయని క్రీస్తు ప్రేమలో ఎదుగుట యితరులకు ఆదర్శివై క్రీస్తును వెంబడించుటకు ప్రోత్సహించబడ్డారు. అనుకోని రీతుల్లో చిన్న పిల్లల సలహాలుపెద్దలను మార్చివచ్చునని యివాన్స జీవిత సాకష్యమే నేర్పించుతుంది. మన జీవిత సాకష్యవెుట్లుంది?
వవ
పవవ
సాక్ష్యం 75. జుశ్రీ�ఓ�పవ్� నశీశ్వీఅ
ఎలిజబైత్ హ�టైన్
కాలము : 1598-1672 పరిచర్య : మషనరీ ""ప్రభువు మార్గము సిద�పర్చుడి" లాకా : 3:3
ఆదిమ రక్రైస్తవులు క్రీస్తు కొరకు అనేక నిందలు భరించారు. సింహపు బోనులో చేరినా చింత లేకుండా జీవించారు. ఎలిజబైత్ హ�టైన్, �రి�ఫాక�్స, బోధనలకు ప్రభావితవైనది. ఆయన కేవాకర్స సంస్థ వ్యవసా�పకుడు. 1647లో ఆమె కూడా అందిరివలై దైవ వాక్య వెలుగులో ఆమె హృదయాన్ని నింపుకుంది. 60 సంవత్సరాల వయససులో ఆయన సా�్రించిన సిద్ధాంతాలు నమ్మిన వారికి హింస ఎదురైంది. వారి శ్రమలను గ్రహించి ఆమె పొలాన్ని అమ్మంది. బోసటను చేరింది. ఆమె చేస్తున్న సహాయ సహకారాలను బట్టి జైలుపాలు చేసారు. ఫాక్స్ గారి అనుచరులకు తావులేదన్నారు.
ఆ ప్రాంతపు గవర్నర్ మవ్ములను ఉరితీయు అధికారము నాకున్నదన్నారు. ఆమె వెంటనే ""నీ జీవితము దేవుని చేతిలో నున్నదని మరువవద్దు" అన్నారు. ఆమె ప్రతి స్థలాన్ని దర్శించి బాప్తస్మమచ్చు యోహాను వలై బోధిస్తూ ప్రజలను పశ్చాత్తాప్ పడమని హెచ్చరించేది. ఆమెను చీకటి గదిలో బంధించారు. బహిరంగంగా దెబ్బలు కొటాటరు. కొన్నిసార్లు ఒంటరిగా అడవి ప్రాంతంలో వదిలేసేవారు. ఏదో రీతిగా బ్రతికుంది. నా హృదయంలో నిలిచిన దేవుని బట్టి ఎట్టి ్రశమల్రైనా నేను సంసిద�మేననది
బూదిగంత విశావాస్ వీర వనితలు
91 తెలిపంది. పశ్చాత్తాపం అనే పదం అరుదైనది. హేారోదు తప్పులను ఎత్తి పెట్టి చూపిన యోహానుకు శిరచ్చేుదం తప్పలేదు. ఎంతో త్యాగంతో గొప్ప సేవలు చేసిన ఎలిజబైత్ ధనయరాలు. ఆమె విశావాస్ వీరమనితగా నిలిచింది.
వవపవవ
సాక్ష్యం 76. జవఅ్��� ��తీతీ�తీ
సిందియా పఘరార్
కాలము : 1795-1862 పరిచర్య : ఇండియాలో మషనరి ""ఈ నిరీక్షణ మనలను సిగ్గుపర్చిదు" రోమా 5:5
క్రీస్తును ప్రేమించి ఆ ప్రేమను యితరుల కందించగలమని చూపించుట ద్వారా క్రీస్తును సేవించగలమని నిరూపించిన ఒంటరి మహిళ్ పఘరార్. మషనరీగా యిండియాలో సేవలు చేయాలని చాల ఆశపడింది. మషన్ బోర్డువారు ఒంటరిగా పంపుటకు యిష్టపడలేదు. ఇండియాలో ఆడ్రిల్లలకు అధిక విద్య వద్దనేవారు. ఆమె ధైర్యంగా బుంబాయి చేరంది. ఎన్నో సమస్యలు ఎదురొకన్నది. బాలికలకు ప్రత్యేక సాకలు ఆరంభించింది. కొందరు బాలికలు చిన్న కారణాలకే బడి మానివేసేవారు. వివాహానికి సిద�పడేవారు. బాలబాలికలను చాల ప్రేమగా చూచుకొనేది. చాల సమయము సాకలులో వారిని చేర్చి చదువు నేర్పింది. 1851వ సంవత్సరములో గొప్ప కులస్తులు ఆహ్వానించి ఆమె ద్వారా చదువు నేరచుకోవాలని కోరవారు. ప్రాధమక హైస్కూలు విద్య ఆరంభించి మంచి పునాదితో మంచి విద్యనిచ్చింది. 33 సంవత్సరాలుగా ఆమె సేవను కొనసాగించింది. ఆమె మరణము చాలమందిని దు:ఖసాగరములో ముంచేసింది. ఆమె సేవలను కొనియాడారు. ఆమె ప్రేమ స్వభావము ఆ ప్రాంతంలో గొప్పగా చెరగని ముద్దవేసింది. ఎందరో ప్రశంలసందుకున్నది. గొప్ప విద్యావేతతగా విశావాస వీరురాలయింది.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
92

సాక్ష్యం 77. వీ�తీ�� �వ�తీ�అస్త్ర
మారియా పఫియరింగ�
కాలము : 1838-1937 పరిచర్య : మషనరీ ""అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నవ్ముడి ప్రార�నచేయునప్పుడు మీరు అప్పుడు అవడి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను" మారుక 11:24
దేవుని సేవ చేసేవారికి సహాయము చేసేవారిని కూడా విశావాసంలో పాలి భాగసతులుగా భావించవచ్చు. వినుట వల్ల విశ్వాసము కల్గుతుంది. అది సత్యమే. మారియా పఫియరింగ� అనే వనిత అలబావాలో ఒక సంపన్న కుటుంబంలో పనిమనిషిగా బానిసగా జీవించేది. యజమాని తన పిల్లలకు సువార్త బోధించే సమయంలో ఆప్ఫికా దేశంలో ్రశమలకోర్చి సేవ చేస్తున్న మషనరీల గార్చి వివరించుట ఆసక్తికరంగా వినేది. ఆమెలో చాల భక్తి ఆరంభవుయింది. ఆశతో వివరాలన్నీ వినేది. తన జాతివారు ఆ ప్రాంతంలో అనుభవించే బాధలను, వారిని ఉద�రించుటకు మషనరీలు పడుచున్న శ్రమలు, క్రీస్తును గార్చి వారంతా తెలిసి కోవాలన్న వారి ప్రయాసను విన్న తర్వాత ఆమె కూడా అట్లే సేవ చేయాలని ఆశించేది. కొంత కాలానికి బానిస్తవాము రద్దయింది. 33వ యేట చదువుటకారంభించి బైబిలు చదువు సాగింది. 56వ యేట ఆమె నివసించు ప్రాంతానికి మషనరీలు విచ్చేసేవారు. వారు మారియా వెళ్ళు సంఘంలో ఎవరైనా ఆప్ఫికాలో సేవ చేయుటకు ఆసక్తిగల వారంటే సేవ చేయుటకు వెళ్ళవచ్చునని ప్రోత్సహించారు.
మారియా చేతులైత్తి నేను వెళ్తానని ముందుకు వచ్చినందన మషనరీలు చాల అభినందించారు. ఆమె స్వంత ఖరచుతో వెళ్ళాలని ఆశ ఉందని 1894లో ఆమె కోరిన తర్వాత అవకాశానిచ్చారు. ఆమె చాల సమర్థత గలిగ తలాంతులు గల వనితగా గ్రహించారు. ఆప్ఫికా వెళ్ళి ఆ ప్రాంతీయ భాషను""లుబ-లులువ" నేరచుకొన్నది. ఆమెను గమనించి ఆమె ప్రజ్ఞ తలాంతులను బట్టి రెండు సంవత్సరాలలో ఆమెను పూరిత ఖరచుతో మషనరీగా స్థిరపరిచారు. ఆమె అనాధలను అభాగయలను ఆదరించి ఆ్రశయమచ్చి ఒక సంస్థకు డైరకటరుగా నిలిచింది. ఆమెలో ఆరంభించిన ఆరని జ్యోతి తీవ్రమై జావాలగా రగిలింది.ఆమె గొప్ప కార్యాల్రై నిరీక్షించి క్రీస్తు కొరకు మంచి పని చేయు ఆసక్తి కలిగ యండుట వలన తన కోరెకను దేవుడే తీర్చాడు. మనలో దేవుడు ఎట్టి ఆశను ఆరంభించారో గ్రహించు భారము మనకు వున్నది. క్రీస్తును ప్రేమించి పరిచర్య చేసిన డోరాకవలై, హృదయము తెరచి దేవునికి, దేవుని భక్తులకు
బూదిగంత విశావాస్ వీర వనితలు
93 ప్రాధాన్యతనిచ్చిన స్రీత వలై గురి చూచి ప్రార్థించి జవాబు పొందిన స్రీతవలై శక్తివంతమైన పరిచర్య కొనసాగించింది. గండె గుడిలో పెట్టుకున్న ఆశాజ్యోతిని ఆరపక, దానికి ప్రార్థన అనే నానెను పోస్తూ ఆనేకుల చీకటి జీవితాల్లో వెలుగును నింపిన మారియా పేదవారిని, దీనులను, దేవుడే ఉద�రించి ఘనపరచువాడని గ్రహించింది. వారికి అంకిత భావంతో సేవను చేయగలిగంది.మారియా జీవితం గొప్ప పార�ా*్న నేర్పించగలదు. మారియా సాపుర్తిని ఆదర్శంగా తీసికొని ఘనమైన సేవచేసి క్రీస్తును సంతోషపెట్టు జీవితము జీవించుటకు ప్రభువు అందరినీ ఆమె వలై విశావాస్ వీరమనితలుగా సిద�పరచుగాక !
వవపవవ