సాక్ష్యం 197. నబశ్రీస� జీశీ�అరశీఅ �వవర హ�లాడ్ జాన్సర్ రీస్ కాలము : 19వ శతాబ్దము పరిచర్య : మషనరీ
""దేవుడు మనకు శక్తియు ప్రేమయు యిచ్చిన" 2తిమోతి 1:7
అమెరికాలో కేవాకర్ల ద్వారా భక్తిగల గొప్ప ఉజ్జీవము ప్రబలింది. 16 సంవత్సరాల వయససులో హ�లాడ్ రీస్ క్రీస్తును రక్షకునిగా అంగీకరించింది. ఆమెకు క్రీస్తు గార్చి సాకష్యమవ్వాలనియు ఆయనను నమ్మకంగా సేవించాలనే ఆసిక్తి కలిగంది. సువార్త బోదించనచో నాకు శ్రమ అన్న పౌలు మాటలంటే చాల యిష్టపేది. స్వతహాగా ఆమె చాల పిరికిగా నెమ్మదిగా నుండే వనిత. వేదికపై నిలిచి మాట్లాడుటకు భయపడి గట్టిగా కళ్ళు మాసికొనేది. ఆమెకు మాట్లాడే అవకాశం కలిగయండగా 10 నిమషాలు మాత్రమే మాట్లాడగలిగంది. దేవునిని సేవించాలని హ�లాడ్ ప్రవక్త వలై సేవ చేయ దలిచింది. ఆమె ప్రార్థన, కోరిక పఘలితంగా పరిశుద్దత్మాభిషేకం ఆమెను తాకింది. పేతురు ఆత్మను పొంది ధైర్యంగా బోధించిన రీతిగా ధైర్యంతో బోధించుట కారంభించింది. ఆమె ధృకపధంలో తప్పు చేసేత బభయపడాలి. తప్పు చేయడానికి బభయపడాలి. భయపడరాదు అనే మాట బైబిలులో 366 సార్లు లి�ంచబడ్డాయి. నిన్ను విడువను ఎడబాయనని క్రీస్తు సాటిగా అభయమిచ్చారు. ఎన్నికలేని పిరికిగా నున్న గిద్యోనును బలాడిడయాడా అని సంబోదించిన దేవుడు నిన్ను, నన్ను గుర్తించి ధైర్యపరచి ఆయన కోరినట్లుగా సేవ చేయంచుట కిష్టపడుచున్నారని గ్రహించగలమా? హ�లాడ్ రీస్ను ధైర్యశీలిగా మార్చిన ప్రభువు ప్రతి వ్యక్తిని మార్చగలదు. క్రీస్తు విశ్వాసిగా నిలిచి సాక్షిగా జీవిద్దాం.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
222
సాక్ష్యం 198. నవశ్రీవఅ ళ్వ�అవతీ ��షవ
హెలైన్ పసట�నర్ రైస్
కాలము : 1900-1981 పరిచర్య : రచయిత, కవి ""మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను రగైకొందురు" యోహాను 14:15
చాలమంది విశ్వాసులు మంచి ప్రసంగీకులు కాలేరు గాని వారి హృదయాల్లో క్రీస్తును గార్చిన ప్రేమ జావాల రగులుటను బట్టి ధైర్యము తెచ్చుకొని క్రీస్తు సువార్తను ప్రకటించు క్రియాత్మక ప్రైస్తవులుగానున్నారు. హెలైన్ యవ్వనంలో ఒకసారి కనెవాన�నులో ప్రసంగించమని వేదికకు ఆహ్వానించారు. ఆమె వేదిక చేరి భయంతో వణకుతో నిలిచింది. నోటిమాట పైకి రాలేదు. వెంటనే తలవంచి ప్రభుని ప్రార్థించింది. ఆ తర్వాత ఆమె గొప్ప ప్రసంగీకురాలిగా దేవుడు సిద్దపర్చాడు. హాల్మారుక ^్రటింగు కారుడ్లలో మంచి విలువైన భావాలు గల మాటలు వ్రాయగలిగన సమర్థతతో రచయితగా మారింది. ఆమె భర్త డబ్బు వ్యవహారాలన్నీ నిర్వాహించేవాడు. 1930వ సంవత్సరంలో గొప్ప వివాదాన్ని ఎదురొకన్నది. ఆయన బ్యాంకులో నున్న సొవ్ము అనుకోని రీతిగా పోగొట్టుకున్నాడు. ఆ నిరాశతో ఆత్మహత్య చేసికొని ఆమెను దు'ఖసాగరంలో ముంచేసాడు. ఆమె నిరాశతో నిరీక్షణలేని అబలవలైనుండక అతి ధైర్యముతో వీరమనితగా నిలిచి దేవుని చితాతనికి దీనంగా ప్రార్థించి గిన్నిస్ ఆర్టు కంపెనీలో ^్రటింగు కార్డులు వ్రాయు పనిలో నిమగ్నమయింది. దైవవాక్యంలో అతి స్పష్టంగా సమసతమా సాదించగలమని దృడింగా నమ్మింది. దేవుని వాక్యంలో అతి స్పష్టంగా తెలిపన సత్యమేమనగా క్రీస్తు ""నేనే మారగం సత్యం జీవమని" చెప్పారు. వెదకుడి దొరుకును అడుగుడి మీకిస్తానన్నారు. ప్రతి సమస్యకు జవాబు ప్రభువే యిస్తారు. ప్రతి ప్రార�ననా ఆలకించగలరు. హెలైన్ వ్రాసిన ఒక పద్యంలో భావవే మనగా
మనం చేసే ప్రార్థనకు రెకకలున్నాయి. నీ కళ్ళు మాసికొని నీ "�అ ష�అస్త్రర శీట ూతీ�వవతీ" హృదయాన్ని తెరవాలి. నీ బాధలు చింతలన్నీ దారము కాగలవు. కేవలము దేవుని చితాతనికి సంపూరణంగా సమరపణ చేసికోవాలి. నిన్ను బభ్రదతలో సంరక్షించగలడనే నిరీక్షణలో ఆయన ప్రేమపై పూర్తిగా ఆధారపడాలి. దేవుడు ప్రేమామయుడు. హెలైన్ ఆమె తండ్రిని చాల ప్రేమించేది. ఆయననెన్నడు విసిగించేది కాదు. ఆయనను ఆనందపర్చిపనులు చేసేది. ఆమె తన నాన్నతో చేపలు పట్టుటకు వెళ్ళు బాల్యమంటే చాల యిష్టపేది. ఆనుకొని పరిస్థితులలో 1918లో వాళ్ళ నాన్న లిన్పఘ్లూయెంజా జ్వరంతో మరణించారు. అంతటితో ఆమె కాలేజీ చదువు ఆపి వేసింది. నాన్న ప్రేమతో
బూదిగంత విశావాస్ వీర వనితలు
223 ఆదరించిన జ్ఞాపకాలన్నీ యిష్టపేది.ఆమె నాన్న చాల అపురూపవైనదని ఆమె వ్రాసిన పద్యాలు నిరూపిస్తాయి. ప్రతి తండ్రి కూడా వారి భడడ్లను మంచి భవిష్యత్తులో నుండాలని వారికి గరవాకారణంగా వారు జీవించాలని ఆశిస్తారు. ప్రతి క్షణము భడడ్ల కేషమాన్ని కాంక్షిస్తారు. నా చిన్నతనంలో సండేసాకలు సమయంలో దేవుడు మంచివాడు, ప్రేమామయుడు. యివే భావాలన్నీ ఆమె పాటలో వ్రాసేది. గతంలో ఆమె అమ్మ, అమ్మమ్మ ఒడిలో నుండగా మంచి మాటలు, పాటలు వినేది. బైబిలు చదువుచుండగా శ్రద్ధగా వినేది. ఆమెకు చాల ప్రీతి పాత్రమైన వాక్యము కీర్తనలు 23వ అధ్యాయములో ప్రతి వచనము ధ్యానించేది. ఆమెకు వింతైన శాంతి, దైవ ప్రసన్నత లభించేదని సాకష్యమచ్చేది. ప్రతి విశ్వాసికి ఆ భావాలు సుపరిచితాలే. 2 మేలిన్ల పుస్తకాలు రచించాలని ఆశించిన వీరమనిత. ప్రతి వ్యక్తి జీవితంలో మానసిక గాయాలు, నిరుత్సాహాలు తప్పవు. ఎవరా తప్పించుకోలేరు. ఆమె భర్త ఆత్మహత్య బహుగా ఆమెను కృంగదీసింది. దైవ వాక్యధ్యానవే �షధంగా పనిచేసి ఆమెకు తగిన }రటనచ్చింది. మానసిక వ్యాధులకు క్రీస్తే జవాబు. ఆయన మాటలో స్వస్థపరచు �షధముంది. ఒకసారి ఒక విశ్వాసి హెాలైన్ను పలుకరించి నీకు పరలోకము గార్చిన ధ్యానంలో నీవు ఏం చేస్తావో నీవు చెప్పగలవా? అని ప్రశ్నించగా, ""శృంగార నగరమది నా ఆత్మ చూచుచున్నది. అందాల నగరి నాకున్నది అంతము కాదు సమాధి కన్నీర లేవు, కషాటలే లేవు. ఆనందగానతరంగములే నా యేసుకు స్తుతి హారతులని సదా కీర్తిస్తానండి" అని తెలిపంది. పరలోక ధా�నమే ఒక గొప్ప మధుర భావన. క్రీస్తు ధవళ్ వపసతధారుడై రారాజుగా మేపఘాలలో వస్తారు. లోకమంతా గడగడ వణుకుతుంది. తన కిష్టమైన నన్ను కొనిపోతారు. సింహాసనాసీనుై ఆయన చెంతనన్న కూరచుండబైట్టుకుంటారు. ఆ దివ్య సముఖంలో నాకిష్టమైన రచనలన్నీ కొనసాగిస్తాను. ఆమె రచనలలో ప్రేమ నిరీక్షణ విశ్వాసము అనే మాడు విషయాలు దాగి వుంటాయి. 1960వ సంవత్సరములో ఆమె విలువైన పద్యాలు వ్రాసింది. ^్రటింగు కార్డ్స పై మంచి మాటలు రచించింది. గిబ్సన్ గ్రీటింగ�్స పై నేటికీ ఆమె రచనా వాక్యాలు నిలచి అనేకులకు ఆనందింపజేస్తున్నాయి. ఆమె నిత్యత్వం కొరకు నిత్యము ఎదురు చూస్తున్న విశావాస్ వీరమనితగా సాక్షి శ�షురాలు. భర్త అకాల మరణము బాదించిననా, ఆమె తన దర్శనమును నిలబైట్టుకోవాలని ఆశించి క్రీస్తు కొరకు ప్రయాసపడింది. దేవుని వార్సులము మనమే, నవయుగ పసైనికులముగా పరలోకప�రులముగా దారుణ హింసలలో దేవుని దాతలుగా ప్రేమ రాజ్యాన్ని సా�్రించడానికి నిరణయించి, నిశ్చయించి, నిశ్చల భక్తిలో నిలుదా�ం. నీ దర్శనాన్ని ఒక కాగితంపై వ్రాసి వుంచుకోవాలి. దాని కొరకు భారంతో ప్రార్థించి అది నిరూపించకొ ప్రయత్నంలో, కార్యాచరణలో ఎన్నో
బూదిగంత విశావాస్ వీర వనితలు
224 ఒడుదుడుకులను ఎదురొకని సాధించాలి. అతి సామాన్యరీతిగానే ఆరంభించి కలలకు సాపఘల్యం చేసికొని కలలలను ముగింపు కలిగంచాలి. నీలో నుండే తలాంతులను విసతరింపజేసికోవాలి. తలాంతులకు కృతజ్ఞత కలిగ ప్రభుని స్తుతించి ఆరాధించాలి. హెలైన్ చేసిన కృషి ప్రపంచం గుర్తించగా బూదిగంత విశావాస్ వీరురాలై కీరితశ�షురాలైంది.
వవపవవ
సాక్ష్యం 199. �శీర�శ్రీ�అస ��అసవతీ
రోసలిండ్ రింకర్
కాలము : 1907-2002 పరిచర్య : రచయిత, మషనరీ
""ఇద్దరు, ముగ్గురు నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉంటను" మత్తయి 18:20
అది చలికాము రాత్రి వేళ్, ఉత్తర డకోటా ప్రాంతంలో 15 సంవత్సరాల వయససు గల రోసలిండ్ రింకర్ తన జీవితంలో ప్రాముఖ్యమైన నిరణయము చేసికోనవలసివచ్చింది. రెండు మారాగలు అవెుముందున్నాయి. తన స్నేహితులలో కలసి పారీట వేడుకలకు వెళ్ళాలా? లేదా ఒక గృహ కూడికకు వెళ్ళగలనా? ఏమ చెయయాలి అనే ప్రశ్న ఎదురయింది. రెండవ నిరణయంగా ప్రార్థనా సమావేశానికే వెళ్ళదలయింది. ఆ ప్రార్థనా సమయంలో ఒక పసీత ప్రార్థించుట ఆమెను చాల ఆకర్షించింది. ఆమె వృదు�రాలైన జర్మన్ వనిత. వ�్చి రానీ భాషతో ఇం^్లషులోనే ప్రార్థించింది. ఆమె ప్రార్థన చేస్తూ మధ్య దు'ఖంతో గొంతు పూడిపోవుచుండగా వణకుచున్న గొంతులో అస్పష్టంగా ప్రార్థించింది. ఆమె దేవునితో ప్రారి�ంచుచున్నది గనుక ఆ దేవుని సన్నిధి స్పష్టంగా ఆమె గ్రహించింది. సాటిగా దేవునితో సాధారణ వ్యక్తితో మాట్లాడుచున్న ఉనికిని గ్రహించింది. ఆ ప్రార్థనా సమయము ఆమెలో చెరగని ముద్దవేసింది. ఆమె తన 20 సంవత్సరాల వయససులో చైనాకు మషనరీగా వెళ్ళింది. ఆ రోజు గమనించిన ప్రార్థన ఆమెను వెన్నంటి వుండి ప్రార్థన అనగానేమో సరియైన అవగాహన కలిగనదై మంచి భక్తితో సేవించగలిగంది. ప్రార్థన యిద్దరి వ్యకుతల మధ్య జరికగ సంభాషణ, ప్రేమ, నమ్మకం అభిమానము, ఆప్యాయతలేనని నమ్మింది. అది సమృద్ధిగా నంటే అసంకలిపతంగా ఉభకి వచ్చే తపనతో కూడిన భావ్రోదేకముగా మాటల రూపంగా వస్తుందని నమ్మింది. ఆమె ప్రార్థన గార్చిన అవగాహనలో విలువైన పుస్తకాన్ని రచించింది. ఆ పుస్తకము పేరు ప్రార్థన అదే దేవునితో సంభాషణ.
(ూతీ�వవతీ).
బూదిగంత విశావాస్ వీర వనితలు
225 ఆపుస్తకాలు మేలిన్ల కొలదీ కాపీలు అమ్మకానికి ప్రచురించారు. ప్రార్థన గార్చిన వర్క షాపులు ఆరంభవుయయాయి. మనము కూడా ప్రారి�ంచనపుడు దేవుడు మనము మాత్రమే వున్నామని, ఆయన సాటిగా వినుటకు సంసిద్దంగా నున్నారని నవ్మాలి. దేవుని సన్నిధి మనతో నున్నపుడు నిజవిశ్వాసము మనలో అంకురారపణ జరుగుతుంది. సాధారణ విషయాలే అసాధారణ అద్భుతాలుగా ప్రభువు మార్చగలరు. యిద్దరు ముగ్గురు కలసి ప్రార్థిస్తే మనమధ్య ప్రభువు వుంటారని రింకర్ రోసలిండ్ నమ్మిన పాఠము నేరచుకోవాలి. ఆమె విశ్వాసము గల వీరమనితగా మనకు ఆదర్శం కాగలదు. ఆమెన్.
వవపవవ
సాక్ష్యం 200. జీశీవ ��సేవతీ�శీట
జాయు రిడడ్రాపఫ్
కాలము : 1903-1984 పరిచర్య : మషనరీ ""నేను మవ్ములను గార్చి ఉద్దేశించిన సంగతులను ఎరుగుదును" యిర్మయా 29:11
గొప్ప విశ్వాసుల ఆశయాలు ఎంతో ఉన్నతంగా ఉ ంటాయి. కొందరు విశ్వాసులు పేదవారి మధ్య రోగుల మధ్య ఎంతో ఓరుపతో సేవ చేసేవారున్నారు. జోయ�ు అనే వనిత మంచి విశ్వాసి. మషనరీగా మారు మాల గ్రామంలో సువార్త అందని వారికి అందించాలనే ఆశతో ఉండేది. �ండారస్
అనే ప్రాంతంలో 6 సంవత్సరాలుగా గణనీయ సేవలు చేసింది. (నశీఅేవతీ�ర) మలేరియా జవారపీడుతురాలై తన సేవా కాలం పూర్తి చేసికొని తిరిగి తన ప్రాంతం చేరింది. ప్రభుసేవకు పిలిచిన ప్రాంతాలలో నీర్సవై పోయి తన స్వరంలో నైనా సేవ యితర ప్రాంతాలకు అందలని కోరుకున్నది.
1939వ సంవత్సరం నాటికి ఒక ప్రత్యేక తెగవారికి సేవ చేయాలని ఆశించింది. ఆమె ్రగాంఫోనురికారుడ్ 3.5 నిమషాలు పనిచేయు రీతిగా రికార్డు చేయించి విభిన్న ప్రాంతాలకు పంించసాగింది. 400 భాషలలో రికార్డులన్నీ ప్రపంచమంతా వ్యాప్తి చెందాయి. దేవుడు గొప్పగా ఆమె సేవను పఘలింపజేసారు. గొప్ప దర్శనము కలిగ అది నేరవేరుటకు శ్రమించి ప్రార్థించింది. ఆమె దర్శనము ప్రపంచాన్ని చేరింది. ఆమె తలాంతులను సమర�వంతగా వాడుకోగలిగంది. ఆమె సాటిగా దారప్రాంతాలకు వెళ్ళి సేవ చేయలేని పరిస్థితులలో వెళ్ళెదవా లేక పంపెదవా అనే వాగా�నాధారంగా
బూదిగంత విశావాస్ వీర వనితలు
226 రికార్డు చేసిన సందేశాలను పంపి ప్రపంచ ఖ్యాతి చెందిన సువారీతకురాలిగా సృజనాత్మకంగా తన తలాంతును ప్రభువు కొరకువాడుకొన్న దీిరమనిత. ఆమె పరిచర్యను బట్టి విశావాస్ వీర వనితగా చరిత్ర ్రకికన ధన్యజీవి.
వవపవవ
సాక్ష్యం 201. జు�వశ్రీవఅ �శీపవత్రీ
ఎవలిన్ రాబర్ట్స
కాలము : 1917-2005 పరిచర్య : గొప్ప స్వస్థత వరముగల భక్తుని భార్య ""సమసత ఆదరణ అనుగ్రహించు దేవుడు స్తుతించబడును గాక" 2 కొరింథీ 1:3
గొప్ప విశావాసంతో అద్భుత స్వస్థత పొంది, స్వస్థతా వరంతో ఘనమైన సేవలు చేసిన ప్రపంచ ప్రఖ్యాతి చెందిన. దైవజనుడు ఓరల్గారు. వారి సతీమణి ఎవలిన్ రాబర్ట్స సుందర రూపంతో, అతి స�ందర్యవైన గుణలకషణాలు గల మంచి గృహిణి. ఆమె సాధారణ ఉపాధ్యాయినిగా పనిచేసేది. గతంలో ఒక క్యాంపు మీటింగు జరుగుచుండగా ఓరల్ గారిని వేదిక పై నిలిచి ప్రసంగించుట చూచి మనససు పడడ్ది. ఆమె తన డైరీలో వ్రాసినదేమనగా ""నాకా భక్తుడే భర్తగా రావాలి" అని ఆశపడాను. అని వ్రాసికొన్నది. దేవుడవు విన్నపాన్ని ఆలకించారు. 1938లో వారి వివాహం జరిగింది. ఆ రోజుల్లో తన భర్త గొప్ప కీర్తిని గడించి ప్రపంచలోనే గురితంపు పొందగల వ్యక్తిగా దేవుని దీవెన వుందని తలంచలేదు. అంతగా ప్రభుని స్తుతించి స్వస్థతా వరంలో ఘనసేవలు చేయు ప్రభువుదాసుని భర్తగా ప్రభువుయిచ్చారని ఎంచి, కృతజ్ఞతా స్తుతులు చెల్లించింది. భర్త ఎల్లపుడా మటింగులలో చాల భజీగా నుండే వ్యక్తి గనుక ఆయన పరిచర్యలు ఘనంగా జరగాలని ప్రార్థన చేసేది. యింటి వద్దనే నిలిచి భర్త భడడ్ల అవసరాల పట్ల చాల ్రశద�వహించేది. భర్తసేవలో లభించే అభినందనలు, విజా�పగల వుతతరాలను సమీక్షించి తగిన జవాబులనిచ్చుటలో చాల ్రశద్దవహించేది. చాల భారంతో శ్రమలో నున్న వారి కొరకు ప్రార్థించుటలో యిష్టంగా వుండేది. ఆమె కుటుంబ జీవితంలో అంతగా సుఖపడలేదు. 1940 వ సంవత్సరములో కొందరు దషుటనికి దాసులై ఒక అసాయపరుడు ఒక మీటింగు సమయంలో ప్రవేశించి ఓరల్ రాబర్ట ్సను తుపాకీతో కాల్చి చంపాలని ప్రయత్నించాడు. ప్రభువు ఆపతాకలంలో తన ప్రణశాలలో దాచువాడు. దాతలను పంపి రక్షించువాడు తలకు తగలవలసిన తాటా తప్పిపోయింది. త్రుటిలో సంరక్షింపబడుట అద్భుతమని వారాత ప్రతికలు చాటాయి.
బూదిగంత విశావాస్ వీర వనితలు
227 ఎంతో కృతజ్ఞతతో దేవుని స్తుతించి ఘనపరిచింది. రెండవ మానసికగాయమేమనగా పెద్ద కుమారెత భర్తతో ప్రయాణించేస్తూ భడడ్లనుతల్లి వద్ద నంచగా విమాన ప్రమాదవెదురొకనగా వారిద్దరూ ఆ క్షణమే మరణించుట చాల దు'ఖకరవైన అనుభవముగా విచారించారు. వారి అకాల మరణము చాల బాధ పర్చిగా ముగ్గురు పిల్లలను పెంచుభారము అమ్మమ్మగా ఎవలిన్ గారు బాధ్యత వహించారు. ఒక కుమారుడు మంచి భక్తిగల వాతావరణంలో పెంచినను పసైతానుకు లుంగి మతుతపానీయం బానిసగా మారాడు. అతని జీవితాన్ని అతనే అంతము చేసికొన్నాడు. గండె పగిలే బాధ ఆ కుటుంబము ఎదురొకన్నది. విశ్వాసులకు మరణాలు శ్రమలు తప్పవు. సేవకు ఆటంకము కలాగలనే ప్రతి శ్రమ నుండి ప్రభువు తన రెక్కల దాపున దాచి ఆదరించి వారిని ధైర్యము నిరీక్షణతో నింపి సేవను కొనసాగించు ధన్యత నేటి వరకు నిలిచింది. ఒక మనువుడు బాల్యంలోనే మరణించాడు. ఈ చేదు అనుభవాలన్నీ ఎవలిన్ గుండెల్లో ఆరని చిచ్చుగా రగిలింది. రిచెర్ట రాబర్ట ్స భార్య విడాకులు తీసికొనగా ధైర్యపరచి రాబర్ట గారి సేవ కొనసాగించు కుటుంబంగా నిలిచారు. ఎన్నో మానసిక గాయాలు కలిగనను నిండు హృదయంతో ఆమె ్రశమలనెదురొకని భర్తను చివరి వరకు ధైర్యపర్చి ప్రోత్సహించి సేవలో సహకరించింది. శోకాలతో
(జశీ��అస్త్ర ష�్� స్త్రతీ�వట) సరిపెట్టుకొనుట యీ పుస్తకంలో వ్రాసిన భావాలు ఎందరో హృదయాలకు }రట కలిగంచాయి. శ్రమల గుండా వెళ్ళిన వ్యకుతలే యితరులకు తగిన అనుభవసాకషాలనిచ్చి ధైర్యము ఆదరణనందించు యోగయలు సమరు�లని ఎవలిన్ జీవితవే ఆదర్శముగా గ్రహించగలము. ఎన్నో దు'ఖాలను భరిస్తూ అతి ధైర్యంగా జీవితాన్ని ఎదురొకన్నది. దైవ వాక్యము, వాక్యాధార ధ్యానాలు అనేక పుస్తకాలు అనేకులకు ధైర్యం సాపుర్తిని యిస్తూనే వున్నాయి. అబైండెంట్ లైఫ్ అనే వయాగజైను సీడ్ పెఫయిత్ అనే అద్భుతమైన పుస్తకాలు రచించిన ఓరల్రాబర్ట ్స పుస్తకాలు ప్రపంచంలోనే ఘనత సంపాదించు కున్నాయి. ఒక్కొక్క తరంలో కొందరి విశ్వాసులకు ప్రత్యేక తలాంతులు వరాలనిచ్చి అనేకులకు ఉపకారులుగా నిలిచే ఓరల్ రాబర్ట్సగారి కుటుంబము సేవలు చీర్స్మరణీయాలు. ఎన్నో తరాలకు అవి క్రియాత్మక ఆదర్శాలు ఎవలైన్ వంటి శ్రమల కోర్చిన తల్లులంతా బూదిగంత విశావాస్ వీరమనితలుగా ప్రపంచ �ా్యతితో ప్రపంచాన్ని తల్లక్రిందులు చేయు విశ్వాసులు ధనయలు. హల్లెలూయా.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
228
సాక్ష్యం 202. ణ�శ్రీవ జు��అర �శీస్త్రవతీర
డేల్ ఇవాన్స్ రోజర్స
కాలము : 1912-2001 పరిచర్య : యాకటరు, రచయిత ""క్రీస్తే నాయందు జీవించుచున్నాడు" గలతీ 2:20
డేల్ ఇవాన్స్ గారు చాల తలాంతులు గల వనిత. అదే తలాంతులలో నుండిన రాయు రోజర్స అనే వ్యక్తిని వివాహమాడింది. ఆమె ప్రముఖ ప్రజ్ఞగల యాకటరుగా సింగరుగా నుండేది. భర్తకు గతంలో వివాహము జరిగి, తన పిల్లలతోనే రెండవ భార్యగా డేల్ ఇవాన్సను వివాహామాడాడు. మొదటి భార్య భడడ్లను ఆమె చాల అప్యాయంగా సీవాకరించింది. విడాకులు గార్చి ఎకుకవ ఆలోచించేది. యాకటరుగా నున్న వారు విడాకులు చాల తేలిగాగ తీసికోగలరని ఆమె నమ్మకము. నిజానికి డేల్ బాల్యంలో మంచి భక్తిగల పెంపకములో భక్తి ప్రభావంలో సండేసాకలు భక్తితో పెరిగింది. ఆ తీపి జ్ఞాపకాలు ఆమె కిష్టవెు. ఆమెకు వివాహము జరుగుట, విడాకులు పొందుట మనససుకు గాయమయింది. ఆగతంలో దేవుని గార్చిన ధ్యానము పాటలు, వాక్యధ్యానము దారమయయాయి. గత విశ్వాసాన్ని కోలోపయింది. ఆమె మారుటి కుమారుని సహాయంతో తిరిగి ఆమె క్రీస్తు పట్ల విశ్వాసాన్ని పుంజుకున్నది. ఆమె భోజనాల వద్ద ప్రార్థనలు, కుటుంబ ప్రార్థనా, వాక్యాలు కంఠస�ము చేయు రీతిని అవలంభంచింది. 1952వ సంవత్సరములో ప్రపంచ చాంపియన్ పోటీలలో కమటీ వారు ఒక మత ప్రవైన పాటను పాడాలని ఆశించగా అధికారులు నిరాకరించారు. ప్రభువు కొరకు పాడాలనే ఆశతో ఆవెుప్రారి�ంచింది. చివరిగా లైట్లు అరిపోకముందుగా కొన్ని నిమషాల వ్యవధిలో ్రిల్లలంతా సండేసాకలుకు వెళ్ళుట ఆశీర్వాకరమని ప్రోత్సహించారు. భర్తతో కలసి
అనే గీతాన్ని పాడారు. ఆమె హృదయంలో ఉత్సాహాము ఉ ూవ�షవ �అ ్�వ ��శ్రీశ్రీవ పొపంగింది. క్రీస్తుతో ఆమె పయనము, క్రొత్తగా వివాహామాడిన భర్త కేషమము చుటాట భ్ర�విస్తూనే వుంటుందని తెలిపంది. ప్రతి వ్యక్తికి తనలోని ఖాళ్ళని పూర్తిచేయగల గొప్ప శక్తి క్రీస్తు వలననే సాధ్యము. ఆయనే నిజమైన ఆనందం శాంతిని తృప్తిని యిస్తారు. కానీ ఉద్యోగాలు, స్నేహితులు ఒతతుడుల తొందరలో మనలోని శక్తిని కోలోపతాము. నిరుత్సాహాలు ఎదురుకావచ్చు. క్రీస్తు కేంద్దంగా నుండే జీవితము చాల విలువైనది. డేల్ ఆమె భర్తకు త్వరలో భడడ్ పుట్టునని డాకటర్లు తెల్పారు. వారిద్దరూ పేరున్న ప్రముఖ సింగర్లు యాకటర్లుగా ప్రపంచమంతా ఆసక్తితో ఎదురు చూచారు. ఆడ్రిల్ల రాభన్ ఎలిజబైత్ పుట్టింది. 2 సంవత్సరాలలో మరణించుట వారిని దు'ఖసాగరంలో నింపింది.
బూదిగంత విశావాస్ వీర వనితలు
229 ్రిల్లలంటే వారికిష్టవైనందన నలుగురు పిల్లలను పెంచుకున్నారు. గతంలో పిల్లలతో కలసి 8 మందిని పెంచుట కి�ష్టపరిసి�తి గానీ ఆనందపరిచేవారు. వారిలో ఒక భడడ్ చర్చి బససు క్రింద పడి చనిపోయాడు. మరొక భడడ్ 18వ యేట మలటరీలో వీర మరణం పొందాడు. వారి బిడ్డలు పెట్టిన సమాధి స్థలము పేరు ఎన్నో చేదు అనుభవాల్లో ప్రభుని ఆశ్రయించారు. క్రీస్తులో అపారశాంతి లభిస్తుందని డేల్ సాక్ష్యమిచ్చింది. క్రీస్తు మన పక్షంగా ఉంటే, తృణీకరించు వారండరు. ఓడిపోము. విజేతలుగా వీరులము కాగలము. ఆమెన్.
వవపవవ
సాక్ష్యం 203. ళ�శ్రీశ్రీవ ు�శీఎ�ర
శా� థామస్
కాలము : 1769-1813 సేవ : దాతృత్వం గల పసీత "సామర్థ్యము కంటే ఎకకవగా యిచ్చిరి" 2కొరింథీ 8:4
రావెల్ ఒక సంఘ కాపరి కుమారుడు. ఆయన సంఘంలో శా�థామస్ అనే దాతృత్వము గల పసీతని గార్చి వయాగజైనులో ఒక వ్యాసాన్ని వ్రాసాడు. ఆమె నయాయారుకలో జీవించింది. వారానికి 50 పసంట్లు, (స్గము డాలరు) సంపాదించేది. ఈ రీతిగా 20 సంవత్సరాలు పనిమనిషిగా ఒక యింట్లో చాకిరీ చేసింది. ఆమె నిత్యావసరాలకు కొంచెము సొవ్ము వుంచుకొని సర్వము మషను పనుల్రై వినియోగించేది. విదేశీ మషనరీలకు సొవ్ము అందించుటలో ప్రధమ వ్యక్తి శా�థామస్ నిలిచింది. ఆమె జీవిత మంతటితో 300 డాలర్లు దాచిపెట్టి సేవ్రై 18వ శతాబ్దములో వినియోగించుట చాల విశేషము. ఆమె మరణాంతపు విల్లులో దేవుని సేవ్రై ఆమెకు గల ప్రేమను అభివరిణంచి తానుదాచిన సొవ్ము అంతయను ప్రభుసేవలో వినియోగించమని కోరింది. సంతోషముతోనెచ్చెిడి వారిని ఎంతో దేవుడు ప్రేమించున్ అని తెల్పారు. దేవుని సేవ కొరకు ఏమ చేయగలమని వాగ్దానము చేస్తామో అది తప్పక నెరవేర్చాలని భక్తులు చెప్పారు. ఆనందంతో త్యాగంతో యిష్టతతో దేవునికిసేత దీవిస్తారు. పేద విధవరాలు కానుకను క్రీస్తు అందరి ముందు తెలిప ప్రశంసించలేదా? ఎవరైనా, ఏ రీతిగానైనా మారుమాలల్లో నిలిచి క్రీస్తును ప్రేమించే మనససున్న వారి జీవితాలను ప్రభువు గుర్తించి ఘనపర్చి అనేకులకు మాదిరి తరతరాలకు దీవెనకరంగా మార్చు సమర్థుడని సా� థామస్ సేవ నిరూపించింది.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
230
సాక్ష్యం 204. ��ష�వశ్రీ ళ��అ్
రచెల్ పసయింట్
కాలము : 1914-1994 పరిచర్య : మషనరీ, అనువాదకురాలు ""నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేనంటాను" మత్తయి 18:20
భక్తుల జీవితానుభవాలు విశ్వాసులకు ఎరువు వంటి వనరులు. ఆత్మీయ జీవితాన్ని బలపర్చివిగా నిలుస్తాయి. ఆత్మీయు వెుకక*్న ఏపుగా పెరికగ ధన్యతనిస్తాయి. రచెల్ తన బాల్యంలో ఎందరో భక్తుల జీవిత గాధల్ని ఆసక్తితో పరి�ంచేది. వారివలై ప్రైస్తవ మషనరీగా క్రీస్తు పరిచర్యలో నుండాలని తపన కలిగయండేది. 30 సంవత్సరాల వయససులో మషనరీగా నుండాలన్న కలను నిజం చేసికోనగలిగంది. బైబిలును యితర భాషలలోనికి తర్జుమా చేయాలన్న నేరుపను పొందింది. పపరా ప్రాంతంలో పేలకు సేవ చేయాలని కోరుకున్నది. ఆమె ఆశయము ఏమనగా ఎన్నడా దున్నని బీడు పొలాన్ని దున్నాలి. అనగా సువార్త అందని ప్రాంతాలలో సేవ చేసి క్రీస్తు సువార్త వినే ధన్యత కలిగంచాలని చాల ఆశించేది.
ప్రభువా, నీ కేనా జీవితాన్ని అంకితము చేయుట కాశిస్తున్నానని ప్రార్థించేది. ఆమె సహోదరుడు నేట్ ద్వారా ఆర్మీలో నున్న ప్రజలు మారుమాల ప్రాంతాల్లో నిర్జీవ స్థితిలో నున్నట్లు తెలసికొన్నది. ఆ ప్రాంతంలో ఒక జాతివారు సువార్త అందక క్రీస్తు నెరగని వారిగా జీవించు అసహాయసి�తిని గార్చి తెలిసికొని ప్రార్థించింది. ఆమెను నడిపించే మషనరీ రగైడుగా నున్న విక్లపఫ్గారు ఆమెను అంతదారము పంపుటకు సమ్మతించలేదు. ఆమె మరొక దైవజనుని సహాయం కోరింది. ప్రార్థించింది. ఒక సంవత్సరము నిరీక్షణ తర్వాత ఆమె అనుమతిని పొందింది. ఆ ప్రాంతీయ భాషను నేరచుకొని బైబిలు తర్జుమా చేసి బైబిలు వాక్యము దేవునిలో బలపరచు సాధనమని ఎంచి వారికి అందించింది. గొప్ప కృషి ద్వారా ఆమె విశావాస్ వీరురాలయింది.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
231
సాక్ష్యం 205. ��ష�వశ్రీ జీశీవ ళషశీ్
రచెల్ జాయు సాకట్
కాలము : 1981-1999 పరిచర్య : విద్యారి�నిగా సేవ ""దుర్థినములు రాకముందే నీ సృష్టికరతను స్మరణకు తెచ్చుకొనుము" ప్రసంగి 12:1
చాలమంది విశ్వాసుల జీవితాలను గమనిసేత చాల తకుకవ సంవత్సరాలు జీవించి ఎకుకవ సేవ చేసి చిర్స్మరణీయులైనవారున్నారు. వారు యిహలోక బాధలు తప్పించుకొని నిత్యత్వంలో నిరంతంరము ప్రభుని సేవించే వారై ఆనందించగలరు. రచల్ జాయు జీవించిన కాలము చాల సవాలపమయినది. కేవలము 18 సంవత్సరాలు జీవించుట చాల దు'ఖకరము. ఆమె అకాలమరణము చెంది అతి క్రూరమైన మానవుల పిస్టలు తాటాలకు బలై వీరమరణము పొందింది. ఆమె చిన్న వయససులోనే ఆధ్యాత్మిక చింతనతో ఉజ్జీవ సరభలకు వెళ్ళి గొప్ప ప్రసంగీకుని ప్రసంగానికి ప్రభావితమై క్రీస్తును రక్షకునిగా సీవాకరించింది. రక్షణ పొందిన వారిని వేదికకాహావానించగా వెంటనే ఆమె ధైర్యంగా ముందుకు వచ్చింది. ఆమె వయససు అప్పట్లో కేవలము 12 సంవత్సరాలు మాత్రమే. తండ్రి మరణించగా ఆమె తల్లి పునరివావాహాము చేసికొనగా ఒంటరిగా బాధపేది. ఆమె తల్లి ఒక జర్నల్ అందించి ఆమె జీవితానుభవా*్న డైరీగా వ్రాసికోమని సలహానిచ్చింది. ఆమె తల్లి సలహా మేరకు ఆమె మనససులో సున్నిత భావాలన్నీ వ్రాయగలేగది. ఆమె క్రమంగా సేవించే క్రీస్తు మందిరములో చురుగాగ సేవలో పాలుగని సంఘకాపరిరకంతో సహకరించేది. సాంసకృతిక కార్య్రకమాల్లో ్రడామాలలో పాలుగనేది. తన కంటా అతి సన్నిహితులైన స్నేహితులు లేరని డైరిలో వ్రాసింది. ఆమెను సహాయము కోరిన వారిరకల్లా త్యాగవైన సిద�మనససుతో సహాకరించేది. ఆమె ఒకసారి స్నేహితుల ప్రోద్బులముతో ఆమె చదువుకొనే సాకలు సమీపంలో మధ్యాహ్నా లంచ్ తీసికొనే సమయంలో ఒక రెసాటరెంటులో బల్ల వద్ద కూరచుని దేవుని గార్చి కబుర్లు చెపూత గడిపే సమయంలో ఎవరో ఆగంతకులు ఆ ప్రాంతం చేరి ఆకస్మాత్తుగా ్రిసటలు ్రేల్చాిరు. ఒక్కసారిగా లేచి పారిపోవు ప్రయత్నం చేసే వ్యవధి లేనందన 1999 ఏప్రిల్ 20వ తేది జరిగిన కాలుపలలో ఆకషణంలో ఆమె తల, గండె, చేయి కాలుపై తాటాలు తీవ్రంగా గాయపర్చాయి. కొన }పిరితో మరణపుఅంచు*్న చేరిన రచెల్ను పలుకరిస్తూ, ఆహా! నీవు దేవుని నవ్ముకున్నావా? అని సాటిగా ప్రశ్నించాడు. నిస్సహాయ స్థితిలో నిర్జీవంగా చూస్తూ మాట్లాడిందంట. నిజంగానే క్రీస్తును నమ్మిన భక్తులకు మరణించుటకు బభయముండదనేది నిత్య సత్యము.
బూదిగంత విశావాస్ వీర వనితలు
232 క్రీస్తుతో సదా జీవిస్తామనే నిరీక్షణ నిండుగా వుండగా ఆమెను మరణానికపపగించిన వ్యక్తిని చూస్తూ, అవును, నేను క్రీస్తు విశ్వాసిని. ఆయననే నవ్ముకున్ననని నిర్బుయంగా జవాభచ్చిన ఆమెను కసిగా చూస్తూ మరొకసారి పిస్టులతో ్రేల్చిన వెంటనే ఆమె నేలకొరిగిపోయింది. హతసాక్షిగా ప్రభువు సన్నిధి చేరింది. సాధారణంగా యవ్వనంలో టీన్ ఏజ్లో నున్నవారు విలాసాలతో భోగమును అనుబభవించుటకే తమ కాలము వ్యర్థం చేసే వయసస వారిదైననా, దేవుని కొరకు జీవించుట మరణించుట, రుా భావాలు అతి చిన్న వయస్సలో జీరిణంచుకోగలిగన రచెల్ జీవితము ధన్యవైనది. ఆమె అకాలమరణమునకు గురైన ప్రాంతము అమెరికాలో కొలంబస్ హైస్కూలు. ఆమె సాక్ష్యము అనేక యువతీ యువలకులకు క్రీస్తు ప్రేమను బహిరంగంగా సాకషమచ్చే సాహాసాన్నిస్తుంది. హల్లెలూయా.
వవపవవ
సాక్ష్యం 206. �స� ళషబసేవతీ
�డా సకడడ్ర్
కాలము : 1870-1960 పరిచర్య : వైద్యసేవ ""నీ చిత్తమే సిది�ంచనుగాక" లాకా : 22:42
భారతదేశానికి విచ్చేసి చిర్స్మరణీయంగా నిలిచే అద్భుత త్యాగపూరిత సేవలు చేసారు. తరతరాలుగా ఎందరినో ప్రభావితం చేసిన ప్రైస్తవ వైద్య పరిచర్య చేసిన వారిలో �డా సకడడ్రు ప్రముఖరాలు. అన్ని సేవలలో వైద్య సేవ క్లిష్టమైనది. ప్రాముఖ్యమైనది. వారు ఆత్మీయు అవసరతలు, శారీరక అవసరాలన్నీ గమనించి రెండు రంగాలలో పరిచర్య నందించే గొప్ప అవకాశాలనప్యోగిస్తారు. �డా సకడడ్రు కుటుంబీకులు ఇండియాలో మషనరీలుగా ఒక బృందంతో కలసి 15 మందిగా ముందడుగు వేయుట గమనించింది. ఆమె చెప్పినదేమనగా ""నేను మా పితరులవలై ఎన్నటికీ మషనరీగా సేవలు చేయలేనుగాని వేర విభిన్న పనులకు సిద�ంగానున్నాను". కానీ ఆమె ఆమాటనుేపక్షిస్తూ 1890లో ఇండియాకు రావలసి వచ్చింది. అప్పటికే ఆమె తల్లి ఇండియాలో సేవ చేస్తూ అనారోగ్య పరిస్థితుల్లో నుండగా తల్లిని దర్శించి సేవ చేసికోవాలని వచ్చింది. ఆ రోజుల్లో హిందా మతసతుడు ఉన్నత కులంగా నున్న బ్రాహ్మాణ వ్యక్తి సకడడ్రను చేరి ""అవ్మా, నా భార్య ప్రసాతి సమయము ఆసన్నమయింది. సహాయం చేయగలరా, ఆమె వయససు 14 సంవత్సరాలు. ప్రమాద పరిస్థితిలో నున్నదని" ప్రాధేయపడ్డాడు. ఆ రోజుల్లో పసీతలు
బూదిగంత విశావాస్ వీర వనితలు
233 మగవారి సహాయము కోరుట కిష్టపేవారు కారు. ఆయన వెంటనే సకడడ్రను చేరి మరలా అడిగాడు. అప్పటికే సకడడ్రు విద్యావంతురాలు కాదు. వైద్యపరంగా జ్ఞానము శూన్యము. ఈ పరిస్థితిలో సాటి పసీత ్రశమలోనున్నందన బాధపడింది. వెంటనే ఒక నిరణయం తీసికొన్నది. అవ్మా, నేను అమెరికా తిరగి వెళ్తాను. వైద్య చదువు అవసరత ఎంతైనా ఉంది. డాకటరుగా ఇండియా తిరిగివచ్చి మరణించే పసీతలకు సహాయపడాలనే ఆశ ఉంది. ఆమె అకుంఠిత దీక్షతో వైద్యవృత్తిలో స్థిరపడి 1899లో మ్రదాసు ప్రాంతం చేరింది. ఆ స్థిర నిరణయవే చాలా సంవత్సరాలుగా గొప్ప సేవ చేసి గొప్ప పేరు పొందింది. అభాగయలకు చేసే సేవలో ఎంతో తృప్తి ఉంది. ప్రభువు సేవ ద్వారా ప్రేమించే అవకాశముందని దేవుని సదా ప్రార్థిస్తూ గొప్ప విశావాసమీరురాలిగా నిలిచింది. దకిషణ ఇండియాలో ఆసప్రతి ని]్మంచాలని ఆశయంతో ఆమె ఆరోజుల్లోనే 8 వేల డాలర్ల సొవ్మును సేకరించింది. డబ్బు ఏ రీతిగా సంపాదించాలో ఆమెకు అవగాహన లేనప్పటికీ ఆమె ఆశయం చాల ఉన్నతమైనది గనుక చాలమంది దాతృత్వంతో సహకరించారు.10 వేల డాలర్లు చేతిలో పట్టుకొని ఇండియా చేరింది. ఇండియాలో ఆమెకు ఘనసావాగతం లభించింది. ఆమె త్యాగ పూరిత సేవలను అభినందిస్తూ రెండు చెతులైత్తి ప్రశంసా పూర్వాకంగా ఎందరో దీవెనలందుకున్నది. అవసరాలు వేరు. కోరికలు వేరు. దేవుని నుండి ఏదైనా పొందగోరినిచో స్పష్టంగా దేవునికి మన అవసరాలన్నీ కృతజ్ఞతాపూర్వాకంగా విజ్ఞాపన చేసేత సమసత జ్ఞానమునకు మంచిన దేవుని సమాధానం లభిస్తుంది. ఆమె ఆసప్రతి ఆరంభించుటయే కాక రోడడుప్రక్క క్లినిక్, బ్రాంచి ఆసప్రతులు కంటి ఆసప్రతి, క్యాంపులు, కి�నికుకలు ద్వారా పసీతల మధ్య గొప్ప సేవ చేయగలిగంది. ఒక పసీత దేవునితో చేసికొన్న గొప్ప నిరణయము తరతార్లకు లక్షలాది భారతీయులు భయంకర రోగాలకు తగిన చికిత్సతో పాటు క్రీస్తు ప్రేమ నిండిన పరిచర్య ప్రార్థనలు, సువార్త అందుకొని క్రీస్తు విశ్వాసులుగామారుట ఆశ్చర్యము. విదేశాల నుండి విచ్చేసిన, ఆమె కుటుంబీకులు, 43 మంది ఇండియాలో సేవలు చేసారు. ఆమె విశావాస్ వీరమనిత.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
234
సాక్ష్యం 207. �వస�� ళవ�్శీఅ
లిడియా పసకట్సన్
కాలము : 1799-1837 పరిచర్య : జైలు బోధ ""నాశన కరమైన గంటలో నుండియు జిగటగల దొంగ }భలో నుండియు ఆయన నన్ను పైరకతెతను" కీర్తన 40:2
క్రీస్తును నమ్మిన విశ్వాసులకు క్రీస్తు చెప్పిన బోధ అర్థం కాగలదు. లోకంలో మీకు శ్రమ కల్గును. మీరు ధైర్యం తెచ్చుకోవాలి. అనుకోని పరిస్థితులలో కొందరి జీవితాల్లో శ్రమలు పరంపరగా ఎదురవుతాయి. లిడియా పసకట్సన్ అనే వనిత జీవితంలో చాల నిరుత్సాహాలనెదురుకన్నది. ఆమె తండ్రి మరణించాక తల్లికి ఆమెను పెంచుట చాల భారంగా తోచింది. ఆమెను బంధువుల చేతికి పెంచుకోమని అపపగించేసింది. చిన్న వయససులోనే ఆమెకు వివాహము చేసారు. ఒక కుమారునికి తల్లి అయింది. సుఖ జీవితమునకు నోచుకోలేదు. యుకత వయసస్లుో భర్త చనిపోగా విధవగా నిలిచింది. వివాహ జీవితకాలము కేవలము 3 సంవత్సరాలే. ఆమె కుమారుడిని ధనవంతులకు పెంచుకోమని యిచ్చేసింది. తిరిగి పెండ్లి చేసుకున్నను ఆమెకు కలసి రాలేదు. ఒక్క సంవత్సరములో రెండవ భర్తను పొగొట్టుకున్నది. ఆమెను ఆదరించుటకు ప్రయత్నించిన కొందరు విశ్వాసుల ప్రేమకు, సువార్తకు ఆకర్షించబడి, క్రీస్తు ప్రతి బాషప భందువు తుడిచే ్ర్రేమామయుడని తెలసికొని క్రీస్తును విశ్వాసించి క్రీస్తును సేవిస్తూ ఒంటరితనములో ధైర్యంగా జీవిచాలని ఆశించింది. బైబిలు స్టడీ గ్రాపు వారిని చేరి ప్రతిభతో స్వయంగా సువార్త బోధించే నేరుప పొందింది. ఆమెలో నున్న దేవుడిచ్చిన తలాంతులను గుర్తించుకోగలిగంది. వెుధడిస్తు సంఘములో బోధించే ప్రధమ వనిగా పేరు పొందింది. స్టేటు జైలులోని వారిని చేరి వారికి సువార్త బోధించి, బైబిలు స్టడీ ఆరంభించింది. స్ర్పింగ� హిల్ కాన్సాన్లో స్థిరపడింది. 1869లో ఆమె 70వ యేట వృద్ధాప్యంలో జైలు చాప్లిన్గా స్థిరపడింది. గాయపడిన వారందరికీ ఓదారుపగా, కష్టాలలో వారిని దరికి చేర్చి వారదిగా నిలిచి వీరమనితగా చరిత్రలో నిలచింది. హల్లెలూయా.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
235
సాక్ష్యం 208. ళ�శీటటఅవతీ
�నా షోపఘ్నర్
కాలము : 20వ శతాబ్దము పరిచర్య : సువార్తికురాలు ""ఆయన మన సమాధనవైయుండి మన ఉబభయులను ఏకము చేపసను" ఎపెఫస్సీ 2:14
క్రీస్తు అందరికీ ప్రభువు. జాతి మత కుల రంగు విబేధాలను మరచి కలసి జీవించాలని పేలను ధనికులకు సమరయయలను అందరినీ ప్రేమిస్తూ కుషుటవారిని వ్యభిచారులను ఆదరించి సరియైన మారాగన్ని చూపారు. బూలోకంలో కొన్ని ప్రాంతాలలో కొందరిని చిన్న చూపు చూసే ఆలవాటు కొనసాగుచానే ఉంది. 1897వ సంవత్సరములో ఒక సరభలో ప్రసంగించుట్రై �నా షోపఘ్నర్ ఆహ్వానించారు. ఆమె వేదికనెకిక గమనించిన స్థితి బాధించింది. నల్లజాతివారు, తెల్ల వారు వివిధ స్థలాలలో అసీనులయయారు. వారి మధ్య త్రాడు కటాటరు. ఆమె ప్రసంగం ఒకటిన్నర గంటలు కొనసాగించింది. క్రీస్తు పరిచర్యలో విబేధాలు చేదించంటకే వచ్చారు. ఘనసేవలు చేసారు. మనలో కూడా ఎట్టి విభేదాలు రారాదు. మనమంతా ఒకే రీతిగా బ్రతకాలి. ప్రభువు అందరికీ దేవుడే కదా! యీ రీతిగా ప్రసంగించగా వారి మనససులలో మారుప కలిగింది. రెండు విభాగాలుగా నున్న వారంతా పశ్చాత్తాపంతో యేడచుట కారంభించగా మధ్యలో త్రాడు ఎవరో తొలగించగా ఒకరి కౌగిలిలో ఒకరు కరిగిపోయి దేవుని స్తుతించారు. ఆప్యాయత*్న పంచుకున్నారు. అంతా కలసి పాటలు పాడి స్తుతించి దేవుని ఆరాదించారు. ప్రార్థించారు. ఆమె చేసిన ప్రసంగము కఠిన హాృదయా*్న కరిగించింది. గొప్ప మారుపను తెచ్చింది. ఆమె ప్రసంగాలన్నీ క్రీస్తు చూపిన ప్రేమ, సమానతవా భావాలు అలవరచుకోవాలన్న సత్యాన్ని ప్రకటించేవి. క్రీస్తు ప్రేమనుండి ఏదీ ఎడబాయలేదని దృడింగా నవ్మాలి. ఆ ఆదర్శం కోసం కృషిచేసి సాధించిన వీర మహిళ్ �నా ధనయరాలు.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
236
సాక్ష్యం 209. �బ్� ళవ�ఎవఅర
రాత్ సీవెున్స
కాలము : 1925-2005 పరిచర్య : రక్రైస్తవ సహవాస వ్యవసా�పకురాలు ""ప్రకటించుట నా హృదయంలో అగ్నివలై నుండునన్ను భావముంది" యిర్మయా 20:9
క్రీస్తును ప్రేమించే విశ్వాసులంతా బూది గంతాలలో సాక్షులుగా ఉండలేనపుడు వారి పరిధిలో సాక్ష్యం చెప్పుచూ క్రీస్తు ప్రేమను ప్రకటిస్తూనే వుంటారు. రాత్ జీవితంములో ఆరని మంటగా పలు ప్రాంతాలలో ప్రభువును ప్రకటించాలనే ఆశయము కలిగ వుండేది. ఆమెకు ఆరోగ్యము సరిలేదు. ఒక్క }పిరితిత్తితో జీవిస్తుంది. మరొక దేశానికి మషనరీగా వెళ్ళి సేవ చేయాలంటే ఆమె ఆరోగ్యము అనుకూలించలేదు. ఇక విద్యపై ఆమె మనససు కేందీక్రరించింది. ఇం^్లషులో డి^్ర పొందింది. ఆమె తన విద్యతో పాటు 1954లో బైబిలు స్టడీ వెళు కువలలో విలువైన కోర్సులు చదివి, పెరు అనే ప్రాంతంలో ఉపాధ్యాయినిగా ఉ ద్యోగము సంపాదించింది. ఆమెకు తోడుగా మార్త అనే స్నేహితురాలు కలిసింది. ఆమె రాత్తో ""నీకు బైబిలు చాల బాగా తెలసు కదా! నాకు బోదించగలవా? అని ప్రాధేయపడింది. ఆమె సమ్మతించి బోధించుట ఆరంభించగానే పరిశుద్ధాత్మ తాకిడి వల్ల మార్త హృదయము మారి రక్షణను భవాన్ని పొందింది. మార్తలోని మారుప గమనించి మరికొందరు ప్రైస్తవులయయారు. ఆమె బోధించిన తరగతి వారంతా రక్షింపబడ్డారు. ఆమె తన తలాంతును గుర్తించి, యితర దేశసతులందరికీ క్రీస్తుసువార్త నందించుటలో సరియైన మెళుకువలను నేరచుకొనగలిగంది. యితర దేశాలలో చిన్న ఉద్యోగాలు చేసేవారంతా యవ్వనంలోనే క్రీస్తు గార్చి బాగ తెలసికోవాలని ప్రోత్సహించేది. దైవ సేవకుడైన పౌలు తనపరిచర్య కొనసాగిస్తూ జీవనోపాదిరకై డేరాలు తయారుచేసి కొనేవాడు. సేవతో పాటు బభకిత్రై పాటు పేవారు. ఆమె అనారోగ్యసి�తి వల్ల యితర దేశాలలో మషనరీగా నుండలేని స్థితిలో యితరులను మషనరీలుగా రూపొందించుటలో ఆమె తన వంతు కృషి చేసింది. తన అసహాయ సి�తిరకై రోదిస్తూ కాలయాపన చేయక, యితరులు దైవ సేవలో సమర్థులు కావాలన్న తీవ్ర ప్రయత్నంలో విజేతగా నిలిచింది. నిస్వార్థ సేవ త్యాగములో కూడిన ్రశవించే ప్రేమ గల మనససు ఆమెను ఉన్నత స్థానంలో నిలిపాయి. విశ్వాసి ఎప్పుడైనా అనుచరులుగా క్రీస్తు కోరినట్లు జీవించుటకాశిసేత రాతువలై గొప్ప పనులు సాధించే సాపర్తిని అవకాశాలను ప్రభువే అందజేయగలరని రాత్ జీవితమే సాక్ష్యము. ఆమె విశావాసమీరమనితగా నిలిచి ప్రభుని ఘనపర్చింది.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
237