Chapter 8 of 20

సాక్ష్యాలు 78–93

సాక్ష్యం 78. ఖ�్�వతీ�అవ �వతీస్త్రబరశీఅ

కేధరిన్ పెఫరుగసన్

కాలము : 19వ శతాబ్దము పరిచర్య : మషనరీ

""మీరు వినువారు మాత్రవైయుండి మవ్మును మీరు మోసపుచ్చికొనకుండ వాక్య ప్రకారము ప్రవర్తించు వారు నైయండుడి." యాకోబు : 1:22

ఎందరో ప్రభువు కొరకు ప్రయాసపడిన భక్తులలో బానిసలుగా దీన స్థితిలోనుండి సేవ చేసినవారున్నారు. కాధరిన్ కూడ ఒక బానిసగా జన్మించి తల్లినుండి 8వ ఏట వేరు చేయబడింది. ఆ తర్వాత తల్లిని ఎన్నడా చూడలేదు. దయగల ఆమె యజమాని చర్చికి వెళ్ళుటకు ఆమెకు అనుమతినిచ్చింది. ఆ చర్చిలో ఆమె క్రీస్తును అంగీకరించి మారుమనససు నిశ్చయత కలిగయండింది. ఏదో రీతిగా తన పరిధిలో చేయగల కృషి చేసి డబ్బు సంపాదించాలని ఆశించి కేకులు తయారు చేయు సమర్థత ప్రభువు కొరకు వాడింది. కేకులు అవ్ముట ద్వారా 200 డాలర్లు సంపాదించుకొని బానిస బ్రతకు నుండి విడుదల సంపాదించుకోగలిగంది. నయాయారుక పట్టణంలో నివసిస్తూ చదువుట నేరచుకొన్నది. గతంలో తనవలై పేదవారిగా నున్నవారి బ్రతకు పట్ల చాల జాలికలిగనది. సండే సాకలు ఆరంభించింది. ఆమె అనేక బైబిలు వాక్యాలు నేరచుకొన్నందన మంచి సండే సాకలు టీచరు కాగలిగంది. ఎన్నో పాటలు నేరచుకొని ప్రభుని కీర్తించి ఘనపర్చింది. మొదటి సండే సాకలు టీచరుగా నమోదయింది. దికుకలేని పిల్లలను 48 మందిని ప్రేమతో అకుకన చేరచుకొని ఆదరించింది. వారికి సరియైన నివాసాన్ని కలిగంచింది. పెండ్లి లేని తల్లులను ఆదరించి అకుకన చేరచుకుంది.ఆమె ఆ్రశమానికి ఆమె పేరుపెట్టింది. ఆమె ఏమ తలచిందో అది ప్రార్థించి ఆ పనిని సమర్థవంతంగా చేయగల మంచి విశావాస్ వీర వనితగా నిలిచింది.

బూదిగంత విశావాస్ వీర వనితలు

94

సాక్ష్యం 79. �వస�� ��అఅవవ

లిడియా ఫిన్నీ

కాలము : 1804-1847 పరిచర్య : భక్తుని భార్య

""నీ దాసుడనైన నాకు వివేకముగల హృదయము దయచేయుము" 1 రాజులు 3:9

ఎందరో భక్తుల జీవిత చరిత్రలు మరపురానివై హృదయాల్లో తరతరాలుగా నిలిచి పోవు ప్రభావాన్ని కలిగస్తాయి. ఫిన్నీ భక్తుడు చాల గొప్పగా చరిత్రలో ఉజ్జీవ జావాలలు కర్రత్తించే ప్రార్థనాత్మ గల బభకుతడనే పేరుపొందాడు. ఆయన చూపులో, ఉనికిలో ప్రభావము శక్తి వెలువడేది. ఒక పర్యాయము ఆయన ఒక కర్మాగారము నుండి నడిచి వస్తున్న భక్తుని చూచి ఆ కా]్ముల హృదయాలు పశ్చాత్తాపంతో పగిలిపోగా గొప్ప శక్తి వెలువడి, అందరూ ప్రార్థించాలనే భారంతో నుండగా ఆ కర్మాగార యజమాని పసలవు ప్రకటించుట ఆశ్చర్యం కలిగంచింది.

అట్టి భక్తుని జీవితంలో వ్యక్తిగత అనుభవాలు చాల వింతగా ఆశ్చర్యం కలిగంచేవి. చారర్లస్ ఫిన్నీ భార్య పేరు లిడియా ఆం్రడాస్. ఒకరోజు యవవానకాలంలో అతడు ఆమెను చూచి ముగు�డై పోయాడట. ఎందుకనగా ఆమె చాల స�ందర్యంగా కనిపంచిందట. ఆయన మనససు పేసుకున్నననీ తెల్పాడు. ఆమె రూపం మర్చిపోలేకపోయాడు. ఆ అనుభవం ఆయన ప్రార్థనా జీవితానికి అంతరాయము కలిగంచిందిట. ఇక చేసేదిలేక ఆమెను పెండ్లి చేసికోదలచి సాటిగా నన్ను పెండ్లి చేసికోమని ప్రాధేయపడ్డాడట. ఆమె వయససు అప్పట్లో 20 సంవత్సరాలు. 12 సంవత్సరాలు పెద్దవాడు. అతనికి 32వ సంవత్సరంలో 1824లో పెండ్లి జరిగింది. చారర్లస్ సాధారణంగా గంభీరంగా కాసత కోపంగా వుండేవాడు. లిడియా చాల సౌమ్యంగా మృదు స్వరంతో నుండేది. పెండ్లి చేసికొన్న తర్వాత వెను వెంటనే ఆయనకు ప్రసంగాలు చేయు ఆహ్వానం అందాయి. అది నయాయారుక మహాపటటణము. భార్యను వదిలి దారం వెళ్లాలంటే బాధ కలిగననా, ఒంటరిగా ప్రయాణమయయాడు. కొద్ది రోజులలో తిరిగివస్తానన్నావాడు ఆ ప్రాంతంలో ఉజ్జీవము ఉధృతవై ఆయనను నిలిపివేశారు. ఆయన భక్తి పరవశుడై గొప్ప ప్రసంగాలు చేస్తున్నాడనే వార్త ప్రక్క ప్రాంతాలకు ప్రచారమయింది. ఆ ప్రాంతాలకు వెళ్ళక తప్పలేదు. అంతలో చల్లగాలుల ప్రభావము ఆ ప్రాంతాన్ని ఆవరించింది. తిరుగు ప్రయాణము ఆలస్యమయింది. ఎన్నో శ్రమలు పడి గమ్యం చేరుకోగలాగడు. మారగంలో ఆయన ప్యనించిన గుఱ్ఱము విసిగించింది. వారు ఒక పటటణంములో ఆగారు.

బూదిగంత విశావాస్ వీర వనితలు

95

ఆ ప్రాంతంలో ప్రజలకు ఫిన్నీ సువార్త చెప్పు ప్రతిభ అనేకులను ఆకర్షించి, ఆయనను గుర్తించి వారి ప్రాంతంలో బోధ చేయాలని ప్రాధేయపడ్డారు. అసలే క్రొత్తగా పెండ్లయిన వాడు గనుక యిష్టమైన భార్యను చేరాలని ఆశించాడు. ఓరుపతో భర్త రాక్రై చాల కనిపెట్టుకుంది. ఈ రీతిగా వారి ఎడబాటు 6 నెలలు కొనసాగింది. వారిద్దరూ ఏకమై ఆనందించి, క్రీస్తు ప్రేమలో గొప్పగా సాగిపోయి ఘనమైన సేవ చేసారు. ఫిన్నీ వ్రాసిన వ్యక్తిగత చరిత్రలో ఏ మాత్రమా ఆమె విసుకోకలేదని, ఓరుపతో ఎదురుచూచిందని వ్రాసారు. ఆమెకు భర్త భక్తిని అర్థము చేసికోగల అవగాహన కలిగన వ్యక్తిగా అభిమానం పొందింది. ఫిన్నీ ఉజీ�వంలో చేసి సేవా సారంశాలు ఎన్నో గొప్ప పుస్తకాలు ప్రజల అభిమానాన్నందుకుని ఘనత కీర్తి అందుకున్నాయి. లిడియా విశావాస్ వీరమనితగా నిలిచింది.

వవపవవ

సాక్ష్యం 80. వీ�తీవ ��ర�వతీ

మేరీ పఫిషర్

కాలము : 1623-1693 పరిచర్య : మషనరీ ""పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినపుడు మీరు శక్తి పొందెదరు" అపో 1:8

క్రీస్తును ప్రేమించి, ఆయన కొరకు కొందరు చాల శ్రమలు అవమానాలు హింసలు భరించారు. జార్జి ఫాక�్సగారు ఎన్నో శ్రమలు పడి వారి సంస్థను సా�్రించగా అనుచరులు కూడా ఎన్నో హింసలు, జైలుపాలైన సంఘటనలు కోకొల్లలు. మేరీ పఫిషర్ ధనవంతుల యింట్లో ఇం^్లషువారి వద్ద పనిమనిషిగా సేవలు చేసేది. ఆమె ఫాక�్సగారి బోధలకు ప్రభావితవైనది. క్రీస్తును రక్షకునిగా అంగీకరించిది. 1655లో ఆమె అమెరికా చేరింది. బోసటన్ పట్టణములో సువార్త బోదించుచున్నపుడు ఆమెను కొట్టి బాధించారు. బూత వైద్యం చేస్తున్నారని బైదిరించారు. జైలులో బంధించారు. ఆమె తిరిగి ఇంగ్లాండు చేరింది. టరీకలోనున్న సులాతనుకు బోధించాలనే ప్రేరణ కలిగంది. ఎన్నో వందల మైళ్ళ దారం ప్రయాణించుట సులబభతరం కాదు. ప్రకటనలో ఏడు సంఘాలలో ఒకటై�న స్ముర్న చేరింది. భ్రటిష్ కౌన్సిల్ వారు ఆమెను ఇంగ్లాండుకు తిరిగి రమ్మని ఆదేశించారు. ఎట్టకేలకు ఆమె స్ముర్న చేరి సులాతనను దర్శించింది. 600 మైళ్ళ ప్రయాణము చేసింది. ఆమెకు భాష తెలియనందన తర్జుమా చేయు వ్యక్తిని కనుగొన్నది. సులాతనుతో మాట్లాడు అవకాశము పొందింది.

బూదిగంత విశావాస్ వీర వనితలు

96 సులాతనుతోపాటు ఆయన అనుచరులకు కూడా పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి బోధించింది. ఆమెలో అసాధరణ ధైర్యసాహాసాలు తలాంతులుగా దేవుడిచ్చారు. ధైర్యంగా బోధించు సమర్థత గలది. క్రీస్తును ప్రకటించాలంటే ప్రతి విశ్వాసికి తెగింపు కావాలి. కొన్నిసార్లు మన సాక్ష్యాన్ని వ్యతిరకించే దష్ట శకుతలంటాయి. పరిశుదా�త్మడు ప్రతి విశ్వాసిలో ఉంటారు. మేరీవలై బహు ధైర్యంతో శ్రమల కోర్చి ప్రయాణాలు సమస్యల నెదురొకని గొప్ప సాకషమచ్చి గురితంపు పొందింది. ఆమె విశ్వాసుల జాభతాలో చేరిన విశ్వాసిగా నిలిచింది. విశ్వాసము విసరిన సవాళ్లు సమ్మతించిన స్రీత, సృజనాత్మక ఆలోచనలు గలదై తన వారికోసం తెగింపుతో సాహసం చేసి శ్రమించిన స్రీతగా, దైవ వాక్య శక్తిలో సాగిపోయిన స్రీతగా నిలిచింది. కుటుంబ వ్యవస�కు విలువనివ్వాలని ప్రకటించేది. యితర్లు బాగును ఆశించిన స్రీత. దైవ సేవకు, ప్రేమకు సాక్షిగా నిలిచిన మేరీ ధనయరాలు. ప్రతి విశ్వాసి తన సాక్షి జీవితానికి ్రశమపడాలని నేరచుకోవాలి.

వవపవవ

సాక్ష్యం 81. ��ేవశ్రీ�� ��రసవ

పఫిడిలియా పఫిసిక

కాలము : 1816-1864 పరిచర్య : మషనరీ "" కీడును సహించువాడిగా నుండవలైను" 2తిమోతి 2:26

అమెరికాలో కొందరు స్రీతలు బైబిలు కోర్సులు చదువు కోవాలనే వారికి ప్రత్యేక మషనరీ సంస్థలు కేటాయించారు.

వీశీబఅ్ నశీశ్రీవశీసవ

వేదాంత విద్యను అభ్యసించి వెంటనే సాకలు ఉపాధ్యాయినిగా �వఎ�శ్రీవ ళవఎ�అ�తీవ వుండగా మేరీ లైయాన్ అనే విశ్వాసి ప్రతి విద్యార్థిని ఆత్మీయ పరిస్థితి గ్రహించి మషనరీగా జీవించాలని ప్రోత్సహించేది. పరా� ్యలో ఒక మషనరీ మరణించిన తర్వాత ఆ ఖా� బభరీత చేయాలని ఆమె ప్రయాసపడింది. నేను సమరు�రాలని ఎంచితే మీరు నన్ను పంపండని పఫిడిలియా అడిగింది. ఆమె యిష్టపడినను, ఆమె తల్లిదండ్రులు దార ప్రయాణము చేయుట కిష్టత చూపలేదు. అందువల్ల పరా� ్యలో మషనరీగా మరోక మహిళ్ సంసిద�మయింది. ఆటంకాలవల్ల ఆ మషనరీ కూడా వెళ్ళలేకపోయింది. ఆ సందర్భాన్ని వాడుకూంటా పరా� ్యలో సేవ చేయాలనే ఆకాంకషలో పఫిడిలియా వెళ్ళి సాధించింది. పౌలు కూడా తివెాదిని సేవ్రై చాల ప్రోత్సహించాడు. అదే సందేశాలను సీవాకరిచి ఎంతో భక్తి ్రశద�లతో ఎవరితో విబేధాలు రానీయక గొడవలు లేకుండా జాగ్రతతపడుచూ అందరినీ గౌరవిస్తూ ప్రేమిస్తూ దేవుని చిత్తంలో గణనీయ

బూదిగంత విశావాస్ వీర వనితలు

97 సేవలు చేయుటకు నిరణయించు కోగలిగంది. దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకరత బలవంతుడు. అసాధారణ కార్యాలు చేయగల శక్తిమంతుడు. ఎవరిరకైనా అవరోధాలు తప్పవు. స్థిర సంకలపంతో ప్రార్థించి క్రీస్తు కోరిన సేవ చేయుటకు ప్రతి విశ్వాసి ధృడినిశ్చయంతో సాగిపోవాలి. అట్లే పఫిడిలియా సేవచేసి కీర్తిని పోందింది.

వవపవవ

సాక్ష్యం 82. వీ�తీవ �శ్రీవ్ష�వతీ

మేరి పఘ్లచ్చర్

కాలము : 1739-1815 పరిచర్య : మషనరీ ""మనము యోచన చేపసదము రండి" నెహెమ్యా : 6:7

దైవ ప్రేమలో దైవ సేవకులుగా సేవ చేయు స్రీతలు గొప్ప సేవలు చేస్తూ చరిత్రలో సామాన్యమైన వారైననా, గొప్ప ప్రశంసలు పొందిరి సేవలు చేసిన మేరీ పప్లచ్చర్ గొప్ప ప్రశంసలు అభినందన లందుకొన్నది. వివాహమునకు ప్రాధాన్యత నివవాక చాల కాలము సేవ చేసి వివాహ మాడిన వయససు 45 సంవత్సరాలగుట వింతగా తోచింది. అప్పటిలో పఫ్లిచ్చిరు గారి వయససు 55 సంవత్సరాలు. ""నీవు నన్ను పెండ్లాడావంటే నాతో పాటు నా సంఘాన్ని పెండ్లాడినట్లే" అన్నారు. భర్త మాట*్న గౌరవించింది. అక్షరాలా పాటించింది. అతి శ్రద్ధగా సండేసాకలు తరగతులు తీసికొని, చర్చి కార్యములన్నీ శ్రద్ధగా పాటిస్తూ పెద్ద సంఘములో వేదికపై నిలిచి కొన్ని నిమషాలు మాట్లాడగలనని ప్రాధేయపడింది. చాల సమరు�రాలని ప్రతిభగల తలాంతులు ప్రదర్శించి అనేకులను ఆశ్చర్యపర్చింది. భర్తకు 40 సంవత్సరాలు సహకారాన్ని చూపింది. భర్త మరణాంతరము తన బాధ్యతలు పూరతయయాయని తలంచగా వెుధడిస్టు సంఘసా�పకుడైన జాన్ వెస్లీ గారు లండనురమ్మని ఆహ్వానించారు. ఆమె నిరాకరించింది. ఆమె క్రొత్త పాస్టు వచ్చాక ఆమె చర్చి ఆవరణం నుండి దారంగా చిన్న యిల్లు తీసికొని ఒంటరిగా తన జీవితాన్ని ఆరంభించింది. ఆ సంఘములో ఆరాధన మాడుసార్లు జరికగవి. ప్రతిసారి ఆరాధనలో ప్రసంగానికి ముందుగా కొన్ని నిమషాలు బోదించుటక్లవాటు చేసికొన్నది. ఒక వారంలో కనీసం 5 సార్లు సువార్త బోధించే అవకాశాలు వుపయోగించు కోగలిగంది. కొన్ని వేలమంది ప్రజల ముందు ధైర్యంగా మాట్లాడేది. మంచి సువార్త ప్రకటించే అవకాశాలు దేవుడ� రీతిగా యిచ్చారని ఆమె దేవుని స్తుతించేది. జాన్ వెస్లీ ఆమె గణనీయమైన సేవలను, గంభీరమైన ఆత్మీయ సత్యాల వివరణ చేయు ప్రజ్ఞను ప్రశంసించేవారు.

బూదిగంత విశావాస్ వీర వనితలు

98

"వేరీసేవ చేయుటలో దైవ పిలుపు వుంది. ఒంటరి స్రీతగా క్రీస్తు కొరక నిలిచి పరిశుద్ధాత్మ నింపుదలలో మాట్లాడగల కొన్ని నిమషాల బోధ గొప్పగా ప్రతి హృదయాన్ని తాకి ప్రభావాన్ని కలిగస్తుందని" ప్రశంసించారు. ప్రతి విశ్వాసి విరామంగా సోమరిగా జీవించాలని క్రీస్తు ఎన్నడా ఆశించరు. ప్రతి వ్యక్తి తగిన రీతిగా దేవుడిచ్చిన తలాంతు మేరకు సేవలో నిమగ్నం కావాలి. అట్టి ధన్యకరవైన సేవ మేరీ పఫ్లిచ్చిర్ చేయగలిగంది వీరమనితగా నిలిచింది.

వవపవవ

సాక్ష్యం 83. �తీ�వేవతీ�సవ �శ్రీ�వసవఅవతీ

పప్రఫడరిక� పెఫ�్లడ్నర్

కాలము : 1800-1842 పరిచర్య : వైద్యసేవ

""నా కిష్టమే నీవు శుదు�డవు కమ్మని వానితో చెప్పెను" మారుక 1:41

ఒక్కొక్కసారి మనము దేవుని కొరకు చేయు ప్రతి చిన్న పని గొప్ప పఘలితాలనందిస్తాయి. ఎందరికో ఆహ్లాదాన్ని కలిగస్తాయి. 1836లో పప్రఫడరిక� ఆమె భర్త దియోడర్ యిద్దరూ కలసి జైలు సేవ చేయు ఆసక్తి కలిగ యండేవారు. స్రీతలు ఎకుకవ శ్రమ పడేవారు. వారికి ఆశ్రయము కలిగంచారు. వారిలో కొందరు వ్యాదిగ్రస్తులగుటచే ్రేదవారైనందన తగిన వైద్య సేవలు అందేవికావని వారి కొర్రై ప్రత్యేక ఆసప్రతి ఆరంభించారు. వైద్యసేవలో నర్సుల పరిచర్య చాల అత్యవసర వైనందన డబ్బులు ఖరచుపెటటక 6 మంది దీనులుగా పనిచేయు స్రీతలు సేవార్థము ముందజవేశారు. వారంతా ఆసప్రతిని నెలకొలిప సేవచేయసాగారు. వారికి పునరావృత స్థానాలు కలిగంచి అనాధ శరణాలయాలు, బాలికల ట్రయినింగు పసంటర్లు అన్ని కలిపి నిర్వహణ సంస్థలు బాధ్యత వహించారు. ఉద్యోగాలకు అనరు�లైన అసహాయులు అన్ని వయససులవారికి నివాసాలు నెలకొల్పారు. 30 సంవత్సరాలు సుదీర�సేవలు చేసారు. వీరి సేవలను ప్రశంసిస్తూ 100మంది వాలంటీర్లు మందుకు వచ్చారు. ప్రముఖ నర్స్ ఫ్లారెన్స్ నై{ింకగల్ ఆ సంస్థను దర్శించి వారి సేవలను చాల గొప్పగా కొనియాడింది. గాయపడిన పసైనికులకు వారంతా చేయు సేవను ప్రశంసించింది. త్యాగపూరిత సేవలను కొనియాడింది. పప్రఫడరిక� సేవచేస్తూ యితరులను సేవ్రై సిద్ధపరచిన విశావాస్ వీరమనిత జాభతాలో చేరింది.

బూదిగంత విశావాస్ వీర వనితలు

99

సాక్ష్యం 84. �అఅ�వ జీశీ�అరశీఅ�శ్రీ�అ్

ఆని జాన్సన్ పఫ్లింట్

కాలము : 1866-1932 పరిచర్య : పధ్య రచయిత్రి ""కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదము" హెా;్ర 4:16

ఎందరో విద్యావంతులై ఉద్యోగంలో జీవనం గడపగలరుగాని ప్రతిభతో ప్రజ్ఞను, తలాంతులనప్యోగించి అంకిత భావంతో త్యాగపూరిత సేవలందించివారు కొందర. ఆనీ పఫ్లింట్ అనే వనిత టీచరు ట్రయినింగు పూరతయిన తర్వాత ఒక సంస్థలో చేరి మాడు సంవత్సరాలు ఉద్యోగం చేయాలని కాంట్రాకుట వ్రాసి ఒప్పందము చేసికొన్నది. కాని రెండవ సంవత్సరములోనే వ్యాదిగ్రసతురాలయింది. కీళ్ళవాతం వల్ల భయంకర బాధను భరించింది. నడిచే శక్తిని కోలోపయింది. ఆ సమయంలో ఆమె తల్లిదండ్రుల మరణము బాధించింది. ఆమెకు ఆర్థిక యిబ్బందు లైదురయయాయి. ఆమె తన బాల్యంలో 9వ యేట ఒక పద్యము వ్రాయగలిగంది. తన తలాంతున్నీ నిరూపించు కోగలిగంది. ఉద్యోగిగా నిలిచి సేవ చేయదలచింది. ఆరోగ్యము లేని పరిస్థితుల్లో ఆమె అసహాయ పరిసి�తులైన్నో ఎదురొకన్నది. ఆమె వ్రాసే పద్యాలు జీవితంలో ఆర్థికంగా తోడాపటునిస్తాయిని ఆశించింది. తన బాధను మర్చిపోవాలని తలంచింది. ఆమె వంకరలు తిరగిన చేతులతో బాగా వాచిన వ్రేళ్ళతోనె తన రచనలను కొనసాగించింది. ఆమె నిస్సహాయ స్థితిలో యితరులకు నిరీక్షణ కలిగంచాలని చాల త్రించింది. గొప్ప రచనలను చేసి అనేకులను ఆశ్చర్య చకితులను చేసింది. ఆమె వ్రాసిన పద్యాలు ముద్రించుటకందించింది. ఎన్నో ప్రశంసలు అభినందలు ఆమెను చుట్టుముటాటయి. ఆ పద్యాల ద్వారా ఆత్మీయు ఉజ్జీవాన్ని ప్రోత్సాహాన్ని పొందామని అనేకులు సాక్ష్యమిచ్చారు. ఆమె అసహాయురాలని ఎంచి ఆర్థిక సహాయమందించేవారు. ఆమె వ్రాసిన పద్యాల భావనలో క్రీస్తు సమర్థత శక్తివంతమై, శాపం మీద లోకం పసైతాను మీద గొప్ప విజయమందించేవాడని తెలిపంది. లోక మర్యాదల ననసరించరాదని శ్రతువుపై బలమునిచ్చి శ్రమలో బాధల్లో యిబ్బందులలో హాని కలుగకుండా కాపాడు వాడు దేవుడే మన ఆ్రశయదుర్గముగా కోటగా ఉంటాడని నమ్మవుని కోరింది. యేసుక్రీస్తు మన మంచికాపరిగా కృపా కేషమాలతో కాపాడువాడు. బలహీనతలలో అపార్ శక్తినిచ్చి కృపలతో కాపాడువాడని ఆమె అనుభవాల ద్వారా తెలేపది. మంచి విశ్వాసిగా గొప్ప సాక్షిగా జీవించి మంచి పేరుపొందిన విశ్వాసిగా

బూదిగంత విశావాస్ వీర వనితలు

100 గురితంపు పొందింది. ఆమె రచనలు చాల అర్థవంతంగా నుండేవి. దేవుడు ఆకాశమును నీలిరంగుగా ఎల్లపుడా ఉండాలనుకోలేదు. జీవితం పూలబాటగా ఎల్ల కాలము ఉ ండదు. సార్యకాంతి మాత్రమే నిలిచి వర్షం రాదనలేదు. విచారాలు లేకుండా ఆనందాలు లేవు. బాధ లేకుండా శాంతి దొరకదు. అనుదిన శక్తిని దేవుడే యివవాగలడు. శ్రమలో విశ్రాంతినివవాగలదు. పై నుండి సహాయాన్ని నిత్యమా అందించగలడు. అపజయవెురుగని జీవితాన్ని అంతములేని ప్రేమనందిచగలడు. శ్రమలో క్రీస్తు చిత్తంలో ఆమె అనారోగ్యం నీ చిత్త సిది�ంచగా కని అంగీకరించి మౌనము వహించింది. మనకిచ్చే సమర�తలన్నీ ఆయన కృపద్వారా పొందగలమని ఆమె నమ్మి సేవ కొనసాగించింది. ఆమె తరం వారికి సేవ చేసి తరించిన ధన్యజీవి.

వవ

పవవ

సాక్ష్యం 85. ూ�బశ్రీ�అ��శీశ్వీ

పా�న పఘుట్

కాలము : 1891 - 1968 పరిచర్య : మషనరీ రోమా 8:31

""దేవుడు మన పకషముననుండగా మనకు విరోధి ఎవడు? మషనరీగా పని చేయు సమరు�లంతా ఎన్నోసార్లు ఎన్నో సంశయాలు, బాధలు విమర్శలను తప్పించుకోలేదు. పా�నా అమెరికాలో సరవాసుఖాలకు అలవాటయింది. కానీ మషనరీగా సేవ చేయాలని చైనాకు వెళ్ళాలని సిద్ధపడింది. సంఘపెద్దలంతా ఆమెను చైనాలో సేవకు సిద్ధపర్చారు. ఆమె మనససులో రహస్య ఆలోచన చుట్టు ముట్టినది. ఆమె ఆలోచనలలో ఆరోజుల్లో ఆడవారు వేదికలైకిక ధైర్యంగా ప్రసంగాలు చేయలేకపోయేవారు. ఆడవారికి బోదిస్తున్న సమయంలో స్థానిక మగవారంతా ఆమె సేవలను ఆటంకపర్చగలరని భయపడింది. ఆదే సమయంలో ప్రసంగంలో బోధకుని సందేశం ఆమెను చాల ్రపోత్సాహాపర్చింది.

క్రీస్తు మరణించి తిరిగి లేచినపుడు సమాధి వద్ద క్రీస్తుకు కనబడిన మొదటి వ్యక్తి మగ్దలేనె మరియు ఆడదైనా ఆమె మాట విని పేతురు క్రీస్తు సందేశాన్ని అందుకున్న వైనము ఆమెను ధైర్యపర్చింది. 1927లో కమయానిషుటలు ఆమెను వ్యతిరకించారు. ఎందరో విషనరీలు ఆ ప్రాంతాన్ని వదలివెళాిరు. పా�నా భయం లేకుండా స్థిరంగా అదే స్థలంలో నిలిచింది. ఆమె ఆదేశసతుల వస్ర్తాలు ధరించింది. ప్రతి గ్రామాన్ని చాల ఓరుపగా దర్శించింది. వారంతా క్రీస్తును అంగీకరించిన వారైనందున అనేక సంఘాలు

బూదిగంత విశావాస్ వీర వనితలు

101 సా�్రించబడ్డాయి. జపాను చైనా వారి యుద్ధకాలంలో అందరూ భయపడే రోజుల్లో నిర్బుయంగా నిలిచి 19 సంవత్సరాలు తిరుగులేని సేవచేసిన వీరమనితగా నిలిచింది.

వవపవవ

సాక్ష్యం 86. వీ�తీస్త్ర�తీవ్ �వశ్రీశ్రీ �శీ�

మారగరటు పెఫల్ ఫాక్స్

కాలము : 1614 - 1702 పరిచర్య : రెలిజియస్ సొపసైటి ఆఫ్ పప్రండ్స వ్యవస్థాపకులు

""ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసియండెను" అపో 9:36

చాల మంది భక్తుల జీవిత చరిత్రలు తరచి చూస్తే వారి వివాహ అనుభవాలు చాల అశ్చర్యంగా వింతగా వుంటాయి. జార్జి ఫాక్స్ గారి శక్తివంతమైన పరిచర్యలు, వారి అనుచరుల హింసలు కష్టాలు చాల హృదయ విదారకరవైనవి. జైలుపాలైనవారు ఎకుకవ ఉండేవారు. ఇం^్లషు వారి అనుభవాల్లో మారగరట్ పెఫల్ జార్జి ఫాక్స్ గా]్న కలసినపుడు 1652లో వారింటికి ఆహ్వానించింది. ఆయన వేసికున్న సాట్ అందాన్ని వరిణంచింది. మంచి రూపంలో నున్న ఆయన వస్ర్తాలతో సహా వరిణంచారు. ఆయన ఆకృతితతో పాటు క్రీస్తు గార్చి గొప్పగా వరిణంచి అనేకుల హృదయాలను ప్రభవు పైపుకు తరలించాడని గొప్పగా ప్రశంసించింది. త్వరలో ఆయన ప్రేమలో పడింది. 1669లో వివాహానికి సిద్ధపడ్డారు. ఆయన అనుచరులను కేవాకర్లు అనిపిలిచేవారు. వారికి హింసలు శ్రమలు త్రేపవి

(�బ�సవతీర) కావు. ఆ శ్రమలన్నీ భరిస్తూ యితరుల కేషమాన్ని కాంక్షించేది. ఉజ్జీవ సరభలను నిర్వాహించుటలో తీవ్రమైన ఆసక్తి కనపర్చిది. మొదటిసారిగా జైలుపాలయినపుడు చాల బాధతో ఓరచుకున్నది. 4 సంవత్సరాలు శ్రమపడి ధైర్యముతో క్రీస్తును వెంబడించింది. ఆ రీతిగా 70 సంవత్సరముల వయససు వరకు సేవ చేసింది. 70 సంవత్సరములో లండను అధికారులను సంప్రతించి క్రొత్త శాస్సం తయారు చేయాలని కోరింది. 1689లో రాజైన జేమ్స్ గారు సహనము గార్చిన చటటముపై సంతకము చేశారు. ఆమె తన దగ్గర తర్బీదు పొందిన స్రీతలను గమనిసేత వారంతా కానుపలు చేయు మడ్వైపఫ్ ట్రయనింగు నేరచుకొన్నవారు, సువరీతకరణలో ప్రతిభ గలవారై యున్నారు. విధవరాళుి పరిచర్యలో చేయుట. జైలుపాలై తిరిగి వచ్చిన వారికి తగిన జీవనోపాధి కలిగంచు పనిలో పేల పట్ల అపార దయ చూపింది. డోరాక చేసిన సతాకర్యాలు చేయగలిగందని ప్రశంసించారు. మన జీవితాల్లో దేవుడు కోరిన సేవలు

బూదిగంత విశావాస్ వీర వనితలు

102 చేయుటలో తగిన రీతిగా తర్బీుదుపోంది క్రీస్తు కొరకు శ్రమించి విశావాస్ వీరమనితల జాభతాలో నిలుచుట శ్రేష్ఠమైన పరిచర్యగా గుర్తించాలి.

వవపవవ

సాక్ష్యం 87. వీ�పవశ్రీ �తీ�అష�ర

మాబైల్ ఫ్రాన్సిస్

కాలము :1880 - 1975 పరిచర్య : మషనరీ

""క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచు కొనెను" హెబ్రీ : 11:24

క్రీస్తును వెంబడించ గోరు వారికి శ్రమలు తప్పవు. ఈ లోకంలో శ్రమ కల్గును. ధైర్యము తెచ్చుకోవాలన్నారు. సవాళ్ళ సమస్యలు ఎదురొకనుట తప్పదు. గొప్ప నిరణయాలు ధైర్యంగా చేయాలి. దేవుడు స్పష్టమైన చితాతన్ని గ్రహించాలి. 1930లో మషనరీల సదససులో ఒక మషనరీగా నున్న ఫ్రాన్సిస్ మేభల్ గారి సలహాను కోరారు. ఆయన తన నిరణయాన్ని చెపపవలసివచ్చింది. జపానులో నిలిచి సేవ చేసింది. ఆ రోజుల్లో ఆర్థిక యిబ్బందులు అధికంగా ఎదురొకవలసి వచ్చింది. బససులో ప్రయాణము చేయవలసి వచ్చేది. శ్రమపడి సువార్త బోధించింది. కొన్నిసార్లు పసైకిలు మీద ప్రయాణము చేసేది. పెండ్లి ద్వారా కొన్ని సమస్యలు తీరగలవని ఆశించింది. కాని ప్రభువు చిత్తములో అవివాహితగా ఉండాలని గ్రహించింది. 1946లో జపాను విమానాల పెరల్ హార్బర్ను చుట్టుముట్టిన సమయంలో ఆమెను యింట్లోనే నిర్బందించారు. గవర్నవెంటువారి ఆశ్రమంలో ఆ్రశయమచ్చారు. ఆమె తానున్న ప్రాంతంలో గొప్పసాక్షిగా జీవించింది. ఆమె తీసికోగల నిరణయాలు కి�షటవైనవని తెలిసిననా ధైర్యంగా ఎదురొకన్నది. సులబభవైన పద్దతుల ద్వారా సుఖపడాలని ఆశించలేదు. భారమైన హృదయంతో ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుని చితాతన్ని కనిపెట్టింది.

ఆమె గతంలో చాల దు'ఖపూరితవైనదిగా నిలిచింది. ఆమె యవ్వన కాలంలో ఒక యువకుని ప్రేమించగా వివాహ సమయం సమీపించిన కాలంలో మరణించాడు. రోజు అతని సమాధి చేరి దు'ఖంతో ఏడ్చేది. ప్రభువు ఆమెతో మాట్లాడాడు. ""అవ్మా, చనిపోయిన నీ ప్రియుడు పరలోకంలో నాతో చేరి ఆనందిస్తున్నాడు కదా! క్రీస్తు ప్రేమ తెలియని నశించేవారి కోసం ప్రారి�ంచేలేమా? ఆ మాటలు ఆమెకు నీరికషణను కలిగంచాయి. ఆమె ఆ తర్వాత సాకలు సా�్రించి బోధించుట కారంభించింది. ఒక స్థానిక పాస్టు గారు వచ్చి బోధించేవారు. గొప్ప ఉజ్జీవము ఆరంభమైంది. ఆ ప్రసంగాల

బూదిగంత విశావాస్ వీర వనితలు

103 ప్రభావము గ్రహించిన కొందరు ఆమెను ఆహ్వానించారు. ఆమె తన 19వ యేట నుండి మషనరీగా తన జీవనాన్ని కొనసాగించింది. ఆమె సమర�తలను తలాంతులనన్నీ వినియోగించింది. దైవరాజ్య సా�పనకు బలంగా ఉపయోగపడింది. క్రీస్తు నందు నిలిచి యండుటకు పఘలించుటకు ప్రయతి�ంచాలని హెచ్చరించేది.

క్రీస్తులో నిలచియుండుట, క్రీస్తు మాటల్లో నిలిచి యండుట, క్రీస్తు ప్రేమలో నిలిచి యండుట ప్రతి ప్రైస్తవుని కరతవ్యము. యెహోషువా వలై నేనును నా యింటివారును యెహోవాను సేవించాలనే తీర్మానము మనకుండాలని హెచ్చరించింది. క్రీస్తు సేవ చేయుటకు ఎందరో ప్రతిభావంతులు గొప్పవారు, సమర్థులు అధికారులు అవసరము లేదుగానీ, అతిపేదవారు, సామానయలు, చేపలుపట్టువారు దేవునికి కావాలి. చిన్న పనులే గొప్ప పఘలితాన్నిస్తాయి. ఒక చిన్న మంచిమాట, మంచి ప్రేమతో చిరునవువా, ఒక ఆహ్వానము, ఒక స్వరము, ఒక నాణైము, యివన్నీ ప్రభు సేవకందిసేత దేవుడే దానిని విరిచి ఆశీర్వాదించి గొప్పగా మార్చగల సమర్థుడు. మేభల్ సేవలో గొప్ప సాక్షిగా నుండి విశావాస్ వీర వనితగా కీర్తి శ�షురాలయింది.

వవపవవ

సాక్ష్యం 88. జుశ్రీ�ఓ�పవ్� �తీవవఎ�అ

ఎలిజబైత్ ్రపీవెున్

కాలము : 19వ శతాబ్దము పరిచర్య : మషనరీ హతసాక్షి ""యేసుక్రీస్తు ఆత్మ సమృది�కలిగనది" ఫిలిప్పీ :1:20

మషనరీ సేవలన్నీ త్యాగపూరితము. 1851లో ఎలిజబైత్ జాన్ వీరిద్దరూ వివాహమయిన 5వారాలలో ఇండియాకు ప్రయాణమయయారు. వారు చేరిన ప్రాంతంలో ఆ దేశపు భాషను మాట్లాడాలని ఆశించి వెంటనే నేరచుకున్నారు. క్రొత్త మషనరీలుగా ఎన్నో విషయాలు సవర�ంచుకోవలసి వచ్చింది. ఎంతో త్యాగం ప్రేమలేనిచో మషనరీలుగా సేవ చేయుట చాల అసాధ్యము. ఆ ప్రాంతంలో ఇం^్లషు వారు నివసించుట కిష్టపడక వారిని తరిమవేసే ప్రయత్నాలైన్నో చేయగా వారు చాల నిరుత్సాహాల నెదురుకన్నారు. 1858లో చాల శ్రమ పడ్డారని చరిత్ర వుంది. ఒక వారం రోజులు వర్సగా భయంకర ్రశమలనెదురొకన్న తర్వాత ఒక ఉదయం 7 గంటల ప్రాంతంలో వారిద్దరూ మరొక ముగ్గురు మషనరీ జంటలతో ఆరుబయట విహారానికి వచ్చినడసతున్న సమయంలో అతి దారుణంగా హింసాయుతంగా వరందరినీ తుపాకీ గుళ్ళకు బలిచేసి భయంకరంగా చంపేసారు. దేవుని చిత్తంలో మంచివారంత

బూదిగంత విశావాస్ వీర వనితలు

104 యిట్టి ఘోరమరణము పాలగుటకు సకారణాలు నిత్యత్వం మాత్రమే నిరూపించగలవు. వీరు క్రీస్తు సాక్షులై కీర్తి శ�షులయయారు. హల్లెలూయా. ""యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది" కీర్తన 116 : 15

నీతి మంతుల మరణం దేవునికిష్టవైనదని గ్రహించాలి. నమ్మకంగా దేవుని సేవించనవారంతా దేవుని చెంతకక చేరగలరని నిరీక్షణ కలిగ ఉందాము. మన కాల గతులన్నీ దేవుని వంశంలోనె ఉంటాయి. భవిష్యత్తు తెలిసిన దేవుడే మనలను నిత్యత్వానికి నడిపిస్తారు.

వవ

పవవ

సాక్ష్యం 89. �శ్రీశీతీవఅషవ ళ్వ�సవశ్రీ

ప్లారెన్స పసప�డల్

కాలము : 20వ శతాబ్దము పరిచర్య : మషనరీ

""దేవుని ఎరిగినవారు మాత్రమే విలువైన శక్తిని పొందగలరు. వార గొప్ప కార్యాలు తలపెడాతరు" చేస్తారు. దానియేలు 11:32

ఫ్లారెన్స్ జీవితంలో గొప్ప దర్శనాలు పొంది వాటిని అనసరిపూత సేవ చేయగలిగంది. ఒకసారి 1927లో ప్రార్థనలో నుండగా తన మనససులోకి నల్ల శరీరంలో నున్న వారు ఆ జాతివారు ఏడసతూ కనిపంచారట. మా కొర్రై ఏదైనా సహాయము చేయగలరా? అని ప్శ్నంచినట్లు దర్శనములో చూచి ఆశ్చర్యపడింది. దేవుని పిలుపు ఆమెను మషనరీల సేవ్రై పిలుచుచున్నట్లుగా స్పష్టంగా గ్రహించింది. నేను చాల పిరికిదాన్ని. నాకు చదువు కోరినంత లేదు. 8వ తరగతి వరకే చదివాను అని దిగులుపడింది. నేను మషనరీ విద్యకు అరు�రాలనా కాదా? అని తలంచింది. ఆ తర్వాత హైస్కూలు చదువు పూర్తి చేసింది. నర్సు ట్రయినింగు పూర్తి చేసింది. మషనరీ కోర్సు కూడా చదివింది. 35వ సంవత్సరములో ఆమె లిభరియా దేశానికి మషనరీగా వెళ్ళింది. ఒక కుషుటరోగం గల వ్యక్తికి సేవ చేయగా ఆ వ్యక్తి ఆమెను వదలక ఆమె చెంతనే ఉండాలని కోరుకున్నాడు. వరా�కాలంలో వారికి ఆశ్రయము కావాలని ఆశించింది. 350 ఏకరాల విశాల స్థలాన్ని ఆజాతి అధికారులు ఆవెకందించారు. ఆ్రశమములోని వారంతా అవసరములో ఆశ్రయం కోరినవార. కొందరు అంగ వైకల్యము గలవారున్నారు. 80 భలిడ్ంగులు ని]్మంచారు.

బూదిగంత విశావాస్ వీర వనితలు

105

1954లో యిద్దరు మషనిరీలు సహకారులుగా విచ్చేసారు. వారు ప్రతిరోజు 500 మంది కుషుటరోగులకు వైద్య సేవలందించేవారు. యీ అనుకూల వస్తులన్నీ వారికి నాతన నిరీక్షణ నిచ్చింది. 1957 వ సంవత్సరంలో వి.ఎస్. డబోవేన్ ఆ ప్రాంతీయు లిభరియా ప్రెసిడెంటు గొప్ప ఘనత గల భరుదునిచ్చి ఆమెను సన్మానించారు. ఆమె అంతటి గొప్ప అనుభవానికి ఆర�తనిచ్చినది ఆమె నిసావార�సేవయే. మొదటి పసీతగా అంతటి భరుదును గ్రహించింది. యింతటి విలువైన స్న్మానము పొందుటకు ఆమె ప్రార్థన విలువలను గ్రహించింది. ప్రార్థన ద్వారా మృతులు లేపబడతారు, దాతల సహాయం పొందగలరు. ఎముకలు జీవించగలవు. ముఖం ప్రకాశం కలిగంచు ప్రభావము గలది. యిట్టి ధన్యత ద్వారా గొప్ప కార్యాలు సాదించగలిగంది. అందువల్ల విశావాసంతో వీరురాలై దీిరురాలై క్రీస్తు భడడ్గా నిలిచింది. మంచి సేవ్వారా మంచి పేరు పొంది దేవుని స్తుతించింది.

వవపవవ

సాక్ష్యం 90. �తీవ జుశ్రీ�ఓ�పవ్�

ఎలిజబైత్ పప్రఫై

కాలము : 1780-1845 పరిచర్య : మషనరీ ""బీదలు ఎల్లప్పుడు మీతో ఉన్నారు" మారుక 14:7

క్రీస్తును ప్రేమించిన మరియు ఉత్తమమైన దానిని ఎన్నుకున్నదని గొప్ప ప్రశంసలనందుకున్నది. అట్టి ధనయరాలిగా పప్రఫై గొప్పగా క్రీస్తును ప్రేమించింది. ఆమె తన సేవా సమయంలో లండనులో నయాకగట్ ్ర్రిజన్ను 1814లో దర్శించింది. ఆడవారైన ఖైదీల యొక్క దీన గాధలు శ్రమలు మాల్గులన్నీ విన్నది. వారి బిడ్డలు తల్లుల నీడలో ప్రేమతో జీవించుటకు దారమయయారని దు'ఖపడింది.

ఆ రోజుల్లో జార్జి ఫాక్స్ గారి అనుచరులైన కేవాకర్లు చాల శ్రమలను ఎదురొకనేవారు. అన్ని అనుకూలమైన సదుపాయాలు ఆర�తలు లేకపోయినను వారందరికీ చలికి వెచ్చని బటటలనందించేవారు. వారి కొరకు బైబిలు చదివి వినిపించేది. 1817లో కొందరు స్రీతలను ఆప్యాయతతో వారి అవసరాలు తీర్చి ఆదరించింది. ఆమె నిరాడంబర జీవితము, అనామకులను ప్రేమించుటలో నిజాయితీ, స్థానిక అధికారులు గొప్ప వ్యాపార వేతతలు గుర్తించారు.వారు కూడా కొంత సహకార మందించారు. 1823లో భ్రటిష్ వారి జైళ్ళను పునరుదీ�కరించగా ఆ ఒక్క స్రీత శ్రమ

బూదిగంత విశావాస్ వీర వనితలు

106 పఘలితంగా ఎందరో మేలుపొందారు. 1823లో ్ర్రిజన్ యూక�ట ఆరంభవుయింది. సమస్యల్రై ప్రార్థించుట ద్వారా క్రీస్తు ప్రేమను కనపర్చగలము. మన సామర�్యమును బట్టి మనము పని చేయాలి. గణనీయ సేవలందించి క్రీస్తు కొరకు ప్రయాసపడిన వీర వనితల కీర్తి శాశ్వతంగా నిలిచిపోయింది.

వవ

పవవ

సాక్ష్యం 91. జ���శ్రీశ్రీ� వీ�తీ్�అ

సివిల్లా మారిటన్

కాలము : 1866-1948 పరిచర్య : గీత రచయిత్రి

""మీ తండ్రి పసలవులేక ఒకటై�న నేలను పడదు" మత్తయి 10:29

ప్రభువు నందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని పౌలు హెచ్చరించాడు. మీరు శ్రమలో నంటే దినయలు సంతోషించి ఆనందించాలి. పరలోకములో మీకు ప్రతి పఘలముంటుదన్నారు. ఒక విశ్వాసి, ఆమె భర్త యిద్దరూ దైవ సేవకులే. సివిల్లా అనే యువతి వారి ఆనందం గమనించి ప్రశ్నించింది. వారిద్దరూ ప్రమాదంలో కాళ్ళు పొగొట్టుకొని జారెడు కుర్చీకి పరిమతమయయారు. వారు ఆనందంగా జీవించేవారు. పిచ్చుకను కనిపెట్టి చూస్తానన్న దేవుని వాగ్దానం నమ్మి వారిని దేవుడే సంరక్షిస్తున్నారని నిరీక్షణ కలిగయున్నారు. మమ్ములను ఆయన రెక్కల క్రింద ఆ్రశయముగా కాపాడు దేవుడు కునకడు నిద్దపోడని నవ్మారు. ఆమె మాట*్న విన్న తర్వాత మంచి పాటను రచించింది. చారర్లస్ గాభ్రయేలు గారు ఆ పాటకు రాగమచ్చారు. ఇదిెల్ వాటర్స గారు ఈ పాటకు ప్రసిది�గాంచు ధన్యతనిచ్చారు. వీరి కృషిపఘలితంగా భ�్లగ్రహెాం గారి మీటింగులలో ఈ పాట పాడగా వేలాది ప్రజలు గొప్పగా ప్రశంసించారు.

""నాలో నీలినీడలైందుకు ఆవరించాలి? నేనెందుకు నిరాశపడాలి? నా హృదయం ఒంటరిగా ఎందుకుండాలి? ఎందుకని? నీనెపుడు పరలోకాన్ని కాంక్షించాలి? దేవుడే నా భాగవైయున్నారు. యేసు నా సన్నిహిత స్నేహితుడు. ఆయన కండ్లు చిన్ని పిచ్చుకను సహితం గుర్తించి పోషిస్తున్నాడు. నన్ను కూడా కనిపెడతున్నాడు చింతేల? పిచ్చుక వెల అతి సవాలపమే. కాసుఖరీదు వుండవచ్చు. నీవు అనామక వ్యక్తివి కావచ్చు. తల్లిదండ్రులు నీకు దారంగా జీవించవచ్చు. స్నేహితులు విడనాడవచ్చు. యేసు నిన్ను విడువడు ఎడబాయడని నమ్మి సాగిపో. సివిల్లా సేవలలో

బూదిగంత విశావాస్ వీర వనితలు

107 పాటల ధ్యానాలు గంభీరవైనవై హృదయాలను తాకేవి. దివాతియో 7:6

మనము దేవుని ప్రతిషిటత జనముగా నిలిచి ఆయన అధికారంతో జీవించు బాధ్యత గల వారము గనుక ఆయన ఏరాపటులో నున్న మనము నీతి పరిశుద�తతో జీవించాలి. ఆయన మనలను ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన పిలుపును ఎన్నడా మర్చిపోరాదు. ఆయన గుణాతిశయములను ప్రచురించుట్రై నియమంచబడ్డామని నవ్మాలి. మనలను ప్రేమ చేత విమోచించారు ఆయన నిరో�షవైన రక్తము ద్వారా విమోచించుట్రై ఈ లోకంలో జీవించి త్యాగపూరిత సిలువ రకతం ధరపోసి రక్షణనందించిన క్రీస్తు కొరకేమ చేయగలము? రక్షణ పాత్రను చేతబట్టి ఆయన కృప్రై ఎదురు చూచిన సివిల్లా సాక్ష్యం అనసరిదా�ం.

వవపవవ

సాక్ష్యం 92. �అ� �స్త్రసశీఅ

�నా ఆగడ్న్

కాలము : 19వ శతాబ్దము పరిచర్య : మషనరీ ""మీ ప్రయాస ప్రభువు నందు వ్యర�ంకాదు"1 కొరింథీ 15:58

దైవ సేవలకులుగా పరిచర్య చేస్తూ సమర్థవంతమైన బోధకులుగా జీవించ లేకపోవచ్చుగాని, వారిలో కొందరు సంగీతంలో నేరపరులుగా దేవుని చాల ఘపరచువారిగా నంటారు. �నా కూడా చాల ప్రజ్ఞగల వకత. ఆమె ప్రసంగాలతో పాటు పాడే పాటలు చాలా శ్రావ్యంగా వుండేవి. ఆమె చాల చురుగాగ సేవ చేస్తున్న కాలంలో తండ్రి పక్షవాతం వల్ల మంచము పటాడ్డు. సేవను ప్రక్కన పెట్టి తండ్రి పరిచర్యలో �నమయింది. ఆయనకు భోజనము తయారు చేయుట, బట్టలు ఉతకుట భోజనము నోటికందించు బాధ్యతలు సవాకరించింది. ఆమె ఆలోచనలన్నీ పద్యాల రూపంగా పాటల రూపంగా వ్రాసింది. నీవు ఏ ప్రాంతంలో నున్నావో ఆ చోట నీవు వెలుగు విరజివ్మాలి. వికసించి పుష్పించాలి. ఈ పాటలు �నా చారర్లస్ గాభ్రయేలు గారి కందించగా ఆయన అందంగా పాట భావమునకు శక్తివంతంగా యిచ్చి రాగాన్ని మలచారు. ప్రముఖ సువార్తికుడైన బిల్లీ సండే గారు ప్రశంసించారు. ప్రముఖ ప్రసంగీకులంతా యీ పాటను వారి ఉజ్జీవ సరభలలో వుపయోగించారు. 1916లో పోలిటికల్ ర్యా�లలో ఈ పాటను పాడారు. ఈ పాట ద్వారా చాలమందితో ఆమెకు పరిచయయలేరపడ్డాయి. ఆమె గొప్ప స�లాలల్లో ప్రసంగించలేదు. కానీ మాటలు పాటలు భావాలు ప్రపంచమంతా గుర్తించే రీతిగా

బూదిగంత విశావాస్ వీర వనితలు

108 దేవుడు తన తలంపులను దీవించి విసతరింపజేసాడు. గొప్ప పనులు చేసి బహిరంగ ప్రశంసలు కోరనవసరతలేదు. దారానికి నీ వెలుగు అందాలని ఆశ్వద్దు. నీ సమీపంగా నీవు చేయగల పనులైన్నో వున్నాయి. నీవేమాలనున్నా చీకటిలో చిన్న చిరు దీపంగా జీవించు. నీవు కోరినట్లు నీ జీవితం లేదా? తెరిచిన పుస్తకం వలై నీకు పరిస్థితులు స్పష్టంగా లేమా? నీవే పైకి చూడు. నీ స్థితి మారగలదు. నిరీక్షణ వీడకు. భావాలు నేరచుకో.

వవపవవ

సాక్ష్యం 93. జుశ్రీ�స్త్ర�పవ్� ��తీతీవ్

ఎలిజబైత్ గారెట్

కాలము 1805-1855 పరిచర్య : మషనరీ ""యెహోవా యిచ్చిన యెహోవా తీసికొనిపోయె యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక" యోబు 1 : 21

కొందరు మంచి విశ్వాసులు నాటి అది ప్రైస్తవులను పోలి, వారి ఆస్తిని క్రీస్తు సేవలో వినియోగించిన వారెందరో వున్నారు. చికాగోలో మేయరు అగసీటన్ గారెట్ గారి సతీమణి ఎలిజబైత్ చాల గొప్పగా పేలకు సంస�లకు, దానము చేయుట ద్వారా పేరు పొందారు. ఆమె భర్త మరణము తర్వాత ఆమెకు చాల ఆస్తి సంక్ర్మంచింది. ఆ ఆస్తిని ఉపయోగకరంగా ఎలా వినియోగించాలి? అంటా అలోచించి ప్రైస్తవ కళాశాలలకు దానముగా తనసొవ్మునిచ్చి యవ్వనస్తులు బాగుపడగలరని ఆశించింది. 1885 వ సంవత్సరములో 250 వేల డాలర్ల సొవ్ము ఆమె దైవ కార్యాల్రై విరాళ్ంగా యిచ్చింది. ఆరోజుల్లో ఒక పసీత ద్వారా గొప్ప సొవ్ము చేరుట వింతగా ఉండేది. ఈమె దానం గురించి వెుడిస్తు వారు అభినందించారు. ఆమె దు'ఖ బాధల్లో ఆమె దాతృత్వము కొనియాడదగినదే. ఆ రోజుల్లో 4 సంవత్సరాల కుమారెత కలరా వ్యాధి ద్వారా మరణించింది. ఆ తర్వాత కుమారుడు మరణించాడు. ఆ తర్వాత వ్యాపారంలో పరంపరగా నషాటలు సంభవించాయి. అయినప్పటికీ ఆమె తన సొవ్మును దానాలుచేసి దేవుని ఘనపర్చింది. విషాదము నుండి దైవసేవ్రై సమయాన్ని, సొవ్ము వినియోగించగల సాపుర్తి ఆమె నుండి నేరచుకొనగలము. ఎన్నో శోక బాధలు, కన్నీటి లోయలలో దేవుని చితాతనికి లోబడి మంచి పనులు చేయుట్రై తలపెట్టింది. వట్టి మాటలతో దేవుని సంతోషపెటాటలని చాలమంది ప్రయతి�స్తారు. కానీ దాన ధర్మాల ద్వారా క్రీస్తును సంతోషపెట్టుల ్రశ�షటవైన పనిగా ఎంచాలి. పరిచర్య

బూదిగంత విశావాస్ వీర వనితలు

109 స్యయంగా కష్టం ద్వారా, చేసి దేవుని సేవ రూపంగా క్రీస్తును సంతోషపెట్టుగలము. గీతాలు వ్రాయుట ద్వారా వేదికపై ప్రసంగించుట లేదా పాటలు పాడుట ఆరాధించు విజ్ఞాపన ప్రార్థనలు చేయుట ద్వారా, దేవుని హాృదయానుసారులుగా జీవించగలము. ఎలిజబైత్ ఆమె భర్త ఆస్తిని దానం చేసి క్రీస్తు కోరిన పనులు చేయుట ద్వారా క్రీస్తును ఘనపర్చింది. కొరర్న� దేవుని దృష్టికి మంచి యాదార� వర్తనుడైనందున నీ ధర్మకార్యాలు నీ పనులు నా దృష్టిలో నున్నాయని క్రీస్తు ప్రశంసించారు. ఆత్మీయంగా మరింత ఎదగాలని పేతురు దర్శనం ద్వారా ఆ యింటికి నడిపించి అనేకులు ఆత్మీయు మేలు పొందు ధన్యత నిచ్చారు. నీ తలాంతు నీవు గుర్తించగలావా? విశ్వాసమును బట్టి విశావాస్ వీరుల కార్యాలు చేయుటకు సంసిద�మా?

వవపవవ

↑ పైకి / Back to top