Chapter 4 of 20

సాక్ష్యాలు 23–37

Photograph from page 50 of Bhoodigantha Visvaasa Veera Vanithalu
పేజీ 50

సాక్ష్యం 23. జు��అస్త్రవశ్రీ�అవ దీశీశీ్�

ఎవాంజిలిన్ బాత్

కాలము : 1865-1950 పరిచర్య : సాలేవాషన్ ఆర్మీ జనరల్ ""నాకు మొఱ్ఱపెట్టుము. నేను నీకు ఉత్తరమిచ్చెదను"

యిర్మయా 33:3.

ఎవాంజలిన్ భక్తి గల తల్లిదండ్రుల పెంపకములో పెరిగింది. కాధరిన్, విలియవ్ గార్లు చాల ప్రతిభగల ప్రసంగీకులు వేదికపై నిలిసేత గొప్ప అధికారంతో గంభీరంగా ప్రసంగించే ప్రఖ్యాతి గడించారు. 30 సంవత్సరాలుగా రక్షణ పసైన్యాన్ని అమెరికాలో నిరివాఘ్నంగా నడిపించారు. నయా జైర్సీలో మరికొన్ని ప్రాంతాలలో నిర్వాహించిన విాటింగుల్రై వేలజనాలు విచ్చేసేవారు. గంటలకొలది వాక్యం వినేవారు. గొప్ప ఆత్మీయ సత్యాలను గ్రహించి అధ్యాత్మిక పరిపక్వత పొందేవారు. 1931లో సాలేవాషన్ ఆర్మీ జనరల్గా పదవిలోనుండి ప్రపంచం కొరకు దేవుడు

(�శీతీశ్రీస టశీతీ

అనే పేరున అనేక ప్రాంతాలలో విాటింగులు నిర్వాహించారు. ఇండియాలో �శీస) 2 వేలమంది పైగా కూడిన సదససులో ప్రసంగించారు. వారిలో ఒకరి సాక్ష్యం విన్నపుడు జనరల్గారి ప్రసంగము ఆశ్చర్యకరుడైన యేసు అన్న అంశము చాల గొప్పగా ఉంది. మా హృదయాలను తాకింది. ఒక్క విాటింగులోనే 5 వేల మంది గొంతెతిత ప్రార్థించగా విన్నాను. క్రీస్తు ద్వారా విమోచన అనే అంశము కోసం కనిపెడతున్నామన్నారు. శక్తిగల క్రీస్తు నామమే గొప్ప ఆయుధము గొప్ప సంచలనము కలిగంచే శక్తివంతమైన ప్రసంగాలు చేయుటకు ఆత్మలో నింపబడిన ప్రసంగీకులే కావాలి. క్రీస్తు ద్వారా గొప్ప కార్యాలు సాధించు సమర్థత, ప్రగతి సాధించు విధానాలు నేరాపలి. అది క్రీస్తు తాకిన విశ్వాసులకే సాధ్యము. ఎవాంజలిన్ బాత్గారి సన్నిహితులంతా గొప్ప విశావాసులైన స్రీతలే. ఆమె బాత్ వంశానికి అతి అమూల్యమైన పెన్నిధి. ముద్దు భడడ్ అని పేరు. 1904లో

బూదిగంత విశావాస్ వీర వనితలు

30 జాతీయ కమాండరుగా నుండగా కొందరు అసాయపరులు ప్రసంగించు వేళ్లో కుళ్ళిన టవెాటాలు విసిరారు. వారమ లక్ష్య పెట్టలేదు. దేవుడిచ్చిన అదిక్యత గౌరవాలు ఎవరా దొంగిలించలేరు. వుడ్రో విల్సన్ ప్రెసిడెంటు గారు చాల ప్రశంసలు అవార్డులు వీరికందించారు. మొదటి ప్రపంచ యుద్ధంలో ్రఫానసు వారికి ఎవాంజిలిన్ సహాయపడాలని కోరింది. ఎందరో యువతీ యువకులను తరీపుదు చేసి గొప్ప గురితంపు తెచ్చారు. ఎవాంజిలిన్ పరిచర్యలో ప్రత్యేకత ఏదనగా కొందరి స్రీతలలో యుద్ధ బూమలో నున్న వారిరకై వాక్యము చదివే వారు , గాయపడిన వారికి బాధలో బైంగలోనున్న వారికి సాపుర్తి, ఆదరణనిచ్చే రీతిగా సిద�పర్చింది. వీరిని డోనట్ యువతులని ప్రపంచమంతా కీర్తిని పొందారు. అనామకంగా గొప్ప సేవలు చేయువారుగా పసైనికుల సంరక్షణ నిచ్చు గురితంపు పొందారు. అందుబాటులో అంకిత భావంతో పని చేయువారికి మరికొన్ని అధిక బాధ్యతలను ప్రభువందిస్తారు. దేవునికి వెు��పెట్టినపుడే గొప్ప విషయాలు తెలుస్తాయి. పసైనికులు సేవలు ఉజ్జీవ సరభల నిర్వాహాణలు, పసైనికులకు పుస్తకాల పరిచర్య, డోనట్ రుచిగల వాసనలు వర్షం రోజు అవాంతలు వచ్చినను పసైనికులకందించుట ద్వారా ఆత్యానందం కలిగంచేవారు. 9వేల డోనట్లు ఒక్క రోజులో తయారు చేయించి పసైనికులందించింది. స్రీతగా తల్లి ప్రేమతో ఎందరో అభాగయలకు ఆదరణ నిచ్చిన గొప్ప తల్లి ఎవాంజిలిన్ వీర విశ్వాసిగా నిలిచింది.

Photograph from page 51 of Bhoodigantha Visvaasa Veera Vanithalu
పేజీ 51

వవపవవ

సాక్ష్యం 24. జ�్�వతీ�అవ వీబఎటశీతీస

కేధరిన్ మవ్ ఫోర్డ్

కాలము : 1829-1890 పరిచర్య : రచయిత, సాలేవాషన్ ఆర్మీ వ్యవసా�పకురాలు

"" నీ ధర్మశాపసతము నా రకంతో ప్రియముగా నున్నది" కీర్తనలు 119:97

సాధారణంగా మంచి తల్లుల పెంపకంలో అతి ప్రఖ్యాతి గాంచిన వీర విశావాస వనితలు తరీపుదు పొందగలగనేది నిత్య సత్యము. ప్రపంచ వ్యాపతంగా గణనీయ సేవలకు, భక్తికి ప్రాధాన్యత గల సాలేవాషన్ ఆర్మీ సా�పకురాలైన కాధరీన్ తల్లి మవ్ఫోర్డ్ గారు

బూదిగంత విశావాస్ వీర వనితలు

31 ఆమె కుమార్తెను అతి బాధ్యతతో పెంచింది. కాలయాపన చేయక, శ్రద్ధగా మంచి భక్తిగల పుస్తకాలు చదివే బాధ్యత అపపగించేది. బైబిలు, యాతికుని ప్రయాణం వంటి మంచి పుస్తకాలను చదివించింది. ఆత్మీయ పోరాటములో నలిగి లోపల యండగా 17వ ఏట ఆమె స్థిరంగా క్రీస్తును రక్షకునిగా అంగీకరించింది. ఒక సంవత్సరము తర్వాత అనారోగ్యం వల్ల విశ్రాంతి అవసరమున్న డాక్ట్ల సలహాపాటించవలసివచ్చింది. ఆరోజుల్లో లేఖనాలు తరచి శోధించి చదివేసింది. భర్తతో కలసి సాలేవాషన్ ఆర్మీ సంస్థను సా�్రించిపుడుఆవెకు గతంలో నేరచుకున్న వాక్య శక్తి బలంగా సహాయపడింది. ప్రపంచాన్ని సువార్తతో జయించగల మనేనినాం పుపయోగించింది. ఆమె ఒక సందర్బుంలో వాక్యం గార్చి వ్రాసింది. నా విశావాసానికి బలమైన పునాది వాక్యం గనుక దానికి గొప్ప గౌరవాన్నిస్తాను. దానిపై ఆధారపడి నా జీవితాన్ని నడిపించుకోగల సాపుర్తిని దేవుని నుండి వాక్యం నుండి పొందగలను. అని తెలిపంది ఆమె చేస్తున్న ప్రసంగాలు విన్నవారికి ప్రశంస వాక్యాలలో, ఆమెమాట్లాడే క్రియాత్మకవైన క్రీస్తు ప్రసన్నత ముృగ్దుల్నిచేస్తుంది. చాల శక్తితో ప్రసంగించే తలాంతు దేవుడందించారు. ప్రతిదినము వాక్యధ్యానము, లేఖనాలు కంఠతా పెట్టుట, రక్రైస్తవుని దిన చర్య కావాలి. ఈ గొప్ప సత్యాన్ని మననం చేసేత దిన చర్యలో మనం చేసే నిరణయాల పట్ల వివేకం ప్రభువే అందిస్తారు. దాని పఘలితంగా లోతైన ఆనందం, దేవుని ఆశయాలను గ్రహించే గొప్ప కృప ప్రభువిస్తారు. సాలేవాషన్ ఆర్మీ సంసా�పకుడైన విలియవ్ గారిక పూర్తి సాపుర్తినిచ్చిన చర్యగా ఒకసారి లండన్లో గొప్ప ప్రసంగం జరికగవేళ్ 1860లో వేదిక వద్ద నేనొక మాట చెప్పనా? అని బభరతనడిగింది. ""నేను క్రీస్తు కొరకు ఒక బుద్ది గల వ్యక్తిగా నిలచుకిష్టపడుచున్నాను". గతంలో తన నిరణయం యిానాడు ఆరంభిస్తు న్నానంటా వేదిక నెకిక స్రీతలు ప్రసంగించుటకు ఆరోజుల్లో అవకాశాలు లేని రోజుల్లో ధైర్యంగా నిలిచి ఆడవారు సమర్థులు, తలాంతులు గలవారు అని గొప్పగా నిరూపించింది. ఆ దినము నుండి 30 సంవత్సరాలుగా ఆమె ప్రసంగించుటకు వెనుదీయలేదు. ఆమె స్లవ్ ప్రాంతాలలో సేవను చేయుటకిష్టపేది. మౌడ్ బాలింగన్ గా]్న చేసుకొని బాత్గారి కోడలైంది.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

32

Photograph from page 53 of Bhoodigantha Visvaasa Veera Vanithalu
పేజీ 53

సాక్ష్యం 25. జుశ్రీ�ఓ� జీ�అవ ��శ్రీశ్రీ�్ దీతీ�సస్త్రఎ�అ

ఎలైజ జేన్ గిలైట్ భడ్ర్�మాన్

కాలము : 1805-1871 పరిచర్య : మషనెరీ

""అతడు తన యింటి వారందరితో కూడ దేవుని యందు భయభక్తులు గలవాడైయుండి ప్రజలకు బహ�ధర్మము చేయుచు ఎల్లపపుడును దేవునికి ప్రార్థన చేయువాడు" అపో 10:2

ఎందరో మషనిరీ సేవలు చేసేవారు గాని భడ్ర్�వెున్ అనె మషనరీ చైనాలో సేవ చేయాలని ఆశించి 40వ సంవత్సరంలో ఒంటరిగా అవివాహితగా నుండి దైవ సేవ్రై ముందంజవేసింది. ఆమె సేవలో నుండగా ఆమె మనససు మార్చుకొని ఏలియా గా]్న వివాహమాడింది. మషనుబోర్డు వారు వీరి వివాహాన్ని అంగీకరించక నిర్సించారు. అవివాహితగా మషనిరీగా వెళ్ళి, ఎందుకిట్లు నిరణయించావని నిలదీసి అడిగారు. వారి కాంట్రాకుట సమస్యగా మారింది. నేను పెండ్లయిననా నా సేవ నేను సమర్థవంతంగా చేస్తానని చక్కగా వినయంగా ఉత్తరము వ్రాసింది. అన్ని విమర్శలకు తట్టుకొని నిలచి దైవసేవ చేయగలిగంది. ఆది రక్రైస్తవులు కూడా ఎన్నో శ్రమలు భరించారు. సరియైన జవాబు ద్వారా సమస్యలు ప్రార్థనాత్మతో సరిచేసికోవచ్చు. దేవుని దాసులుగా విమర్శలు నిరాదరణ నిందలనెదురొకన వలసి వచ్చునప్పుడు ప్రార్థనయే ఆధారము.

దేవుని పాదల చెంత చేరి ప్రతిఅనుభవాన్ని చేయవలసిన నిరణయాలను చెప్పవలసిన మాటలు ముందుగా దేవుని చిత్తంలోనే నిరణయించి గలిగతే ప్రతిపని సానుకూలంగా నిరణయించి ప్రార్థించు. ఒక స్థలము నిరణయించుకో. ప్రణాళ్ళక కూడా స్పష్టంగా నిరిణయించుకో. నిన్ను సిగ్గు పడనక్కరలేని క్రీస్తు పనివానిగా నిలబైట్టు ప్రభువు సమర్థుడు. ఈ సాక్ష్యము యిదే నేర్పిస్తుంది. గనుక నీవు కూడ మంచి సాక్షిగా జీవించు.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

33

Photograph from page 54 of Bhoodigantha Visvaasa Veera Vanithalu
పేజీ 54

సాక్ష్యం 26. వీ�్�వ దీశ్వీశ్రీవతీ

మేటీ బుటైలర్

కాలము : 1859-1929 పరిచర్య : సండేసాకలు ఉపాధ్యాయిని, రచయిత ""సవాస�బుది�, విశావాసప్రేమ పరిశుద�తయందు నిలకడ కావాలి".

1తిమోతి 2:15

మేటీ గొప్ప సువార్తికురాలు. ఆమె తన ప్రజ్ఞ చేత 54వ సంవత్సరములో సండేసాకలు టీచరుగా స్థిరపడింది. ఆమె అసమాన ప్రతిభను బట్టి ఎందరో సువార్తికులు, చర్చి �డర్స సమర్థవంతమైన ప్రసంగీకులయయారు. ఆమె బైబిలు సత్యాలపై ధా�నముంచేవారు. బైబిలు సత్యాలు సులబభపద్దతిలో బోధించుటకు సృజనాత్మక పద�తులనెన్నో ఎన్నుకొన్న మహిళ్గా, పద్యాలు చిన్న ఆటపాటలతో ఆకర�ణియంగా పిల్లలకు బోధించుటకు నేరుప ప్రతిభ పోందారు. అనేక మంది బాల బాలికలు బైబిలు వాక్యాలు కంఠతాగా నేరచుకొని ప్రతిభ సాధించారు. 1894 నుండి 1911 వరకు రెండు మేగజైన్లు నడిపించారు. బాహ్యా చూపు, ప్రైస్తవ పునాది బైబిలుకు సంబంధించిన వ్యాసాలు రచించేవారు. ఆమె వలై బైబిలు సత్యాలు సమర్థవంతంగా తలాంతుతో బోధించి వివరంచగల వారు అరుదుగా పుంటారు. తనకు సరి లేరెవవారా అన్న ప్రజ్ఞ చూపించిన బాటిలర్ తన చేతికి అందుకున్న పనిని తాను శ్రద్ధతో చేయగలిగన ప్రతిబభగలది. మన జీవితాలల్లో నేరచుకోవలసిన వెళ్కువలలో ఆమె వలై ప్రార్థన, ధ్యానము సహావాసముతో పొందిన ఆత్మీయ పరిణతి గలవారవైనపుడు సమర్థవంతంగా సువార్త బోధించగా అనేక ్రశోతల్ని ఆకర్షించి క్రీస్తు ప్రేమకు పాత్రులకాగలము. అట్టి సేవ చేయుట ఆరంభించగలరా?

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

34

Photograph from page 55 of Bhoodigantha Visvaasa Veera Vanithalu
పేజీ 55

సాక్ష్యం 27. �అఅవ దీతీ�స ళ్తీవవ్

ఆని బ్రేడ్ స్రీటట్

కాలము : 1612-1672 పరిచర్య : పద్యరచయిత యోహాను 20:27:28

గొప్ప, పేద అనే తేడా లేకుండా జాతిమత విబేధాలను మరచి అందరము దేవుని భడడ్లమేనని క్రీస్తు రకత బంధులమని ప్రపంచంలో విశ్వాసులు ఒక మాట హాల్లెలాయు, ఆమెన్ అనే రెండు మాట*్న ఒకే పదముగా ప్రతి భాషలో పలుకుట నిరూపిస్తుంది. గొప్ప వ్యాపారవేత్త యింట్లో అల్లారుముదు�గా పెరిగిన అనాబ్రాడి ఎన్నో వసతులున్న భవనాల్లో నివసించేది. ఆధ్యాత్మకంగా తన భడడ్ ఉన్నత సా�యికి చేరాలని ఆశించేవారు. కాని ఆమె వివాహానంతరము విభిన్న కష్టాలు ఎదురొకవలసి వచ్చినను ధైర్యంగా నిలిచింది.

ఆ రోజుల్లో మత సావాతంత్రమురకై ఆమె తండ్రి ్రశమంచాడు. ఆమె వివాహ జీవితంలో ఎనిమది మంది సంతానానికి తల్లిగా నిలిచింది. మరణము వ్యాధి ఎదురయయాయి. ఆమె విశ్వాసము కీషణించింది. అసలు బైబీలు నిజమైన గ్రంథదమేనా? బైబీలో నున్న స్వస్థతలన్నీ నిజంగా సంబభవించాయా? విశ్వాసులనే వారంతా నిజప్రైస్తవులేనా అనే సందేహం అవెులో కలిగంది. ఆమె తన భావాలకు పద్యరూప మచ్చింది. ఆమె బావగారు ఆమె రచన�్న ఇంగ్లాండు తీసికొని వెళ్ళి ప్రచురించగా ఆమె ఆశ్చర్యపడింది. అమెరికాలో పసీతలలో పద్యరచన చేసిన వారి ప్రథదమురాలుగా ఘనత పొందింది. ఆమెలో ఆలోచనలు బట్టి ఆమె చివరికి గొప్ప విశ్వాసిగా మారింది. మన మనససులో భావాలన్నీ దేవునికి తెల్పాలని ఆ నీ జీవితం నేర్పించి ధనయరాలైంది.

వవ

పవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

35

Photograph from page 56 of Bhoodigantha Visvaasa Veera Vanithalu
పేజీ 56

సాక్ష్యం 28. జు�వశ్రీవఅవ దీతీ�అస

ఎవలిన్ బ్రాండ్

కాలము : 1879-1974 పరిచర్య : మషనరీ

""తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై యండుడి" ఎపెఫసీ 6:10

యవ్వనంలో ఎవలిన్ హారిస్ మంచివ్యక్తితవాము గల వనితగా ధనవంతు రాలైనందన ఇండియా దేశానికి మషనెరీగా వెళ్ళింది. తండ్రి చాల బభ్రదతగల వ్యక్తిగా కనిపెట్టి ప్రేమించేవాడు మ్రదాసులో జైస్సీబ్రేండ్ గా]్న కలిసికొన్న తర్వాత ప్రేమలో పడింది. కొన్ని సమస్యల నెదురొకవలసి వచ్చినపుడు అందరివలై సంశయాలు తలఎతాతయి. బైబిలు నమ్మదగిన సత్యమైన పుస్తకమేనా? అన్ని అద్భుతాలు నమ్మదగినవేనా? యివే ఆలోచనలు ప్రతి మానవ బలహీనతన్న వారికి రావచ్చునని పద్యాలు రచించింది. ఆమె బావగారు ఆమె రచనలను పుస్తకంగా ముద్రించారు. అమెరికా దేశంలో పద్యాలు వ్రాయగల ప్రతిభ తలాంతగల ఏకైక వనితగా ప్రశంసలందుకున్నది. తోమా కూడా క్రీస్తులో కలసి జీవించినను సందేహించలేదా? క్రీస్తే ఆయన సందేహాలకు సరియైన జవాబిచ్చి నమ్మకాన్ని కలిగంచారు. సందేహామేలా? సంశయ మదేలా? ప్రభుయేసు గాయములను పరికించి చూడు. ఆగాయాలలో నీ వ్రేళుి తాకించిచాడు. ఆ ప్రేమ మార్తి యేసు త్యాగమును ప్రేమను కనుగొన్నావా? ఆయన ప్రేమను ప్రచురించుటకు తవారపడుచున్నావా? ఆలోచించు. ఆచరించు. ప్రభువు చిత్తంలో ఆమె కోరికనెరవేరింది. ఆమె ప్రేమించిన వ్యక్తి ప్రధానము విపఘలమయిందని తనను పెండ్లి చేసికోమని అడిగిన అబభ్యర�న అంగీకరించి వివాహమాడింది. యిద్దరూ ఆ పర్వాత ప్రాంతములో సేవ ఆరంభించారు. ఆ రోజులో పరవాతాలలో హిందా సాధువులు చాల ద్వేషించేవారు. ప్రైస్తవులుగా సువార్త బుదించగా వీరి పఘలితము చాల ఆలస్యంగా కనిపంచేది. కొంత ్రశమంచాక ఒక్క వ్యక్తి క్రీస్తును నవ్మారు. అంతలో ఒక హిందా మతాదికారి మరణించగా అతని పిల్ల సంరక్షణ మషనెరీలు సీవాకరించారు. ఈ రీతిగా దికుకలేని ఏడుగురు అనాధలకు తల్లిగా సేవను ఆరంభించారు. ఆ మషనరీలు స్వంత భడడ్లను దారప్రాంతాలలోనుంచి, వారి విద్యను కోనసాగించగా, విదేశీయులను తన స్వంత బిడ్డలుగా పెంచింది. అది చాల క్లిష్టమైన అనుభవమే. గండె చెదిరిన

బూదిగంత విశావాస్ వీర వనితలు

36 వారిని బాగు చేయువాడు దేవుడు. ఆమె సేవలు ఇండియాలో మరోక సంవత్సరం చేయదలచి మషనిరీ బోర్డు వారికి విన్నవించుకొన్నది. అనుకోని పరిస్థితిలో వివాదం చేరింది. భర్త అకాల మరణము ఆమెను దిగ్ర్బాుంతికి గురి చేసింది. ఆమె ఒంటరిగా పోరాటాన్ని ఆరంభించి, దైవ సేవను చేపట్టింది. గు��ముపై సావారీ చేస్తూ సమీపంలో నున్న పల్లెటార్లు పయనమయింది. వ్యక్తి గత సేవ ఆరంభించింది. పల్లెటారి పేదప్రజలకు వైద్య సదుపాయాలనిచ్చింది. ఆమె అపార ప్రేమ, అప్యాయతలకు ఆ ప్రజలు ఎంతో ఆనందించేవారు. ""బ్రేండ్ ్రగానీ" అని పిలుచుకొని ప్రేమ కనపర్చి సహకరించేవారు. పదే పదే ఆమె పెదవులు దేవునికే సోత్రతం అనే విలువైన నామాన్ని ఉచ్చురించేది. ఆమె పదవీ విరమణ కాలము సమాపతమయిననా అదనంగా 24 సంవత్సరాలు ఇండియాలో సేవలో నిలిచింది. 5 పర్వత ప్రాంతాలలో ఘనమైన సేవ చేసింది. వృదు�రాలిగా 95 సంవత్సరాలు జీవించి కాలి లిగవెంట్లు తెగిపోగా మరణించి, తాను ప్రేమించిన ప్రభుని చేరింది. ఆయన అందించిన శాంతి, రక్షణ, ప్రేమ ఆ పేదల కందించి వీర విశావాస్ వనితగా నిలిచింది.

Photograph from page 57 of Bhoodigantha Visvaasa Veera Vanithalu
పేజీ 57

వవపవవ

సాక్ష్యం 29. �అఅవ ��స్త్రవతీ దీతీ�వ

ఆనీవాజర్ బ్రే

కాలము : 1732-1774 పరిచర్య : ఉపాధ్యాయిని

""ఆయన యెుకచోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు - ప్రభువా యోహాను తన శిష్యులకు నేప్పినటుటగా మాకును ప్రార్థన చేయు నేరుపమని ఆయననడిరగను" లాకా 11:1

విశ్వాసి జీవితంలో ప్రార్థన లేని పని వ్యర�వైనది. వ్యర్థమైన జీవితమే ప్రార్థన లేని జీవితం. ఎకుకవ ప్రార్థన ఎకుకవ శక్తినిస్తుంది. కొంచెం ప్రార్థన కొంచెము శక్తి నిస్తుంది.్రపార్థనలోటై�తే, శక్తి లేదనే కద! ప్రతి విశ్వాసికి సహవాసం కావాలి. డాకటర్ బ్రే సహకారంతో అనీవాజర్ సమాజానికి ప్రార్థనా బలంతో గొప్ప సేవ చేయగలాగరు. అనేకులు జీవితాన్ని క్రీస్తుకు సమర్పించారు. వారి జీవిత విధానా*్న మార్చుకున్నారు. వారి ప్రాధాన్యతలు గుర్తించారు. వారి పరిచర్య సరిహాదు�*్న విశాలము చేసి కోగలాగరు.

బూదిగంత విశావాస్ వీర వనితలు

37 పసైతాను తంత్రాలను సర్వాంగ కవచంతో ఎదిరించారు. డాక్టు బ్రే తన దృకపధంలో మారుమాల నున్న గ్రామంలో అతి పేద ప్రజలకు బైబిలు సత్యాలను పరిచయం చేయాలనే ఆసక్తితో బానిసలుగా నున్న వారు ఎట్లు నేరచుకోగల్గుచున్నారు? వారిలో సమర్థత ప్రతివారి తలాంతు లైట్లున్నాయో పరిశీలించారు. ఆనీవాజర్ అతి చాకచక్యము గల సృజనాత్మక తలాంతగల స్రీతగా గుర్తించారు. ఆమె విధవరాలు. ఒంటరిగా జీవించే స్రీతగా 1761లో సాకలు టీచర్గా నుండేది. ఆమె ఆరంభించిన సమయంలో 24 మంది విద్యారు�లండేవారు. వారు నేరచుకొను విద్యలో సరిగా మాట్లాడేతీరు, బైబిలు సిద్ధాంతాలు, శుభ్రత, విధేయత, చదువుట వ్రాయుట నేర్పించేవారు. ఆనాటి బాలికలు యజమానుల ప్రోత్సాహం సరిగాలేనందన సరిగాగ హాజరయేయవారు కారు. విద్యార్థులు కొన్నినెలలుండి విరమంచేవారు. ఓరుపతో 30 సంవత్సరాలు డాక్టు ప్రోత్సాహంతో సేవ చేసింది. జాతి వరణమత తేడాలు మరచి సేవ తన }పిరిగా ఒంటరిపోరాటంలో వీర విశావాస్ వనితగా నిలిచింది. మంచి ఉపాధ్యాయినులు విద్యార్థులను ప్రభావితం చేయగలరు.

Photograph from page 58 of Bhoodigantha Visvaasa Veera Vanithalu
పేజీ 58

వవపవవ

సాక్ష్యం 30. వీ�తీవ �వవ దీతీ�స్త్ర�్

మేరీ � పబైట్

కాలము : 1890-1983 పరిచర్య : భల్ ్రబయిట్ తల్లి

""మీరు లోకమునకు వెలురగైయున్నాను, కొండమీద నుండు పట్టణము మరురగైయండనేరదు. మనుషపఘ్యులు దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టు కాని అది యింట నుండు వారందరికి వెలుగు నిచ్చుట్రై దీపస�ంబము మీదనే పెట్టుదును" మత్తయి : 5:14,15

ఎందరో భక్తుల జీవితాలను పరీక్షిసేత తల్లి ప్రార్థన ఎంతో బలవైనదిగా గుర్తిస్తాము. భల్ ్రబయిట్ అనే బభకుతడి జీవితం తల్లి ప్రేమ వల్ల ప్రగతి పధంలో కొనసాగింది. ఆయన నెలకొలిపన క్యాంపస్ క్రూేసడ్ అనే సంస్థ క్రీస్తు కొర్రై నిలిచి అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతి గడించింది. ఆయన తల్లి అనుభవా*్న గమనిసేత బాల్యంలో ఆయన సాకలు నుండి చీకటి వేళ్లో యిల్లు చేరు సమయాన తల్లి ఎంతో ఓరుపగా కనిపెడతూ వీధి చివరి వరకూ నడిచి వారిని దీపకాంతితో ఆహావానించేదట.

బూదిగంత విశావాస్ వీర వనితలు

38 ఆమె ఏడుగురు సంతానాన్ని అతి ్రశదిద�గా పెంచిందట. ప్రతి భడను వారి వారి తలాంతులను గుర్తిస్తూ ప్రోత్సాహిస్తూ ఆనందకరమైన వాతావరణాన్ని కలిగంచేదట. భల్ చీకల్లో నుండి వసాతనపుడు "" భల్, నీవేనా ? అని లాంతరు కాంతిలో అతని చేయిని అందుకొని యిల్లు చేర్చిన జ్ఞాపకాలు అతనెన్నడా మర్చిపోలేదు. నా తల్లి నాకిచ్చిన గొప్ప నిదివంటి సంపద దైవభక్తి. అదే నా జీవితానికి బలమైన పునాది. కన్నీటితో ప్రార్థించే తల్లులలో నా తల్లి ప్రధమురాలని తెలేపవాడు.

Photograph from page 59 of Bhoodigantha Visvaasa Veera Vanithalu
పేజీ 59

గర్బుమున పుట్టిన భడను తల్లి మరువవచ్చు. దేవుడు చెప్పిన వాగ్దానములు ్రశ�షటవైనవి. తల్లి వలై లాలిస్తారు. తల్లి మరిచినా నిన్ను మరువజాలను. గర్బుమున రూపొందక ముందే నిన్ను ఎరిగియున్నాను. మనకు యిహలోక తల్లిదండ్రులనిచ్చి గొప్ప ప్రేమ చూపు పరలోకపు తండ్రి వాగ్దానాలను నమ్మినపుడు యిహలోక యాతలో బభయవెందుకు? అంధకారం చుట్టుముట్టిన వేళ్ల్లో ఆదుకొను రక్షకుని ఆ్రశయిద్దాము.

వవపవవ

సాక్ష్యం 31. ళ�తీ�� దీతీశీ�స ఎ�అ

శారా బోర్డ్మాన్

కాలము : 1803-1845 పరిచర్య : మషనెరీ, రచయిత

""క్రీస్తు ప్రేమనుండి మనలను ఎడబాపు వాడెవడు ?" రోమా 8:35

ప్రభువు నామాన్ని ఘనపరచుటకు, క్రీస్తు ప్రేమ చాటి చెప్పుటకు సువార్త చాటించండంతో పాటు, బూదిగంతాలలో సాక్షులుగా వుండాలన్న సందేశాన్ని క్రీస్తును నమ్మిన కొందరు మషనెరీలు ఎన్నో ప్రాంతాలలో ఎన్నో శ్రమలు, నిందలు, చివరకు మరణాలనెదురొకన్నారు. బర్మా దేశంలో సేవ్రై కొందరు మషనెరీలు వెళ్ళగా, శారా, జారి�గార్లు అతి ప్రమాదకరమైన, వసతులు సరిలేని ప్రాంతాలలో శ్రమించి సేవ చేసారు. ఆ ప్రాంతంలో జీవించేవారు తరచగా విష జవారాలకు, అనారోగ్యానికి బలైపోయేవారు. అనాగరికులైన అడవి జాతివారు, వారిని సమీపించి ప్రేమ చాపదలచిన వారి సువార్తను నిర్లక్ష్యము చేసేవారు. ఆరోగ్యము సరిలేక శారా భర్త మరణించాడు. అప్పటికే బర్మాలో సేవ చేస్తున్న అనీ జడ్సన్ మరణించిందని తెలిసిననా ధైర్యంగా 1826లో వీరు బర్మా చేరి శ్రమల పాలయయారు. శారా, ఆమె భర్త చాల చురుగాగ సేవ చేసి ఆశ్రమాన్ని సా�్రించారు. ఆమెకు చిన్న బాబు 2

బూదిగంత విశావాస్ వీర వనితలు

39 సంవత్సరాల వయససులో నుండగా 1834లో అదోనిరావ్ జడ్సన్, శారాని కలిసాడు. భార్య లేని అదోనిరావ్ జడ్సన్ భర్తను కోలోపయి ఒక బాబుతల్లిగా నున్న శారాను పెండ్లాడాడు. ఆమెకు ఎనిమది మంది సంతానం కలాగరు. అందరినీ పోషిస్తూ దైవసేవను ఏమాత్రము నిర్లక్ష్యము చేయక చాలా శ్రద్ధతో కొనసాగించుట చాల ఆశ్చర్యం కలిగంచేది. మంచి భార్యగా జీవించి భర్తకు సేవలో సహకరించింది. ఆమె ఎనిమది మంది సంతానాన్ని పొంది అలసట చెందక బైబిలును బర్మాభాషలోనికి తరు�మాచేసింది. 20 పాటలను స్థానిక భాషలోనికి తర్జుమా చేసింది. యాతికుని ప్రయాణము పుస్తకాన్ని ఆమె మరణసమయంలో తర్జుమా చేస్తూనేఉంది. ఎన్నో క్లిష్ట పరిసుథయలలో బాధ్యతలను తప్పించుకోలేదు. విశ్వాసి ఎక్కలేని కొండ ఎకుకటకు సాహాసిస్తాడు. ్రశమయె�ున, బాధదఅయిననా దేవుని ప్రేమనుండి దారం చేయదని శారా జీవితం తెలిపంది.

Photograph from page 60 of Bhoodigantha Visvaasa Veera Vanithalu
పేజీ 60

వవపవవ

సాక్ష్యం 32. దీ�తీట�వశ్రీస హవశ్రీఎ�

బార్పఫీల్డ్ వెల్మా

కాలము : 1932-1984 పరిచర్య : ఒప్పుకున్న హాంతకురాలు ""అది యేసుక్రీస్తునందలి విశావాసమాలవైనదై, నవ్ము వారందరికి కలుగు దేవుని నీతియె�ుయున్నది" రోమా 3:22

తల్లిదండ్రుల నిర్లకష్యజీవితము వల్ల వారి సంతానము ఆశీర్వాదాలను కోలోపలేరు. వెల్మా జీవితంలో తండ్రి త్రాగుబోతు అయినందువల్ల చాల అషటకషాటలు ఎదురొకన్నది. ఎందరో తృణీకరించగా నిందలన్నీ భరించింది. ఈ బాధల్ని తప్పించుకోవాలని చిన్న వయససులో వివాహము చేసికొన్నది. అనుకోని రీతిగా ప్రమాదము పాలై బాధ నివారణ మందులు వాడేది. నిరాశతో కృంగిపోయేది. భర్తకూడా ్రతాగుడునకు బానిసగా మారినందన ఆమె యింటి పోషణ్రై రెండు ఉద్యోగాలు చేయవలసి వచ్చింది. శారీరక మానసిక క్షోభ తప్పలేదు.

మరోక దు:ఖ కరమైన అనుభవంగా ఆవెుయిల్లు మంటలకు బలై సమసతము కోలోపయింది. భర్త కూడా ప్రమాదంలో మరణించాడు. తల్లిని చేరి జీవించాలని ఆశించగా ఆమె కూడా కొద్ది కాలంలో ప్రభువును చేరింది. యిద్దరు పెద్ద వ్యకుతలను చేరదీసి ఆదరించింది. వారు గాపస్టిక� వ్యాధితో మరణించారు. 1978లో తల్లిని, పెద్దలను విషమచ్చి చంపిందన్న నేరం మోపి జైలుపాలు చేసారు. దేవుడవు శ్రమను, మాల్గులను

బూదిగంత విశావాస్ వీర వనితలు

40 విన్నాడు. ఒక గార్డు జైలులో రడియో ద్వారా సందేశాలు వినే అవకాశమచ్చి సువార్త ప్రభావమునకు ఆమెను ప్రోత్సహించాడు.

Photograph from page 61 of Bhoodigantha Visvaasa Veera Vanithalu
పేజీ 61

ఆమె తన పాపాలకు ప్రభుని ఆశ్రయించి రక్షణను సీవాకరించి వింతైన శాంతిని నెమ్మదిని, ఆనందాన్ని అనుభవించింది. మగిలిన జైలు సరభయలతో కలసి వాక్యం వింటూ ప్రార్థిస్తూ గడిపింది. 5 సంవత్సరాలు జైలులోనుండి అధికారులకు విడుదల్రై దరఖాస్తు పెట్టింది. ఆమె అనుభవా*్న జీవితగాధగా వ్రాసింది. క్రీస్తు సిలువలో శ్రతువులను కషవించినట్లు తన బలహీనతలనొప్పుకొని తనను బాధించిన వారిని కషవించానని వ్రాసింది. ఆమె విడుదల తర్వాత ప్రతిచోట సాక్ష్యమిస్తూ అందరిపట్ల ప్రేమ చూపుచూ క్రీస్తుకు అనుచరురాలుగా జీవించింది.

ఎంత పాపినైనా ప్రభువు కషవించగలరు. ఎంత విషాదాన్నయినా వింతగా ఆనందమయం చేస్తారని ఆమె సాక్ష్యం విని చాలమంది క్రీస్తుని ప్రేమించారు. ప్రతి వ్యక్తిని మార్చగలేగది క్రీస్తు క్షమ, ప్రేమయే. నిరీక్షణ, విశ్వాసము, ప్రేమవీటిలో విలువైనది ప్రేమయే. వెల్మా జీవితం క్షమ నేర్పించింది. క్రీస్తు ప్రేమను గ్రహించి క్రీస్తును అనేకులు ఆశ్రయించారు.

వవపవవ

సాక్ష్యం 33. �అఅ� �వ్�్�� దీ�తీప�బశ్రీస

బారా�ల్డ్ అన్నా లైటిటియా

కాలము : 1743-1825 పరిచర్య : గీతాల రచయిత ""ప్రయాసపడి భారము మోసికొను వార్లారా నాయెుద్దకురండి మీకు విశ్రాంతిని కలిగంచెదను". మత్తయి 11:28

క్రీస్తును రక్షకునిగా సీవాకరించిన మంచి విశావాస్ వీర వనితగా ఆమె భావాలన్నీ గీతాలు పద్యాలు రూపంలో ఆమె ప్రేమ క్రీస్తుపట్ల కనపర్చిది. ఆమె రచనలు నాలుగుసార్లు ముద్రించబడ్డాయి. అందులో 21 పద్యాలకు పాటలకు రాగాలు పెట్టగా కీర్తన పుస్తకములో ముద్రించారు. ఆమెకు తగిన భర్త లభించలేదు. చాలా ఆగ్రహాపూరితుడై ఆమెను చిరాకు పెట్టేవాడు. బాధలకు గురిచేసేవాడు. ఒకరోజు ఉగ్రుడై కత్తితో చంపుట్రై పైకిరాగా తప్పించుకొని అతనిని పిచ్చాసుప్రతికి తరలించగా ఆత్మ నయానతాభావంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆమె చాలా దు:ఖపడి ఏన్నో చేదు అనుభవాల నెదురొకన్నారు. ఎన్నో ఒతితడులకు లోనై చాలా శ్రమలు ఎదురొకన్నది. ఆమె రచించిన పాట అనే రచన 1792లో రచించారు. ప్రూ

�తీ�ష�శీబర జ�శ్రీశ్రీ

బూదిగంత విశావాస్ వీర వనితలు

41 యేసుని పవిత్రమైన మెల్లని స్వరము నా మారాగన్ని సరాళ్ము చేస్తుందని ఆహావానిస్తున్నాను. ""యాతికుడా, నేనే నిన్ను నడిపిస్తాను. నిత్యత్వంలో నిత్యనివాసానికి, బాధలో కృంగిన నీవు విశ్రాంతి కోసం నారికిరా. ప్రతి శారీరక, మానసిక గాయాలకు నావద్ద �ష్థవుంది. ప్రశాంతత నా వ్దే లభిస్తుంది". యేసు అనే మాటలు గొప్ప ఆదరణనిస్తాయని నిరూపించింది. క్రీస్తును ప్రకటించుటకు అన్నా ఎన్నుకున్న మార్గము ఆమె భావ రచనలే. అందుకే విశావాస్ వీరమనితలలో చేరింది.

Photograph from page 62 of Bhoodigantha Visvaasa Veera Vanithalu
పేజీ 62

వవపవవ

సాక్ష్యం 34. జుర్�వతీ జుసష�తీసర దీబతీతీ

ఎప్తేర్ ఎడవారుడ్స బర్

కాలము : 1732-1758 పరిచర్య : లైటర్ - జర్నల్, రచయిత్రి

""మన తండ్రియైన దేవుని నుండియు, ప్రభువైన యేసుక్రీస్తు నుండియు, కృపాసమాధానములు మీకు కలుగునుగాక" రోమా 1:3

ప్రగతి సాధించిన విశావాస్ వీరుల గాధలు వారి స్నేహితుల జీవిత సత్యాలు ఆదర్శినీయాలు, అనసరించ యోగ్యవైనవి. వారంతా దేవుని ఘనపర్చారు. జోనాతాన్ ఎడవారుడ్స గారి జీవిత పరిచర్య ఇంగ్లాండులో ఉజ్జీవము గార్చి తెలియనివారు లేరు. ఆమె కుమారెత అయిన ఎప్తేర్ ఆయన భక్తిగల పెంపకంలో క్రీస్తు ప్రేమను కనపరచు తలాంతగలది. ఎప్తేరు తన జీవితంలో వివాదాలనెదురొకన్నానని తన స్నేహితురాలికి వ్రాసిన లేఖలో వివరించింది. ఆమె విద్యావంతురాలుగా ్ర్రిన్సటన్ విశ్వావిద్యాలయము వ్యవస్థాపక ప్రోపెఫసరుగారిని వివాహం చేసికొన్నది.

ఇంగ్లాండులో గొప్ప ఉజ్జీవానికి కారకుడైన ప్రముఖులలో జోనాతాన్ ఎడవారుడ్స ఒకరు. వారి కుమార్తెగా ఆరోన్ బర్గా]్న వివాహమాడింది. ఆమె తన నాతన వివాహ అనుభవాల్లో కష్టసుఖాలన్నీ స్నేహితురాలికి లేఖలోవ్రాసింది. పసిపిల్ల తల్లిగా ఆమె పాట్లు వివరించింది. నాకీ పనిపాట్లు వల్ల దేవుని గార్చిన ఆలోచన తగిగ శరీరానుసారంగా ఆలోచించవలసి వస్తున్నందుకు నిరాశగా ఉందని వ్రాసింది. ఆ సమయాల్లో మరలా తన ఆత్మను పోషించుకోనేతపననతో రక్రైస్తవ కార్య్రకమాలను చేెపట్టింది. బలహీనులను దర్శించుట, రోగులను పరామర్శంచుట వంటి స్వచ్ఛంద సేవల పఘలితంగా ఆమె ఆత్మీయ జీవితంలో ఉజ్జీవము పెల్లుభకింది. ఆనందం వెల్లివిరిసింది. విశావాసులైన గృహిణులందరికీ ఈ శోధనలు తప్పవు నిరాశ, దిగులు

బూదిగంత విశావాస్ వీర వనితలు

42 చింత ఒంటరితనాన్ని రూపుమాపుకోవాలంటే దేవుని వైపు చూస్తూ ఆయన కు సంతోషము కలేగరీతిగా దేవుని కార్య్రకమాలు నిర్వాహించుట గొప్ప నెమ్మదికి కారణముకాగలదు.

Photograph from page 63 of Bhoodigantha Visvaasa Veera Vanithalu
పేజీ 63

వవపవవ

సాక్ష్యం 35. జుశ్రీ�ఓ�పవ్� దీబఅవ�అ

ఎలిజబైత్ బన్యన్

కాలము : 1630-1692 పరిచర్య : జాన్ బన్యన్ రెండవ బార్య, మషనెరీ "భభయపడక ధైర్యముగా నుండుడి" యెషయా 35:4

బైబిలు తర్వాత ప్రాముఖ్యతగల రెండవ బైబిలుగా ేొందిన యాతికుని ప్రయాణము వ్రాసిన రచయిత జాన్ బన్యను గారి పేరు తెలియని వారు ఉండరు. మొదటి భార్య వల్ల నలుగురు బిడ్డలుండగా ఎలిజబైత్ ఆయన రెండవ బార్యగా ఆయనకు సేవలో సహకరించింది. నలుగురు ్రిల్లలలో మేరి అనే గ్రుడిడ్పాప ఉండేదట. ఇంగ్లాండులో ఆరోజుల్లో ఆత్మీయాభిషేకం గలవార ప్రసంగము చేయాలి. జాన్ బన్యస్ ధైర్యంగా పాస్టు కోర్సులో తరీపుదు లేకుండా సువార్త బోధించుటకు సిద�పడినందుకు జైలుపాలయయాడు. ఆయన భార్య భడడ్ల పోషణ యితరుల దయవల్లనే జరికగది. గర్బుంలో భడడ్ మరణము ఆమెను ద:ఖ పరచింది. ఆ దిగులు చింత, భర్త ఎడబాటు యివన్నీ ప్రభువు ప్రార్థన ద్వారా ధైర్యం తెచ్చుకోగలిగంది. లండను ప్రయాణము చేసి అధికారులను తన భర్త విడుదల్రై సహాయాన్ని కోరింది.

ఆమె అబభ్యర�నలో సత్యముందని అంగీకరించారు. ఆమె ధైర్యంగా వారికి చెప్పినదేమనగా ప్రతివ్యక్తి న్యాయపీఠము ఎదుట నిలచి ప్రతి క్రియలకు లెక్క అపపజైపపవలసి యుంటుంది. నీతిరకై నా భర్త నిలబడి సువార్త ప్రకటించుట న్యాయమైన పనిగా ఎంచమని ప్రాధేయపడింది. జాన్ బన్యన్ గారు 12 సుదీర్ఘ సంవత్సరాలు జైలుపాలయయారు. ఎలిజబైత్ ఆమె వివాహ జీవితంలో ఒంటరితనము, శ్రము, బాధ, అన్యాయం, పేరికమ యివన్నీ ఓరుపతో భరించింది. క్రీస్తును నమ్మి భర్తకు సేవలో సహాకరించాలనే గొప్ప ఆశయంతో ఎలిజబైత్ చాల కోరికలతో వివాహానికి త్యాగంతో మారుటి పిల్లలను పెంచుటకు సిద్ధపడింది. అన్యాయాలనెదురొకనుటకు ధైర్యంగా పోరాడింది. ఒంటరిగా భర్త జైలుపాలైన సమయంలో ప్రార్థనలో పవిత్రంగా భక్తిగా జీవించింది. విశావాస జీవితంలో శ్రమలు కష్టాలు ఎవరిరకైనా ఎదురైనపుడు దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు మరువరాదు. పురుగు వంటి యాకోబు భయపడకు. నీవు

బూదిగంత విశావాస్ వీర వనితలు

43 నా సోతతు. నీవు జలములలో దాటనపుడు అందులో ప్రవేశించకమా నీవు, నేను నీతో ఉండి తోడుగా అభయాన్ని ఇస్తానని మరువరాదు. ఎలిజబైత్ సాక్ష్యము గొప్ప పాఠం నేర్పగలదు వాగ్దనాలను నమ్మింది. భర్తకు సహకారాన్నిచ్చి మంచి విశ్వాసిగా నిలిచింది.

Photograph from page 64 of Bhoodigantha Visvaasa Veera Vanithalu
పేజీ 64

వవపవవ

సాక్ష్యం 36. దీబర�అవశ్రీశ్రీ ఖ�్��తీ�అవ

బష్నెల్ కాధరిన్

కాలము : 1855-1946 పరిచర్య : మెడికల్ మషనెరీ ""నేనిచ్చు నీళ్ళు ్రతాగువాడెప్పుడును దప్పిగొనడు" యోహాను 4:14

నేడు చైనా దేశంలో గొప్ప భక్తులున్నారు. గొప్ప ఉజ్జీవం ప్రబలుటకు ముఖ్య కారణము ఏమనగా గొప్ప విశావాసంతో ఎందరో త్యాగపూరిత మషనెరీలు గణనీయమైన సేవలు చేసారు. కాధరిన్ బష్నెల్ మెడికల్ మషనెరీగా చైనా వెళ్ళి కొంత కాలము సేవ చేసి అనారోగ్యం కారణంగా తిరిగి అమెరికా చేరారు. అభాగయలను ఆదరించి దైవసేవ చేసారు. మంచి సేవను చేపట్టింది. క్రీస్తు కాంతిని ప్రతిభంభంచే గణనీయ సేవలనందించింది. చికాగోలో కొందరు వ్యభిచారుల ఆశ్రమాన్ని దర్శించింది. కొందరు స్రీతలు బలవంతంగా వ్యభిచారానికి బందీిలను చేయువారిని కనిపెట్టి వారి బారి నుండి సంరక్షించగలిగంది. ఒక భల్లును కూడా ప్రతిపాదించింది దానిపేరు కేటీ బష్నెల్ భల్. ఈ చటటము ద్వారా అవివాహితలైన స్రీతలు మానసికంగా బుద్ధి మాంద్యముతో బాధపేవారు, వృత్తిపరంగా వ్యభిచరించేవారి జీవితాన్ని మార్చుకోవాలని గొప్ప మార్చు తెచ్చింది. క్రీస్తు కొరకు గొప్ప సేవలనందించింది. 1886వ సంవత్సరములో పసైనిక సేవకు స్రీతలను పరీక్షించుటకు డాకటరుగా కాధరిన్ను నియమంచారు. వ్యభిచారులైన స్రీతలలో భ్రటిష్ పసైనికులుగా నియమంచబడుటకు భ్రటన్ నండి ఇండియా వరకు ప్రత్యేక డాకటరుగా నియమంచగా ఆమె రోగులను దర్శించారు. యీ పని వల్ల ఆమె చాలా బైదిరింపులకు గురైంది. ఎవరైనా ఎపుడైనా మంచిపని చేయదలిసేత ఎన్నో అవరోధాలు కష్టనష్టాలు ఎదురొకనుట తప్పదు. ఈ సాంఘిక దురాచారాలను రూపు మాపాలంటే ఎవరో ఒకరు శ్రమలను ఎదురొకనక తప్పదు గనుక శ్రమను తిన్నగా ఎదురొకలేకపోయినను అట్టి శ్రమలో నున్న వారి కొర్రై విజ్ఞాపన చేయగలము. మోషే తనవారి కొరకు తన పేరు కొట్టివేయమని బ్రతిమలాడి ప్రార్థించిన విధేయత మనకుందా? లోతు కొరకు

బూదిగంత విశావాస్ వీర వనితలు

44 అబ్రహాము బేరమాడి ప్రార్థించాడు. ఎప్తేరు తన వారి కొరకు ప్రాణాలను సహితం లైకకచేయక ప్రార్థించింది. నీ ప్రార్థనా జీవితంలో జీవమున్నదా? ఆత్మల భారమున్నదా? కన్నీటి విజ్ఞాపన ఉన్నదా? మనమంతా వీరి త్యాగాన్ని మానస్ వీదిని నింపుకొని వారిని ప్రశంసిస్తూ నేటి తరం కోసం ప్రారి�దా�ం.

Photograph from page 65 of Bhoodigantha Visvaasa Veera Vanithalu
పేజీ 65

వవపవవ

సాక్ష్యం 37. జీశీరవ���అవ దీబ్శ్రీవతీ

జోసిపున్ బట్లర్

కాలము : 1828-1906 పరిచర్య : రచయిత, సంఘసేవకురాలు

""అందుకు యేసు-నేనును నీకు శికషవిందింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను" యోహాను 8:11

క్రీస్తు కొరకు ప్రాణాలను త్యాగము చేసిన మషనెరీలున్నారు. వీరంతా అనేక ప్రాంతాలకు పయనించారు. నింద దాషణలతో జైలుపాలయయారు. స్వకీయులను పోగొట్టుకున్నారు. వీటికి కారణాలన్నీ క్రీస్తు ప్రేమ వారిని బలవంతం చేయగల్గుటయే. విభిన్న రీతులుగా ్రశమలుగా ఎదురొకన్నారు. కానీ జోసీపున్ ఎన్నుకున్న దారి వింతైనది. వ్యభిచారంలో నున్న స్రీతలు వారి శ్రమల }భనుండి తప్పించి మంచి క్షేమకరమైన జీవితనాన్నిందిచే ప్రయత్నంలో ఆమె ఎన్నో విమర్శలు వ్యతిరకతలను సహించింది. లివర్ పూల్ వద్ద పనిచేయు స్థలాలలో వ్యభిచార స్రీతలు, పెండి�కాని తల్లులు పడు బాధలను తలంచి వారిని ఆదరించు ఆ్రశమాల్రై ప్రయాసపడింది. స్వకీయులంతా ఆమెను నిరుత్సాహపర్చారు. లోతైన భక్తి పరవశంతో ఈ అన్యాయాల నెదురొకనుటకు కంకణం కట్టింది. ఆ రొంపిలో నున్న స్రీతలలో కొందరిని అతిచాకచక్యంతో తప్పించింది. వారిని ప్రేమతో ఆదుకొని స్వంత యింటిలో చేరచుకొని ఆ యింటికి విశ్రాంతి గృహము అని పేరు పెట్టింది. ఆమె

(నశీబరవ శీట తీవర్) రక్షించినవారు మరల ఆ నీచమైన పాపంలో చేర్బడకుండా అతి జాగ్రతతను వహించింది. ఆ రోజుల్లో మలటరీ ప్రాంతాల్లో పసైనికులున్న స్థలాల్లో ఆడవారి గౌరవం కాపాడే ప్రయత్నాలు తీవ్రంగ చేసింది.

క్రీస్తు తన పరిచర్యలో గొప్ప గురితంపునిచ్చారు. స్రీతలు భర్తలకు సాటియైన సహకారులు ఉపకారులు. వారు విజా�పనాపరులు. తలాంతులలో యింటింట గృహ కూడికల ద్వారా గొప్ప ఉజ్జీవాన్ని అందించగల ప్రజ్ఞగలవారు. అవ్మా మీ కోసం

బూదిగంత విశావాస్ వీర వనితలు

45 మీ పిల్లల కోసం ఏడవాండని క్రీస్తు సిలువ పై ప్రేమతో హెచ్చరించారు. రాళ్ళ దెబ్బలు పడకుండా వ్యభిచారంలో పట్టుబడిన స్రీతని రక్షించారు. క్రీస్తు ప్రేమ గ్రహించినవారు క్రీస్తు చేసిన పనులు చేసి క్రీస్తును సంతోషపెటాటలని ఆశిస్తారు. జోస్పున్ ఎన్నుకున్న మార్గము సులబభవైనదికాదుగానీ క్రీస్తు యిష్టపడే పరిచర్యగా ఆమె గ్రహించింది. ప్రభువు ఆవెకా తలంపునిచ్చి ఆయన నడిపింపును. బట్టి విశావాసంతో ఆ స్రీతల ఉద్దరణ్రై తన జీవితంలో త్యాగ పూరిత సేవ చేసి వీరమనితగా మరణించింది.

Photograph from page 66 of Bhoodigantha Visvaasa Veera Vanithalu
పేజీ 66

వవపవవ

↑ పైకి / Back to top