Chapter 2 of 20

సాక్ష్యాలు 2–10

ఎవలిన్ రాబర్ట్స....................227

201.జు�వశ్రీవఅ �శీపవత్రీ

డేల్ ఇవాన్స్ రోజర్స...............229

202.ణ�శ్రీవ జు��అర �శీస్త్రవతీర

శా� థామస్.......................230

203.ళ�శ్రీశ్రీవ ు�శీఎ�ర

రచెల్ పసయింట్...................231

204.��ష�వశ్రీ ళ��అ్

రచెల్ జాయు సాకట్................232

205.��ష�వశ్రీ జీశీవ ళషశీ్

�డా సకడడ్ర్........................233

206.�స� ళషబసేవతీ

లిడియా పసకట్సన్....................235

207.�వస�� ళవ�్శీఅ

�నా షోపఘ్నర్.......................236

208.ళ�శీటటఅవతీ

రాత్ సీవెున్స......................237

209.�బ్� ళవ�ఎవఅర

మహిటబుల్ సింపికన్స.............238

210.వీవ��్�పశ్రీవ ళ�ఎ�స�అర

మారగరట్ సింమ్సన్................239

211.వీ�తీస్త్ర�తీవ్ ళ�ఎ�రశీఅ

అన్నా సాకవ్........................240

212.�అఅ� ళస�బ

మేరీ పస్లస్సర్........................241

213.వీ�తీవ ళశ్రీవరరశీతీ

ఎవెండా స్మిత్.....................244

బెాత స్మిత్..........................245

215.దీవతీ్�� ళఎ�్�

డెయిజీ స్మిత్.......................247

216.ణ��రవ ళఎ�్�

హేానా విటాల్ స్మిత్................248

217.న�అఅ�� ���్�శ్రీశ్రీ ళఎ�్�

మారియా ఉడావార్డ్ - ఎటటర్.......250

218.వీ�తీ�� �శీశీసష�తీస - �్వతీ

శాంతి సాలమన్...................251

219.ళ��అ్� ళశీశ్రీశీఎశీఅ

హెాన్రీయెుట సోలాటవ్................252

220.నవఅతీ�వ్� ళశీశ్రీ్�బ

సాంగ� మేలింగ�...................253

221.ళశీశీఅస్త్ర వీ�వశ్రీ�అస్త్ర

ససన్నా స్పర్జన్....................254

222.ళబర�అఅ�� ళ�బతీస్త్రవశీఅ

ఫానీ ఎడ్నా సాటఫోర్డ్................255

223.��అఅ�వఅ జుసఅ� ళ్�టటశీతీస

బైటీట సాటవ్.........................256

224.దీవ్వళ్�ఎ

లాయిసా పసటడ్.....................257

225.�శీబ�ర� ళ్వ�స

ఆనీ సీటల్...........................258

226.�అఅవ ళ్వవశ్రీవ

బైట్సీ సాటకటన్........................259

227.దీవ్రవ ళ్శీషస్శీఅ

్రపిసిల్లా సాటవర్ట స్టడ్...............260

228.ూతీ�రష�శ్రీశ్రీ� ళ్వష�తీ్ ళ్బసస

భ.వి.సుబ్బమ్మ.....................261

229.దీ.�. ళబపప�ఎఎ�

హెలైన్ నెల్ సండే.................262

230.చీవశ్రీశ్రీ నవశ్రీవఅ ళబఅస�వ

క్లారా సవాయివ్.....................263

231.జశ్రీ�తీ� ళష��ఎ

మేరి ఎలిజబైత్ సివాట�ర్............264

232.వీ�తీవ జుశ్రీ�ఓ�పవ్� ళష�్ఓవతీ

కార్ల్ టైర్రీ టాల్బాట్..............265

233. జ�తీశీశ్రీ ువతీతీవ ు�శ్రీపశీ్

234. �ఎవశ్రీ�� ు. దీతీశీశీఎ��శ్రీశ్రీ

235. వీ�తీ�� ణవవతీ ు�వశ్రీశీతీ

236. జీవఅఅ�వ ు�వశ్రీశీతీ

237. దీవ్ర�వ్వఅ దీశీశీఎ

238. జశీతీతీ�వ్వఅ దీశీశీఎ

239. �ర�పవశ్రీశ్రీ� ు�శీపబతీఅ

240. ణశీతీశీ్�వ �అఅ ు�తీబ��

241. �బషవ �. ు�బతీర్శీఅ

242. ణశీతీశీ్�వ ళ�వవతీర

243. �అఅ� ుశీఎ�రవషస

244.��శ్రీశ్రీ�శీఅ ుతీ�ర�వతీ

245.��శ్రీశ్రీ��ర ుతీశీ్వతీ

247.జుఎ�శ్రీవ ుబపఎ�అ

248.న�తీతీ�వ్ ుబపఎ�అ

249.జ��తీశ్రీశీ్వ ుబషసవతీ

250.��శ్రీశ్రీ��ర ఖఅేవతీషశీశీస

251.వీ�స్త్రస్త్ర�వ హ�అ జశీ్

252.జీశీ��అఅ� హవవఅర్తీ�

253.�అఅవ ��స్త్రవతీ

254.వీ�తీవ �వపప

255.�తీవఅవ �వపర్వతీ - �ఎ�్�

256.ళబర�అఅ� �వశ్రీవవ

257.ూ��శ్రీశ్రీ��ర ��వ�్శ్రీవవ

259.జుఎఎ� ���్వఎశీతీవ

260.��బతీ� �అస్త్ర�శ్రీశ్రీర ��శ్రీసవతీ

261.��శ్రీశ్రీ��ఎ వీ�తీవ

262.ఖ�వసశీ ్�ఎఎ�ఎబతీశీ

263.�శ్రీశీతీవఅషవ ్శీబఅస్త్ర

264.ఖ�్�వతీ�అవ �వశ్రీశ్రీ

ఎమీలియా టేలర్ బ్రావ్హాల్....266

మరియా డైయ్యర్ టై�లర్...........267

టేలర్ జైన్నీ.........................268

బైట్సి టైన్ బావ్..................269

కోరీ టైన్ బావ్...................271

ఇసరైల్లా తోబర్న...................272

డోరతి ఆన్ ్రతప్...................273

లాసీ థరట్సన్.......................274

డోరతి సేయర్స....................275

అన్నా టోమపే�...................276

లిలియన్ ట్రాష్ర్..................277

లిలియస్ ట్రోటర్..................278

క్రిస్టియానా ట్యాయు................279

ఎమలి టబ్మాన్..................280

టబ్మాన్ హారియట్...............282

చారర్లట్ టక్కర్......................283

లిలియస్ అండర్వుడ్..............284

మాగీ వాన్ కాట్...................285

జుహాన్నా వీన్స్రాట..................286

ఆనీ వేజరు........................287

మేరీ వెబ్...........................288

�రీన్ వెబ్సటర్ స్మిత్................289

సాసన్న వెస్లీ.......................290

పఫిల్లిస్ వీట్లీ.........................292

నా]్సస్సా విట్మాన్................292

ఎవ్మా విట్టివెార్...................293

లారా ఇనాగల్స వైలడ్ర్...............294

మేరీ విలియమ్స్...................295

కీకో యుమ్మమురో.................296

ఫ్లారెన్స్ యంగ్....................297

కాధరిన్ జైల్.......................298

Photograph from page 21 of Bhoodigantha Visvaasa Veera Vanithalu
పేజీ 21

1. వీ�అఅ�వ �పతీ�ఎర

మన్నీ అబ్రావ్స

కాలము : 1859-1912 పరిచర్య : ప్రైస్తవ మషనరి "" కోత విస్తారముగా ఉన్నది గాని పనివారు కొద్దిమందియేు" లాకా 10:2

ప్రభువు ఘనమైన నామమునకు స్తుతి, మహిమ కల్గుగాక. ఎందరో ప్రభువును ప్రేమించిన దైవసేవకురాళ్లున్నారు. కోత విస్తారవై పనివారు తకుకవ అనే నినాదము నాడు, నేడు వినిపస్తుంది. 1887 వ సంవత్సరములో క్రీస్తు సేవ చేయాలనే తపనతో విదేశం నుండి ఇండియాలో బుంబాయి చేరిన మన్నీ చాలా ప్రయాసపడింది. అనేక మంది ప్రజలు వీధుల్లో సంచారము చేయుట ఆమెకు వింతగా తోచింది. వీరందరికీ సువార్త అందు విధమేదని యోచించింది. కొందరు ్రతాగుబోతుల జీవిత విధానాన్ని గమనించి దు:�ంచింది. క్రీస్తు ప్రేమనెరుగని వారిరకై, దు:�తులకు ఓదారుపను, కారుచీకటిలో జీవించువారికి ఆశాకిరణవై జీవించుట్రై క్రొత్త భాషను నేరచుకొన్నది. కొందరు అనుచరులను సంపాదించుకొన్నది. హిందా మతంలోనుండి సత్యాన్వేషిగా క్రీస్తు ప్రేమను కనుగొని గొప్పసేవలందిస్తున్న పండిత రామాబాయి ముక్తి మషన్ సేవలను గార్చి విని, అభాగయలు, అనాధులు, విధవలుగా నుండి ఆమె ఆశ్రమములో గొప్ప ఆదరణ పొందుచున్న వారిని చేరింది. ఉపాధ్యాయినిగా ఆమె గొప్ప సేవచేసింది. ఆ రోజుల్లో ఆస్ట్రేలియా దేశంలో వేల్స ప్రాంతంలో రక్రైస్తవులు గొప్ప ఉజ్జీవంతో భక్తి పరవశులై అద్భుతాలనందు కొనువార్తను విని, అట్టి అనుభవం ఆమె పని చేయు ప్రాంతంలో కావాలని భారంతో క్రీస్తును ప్రార్థించింది. ఆమెతో 70 మంది తన విద్యార్థులను సమకూర్చి కీర్తనలు పాడి వాక్యధ్యానంతో కన్నీటితో, ఉపవాసంతో ప్రార్థించింది. ఆ సమయంలో వారు పొందిన ఆనందోత్సాహాలను గ్రహించి 400 మంది చేరారు. వారు యింటింటిని దర్శిస్తూ గ్రామాలలో ""రండిరండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు ప్రయాసపడి భారం మోసేవారికి క్రీస్తు విశ్రాంతినిస్తాడు" అంటా సువార్త బోధను ప్రియ యేసు పసైన్య వీరులమంటా కొనసాగించింది. ఆమె తిరిగి అమెరికా చేరి ఆమె అనుభవసాక్ష్యాలను సుఖ జీవితాలు జీవిస్తున్న స్నేహితులకు తెలిపంది. కొందరు ఇండియా సేవ్రై ప్రోత్సహించబడి ఆమెతో కలిసి ఇండియా చేరి

బూదిగంత విశావాస్ వీర వనితలు

1 సేవకు సహకరించారు. ఆమె చేసిన మౌన ప్రార్థనల పఘలితంగా సుదీర్ఘ తీరాలలో సువార్త పనిచేయు ధన్యత దేవుడిచ్చారని స్తుతిస్తూ, మంచి సాపర్తితో గణనీయ సేవలందించు పండిత రామాబాయ్కి గల అభాగయలు అనాధుల పట్ల ఆపార ప్రేమకు అభినందించింది. క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుందని తెలిపన పౌలు భక్తుని మాట అనసరించి నశించి పోయేఆత్మలు ఎన్నయో చేజారి పోవుచుండగా, నిరివాచారముగా, నిద్ద మత్తులో పడి స్రంబీ గృహాములో సంతోషించే సమయాల్రై వెదికే రక్రైస్తవ సోదరీ సోదరుడా లైవ్ముతేజరిల్లుము. యోహాోవా మహిమ నీ పై ఉ దయించిందని గ్రహించు. నీ సాక్షి జీవితము సజీవంగా ఉన్నాదా సరిచూచుకో. మన్నీ తన జీవితాన్ని యితరుల సేవార్థము తన సమయాన్ని, సంపద, తలాంతులను వినియోగించింది. ప్రార్థించే సిద� మనససుతో, యితరులను ప్రోత్సహించింది. ప్రతిపఘలము ఆశించని నిస్వార్థ సేవ చేయగలిగంది.

Photograph from page 22 of Bhoodigantha Visvaasa Veera Vanithalu
పేజీ 22

నిసావార�సేవే, నిజప్రేమ నైజము. రెండవ మైలు నడిచే త్యాగము, దయను సత్యాన్ని కంఠబూషంగా ధరించింది. గర్వము లేక వినయము, దాతృత్వము కలిగ అనాధలను ప్రేమించింది. మంచి సమరయుడు చూపిన కనికరాన్ని తన దేశం కాని దేశంలో చూపించింది. ఓరుప, దీర�శాంతముతో తన స్వకీయులను వదలి దార ప్రాంతాలకు తరలి వచ్చి కి�ష� సమయాల్లో దీిర్తవాము ప్రదర్శించింది. ఆమె భక్తి, త్యాగ, ప్రేమపూరిత జీవితాన్ని నేటి యువతి యువకులు నేరచుకోగల ధన్యత ్రై దేవునికి విజ్ఞాపన చేయు పసీతగా నీవు నేను వుందామా?

వవపవవ

సాక్ష్యం 2. జవష�శ్రీ �తీ�అషవర �శ్రీవ��అేవతీ

పససిల్ ఫ్రాన్సిస్ అలైగ్జాండర్

కాలము : 1818-1895 పరిచర్య : కీర్తనల రచయిత, పద్యాల రచయిత

""యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా నున్నవి ! జ్ఞానము చేత నీవు వాటనన్నిటిని ని]్మంచితివి. నీవు కలుగ జేసిన వాటితో బూమ నిండియున్నది". కీర్తనలు 104:24

ప్రభువుని ప్రేమించిన పససిల్ బాల్యము నుండి క్రీస్తులో నిలిచియుండి భావ కవితలు వ్రాసేది. తన 9వ యేట రచించిన పద్యాలను చదివి ఆమె నాన్నగారు

బూదిగంత విశావాస్ వీర వనితలు

2 అంగీకరించలేదు. ఆ రచనలు తలదిండు క్రింద దాచి పెట్టియుంచేది. ఆమె ఆసక్తి గమనించి సర చూద్దాం ఎన్ని వ్రాయగలదోనని ఒక పెటైటను బహుమతిగా వాళ్ళ నాన్నయిచ్చారట. యవ్వనం వచ్చేనాటికి 400 పైగా పద్యాలు వ్రాసే కవిగా నిలిచింది. కవితవాం గొప్ప తలాంతగా ప్రభు విచ్చారని సమాజము గుర్తించగలిగంది. బైబిలు ధ్యానాలు ఆధారంగా ఆమె చిన్న పిల్లలు సులభంగా నేరచుకోనే రీతిగా పద్యాలు రచించేది. ఆమె దైవసేవకుని భార్యగా సేవ కొనసాగించంది. ప్రేమతో చేసిన సేవలో పఘలితముంటుంది. పేరికంలో, ఆనారోగ్యంతో పెద్ద పట్టణంలో జీవిస్తూ, క�కు హాృదయుల మధ్య జీవించాలని ఆశించక మారు మాల గ్రామా*్న ఎన్నుకున్నది. దేవుని అందమైన సృష్టిలో సౌందర్యాన్ని తన కవితవాంలో పద్య రూపంగా వ్రాయగా అనేకులు పరవశించేవారు.

�శ్రీశ్రీ ్��అస్త్రర పతీ�స్త్ర�్ �అస పవ�బ్�టబశ్రీ, �శ్రీశ్రీ షతీవ�్బతీవర స్త్రతీవ�్ �అస రఎ�శ్రీశ్రీ, �శ్రీశ్రీ ్��అస్త్రర ష�రవ �అస షశీఅేవతీటబశ్రీ, ్�వ �శీతీస �శీస ఎ�సవ ్�వఎ

అందమైన ప్రకాశమంతముగా సుందరమైన ప్రాణులు చిన్నవి మొదలు పెద్దవాటి �శ్రీశ్రీ. వరకు తెలివిగలవి, ఆశ్చర్యం కలిగంచేవన్ని ప్రభువైన దేవుడే సృష్టించారు. నేడు మనం జీవించే లోకంలో వికృతవైన అనుభవాలలో చెడు తాండవం చేస్తూ కలవరాన్ని కలిగస్తుండగా అనేకులు నిరాశ, నిపసపృహాలలో కృంగిపోతున్నారు. నిరీక్షణలో చాడతగగ రీతిగా వ్యకుతలకు చైతన్యం కలిగంచే రచనలు, ప్రసంగాలు అత్యవసరము. క్రీస్తు వైపు చూస్తూ ప్రార్థన దైవధ్యానంతో, ఆశాభావంతో జీవించుట నేరచుకోవాలి. పైన నీలి ఆకాశంలో క్రీస్తు మహిమను, నీలి మబ్బుల్లో వెండి తీరగలు చూడాలి. పసిపాపల బోసినవువాలలో నిర్మలతవాం గమనించాలి. వృద్ధుల నిరాశ కళ్ళల్లో అనుభవా*్న అందుకోవాలి. ఆమె రచనలలో భావాలు క్రీస్తు పైగల ప్రగాడిడ ప్రేమను వరిణంచిన రీతి క్రీస్తుపై మనకు గొప్ప నిరీక్షణ కలిగంచగలవు. ప్రియనేసతమా, మన ప్రభువు సిలువ వేయబడిన ఆ స్థలము వద్ద ఆ పటటణగోడల ఆవలి నన్న కొండ ప్రాంతం సుదారంగా నిలచియుంది. అదే మనలను రక్షించి సన్మారుగలను చేయుట్రై విలువైన పవిత్ర రకాతన్ని యింపైన ఏరుగా స్రవించింది. ఆవూటలో మునిగన మనము శుదు�లవై దివ్య కాంతిలో శాంతితో తన్మయవై నిలిచివుందాము. ఇదే సందేశాలు తాను నివసించిన ్రగామ ప్రజలకు బోధించేది. విద్యా సౌకర్యాలు లేని ప్రాంతంలో ఆర్థిక సోతమత కరువైన ప్రాంతంలో, నిరుపేలలో పేదగా జీవించు త్యాగం చేసారు. తాను జీవించిన గ్రామ ప్రజల ఆత్మీయ జీవితం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసికొని, వారికి పాటలు పద్యాల రూపంలో

బూదిగంత విశావాస్ వీర వనితలు

3 సువార్త బోధించారు. ఆమె పాటలు వినుట ద్వారా వికోటరియా రాణి దు:ఖంతో కన్నీరు కార్చారు. రాగయుకతంగా భావగ్ర్బిుతమైన సువార్తకు అనేకులకరి�తులయయారు. 400 పైగా దాయబడిన పాటలు అనేక భాషలలో తర్జుమా చేసారు. ఆమె రచనా శ�ైలిని ప్రపంచం గుర్తించింది. పససిల్ భర్త ఆర్చి భషప్గా పేలకు గణనీయమైన సేవలందించారు. అనేక కరప్రతాలు సువార్త బోధ వివరణలో ముద్రించి పంచి యిచ్చారు. చెవిటివారిరకై ప్రత్యేక సాకలును ఆరంభించారు. ఆమె వ్రాసిన గీతాలలో సముద్రంలో తుఫాను సమయంలో భయపడిన శిష్యులు అబభయంపొందిన తీరు వరణన శ్లాఘనీయాలు. భీకర తుఫానులు తరలివచ్చినా, అలజడి రగిన సముద్దయాతలో ప్రభువు అద్భుత హాసతములు మన చేయిపట్టి, భయపడరాదు అని ధైర్యం చెప్పుటకు అవిరామంగా వేచి యుంటారని నవ్ముకో ఓ ప్రైస్తవా!, ""నన్ను నిత్యం వెంబడించు నన్ను ప్రేమించు. నీ శ్రమలో నేనంటను. నా మాట చాలు నా చూపు చాలు అనే విశ్వాసములోనికి రమ్ము" అని హెచ్చరించేవారు మన ప్రభువే.పససిల్ సేవను క్రీస్తు అంగీకరించి దీవించారు. నీ సేవ ఎట్లుంది ప్రైస్తవా ?

Photograph from page 24 of Bhoodigantha Visvaasa Veera Vanithalu
పేజీ 24

వవపవవ

సాక్ష్యం 3. హ�ష్శీతీ�� �శ్రీవ��అసతీ�అ�

వికోటరియా అలగా�ండ్ర�నా

కాలము : 1819 - 1901 పరిచర్య : ఇంగ్లాండు దేశపు రాణి

""జా�నాధారము నేనే. ప్రాక్ర్మమునాదే. నా వలన రాజులు ఏలుదురు. అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు". సామెతలు : 8:14-15

వికోటరియాగారికి మహారాణిగా పేరుంది. 1819లో రక�్సంగటన్ భవనంలో జన్మించింది. ఆమె భర్తపేరు ఆల్బర్టగారు. ఆమె 1837లో రాణిగా పదవి చేపటాటరు. పదవీ సీవాకార సమయంలో 2 గంటల సమయము మౌనం పాటించి. ప్రార్థనకు సమయమచ్చిన బభక్తిపరురాలు.

ప్రార్థన హృదయంతో చేయాలి. కోరికతో ప్రార్థించుట వాస్తవమైన క్రమశిక్షణతో ప్రార్థించుట నేరచుకొన్నవారు, గొప్ప రహాస్యాన్ని కనుగొన్నట్లే. అది పరిశు ద�వైన ఆనందకరమైన జీవితానికి పునాది. ప్రార్థన అనేది దేవుని ఆహావానమే. ఆయనలో

బూదిగంత విశావాస్ వీర వనితలు

4 సన్నిహిత సంబంధాన్ని కలిగంచి జీవితాన్ని మార్చగల్గు శక్తిగలది. ఆ శక్తిని ఆ రాణి ఆశ్రయించి సమర్థవంతంగా పరిపాలించారు. ఆమె 64 సంవత్సరాలు పాలించి ఎంతో ప్రగతి సాధించారు. ప్రపంచమంతా ఆమె పేరును గుర్తించుకోగలాగరు. పనివారిని ప్రత్యేకంగా ప్రేమించుట ఆమె ప్రత్యేకత. పిల్లలంతా విద్య నేరచుకోవాలని ఆశించారు. ఆమె కాలంలో ఎందరో మషనరీలు క్రీస్తు సందేశాన్ని నలుమాలలా ప్రచారము చేసారు. ఆమె ఆధ్యాత్మిక ఉనికిని, దైవ ప్రభావాన్ని వెలుగులోకి తేగలిగంది. అంతేకాదు ఆమె కాలంలో సాలేవాషన్ ఆర్మీ ఉనికిలోనికి వచ్చింది. గొప్ప సవాచ్చుంధ సేవలుజరిపిన కాలములో ఆమె అతి వినయంతో నిజాయితీతో పదవికి సింహాసనానికి గొప్ప పేరును తెచ్చి పెట్టింది. ఆమె పదవిని అదికారాన్ని దురివానియోగం చేయలేదు. పౌలు తిమోతికి వ్రాసిన హెాచ్చరికలో అదికారుల్రై ప్రత్యేక ప్రార్థనలు చేయాలని హెచ్చరించాడు. "" మనము సంపూరణ బభక్తియు మాన్యతయు కలిగ, నెమ్మదిగాను, సుఖముగాను బ్రతకు నిమిత్తము, రాజులు, అధికారుల కొరకు విజ్ఞాపన చేయాలి కృతజ్ఞత చూపాలి. దేవుని పర్యవేక్షణలో నున్న ఏ దేశవైనను పూరణ శాంతితో విజయవంతంగా సుభికషంగా విరాజిల్లగలదని వికోటరియా రాణి నిరూపించి కీర్తి గడించారు.

Photograph from page 25 of Bhoodigantha Visvaasa Veera Vanithalu
పేజీ 25

వవపవవ

సాక్ష్యం 4. జుశ్రీ�ఓ� �స్త్రఅవష

ఎలిజా ఎగ్నా

కాలము : 1807-1883 పరిచర్య : మషనరీ "" ప్రసవవేదన పనిదానా జయకీర్తననెత్తి ఆనందపడుదము". యెషయ 54:1

ఎగ్నా ఎలిజా అనే వనితకు సంతానము లేనప్పటికీ ప్రభువు భడడ్లను తన బిడ్డలుగా చేరచుకొని ఆనందంతో సేవ చేసారు. గొప్ప భక్తి విశ్వాసముతో జీవిస్తూ సువార్త ప్రకటించు ఆసక్తి కనపర్చారు. స్రీతలు ప్రార�నాపరులుగా లేని కారణాలనేక ముంటాయి. నిర్లక్ష్య ్యము, సోమరితనము, పాపము, గర్వము, పని ఒతితడులు, ఏకాగ్రత లేని స్థితి, మరెన్నో కారణాల వల్ల ప్రభువును సమీపించి గుర్తింపగల సేవ చేయలేనివారిగా నిలసతున్నారు. దీనిని స్థిరము జేసుకోవాలంటే ప్రార్థన, వాక్యధ్యానము చేయు పద్ధతులను ఆర�ము చేసికోవాలి, అర్థవంతమైన జీవితం జీవించుటకు క్రీస్తు

బూదిగంత విశావాస్ వీర వనితలు

5 నేర్పించే విలువైన పాఠాలు నేరచుకోవాలని క్రీస్తు ప్రతి స్రీతని కోరుకుంటున్నారు కనుక ప్రభువునకు అందుబాటులో నుండాలి. ఎలైజా వేలమంది కుమారెతలకు తల్లి అని పేరుపొందిన మషనరీగా నిలిచింది. ఇండియాకు క్రింది భాగంలో నున్న దీవాపము సిలోన్లో 1840లో ఒక బోరిడ్ంగు సాకలులో ఉపాధ్యాయినిగా వెళ్ళి సేవ ఆరంభించారు. ఆ రోజుల్లో చాలా స్వల్ప సంఖ్యలో విశ్యాసులుగా మారారు. ఆమె దార దేశాలు ప్రయాణించి అవిరామకృషి అచంచల విశ్వాసము పట్టుదలతో, మోకాళ్ళపై నిలిచి ప్రార్థించి మంచి సుమాత్రిక గల జీవితాన్ని జీవించి 600 మంది బాలికలు రక్షకుని సీవాకరించు ధన్యత కలిగంచారు. ఎందరో వనితలను పరిశుధ� వివాహానికి వెళ్కువలనిచ్చి భక్తిగల గృహిణులుగా మారాలని తర్బీుదునిచ్చారు. ఆయా ప్రాంతంలో సాకలు ్ర్రిన్సిపాలుగా ఉద్యోగం చేసారు. పదవీ విరమణ కావించిననా మమతతో ఆ ప్రాంతాలను దర్శించి, పాత విద్యార్థులను కలిసికొని ప్రభువు ప్రేమను కనపర్చి హెచ్చరించేవారు. 40 సుదీర్ఘ సంవత్సరాలు తన స్వకీయులను వదలి పరదేశంలో క్రీస్తును ప్రకటించారు. త్యాగశీలిగా పేరు పొందిన భక్తిగల విశావాస్ వీరమనిత ఎలైజాగారు.

Photograph from page 26 of Bhoodigantha Visvaasa Veera Vanithalu
పేజీ 26

వవపవవ

సాక్ష్యం 5. ళ�తీ�� �శ్రీశీషవతీ �స�ఎర

శారా ప్లవర్ ఆడవ్స

కాలము : 1805-1848 పరిచర్య : గీతరచయిత "వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక మనము నిరీక్షణ విషయమై మనవెప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందము" హెబ్రీ 10:23

శారా చాల మంచి క్రీస్తు విశ్వాసి. అందమైన దైనందన సినిమాలో నటించాలని చాల ఆశించేది. అనారోగ్యం వల్ల ఆశలన్నీ అడియాసలయయాయి. ఆమె సమర్థత, తలాంతులన్నీ స్రకమంగా ఉపయోగించుకున్నది. తన తలంపులు రచనా రంగం వైపు ప్రసరింపజేసికొని విలువైన పాటలు వ్రాసి చిర్స్మరణీయురాలైంది. ఎందరో భక్తులు వారి మరణ సమయంలో ఆమె వ్రాసిన ""నీ చెంత చేరెదన్ ప్రూ" అనే గీతాన్ని కోరవారు. ఆమె శరీరము అతి బలహీన సి�తికిచేరి, విశ్వాసము సడిలి పోయిన

బూదిగంత విశావాస్ వీర వనితలు

6 సమయంలో క్రీస్తు అతి సన్నిహిత సాహాచర్యాన్ని అనుభవించేది. గొప్ప ప్రార్థనా పరురాలిగా జీవించాలంటే ప్రార్థన చేయుట ద్వారానే సాధ్యమగును. ప్రార్థన బాణమయితే వాగ్దానాలన్నీ అంబులపొదిగా విశావాసంతో గురిచూచి వాడుట ప్రభువే నేర్పించగలరు. చేతికి బలము లేకపోతే బాణా*్న సందించలేము గనుక విశ్వాసము, ప్రార్థన, వాగ్దానాలు యివన్నీ మ[తవై విశావాస జీవితానికి పునాది కావాలి. ప్రార�ననగా గది దగ్గర తలుపు తీసికొని ప్రవేశించి ప్రశాంతమైన క్రీస్తు మెల్లని స్వరాన్ని వినుట లేదా మన విజ్ఞాపన అప్పగించుట. ఆయన సన్నిధి అనుభవించుట. ఆయన సన్నిధిలో పదేపదే సంచరించుట ద్వారా విశావాసం అధికం కాగలదు. విశ్వాసి విసుగక ఎడతెగక ప్రార్థించుట నేరచుకోవాలి. సోలిపోక ఆధ్యాత్మిక శక్తిలో వ్రాసిన అధ్భుత గీతమే చీవ�తీవతీ ఎవ �శీస ్శీ ్�వవ అవ�తీవతీ ్శీ ్�వవ జు�వఅ ్�శీబస్త్ర� �్ పవ � షతీశీరర ్��్ తీ��రవ్� ఎవ ళ్�శ్రీశ్రీ �శ్రీశ్రీ ఎవ రశీఅస్త్ర ర��శ్రీశ్రీ పవ అవ�తీవతీ ఎవ �శీస ్శీ ్�వవ అవ�తీవతీ ఎవ �శీస ్శీ ్�వవ అవ�తీవతీ ్శీ ్�వవ

ఈ పాటలో అంతరార�మేమనగా దేవా, నీకు నేను మరింత దగ్గరగా చేరువకానీయండి. అది సిలువ అయినను అది నన్ను పైకి లేవనెతతగలదు. నా పాట అదే ప్రూ సదానీకు అతి సన్నిహితంగా చేరువగా నిలువనీయండి. యీ పాటను ఆనాటి నుండి ఈ నాటి వరకు ప్రపంచంలో సంఘాలలో పాడనివారు లేరు. ఆ రోజుల్లో భ్రటన్లో మారు మోగింది. అమెరికా ప్రెసిడెంటు విలియవ్ వెురకన్లీ గారు

హత్య గావించబడగా తుపాకి తాటాలు ఆయన శరీరంలో (��శ్రీశ్రీ��ఎ వీషస�అశ్రీవవ) చొరబడిన సందర్బుంలో నేలకొరిగిపోగా, డాకటర్లు వైద్యం చేయు అతి క్లిష్ట సమయంలో ఆయన పెదవులుచ్చరించిన గీతమదే. నీకు దగ్గరగా చేరనీప్రూ. ఎంత గొప్ప ధన్యత! ప్రియనేసతమా, దు'ఖం బాధ నీ దరిచేరాయా? అనారోగ్యము నిన్ను కృంగదీస్తుందా? మనోవ్యధలు నిన్ను మానసికంగా గాయపరచుచున్నాయా? ఈ పాటను భావాన్ని గండెలనిండా నింపుకోగలగతే ఏ చింతయె�ునా నిన్ను సోకునా? ఏ శ్రతవైనా నిన్ను రగలచునా? ప్రభు చెంతకుచేరు.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

7

Photograph from page 28 of Bhoodigantha Visvaasa Veera Vanithalu
పేజీ 28

సాక్ష్యం 6. �అేవతీరశీఅ వీ�తీ��అ

ఆండర్సన్ మారియన్

కాలము : 1897-1993 పరిచర్య : గాయకురాలు ""నా నిమిత్తము జనులు మవ్మును నిందించి హింసించి మీ మీద అబద�ముగా చెడడ్మాటలైల్ల పలుకునప్పుడు మీ దినయలు" మత్తయి 5:11

క్రీస్తు పరిచర్య చేయగల సామర్థ్యము కేవలము ప్రసంగిచుటతో పరిమతము కానేరదు. గాయకులు క్రీస్తును కీర్తించగా, రచయితలు గీతాలు వ్రాయుట, ప్రసంగాలు పుస్తకాలు వ్రాయుట ద్వారా ప్రజలను చేరగలరు. ఆత్మల జాలరులు కాగలరు. ఫ్రాన్సిస్ భక్తుని ప్రార్థన విశ్వాసికి బలం కాగలదు. శాంతికి నన్ను ఆలంబనగా నిలుపు. అసహ్యించుకొనబడే స్థితిలో ప్రేమను, పొరపాట్లు సమయంలో క్షమను, తృణీకరించబడగా ఐక్యత కోరునట్లు అసత్యమున్నచోట సత్యాన్ని స్థాపిస్తూ, సందేహామున్నపుడు విశ్వాసము పెంచుకొని నిరాశలో నిరీక్షణ కల్గునట్లు నీలినీడలు గల చీకటి చిాయల్లో నీ వెలుగు ప్రసరించనట్లు, దిగులు విచారమున్న చోటుల్లో నీ సంతోషానందాలు వెల్లివిరియాలని ఆకాంక్షించేలా ప్రార్థించాలి.

మారియన్ తాను పాట*్న శ్రావ్యంగా పాడగల తలాంతును ప్రభున్రై వినియోగించింది. చాలా క్లిష్ట సమస్యలను, ్రశమలనెదురొకన్నది. ఆమె తల్లిదండ్రులు పేదవారు. సంగీతాన్ని నేర్పించగల ధనవంతులు కారు. ఆమె వెళ్ళు సంఘంలో సంఘస్తులంతా సొవ్ము సమకూర్చి ఆమె సంగీత సాధనకు సహాయపడేవారు. ఆమె నల్లజాతి వనితగా ఎన్నో నిరాదరణల నెరురోకవలసి వచ్చింది. ఆమెకు ప్రవేశ ఆవకాశాలు మాసికోని పోయేవి. 300 మంది పోటీదారుల మధ్య ఒక సందర్బుములో ఒక గాన కచేరిలో పాడే అవకాశము దేవుని ద్వారా ప్రార్థించి సంపాదించుకోగలిగంది. ఆమె ఆసమాన తలాంతునప్యోగించగా శ్రోతల ప్రశంసలతో పాటు వారాత ప్రతికలు కూడా పొగిడాయి. గొప్పగాయనిగా ఆమె పేరు పొందింది. ఆవెునెందరో విమర్శించేవారు. ఎందుకనగా నల్లజాతి వారిని ఆ రోజుల్లో చిన్న చూపు చూచేవారు. ఆమెలో దైవభక్తి మెండుగా నున్నందన అతి ధైర్యంతో క్రీస్తును వెంబడిస్తూ, రక్రైస్తవ నియమాలను పాటిస్తూ గొప్ప విశ్వాసాన్ని నిలుపుకోనేది. ఆమె తల్లి ఆమెను అభినందిస్తూ

బూదిగంత విశావాస్ వీర వనితలు

8 ప్రోత్సహించేది. ""తల్లి, దేవుని ప్రేమించువారికి ఆయనే తోడుగా నంటారు. నీకు దారులన్నీ మాయబడితే కిటికీనైనా తెరుస్తారు. ఎపుడా ఆశావాదంతో క్రీస్తు నడిపిపింపునే కోరి ఆయనను కీర్తించి ఘనపర్చాలి" అని హెచ్చరించేది.

ఒక గొప్ప గాన కచేరీకి ఆమెను ఆహ్వానించి పాడవలసిన సమయంలో కొందరు వ్యతిరకించగా ఆ అవకాశం పోయింది. అయినా ఏ మాత్రమా నిరుత్సాహాన్ని చూపక తృణీకారాన్ని మౌనంగా వినయంతో దేవుని చిత్తముగా, అన్నియు మేలుకే సమకూడి జరుగునని నమ్మింది. "" ప్రభువా నన్ను నన్నుగానే నల్లజాతి వనితగా యీ అనుభవాలైదురొకడానికే పుట్టించారని" ప్రార్థన ద్వారా అంగీకరించింది. దిగులు చింత ఆత్మనయానతా భావానిరకన్నడా తామవవాలేదు. ఒక సందర్బుములో రష్యాకు ఆహ్వానం రాగా జోసెఫ్ సాటలిన్ గారి ఎదుట నిలచి దైవికవైన పాటలు పాడరాదని నిషేధము నెదురొకన్నది. ఆమె ధైర్యంగా పరలోక వరణనను గార్చి ఇశ్రాయేలీయులు యోరా�ను దాటుటను గార్చి శ్రావ్యంగా పాడగలిగందట. ్రశోతలంతా ఉత్సాహంతో కేరింతలతో చప్పట్లు కొట్టి అభినందించారట. అన్యాయము సహించగా ఎదురొకనే స్వభావం ఎవరిరకైనా ఎపుడైనా రావచ్చు. నింద దాషణలు ఎదురై, అవమానాలు కృంగ దీసినపుడు, అన్యాయము సహించవలసి వచ్చునపుడు క్రీస్తు శ్రతువులను ప్రేమిస్తూ ముఖం పై ఉమ్మ వేస్తూ హేళన చేసిన వేళ్ల్లో మౌనం వహించినరీతిగా శ్రతువులను క్షమించి ప్రేమించుట రక్రైస్తవ విశ్వాసి అభ్యాసం చేయాలి. అట్టి సహనం చూపిసేత ప్రతిపఘలము పరలోకంలో దాచబడియుంటుందని నమ్మి నిరీక్షణలో వేచియుండాలి.

ఈ లోకంలో శ్రమ కల్గును. ధైర్యం తెచ్చుకోవాలనే వాగ్దానాన్ని నమ్మింది. ఒక సందర్బుంలో పెద్ద భవనంలో గానకచేరీ ఏరాపటు చేసి సినిమా పాటలు పాడమని ఆహ్వానించగా ధైర్యంగా నిరాకరించిందట. క్రీస్తును నమ్మిన విశ్వాసిగా ఆ పని చేయుట కిష్టపడలేదు. ఒక పెద్ద కమటీలో ప్రముఖులు మరియానాను కరచాలనం చేసి సపర్శంచుటకు నల్లజాతి స్రీత అయినందన నిరాకరించిందట. ఆరోజు కూడా ఆమె ఏమ నిరాశ దిగులు చెందక దేవుని స్తుతించిందట. 1939లో వాషింగ్టన్ డి.సిలో పెద్ద హాలులో పాడాలని ఆహ్వానించగా మరలా వ్యతిరకతనెదురొకని వెనక్కు వచ్చేసిందంట. ఒకసారి ఈస్టు ఉదయకాల సమయంలో పాడుటకు ఏరాపటు జరిగింది. 75 వేలమంది హాజరయ్యారు. తెల్లవారు నల్లవారు కలిసి హాజరయ్యారు. అందరా ఆశ్చర్యపడి ఆనందించే రీతిగా గొప్పగా పాడింది. దేవుని మహిమ పర్చి

బూదిగంత విశావాస్ వీర వనితలు

9 భావాలతో మంచి విశావాసం పెంపోందే ఉత్సాహాకరవైన భక్తి గీతాన్ని విని ఆమె మనోహారవైన గొంతులో నమ్రత, తగిగంపు నిల్చిన రీతిని బట్టి అందరూ అభినందించారు. జాతి విభేధాలను మరిచారు. ఆమె జాతీయత పెంచు అవకాశం ఆ పాట ద్వారా కలిగంచింది. ఆమె జీవితవే గొప్ప సాక్ష్యముగా శాశ్వతంగా నిల్చింది. ఆమె జీవితం ఎందరోవనితలకు ఆదర్శం కాగలదు.

Photograph from page 30 of Bhoodigantha Visvaasa Veera Vanithalu
పేజీ 30

వవపవవ

సాక్ష్యం 7. �అఅవ �రసవష

ఆనీ ఆస్క్యూ

కాలము : 1521-1546 పరిచర్య : రక్రైస్తవ హత సాక్షి ""స్రీతలు మృతులైన తమవారిని పునరుతా�నము వలన మరలా పొందిరి" హెబ్రీ 11:35

అనీ తన యవ్వనంలో ఒక భక్తుని ప్రసంగము ద్వారా క్రీస్తును రక్షకునిగా అంగీకరించింది. సమాయేలు, మోషే యోబు జీవితాలావెను ప్రభావితము చేసాయి. వారు విజ్ఞాపన చేయు భక్తులు, పవిత్ర హాృదయంగలవారని గుర్తించింది. ప్రార్థన చేయు మెళకువలను పొందింది. హింసించువారిరకై, ప్రేమించని వారిరకై ప్రార్థించుట నేరచుకొన్నది. నమ్మకంగా సేవ చేయు వారి కొరకు భారంతో ప్రార్థించేది. బలహీనులై వెనకపడి సేవచేయలేని వారి ఆత్మీయ జీవితం ఉజీ�వింపబడాని కోరది.

ఒకరికొకరము ప్రారి�ంచుకోవాలి. ఇతరుల భారాలు భరించాలని నేరచుకొన్నది. ఆమె నమ్మిన సిదా�ంతాల పట్ల సి�రతవాం కలిగ జీవించేది. 24వ ఏట తాను పరిస్థితుల నదిగమంచి సేవ చేయగా జైలుపాలయింది. భర్త ఆమెను నిరాకరించి తృణీకరించాడు. ఆమె తన నమ్మకాలను కోలోపలేదు. రెండవసారి జైలు రకళ్ళ్లంది. లండను టవర్ నండి మరణం పొందాలని శోదించారు. ఆమె తన డైరీలో ఆమె అనుభవాలన్నీ వ్రాసింది. నన్నెందరు బాధించి హింసించిననా నా బలమంతా క్రీస్తులోనే ఉంది. అది నేను వదులకోనని ధైర్యంగా తెలిపంది. నీవు బ్రతకాలంటే నీ నమ్మకాలు వదలాలని అధికారులు బైదిరించారు. ఆమె చివరకు అతి దారుణంగా హింసించబడి సజీవదహానం చేయబడింది. కాల్చిబడుటకు నా శరీరము అపపగింపబడినను నిలబడగలను. క్రీస్తు

బూదిగంత విశావాస్ వీర వనితలు

10 ప్రేమనాకుంటే చాలనని తెలిపంది. హతసాక్షిగా చరిత్రలో నిలిచంది. ఈ లోకంలో మీకు శ్రమ కల్గును ధైర్యంగా నిలవాలని హెచ్చరిక పాటించింది. క్రీస్తు అందించే శక్తి శ్రమలలో ధైర్యమును నిబ్బరాన్నిస్తుంది. దానియేలు స్నేహితులు అన్ని సహించి నిలిచారు. అట్లే ఆమె విశ్వాసము కాపాడుకొన్నది. ఆమె జీవితము ధన్యము.

Photograph from page 31 of Bhoodigantha Visvaasa Veera Vanithalu
పేజీ 31

వవ

పవవ

సాక్ష్యం 8. �అఅ�వ �తీఎర్తీశీఅస్త్ర

ఆనీ ఆర్మస్రాటంగ�

కాలము : 1850-1938 పరిచర్య : రచయిత, మషన్ ఆరగనైజరు

""క్రీస్తు కూడా విాకొరకు బాధపడి, మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యంచి పోయెను" 1 పేతురు 2:21

. అనీ నమ్మకమైన క్రీస్తు విశ్వాసిగా తన రక్షణానుభవం నుండి సేవ చేయాలనే తపన కలిగయండేది. యితర దేశాలలో సేవ చేయదలచింది. అమ్మ భక్తి జీవిత ప్రభావము వల్ల బలమైన రక్రైస్తవ సిదా�ంతాలను అనసరించేది. ఆమె అందమైన యువతిగా 20వ శతాబ్దంలో అంకితము గల అచంచల విశావాస ్రశద�లు సేవలో ప్రదర్శించింది. నల్లజాతి స్రీతలతో కలిసి వారిని ప్రోత్సహించి �డర్లుగా గొప్ప తర్బీుదును నిచ్చింది. యితరులలో తలాంతులను గుర్తించి తగిన పరిచర్యకు సిద�పరచుటలో నేరపరిగా నుండి �కమత్యముతో జీవించుటకు నేర్పింది. రహస్య ప్రార్థనా స్థలాలు రకతసికతమయిన యుద�రంగాలు. ఆ స్థలంలో హింసనెదురొకనే మెళకువలను పొందగలము. కీడును ఆన్యాయాన్ని సహించే ఓరుప పొందగలము. ఆత్మల భారంతో కన్నీరు కార్చగలము. బందింపబడిన వారి విడుదల్రై విజ్ఞాపన చేయగా సంకెళ్ళు విడిపోగలవు. ఆత్మీయ యుద్ధంలో విజేతలము కాగలము. ఆమె యీ పోరాటంలో ఎన్నో అవరోధాల నెదురొకన్నది. ఎందరినో మషనరీలుగా తర్బీుదునిచ్చి విదేశాలకు పంపగలిగంది. తల్లి చూపిన మాదిరిని అక్షరాల అనసరించింది. గొప్పగా తన తలాంతులను సమర్థవంతంగా వినియోగించి భళా నమ్మకమైన మంచి దాసురాలని అభినందనలు పొందింది. గురితంపుగల సేవను గార్చి కీర్తి శ�షురాలయింది.

బూదిగంత విశావాస్ వీర వనితలు

11

Photograph from page 32 of Bhoodigantha Visvaasa Veera Vanithalu
పేజీ 32

ఆమె నేర్పిన అనుభవాలు ప్రతి విశ్వాసి పొందుకోవాలి. యితరులను ఆత్మీయంగా ప్రోత్సహించాలి. యితరులు తలాంతులు నీకన్నా గొప్పవైతే తగిగంపుతో అభినందించాలి. క్రొత్త కార్య్రకమాల్రై ముందంజ వేయగలవా?

వవపవవ

సాక్ష్యం 9. వీ�తీవ ఖ�వ �ర�

మేరికే ఆష్

కాలము : 1918-2001 పరిచర్య : రక్రైస్తవ వ్యాపారి

""గొ�ై�లకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పు చున్నాను" యోహాను 10:10

మేరీ చిన్ననాటి నుండి దైవ సేవలో ఆసక్తితో ముందంజవేసేది. నన్ను బలపరచువానియందే సమసతము చేయగలనని తెలేపది. నేను చేయగలను అనే భావం తన జీవితమంతా నిలబైట్టుకొన్నది. మనము కోరుకున్నట్లే యితరులకు చేయాలి అని ఆశించేది. 1963లో ఆమె దాచుకున్న సోవ్ములో 5వేల డాలర్ల పెట్టుబడిలో ఒక కంపెనీ ఆరంభించింది. అది కాస్మోటిక� కంపెనీ గనుక స్రీతలు వాడు వసతువుల పంిణీలో అనేక స్రీతలు ఉపాది పొంది జీవించే కృప పొందగలరు. యింటి ఖరచులకు స్రీతలు కొంతైనా సోవ్ముతో జీవించాలని సృజనాత్మక తలంపులతో ఆమె దైవ ప్రేమ చూపింది. అనేకులకు ఉపాది కలిగంచింది.

ప్రతి స్రీత తన సమయాన్ని ఒంటరిగా దేవునితో గడపాలని ప్రోత్సహించేది. దేవునిలో కనిపెట్టువారు నాతన బలం పొంది పక్షిరాజువలై రెక్కలు చాచి సమస్యలను దాటి పైకి చూసాత తుఫానులో గాలి తీవ్రతకు జడియక ఆ గాలినే ఉపయోగించి పైకి చూస్తూ ప్రయాణించగల పక్షిరాజువలై యవవానాన్ని క్రొత్తగా మలుచుకోగలరని ధైర్యం చెప్పేది. ఆమె కలలు నెరవేరుటకు కొంత కాలము కావలసివచ్చింది. దేవుని దివ్య శక్తితో ఆమె సాదించేది. దేవుని సేవ్రై ప్రధమ సా�నాన్నిచ్చి తన స్వంత కార్యములను రెండవ సా�నంగా నిలిపి యితరుల కార్యాలపట్ల ఆసక్తితో సి�రురాలై ప్రభువు ప్రేమలో సాగిపోయింది. తన కుటుంబ సంకేషమానికి మాడవ సా�నముచ్చింది. ఆమె కోరిన

బూదిగంత విశావాస్ వీర వనితలు

12 మేరకు ప్రభువావెు ప్రార్థనలకు జవాబునివవాగా విజేతగా నిలచి అందరి హృదయాల్లో ప్రేమ పొందింది. ఆష్ జీవితాన్ని నీవు ఆదర్శంగా నిలుపుకో. ఒక ఆశయం చేపట్టి కాల యాపన చేయక గమ్యం చేరువరకు నిలిచి క్రీస్తు సేవలో సాగిపోగలవా నేసతమా?

Photograph from page 33 of Bhoodigantha Visvaasa Veera Vanithalu
పేజీ 33

వవపవవ

సాక్ష్యం 10. �శ్రీ�సవర �వశ్రీష�తీస

గ్లాడిస్ ఆలావార్ట

కాలము : 1902-1970 పరిచర్య : మషనరీ "" యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన బూవయాకాశములను సృజించనవాడు" కీర్తనలు : 121:2

గ్లాడిస్ ప్రభు ప్రేమను రుచి చూచి ఎరిగినట్లు సాకషమచ్చుటలో ఆనందించేది. చింతకు తామవవాక ప్రతి విషయములో ప్రారి�ంచుటకాసక్తి కనపర్చిది. ప్రార్థన తీయని ఆరాధన, అనుబూతి రుచిగలది. ఆది ఆత్మీయపని. అవెుకున్న కొద్ది విలువైన సమయాన్ని క్రీస్తు కొరకు వినియోగించుటలో అంతులేని ఆనందం తృప్తి ఉన్నదని నవ్మేది. నిత్యత్వం కొరకు సమయాన్ని త్యాగం చేయాలి అని బోధించింది.

గొప్ప భక్తులు గొప్పగా కార్యాలు తలపెట్టి చేయగలాగరంటే ఎకుకవ సమయాన్ని ప్రార్థనకై వినియోగించేవారని ఆమె నమ్మింది. ప్రారి�ంచేవారి సువాసన క్రీస్తు సింహాసనము ఎదుట ఆరంభమైన పరిమళాల వ్యాప్తి వల్లనేనని నమ్మింది. క్రీస్తు కొరకు గడిపిన సమయం, సేవ కాలము బంగారు ఘడియలే. గ్లాడిస్ తన సేవను విదేశాలలో క్రీస్తు సువార్త తెలియని వారి మధ్య చేయాలని ఆశించి చైనాకు ధరఖాస్తు పెట్టినా మషనరీ వారు నిరాకరించారు. ఆమె అర�తలు చాలవన్నారు. 1932లో ఐరోపా రష్యాల విాదుగా రైలులో ప్రయాణం చేయదలచి స్వంత ఖరచులతో అతి ప్రయాసతో చైనా చేరింది. క్రొత్త ప్రాంతంలో భాషను నేరచుకోవాలని శ్రమించింది. ఆడవారికి, మగవారికి పేలకు అన్నదానం చేస్తూ, వారిని సమకూర్చి బైబిలు కథలు బోధించేది. 1940 లో యుద్ధకాలంలో జపాను వారు దండెత్తిరాగా 100 మందిని పర్వత ప్రాంతాలలో శిఖార్లకు చేర్చి సంరక్షించింది.

బూదిగంత విశావాస్ వీర వనితలు

13

Photograph from page 34 of Bhoodigantha Visvaasa Veera Vanithalu
పేజీ 34

తాయివాన్ అనాధశరణాలయంలో ఉద్యోగం సంపాదించింది. ఆమె చెప్పిన సాక్ష్య జీవితాలాధారంగా, చైనాలో సేవ్రై ఎన్నుకొన్న వ్యక్తి మరణం తర్వాత ఆ స్థానంలో ఆమెను దేవుడు ఎన్నుకున్నారు. దేవుడు తన పనిని చేయించుకొనుటకు వ్యకుతలను విభిన్న తలాంతులను బట్టి విభిన్న కార్యాలకు నియమంచగలరు. నీ అర�తలను బట్టి వాడుకోలేడు గాని, నీవు అందుబాటులో నుండి యిష్టతలో ముందడుగు వేసేత నీ చేయి పట్టి నడిపిస్తాడు. కొందరు స్రీతలు బహిరంగంగా ప్రసంగించి చేయు సేవకన్నా యింట్లో వంటగదిలో భారంతో ప్రారి�ంచగలిగన విలువ గొప్పదని తెలిపంది. ఎవరిని పిలిచాడో వారు నిరణయించి తన సేవలో సమర� తనిచ్చివాడుకుంటారని గ్లాడిస్ పూర్తిగా నమ్మింది. చైనాలో మారుమాల గ్రామాలు సంచరిస్తూ తన ఉద్యోగం తాను చేస్తూనే విరామ సమయాల్లో సువార్త ప్రకటించుటలో అత్యానందబభరితురాలై ప్రభుని సేవించేది. చైనా బాలికల కాళ్ళు తనిఖీ చేయు ఉద్యోగము పగలు చేస్తూ రాత్రి వేళ్ సువార్త సేవలో గడిపేది. ఆమె సేవ చిర్స్మరణీయవైనది.

వవపవవ

↑ పైకి / Back to top