సాక్ష్యం 123. వీ���శ్రీ�� జీ�షసరశీఅ
మహేాలియా జాక్సన్
కాలము : 1911-1972 పరిచర్య : గాపసపల్ సింగర్ ""రండి, యెహోవాను గార్చి ఉత్సాహాధవాని చేయుదము"
కీర్తన 95:1
క్రీస్తు కొర్రై జీవించిన గొప్ప గాయని మహాలియా జక�సన్ వీరమనితగా కీర్తి గడించింది. ప్రత్యేక తలాంతుతో శ్రావ్యంగా గొంతెత్తి పాడగల నేరుప గలది. ఆమె బాల్యం చాల దు'ఖకరవైనది. తల్లిని కోలోపయింది. ఆమెను తండ్రి పిన్ని పోషణకు వదిలేసాదు. ఆమె భక్తి గల వ్యక్తి. వేర యిష్టమైన ఏ రకమైన పాట*్న పాడకుండా కేవలము భక్తి గీతాలను మాత్రమే పాడాలని నిర్బుందంచేసింది. ఆమె భక్తి గల పెంపకము, ఆమె దేవుని ప్రసన్నత కోరు విశ్వాసి గనుక ఆమె మరచి గాయకురాలై వరి�ల్లింది. ఆమె 16వ యేట నుండి చికాగోలో స్థిరపడింది. భోజనం రెసాటరెంట్లో పనిచేసేది. చిన్న ఉద్యోగిగా నంటా, చర్చిలో పాటలు పాడేది. ఆమె ఒంటరిగా పాడే సోలో గాయనిగా ప్రజ్ఞావంతురాలైన గాయనిగా కీర్తి గడించింది. ఆమె పాట*్న అనేకమంది రికార్డు చేసుకొనేవారు. ఆమె నిరాడంబరంగా నిగరివాగా నిలచింది. 1950 వ సంవత్సరంలో ప్రెసిడెంటుగా నున్న అధికారి ముందు అమెరికాలో పాడు ధన్యత పొందింది. ప్రపంచ అకాడెమలో యేసా, నీ మీద మాత్రమే నమ్మక ముంచగలను అనేమాట తన కారుపై వ్రాసి వుంచుకొని తనకు దేవుని పట్లనున్న అచంచల విశ్వాసాన్ని నిరూపించుకున్నది. ఆమె ఒక సందర్బుంలో నాకరవాలో పాడుటకు అవకాశము దొరికినపుడు శుద�రాత్రి సద�ణంగా అనే క్రిస్మస్ పాట పాడి అనేక వేలమంది మన్ననలు అభినందనలు సీవాకరించింది. ఆమె విశావాసమీరురాలు.
వవ
పవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
142
సాక్ష్యం 124. �అఅ� జీ�తీ��ర
అన్నా జారివాస్
కాలము : 1864-1948 పరిచర్య : మదర్స డే వ్యసా�పకురాలు ""నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము" ఎపెఫసీ 6:2
తల్లిని తండ్రిని సన్మానించుము అనే ఆజ్ఞను పాటించు భడడ్లకు ప్రత్యేకత దీవెనలు లభిస్తాయి. వారికి దీర్ఘాయువు లభించు ధన్యత కల్గుతుంది. తల్లి ప్రత్యేక ప్రేమను గుర్తించి తరతరాలుగా జరిపే వేడుక మదర్సడే. నేడు ఘనంగా ప్రపంచమంతా గొప్ప పండుగగా జరుపు ధన్యత లభించుటకు కారణము అన్నా జారివాస్ కృషి పఘలితమే. ఆమె చరిత్ర ప్రతి యేడాది గుర్తించుకొని ఆమెను ప్రశంసించుట పరిపాటి. ఆమె బాల్యంలో నుండగా ఆమె తల్లి 12వ యేట బైబిలు కధలు బైబిలులోని వనితల చరితలన్నీ ఆకర్షణీయంగా హృదయాన్ని హత్తుకొనే రీతిగా వివరించి తల్లి ఆమె నిద్దకు ముందుగా బోధించిన బోధలన్నీ అన్నా హృదయంలో భద్రంగా పదిలము చేసికొనగలిగంది. ఆమెకు తల్లి ప్రతిభ ఆమె ఆప్యాయతతో కూడిన ప్రత్యేక భక్తి ప్రభావమునకు చిహ్నాంగా ఆమె మరణం తర్వాత గురితంపుగా ఒక దినాన్ని నిరణయించి వేడుకగా ఆమెను కొనియాడాలని ప్రార్థించేది. ఆమె ఒక ప్రత్యేక నిబంధన చేసికోగల్లింది. ""అవ్మా, నీ కొరకు జా�పకంగా ఒక రోజు పండుగ చేసే రోజు వస్తుందని నిరీక్షిస్తూన్నాని " తలంచేది. ఆమె ఒక ఉపాధ్యాయినిగా పబ్లిక్ సాకలులో పనిచేసేది. ఆమె బ్రతికిన తల్లులకు మరణించిన తల్లులకు గురితంపుగా ఒక దినాన్ని ప్రత్యేకించి వేడుక దినంగా నిలపాలని ్రశవించుచూ గవర్నమెంటు వారికి ధరఖాస్తులు పంపి ఆవెాదం కోరింది. వ్యాపారస్తులతో సంప్రదించింది.
ఒకరోజు ఒక ధనవంతుైన వ్యాపారి ఒక సరభ చేసాడు. ఆ సరభలో పఫిలడెలిపుయా ఆడిటోరియంలో 5 వేల మంది ప్రజల మధ్య జాతీయముగా తల్లులను గౌరవించి ప్రసంగిచుటకు వేదికపై నిలిచే అవకాశన్నిచ్చాడు. అవిరామంగా ఆమె చేసిన కృషి పఘలితంగా 1914వ సంవత్సరములో యునైటైడ్ స్టేటు కాంర్రరేస్ వారు మే నెలలో రెండవ ఆదివారం తల్లులకు ప్రత్యేక గౌరవము అందుకునే రీతిగా మదర్సడే నిరణయించబడింది. అప్పటి ప్రెసిడెంటు వుడ్రోవిల్సన్ ఆ తీర్మానానికి సంతకం పెట్టి స్థిరపరిచారు. ఆమె తల్లితో చేసి నిబంధన ఈ రీతిగా స్పఘలమయింది. తల్లుల ప్రేమను, పెంపకాన్ని గుర్తించి గొప్ప గౌరవాన్ని ఆపాదించి ధనయలని పోగిడే భాగ్యం కలిగంచిన ప్రేమమార్తి. ఆమెను గొప్ప విశావాస్ వీరమనితగా ప్రపంచం గుర్తించింది.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
143
సాక్ష్యం 125. �వ్�వతీవశ్రీశ్రీ జీశీ�అరశీఅ
వెదరెల్ జాన్సన్
కాలము : 1907-1984 పరిచర్య : మషనరీ
""అనుదినము నాతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది" విలాప 3:22-23
చాలసార్లు దైవ సన్నిధిలో విశ్వాసులను ధైర్యపరచి ప్రోత్సహామచ్చుటను బట్టి వారు దైవ సేవ కొనసాగించగలాగరు. వెదరల్ జాన్సన్ అనే వనిత చైనాకు మషనరీగా వెళ్ళి అక్కడ నుండి అమెరికా చేరింది. అసలు ఆమె ఇంగ్లాండు దేశవైనందన తెలియని ప్రాంతంలో ఆమె హృదయములో చైనాలో సేవ చేయు ఆసక్తి తలంపు కలిగయండేది. ఆమె ప్రభుని స్వరాన్ని విన్నది. ""నేను నమ్మకమైన వాడను అనేమాట విన్నది. ఆమె అమెరికాలో కాలిఫోర్నియాలో నుండగా 5 మంది పసీతలు ఆమెను సమీపించి దైవవాక్యం బోదించమని ప్రాధేయపడి అడిగారు. అమెరికాలో ఆ రోజులో గొప్ప ఉజ్జీవము గల ప్రార్థనా వాతావరణం నిండుగా కనిపంచేది. ఆమె ప్రార్థించి సమ్మతిని తెలియజేయగలనని తెలిపంది. ఆ తర్వాత బైబిలు స్టడీ 5 మందితో ఆరంభించింది. 20 సుదీర్ఘ సంవత్సరాల అవిరామ దీక్షతో అవధులు లేని భక్తి పారవశ్యంతో అచంచల దీక్షతో కొనసాగిన సేవా పఘలితంగా 100 వేల మంది చేరారు. వారికి 5 సంవత్సరాల వేదాంత కోర్సును బోధించే గొప్ప ధన్యత పొందింది. ఏ దేశమేగినా ఎందకాలిడినా నిలుపరా నీ దేవుని నిండు గౌరవము అన్న నినాన్ని నిరూపించిన విశావాస్ వీరమనితగా ప్రతిభ సాధించింది.
వవపవవ
సాక్ష్యం 126. ళ�తీ�� జీశీ�అరశీఅ
శారా జన్సన్
కాలము : 1740-1845 పరిచర్య : మషనరీ ""పునరుదా�నమును జీవమును నేనే" యోహాను 11:25
ప్రతి విశ్వాసి ప్రాధాన్యత ఒక్కటే. శృంగార నగరవైన పరలోకం చేరాలని యేసుతో చేరి నిత్యమా స్తుతించాలనియే. క్రీస్తు సిలువ మరణము పునరుదా�నం కేవలము పరలోకవార్సులను చేయాలనియే. ఆ నగరంలోకన్నీరుండదు. కష్టాలు ఆకలి బాధలుండవు. ఆనంద
బూదిగంత విశావాస్ వీర వనితలు
144 గాన తరంగాలలో తేలియడే అనుభవాలంటాయి. ఆ నిరీక్షణ గల శారా జన్సన్ జవాబు ఎంతో నిరీక్షణ గలదై విశ్వాసులందరికీ సాపుర్తినిస్తుంది. శారా నల్ల జాతి పసీత. ఆమె సుదీర�వైన సంవత్సరాలు జీవించగలిగంది. 104 సంవత్సరాల వృద్ధాప్యంలో ఆమె దైవ భక్తి అచంచలవై నిలిచింది. ఆ సమయంలో నిస్సహాయంగా నున్నపుడు ఆమె స్నేహితురాలు బైబీలు చదివి వినిపంచుచూ నుండగా ప్రభువు చెంత చేరింది. ఆమె బూ సా�పనదినాన పాస్టరుగారు ఆమె విశ్వాసాన్నికొనియాడారు. ఒక్ ఈస్టు రోజు ప్రభు రాత్రి భోజన సమయంలో ""అవ్మా, నీవు పరలోకం చేరుటకు సిద్ధంగా నున్నావా" అని ప్రశ్నించారు. ఆమె వెంటనే సాటిగా నేను పరలోకం చేరునన్న నిశ్చయతనాకుంది. అంతేకాదు నేను అది చేరుటకు ఆతృత కలిగయున్నాను. ""అవ్మా నీ వెట్లు రక్షణ స్థిరత కలిగయున్నావు"? ఆయనను పూర్తిగా నవ్ముట వలన అని జవాబిచ్చింది. ఆ జవాబును బట్టి మరణాన్ని ధైర్యంగా ఎదురుకన్నది. ఆయన నీతిని బట్టి పరలోకం చేయగలవుని సాక్షి జీవితం జీవించిన శారా ధనయరాలు. విశావాస్ వీర వనిత అని పిలువగలము.
వవపవవ
సాక్ష్యం 127. �అఅ న�రరవశ్రీ్�అవ జీబసరశీఅ
ఆన్ హేాజలైట�న్ జడ్సన్
కాలము : 1789-1826 పరిచర్య : మషనరీ
""క్రీస్తును గార్చిన అతి ్రశ�షటవైన జ్ఞానము నిమిత్తము సమసతమా నష్టముగాఎంచుకొనుచున్నాను" ఫిలిప్పీ : 3:8
క్రీస్తు కొరకు ప్రయాసపడిన ప్రార్థనా యోధులైందరో వుండగా కొందరు చిర్స్మరణీయంగా వారి సేవలు ఈ లోకంలో గురితంపు పొందాయి. వారిలో అదోనిరావ్ జడ్సన్ ఒకరు. ఆయన భార్యపేరు ఆనీ. 1812లో వారు మషన్ పరిచర్యలో లీనమయ్యారు. దైవసేవలో ఎదురొకనే ఎన్నో క్లిష్ట పరిస్థితులన్నీ ఓరుపతో, ధైర్యంతో ఎదురొకన్నారు. సర్వలోకానికి వెళ్ళి సాక్షులుగా నుండి సేవ చేయాలనే ఆజ్ఞను పాటించారు. ఆనీ ఎల్లపుడు ఆనందించుడి అనేమాట చాల యిష్టపేది. వారు వివాహమయిన రెండు వారాలలో ఇండియాకు మషనరీలుగా వచ్చి కలకతాత చేరారు. ఆ ప్రాంతం నుండి బర్మా చేరుకున్నారు. ఆనీ, బర్మాలో స్థానిక భాషను నేరచుకొని వారికి వారి భాషలో సువార్తను ప్టించుటలో ఆసక్తిగా ఉండేది. ఆమెకు
బూదిగంత విశావాస్ వీర వనితలు
145 విలువైన వేదాంత భావాలండేవి. బర్మా భాషలో దైవ వాక్యం భాగాలు సులబభరీతిగా అర్థవంతంగా వ్రాసి అందరికీ అందించేది. ఆ సమయంలో యుద్ధం సంభవించింది. ఆదోనిరావ్ గా]్న జైలు పాలు చేసి శ్రమలకు గురి చేసారు. ఆ రోజుల్లో ఆయన భార్య ఒక భడను కని ఒంటరి జీవితానికి గురైంది. ఆనీ ఆరోగ్యం క్రమంగా కీషణించింది. అతి చిన్న వయససులో ఆమె ప్రభువు సన్నిధి చేరింది. ఆయన ఒంటరి వాడయయాడు. ఆనీ చిన్న వయససులో ధైర్యంగా శ్రమలు సహించి క్రీస్తు సేవ్రై గొప్ప ప్రోత్సాహాన్నిచ్చింది.
క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించుటకు శారా వలై ప్రతి విశ్వాసి సంసిద్ధంగా వుండాలి. కొన్ని సార్లు గరవా మనససుతో నుండగలము. వేదిక లైకిక బహిరంగంగా భక్తి ప్రదర్శంచాలని కోరిక కలిగయండగలము. స్వంత చితాతన్ని స్వనీతి వదులుకోవాలి. ఈ లోకంలో సరు�బాట్లు, త్యాగలన్నీ, పరలోకం చేరినపుడు మనము వదులుకున్నవన్నీ అతి సవాలపవైనవని తెలసికోగలము. బర్మా సేవలో వారు చాల శ్రమలు ఎదురొకవలసి వచ్చింది. అడవి ప్రాంతాలలో విష జవారాల తీవ్రత వుండేది. సువార్తను అంగీకరించలేని అనాగరిక ప్రజలతో జీవించవలసివచ్చింది. అనీ మరణించాక అతి త్వరలో శారా మరియు జార్జి గారి పరిస్థితులన్నీ తెలసి కూడా 1826లో బర్మా చేరారు. శారా జార్జి దంపతులు బర్మాలో ్రశములు తెలిసి చేరిన జార్జి శారాలు 1826లో కొద్దికాలము పరిచర్య చేసాక 5 సంవత్సరాలలో అనారోగ్యంతో జార్జి మరణించాక శారా ఒంటరిగా మగిలింది. అదోనిరావ్ సేవా కాలంలో ఎమ� అనే వనితతో పరిచయమయింది. ఎమ� గతాన్ని గమనిసేత 11వ యేట వారానికి 1.25 డాలర్లు వచ్చే చిన్నపనిలో నిమగ్నమయింది. పూలు ఫ్యాకటరీలో పనిచేసేది. చాల కష్టమైన పనులు ఫ్యాకటరీలో చేయవలసివచ్చేది. "" నేను చాల మురికిగా నున్న స్థలాలలో పెద్ద శబ్బాలు విసుగుకలిగంచేవు. చేతులు గాయాలుగా రక్తమయేయవి. కాళ్ళ నొప్పులతో భార భరిత గండె చప్పట్లు మగులుతాయి.
ఆమె రాత్రి వేళ్లో చదువుకొని 15వ యేట ఉపాధ్యాయినిగా పని ఆరంభించింది. కొన్ని రచనలు చేసి, వీటి ద్వారా డబ్బు సంపాదించదలచింది. మంచి పద్యాలు వ్రాసి గురితంపు పొందింది. మొదటి ముద్రణ ద్వారా 51 డాలర్లు పొందింది. 4 సంవత్సరాలలో ఆర్థిక స్థితి వెురుగయింది. అదోనిరావ్ గా]్న కలసినపుడు మరణించిన ఆయన భార్య ఆనీ జీవితం గార్చి వ్రాయమని అడిగారు. వారి పరిచయం ప్రేమగా మారి పెండ్లికి సిద�మయయారు. వారి వివాహం పై కొన్ని విమర్శల పాలయయారు. ఆమె రచనా ప్రపంచం కుంటుపడుతుందన్నారు. బర్మా వెళ్ళిన ఎమ� ముళ్ళ బాటలో ప్రయాణించింది. ఆమె కూడా బర్మా బాష నేరచుకోగలిగంది. శారా జీవితాన్ని గొప్పగా రచించింది. నమ్మకమైన పరిచర్య ద్వారా ప్రభుని సేవించింది. భక్తుని బార్యగా కీర్తి
బూదిగంత విశావాస్ వీర వనితలు
146 గడించిన విశ్వాసిగా నిలిచింది. ఆనీ ఆమె భర్త అదొనిరావ్ గారితో బర్మా చేరిన రోజులో ఏకైక సంతానాన్ని ఆ అడవి ప్రాంతంలలో విషజవారంతో మరణించిన భడను పాతి పెట్టి సమాధి చేయవలసి వస్తుందని ఏనాడు తలంచలేదు.
తన భర్త అతి బభయాంకరంగా జైలులో శ్రమలు పాలై బాధలో నుండగా క్రొత్త నిబంధన తలదిండులో అమర్చి కుట్టిప పంించవలసి వస్తుందని తలంచలేదు. తన 36వ ఏట మరణం ఎదురొకంటనని తలంచలేదు. ఆమె ఆ కొద్ది సంవత్సరాల సేవ కాలంలో ఆమె శ్రమ పఘలితంగా అనేక ప్రైస్తవ దేవాలయాలు నిర్మిచబడగా ఎందరో మషనరీలు దైవసేవ్రై ప్రోత్సాహాన్ని పొందారు. యిది చాల ఆశ్చర్యము కలిగంచింది. ఒక్క ప్రార్థనా ద్వారా ఆనీ గొప్ప కార్యాలు సాదించగలిగ తన జీవితం చిర్స్మరణీయం చేసికోగలిగంది. అదొనిరావ్ గారి భార్య ఆనీ జీవిత వివరాలు ఆకర్షణీయంగా శాశ్వత కీర్తిని సంపాదించాయి.
చిన్న వయససులో మరణించినను ఇంగ్లాండులో 1806లో ఉజ్జీవము గల దినాల్లో ఆవెుసేవ చాల ఘనంగా చేసింది. దైవ కార్యాలు తలపెట్టి నిరివాఘ్నంగా కొనసాగించింది. ఆమె మంచి భావాలు డైరీలో బభ్రదపర్చింది. ""ప్రభా, నేను నిన్ను ఎకుకవగా ఏమ అడలేనుగానీ నీ సేవ్రై నన్ను నడిపించు. నీనేమ పని చేయాలో ఏ రకమైన పని చేయాలో ఎట్టి శ్రమ అవసరమో అవన్నీ నిన్ను ప్శ్నంచను గానీ నా సంపూరణ చిత్తంలో నీకు లోబడి పని చేయుటకు అన్ని వేళ్లా సంసిద్ధంగా నున్నాను. నన్ను దీవించి నడిపించడని దీనంగా ప్రార్థించింది.
ఆమె ప్రార్థనల పఘలితంగా మొదటిగా దారప్రాంతాలకు వెళ్ళు ప్రధమ పసీత మషనరీగా ఆమె కీర్తి పొందింది. క్రీస్తు తల్లి మరియ కూడా తన యవ్వనంలో మాత సందేశాన్ని అంగీకరించి తన చిత్తం కాదు దేవుని చిత్తము తన పట్ల జరగాలని ఆశించి, న్యాయమైన నిరణయాలు దేవుడు చేస్తారని తలంచి ఎంతో వినయంతో విధేయురాలై ప్రూ దీనురాలను కొనియాడబడుచూ బూదిగంతాలలో విశావాస వీరమనితగా నిలిచింది. హల్లెలూయా.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
147
సాక్ష్యం 128. జుశ్రీ�ఓ�పవ్� ఖ���బఎ�అబ
ఎలిజబైత్ కాహ�మాను
కాలము : 1768 - 1832 పరిచర్య : హవాయి రాణి ""ప్రతి స్థలములో నీయెుద్దకు వచ్చి నిన్ను ఆశీర్వాదించెను" నిర్గమ 20:24
రాజులను యాజకులుగా దేవుడు మార్చగలడు. ఆయన ప్రభావము సమర�తలో క్రీస్తును వెంబడించు వారిగా క్రీస్తు కృపతో మార్చగలరు. హవాయి రాణిగా నుండి శక్తివంతమైన సమర్థతతో పరిపాలించిన కాహ�మాన్ అనే పసీత 6 అడుగుల ఎత్తు కలిగ 300 ప�న్లు బరువుండేది. ప్రజల కేషమము పట్ల చాల శ్రద్ధ కలిగ యండేది. ఆ ప్రజలు చాల గౌరవించి ప్రేమించేవారు. ఆమె క్రీస్తును రక్షకునిగా అంగీకరించుటకు కొందరి విశ్వాసుల సువార్త సేవా ప్రభావముంది గనుక ఆమె విశ్వాసిగా ఆనందించేది. విశ్వాసిగా సి�రపడుటకావెుకు 4 సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత క్రీస్తుకు బలమైన సాక్షిగా నిలిచింది. 1824లో బాపీతస్మ అనుభవానికి ముందుగా 10 ఆజ్ఞలను గౌరవించి ప్రజలంతా ఆజ్ఞలను అవలంభచుట్రై అవకాశాలు కలిగంచింది. ఆమె అన్య దేవతా విగ్రహాలను కూలగొట్టి దేవుని కొరకు సాక్షిగా నిలిచింది. మత్తు పానీయాల స్థానంలో పొలాలలో చెరకు పంటలను పండించింది. దైవ కార్యాల పట్ల ఆదిక ఆసక్తి చూపింది. ప్రొటైపసటంట్ మషనరీలు ఆమె చేసిన మంచి కార్యాక్ర్మాలను గుర్తించి చాల ప్రశంసించారు. మంచి ప్రైస్తవ విశ్వాసిగా జీవించి, మంచిని పెంచి మరణించింది. తాను నమ్మిన సిదా�ంతాలన్నీ ఆచరించింది. దేవునికి ప్రేమించక యితర విషయాలకు ప్రాధాన్యతనిసేత అది విగ్రహామగును. డబ్బు, ఆడంబరాలు, పదవీవ్యామోహాలు, కుటుంబము, ఉద్యోగము వీటిలో నిమగ్నమగుటచే దేవుని ప్రేమించుటకు సమయాన్ని యివవాలేరు. పది ఆజ్ఞలనన్నీ రోడడు నియమాలు చూపు తెల్లని గురతులుగా అవలంభంచినపుడే కేషమముగా జీవించగలము. అదికారముతో నుండి తగిగంపు జీవితం జీవించుట కి�షటవైనపనియే. యితరుల కేషమము కాంకషంచేవార నిజమైన మానవతవామున్న వ్యకుతలు. పది ఆజ్ఞల నవలంభంచే గొప్ప విజయవంతమైన ప్రైస్తవ జీవితాన్ని జీవించగల సమర్థత లభిస్తుంది. హవాయి రాణి ఉతతవైన వాటిని ఏరపరచుకొన్నది. అనేకులను క్రీస్తు ప్రేమకు మరలిరచు కృషి చేసింది. ఆమె నిజమైన విశావాసమీరురాలు.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
148
సాక్ష్యం 129. ఖ�శ్రీశ్రీవతీ నవశ్రీవఅ
హిలైన్ రకల్లరు
కాలము : 1880-1968 పరిచర్య : అంగవైకల్యం గలవారి న్యాయవాది ""నిబ్బరము కలిగ ధైర్యముగా నుండుము" యెహోషువా 1:9
అంగవైకల్యము కలిగ విశ్వాసిగా జీవించి సేవ చేయువారు యితరులకు గొప్ప సాపుర్తినివవాగలరు. హెలైన్ ్రల్లరు 19వ నెలలో గ్రుడిడ్ తనం వల్ల బాధ గల జీవితంలో చెవిటితనం మాగతనము దరికి చేరాయి. చీకటి ప్రపంచంలో దీిరమనితగా జీవించింది. తననను అభాగయనిగా చేసిన పరిస్థితి బట్టి చాల చిరాకు కలిగ విసుగాగ వుండేది. అందరినీ ఎదురించుట, కొట్టి బాధించుట తల్లిదండ్రులను దు'ఖపర్చిది. ఆమెలో తెలివిని గుర్తించిన తల్లిదండ్రులు పసైగలతో మాటలను నేరాపరు. ఆమె తర్బీుదునిచ్చుట్రై ఆనీ అనే ఉపాధ్యాయినిని నియమంచారు. ఆమె చాల సమర్థతతో అరచేతి స్పర్శ ద్వారా పార�ాలైన్నో నేర్పింది. ఆమె హెలైన్ జీవితంలో ప్రవేశించిన రోజు ఆత్మీయు పుట్టిన రోజుగా ఆనందించింది. ఆమె చురుకుగా తెలివిగా ప్రవర్తించుట గమనించి ఆమెకు పాఠాలు నేరుపట్రందరో సాహాసించారు. పాస్టు పఫిలిపఫ్స బ్రాక� అనే ఆత్మీయు సంఘకాపరి దేవుని గార్చి చాల వివరించేవారు. ఆయన ఒడిలో కూరచున్న హెలైన్ దేవుని గార్చి ఆయన ప్రేమను గార్చి ఆయన వెలుగు, ఉప్పు మార్గము అనే మాటలు తెలేపవాడు. ఆమెకు ఆత్మీయ పాఠాలు నేర్పిన వారి పట్ల చాల కృతజ్ఞత కలిగయండేది. ఆమె గ్రుడిడ్ మాగ చెవిటితనంలో నుండి నిరీక్షణ కలిగ, నేరచుకోవాలి. సమర్థవంతంగా జీవించాలని లోకానికి నేర్పింది. ఆమె విశావాస్ వీరమనితల జాబీతాకు చేరింది.
వవపవవ
సాక్ష్యం 130. జశీతీవ్� ళషశీ్ ఖ�అస్త్ర
కొరరట సాకట్ కింగ్
కాలము : 1927 - 2006 పరిచర్య : దేశసేవ
""కీడు వలన జయింపబడక, మేలు చేత కీడును జయించుము". రోమా 12:21
అనేకమంది ప్రముఖుల జీవితాల వెనుక వారి సతీమణుల సహకారం చాల వుండుట వల్ల గురితంపును సహాయాన్ని పొందారు. వారిచ్చే సాపుర్తి, చేసిన ప్రార్థనయే వారికి విజయాల నందించగలదు. ప్రముఖుడైన
బూదిగంత విశావాస్ వీర వనితలు
149 మారిటన్ లాధర్ కింగ్ సతీమణి పేరు కొరెటాట సాకట్ కింగ్. బోసటన్లో సంగీతాన్ని నేరచుకున్నది. ఆమెను మొదటిగా చూచిన మారిటన్, నాకు భార్య ఈమె వలై ఉండాలని తలంచాడు. ప్రేమలో పడిపోగా 1953లో వారి వివాహం జరిగింది. అలబావాలో అమెరికాలో మాంట్గోవెురీలో పాస్టుగా నియమంచబడ్డాడు. దకిషణ ప్రాంతంలో నల్ల జాతి వారిని హీనంగా చూచుట గమనించి చాల బాధపేవారు. అహింసా పద్ధతిలో ఈ దురాగతాలన్నీ హారింపజేయగలమని ప్రేమతోనే జయించాలని కోరవాడు. వారి ప్రయత్నాలన్నీటికీ ఆటంకాలు ఎదురయేయవి. ఎన్నో ఉత్తరాలు నిరుత్సాహాపర్చాయి. కొన్నిసార్లు జైలు పాలయేయవారు. యింటిపై దాడిజరికకగది. ఒకసారి భడను ఎత్తుకొని యింటి వెనకగా దాగి పరురగత్తింది. ఆమెను వెంటాడి బాంబులు డైనవైట్లు ప్రయోగించారు. దేవుడే రక్షించారు. 1963లో జాన్ ఎఫ్ రకన్నడ�ని చంపిన వారత విన్నప్పుడు మారిటన్ చెప్పిన మాట ఏదనగా ""యిదే రీతిగా నేను కూడా మరణించనై యున్నాను". ఆ మాటలు విని అతని భార్య చాల కలవరపడింది. అదే రీతిగా 1968వ సంవత్సరములో ఘోరమైన హత్య ద్వారా మరణించారు. ఆయన మరణానికి కారకులైన వారి పట్ల కోరెటాట ప్రతీకారము తీరచుకొనుటకు ప్రతిగా ప్రజలలో విభేదాలు లేక సమానతవాం కావాలని కోరింది. క్రీస్తు సిలువలో చెప్పిన మాటలు అనసరించింది. ""వీరమ చేయుచున్నారో వీరికి తెలియదు గనుక ప్రభువా క్షమించండి" అనగలిగన విశ్వాసిగా ఆత్మీయ పరిపక్వత చూపగలిగంది. గొప్ప ప్రేమను చూపి వీరమరణం పొందిన మారిటన్ లాధర్ కింగ్ కొరకు ప్రకటించి గౌరవించగల గొప్ప సాక్షిగా నిలచారు. ఆయన భార్య క్షమను చూపిన విశావాసమీరురాలే.
వవపవవ
సాక్ష్యం 131. �అఅ� ఖతీశీసవతీ
అన్నా క్రోకర్
కాలము : 1902-1999 పరిచర్య : మషనరీ ""నీ భారము యెహోవా మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనను". కీర్తనలు 55:22
గతంలో రష్యాలో ప్రైస్తవులు చాల శ్రమలు హింసల పాలయయారు. 1930వ సంవత్సరము నాటికి ప్రజల జీవనం భయంతో నిండి చాల దుర్బురంగా వుండేది. ఆ రోజుల్లో చర్చి ఆరాధనలన్నీ మాతపడ్డాయి. సంఘనాయకులను నాసితకులుగా మార్చాలని తీవ్ర ప్రయత్నాలు చేసేవారు. 1939లో అన్నా అబ్రహాము
బూదిగంత విశావాస్ వీర వనితలు
150 క్రోకరును పెండ్లాడింది. అప్పటికే ఆయనకు 9 మంది పిల్లలున్నారు. ఆయన, పిల్లలను సంరక్షించే భారం తీసికోవాలని వాగ్దానము తీసికొన్నాడు. 3 సంవత్సరాలలో భర్త జైలు పాలయయాడు. ఆయన ఆచాకి తెలియలేదు. ఆమె అంత పెద్ద కుటుంబాన్ని పోషించుట్రంతో ్రశమపడింది. కనీస అవసరాలు తీర్చాలంటే చాల కష్టపడవలసి వచ్చింది. ఆమె ఒకరోజు రోడడు ప్రక్క పడియున్న పంచదార దంపల తీసికొన్నది. అది పెద్ద నేరముగాతోచి జైలుపాలు చేసారు. ఆమెను 6 సంవత్సరాల కఠిన శికషతో శ్రమల పాలు చేశారు. ఆమె జైలులో చాల దు'ఖంతో ఏడ్చి ప్రార్థించింది. దేవుని సహాయం కోరింది. హాగరు ఏడ్చి ప్రార్థించిన రీతిగా ఎలురగత్తి ఏడ్చేది. దేవుడు ఆమెకు దర్శినముచ్చాడు. గొప్ప వెలుగు చూచుట, అన్నా, నీకన్నా నీ పిల్లలనునెకుకవగా ప్రేమిస్తున్నాను. దిగులు పడకు అని అభయమిచ్చారు. ఆ ఎడబాటు రోజుల్లో అద్భుతంగా దేవుడే పోషించాడు. జైలు జీవితాన్ని ముగించి అంతా కలసి జర్మనీలో స్థిరపడ్డారు. ఆమె చాల గొప్ప సేవ చేసింది. మోకాళ్ళ నలుపు ముఖంలో తెలుపు సాతానుకు పులుపు. ఆమె మోకాళ్ళ ప్రార్థన వల్ల ముఖం ప్రకాశించి మంచి సాక్షిగా నున్న వీర విశ్వాసి.
వవపవవ
సాక్ష్యం 132. �అఅ� ఖబస్త్రశ్రీ�తీ
అన్నా కుగ్లరు
కాలము : 1856-1930 పరిచర్య : మెడికల్ మషనరీ ""దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే" 1తిమోతి 2:5
ఎందరో మషనరీ సేవలలో వైద్య సేవలందించిన మహిళ్ల సేవ అమూల్యమైనది. రాయ వెల్లూరులో, గుంటూరులో గణనీయ సేవలు చేసిన మహిళ్లు చిర్స్మరణీయులయయారు. గుంటూరు ప్రాంతంలో అద్భుత ఆధ్యాత్మికతో నిండిన వైద్యం అందించిన ఘనత అన్నా కుగ్లర్ పేరుగల పసీతని మరపురాని మనిషి అంటారు. ఆమె పేరుతోనె ఆసప్రతి వెలసింది. చిన్న తనము నుండి మషనరీగా జీవించాలన్న తన ఆశయాన్ని నెరవేరచుకున్నది. ఆడవారికి తగిన వైద్యసదుపాయాలు అందుబాటులో లేని ప్రాంతము దకిషణ యిండియాలో గల ఆంద్ధప్రదేశ్లో గుంటూరు ప్రాంతాన్ని ఆమె కేంద్ద సా�నంగా ఎన్నుకున్నారు.20 మేలిన్ల ప్రజలున్న గుంటూరులో ఆమె సేవ ప్రారంభించారు.
బూదిగంత విశావాస్ వీర వనితలు
151 యవ్వనంలో మషనరీ డాకటరుగా ఇండియా వచ్చింది. ఆమె సేవను గార్చి చాల సంశయాలు వెలిబుచ్చారు. ఆమె రోగులకు స్వస్థత మాత్రమే యివవాగలదా? ఆత్మీయ అవసరతలు తీరచు సమర�తలేదా? అందరి అంచనా తారుమారు చేస్తూ ఎంతో భక్తితో ఆమె రెండురంగాలలో వైద్యంతో పాటు ఆత్మల జాలరిగా నిలిచి సమర్థవంతంగా తన వంతు సేవ చేసింది. అధునిక పరికరాలలో అత్యధిక సతపులితాల నందించే వైద్య సేవలు చేయగా ఆ ప్రజలు ఆమె సమర్థత, దీక్ష, ప్రజ్ఞను కొనియాడారు. ప్రశంసలతో గురితంపుతో ఆ ప్రాంతంలో ప్రజలంతా జాతి మత కులాలకతీతంగా సేవలు అందుకున్నారు. డాకటర్లు నర్సులు కలసి కృషి చేసేవారు. ఆధ్యాత్మికంగా ప్రతి వ్యక్తి దైవసేవ చేయుటకు తలపేవారు. ఆత్మల అవసరతను గుర్తించేవారు. రోగులకు సువార్త బోధించేవారు. బాధలో నున్న వారికి మంచి మాటల ద్వారా ధైర్యము కలిగంచి ప్రేమతో ప్రార్థించేవారు. బైబిలు చదివి బోధించే బోధకులైన పసీతలను నియమంచేవారు. రోగులు ఆసప్రతిని వదిలివెళ�ి వేళ్ల్లో బైబిళ్ళను ఉచితంగా అందించేవారు. అన్నా కుగ్లర్స సవాదేశాన్ని వదలి అన్య ప్రాంతాంలో క్రీస్తు కొరకు ్రశవించి, వారంతా నిత్యత్వం చేరాలనే ఏకైక లకష్యంతో కృషి చేసారు. ఎందరో అభాగయలు అనాధలు, రోగులు మేలు పొందారు. ఎన్నో సంవత్సరాలుగా ఆమె లేని కాలంలో ఆమె ఆరంభించిన పద్ధతులను పాటిస్తూ అంకిత భావం గల గొప్ప విశావాసులైన డాకటర్లు స్థానిక భాషలో గణనీయ సేవలు చేసి వైద్య సేవ ద్వారా ఆమె దర్శనాన్ని అనుకరించగా ఆమె విశావాస వీరురాలిగా నిలిచింది.
వవపవవ
సాక్ష్యం 133. ఖ�్�తీవఅ ఖబ�శ్రీఎ�అ
కాధరిన్ కుల్మేన్
కాలము : 1907-1976 పరిచర్య : పరిశుద్ధాత్మ ద్వారా స్వస్థత ""నేను నిన్ను జ్ఞాపకము చేసికొనుచున్నాను" కీర్తనలు 42:6
1930 సంవత్సరం నాటికి మహిళ్లు, విశావాసులైన వారు దైవసేవ చేయుటకు ముందంజవేసిననా సరియైన ప్రోత్సాహము యివవాలేని సమాజముగా నిలిచింది. ఆ రోజుల్లో ఉద్యోగాలు లేక, అనేక అపజయాలు ఎదురొకంటా, వ్యాపారంలో పొలాల్లో సతపులితాలు రాక నిరుత్సాహాలు ఎదురయేయవి. కొందరు ఆత్మహాత్యలు కూడా చేసికొనేవారు. ఆ రోజుల్లో గొప్ప విశ్వాసి ఆత్మ పూరుణరాలైన కాధరిన్ కుల్మేన్ అనే వనిత చాల ఉత్సాహామంతో
బూదిగంత విశావాస్ వీర వనితలు
152 ఎందరికో నిరీక్షణ ఉత్సాహాన్నిందించింది. ఆమె గతంలో ఒక ఉజ్జీవ సరభల సమయంలో క్రీస్తును సీవాయ రక్షకునిగా సీవాకరించింది.
14వ సంవత్సరంలో రక్షణ పొందాక 2 సంవత్సరాల తర్వాత సువార్త దండయాత్ బృందంలో ఉజ్జీవ సరభలకు వెళూత వుండేది. సరిగాగ ఇరవై ంసవత్సరాలు దాటిన వెంటనే కాసత నత్తి వుండుట వల్ల కాసత వెనకాడిననా ధైర్యముగా ప్రసంగించుట కారంభించినది. నేను గొప్ప ప్రసంగీకురాల్ని కాదు గానీ నా అనుభవాలన్నీ ధైర్యంగా సాక్ష్యాన్ని చెపపగలనని తెలిపంది. ఆమె సందేశము ఒక్కటే, దేవుడు చెప్పిందే నేను నమ్ముతాను, అది సరిపోతుంది. ఆమె గొప్ప భక్తిని సమృద్ధిగా తనలో నంచుకొని జీవించేది. డబ్బు లేకపోయిననా, యిల్లు కుటుంబము లేనివారు కూడా ఆమె సందేశాలంటే ఎంతో యిష్టతతో దారప్రాంతాల నుండి తరలి వచ్చేవారు.
సర్వశక్తి మంతుడగు క్రీస్తు రక్షకునిగా సవాస�పరచువాడుగా నమ్మి బాపీతస్మ అనుభవముతో క్రీస్తును సీవాకరించేవారు. క్రీస్తును గార్చి గొప్ప నిరీక్షణ కలిగంచు సమర్థత గల కాధరిన్ సందేశాలు చాల శ్రద్ధగా వినేవారు. రోగులకు ఆమె సందేశాలు చాల ధైర్యమచ్చేవి. ఆమె సవాస�త్రై ప్రార్థించేది. నేనెవరనీ సవాస�పర్చలేదు. అది దేవుని ఉచిత కృపయే అని తెలేపది. మనవెుదురొకంటున్న లోటులు, నషాటలు, అనారోగ్యము అపజయాలు మనలను ఎల్లపుడు ఏదో రీతిగా బాదిస్తూ నిరాశ కలిగంచవచ్చు. గొప్ప నిరీక్షణలో జీవించాలని ఆమె చెప్పిన సాక్ష్యము మనకు ఆదర్శము కావాలి. నిరీక్షణతో నింపాలి. ప్రభువు అట్టి ధన్యతనిచ్చి నిలిచిన కాధరిన్ సేవలను ప్రశంసించుట ధన్యత. ఎందరో నేటి భక్తులు ఆమె సాక్షుల ద్వారా ప్రభావితులయయారు.
వవపవవ
సాక్ష్యం 134. �ర�పవశ్రీ వీ�శ్రీశ్రీవతీ ఖబ�అ
ఇసోబల్ మల్లర్ కూన్
కాలము : 1901-1957 పరిచర్య : మషనరీ ""విశ్వాసము లేకుండా దేవుని కిషుటడైయుండుట అసాధ్యము" హెా;్ర : 11:6
చాల మంది విశ్వాసుల సంతానము దేవునిలో విశ్వాసులుగానైనా వుంటారు లేదా దేవునికి దార్సతులై జీవిస్తారు. ఇసోబల్ మల్లరు విశ్వాసము సరిగా లేని సమయంలో ఆమె విద్యాభ్యాస
బూదిగంత విశావాస్ వీర వనితలు
153 కాలములో ఆమె ్రఫోపెఫసరు ""అవ్మా, మీ అమ్మనాన్న విశ్వాసులు గనుక నీవు క్రీస్తు వునికి గార్చి పూర్తిగా నమ్మి మంచి విశ్వాసిగా మారాలి" అని హెచ్చరించారు. దేవుని గార్చి సందేహాలు ఆమెలో మరింతగా పెరిగాయి. ఆమె ఒక యువకునితో పెండ్లికి నిశ్చితార్దం చేసికున్నారు. చివరికా యువకుడు పెండ్లికి అంగీకరించలేదు. నిరుత్సాహంతో తన జీవితం అంతం చేసికోదలచింది. ఈ పరిస్థితులలో నున్న వారికి మంచి పుస్తకంతో భావాలు, భక్తుల జీవితానుభవాలు చక్కని నిరీక్షణ కలిగస్తాయి. డాంటే గారి పుస్తకము శాంతితో జీవించుట దేవుని చిత్తము అనే పుస్తకం
(ణ�అ్వ) ఆమె చదివి గొప్పగా ప్రభావితమై రెండు చేతులను ఆకాశం వైపు చాచి "" దేవా, నీవుంటే చాలు నాకు యేసయ్యా, నీవునికి నాకు మరింత స్పష్టంగా నిరూపించిండి. నిర్మలమైన శాంతిని ప్రసాదించండి" అని ప్రార్థించి నేను నా జీవితాన్ని నీకే అంకితం చేస్తానని ప్రార్థించి ముగించింది.
ఆ ప్రార్థన ఆవెుజీవితాన్ని పూర్తిగా మార్చింది. ప్రార్థించిన రీతిగా చైనాలో మషనరీగా వెళ్ళింది. 29 సుదీర్ఘ సంవత్సరాలు మషనరీగా జీవించింది. ఎంతటి బభకుతలైనా రోగాలు బాధలు తపపవన్నుట్లు ఆమెకు రొవ్ము కేన్సరు సంభవించింది. ఆమె పడకలో నుండి లోతైన భక్తి భావాలు గల పుస్తకాన్ని రచించింది. దేవుని దృష్టి ప్రతి వ్యక్తి జీవితాన్ని గమనించి చూస్తూ, ఎంతగానో సమర్థులుగా తీర్చిదిది� ఆయన కోరినట్లు సేవను చేయించుకోగలడని ఈ సాక్ష్యము నిరూపించింది. నీలో ఏదైనా సంశయము ఆవరించిందా? సంపూరణ సమరపణ చేయుటకు జాప్యం చేస్తున్నావా? బైబిలు వాగ్దానాలు సవాతంత్రించుకొని ధైర్యంగా ఆనందంగా జీవింగగల్గుచున్నావా? ఒక్క మాట ద్వారా సర్వము సృష్టి చేయగల దేవుడు ప్రతి క్షణము నిన్ను నన్ను నడిపించుటకు సిద్ధంగా నిలిచాడని నమ్మగలవా? ఆయనను హత్తుకొని, లోతైనా భక్తితో సాగుటకు నిరణయించుకో నేసతమా, యిదే అనుకూల సమయమని తెలిసికో. మల్లరు తన జీవిత వివరాలను తెలిసికొనగా ఒకసారి వాషింగ్టన్ రా�ంలో సదససుకు వెళ్ళగా చైనా బోర్డ్రులో బర్మా సమీపంలో అటవిక జాతివారు సువార్త వినని వారున్నారని తెలసికొన్నది. దయ కనికరముతో ప్రవర్తించువారు కరువై, భాష్ కూడా లేని వారిగానున్నారని విన్నది.ఆ రోజుల్లో మాడి బైబిలు సంస్థలో జాన్ అనే విశ్వాసితో ఆమె దర్శనాన్ని గార్చి వివరించింది. ఆయనను వివాహమాడింది. ఆయనతో కలసి లిసు అనే ప్రాంతాన్ని దర్శించింది. వీరి సదేశాలను వినేవారిగా లేరని తెలిసికొన్నది. వరా�కాలంలో బైబిలు తరగతులను ఆరంభించింది. గొప్పగా పఘలితం లభించింది. 30 మంది దైవ సేవకులుగా తరీపుదు పొందారు. అడవి జాతివారికి సువార్త బోధకులుగా ఎన్నో ఆటంకాలు అవరోధాలు ఎదురొకన్నారు. 3 నెలల తన
బూదిగంత విశావాస్ వీర వనితలు
154 భడను సాకల్లో చదువు రోజుల్లో కిడ్నాప్ చేయగా దు'ఖంతో ప్రార్థించింది. అద్భుతంగా 3 నెలల తర్వాత దొరికింది. ఎన్నో బాధలు ఎదురొకని సేవ చేసిన మల్లరు వీర విశ్వాసిగా నిలిచింది.
వవపవవ
సాక్ష్యం 135. ��సవ జీ�అవ �తీవవ
లేడి జేన్ గ్గ
కాలము : 1537-1554 పరిచర్య : హతసాక్షి
"" నా నిమిత్తము జనులు మవ్మును నిందించి హింసించి మీ మీద అబద�ముగా చెడడ్మాటలైల పలుకునప్పుడు మీరు ధనయలు" మత్తయి 5 :11
దేవుని కొరకు ఎన్నో శ్రమలు హింసలు ఎదురొకన్న విశ్వాసులలో జేన్ ఒకరు. జేన్ జీవితము అతి స్వల్పమైనది కాని ఎన్నో ప్రమాదాలు, చివరకు మరణాన్ని ఎదురొకని క్రీస్తు కొరకు హతసాక్షిగా నిలిచింది. ఆయిల్మన్ గారి నాయకత్వంలో లేటిన్, ^్రకు, ఫ్రెంచ్ ఇటాలియన్ భాషలలో ప్రావీణ్యము పోందింది. ఆమె ధైర్యంగా క్రీస్తును నమ్మి విశావాసం కొరకు స్థిరంగా నిలిచింది. 6వ ఎడ్వర్డ్ చ్రకవర్తి గారి సోదరి వేలికి సింహాసనము మవ్వాలని యిచ్చిగింపలేదు. మేరీ క్యాధలిక� మతసతురాలు. ఆమె బదులు లేడ�జేస్ను ఇంగ్లాండు పాలించుటకు ఎన్నుకున్నారు. ఎడ్వర్డ్ మరణం తర్వాత లేడి జేన్ రాణిగా ఎన్నిక కాగా, 9 రోజులలో ఆమెను తొలగించి మేరీని రాణిగా చేసారు. అప్పటికి జేన్ వయససు 17 సంవత్సరాలు మాత్రమే. ఆమెను జైలుకు తరలించారు. భయంకరంగా మరణానికి అప్పగించారు. చివరి వరకు ఆమె చాల ధైర్యంగా క్రీస్తు కొరకు సాక్షిగా నిలిచింది. ఆమె మరణించక ముందు ఆమె మాట*్న బట్టి చూపరులంతా బాధతో కన్నీరు కార్చారు. చిన్న వయససులో గొప్ప త్యాగపూరిత సాక్ష్యాన్ని ప్రకటించి ధైర్యాన్ని ప్రదర్శించి ఎందరో విశ్వాసులకు నిరీక్షణను నిలిపింది. హిందా మతాన్ని వదలి క్రీస్తును సీవాకరించిన అనేక మంది వ్యకుతలు ఎన్నో శ్రమలు నిందలు అవమానాలు భరిస్తూ నలిగిపోవు వారందరికీ జేన్ సాకష్యనుభవం సాపుర్తినిచ్చి ధైర్యపరుస్తుంది నిందదాషణ యిరుగులలో వ్యకుతలను సుగంధంగా మార్చి సాక్షి సుగంధ పరిమాళాలు అంతటా వ్యాప్తి చెందుతాయి.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
155
సాక్ష్యం 136. వీ�తీవ ��్�పబతీవ
మేరీ లాత్బైరీ
కాలము : 1841 - 1913 పరిచర్య : గీత రచయిత ""దేవుని వాక్యము సజీవమై బలముగలదై తలంపులను శోదించుచున్నది"హెా;్ర : 4:12.
కొందరు విశ్వాసులగుటకు మాలము వారు విన్న ప్రసంగాలు కావచ్చు. చదివే పుస్తకాలు కావచ్చు, స్నేహితుల ప్రోత్సాహం కావచ్చు. ష్టకావా సదససు అమెరికాలో 1903 నుండి 1930 లో జరిగింది. అది వివిధ సంసకృతుల వారు విద్యావంతులు అన్ని రంగాల వారు హాజరయ్యారు. ఒక వేసవి రోజు వేరీని ఒక గీతాన్ని వ్రాయమని కోరారు. ఆమె అంకిత భావము గల ప్రైస్తవ విశ్వాసి గనుక వ్రాయగలదని నవ్మారు. ఆ మీటింగురకై ప్రత్యేక గీతం వ్రాయవలసివచ్చిందని బాగుగా గ్రహించిన మేరీ, వాక్యాన్ని పరిశీలించి ప్రోత్సహించబడింది.
ఆమె సృజనాత్మక తలాంతులు గలదైనందన ఒక సరససు ఒడున ఏకాంతముగా దైవధా�నములో నుండగా మంచి తలంపులను కలిగ యండి క్రీస్తు నిజంగా తన ఆత్మకు తాజా ఆహారవై యున్నారని గ్రహించి ఒక అందమైన గీతాన్ని వ్రాసింది. ఆ గీతం బైబిలు పఠనానికి ముందుగా ప్రార్థనా గీతంగా నిలిచింది.
నీ జీవాహారాన్ని నీవు నారకై విరిచి యివ్వండి ప్రభువా, మీరు గతంలో సముద్దతీరాన శిష్యులకు రొటైట విరిచి యిచ్చారు. ఆశీర్వాదకరంగా అద్భతవైంది. యీ వ్రాస్తున్న కాగితంలో భావాలు ఆశీర్వాదించి విరిచి యంచగా అనేక వేలమంది దీవింపబడు ధన్యత నిరంతరము త్రిస్తూనే వుంది ప్రభా, నీ దీవెన నాపై నిర్తము నిలిచివుండు ధన్యత కావాలి. ఆమె గొప్పగా దీవించబడి సాక్షిగా నిలిచింది. ఆమె ప్రార్థన అందరం నేరచుకోవాలి. ఈ బైబిలు గ్రంధము మృతమైన వాకుకల సమ్మేళ్నం కాదు. సజీవవైనది. మేరీ అనుభవం మన జీవితాలలోకి రావాలి. అదే ధన్యత పొందాలని ప్రతి విశ్వాసి ప్రార్థన కావాలి. అనుదినం నాతన సందేశాలు దేవుని నుండి పొందాలని ఆశించు.
వవ
పవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
156
సాక్ష్యం 137. వీ�తీవ జబర్�ర �వవ
మేరి కస్టిస్ �
కాలము : 1808-1873 పరిచర్య : మషనరీ "" ఓ స్రీత నీ భర్తను రక్షించెదవో లేదో నీకేమ తెలియును?" 1కొరింథీ : 7:16
ప్రముఖుల జీవిత గాధలు చాల ఆసక్తికరంగా వుంటాయి. మారాత వాషింగ్టన్ మనుమరాలి కూతుర మేరీ క్సీటస్. ఆమె చాల స�ందర్యవతి. చాల చురుగాగ పాలిటిక�్సలో పాలోగనేది. ఎవరైనా సర ఆమె మాటలకు ఆకరి�ంపబడేవారు. ఆమెకు దార బంధువైన రాబర్ట � గారి హృదయానికి చేరువైంది. 1831లో పెండ్లి చేసికున్నది. ఆమె వివాహానికి ముందునుండి చాల భక్తితో విశ్వాసిగా నుండేది. నా మనససున్రైతే దేవుని కొరకు సమసతము వదులుట్రై సంసిద్ధంగా నున్నాను. నా ప్రాణాన్ని కూడా లకష్యపెటటదలచలేదు. అది దేవునికి కావాలంటే యివ్వడానికి సంసిద్ధంగా నున్నానని తెలిపంది. ఆమె తన భర్త కొర్రై చాల ప్రార్థించింది. ఒక్క ప్రసంగాన్ని వినగానే ప్రార్థనా పఘలితంగా ఆమె భర్త క్రీస్తుకు అతని జీవితాన్ని సమర్పించాడు. అనుకోని రీతిగా ఆమె జీవితంలో ఆరోగ్యము కీషణించి కీళ్ళవాతం వల్ల జారెడు కుర్చీకి పరిమతమయింది. అది సివిల్ యుద�సమయము. ఆమె కుమారుడు భర్త కూడా యుదా�నికి వెళ్ళారు. వివాహాదినం గురతుగా మంచి ఉతతరాన్ని భర్త పంపగా చాల ఆనందించింది. ఆమె అందుకున్న ఉత్తరంలో సారాంశం "వేరీ, సరిగాగ 33 సంవత్సరాల క్రితం మన వివాహాదినం నీకు జా�పకముందా? మనము గడిపిన ఆనందకరమైన దినాలు ఎంత మధురవైనవో నాకింకా గురతున్నాయి. దేవుని ఎడతెగని కృపలు ఆశీర్వాదాలు వింతైన శాంతి ఎన్నటికీ కలకాలము మన మధ్య నిలిచి ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. మేరీ చేసిన నమ్మకమైన ప్రార్దనల పఘలితంగా ఆమె భర్త రక్షింపబడుట, ఆమెను నిర్మలంగా ప్రేమించి, ఆమెతో గడిపిన కాలము గురతుంచుకోగల మరచి ప్రేమ గల భర్తను పొందానని దేవుని స్తుతించింది. ప్రార్థన సతపలితాలనిస్తుంది. మేరీ ప్రార�నానుభవం నీకుందా? నీ భర్త కొరకు భారంతో ప్రార్థించే ఆప్యాయత నీకుందా? లేనిచో సరిచేసికో? మంచి విశావాస యాత కొనసాగించు.
వవ
పవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
157