సాక్ష్యం 167. వీ�తీవ వీబవశ్రీశ్రీవతీ
వేర మల్లర్
కాలము : 1797-1870 పరిచర్య : మషనరీ ""ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద�ము చేసి కాచియుందును" కీర్తన 5:3
ప్రభుని నమ్మిన విశ్వాసులలో వారి పరిచర్యలు విభిన్నంగా నున్ననా దేవుని కొరకు అసాధ్యమైన పనులు సాధ్యమగునన్న సాక్ష్యము వింటూ వుంటాము. ప్రముఖ ప్రార్థనా పరుడైన భక్తుడు జార్జిముల్లర్ గారు. వారి విశావాసానుభవాలు ఆశ్చర్యం కలిగస్తాయి. ప్రార్థన ద్వారా అనాధులను పోషించిన రీతి మరపురానిదే. ఆయన భార్య మేరీ ముల్లరు విశ్వాసము కూడా ఘనమైనది. ఆమె ప్రేమ భక్తి విశ్వాసముల ద్వారా భర్తకు అన్ని రంగాల్లో సహకరించింది. ఆమె గార్చి ఎవరా గొప్పగా చెపుకోలేకపోయిననా ప్రతి భక్తుని జీవితము వెనుక భార్య హాసతముందని నవ్మాలి. ఇంగ్లాండులో భ్రసటల్ ప్రాంతంలో 1836లో అనాధల్రై ఆశ్రమాన్ని సా�్రించిన ముల్లర్ గారు పరిచర్య రహాస్యమేమనగా వారి అవసరతలను గార్చి దేవునికి తప్ప మరెవవారికీ తెలుపుకోలేదు. క్రమంగా 2 వేల మంది అనాధలను పోషించి వస్ర్తాలనిచ్చి, విద్యనిచ్చి ఆదరించారు. ఆమె కేవలము ప్రారి�ంచుటయే కాదు. పిల్లల కొర్రైన జమా ఖరచుల జాభతాలన్నీ సంక్ర్మంగా నిర్వాహిస్తూ ప్రతిభను కనపర్చిది. అనాధలకు ఆహారపోషణలో వారి ఆరోగ్య లోపాలు గమనించేది. ఒకేసారి 15 మందికి మసాచకము ద్వారా మరణసి�తిని చేరిన భడడ్ల్రై కన్నీటితో ప్రార్థించి, స్వస్థత పొందాక
బూదిగంత విశావాస్ వీర వనితలు
190 దేవుని స్తుతించి ఘనపర్చింది. ఒకేసారి 100 మంది పిల్లలు ప్రభువు కొరకు నిలిచి రక్షణ సి�రతతో ఆనందించుట చూచి పరమానందం పొందింది. ప్రార్థనలకు పఘలితం పొందిన విశ్వాసి. వేర మలర్
వవపవవ
సాక్ష్యం 168. వీబఅతీశీ దీవతీ్��
బెాత మన్రో
కాలము : 1887-1983 పరిచర్య : కాలేజీ డ�న్
""నా మటుట్రైతే బ్రతకుట క్రీస్తే, చావైతే లాభము" ఫిలిప్పీ 1:21
క్రీస్తును సీవాకరించిన ప్రతి విశ్వాసి ప్రైస్తవ సిదా�ంతాలాధారంగా జీవిస్తారు. అవే జీవితాన్ని అర�వంతం చేస్తాయి. సత్యము సవాతంత్రులను చేస్తుంది. సమరపణ జీవితాన్ని నిషపులము చేయదు. ప్రతి వ్యక్తి జీవితము చాల ప్రాధాన్యత గలదై దేవుని దృష్టిలో విలువైనది. ఒకరోజు విశ్వాసిగా నున్న బెాత, వాషింగ్టన్, డి.సి.నుండి బోసటన్ ప్రయాణించు రైలు ప్రయాణంలో రైలు పటాటలు తప్పి ప్రమాదము ఎదురొకన్నది. ఇరుకులపడిన బెాతకు గాయాలు తగిలాయి. దాని పఘలితంగా చేయి అవటితనంలోనా నడుము బలహీనమై చాల శ్రమ బాధ అనుభవించింది. ఆ బాధలో జీవితం గార్చి క్షుణణంగా ఆలోచించుట కారంభించింది. మంచిని పెంచాలని ఆశించింది. ఆశించినట్లు దేవుని కొరకు చేయదలచిన పని నిరీక్షణతో చేయాలని కోరుకున్నది. ఆమె ఉన్నత విద్యనభ్యసించి కాలేజీలో ప్రోపెఫసరుగా పని చేసి ఒక కాలేజీ తెరిచింది. ఆమెను డ�న్గా నియమంచారు. ఆమె పనిలో చాల నిరుత్సాహాలు అడడ్ంకులనెదురొకవలసి వచ్చింది. మరి రెండు సంవత్సరాలలో మరొక డి^్ర పొందింది. చేయి వంకరతో నడుము నొప్పితో గొప్పవిద్యలను అబభ్యసించుట ద్వారా గొప్ప ఘనత సాధించింది. పౌలు ""జీవించుట నేను క్రీస్తు కొరకే చావైతే లాబభమన్నాడు". ప్రతి వ్యక్తి ఏ సామాన్య జీవితమునైనా ఆరంభించి క్రీస్తు ద్వారా అసాధారణ కార్యాలు సాధించాలి. బెాత చాల చిన్న వయససులో గొప్ప ఆశయాలను కలిగ తన కృషితో అకుంఠిత దీక్షతో గొప్ప విద్యను సాధించి అనారోగ్యాన్ని ఉపేక్షించి గొప్ప విశ్వాసిగా నిలిచింది. ఆమె సాక్షి శ�షురాలై గొప్ప చరిత్రను సృష్టించింది. నీరకట్టి ఆశాయలున్నాయి? దేవునిలో సాధించగలవు!
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
191
సాక్ష్యం 169. జ�తీతీ�వ చీ�్�శీఅ
కేరీ నేషన్
కాలము : 1846-1911 పరిచర్య : మద్యనిషేధం ""్రదాక్షరసము వెకికరింతల పాలు చేయును" సామెతలు : 20:1
ఆదర్శిదంపతులై, యిద్దరూ విశావాసులైనపుడు ఆత్మీయ జీవితము పట్ల అధిక శ్రద్ధ వహించగలరు. కేరీ భర్త ్రతాగుబోతని గ్రహించింది. ఆమె భర్త్రై బాగా ప్రార్థించింది. ఆ భర్త మరణించాక డేవిడ్ నేషన్ అనే భర్తను రెండవ వివాహం చేసికొన్నది. 1877లో అమెరికాలో కాన్సాస్ ప్రాంతం చేరింది. అక్కడ రెండు సండేసాకళ్ళను ఆరంభించింది. జైలు పరిచర్యకు నడుము కట్టింది. 1890లో బైబిలు చేత పట్టుకొని నాలుగురోడడుల వద్ద జనాల సందడి గల చోట, పాటలు పాడి యితర సహవాస పసీతలతో ప్రార్థించి సువార్త బోధించేది. మత్తు పదార్థాలు అవ్ము షాపులను మాయించే ప్రయత్నం చేయించింది. 10 సంవత్సరాల్లో 30 సార్లు జైలుపాలయియంది. త్రాగుబోతులు మానవ జాతికి నష్టము కలిగంచగలరని వారిని అరికట్టు ప్రయత్నాలు చేసింది. త్రాగుడుకు వ్యతిరకంగా నినాదాలు చేసింది. జైలుపాలయి బయటకు వచ్చినవారిని ప్రజలు ఆదరించని రోజుల్లో వారికి జీవనోపాధి కలిగంచి వారి భడడ్లకు అండగా నిలిచింది. ఎన్నో అన్యాయులను ధైర్యంగా ఎదురొకని జైలులో చేరి ఆ సమయంలో వారికి క్రీస్తును గార్చి బోధించేది. మొదటి భర్త త్రాగుడు వల్ల నాశనమయయాడని త్రాగుడు పట్ల నిర్స్న తెలిప దానిని తొలగించే ప్రయత్నాలలో శ్రమల పాలయియంది. ప్రభువు కొరకు నిందలు శ్రమలు భరించుట ప్రభువు కోరుకున్నట్లు జీవించుట జీవిత లకష్యముగా ఎంచుకున్న ఆమె జీవితము ఆదర్శముగా గ్రహించుట ఉత్తమము. ఆమె విశావాస్ వీరురాలై ఘనురాలైంది.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
192
సాక్ష్యం 170. న�తీతీ�వ్ �్షశీశీస చీవషవశ్రీశ్రీ
హేారియట్ ఎట్వుడ్ నావల్
కాలము : 1793-1812 పరిచర్య : మషనరీ
""నా నామము నిమిత్తము అన్నదవ్ములనైనను, ఇండ్లనైనను, బూమలనైనను విడిచిపెట్టి న ప్రతివాడును నారురెట్లు పొందును" మత్తయి 19:29
క్రీస్తును ప్రేమించి, ఆయన కొరకు ప్రాణాలర్పించిన అనేకులలో హారియట్ అనే వనిత జీవితం ఆదర్శంగా, చిర్స్మరణీయంగా నిలిచింది. అన్యజనుల మధ్య ఘనమైన సేవ చేసి మంచి మషనరీగా జీవించాలని ఆశించి చివరకు ఒక మషనరీ భార్యగా ఆ పనులన్నీ చేయగలనని నిరీక్షించింది. 1812లో ఇండియాలో కలకతాత చేరింది. 1812లో శామయాల్ నావల్ను వివాహమాడింది. 10 రోజుల తర్వాత కలకతాతలో ఈస్టిండియా కంపెనీ వారి వ్యతిరకత ద్వారా ప్రతి మషనరీ తిరిగి వెళ్ళాలని నిర్బుందము ద్వారా ్రఫానసులో ఒక దీవాపానికి మషనరీగా వెళ్ళారు. అప్పటికే ఆమె ఒక పాపకు తల్లియింది. 5 రోజులు జీవించి ఆ పాప మరణించింది. ఆమె 19వ సంవత్సరంలో మరణించింది. చాల చిన్న వయససులోనే మరణించింది. అమెరికా నెషనరీలలో విదేశాల్లో తన జీవితాన్ని వ్యయము చేసి మొదటి మషనరీగా ఆమె జీవితము ముగిసింది. కానీ ఆమె పేరు గొప్పగా నిలిచిపోయింది. ఆమె భావాలు రచనలు భర్త ప్రచురించి ఆమె పేరు ప్రసిది�గాంచుటకు ప్రయాసపడి ఆమె పై ఆయన ప్రేమ వ్యక్తం చేశారు. ఆ రచనలు, అనేక భాషలలోనికి తర్జుమా చేసారు. అనేకులు ఆ రచనలకు స్పందించి అమెరికా నుండి మషనరీలుగా విదేశాలకు వెళ్ళగలాగరు. 30 సంవత్సరాలు గడిచిన తర్వా హారియట్ మరణములో ఆమె పేరు ముగియలేదుగాని చరిత్రలో నిలిచింది. ఒక చరిత్రకారుడు తన చరిత్ర లేఖనాలలో వ్రాసిన దేమనగా ఎందరో మషనరీలు ఎన్నో సంవత్సరాలుగా బ్రతికి చేసి సేవ పఘలితాలు కేవలము చిన్న వయససులో హారియట్ చేసి సాధించిన దీిరురాలు. అన్యజనులకు సమర్థవంతంగా సువార్త చెప్పగల ప్రజ్ఞాశీలి. ప్రత్యేక తలాంతులలో ప్రజవారిల్లిందని వ్రాసారు. ధనయరాలని పొగిడారు. విదేశంలో వీర మరణం చెందుట గొప్ప విశ�షమని జోహార్లు తెల్పారు. ఈ లోకంలో ప్రాణాలని క్రీస్తు కొర్రై త్యాగం చేసి, నిత్యత్వంలో వేయి రెట్లు ప్రతి పఘలం పొందగలరినేది గొప్ప నిజము. వాగ్దాన దేశవైన శృంగార నగరాన్ని చేరి, కన్నీరు కలతలు లేని నిత్యత్వంలో దాతల సమక్షంలో ప్రభుని స్తుతించు భాగ్యాన్ని పొందిన హారియట్ అమర్జీవి. బూదిగంత విశావాస్ వీర వనితలలో అతి చిన్న వయససున్న వనిత.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
193
సాక్ష్యం 171. జుశ్రీ�ఓ�పవ్� చీవష్శీఅ
ఎలిజబైత్ నయాటన్
కాలము : 17, 18వ శతాబ్దము పరిచర్య : భక్తుడైన నయాటన్ తల్లి "భాలుడు నడువ వలసిన ్రతోవను వానికి నేరుపము. వాడు పెద్దవాడినప్పుడు దాని నుండి తొలగిపోడు" సామెతలు 22:6
ప్రపంచం గుర్తించి నేటికి గొప్ప కీర్తిని పొందిన గీతం వ్రాసిన జాన్ నయాటన్ నీ ప్రేమ
"�ఎ�ఓ�అస్త్ర �తీ�షవ" నీ వాత్సల్యము నమ్మకతవాము గొప్పది అని వ్రాసాడు. అతని తల్లి ఎలజబైత్ భక్తి గల విశ్వాసి. బాల్యంలో తన భడడ్కు బైబిలు వాక్యాలు, సండేసాకలు ధ్యానాలు, పద్యాలు, గీతాలు నేర్పింది. ఆమె మరణించినపుడు నయాటన్ చాల చిన్న వయససులో నున్నాడు. 6 సంవత్సరాల బాలునిగా అమ్మ మమతానురాగాలు, క్రీస్తు గార్చి చెప్పిన కథలు ప్రేమగల అనుభవాలన్నీ గండెల్లో పదిలపరచుకోగలాగడు. తండ్రితో సముద్దయానంలో తర్వాత కాలాన్ని గడిపాడు. చదువులేని నాగరికత లేని వ్యర�జీవితాన్ని సముద్దప్రయాణంలో గడిపేవాడు. యవ్వనంలో పాపమునకు పూర్తిగా బానిసగా మారాడు. బానిసల వరతకములో �నమయయాడు. ఆ ఓడలోనె బందీగా
(ళశ్రీ��వ ్తీ�సవతీ) మారాడు. త్రాగుడుకు బానిసయయాడు. మరణానికి చేరువయయాడు. ఆ క్షణంలో తల్లి మమకారాము, భక్తిగల పెంపకం జ్ఞాపకమొచ్చాయి. తన జీవితాన్ని సరిచేసికొవాలన్న ఆశ కలిగంది. ఆదివారాలు బైబిలు చదవాలన్నకోరిక కలిగంది. ఒకసారి తుఫాను కలిగన ఆ కషణలలో తుఫానులో మరణించగలన్న భయంతో తన జీవితాన్ని మార్చుకోదలచి పశ్చాత్తాప్ హృదయంతో క్రీస్తు పాదాలను ఆశ్రయించి, క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి పవిత్ర పరచునన్న సత్యాన్ని నమ్మి, రక్షింపబడి దేవుని ప్రసన్నతకు చేరువయయాడు. క్రీస్తు ప్రేమకు ప్రభావితుడై మంచి సహవాసం ఆశ్రయించి సేవకునిగా మార్డు. ఒక సంఘకాపరిగా నియమంచబడగా గొప్ప సేవ చేసాడు. ఆయన రచించిన తనసీవాయ సాకషానుభవము నీ అసాధారణ, అదివాతీయ ప్రేమ కృప అతి
(�ఎ�ఓ�అస్త్ర �తీ�షవ) మధురంగా వినిపంచగలదు. భయంకర పాపినైన నన్ను రక్షించగలగంది అన్న భావం ఒకపుడు సర్వము కోలోపయిన పాపిని. నన్ను మార్చిరక్షకుని చెంతకు చేర్చింది. నిన్ను వరిణంచుటకు, నీ ప్రేమ వరిణంచుటకు నేను ఏ మాత్రము తగను. అనే భావంతో వ్రాసాడు. అతని తల్లి చిన్నపుడు }హా తెలిసిన 6 సంవత్సరాలలో నేర్పిన క్రీస్తు ప్రేమ దాగి వుండి ఆమె ప్రార్థన యవ్వనంలో దారి తప్పిన కుమారుని జీవితాన్ని వెలిగించి గొప్ప కీర్తిని సంపాదించింది. క్రీస్తు తాకిన జీవితాలు గొప్ప సాక్ష్యంగా మారగలవని ఎలిజబైత్ జీవితం నేర్పింది.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
194
సాక్ష్యం 172. �శ్రీశీతీవఅషవ చీ�స్త్ర�్�అస్త్ర�శ్రీవ
ఫ్లారెన్స్ నై{ింరగల్
కాలము : 1820-1920 పరిచర్య : వైద్య సేవ, సంఘసేవ ""చితతగించుము నీసేవ్రై నేనున్నాను" యోషయా 6:8
చాలమంది జీవితాల్లో దేవుని పిలుపు సేవ్రై స్పష్టంగా కనిపస్తుంది. వారి జీవితం దేవునికి సంపూరణంగా సమరపణ చేసికోగల్గుతారు. ప్రముఖ సేవలు చేసి మంచి ఘనత ప్రపంచ ఖ్యాతి చెందిన ఫ్లారెంన్స నైటీంగ�లు జీవితము ధన్యవైనది. ఆమె తన మాటల్లో "" దేవుడే స్వయంగా సాటిగా నాతో మాట్లాడారు. ఆయనసేవకు నన్ను పిలిచాడు" అని చెప్పింది. ఆమె 17వ యేట తన డైరీలో వ్రాసిన మాటలివే. ఆ రోజుల్లో నర్స్ చదువు తకుకవ విద్యగా భావించి నిర్సించేవారు. తల్లిదండ్రులు నర్సు చదువును అంగీకరించలేదు. ఆమె నిరణయం పట్ల భయము వ్యక్తం చేసారు. ఇంగ్లాండులో త్రాగుబోతులు, వ్యభిచార్లు మధ్య వైద్య సేవ చేయుట కష్టమని భావించేవారు. నర్స్ జీవితము యావజ్జీవ ఖైదీ జీవితముగా భావించేవారు. అయితే ఫ్లారెనసు దైవ పిలులపుకు లోబడి ఎంతో పోరాటంతో 32 సంవత్సరాల వయససులో తల్లిదండ్రుల అయిష్టతతోనే నర్సు కోర్సులో చేరింది. 1854వ సంవత్సరంలో ఇంగ్లాండునకు రష్యాకుజరిగిన యుద్ధకాలంలో 41% పసైనికులు చనిపోయి కొందరు గాయాలతో, వ్యాధులతో బాధపే రోజుల్లో ఆమె తన తోటి నర్సులు 38 మందిని సమకూర్చి యుద్ధ ప్రారతానికి చేరింది. ఆ తీవ్ర పోరాటంలో ఆమె కృషి పఘలితమే 2% యుద�ములో మరణించిన వారి సంఖ్య తగిగంది. ఈ గొప్ప అనుభవం కేవలము ఒక పసీత దేవుని చితాతనికి ఔనని తెలుపటను బట్టియే ఆ ఘనత ఆమెకు దకికంది. ఏ విశ్వాసియె�ునను పేరు పెట్టి దేవుడు పిలిసేత ""ప్రభువా నేనున్నానని" సంసిద్ధంగా వుండాలి. ఫ్లారెనసు తన 40 సంవత్సరాల సుదీర్ఘ వైద్య సేవలో ఆశ్చూపలేదు. తాను పని చేస్తూ, యితరులను సేవ చేయాలని ప్రోత్సహించుటకాశించింది. ప్రపంచ ఆరోగ్య పథదకాలు, ప్రణాళ్ళకలలో మెళకువలను సలహాలను అందరికీ ధైర్యంగా తెలిపేది. రోగులను అతి శ్రద్ధతో పరామర్శంచుట, తన అనుచరులకు పని నేర్పినందున నేడు అన్ని వైద్యశాలలో పరిచర్యలో అందరూ అతి సమర్థవంతంగా చురుగాగ అతి శుభ్ర�తతో వైద్య సేవలు చేయుట జరుగుచున్నది. ఆమె నేర్పించిన పనితనములో అంతటి మహాత్యముండేది. విశ్వాసులలో ఎవరైనా ఏ రంగములోనైన సరియైన ధృకపధముతో మంచి పనులు చేయగలిగనచో లేదా వాటిరకై ధనము వ్యయము చేయుటకు తెగించినచో , లేదా యితరుల అవసరాల్లో సహాయము
బూదిగంత విశావాస్ వీర వనితలు
195 దించుటకు ్రశద�వహించినచో దేవుడు భళా నమ్మకమైన మంచి దాసుడా, దాసులారా అని ప్రశసింస్తూ పరలోక ధన నిదిలో ఎన్నో పఘలములను దాచి వుంచగలరని నిరీక్షించాలి. నీ జీవిత కాలమంతా మంచి క్రియలు చేయవచ్చు. సండేసాకలు నిర్వాహించి యండవచ్చు. రోగులను దర్శించి సహాయపడి యండవచ్చు, తిరిగి ప్రతిపఘలము కోరక చేయవచ్చు నీవు చేసినవన్నీ, నీ అనుభవాలన్నీ నీతరముల వారికి సాపుర్తి కాగలదు. చిర్స్మరణీయంగా నిలిపోగలవు. అన్నిటికి మంచి ప్రతి పనిని దేవుడు జ్ఞాపకం చేసికోగలడని నవ్మాలి. 1853వ సంవత్సరములో నర్సులు పసైనికులు గవర్నవెంటువారు అందుకోలేని నిరాదరణ పొందిన వారై యండేవారు. గాయపడిన వారి బాధలు పసైనికులు దు'ఖము వరణనానీతము. ఈ రెండు వృతతులలలో వారి జీవితాన్ని గణనీయంగా మార్చుటకు కృషి చేసింది. కషతగాత్రులను ఆదరించి సేవ చేసింది. దేవుని ప్రియమైన భడడ్గా దేవుని దాత మానవ రూపంలో నున్నదని పోగిడేవారు. టరీక దేశంలో ఆసప్రతిలోసేవలు చేయగా ఎందరో మేలు పొందారు. ఎలుకలు ఈగలు నిండిన ప్రాంతంలో సేవ చేయవలసివచ్చేది. గాయాల బాధ కన్నా కలరా వ్యాధి రకతవిరోచనాల వల్ల ప్రజలు బాధపేవారు. ఆమె సేవల పఘలితంగా మేలు పొందిన వారంతా నై{ింకగలు శక్తి ప్రభావము అనేవారు. ఆమెను ప్రశంసిస్తూ ఎంతో దయగల నర్సు సున్నితమైన ప్రేమ గలది అనేవారు. నర్సులను అగౌరవపరచుట వేసారు. క్రీస్తు కేంద్దముగా నుండి చేసిన పరిచర్యలను బట్టి అందరూ గౌరవించగా ఆనందించేది. ఆమె ప్రభావం వల్ల ఆ ప్రాంతము వారికి నర్సుల పట్ల తకుకవగా చూచే ధృకపధం మారి నర్సుల పరిచర్యను గౌరవించసాగారు. ఆమె పరిచర్య ఉ న్నతమైన సేవగా క్రీస్తు ఘనపర్చివారు. క్రీస్తు తన సేవలో రోగులను ప్రేమించారు. కుషు� వారిని తాకారు. వ్యభిచారుల గతిని తాకారు. వ్యభిచారుల గతిని మార్చారు. ఆయనను వెంబడిచిన ఫ్లారెనసు అట్టి ప్రేమతో సేవ చేయగలిగంది. ఆమె ఆశయాలు, మర్యాద గల స్రతపవర్తన దయ పరిచర్య ప్రశంసనీయాలు. ఫ్లారెనసు నిజమైన బూదిగంత విశావాసమీరురాలు.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
196
సాక్ష్యం 173. �తీ�వేవతీ�సవ �శ్రీ�వసఅవతీ
పప్రఫడరిక� పఘ్లయిడ్నర్
కాలము : 1800-1842 పరిచర్య : వైద్యసేవ
""నా కిష్టమే నీవు శుదు�డవుకమ్మని చెప్పెను" మారుక : 1:41
ఉత్తమ వ్యకుతల ఆదర్శాలను ఆచరిసేత మరింత ఉత్తమ జీవితము అలవడుట తప్పదు. ప్రభువు సేవ చేసిన ఫ్లారెనసు నై{ింకగల్ ఆదర్శిముతో పప్రఫడరిక� అనే వనిత సేవ ద్వారా వేలాది మందిని ప్రభావితం చేసింది. 1836వ సంవత్సరములో ఆమె భర్త ది�యోడర్తో కలసి జైలు నుండి విడుదల పొందిన మహిళ్ల జీవితాలను ఉద�రించాలని ఆ్రశమాలను నెలకొలిప అనేకులకు ఆశ్రయము కలిగంచారు. పేదవారు సాధారణంగా వ్యాదిగ్రస్తులగుటను బట్టి ఆమె ఆసప్రతి ఆరంభించారు. ఆమె ప్రజ్ఞగలది, చురురకైనది. సమర్థత గలది, పనిలో నేరుపగలది. ఎందరో ఆమె సేవలను ప్రశంసించేవారు. ఆమె రోగులను అతి శ్రద్ధతో పరామర్శించి పరిచర్య చేసేది. 6 మంది చర్చి డ�కన్లుగా నిలిచి డబ్బు తీసి కొనకుండ ఉచిత సేవలు చేసారు. రెండేళ్ళ తర్వాత స్థానిక సిటీ ఆసప్రతిలో సేవలు చేపటాటరు. అనాధ ఆ్రశమ సేవలతో పాటు జైలు సేవను ఆరంభించి, జైలు నుండి విడుదల పొందిన వారికి ఆ్రశయసా�నాలు కలిగంచి, చిన్నారులకు కిండర్ గారెడ్న్, విద్యాలయాలు, టీచరు ట్రయినింగు పసంటర్లు నెలకొల్పారు. మ్రతి భ్రవుణముతో బాధపడు పసీతలకు వసతి కలిగంచారు. 30 సంవత్సరాలు గణనీయ సేవలందించారు. 400 పైగా డ�కన్లు, 100 పైగా హాస్టలు వసతులతో ప్రతి పని చేయుటలో నేరుపగల వారయయారు. ఫ్లారెనసు నై{ింకగల్ వీరి సేవలను దర్శించి ప్రోత్సహించి అభినందించింది. దయ కనికరాలు అంటు వ్యాదిలుగానండేవి. ఒకరిని చూచి మరొకరు మరింత ప్రేమ దయ చూపుటకు ఆసక్తి పెంచుకోగలవని నవ్మారు. ఎందరో అభాగయల కన్నీటి లోయల్లో కష్టాల చీకట్లో ప్రేమ కరువై నేనున్నానని నిండుగ పలికే తోడొకరైనా లేక ఒంటరివారై, మంచము నుండి లేవలేనివారు, పడకలో పలుకరించి ప్రేమించేవారు లేక, ఆర్థిక సోతమత లేక బాధపడువారికి తోడుండాలన్న ఆశయము వీరికి కలిగ ఒకరికొకరు ప్రోత్సాహాంనం దించగా అందుకొని చేసిన గొప్ప సేవలు చిర్స్మరణీయంగా మగిలాయి. విశావాస వీరులై సాక్షి శ�షులుగా మనందరి ప్రశంసలు సీవాకరించు ధన్యత పొందారు.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
197
సాక్ష్యం 174. చీ�ర��ఓ�ష� ర�అ
నిషి జావాసేన్
కాలము : 20వ శతాబ్దము పరిచర్య : జైలు సేవ
""ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు గనుక మనలను పవిత్రులనుగా చేయును" 1యోహాను 1:9
రెండవ ప్రపంచ యుద్ధకాలంలో జపాను యుద్ద ఖైదీలను బాధించేవారు. ఖైదీల భార్యలలో ఒక్రు క్రీస్తు సువార్తను సీవాకరించి రక్షణానుభవాన్ని పొందారు. వారందరికీ జైలు దర్శించి ప్రేమ చూపి సువార్త సేవ చేయు మషనరీ �రన్ వెబ్సటర్ స్మిత్ ద్వారా క్రీస్తును గార్చి తెలిసికొనేవారు. ఒక జైలులో నున్న వ్యక్తి భార్య రక్షింపబడి యితరుల కూడా రక్షింపబడాలని మషనరీని సువార్త చెప్పమని కోరింది. ఆ అడిగిన వ్యక్తి పేర నిషి. ఆమె బైబిలు వాక్యాల పట్ల ్రశద్దగలది. మషనరీ నేర్పిన వాక్యాలు ప్రార్థన చేసిన విధము ఆమెను ఆకర్షించింది. మషనరీ నిషిని ప్శ్నంచిందట. నీవు మరొక ఖైదీకి క్రీస్తును గార్చి తెలుపగలవా? ఔనని తేలిపందట. ఒక వ్యక్తి గతంలో ఒంటరిగా జైలులో నుండగా క్రీస్తు అతనిని రక్షించిన విధానమును క్రీస్తు అనుచరులు చూపిన ప్రేమను మరొక ఖైదీకి తెల్పాడట. ఒక వారం తర్వాత జైలు అధికారి వెంటనే �రీన్ అనే మషనరీకి కబురు చేశారు. శిబానో అనే ఖైదీకి ప్రార్థన అవసరత ఉందని తెలిసికొని �రీన్ వచ్చి ప్రార్థించి సువార్త బోదించిందట. ఒకరితో నోకరు ముచ్చటించు కొని తర్వాత అందరూ నిజరక్షకుని గార్చి తెలసికోవాలని ఆశించి ప్రభువు పాదాలు ఆశ్రయించారు. �రీన్ మషనరీ సమర్థవంతంగా సువార్త బోధించి ఆత్మల జాలరిగా నిలిచింది. ఈ రీతిగా 14 మంది యుద్ధ ఖైదీలు క్రీస్తును అంగీకరించి, క్రీస్తే క్షమించే రక్షకుడని గ్రహించారు. యిద్దరు ఖైదీలు మరణ సమయంలో వారి చేతులలో కొత్త నిబంధన నుంచుకున్నారట. అంతేకాదు వారు ధైర్యంతో పాటలు పాడారట.
చీవ�తీవతీ వీవ �శీస ్శీ ్�వవ యేసుచెంతకు సమీపంగా చేరగలమని పాడారట. క్రీస్తును సీవాకరించిన వ్యకుతల జీవితాల్లో క్రీస్తు అతి సమీపసతునిగా నిలుస్తాడు. మరణాన్ని ధైర్యంగా ఎదురుకంటారు. క్రీస్తును ప్రేమించిన ఖైదీలు ఆత్మజాలరులుగా మారుట ప్రభువు శిలువ శక్తియే. అట్టి శక్తికు ఎట్లు వుపయోగపడుతుంది? నీవు క్రీస్తు కొరకు సేవ చేయాలని ఆశిస్తూ విశావాస్ వీరమనితగా నిలువగలవా?
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
198
సాక్ష్యం 175. �అ� �స్త్రసశీఅ
�నా ఆగడ్న్
కాలము : 1872 - 1964 పరిచర్య : మషనరీ ""నేను యెహోవాయందు ఆనందించెదను" హబక్కూకు 3:18
దేవుని సేవించి ప్రేమించు భక్తులు ప్రత్యేక తలాంతులను క్రీస్తురకై వినియోగించగలరు. నాకున్న ప్రత్యేకత ఏమనగా శ్రావ్యంగా పాడగల తలాంతగలదు. గొప్పగా మాట్లాడగలదు. అందరితో సఖ్యతతో స్నేహం చేయగలదు. యీ తలాంతులన్నీ ప్రయోగించి సేవ చేయాలని ఆశించింది. ఆ రోజుల్లో వాళ్ళ నాన్నగారికి పక్షవాతం వచ్చినందన యీ పనులన్నీ వదులుకొని తండ్రిని సంరక్షించవలసి వచ్చింది. ప్రతి రోజు భోజనాన్ని సిద్ధపర్చి బట్టలు యింటిపనులన్నీచేసేది. మంచి సేవచేసి క్రీస్తును ప్రేమించి సేవించింది. ఏ మాలనున్ననా కాంతి వంతంగా నన్ను మార్చు ప్రభువా అని ప్రార్థించింది. చారర్లస్ గాభ్రయేలు, బిల్లీ సండే గార్లను గౌరవించింది.
1916లో పొలిటికల్ దండయాతలో దియోడోర్ రూజైవాల్టు గారు ఆమె సేవను గుర్తించారు. 20వ శతాబ్దంలో ఆమె పేరు మారు మోగింది. నిరాశలోనున్నావా. నిరీక్షణ వదులుకోవదు�. నీ వున్న చోట నీవు
.
దీశ్రీశీశీఅ ష�వతీవ వశీబ �తీవ �శ్రీ�అ్వస నాటబడిన మారు మాల ప్రాంతాలలో విర్బాసి వికసించు. నీ అందాలు చూచే దేవుడు నీ కొరకు వేచియున్నాడు. అడవి పూలను సృష్టించి వాటి అందాన్ని ఆసావాదించే ప్రభువు నుండి వేదిక లైకకకపోయినా వ్రాత ద్వారా ప్రకాశించిన �నా విశావాస్ వీరురాలు.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
199
సాక్ష్యం 176. �అఅ�వ �శ్రీరశీఅ
ఆనీ ఓల్సన్
కాలము : 18వ శతాబ్దము పరిచర్య : మషనరీ ""దేవుని యందు భయభక్తులు కలిగ ఆయన కటటడలననసరించి నడుచుచుండవలైను" ప్రసంగి 12:13
ఎందరో మషనరీలు జీవితాల్లో సవాళ్ళను ఎదురొకని నిరాశపూరితు లయేయవారు. ఆనీ ఓల్సన్ ఒంటరి విశ్వాసిగా చైనా వెళ్ళిన రోజులో 1800వ చివరి సంవత్సరంలో నిరాశాపూరిత జీవితాన్ని గడిపింది. తోటి విశ్వాసులకు దారంగా మారుమాల గ్రామంలో సరియైన సేవలో సతపులితాలు కనిపంచక కష్టాల నెదురొకన్నది. చివరకు 1902లో ముగ్గురు వ్యకుతలు క్రీస్తును నవ్మారు. 6 సంవత్సరాల తర్వాత 6 మంది విశ్వాసులు చేరారు. ఒక వ్యక్తికి గాడిద తప్పిపోయింది. ప్రారి�ంచమన్నారు. ఈ సవాలు గ్రహించి వినయంతో ప్రార్థించింది. ప్రతి విషయానికి ప్రార్థన అత్యవసరమే. ఆ గాడిద దొరికినందురకై ఆగ్రామమంతా ఆశ్చర్యచకితులై క్రీస్తును నవ్మారు.
అన్య దేవతలకు దూరమై క్రీస్తును నమ్మిన వారి సంఖ్య 250 మందిగా నిలిచారు. ఆ తర్వాత ఆ పట్టణంలో చాల సేవ చేసింది. నిరుత్సాహాలు ఎవరిరకైనా తప్పవు. ఆ నిరుత్సాహ కారణాలు గుర్తించాలి. దేవుని పాదాల చెంత చేరి ఆయన వాక్యాన్ని అనుదినమా రాత్రి ధ్యానించుటలో నమ్మదగిన దేవుడు ధైర్యమచ్చి నడిపిస్తారు. ప్రతి సమస్యకు పరిషాకరము దేవుని వద్ద వుంది. నింద దాషణ యిరుకులలో సుగంధముగా మార్చు దేవుని ఆమె ఆశ్రయించింది. నా ప్రాణము ఎందుకో కృంగియున్నావు. యెహోవా యందే యింకనా, నిరీక్షణ వుంచం. ఈతి బాధలు, కఠిన శ్రమలు అవమానాలు కలిగన వేళ్ నీ కొర్రై బలియె�న యేసు త్యాగం తలపోయాలి. అలపకాలం తర్వాత ఆదరించి నిలబైట్టు దేవుడున్నాడు. ఆమెన్.
వవ
పవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
200
సాక్ష్యం 177. �రపశీతీఅ ళ�తీ��
శారా ఆస్బార్న
కాలము : 1717-1796 పరిచర్య : టీచర్
"వారిమీద కనికరపడి, వారిలో రోగులైనవారిని సవాస�పరిచెను" మత్తయి 14:44
ప్రభువు చిత్త విరిగిన వారు ఒంటరిగానున్నను జంటగా నున్నను వారికిచ్చిన తలాంతులను బట్టి దీవించి వాడుకుంటారు. శారా తలాంతులను దేవుడు గొప్పగా వాడుకున్నారు. ఒక్కొక్క మెట్టు ఎకికంచి ఎక్కలేని కొండ ఎకికంచే ధన్యతనిచ్చారు. 1767వ సంవత్సరములో తన ఆమె స్నేహితురాలికి వ్రాసిన ఉతతరాన్ని బట్టి ఆమె హృదయంలో ఏముందో గ్రహించారు. ఆమె వివిధ సమయాల్లో ఒక జనవరి నెలలో ఒకవారంలో విభిన్న ప్రాంతాలలో వివిధ సమయాల్లో చేసిన పరిచర్య స్పఘలమయింది. ఆమె బైబిలు స్టడ�ని నిర్వాహించుట పాటలు పాడుట, ఆత్మీయు విషయాలు చర్చించుట ఆవెురకంతో ఆత్మీయు మేలు కలిగంచిందని సాకషమచ్చింది.
శారా భర్త మరణం తర్వాత ఆమె తనకు తన భడడ్ల కొరకు ఆశ్రమాన్ని స్థాపించింది. ఆమె వాక్యం బోధించుటలో ప్రజ్ఞ చూపినదయ, ఆత్మీయత యితరులనాకరి�ంచాయి. ఆమె ప్రత్యేక తలాంతులు కలదని అనేకులు గ్రహించారు. కొందరు నల్లజాతివారు వాక్య వివరణ అడిగేవారు. బానిసలు బైబిలు తెలసుకోవాలని ఆశించగా యిల్లును బైబీలు సాకలుగా మార్చింది. అన్ని జాతుల వారు బైబిలు వివరణ అడిగేవారు. దైవ వాక్య ప్రభావం ఆయా ప్రాంతాలకు వ్యాపించింది. ఆమె స్థానిక ప్రజల ప్రగతిరకై ప్రార్థించి గొప్ప పఘలితాలు పొందింది. తానున్న ప్రాంతము పిల్లలకు అండగా నిలిచింది. ఆమె పరిచర్య ప్రభువు దీవించారు.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
201
సాక్ష్యం 178. జశీఅర్�అషవ ూ�సష�షస
కానాట్సన్స పాడివాక�
కాలము : 1886-1968 పరిచర్య : మషనరీ ""^్రకు దేశసు�లు కాని వారికిని జా�నులకును మాడిులకును నేను బుణసు�డను" రోమా 1:14
క్రీస్తు ప్రేమకు ప్రభావితమైన విశ్వాసులలో వింతగా సేవ చేసే తరుణాలు లభస్తాయి. వారి సృజనాత్మక ఆలోచనల పఘలితంగా విదేశాలలో వారు కోరినట్లు దేవుడు వారిని ్రేపర్రించిన కొలది క్రొత్త మారాగలలో ప్రభుని సేవించారు. ఇంగ్లాండు దేశంలో సుఖంగా జీవించిన పాడ్విక� అనే పసీత క్రీస్తును రక్షకునిగా సీవాకరించిన తర్వాత మషనరీగా పాలసీతనాకు వెళ్ళి ఆ స్థానిక ప్రజలకు సేవ చేలదలచినది. క్రీస్తు కొరకు మహామ్మదీయులను రక్షించాలని ఆశించింది. ఆమె స్థానికంగా నిలిచి వారిని ప్రభావితము చేయదలచి రచనల ద్వారా వారిని చేరాలని ఆశించింది. అరభక� భాషను నేరచుకొనుటకు ఆరంభించింది. మషన్ వయాగజైను ఆరంభించింది. ఆమె కోరినట్లుగ అర;్బ ప్రజలకు క్రీస్తు సువార్తను అందించగలిగంది. మహామ్మదీయుల్రై శ్రమించిన మషనరీ జీవితాలను గార్చి వివరించింది. చాలమంది ఆమెను విమర్శించారు. విలువైన సమయాన్ని, క్రీస్తును నిరాకరించు ప్రజల మధ్య ఆమె చాల వ్యతిరకతలను ఎదురొకన్నది. అవన్నీ క్రీస్తు ప్రేమ కొరకు మౌనంగా సహించింది. క్రీస్తు కొరకు కనిపెట్టి ప్రార్థించి శక్తిని పొంది బూదిగంతాలలో సాక్షిగా నుండాలనే ఆశయాన్ని గౌరవించి అట్లు చేయుటలో చాల కష్టాలు ఎదురొకన్నది. ప్రతిజాతి నుండి క్రీస్తు అనుచరులు కావాలి. ప్రజలంతా సువార్తను అందుకొవాలని పౌలు ప్రయాసపడ్డారు. నేను ప్రకటించాలి లేదా నాకు శ్రమ అన్నాడు. అంతేకాదు. బుణసతుడనని ఒప్పుకున్నాడు. క్రీస్తు మన కొరకు చేసిన త్యాగాన్ని ఎవరూ విలువ కటటలేరు. సిలువను చూడాలి, ఆప్రేమ్రై నీవు ఏమ యివవాగలవో ఆలోచించాలి. నీ జీవితాన్ని అర్పించాలి. ఆయన కొర్రై జీవించాలి. లోకాన ఎన్నో వినోదాలు భోగాలు ఉంటాయి. అవేమ నిత్యత్వంలో నీవెంటరావు. నీ క్రియలే నీ వెంట వస్తాయి. నీవేమ చేయదలచినా ఒక్క జీవితమే మగిలిందని గురతుంచుకో. ఈ భావాలతో ఆమె సేవ చేయగలిగనది. ప్రతి విశ్వాసి కరతవ్యముగా దైవ సేవ చేయాలి. విశావాస్ వీరమనితలు కావాలి.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
202
సాక్ష్యం 179. ూ�శీవపవ ూ�శ్రీఎవఅ
పఫీభ పామర్
కాలము : 1807 - 1875 పరిచర్య : మషనరీ సువారీతకురాలు, రచయిత
""అందరితో సమాధానము, పరిశుద్ధత కలిగియండటకు ప్రయతి�ంచుడి" హెబ్రీ 12:14
ప్రతి విశ్వాసి క్రీస్తును ప్రేమిస్తూ ప్రతి దినము స్వపరీక్ష చేసికోవాలి. అంకిత భావంతో సేవించాలి. దినదినమా సిలువను మోయాలి. 1832వ సంవత్సరములో ఒక ఉజ్జీవ సరభ సమయంలో పఫీబై పామర్ ఆమె భర్తతో కలసి మంచి సాక్షి జీవితాన్ని జీవించాలని నిరణయించుకున్నారు. ఆయన రక్తము పరిశుద్ధ పరసతుంది గనుక పవిత్ర జీవితం జీవించాలని ఆశించారు. సువార్తను బోధించు భారం వారికున్నదని తలంచారు. పసీతలు బహిరంగ సేవగానీ వేదిక లైకుకటకు యిష్టపడని సమాజంను ఎదిరించింది. ఆమె పసీతలను సమకూర్చి బోదించుటకారంభించింది. ఉజ్జీవంతో ఉత్సాహాంతోచెేపప సువార్తను అదివారముతో పాటు మంగళ్, గురువారాలలో బైబిలు స్టడీ ఆరంభించి విజయవంతంగా సేవ చేసింది. 1850లో ఉజ్జీవ సరభలు నిర్వాహించింది. వీరి బోధలకు అనేక ప్రజలు ఆకరి�ంపబడ్డారు. పసీతగా నుండి అంధకారంలో నున్న పసీతలను ఉద్దరించుటకు బలమైన భావాలతో వేదిక లైకిక ప్రసంగాలు చేయు బోధలకు ఆకర్షింపబడి ప్రజలంతా పరిరగత్తివచ్చేవారు. ఒకే ఒక ప్రసంగంలో 400 మంది రక్షింపబడుట ఆశ్చర్యము కలిగందచింది. అది హామలటన్ అంటారియో ప్రాంతంలో జరుగగా ఆప్రాంతమంతా ఉజీ�వవంతగా ప్రబలి పోయింది. ఆమె ప్రసంగాలు 1800 సంవత్సర మధ్యకాలంలో గొప్ప సంచలనాన్ని కలిగంచాయి. పఫీబై ప్రసంగాలతో పాటు గొప్ప పుస్తకాలు రచించింది. పవిత్ర జీవితానికి మారాగలు అనే విలువైన భావాలు గలపుస్తకంగా ఘనపర్చారు. ఆమె వలై యితరులు బోధించుటకు తరీపుదు చేసింది. పరిశుద్ధ జీవిత మరయుడి ధర్నిక ప్రభురాక చాల సమీపమాయె, అందు వాగ్దానములు నెరవేరెనని సిద్దపడాలి అనే నినాదాలు చెలరగాయి. ప్రతి వ్యక్తిలోతైన ప్రార్థనాత్మ కలిగయండాలని హెచ్చరికలు చేసారు. ""పరిశుదా�తయ్మడా నా హృదయంలో ప్రతి దినమా పని చేయుడి. నీ సవారూపంలోనికి మార్చండి. నిరంతరము నాలో జీవించండి. పఫీబై ప్రార్థన వలై విశావాస్ వీరమనితలుగా తీర్చబడాలి.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
203
సాక్ష్యం 180. �శీర� ూ�తీసర
రోసా పార్క ్స
కాలము : 1913-2005 పరిచర్య : హాకుకలు కాపాడుట
""నా హృదయ ధ్యానము నీ కంగీకారమగునగాక" కీర్తనలు : 19:14
ప్రతి వ్యక్తికి బాల్య జా�పకాలంటాయి. అవి తప్పక గణనీయమైన మారుపను తెస్తాయి. ఒకసారి రోసా తనతోటివారందరితో బససులో ప్రయాణం చేయవలసి వచ్చింది. తెల్లజాతి వారికి నల్లజాతి వారికి విభేదాలండేవి. తెల్లజాతి వారు నల్లజాతి వారిని చిన్న చూపు చూచేవారు. రోసా మనససులో చాలా రోదించేది. నల్లజాతి వారితో భారంతో కష్టపడి నడిచే సాకలుకు వెళ్ళేది. ఆ సాకలు కూడా కిటికీలు లేనిదైయుండేది. చాల కొద్ది పుస్తకాలే వుండేవి. అమ్మమ్మ భక్తి ప్రభావము ఆమెలో పనిచేయగా చాల భక్తితో క్రీస్తును ప్రార్థించేది. వారు పత్తికోసే తోటలో పనిచేయుటకు బయలు దేరుటకు ముందుగా బైబిలుచదివేవారు. ఆమె అంకుల్గారు పాస్టు గారైనందన దేవుని నవ్ముట కారంభించింది. 1955వ సంవత్సరంలో ఆమె పని చేసి నిలబడి కష్టపడుట వల్ల బససు ప్రయాణంలో అలసిన దేహాంతో బససు తలుపును అనుకొనేది. తెల్లవారంతా మంచి సీట్లలో ఆసీనులయేయవారు. తెల్లవారికి తన సీటు యివవావలసి బలవంతం చేసేత ఆమె ఆమేశంతో నిరాకరించేది. ఆమె బససులో తగిన డబ్బు చెల్లించిననా ఆమెను చిన్న చూపు చూచే వారి మధ్య గడ్రవలసివచ్చినందక దు'ఖపేది. ఆమె భావాలు వ్యక్తము చేయగా ""బససులో ప్రయాణము చేయు సమయంలో దేవుని సన్నిధి నాలో సమృద్ధిగా ఉండేది. నన్ను పోలీసుల కపపగించేవారు. ఎదురించేదాన్నని కోపంతో బాధించేవారు. ఒంటరిగా వేచి యున్ననా గొప్ప శాంతి నాలో నిండి వుండేది". చిన్న ఉద్యోగిగా జీవించే కాలంతో అన్యాయంగా ఉద్యోగం నుండి తీసివేసేసారు. న్యాయం కోసం ఓరుపతో పోరాడేది. 1999 వ సంవత్సరంలో ఆమె పోరాడిన ఉ ద్యమాలన్నీ విజయవంతాలయయాయి. ఆమెను ఘనంగా గుర్తించి సన్మానించారు. అమెరికా సివిల్ శాఖలో అతి గౌరవం కలిగన గోల్డ్ మెడల్ అవార్డు పొందింది. అన్యాయము సహించింది. ప్రేమ చూపేది. క్రీస్తు ప్రేమకు సాక్షిగా నిలిచి గొప్ప సేవ సమాజానికి చేసిన వీర విశావాస మహిళ్గా అందరి మన్ననలు పొందిన దీిరమనిత రోసా.
వవ
పవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
204
సాక్ష్యం 181. ళ�శ్రీశ్రీవ ూ�తీరశీఅర
శా� పార్సన్స
కాలము : 1782-1832 పరిచర్య : మషనరీ
"వెలకువగా నుండుడి విశావాసమందు నిలకడగానుండుడి" 1కొరింథీ 16:13
ఎంత భక్తిగల వారిరకైనా స్వకీయుల ద్వారా ఎన్నో వ్యతిరకతలు ఎదురై నిరాశలు కల్గుతాయి. సా� అనే యువతి 1792 వ సంవత్సరంలో కలిగన దైవిక ఉజ్జీవానికి ప్రభావితవైంది. ఆమె హృదయంలో ప్రభుని పట్ల ప్రేమజావాల చెలరగి, ఆయన కొరకే దైవ సేవ చేయదలచింది. ఆమె యింటి వారంతా ఆనందించిననా తండ్రి చాల ఆగ్రహానికి గురై యింటి నుండి తరిమవేసాడు.
ఆమె యింటి బయట వినయంగా మోకరించి దు'ఖంతో ప్రార్థించింది. ఈ బాధలో విశావాసం బాగ స్థిరపడింది.ఆమెకు దైవ సేవ చేయాలనే ఆశ, తపన తీవ్రంగా ఉండేవి. ఆమె హాజరయేయ సంఘము వారు ఆమె ఆసక్తి గుర్తించి ఒక గుర్రమునిచ్చి సమీప గ్రామాలలో సేవకు ప్రోత్సహించారు. నాలుగు సంవత్సరాలు గణనీయ సేవలు చేయగలిగంది. ఆ యింటివారు ఆమె సేవను దైవ ప్రేమను గుర్తించారు.
ఆమె ప్రసంగవరాన్ని గుర్తించి అభినందించారు. ఒకొకక్కరిగా మారు మనససు పొందారు. ఆమె పెండ్లి కొరకు కట్నమచ్చి పెండ్లి చేయదలచారు. ఒక యవవానసతురాలు ధైర్యంగా ్రశమకోర్చి తన విశ్వాసాన్ని కాపాడుకొన్నది. సిగ్గుపరిచే వారిని క్షమించి ఆమె విలువలను గుర్తించే అవకాశాన్నిచ్చి విశ్వాసిగా నిలచి బూదిగంత సాక్ష్యాల జాభతాలో నిలిచి ప్రశంసలనందుకొన్న దీిరమనిత. ప్రభును నమ్మిన వారు సిగ్గుపర్చబడలేరు.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
205