
సాక్ష్యం 38. �శ్రీ�షవ వీ�శ్రీసతీవస జ�పశ్రీవ
ఆ�స్ మపలైడ్డ్ కేబుల్
కాలము : 1877-1952 పరిచర్య : మషనెరీ
""అతనికి ఆదర్శము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మవ్మును పిలిచియున్నానడని మేము నిశ్చయించుకొని వెంటనే మీసిదోనియకు బయలు దేరుటకు యత్నము చేసితిమ." అపోసత 16: 9,10
21 సంవత్సరాలు కేబుల్ మలైడ్డ్, ఆమె స్నేహితులు పఫాన్సికా, ఎవాంజిలిన్ వారు ముగ్గురా అప్పటికే మధ్య వయససులో ఉన్నారు. వారి ఆశయం ఒక్కటే. ఒకేమాట ఒకే బాటలో నడిచారు. క్రీస్తు తెలియని వారెందరో వున్నారు. వారికి క్రీస్తు ప్రేమను రుచి చూపాలి. తోటి స్నేహితులు బంధువులంతా చాల నిరుత్సాహం కలిగంచారు. మీరు చేసే సేవ ఏదైనా మాకు దగ్గరగా ఉండి కొనసాగించవచ్చు కదా! అనేవారు. ఎడారి ప్రాంతాలు, అడవి ప్రాంతాలు పల్లెటారి పర్వత ప్రాంతాలలో శ్రమలు పడాలా? వీరు ఒక్క సంవత్సరమంతా ప్రార్థించిన తర్వాత క్రీస్తు మెల్లని స్వరం విన్నారు. ఆయన పూర్తి చిత్తంతో అంగీకారము గ్రహించి పయనమయయారు. వీరు చైనాలో ఎన్నో నెలలుగా మురికిగానున్న గ�కు పరవాతప్రాంతాల రోడడుపై కొంతకాలం బండిపై ప్రయాణించే వారు. చిటట చివరకు నేర్సతులకు నిలయమైన పట్టణ ప్రాంతం చేరారు. ఆ ప్రాంతాల్లో వ్యాపారం మవ్మురంగా కొనసాకగది. చలికాలంలో మంచి తీవ్రంగా బాధించేది. వారు ముగ్గురూ కలసి వివిధ ప్రాంతాలపర్యటించి కరప్రతాలు పంచేవారు. బహిరంగ సరభలైన్నో నిర్వాహించేవారు. ఆకాలములోనే 656 సరభలనేరాపటు చేయగలాగరు. రెండు వేలకు పైగా గృహాలు ని]్మంచారు. గొప్ప ఉజ్జీవంతో ప్రసంగాలు చేసేవారు. బైబిలు సత్యాలున్న పేపర్లు అవ్మేవారు. బూదిగంతాల్లో సాక్షులుగా వుండుట యిదే రీతిగా
బూదిగంత విశావాస్ వీర వనితలు
46 వుండలని నవ్మేవారు. వీరు సాధించిన ప్రగతిని ఎందరో ప్రశంసించి ప్రోత్సాహా న్నిచ్చారు. కరప్రతాల సేవలో క్రొత్త పద్ధతులు అవలంభంచేవారు. లైబ్రరీల వద్ద, దేవాలయలు, పబ్లిక్ షాపింగు స్థలాలలో జనములు తిరికగ ప్రాంతాలలో కరప్రతాలు వుంచి వారు తీసి చదివే స�కర్యం కలిగంచేవారు. వారు గదిలో ఆరంభం చేసిన గృహాకూడికలలో గొప్పగా ఉజ్జీవాన్ని గుర్తించేవారు. ప్రతికల ప్రభావం అధికంగా పఘలితాలనిచ్చేది.

వవ
పవవ
సాక్ష్యం 39. వీ�తీవ �వవ జ�స్త్రశ్రీవ
వేర � కాగల్
కాలము : 1864-1955 పరిచర్య : మషనరీ భార్య ""నా మాటలు మీరు అంగీకరించిన యెడల నేను మీకు దేవుడనైయుందును. మీరు నాకు జనులైయుందురు, మీరు కేషమము కలుగునట్లు నేను మీకా జా�పించుచున్న మార్గమంతటియుందు మీరు నడుచుకొనుడి" యిర్మీయా 7 :23
మేరీ � బాల్యములో భక్తి గల తల్లిదండ్రుల ప్రభావంతో క్రీస్తు పట్ల ప్రేమను పెంచుకొన్నది. భవిష్యత్తులో మషనరీగా నుండాలని ఆశించింది. వివాహమయిన తర్వాత భర్తతోనే కలసి సేవ చేయదలంచింది. ఆమె భర్తకు మరణకరమైన వ్యాధి సంభవించింది. దేవుని దీనంగా ప్రార్థించింది. ""దేవా, నాభర్తకు స్వస్థత నీయండి. దీనికి జవాబుగా నీ మెల్లని స్వరాన్ని వినిపించండి" అని ప్రార్థించగా ఆమె పొందిన జవాబు కలవరపర్చింది. ""అవ్మా, నేనుసవాస�త పర్చకపోయినా ప్రారి�ంచగలవా? యివే ఆమెకు మేలుకలుపుగా తోచింది. ఎకుకవగా ప్రారి�ంచగలిగంది. చిత్తము ప్రభువా, నా భర్త బ్రతికిననా మరణించినను నీవేమ చేయమంటే అదే చేయుటకు సంసిద్ధంగా నున్నాను. అని జవాబిచ్చింది. బాల్యం నుండి భక్తితో నుండి 15వ యేట రక్షణ సి�రతను పొందింది. అమెరికాలో మషనరీగా నుండాలని ఆశించంగా ఆమెకు పాస్టు భార్యగా మషనరీ సేవకు సహకరించే బాధ్యత ప్రభువే యిచ్చారని నమ్మింది. కొన్నిసార్లు బాధపేది గానీ క్రీస్తు ధైర్యపర్చివారు. అనుకోని పరిస్థితుల్లో 3 సంవత్సరాలో భర్త మరణించాడు. ఆమె కోరినట్లు సువార్తికు రాలైంది. 1927వ సంవత్సరంలో 13సార్లు ఉజ్జీవ సరభలు నిర్వాహించి 175 సార్లు ప్రసంగించి 216 మందిని క్రీస్తు బిడ్డలుగా తీర్చిదిద్దింది. ఎన్నో అవరోధాలనదికమంచి క్రీస్తును వెంబడించే సంపూరణంగా సమర్పించే సహనం మనలో ఉందా? పరీక్షించుకుందాం.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
47

సాక్ష్యం 40. �సవశ్రీవ్వ జ�శ్రీ��అ
�డిలైట్టి కాలివాన్
కాలము : 1499-1569 పరిచర్య : ఫ్రెంచ్ ప్రొటైపసటంటు సంసకరత భార్యగా పరిచర్య.
""నిరీక్షణ గలవారై సంతోషించుచు, ్రశమయందు ఓరుపగలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగియండుడి" రోమా 12:12
కాలివాన్ సతీమణి మంచి సాక్షి జీవితం జీవించి సహనము ఓరుప కనపర్చిది. ఆమె భర్త చాల కోపిష్టిగా వుంటా చాల విసిగించేవాడట. క్రీస్తు మాటను జ్ఞాపకం చేసికొని శ్రతువులను ప్రేమించాలి, ఒక చెంప మీద కొట్టినవారికి రెండవ చెంప ్రతిప్పాలని చెప్పారు. ఎన్నోసార్లు సరు�కోవాలని జీవించాలని ఆశీస్తూ బాహ్యా ఒతతుడులు సంతోషాన్ని హారింపజేసేవి. అయినను ప్రభువు ఆమెను ధైర్యపరుస్తూ ఆదరించేవారు. వారు నివసించిన యిల్లు వారు పని చేసిన బోరిడ్ంగు సాకలు, జాన్గారు ఆమె భర్త బోధించిన స్థలము క్రొత్తగా వివాహమయిన రోజుల్లో యిబ్బందులకు గురయయారు. భర్త జాన్కు విరోధులుండి విసిగించేవారు. భార్యపై నీలాపనిందలు వేసేవారు. వారి బిడ్డలు ఆమె భర్తకు జన్మించిన వారు కారని నిందలు వేసారు. ఆమె స్వభావము సరైనది కాదనేవారు. వారిద్దరి పెండ్లి ఒక సంఘంలో చటటబద�ంగానే జరిగింది. సాధారణ సాంప్రదాయలలో వారి పరి మాణాలకు అనుకూలంగా జరగలేదని విమర్శించారు. ఆ వివాహాన్ని ఆవెాదించలేకపోయారు. వారికి బిడ్డలు చాలకాలంలేనందన దేవుని ఉగ్రత అనేవారు. ఆ తర్వాత ప్రభువు వారి గర్బుము తెరిచి యిద్దరు భడడ్లనిచ్చినను భర్తతో పుట్టిన బిడ్డలు కాదన్నారు. ఈ అపవాదులన్నీ ఓరుపతో బభరించిది. వివాహ జీవితంలో అవాంతరాలు ఎదురయయాయి. ఆమె నిబ్బరం కోలోపలేదు. దేవుని చిత్తం లోబడి ప్రార్దనాత్మలో, వాగా�నబలములో జీవించింది. తనవార తనను మానసిక గాయం చేసి వెలివేయగా, నీకృప నాకు చాలు యేసయ్యా అని ప్రార్థించింది. నేటి తరంలో పసైతాను ఎవరిని మ్రంగుదునా అంటు తిరుగాడుచూ దేవుని భడడ్లను నిందిస్తూ, అపవాదులలో కృంగదీస్తుండగా క్రీస్తు నామాన్ని రకాతన్ని జపిస్తూ ధ్యానిస్తూ సాగిపోవాలి. జాన్ సతీమణి జీవితంలో ప్రతికూల పరిసి�తిలైదురయినపుడు దావీదు చెప్పిన వాక్యం ధైర్యం కలిగంచాయి. సింహములను కొదమ సింహాము అణగ్రదొకిక కనబడకుండా నాశనం చేస్తూ నా పాపములను లయపరుస్తూ పసైతానును శ్రీఘముగా కాళ్ళ క్రింద అణగ్రదొకుక శక్తినిచ్చేది ప్రభువే. దీనులకు దేవుడే. అండ బభక్తిహీనులను కూలచువాడు, మనవాశయించిన యెహోవా గొప్పవాడు గనుక ధైర్యంతో జీవిద్దాం.
పపప
బూదిగంత విశావాస్ వీర వనితలు
48

సాక్ష్యం 41. �బష�వ జ�ఎ�పవశ్రీశ్రీ
లాసీ కాంబైల్
కాలము : 1885-1963 పరిచర్య : గీత రచయిత
""ఈ బండమీద నా సంఘమును కట్టుదును" మత్తయి 16:18
ఎందరో విశావాసమీరులు ఎన్నో వివాదాలనెదురొకని శ్రమల మారగంలో పయనించినవార. క్రీస్తు ప్రత్యేక సపర్శిను పొందారు. లాసీ నల్లజాతికి చెందిన మహిళ్. తొమ్మదిమంది సంతానంలో ఒక భడడ్గా పెరిగింది. ఆమె తండ్రిని చూడలేనందన విచారం వల్ల దు:ఖపేది. ఎందువల్లననగా ఆమె పుట్టినవెంటనే ఆయన మరణించాడు. తల్లి బయటకు వెళ్ళి శ్రమించింది. బయట ప్రపంచంలోఎన్నో పోరాటలనెదురొకని రెండు మాడు విభిన్న ఉద్యోగాలు చేసి పిల్లలను పెంచింది. లాసీ సాకలు ఉపాధ్యాయినిగా తరీపుదు పొంది ఆనందంగా ఉద్యోగంలో చేరింది.
ఆ రోజుల్లో నల్లజాతి వారిని చిన్న చూపు చూస్తూ తకుకవ జీతాన్నిచ్చేవారు. చాల అవమానాలు అన్యాయాన్ని సహించింది. ఆమెకు సంగీతంలో చాల యిష్టత ఉండేది. ఆమె ఎనిమది అర�ంగల పద్యాలు వ్రాసింది. ఆమె అనుభవించిన అన్యాయం, అసమానతలు, జాతీయ విభేదాలు ద్వేషము, నిరాదరణ కనపరచు వ్యకుతలను గమనించేది. మనుష్యులు మన*్న అర్థము చేసుకోలేనపుడు దేవుడు మన*్న సరిగాగ అర్థము చేసుకోగలడు. భళా! నమ్మకమైన మంచి దాసురాలు అని ప్రశంసించగలడు. నిరాదరణ, అప్యాయత అనుబంధాలకరువైన మనుష్యుల మధ్య లాసీకి చర్చి సమాజంతో విలువైన ప్రేమ సహవాసం లభించేది. వారి ప్రేమ గురితంపు, అభినందన తన తలాంతులను అభివృద్ధి చేసికోగల ధన్యతనిచ్చాయి. 1915లో సండే సాకలు మయాజిక� డైరెకటరు పదవినలంకరించింది. మారియన్ ఆండర్సన్ అనే ప్రముఖ వ్యక్తితో అభినందలనందుకొన్నది. ఓరుపతో పేదబాలిక భక్తి వల్ల, ధైర్యం వీరవిశ్వాసిగా ప్రభువు నిలిపారు.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
49
సాక్ష్యం 42. జ�తీవవ ణశీతీశీ్�వ
డోరతి కేరీ
కాలము : 1755-1807 పరిచర్య : ఇండియా మషనరీ సతీమణి
""అనేకులు గరివాంచి నాతో పోరాడుచున్నారు. దినమెల్ల నాకొరకు పొంచియున్నారు. నన్ను మ్రంగవలైనని యున్నారు., నాకు భయము సంబభవించు దినమున నిన్న ఆ్రశయించుచున్నాను" కీర్తనలు 56: 2-3.
ఇండియాలో సేవ చేసిన మషనరీలందరిలో గొప్ప గురితంపును పొందినవారు. మేలిం కేరీగారు. చాల శ్రమలు సహించారు. గొప్ప పనులు చేయుట్రై తలపెటాటలి, నిరీక్షించాలి, సాధించాలనే నినాన్ని నిరూపించిన ప్రజ్ఞాశాలి. గొప్ప తలాంతులుగల ్రపజ్ఞావంతుడు. క్రొత్త పథదకాలు అమలు చేసాడు. బైబిలును తర్జుమా చేయుటకు చాలా ప్రయాసపడ్డాడు. ఆయన సేవ వరిణంచుటకు మాటలు చాలవు. ఆయన జీవించిన కాలములో ఇండియాలో వాతావరణము మారుప, అస�కర్యాల వల్ల తన భడను కోలోపయారు. విదేశీయులకు శ్రమలు తప్పవు. రాత్రి పగలు డోరతి భర్త తర్జుమా సేవలో మునిగిపోయారు. డోరతీ తన భడను కోలోపయిన శోకము భరించరాని దయియంది. మనససు తీవ్రంగా గాయపడింది. ఒంటరిగా భడడ్ల పెంపకంలో భారము తట్టుకోలేనిదయియంది. సమర�వంతంగాపెంచు తండ్రిగా బాధ్యతలు సీవాకరించలేదని డోరతి బాధపడింది. ఆ దినాల్లో మరొక మషనరీ చేెరి వారి సేవకు చేయుతనిచ్చారు. హన్నా, జాషువాలు 1799లో చాల శ్రమపడి కేరీ సేవలకు బలాన్నిచ్చారు.్రేఫలిక�, మేలివ్, జాబేద్ కేరీల పెంపకంలో డోరతి కృషి చేసింది. హన్నా ఆ ముగ్గురు భడడ్లను పెంచుటలో డోరతితో పాటు తల్లిగా వ్యవహారించి ప్రేమ చూపింది. ఎవరైనా ఏదైనా క్రీస్తు కొరకు మంచి పనులు చేయవచ్చు. వృద్ధులకు వస్ర్తాలు, భోజనం పెట్టి ఆదరించవచ్చు, ఒక విధవరాలి అసహాయతలో యిల్లు శుభ్రం చేయుటకు సహాకరించవచ్చు. తోటలో కలుపు మొక్కలు గడిడ్ తీయుటలో చేయుతనివవావచ్చు. ప్రక్క యింటి వారికి సరుకులు అందించవచ్చు. డోరతి కేరీ గొప్ప విశావాసమీరుడైన విలియవ్ కేరీ భార్యగా ముగ్గురు పిల్లలను పెంచే భారముండగా కడుపులో నాలగవ భడడ్ 3 వారాలలో జన్మించనైయుండగా రెండు సంవత్సరాల భడడ్ మరణించాడు. ఆ వాతావరణము చలిలో ఇండియా ప్రయాణము క్లిష్టంగా మారింది. ఇండియాలో మృగాల బారినండి, విష కీటకాలు, పాముల నుండి సంరక్షించుట చాల భయంగా
బూదిగంత విశావాస్ వీర వనితలు
50 ఉండేది. మరోక బాబు కూడా మరణించాడు. వాడిని సమాధి చేయుట ఎంతో దు'ఖ కరమైన అనుభవమే. ఎన్ని వివాదాలైదురైననా దైవ సేవ కొనసాగించు కృప దేవుడే అందిస్తారు. ఆ నమ్మిక ఉన్నతస�లములో నుండి అదృశ్యంలో నడిపించే దైవహాస్తాన్ని ఆత్మీయ నేత్రాలతో చూడగల ధన్యతనిస్తుంది. డోరతి ప్రేమగల పరిచర్య కేరీగారి భర్త పేరు నిలబైట్టింది. వీరమనితగా నిలిచింది.

వవపవవ
సాక్ష్యం 43. జ�్�వతీ�అవ ఖ�్వ
కాధరిన్ కిటీట
కాలము :
18్� జవఅ్బతీవ పరిచర్య : సహకారి
""క్రేంకేయలో ఉన్న సంఘ పరిచారకురాలగు పఫీభే ఆయు మన సహాోదరిని, పరిశుదు�లకు తగినటుటగా ప్రభువు నందు చేరచుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైన ఉన్న యెడల సహాయము చేయవలైనని ఆమెను గార్చి మీకు సిఫార్సు చేయు చున్నాను". రోమా 16:1-2
ప్రముఖ సేవలందించి ఇండియాలో గణనీయంగా శ్రమించిన విలియంకేరీ సతీమణి డోరతీకి సోదరియె�న కాధరిన్ను కిటీట అని పిలిచేవారు. డోరతి భడను కోలోపయిన అసహాయతలో ఆదుకున్న సోదరి. కిటీట చాలప్రేమతో అక్క భడడ్లను పెంచింది. పిల్లల పెంపకములో శ్రమను తట్టుకోలేక డోరతి కేరీతోపాటు ఇండియా రావాలనుకోలేదు. ఇంగ్లాండు తిరిగి వచ్చిన కేరీ భార్యను ప్రాధేయపడి రమ్మనగా, నా చెల్లి నాకుతోడుగా వుంటేనే ఇండియా రాగలనని మొండిగా తెలిపంది. అప్పటికీ కిటీట వయససు 30 సంవత్సరాలు. డోరతి కిటీట కలసి కేరీగారి పిల్లలతో ఇండియా చేరారు. పసిపిల్లల పెంపకంలో నిద్దలేని రాత్రులు కాలయాపన ఓరుప చాలకావలసి యండగా యిద్దరూ కలసి పెంచేవారు. వీరికి తోడుగా చారర్లస్ అనే యువకుడు పరిచయమయయాడు. డోరతి చెల్లి కిటీటని చారర్లస్ యిష్టపడి పెండ్లి చేసికున్నాడు. డోరతి చెల్లి కిటీటని తన దేశాన్ని వదిలి, అక్క పిల్లలను ప్రేమించి త్యాగం చేసింది. యీ త్యాగాన్ని అందరూ గుర్తించలేకపోవచ్చు. ప్రపంచంలో వివిధ దేశాలకు మషనరీలుగా ప్రయాణంచి వివిధ కష్టాలు భరించిన వారిలో కిటీట తప్పక నిలిచి పోవాలి. పౌలు సేవలో ప్రోత్సాహాన్నిచ్చి కనబడు అజ్ఞాత సేవలందించిన బర్నబాసులైందరో చరిత్రలో కనుమరుగయిపోవచ్చు. పౌలుకు పేరు వచ్చిననా బర్నబాసు గురితంపు పొందలేకపోవచ్చు. కిటీటలు, బర్నబాల
బూదిగంత విశావాస్ వీర వనితలు
51 పరిచర్యలు నిత్యత్వంలో ప్రభువే నిరూపిస్తారు. క్రీస్తు పరిచర్యలో నీవు నేను కిటీట వంటి బర్నబా వంటి పరిచర్యకు సిద్దమేనా.

వవ
పవవ
సాక్ష్యం 44. �ఎవ జ�తీఎ�ష��వశ్రీ
కా]్మకాయెల్
కాలము : 1867-1951 పరిచర్య : రచయిత, మషనెరీ 1 కొరింథీ 3:13-14
ప్రైస్తవ పద్ధతిలో బాల్యం నుండి పెరిగిన బిడ్డలు విలువైన సేవలు క్రీస్తు కొరకు చేయగలరు. ఎవిా అనే బాలిక గొప్ప విశ్వాసిగా ప్రభువును, బాల్యం నుండి అన్నయ్యతో కలసి సేవించింది. ఒకసారి వారిద�రా ఒక చలిగా నున్న ఆదివారం రోడడుపై నడసతూ వుండగా ఒక పేదస్రీత పేద వస్ర్తాలలో చలికి వణుకుచూ అసహాయసి�తిలో కనిపంచింది. ఆమె చేతిలో బరువైన మాల ఉంది. ఎవిా నల్లజాతికి చెందిన దైనందున అంటరాని వ్యకతగా ్రతోసివేయబడిన స్రీతగా గుర్తించారు. ఎవిా అన్నయ్య కలసి ఆ వృదు�రాలిని ఆదుకున్నారు. చలిగాలులు వీస్తున్నాయి. రాళుిన్న పర్వత ప్రాంతం దాటవలసివచ్చింది. ఒక మెల్లని స్వరం వారికి వినిపంచింది. బంగారము, వెండి, వెలగల రాళ్లు చెకకగడిడ్ యివన్నీ ప్రభువు నిరణయించిన అంత్య దినములన కాల్చిబడును. ఎవరి పనులు పవిత్రవైనవో యోగ్యవైనవో ఆయన తేల్చి నిరణయించగలరు. ఈ మాట ఎవరు చెప్పారోనని చుటాట చూడగా ఎవరా కనిపంచలేదు. దేవుడే సాటిగా యీ సందేశం తెల్పారని నవ్మారు. పేలకు కనబడనిసేవ గురితంపు లేని సేవలు దేవుడే గుర్తించగలరిని సంతోషించారు. ఆమె ఆ క్షణములో తన జీవితాన్ని క్రీస్తురకై అంకితం చేస్తూ మషనరీగా ఇండియాలో సేవ చేయుటకు ఆ సవారమే తగిన ్రపోత్సాహాన్నిచ్చింది. వ్యభిచార గృహాల్లో బందీలుగా నున్న అభాగయలైన బాలికల జీవితాలనుద్దరిచాలని నిరణయించుకున్నారు. అంత్య తీరుపలో ప్రతిపఘలంగా దాగి యంచగలరని నిరీక్షణ అనుదినము ఆమె గండెల్లో జ్ఞాపకాలుగా మగిలాయి. దరా�, డబ్బు గౌరవము ప్రశంసలు ప్రగతి విజయాలు యితరుల ప్రసంగాలు, గురితంపురకై చూస్తున్నామా? లేదా గుపతంగా నుండి అనామకులను ఆదరించు అనామక సేవలు ఆశిస్తున్నామో పరీక్షించుకోవాలి ఓరుపలో ప్రేమలో చేసిన పనులే అంతము వరకు నిలుస్తాయి. ఎవిా 1896లో యిండియా విచ్చేసి ఆ ప్రాంతాలలో నున్న దురాచాలను గమనించి ఆమె ద్రిగ్బాుంతురాలయింది. దేవతల పూజలు, పెండ్లి వేడుకలు
బూదిగంత విశావాస్ వీర వనితలు
52 విగ్రహారాధన, చెట్లు రాళ్ళు రపపలకు పూజలు చేయుట బాధ కలిగంచింది. ్రపీణా అనే బాలిక దేవాలయు నుండి భయంతో పారిపోయినందుకు శికషగా చేతులు విడిచి కట్టేసారు. వారి పాపకార్యాల నుండి రక్షించుటకు చాలా శ్రమ పడి ప్రభువుని ప్రార్థించింది. ఆమె చేస్తున్న కార్యాలు కొందరికి కోపం కలిగంచి ద్వేషించేవారు. ఎవిాని కోరుటకు ఈడ్చాిరు. పిల్లలను ఎత్తుకొని పోయి దాస్తున్నారనే నేరాన్ని మోపారు. ఆమెను చంపుతామని బైదిరించారు. ఆమె చాల ధైర్యంతో నిర్బుయంగా నిలిచింది. ్రపీణాను వెుదటిగ రక్షించగలిగ దేవుని స్తుతించుచు 130 మంది అభాగయలను రక్షించగలిగంది. మగవారి పరువాంచ్లికు బలైపోతున్న వారిని బయటకు లాగి సంరక్షించింది. యిట్టి దురాచారాలు నేటికీ గ్రామాలలో మారుమాల జరికగ అనాచరాలను చూస్తూ ఎందరో ఉ్రేక్షిస్తూ నిర్లక్ష్య భావంతో ఉంటున్నారు. యిట్టి అనాచారాలను ఆరికట్టే ప్రయత్నమేమ చేయగలము? కనీసం త్యాగవీరుల్రై ప్రార్థనా విజ్ఞాపన చేయగలము. వాలంటీర్లుగా సాయపడగలము. మనససుంటే మార్గముంటుందని నమ్మి విశావాస్ వీరుల జాభతాలో చేరగలమా? యీ గతం ఆలోచించదగినదే. ఒక బలమైన సంఘటన ద్వారా ప్రభావితం కాగలదు. �ర్లాండు దేశంలో ఒక గొప్ప యింటిలో కార్మఖాయేల్ అనే బాలిక జన్మించింది. విలువైన వస్ర్తాలు, వసతులతో గొప్పగా పెరిగింది. ఒకసారి స్నేహితులతో కలసి అనాధశరణాలయంలో నివసించే పేదవ్మాయితో భోజనము చేయుట సంభవించింది. ఆరోజు ఆమె భోజనం చాల పేదవారు తినే రొటైటముకకలు తినవలసివచ్చింది. ఆశ్చర్యంతో తన మనససు చాలా గాయపడింది. ఎందరో యీ భోజనంతో ఆకలి తీరచుకుంటున్నారని గ్రహాంచి బోధపడింది. ఒకరోజు తనతల్లిదండ్రులు ఖరీదయిన వస్ర్తాలు కోనాలని బజారుకు తీసకొని వెళ్ళగా ""అవ్మా, నాన్న, నాకు యీ బట్టలు కోనాలనే ఆశలేదు. ఎందరో పేలు వస్ర్తాలు దు:ఖతులుగా జీవించగా నేను గొప్ప వస్ర్తాలను ధరించగలనా అని అడిగింది. ఎవిా తల్లిదండ్రులు ఆమెలో గలిగన మారుపను బట్టి చాలా ఆశ్చర్యపడ్డారు. పేద బాలికల్రై ఇండియాకు మషనరీగా వెళ్ళి 40సంవత్సరాలుగా గొప్ప సేవచేసి, 800 అభాగయలకు ఆహారాన్ని అందించగలిగంది. రక్రైస్తవ అనాధ శరణాలయాన్ని నెలకొలిపంది. బాల్యంలో ఒక స్నేహితురాలి వల్ల ఒక పేద బాలిక ఆహారాన్ని చూచి ఆ క్షణంలో హృదయాన్ని తాకిన స్పందన గొప్ప సేవ్రై సిద�పర్చింది. ఎవిా జీవితం ఎందరికో సాపుర్తినిచ్చి ధనవంతుల జీవితాల్లో పేదవారిని గార్చి వారి అవసరాలు వారి ఆశయాలను గ్రహించగలిగన పెద్ద మనససు కలిగయండాలని ప్రార్థన చేయుట అవసరము. దేవుడు పెద్ద మనససుతో పేలకు సేవ చేసిన వారిని దేవునికే అప్పు యిస్తారని బైబిలు చెపుట గొప్ప సత్యము. ఎవిా నిజమైన విశావాస్ వీరమనితగా గుర్తించాలి.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
53

సాక్ష్యం 45. జ�తీ�వతీ ళబర�అ
కార్వర్ సాసన్
కాలము : 19వ శతాబ్దము పరిచర్య : జార్జి వాషింగ్టన్ తల్లి కానవార్
""మీరు జాలిగల మనససును దయాళుతవామును, వినయమును, సాతీవాకమును దీర�శాంతమును ధరించుకొనుడి" కొలస్సి 3:12
కొందరి విశ్వాసులు లేక ప్రముఖుల జీవిత గాధలు వింతగానంటాయి. అమెరికా వృకషశాఖలో గొప్ప భరుదులు పొంది ఘనమైన సేవలందించిన జార్జి వాషింగ్టన్ గారి తల్లిదండ్రులు సాజన్, మోజైస్ గారు వారు పోలంలో పనిచేసే ఒక బానిస వుండేవాడు. ఎవరో దండగులు దాడి చేసి అతనిని ఎత్తుకొని పోయారు. మోజైస్ గారు చాలా శ్రమపడి వెదికించారు. అతను దొరకలేదుగానీ ఒక పసిబాలుడు చాల బలహీనపడుచూ కనిపంచగా సాజన్ ఆబాబును చేరదీసి కన్నభడడ్గా పెంచింది. ప్రత్యేక శ్రద్ధతో కనిపెట్టి చూచేది. ఆ చిన్న బాబుకు వెుకకల పెంపకంలో చాలా యిష్టత వుండేది. బాల్యంలోనే పెంచే సాజన్ భక్తి ప్రభావంతో 8 సంవత్సరాల చిన్న వయససులో క్రీస్తును రక్షకునిగా అంగీకరించాడు. సాకలులో చదవాలని ఆశించగా అది తెల్లవారికే పరిమతమంది. ఆమె యింట్లోనే అక్షరాలు దిద్దింది. ప్రత్యేకమైన సాకలు వెదకి ప్రారంభించి అతనికి విద్యనందించింది. ఆయన పెద్దవాడయయాక ప్రపంచంలో వ్యవసాయ వేతతగాపేరు గడించాడు. ఎంత గొప్ప సా�యికి ఎదిగినను పెంచిన తల్లిదండ్రుల ప్రేమను గార్చి పేదవారి పట్ల వారి దయను గార్చి గొప్పగా సాకషమచ్చేవాడు. ఎవరైనా తామున్న స్థలములో వున్న పరిస్థితుల్లో చేయగలిగన పనులను చేతికందినపుడే సమర్థవంతంగా మనస్సంతటిలో దేవుడి యిష్టం కలిగంచే రీతిగా చేయుటకు ప్రతి విశ్వాసి సిద్ధపడాలి. సాజన్ దంపతుల చేయగలగ వీర విశ్వాసాన్ని చూపారు.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
54

సాక్ష్యం 46. వీ�బసవ జ�తీవ
మౌడ్ కారీ
కాలము : 1878-1967 పరిచర్య : మషనరీ
"వేము బీదలను జ్ఞాపకము చేసికొనవలైనని మాత్రమే వారు కోరిరి ఆలాగు చేయుటకు నేనును ఆసక్తి కలిగియుంటిని". గలతి 2:10 విశ్వాసుల పసైన్య సమాహంలో వివిధ కాలాలలో వివిధ బుతువులలో వారి భక్తి గల జీవితాలలో వారి విశ్వాసాన్ని ప్రదర్శించినవారు అన్ని రంగాలలో అన్ని జాతులలో అన్ని సా�యిలలోనున్న వారుంటారు. 1901 వ సంవత్సరంలో కాన్సాస్లో పొలము పనిచేసికునే ఒక చిన్న బాలిక పేరు కారీమౌడ్. ఆమె తనతోటివారితో కలసి 40 మంది మషను పని చేయాలని మోరోకో ప్రాంతం చేరారు. ఆమె కూడా ఆసక్తితో అరభక� భాష నేరచుకొని పనిని ఆరంభించింది. వేసవి కాలంలో ఆ క్రొత్త మషనరీలు ప్రతి మారుమాల పల్లె ప్రాంతం చేరి సువార్త సేవ చేస్తూ చేతి పనులను నేర్పించ సాగింది. ఆమె సంచరించిన ప్రాంతంలో యింటింటికి కుకకలుండేవి. వాటి అరుపుల బాధ లైకుకవయయాయి. ఆ ప్రాంతంలో సేవ చేస్తున్న వారంతా కలసి సేవలో కష్టసుఖాలన్నీ సంప్రతించదలిచారు. అందరి మాట*్న బట్టి ఆమెను ఎకుకవ మంది నిందించి విమర్శస్తున్నారని గ్రహించింది.
ఆమె సావార�పరురాలనియు, ఆమె యితరులతో చాలా దుర్సుగా మాట్లాడి విమర్శిస్తుందనియు, ఆమె ఆకారం వస్రతధారణను బట్టి దీనత్వం బదులు గర్వం కనిపస్తుందని తెల్పారు. అంతేకాదు ఆమె విజ్ఞాపనా భారం ప్రార్థనలో కనిపంచుట లేదన్నారు. దీనితోపాటు ఆమె సాక్ష్యంలో నిజాయితీలోను, ఉజీ�వములోను లోపముందన్నారు. యీ ఆరోపణలన్నీ ఆమె అందుకొని ఆశ్చర్యపడి బాధపడింది. ఆమెను తిరిగి తన ప్రాంతానికి తిరిగి పంించదలచారని గ్రహించింది. ఆమె పై జరుగుచున్న కుట్రను బట్టి ఆమె మనససు తీవ్రంగా గాయపడగా యేసు పాదాలనాశ్ర్యించి ప్రార్థించి ధైర్యం తెచ్చుకుంది. యేసు నామంలో నింద దాషణలన్నీ భరించుటకు ఓరుపతో సహించి తలవంచింది. మత్తయి 5వ అధ్యాయములో విశావాసం గార్చిన మెలకువలన్నీ ధ్యానించింది. జనులు మవ్ములను హింసించి నిందించనపుడు మీరు ధనయలు. పరలోకమందు మీకు పఘలముందన్న గొప్ప వాగ్దానాన్ని నమ్మి ఆదరణ పొంది, యిదే స్థితిలో ఉన్నవారికి ఆదరణను, కావలసిన వారికి ధైర్యము చెప్పుట
బూదిగంత విశావాస్ వీర వనితలు
55 ఆరంభించింది. అపవాదులలో నున్న వారికి అభయమిచ్చింది. అపజయాలు, అవమానాలు రక్రైస్తవ సాక్ష్యములో ఒక భాగమేనని ప్రతి విశ్వాసి నవ్మాలి. విమర్శిలన్నీ సహృదయంతో ఓరుపతో సీవాకరించాలి. ఎదుటివారిని కించపర్చరాదు. యివన్నీ అతి జాగ్రత్తగా అవలంభంచగలిగంది కారీమౌడ్ మంచి వ్యక్తికి భార్యగా ఉండాలని ఆమె 1901లో మోరోకో దర్శించినపుడు జార్జ్ రీడ్ అనే వ్యక్తిని మంచి మషనరీగా గుర్తించి వివాహామాడదలంచింది.
ఏదోరీతిగా మంచి మషనరీని వివాహమాడి సేవచేయాలని ఆశించింది. ప్రధానము జరిగింది. కానీ జార్జి ఆమెను నిరాశపరుస్తూ ప్రధానాన్ని నిర�యగా తృణీకరించాడు. నిరాకరించబడిన బాధ నిరాశకు గురి చేసింది. నేనొక మంచి వ్యక్తిగా జీవించాలని ఆశించాను. నా జీవితం కలుపువెుక్కగా మారుతుందా అని విచారించింది. దీనంగా ప్రార్థించింది. "" ప్రభువా, నన్ను మంచి సువాసనలు వెదజల్లే మంచి వ్యక్తిత్వం గల సాక్షిగా మార్చండి. సుగంధ పరిమాళాలు వెదజల్లి ఆహ్లాదాన్ని పంచగల మంచి జీవితాన్నివవాండి". ఆమెకు మంచి తలాంతుతో చక్కని వివరణతో సువార్తను బోధించే నేరుపంది. చిన్న పిల్లలను అపారమైన ప్రేమతో చూచేది. ఆమె బైబిలు కానపురెనసులు నిర్వాహించేది. ఆమె 73వ ఏట వరకు ఆరోగ్యంగా సేవ చేయగలిగంది కాని తర్వాత 73వ ఏట శరీరములో నొప్పి ప్రారంభవుయింది.
తోటి మషనరీలు ఆమెను ఆదుకోవాలని ప్రయత్నంచేవారు. ఆమె శరీరములో పుండ్లు వల్ల చాల బాధపేది. ఆమెను సమీపించుటకు అతి కష్టపేవారు. సమీపంలో నున్న డాకటర్లు సవాస�తనివవాలేకపోయారు. ఆమె తిరిగి వచ్చి అమెరికాలో వైద్యసేవలనాశ్ర్యించింది. ఆమె వ్యాదిపేరు పపవ్పఫిగస్ . క్రమంగా
ూవఎ���స్త్రబర వ్యాధి తిరుగు ముఖం పట్టి ఆరోగ్యం పొందగలిగంది. ఆమె విశ్రాంతి తీసికొనక ఇండియా చేరి సేవలను పునరుదీ�కరించు కోగలిగంది. 3 సంవత్సరాలు ఆనందంతో ఆమె కిష్టమైన పరిచర్యలో కొనసాగింది. నిజంగా శ్రమలు ఆవరించగా నిరుత్సాహాలు, అనారోగ్యము, విమర్శలు, నిందలు ఎదురైనపుడు వీరులవలై పసైతాను అవరోధలను ఎదుర్కోవాలి. మౌడ్ సాక్ష్యము విశావాసదీిరులకే ఆదర్శం అని చెప్పి దేవుని స్తుతించాలి.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
56

సాక్ష్యం 47. ూ�శీవపవ జ�తీవ
పఫీబై కారీ
కాలము : 1824-1871 పరిచర్య : గీతరచయిత ""అతడు మండుచు ప్రకాశించుచున్న దీపయె�ు యండును" యోహాను 5:35
కారీపఫీబై అనేె వనిత బైబిలులో పౌలు సేవకు సహకరించిన పఫీబై వలై తన పేరును సార�కము చేసికున్నది. సాధారణంగా కుటుంబములో భడడ్లకు పేర్లు పెట్టునపుడు భక్తుల పేర్లు, ప్రముఖుల అర్థవంతమైన పేర్లు ఎన్నుకుంటారు. 19వ శతాబ్దంలో పఫీబైకారీ తన పేరును తగిన రీతిగా క్రీస్తును ప్రేమించిన విశ్వాసిగా గీతాలు వ్రాయుట ఆరంభించింది. బాల బాలికలు నేరచుకొనగల చిన్న పదాలలో వింతైన, విలువైన భావంతో మంచి మాటలతో పాటను వ్రాయగా అది ప్రఖ్యాతి గడించి సవిాప ప్రాంతాలు, రాష్రాటలలో మారు మోగింది. ఆమె తన జీవితంలో గురతుంచుకోగల మధుర జా�పకాలనిచ్చిన సంఘటనను వివరించింది. ఒక స్థలములో ్రేకాటలో నున్న కొందరి స్నేహితులు ఒక క్లబ్లో నుండగా ఒక చిన్న కు��వాడు దారంగా నిలచి మృదువైన స్వరంతో శ్రావ్యంగా పాటపాడసాగాడు. దాని అర్థము అతి మధురంగా వుందని అందరూ శ్రద్ధగా వినసాగారు.
""నాకొక తీయని తలంపు నా మనససునుతేతజపరుస్తుంది. పదే పదే మధురంగా పాడాలనిపిస్తుంది. నేను ప్రతి దినము నేనాశించిన యింటిని సవిాపిస్తున్నాను. ఈ దినము గతంకంటే నా నిత్యత్వంలో నిరీక్షించే యింటికి మరింత సన్నిహితంగానున్నాను"
ఈ పాటను విని వైమరిచిన ఆనందంలో ఒక వృద్ధుడు ఆశ్చరంతో ఆ కుర్రవానిని సవిాపించాడు."" బాబు ఎంత మంచిపాటను పాడావు! ఎక్కడ నేరచుకున్నవీ పాటను? అన్ని ప్రశ్నించాడు. ""మా వూరిలో నున్న చర్చి సండేసాకలులో నేరచు కున్నానండి" అని జవాబిచ్చాడు. వెంటనే ఆ పేకాట ఆడుతున్న ఒక వ్యక్తి పేకాట కార్డులన్నీ విసిరికొటాటడు. యిదే నా చివరి ఆటగా మానుకొనుచున్నాను. అని వాగ్దానం చేసి ఆపాట ప్రభావంతో ప్రభుని చేరి నిత్యత్వానికి చేరువ కావాలన్న నిరీక్షణతో ఆ నిత్యజీవము చేరు భక్తిని పొందాడు. ఆ పాట అంతటి భక్తి ప్రభావాన్ని కలిగంచింది.
పఫీబై వ్రాసిన పాట వరణన రక్షణకు పొందిన వ్యక్తి సాక్ష్యమును బట్టి ఆమె దేవుని స్తుతించి ఘనపర్చింది. అట్టి గణనీయమైన చైతన్యాన్ని కలిగంచాలని దైవ సాపుర్తితో పరిశుద్ధాత్మ సహకారంతో ఆయన యిచ్చిన తలాంతులు వ్రాసిన మాటలు, గీతాలు
బూదిగంత విశావాస్ వీర వనితలు
57 ప్రభావితం గలవికాగలవు. మనకున్న సమర�తలు తలాంతులు సవాలపవైన వైననా 5 రొటైటలు 2 చేపలు క్రీస్తు చేతిలో దీవించబడి విసతరించిన రీతిగా మన సమర�తలన్నీ దీవెనకరంగ విసతరించి, విశావాస్ వీరుల జాభతాలో చేరగలము.

వవపవవ
సాక్ష్యం 48. జ��ఎపవతీర దీ�సవవ
చాంబర్స రగట్రాడ్ బి�డ్
కాలము : 1883-1966 పరిచర్య : రచయిత, మషనెరీ భార్య యాకోబు 4:6,7
""తమ దేవుని ఎరుగు వారు బలము కలిగ శక్తితో గొప్ప కార్యాలు చేయగలరు. సార్యకాంతి పరావర్తన పఘలితము చంద్దకాంతి యుగుననేది రగట్రాడ్ అనే వనిత జీవితంలో స్పఘలమయింది. ఆమె ముద్దు పేరు బి�డ్. ఆమె సాక్షి శ�షురాలిగా నిలిచింది. ఆసావాల్డ్ చాంబర్స గారి భార్యగా తన 34వ ఏట విధవగా నిలిచింది. 14 సంవత్సరాలు వివాహ జీవితాన్ని జీవించి తన సంతానమైన ఒక కుమార్తెతో ఏకాంతంగా గడిపింది. క్రీస్తు కలిగన జీవితం యిచ్చిన శక్తితో కృంగిపోలేదు. వారి ఆర్థిక పరిస్థితి కీషణించింది. ఆమె తన భర్త బ్రతికిన రోజులలో చాల గొప్ప ప్రసంగాలు సిద�పరచుకొని బోధించగా ఆమె అతి శ్రద్ధతో వాటిని నోటసులో భద్రపరచుకొని ధ్యానించేది. ఆమె తన కుమార్తెతో కలసి ఇంగ్లాండు వెళ్లారు. ఆమె ఒక బోరిడ్ంగు సాకలు ఆరంభించారు. ఆమె తన భర్త సందేశాలన్ని బైబీలు స్టడ�తో ప్రింట్ చేసి వారందరికీ అందించేది. ఆమె పరిచర్యను గమనించిన పుస్తక ప్రచురణ కరతలు ఆమె భర్త సందేశాలు 365 రోజులు అనుదిన ధ్యానాంశములుగా ప్రచురింపదలచిచారు. ఆమె సేకరించి అనుదిన ధా�నాంశాలుగా ముద్రించారు. మాడు సంవత్సరాలు గడిచాయి. ఉత్తమ దేవుని ఉత్తమ ధ్యానాలు అనే పేరున ప్రచురించారు. ఆమె తన పేరును గుర్తించాలని ఏనాడు ఆశించలేదు. కేవలము భ.సి అనే అక్షరాలుంచింది. ఆమె అతి వినయయుగల విశ్వాసిగా సమాజము గుర్తించింది. దేవుని అనసరించే విశావాస్ వీరులకు తగినటుట జీవించాలి.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
58
సాక్ష్యం 49. జ��అస్త్ర హ�అస్త్ర
చాంగ� వాంగ�
కాలము : 20వ శతాబ్దము పరిచర్య : మషనరీ ""మనుష్యులను పట్టు జాలిరివై యుందువు" లాకా 5:10
సవాదేశ విదేశాలలో సేవ చేసిన మషనరీ స్రీతల అనుభవాలన్నీ సవిాక్షించినా వారిలో తలైత్తిన సందేహా మేమనగా స్రీతలలో క్రీస్తు భక్తిని ఎలా పెంపోందించాలి? స్రీతలంతా వివిధ ప్రాంతాలలో వారి సంసకృతులు పద్ధతులు చాలా విభిన్యంగా వుంటాయి. బాహ్యా ప్రపంచంలో గురితంపు కొరకు యింటికే పరిమతమయిన జీవితాలు కోకొల్లలు. భర్తతో తప్ప పరాయి పురుషులలో వారి భావాలు సేవాచ్చుగా మాట్లాడలేరు.
అట్టి వారికి సువార్త అందించుటలో బైబీలు స్రీతలు చాల త్యాగంతో వారి సమయమును వినియోగించి ప్రయాసతో యింటింటికి వెళ్ళి సువార్తనందించుటలో శ్రమలు సహించేవారు. స్థానిక విశ్వాసులు సువార్తనందించుటలో యింటింటికి సువార్త చెప్పు మెళకువలను సంపాదించుగలాగరు. కొందరు స్థానిక భాషను నేరచుకున్న మషనరీలు తర్జుమా చేసేవారు. వారు నమ్మినవైన సాక్షులుగానున్నారు. ఒక మషనరీ రోస్లిండ్ గోఫోర్త 1888లో చైనా చేరారు. వాంగ� అనే విశ్వాసిని గుర్తించి చాలా ప్రశంసించారు. గొప్ప ప్రతిభతో యితరుల హృదయాలను కదిలించే సువార్త సేవ చేయగల తలాంతులను బట్టి అనేక ప్రశంసలనందుకున్నారు. చాంగ� సతీమణి వాంగ� యింటింటికి వెళ్ళి ప్రతి స్రీతలతో వక్తిగతంగా సంప్రతిస్తూ క్రీస్తును గార్చి సాకషమచ్చే స్రీతలు ఎన్నో కష్టనషాటలను గురై కొన్నిసార్లు ధనాన్ని హెచ్చించుటకు వెనకాడేవారుకారు.
చంగ� వాంగ�ల సేవ ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగిన వారై సి�రులై కదలని వారై క్రీస్తుయేసునందు ధృద విశ్వాసులుగా సాకషమందించిన ఘనత ఆ ప్రాంతములో జీవించు ప్రజలే సాక్ష్యము. విశావాస్ వీరుల పసైన్య సమాహంలో ప్రియ యేసుని పసైనికులు వీర.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
59

సాక్ష్యం 50. జుశ్రీవ�అశీతీ జ�వర్అవ్
ఎలనర్ చెస్టనట్
కాలము : 1868-1905 పరిచర్య : హతసాక్షి, వైద్యసేవ
గొప్ప సేవ చేసి విశ్వాసులుగ గురితంచబడి విశేష తలాంతులుగల వనితలున్నారు. చైనా ప్రాంతాలకు వెళ్ళిన ఎందరో మషనరీ వనితలలో ఎలనర్ ఒకరు. ఆమె అతి పేరికంలో జన్మించింది. గొప్ప ఆలోచనలలో పెరిగింది. ఆమె ఆలోచనల మేరకు ఆమె పొందిన భక్తిగల పెంపకంతో తన మనససులో ఆరని వంటకు అర్థము ఒక మషనరీగా మారాలని ఆశించింది. ఆమె ప్రజలకు దగ్గరవావాలని, క్రీస్తు ప్రేమ పంచాలంటే నర్సగా మంచి సేవలనందించగలనని తలంచింది. చైనా ప్రాంతాలకు క్రొత్త మషనరీరు చేరిన కాలవైనందన ఆమె సేవలో చాల కష్టాలు ఎదురొకనవలసి వచ్చింది.
ఒకసారి ఒక వ్యక్తికి కాలు తీసి వేయవలసి వచ్చింది. ఆపరషనులో సహాయ పడవలసివచ్చింది. చర్మము తీసి మరొక స్థానంలో వేయవలసి వచ్చింది. ఆమె తన చర్మాన్ని త్యాగము చేసి ఆ వ్యక్తికి పుపయోగపడాలని కోరింది. అందుకు ఆమె శరీరంతో మచ్చలు మగిలాయి. మధ్యపానము, దురభ్యాసానికి బలైన వారిని తిరిగి సామాన్య ఆరోగ్యవంతులను చేయుటకు చాల శ్రమించింది. కొందరు దయయాలు పట్టినవారిని ఎదురొకని, సవాళ్లు చేస్తూన్నవారిని ధైర్యముతో ఎదురొకని శక్తివంతమైన ప్రార్థనల ద్వారా దేవుని సంతోషపెట్టి సేవ ద్వారా దేవుని ఘనపర్చింది. వారి స్వకీయులంతా అపహాస్యము చేసారు. 1905 సంవత్సరము ఆసప్రతిలో మెడికల్ సేవ చేస్తూ తాను అతిగా ప్రేమించిన చైనాప్రజలలో ఒక బాలునికి గాయమై బేండేజీ కట్టే వేళ్లలో కిరాతకంగా చంపబడడం ద్వారా ప్రభువు కొరకు హత సాక్షిగా మగిలింది.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
60
సాక్ష్యం 51. జ��తీశ్రీవర జీశీఅవర రశీశీఅస్త్ర
శ్రీమతి చారర్లస్ జోన్ససాంగ�
కాలము : 1869 - 1931 పరిచర్య : రక్రైస్తవ తల్లి కీర్తనలు : 37:7
""యెహోవా యెదుట మౌనముగానండి ఆయన కొరకు కనిపెట్టుకొను తన మార్గమున వర్థిల్లువాని చూచి వ్యసనపడకుము. దురాలోచనలు నెరవేరచుకొను వాని చూచి వ్యసనపడకుము" కీర్తనలు 37:7
చైనా ప్రైస్తవ సమాజంలో ఎన్నో వింత గాధలు చరిత్రలో నిలిచిపోయే అనుభవాలైన్నో వున్నాయి. ఒక మంచి ప్రైస్తవ తల్లిగా పేరుపొందిన స్రీత శ్రీమతి చిారర్లస్సాంగ�. చైనా చరిత్రలో చెపుకోదగిన గొప్ప వ్యక్తి మేరీలినో తల్లి వేరీలినో ేసటయివేన్ బార్యగా నిలిచి గొప్ప పేరుపొందారు. చియాంగ� ్రైషేక�. తల్లి జోన్స గణనీయమైన సేవలు చేసింది. పేదవారిని అవసరంలో నున్న వారిని చాలా దయతో చూసేది.
తన కుటుంబముతో కలిసి ప్రతిదినం దైవధా�నము పాటలు పాడుట క్రమంగా చేసేది. తన బిడ్డలు 6వుందితో కలసి ప్రార్థనా వాతావరణం కలిగంచిన అనుభవం చాల గురితంపు కలిగంచింది. ఆమె కుమారెత తల్లిని గార్చి చాలఘనంగా సాక్ష్యము తెలిపంది". మా తల్లి పట్టుదల ప్రార్దనలే మా ప్రగతికి పునాదిగానున్నాయి. ఆమె ప్రార్థనా సమయంలో ఆవెురకన్నడా ఆటంకంగా లేము. ఆమె ఏమ ప్రార్థన విజ్ఞాపన చేస్తుందో ఆ అంశాలకు జవాబు పొందిన వరకు ఆమె తన ప్రార్థనా స్థలమును దాటి వచ్చేవారు కారు.ఒకసారి ఆమె అల్లుడు ప్రముఖవ్యక్తిగా ఉద్యోగ ధర్మంలో శ్రతువులు దాడిచేయగా ఆ తల్లి చాల పట్టుదల దీక్షతో ప్రార్థించింది. ఆ సమస్య వెంటనే దాటిపోయింది. ఆ అపజయము విజయవంతంగా మారింది. ఎందరో విశ్వాసి జీవితాలలో అఖండ విజయాల పరంపరలన్నీ చినస్థాయిగా అనేక తరాలుగా నిలిచిపోతున్నాయి. నీ, నా జీవితంలో మన మరణం తర్వాత మన పేరు విశావాస్ వీర వనితల జాభతాలో వుండాలంటే, ""వెాకాళ్ళ నలుపు, ముఖంలో తెలుపు, పసైతానుకు పులుపుగా" నమ్మి ప్రార్థన ద్వారా మోకాళ్ళ మీద సమస్యలు సాదిదా�ం.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
61