
సాక్ష్యం 52. �ేవశ్రీవ ��వశ్రీసవ జవతీబర
అడేల్ ఫీల్డ్
కాలము : 1839 - 1916 పరిచర్య : మషనెరీ, రచయిత ""పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరండ జేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు" కీర్తనలు 23:2
దేవుని ఆశ్రయించిన బభకుతలందరూ కోరుకున్న అంతసు� చేరుకోలేక పోవచ్చు. కాని దేవుని నమ్మిన విశ్వాసి ఆశయం దేవుని సంతృపిత పరచవలసేత ఆ దేవుని హస్తము ఆదరించి మనము ఆశించిన ఆశయా*్న సాధించే ధన్యతనిస్తుంది. అడేల్ అనే యువతి మషనరీ కావాలని ఆశించగా కుదరలేదు కాని మషనరీ భార్యగా నిలిచింది. సేవా ధృకపధంలో ఆమె గమ్యం భర్త ద్వారా తీరచుకోవాలని దైవ చిత్తం నెరవేర్చాలని ఉవివాళూిరింది. పసైరస్గా]్న పెండ్లాడింది. సివావ్ అనే ప్రాంతానికి మషనరీలుగా ప్రయాణమయయారు. భర్త పని చేస్తున్న ప్రాంతం చేరాలని 1865లో ఏడు నెలలుగా సముద్ద ప్రయాణం చేసి ఆ ప్రాంతం చేరింది. తన భర్తను చేరాలని ఆశించి ఎదురు చూచిన క్షణం దాటిపోగా అనుకోనిరీతిగా తన భర్త మరణ వారత చేరగా అవాక్కయి కుప్ప కూలిపోయింది. యవ్వనంలో విధవగా ఏకాంతంగా నిలిచింది. ఆమె వెంటనే క్రీస్తు పాదాలు చేరి ఆయన అందించిన ధైర్యంలో తన జీవితాన్ని మషనరీగా సేవ చేయాలని ఆశించింది.
దేవుడు కృపగలవాడు, నమ్మదగినవాడు. ఆయన బలిపీర�ాన్ని ఆశ్రయిస్తే రక్షణ నెమ్మది ఉందని నమ్మింది. యదార�వంతులను బలపర్చి దేవుడు శ్రమలో ఆదరిస్తూ కావాలని విచారం కలుగజేయుడు. మన జీవితాన్ని లక్ష్య పెట్టువాడని నిరీక్షణలో సాటి స్రీతల జీవితాల్లో వెలుగు నింపదలించింది. దైవసేవలో సమయాన్ని అధికంగా వెచ్చించుట ద్వారా తన బాధను దిగమ్రంగింది. ఆ రోజుల్లో స్రీతలు యింటికే పరిమతమయేయవారు. ప్రతి స్రీతని మరోక స్త్రీతో మాట్లాడి మంచి విశ్వాసిగా ప్రభావితం చేయగలరని ఆమె నమ్మకము. ఆమె అవిరామంగా చేసిన కృషి పఘలితంగా 500 మంది మంచి సువార్త బోధించే ప్రతిభగల సువార్తకులను మంచి తలాంతులు వాడగల్గు స్రీతలుగా సిద్ధపర్చి తర్బీుదునిచ్చింది. యిద్దరిద్దరు కలసి సేవకు క్రీస్తు శిష్యులను పంపిన రీతిగా ఆమె స్రీతలను ఆదేశించింది.
శ్రతువుల బారి నుండి క్రూర జంతువులను సంరక్షించాలంటే దుడడుకర్ర, దండం ఆ్రశయంగా కావాలి. ప్రతి విశ్వాసికి దైవవాగా�నాలు గొప్ప ఆదరణనిస్తాయి. గాయపడిన హృదయానికి }రటనిచ్చే ఆయుధముగా సీవాకరించివాడుకోవాలని ప్రతి విశ్వాసి పూర్తిగా నమ్మి సాగిపోవాలి.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
62

సాక్ష్యం 53. ళ�తీ�� ణబఅఅ జశ్రీ�తీసవ
శారా డన్ క్లార్క
కాలము : 1835-1917 పరిచర్య : మషనరీ ""పరలోకమందు మీ కొరకు ధనమును కూరచు కొనుడి, అచ్చట చివ్మెుటయె�ునను, తుపెప�నను దానిని తినివేయవు, దొంగలు కన్నము వేసి దొంగిలరు" మత్తయి 6:20
ప్రభు సేవను ఎన్నుకోని పేరు పెట్టి పిలిచిన వారి సేవలు, స్వరం, విని అంకిత భావంతో చేయు సేవలు అపురూపమైన, శక్తివంతమైన, ప్రతిభను కనపరుస్తాయి. దేవుడు ప్రతి వ్యక్తిని గమనిస్తూ లకష్యపెట్టువాడు. ఆయనను దృష్టి లోకమంతా సంచారము చేస్తుంది. కొండలు లోయలుగల ప్రాంతాలగుండా సంచరించనపుడు చేయి పట్టి నడిపిస్తాయి. ఉత్సాహాకరవైన ఆనందరక అనుబభంతో పాటు లోయవంటి చీకటి బాధలు తప్పవు. దేవుని చేతిలో మన చేయి పెటటగలిగతే వింత ధైర్యమస్తుంది. శారా అనే విశ్వాసి తన యిష్టమైన వృత్తి యిల్లు డెకరషన్ చేయుటలో సంతోషించేది. ఆ పనిలో నుండగా ప్రభువు మెల్లని స్వరం వినిపంచింది. "" అవ్మా శారా? నీవు నిత్యత్వంలో నీ పరలోకపు యిల్లును ఎట్లు అలంకరించుకోగలవు? వెంటనే ఆమె ఆలోచించి మెల్లగా తన జీవితాన్ని మార్చుకొనుటకు ప్రయత్నించి క్లార్క అనే వ్యక్తిని పెండ్లాడి చికాగో చేరింది. మరొక పర్యాయము మృధు మధుర స్వరం వినిపంచగా సమాయేలు వలై నీ దాసురాలు ఆలకిస్తుంది అని కనిపెట్టగా అదేమాట వినిపంచి తన అలోచలను మార్చింది. ఎన్నో పనుల ఒతతుడులలో నలిగి పోవుచుండగా డబ్బు సంపాదన, స్నేహితులతో సమయాన్ని గడిపే జీవిత సర[ని మార్చుకోగలిగంది.
ప్రభువు సన్నిధి ఆమెను వెంటాడింది. ధనము కన్నా ప్రజలే ముఖ్యమని ఆమె గ్రహించుకొనకలిగంది. వినయంగా మోకరించి, దేవుని క్షమాపణ కోరింది. అందుబాటులో ఉంటా అంకిత భావంతో ప్రభుసేవ చేయుటకారంభించింది. ఆయనను వెదకుట, ఆయన వాగ్దానాలపై ఆనుకొనుట, ఆధారపడుటకు నేరచుకున్నది. 1877లో వారిద్దరా చెక్క బైంచీలను సిద�పరిచి ఒక బిల్డింగు దగ్గర అమర్చారు. ఆ ప్రాంతం ఆకర�ణీయు స్థలంగా ఉంది. పసిపఫిక� బీర్ గారెడ్న్ ఒక మషనరీ పనిచేయు వేదికగా మారింది. 40 సుదీర్ఘ సంవత్సరాలు అనాధలు, అభాగయలు జీవితగాధల్ని వారు ఓరుపగా వినుట కారంభించారు. ఎందరో ్రతాగుబోతుల జీవితాలు ఉద�రించుటకు గణనీయమైన సేవలు చేయసాగారు. పేలకు అన్నదానం, వస్రతదానం చేయసాగారు.
బూదిగంత విశావాస్ వీర వనితలు
63 వారి యిల్లు అనేకులకు ఆ్రశయసా�నంగా మారింది. భర్త సువార్త బోధించుటలో ప్రత్యేక ఆసక్తి కనపర్చివాడు. శారా తన పరిచర్య అనుభవంతో కష్టించి పనిచేస్తూ నిత్యత్వంలో అనేకులు చేరు అనుగ్రహం పొందాలని అనేక రీతులుగ కృషి చేసేది. ప్రేమగల పరిచర్యలో నిత్యత్వపు అవార్డులు సాదించవచ్చునని నమ్మి అదే సత్యాలు అనేకులకు చెప్పేది. ప్రియనేసతమా, శారా వంటి విశావాసమీర వనితల పరిచర్యను తెలిసికొని అభాగయలను ఆదరించే ప్రయత్నం ఆరంభించగలవా? నీ పరిసరాల్లో నీ మాట అవసరము, నిత్యత్వంలో నీతోపాటు యితరులు చేరాలనే ఆపేక్ష నీలో ఉ ందా? ఆ స్థలంలో సంఖ్య పెంచాలంటే నీ నిరణయం ఏమ? ఆలోచించి క్రీస్తు ప్రేమలో సాగిపో !
వవపవవ
సాక్ష్యం 54. జుశ్రీ�ఓ�పవ్� జశీసఅవతీ
కాడ్నర్ ఎలిజబైత్
కాలము : 1824-1919 పరిచర్య : ఎడిటర్, గీతరచయిత ""నీ ప్రజలు నీయందు సంతోషించనట్లు నీవు మరల మవ్మును బ్రతికింపవా?" కీర్తన 85:6
క్రీస్తును రక్షకునిగా సీవాకరించి ఆయన ప్రేమలో సాగిపోతూ, సాక్ష్యం చెపుప ఆపేక్షతో క్రీస్తును సేవించాలని ఆశిస్తారు. కాని కొన్ని సార్లు నిరుత్సాహాలు ఎదురవుతాయి. క్రీస్తు ""శ్రమలు వస్తాయి. ధైర్యం తెచ్చుకో" అన్న వాగ్దానమును ఆశ్రయించగా నిబ్బరం కలిగయంటారు. అట్టి అనుభవములో ఎలిజబైత్ ఒకరు. ఆమె భర్త ఒక మషనరీగా ఉండేవారు. ఆయన మరణించిన తర్వాత ఒంటరిగా మగిలింది. కానీ లండను వెళ్ళి చర్చి సేవలో �నవైంది. నెలకొకసారి ముద్రించే ప్రతికా పరిచర్య చేపట్టింది. ""పంట
�శీఎవఅ'ర షశీతీస �అ ్�వ న�తీ�వర్ ట�వశ్రీస కోత కోయు పొలములో స్రీతల కరతవ్యము"
ఆమె తన కరతవ్యాన్ని గ్రహించి బాలికల సువార్త బోధనలో ఆసక్తి చూపేది. 1961లో �ర్లాండులో వున్న ఉజ్జీవము గార్చి వార్తనువిన్నది. అట్టి ఉజ్జీవము తనతో ఉన్నవారంతా అందుకొని వెలిగించబడాలని, చైతన్య వంతులై వుండాలని ఆశించింది. ఆమె హృదయం ఆత్మీయు శక్తి ప్రభావంతో ఉతేతజంగా మారింది. ఆమె కలమును కదిలించింది. గీతాలు అసంకలిపతంగా భావాలు పొంగిన వ్రాతలుగా మారాయి. ""ప్రభువా, ఆశీర్వాదపు జల్లుల అలజడిని నేను వింటున్నాను" ఆమె భావాలు చాలా ఆహ్లాదాన్ని కలిగంచగా ప్రముఖ దైవజనుడైన డి.ఎల్.మాడి గారు విని చదివి ఆనందించి
బూదిగంత విశావాస్ వీర వనితలు
64 ప్రశంసించాడు. ఆయన అందమైన సంగీతాన్ని సమకూర్చారు. ఆపాట ప్రపంచంలో అన్ని దికుకలలో విసతరించి గొప్ప కీర్తిని సంపాదించి పెట్టింది. ప్రభా, నీ అమృత వర్షపు జల్లుల ఆశీర్వాదం నీవు మాకు నిండుగా ఉచితంగా అందిస్తున్నావు దేవా, అవి తపనతో తీరని దాహాంగల తృషణగల ప్రాంతాన్ని స్మరించి గొప్పగా ఉల్లసిస్తున్నాయి. ఆ ఆశీర్వాదపు జల్లుల తడి నన్ను తాకాలని నా ఆకాంక్ష. దీనుడనై వినయంతో వేచియున్న నా పై కురిపించండి. ఎలిజబైత్ వంటి సేవ చేయు ఆపేక్ష ఆకాంక్ష, తపన, నీలో నాలో ఉండాలని ప్రభుని ఆశయం. గండెల్లో ప్చ్చిని భావాలను నింపుకోగలిగతే పాట పాడే తీయని గొంతు విచ్చుకొని ్ర్రేమామృత భావాలు వెల్లవిరుస్తాయి. వాక్యం వెలుగే, ఆ వెలుగులో మార్గమైన క్రీస్తులో సాగిపోదాం.

వవపవవ
సాక్ష్యం 55. జశీశీశ్రీ�సస్త్రవ �అస �బషవ
కూలిడ్�, లాసీ
కాలము : 1861-1949 పరిచర్య : వైస్ ప్రెసిడెంటు భార్య ""ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు వ్రాయబడి యున్నవి". ఫిలిప్పీ 4:3
దేవుని ప్రేమించే భడడ్లను ఉన్నత స్థానంలో నిలిచి దీవించగలరని లాసీ జీవితమే సాక్ష్యము. ఆమె అమెరికా వైస్ ప్రెసిడెంటు కాలివాన్ కూలిడ్� గారి సహకారంతో విజేతగా నిలిచింది. ఆమె ఒక గొప్ప లీడరుగా నుండి ప్రతిభ గల వకతగా 25 సంవత్సరాలుగా అకుంఠిత దీక్షతో శ్రమించింది. ఈ ప్రపంచ వ్యాపతంగా చేసి కృషి పఘలితంగా గణనీయమైన సేవ గురితంపు పొందింది. 1921లో ఆసియాలో మాడు గొప్ప మహిళా కాలేజీలు ని]్మంచాలని తలంచింది. దానికి మంచి పేరు పెట్టింది. కాలేజీ దినాలు ప్రముఖులైన డాక్టు జాన్.డి.రాక్ పెఫల్లర్గారు ఒక మేలిను డాలర్లు బహుమతిగా యిస్తానన్నారు. ఒక వేళ్ రెండు మేలిన్ల డాలర్లు డోనేషన్గా పొందుకొవాలని సలహా అందింది. ఎన్నో మతశాఖలతో కలసి డబ్బు సేకరించే ప్రయత్నాలు ఆరంభించింది. 1992 డిశంబరులో రడియో ప్రోగ్రాములో డాలర్డే పేరున కార్య్రకమం వెలుగులోనికి వచ్చింది. ఆ కాలంలోని కాలిడ్�గారు డాకటరు �డా సకడడ్ర్ మషనరీలు ఇండియాలో చాల గొప్ప సేవ చేసారు. డిపసంబరు 9వ తేది ప్రత్యేకత గలది. డాలర్డే ప్రోగ్రాము అమలులోకి వచ్చింది. ప్రతి వ్యక్తి ఒక డాలరు చందా ప్రోగు చేయాలని తీర్మానించారు. ఎట్టకేలకు ఒక మేలియన్ డాలర్లు సమకూరాయి. లాసీ సృజనాత్మక తలాంతుల ద్వారా క్రీస్తు నడిపింపు సాపుర్తితో
బూదిగంత విశావాస్ వీర వనితలు
65 గొప్ప కార్య్రకమం అఖండ విజయాన్ని సాధించింది. లాసి తన ప్రయత్నంలో దేవుడు చేయాతనిచ్చిన రీతిని బట్టి అత్యంత ఆనందంలో దేవునికి కృతజ్ఞత సమర్పించి దేవుని స్తుతించి ఆరాదించింది. ప్రపంచమంతా డాలర్డేని అమలు చేయుట ప్రశంసనీయము. గొప్ప కార్యలు తలపెట్టి విజయం చవిచాసిన లాసీ చిర్స్మరనీయంగా వీరమనితగా గురితంపు పొందింది.
క్రీస్తుందించే మెళకువలు, జా�నవివేకాలు సోలోమెను పొందిన రీతిగా దేవుని ప్రార్థించి పొందవచ్చు. మన దేవుడు మనకిచ్చిన వాగ్దానాలలో శాపం మీద గొప్ప విజయాన్ని ఏనాడో సిలువ చెంత మనకు అందించేసారు. దీవించుటకు ఆయన హస్తం ఎల్లవేళాలా ఎత్తి వుంచారు. నిరీక్షణతో ఆయన చేతి క్రింద దీన మనసుకలవై దీవెనలు అందుకుందామా?
వవపవవ
సాక్ష్యం 56. జుశ్రీ�ఓ�పవ్� జశ్రీవ���అవ
ఎలిజబైత్ ్ర్లపఫీన్
కాలము : 1830-1869 పరిచర్య : గీతరచయిత ""నన్ను చేరచుకొనువాడు నన్ను పంపిన వాని చేరచుకొనను" మత్తయి 10:40
మంచి సుబుది�గల బాలికగా పెరిగిన ఎలిజబైత్ చాలా గొప్ప ఆదర్శాలతో ప్రభుని సేవించదలచింది. కానీ ఆమె చాల తకుకవ కాలము ఈ లోకంలో జీవించింది. ఆమె ఉన్నత భావాలతో, విలువైన పదాలతో, అర్థవంతంగా అనేక పాటలు రచించింది. ఆమె రచనలన్నీ శాశ్వతంగా కీర్తిని మగిలాయి. ఆమె 39వ సంవత్సరాల వయససులోనే మరణించింది. ఆమె మరణించిన తర్వాత ఆమె రచనలకు విలువ పెరిగింది, గురితంపు దొరికింది. ప్రముఖ భక్తుడు, ప్రసంగీకుడైన డి.ఎల్. మూడీ గారి ప్రసంగాల్లో ప్రత్యేక పాటలు పాడే ప్రసిద్ధి చెందిన నాయకుడు సాంకేగారు, తన పాటలతో ఎలిజబైత్ రచించినవి పాడుట ద్వారా జనారణ లభించింది. గతంలో ఒక రోజు ఆమె వ్రాసిన పాటను పేపరులో వ్రాసిన పద్యం జేబులో దాచాడట. ఆ తర్వాత ఒక విాటింగులో ప్రసంగీకుడైన ఎవాంజలిస్ట. హె�రాటిస్ బోనర్గారు సాంకే గారిని పాట పాడమని కోరగా వెంటనే ఆయన జేబులో వ్రాసియున్న ఎలిజబైత్ వ్రాసిన పాటకు ఆకషణంలో రాగం పెటాటరు. "తొంబై తొమ్మది" అనేపేరుగల ఆ పద్యానికి రాగం పెటాటలని ప్రేరణతో ప్రతి పదాన్ని వతిత
బూదిగంత విశావాస్ వీర వనితలు
66 వత్తి పలికాడు. ఆ పాటలో ప్రతి పదం కూడా ఏమారుప లేక నిత్యనాతనంగా వేలాది నోళ్ళలో సతుతులతో నిండింది.

ఆమె వ్రాసిన మరోక పద్యం జనాదరణ పొందింది.
""యేసు సిలువ దాపున" అని అర్థము.
దీవఅవ�్� ్�వ జతీశీరర శీట జీవరబర
అనేక సంవత్సరాలుగా మేలిన్ల ప్రజలను ఆకర్షించిన ఆమె పాటల వెనుక గంభీరమైన భావ్రోదేకముతో క్రీస్తు ప్రేమను గార్చిన వివరణ ఉంది. అచంచల దైవభక్తి గల వనితగా పేరు పొందింది. ఆమె బ్రతికిన రోజుల్లో ఆవెురకట్టి కీర్తి లేకపోయింది. కానీ మరణించాక ఆమె పాటలకు గురితంపు పొందింది.
క్రీస్తుకొరకు చేసిన ఏపని అయినను స్పఘలము కాగలదు. పనైనా, ఫోనయినా, ఇమెయిల్ అయిన, అప్యాయంగా పలకరింపు అయినా, చిన్న వ్యాసమయినా, గీతమయినా క్రీస్తు ఆశీర్వాదిసేత అది విసతరించి కీర్తిని తెచ్చిపెడతుంది. నీవేమ చేయగలవు?
వవ
పవవ
సాక్ష్యం 57. �వ్�వ జశీషఎ�అ
లైట్టి కౌవెున్
కాలము : 1872 - 1960 పరిచర్య : రచయిత, మషనెరీ
""ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ్రేపవింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమవానిలో నుండదు" 1 యోహాను 2 :15
ప్రపంచమంతా గుర్తించిన అనుదిన ధా�నాంశాలతో గొప్ప పేరును గడించిన
ఏడారిలో పసలయేర్లు పుస్తకము పేరు వినని వారండరు. ళ్తీవ�ఎర �అ ్�వ సవరవతీ్ వినకపోతే వారు అభాగయలే. శ్రమల ధా�నాలతో యీ పుస్తకాన్ని శ్రీ జోబ్సుదర్శిన్గారు అద్భుతంగా తెలుగులోకి అనువదించారు. గొప్ప పెన్నిదిగా విశ్వాసుల గండెల్లో పదిలంగా దాచుకొనగల అనుదిన ధ్యానాలు 365 రోజులు ఆణిముత్యాల సంపదగా భావించవచ్చు.
యీ పుస్తక రచయిత చారర్లస్ కౌమేన్ అసలు పేరు లైట్టి. కౌవెున్ గారి సతీమణి. గొప్ప మషనరీ సేవలను ప్రతిభతో అందించగలాగరు. 1900 సంవత్సరంలో ఈ దంపతులు జపాను దేశానికి మషనరీగా వెళ్ళారు. ఆ ప్రాంతంలో మషనరీలుగా ఓరియుంటల్ సోపసైటీ సా�్రించారు. ఆ ప్రాంతంలో ప్రతి గృహంలో దైవ వాక్యం వుంచాలనే ప్రణాళ్ళక కలిగయండేవారు. అవిరామ కృషి పఘలితంగా, 17 సుదీర్ఘ సంవత్సరాల ప్రయాస తర్వాత చివరకు 10 మేలిన్ల యిళ్ళలో ప్రజలు సువార్తను
బూదిగంత విశావాస్ వీర వనితలు
67 అందించగలాగరు. ఆ తర్వాత చిారర్లస్గారు చాల బలహీనులై తీవ్రంగా రోగ గ్రసతులై మంచము పాలయయారు.
లైటీట, తన భర్త మంచము పైనండగా అతిప్రేమతో సపర్యలు చేస్తూ శారీరకంగా ఆదరిస్తూ మానసికంగా నెమ్మదినివ్వాలని ఎన్నో తలంపులు తనలో కదలాడగా అద్భుతమైన భావాలు సృజనాత్మకంగా కవితవా భావాలు చెలరగిన ప్రతి పదం కాగితంపై వ్రాసి ఆ పడక చేరి ఆయనకు వివరిస్తూ ఆయన ఆ భావాల ధ్యానంలో మానసిక శాంతిని పొందేట్లు చేస్తూ అత్యానంద బభరితురాలయేయది. వారు అనారోగ్యంతో నెమ్మది లేనందన మషనరీ ప్రాంతాలు వదలి తిరిగి అమెరికా చేరారు.
కాలిఫోర్నియాలో లాస్ ఏంజిల్స ప్రాంతం చేరారు. ఎంతో మంది వైదయ*్న సంప్రదించారు. ఎన్నో రోజులు మంచము విాదనన్న భర్త పరిచర్యలో ఆమె అపరిమత కావ్యాలు రచించారు. ఆమె వ్రాసిన అద్భుత కావ్యాలన్నీ పద్య రూపంగా, గద్యరూపంగా, పుస్తకాల్లో కుదించారు. ఆ భావాల వల్ల ఆమె భర్త చాలా }రట చెందేవారు. ఏ స్రీత కూడా చేయలేరని చెప్పాలి. ఈ వింత భావాలతో వినాత్న ధోరణిలో, సృజనాత్మకంగా భర్తకు ఉపశమనం కలిగించుట రకన్నుకున్న నాతన పద్దతి ప్రపంచంలో కీర్తిని సాధించే ధన్యతనిచ్చాయి.
భర్తకు మానసిక ఆనందాన్నందించుటతో పాటు అనేక ప్రజలకు నాటి నుండి నేటికీ ఆత్మీయానందాన్ని కలిగంచుట ప్రభుని కృప. లైటీట తన రచనలన్నింటిని తనతోటి మషనరీలకు సన్నిహితులకు చూపించింది. వారంతా ఆమెను అభినందించి పుస్తకముగా ముద్రించాలని ప్రోత్సాహించిగా ఆ రీతిగా పుస్తకం రూపొందింది. ఎంత ప్రయాస పడిననా లైటీట భర్త బ్రతకలేదుగాని ఆమె రచనలు తరతరానికి బ్రతికి అనేకులకు జీవాన్ని అందిస్తున్నాయి. క్లిష్ట పరిస్థితుల్లో వివాదాన్ని శోకాన్ని బభరిచే సమయాల్లో చీకటిలో పాడే నై{ింకగలు పక్షి మధుర్గీతం ఆల్రించిన రీతిగా, ఈ మధుర గీతాలు తీయని మాధుర్యాన్ని ఒలికించాయి. మేలిన్ల సంఖ్యలో ప్రజలు ఆమె రచనా భావాలతో క్రీస్తు సందేశాలనను గ్రహించగలేగవారు. ఆమె రచనలతో వ్రాయబడిన పుస్తకములో 366 ధ్యానాలు సంవత్సరమునకు సరిపడు అనుదిన ఆహారమయయాయి. ఆ భావాలు 15 భాషలలోనకి తర్జుమా చేయబడ్డాయి అవి తిరిగి పదే పదే ముద్రించబడుచూ అనేకులకు ఉపకరిస్తూ తరతరాలుగా శాశ్వతంగా నిలసతున్నాయి. ఆమె రచనలకు ప్రభావితుైన చైనాలో ప్రముఖుడైన చియాంగ� ఖాయు షేకో ఆయన మరణ శాసనంలో తన సమాధిలో యీ పుస్తకాన్ని వుంచి తన శరీరంలో నిలవాలని ఆశించాడు. ఒక విత్తనము బూమలో పడి చనిపోతే, పఘలించే రీతిగా క్రీస్తు మరణం ద్వారా ఎందరో రక్షింపబడ్డారు. అట్టి రచనలు ఎందరికో భవిష్యత్తులో ఆశీర్వాదానికి కారణము కావాలి.
శాశ్వతంగా కీర్తిని మగిల్చేి జా�పకాలనిచ్చే అనుభవాలు గానీ రచనలుగానీ,
బూదిగంత విశావాస్ వీర వనితలు
68 ప్రసంగాలుగానీ ఘనతకు వార్సు*్న చేస్తాయి. ఒకసారి లైటీట కౌమేన్ రక్షింపబడిన రోజుల్లో ఆమె అనుభవాలన్నీ డెయిరీలో వ్రాసుకోనేది. ""తన వద్దనన్న కథల పుస్తకాలు కాలకేషపానికి వాడినవన్నీ క్రీస్తు ప్రేమ ముందు శూన్యవైనవని గుర్తించాను. యివన్నీ నా దేవునితో సన్నిహిత సంబంధాలు దారమవుతాయి. నాకీ పుస్తకాల ఉనికివదు� కానీ క్రీస్తే కావాలని అన్నీ కాల్చివేసింది. లైటీట రచయిత మాత్రమే కాదుకాని చాల మంచి గాయనిగా పేరు పొందింది. సంగీతమంటే ఆపేక్ష గలది గనుక పియానో నేరచుకొంది. ఆవెురకన్నో తలాంతులు సమర�తలన్నీ దేవుడిచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ ఆమెతో సాటిగా మాట్లాడారు.

""లైటీట, నీకున్న సమర�తలన్నీ నీ దేవుడైన ప్రభువుని మహిమ పరచుచున్నాయా". ఆమె దేవుని చిత్తము పూర్తిగా గ్రహించింది. తనకున్న ప్రత్యేక తలాంతులన్నీ ఉ్రేక్షించాలని తలంచి ఆయన ఉన్నత పిలుపు మషనరీగా సంపూరణ సమరపణతో సేవించుటని తెలిసికొని దానిరకై తన సర్వం సమర్పించింది. గొప్ప విశావాస్ వీరమనితగా నిలిచింది.
వవపవవ
సాక్ష్యం 58. వీ�తీవ ఖఅష�అ
మేరీ అన్విన్
కాలము : 1724-1796 పరిచర్య : మషనరీ
""అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి, ప్రభువును స్థిరహాృదయముతో హాతతుకొనవలైనని అందరిని హెాచ్చరించెను." అపో11:23
క్రీస్తును ప్రేమించి సేవ చేస్తున్న భక్తులకు, సహకారం ప్రోత్సాహాన్ని యిచ్చిన వారిని గార్చి మర్చిపోతారు. తెరవెనకగా నుండి ఎంతో మంది విలువైన సేవలు చేయగలాగరు. పౌలను ఆదరించి సేదతీర్చి ధైర్యమచ్చిన అననీయు, సేవలో బలపర్చిన బర్నబాస్ వంటి అనామక బభకుతలైందరో వున్నారు. గొప్ప పాటలు వ్రాసిన కీర్తనల రచయిత విలియం కూపర్ అనే భక్తుడు చాల బలహీనంగా ఉండేవాడు. చరిత్రలో గురితంపు పొందగల సా�యికి ఎదుగుటలో అతనికి తోడపడిన వ్యక్తి మరొకరున్నారు. ఆవెుయే మేరీ అన్విన్. ఆమె ఎంతో భక్తి, ఓరుప ప్రేమ గల వనిత. ఎవరా ఆమె ఆ గాయకునికి చేసిన మేలు గుర్తించుకోలేదు. అనామకంగా జీవించింది. ఆమె తలాంతులు దేవునిరకై గుపతంగా దాచి చూపింది. తలవంచి వినయంగా తనపని తాను చేసికోగలిగంది.
బూదిగంత విశావాస్ వీర వనితలు
69 యితరులను తనకంటై యోగయలుగా ఎంచుకోవాలన్న హెచ్చరిక పాటించిది. గొప్ప మనససున్న మనిషి. యితరులను ప్రోత్సహించి నిరాశ నుండి నిరీక్షణ కలిగంచి వారిలో తలాంతులను గుర్తించగల ప్రతిభ గలిగన వనిత. కూపర్గారు స్వతహాగా నెమ్మదిగల పిరికి వ్యక్తి. నిరాశతో నలిగిపోయేవాడు. ఆయన్ని ఉత్సాహావంతుడిని చేయు సంస్థలో చేర్చి సామాన్య వ్యక్తిగా చేయలేని స్థితిలో ఉండగా ఆత్మహత్యకు పాలపడే ఆత్మనయానత భావంతో నిలిచాడు.
మేరీ ఆయన పరిస్థితి గ్రహించి ధైర్యపరిచింది. ఆదరించింది. కూపర్ గా]్న యింటికాహావానించి రెండు వారాలు సంతోషంగా ఉంచే ప్రయత్నాలన్నీ చేసింది. ఆయన్రవరా ఆదరించి సంరక్షించేవారు లేెని తెలిసికొని ఆయనను తన యింటి వద్దనే నివసించు వస్తులందించి, గీతాలు వ్రాయగల్గునట్లు ప్రోత్సాహాన్నిచ్చింది. యీ రీతిగా ఆయన ఇరవై రెండు సుదీర్ఘ సంవత్సరాలు ఆమె యింట్లోనే నివసించాడు. ఆమె ఆయన రచనలన్నీ కనిపెట్టి మరెంతగా గొప్ప రచయిత కావాలని ప్రోత్సహించేది.
రచనలకు గొప్ప ప్రశంసలు అభినందనలను బట్టి నిరుత్సాహానికి బదులు ఆనందంగా జీవించాడు. ఆయనకు గొప్ప పేరు తెచ్చిన కీర్తన ఏదనగా
ు�వతీవ �ర �
అక్కడ రక్తసిక్తమైన టశీబఅ్��అ ట�శ్రీశ్రీవస ష�్� పశ్రీశీశీస, శీ� టశీతీ � షశ్రీశీరవతీ ష�శ్రీస ష�్� �శీస తోట ఉంది, ఆహా, దేవునితో సన్నిహితంగా నడుస్తా! నేటి సంఘ చరిత్రలో గుర్తించుకొనే రీతిగా 68 పాటలు వ్రాసారు. మేరీ ప్రోత్సాహము, ఆదరణ ద్వారా గొప్ప కీర్తనలు వ్రాయు ధన్యతలభించింది. తల్లి వలై ఆదరించిన మేరీని గొప్పగా ప్రశంసించాడు. నా జీవితాశీర్వాదాలకు ప్రముఖ కారణము మేరీగారు. ఆమెలో పరిచర్య మేలు గొప్ప ధన్యత. ఆవెునాలో దేవుని తలాంతు దాగివుందని మేలోకలిపింది. నాలో నిరాశను నిస్రపహను, నిరీకషణగా తీర్చిదిద్దింది. మేరీలో దాగిన గొప్ప ప్రేమ క్రీస్తు ప్రేమకు గురితంపుగా నాలో ఆయనను ఘనపరచు కవితగా మార్చి అనేకులకు క్రీస్తు ప్రేమలోని ఔన్నత్యాన్ని కవితల ద్వారా ప్రపంచానికి చాటు భాగ్యాన్నిందిచ్చింది. కూపర్ గారిని ప్రభావితం చేసి మేరీలోనున్న గొప్ప సుగుణాలు నీకున్నాయా?
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
70

సాక్ష్యం 59. �శ్రీశీతీవఅషవ జతీ�షటశీతీస
క్రాపోర్డ్ ఫ్లారెనసు
కాలము : 1872-1936 పరిచర్య : సువార్తికురాలు ""అటువలై మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తుయేసు నందు సజీవులుగా మవ్మును మీర యెంచుకొనుడి" రోమా 6:11
ప్రభువు మెల్లని స్వరం విన్న వ్యకుతలైవరైనా మౌనంగా వుండలేరు. స్వస్థత, రక్షణ యివి రెండు క్రీస్తు అందించే గొప్ప విలువైన ఉచితవరాలు. యిట్టి అనుగ్రహాన్ని అందుకున్న వీరమనిత ఫ్లారెన్స్ క్రాపఫోర్డ్. బాల్యంలో ఆమె ప్రభుని స్వరాన్ని విన్నది. "" నాకుమారీ, నీ హృదయాన్ని నాకివ్ము". యీ మాటలు ఆమె హృదయాన్ని తాకాయి. ప్రార్థన ద్వారా 3 రోజులు దేవుని సన్నిధిలో గడిపింది. ఆమెకు తన రక్షణ సి�రతను గార్చి సరిగాగ వివరించగా గ్రహించింది. దేవుని సంతోషపెట్టు భడడ్గా మారింది. 1906లో అజుసా వీది�లో ఉజ్జీవ సరభలకు హాజరయింది. ఆమె అనుభవంతో తన ప్రభుని ప్రేమించిన రీతిని వివరించింది.
"" నా జీవితంలో అద్భుత దివ్యానుబూతి పొందిన ఘడియా ఏదనగా ప్రసంగం చేయునపుడు పరిశుద్ధాత్మ నన్ను వింతగా సపర్శంచింది. ఆశీర్వాదపు వర్షము నాపై కురియగా తడిసిపోయిన అనుభవాన్ని పొందాను. అగ్నివలై నా శరీరము మండుటకారంభించింది. చెప్ప శక్యము కాని దివ్యానుబూతి నాలో ప్రవహించింది. వెంటనే అద్భుత సవాస్థానుభవం కలిగంది. వెంటనే తన అనుభవాన్ని బహిరంగంగా వేదికను చేరి సాక్ష్యమిచ్చింది. ఆమెకు ప్రత్యేక వరంగా మంచి వకతగా అభిషేకానుభవంతో ప్రసంగిచడం ద్వారా ప్రసన్నతనిచ్చి ప్రభువు అభిషేకించారు. ఎన్నో ఉజ్జీవ సరభలను నిర్వాహించింది. ఒంగానో, వాషింగ్టన్, మన్నెసోటా, రకనాడాలో నిర్వాహించిన ఉజ్జీవ సరభలలో అనేకులు ఆత్మీయు మేలు పొందారు. ఆమె ప్రసంగాల సారాంశంలో రక్షణ పొందిన విశ్వాసులు విజేతలుగా క్రీస్తు వలై లోకాన్ని జయించే సమరు�లై యంటారు. ఈ లోక శ్రతువైన పసైతాను విశ్వాసిని నిరుత్సాహాపర్చి లోకంలో అపజయాలు తప్పవని వెనక్కు లాగుతాడు. క్రీస్తు రక్తం నామం ద్వారా విశ్వాసి సర్వదా విజేతగా నిలుస్తాడు.
వవ
పవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
71
సాక్ష్యం 60. జతీ�్ష�శ్రీ�వ వీవతీవసవ్�
క్రిచె� వెరడెత్
కాలము : 18వ శతాబ్దము పరిచర్య : ప్రధమ సండే సాకలు టీచరు ""కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి యెడలను, విశేషముగా విశావాసగృహామునకు చేరినవారి యెడలను మేలు చేయుదము" గలతీ 6:10
పేదవారి పట్ల దయగా ఉండాలని బైబిలు బోధిస్తుంది. అనాధలను, పేలను, యేసు నామము పేరిట చేరచుకున్న వారికి దేవుడు ప్రతిపఘలమస్తానన్నాడు. ఈ సత్యాన్ని రాబర్టగారు 1780లో సీవాకరించి వార్తప్రతికల ఎడిటరుగా నుండి చక్కని భావాలు ప్రచురించేవారు. ఆ ప్రాంతంలో పేద బాల బాలికలు మురికి ప్రాంతాలో అతి భారపూరితవైన పనులు చేసికొనేవారు రోజుకు 12గంటల చొప్పున 6రోజులు పిన్ ఫాకటరీలో పనిచేసేవారు. ఎడిటరుగారి భార్య దయతో పేదవారిని ఆదరించింది. ఆదివారాలు మట్టిరోడడు పై మురికిలో చిందులేస్తూ బాలబాలికలు వ్యర్థంగా కాలయాపన చేయగా ఆమె యింటికి వారిని ప్రేమతో ఆహ్వానించేది. వారు వంటగదినంతా ్రతొకిక మురికిచేసేవారు. ఆమె చాలా ఓరుపతో వారికి సేవలు చేసి ఆహారముచ్చేది.
మొదటి ఆదివారము 90 మంది విద్యార్థులు చేరారు. 6 గంటలు ప్రార్థనా సమయము సాగింది. చదువుట, వ్రాయుట, సండేసాకలు పాఠాలు బోధించుట, పాటలు నేర్పించుట, వారితో ఆహ్లాదంగా గడుపుట వల్ల పేలంతా చాలా ఆనందించేవారు. రాబర్ట రైక�్స గారు భార్య చేపట్టిన పేదవారి పట్ల చేయు కార్య్రకమా*్న బట్టి నిరుత్సాహాపడలేదు. వెుక్రిచో� లనే యవ్వన వనిత వీరికి సహకరించి సేవ చేసింది. ేపద గొప్ప జాతి విబేధాలు మరిచి పిన్నలు పెద్దలు అందరా ఆత్మీయ సత్యాలు బైబిలు సందేశాలుగా విని తరించారు. వెరడెత్ విశ్వాసమును బట్టి చేయగల్గుట వల్ల క్రీస్తు భడడ్గా పేరుపొందింది.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
72
సాక్ష్యం 61. ��అఅవ జతీశీరపవ
ఫాన్నీ క్రాజ్బీ
కాలము : 1820-1915 పరిచర్య : గొప్ప గీతరచయిత, అంధురాలు ""నన్ను బలపరుచువానియందే సవస�ము చేయగలను" ఫిలిప్పీ :4: 13
క్రాజ్బీ ఫాన్నీ అంధురాలు. అంగవైకల్యం. క్రీస్తును సేవించుట రకంత మాత్రము ఆటంకము కానేరదని నిరూపించింది. గొప్ప విశ్వాసిగా గొప్ప కీర్తనల రచయితగా ప్రపంచాన్ని ఆశ్చర్యపరచింది. ప్రతి ఆం్రధుడు తెలిసికోవలసిన గొప్ప చరిత్ర గలది. గొప్ప దైవజనుడైన డి.ఎల్.మాడ్గారు ఆమె గురించి తెలిసికొని దర్శించి ప్రశ్నించారు. ""ఒకే ఒక కోరిక కొరకొమ్మని దేవుడు నిన్ను ప్శ్నసేత నీవేమ కోరుకుంటావు? ఆయన మనససులో ఆలోచన ఏమనగా చూపు ప్రధానం గనుక అదే కోరుకుంటుందని తలంచగా, "" నా జీవితాంతము గ్రుడిడ్ స్రీతగా ఉండాలని కోరిక " అని తెలిపందట. వింతైన జవాబు అయనను చాల ఆశ్చర్య పరచిందట.
ఆమె గ్రుడిడ్గా నుండగానే ఆ స్థితిని అంగీకరించి, సంతృప్తిగా జీవించుటకు అలవాటు పడింది. ఆమె చెప్పిన విలువైన సమాధానమేమనగా ఎవరిరకైనా ఎన్ని సుఖాలైనా ఉండనీయి, నాకు నా గండెల్లో దాచుకున్న అమాల్య మణిరత్నవే తృప్తి. సంతృప్తిగా నుండుటకు బాగా నేరచుకొన్నాను అని తెలిపది. గతంలో ఆమె బాల్య దినాల్లో పసిపిల్లగా 6 నెలల వయససులతో నుండగా ఆమె కన్నులను పరీక్షించారట. అనుకోని పరిస్థితుల్లో కాసత వెురుగాగనున్న దృష్టి వారి వైద్యము పఘలితంగా పూర్తి గ్రుడిడ్ దయిందట. అదే సంవత్సరములో తండ్రి మరణించాడు. ఆమె తల్లి పోషణ్రై పసిపిల్లను వదలి బయట దారంగా పనిచేసి, డబ్బు సంపాదించవలసి వచ్చినపుడు ఆమె అమ్మమ్మ ఆమె పెంపకాన్ని పూర్తిగా చేపట్టి పూర్తి బాధ్యత వహించింది. అమ్మమ్మ బహు భక్తి గల విశ్వాసి బైబీలు గ్రంధము చదువుటలో దిట్ట. ఆమె సహాయంతో గ్రుడిడ్ పిల్లగా నుండి చాల బైబీలు భాగాలు కంఠస�ము చేసేదట. ఆ రీతిజా�న సంపద వల్లనే పద్యాలు వ్రాయు తలాంతును, సమర్థత ప్రావీణ్యమును సంపాదించుకోగలిగంది. ఆమె జీవిత గమనంలో ఏడు వేల కీర్తనలు వ్రాసిన గొప్ప చరిత్ర సంపాదించు కోగలిగంది. నలుగురు అమెరికా పప్రసిడెంట్లు అభిమానాన్ని వారి ప్రశంసలందుకున్నది. ఆమె 92 సంవత్సరాల వరకు తన రచనా శ�ైలిని కొనసాగించింది. యు.ఎస్.ఎ కాంర్రరేస్లో మాట్లాడింది. గొప్ప సరభలలో వేదికనెకిక తన అనుభవ సాక్ష్యము చెప్పింది. ఆమె వంటి సంతృప్తి నీకున్నదా? లేని అనుభవం కోసం అసహనము స్ణుగుట యీ అనుభవాలు దారంగా
బూదిగంత విశావాస్ వీర వనితలు
73 ఉంచుకోవాలి, ఈ ఆదర్శం ఈ భక్తురాలు నేర్పిస్తుంది. అడుగుడి మీ కిస్తానన్న క్రీస్తు నమ్మదగిన వాడని నమ్మింది. గ్రుడిడ్ వారికి నిన్న రపు ఒక్కటే. చూచుచున్న దేవుడు అందరినీ చూస్తాడు. కళుిన్నవారు దేవుని ప్రేమను సరిగాగ గ్రహించలేకపోవచ్చు. గ్రుడిడ్వారిని దేవుని ప్రత్యేకంగా ప్రేమిస్తాడు.
ఒక ఒక రోజు గ్రుడిడ్ వనిత ఫాన్నీ కి డబ్బు అవసరమయింది. గొప్ప రచియిత అయిననా దేవునిని ఆశ్రయించుట కేషమమని మనష్యుల వైపు చూడలేదు. ఆవెురకంత అవసరమో అంత సోవ్ము మాత్రమే చాలని అడిగింది. ఆమె మోకరించి ప్రార్థించి లేచిన వెంటనే తలుపు చప్పుడు వినిపంచింది. అపరిచిత వ్యక్తి ఎదురయయాడు. ఆమె సేవలనభినందిస్తూ కలచాలనము చేస్తూ కొంత సోవ్ము గల భల్చెక� ఆమె చేతిలో నంచాడు. ఎంతసోవ్ము అవసరమో అంత సోవ్ము మాత్రమే ఆ చెకుకలో నుండుట ఆశ్చర్యపర్చింది. గొప్ప విశ్వాసము గల ప్రార్థనకు జీవము ప్రభువందించారని స్తుతించి కృతజ్ఞతలు తెలిపంది.
ఆ కృతజ్ఞత నిండిన భావంతో ఒక పాట వ్రాసింది. మంచి సంగీతము కలిసింది. నా మార్గమంతా నా రక్షకుడే
�శ్రీశ్రీ ్�వ ష�వ ఎవ ళ���శీబతీ �వ�సర ఎవ నన్ను నడిపిస్తాడు. ప్రతి పాట వ్రాయుటలో ఒక సందర్బుము వెదికేది. ఆమె పాటలో భావాలన్నీ అర్థవంతంగా ఉండేవి. నా జీవితయాతలో నాకవసరవైన దానిని నా రక్షకుడు నాకు అందిస్తూ నడిపిస్తారు. నా దేవుని సున్నితమైన ప్రేమను శంకించగలనా? ఆయనే నా మారగదర్శికుడు. పరలోక శాంతిదాత. ధైవికవైన ఆదరణనందిస్తాడు. ఈ లోకంలో విశావాసం నిండిన హాృదయంతోనే జీవించాలి. నా ముందు ఎట్టి క్లిష్ట సమస్యలున్ననా నా దేవుడు స్మగ్ర రీతిగా సాదించగలిగన సమర్థుడు. యిహాలోకపు తల్లి తండ్రులను బిడ్డలు అడిగి విసిగిపోవచ్చు గానీ దేవుడు ప్రతి ప్రార్థనను ఆలకిస్తాడు. ప్రత వాగ్దానాన్ని నెరవేర్చగలరు. మనము నవ్ముటలో జాప్యము చేయరాదు. గ్రుడిడ్దైన విశ్వాసి నమ్మినట్లు గ్రుడిడ్గా దేవుని నవ్మాలి. ఫాన్నీ బాల్యం నుండి అమ్మమ్మ పెంపకంలో నుండగా ఆ వృద్ధురాలు ప్రేమతో ""అవ్మా, నేను నీ కండ్లుగా నుండి జీవిస్తానవ్మా" అనేది. ఆమె చాలా ప్రతిబభగలది. గనుక ప్రకృతి వరణనలన్న అతి స్పష్టంగా వరిణంచి వివరించేది. పకషలు కిల, కిలలు పక్షి కూత, కాకి, రాబన్, కోకిల నీతి, పిచ్చుక ఎలా అరుస్తాయో వినిపంచేది. పండ్ల రంగులన్నీ తెలేపది. పుష్పాల ఆకృతి, సార్య చంద్దుల కాంతి సరవామా కళ్లకు కట్టినట్లు తెలిపేది. ఆ గ్రుడిడ్ కళ్ళల్లో చేతి స్పర్శ ద్వారా కుట్లు కుట్టుట, పసవాట్టు అల్టుట కూడా అమ్మమ్మ ఆమెకు నేర్పింది. అమ్మమ్మ కండ్లలో ఆమెపూర్తి లోకాన్ని చూడగలిగంది. బైబీలులో మొదటి 5 కాండాలు ఆదికాండము వెుదలుగా ఆరంభించి, పద్యరూపంగానున్న కీర్తనలు, సామెతలు, ప్రసంగి పరమ గీతాలతో పాటు నాలుగు సువారతలు కూడా క్షుణణంగా అప్పచెపపగల నేరుపను పొందింది.
బూదిగంత విశావాస్ వీర వనితలు
74 అమ్మమ్మ నోటితో చదువగా నేరచుకోగలిగంది. అమ్మమ్మ నన్ను బైబీలు దగ్గరకు చేర్పించి, బైబీలు నన్ను చేరింది అని తెలిపంది. ఆమె గడించిన ప్రసిద�కరవైన కీర్తి, మంచిపేరునకాధారమంతా అమ్మమ్మ నేర్పిన బైబీలు జా�నవుని సాకషమస్తుంది. (7) ఏడు వేల కీర్తనలు వ్రాయగలిగన ఖ్యాతి ప్రపంచంలో పొందిన వ్యక్తి కేవలము ఫాన్నీగా నిలిచింది అమ్మమ్మ, నానమ్మల పరిచర్య గణనీయము. ఒకవేళ్ బిడ్డలు దారంగా నున్ననా ఉత్తరాల ద్వారా ప్రోత్సహించవచ్చును. భడడ్ల సంతానానికి అందించగల గొప్ప బహుమానము. వారితో గడిపే మంచి సమయమే.
క్రొత్త విషయాలైన్నో నేర్పించి, వారి విలువైన అనుభవజా�నాన్నందించవచ్చు. వృదు�లమయయాము గనుక మా సలహాలు వుపయోగకరము కావని నిరాశపడరాదు. మనము నడిచిన బాట బంగారు బాటగా మన సంతతి గ్రహించాలి. ఆమె పాటలు చాలా ప్రచారముకాగా మంచి పేరు తెచ్చాయి. ఆమె పాటలకు 100 సంవత్సరాల చరిత్ర వుంది. మరికొన్ని కీర్తనలు చేయుటకు సిద్ధంగా వున్నాయి. ఎన్నో అవార్డులు ప్రశంసలు, విజయ పరంపరలు అందుకొని సన్మానాలు సీవాకరించింది. అసాయపరులు అంత కావాలిటీ పద్యాలు కావన్నారు. ఆమె భావాలలో బరువు లేదన్నారు. నిజానికి ఆమె వాడిన భాష్ చాల సున్నితమైన సులబభ భాషయే. ఎవరెన్ని విమర్శలు చేసినా, కొంచెవైనా చలించక నిబ్బరంగా నిలిచింది. సామాన్య ప్రజల కొరకే నేను వ్రాస్తున్నాని స్పష్టంగా తెలిపంది. విమర్శ అనేది ఎపుడా అంగీకరించడానికి కి�ష్టతరమే. మనససు గాయాలు క్రీస్తుకు కూడా తప్పలేదు. క్రీస్తు నొచ్చుకోలేదు. మారుమాటలాడలేదు. మౌనము వహించాడు. ఆమె జీవితం ద్వారా ఎన్నో విలువైన పాఠాలను నేరచు కొనవచ్చును. గొప్ప ఆత్మ పూరుణల జీవితాలు గురతుంచుకొనగలిగనవి. ఒకసారి ఒక భక్తుడు ప్రజల మధ్య నడిచి వెళ్ళినపుడు ప్రజలతో ఆత్మ తాకిడికి కదిలింపబడి పశ్చతాపంతో }గిపోయేవారు.
ఆదే ఉనికి ఫాన్నీ ఒక ఆదివారం సంఘంలో ప్రవేశింపగానే మొత్తము అంతా లేచి దైవ ప్రసన్నత అనుబభవించగా ఆశ్చర్యం కలిగంచింది. వారంతా పాపా*్న ఒప్పుకోవాలన్న భావం కలిగంది. ఆమెకు అర్థమయింది. ప్రభువు ఆత్మ ప్రసన్నత ఆస�లాన్ని ఆవరించిందని గ్రహించి మౌనంగా ప్రార్థించింది. "" ప్రభువా, నీ సన్నిధి నన్ను కూడా అనుభవించు ధన్యతనీయుడి నన్ను దాటి పోకండి" యిదే అనుభవాన్ని పాటలో యిమడ్చి వ్రాసింది. ఆపాట చర్చిలో పాస్టు చాల తరచగా పాడగల్గుచున్నారు. గొప్ప ప్రాధాన్యత పొందింది. ప్రతి విశ్వాసికి యీ అనుభవం కావాలి. వాక్యశక్తిలో నీఆత్మను చేరి సపందించగల్గుతుందా? దైవజనుని వరతమానము నీ హృదయాన్ని తాకి, నీ జీవిత శ�ైలిని గణనీయంగా మారుపతేచ్చుచున్నాడా? నీవు ప్రారి�ంచనపుడు ఆ స్పందన నీవనుబభవిస్తున్నావా? ప్రభా, నన్నున్నడా దాటిపోవదు�. అని అంతా ప్రార్థించాలి.
బూదిగంత విశావాస్ వీర వనితలు
75
ఒకసారి ఆమె 1869వ సంవత్సరంలో నయాయారుకలో పేలు నివసించే స్థలాన్ని దర్శించింది. ఆ ప్రాంత ప్రజలకు ఆమె పుట్టినప్పటి నుండి గ్రుడిడ్గా జీవించే స్థితి తెలియదు. ఆమెకు శారీరక దృష్టి లేకపోయిననా ఆత్మీయు దృష్టితో చూడగలిగంది. వారంతా ్రతాగుబోతులనియు, వారికి క్రీస్తు సువార్త అందించాలని ఆమె బాధ్యత వహించింది. అపుడావెుకు 60 సంవత్సరాల వయససు. ఆ సమయంలో ఆత్మీయ అవసరతలలో విశ్వాసముతో నున్న భక్తుల కొరకు మంచి పద్యాలు రచించింది.
ఆ భావాలు ప్రశస�వైన అర�ములతో హృదయాలను తాకాయి. ""ప్రభు" మరణస్థితిలో నున్న వారిని, కృంగిన వారిని, దు:ఖతులను, బందీలుగా నున్న వారిని దర్శించి విడిపించండి. కృంగినవారిని లేపండి. దు:ఖతులను ఓదార్చండి. క్రీస్తే రక్షకుడుని గ్రహించు అవగాహన నివవాండి. నీ దయగల దృష్టిని మాకు ప్రాసాదించండి. క్రీస్తే ప్రభువు రక్షింప సమర్థుడని ప్రతిచోట సాక్ష్యమిచ్చు ధన్యత నీయండి. ఆమె ప్రార్థన ప్రతివిశ్వాసి నేరచుకోవాలి. గొప్ప విశావాస్ వీరమనిత పాన్నీ ధనయరాలు.
వవపవవ
సాక్ష్యం 62. జతీశీషశ్రీవవ వీ�తీవ
కౌ� మేరి
కాలము : 1915-1986 పరిచర్య : వ్యాపారము ""మనలను ప్రేమించినవాని ద్వారా అత్యధిక విజయము పొందుచున్నాము" రోమా 8:37
దేవుని నమ్మిన వ్యకుతల పరిచర్య పలువిధాలుగా నంటాయి. వ్యాపారము ద్వారా సేవ చేయవచ్చుననవి ఒక విశ్వాసి మేరీ నిరూపించారు. దేవుని వాక్యాన్ని అందమైన కార్డులుగా తయారు చేసిన రీతి ఆకర్షణీయంగా నుండగా, రకరకాల సుందరమైన వసతువులపై, ""దేవుడు మంచి కాపరి, ఆపదలో ఆదుకొను రక్షకుడు" ప్రతి ప్రార్థన ఆలకించువాడు యీ రీతిగా మంచి వాగ్దానాలతో కూడిన వాక్యాలు అలంకార రూపంలో నంచి అమ్మకానికి షాపును ఆరంభించింది. దానిలో వసతువులను స్రీతలచే స్వయంగా తయారు చేయింది వారికి సోవ్ము అందజేసేది. అది వారి జీవనోపాదిగా మగిలేది.
అనేక మంది దేవుడు వారికిచ్చిన తలాంతులనప్యోగిస్తూ విలువైన వసతువులు తయారు చేసేవారు. అది అనేకులకు చాల ఉపకారిగా నిలిచింది. మేరీ సృజనాత్మకంగా సిద�పరిచిన ఆ వ్యాపారము చేయుటకొక ప్రత్యేకగతముంది. మేరీ బాల్యంలో తల్లిని
బూదిగంత విశావాస్ వీర వనితలు
76 పోగొట్టుకొని అనాధగా మగిలింది. తాతయ్యగారింట్లో పెరిగింది. 15వ యేట ఆమె గొప్ప ప్రసంగాల ద్వారా క్రీస్తును రక్షకునిగా అంగీకరించింది. ఎన్నో అవరోధాల నెదురుకన్నది. ఆమె వివాహము యుకత వయససులోనే జరిగిననా సుఖపడలేదు. ఆమె భర్త ఆమెను తృణీకరిస్తూ విడాకులు తీసికున్నారు. ఒంటరి జీవితంలో నిరాశలో మరోక బలమైన శోకపూరిత అనుభవా*్న ఎదురుకన్నది.
భయంకరమైన కేన్సరు వ్యాధి వెంటాడింది. యిద్దరి పిల్లల తల్లిగా బాధ్యత పెరిగింది. శారీరకంగా ఆరోగ్యం కోలోపయి, ఉద్యోగము కోలోపయి దు:ఖపూరిత జీవితంలో యేసు వైపు చూడగలిగంది. క్రీస్తును ప్రేమించే విశ్వాసులను, ప్రసంగీకులను, ఆశ్రయించింది. రాత్రి వేళ్ అనేక ఆత్మీయ పాఠాలు నేరచుకోగలిగంది. ఆమె ప్రాణం తెపపరిల్లి తన ఆలోచనా ధృకపధాన్ని ఉపయోగకరంగా సృజనాత్మక పనులపై కేందీక్రరించి, ఎవరిపై ఆధారపడక స్వయం పోషక ఉపాది పథదకం కొరకు క్రీస్తు వాగ్దానాలు యితరులకు ఉపయోగపడు రీతిగా వసతువులను తయారు చేయు వ్యాపార్మారంభించింది. ప్రత్యేక వేడుకలలో ^్రటింగు కారుడ్లపై కళాత్మకంగా రంగులలో మంచి దైవ వాక్యాలతో తయారు చేయుట ద్వారా పుట్టినరోజులు, క్రిస్మస్ కార్డులు, ఈస్టు కార్డులు క్రొత్త సంవత్సర శుబభకాంకషలు, వాలంటై�న్డే, టీచర్సడే, మదర్సడే, యీ రీతిగా అనేక సందరా�ులలో విలువైన వసతువుల అమ్మకం ద్వారా తన జీవనాన్ని గడుపుచు తయారు చేయువారికి జీతాలనిచ్చి అనేక అభాగ్య స్రీతలకు అండగా నిలిచింది. యిదో రకమైన దైవ సేవగా అనేకులు ప్రశంసించేవారు.
గొప్ప గురితంపులో విజయంతంగా జీవితాన్ని గడుపుట అనేకులకు ఆశ్చర్యం కలిగంచి ఆమె విశావాసం సాపుర్తినిచ్చింది. మేరీ ఆరంభించిన స్వయం పోషక పథదకం ద్వారా, యింటి అలంకరణ వసతువుల ద్వారా దైవ వాక్యం నిలిపిన వ్యాపారము మేలిన్ల డాలర్లతో వరి�ల్లింది. 80వేలకు పైగా పనివారిని పెట్టుకుని అమ్మకాలు చేయు వ్యకుతలను సిద్ధపర్చి 48 సేటటులలో తన షాపులను నెలకొలిప గొప్ప సంచలన చరిత్ర సృష్టించింది. తన షాపులో ప్రతి వసతువుపై క్రీస్తుయేసు ప్రేమను, జీవితసందేశాలను యిమడ్చి వ్రాసిన మాటలు ముద్రించుట గొప్ప ప్రత్యేకత సంతరించుకున్నది.
దేవుని ఘనపరుచు నాతన విధానాలు, వాక్య ప్రచురణ్రై ఆమె సృజనాత్మక పథదకాలు, దైవసేవ మానవసేవను చేయు థన్యతనిచ్చాయి. ఆమె దైవ క్రమము పాటిస్తూ పదవ భాగము సోవ్ము దైవ సేవ్రై వినియోగించింది. ఆమె దైవసేవ్రై వినియోగించిన సొవ్ము పేదవారికి అందుటకు శ్రమపడి సాదించేది. ఆసప్రతిలో రోగుల అవసరాకు వుపయోగించేది. పేలకు, విధవలకు, అంగ వైకల్యము గలవారికి, యవ్వనస్తులు ఉద్యోగము లేనివారికి ఉపాది కలిపంచి ప్రతిప్రాంతాలు క్లబ్బులలో నున్న ప్రజలకు
బూదిగంత విశావాస్ వీర వనితలు
77 సువార్త సందేశాలనిచ్చుటలో అత్యంత ఉత్సాహాంలో ప్రసంగించుచూ సువార్త శక్తిని చాటుట ప్రశంసనీయాలు.
ఆమె వసతువులను అమ్మకము చేయు వారంతా ఆమె దాతృతవా గుణాన్ని చూచి పొగడేవారు. మేము ఆశీర్వాదింబడుచున్నామని సాక్ష్యమిచ్చేవారు. అబ్రహాము 10వ వంతు దేవునికిచ్చి గొప్పవాడయయాడు. దేవుని సోవ్ము దొంగించరాదని వాక్యం బోధిస్తుంది. దేవుని సేవించే గొప్ప ఆశయం నీలో వుంటే సృజనాత్మక తలంపులను దేవుడే మేరీకిచ్చిన రీతిగా యిస్తారు. అత్యంత ఫలభరితంగా నిన్ను పువయోగించుకొని దీవిస్తారు. అట్టి దీవెన మీకు కలుగాక ! ఆమెన్.
వవపవవ