Chapter 17 of 20

సాక్ష్యాలు 210–221

సాక్ష్యం 210. వీవ��్�పశ్రీవ ళ�ఎ�స�అర

మహిటబుల్ సింపికన్స

కాలము : 19వ శతాబ్దము పరిచర్య : మషనరీలను తరీపుదు చేయుట ""ఎవరి మనససు ్రేపర్రించెనోవారు యెహోవాకు అరపణ తెచ్చిరి" నిర్గమ 35:21

మషనరీ సేవలలో చాలసార్లు రెండు రకాల అనుభవాలు మ[తవై యంటాయి. వెళ్ళెదవా? లేక పంపెదవా? 1802వ సంవత్సరములో ఒక బోసటను పారీట కాలంలో అతిధులందరికీ చర్చినీయాంశమేమనగా మషనరీ సేవ్రై వ్యకుతలు చాల అవసరవైయున్నారు. పోనీ పంిననా వారి అవసరాలకు ఆర్థిక సహాకారమవెుట్లు ఎదుర్కోవాలి? ఒక విశ్వాసి ఒక సలహానిచ్చారు. ఒక్కొక్క కుటుంబము ఒక్క పెన్నీ సేవ్రై యిసేత అది ఒక వారంలో ఒకరోజు చాలు అది చాల పఘలబభరితముగా వుపయోగపడగలదు. వెహిటబుల్ సింపికన్స ఆ రోజు పారీటకి ఆహ్వానించిన ప్రముఖ వ్యక్తి గనుక ఆమె కీ సలహాచాల నచ్చింది. ఆమె తనకు తెలిసిన పసీతలందరికీ వారత తెలపగా ప్రతి పసీత తమవంతు సొవ్ము అందించసాగారు. ఫ్యాకటరీ పనివారు మొదలు రైతు భార్యలు కూడా ఒక్క పెఫన్నీ చొప్పున సేకరించారు. ఆమె భర్త ఖజనాదారునిగా నిలిచాడు. అదే సంవత్సరము కొందరిని విదేశాలకు మషనరీగా పంపుట జరిగింది. వెహిటబుల్ గారి సేవ ఆనాటి మోషే నాయకత్వాన్ని తెలియజేస్తుంది. వారంతా దేవునికి బలపీర�ాన్ని ని]్మంచాలని తలంచినపుడు, ఇ్రశాయే�యులంతా వారి బంగారు ఆభరణాలు ఖరీదైన నగలు అందించారు. మోషే ఇక చాలను అనే వరకు ఇచ్చారు. మన సమాజంలో నున్న వారి అవసరాలన్నీ ఏవైయుంటాయో గ్రహించి సహాయ పడుటకు, నాయకులుగా పనులు చేయుటకీ విశావాస్ వీరమనిత సాపుర్తి ఆదర్శము.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

238

సాక్ష్యం 211. వీ�తీస్త్ర�తీవ్ ళ�ఎ�రశీఅ

మారగరట్ సింమ్సన్

కాలము : 1842-1924 పరిచర్య : సంఘపెద్ద సతీమణి ""మీరు ఆవగింజంత విశావాసంగల వారైతే" లాకా 17:6

ఎందరో దైవసేవకుల జీవితాల్లో ఆర్థిక పరమైన సమస్యలు చాల బాదిస్తాయి. ఎలా బ్రతకాలి? పిల్లల అవసరాలన్నీ ఎలా తీర్చాలి? యీ రీతిగా మంచి దైవసేవకుని భార్యగా నున్న మారగరట్ కూడా బాధపేది. 5 మంది పిల్లలను షోషించి వారి విద్య అవసరాలు చూడవలసి వచ్చింది. వారు గతంలో రకంటకీలో దైవపరిచర్య చేసే రోజుల్లో క్రీస్తు గార్చి తెలియని ప్రజలు ఎందరో వున్నారు కదా! ఆ ప్రాంతాలలో సేవ చేయు దర్శనం పొందారు. ఆమె నేను పిల్లలను కనిపెట్టుకొని వుంటను అని నిరణయించుకొని ఆమె భర్తను సేవకు పంపింది. ఎ.డబయా టోజరుగారు ప్రభువు సేవ చేసి ఎన్నో పుస్తకాలు రచించిన దైవజనుడు మారగరటు భక్తి జీవితాన్ని ప్రశంసించారు. ఒక దైవ సేవకుడు ప్రవక్తవైన భర్తకు భార్యగా చాల క్లిష్టమైన జీవన మార్గము భరించాలి. ఆమె విశావాసంతో మషనరీ సొపసైటీ ప్రారంభించింది. భర్తకు దారప్రాంతాల్లో క్రీస్తు తెలియని ప్రజలకు సేవ చేయాలని ఆశ వుండగా, భార్య మాత్రం యింటిలో నుండి సేవ చేయగలమని తలంచింది. ఆమెకు పరిచయమైన ఎవ్మా విటోమోర్ అనే స్త్రీతో కలసి క్రీస్తు ప్రేమను పంచుకున్నది. ఆవ్నెుేహితురాలు గొప్పింటి భడడ్. నయాయారుకలో సిడి�గారు భర్తగా విలాసవంతమైన జీవితాన్ని అనుభవించింది. ఒక ప్రమాదంలో వెనుక భాగమంతా దెబ్బతిన్నందన లేవలేని స్థితిలో అసహాయురాలిగా నిలిచింది. ఆమెతో పరిచయం అయిన తర్వాత అసహాయసి�తిలో పడక పై నున్న స్నేహితురాల్ని పరామర్శించి ప్రార్థించి క్రీస్తు ప్రేమను కనపర్చిన పఘలితంగా ఆమె సంపూరణ స్వస్థత పొందింది. ఆమె దయగల స్వభావం గల పసీతగా మారింది. అసహాయులైన పసీతల మధ్య సేవ్రై నిరణయించుకున్నది. నిరీక్షణ గలదై వ్యభిచార బలహీనత నండి విడుదల పొందిన పసీతల మధ్య పరిచర్య ఆరంభించింది. ఆత్మీయు శారీరక సవాస�తనిచ్చేది ఆ ప్రభువేనని వీరిద్దరూ కలసి అనేక పసీతలకు ఆలంబనగా నిలిచి క్రీస్తుకు గొప్ప సాక్షులుగా జీవించారు. క్రీస్తు నామంతో తోటి పసీతకి స్వస్థత కలిగంచిన మారగరటు సిమ్సన్ ఓరుప నేరుపగల వీరమశావాస పసీతగా, ప్రార్థనా వీరురాలిగా నిలిచి ప్రభుని ఘనపర్చింది.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

239

సాక్ష్యం 212. �అఅ� ళస�బ

అన్నా సాకవ్

కాలము : 20వ శతాబ్దము పరిచర్య : మషనరీ నర్స్ ""నిర్బుయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చికొనరి" ఫిలిప్పీ 1:14

పౌలు భక్తుడు తన ప్రతికల్లో ఆనందంగా విశ్వాసిగా జీవించాలని సదా కోరవాడు. శ్రమలో ఆనందించండని క్రీస్తు సందేశమచ్చారు. భక్తి గల నర్సగా పనిచేస్తూ అన్నా సాకవ్ , తన రక్షణానుభవం తర్వాత చైనా చేరాలని ఆశించింది. కమయానిషుట వారు 1949లో ఆ్రకమంచి ప్రైస్తవులను శ్రమల పాలు చేసేవారు. చైనాలో ఉండిపోవాలో తిరిగి తన దేశం చేరాలో ఆమె నిరణయించు కోలేకపోయింది. చైనాలో విశ్వాసులంతా ఆమె ఉండాలని, సాక్షిగా జీవించాలని కోరారు. ఆమె చైనాలో నిలిచిపోయింది. ్రశమలైదురొకని జైలు పాలయియంది. ఒకసారి 9 రోజులు మరొకసారి ఒక వారం జైలు పరమయింది. ఆమె పౌలు సీలలు ఆనందించిన రీతిగా హల్లెలూయ గానాలతో ప్రభుని స్తుతించుట జైలులోని వారికి చాల వింతగా తోచింది. అన్నా, నీవు జైలు చేరిన అనుభవాలైలా వున్నాయి? అని ప్రశ్నించగా నేను సదా దేవుని స్తుతిస్తున్నాను. ఆయనే నా కోట, కీర్తనలకాధారము కృప గల దయగల ప్రేమమయుడని సాక్ష్యమిచ్చింది. ఒకరైతే, ఏమటవ్మా మీ దేవుడు చాల పేదవాడా? ఆయన నిన్నీ దీనసి�తికి దిగజార పరిస్థితి కలిగంచాడేమటవ్మా? అని విమర్శించారు. నా ద్వారా ఏదో మంచి జరిగించాలనే నా దేవుడే నాకీ స్థితిని సమ్మతించారు. నా దేవుడు చేసిన అనుభవాలకు నేను దిగులు చెందుట లేదు. చాల ఆనందంగా నున్నానని తెలిపంది. స్థానికంగా నున్న చైనా ప్రజలకు విశావాసులైన వారికి తమ ప్రియమైన అన్నా, జైలు పాలయియందని తెలిసికొని జైలు చేరారు. వారు మందిరములో అన్నా విడుదల్రై పట్టుదలతో ప్రార్థించారు. అన్నాకు సహాయపడాలని ప్రయత్నించిన వారు కూడా జైలుపాలయయారు. వారు కూడా అన్నా వలై దేవుని స్తుతించారు. పాటలు పాడారు. శ్రమలో దాగిన సిరులైన్నో వున్నాయని ప్రతి విశ్వాసి గ్రహించగలరు. దావీదు స్పష్టంగా తెల్పారు. నీ కట్టడలను నేరచుకొనుటకు శ్రమలో నుండుట నాకు మేలాయెను. అన్నా, చైనా వారికి సేవ చేయాలనే దృడినిశ్చయత కలదై శ్రమలో నుండి సంతోషంగా నిలిచి తన ఆదరా�న్ని నెరవేరచుకొన్న గొప్ప విశ్వాసి. యిట్టి సాహసం గల విశావాస పసీతలే బూదిగంత వీరమనితలుగా పేరు పొందగలరు.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

240

సాక్ష్యం 213. వీ�తీవ ళశ్రీవరరశీతీ

మేరీ పస్లస్సర్

కాలము : 1848-1915 పరిచర్య : మషనరీ

""అబ్రహాము రొవ్మున ఆనుకొనియున్న లాజరును చూచెను" లాకా 16:23

బూదిగంతాలలో నాకు సాక్షులైయుంటారన్న మాటను బట్టి ప్రతి దేశంలో గొప్ప విశ్వాసులున్నారు. సాకట్లా�ండ్ ప్రాంతంలో జన్మించిన మేరీ పస్లస్సర్ గారిని అనాగరికంగా ఉండే చిన్నారి అని పిలిచేవారట. ఆ ప్రాంతంలో వున్న వృదు�రాలైన విధవరాలు ఆ ప్రాంతంలో జీవిస్తున్న పేద పిల్లలు ్రకమశికషణలేని వారై రోడడుపై అడడ్దిడ్డాలుగా సంచరిస్తూ కాలయాపన చేయుట గమనించిందట. వారు క్రీస్తు లేనివారై జీవించుట వల్ల చాల దు'ఖపడి ఏదో చేయాలని ఆశించింది. ఆమె రోడడు మీద వ్యర్థంగా తిరికగ బాల బాలికందరిని తనయింటికి ఆహ్వానించి వంటగదిలో కూరచుండ బట్టి పొయియలో కాలుచున్న వుంటను చూపిందట. మీరు రుా మంటలన్నీ చూచారా. మీ ప్రవర్తన సరిలేనిచో మీరు నరకమునకు వార్సులవుతారని గ్రహించండి. మేరీకి ఈ మాటలన్నీ విన్న తర్వాత హృదయంలో చలనము కలిగంది. రాత్రి పగలు ఆలోచించి, నరకంలో పడిపోతానేమోనని బభయపడిందట. క్రీస్తును చేరి పశ్చాత్తాపంతో ప్రారి�ంచిందట. క్రీస్తు తన సందేశాలలో పరలోకవెుట్లు ఉంటుందో ఎలా చేరాలో ప్రసంగాలలో ఉపమానముల ద్వారా సువార్త చెపూత వివరించేవారు. ధనవంతుడు రాజాగారి కథదలో పసైతాను అనుచరులకు నరకము సంసిద్ధంగా వుంటుదనియు రక్షణ పొందిన వారికి పరలోకంలో నిత్యానందము దాతల స్తుతిగానాలు ఆరాధనలో వుండగలమనే నిరీక్షణ ఉంటుంది. ప్రతి వ్యక్తి అట్టి నిరీకషణలోనె జీవించాలని తలంచింది. మేరీ బాల్యంలో పేరికము వల్ల మంచి విద్యను అందుకొనే అవకాశాన్ని కోలోపయింది. ఫ్యాకటరీలో రోజుకు 12 గంటలు ్రశవించేది. ఆమె మషనరీగా ఏ రీతిగా సేవ చేయగలదు? కానీ ఆమె తాను మషనరీ కావాలని చాల తపనతో కాంక్షించేది. ఆమె కలల గార్చి ఎవరికీ చెప్పలేదు. ఆ రోజుల్లో 1874వ సంవత్సరములో ప్రముఖ మషనరీగారైన డేవిడ్ లివింగ�సటన్ గారి మరణ వార్త భ్రటన్ను }్రేసింది. ఉజీ�వనదీ ప్రవహా అలలు అంతటా విసతరించి, మషనరీల అవసరత తెల్పాయి. మేరీకి అప్పటికి 27 సంవత్సరాల వయససుండేది. ఆమె సంపాదనతోనే తన చిన్న కుటుంబాన్ని పోషించేది. ధైర్యం తెచ్చుకొని ఆప్ఫికా మషనరీగా వెళ్ళాలని ధరఖాస్తు పెట్టుకున్నది. ఎటై�్లనా దైవరాజ్యం కోసం ్రశమపడదలచింది. ఏదో రీతిగా

బూదిగంత విశావాస్ వీర వనితలు

241 ఆమె వాంచిను ప్రభువుతీర్చాను. 1876లో ఆగషుటలో ఆమె గండెల్లో గల గంపెడు ఆ్రేకషను నెరవేరచుకొని ఆప్ఫికాకు కన్నీటితో విడోకలు తీసికొని తన స్వకీయులకు స్నేహితులకు దారవైనది. ఆమె జీవితము ప్రతి ప్రదేశంలో విశ్వాసులకు సాపుర్తినిచ్చేది. దైవసేవపట్ల ఆసక్తిని కర్రత్తిచ్చింది. దర్శనం పొంది సేవ చేయు ధన్యతనిస్తుంది. ప్రతి వ్యక్తిలో నిగాడిడవైన తలాంతులను క్రీస్తు వాడగలరు. క్రీస్తు అందరికి ప్రభువు. అన్ని రకాల మానసిక స్థితిలో నున్న విభిన్న జాతుల నుండి కులమత ఆర్థిక విభేధాలను మరచి క్రీస్తు సేవ్రై ్రశవించే వారిరకై ప్రభువు కనిపెడతున్నారు. ప్రతి విశ్వాసి తన వంతు సహకారం అందించేందుకు మేరీ వలై కల నిజము చేసికోవాలని ప్రయత్నించాలి. మేరీ తన జీవితంలో ప్రతి అవసరత్రై దీనంగా ప్రార్థించింది. నేలపై కూర్చొని అల్లిక నీడిల్సతో కాలం గడిపే యితరుల అవసరాల్రై ప్రార్థించేది. ఆప్ఫికాలో మషనరీగా నున్న యితరుల కొరకు ఆ ప్రాంతం శాంతి బభ్రదతల్రై ప్రార్థించేది. వారికొరకు ఓరుపతో వెుర్ర పెట్టేది. ఆ ప్రాంతంలో అనాగరికత ప్రబలియండేది. ఎవరైనా మరణించినపుడు మగిలిన కుటుంబీకులను అనుమానించేవారట. ఆ అనుమానము మేరీ బాల్యము నుండి చాల ధైర్యసాహాసాలతో జీవించేది. ఒకసారి బహిరంగ సరభ జరికగ సమయంలో మటింగును ఆపాలని చాల ప్రయత్నించారు. ఒక ్రతాడుకు సీసం కట్టి ్రతిపపుచూ హాని కలిగంచాలని చూచారు. ఆమె ముఖానికి దగ్గరగా వచ్చిననా ఆమెతోట్రిల్లలేదు. ఆశ్చర్యంతో వారంతా ఆ రాత్రి మీటింగునకు విచ్చేసారు. వాక్యము శ్రద్ధగా విని మేలు పొందారు. ఆ ప్రాంతంలో ఆమె చేసిన సేవ ప్రశంసించదగినది. ఎందుకనగా ఆప్రాంతంలో పిల్లలు చాల బాదింపబడేవారు. విదేశీయులను విసిగించేవారు. ఆ ప్రాంతంలో వింత రోగాలతో చాలమంది బాధలు పేవారు. ఆమె వీరందరి పట్ల ప్రత్యేక గమనిక కలిగనదై ఓరుపతో సేవ చేసింది. 4 దశాబ్దాలుగా చేసిన సేవ వారంతా గుర్తించి ఆమెలోని దైవభక్తిని ప్రశంసించేవారు. ప్రభువు కొరకు చేసిన సేవ ఏది వ్యర్థం కానేరదు. తోలిగిపోవాలంటే విషపూరితవైన చికుకళుి పెట్టేవారట. వారు బ్రతికితే సరి లేదా చనిపోతే మరణించిన వారిని గార్చి వార బాధయలని నిరణయించేవారట. అన్యాయంగా యీ మరణము గార్చిన అపోహాలను తొలగించుటకు మేరీ చాల ప్రయత్నించగా కొందరు రక్షించబడి కృతజ్ఞత తెలేపవారట. కొన్నిసార్లు మనమున్న పరిస్థితులలో కొన్ని నిరణయాలు తీసికోవలసిన అవసరాలంటాయి. మానవ జ్ఞానము, లోకజా�నము, దైవిక జ్ఞానము. తలంపులను బట్టి మానవ జా�నమాధారపడి యుంటుంది. లోక జ్ఞానము యితరుల అభిప్రాయల్రై ఆధారపడగా, దైవిక జ్ఞానము దేవుని నుండి మరియు వాక్యాధారంగా లభిస్తుంది. అనుదినము గొప్ప నిరణయాలు చేయుటలో భయంకర పర్యవసానముంటుందని ఎంచి

బూదిగంత విశావాస్ వీర వనితలు

242 ప్రార్థించుట అవసరము. మేరీ తన జీవితమంతా తోటి విశ్వాసుల అవసరాలు మానసిక అందోళ్నలా, వారి ఆత్మీయు అవసరతలను గార్చి ్రశద�వహించేది. మేరీ బాల్యం నుండి ఫ్యాకటరీలో కష్టపడి పనిచేసేది. కొన్ని గంటలు మాత్రమే చదువు కొరకు వినియోగించేది. ఆమెకు ఫ్యాకటరీ పాప అనే పేరు పెటాటరు. తండ్రి మరణించగా ఆయింటి భారం ఆమెపై పడింది. 6 మంది తోబుట్టువులు ఆమె తల్లి, తన కషాటరి�తం పై ఆధారపేవారు. సవాలపవైన సదుపాయాలు భోజనము, బట్టలతో తృప్తిగా జీవించి ఆనందంగా ఉండేది. ఆమెను విలాసాలు, ఆడంబరాలు, దరా� జీవితం లేకున్ననా, చర్చి కార్య్రకమాల పట్ల చాల ఆసక్తి ఆనందం కలిగంచేవని సాకష్యమచ్చేది. బూత వైద్యము, నరబలులు సాధారణంగా ఆ ప్రాంతంలో సంబభవించేది. కవల పిల్లలు పుట్టినచో అది అరిష్టమని భావించివారిని చంేపసేవారు. పసీత జాతిని హీనంగా చూచేవారు. అన్యజనుల ప్రాంతంలో చీకటి ప్రబలిన ప్రాంతంలో ఎంతో ధైర్యసాహాసాలతో సువార్తను బోధించేది. సువార్త సేవార్థము ఒక ఆశ్రమాన్ని స్థాపించింది. ఆమె చేసిన అవిరామ కృషి నిమిత్తము అకుంఠిత దీక్షతో చేసిన స్వచ్ఛంద సేవా పఘలితంగా ప్రభుతవాము వారు ప్రత్యేక పదవినిచ్చి సన్మానించారు. వైస్ కౌంపసల్ పదవినిచ్చారు. ప్రతి విశ్వాసి, తన జీవితంలో ఎదురొకనే కష్టాలు, తృణీకారాలు, హింసలు, శ్రమలు యివన్నీ భవిష్యత్తులో దైవరాజ్య సా�పన్రై ప్రయోజనకరవైన పరికారాలుగా ప్రభువు మార్చగలరు. అవే పునాది రాళుిగా పరలోకాన్ని చేర్చగలవు. మేరీ త్యాగ జీవితము ఆమె చూపిన ధైర్యము ఆత్మ పసై�ర్యము ఓరిమ, సమయసాపుర్తి ప్రభువువందించిన తలాంతులుగా అనేకులు గుర్తించగలాగరు. ఆమె జీవితం ఆదర్శంగా అనేకులు అనసరించాలనే కాంక్షతో ఆమె జీవితగాధను వ్రాయమనగా వివరంగా వ్రాయగలిగంది. ఆమె సేవ ఆప్ఫికా ఖండంలో ఆత్మీయ అంధకారాన్ని తొలగించి దేదిప్యమానగా మెలిగే కాంతి కిరణంగా నిలిచింది. ఆమె చాలసార్లు మలేరియా జవారపీడితురాలై నిరుత్సాహాన్ని ఎదురొకన్నది. ఆమె స్పఘలతలగల ఆదర్శ జీవితానికి ఆధారము ఆత్మీయ జీవితంలో ప్రార్థనాత్మ ద్వారానే సతపులితాలు పొందింది. ఆమె జీవిత గాధలో తెలిపినదేమనగా నా జీవితము సుదీర�వైన చరిత్ర గలది. ప్రతి దినము ప్రతి గంట ప్రతి క్షణము నా ప్రార్థనలకు జవాబు నిచ్చినదని తెలుపగలను. నా శారీరక బలహీనత నా సేవకేమ ఆటంకం కాదు. కృపతో బలపర్చారు. నా దీన సేవను దేవుడు దీవించారు. బలహీనులకు శక్తినిచ్చేది ప్రభువే. ప్రార్థనయే దేవుని స్వరం వినే సాధనము. ప్రభువున్న పరలోకానికి బూమకి అనసంధానం ప్రార్థనయే. విజేతగా జీవించిన బూదిగంత విశావాస్ వీరమనితలలో మేరీ ఒకరు.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

243

సాక్ష్యం 214. �ఎ�అస� ళఎ�్�

ఎవెండా స్మిత్

కాలము : 1837-1915 పరిచర్య : ప్రసంగీకురాలు, గాయని, ఉజీ�వకురాలు

""క్రీస్తు యేసునందు సద్బుక్తితో బ్రదకనుదే�శించు వారందరు హింస పొందుదురు" 2 తిమోతి 3:12

ప్రభుని సేవించుటకు జాతి కుల మతము అడడురాని ఎందరో జీవితాలు సాకషంగా నిలిచాయి. అట్టివారిలో అమెండా స్మిత్ మంచి విశ్వాసముగల నల్లజాతి వనిత. బానిస కుటుంబంలో జన్మించింది. ఆమె తనకున్న కొద్ది విరామ సమయంలో మంచి ఉజ్జీవ జావాలలు రగిలే సరభలకు వెళ్ళింది. ఆమెలో ఆ ధ్యానం అమ్మమ్మ నుండి పొందింది. తిమోతి కూడా తల్లి అమ్మవుల భక్తి ప్రభావంతో మంచి యోధునిగా పౌలు సేవకు సహకిరంచాడు. ఆమె కుటుంబాలన్నీ చాల నిరాదరణ పొందాయి. ఆయినను భక్తితో నిలకడలో ప్రభుని బిడ్డలుగా జీవించారు. ఆమె కుటుంబీకుల అచంచల విశావాసం వారిని గొప్ప సాక్షులుగా నిలిపి సేవచేయు ధన్యత నిచ్చింది. గతంలో ఆమె వెళ్ళిన సరభలో ఆవెుండా వెనకగా కూరచుని యున్న ఒక తెల్లజాతి పసీత గమనించింది. ఆమె భక్తితో అవెండాను ప్రార్థించమని కోరింది. వారిద్దరూ క్షణంలో అతి సన్నిహితులై ఆలింగనము చేసికొనగా, ఆ యిద్దరూ మోకరించి ప్రార్థించారు. వారిద్దరూ క్రీస్తు కొరకు మంచి సాక్షులుగా జీవించాలని నిరణయించుకున్నారు. ఆ రోజు నిరణయాన్ని చాల బాధ్యతగా తీసికొని నమ్మకంగా క్రీస్తును వెంబడించి సేవ చేయగలిగంది. ఆమె వివాహ జీవితంలో స్పఘలత పొందలేక రెండుసార్లు వివాహము కూడా విపఘలవై ముగ్గురు భడడ్లతో మగిలింది. వారిని పెంచు బాధ్యత వహించింది. ఆమె భక్తిగల ప్రసంగీకుల బభక్తిప్రభావం వల్ల నిలువెల్లా ఆత్మాభిషేకాన్ని అనుభవించి ఆది అపొసతులులంతా మేడగది అనుభవంతో శక్తిని పొందగా సాక్షులై సేవించిన రీతిగా అదే మాట క్రీస్తు మెల్లని స్వరం ద్వారా అందుకున్నది. ఆమె విధేయత చూపింది. ""అవ్మా, అమెండా, నీవు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించు భారము కలిగయండాలి. నీవు విద్యావంతురాలివి కాలేదని విచారించవద్దు. నేను నిన్ను నా శక్తితో నింపుతాను. ""యీ వాగ్దానాన్ని దేవుని నుండి పొంది నమ్మి ఆమె ప్రసంగించిన ప్రసంగాలా, అది చాల శక్తితో నిండినదైనందన ఆమె అవెరకాను విడిచి ఇంగ్లాండు, సాకట్లాండు, బర్మా మొదలగు దేశాలు పర్యటించి చాల సేవ చేయగలిగంది. 8 సంవత్సరాలు ఆప్ఫికాలో కూడా సేవ చేసింది. క్రీస్తు కొరకు నిలిచి సువార్త బోధించు వారెవరైనా ఎట్టి జ్ఞానము గలవారైనను క్రీస్తు శిలువ త్యాగం, పునరుదా�నం, ఆయన రాకడ గార్చిన సత్యాలు తెలిప పరలోకవార్సులను చేయుటయే పరవసత్యవైన సువార్త. అది ఎవరు చెప్పినదైననా వారి స్వంత జ్ఞానముతో కాదుగాని

బూదిగంత విశావాస్ వీర వనితలు

244 దైవిక జ్ఞానము గనుక దేవుని హృదయంలో నుండి సాటిగా ఎదుటి వారి హృదయాన్ని తాకి మారుప కలిగస్తుంది. దాదాపు 14 సంవత్సరాలు ఇంగ్లాండులో ఇండియాలో ఆప్ఫికాలో పర్యటించి క్రీస్తు సువార్తను బోధించింది. గొప్ప ఉజ్జీవ సరభలను నిర్వాహించింది. ఆమె నల్లజాతి పసీత అయినందున ఎన్నో వ్యతిరకతలను ఎదురొకనవలసి వచ్చింది. ఆమె అభిషేకము నిండిన పసీతగా గర్వము కలిగ ప్రవర్తిస్తుందని గమనించేవారు. ఆమె విద్యవంతురాలు కాదని ఆమె బోధలు నిర్లకష్యభావంతో తృణీకరించినను ఆమె బాధపడలేదు. పట్టించుకోలేదు. ఆమెకు వ్యతిరఖంగా ఆడవారి ప్రసంగాలు వినకూడదని ప్రచారాలు చేసారు. కరప్రతాలు పంచారు. ఆమె తెలివిగా యీ ఆరోపణలన్నీ తప్పించుకోగలిగంది. చాలసార్లు సవాకీయులే మన*్న కించపర్చివచ్చు. విమర్శించి తృణీకరించవచ్చు. బాకులతో పొడిచి బాదించేవారి మధ్య సేవ చేయవలసి వచ్చిననా ఓరుపతో సాగిపోవాలి. కొన్నిసార్లు బైదిరింపు లైదురొకనవలసివస్తుంది. క్రీస్తు కొరకు నిందలు శ్రమలు భరించుటకు వెనుదీయరాదు. అమెండా గతంలో చాల దీనసి�తి నుండి వచ్చిననా తన హృదయంలో నిరీక్షణ అనే పచ్చిని కొమ్మను ఉంచుకోగలిగంది. అపుడే పరిశుద్ధాత్మ అనే పాటను పాడే పక్షి ఎగిరివచ్చి ఆమె గండెల్లో నిలిచి ధైర్యమస్తుందని నమ్మి సేవలో నమ్మకంగా నిలిచి అందరికీ మేలు చేసింది. గతంలో దైవజనులంతా ్రశమలపాలైనవార కదా! చిర్స్మరణీయులై నిలచేవారంతా క్రీస్తు కొరకు పాటుబడిన అమెండా వంటి విశావాసమీరమనితలై కదా.

వవపవవ

సాక్ష్యం 215. దీవతీ్�� ళఎ�్�

బెాత స్మిత్

కాలము : 1888-1988 పరిచర్య : మషనరీ ""దేవుడు మనకు ఆ్రశమమును దుర్గమునైయున్నాడు" కీర్తనలు : 46:1,2

చైనాలో నేడు గొప్ప ప్రైస్తవ విశావాసమీరులు ఘనమైన సేవు చేయుచు దేవుని మహిమపరచుచున్నారు. 1938లో జపాను వారి దాడి తర్వాత మషనరీ బెాత స్మిత్ చాల కి�ష్టపరిసి�తుల నెదురుకన్నది. బభ్రదతలేని కాలంలో విమానాల హాోరులో భయంగా జీవించారు. బెాత విశ్వాసిగా ధైర్యంగా జీవితాన్ని ఎదురొకన్నది. ఆమె విశావాసం గొప్పది. "నాలో నున్న దేవుని సహాయంతో ఏ పరిసి�తినైనా ఎదురొకనగలను. ఏ శ్రమ నన్ను చేరినా ముందుగా నా దేవుడే దాన్ని ఎదురొకనగలరు. ఆ తర్వాత నన్ను చేరుతుంది. నీనేమ బభయపడనవసరములేదు. ఆ దాడి తర్వాత ఆ ప్రాంతమంతా దువ్ము చెత్త ఆవరించింది, గానీ ఎవరా గాయపడలేదు. అద్భుతంగా

బూదిగంత విశావాస్ వీర వనితలు

245 ప్రభువు బభ్రదతలో దాచబడింది. చాలసార్లు విశ్వాసులకు కూడా భయము ఆవరిస్తూనే వుంటుంది. ఏదైనా ప్రమాదము ఎదురవుతుందా? కేన్సర్ వంటి రోగాలు వచ్చే అవకాశముందా? తుఫానులు బాదిస్తాయా? ఎన్ని ప్రమాదాలు ఎదురైనా పర్వతములు దద్దరిల్లి, సముదాలు వుపొపంగిననా దారగడు స్దలము దేవునిలోనె ఉంది. అదే నమ్మిక బెాతలో ఉండేది. 1917లో బెాత స్మిత్, చైనాలో మషనరీగా చేరింది. మొదటి రెండు సంవత్సరాలలో వండరిన్ భాషనే అబభ్యసించింది. కొన్నిసార్లు సవాకీయులందరినీ మర్చిపోలేక బైంగతో నుండేది. బైంగను పొగొట్టుకొనుట్రై నడక ద్వారా బైబిలు వాక్యాలు వల్లిస్తూ మర్చిపోవుటకు ప్రయతి�ంచేది. ఒంటరిగా చాలసార్లు పాటలు పాడేది. ఆత్మీయంగా దేవునితో నడుచుట ద్వారా అన్ని బాధలకు దారము కావచ్చునిని ఆమె తెలిసికోగలిగంది. ప్రభువు సేవను అంకిత భావంతో చేయగలిగంది. దేవుని సన్నిధి ప్రసన్నత అనుకషణము అనుబభవించగలాగనని సాకష్యమచ్చేది. ఒక సందర్బుములో ఆమెను వేదించిన విషయవేమనగా వివాహము పిల్లలు అవసరమా? ఒంటరిగా జీవించలేనా? ఆత్మల జాలరిగా నా జీవితాన్ని గడపగలనా? యీ రీతిగా ఆలోచిస్తూ సావార�పూరిత ఆలోచనలన్నీ దారము చేసికొని ఆమె కన్నీటిని ఆమె తుడుచుకొని చిరునవువాతో తన జీవితాన్ని కొనసాగించింది. యూకొబు ప్రతిక 4వ వచనంలో విజయవంతమైన ప్రైస్తవ జీవితానికి రహాస్యాలన్నీ దాగి ఉన్నాయని నమ్మి అనసరించింది. పసైతానును ఎదిరించాలి. హృదయ శుద్ధి కలిగయండాలలి. దైవచితాతనికి సంపూరణంగా సమర్పించుకోవాలి. 1927వ సంవత్సర ఆరంభము నుండి చైనాలో ఉజ్జీవము ఆరంభమైంది. మీటింగులో జీవితాన్ని మార్చుకొని రక్షణ పొందిన విద్యార్థులంతా చాల వినయంతో వారి పాపాలు ఒప్పుకున్నారు. నేను గతంలో పరీక్షలలో కాపీ కొట్టి మోసం చేసాను. నా డ�^్ర వెాసంతో వచ్చింది. మీ ముఖం చూచే అర్హత లేదని ఏడ్చి పశ్చాత్తాపపడింది. మరొక పసీత బెాతను మాటలతో చాల బాధించింది. క్షమాపణ కోరింది. దొంగిలించిన వారు వారి సొవ్ము తిరిగి వారికిచ్చేసారు. ఒకరితో నొకరు మాటలు లేక కషవులేని వారు మరలా సవుధానపడి ప్రేమతో కలసికోగలాగరు. ఈ రీతిగా మారిన జీవితాలు సాక్ష్యాలతో అందరూ దేవుని స్తుతించి ఘనపర్చారు. ఈ రీతిగా క్షమాపణ కోరుటకు వ్యక్తిగతంగా వ్యకుతలు దొరకని పరిస్థితులలో కరప్రతాలు ఎంచవచ్చు. ఉ తతరాలు వ్రాయవచ్చు. క్రీస్తు కొరకు కరప్రతాలు పంచవచ్చు. ఫోను ద్వారా ప్రారి�ంచవచ్చు. ఆహారము కావలసిన వారికందించవచ్చు. బెాత సేవలో ఎన్నో ఆత్మీయ మెళుకువలను పాటించి మషనరీగా విశావాసపు వీరమనితగా పేరు పొందింది.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

246

సాక్ష్యం 216. ణ��రవ ళఎ�్�

డెయిజీ స్మిత్

కాలము : 20వ శతాబ్దము పరిచర్య : పాస్టు గారి సతీమణి

""నీ పనుల భారము యెహోవా మీదనుంచం. అప్పుడు నీ ఉదే�శములు స్పఘలమగును" సామెతలు 16:3

ఎందరో విశావాసమీరులు ప్రసంగాల ద్వారా పేరు గణించారు. మరికొందరు పుస్తకాలు రచించుట ద్వారా చాలమంది ఆత్మీయ జీవితా*్న ప్రభావితము చేయగలాగరు. జై. ఆసావాల్డ్ స్మిత్ గారు ప్రముఖ పుస్తక రచయిత. ఆయన సతీమణి పేరు చాలమందికి డెయిజీ అని తెలియదు. ఆమె జీవితంలో ఒక ప్రశ్న ఎదురయింది. ఒక పసీత దైవసేవలో ప్రసంగించుటకు ఆహ్వానము సీవాకరిసేత, ఆమె గొప్ప ప్రసంగీకుని భార్య అయితే ఆమె ప్రసంగించి మంచి పేరు పొందుట ఉ చితమేనా? లేదా దైవజనుని భార్యగా సహకరించి మౌనంగా ఉండిపోవాలా? ఆమె బైబిలు కాలేజీలో చాల మంచి తరీపుదు పొందింది. డ�కనెస్గా ప్రముఖ సా�నాన్ని సంఘంలో అందుకున్నది. డెయిజీకి ప్రసంగించుటకు ఆహావానాలందుకున్న తర్వాత దేవుని ప్రత్యేక వరము ఆవెకున్నదని అనేకులు త్వరలో గుర్తించగలాగరు. ఆమె అవివాహితగా నుండగానే ఆమె ప్రతిభను గుర్తించి స్థానిక పాస్టు గారు ఆమెను కొన్ని నిమషాలు ప్రసంగించే అవకాశాన్ని కలిగంచారు. ఆమె గొప్ప ప్రతిభతో శక్తివంతంగా విలువైన భావాలతో ప్రసంగించగా అందరూ ఎంతో ఆశ్చర్యపడ్డారు. దేవుని ఘనపర్చారు. ఆ రోజు టురొంటో చర్చి వారికి పాస్టుగా బోధించుటకై వచ్చిన ఆసావాల్డ్ స్మిత్ గారు ఆమె బోధించిన సామర�్యమునకు ముగు�డాయ్యడు. ఆమె ప్రేమలో పడ్డాడు. వెంటనే వివాహము కోరాడు. యిద్దరూ విలువైన బభకుతలయినందన వారిద్దరికీ మంచి పేరు లభించింది. ప్రపంచ వ్యాపతంగా ఆయన కీర్తి వ్యాపించింది. బోధకునిగానే కాక మరచి రచయితగా, మషనరీలకు బోదించువానిగా, ప్రోత్సాహాకునిగా కీర్తనల రచయితగా గణనీయమైన గురితంపు లభించింది. డెయిజీ భర్త సేవలకు ప్రోత్సాహాన్నిస్తూ, యింటి వద్ద భడడ్లను సంరక్షిస్తూ గడిపేది. చాల సార్లు భర్త తనతో సేవకు దారప్రాంతాలు రమ్మని కోరిననా, ఆమె నిరాకరించి భడడ్లను అతి ప్రేమతో భక్తితో పెంచేది. ఆమెకు ఎంతో ప్రతిభగల తలాంతులున్ననా యింటికే పరిమతమై వంటింటి కుందేలుగా నిలిచి తలాంతులను దాచిపెట్టేసిందని విమర్శించేవారు. ఆమె విశావాస వీరురాలై మంచి గృహిణిగా, అణకువలో పౌలు కోరిన పసీతగా నిలిచి ఆదర్శ మహిళ్గా పేరు పొందింది. దేవుని కొరకు మంచి ప్రయోజకురాలగా డెయజీ జీవితంనకు విలువైన పార�ాలైన్నో అనేకులకు నేర్పించింది. ఆమె ప్రభుని సేవించిన ధన్య పసీత.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

247

సాక్ష్యం 217. న�అఅ�� ���్�శ్రీశ్రీ ళఎ�్�

హేానా విటాల్ స్మిత్

కాలము : 1832-1911 పరిచర్య : రచయిత "వేము దృశ్యవైన వాటిని చూడక అదృశ్యవైన వాటిని నిదానించి చూచున్నాము" 2కిరింది 4:17,18

విశ్వాసుల పరిచర్యలు ఎందరికో చాల ఉ పయోగకరముగా ప్రభువు సహాయము చేస్తారు. హేానా భర్త స్మిత్ మంచి విశ్వాసులు. వారు స్థానికంగా నున్న కేవాకర్ విశ్వాసాన్ని వదులుకోవాలని ఆశించారు. స్వతహాగా మంచి స్వభావము గలవార. కొన్ని విభేదాలైదురుకన్నారు. ఆ రోజుల్లో మషనరీలుగా స్వంత వారికి దారంగా వుండవలసి వచ్చిననా పరలోకపు తండ్రి సన్నిహితుైనందన ధైర్యం తెచ్చుకున్నారు. 1875వ సంవత్సరములో విలువైన భావాలు గల మంచి పుస్తకాన్ని రచించారు. ప్రైస్తవుని సంతోషజీవితానికి రహస్యము.

జ�తీ�ర్��అర రవషతీవ్

ఆమె రచనలు చాల కీర్తి గడించిన వైనందన అనేక భాషలలోనికి తర్జుమా చేయబడినవి. ఎందరో బాధితులకు ఓదారుప లభించింది.

ఇనుమును బాగా కాల్చి చల్ల నీటిలో నంచగా అది గట్టి పడుతుందినే సాత్రధారంగా శ్రమలు కాల్చిబడిన యినుము గట్టి పడిన రీతిగా విశ్వాసిని బలపర్చి దృడిడపర్చగలవు. ప్రస్తుత పరిస్థితులన్నీ అతి క్లిష్టంగా కనిపంచవచ్చు గానీ బభవిష్యతులో సమసతం సమకూడి జరుగునని నవ్మాలి. ఆమె చాల బాధలు కష్టాలు జీవితంలో ఎదురొకన్నది. 1857 వ సంవత్సరములో 5 సంవత్సరముల కుమార్తె గండెలో బలహీనత బ్ర్రోంైటీస్ వల్ల మరణించింది. ఆమె దు'ఖాన్ని ఎవరా తీర్చలేక పోయారు. ఆదరణ లభించలేదు. ఒక వేసవి కాలంలో వారు బీచ్కి వెళ్ళి సమయం గడిేపందురకై వెళ్ళి విరామంలో ఒక పుస్తకము చదువుట సంభవించింది.

అద్భుత మానసిక ఉపశమనము పొంది ప్రశాంతత మరచిపోగలిగంది. ఒక్కసారిగా కూరచున్న కుర్చీలో నుండి లేచి "" ప్రభువా నేను నిన్ను గాడింగా నవ్ముతున్నాని " అరిచి తెలిపంది. ఆ తర్వాత ప్రభువే

ు�వ �శీస శీట �శ్రీశ్రీ షశీఎ�టశీతీ్ సమసత శాంతి ప్రదాత అనే పుస్తకాన్ని రచించింది. ఆ పుస్తకము అనేకులకు గొప్ప ఆదరణ కలిగంచింది. చాల మంది ఎన్నో రీతులుగా మానసిక గాయాలు, విచ్ఛిన్న రీతిలుగా కుటుంబ బాధలలో కృంగిన వారై స్వకీయులను కోలోపయిన కన్నీటిలోయల్లో నలిగిపోవుట తప్పదు. ప్రభువే ప్రతి బాషప భందువలను తుడిచే సమర్థుడు. ఆయన

బూదిగంత విశావాస్ వీర వనితలు

248 తన ప్రత్యేక పద్ధతిలో తగిన ఆదరణ సంసిద�ం చేస్తారు. ఆయనే తగిన ఆదరణ నెమ్మది, }రట కలిగస్తారు. క్రీస్తే ఆమెకు ప్రియమైన రక్షకుడై ప్రాణమర్పించాడని ఎంచి నగలు ధరించి ఆడంబరంగా మంచి జీవితం జీవించుటకు కన్నా ఆత్మ విమోచన ఉచితంగా దేవుడిచ్చిన రక్షణ విలువైనవిగా గాడిడ విశావాసంతో నమ్మింది.

ఆమె రచించిన విలువైన పుస్తకము తన 30వ యేట వ్రాయగా అనేకులు నిత్యత్వం గార్చి ఆలోచించలేని వారు కొందరుండగా వారిరకై దు'ఖంతో ప్రార్థించేది. తాను ప్రయాణించిన వాహనంలో రక్షణ లేనివారుండగా వారిరకై ప్రార్థించింది. అన్ని సమయంలలో ప్రార్థించుట విశ్వాసి కరతవ్యంగా గ్రహించింది. 1868వ సంవత్సరంలో హేానా అమెరికాలో నాజైర్సీకి చేరి ఆ ప్రాంతంలో నివసించింది. పఫిలడెలిపుయాలో ప్రార్థన సహవాసానికి దారవైనందుకు విచారించగా ఒక పాస్టు గారు మంచి సలహానందించారు. ""అవ్మా నీకు సమీపంలో నున్న పేదవారిని చేరచుకొని వారితో వాక్యము పంచుకొని ప్రార్థించి వారితో సహవాసం పెంపొందించుకో అన్నారు.

ఆమె తనకు తోడుగా నున్న హేానా డ్రస్ సిద్ధపరచి స్త్రీతో భక్తిగల పసీతలంతా శ్రద్ధతో శనివారం ప్రత్యేకించుకొని పసీతల్రై ప్రత్యేక కూడిక ఏరాపటు చేసికొనగా ప్రార్థన, సాక్ష్యం చెపుప అవకాశాలు కలిగంచారు. వారంతా పఫ్యాకటరీ పనివారు హేానా విద్యావంతురాలినని, ధనికురాలినని లోలోపల తలంచింది. కొంత భడియంగానే ప్రార్థనలో వెళ్ళి కూరచునగా అదే రోజు ఒక పసీత పైన నషాలు కపపకొని గొప్ప శక్తితో క్రీస్తు గార్చి ప్రకటించింది. అవి ఆరోజు విచ్చేసిన వారందరి హాృదయా*్న తాకింది. ఆమెలో దాగిన గరవామంతా కరిగిపోయింది. విరిగి నలిగిన హృదయములో ఆమె కూడా ప్రార్థించుట ఆరంభించింది. బభకుతరాలినిగా భావించుట నేరచుకొన్నది. క్రీస్తు అనుచరుల కుండవలసిన దీనమనససు ఎట్టిదో తెలసికొన్నది. ఆ రోజు మొదలు గొప్ప సేవ చేసి పుస్తకాలు రచించి అనేకులకు సేవ చేసిన విశ్వాసిగా మారింది.

వవ

పవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

249

సాక్ష్యం 218. వీ�తీ�� �శీశీసష�తీస - �్వతీ

మారియా ఉడావార్డ్ - ఎట్ట్

కాలము : 20వ శతాబ్దము పరిచర్య : సువార్తికురాలు, రచయిత్రి

""మీతో కూడా క్రీస్తునందు నిలిచియుండు నట్లుగా మమ్ములను స్థిరపరిచి అభిషేకించినవాడు దేవుడే" 2 కొరింథీ 1:21

ఎట్ట్ అనే విశ్వాసి గార్చి స్మిత్ గారు చాల ఘనంగా వివరించారు. స్మిత్ గారు చైనాలో మషనరీగా నుండగా ఎటటర్ సేవలను గుర్తించి చాల అభిమానించారు. చరిత్ర గుర్తించదగిన సేవ చేసిందన్నారు. రక్షింపబడిన వెంటనే సేవకు, ప్రసంగాలకు ముందంజవేసింది. పెండ్లి చేసికొన్న తర్వాత యిద్దరు పిల్లలు మరణించారు. భర్త ప్రసంగించుటకు ఆటంకపర్చివారు. ఆమె ఆరోగ్యం కీషణించింది. ఆమె ప్రభువు పాదాలనే ఆశ్రయించింది. ""ప్రభా, నీవు నాకు సంపూరణ ఆరోగ్యమేసత నేను నీ సేవ చేస్తాను". యీ నిరణయాన్ని బట్టి ప్రభువు జవాబుగా సంపూరణ ఆరోగ్యంతో నిలిచి స్తుతించింది. ప్రభువా నేను నిబంధన చేసికొన్న రీతిగా నేను నీసేవ చేస్తానని ఒపపకొన్న రీతిగా భర్తతో కలిసి మంచి సేవ చేసికొన్నది. 1902వ సంవత్సరములో క్యాంపు మీటింగులు ఆరంభించి గొప్ప ఉజ్జీవమునకు కీలక పాత్ర వహించింది. 1912, 1913 సంవత్సరాలలో 20 వేలకు పైగా ప్రజలు సమకూడి కలసి ఆరాధించుట చాల ఆశ్చర్యము ఆనందం కలిగంచాయి. అనేకులు ఆత్మాభిషేకములో నింపబడ్డారు. ఆమె సేవ చేసిన స్థలంలో ప్రజలు కొందరు పొలము పనిచేసుకొనేవారు. వారికి మంచి పరలోక దర్శనాలు కల్గుట, వారు పనిలో పాటలు పాడి సాక్ష్యాలు వివరించుకొని పనులు చేయుట ఆశ్చర్యం కలిగంచేది. ప్రతి విశ్వాసి పరిచర్యలో పరిశుద్ధాత్మ కలిగయుందడుట యితరులకు ఆశీర్వాదకరంగా మారుట, యితరులను దేవుని ప్రేమలోనికి నడిపించుట, నిత్యతవామునకు సిద�పరచుట, చాల అత్యవసరములు. మారియా ఉడ్వర్డ్ ఎటటర్ ఆమె చేసిన సేవ పరిచర్య అనేక విశావాస్ వనితలకు ఆదర్శివై నిలచింది.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

250

సాక్ష్యం 219. ళ��అ్� ళశీశ్రీశీఎశీఅ

శాంతి సాలమన్

కాలము : 1920-1998 పరిచర్య : సువార్తికురాలు ""మీరు స్వస్థత పొందునట్లు ఒకరి కొకరు ప్రార్థన చేయుడి" యాకోబు 5:16

విదేశీయులే కాక సవాదేశీయులైన భారతీయులలో ఆంద్ధప్రదేశ్లో నివసించిన పసీతలు విలువైన సేవలు చేసి గొప్ప చారిత్రాత్మక అభిషేక పరిచర్యలు చేయగలాగరు. ఆ రోజుల్లో కొరియాలో యుద్ధము ముగిసిన తర్వాత వియత్నావ్ విబేధాలు ఆరంభవుయయాయి. ఇండియాకు చెందిన శాంతిసాలమన్ అనే ఉపాధ్యాయిని భక్తిగల క్రీస్తు విశ్వాసిగా ఆ యిరుపకషాల వారి సామర్స్యం సమాధానం నిమిత్తము భారంతో ప్రార్థించేది. ఆమె వారిలో నున్న కకషలు రూపు మాపుటకు బైబిలు స్టడీ అవసరత గ్రహించిది. తనవంతు కృషి చేయాలని ఆశించి ఆరంభించింది. ఆమె విదేశీ ప్రయాణ సన్నాహాలు చేయగా వీసా అందుకొనుటలో కొన్ని సమస్యలను ఎదురొకన్నది. దకిషణ కొరియాకు ప్రవేశము దొరకలేదు. దీనివల్ల ఆమె మరొక దేశవైన పఫిలిపైన్సలో ఉండవలసివచ్చింది. ఆ సమయంలో పసీతలలో ఐక్యత కావాలని కోరి తన ప్రయత్నం ప్రార్థనతో ఆరంభిచింది. ఆమె ఒక సంస్థను నెలకొల్పాలని ఆశించింది. ప్రతి పసీత ఏ దేశములో నున్నను ఒక డబ్బాలో సొవ్ము సేకరించి యితర దేశంలో ఆత్మీయుల ఆత్మల రక్షణ్రై వినియోగించాలని, అది ప్రార్థన చేస్తున్నామనేనిదర్శినముగా డబ్బు, సొవ్ము వుండాలని కోరింది. ఆ సంస్థకు చివరి నాణైము అనే పేరు సి�రమయింది. అనేక

�వ�ర్ జశీ�అ దేశాలవారీ సంస్థ పరిచర్య క్రమాన్ని గుర్తించి అభినందించసాగారు. 10 సంవత్సరాలలో ప్రపంచమంతా ఈ విధమైన సంస�లను కార్యాచరణ సంస్థ అమలు చేసింది. శాంతి గారితో ఆరంభవుయిన చిన్న ఆలోచన ప్రభువు విసతరించిన రీతిగా రుా ఉన్నత ఆశయం అనేకుల సేవకు ఆశీర్వాదకారణమయింది. దైవసేవకు చిన్న ఆలోచన, చిన్న నాణైము, గొప్ప కార్యాలు చేయగలదని శాంతి నిరూపించి విశావాసమీరురాలైంది.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

251

సాక్ష్యం 220. నవఅతీ�వ్� ళశీశ్రీ్�బ

హెాన్రీయెుట సోలాటవ్

కాలము : 1843-1934 పరిచర్య : ప్రైస్తవ పరిచారకురాలు ""ఆయన మాలముగా మీరు క్రీస్తుయేసు నందున్నారు" 1కొరింథీ 1:30

కొందరు దైవజనులు వేదికలైకిక ప్రసంగాల ద్వారా ప్రసిద్ది గాంచగలరమో గాని, అనామకులైన దీన విశ్వాసులు మారు మాలలో నుండి చిన్న బోధకులుగా యింటింటి సువార్త ద్వారా, కష్టాలలో క్రీస్తు ప్రేమ కనపరచుట ద్వారా ఆత్మలను సంపాదించు గాధలు కనుమరురగైననా, గణనీయవైనవి. ఒక గొప్ప ఉజ్జీవ సరభలో జై. హాట్సన్ టై�లరు గారు చైనాకు మషనరీలు కావాలని ఒక ప్రసంగంలో అవసరత గల సేవకులు లేవాలని ఉజీ�వముతో ప్రసంగించారు. సోలాటవ్ అనే యువతి ఆ ప్రసంగానికి ప్రభావితమై ప్రభువు ప్రేమ ఆమెను ధైర్యపర్చగా ""�ను నేను సేవ్రై ముందంజవేయుటకు సిద�ంగానున్నాని" తెలిపంది. అనుకొని పరిస్థితుల వల్ల అనారోగ్యం దరిచేరగా మషనరీగా వెళ్ళలేని పరిస్థితి ఏరపడింది. స్థానిక పసీతలను 200 మందికి పైగా సేకరించి బైబిలు స్టడీ ఆరంభించింది. ఇంగ్లాండులో మషనరీ పిల్లల్రై ఆశ్రమాన్ని నెలకొలిప వారికి చేయాత నిచ్చింది. హాట్సన్ ఆమె సేవలో ప్రతిభ సమర�తను గుర్తించి యితర మషనరీలను తరీపుదు కొర్రై ఆమె భక్తి గల నడిపింపును ఆశ్రయించారు. 1889లో మషనరీ పసీతల సిద� పాటురకై ఆమె చాల కృషి చేసింది ఆమె మషనరీగా వెళ్ళకపోయినా, వెళ్ళెదవా లేక పంపెదవా అనే మాట చొప్పున భారంతో ప్రార్థించి తగిన జా�నావగాహాము, సమయ సాపుర్తితో చక్కని వీధి ప్రసంగాల చేస్తూ పిల్లలను సంరక్షిసాత 26 సంవత్సరాలుగా దైవసేవ చేసింది. మషనరీలుగా ఆమె ద్వారా సాపుర్తిని పొంది మంచి సేవ చేసి, మా సేవలకు మాలబలము హెాన్రెటాట ప్రోత్సాహము, ప్రార్థన అని సాక్ష్యమిచ్చారు. క్రీస్తు నాశ్ర్యించిన వారికి ఆమె వలై అవసరమైన పరిశుద్ధాత్మ, నీతి సమయోచిత జా�నమందిస్తారు విశావాస్ వీరమనితగా ఆమె ఆదర్శం ధన్యవైనది.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

252

సాక్ష్యం 221. ళశీశీఅస్త్ర వీ�వశ్రీ�అస్త్ర

సాంగ� మేలింగ�

కాలము : 1869-1931 పరిచర్య : ప్రైస్తవ విశ్వాసి, ఒక తల్లి ""యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము" కీర్తన 37:7

ఎందరో విశావాసులైన తల్లుల ప్రభావము తమ భడడ్లపై వుండగా వారంతా ప్రముఖ దైవజనులై వరి�ల్లారు. చారర్లస్ జోన్స సాంగ� అనే తల్లి చైనాలో గొప్ప విశావాస్ వీర వనిత గల పసీతగా రాణించింది. ధనయరాలని పొగడతలనందుకున్నది. ఆ దేశానికి నలుగురు ప్రముఖులనందించింది. ఆమె అల్లుడు చైనా సేటట్స వేన్ చియాంగ� ్రై షేక్. ఆమె కుమార్తె మేలింగ� చాల గొప్ప దాతృత్వంతో సేవలు చేసింది. ఆమె వ్యక్తి గతంగా భక్తి గల పసీతగా బైబిలు స్టడీ, పాటలు ప్రార్థనతో �నమయేయది. ఆమె సంతానమంతా ప్రముఖులుగా నుండే ధన్యత ఆమె తల్లిగా సాంగ�గారికి దకికంది. మేడవ్ చియాంగ� మాట్లాడుచూ, ఎన్నడైనా తల్లి ప్రార్థనలకు అసాధారణ జవాబులు లభిస్తాయిన తెలేపది. ఆమె తల్లి ప్రార్థనా సమయాన్ని ఎన్నడా ఆటంక పర్చిదికాదు. తన తల్లి స్వల్ప ప్రార్థనలు 5 లేక 10 నిమషాలకు పరిమతమయేయవికాదుగానీ ప్రార్థనకు మోకరించి ఆమె విజా�పనకు జవాబు లభించేవరకు వెాకాళ్ల మీద నుండి లేచేది కాదుగానీ కన్నీళ్ళతో కనిపెట్టే పట్టుదలగలది. ఆమె అల్లుడు ఒకసారి ఉద్యోగరిత్యా శ్రతువుల శ్రమకు గురై శ్రతుపసైన్యాలకు బందీగా నుండి తప్పించుకోనే మారగం లేక అలజడిలో నలిగిపోయారు. ఆ తల్లి అచంచల విశావాసంతో చేసిన ప్రార్థనల పఘలితంగా గొప్ప మంచు తుఫాను చెలరగగా ఆ పరిస్థితులన్నీ తారుమారై, ఆయన రక్షింపబడుట అద్భుత ప్రార్థనా పఘలితమేనని అందరూ గ్రహించి దేవుని స్తుతించి ఘనపర్చారు. తల్లి గొప్ప ప్రార్థనలే కుటుంబానికి రక్షణ, పునాది అని నమ్మి ప్రార్థించి విశావాస్ వీరమనితలుగా నిలవాలి.

వవ

పవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

253

↑ పైకి / Back to top