సాక్ష్యం 182. వీ�తీవ �అఅ ూ�్శీఅ
మేరి ఆన్ పేటన్
కాలము : 1840 - 1859 పరిచర్య : మషనరీ
""అంత్యదినమున పునరుతా�నమందు లేచునని యెరుగుడుననెను" యోహాను : 11:24
ఈ తరంలో క్రీస్తు కొరకు సాక్షులుగా నున్న వారెందరో వారి ప్రాణాలను కోలోపయారు. హాతసాక్షులయయారు. ఎందరో బాధలు హింసలను భరించారు. మేరీ అనే వనిత భర్త జాన్ పేటన్ గారితో తన 19వ యేట మషనరీగా క్రొత్త ప్రాంతాలలో దేవుని సేవ చేయదలచి, మారుమాల దీవాప ప్రాంతము చేరింది. ఆ స్థలంలో అతిక్రూరవైన వ్యకుతల మధ్య వింత ్రశమలనెదురొకన్నది. ఆ స్థానిక ప్రజలు మాడిడచారాలు పాటించు వారై, వారిలో వారికి అంతరయధ్దాలండేవి. శ్రతువులను చంపి వేడుక చేసికొనే ఆచారాలలో నుండేవారు. ఆమె అతనికిచ్చిన ప్రేమ సహకారాలను బట్టి చాల ప్రశంసించేవాడు. నా భార్య మేరీ చాల సమర్థత గలది. మరచి ఆరోగ్యంతో, నాతన ఆశయాలతో గొప్పనిరీకషణతో, పవిత్ర హాృదయముగలదై మంచి ప్రసంగీకురాలిగా మరచి సేవ చేసింది. తన చుటాట నన్న వారికి బైబిలు చక్కగా బోధించేది. వారి ప్రేమ పఘలితంగా పుట్టిన భడడ్కు విషజవారము సోకింది. తల్లిగా మేరీకి కూడా ఆ జవారంరావడం వల్ల యిద్దరూ మరణించారు. ఆమె మరణానికి ముందుగా పలికన మాట లేమనగా, ""నేను పరలోకము చేరు సమయం వచ్చింది. దానిరకై నేను ఆనందిస్తున్నాను గాని విచారించను. యీ లోకంలో నా యిల్లు నా స్నేహితులను వదలి వెళ్ళిపోవాలి. దేవుని చేరాలనే నా ఆలోచనా మగిలింది" అని తెలిపంది. ఆమె సేవను ఎందరో ప్రముఖులు ప్రశంసించారు. "వేరీ చాల భక్తిగల ప్రజ్ఞగల దైవ సేవకురాలు. అంకిత భావంతో అసమాన ప్రజ్ఞ, జా�నవివేకాలతో గొప్ప సేవ కొనసాగించింది. ఆమె విద్యా సందనందించిన రీతి ప్రశంసనీయాలు. ఆమె గొప్ప ఆరాదికురాలు. నిజమైన ఆరాధన పవిత్ర దేవుని వాక్యము హృదయాల్లో వితతబడినపుడు ఆరంభము కాగలదు. దేవుని చిత్తంలో మన చిత్తము ఏకవైనపుడు ఆరాదించగలము. దైవ ప్రసన్నత స�ందర్యాలను గ్రహించగలిగనపుడు ఆరాదించగలము. ఆయన పరిశుద్ధాత్మ మన హృదయాలను స్పందించినపుడు మనవు నిజమైన ఆరాదికులము కాగలము. గొప్పగా ఆరాధించిన అనుభవం గల మేరీ ధనయరాలు. ఆమెలో దాగిన భక్తి భావాలు, ఆశాభావాలు వరిణంచలేనంత విలువగలవని అనేకులు
బూదిగంత విశావాస్ వీర వనితలు
206 ప్రశంసలందుకున్నది. ప్రియ చదువరీ, నీవు కూడా నిరుత్సాహం, నిరాశ, లోటులను ఎదురుకంటున్నావా? దేవుడు మరణాన్ని మ్రంగిన సజీవుడు. గొప్ప విశ్వాసులనుగా ప్రతి వ్యక్తిని తీర్చిదిద్దగలడు. ప్రతి వ్యక్తి నిరీకషణా ద్వారాం తెరిచి, గొప్ప భవష్యతతు ఎదరురొకనుటకు ఆహ్వానించే క్రీస్తును ఆశ్రయించాలి. అట్టి కృప అందరికీ కల్గుగాక. ఆమెన్.
వవపవవ
సాక్ష్యం 183. వీ�తీస్త్ర�తీవ్ ూ�్రశీఅ
మారగరట్ పేటన్
కాలము : 1841-1905 పరిచర్య : మషనరీ భార్య ""మాడు ేపటల త్రాడు త్వరగా తెగిపోదు" ప్రసంగి 4:12
ఎంత దైవజనులైనను వ్యక్తిగతంగా, కుటుంబపరంగా శ్రమలు తప్పవు. జానేపటన్ భార్య మేరీ మంచి సహకారిగా నడిపించి మరణించిన తారవాత మారగరట్ అనే పసీతని వివాహమాడి, మంచి విశ్వాసిగా నిలిచాడు. 1864వ సంవత్సరంలో టాన్నా అనే దీవాపంలో సేవను ఆరంభించారు. దురాత్మ సమాహాల ప్రభావము ఆప్రాంతంలో చాల అధికంగా ఉండేది. నరమాంస బభకషకులు అక్కడ వ్యకుతలను సేవకుల్లాగా బాధించేవారు. భయంకరంగా ప్రవర్తించి భయం కలిగంచేవారు. ఒక రోజు దీవాపనివాసులంతా ఈ మషనరీ దంపతులను చుట్టుముటాటరు. వీరిద్దరినీ అగ్ని మంటలలో చంపాలని ప్రయత్నించారు. ఆ రాత్రంగా వారిద్దరూ ప్రార్థించారు. అద్భుత రీతిగా వచ్చిన జనాలు తిరిగి వెళ్ళిపోయారు. వారి బైదిరింపులన్నీ ఎదిరించినది దైవ శక్తియే. సరిగాగ ఒక సంవత్సరము గడిచింది. వీరిని చంపాలని ప్రయత్నించిన దీవాపము యెక్క అధికారి క్రీస్తును నవ్మాడు. గతంలో వీరిని చంప ప్రయతి�ంచిననా విరమంచారెందుకని ప్రశ్నించగా ""అయయా, ఆ దేవుని గొప్ప ప్రభావ వల్ల ఎన్నో వందల పసైన్యాలు మెరిసే వస్ర్తాలు ధరించి కనిపంచారు. కతతు చేతిలో నున్నాయి. మా శక్తి చాలదని విరమంచి వెనుదిరిగామని" తెల్పారు. దేవుడు ప్రార�నలనాలకించు వాడు గనుక వారి పక్షంగా యుద�ర్థాలను దాతలను పంపగల సమర్థుడు దేవుడే. శ్రతువులను బైదిరించి పరురగత్తించగల శక్తిమంతుడు ఆ దైవసేవకులైన మషనరీలను కాపాడారు. ఆకషణంలో దేవుని స్తుతించాను. జాన్ రెండవ భార్యగా మారగరట్ కూడా ఆయన సేవకు అధికముగా సహకారాన్ని అందించింది. ఆమె బలమైన విశ్వాసి. పవిత్ర హృదయంతో సేవ చేసింది. దష్టశకుతలను పోరాడుటలో
బూదిగంత విశావాస్ వీర వనితలు
207 గొప్ప ధైర్యంతో రోషంతో దురాత్మలతో ప్రార్థన ద్వారా పోరాడు సమరు�రాలు. ఆదివారాలు వీరిద్దరూ కలసి ఆరాధన నిర్వాహించేవారు. దీవాప వాసులకు సహాయము చేసి క్రీస్తు ప్రేమనందించాలని దీవాప వాసులకు నాగరికత నేర్పించాలని ప్రయత్నించారు. స్థానిక భాషలో బైబిలు తర్జుమా చేసి, వారికి వాక్యంలో ప్రార్థనలలో తర్బీునందించారు. కీర్తన పుస్తకము రచించారు. వాక్యము పాటల ద్వారా క్రీస్తును గొప్పగా ఆరాధించి క్రీస్తు అనుచరులయయారు. గొప్ప విశావాస్ వీరుల త్యాగబలాలు, వీరి పట్టుదల గల సేవా పఘలితాలు నేటి తరానికి గొప్ప సాపుర్తినిస్తున్నాయి. ఒంటరిగానైనా, సమాహాంతో నైనా క్రీస్తు కొరకు సాక్షిగా నుండుటకు నీవు నేను తగిన తలాంతులను బట్టి క్రీస్తు సేవార్థము కాలం సదివానియోగం చేయాలని గ్రహించాలి.
వవపవవ
సాక్ష్యం 184. �బ్� ూ��రశీఅ
రాత్ పాక్సన్
కాలము : 1889-1949 పరిచర్య : మషనరీ ""లోకమును జయించిన విజయము మన విశ్వాసమే." 1 యోహాను 5 :4
అమెరికాలో పుట్టి మంచి వాతావరణంలో పెరిగిన రాత్, 1911లో మంచి భక్తుల సహవాసంలో విశ్వాసిగా మారింది. మషనరీ సేవ చేయదలచి చైనా ప్రాంతంలో వై.యం.సి.ఎ పరిచర్యలు చేపట్టింది. మంచి మషనరీగా విలువైన బోధలు బోధించు ప్రసంగీకురాలిగా ప్రజ్ఞను పొందింది. ఆమె లోతైన భావాలు గల బోధకు ప్రభావితులై వారి ప్రసంగాలు వ్రాతరూపంగా కావాలని అందరూ కోరారు.
ఆమె రచయితగా కొనసాగింది. ఆమె రచనలలో ఎకుకవ ఘనత సాధించిన రచనలేవనగా ఉన్నత ప్రదేశాలలోని జీవిత
(��టవ శీఅ ్�వ ��స్త్ర�వర్ �శ్రీ�అవ) విధానవివరణ. క్రీస్తుతో అతి సున్నిహిత బంధాల నేరపరచుకోవాలనియు, క్రీస్తు సిలువను ప్రతి వ్యక్తి ఆ్రశయించాలనియు, బైబిలు పరంగా మంచి మారగంలో ఆదర్శవంతంగా జీవించాలని కోరారు. మన జీవితాలు పరిశుద�తలో రూపొందాలనే దేవుని ఆశయము. పరలోకంలో ఆయనను పోలి జీవించాలని ఈ లోకంలో మాదిరిగా జీవించారు. అందరము శాంతిలో ఆనందంలో యితరులను ప్రేమిస్తే మేలు చేస్తూ మహిమయుతంగా జీవించాలని ఆయన సంకలపమని అందరా గ్రహించాలి. అందువల్ల దేవుడు
బూదిగంత విశావాస్ వీర వనితలు
208 మనకందించిన అమాల్య జీవితాన్ని నిర్లక్ష్యంగా జీవించరాదు. క్రీస్తులో ఆగని విజయాలందుకని విజేతలుగా జీవించాలి. అట్టి జీవితమే రాత్ జీవించి విశావాస వీరమనితగా పేరుపొందింది.
వవపవవ
సాక్ష్యం 185. �శ్రీఎవస� ూవ�తీవషవ
అల్మేడ పియర్స
కాలము : 20వ శతాబ్దము పరిచర్య : గీత రచయిత ""మీరు ప్రేమయందు వరఎకుకవ అభివృద్ధి చెందవలైను". 1ధెస్స 4:10
ఎందరో విశ్వాసుల పరిచర్య ప్రసంగాలుగా కావచ్చు గాని, కొందరు సంగీతము, గీత రచనలు ద్వారా రక్షణ కార్యాల సేవ చేయుట ప్రశంసనీయాలు. హృదయాలను రంజింపజేయు పరిచర్య గొప్పది. ఆల్మైడ పియర్స అనే వనిత సంగీతంలో ప్రత్యేక తలాంతులుగలది. పియానో వాయించుటలో గొప్ప ప్రావీణ్యత పొందింది. బాల్యం నుండి సంగీత ప్రియురాలిగా చర్చిలో సంగీత కార్య్రకమాల్లో పొలుగనుట ద్వారా మంచి భర్తను సంపాదించుకొన్నది. 1930వ సంవత్సరంలో భర్తతో కలసి ప్రైస్తవ రడియో పరిచర్యలలో ప్రముఖ పాత్ర వహించింది. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో ఆనేకులు దిగులు నిరాశ నిండిన రోజుల్లో ఈమె సంగీతం హృదయాలను రంజింపజేసింది. వారి వివాహ జీవితకాలంలో 35 సంవత్సరాలుగా యిద్దరూ సంగీత పరిచర్య చేయుటలో శ్రమించారు. ఆమె పాట పాడినపుడు ఆయన ప్రసంగము చేసేవారు. అనేకులను ఉతేతజపరచి ఆనంద పర్చిన ఒకపాట భావము ప్రశంసలనందుకున్నది. ""క్రీస్తు రాకడలో, మహిమలో ప్రభువు వేంచేయు వేళ్లో, తన స్వంత వారిని ఎన్నుకొని పిలిచే వేళ్ల్లో ఆయన దివ్య దర్శనము పొందిన వేళ్ ఎంత గొప్ప ఆనందం కల్గుతుందో }హించగలమా? ధవళ్ వపస్తాలతో దర్శించిన వేళ్లో ఆయన అడుగులో అడుగు వేస్తూ సాగిపోదాము". ఆమె వ్రాసిన గీతము భవిష్యత్తులో గొప్ప నీరికషణ కలిగస్తుంది. క్రీస్తు రాకడను కాంక్షించే తపన కలిగస్తుంది. క్రీస్తు కలవరమంతా తొలగించు ఆదరణ కర్తగా నిలుసాతరు. ఆయన ధవళ్ వపస్తాలు ధరించి ఆయనతో కలసి జీవించుటకు సంసిద�ము కాగలము. భార్యాభర్తలు కలసి క్రీస్తులో జీవిస్తూ ఆయనను సేవించే ధన్యత చాల గొప్ప ఆనందయాత్రగా వీరి జీవితాలు ఆనేకులకు ఆదర్శంగా నిలిచాయి. వీరు ధన్య జీవులు.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
209
సాక్ష్యం 186. వీ�తీవ ూవఅఅ�అస్త్ర్శీఅ
మేరీ పెన్నింగ�టన్
కాలము : 1616-1682 పరిచర్య : ప్రైస్తవ విశ్వాసి
"" నిర్మలమైన వాక్యమను పాలను ఆ్రేక్షించుడి" 1పేతురు 2:2
ఎందరో విశ్వాసులుగా జీవిస్తున్నామని చెప్పారుగాని ప్రార్థన అనగా ఎట్టిదో తెలియదు. ప్రార్థించుటకు సమయం తీసికోలేరు. మేరీ పెన్నింగ�టన్ అనే వనిత ఆత్మీయు వెలుగును అన్వేషిస్తూ ప్రారి�ంచినదేమనగా, ప్రభువా, ప్రార్థన అనగానేమ? నేను నేరచుకోవాలని ఆశిస్తున్నాను దేవా అని ప్రార్థించింది. ఒకసారి ప్రార్థనా కూటానికి హాజరయింది. అక్కడ ప్రార్థన గార్చి చాల వివరంగా తెల్పారు. ఏకాంత ప్రార్థన, బహిరంగ ప్రార్థన, సమాజ ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, ఉపవాస ప్రార్థన యివన్నీ ప్రతి విశ్వాసికి అవసరము.
ప్రార్థన చేయుట ద్వారానే ప్రార్థన నేరచుకోగలము. ఎకుకవ ప్రార్థన చేసేత అధిక శక్తిని పొందగలమని తెలసికొన్నది. మోకరించి ప్రార్థించి శక్తిని పొందుట నేరచుకున్నది. అనుకోనిరీతిగా భర్తను కోలోపయింది. నిరాశ నుండి లోకాశల వైపు తన మనససు వుళ్ళింది. ఆధ్యాత్మిక తపన అన్వేషణను మరచి, లోక భోగాలలో మునిగిపోయింది. లోలోపల విచారంతో అశాంతితో కృంగిపోయింది.
మేరీ తిరిగి వివాహము చేసికొన్నది. ఆ తర్వాత దేవుని వైపు చూచుట కారంభించింది. ఆమెలో దు'ఖము, వేదన, దు'ఖకరవైన మాల్గులు వేదనను దేవుడు గమనించి ఆమె ప్రార�ననాలకించాడు. భర్తతో కలసి మంచి విశ్వాసుల సహావాసంలోకి చేరింది. ఆ ప్రదేశంలో ఆత్మీయంగా బలపడింది. మేరీ అనుభవం విలువైన పాఠము నేర్పిస్తుంది. ప్రతి వ్యక్తికి నిర్వదికంగా ప్రార్థన అత్యవసరము. క్రీస్తు ప్రేమ నుండి ఎన్నటికీ దారం కారాదు. నిజ ప్రైస్తవ విశ్వాసిగా జీవించుటకు నిరంతర ప్రార్థన, సహవాసం అత్యవసరము. సాక్ష్యమిచ్చుటకు సాహాసించాలి. అట్టి విశావాసం నీలో ఉందా?
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
210
సాక్ష్యం 187. హ�ప�� ూవతీ�వ్బ�
విభయ ప్రెపచ్చువ
కాలము : 181-203 పరిచర్య : ప్రైస్తవ హతసాక్షి ""...మరణము వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు జీవకిరీట మచ్చెిదను" ప్రకటన 2:10
ఆది ప్రైస్తవులు ఎన్నో శ్రమలు హింసలు ఎదురొకన్నారు. సింహపు బోనులో వేయబడ్డారు. చంపబడ్డారు. ధైర్యముతో పాటలు పాడుచూ దేవుని స్తుతిస్తూ, వారి ప్రాణాలను దేవునికి సమర్పించారు. ఉత్తర ఆప్ఫికాలో సంఘములో చాల ఘోరమైన హింసలకు ప్రజలు గురై ్రశమలనెదురుకన్నారు. 3వ శతాబ�ములో విభయ ప్రెపచయవ అనే ప్రైస్తవ పసీత ఆమె అనుభవాలన్నీ వివరంగా వ్రాసి బభ్రదపర్చింది. ""నేను చాల విద్యావంతురాలిగా గొప్ప సంపన్న కుటుంబంలో పెరిగాను. క్రీస్తును గొప్ప ప్రేమతో రక్షకునిగా అంగీకరించాను.
నా విశ్వాసమును బట్టి జైలు పాలయయాను. దీనిరకై నా తండ్రి నన్ను చాల అవమానాల పాలయయానని నన్ను బాధించాడు. క్రీస్తును వదిలి పెటటమన్నాడు. నేను క్రీస్తును వదలనని తెల్పాను. నన్నుకొడాతనని బైదిరించాడు. చివరకు జైలు వారి నిరణయములో మరణ శిక్ష విదించారని తెలిసి మా నాన్న చాల ఖంగారు పడిపోయి బాధపడ్డాడు. నా మరణము క్రూర మృగాలకు ఎరగా వేయాలని నిరణయించారు. అది తప్పించాలని చాల తీవ్ర ప్రయత్నం చేసారు. కుదరలేదు. జైలులోని ఖైదీలందరినీ భయంకర క్రూరమైన ఎలుగుబంటిని మీదికి వదిలారు. చిరుతపులిని కూడా వదిలారు. నేను జంతువుల సమక్షంలో స్నేహితులతో మాట్లాడుతా వాక్యాన్ని ప్రజలలో వితాతలి. విశావాసంతో నిలకడగా బ్రతకాలి. ఒకరి యెడల ఒకరికి ప్రేమ చూపాలి" అని వ్రాసింది. చివరకు తలనరకుట ద్వారా హతసాక్షిగా మారింది.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
211
సాక్ష్యం 188. ూవ్వతీరశీఅ జుశ్రీ�ఓ�పవ్�
పీటర్సన్ ఎలిజబైత్
కాలము : 20వ శతాబ్దము పరిచర్య : మషనరి 1పేతురు 4:8
క్రీస్తు కొరకు అనేక మంచి అనేక శ్రమలు సహించి మషనరీ సేవలనందించారు. 1897లో ఎలిజబైత్ పీటర్సన్ ఆల్మాస్రాటంగ� చైనాలో ఒక ప్రత్యేక ప్రాంతంలో సేవ చేసారు. వారు ప్రాంబభంలో ్రిల్లల్రై సాకలు ఏరాపటు చేసారు. ఆ స్థానిక ప్రజల ఆవెాదం దొరకలేదు. వింత వయాజిక� చేత పిల్లలను ఆకరి�ంచుచున్నారని వారిని తిరిగి వారి ప్రాంతాలకు మషనరీలను పంించివేసేవారు. ఆమెకు సేవ చేయాలనే ఆశ పెంపోందించగా, ఆమె తిరిగి అదే ప్రాంతము చేరింది. పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించింది. ఆమెను గార్చి అనేకులు ప్రశంసించేవారు. ఆమె భయంకరమైన జంతువుల సమక్షంలో ఆమె చూపిన ధైర్యం గమనించి, ఇక ఆపండి, ఈ శ్రమ ఆమెకు చాలనని ఆరిచారట. ఆ జంతువులు కూడా ఆమెను చంపలేకపోగా ఆమె తలను బలవంతంగా నరికేసారట. హల్లెలూయా. క్రీస్తు కొరకు చనిపోయి హతసాక్షిగా ఎన్నో వేల శతాబా�ల తర్వాత చిర్స్మరణీయంగా ఆమె పేరు చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. నిజానికి నిజ విశ్వాసులు ప్రతి శతాబ�ములో శ్రమలు హింసలకు గురి అవుతానే వుంటారు. పసైతాను శరీరానికి హాని కలిగంచినను ఆత్మను బాదించలేదు. అది దేవుని ఆదీినంలోనె ఉంటుంది. విశ్వాసి గర సదానిత్యతవామే. పరలోక ధా�నంగానే జీవస్తూ జీవిత గమ్యం అది చేరుటకే పవిత్ర జీవితాన్ని జీవిస్తూ శ్రమలు భరించుట తప్పదని ధైర్యంగా నిలవాలి. ఆ నిత్యత్వంలో దేవుడు అందించే బహ�మనా*్న జీవ కిరీటా*్న పొందాలి. అదే విశ్వాసి ధ్యేయం.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
212
189 జుశ్రీ�ఓ� �బష�ర ూ�అషసఅవవ
ఎలైజా లాకాస్ పింక్నీ
కాలము : 1722-1793 పరిచర్య : వ్యవసాయసేవ
""దేవుని యందు భయ భక్తులు కలిగియండి ఆయన కడడ్లను అనసరించి నడుచుచుండవలైను" ప్రసంగి : 12:13
ప్రతి వ్యక్తి ప్రసంగాలు చేసి క్రీస్తును సేవించగలరని నవ్మెు మాటనిజము కాదు. మంచి గృహిణిగా ఎన్నో రీతులుగా మంచి భక్తులను తయారు చేసిన మాతృమార్తుల జీవితాలు చరిత్రలో చిర్స్మరణీయంగా నిలిచిపోయాయి. ఎ�జా పింక్నీ మంచి గృహిణిగా సాక్షిగా నున్న మహిళ్. ఆమె తండ్రి ఆర్మీ ఆఫీసరుగా నుండేవారు. కరభయన్ ప్రాంతమునకు వెళ్ళగా ఆమె తండ్రి ఆమెకు తోటపని, పొలముపని అపపగించారట. ఆ బాధ్యతలన్నీ వినయంతో సీవాకరించి క్రొత్తగా మంచి పంట*్న పండించేది. ఆమె జ్ఞానము గల పసీతగా తన యిల్లు చక్కపెట్టుకోగల యుక్తి, ప్రజ్ఞతో మాతృతవా మమతలతో విలువైన సేవల నందించింది. ఆమె సేవల ప్రభావంతో 21 మంది పిల్లలు క్రీస్తును స్వంత రక్షకునిగా సీవాకరించారు. పసైతాను పెట్టిన తొందరల వల్ల అనేకులు తిరిగి వెళ్ళిపోయిననా ఆమె బైదిరిపోలేదు. క్రీస్తు కొరకు సేవ చేయాలనే గొప్ప దీక్షతో గొప్ప ధ్యేయంతో క్రీస్తు ప్రేమను గండెలలో నింపుకొని శ్రమించిన త్యాగశీలి. కష్టములందును బాధలయందు విడిచిపెట్టిక కనుపాపవలై కాపాడు ప్రేమ స్వరూపి, క్రీస్తని నమ్మింది. ఎలిజబైత్ తన సమయాన్ని తలాంతులను, ధనాన్ని త్యాగము చేసి అకుంఠిత దీక్షతో అంతము వరకు మషనరీగా జీవించిన విశావాస్ వీరమనితగా పేరు పొందింది.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
213
సాక్ష్యం 190. �సవశ్రీ��సవ ూశీశ్రీశ్రీ�తీస
అడిలైడ్ పోలార్డ్
కాలము : 1862-1934 పరిచర్య : కీర్తన రచయిత ""కుమ్మరి తనకు యకతవైనట్లుగా దానితో మరియెకకుండ చేపసను" యిర్మయా 18 : 4
ప్రతి విశ్వాసి పరమ కుమ్మరి చేతిలో చేయబడిన పాత్రయే. ఆయన చిత్త స్వరూపం లోనికి ప్రతి వ్యక్తిని రూపొందించగలరు. పోలార్డ్ అనే వనిత అతి వినయము గల విశ్వాసి. "" ప్రభా నీవు నన్ను నీ కిష్టమైన రీతిగా నీ చిత్త సవారూపములోనికి నన్ను మరచుకో". ఈ ప్రార్థనను ఆమె ఒక భక్తుడు ఉజ్జీవ సరభలో ప్రార్థించగా విని అనుకరించింది. ఆమె ఆప్ఫికాలో మషనరీగా పని చేయాలని ఆశించింది. ఆవెురకన్నో అవరోధాలు ఎదురయయాయి. అనారోగ్యము, ఆర్థిక స్థితి సరిలేదు. అవమానాలైన్నో ఎదురయయాయి. చాల ఒతితడులకు గురైంది. చివరకు సంపూరణ చితాతనికి సమర్పించుకొన్నది. ఆమె తొటి పని వారికి సహాయము చేస్తూ మరచి సహకారిగా నుండేది. ఆమె రచనలు కొనసాగించి మంచి పేరు పొందింది. ఆమె సందేశ సారాంశమేమనగా ""దేవుని గౌరవిస్తూ, ఆయన ఆజ్ఞలను పాటించుట ప్రధమ కరతవ్యము కావాలి, పసైతాను నెదిరించాలి. లోకంతో రాజీ పడరాదు. దేవుని యెదుట యదార�వైన ప్రవర్తన కనపర్చాలి. యితరులను ప్రేమిస్తూ మంచి సుమాత్రిక చూపాలి. విధి నిర్వహణ స్రకమంగా చేయాలి". రుావెు తన జీవితంలో ఆచరణలోనే మంచి మాదిరి చూపేది. మంచి భార్యగా భర్తని గౌరవించేది. మంచి తల్లిగా మంచి తోబుట్టువుగా అందరి ప్రేమకు ప్రతినిధిగా నిల్చింది. ప్రతి వారి దీవెనలు అభినందనలను సీవాకరించేది. మన కరతవ్యం స్రకమంగా నిర్వాహించగలిగనపుడే నిర్బుయంగా పరలోకం చేరగలమని బోధించేది. మంచి జీవితం జీవించిన పసీతలనే విశావాస్ వీరులంటారు. ఆమెలో దాగిన అమాల్య భావాలన్నీ గీతాల రూపంలో రచించింది. ప్రభా, నీ చిత్తంలో నీ చిత్త సవారూపాన్ని నాకీయండి. ప్రతి కీర్తన పుస్తకంలో ఆమె కీర్తనను పొందుపర్చారు. గొప్పగా ప్రజాదరణ ప్రశంసల నందుకున్న గీతముగా నిలిచింది. కుమ్మరి ఒక కుండను చేయునపుడెన్నో ఆటంకాలనెదురుకంటాడు. ఆవుట్టిని తీర్చిదిద్ది తిరిగి తాను కోరిన రీతిగా రూపము నిచ్చి మంచి పాత్రగా మరచుటకు ప్రయతి�స్తునే వుంటాడు. ప్రతి వ్యక్తి తన జీవితంలో ఎదురొకన్న సమస్యలను బట్టి తిరగబడి ప్శ్నంచరాదు. దేవుని చేతిలో మట్టి ముద్దగా మౌనంగా ఆయనకే అప్పగించుకోవాలి. ఆయన సమయంలో ఆయన కోరిన ఆకృతిలో తయారు చేయు వరకు మౌనంగా వేచియుండాలి. మనలను
బూదిగంత విశావాస్ వీర వనితలు
214 ఆయన చిత్త సవారూపంలోనికి మార్చుటలో ఆలస్యం చేస్తున్నాడనియు మారుపలు చేస్తున్నాడని గ్రహించి చిరాకు అశాంతిలో నున్నావా? దేవునికి సర్వము అప్పగించి ప్రార్థించుకో. ఆ పాటలో భావము ప్రార్థన రూపంలో నుండగా ""సరవాశవారా, నేను మట్టినయ్యా, సరియైన పాత్రనుగా మార్చువయయా, నీ చిత్త రూపము నాకివవాయయా, కరిగించి, రూపొందించి నిండించి నన్ను వినియోగించు ప్రభా, నీ ప్నిరకై కనిపెట్టి వేచియుంటను. పనికి రాని పాత్రనని పారవేయకు ప్రభా, పొంగి పొరలు పాత్రగా నన్ను మార్చు. సువార్తలో పాత్రలన్నీ నిన్నే పొగడుచుండగా సాక్షిగా నుండా పాత్రగా మంచి నీ కిష్టమైన పాత్రగా నన్ను వాడుకో ప్రభువా. విశావాస్ వీరురాలిగా ఘనమైన విలువైన పాత్రగా నిలిచిన పోలార్డ్ అడిలైడ్ ధనయరాలు.
వవపవవ
సాక్ష్యం 191. వీ�తీవ ూశీత్వీతీ
మేరీ పోర్టు
కాలము : 19వ శతాబ్దము పరిచర్య : మషనరీ ప్రకటన 3:21
""నేను జయించి నా తండ్రితో కూడ ఆయన సింహాసనమునందు కూర్చోిండియున్న ప్రకారము జయించు వానిని నాతో కూడ, నా సింహాసనమునందు కూరచుండనిచ్చెిదను" ప్రకటన 3:21
దైవసేవను జంటగా చేసి ఘనత్రకికన వారిలో మేరీ పోర్టు మారియా బ్ర�నులు పేరు పొందారు. 1871వ సంవత్సరములో చైనాకు మషనరీలుగా వెళ్ళారు. చైనాలో పసీతలపై జరికగ అత్యాచారాలుపైవారు శ్రద్ధతో ప్రత్యేక పద్ధతులలో ఉ ద్దరించదలిచారు. ఆడ్రిల్లలు కలిగనచో వెంటనే వారిలో కొందరిని చంేపసేవారు. కొందరు బ్రతికిననా విద్యకు ఆటంకపరచి బానిసలుగా నుండేవారు. ఆడ్రిల్లలకు కాళ్లకు బేండేజీలతో కట్టేసేవారు. కొన్ని సార్లు వారి ఎముకలు విరిగిపోయేవి. వీరిద్దరూ స్నేహితులు కలసి బాల బాలికలకు సాకలు ఆరంభించారు. 150 మంది బాలికలు ధరఖాస్తులు పెట్టుకున్నారు. ఆసక్తిగా ముందుకు వచ్చిన వారిని ఆదుకొని విద్యనందించేవారు. మన దేహాలు దేవునికి ఆలయాలు గనుక పిల్లలను బాధించుట, కాళ్ళు బందించుట తగదని వాదించేవారు. 1880లో వీరిద్దరూ చాల కృషి చేసి ఆడవారిని శ్రమల నుండి కాపాడదలిచారు. 1894లో చైనాలో వీరి కృషిని గుర్తించి గౌరవించేవారు. వీరి ఆశయాలను ప్రోత్సహించేవారు. 1907లో చైనా గవర్నమెంటు
బూదిగంత విశావాస్ వీర వనితలు
215 వారు పిల్లలకు తగిన నియమాలు నిరణయించుటకు వీరిద్దరి ్రశమయే ఆధారమని ప్రశంసించేవారు. సమాజంలో జరికగ దురాచారాలను చూస్తూ ఉ్రేక్షిస్తున్నామా? లేదా తగిన చర్య తీసికొగల్గుచున్నామా? యిద్దరు అబలలు కలసి స్నాతనాచారాలను రూపుమాపుటకు తగిన రీతిగా శ్రమించారు. మషనరీల కృషిని ప్రశంసించి వారిరకై ప్రార్థించుట, లేదా ఆర్థిక సహాయము చేసి చేయాతనీయుట మన కరతవ్యమని గ్రహించాలి.
వవపవవ
సాక్ష్యం 192. జుశ్రీ�ఓ�పవ్� ూ�వరశీఅ ూతీవఅ్�రర
ఎలిజబైత్ పేసన్ పప్రంటిస్
కాలము : 1818-1878 పరిచర్య : మషనరీ ""ఈ శ్రమలను ఓపికగా భరించుటకు కార్యసాధకవైయున్నది" 2కొరింథీ 1:6
విశ్వాసుల కుటుంబ జీవితాలలలో ఎన్నో వివాదాలు, శ్రమలు చివరకు మరణాలు, ఆర్థిక లోపాలు, అనారోగ్యము, బంధువుల నిందలు, నిరాదరణ, విచారాలు ఎవరికీ తప్పవు. ఆ బాధలలో ప్రభుని ఆదరణ వెదకుట వారికి ప్రభువే నేర్పించగలరు. పేసన్ కుటుంబము కూడా యిట్టి ్రశమలనే ఎదురొకన్నది. కుమారులను తకుకవ కాల వ్యవధిలో కోలోపవుట చాల దు'ఖకరవైన అనుభవమే. వారిని చాల కృంగదీసింది. సంతానాన్ని సమాధి చేసి యిల్లు చేరి ఆమె ఎలురగత్తి ఏడ్చింది. నేనిక సామాన్య పసీతగా ఎలా జీవించగలను? అని బాధపడింది. ఆమె కీర్తన పుస్తకాన్ని తెరిచి చూడగా మంచి పాట కనిపంచింది. శారా ఆడవ్స వ్రాసిన పాటను చదివింది. నీ చెంత చెరెదన్ అనే పాటను
చీవ�తీవతీ ఎవ �శీస ్శీ ్�వవ చూచింది. ఆమె కోలోపయిన అశాంతిని దారపర్చి ప్రశాంత పొందింది. ఆమె అధిక దు'ఖ భారంతో ప్రార్థించగా విలువైన మాటలు కనిపంచాయి.
వీశీతీవ శ్రీశీ�వ ్శీ ్�వవ, �
ఓ క్రీస్తు, నిన్ను ఎకుకవగా ప్రేమిస్తాను. మరింతగానిన్ను జ�తీ�ర్ ఎశీతీవ �శీ�వ ్శీ ్�వవ ప్రేమస్తానుదేవా ఈ పాట భావం ఆమెను అధికంగా ఆదరించింది. ఆమె తన దు'ఖభారం నుండి కోలుకొని తనవలై దు'ఖంతో నున్న యితరులను ఆదరించుట్రై ధైర్యము తెచ్చుకున్నది. 13 సంవత్సరాల తర్వాత ఒక పేపరు మీద తనను ప్రభావితం చేసి మాటలను వ్రాసి ప్రింటు చేయించింది. ఆ మాటలు ప్రార్థన రూపంగా వ్రాసింది. ప్రభా, నీరకై నా ప్రేమంతా దాచి వుండాలని నేను వినయంతో మోకరిల్లి నీ ప్రేమ
బూదిగంత విశావాస్ వీర వనితలు
216 మరింత ఎకుకవగా పొందాలని నిన్నుకోరుకుంటున్నాను. నీ ప్రేమ నా పట్ల మరింత ఎకుకవగా నిలిచి నీవు నాకు అతి సన్నిహితంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆమె గొప్ప దు'ఖంలో ఆదరణ పొంది యితరులను ఆదరించనట్లుగా మనము బాధల్లో ధైర్యముగా నిలిచి క్రీస్తు ప్రేమను పొంది మానసిక వ్యధలలో, గాయాలో నలిగి కృషించిన వారికి తగిన }రటను, ఆదరణ యివ్వాలంటే ఏ రీతిగా చేరగలవెా ప్రార్థించాలి. కరచాలనమా? ఆలింగనమా? ఓదారుపమాటలా? ఆర్థిక సహాయమా? రెండవ మైలు నడుచుట కప్పు చల్లని నీళ్ళందించుటా ఆహారాన్నిందించుటయా? నీవే రీతిగా ఆదరించగలవో ఆలోచించి నిరణయించి దు'�తులకు ఓదారుపగా నుండుటకు నిరణయించుకో. 1853వ సంవత్సరంలో ఆమె తల్లి బాధ్యతలు ప్రేమతో సీవాకరించి ముగ్గురు చిన్న పిల్లల బాధ్యతలు చూచుకుంటా, తన రచనలను కొనసాగించింది. చిన్న పిల్లల ఆధ్యాత్మిక పుస్తకాలన్నీంటిలో ఎలిజబైత్ పుస్తకాలకు ప్రత్యేక గురితంపు కలిగంది. సామానయలకు అర�మయేయ రీతిగా సులబభశ�ైలిలో వ్రాసింది. ఆమె వ్రాసిన అన్ని పుస్తకాలలో అతి ప్రాధాన్యతగల పుస్తకము పేరు ఏదనగా పరలోకానికి వేసే అడుగులు యిది చిన్నపిల్ల్రై నవలైనందన ఆ రోజుల్లో పసైతానుకు సాధనవైన సేవలు ప్రచురణమగుట వలన కొందరు నిరాకరించారు. కొందరు తల్లులు పిల్లలను చదివించేసి�తిలో లేనందన వారంతా తప్పు మారగంలో జీవించే రోజుల్లో ఆమె వ్రాసిన నవలలో సాచించిన ఉత్తమ మారాగలు, మెలకువలన్నీ చాల గొప్పగా ప్రభావితమయయాయి. పవిత్రత కాపాడు కొనుటైట్లు? నిరీక్షణ, మంచితనము అలవరచుకొనుటైట్లు? యీ భావాలన్నీ చాల స్పష్టంగా వ్రాసింది. ప్రతి ఏడాది కొక మంచి పుస్తకాన్ని రచించేది. కొన్ని గీతాలు కూడా రచించింది. పిల్లల్రై నిర్దేశించిన పుస్తకాలు మంచి ప్రైస్తవ సందేశాల నందించేవిగా నుండేవి. జీవితంలో సత్యాధారవైన పుస్తకాలు కూడా చాల పుపయోగ పడాతయి. ప్రతి విధమైన శ్రమలు కష్టాలలో ఆదరణనిచ్చేది ప్రభువే. వాక్యవైన ప్రభువే మన కాధారము. హృదయంలో మెల్లగా పనిచేసే వాక్యము సరియైన జావాబులనిస్తుంది. సమస్యలన్నీ ఎరిగినవాడు ప్రభువే. ప్రేమించే దేవుడు ప్రతి విషయంలో తగిన జవాబునివవాగలడు. దేవుడెవరినీ బలవంతంగా మారుపచేయరు. సవాచ్చిందంగా ఆయనను యిష్టతతో చేరిన వారిని ఆదరిస్తారు. ఎలిజబైత్ గొప్ప కీర్తిని గడించిన విశావాస్ వీరురాలుగా నిలిచింది.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
217
సాక్ష్యం 193. జుబస్త్రవఅ�� ూతీ�షవ
యుజీనియా పపైస్
కాలము : 1916-1996 పరిచర్య : గ్రంథదకరత
""ఆకాశము క్రింద మనుష్యులతో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందగలము" అపో 4:12
దేవుని గార్చి అసలు వినని వారెందరోగలరు. వారికి సువార్త బోధించు భారము గలవారి పాదాలు సందరాలు. యుజీనియా గతంలో లోకసతురాలి వలై క్రీస్తుకు దూరమై దురభ్యాసాలతో కాలము గడిపేది. సిగరెట్లు, మతుతపానీయాల బానిసగా రక్షణను నిరాకరించింది. నాస్తికురాలిగా వ్యర్థ జీవితాన్ని జీవించేది. ఆ రోజుల్లో పడమర వర్జీనియా నుండి, చికాగో చేరి సమర్థవంతమైన రడియో సందేశాల రచయితగా నుండగా మంచి విశ్వాసిగా నున్న ఎలైన్తో పరిచయము కలిగంది. క్రీస్తును అంగీకరించమని తెలపగా యుజీనియా పపైస్ ఆ తర్వాత ఒప్పుకోని క్రీస్తువాస్తవవైన ప్రభువుగా గ్రహించానని తెలిసికున్నది. 1949లో మారుమనససు పొందింది. నేను దేవునిచెందిన దాన్ని ఆయన నావాడని చాటింది. రడియో షోల్రై పాఠాలు రచించి ప్రముఖులురాలైయింది. చర్చిలో సీపకరుగా ఆహావానందుకున్నది. జారి�యా ప్రాంతం దర్శించి చరిత్రాత్మక నవలలు వ్రాసింది. ప్రైస్తవ సిదా�ంతాలాధరంగా వ్రాసిన రచనలు అమ్మమ్మలు వారి సంతతికి నేర్పించుటకు ్రశ�ష్టమన్నారు. 14 నవలలు వ్రాసి యేసునామానికి ఘనత తెచ్చింది. గొప్పవిశ్వాసిగా చిర్స్మరణీయురాలయింది.
వవపవవ
పండితరామాబాయు
కాలము : 1858-1922 పరిచర్య : విద్య, రచయిత్రి, ఆ్రశమ సేవ ""ఆయన వచ్చినప్పుడు మాకు సమసతము తెలియజేయును" యోహాను 4:25,26 హిందా దేశంలో అనేకులు సత్యాన్వేషణ ద్వారా క్రీస్తు ప్రేమకు సాక్షులై జీవించారు. పురుషాదిక్యము గల ఇండియాలో పసీతల అన్వేషణ అరుదుగా నుండేది. సృజనాత్మక, విప్లవాత్మక భావాలతో క్రీస్తు కొరకు గొప్ప శ్రమలు భరించి చిర్స్మరణీయవైన సేవలు చేయగలిగన ఘనత రామాబాయికే దకికంది. ఆమె గొప్ప
బూదిగంత విశావాస్ వీర వనితలు
218 జ్ఞాని. ప్రజ్ఞావంతురాలు సమర్థత గల నాయకురాలు. ఆమె ఎన్నో తీర్�యాతలు చేసే సమయంలో బైబిలును పరిచయం చేయగా ఆ గ్రంధాన్ని దాని విలువైన సత్యాలను గ్రహించి ఆ వాక్యాను సారంగా జీవించి తరించింది. క్రీస్తు గార్చి సరిగాగ తెలిసికొన్న తర్వాత అయనను స్వంతం చేసికొనే ఆశ కలిగంది. నేను క్రీసుతకుచెందిన విశ్వాసినని ఒప్పుకున్నది. అచంచల విశ్వాసిగా గొప్ప ప్రతిభతో రచనలు కొనసాగించింది. ఆమె ప్రతిబభలో సమీప ప్రాంతాలకు చేరింది. అనేక చర్చి బృందాలవారు ఆమెను ప్రసంగించమని కోరారు. ఎన్నో కానపురెనసులు నడిపించే అవకాశాలు కలాగయి. అట్లాంట సమీపంలో గల దీవాపంలో పసయింట్స పసైమన్ దీవాపం చేరి ఆప్రాంతంలో ప్రైస్తవ చారిత్రాత్మక నవలలను రచించింది. ఆ స్థానిక సంసకృతిని వరిణంచే రీతిగా నున్న అమ్మమ్మ కథలు, నానమ్మ కథలు మనుమ సంతతికి చాల ఆహ్లాదాన్ని కలిగంచాయి. యేసును ఘనపర్చి 14 నవలలను రచించి కీర్తి గడించింది. క్రీస్తులో నున్న ఔన్నత్యాన్ని వెలికితీసి ఘనత నిచ్చింది. విశావాసమీరురాలై నిలిచింది. హల్లెలూయా. క్రీస్తు ప్రభువు ఆరాధనకు పాత్రుడని గ్రహించింది. నిజరక్షకుడని అన్ని ప్రాంతాలలో సాక్ష్యమిచ్చింది. క్రీస్తు నమ్మినవారిని అనసరించింది. ఆవెకంటే తకుకవ కులస్తుని వివాహమాడి సంసకరణ గల పసీతగా రాణించింది. ఆమె భర్తకు ఒక ప్రైస్తవ మషనరీ లాకా సువార్తను బహుమతిగా నిచ్చాడు. అది బైంగా� భాషలో ముద్రించబడగా యిద్దరూ దానిని శ్రద్ధగా చదివారు. క్రీస్తు వారి హృదయాన్ని బలంగా స్పందించగా ప్రైస్తవులయయారు. ఆమెకు స్వయంగా కొన్ని అనుమానాలండేవి. బాపీతస్మము తీసికున్న 8 రోజులలో ఆమె తెలసికున్న సత్యాలు ప్రచురించి ఆమె విజ్ఞానాన్ని భక్తిని ప్రకటించింది. క్రీస్తు మతాన్ని కనుగొన్నాను గానీ, క్రీస్తును పూర్తిగా కనుగొనలేదని ఒప్పుకున్నది. ఆ రోజుల్లో పసీతలకు తగిన సేవాచ్చులేదు. విధవలకు తగిన గౌరవం యిచ్చే సమాజము కాదు. అనాధలకు విధవరాళ్ళకు ఆ్రశయసా�నాలు కలిగంచి ఆదరించిన గొప్ప తల్లిగా ఘనత పొందింది. ఎందరో దీన స్థితిలో నున్న పసీతలను ఉద�రించింది. ఆమె భర్తతో గడిపిన వివాహ జీవితకాలము కేవలము 18 నెలలు మాత్రమే. భర్త మరణము తర్వాత చాల ఒంటరిగా మగిలింది. విధవలను సమాజము చాల చిన్న చూపు చూచేది. అందరితో సేవాచ్చుగా గడిపే అవకాశాలు లేని రోజుల్లో యింటిలో వంటగదికి పరిమతమయిన దీనస్థితిలో పసీతలు జీవించేవారు. ఆమె చాల దీిరమనితగా దేశమంతా ఒంటరిగా సంచరించింది. దేవాలయాల్లో పసీతలు వ్యభిచార వృత్తికి బానిసలై బాధలో నుండగా ఆదురాచారా*్న తీవ్రంగా ఖండించింది. వారిని రక్షించుట్రన్నో ప్రయత్నాలు చేసింది. అత్యవసర పరిసి�తుల్లోనున్న పసీతలకు అవసరాలు ఆసరా కలిగంచింది. జీవితానికి, మతానికి ప్రాముఖ్యమైన వ్యక్తి క్రీస్తే. బైబిలులోని క్రీస్తును మరెకుకవగా తెలిసికొవాలని తీవ్రతపనతో
బూదిగంత విశావాస్ వీర వనితలు
219 అన్వేషించింది. ఆచార రీత్యా క్రీస్తు అనుచరులుగా జీవించిననా క్రీస్తును రక్షకునిగా సీవాకరించనిచో అర్థం లేని జీవితమే అగును. పండిత రామాబాయి వీరవిశ్వాసి.
వవపవవ
సాక్ష్యం 195. జీవ�అఅవ్�వ ��బ
జనెట్ రావ్
కాలము : 1722-1749 పరిచర్య : మారవియన్ మషనరీ
""ఏరపరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడ క్రీస్తుయేసు నందలి రక్షణ పొందవలైనని నేను వారి కొరకు సమసతము ఒరచుకొనుచున్నాను". 2 తిమోతి 2:10
ఎందరో క్రీస్తును ప్రేమించిన విశ్వాసులు మారు మాల ప్రాంతాలలో నాగరికత లేని ప్రజల మధ్య సువార్త బోధించుటలో ఎన్నో శ్రమలు భరించారు. వారి భాషను నేరచుకొనుటకు అధిక ప్రయాసపడ్డారు. యితర వ్యకుతలు సువార్తను నమ్మి క్రీస్తు అనుచరులుగా మారు వరకు చాల ప్రయాసపడ్డారు. జనెట్ రావ్ అనే వనిత నయాయారుకలోనే జీవనము గడిపింది. ఒక దీవాపంలో మషనరీగా పని చేస్తూ ఆ భాషను నేరచుకోవాలని చాల శ్రమ పడింది. 1741లో ఆ ప్రాంతపు నాయకుడు అమెరికా చేరాడు. ఆమె తన అనుచరులతో ఆయనను దర్శించింది. నేడు వారి అనుచరులు. పెన్సిలేవానియాలో యింకా జీవిస్తూనే ఉన్నారు. ఆ ప్రాంతంలో గుర్రాలనప్యోగించి ప్రయాణము చేస్తూ నాగరికతకు దారంగా జీవిస్తున్నారు. ఆమె భర్త జాన్తో కలసి ఆ భయంకర పర్వత ప్రాంతంలో జీవించారు. వారు డేరాలలో జీవించేవారు. అటవీకులతో జీవించుట సామాన్యమైన విషయము కాదు. వారిలో సరివైన నాగరికా అవగాహన లేనందన నిర్లక్ష్య జీవితాన్ని గడిపేవారు. వారి శరీరంలపై నలుపు ఎరుపు గురతులుండేవి. వారి వద్ద పెద్ద కతతులుంచుకొనేవారు. వీరు నివసించే గాడారానికి స్థానిక అడవిజాతులవారు వస్తూ వుండేవారు. జనెట్ వారితో సంభాషిస్తూ వారి భాషను నేరచుకొని బైబిలు సత్యాలను వారికి బోధిస్తూ వుండేది. దైవసేవ చేయాలంటే త్యాగం అవసరం. ఈ దంపతులు ఎన్నో శ్రమలు భరించి జైలుపాలయయారు. దెబ్బలు గాయాలు పొందారు. వారి కృషి పఘలితమే నేటి అద్భుత ఆత్మీయ పంటకోస్తున్నాము. వీర విశ్వాసులు వీర. హల్లెలూయా.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
220
సాక్ష్యం 196. �స� �వవస
�డా రీడ్
కాలము : 1866-1951 పరిచర్య : కవి, రచయిత
""అదివాతీయ దేవునికి ఘనత మహిమయు యుగయుగములు కల్గుగాక" 1తివెాది 1:17
ఎందరో దైవజనులు శ్రమలు బాధలు వ్యాధులను ఎదురొకన్నారు. మరణము సంభవించగా ఒంటరివారయయారు. అన్నీ భరించి ప్రభువును ప్రేమించారు. పడమర వరీ�నీయాలో గతంలో డిపీతరియా అనే వ్యాధి భయంకరమైన రీతిగా వ్యాపించగా ఎందరో మరణించారు. 15 సంవత్సరాల వయససులో �డా రీడ్కు ఈ వ్యాధి సోకంది గానీ ప్రభువే బ్రతికించారు. తండ్రి మరణించగా తల్లి ఒంటరి పసీతగా మగిలింది. చిన్న స్థలము పొలము మగిలింది. ఒంటరి తనంతో క్రీస్తు పట్ల ప్రగాడిడ ప్రేమతో పుస్తకాలు చదువుట బైబిలు చదివి ప్రార్థించసాగింది. ఆ రోజుల్లో ఉజ్జీవాన్ని కలిగంచే క్రిష్టియున్ హెారాల్డ్ అనే ప్రతికను చాల
(జ�తీ�ర్��అ నవతీ�శ్రీస) యిష్టపడిచదివేది. సీరియల్గా వచ్చే వ్యాసంలో కొన్ని విలువైన మాటలు ఆమెను ఆకర్షించాయి. ""నేను మహారాజైన క్రీస్తుకు చెందినవ్యక్తిని. నేనందంగా జీవించగలను. ఆమె పొలంలో పనిచేసుకుంటా, తనతో నున్న వారికి సువారతబోదించేది. ఎన్నో పద్యాలు రచించింది. ఆమె అన్నయ్య ఆమె రచనలన్నిటిని ప్రశంసించేవాడు. అర్థవంతంగా అత్యంత స�ందర్యవైన భావాలు, పదాలు అనేకులనాకరి�ంచేవి. ""నేను రారాజుకు చెందిన వ్యక్తిని గనుక ఆయన ప్రేమకు సాక్షిని. ఆయన ఎవరినీ నిరాకరించడు. ఒకరోజు ఆయన అందమైన భవనంలోనికి నన్ను ఆహావానిస్తాడు. ఆయన మహిమ సింహాసం వద్ద నాకు సా�నముంది. సదా ఆయనతోనే నివసిస్తాను". గొప్ప నీరికషణతో ఆనందంగా జీవించిన వీరమనిత �డారీడ్.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
221