Chapter 12 of 20

సాక్ష్యాలు 138–153

సాక్ష్యం 138. జు�వశ్రీవఅ �శీవ్శీబతీ చీవ�బ

ఎవలిన్ లటర్నో

కాలము : 1900-1987 పరిచర్య : మషనరీ ""యోహాోవా యెుద్దనే రక్షణ దొరుకును" యోనా 2:9

చాలమంది విశ్వాసుల జీవితాల్లో కొన్ని నషాటలు అపజయాలు ఎదురొకనగా వాటి నుండి అద్భుతంగా సంరక్షించి, వారిని నాతన అనుభవాలలై నడిపించిన గాధలు సుపరిచితాలు. ఎవలిన్ అనే యవ్వన వనిత తన 17వ యేట లోకాశలకు గురై తాను ప్రేమించిన వ్యక్తికి చదువు లేకపోయినా లేచిపోయి దారప్రాంతాలకు చేరింది. ఆమె భర్త ఆమె కన్నా 12 సంవత్సరాలు సీనియరుగా నుండేవాడు. పెద్ద వయససు పసీతగా చిన్న వాడిని తోడుగా ఉంచుకుంది. ఆ తర్వాత వివాహం చేసుకొని చిన్న గదిలో కాపురముండేవారు. ఒక పొలములో మారు మాలగా ఎలుకలకు నివాసవైన పేదసి�తిలో శిదిలవైన యింట్లో జీవించేవారు. హీానకరవైన ఉద్యోగం చేసి బ్రతికే రోజుల్లో కుమారుడు జన్మించి ఆ కొద్ది కాలంలో మరణించాడు. 1919లో ఆ బాబు మరణం తర్వాత వారు వారి సహజ స్థితిని జ్ఞాపకము చేసికున్నారు. ప్రభువు వారిని జ్ఞాపకం చేసికొనగా కొందరి విశ్వాసుల పరిచయం వల్ల వారు క్రీస్తును రక్షకునిగా అంగీకరించారు. ఆదివారం క్రమంగా ఆరాధనలో పాలోగనేవారు. పది ఆజ్ఞలను పాటించుటలో శ్రద్ధ చూపించి క్రీస్తును ప్రేమించు వారితోసహావాసము కలిగయండుట కిష్టపేవారు. ఆమె భర్తకు ఎకుకవ చదువు లేదు. 8వ తరగతి వరకు చదివి విరమంచాడు. కాని అతనిలో చాల గొప్ప తలాంతులు దాగి యండేవి. అసమాన ప్రతిభ తలాంతులలో సృజనాత్మక కృషితో క్రొత్త పరికరాలు తయారు చేసాదు. అవి రోడడు నిర్మాణానికి అడవిని నివాస యోగ్యం చేయు పరికరాలు తయారు చేయుటకు తోడపడ్డాయి. వీటి వల్ల అతను చాల ధనవంతుడయయాడు. వారు క్రీస్తును సేవించుటకు దాతృత్వము కలిగ పేలను ప్రేమించుటకు శ్రద్ధ చూపారు. అంకిత భావంతో 90% ధనాన్ని క్రీస్తు పరిచర్యకే వుపయోగిస్తు 10% ధనాన్ని వారి స్వంత ఖరచుల్రై వాడేవారు. వారి భడడ్ మరణం వారిలో గణనీయమైన మారుప పరివర్తన కలిగంచాయి. వారి సృజనాత్మక తలాంతులకు మంచి అనుభవము వివరణ గలదు. ఎవలిన్ ఒకసారి 8వేల మందికి ఆహారము తయారు చేయవలసి వచ్చింది. అరె, నేను చేయలేనని బాధపడింది. 8 మందిరకట్లు తయారు చేయాలో ముందుగా తెలసుకొని 8వేల మందికి ఎంత సరిపోతుందో గ్రహించుకొని నేరచుకోని అని భర్త తెలిపాడు. అది తయారు చేయు పాత్ర గార్చి

బూదిగంత విశావాస్ వీర వనితలు

158 చింతవద్దని తెలిప 20 అడుగుల పెనాన్ని తయారు చేసాడు. ప్రత్యేక పద్ధతిలో పొయియ తయారు చేసి కావలసిన పదారా�న్ని 8వేల మందికి సరిపడునట్లు సిద్ధపర్చారు. ఎన్నో వేల మంది తృపిత పడిన తర్వాత ఏ రీతిగా ఆహారాన్ని సిద�పర్చారో తెలిసకొని ఆశ్చర్యంతో నిలిచారు. వారిని గొప్పగా ప్రశంసించారు. వారి సంపాదనలో 30 మందికి యిల్లు లేని వారిని చేరచుకొని 3 అంతసు�ల భవనాన్ని వారి కొరకు హాస్టలుగా మార్చాడు. రెండవ ప్రపంచ యుద్ధ వేళ్ సమయంలో అసహాయులకు వారికి సహాయార�ము తన యిల్లును యిచ్చి ఆతిధ్యమచ్చారు. 1969 వ సంవత్సరములో ఆమె చూపిన ప్రేమ, సేవ సహాకారాలు సమాజము వెుచ్చుకొని ఆమెకు ఘనంగా స్న్మానముచ్చి జాతీయ తల్లిగా స్తకరించి గౌరవించారు. ఆమె తనతోటి తల్లులకు మనసాపుర్తిగా యిచ్చే సందేశమేమనగా ""మీ భర్తలను మంచి వారిగా మార్చలేకపోవచ్చు గానీ సంతోషపర్చివచ్చు". యిదే సాతాన్ని ఆమె గరగా పెట్టుకొని 52 సంవత్సరాలు అన్యోన్యతతో జీవించింది. క్రీస్తు సంఘాన్ని ప్రేమిస్తూ భార్య భర్తల బంధంతో పోల్చాిరు. నీ వివాహ జీవితం ఆదర్శివైనదిగా నున్నదా? బూలోకంలోనె పరలోకానందం అనుబభవించగలవు. క్రీస్తు నీ అధిపతిగా నిలుపుకో. మేరీ జీవితం, అట్టి ధన్యత పొందింది. ఆ సంతోషం కావాలా? ప్రార్థించి నేరచుకో. విశావాస్ వీర వనితలను అనుకరించు.

వవపవవ

సాక్ష్యం 139. ణశీతీశీ్�వ �వ�స్త్ర� ళ�వవతీర

డోరతి � సేయర్స

కాలము : 1893 - 1957 పరిచర్య : రచయిత్రి

""యేసు దేవుడని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచియున్నాడు". 1యోహాను 4:15

గొప్ప ప్రముఖుల స్నేహితులు కూడా గొప్ప విశ్వాసులుగా కలసి జీవిసేత మంచి విశ్వాసులకాగలరు. లాయిస్ గారి ే్నేహితులైన డోరతి మరియు టోల్రైన్ గార్లు 20వ శతాబ్దములో అతి ప్రావీణ్యత గల ప్రతిభ గల పసీతలలో ఒకరు డోరతి సాయర్స. ఆమె పేరు పొందిన విష్టరీ నవలల రచయిత. ధైర్యసాహాసములు గల వనిత. ఆమె భావాలలో, ఒక వ్యక్తిని దేవుడు సృష్టిసేత అతడు దేవుని సావారూప్యంతో ఉంటాడు. గొప్ప సామార�్యముతో నిలిపి ఉపయోగించుకుంటారు. దైవిక జ్ఞానంతో గొప్ప పనులు చేయు నేరపరిగా నిలుపుతారని డోరతీ గారి విశ్వాసము. ఎన్నో పనులు ఎవరు చేయగలిగనా మంచి పనులు ప్రైస్తవులే చేయగలరు. ప్రైస్తవులు

బూదిగంత విశావాస్ వీర వనితలు

159 అన్ని పనులు చేయగల సమర్థులు అని ఆమె నమ్మకము. 14 నవలలు రచించింది. అసంఖ్యాక మైన చిన్న కథలు రచించింది. పద్యాలు, నాటికలు, వ్యాసాలు వ్రాసింది. చాల రచనలు తర్జుమా చేసింది. అనే పుస్తకాన్ని తర్జుమా చేసింది.

ణ���అవ జశీఎవసవ క్రీస్తు జీవిత చరిత్ర రచించిన నాటకము రడియోలో చాల ఖ్యాతిని తెచ్చిపెట్టింది.

అనే నాటికలో క్రీస్తు మాటలను ఆధునిక ఇం^్లషులో ు�వ ఎ�అ పశీతీఅ ్శీ పవ స�అస్త్ర రచించింది. కొందరు వ్యతిరక నినాదాలు చేసారు. డోరతి నిర్బుయంగా నిలిచింది. ఆమె చర్చించిన ప్రాముఖ్యమైన అంశము ప్రైస్తవతవాం గార్చియేనని భగ్గరగా అరిచి చాటి చెప్పిన సత్యము. సర్వ శక్తి మంతుైన దేవుని మానవునిగా మనము సిలువలో వ్రేలాడ దీసిన క్రీస్తే అని తెలిపంది. ప్రతి వ్యక్తి వారి ప్రవర్తన్రై జవాబు చెప్పు సమయముంది. నేనెవరినని చెప్పుకొనుచున్నారని పేతురును క్రీస్తు ప్రశ్నించగా నీవే సజీవుడైన క్రీస్తువన్నాడు. మనకే ఆ ప్రశ్న ఎదురైతే జవాబేమ? అలోచించగలవా?

వవపవవ

సాక్ష్యం 140. ళ�తీ�� జీశీ�అరశీఅ ��అషశీశ్రీఅ

శారా జన్సన్ లింకన్

కాలము : 1788-1869 పరిచర్య : గొప్పతల్లి ""జా�నవంతురాలు తన యిల్లు కట్టును" సామెతలు 14:1

ఎందరో భర్తను కోలోపయిన వనితలు తిరిగి పెండ్లాడగా సమర్థవంతమైన తల్లులుగా, భార్యగా, విశ్వాసులుగా గొప్ప పేరును పొందారు. ముగ్గురు పిల్లల తల్లిగా నున్న శారా జాన్సన్ ఒక విధవరాలుగా భర్తను కోలోపగా, లింకన్ నాన్నగారు టావ్ లింకన్తో పరిచయమయింది. 1819లో రకంటకీ కాభన్లో పరిచయం కలిగంది. భార్యనకోలోపయి చిన్న భడడ్లతో ఒంటరిగా నున్న ఆయన వద్ద యిద్దరు బిడ్డలున్నారు. శారాకు భర్త లేక భడడ్లతో యిబ్బందిలో నుండగా, భార్య లేక లింకన్ గారి తండ్రి శ్రమ పడుచుండగా వారిద్దరా ఒక నిరణయం తీసికోగలాగరు. వారి వివాహం తర్వాత శారా లింకన్ క్రొత్తగా భర్త యిల్లు చేరి అతి మురికిగా అస�వ్యస�ంగా నున్న యింటిని చక్కబైట్టింది. భడడ్లకు సరియైన వపస్తాలు లేవు. నేలంతా సరి చేసింది. భడడ్లకు క్రొత్త బటటలనిచ్చింది. ప్రేమతో ఆదరించి మంచి దయగల తల్లిగా నిలిచింది. శారా చాల ప్రేమ గల వ్యక్తి, ఆహ్లాదకరమైన మనససుతో వారందరి సంరక్షణను అతి సమర్థతతో నిర్వాహించింది. ఆమె తరీపుదులో అబ్రహాం లింకన్గారు గొప్ప జా�నవంతుడై అమెరికా ప్రెసిడెంటుగా

బూదిగంత విశావాస్ వీర వనితలు

160 గొప్ప కీరతగాంచాడు. శారా అందరి భడడ్లను సమ దృష్టితో లాలించింది. ఆమె సాక్ష్మ గ్రాహి. లింకనులో గొప్ప సృజనాత్మక తలాంతులున్నట్లు గ్రహించింది. శారా విద్యావంతురాలు కాకపోయిన లింకన్ విదయకై చాల ప్రయాసపడింది. గొప్ప ్రపోత్సాహాన్నిచ్చింది. ఒక చిన్న గదిలో కొన్ని పుస్తకాలు, బైబిలు నంచేది. ఆ బైబిలులో వాక్యాలను కంఠస�ము చేయుటలో లింకన్ ఆనందించుట బాగా గమనించి ఆనందించేది. ఆయన వ్రాసిన వ్యాసాలు, వ్యకత ృతవా పోటీలలో బైబిలు వాక్యాలుయిమడి యండుట తరచగా బైబిలు వాక్యాలు ప్రయోగించుట ఆ తల్లి గమనించి ఆనందించి ప్రోత్సహించేది. ఆయన తన మారుటి తల్లిరకై నమ్మకంగా ప్రార్థించేవాడు. ""దేవుడు నా తల్లిని బహుగా దీవించాలి. నేనేవైయున్నానో, నేనేమ అవగలనో అవన్నిటిని బట్టి నా తల్లికి నేను చాల బుణపడియున్నాను. మంచి గృహాల ఉనికి ని]్మంచ బడేవి కావు. ప్రైస్తవ సిదా�ంతాలతో బిడ్డలు బైబిలు సత్యాల ఆధారంగా నిజాయితీగా జీవించాలి. అట్టి ప్రైస్తవ విలువల ఆధారంగా పైకిరాగలవారు ధనయలు. అట్టి ధన్యత్రై ప్రార్థించు అవసరత ఉంది.

వవపవవ

సాక్ష్యం 141. వీ�తీవ ����అస్త్రర్శీఅవ

మేరీ లివింగ�సటన్

కాలము : 1820 - 1862 పరిచర్య : మషనరీ భార్య ""మరణము వరకు నమ్మకముగా నుండుము" ప్రకటన 2:10

మేరీ తన 23వ యేట ప్రముఖ మషనరీగా నున్న డేవిడ్ లివింగ�సటన్ గా]్న కలిసింది. అప్పట్లో రోగిగా నున్న ఆయనను పరామర్శంచింది. 1845లో నన్ను పెండ్లి చేసికొనగలవా అని అడిగిన డేవిడ్ గారి కోరిక అంగీకరించింది. మేరీ జీవితము ఆప్ఫికాలో గొప్ప గురితంపుతో కొనసాగింది. బాధలను ఎదురొకన్నది. ఆమె ఆరోగ్యము లేని స్థితి, విరామము లేని పనులు, అలసటతో కూడిన ప్రయాణాలు, తన భడడ్ల మరణాలనెదురొకనుట, స్థానిక ప్రజల బైదిరింపులు, అడవి జంతువుల ఉ నికి వల్ల భయాలు యివన్నీ చాల బాదించాయి. తాతాకలికంగా పకషవాత రోగిగా బాధ ఎదురొకన్నది. విష కీటకాల బాధ వల్ల సంభవించింది. విష కీటకాల వల్ల శ్రమలు తప్పలేదు. అంతము వరకు భార్య భడడ్లకు భద్రత కావాలని దేవుడిని ప్రార్థించేవారు 6 మంది భడడ్లను పొందుట, పెంచుట, బాధ్యతలలో అనేక ్రశమలైదురుకన్నారు. ఆర్థికంగా సరియైన డబ్బు లేక బాధపేవారు. భార్య భడడ్లపై ప్రేమవున్ననా వారితో

బూదిగంత విశావాస్ వీర వనితలు

161 సరిగాగ గడపలేకపోయేవాడు. వీరందరి శ్రమలకు పరలోకంలో గొప్ప జీవ కిరీటములు ప్రభువు దాచి ఉంచారన్న గొప్ప నిరీక్షణ మేరీకి ఉండి ధైర్యం తెచ్చుకొనేది. మేరీ సహనము, ప్రేమ ఆమె భర్తకిచ్చిన సహకారం చాల గుర్తించదగిన గొప్పగా నుండగా ఆమె విశావాసమీరమనితగా నిలిచింది.

వవపవవ

సాక్ష్యం 142. జీవఎ�ఎ� �బసవ

జైమీమా లాక�

కాలము : 1813-1906 పరిచర్య : గీత రచయిత్రి ""చేయుటకు నీ చేతికి వచ్చిన పనిని శక్తి లోపం లేకుండా చేయుము" ప్రసంగి : 9 : 10

ఎందరో విశ్వాసులు క్రీస్తు రక్తములో కడుగబడి మషనరీలుగా సేవా భారంతో వివిధ ప్రాంతాలకు ప్రయాణమై ఎన్నో శ్రమలు సహించారు. వారిలో జైమమా లాక� ఒక నమ్మకమైన సాక్షిగా హిందా దేశానికి రావాలని చాల యిష్టపేవారు. అనారోగ్యము ఎదురొకనగా ఆమె దర్శనాన్ని నెరవేరచుకోలేని అసహాయురాలయింది. మరోక మారాగన సేవ చేయాలని ఆశ పడింది. ఆమె సండే సాకలు తరగతులలో సువార్త బోధించేది. పేద సేవకులకు వసతి సమకూరచుటకు గృహాలు ని]్మంచేది. ఎన్నో పుస్తకాలు రచించేది. చిన్న పిల్లల గీతాలు చాల ప్రసిది�గాంచాయి. ఎన్నో విధాల ప్రభుని ప్రేమ కనపర్చిది.

అతి తీయని పురాతన గాధలు చదువుటకు తీవ�స ్�వ రషవవ్ ర్శీతీవ శీట ్�వ శీశ్రీస మధురవైనవనే భావముంటుంది. ఆ పాట ఆధ్యాత్మిక ప్రతికలలో ముద్రించబడింది. ఆమె భావాలు, రచనా ప్రజ్ఞ బహిరంగంగా తెలిసికోగలాగరు. ఆమెకు మషనరీ సేవ ఎంత ప్రీతి పాత్రవైనదో ఆమె రచనలే బోదించాయి. ప్రపంచంలో జీవించేవారు ఎన్నో ఆలోచిస్తారు గానీ పరలోక పట్టణం గార్చిన ఆలోచన తెలియని వారెందరో ఉన్నారు. క్రీస్తు ఆహ్వానించే నిత్య రాజ్యవార్సులుగా ఆయనను అందరా రక్షణ ద్వారా ఎలా చేరగలరు? అని ఆమె ఆలోచించేది. ఆమె హృదయ వేదన గ్రహించి ఆమె వలై ఆలోచించాలి, కన్నులైత్తి పైరును చూడాలి. కోయడానిరకవరూ లేరు. నీవు నేను నడుము భగించి సువార్తను చేపట్టి యేసును వెంబడించే భాగ్యవంతులం కావాలి. మాయబడిన ద్వారాలు తెరవాలి. రోగలకు స్వస్థత ప్రార్థనలు కావాలి. జైమమా క్రీస్తు కొరకు చేసిన పనులలో కొన్నయిన చేయుటకు నీవు, నేను సంసిదు�లముకావాలి.

బూదిగంత విశావాస్ వీర వనితలు

162

సాక్ష్యం 143. �బసవఅర �వపవషష�

లారకన్స. రెబ్బకా

కాలము : 1794 - 1854 పరిచర్య : అమెరికా వ్యాపారి హెా;్ర 10:4

""ఎడ్ల యొక్కయు, మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము" అవసరతలే వ్యకుతలకు సమర�తను నేర్పించగలవు. రెబ్బకాక గొప్ప విశ్వాసిగా నుండగా భర్త మరణము ఆమెను కృంగదీసింది. ఎలా జీవించాలో వ్యాపారాలన్నీ ఎలా నడపాలో దికుక తోచలేదు. అందరు ఆశ్చర్య పే రీతిగా ఆమె అందలవెుకికన పరిసి�తులకు చేరి అందరినీ ఆశ్చర్యపర్చింది. అది 1825 సంవత్సరము ఫాక్స్ భక్తుని అనుచరురాలు గనుక 5వ భడడ్ గర్బువతిగా నుండగా భర్తను కోలోపయింది. పెద్ద సీటలు కంపెనీకు అధిపతిగా నుండి ఎందరినో పోషించేవాడు. ఆవెుభర్త పెన్సిలేవానియాలో పెద్ద సీటలు కంపెనీ యజమానిగా నుండి మరణ పడకపై నుండి భార్యను కోరిన అఖరు కోరిక ఏదనగా ""రెబ్బకాక, నీవు నా సేవకు చాల సమర్థవంతమైన సహకారిగా నున్నావు. నా తర్వాత నా యిల్లు భాధ్యతలన్నీ నీవే తీర్చాలిసువా! యీ రాతిగా అడిగిన భర్త కోరికను మన్నించి ఆమె తన కరతవ్యాన్ని అతి చాకచక్యంతో నిర్వాహించగలిగంది. మల్లు పనివారు పసీత పనులన్నీ చేయలేదని నమ్మకము లేక మల్లు విడచి వెళ్ళు ప్రయత్నములో నుండగా మీరు నా సమర్థత పరీక్షించి చూచుకొని, నమ్మకము లేనిచో వెళ్ళవచ్చునని తెలిపంది. యింటి పనులు చూచుకొనే సామాన్య పసీతలో ఎంత గొప్ప సమర్థత, ప్రజ్ఞ వుందని చూచి, ఆమె జ్ఞానముతో చేయు నిరణయాలను చూచి ఆశ్చర్యపడ్డారు. ఆమె సామరా�్యనికి కీలక భావము యెహోవా యందు భయభక్తులు కలిగయండుటయే జ్ఞానమునకు ఆధారము. యీ వాగా�నములన్నీ ఆవెుయందు నెరవేరాయి. ఎన్నో ఆటంకాలు అవరోధాలన్నీ ఎదురొకని ధైర్యాన్ని చూపింది. 9 సంవత్సరాలలో భర్త చేసిన అప్పులన్నీ తీర్చిసింది. దేవుడు నమ్మదగినవాడు. బైబిలులో గొప్ప వాగా�నాలున్నాయి. నేను నీకు తోడైయున్నాను. నిన్ను విడువను ఎడబాయను. నీ ప్రార్థనలు ఆలకిస్తాను. నీవు నడువ వలసిన త్రోవ చూపిస్తాను. నీకు మారగదర్శగా మారగవై యుంటను. నిన్ను నిత్యరాజ్యవార్సు*్న చేస్తాను. ఈ వాగా�నాలన్ని యిచ్చి నడిపించిన దేవుని హాస్తా*్న పట్టుకొని రెబ్బకాక విశావాస్ వీర వనితగా సాగి కావలసిన ధైర్యాన్ని పొందింది. నీవు, నేను ఆయన వాగ్దానాలపై ఆధారపడి భయభక్తులతో జీవిసేత విశావాస్ వీరులము కాగలము.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

163

సాక్ష్యం 144. ఖ�్��తీ�అ� హశీఅ దీశీతీ� �బ్�వతీ

కేథారీనా పఘన్ బోరా లాథదర్

కాలము : 1499-1552 పరిచర్య : మతోదా�రకుని భార్య ""నరుడు ఒంటరిగా నుండుట మంచిదికాదు" ఆది 2:18

మన ఆలోచనలైన్నో వుండవచ్చు. దేవుని నిరణయాలు మన పట్ల వివిధ రీతులుగా నుండవచ్చు. అవి మార్చుట్రవరి తరమా కాదు. కాధరిన్ గొప్ప సాక్షిగా జీవించింది. మొదట కాధలిక� నన్గా కన్యాజీవితానికి అంకితము చేసికొన్నది. తర్వాత మారిటన్ లాధర్ గారి భార్యగా గొప్పసేవ చేసింది. ప్రపంచాన్ని తల్లక్రిందులుచేసి శిష్యుల వలై మతోదా�రణ ఉ ద్యమములో ప్రముఖ పాత్ర వహించిన మారిటన్గారి భార్యగా చాల సేవ చేసి సహకారాన్ని అందించింది. ఆయన చరిత్రలో మారిటన్ భార్యగా యింటి పనులన్నీ నిర్వాహిస్తూ భోజనం సమకూరచుట వస్తులన్నీ చూచుటతో చాల చాకచక్యాన్ని తెలివిని కనపర్చిది. ఆమెను అభినందిస్తూ "" నాభార్య నన్ను నా అవసరాలను కనిపెట్టి చూచుకుంటా, యింటి పరివారాన్ని, పొలాన్ని పచ్చిక పొలాన్ని, ఆవుల అమ్మకా*్న సమర్థతతో చూచుకుంటా, యివన్నీ పనులు చూస్తూ మధ్యలో బైబిలు చదివి ధ్యానించి ప్రార్థించేది. ఈ రీతిగా సమయాన్ని సదివానియోగపరచు సమర�న ఒక గొప్ప ధన్యత" అని పొగిడేవాడు ఆమె ఎన్నో ప్రశంసలు, పొగడతలు అందుకున్నది, కొన్ని నిందలు, విమర్శలు ఆమెకు తప్పలేదు. గతంలో నన్గా వాగ్దానం చేసి కన్యకగా జీవిస్తానని తెలిప దేవుని ముందు ప్రమాణము ఉల్లంపఫించి పెండ్లి చేసికొన్నదన్నారు. ఎన్ని అవమానాలు, అపవాదు లైదురొకన్నను వారి విశావాస జీవితము తొట్రిల్లలేదు. లాధరు వయససు 41 సంవత్సరాలుండగా 26 సంవత్సరాలు వయససులో సహాకారిగా నిలిచి, ్రశవించి, 6 మంది భడడ్లను సంరక్షించి మంచి గృహిణిగా జీవించింది. భర్త ఎదురొకన్న నిరుత్సాహాలలో ఆమె చాల ధైర్యపరిచి, వారి యింటిని సందర్శంచే అతిధులకు మంచి ఆతిధ్యాన్నిచ్చి ఎన్నో అభినందనలందుకున్నది. ఆమె మంచి ప్రైస్తవ విశ్వాసము గలదై దైవ సేవలో ప్రముఖ పాత్రవహిస్తూ భడడ్ల తల్లిగా, మంచి భార్యగా, మంచి అతిధ్య మచ్చే ఇల్లాలిగా వరి�ల్లింది. ఎందరో పసీతలు చిన్న పనులుకూడా సమర్థవంతంగా చేయుటకు విసుగుదల చూపుతారు. ప్రేమతో యిష్టతతో చేయలేరు. జీవితం వీర విశ్వాసిగా మాదిరిగా నిలిచి చిర్స్మరణీయురాలయింది.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

164

సాక్ష్యం 145. వీ�తీవ �వశీఅ

మేరీ లైయున్

కాలము :1797-1849 పరిచర్య : మషనరీ ""నేను మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటిని మీరు రగైకొనవలైను" దీవాతి 11:9

ఎందరో ఎన్నో రీతులుగా క్రీస్తును ప్రేమించి సేవరూపంగా ఆ ప్రేమను కనపరచువారైయుంటారు. ్రశమపడతారు. ముఖ్యంగా 19వ శతాబ్దము ఆరంభంలో పసీతలు విద్యను సీవాకరించుటకు చాల ్రశమనెదురొకన వలసి వచ్చింది. ఆమె పసీతలకు విద్య నేర్పించుటకు యితర విశావాస పసీతలకు భక్తితో తరీపుదు చేయవలసి వచ్చేది. టీచర్లుగా సువార్త సమర్థవంతంగా బోధించుటకు నేరపది. ప్రపంచములో అందరూ క్రీస్తును గార్చి తెలసికోవాలని ఆశతో ప్రార్థించి వారిరకై ్రశమంచాలని కోరది. 1830లో విద్యార్థుల కొరకు కాలేజీ సా�్రించ దలచి కుదరనందన నిరుత్సాహాపడింది. ఎవరి వద్ద నుండి సొవ్ము సీవాకరించలేదు. ఇంతలో ఆమె ఆరోగ్యము కీషణించింది. 1837లో పసీతలకు ప్రత్యేకంగా వేదాంత విద్య నేర్పించే సంస్థను సా�్రించాలని ఆశించింది. ఎవరి వద్ద ధనము లేదు. ఆర్థిక పరిస్థితి సరి అయిన తర్వాత ఏదైనా కార్య్రకమాలు చేసికోవచ్చునన్నారు. అంతలోనే ఆమె ఆరోగ్యము కీషణించి నందున త్వరపడి తాను చేయదలచిన పని చేసేసింది. కొందరి పసీతలతో పసమనరీ ఆరంభించి వీరిని ఉజ్జీవంతో ప్రోత్సహించి దేవుని కొరకు జీవించే వారిగా సిద�పరచుటకాశించింది. వీరికి బోధించే టీచర్లకు తరీపుదులో ధన్యత పొందింది. ఎన్నో ్రశమలకోర్చింది. ఆమె సేవా పఘలితంగా చాలమంది పల్లెటారి ప్రాంతాలకు తరలి వెళ్ళి బోధించుట ఆరంభించారు. 12 మంది పసీతలు వివిధ ప్రాంతాలలో మషనరీలుగా గణనీయ సేవలు చేసారు. ఆమె ప్రభువును చేరు సమయానికి ముందుగా 70 మందిని విదేశాలలో మషనరీలుగా తర్బీదు నిచ్చు ప్రతిభ పొందింది. బైబిలు సత్యాలను యితరులకు తెలియజేయుట చాల విలువైన పద్దతి. కొందరు సత్యాలు నేరచుకొనుటకు సిద�పడగా, కొందరు క్రీస్తును పొలి జీవించుటకాశిస్తారు. కొందరు ఆ్రశమాల ద్వారా అనాధల సేవ చేయగలరు. కొందరు వైద్య పరీక్షల ద్వారా పేలను ప్రేమిస్తారు. వారి జీవితాలే ప్రతికలుగా నిలుస్తాయి. ప్రతి విశ్వాసి జీవితములో అన్ని వయససుల వారు, విభిన్న రీతులలో క్రీస్తు పరిచర్య చేయుటలో పని కలిగయండుట ప్రభువు ఆశయము. మేరీ జీవితము గొప్ప సేవ చేయుటలో నిమగ్నమగుట ద్వారా గణనీయ సేవ చేయగలిగ బూదిగంత విశావాస్ వీరమనితగా నిలిచి సాక్షిశ�షురాలయింది.

బూదిగంత విశావాస్ వీర వనితలు

165

సాక్ష్యం 146. జుశ్రీవ�అశీతీ వీ�షశీఎపవతీ

ఎలినోర్ మాకొబంర్

కాలము : 1801-1840 పరిచర్య : సంఘసా�పన ఎపెఫస్సీ : 6:10

అమెరికాలో నున్న చిన్న దీవాపాలలో ఒక ప్రాంతంలో వింత తెగవారు నివసించేవారు. ఒజిబావా ఇండియన్లు అనే పేరున మచిగన్ ప్రాంతంలో జీవిస్తారు. వారికి సువార్తనందించాలనే ఆశతో ఎలినోర్ మకొంబర్ నియమంచబడింది. కాని ఆమె ఆరోగ్యము కీషణించింది. కొంత కాలము తర్వాత బర్మాలో మషనరీ సేవల్రై సిద్దపడింది. బర్మాలో మారుమాల ప్రాంతాలకు వెళ్ళమన్నారు. డాంగ� యాన్ ప్రాంతంలో సేవ చేయాలంటే భాష

(ణశీఅస్త్ర వ��అ) తెలియదు. ఆ ప్రాంతం వారు త్రాగుబోతులు, వ్యభిచారులు. ముందుగా బాధపడిననా ధైర్యము తెచ్చుకొని కొన్ని నెలల తర్వాత ఇరవై మంది సరభయలతో చిన్న సంఘమేరపడింది. అతి దారుణ హింసలలో దేవుని దాసురాలిగా నవయుగ పసైనికులము మేమేనని నిలిచింది. ఆమెను యింటిలోనే బంధించి సజీవ దహనంచేయదలచారు. ఆమె బర్మా భాష నేరచుకోవాలని చాల ప్రయత్నాలు చేసింది. ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఆరాధనా, ప్రార్థనా సమావేశాలు ఆరంభించింది. సమీపములోనున్న విభిన్న తెగలవారికి బోధించుటకు తరీపుదు నిచ్చింది. విశ్వాసులను ఉజ్జీవ పరిచింది. ఒంటరిగా వ్యతిరకతలనెదురొకని హింసలను సహిస్తూ విజేతగా నిలిచి క్రీస్తు సహవాస సంఘాలను ఏరపరచింది. ప్రార్థన చాల శక్తి గలది. యుదో�పకరణములు వాడి విశ్వాసి విజేతగా జీవించాలి. ప్రార్థన, వాక్యము, పరిశుద్ధాత్మ, కన్నీరనే, ఆయుధాలు నీవు, నేను వాడి క్రీస్తు విశ్వాసులముగా నిలుద్దాము.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

166

సాక్ష్యం 147. ళ��అ్ వీ�తీషవశ్రీశ్రీ�

పసయింట్ మారర్సల్లా

కాలము : 325-410 పరిచర్య : పురాతన ప్రైస్తవ విశ్వాసి

"" నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష�్యలైయుండి సత్యమున గ్రహించెదరు" యోహాను 8:31,32.

గొప్ప కుటుంబంలో, ఎన్నో సంపదలతో నున్ననా క్రీస్తును ప్రేమించి సేవకు సమయాన్ని సందను సమర్పించిన భక్తులు త్యాగపూరిత జీవితాలు ఎన్నదగినవి. అట్టి ధనయలలో మారర్సల్లా ముఖయరాలు. కొన్ని శతాబ్దాల క్రితము క్రీస్తు ప్రేమకు దాసురాలైంది. ఆవెుగొప్ప పేరున్న రోమన్ కుటుంబంలో సంపన్న కుటుంబంలో ప్రముఖుల యింటిలో జన్మించింది. భక్తిగల కొందరి సన్నిహితుల విశావాస జీవితం ద్వారా ప్రభావితవైనది. భర్త ఎకుకవల కాలము జీవించలేదు. భర్త మరణించిన తర్వాత ఒంటరిగా మగిలింది. క్రీస్తును అధికంగా ప్రేమిస్తూ అనుచరురాలైంది. ఆమె యిల్లు క్రీస్తు కేంద్రిత కుటుంబంగా మార్చి బైబిలు ధ్యానము చేసే స్థలంగా మార్చుకున్నది. గొప్పవారైన పసీతల వస్రతధారణ సిలుకబటటలతో చాల ఆడంబరంగా వుండేది. నగలు వజ్రాలు పొదిగినవి వాడేవారు. ముఖాలపై చెరగని మేకప్ ఉండేది. బానిసలు వారి వెంట వుండేవారు. కానీ ప్రభుని ప్రేమను రుచి చూచాక క్రీస్తుని గార్చి తెలిసికొన్న తర్వాత ఆమె సాదాసీదా వస్ర్తాలు ధరిస్తూ మట్టిరంగు వస్ర్తాలు ధరించేది. వారంత గుర్రాలపై ప్రయాణించేవారు. వారి సంపద పేదల కందించేవారు. ఆమె దగ్గర బైబిలు స్టడీ చేసే ఒక పసీత ఆ ప్రాంతంలో ప్రప్రధమంగా ఆసప్రతి నెలకొలిపంది. ఆమెక్రీస్తు కొరకు చాల గొప్ప కార్యాలు చేసింది.

ఆవెుక్రీస్తు ప్రేమను బట్టి ప్రభువు కొరకేదైనా చేయదలచింది. అశోకుడు చరిత్రలో ఎన్నో ఘనకార్యాలు చేసాడన్న రీతిగా రుావెు గొప్ప పనులు చేసి ఘనత పొందింది. ఆమె ఆ పట్టణానికి వెలుపల ఒక యిల్లు తీసికొని దానిని ప్రార్థనా స్థలంగా మార్చింది. కేవలము ప్రార్థన బైబీలు ధ్యానము, పాటలు పాడుట, పేదవారికి సహాయ పడుట, యిట్టి పుణ్యకార్యాలు చేసింది. బైబిలు సత్యాల కరప్రతాలు అనేకులు చదువుటకు ముద్రించి పంచిపెటాటలి. బైబిలు సత్యమైన వారత గలది. ఆమె అనేకులకు సువార్త అందించే సదుపాయం కలిగంచింది. దైవచితాతన్ని నెరవేర్చిన వారిని ప్రభువు గొప్పగా దీవించి ఆయన కొరకు ప్రత్యేకించుకుంటారు. మర్సెల్లాను, ఆమె పరిచర్యను ప్రభువు చాల దీవించి అనేకులకు ఉపకారిగా వాడు కున్నారు. నిన్ను నన్ను కూడా చాల యిష్టతలో వాడుకొని విశావాస్ వీరమనిత*్న చేయు దేవుని స్తుతించాలి.

బూదిగంత విశావాస్ వీర వనితలు

167

సాక్ష్యం 148. జ�్�వతీ�వఅవ వీ�తీర��శ్రీశ్రీ

కాధరిన్ మారర�ల్

కాలము : 1914-1983 పరిచర్య : గ్రంధకరత

""మీరాయనను చూడక పోయినను ఆయనను ప్రేమించుచున్నారు." 1 పేతురు 1:8

దైవ సేవ చేయు విశ్వాసులుగా మారుటకు పుస్తక పఠనము ఆధారముగా నున్నవారున్నారు. సహవాసము లేని సమయాల్లో స్నేహితులే పుస్తకాలుగా నిలుస్తాయి. అట్టి వాక్యానుభవంతో విశ్వాసిగా మారిన వార కాధరిన్. ఒకపుస్తకము ద్వారా పాస్టు పీటర్ మార�ల్తో పరిచయము పరిణయంగా మారింది. మంచి జయ జీవితము జీవించగల దంపతులయయారు. తల్లిగా దీవించబడింది. 3 సంవత్సరాలు ఆమె అనారోగ్యంతో బాధపడింది. }పిరితితతులలో బాధ అనుభవించింది. అసహాయ స్థితిలో పడకకు పరిమతమయింది.

మంచము పట్టిన స్థితిలో దేవుని సన్నిధి కోరింది. ఆమె ఆరోగ్యములో మారుపరాలేదు. ఆమె విశ్వాసము నిలబైట్టుటకు చాల ్రశమపడింది. శాంతికి దూరమైంది. ఆ పడకలో మంచి పుస్తకాన్ని చదివింది. గొప్ప ప్రభావాన్ని పొందింది.

సంతోషకరమైన జీవితానికి ప్రైస్తవుని (ు�వ జ�తీ�ర్��అర రవషతీవ్ శీట � న���వ ��టవ) రహస్యము దీని రచయిత పేరు హేానా విటాల్. బాహ్యా పరిస్థితులను బట్టిగాక అంతరంగంలో శాంతి లభంచే పద�తిని కనుగొన్నది. అది జీవజలాల ఫ�ంటై�న్గా నున్న క్రీస్తేనని నమ్మింది. భావ్రోదేకాలతో కాక దేవుని చిత్తం పై ఆధారపడితే అదే ప్రైస్తవ జీవితమని నమ్మింది. ఆమె విశ్వాసము బలపడింది. ఆరోగ్యం పొందింది. నీ గండెల్లో క్రీస్తుపట్ల విశ్వాసముంటే ఏ వివాదవైనా, అనారోగ్యవైనా అధిక వించగలము. గొప్ప విశావాస్ వీరుల జాభతాలో చేరగలము. హల్లెలూయా.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

168

సాక్ష్యం 149. జ���శ్రీశ్రీ� ణ. వీ�తీ్�అ

సివిల్లా డి. మారిటన్

కాలము : 1860-1948 పరిచర్య : గీత రచయిత ""మీరు భయపడకుడి" మత్తయి 10:29

దేవుని విశ్వాసులంతా ఎల్లపుడా ఆనందంగా ఉంటారు. పౌలు చెప్పిన మాట అదే మరలా చెపుదును (ఫిలిప్పీ 4:4) ఆనందించండి. సివిల్లా మారిటన్ తన స్నేహితులను దర్శించినపుడు వారిద్దరూ జారెడు కుర్చీలలో జీవిస్తూ ఎల్లపుడా ఆనందంగా కనిపంచగా ""మీర రీతిగా యింత బాధలో ఆనందంగా జీవించగల్గుచున్నారు? అని ప్రశ్నించింది. డాలిటిల్ దంపతులు గతంలో చాల ప్రతిభ గల వ్యాపారస్తులుగా నుండేవారు. ధైర్యంతో జీవించేవారు పిచచుకలను కాపాడి సంరక్షించే దేవుడు మమ్ములను కనిపెట్టుచున్నాడని తెల్పారు. ఆమె పద్యా రచయితగా ఆమె భావాలు చాల ముచ్చటగా నుండి అనేకులు ఆనందించేవారు.

ఆ మాట ఆధారంగా మంచి పద్యాన్ని రచించింది. గాభ్రయేలు గారు ఆ పదాలకు రంగు పెటాటరు. బిల్లీ గ్రహెాం గారు విాటింగులలో ఎధెర్ వాటరు గారు పాడారు. నీనెందుకు విచారించాలి? నీలి నీడలు నన్ను ఆవరించగా యేసు వైపు చూస్తాను. నా గండె ఒంటరితనంలో నున్నపుడు పరలోకాన్ని గార్చి ధ్యానిస్తారు. ఆయన నా భాగమై యుందురు. నేను నిరంతరం కనిపెట్టి ఆదరించే ే్నేహితుడై యున్నాడు. పిచ్చుకను కాచు దేవుడు నన్ను మరువగలడా? ఆయన కనిపెట్టి చూస్తారు. పిచ్చుక ఖరీదు చాల స్వల్పమైనది. ఒక పిచ్చుక నేలరాలిననా దేవునికి తెలసతుంది. నీవు నేను పిచ్చుక కంటే ్రశ�షుటలమే. నిన్ను స్నేహితులు తృణీకరించి ఒంటరివాడవు కావచ్చు అనామకునిగా గురితంపులేని జీవితం జీవించవచ్చు. ప్రభు మంచి స్నేహితుడుగా నీకున్నాడని నవ్ము.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

169

సాక్ష్యం 150. వీశీఅ�ష�

మోనిక

కాలము : 331-381 పరిచర్య : భక్తుడైన అగసీటన్ తల్లి ""ఎడతెగక ప్రార్థించండి" లాకా 18:1 ఎన్నో తరాల క్రితము జన్మించి నేటికి చిర్స్మరణీయుడైన పునీత భక్తుడు అగసీటన్ తల్లి వెానికను గార్చి చరిత్ర ద్వారా గొప్ప పవిత్ర భక్తురాలిగా పరిచయము కాగా, పరిపక్వత గల ఆధ్యాత్మిక శక్తితో అచంచల విశ్వాసిగా పేరు పొందింది. పరిశుద్ధ జీవితాన్ని జీవించి తన భడడ్రై కన్నీరు కార్చింది. తన భడడ్ తల్లిగా ఆమె మాట పట్టించుకొనకు దారమయినందుకు దు'ఖంతో ప్రార్థించేది. వ్యర్థంగా జీవిస్తూ నిర్లకషభావంతో నున్న అగసీటను గార్చి అనేక సంవత్సరాలుగా ఏడ్చి ప్రార్థించిన భారవై ప్రార్థనలు దేవుడు గురతుంచుకున్నారు.

ఒక రోజు అతనికి దేవుని స్వరము వినిపంచింది. "" బైబిలు తీసికో చదువు" వెంటనే రోమా ప్రతిక తీసి చదవాలనే ప్రేణ కలిగంది. ఆమె ప్రార్థనల పఘలితంగా గొప్ప రక్షణ భాగ్యాన్ని పొందిన వెంటనే రచనలు చేయసాగాడు. ఆయన రచనలలో "" నాతల్లి కన్నిటి ప్రవాహంలో నేను కొట్టుకొని పోయి ఒడడు చేరానని సాకషమచ్చాడు. ప్రైస్తవ పసీతకి ప్రార్థనయే అతి బలమైన ఆయుధము. కొన్నిసార్లు ఎంతటి బభకుతల్రైనా ప్రార్థనలకు జవాబురాకపోవచ్చు. మెలకువగా నుండి ఎడతెగక ప్రార్థించు భారంతో ప్రార్థించాలి. బిడ్డలు రక్షణ పొందక, వేదనతో తల్లులుగా భడడ్ల్రై ప్రార్థించు వారికి అగసీటను తల్లి మోనికా మారగదర్శకాగలదు. నిరీక్షణతో ప్రార్థించాలని ఆమె నేర్పించిన పాఠము. సీవాకరించి ఆదర్శ తల్లులుగా నిలవాలి.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

170

సాక్ష్యం 151. వీ�తీవ ణశీతీవ

మేరీ డోర్

కాలము : 1918-2004 పరిచర్య : మషనరీ ""పరలోకములో నుండి ప్రభువు దిగివచ్చును" 1థెస్స 4:16

దైవా�్ఞలను పాటించిన ఏ వ్యక్తి వ్యర్థ జీవితం ఎదురొకనలేడు. తప్పక విశ్వాసిగా మారగలదు. ఒక పసీత టి.వి పోగ్రాములో నున్న సందేశానికి ప్రభావితమై ఆ మాటలు విన్నది. ఆ వ్యక్తి మేరీ కాగా ్రపొడయాసర్ హాలివుడ్లో ప్రసిది�గలవాడే. ప్రతి 15 నిమషాలలో ఒక్కొక్క ఆజ్ఞను ప్రతి ఆజ్ఞను పాటించుట నేరచుకో. యీ మాటలు చాలప్రభావితం చేసాయి. ఆ రోజు మొదలుకొని ఆమె ఆస్తిని వెచ్చించి మంచి ప్రసంగాలు చెప్పిన వారికి బహ�మతులను ప్రకటిస్తూ వెండి, బంగారు విగ్రహాలను బహ�కరించి గౌరవించి సన్మానించసాగింది.

అమెరికాలో నయాయారుకలో గతంలో నున్న రగైడ్ పోస్టు వ్యయసా�పకుడైన నార్మన్ విన్సంట్ పీలే భార్య రాతు గారిక రాయు రోజర్స, డేల్ ఇవాన్స్, సీటల్ అలైన్ మరియు జేన్మీడోస్ వీరందరికీ మంచి బహుమతి లభించింది. ఆమె వ్యక్తి గతంగా కొంత బాధ విచారం దాగియున్ననా మంచ్రిై పోరాడింది. 1969లో ఆమె భర్త మరణించాడు. 5 మంది పిల్లలను పెంచు బాధ్యత వారిపై పడింది. ఎన్ని బాధలున్నా ప్రైస్తవునికి నిరీక్షణ ఉండాలని ఆమె బోధించింది. దేవుడెల్లపుడా కనిపెట్టి చూస్తూనే వుంటారు. నిరాశకు ఎన్నడా తామవవారాదని ఆమె ధైర్యం తెచ్చుకుంది. ఆమె ప్రధమ పుత్రుడు డెన్నీ 23 సంవత్సరాలోనె పడకలోనె మరణించాడు. ఆకుటుంబానికి ఆదరణ కావాలి. బైబిలు ధ్యానాలు, వాగ్దానాలు ఆదరణ నిచ్చాయి. మరణమైనా హింస అయినా ప్రభువు ప్రేమ నుండి ఎవరూ ఎడబాపలేరని నమ్మి అట్లు భక్తులను ప్రోత్సహించు సేవలో కొనసాగింది.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

171

సాక్ష్యం 152. వీ�తీవ వీవశ్రీవశీస దీవ్�బఅవ

మేరీ మాక�ల�డ్ బైతాన్

కాలము : 1875 - 1955 పరిచర్య : మషనరీ

""మసియ దగ్గరకు వచ్చి భతానియకు వెళ్ళుటకు ప్రయత్నంచేసిరిగాని యేసు యొక్క ఆత్మవారిని వెళ్ళ నియ్యలేదు" ఆపో 16:7

మేరి మాక�ల�డ్ అమెరికాలోని దకిషణ కారో�నాలో జన్మించింది. 17 మంది తోబుట్టువులున్న గతకాలపు బానిసకుటుంబంలో పెరిగింది. ఆమెలో మషనరీగా జీవించాలన్న తపన బాల్యం నుండి ఆమెను వెంటాడేది. ఆప్ఫికాలో సేవ చేయాలని ప్రయత్నించి రెండు సార్లు విపఘలమయింది. ఆమె తన ఆశయం వదులుకోక మూడీ బైబీలు పాఠశాలలో వేదాంత విద్యాలయంలో చేరి బైబిలు జ్ఞానము పొందింది. ఆవెునిరుత్సాహాపడక నిరాకరించబడిన మషనరీ సేవను గార్చి ఆలోచించి ఎదో రీతిగా మరొక ప్రత్యేక ప్రణాళ్ళక సిద్ధం చేసికోగలిగంది. ఆప్ఫికన్ అమెరికన్ విద్యార్థులకు పాఠాలు నేర్పించుట ఆరంభించి 1904లో డేటోనా నార్మల్ మరియు ఇండస్రీటయల్ సాకలు కేవలము బాలికల్రై సిద్ధం చేసింది. నల్లజాతి బాలికల డిగ్నిటి కాపాడాలని తలంచి నిలబైట్టే ప్రయత్నం చేసింది. 1936లో ్రఫాంక్లిన్ రాజ్వెల్ట ఆమె ప్రతిభను గుర్తించి పప్రసిడెని�యల్ సలహాదారునిగా జాతీయ యువజన ఆడ్మిన్రిషేటటరుగా నియమంచారు. ఆమె పొందిన పదవిని బట్టి ఆనందించింది. ఆమె వలై జీవితంలో అవమానలైన్నో పొందిన వారిని సీవాకరించి వారికి ధైర్యాన్ని అందించేది. ఆశావాదిగా క్రమమైన బైబిలు చదివే పరిజా�నంతో మంచి నిబ్బరంతో, గొప్ప పదవిరకై కాంక్షించి ప్రార్థన ద్వారా పొందింది. మాసిన తలుపులు నిరుత్సాహాన్ని కలిగంచక, దేవుని ప్రణాళ్ళక తెలిసికొనే ప్రయత్నం చేస్తూ మరొక మార్గము దేవుడే చూపగలడని నిరీక్షించాలి. నిరాశలో నిరీక్షణ చూపిన మేరీ జీవితంలో ఆశావాదం ధైర్యంగా ప్రతి విశ్వాసి జీవించాలని మేరీ సాక్ష్యం సాపుర్తినిస్తుంది.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

172

సాక్ష్యం 153. ళబవ వీషపవ్�

సా వెక�బైత్

కాలము : 1830-1893 పరిచర్య : మషనరీ ""ప్రతి మనిషికి బోదించుచు ఆయనను ప్రకటించుచున్నాము" కొలస్సీ 1:28,29

ఒక్కొక్క విశ్వాసికి దేవుని కొరకు ఒక్కొక్క పద్ధతిలో దేవుని సేవ చేయడానికి కుతూహలం కల్గుతుంది. స్థానిక అవెరకన్లకు ప్రత్యేక పద్ధతిలో సేవ చేయదలచింది. ప్రత్యేక ప్రార్థన దేవుని ద్వారా దర్శనము పొంది సమీపంగా నున్న ప్రాంతాల్లో కొందరికి సేవ చేయుటకు తరీపుదునిచ్చింది. 1870లో ఒరిగన్ ప్రాంతంలో ఒక తెగ వారికి సువార్త బోధించాలని, వారికి పరిచర్య చేయలని కోరుకున్నది. ఆమె చేయు ప్రసంగాల అంశము అపోసతలుల ఆసక్తి కొందరు యువకులకు తరీపుదు నిచ్చి 4,5 సంవత్సరాలలో వేదాంత కోర్సు నేర్పించుటకేరాపట్లు చేసింది. 1890 నాటికి మాడింట రెండు వంతులు ప్రభుని రక్షకునిగా సీవాకరించారు. ఆమె ఆదర్శము ఏమనగా అందరా నిత్యత్వంలో క్రీస్తుతో జీవించాలని ఆశించింది. అందుకే తన వరకు ఆత్మీయంగా బలపడి తృప్తి పడలేదుగాని అనేకులు దైవిక జ్ఞానంతో బైబిలు సత్యాలు నేరచుకోవాలి, అవన్నీ అందరు యితరులకు బోదించగల సమర్థులు కావాలని తపించి శ్రమించింది. ఆమెకు దర్శనము ఏముందో అది నెరవేరచుకొనుటలో గొప్ప కృషి, దృడిడ సంకలపము కలిగ పూర్తి చేసి దేవుడు బభళానమ్మకవైన మంచి దాసురాలా అని ప్రశంసిస్తారనే నిశ్చతతలో నిలిచింది. నీజీవితంలో నీకు దర్శినముందా? దానిరకై గురిచూచి ్రశవించుచున్నావా? లేనిచో నేడే ఒక దర్శినమురకై ప్రార్థించు. దానిని పూర్తి చేసే వరకు విశ్ర్మంచరాదని తెలసుకో.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

173

↑ పైకి / Back to top