Chapter 19 of 20

సాక్ష్యాలు 238–251

బూదిగంత విశావాస్ వీర వనితలు

270

సాక్ష్యం 238. జశీతీతీ�వ్వఅ దీశీశీఎ

కోరీ టైన్ బావ్

కాలము : పరిచర్య : రచయిత, సువార్తికురాలు ""నేను నిన్ను జా�పపకము చేసికొనుచున్నాను" కీర్తనలు : 42:6

ప్రపంచమంతా గుర్తించిన సేవ చేస్న కోరి టైన్ బావ్, ఆమె సోదరి బైట్సీ నాజీల బైలులో రామన్ బ్రాక� జైలులో 96 వేలమందితో పాటు

(���వఅ దీతీబషస) చిత్రహింసలు అనుభవించారు. రెండవ ప్రపంచయుధ� కాంలో యాదుల శ్రమల్లో ఆదరించి చాల అన్యాయాన్నీ సహించింది. సోదరి బైట్సీతో కలసి చాల కష్టాలు పడ్డారు. ఆమెతో పాటు కుటుంబీకులంతా చాల బాధలు పడి చివరకు మరణం చేరారు. కోరీ, చెల్లి మరణం తర్వాత బ్రతికింది. చెల్లి కోరినట్లు సేవ, సాక్ష్యం ద్వారా బూదిగంతాలు సంచరించింది. ఆమె బలహీనులను నిరాశాపరులను ధైర్యపర్చిది. బాధించిన గార్డు కనిపంచిగా క్షమించి క్రీస్తు విజేత అని మనససు సి�రపరచుకొని క్షమ ప్రేమ చూపింది. కోరి, ఆమె చెల్లి చూపిన సహానములు వరిణంచలేనివి. ఆమె ఒక చెంప కొట్టిన వారికి రెండవ చెంప చూపించాలనియు, హింసించిన వారిని క్షమించి ప్రేమించాలని క్రియారూపంగా నేర్పింది. ఒకసారి కరచాలనము చేసిన వ్యక్తిని తేరిచూడగానే ఒక్కసారిగా గతం జా�పకవెుిచ్చింది. అతను మయానిచ్ప్రాంతములో కనిపంచాడు. అతనెవరో కాదు. కోరీ, బైట్సీ యిద్దరూ జైలులో నుండగా గార్డుగా నుండేవాడు జైలులో శ్రమల పాలు చేసిన గార్డు ముఖం చూచిన వెంటనే బైట్సీ పాలిపోయిన ముఖం కనిపంచింది. ఎలా స్పందించాలో అర్థం కాని స్థితిలో నుండగా ""కోరీ గారు, మీరెంతగా ప్రసంగించారో తెలుసా" అని అభినందించాడు. ఒక్కసారిగా క్షమించలేని ఆగ్రహం గండెల్లో నుండి పొంగి పొ]్లంది. ""యేసు నేను ఎందుకో కషవించలేకపోతున్నాను నాకు మీ సహాయము కావాలని" ప్రార్థించింది. నెమ్మదిగా తేరుకొని చేయి చాచి కరచాలనం చేసింది. భయంకర భీబభత్సాన్ని, హింసను భరించిన కోరీ, తనలోనున్న ఆగ్రహము, పగ, ఆమేశము అంతటినీ దిగమ్రంగుకొని క్రీస్తు సువార్తను ఎన్నో వేలమందికి విలువైన సాక్ష్యాన్ని తెలిప ఆశ్చర్యపర్చింది. ఎంతో లోతైన కన్నీటిలోయనుభవంలో నుండి లోతైన నిండైన ప్రేమ చూపేవారు క్రీస్తు తప్ప మరెవరంటారని, క్రీస్తే విజేత అంటా బహిరంగంగా వేదికలలో విశ్వావిద్యాలయాలలో ట�ను హాలులో, చర్చి ప్రాంతాల్లో క్రీస్తు కొరకు సాక్ష్యమిచ్చింది. ఎల్లపుడా యితరులకు

బూదిగంత విశావాస్ వీర వనితలు

271 మేలు చేయుటకే ఆలోచించేది. గతంలో అనుభవించిన చేదు అనుభవాల్లో ఏమ మంచి లేదు గాని ఎల్లప్పుడూ పసైతాను బైదరిస్తూనే వుంటుంది. జీవితమంతా తలపట్టుకొని ఏడ్చి నిరాశలో వుండాలని పసైతాను పన్నాగవైయుండగా అది విశ్వాసికి తగిన అనుభవం కాదు. ప్రభువు ప్రతి హీనసి�తికి తారుమారు చేయగలడు. నిరాశలన్నీ ఆశావాదంగా మార్చగలడు. గొప్ప ఉన్నత స్థానంలో ఘనపర్చగలడు. బూదిగంత విశావాస్ వీరమనిత కోరి గొప్ప ధన్య వనిత.

వవపవవ

సాక్ష్యం 239. �ర�పవశ్రీశ్రీ� ు�శీపబతీఅ

ఇసరైల్లా తోబర్న

కాలము : 1840-1901 పరిచర్య : మషనరీ ""కాపరిలేని గొ�ై�లపై కనికర్పెను" మత్తయి 9:36

అనేక మంది విదేశ్యులు ఇండియా విచ్చేసి గొప్పసేవ చేయగల్గుటను బట్టి ఎందరో పసీతలు విద్యావంతులు కాగలాగరు. ఇపస్బల్లా తో బర్న అన్నయ్య ఇండియాకు మషనరీగా వచ్చి 10 సంవత్సరాలు మంచి సేవ చేసి తిరిగి వచ్చి చెల్లిని చేరి, ఇండియాలో సేవ చేయు అవసరత చాల వుందని చెల్లిని ప్రోత్సహించి మషనరీగా వెళ్ళాలని తెల్పాడు. అంతేకాదు విద్యావంతులైన పసీతలు అరుదుగానున్నారనియు, హిందువులైన మగవారు పసీతలు విద్యను నేరచుకొనుటకు ్రపోత్సాహాన్ని యివవాలేని వారుగానున్నారని తెలిపన వెంటనే ఆమె తన అంగీకారాన్ని తెలిప అంకిత భావంతో దేవుని సేవించే తలాంతు గలదై ఇండియా చేరింది.

1869 వ సంవత్సరములో లక్నో ప్రాంతంలో సాకలు ఆరంభించి పసీతలను ్రపోత్సాహించింది. కేవలము 6వుందిలో ఆరంభించి ఒక వ్యక్తిని కాపాలాగా ఉంచి కర్రపెట్టి బైదిరించే రీతిగా వుంచి ఆటంకాల నదికమంచి, సేవ ప్రారంభించి సేవ వ్యతిరకించే వారిని నిరుత్సాహాపర్చి విదా�రంగంలో తోచిన రీతిగా సేవచేయసాగింది. ఆ తర్వాత 25 మంది చేరారు. సువార్త బోధ, జనగాపని, బైబిలు స్టడీ ఆరంభించింది. క్రమంగా విద్యార్థుల సంఖ్య పెరిగింది. పసీతలకు కాలేజీ విద్య కూడా ఆరంభించింది. ఇతర మషనరీలు ఆమెను చాల నిరుత్సాహాపర్చి మాటలు పలిక నీవు విజేతగా నుండలేవన్నారు. ఆమె పట్టుదల విడవలేదు. 1887లో ఆసియాలోనే మొదటిగా కాలేజీ ఆరంభించింది. ఒక పసీత పటటబభ్రదురాలైతే ఆ కాలేజీ విద్యను మరువలేదు.

బూదిగంత విశావాస్ వీర వనితలు

272 ఆదివారాల సంఘరాధనాలో ఆధ్యాత్మికతలో నిండైన పరలోక ధ్యానాలు విద్యార్థులంతా నేరచుకొనేవారు. ఇపసపల్బా గొప్ప విశావాసమీరురాలై ఖ్యాతి గడించింది.

వవపవవ

సాక్ష్యం 240. ణశీతీశీ్�వ �అఅ ు�తీబ��

డోరతి ఆన్ ్రతప్

కాలము : 1779-1847 పరిచర్య : గీతరచయిత, ఎడిటర్ ""నేను గొఱ్ఱెల మంచి కాపరిని" యోహాను 10:14

నేటి ప్రైస్తవ లోకమంతా ఉత్సాహంతో నిరీక్షణతో పాడే ప్రముఖ గీతమే రక్షకుడా, కాపరిగా

ళ���శీబతీ ��సవ � ళ�వ��వతీవస శ్రీవ�స బర మవ్మునడిపించు ఈ విలువైన భావాలు గలపాటను ముద్రించిన సమయంలో ఆపేరు తెలియలేదు. కానీ డోరతి చాల పాటలు వ్రాయగలిగంది. ఆమె యీ పాటను రచించిందని నవ్మారు. ఆమె మంచి విశ్వాసిగా సేవ చేసింది. వివాహము చేసికోలేదుగానీ పసిపిల్లలను చాల ప్రేమగా ఆదరించి ప్రేమించేది. 1836లో కాపరి అనేపాట జనాదరణ పొందింది. అన్ని వయససులవారు యిష్టపడిన పాట విలువైన భావాలు భక్తిని పెంపొందించేవిగా నిలచాయి. రక్షకా, కాపరిగా నుండి మృదువుగా సున్నితంగా పచ్చిక బయళ్ళతో ముమ్మనుమేపాలి. నీవు సిద్ధపరచిన అందమైన బయళ్ళ చెంతకక నడిపించాలి. ఆశీర్వాదలనిచ్చే యేసు మమ్ములను ధర చెల్లించి కొన్నారు. మేమంతా నీకే చెల్లినవారము దేవా" అనే అర�ముంది. కాపరి సంపూరణ అదికారానికి లోబడి గొరర్రలు జీవిస్తాయి. వాటిని నడిపిస్తూ నీరు అందిస్తూ పచ్చిక బయళ్ళకు గొరర్రలను భద్రంగా చేరచు బాధ్యత కాపరియె�న యేసుక్రీస్తు బాధ్యతయే. గొరర్రలకు బభ్రదతకావాలి. శ్రమల కోర్చి ధైర్యంతో గొరర్రలను కాపాడుటకు చివరకు మరణాన్ని సహితము ఎదురొకనుటకు సంసిద్ధంగా వుంటారు. గొరర్రలు కాపరి స్వరం వినుటకు వేగరపడతాయి. డోరతి అనుభవంలో కాపరిస్వారం విని వెంబడించాలని ఆకాంక్షతో అనేకులు కూడా కాపరిని వెంబడించాలని తపనతో ఎందరినో ఆత్మీయంగా ప్రోత్సాహాన్నిచ్చిన డోరతి సేవ ప్రశంసనీయము.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

273

సాక్ష్యం 241. �బషవ �. ు�బతీర్శీఅ

లాసీ థరట్సన్

కాలము : 1795-1876 పరిచర్య : మషనరి, రచయిత

""నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము" యెహోషువా 1:9

ఎందరో మషనరీలు సుదీర్ఘ ప్రాంతాలు ప్రయాణం చేస,ి శ్రమల కోర్చి ప్రభుని సేవించారు. కొన్నిసార్లు తగిన వసతులు లేక సుఖాలకు దూరమై, క్రీస్తు కొరకు ఆత్మలను సంపాదించుట్రై కష్టాలు పడ్డారు. 1820వ సంవత్సరములో లాసి, ఆసాలు 15 మంది స్నేహితులలో కలసి చిన్న వాహనము ద్వారా మషనరీలుగా హావాయికి ప్రయాణము చేసారు. ఆ ప్రజల జీవిన విధానం చాల ఆశ్చర్యపర్చింది. వారంతా విగ్రహారాధికులు. 157 రోజులు ప్రయాణము చేసారు. అన్ని పరవాతాలను, పెద్ద చేపలు షార్కలను, చెక్క రాళ్ళ విగ్రహాలను పూజించేవారు వారికి వ్రాయదగు భాషలేదు. గవర్నమెంటు పాలన లేదు. చిన్న గుడిపసలో జీవించేవారు. లాసీ ఆ పేదవారిని చేరి వారిని ప్రేమతో ఆదరిస్తూ కుట్టు పనులు నేర్పించి, చదువుట వ్రాయుట నేర్పించి సువార్త పాఠాలు అందమైన పాటలు నేర్పించింది. స్ధ్బుక్తితో బ్రతకగోరు వారంతా హింస పొందుతారు. ఆమెకు రొవ్ము కేన్సరు రోగము సోకింది. మత్తు మందు లేకుండా ఆపరషన్ చేయించుకొనవలసి వచ్చింది. ఆమె నిరంతరము బైబిలు కీర్తన పుస్తకాన్ని పడకపై నంచుకొని ధ్యానిస్తూ వుండేది. వ్యాధి సోకిననా దేవుడు ఆమెను 22 సంవత్సరాలు అదనంగా సజీవంగా వుంచారు. ఆమె నమ్మకంగా దేవుని సేవించిన కాలము అర�శతాబ్దము అనగా 50 సంవత్సరాలుగా ఎంతో అంకిత భావంతో అకుంఠిత దీక్షతో నాగరికత లేని ప్రాంతములో సహనంతో సేవ చేసి తన జీవితాన్ని ప్రభువు సేవకు సమర్పించుకొన్నది. దావీదు వలై ధైర్యం తెచ్చుకొని యింకనా దేవుని యందే నిరీక్షణ అవసరమని ఎంచింది. లాసీ అనారోగ్యముతో కూడా తన తలాంతులను ప్రభుకిచ్చిన ధన్య పసీత. ఆమె ఆదార్మన్ని గౌరవిదా�ం.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

274

సాక్ష్యం 242. ణశీతీశీ్�వ ళ�వవతీర

డోరతి సేయర్స

కాలము : 1893-1957 పరిచర్య : నవలా రచయిత, ేప్లరైటర్ ""యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచియున్నాడు" 1యోహాను 4:15

20వ శతాబ్దములో గణనీయమైన సేవలు చేసిన అనేక పసీతలలో డోరతి ఒకరు. ఆమె పుస్తకాల ద్వారా గణనీయ సేవలు చేసారు. ఆమె పుస్తకాలకు గురితంపు నిచ్చినది. సి.ఎస్ లాయిస్, టోరెకన్గారు. ఆమె మస్టరీ నవలలు కూడా రచించింది. విజయవంతంగా సేవ చేసి వీరమనితగా దీిరురాలిగా ఉ త్సాహావంతమైన సేవలు చేసింది. అంత ప్రోత్సాహంతో ఆనందంగా సమర్థవంతంగా సేవ చేయగలిగన నేరుప ఆవెుఎట్లు సంపాదించిందనగా సరవాసృష్టి, కరత మాట ద్వారా సర్వాన్ని సృష్టించిన శక్తిమంతుడు ఆమెలోనున్నాడు. మనలో ఆయన శక్తిని వాడినపుడే అతి సమర్థులుగా సేవ చేయగలము. ప్రతి ప్రైస్తవుడు తన చేతికి ప్రభువుఅపపగించిన చిన్నపనినైనా పెద్దపనినైనా అతి శ్రద్ధతో చేయుటకు యిష్టత కలిగయండాలి. అపుడే భళా! నమ్మకమైన మంచి దాసులారా లేక దాసుడా అని ప్రశంసలనందుకొను ధన్యత పొందగలము. సమయాన్ని సదివానియోగం చేసికోవాలి. ఆమె తన సమయాన్ని సమర్థతతో వినియోగించింది. చాల చిన్న కధలతో సహా, 14 డిటైక్టివ్ నవలలు, వ్యాసాలు, పద్యాలు, నాటికలు, కొన్ని పుస్తకాలు తర్జుమా చేసేది. ఆమె వ్రాసిన ప్రముఖ రడియో నాటిక క్రీస్తు జీవితాన్ని ఆధారం చేసికొని వ్రాసింది. రారాజు మానవునిగా జన్మించాడు. ఆమె యీ రచనను

(ు�వ ఎ�అ పశీతీఅ ్శీ పవ స�అస్త్ర) ఆధునిక ఇం^్లషు భాషలో వ్రాసినందన చాల విమర్శలకు గురైంది. కొందరు వ్యతిరకత కనపర్చారు. అన్ని ఆటంకాలను అతి ధైర్యంగా ఆశావాదంతో ఎదురొకన్నది. ఆమె చర్చనీయం యాంశ వెల్లపుడా క్రీస్తు ప్రేమ సువార్త గార్చి మాత్రమే వుండేది. ఆమె చేయగలిగన సేవ చెప్పవలసిన సిదా�ంతాల సత్యాలన్నీ అతి ధైర్యంతో యితరుల మధ్య తెలుపు సాహాసముగలది. ఆమె తన సమయమును తలాంతులను క్రీస్తు సిలువ వద్ద సమర్పించగా ఆ సిలువ శక్తి నశించువారికి వెరిత్రనము గానీ, రక్షింపబడు వారికి దైవశక్తియే యున్నదని ప్రగాడింగా నమ్మిన దీిరమనిత. ఆమె తరచగా ఆలోచించిన అనుభవమేదనగా ప్రతి వ్యక్తి నిత్యత్వంలో ఎదురొకనవలసిన ప్రశ్న వున్నది. యేసు ఎవరు? పేతురును క్రీస్తు సాటిగా ప్రశ్నించాడు. ఆత్మపూరుణడైన పేతురు, కేవలము చేపలు పట్టు పామరుడేగానీ గొప్పగా జవాబు తెల్పాడు. నీవే నిత్య జీవపు మాటలు చెపపగలవాడవు. ప్రియ చదువరీ? నీకీ ప్రశ్న సమ్రిేసత నీ జవాబేది? డోరతి నిండు విశావాసంతో జీవపు మాటలు గల క్రీస్తునే ఆశ్రయించి ధనయరాలయింది. ఆమెన్.

బూదిగంత విశావాస్ వీర వనితలు

275

సాక్ష్యం 243. �అఅ� ుశీఎ�రవషస

అన్నా టోమపే�

కాలము : 20వ శతాబ్దము పరిచర్య : మషనరీ, వైద్యపరిచర్య

"" యెహోవా నా కాపరి నాకు లేవికలుగదు" కీర్తనలు 23:1

చాలమంది మషనరీలు ఇండియాకు ప్రయాణించి ఎన్నో క్రొత్త అనుభవాలతో శ్రమలన్నీ భరించి వైద్యసేవలు, సువార్త సేవలు చేసి గొప్ప ప్రేమ చూపి క్రీస్తును సేవించారు. అన్నా, వైద్య సేవ ద్వారా అనేకులకు సేవచేసి, 10 సుదీర్ఘ సంవత్సరాలుగా ఆమె చేసిన సేవ గురితంచబడి ప్రశంసలనందుకున్నది. ప్రప్రధమంగా ముగ్గురు చిన్నారులు ఆమె నివసించిన నేపాలు ప్రాంతంలో ఆమెను సహాయం కోసం అతి బలహీన స్థితిలో చేరారు. ఆమె ప్రభువు పిల్లల మధ్య సేవ్రై సిద�పర్చారని గ్రహిచింది. ఒక ఆదివారం గడిచేసరికి ఆమె యింటి వద్ద చిన్న పిల్లలతో పడకలన్నీ నిండిపోయాయి. ఉయయాలలో నున్న పసిపిల్లలను సంరక్షించే పనిలో నిమగ్నమయిన సమయంలో, పాము కాటు వల్ల తల్లులిద్దరు మరణించగా పసిపిల్లలు అనాధలై ఆశ్రయ హీనులయయారని ఆమె చేతికి పసి భడడ్లనందించారు. ఆవెుయిల్లు ్రిల్లలతో నిండి ఉండగా క్రొత్త పాపలను చేరచుట చాల కష్టంగా తోచింది. మరొక పాప చేర్చబడగా ఆమె తల నిండా ్రేలు, అతి అశుభ్ర�తతో నున్న యిద్దరు బిడ్డలుయింటి ముందు దీనంగా నిలిచారు. యింటిలో బల్ల సొరుగును పడకగా మార్చి వారిని చేరచుకున్నది. సరిగా వీరందరినీ పోషించుటకు సరిపడు పోషక పదార్థాలు చాలేవి కావు. పసిపిల్లల ఆహారము లేక మరణించుట్రై సిద�మయయారు. ఆమెకు ఏమ చేయాలో దికుకతోచలేదు. ఒక రోజు ఒక టైలిగ్రాము చేరింది. ఆశ్చర్యంతో చూడగా 4 బారెల్స పాల డబ్బాలు విదేశం నుండి పంపిణీ అవుచున్న వార్తను అందుకున్నది. పఫిలడెలిపయా చర్చి వారు ఆనీ పిల్లలు కొర్రై పాలు అవసరమని ప్రభువు ప్రేమచే ్రేపరరింపబడగా వారు అత్యవసర సమయంలో సహాయాన్ని అందుకున్నారు. జార్జి ముల్లరు గారు కూడా యిదే పద్ధతిలో అనేక మంది అనాధలను పోషించారు. నీతిమంతులు విశావాస మాలముననె జీవిస్తారన్న వాగ్దానము నెరవేర్చిన విశావాసమీరుల గాధలు నేటి తరానికి గొప్ప సాపుర్తిని ప్రోత్సాహాన్నిచ్చి క్రీస్తు సేవలో ముందడుగు వేస్తూ ప్రభువుని మహిమపరచు ధన్యత తపపకనిస్తాయిని ఆనీ జీవితమే సాక్ష్యముగానున్నది.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

276

సాక్ష్యం 244. ��శ్రీశ్రీ�శీఅ ుతీ�ర�వతీ

లిలియన్ ట్రాష్ర్

కాలము : 1887-1961 పరిచర్య : మషనరీ ""చిన్నపిల్లలను ఆటంక పర్చక నాయొద్దకు రానీయుడి పరలోక రాజ్యము ఈలాంటి వారిదే" మత్తయి 19:14,15

బాల్యంలో లిలియన్ అనే బాలిక అమెరికాలో జారి�యా ప్రాంతంలో పెరిగింది. ఆమె తన యింటి ప్రక్క నన్న స్నేహితురాలి సలహా పాటించగా క్రీస్తును అంగీకరించింది. ఆ స్నేహితురాలి ప్రేమ ఆప్యాయతలతోపాటు ఆమె చేసిన ప్రార్థన పఘలించగా ""ప్రభువా, నీను నీ భడడ్గా నుండాలని ఆశిస్తున్నాను. నీ కొరకేదైనా చేయాలనే ఆశ్వుంది. ఆ రీతిగా చేయు ధన్యత నీయమని ప్రార్థించింది". క్రీస్తు ప్రేమకు ప్రభావితమైన విశ్వాసులు పేద అనాధల్రై ఆశ్రమము బాధ్యత సవాకరించమని కోరగా లిలియన్ యిష్టంతో ఆసేవా భారాన్ని సీవాకరించింది. ఆ తర్వాత ఈజిపుటలో అనాధశరణాలయము బాధ్యతలను సీవాకరించుటకు నిరణయించుకున్నది. ఆరి�కముగా సరియైన పరిస్థితిలో లేకున్ననా కొందరి దాతల దాతృతవామును బట్టి ధైర్యంగా సాగి వెళ్ళింది. ఆమె మరణించు తరుణములో ఆమె సేవలను గుర్తించి కొనియాడి ప్రశంసించే సమయంలో 8000 వేల మందికి పరిచర్య చేసిన గొప్ప మాతృహాృదయం గల తల్లిగా నిలిచిందని తెలసి ఆమెకు నిజమైన క్రీస్తు ప్రేమను చూపిన విశావాసమీరురాలని ఘనంగా గౌరవించారు. ఆమెను నైలు ప్రాంతమునకంతటికీ తల్లి అని భరుదునిచ్చారు. చిన్నతనంలో ప్రభువు ప్రేమ వారిని

(వీశీ్�వతీ శీట చీ�శ్రీవ) ప్రోత్సహించి తగిన నిరణయాలు చేసినపుడు పెద్దవారు తప్పక ప్రోత్సహించాలి సహకరించి వారి కలలను దర్శనాలు నెవేరుటకు చేయాత నివ్వాలి. లిలియన్ నిరణయము వల్ల విదేశంలో అనేక వేలమంది గొప్పగా ఆదరింపబడి విద్యను పొంది సంరక్షించబడి క్రీస్తు బిడ్డలుగా నిలిచారు. కొంత కాలము లిలియన్ తన భర్త భడడ్లతో ఫ్లోరిడాలో నివసించాలని ఆశించింది. ఒక పాస్టు గారితో వివాహము నిరణయమయింది. 2 వారాలలో పెండ్లి జరుగనైయండగా ఆమె మషనరీలకు తరీపుదునిచ్చే సరభకు వెళ్ళగా ఆమెకు మషనరీ సేవల పట్ల ఆసక్తి కలిగంది. పెండ్లి రద్దు చేసికొని ఒంటరిగా సేవ చేయాలన్న కోరికతో తగిన సొవ్ము లేక పోయినా గండెల్లో ఆరని జ్యోతిగా అనాధ పిల్లలకు సేవచేసి ఆదరించాలన్న దర్శనము గలదై ధైర్యంగా ఈజిపుట ప్రమాణమయింది. ఆమె వెళ్ళిన వెంటనే మొదటిగా ఒక పసిపాప ఆమెను చేరింది. ఆ పాపకు తల్లిగా పెంచుచుండగా, ఆ పాపకు తల్లి లేదు. నీవు తల్లి స్థానంలో పెంచుట నీకసాధ్యమని

బూదిగంత విశావాస్ వీర వనితలు

277 నిరుత్సాహం కలిగంచారు. ఆమె వెనకంజ వేయలేదు. పెద్ద యిల్లు తీసికొని అనాధ శరణాలయాన్ని ఆరంభించింది. 50 సంవత్సరాలు ఒంటరిగా తన స్వంత కుటుంబం ఏరపరచుకొనక త్యాగంతో ఎన్నో వేలమందిని పోషించి ఆహారము, బటటలనిచ్చి క్రీస్తు ప్రేమను సువార్తను అందించిన ధన్య కన్యగా మగిలింది. ఆమె సేవను 1911లో ఈజిపుటలో ఆరంభించి 1916 నాటికి 50 మందికి పైగా అనాధలకు తల్లిగి నిలిచింది. డబ్బు సరిపోయినంత లేపుడు గాడిదపైనెకిక ప్రతిగామము తిరిగి తగిన సొవ్ము సేకరించి, అనాధల అవసరాలు తీర్చగలేగది. 1919లో ప�రసంబంధవైన సమస్యలు చెలరగాయి. యిటుకల బటీటలో తలదాచుకొని సంరక్షించుకోగలిగంది. ఆ ప్రాంతంలో భవనాలన్నీ దాడుల ద్వారా నాశనమయయాయి. అద్భుత రీతిగా అనాధశరణాలయంలో సమసత సంపద సంరక్షించబడిన రీతినిబట్టి దేవుని భద్రతకై అందరూ స్తుతించి ఘనపర్చారు. 1933 వ సంవత్సరములో ముస్లింల దాడి వల్ల 70 మంది పిల్లలను చెరపటటగా ప్రార్థన చేసారు. ఆమె జార్జి ముల్లరు గారు అనాధలను విశ్వాసమును బట్టి పోషించిన రీతిగా పోషించి విశావాసమీరమనితగా నిలిచింది.

వవపవవ

సాక్ష్యం 245. ��శ్రీశ్రీ��ర ుతీశీ్వతీ

లిలియస్ ట్రోటర్

కాలము : 1853-1928 పరిచర్య : మషనరీ ""యెహోవా కొరకు కనిపెట్టుకొని యండుము" కీర్తనలు 27:14

దేవుని సేవ చేయుటకు అన్ని వరాగల వారు, అనగా జాతి కుల మత, ప్రాంతీయ విబేధాలు మరిచి క్రీస్తును గార్చి గొప్పగా ప్రకటించేవారు. ప్రకటిస్తూనేవున్నారు. లిలియస్ అనే వనిత గొప్ప కళకారిణి. దేశవిదేశాలు సంచరిస్తూ సువార్త చెప్పాలని ఆశపేది. మగవారు ఆడవారు అందరితో చాల స్నేహంగా వెలికగది. లండన్లో నివసించేది. 1880లో తన స్వంత యిషాటలన్నీ దారము చేసికొని ఒక మషనరీగా మారి ఆ��రియాలో సేవ చేయాలని తలంచింది. సాధారణంగా ముస్లింల మధ్య సాక్ష్యమిచ్చుట అంత తేలిరకైన పనికాదు. ఆమె తన తలాంతులను, కళాత్మక నైపుణ్యాన్ని ప్రయోగించి, దైవ సువార్తను కరప్రతాల రూపంలో ప్రచురించి అనేకులకు క్రీస్తు ప్రేమను ప్రకటించాలని సాహాసించింది. ఆందవైన డిజైన్లు, సుందరవైర ఆకర�ణలతో విలువైన మాటలు వ్రాసి ముద్రించుట్రై 30 మంది ప్రత్యేక వ్యకుతలను

బూదిగంత విశావాస్ వీర వనితలు

278 సిద�పరచింది. కొన్ని కరప్రతాలను క్రొత్త నిబంధనను ఆ��రియా భాషలోనికి తర్జుమా చేసింది. కీర్తనలు 40లో మన అడుగులను బండపై నిలిపి క్రొత్త గీతాన్ని మనకిస్తాడు. మన జవాబులపై స్థిరత గల విశ్వాసాన్ని నిలుపుకోవాలి. దేవుని గీతా లక్షణాలను గార్చి నేరచుకోవాలి. కనిపెట్టుటలో మంచి మెళుకువలను ఓరుపను సంపాదించగలము. ఆమె 40 నిండు సంవత్సరాలు ముస్లిము ప్రజల మధ్య చేసిన కృషిని దేవుడు పఘలింపజేసాడు. ఆమె మరణ సమయంలో ే్నేహితులావెను చేరి అంతా శ్రావ్యంగా భక్తి గీతాలాల్రించారు. ఆ ఆపాటపూర్తికాగానే "" ఒక ర్థదము 6 గుర్రాల కనిపస్తున్నాయని చిరునవువాతో తెలిప పైకి చూస్తూ ఆనందంతో ప్రభుని దర్శనాన్ని వివరిస్తూ చివరి }పిరి పీల్చి తనకిష్టవైన ప్రభుని చెంతకు చేరింది. క్రీస్తును పూర్తిగా ప్రేమిస్తే నిత్యత్వం గార్చి స్పష్టంగా అర్థం కాగలదు. ప్రతి వ్యక్తి జీవితమంతా కనిపెట్టేది నిత్య జీవంలో జీవ కిరణం పొందాలని గురిని చూస్తూ జీవితయాత చేయాలని లిలియస్ స్పష్టంగా నేర్పింది.

వవపవవ

క్రిస్టియానా ట్యాయు

కాలము : 20వ శతాబ్దము పరిచర్య : మషనరీ

""దేవుని కుమారులగు నట్లు సమసత సంశయములను మాని సమసత కార్యములను చేయుడి" పిలిపఫీప 2:15

క్రీస్తును ఎరుగని జనములలో చాలమంది పూరీవాకులను పూజించుట పరిపాటి. చైనా వారిలో కొందరు అట్టివార. క్రీస్టియానా గతంలో ఆ జాతి నుండి పెరిగిన బాలిక. ఆమె బాల్యంలో విద్యాభ్యాసమంతా బ�దిదు�ల వద్ద సీవాకరించింది. వారు ఇం^్లషు నేర్పించగలరని ఆశించి నిరాశ చెందింది. వారి ప్రాంతంలో మషనరీ సాకలు నందు మంచి ఇం^్లషును బోదిస్తున్నారని తెలిసికొని ఆ సంస్థను ఆశ్రయించింది. ఆ సంస్థలో విద్యతో పాటు క్రీస్తు బోధలు, నీతి బోధలన్నీ ఆసక్తిగా తెలిసికొనుట కారంభించింది. సృష్టికరత ఒకరున్నారు. ఆ దేవుడే గొప్ప శక్తిమంతుడని విశ్వాసముంచిన ప్రైస్తవులంతా ప్రేమ ఓరుపతో నుంటారని గమనించింది. అంతేకాదు. తన స్వకీయులంతా వీరిని వ్యతిరకిస్తున్నారని తెలసికొన్నది. నెమ్మదిగా క్రీస్తును అనసరించి, క్రీస్తును రక్షకునిగా సీవాకరించింది. రుావెులో యీ మారుపను గ్రహించిన ఆమె సవాంతవారంతా ఆమెను హింసిం వ్యతిరకించారు. కానీ చాల ఓరుపతో సహనంతో తల్లికి క్రీస్తు గార్చి తెలుపగపా ఆమె ఓపియం మత్తు పదారా�న్ని సేవించు

బూదిగంత విశావాస్ వీర వనితలు

279 అలవాటును మార్చుకొని మంచి ప్రైస్తవ వనితగా మారింది. వీరిద్దరి మారుప సంతోషమును గ్రహించిన బంధువులంతా క్రీస్తును గార్చి తెలసికొనుట కాశించారు. అద్భుతరీతిగా క్రిష్టియానా ప్రార్థనా పఘలితంగా 55 మంది బంధువుల బలగమంతా క్రీస్తు అనుచరులయయారు. క్రీస్తు సంఘంనకు క్రమంగా వెళ్ళి ఆత్మీయంగా బలపడ్డారు. క్రిష్టియానా విద్యాభ్యాసం పూరతయిన తర్వాత ఉపాధ్యాయినిగా ఉద్యోగాన్ని సీవాకరించింది. గవర్నమెంటులో చేరగా 200 మంది విద్యార్థులలో 72 మంది క్రీస్తును అంగీకరించారు. ఆ బ�దిద�మతసతులు వెరిక్రోపంతో ఆ సాకలు అధికారులను ప్రశ్నించారు. క్రమంగా అధికారులు కూడా బ�ద�మతసతులు అయిననా వీరంతా క్రీస్తు అనుచరులుగా మంచి ప్రవర్తన గలవారు, మంచి మాదిరిగా నుండట గమనించి వీరిలో నున్న శక్తిని ఆశ్రయించుట కాశించి క్రీస్తును గార్చి ఆయన ప్రేమ బోధలు సత్యా వాకుకలకు ప్రభావితమై క్రీస్తును వెంబడించుట కాశించారు. ఆమె బోధ చెప్పి ఎవరనీ బలవంతంగా క్రీస్తును నవ్ముకొండని చెపపనవసరము లేకున్ననా స్రతపవర్తన, ఆమె క్రియలు ద్వారా దేవుని మహిమ పరచుట క్రీస్తును పోలినడుచుట మారగదర్శికవైనందుకు దేవుని స్తుతించింది. మీర ప్రతికలు కారా? అని పౌలు చెప్పాడు. క్రీస్తుకు కలిగన సహనము ప్రేమ, దయను, కనపరచుచు ఆత్మ జాలరిగా జీవించుట క్రిష్టియానా స్పష్టంగా నేర్పించిన వీర వనిత క్రిష్టియానా.

వవపవవ

సాక్ష్యం 247. జుఎ�శ్రీవ ుబపఎ�అ

ఎమలి టబ్మాన్

కాలము : 1794-1885 పరిచర్య : మషనరీ

""బీదలకు సువార్త ప్రకటించుట్రై ఆయన నన్ను అభిషేకించను" లాకా 4:18

క్రీస్తును నమ్మిన వారి పరిచర్యలు విభిన్నముగా నున్ననా, అందరూ ప్రేమించి సేవించేది క్రీస్తునే కదా! అని ఆశ్చర్యం కలిగస్తుంది. ప్రభువు ప్రేమ బలవంతం చేయగా వారి సేవా కార్య్రకమాల్లో వినాత్న, సృజనాత్మక కార్య్రకమాలు క్రీస్తు ప్రేమను చాటి చెప్తాయి. ఎమ� పరిచర్య కూడా వింతైన సృజనాత్మక శక్తితో నిండి దేవుని ఘపరచుట విశేషము. 1836వ సంవత్సరములో ఆమె భర్త మరణించాడు. ఆమె చాల ధనికురాలు. భర్త సంపద చాల సంక్ర్మంచింది. స్వార్థము లేకుండా స్వచ్ఛంద సంస�లకు వినియోగించాలని దేవుని ప్రేమ ఆమెకు బోధించింది. ఆమె ఆ రోజుల్లో బానిసల హీన స్థితిని గ్రహించింది. మోషే తన గతంలో నున్న రాజబభవనంలో నున్న దరా�

బూదిగంత విశావాస్ వీర వనితలు

280 అంతటిని వదుదుకొని పేదవారి పట్ల జాలి దయతో వారిని ఉద�రించి ఆశించిన దేవుని మనససు ఎమ�లో ప్రభువే పెటాటరు. బానిసలందరినీ పిలువనంపింది. ఆమె తలపెట్టే పనులు స్థానిక గవర్నమెంటు జారి�యాలో వారికి వ్యతిరకవైననా సాహసించి వారిని కొన్న యాజమానులందరూ అడిగిన సొవ్ము చెల్లించి ఒక్కొక్క బానిస్ను వారి శ్రమ నుండి సేవాచ్చు పొందునట్లు ఆమె సొవ్మును ఖరచుపెట్టింది. వారందరూ సేవాచ్చు పొందిన తర్వాత వారికి రెండు రకాలుగా నిరణయాలు చేయవచ్చునని తెలిపంది. అమెరికాలోనే నివసించుట కాశించిన వారంతా ఉండిపోయి చిన్న పనులుచేసికొని బ్రతకవచ్చును. లేదా వారికిష్టమయితే పడమరలో నున్న ఆప్ఫికా ప్రాంతంలో లిభరియాలో జీవించుటకాశిసేత తగిన ప్రయత్నం ఆమె చేయుటకు సిద్ధపడింది. ఆమె కోరినట్లు 70 మంది అమెరికా వెళ్ళుటకు సిద�పర్చింది. వారికి ప్రయాణానికి ఓడను సమకూర్చి సరిగాగ జీవించుటకు తగిన వస్తులన్నీ సమకూర్చింది. మగిలిన వారు అమెరికాలో నుండుటకు యిష్టపడగా వారికి స్దలము యిల్లు ఆహారము బటటలనిచ్చి ఆదరించింది. క్రీస్తు ఆదేశానుసారంగా, పరదేశినై యింటిని చూడవచ్చితిరా? వస్రత హీనుడనైయుండగా, ఆకలితో నుండగా ఆదరించారా అనే క్రీస్తు ప్రశ్నకు ఎమ� సరిగాగ జావబునిచ్చే పరిచర్యలో క్రీస్తు మనససును సంతోషపర్చింది. 25 సంవత్సరాల క్రితవే 145 మంది సేవాచ్చునిచ్చి గొప్ప మేలు ద్వారా ఆదరించింది. ఆమె బైబిలు సత్యాలు అనసరించిన మంచి విశ్వాసిగా నున్న విధేయత గల విద్యార్థిగా పాఠాలు నేరచుకొన్న పసీతగా క్రీస్తు స్వరూపము ఆమెలో చూడగల స్వచ్ఛమైన ప్రవర్తన గలదై అందరి ప్రేమ పొందింది. ఎవరైనా పాప బంధాల బానిసత్వం నుండి విడుదల పొందిన వారు కేకలు వేస్తూ దేవుని స్తుతించగలరు. ఎమ� ధనవంతురాలై యుండి సమాజంలో ఉన్నతసా�నము పదవిని కలిగయండి పేలను బానిసలను ఆదరించి ప్రేమించే గొప్ప మనససు గలదై గొప్ప అదికారులైన జార్జి వాషింగ్టన్ మొదలు 21 అమెరికా పప్రసిడెంట్లు , చర్చివారు తెల్ల, నల్లజాతి వారు అందరా ఆమె దాతృత్వాన్ని సీవాకరించిన వారై ఎన్నో ప్రశంసలనందుకొని ధనయరాలైంది. ఎందరో పసైనికులు యిల్లు చేరుటకు ప్రయాణ సౌకర్యాలు ఏరపరచి, ఆ పేద కుటుంబాల పోషణ్రై ఆమె సందను వెచ్చించింది. తనవారిరకై సావార�ంగా ఆస్తి పంచుకొనే ప్రయత్నాలు వదలి ఎవరు ఆర్థిక స్థితి సరిలేని వారుగా నున్నారో గమనించి వెంటనే తగిన సహాయమందించి సంతృప్తి పేది. ఎందరో ఘనపర్చగా వినయంతో ""నేను క్రీస్తు అనుచరురాలను జతపనికతెతను, ఆయన నాకిచ్చిన సొవ్మును ప్రభునకే నిజాయితిగా వాడుట నా ధర్మము". అని చెప్పింది. ఆమె విశావాస్ వీర వనిత.

వవ

పవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

281

సాక్ష్యం 248. న�తీతీ�వ్ ుబపఎ�అ

టబ్మాన్ హారియట్

కాలము : 20వ శతాబ్దము పరిచర్య : మషనరీ ""ఆత్మను గార్చిన వాగ్దానము విశావాసం వలన మనకు లభించను" గలతీ 3:13

చాలమంది దీనస్థితిలో నుండి కొన్ని సందర్భాల్లో బానిసలుగా నున్న వారు కూడా గొప్ప క్రీస్తు విశ్వాసులుగా మంచి సేవలు చేసి క్రీస్తును ప్రేమించారు. 1849లో హారియట్ మేరీల్యాండ్, అమెరికాలో బానిసగా నుండేది. వేలం వేస్తూ బానిసలను వసతువులననమ్మినట్లు హీనంగా అవ్ముట చాల బాధ కలిగంచేది. ఆమె అంత మంచి సుఖప్రద జీవితాన్ని జీవించలేదు. ఆమె బానిసగా నంటా పఫిలడెలిపయాకు పారిపోయింది.

10 సంవత్సరాలలో 19 సార్లు ఆ ప్రాంతాలు సంచరిస్తూ బానిసలు సేవాచ్చుగా జీవించుట్రై చాల కష్టాలు పేది. రైలు కటటకు అడడ్ంగా పరండేది. అడడ్దారిలో నిలిచేది. ఆమె ఎందరినో దారి తప్పించి బానిసలు సేవాచ్చగా క్రొత్త ప్రాంతాలకు తరలి జీవించాలని ఆశించింది. అదికార్లు ఆమెను బందించినట్లయిన 40 వేల డాలర్లు బహుమతిని ప్రకటించిన నేర్సతురాలిగా తలయెుగిగ యితరుల కేషమంరకై పాటుబడిన త్యాగశీలి. ఆమె అతి చాకచక్యంతో, ధైర్యంతో 300 మంది బానిసలను విడుదల చేయగలిగంది. వారిలో వృదు�లైన ఆమె తల్లిదండ్రులు కూడా ఉన్నారు. బానిసత్వం కన్నా బందీలుగా నుండుట చాల బాదిరకమేగానీ కొన్నిసార్లు మన పాపాలు మన*్న బంధలను చేస్తాయి. ఆ పాపభారం క్రింది కృంగిన జీవితం జీవంచుటకన్నా క్రీస్తు సిలువనాశ్ర్యించి సేచ్చుగా జీవించి క్రీస్తు ప్రేమలో సాగిపోవుట ప్రతి ప్రైస్తవునికి పరమ లక్ష్యం కావాలి. హారియట్ క్రీస్తు పరిచర్యలో రెండు విధాల సేవాచ్చును అనేకులకి లభించే ధన్యత కలిగంచిన ధనయరాలు. విశావాస్ వీరమనిత.

హారియట్ చానిన సాహస క్రియలను బట్టి ఇశ్రాయేలీయులను విడిపించిన మోషే అని పిలచేవారు. క్రీస్తు కూడ మన పాపపు దాస్యం నుండి విడిపించారు. ఆయన సేవలను అనుకరించిన హారియట్ గతం చాల దీనసి�తి గలది. రోజంతా పొలములో పనిచేసి సాయంత్రం యిల్లు చేరి సరియైన ఆహారము లేకున్నను యాజమాని పసిపాప*్న }యలవూపు పనిఓ రాత్రంతా నిద్దలేకుండా గడిపేది. పాప ఏడిసేత ఆ ఏడుప విన్న యాజమాని వెంటనే పాపను నిర్లక్ష్యం చేసావన్న నేరం పై చితకబాది

బూదిగంత విశావాస్ వీర వనితలు

282 బాధించేవారు. జంతువులను బాధించే కొరడాతో వీపుపై మెడపై పడినవ వాతల గురతులు జీవితాంతం ఆమె శరీరంపై జా�పకంగా నిలిచాయి. పారిపోదలచిన బానిసలకు చాల వెళుకువలన్నీ నేరపది. వెళుకువగా జాగ్రతతతగా వెలగాలి. శ్రతువు చేతికి చిక్కరాదు. పసైతానును ఎదురించాలి. యుదో�పకరణాలు, ప్రార్థన, వాక్యము, పరిశు ద్ధాత్మ, కన్నీరు వాడాలి. హారియట్ పరిచర్య చిర్స్మరణీయంగా మగిలింది.

వవపవవ

సాక్ష్యం 249. జ��తీశ్రీశీ్వ ుబషసవతీ

చారర్లట్ టక్కర్

కాలము : 1821-1893 పరిచర్య : మషనరీ ""వృద్ధి క్లుగ జేసినవాడు దేవుడే" 1 కొరింథీ 3:6

క్రీస్తు సేవ ఆరంభించి సాక్షులుగా నుండుటకు వయససు పరిమతి లేదు. వృద్ధాప్యంలో క్రీస్తు కొరకు పాటు బడిన ఎందరో విశ్వాసులలో చారర్లట్ ఒకరు. ఆమె తన 54వ సంవత్సరములో ధనిక పసీతగా సుఖపడే జీవితంలో రచయితగా పేరు పొందిననా దార ప్రాంతాలో మషనరీగా వెళ్ళి సేవ చేయలన్న కాంక్షతో ఇండియా చేరింది. ఆ ప్రాంతంలో యింటింటికి తిరిగి సేవ చేసిన జనానాపని వారిని చేరి వారి సేవలకు చేయాత నిచ్చింది. ఆ ప్రాంతాలలో క్రీస్తు బోధ చేయువారిని హీనంగా చూచేవారు. ఉమ్మ వేసి కగలి చేసేవారు. క్రీస్తు మాటలు వినక నిర్లక్ష్యంగా దాటిపోయేవారు. యీ అవహేాళ్నలన్నీ యేసు కొరకు ఓరుపతో భరించింది. ఆమె తగిగంపుతో నేలపై కూరచుని, పసీతలను తన చెంత కూరచుండబైట్టుకొని బైబిలు కధలు వివరించి చెప్పి పంజాబీ భాషలో క్రీస్తు ప్రేమను చాటే పాటలు శ్రావ్యంగా పాడుచూ, కధల రూపంగా ఆకర్షణీయంగా సువార్త బోధించేది. మరణ పర్యంతమా తన సేవను కొనసాగించింది. విత్తనాలు విత్తువారు ఒకరైతే, పంట కోయువారు వేరొకరు కావచ్చు. పంట పండి పనలు చేరుట ముఖ్యము. అనేకులు క్రీస్తు వాక్యం లోపల హృదయంలో దాచుకొని ఓరుపగా పఘలించి క్రీస్తు దాచిన బహ�మానంపొందుటకు నిత్యత్వం కొరకు నిరీక్షించు వారు కావాలని ఎన్నో తరాలుగా క్రీస్తు కొరకు శ్రమించిన వారు, ఓరుపగా పఘలించిన వారిలో చారర్లట్ ప్రముఖురాలు. ఆమె విశావాస్ వీర వనితల జాభతాలో చేర్చగలము.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

283

సాక్ష్యం 250. ��శ్రీశ్రీ��ర ఖఅేవతీషశీశీస

లిలియస్ అండర్వుడ్

కాలము : 1860-1927 పరిచర్య : వైద్యం, మషనరీ ""ప్రార్థన యందు నిలకడగా నుండి కృతజ్ఞత గలవారై దానియందు మేళ్కువగా నుండుడి" కొలస్సీ 4:2,3

విదేశాలలో సేవ్రై మషనరీలుగా త్యాగము చేసి వెళ్ళిన వారిలో వైద్య పరిచర్య చాల అమూల్యమైనది. అంకిత భావంతో సేవ చేయు లిలియస్ పరిచర్యలో కొరియన్ డాకటరుగా ఆమెను నియమంచారు. ఆమెకు భాష్రాదు. చాల నియమాలు అనసరిస్తూ క్రొత్త ప్రాంతాలలో సేవ చేయవలసి వచ్చింది. ఎన్నో సవాళ్ళు ఎదురొకవలసివచ్చింది. ఆ స్థానిక అధికారిగా ఉన్న రాణిగారితో మధ్యవర్తి ప్రమేయం లేకుండా మాట్లాడే అవకాశము అనుకూలత ఏరపడింది.

ఆ రాణికి సువార్త బోదించాలనే ఆశ, ఆసక్తి కలిగ, కనిపెట్టి యండేది. 1888 వ సంవత్సరములో విదేశాలకు చేరి వైద్య పరిచర్యతో పాటు సువార్త బోదించదలచిననా పరిమతమైన పరిదిలోనే సేవ చేయడానికి నియమంచగా తోటి వారి ని ప్రోత్సహించి ప్రార్థించమని కోరింది. చివరకు ఓరుపతో కనిపెట్టగా క్రిస్మస్ కాంలో ఆమెకు అవకాశం దొరికింది. ఆ రాణి గారిక సువార్త బోధించుటకు ధైర్యము తెచ్చుకున్నది. ఆత్మ పూరుణరాలైన లిలియస్ ధైర్యంగా సువార్తను బోధించగా ఆమె హృదయంలో క్రీస్తు కొరకు ఆసక్తి ఆరంభమైంది. అనయలైన వారికి సువార్త బోధించుటలో నిజమైన ఆసక్తి కలిగవున్నచో ప్రభువు తప్పక మారాగలు తెరుస్తారు. క్రీస్తు ప్రేమ ప్రతి వ్యక్తిని బలవంత పరచును గనుక, లిలియస్ వంటి ఆత్మీయు భారం కలిగనవారవై సువార్త బోధించుటకు త్వరపడి సాగిపోదాం. ప్రభుని కృప మనలో సదా నిలుచను గాక. ఆమెన్.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

284

సాక్ష్యం 251. వీ�స్త్రస్త్ర�వ హ�అ జశీ్

మాగీ వాన్ కాట్

కాలము : 1830-1905 పరిచర్య : మషనరీ ""యెహోవా నిన్ను ఆశీర్వాదించి నిన్ను కాపాడునుగాక" సంఖ్యా 6:24

విశ్వాసుల పరిచర్యలలో వ్యకితగత సేవ చాల ప్రముఖ పాత్రవహిస్తాయి. మాగీ అనే వనిత గొప్ప ఉజ్జీవము కలిగంచే ప్రసంగాలు చేయగల నేరుపగలది. కరప్రతాలు పంచుచూ వాక్యం సమర్థవంతంగా బోదించుటను బట్టి అనేకులు చాల గొప్పగా ఘనపర్చారు. ఆనాటి మగవారి ఆదిక్యతను గ్రహించి 1868లో లైపసనసు పొందుటకు శ్రమించి ప్రధమ పసీత పాస్టుగా అమెరికా వెుధడిస్టు ఎ్రిసోకపల్ చర్చికి పాస్టుగా చేరింది. మమర్శికులు ప్రశ్నించి బాధించగా ఆమె సాటిగా జవాబిచ్చింది. ""దేవుడే యీ పరిచర్య చేయుటకు అనుమతి తెరిచారు. ఆయన చిత్తంలోనే సాగిపోతున్నానని తెలిపంది. మాగీ పసీతలున్న కాలేజీలో ప్రత్యేక కూడికలలో ప్రసంగించగా ఆ కాలేజీ పప్రసిడెంటా ప్రత్యేకంగా అభినందించాడు. ప్రతి బాలిక పై చేతులుంచి ప్రార్థించుచూ దీవెన లందించు విధము ప్రశంసనీయంగా ఆశీర్వాదాకరంగా నిలిచింది. ఆమె ప్రేమతో సపర్శంచినా వినాత్నానుభవం గొప్ప ఆశీర్వాదలక్రుమ్మరింపుగా భావించేవాడు. పొగడతలు పొందినపుడు వినయంతో దేవుని స్తుతించేది. ఉజ్జీవ సరభలు 5 వారాలు పాటు నిర్వాహించగా 400 ఆత్మలు రక్షింపడుట దేవుని మహా కృప అని ఆరాదించారు. 75వ ఏట ఎంతో ఉత్సాహంతో అయోవా

లో ఉజ్జీవ సరభలు నిర్వాహించి నమ్మకమైన సేవ చేసింది. నా విజయాలన్నిటికీ (�శీష�) ప్రముఖ ఆధారము నా ప్రార్థనా జీవితమేనని ఆమె సాకష్యమచ్చేది. యదార�వంతుల సేవను దేవుడు దీవిస్తాడు. దీనులకు అండగా నుండి నడిపిస్తారు. మాగీ ప్రత్యేక తలాంతులు దైవసేవలో ప్రయోగించి దేవుని మహిమ పర్చిన వీరమశావాస్ వనిత.

వవ

పవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

285

↑ పైకి / Back to top