Chapter 13 of 20

సాక్ష్యాలు 154–166

సాక్ష్యం 154. చీవశ్రీశ్రీ� �శీషశ్రీవతీ వీవషశీతీఎ�షస

నెల్లి ఫ�లర్ వెకోర్మిక�

కాలము : 1835-1922 పరిచర్య : ధర్మదాత

""నీ ఆస్థిలో భాగమచ్చి యెహోవాను ఘనపరచుము" సామెతలు 3:9

కొందరు ప్రభువును సేవించి ఘనత సీవాకరించిన పసీతలు వారి వివాహానంతరము భర్తలను బట్టి గౌరవము పొందారు. అట్టి వారిలో ఒకరు నెల్లి ప�లర్. ఆవెుచాలా స�ందర్యవతి. గోధుమరంగు జుట్టుతో సొగపసైన కండ్లుకలిగ ఆకర్షణీయంగా వుండేది. అంతే అందమున్న పసైరస్ను పెండ్లాడింది. ఆమె భర్త పంట కోయుటలో గొప్పనేరపరిగా నున్నాడు. భర్త మరణము తర్వాత చాల ఆస్తిని పొందింది. ఆడంబర జీవితము జీవించగలదు గానీ చాల నిరాడంబరంగా జీవించుటకు నిరణయించుకున్నది. ఆమె మంచి ప్రైస్తవురాలిగా నిరూపించుకొన్నది. క్రీస్తు కొరకు గణనీయ సేవలు చేసింది. ఆమె చాల గొప్ప భక్తి గల పసీతగా దేవుని ప్రేమించింది. డబ్బు దేవుడే యిస్తారని నమ్మింది. ఆ డబ్బు చాల వివేకంగా మంచి పనుల కొరకు వినియోగించాలని కోరది. ప్రపంచంలో యవవానసతుల్రై ఎకుకవ డబ్బు వాడాలని ఆశించింది. వారి వేదాంత విదయకై పాఠశాలలు సంఘాలకు తన సొవ్ము అందించింది. ఆమెకు పెద్ద భవనము చికాగోలో వుండగా మషనరీల్రై వినియోగించింది. అదొక పరలోక మచ్చే ఆనందం, అందే సౌకర్యాలు గలదని అనేక మషనరీలు సంతోషిస్తూ అభినందించేవారు. విదేశీయులు రాకపోకలలో ఆ భవనాన్ని వినియోగించదగు వసతులతో చాల అనుకూలంగా నుండేది. దేవుని సేవించుటకు ఆమె ఎన్నుకున్న త్యాగపూరిత క్రియలు చాల చేసి ప్రశంసలు పొందింది. దేవుడు మనకందించిన వనరులు పెద్దవైన చిన్నవైనా అవి దేవుని ఘనపరచుటకే వినియోగించాలి. మన ప్రధమ పఘలాలన్నీ దేవునికే చెందాలి. మొదటి ప్రేమను మన ప్రాధాన్యత ముందుకే దేవునికే దేవుని కార్యాలకే మనసకరించాలి. సాధారణంగా మానవ జీవితము సావారా�నికి, ్రేరాశకు నిలయము. దానికి వ్యతిరకంగా చేయు పనులే త్యాగము ప్రేమతో చేసి దేవుని సంతోషపెటాటలి. ప్రతి విశ్వాసి ఆశీర్వాదానికి కారకులు కావాలి. దేవుని ఘనపర్చాలి. నీ సంపదతో ఆయనను ఘనపర్చాలి. అది విశ్వాసి కరతవ్యము. నీకున్నది సవాలపవైనదైనా ఐదు రొటైటలు రెండు చేపలను దేవుడు విరిచి ఆశీర్వాదించారు. నీకున్నదే ప్రేమతో యిష్టతతో దేవునికిస్తున్నావా? నీ పనులు దేవుని సంతోషపెడతున్నాయా? నేసతమా, ప్రభువు కొర్రైజీవించు.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

174

సాక్ష్యం 155. జీవరర�వ వీష ణశీఅ�శ్రీస

జైస్సీ వెక�డోనాల్డ్

కాలము : 1887-1980 పరిచర్య : వైద్య వృత్తి పరిచర్య

""చిన్నపిల్లల ఆయన యొద్దకు తీసికొని వచ్చిరి" మత్తయి 19:13

దైవ సేవ చేయు విశావాసులైన తల్లిదండ్రులు వారు. బాల్యంలో పిల్లలను దైవ భక్తి ప్రభావంతో అంకిత భావాలు లోపించుటను బట్టి బిడ్డలు ప్రభుని సేవించాలని వారి ఆభీష్టము దైవసేవయే చేయాలని తీర్మానించుకున్న వారనేకులున్నారు. బిల్లీ గ్రహాం గారి కుమారుడు ఫ్రాంక్లిన్ గ్రహెాం దైవసేవ చేస్తూనే ఉన్నారు. ఒరల్ రాబర్ట గారి కుమారుడు రిచర్డ్ రాబర్ట దైవసేవలోనె ఉన్నారు. జైస్సీ తన బాల్యములో తల్లి చేయు సేవలను బట్టి 7వ ఏట వైద్య సేవ ద్వారా ప్రభుని ప్రేమించాలని ఆశించింది. జైస్సీ తల్లి చైనా నుండి వలస్ వచ్చిన ప్రైస్తవులకు ఇం^్లషు భాష నేర్పించేది. ఒకసారి ఒక వ్యక్తికి భాష నేర్పించు వేళ్లోక్రీస్తును గార్చి అవగాహన లేని వానిగా గుర్తించింది. కొందరు చైనా వారు క్రీస్తు ఎవరో తెలియక వున్నారని గ్రహించింది. ""అవ్మా, నేనుపెద్దదాన్నయిన వెంటనే చైనా వెళ్తాను" అని ఆమె తన ఆశయాన్ని తెలిపంది. ఆ ప్రాంతంలోని వారు చాలా కష్టాలు అనుబభవిస్తున్నారు. మషనరీ సేవలో వైద్యం ద్వారా వారి కష్టాలు తీర్చిదలచింది. 1913లో ఆమె మొదటి మెడికల్ మషనరీగా చైనా వెళ్ళి ఆ ప్రాంతపు పసీతలు ఆడ డాకటర్లు కావాలన్న అవసరత మేరకు సహాయపడింది. గొప్ప సేవ చేసి ఒరుప ప్రేమ సహనంతో వైద్యం చేసి అందరి ప్రేమ మన్ననలు పొందింది. గొప్ప విశావాస్ వీరురాలిగా బాల్యంలో తీసుకొన్న నిరణయాన్ని సాధించింది. మనసంతా నమ్మి అట్టి ఆదర్శాలు కలిగ ఉంటున్నారా? ప్రోత్సహిచండి.

వవ

పవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

175

సాక్ష్యం 156. �ఎ�అస� వీవ��తీశ్రీ�అస

అమెండా వెక�ఫారా�ండ్

కాలము : 1837 - 1878 పరిచర్య : మషనెరీ "" కొందరిని ఉపకారములు చేయువానిగాను నియమంచెను". 1 కొరింథీ 12:28

అమెండా విశ్వాసిగా నున్న ఒక పాస్టు గారి సతీమణి. భర్త మరణించి విధవరాలుగా నుండగా మషనరీగా ఆమెను తెలియని ప్రశాంతమైన అలసాకకు పంపారు. ఆమె చేరిన ప్రాంతంలో డాకటర్లు లేరు, చర్చి లేదు. న్యాయసా�నం లేని అనామక మారుమాల గ్రామము. ఆ స్థానిక పసీతలు అభాగయలుగ నుండగా వారికి ఆ్రశయసా�నము కలిగంచింది. ఆ ప్రాంతపు పసీతలు వసతువులు పంపిణీ చేస్తూ వ్యభిచారానికి బలయేయవారు. అట్టి వారికి బైబిలు క్లాసులు తీసికొనేది. కుట్టు పనులు నేర్పించేది. క్రమంగా 100 మంది చేరారు. ఆర్థిక వనరులు చాలేవికావు. ఒకరోజు ఆమె సమాధులను దర్శించగా ఒక సమాదిపై వ్రాయబడిన మాట*్న చదివింది. ఆమెలో వింతైన ఆలోచనలు చెలరగాయి. యేసులో నిద్రించుట

"� ళశ్రీవవ�

ఆమె ఆ మాటపై ఒక పద్యాన్ని రచించింది. అదే సంవత్సరము ఆ �అ జీవరబర" రచన ముద్రించబడింది. ఎన్నో భయంకర వ్యాధుల ద్వారా మరణాన్ని ఎదురుకన్న కుటుంబాలలో ఈ భావాలు చాలా }రటనిచ్చేవని తెల్పారు. చివరకు ఆమె స్వంత కుటుంబంలో 1845లో పసైనికునిగా భర్త మరణం ఆమెను బాధించింది. ఆమెకు తన ఆలోచనలు ఆదరణ కలిగంచాయి. ఎందరో భక్తులు వారి మరణమునకు ముందు విలువైన అనుభవాలన్నీ జ్ఞాపకాలుగా మిగిల్చిన వారున్నారు. గొప్ప అనుభవాలు వ్రాయబడి ఎందరికో ఆదరణ నిస్తున్నాయి. చాల మందికి మరణమంటే చాల భయము కలిగ యంటుంది. నిజమైన విశ్వాసికి మరణము విజయము కాగలదు. మోక్షానికి ద్వారం కాగలదు. విశ్వాసి మరణాన్ని నిర్బుయంగా ఎదురొకనగలడు. యిహలోక యాతయె�ునను, పరలోక యాతయె�ునను సదాకాలము నుండేవాడు యేసయ్య గనుక యేసులో ప్రైస్తవుడు నిద్రించుట ఆశీర్వాదకరమైన నిద్దయే. అది యేడచుటకు అవసరతలేని అనుభవము. ఆటంకము కలిగంచని నిద్ద. ఏ వ్యక్తి ద్వారా కలత చెందని నిద్ద. అదే అందరా నిరీక్షించే నిత్యత్వపు ప్రయాణము. ఓ విశ్వాసి, నీజీవిత యాతలో నీరకట్టి బభయాలున్నాయి? నిర్బుయంగా నున్నావా? ప్రభువులోనిద్రించుట యోగ్యమైన అనుభవమని నమ్మగలవా? అట్టి కృప అందరికీ కల్గుగాక. ఆమెన్.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

176

సాక్ష్యం 157. ��ఎవవ ళవఎ�శ్రీవ వీవూ�వతీరశీఅ

ఎమ పసంపిల్ వెక�పఫియర్సన్

కాలము : 1890-1944 పరిచర్య : ఇవాంజలిస్టు

"" మషచేతనే సత్యము చేతనేగాని క్రీస్తు ప్రకటింప బడుచున్నాడు". పఫిలపీప : 1:18

కొందరు విశ్వాసులు వారి తలాంతులు ప్రతిభ ద్వారా క్రీస్తుకు సాక్షిగా నిలుసాతరు. సంగీతమనే తలాంతు విలువైనది. ప్రతి హృదయాన్ని సపందిస్తుంది. ఎవిా అనే వనిత శ్రావ్యంగా పాడగలిగన ప్రజ్ఞతో ్రశోతలను ఆశ్చర్యపరిచి, ఆనందసాగరంలో నింేపది. కాలిఫోర్నియాలో లాస్ ఏంజిల్సలో చర్చిలో పాడిన పాటల ద్వారా గొప్పగా గురితంపు పొందింది. ఆమె భర్తతో మషనరీ సేవ్రై విదేశాలు ప్రయాణించింది. వసతులు సరిలేక వారి ఆరోగ్యం కీషణించింది. 1910లో ఎవిా భర్త మరణించగా ఏకాకిగా మగిలింది. ఆమె చిన్న పాపతో సవాస�లము చేరింది.

ఆమె కారు నిండా బైబిలు వాక్యాలుంచి సువార్త తెల్పాలని ఆశించేది. ఎన్నో ఉజ్జీవ సరభలు నిర్వాహించేది. 1922లో ఆమె నిర్వాహించిన సరభలకు వేలాది ప్రజలు విచ్చేసారు. ఆమె సందేశంలో ముఖ్యాంశాలు క్రీస్తు రక్షకుడు, స్వస్థపరచువాడు, పరిశు దా�త్మలో బాపీతస్మమచ్చువాడు, సమర్థుడు, రాబోవు రారాజు అని ప్రకటించి ఆనందించేది. రడియోలో ఆమె ప్రసంగాలు రికార్డు చేయబడుట ద్వారా ఆ తరంలో ప్రసంగీకులలో గొప్ప సంచలనం కలిగంచింది. విప్లవాత్మక భావాలు ఉజ్జీవంతో హ�షారు కలిగంచేవి. వినయము విధేయత కనపర్చిది. ఎవరిరకైనా ఎన్నో తలాంతులు ఉండవచ్చు, ధనవంతులు కావచ్చు గానీ దేవునికి అందుబాటులో నుండుట అవసరము.

వవ

పవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

177

సాక్ష్యం 158. నవఅతీ�వ్� వీవ�తీర

హెాన్రీయెుట మయర్స

కాలము : 1890-1963 "వారు ప్రభువు సేవించుచూ ఉపవాసముండిరి" అపో 13:2

దేవుని ప్రేమించే కొందరు విశ్వాసులుగా నిలిచినను నిరణయాలు చేయుటలో క్లిష్ట పరిస్థితుల నెదురుకంటా వుంటారు. ఏ స్థితిలోనున్నారో గ్రహించలేని వారిగా నంటారు. 1927వ సంవత్సరములో మయర్స అనే పసీత కూడా అట్టి కి�ష్టపరిసి�తిలో ఆమె నిర్వాహించే పబ్లిక్ సాకలు ఉపాధ్యాయినిగా నుండి సంపూరణ సేవ్రై ఎలా సమర్పించుకోవాలో నిరణయించు కోలేకపోయింది. దేవుని రాజ్య సా�పన్రై ఆమె తలాంతులనెట్లు వినియోగించాలో తెలపమని ప్రారి�ంచుకొనేది. ఒక ప్రైస్తవ సంఘములో ప్రాముఖ్యమైన డైరెకటరు పదవిని కాలిఫోర్నియాలో చేపట్టి ప్రజ్ఞతో చేయగలిగంది.

ఒకసారి పాస్టరుగారు ఆమెను భోజనానికి రెసాటరెంటుకు ఆహ్వానించారు. ఆ ద్వారాలు వాటికవే కరెంటు ద్వారా తెరుచుకొనుట ఆశ్చర్యపర్చింది. వెంటనే ఆమెలో ఒక మంచి తలంపు కలిగంది. ప్రభువుని నమ్మి ఆశ్రయించి వెంబడించువారికి మారాగలు అవే తెరువడును గదా అని తలంచి స్తుతించింది. 400 మంది సరభయలు గల సండే సాకలులో తన పరిచర్య ఆరంభించింది. 2 సంవత్సరాల కాలంలో వేల సంఖ్యలో విద్యార్థులు అభివృద్ధి కాసాగారు. సండే సాకలు పాఠాలు ముద్రణ కార్య్రకమాన్ని ప్రారంభించి ముద్రణాలయం స్థాపించింది. దానికి సువార్త దేదీప్య కాంతి

(�శీర�వశ్రీ

అనే పేరు పెట్టింది. అంతటి గొప్ప సంస్థను ఒక పసీత నిర్వాహించుట ��స్త్ర�్ ూతీవరర) చాల ఆశ్చర్యం కలిగంచింది. మంచి సంకలపంతో ఆరంభించి ప్రార్థించగా సమసతము సమకూరును. నీవు చేయగల పనికి మారాగన్ని సిద్ధపర్చి తగిన సమయంలో తగిన రీతిగా మారగ సరాళ్ము చేయుటకు దేవుడెన్నడా సంసిద్దంగా వుంటారు.

అమెరికాలో కాలిఫోర్నియాలో హాలివుడ్ పప్రస్బైటీరియన్ ప్రధమ చర్చిలో ప్రైస్తవ డైరకటరుగా నిలిచింది. ఆమె ప్రగతికి తాళ్ముచెవి ఆమె కృషియే. మంచి కోరికలుకలిగ ఆలోచించుట మంచి కృషికి సమానం కానేరదు. అవిరామంగా అకుంఠిత దీక్షతో కొనసాగించిన ఆమె ప్రయత్నాలన్నీ పఘలించాలని ప్రార్థించేది. ఆమె అనుచరులతో సంస్థను పెంచింది. విభిన్న పుస్తకాల సారాంశాన్ని అందరికీ అందాలని ప్రయాసపేది. దానితో తృపిత పడక తానే కొన్ని విలువైన తలంపులతో యితరులను ప్రోత్సాహాపర్చిది. ఎన్నో కార్యాలు, సండేసాకలు నిర్వాహించేది. ఆమె కృషి, ఆమె పుస్తకాలు ప్రపంచమంతా

బూదిగంత విశావాస్ వీర వనితలు

178 వ్యాపించాయి. ప్రచారమయిన సందేశాలందరికీ ఆత్మీయు మేలు కలిగంచగా విశావాసమీరమనితగా ఘనత పొందింది.

వవపవవ

సాక్ష్యం 159. ఖ�ఓబవ వీ�స�

కా�యే మకీ

కాలము : 20 వ శతాబ్దము పరిపచర్య : మషనరీ ""ప్రభువు కన్నులు నీతిమంతులు మీదను ఆయన చెవులు వారి ప్రార్థనలవైపు వున్నవి".1 ్రేతేరు 4:12,16

క్రీస్తును ప్రేమించిన విశావాసులైందరో అనామకంగా ్రశవించి, యితరుల గురితంపు లేక కనుమరురగై పోయినను, దేవుని దృష్టిలో భళా! నమ్మకమైన దాసుడా దాసురాలా అనే ప్రశంసలు దాగియున్నందున ధనయలు. దేవుడు వారి అద్భుత భక్తి గల విలువైన అనుభవాలన్నీ తగిన సమయంలో వెలుగోనికి తెచ్చి యితర విశ్వాసులకు ఆదర్శంగా నిలుపగల శక్తి గల వాడు మన ప్రిేవేనన్ననిరీకషణ విశ్వాసికి ఉంటుంది. కా�యేకి అనే బ�ద� మతసతురాలు మషనరీ �రీస్ ద్వారా సువార్తను విని ప్రభువును నమ్మింది. ఆమె అనయరాలై నందున ఆమె విశ్వాసాన్ని తన స్వకీయులకు వివరించింది. వారు కూడా వ్యతిరకించినపపటికి ప్రభువుని వారు నవ్మారు. అత్తగారితో జీవించవలసి వచ్చింది. ఆమె మాత్రము ప్రైస్తవ మతాన్ని అసహ్యించుకునేది. కా�యేకి తీవ్రంగా బాధించేది. భర్త యింట్లో లేని సమయాన్ని కనిపెట్టి ఆమె అత్తగారు బీరువాలో భగించి బందించింది. ఆమె కన్నీరు తనలోనె దాచుకొని ప్రార్థించుచూ తన డైరిలో వ్రాసిన భావాలతో ఆదరించబడేది. నిన్ను హింసించువారిని శ్రతువులను ప్రేమించాలని, చెంపపై కొట్టిన వారికి మరొక చెంప ్రతిప్పి చూపాలనే సహనము చూపి అత్తను క్షమించింది. క్రీస్తు సిలువలో చూపిన క్షమ, యేసేపు అన్నలపై చూపిన క్షమ, పసైపఘను చూపిన సహనాన్ని చూపగలిగంది. ఆమె చిన్న వయససులో ప్రభువు చెంతకు చేరి ధనయరాలయింది. ఆమె పేర ఆమె వ్రాసిన ఉత్తమ భావాలన్నీ డైరీని ప్రచురించారు. ఆమె అనుభవ సాక్ష్యం అసమానవైన ప్రేమ క్షమకు సాక్షిగా నిలిచింది. అనేక జపాను ప్రజలు క్రీస్తును సీవాకరించారు. ఆమె అత్తగారు కోడలి పుస్తకాన్ని చదివి పశ్చాత్తాప్ పడి, ఆమె నమ్మిన క్రీస్తును సీవాకరించింది. విశ్వాసికి మంచి చెడుల పోరాటం తప్పదు. హింసలో నున్న ప్రైస్తవుల భావాలు క్రీస్తు తెలియని వారికి సాపుర్తినిస్తాయి. మంచి మారుప గల పఘలితాలనిస్తాయి. నీతి మంతునికి

బూదిగంత విశావాస్ వీర వనితలు

179 కల్గు ఆపదలనేకములు. వాటి నుండి దేవుడు విడిపిస్తారు. నేటి శ్రమలు రపటి దీవెనులుగా ప్రభవు దీవిస్తారని ఆశావాదంలో క్రొత్త నిరీక్షణలో యితరులను క్షమించి ప్రేమించాలని కా�యే నేర్పింది. వీరమనితగా పేరు తెచ్చుకొన్నది.

వవ

పవవ

సాక్ష్యం 160. వీ�శ్రీశ్రీ� వీశీవ

మల్లా వెా

కాలము : 1863-1953 పరిచర్య : సంఘసా�పన

""కషయబీజము నుండి కాక శావాశతమగు జీవముగల దైవవాక్యమాలముగా పుట్టింపబడినవారు".1పేతురు 1:22

ఎందరో మషనరీ సేవకులు క్రీస్తును ప్రేమించి సేవ చేయుటకు ఆశించి విభిన్న ప్రాంతాలకు ప్రయాణంచేసేవారు, చాల శ్రమలు సహించేవారు. 1890 సంవత్సర కాలంలో బైబిలు కోర్సు రెండు వారాలు జరికగ రీతిగా గడిపారు. మల్లవెా దకిషణ ఆప్ఫికాకు వలస్ వచ్చినవార. ఆమె ఆ ప్రాంతంలో పరాయి జీవనశ�ైలిని అనుకరించుటకు తీవ్రంగా ప్రయత్నించారు. స్థానిక ప్రజలలో మంచి సహకారము లభించిందని ఆనందించింది. ఆమెకు 65 సంవత్సరముల వయససు వచ్చు నాటికి సువార్త ప్రకటనలో నానత పద్దతులను ప్రవేశపెటాటలని ఆశించింది. సువార్త్రై గు��ములను, వ్యాగన్ను తీసికొని పల్లెటారి ప్రాంతాలలో సువార్త నందించుటలో శ్రమపడి ఆసికతతో సేవ చేసేది. ఎన్నడా సువార్త చేరని ప్రాంతాలకు చేరుకునేది. ఆమె తోటివారు విమర్శించేవారు. అయినను స్థానిక ప్రజల ప్రేమ, ప్రోత్సాహంతో ఆమ్రెశద్ద గల సేవను తృణీకరించవలేకపోయారు. ఆమె ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతంలో సేవకు తరలి వెళ్ళినపుడు వారంతా దు'ఖంతో విడోకలు తెలిపేవారు. దాదాపు 50 సుదీర్ఘ సంవత్సరాలు దైవ సేవ చేయగలిగంది. నీ జీవితంలో క్రీస్తు సువార్త అందని వారికి అందునట్లు నీవంతు కృషి చేయగల్గుచున్నావా? శ్రమలు సహిస్తున్నావా? నీ సేవలో ఓరుపందా? విశ్వాసిగా మల్లావెా సేవను అనసరించగలవా?

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

180

సాక్ష్యం 161. వీశీఅరవఅ వీ�తీ�వ

మరీ మాన్సెన్

కాలము : 1878 - 1962 పరిచర్య : మషనరీ

""ప్రార్థన చేయుటకు క్రీస్తు ఒంటరిగా వెళ్ళెను" మత్తయి 14:23

ప్రభువును ప్రేమించే విశ్వాసిని ఆత్మీయంగా బలపరచుటకు వాక్యధ్యానము, ప్రార్థన సహవాసము కన్నీరు అత్యవసరము. ప్రభువే విలువైన పాఠాలు నేర్పిస్తారు. మేరీ చైనా వెళ్ళాలని మషనరీగా జీవించి దారప్రాంతవైన ఆశించింది. నర్సింగు కోర్సు చదివింది. అనుకోని రీతిగా ప్రయాణ కాలము వాయిదా పడింది. ఆలస్యాలు కొన్నిసార్లు అనుకూలాలు గనుక ఆ ఖా� సమయంలో విలువైన పాఠాలు నేరచుకున్నది. ఆమె ఆత్మీయ ధ్యానాలు స్నేహితురాలి సలహాలు ఆత్మీయంగా చాల బలపర్చాయి. క్రీస్తు ప్రార్థనలో ఏకాంతంగ ఒంటరిగా గడిపారు.

మనము క్రీస్తుతో సహవాసం చేయాలి. ఆయన మెల్లని స్వరాన్ని వినాలి. అదే సంతృప్తినిస్తుంది. చైనా సేవలో ఎన్నో దష్టశకుతలను ఎదురోకవలసి వచ్చింది. మాడినమ్మకాలు అమాయకతవాపు అనాగరిక తాచారాలు, అకారణ ద్వేషంతో మషనరీలను వ్యతిరకించి బాధించేవారు. ఓరుప, సహనంతో, ప్రార్థనా శక్తితో అన్ని సమస్యలను ఎదురొకనేది. కొన్ని సార్లు భయం కలిగంచే పరిస్థితులను ఎదురొకనేది. కొన్నిసార్లు పసైతాను శోధించగా నేనేమ చేయగల్గుచున్నాను? ఈ ప్రాంతానికి స్వంత శక్తితో ్రతోసివేయబడ్డానా? అని ప్శ్నంచుకొని ప్రార్థించగా నేను నిన్ను అరచేతిలో చెకాకను పురుగువంటి యాకోబా భయపడకు అనే అభయం దొరికేది. క్రీస్తు అపారశక్తి అందుకొని పసైతానును ఎదిరించి ప్రతి అడ్డంకులను ఎదురొకని జయించేది.

జార్జి ముల్లరు గారి జీవితము విశ్వాసమున్న వాళ్లు ప్రార్థన ద్వారా అనాధలను పోషించిన వైనము ఆమెకు సాపుర్తినిచ్చేది. అంతేకాదు. అపొసతలుల కార్యాలు పదే పదే ధ్యానించగా ఆది ప్రైస్తవులు శక్తితో గొప్ప కార్యాలు సాదించారని నమ్మి శక్తిని పొందగా బూదిగంత సాక్షులుగా వుంటారన్న వాగ్దానాన్ని నమ్మింది. ఆమె ఆత్మీయ శక్తి ప్రభావానికి అనేకులు ఆకరి�తులయేయవారు. మారు మనససు ద్వారా అనేకులు ఆమె చెప్పు సువార్త ద్వారా క్రీస్తును వెంబడించేవారు. మంచి విశావాసులై పసైతాను శకుతలపై గొప్ప విజయా*్న సాదించేవారు. ఆమె భక్తి జీవితము ఎందరికో ఆదర్శంగా నిలచింది. ప్రమాదవశాతతూ మేరీ చైనాలో నుండగా మేడనుండి క్రిందకి పడగా కోమాకు

బూదిగంత విశావాస్ వీర వనితలు

181 చేరింది. అద్భుతంగా త్వరలో కోలుకన్ననా క్రొత్త పనులు కొత్త భాషను నేరచుకొనే ప్రయత్నాలన్నీ విరమంచి విశ్రాంతి తీసికొమని డాకటర్లు తెలిపారు. 2 సంవత్సరాలు విశ్రాంతి కావాలన్నారు. చాల నిరుత్సాహాపడినను యాకోబు 5:15 ఆధారంగా పెద్దలను పిలిచి విశావాసంతో నానెరాసి ప్రార్థించమని కోరింది. స్వస్థత నిచ్చే ప్రభువు కనికరించగా తలనొప్పి తగిగంది. ఆ తర్వాత మలేరియా జవారపీడుతరాలైనప్పుడు ""ప్రభువా, నీ కొరకు సేవ చేయదలచిన నాకు ఈ బాధలే ముగింపు గానున్నాయా? అని ఎలురగత్తి ప్రార్థించి చివరకు నీ చిత్తమే సిది�ంచు గాక అని ప్రార్దన చేసి మౌనంగా దేవునిలో నిరీక్షణతో జీవించింది.

అద్భుత స్వస్థత లభించగా క్రీస్తును ఘనంగా స్తుతించి కృతజ్ఞత తెలిప ప్రార్థించింది. శారీరక శ్రమలు వెన్నంటి బాధించేవి. రకత విరోచనాలు ఆమెను పీడించాయి. పౌలుతో చెప్పినట్లు నా కృప నీకు చాలనన్న ఆదరణ ధైర్యపర్చింది. ఆ రోజుల్లో వారతల్లో కొరియాలో గొప్ప ఉజ్జీవం చెలరగిందని విన్నది. ఆ ప్రాంతము వెళ్ళలేక పోయిననా తానున్న ప్రాంతంలోనే నిలిచి ప్రార్థించి ఉజ్జీవము నా ప్రాంతంలో చేరాలని భారంతో ప్రార్థించింది. యిద్దరు లేక ముగ్గురు చేరి ప్రార్థిస్తే ప్రార్థన ఆలకిస్తారన్న సత్యము నమ్మింది. నినివే ప్రజలు గోనెపట్టుతో ప్రార్థించిన రీతిగా ఆ ప్రాంతంలో ఉ జీ�వము కొరకు తీవ్రంగా ఉపవాసంతో ప్రార్థించారు. ఉజ్జీవ జావాలల వుంటను నేను చూడాలి ప్రూ అని ప్రార్థించి, నేను మషనరీగా పిలువబడాడ్నా లేదానని తలంచి మార్లా ధైర్యంతో నిలిచేది. తలంపులన్నీ పసైతాను కలిగంచిన సందేహాలని వాక్యం ద్వారా బలపడి ఉత్సాహాన్ని తెచ్చుకొనేది. ఒకసారి ఆమె ప్రయాణము చేసిన ఓడ శ్రతువుల చేతికి చికికంది. 23 రోజులు చెరగా నుండి బాధపడింది. భోజనమునకు య్రూిల్ పండ్లు, ఎండిన భసకట్లు చారక్లట్లు మాత్రమే తీసికొనేది. ఆ రీతిగా సజీవంగా నిలిచింది. మలేరియా తరచగా బాధించగా ""ప్రభువా నీ సేవార�ం పిలిచావు నా శక్తి హీనతలో నీ సేవ ఎట్లు కొనసాగించగలను?" అని ప్రార్థించేది. ఒకసారి శ్రతువులు ఆమెమీద దాడిచేసి బైదిరించి బాదించాలని ప్రయత్నించారు. ప్రార్థనా శక్తితో శ్రతువులను తరిమవేయగలిగంది. ఆ తర్వాత నీ యింటి వద్ద ముగ్గురు ఆజ్ఞాత వ్యకుతలు కూరచున్నారు. ఒకరు నీ యింటిపై నిలిచారమ్మా అన్నారు. నారకవరూ లేరని మేరీ జవాబు చెప్పగా ఆశ్చర్యపడ్డారు. ఆయనను భయభక్తులు కలిగ ఆరాధేసత దేవదాతలను పంపగలరు. సింహాల బోనులో గానీ నీటిలో దాటినపుడు గానీ అగ్ని గానీ ఆయన భడడ్లకు హాని చేయలేదు. ఆమె విశావాస్ వీరురాలు.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

182

సాక్ష్యం 162. నవశ్రీవఅ దీ�తీతీవ్ వీశీఅ్స్త్రశీఎవతీవ

హెలైన్ బేరట్ మాంట్ గోవర

కాలము : 1861-1934 పరిచర్య : చర్చి�డరు, గ్రంధకరత, అనువాదకురాలు

""నా నిమిత్తము తన ప్రాణము పొగొట్టుకొనువాడు దాని దకికంచుకొనను" మత్తయి : 10:39

ప్రభువును ప్రేమించి సేవించుట కాశించే విశ్వాసి కరతవ్యమేమనగా, వారి డబ్బు స్థలము, తలాంతులు, సంతోషము యివన్నీ త్యాగము చేయాలి. హెలైన్ , అనే వనిత మంచి విశ్వాసిగా నిలిచింది. తన సోదరితో ఒకసారి ""చెల్లి, దైవికంగా ఆలోచిసేత ఎంతో గొప్పదైన ప్రపంచము మనముందు కనిపస్తుంది సువా!" ఆమెకు అందమైన బాల్యముండేది. మంచి వ్యాపారిని వివాహమాడింది. వారిద్దరూ కలసి మంచి విశ్వాసుల సహవాసంలో గణనీయమైన సేవలు చేసారు. ఆమె సండేసాకలు పరిచర్య చాల ఘనంగా 40 సంవత్సరాలుగా కొనసాగింది.

మషను సేవ మషతో విభిన్న దేశాలు దర్శించే అనుమతిని పొందింది. 49వ సంవత్సరముల వయససులో ఉత్తర బాప్టిస్టు కనెవాన�న్లో ప్రెసిడెంటుగా పనిచేసింది. ఆ ప్రత్యేక సా�నానికి పసీతలను ఎన్నిక చేయుట ప్రధమము గనుక ప్రత్యేక ప్రశంశలసు సీవాకరించి గొప్ప సేవ చేసింది. గణనీయమైన ప్రజ్ఞతో ^్రకుభాషలో నున్న నాతన నిబంధనను ఆధునిక భాషలోనికి తర్జుమా చేసింది. భాష పరిజా�న ముండుటకు జ్ఞాన వివేకాలతో పాటు చాల శ్రమ అవసరము. 1924లో అది ముద్రించబడింది. అనేకులకు ఆత్మీయంగా బలపడు ధన్యత నిచ్చింది. తన జీవితాన్ని ప్రభు సేవకు అంకితముచేసి ప్రభుని సేవించిన మేరీ బూదిగంతాలలో విశావాస్ వీరమనితగా పేరు పొందింది.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

183

సాక్ష్యం 163. జుఎఎ� వీశీశీసవ

ఎవ్మా మూడీ

కాలము : 1842-1903 పరిచర్య : మషనరీ భార్య ""అతని లాబభ్రపాప్తికి వెలితి కలుగదు" సామెతలు 31:11,12

ప్రముఖ ప్రసంగీకులైన భక్తుల జీవితాలు వారి భార్యల భక్తి గల సహకారంతో బహుగా రాణిస్తాయి. ప్రతి భర్త ప్రగతి వెనుక భార్య హాసతముంటుందంటారు. డి.ఎల్. మూడీ గారు గొప్ప ప్రసంగీకుడు. ప్రపంచ ఖ్యాతి పొందిన భక్తుడు. ప్రార్థనాత్మ గల ప్రార్థనా వీరుడు. అతని భార్య పేరు ఎవ్మా రెవెల్. చికాగాలో నుండగా తన భక్తి జీవితంలో సండేసాకలు సేవలో నుండగా మాడ�గారు ఆమెను మొదటిగా చూడగానే తన సంస్థలో పని చేయుటకు టీచరు కావాలని అడగాగనే ఆమె అంగీకరించిదట. ఆతర్వాత 1862లో వారి వివాహము జరిగింది. ""నాకన్నా అధిక సమర్థత గల వ్యక్తిని ప్రేమతో సంపాదించుట ఒక అద్భుతం" అని ఆయన తన భార్యను పొగిడారు. ఎవ్మా, తన అత్తగారికి వ్రాసిన ఉత్తరంలో ""నీ కుమారుడైన నా భర్త ఎందరో వ్యకుతలలో ఆణిముత్యమంతటి ప్రముఖుడని" ప్రశంసించింది. ఆమె చాల విద్యావంతురాలు, సంసాకరి, ఆమె భర్త మాత్రం మంచి అలవాట్లు లేని వాడై సరిగాగ మాట్లాడు సమర్థత లేని వాడై, విద్యా విహీనుడుగా నుండేవాడు. ఎన్నో సార్లు అమెరికా ఇంగ్లాండులో భర్తతో కూడ వేదికపై నిలువ లేదని విమర్శించేవారు. ఆమె ఆజా�తంగా నిలిచి ఘనమైన సేవ చేయుటకాశించింది. తెరవెనుక సేవలు ఆమె కిష్టము అత్యంత జ్ఞాన వివేకములను ప్రదర్శించి ఆశ్చర్యపర్చిది. భర్త సేవలో ఎందరికో ఉత్తర ప్రత్యతతురాల పనులు చేయుటను ఎవ్మా చాల సమర్థవంతంగా నిర్వాహించింది. వ్యక్తిగత రక్షణ్రై ప్రాధాన్యతనిస్తూ ఒక్కక్కరితో ముచ్చటించుటకు క్రీస్తు చెంతకు నడిపించుటకు సమర్థత కలిగన వారిగా క్రీస్తు ప్రేమతో నింపబడేవారు. ఎందరో పసీతలు వ్యక్తిగతంగా వారి పేర్లు ్రేపత్యేకత సంతరించికోవాలని తపించేవారుంటరు గానీ ఎంతో సామర్థ్యము, జ్ఞానము విద్య కలిగన పసీత అయిననా భర్తకు ఎకుకవ ఘనత సంపాదించి ఆమె బహుగా వినయముతో భర్తకు లోబడి ఆయన హెాచ్చిపంపబడాలి నేను తగిగ యండాలనే ఆశించింది. అట్టి ఆశ చూపించే పసీతలు అరుదుగా నంటారు. అట్టి గొప్ప ఆదర్శము గల పసీతగా ఎవ్మా కొనియాడబడి ఘనురాలుగా విశావాస్ వీరురాలిగా, ప్రజ్ఞావంతురాలిగా, గౌరవించదగిన మహిళ్గా కీర్తిని పొందింది.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

184

సాక్ష్యం 164. �శీ్�వ వీశీశీఅ

లాటీ మాన్

కాలము : 1840-1912 పరిచర్య : మషనెరీ "" మరియు ఉతతమవైనదానిని ఏరపరచుకొనెను"లాకా 10:42

ప్రతి విశ్వాసి వ్యక్తిగతంగా తమ విశావాస యాతలో ఎదురొకనే సవాళ్ళు విభిన్నంగా ఉంటాయి. ఏక మనససుతో పని చేయలేని వ్యకుతలలో పోరాటాలు తప్పక ఉంటాయి. అమెరికాలో సివిల్ యుద�సమయంలో 1873 వ సంవత్సరంలో ఒంటరిగా మషనరీగా చైనా చేరింది. సువార్త ప్రకటనలో తన పరిచర్య చేయాలని ఆశించింది. కాని ఆశలన్నీ నిరాశలయయాయి. ఒక సాకలులో ఒంటరిగా పని చేయవలసి వచ్చింది. నిరుత్సాహం ఆవరించింది. ఆ సమయంలో ఒక యవవానస్తునితో పరిచయం ప్రేమగా మరింది. ప్రధానమయయాక అతని అభిప్రాయము నచ్చలేదు. అతనికి డారివాన్ సిదా�ంతాల పట్ల నమ్మకమున్నదని గ్రహించింది. ఆమె అభిరుచులకు సరిపడకనందన వివాహామాడుటకు సంశయించింది. చివరకు దేవునికే ప్రధమసా�న మవ్వాలని నిరణయించి పెండి�మాట వదులుకొన్నది. ఒంటరిగా జీవించుట క్లిష్టమైన పరిసి�తియె�ునను ఒరుపతో క్రీస్తు కొరకు భరించింది. ఆమె దేవుని చితాతనికే లోబడింది. ప్రతి విశ్వాసికి ఈ సవాలు తప్పదు. అట్టి సమస్యలు ఎదురైనపుడు నీ జీవితాల్లో అవసరాలు ముఖ్యమా దేవుడా? నీ నిరణయాలు వల్ల యితరుల సంకేషమాన్ని కాంక్షించగలవా? దేవుడు సంతోషపడే నిరణయాన్నీ బట్టి నీ సవాచితాతన్ని త్యాగం చేయగలవా? దేవుని చిత్తంలో సర్వం సమకూడి జరుగుతాయని నమ్మగలవా? గతంలో 1873లో లాటీమాన్ చైనా మషనరీగా వెళ్ళి 40 మంది బాల బాలికలకు సువార్త చెప్పుటకు కారంభించింది. మగవారి సేవ ఆడవారు చేయరాదన్నారు. ఎన్నో అవరోధాలు ఆటంకాలను ఎదురొకన్నది. తోటి మషనరీలు నిరుత్సాహ పర్చినను తన పని తాను కొనసాగించి సువార్త సేవ సమర్థవంతంగా నిర్వాహించి గొప్ప ఉజ్జీవ సంస్థను స్థాపించింది. ఆమెలో నున్న దైవ ప్రేమకు అంకితమైన సేవ వలన ఆమె గొప్ప గురితంపు పొందింది. గొప్ప విజేతగా ఆత్మల జాలరిగా ఘనమైన సేవ జరిగిచింది. ప్రభు విచ్చిన అపురూప తలాంతులు విభిన్నవైనవి గనుక వాటిని సంఘాభివృది�్రై వినియోగించాలి నీరకట్టి తలాంతులు దేవుడిచ్చారో గుర్తించావా? బోధ చేయగలవా? దానము సహాయము చేయగలవా? ఆతిధ్యమీయగలవా? స్నేహంగా జీవించగలవా? రోగుల్రై ప్రారి�ంచగలవా? నీవు చేయగల పనినే నీవు సమర్థవంతంగా చేయుటకు ఎల్లపుడు సంసిద్దంగా ఉండాలి. నీ తలాంతులను దాచి పెట్టాదు. అభివృద్ధి చేసికొనే కృషి

బూదిగంత విశావాస్ వీర వనితలు

185 చేయాలి. లాటీమాన్ చైనాలో 40 సంవత్సరాలుగా గణనీయమైన సేవలు చేయగలిగంది. ఆమె చైనానండి తన స్నేహితులకు వ్రాసిన ఉత్తరాలు చాల ్రపోత్సాహాన్ని అందించగా మరికొందరు మషనరీలగా వచ్చారు. మరికొందరు ఆర్థిక సహాయాన్నందించారు. 1888లో ఆమె సహకారంపై క్రిస్మస్ కాలంలో చందా ప్రోగు చేసారు. ఆమె అందరితో స్నేహంగా వెలిగి నందున ఎకుకవ సహాయాన్ని పొందింది. కరవు రోజుల్లో ఆమె ఆరోగ్యాన్ని పట్టించుకొని రీతిగా యితరులను పోషించుటలో ఘనసేవలనందించింది. ఎంత గొప్ప సేవలు చేసినను ఆరోగ్యము కిషణించగా డాకటర్లు ఆమెకు సవాస�తనందించు ప్రయాత్నలైన్నో చేసారు. ఆమె చైనా నుండి అమెరికా ప్రయాణమయిన దారిలో జపానులో సరియైన ఆహారము లభించనందన ప్రభువు సన్నిధి చేరింది. ఆమె తన యావజీ�వాన్ని క్రీస్తు ప్రేమతో అంకిత భావంలో పొరుగు వారిని ప్రేమించుటలో క్రొవొవాతితవలై కరిగిపోయింది. ఆమె త్యాగ జీవితము ద్వారా ఎందరో ప్రభావితులయయారు. దేవుడు ఎల్లపుడు లాటీమాన్ వంటి నిస్వార్థ సేవకుల్రై వేచియున్నారు. క్రీస్తునే సేవించు సేవకులు లేవాలి. సువార్తను ప్రకటించు వారి పాదాలు సందరాలు. బూదింగతాలలో సాక్ష్యులుగా నంటారన్న వాక్యము లాటీమాన్ నెరవేర్చి వీరవిశ్వాసిగా నిలిచింది.

వవపవవ

సాక్ష్యం 165. �వ�శ్రీ� చీ�వశ్రీశీఅ వీశీతీతీ�ర

లైలా నేలర్వెారిస్

కాలము : 1862-1929 పరిచర్య : మషనరీ ""మీ అవయములను నీతిసాధనముగా దేవునికి అపపగించుడి" రోమా 6:13

చాలమంది క్రీస్తు అనుచరుల జీవితాలు ఉజ్జీవ సరభల పఘలితంగా రక్షణను సీవాకరించగా ప్రభావితము కాగలవు. లైలా అనే వనిత ఒక క్యాంపు మీటింగులో ఆమె జీవితం క్రీస్తుకర్పించింది. ఆమె తన యిల్లు చేరిన వెంటనే దేవుడు తనకిచ్చిన తలాంతు మేరకు వెంటనే గీత రూపంగా ఆమె మనససులో భావాలు వ్రాసేసింది. నాకు దేవుడిచ్చిన అనుభవం వివరించలేను. అది చాల అద్భతవైనది. ఆమె తర్వాత చారర్లస్ వెారిస్ గా]్న వివాహామడింది. ఆమె జీవితం యిల్లాలుగా పరిమతమయిననా తన గీత రచనను కొనసాగించి ఒక పెన్ను కాగితాన్ని తన వెంట నిలుపుకొనేది.

ఆమె వ్రాసిన పాటలు చాల అర్థవంతమైన భక్తి భావాలు నిండి యండేవి. నీ సంపూరణ సమరపణ గల త్యాగజీవితాన్ని యితరులు చూడగల్గుచున్నారా? ఆమె సంఘంలో చాల ఘనసేవలు చేయగలిగంది. క్యాంపు మీటింగులు నిర్వాహించి మంచి

బూదిగంత విశావాస్ వీర వనితలు

186 గృహిణిగా నిల్చింది. పాటలకు సంగీతం చాల సుందరంగా కలిగంచి శ్రావ్యంగా పాడగలేగది. 40 వ సంవత్సరములోనే ఆమె కంటి చూపు సన్నగిల్లింది. 28 అడుగుల నల్లబల్లపై గీతలు గీసి ఉంచి తల్లి వ్రాయుటకు ప్రోత్సాహమిచ్చి తన కుమారుడు తల్లి పట్ల ప్రేమ చూపేవాడు.

ఆమె గీత రచనల జీవితాన్ని శ్రద్ధగా కొనసాగించే రోజుల్లో తన 51వ సంవత్సరాల వయససులో ఆమె చూపు పూర్తిగా కోలోపయింది. గ్రుడిడ్ వ్యక్తిగా జీవించింది. ఆమె పాపల భారంతో పరిశుద్ధ జీవిత మరయుడిధరనిక ప్రభువు రాక చాల సమీపమాయే. వాగా�నముము నెరవేరనని సిద్ధపడాలి అనే హెచ్చరిక దాగి వుండేది. ప్రభా, నాకు మరింత సన్నిహితంగా సమీపించండి. నా గండెకు చేరువగా రండి. నీవు చాల అమాల్యవైనవాడవు. నన్ను గండెల్లో దాచుకోండి పరలోకపు విశ్రాంతికి నన్ను చేరువగా నిలిచు ధన్యతనిచ్చి నీ నీడలో ఆ్రశయమవవాండి. నీ సాన్నిహిత్యాన్ని సదా కోరుకుంటున్నాను ప్రభా, ఆమెన్.

వవపవవ

సాక్ష్యం 166. జుస�్� వీశీబశ్రీవర

ఎడిత్ ముల్

కాలము : 1900-1949 పరిచర్య : మషనరీ ""తండ్రియైన దేవుడు స్తుతింపబడుగాక" 1పేతురు1:3

ప్రైస్తవ జీవితంలో మారుమనససు అనుభవం చాల ప్రత్యేకత గలది. డబ్బుతో లభించేది కాదు. పవిత్రాత్మ వ్యక్తిలో కలిగంచిన హృదయ సపందన ద్వారా ఏరపేదని ఎడిత్ అనే వనిత నమ్మింది. ఒకసారి చర్చిలో ఆరాధనలో పాడిన పాటను వినగానే ఆమె కళ్ళు వరి�ంచాయి. ఆ పాట భావం క్రీస్తు పవిత్ర రకతధార్లు ఫ�ంటైన్వలై }టగా నిలిచి ప్రవహిస్తున్నాయి. నిన్ను శుద్ధి చేయదలచి ప్రవహిస్తున్నాయని గ్రహించావా? ఆ తర్వాత పాస్టు గారు ఆమెను ప్రశ్నించారు. అవ్మా, యేసు నీరకై చనిపోయారని నీవు నవ్ముచున్నావా"? అవునండి అని జవాబిచ్చింది. రక్షణ స్థిరత సరిగాగ గ్రహించలేనందన ఒక స్నేహితురాలి సహాయాన్ని ఆదరించింది. ఎధెల్ అనే వనిత గొప్ప పరిపక్వత నిండిన అనుభవం గల విశ్వాసి గనుక సాటిగా జావాభచ్చి ధైర్యపర్చి క్రీస్తు ప్రేమలోకి నడిపించింది. ఆమె క్రీస్తులో అనుభవంసరిలేదని సాటిగా తన హాృదయసి�తి చూపించి సరిచేసింది. వినయంతో తన స్నేహితురాలి హెాచ్చరికలనంగీకరించినందన పరిశుదా�త్మా పని జరిగింది. పరామానంద బభరితురాలై

బూదిగంత విశావాస్ వీర వనితలు

187 క్రీస్తును వెంబడించింది. తన యవ్వన కాలంలో 18వ ఏట మషనరీ సేవల్రై సంసిద�మయింది. మనుష్యులను పట్టు జాలరిగా నుండాలన్న క్రీస్తు ఆదేశాన్ని అనసరించి ఆప్ఫికాకు మషనరీగా వెళ్ళింది. కొన్ని దశాబ్దాలుగా ఘనంగా సేవ చేసింది.

ఒక మానవ హృదయంలో క్రీస్తు జన్మించుట అద్భుతాల్లో గొప్ప అద్భతమని అందుకే క్రీస్తు వచ్చారని ప్రతి వ్యక్తి నవ్మాలి యిదే సువార్త. గొప్ప ఆత్మల జాలరిగా అనేకులు రక్షింపబడుటకు సహకరించింది. ఎధెల్ తన పరిచర్యలో ఆప్ఫికాలో ప్రముఖ భక్తుడైన సి.టి స్టడ్ గారి సేవలను గమనించేది. ఆ చీకటి రాజ్యంలో సేవ చేయు మషనరీల దినచర్య, వారి ఆశయాలను ఆనుకరించదలచింది. ఆయన నిజానికి ధనవంతుడు. గొప్ప భవనాల్లో జీవించేవాడు. ఆయన తగిగంపు త్యాగముతో అన్య దేశంలో వెదురుబుంగులతో ని]్మంచిన చిన్న పూరిగుడిపసలో జీవిస్తూ అత్యవసరాలు కొన్న మాత్రమే వుండగా పుస్తకాలను దాచుకొనేవాడు. ఆయన జీవిత శైలి కాసత దుర్సుగా సాటిగా మాట్లాడనదై కొందరి మమర్శిలకు గురై బాధించేది. ఎధెల్ అట్టి బలహీనత వుండగా పరిశుద్ధాత్మ శక్తితో ఆమె సరిచేసికోగలిగంది.

ఒకరాత్రి పడక వద్ద భారంగా ప్రార్థించే వేళ్లో యితరుల తప్పులను ఉ్రేక్షించాలి గానీ విమర్శంచుట తీరుప తీరచుట తగదని నేర్పించారు. యితరులను అభిమానించుట కన్న క్రీస్తు పై దృష్టి నిలపాలని నేరచుకొన్నది. ఆత్మీయసి�తి సరి లేనపుడు బలహీనతలు ఆవరిస్తాయిన జాగ్రత్తపడాలి. బైబీలు సత్యాలు సిద్ధాంతాలు వాగ్దానాలు మనకాధారం కావాలి. మన బాధ్యత ప్రేమ దయ కనికరము ప్రదర్శంచాలి. ఏ ప్రాంతంలో నివసించినను సంఘంలో గానీ యింటిలోని మన దృష్టి దేవునిపై మాత్రమ్రే వుండాలని మరువరాదు. ఎంతగొప్ప విశ్వాసుల్రై ననా అనారోగ్యం తప్పదు. ఒక డాక్టు పరీక్షలో ఎడిత్ కేన్సరు రోగిగా నిరణయించారు. కేన్సరు కణాలు ప్రాకాయి గనుక బ్రతకుట కష్టమని తెల్పారు. అంత బాధ భరిస్తూ అమెరికా, రకనాడా ప్రయాణించింది. ఆప్ఫికాలో మషనరీలు అవసరమని కుషుగ రోగుల నివారణ, పరిచర్యకు వ్యకుతలు అవసర్ని మషనరీలుగా వెళ్ళాలని హెచ్చరించింది. ఆమె మాటలు వజ్రాల మాటలుగా సీవాకరించి ఆమె ఆత్మీయ పరిపక్వతను బట్టి ఉజీ�వజావాలము రగిలి ప్రార్థనా పరులు లేచారు సేవ్రై నిలిచారు. ఎడిల్పరిచయస్తులంతా ఆమె ఆరోగ్య నిమిత్తము ప్రార్థించారు. ఆమె పరిచర్య చేసిన ఆప్ఫికా విశ్వాసులంతా ఆమె సవాస�త్రై ప్రారి�ంచినను ఆవెుబలహీనమయింది. ఆమె మరణించుటకు ఒక నెల వుందనగా ఆమె సంఘ పెద్దలను నాను వ్రాసి ప్రార్థించమని కోరింది. 60 మందిపైగా ఆవెురకై ప్రార్థించారు. 1949 పసపెటంబరులో ఆమె ప్రభు పాదాల చెతంకు చేరింది. చివరి క్షణాల్లో ఆమె ఎకుకవగా ప్రేమించిన యేసు పవిత్ర నామాన్ని యేసు, యేసు దివ్య నామము అని

బూదిగంత విశావాస్ వీర వనితలు

188 స్మరించింది. ప్రపంచము ప్రముఖ క్రీడాకారు*్న, రచయిత*్న దేశ భక్తులను వారి జీవితాలు తెలిసి కోవాలిన ఆశిస్తారు. అందరి కంటే క్రీస్తును ప్రేమించిన ఎడిత్ వంటి జీవితాలు అధ్యయనం చేయాలి.

ఆమె జీవిత చరిత్రలో ఒక సంఘటన వింతైన దేమనగా ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి ఆమెను సమీపించి ఒక పెటైటను, దానికి వ్రేలాడుత్రుపపు పట్టిన మేకులువ్రేలాడుట చూపాడు. అది దొంగతనం చేసాని చెప్పాడు. అతను మారు మనససు పొందిన తర్వాత తన తప్పును ఒప్పుకొను పద�తిని చూచి ఎడిత్ ఆశ్చర్యపడింది. తప్పు ఒప్పుకోనుట అతని వద్ద నేరచుకుంది. పేదవారైన వారిని అనయలను, కుషుటరోగులను అమతంగా ప్రేమించి వారికి పరిచర్య చేసింది. ఒకరిద్దరి విశ్వాసులు వారి పొరపాట్లు ఒపపకొనగా 35 మంది కుషుటరోగులు వారి జీవితాలు మరచుకోగలాగరు. వార వారి సవాహాసా�లతో చర్చిని ని]్మంచుటలో సహకరించారు. ఖాళీగా నున్న జీవితాలను క్రీస్తు సమర్థతలో శక్తితో నింపగలరు. వినయంతో మనము పాపా*్న మనము ఒప్పుకొనినచో దేవుడే తన మెల్లని స్వరాన్ని వినిపంచగలడు. క్రీస్తుతో మన జీవితం ఉజ్జీవంతో నింపబడి ఆత్మీయ స్థితిలో ఆయన సన్నిధి లభిసేత మధురమైన తీయని శాంతిని, ఆయన ప్రసన్నతను ్రకొంగొతత రీతిగా అనుబభవించగలము. అది చాల ్రపోత్సాహా పూరితం కాగలదు. ఆమె పరిచర్యలో భర్త పెఫరీత్రో యితర మషనరీ బృందంలో ఒక వారంలో 5వేల మందికి వైద్య పరీక్షలు జరిపించేవారు. ఆప్ఫికాలో యితర ప్రాంతాలకు ప్రయాణించి బైబీలు స్టడీ తరగతులు నిర్వాహించేవారు. ఎన్ని పరిచర్యలు చేసిననా మరింత సమర్థవంతంగా చేయాలని తపించేది. ఒక కుషుటరోగిగా నున్న ఒక పసీత, వ్యాదిలేని వారి నుండి దారంగా వుంచగా చాల ఉ్రగురాలైంది.

ప్రైస్తవులే అసహనం చూపినా అన్యజనులైట్లు మంచిగా ప్రవర్తించగలరు? ఎడిత్ సందేశాలలో మనమంతా దేవునికి అతి సన్నిహితంగా జీవించలనియు, ఆయన మెల్లని స్వరము వినగల ధన్యత పొందాలనియు, స్వంత ఆలోచనలకు, గర్వము స్వార్థము స్వనీతి యివన్నీ దాపపరచుకోవాలని తెలియజేపపది. యీ ఆత్మీయ సత్యాల సారాంశాన్ని గ్రహించిన వారంతా మంచి చైతన్యవంతులై మారు మనససు అనుభవంతో పాటు గొప్ప ఉజ్జీవము అంకురించింది. ప్రతి వ్యక్తి ఎడిల్ సందేశాలను అంగీకరించి గొప్ప విశావాసమీరులుగా నిలుపుట ధన్యకరవైన అద్భుత అనుభవం ఎడిల్ తన సేవలనందించిన ప్రాంతము ఆప్ఫికాలో బైలి�యన్ కాంగో. మెడికల్ సేవలందిస్తూ 3నెలలలో అవిరామంగా చేసిన కృషి పఘలితంగా 14 వేల మంది రోగులు 25 రకాల వ్యాధులలో బాధలో నున్నరని వైద్య పరీక్షలు తెల్పాయి. ఆమె సేవ చరిత్రగా నిలిచింది. ఎడిల్ వైద్యసేవలో ఒక వ్యక్తి ఆమెను తేరి చూచుట గమనించింది. కుషుటరోగం వల్ల

బూదిగంత విశావాస్ వీర వనితలు

189 కాళ్ళు చేతులులలో వ్రేళుి రాలిపోయాయి. పాదాలు బాగా ఉభ్బపోయాయి. అతను ఎడిల్తో కలసి మషనరీ సేవ చేయదలిచాడు.

ప్రతి రోజు వచ్చి ఆమె సేవను చూస్తూ గమనించేవాడు. ఆమె పనుల భారంతో పట్టించుకోలేదుగాని అతనిరకై ప్రార్థించింది. 1931 నాటికి 60 మంది కుషుటవారికి ఆ్రశయాన్ని కలిగంచి చాల ప్రేమగల సేవలందించింది. హీనమైన పనులు చేయుటకు వెనకాడని ప్రేమ చూపిన ఎడిత్ అందరి హృదయాల్లో చిర్స్మరనీయంగా నిలిచిపోయింది. నీవు పేదవారు అభాగయలను ఎట్లు ప్రేమిస్తున్నావో స్వపరీక్ష చేసికోగలవా? ఎడిత్ బూదిగంత విశావాస్ వీరురాలై చరిత్రలో నిలిచిపోయిన సాక్ష్యం నిన్ను కదిలించిందా?

వవపవవ

↑ పైకి / Back to top