సాక్ష్యం 20. క్రీస్తు తెలియని స్థితిలో పరిశుద్ధాతయ్మడే
క్రీస్తు నిజ దేవుడని తెలిపి గొప్ప సాక్షిగా నిలబైట్టిన
గొప్ప దేవుడు
శ్రీమతి శ్యామల సుధాకర్ రావు. నెట్లారు ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన
చేతిపనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధచేయుచున్నది.
రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. కీర్తనలు 19:1, 2
పరిచయం : ప్రభువు నామములో అందరికి వందనములు.
క్రీస్తు నన్ను తన భడడ్గా సీవాకరించి రక్షించి సాక్షిగా నిలిపినందుకు ఆయనకే స్తుతి కలుగును గాక. నా పేరు శ్యామల క్రీస్తును నమ్మి బాప్తిస్మం పొందిన తరువాత శాంతమ్మగా మార్చారు. బాల్యం నుండి పూజలు చేయు కుటుంబంలో యాజకుల వంశంలో జన్మించాను. విగ్రహారాధన ప్రాధాన్యత గల జనాంగంలో పుట్టి పెరిగాను. మా తల్లిదండ్రులు నోములు, పూజలు, వ్రతాలు చేసేవారు తీర్థ యాతలు చేయునపుడు వారితో ఏకీభవించి చాలా శ్రద్ధగా విగ్రహారాధన చేసేదానను. నాకు విధ్యావంతుైన శ్రీ సుధాకర్ రావు గారితో వివాహం జరిగింది. వారు కూడ పూజలు చేసేవారు. వివాహం తరువాత కుటుంబ పరిస్థితులను బట్టి మరి ఎకుకవగా పూజ సంసాకరాలు వ్రతాలు నోములు అధికంగా చేసిననా కోరిన శాంతి లభించలేదు, ముక్తి పొందలేదు. సుదీర్ఘ 18 సంవత్సరాల పూజల వల్ల నా జీవితంలో ఎట్టి మారుప సంభవించలేదు.
నాకు దేవుళ్ళపై భక్తి సన్నగిల్లింది. అసలు దేవుడే లేడనే నాస్థిక స్థితికి చేరాను. నాకారోజుల్లో ప్రభువే ఆత్మ ద్వారా బోధించి బైబిలు వాక్యం ద్వారా సృష్టికర్త చేసిన సృష్టి గురించి దాని ప్రభావం గురించి తెలిపారు. నాకు ఎవరో స్వయంగా చెప్పిన రీతిగా ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది. 147
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు పగటికి పగలు బోధచేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. కీర్తనలు 19:1,2.
సృష్టి గురించి ఆలోచించు దేవుని శక్తి ప్రభావం స్పష్టంగా బోధిస్తుంది. ఈ మాటలు నాలో ఆలోచనలు కలిగంచి మరలా దేవుని శక్తిని గురించి ఆలోచించే అవకాశం కలిగంచింది. నీవు ఏరాపంలో ఉన్నావో తెలియదు నీవు ఎవరు గ్రహించలేని శక్తి అని అర్థమయింది. నీ రూపము గురించి నాకు తెలియచేసేత దానిని ఆరాదిస్తానని మనసులో తలంచాను.
ఆ రోజుల్లో అక్క వారి స్నేహితుల ప్రభావం వల్ల క్రీస్తును రక్షకునిగా సీవాకరించి వాక్యం చదివి ప్రార్థన చేసుకునేది. ఆమె నాకు క్రీస్తును గురించి ఉత్తరము వ్రాసి క్రీస్తు నిజమైన సజీవుడగు దేవుడు ఆయనను నవ్ముకో అని హెచ్చరించింది. ఆమె నా దగ్గరకు వచ్చి మరి కొంత సువార్త చెప్పింది. మాకు తెలిసిన లారి డ్రైవరు క్రీస్తును నమ్మి మంచి సహవాసంలో మందిరానికి వెళ్ళేవాడు. గనుక మమ్ములను ఆ మందిరానికి ఆహ్వానించాడు. అక్క నేను ఆ మందిరంలో చేరి భక్తితో ఆరాదిస్తున్నవారితో ఏకీబభవించాము. ఆ రోజు దైవసేవకుడు బోధించిన వరతమానము నా హృదయాన్ని స్పదింపచేసింది.
ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమసత జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ జేతను. నేను సాతివాకుడను దీనమనససు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయెుద్ద నేరచు కొనుడి,అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. మత్తయి 11:28
ఈ మాటలు ఆకర్షణీయంగా తోచగా క్రీస్తును గురించి తీవ్రంగా ఆలోచించి పరిశీలించాను. అన్యదేవతలను ఆరాధించే కొందరు క్రీస్తును నమ్మి సాక్ష్యములు చెప్పగా విన్నాను. బైబిలు పొంది చదువగలిగాను. ఇతర భక్తుల జీవిత అనుభవాలు సాక్ష్యాలు, దైవ సందేశాలు, ప్రార్థనా సమావేశాల పఘలితంగా క్రీస్తే నిజ దేవుడు మనిషిగా జీవించి మంచి బోధలు చేసి చాలా మందిని సవాస�పరిచి మరణించి తిరిగి లేచిన సజీవుడని నమ్మాను. గతంలో నమ్మిన విగ్రహాలు మనుషులు చేసినవి, నోరండి మాట్లాడలేవని గ్రహించగలిగాను.
క్రీస్తునే సేవించుటకు ఆరంభించాను. ప్రభువు ఆయన పరిశుద్ధాత్మ 148
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు ప్రేరణ ద్వారా నాతో సాటిగా మాట్లాడారు. నేను పాపినని ఒప్పింపచేశారు. పశ్చాత్తాపంతో కూడిన నా పాప క్షమాపణ ప్రార్థన ద్వారా నాలో మారుమనసు అనుభవం కలిగంది. నా పాపములు కషవించబడినవన్న నిశ్చయత కలిగింది. ప్రభువే ఆత్మ ద్వారా నాతో సాటిగా మాట్లాడి నేను పాపినని ఒప్పింపచేశారు. ఆ తరువాత 1994వ సంవత్సరం జనవరి 2వ తేది నీటి బాప్తిస్మం తీసుకొని రక్రైస్తవురాలినయ్యాను. ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం వాగ్దానం ద్వారా మాట్లాడేవారు. ఆత్మలో బలం పొందుచూ విశావాసంలో సాగిపోతున్నాను. వాక్యమే నన్ను బలపరచుచా, హెచ్చరిస్తూ ఆత్మీయంగా నడిపించగా ఎన్నో అద్భతాలు చూచాను. నా భర్త కూడ ప్రభువును నమ్మి చాలా సేవ చేసి అకస్మికంగా మరణించారు. మా బిడ్డలు ఉన్నత విద్యలో విదేశాలు చేరారు. ప్రభువుని నవ్మారు. కుటుంబ సమస్యలలో నేను నా భర్త కలిసి ప్రార్థించేవారము ప్రభువును నమ్మిన కుటుంబీకులతో మా బాబు, మా అవ్మాయి వివాహాలు పెద్దల సమక్షంలో జరిగాయి. బంధువుల సమక్షంలో మా సాక్ష్యములు ప్రకటించి ఆశ్చర్యము కలిగంచాము. నా భర్త పదవి విరమణ తరువాత స్వంత ఖరచులతో అనేక ప్రాంతాలు పర్యటిస్తూ క్రీస్తే నిజ రక్షకుడు నమ్మి మోక్షం పొందండని ప్రకటిస్తూ అవిరామంగా కృషి చేసేవారు. శ్రీవేణు గోపాల్ రెడిడ్ గారి సలహా మేరకు విశావాసురాలిని కోడలుగా తెచ్చుకున్నాము. కుమార్తె ఇండియాలో స్థిరపడగా బాబు కోడలు లండన్లో ఉంటా మంచి సాక్ష్య జీవితం జీవిస్తూ మా దంపతులకు చాలా ఆనందం కలిగించేవారు. నా జీవితంలో భర్తను కొలోపయాక ప్రార్థన అధికం చేసి క్రీస్తు ప్రేమలోనే సాగిపోతున్నాను. నా అనుభవంలో దేవుని చిత్తం తెలసుకొని జీవించగలిగినచో జయ జీవితం లభిస్తుంది. నేను చేయవల్సినది దేవుడే బోధించి సరి చేస్తున్నారు. అందరిని దేవుడు దీవించనుగాక. ఆమెన్. 149
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
సాక్ష్యం 21. అన్ని మతాలలో ఎక్కడ కనిపించగలడో
పరిశీలన చేస్తూ దష్ట శకుతలను ఆహ్వానించగా
సజీవుడగు క్రీస్తు నన్ను రక్షించాడు.
శ్రీమతి నళ్ళని, మ్రదాసు అతడు నాకు వెు�పెటటగా నేనతనికి ఉత్తరమిచ్చెదను శ్రమలో నేనతనికి
తోడైయండెదను. కీర్తనలు 91:15
పరిచయం : ప్రభువు నామములో వందనములు.
నేను సామాన్య కుటుంబంలో జన్మించాను, మా నాన్న వ్యసనాల వలన మంచి తండ్రి కాలేకపోయాడు, అతని ప్రేమ నాకందలేదు, నేను అన్ని మతాలను ఆశ్రయించాను, బ�ద్ధమతంలో శాంతి లభిస్తుందని కొంత కాలం వారితో చేరాను, నాకు నెమ్మది కలుగలేదు, జైన మతమును ఆశ్రయించాను ఆ పద్ధతులు సులువుగా లేక మానుకున్నాను, ముస్లిం స్నేహితుల ద్వారా ఆ మతంలో చేరాను, దానిలో కూడ తృప్తి లభించలేదు. యోగాసనం మంచిదని స్నేహితులు చెప్పగా 23 సంవత్సరాలు లీనమయ్యాను, నేనే ఒక దేవుడిగా మారాలన్న దష్ట ఆలోచన కలిగింది, నాకు వివాహమయింది, భడడ్ కావాలనే కోరిక ఉండేది. నేను నా భర్త ఎప్పుడు వాదించేకునేవారము ప్రేమ లేని మా బంధంలో ఎపుడు తిట్లు, దెబ్బలు, చిరాకు అశాంతి అనుభవించాను. ఏడు సంవత్సరాలు కనిపెటాటను పిల్లలు కలుగలేదు. నా భర్త నన్ను కించపరచి దాషించేవాడు, నేను గర్బ�వతినని తెలియగా నా భర్త నన్ను వదిలి తెలియని దారాలకు వెళ్ళిపోయాడు, ఒంటరిగా మగిలిపోయాను. నాకు నా తల్లిదండ్రుల ప్రేమ లేదు, బాల్యం కూడ బాధతోనే గడిచింది. వివాహ జీవితంలో చేదు అనుభవాలు ఎదురయయాయి. రోజు యోగా పసంటరుకు వెళ్ళి యోగా చేసేదాన్ని ఒక మహారి� నన్ను చూచి అవ్మా, నీలో ఏదో పెద్ద సమస్య ఉంది నీ సమస్య సమసిపోవాలంటే రక్రైస్తవమతంలో దైవజనులను కలిసి యేసు నామంలో ప్రార్థన చేయించుకో అని హెచ్చరించాడు. ఒంటరి జీవితంలో అనేక సమస్యలు ఆవరించగా అశాంతితో ఉన్న నేను చర్చికి వెళ్ళాను. 150
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు వారంతా ఆప్యాయంగా ఆహ్వానించి నాపై చేతులుంచి యేసు రక్తమే జయము, యేసునకే స్తుతి, ఆయన నామమునకే విజయం అని పలికారు. భయంకరమైన దష్ట శకుతలు నిన్ను ఆవరించాయి, బలమైన ప్రార్థనలు కావాలని వారంతా ప్రార్థనలు చేశారు కొన్ని రోజులు ఉపవాస ప్రార్థన పఘలితంగా నాలో దాగిన దయ్యపు శకుతలు అరుస్తూ వదిలిపోయాయి. ఆ దైవజనుడు నీటిని తీసుకొని ప్రార్థించి నాపై చల్లాడు. నాలో దాగిన దయయాలన్ని పారిపోయాయి. ఆ దైవజనుడు చెప్పినదేమనగా అవ్మా, నళ్ళని నీ నిర్లక్ష్యం వలన చెడు అలవాట్ల వల్ల దుష్ట శకుతలను ఆహ్వానించి నీలో ఉంచుకున్నావు, అవే నిన్ను బాదించాయి. నీవే యేసు నామంలో ప్రార్థించుకో, అవి నీ దరికి రావు అని ప్రార్థించే విధానం నేర్పించారు. నేను పాపస్థితిని క్రీస్తు దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపం చెంది రక్షణ పొందాను. ఆ క్రీస్తు నన్ను క్షమించి తన భడడ్గా చేసుకున్నాడు, రక్రైస్తవ సహవాసంలో బాప్తిస్మం తీసుకొని సంఘంలో చేరి క్రీస్తు విశ్వాసిగా మారాను. పరిశుద్ధ దేవుడు నాలోకి రాగా నావలై దురాత్మలు పట్టిన వారి కొరకు ప్రార్థిస్తున్నాను. నా కొరకు, కుటుంబం కొరకు ప్రార్థించండి. దేవుడు మవ్మును దీవించను గాక. ఆమెన్. 151
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
సాక్ష్యం 22. క్రీస్తు ప్రతి అవసరాన్ని ఆయన ఐశ్వర్యం
చొప్పున తీర్చగలడని నా జీవితమే సాక్ష్యం.
జార్జి గారు, ఎర్నాకులము
తల్లి ఒకనిని ఆదరించనట్లు నేను మవ్ములను ఆదరించెదను.
- యెష 66:13
పరిచయము : రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. నా బాల్యంలో 18 నెలల భడడ్గా నుండగా నా తల్లి మరణించింది. నా పెంపకాన్ని అమ్మమ్ము అప్పగించి నాన్న రెండవ వివాహము చేసికున్నారు. చాలా శ్రద్ధగా చదువు కున్నాను. బాల్యంలో మరణావస� నుండి అమ్మమ్మ ప్రార్థనల ద్వారా రక్షింపబడాను. అస్సాంలోనే ఉద్యోగిగా స్థిరపడాను. అమ్మమ్మ మంచి ఉ జీ�వంతో ఆరాధించే పెంతకోస్తు సంఘస్తురాలు. నన్ను కూడా అక్కడే చేరమన్నది. కొందరు తెల్ల బట్టలు ధరించి బాగా కేకలు వేస్తూ ఆరాధించేవారు. అంతగా పట్టించుకోలేదు. అస్సాము నుండి బుంబాయి చేరాను. లోకాశలు ఎకుకవయయాయి. పతనమయేయ రీతిగా త్రాగుడు మొదలగు దురభ్యాసాలకులోనై ఉద్యోగం పోగొట్టుకున్నాను. తినుటకు కూడా ఏమీ ఉండేది కాదు. చనిపోవాలని భావించాను. వెురీనా బీచ్ తీరానికి చేరాను. ఆకషణంలో బాల్యంలో నమ్మిన క్రీస్తు జ్ఞాపకమునకు వచ్చారు. ఆయన ప్రేమిస్తారని నమ్మాను. ఆ క్షణంలో దారిలో 100 రూపాయలనోటు దొరికింది. దేవుడే సమకూర్చాడని తలంచాను. వెంటనే ప్రార్థించాను. ప్రభువా నన్ను దయతో క్షమించు అని ఏడ్చాను. నా పాపాల్రై కఠినంగా శిక్షిస్తాడని చాలా భయపడాను. నా పాపాలన్నీ వర్సగా జ్ఞాపకమొచ్చాయి. ప్రభువు దయ గలవాడు నన్ను క్షమించి తన మెల్లని స్వరంతో నాతో మాట్లాడారు. నీ పాపాలు జ్ఞాపకం చేసికొనను ఆ తీయని మృదుమధుర స్వరము విను ధన్యత్రై స్తుతించాను.
ఆయన నా పాపాలన్ని తన రక్తంలో కడిగి శుపబభపరిచానన్నారు. ఏదో చేయాలనే తపన కలిగంది. బైబిలు చదివి ప్రార్థించుటలో క్రమము పాటించారు. సి.ఎన్.�. చర్చివారు. నన్ను వేదాంత విదయకై పంపి పాస్టరుగా 152
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు మార్చారు. చాలా గౌరవంగా జీవించుట కారంభించాను. రెండవసారి ప్రభువు సన్నిధి తాకాలని కోరారు. గ్రుడిడ్వానికి చూపు కూడా చెట్లువలై కనబడిన స్థితిలో రెండవసారి ముటాటరు కదా! నా గండెలో వ్యాధి ఆరంభవుయింది. నాలుగు బ్లాకులున్నాయని బైపాస్ ఆపరషన్ చేసారు. 4 లక్షలు డబ్బు
1/2 ఖర్చయింది. నా పడకపై సగపాలు మరణ స్థితిలో నుండి పోయాను. నా ఆపరషన్ జరుగుటకు ముందుగా ఒక దర్శనమును చూచాను పెద్ద ఆకారంలో సేటజిమీద క్రీస్తు తన అనుచరులతో తెల్లని వస్ర్తాలు ధరించి కనిపంచారు. నేను చాలా బలహీన స్థితిలో నుండగా ఒక స�ంబభమును ఆనుకొని కూరచునివున్నాను. ఆరాధన సమయంలో తలపై నీరు ప్రవహించ సాగింది. విశ్వాసులంతా చాలా ఆనందంగా నుండుట గమనించాను. నన్ను తట్టిలేపి, నీవు పాస్టరుగారివే కదా! అని అడిగారు. నన్ను పెద్ద పాస్టు గారి వద్దకు తీసికొని వెళ్ళారు. నా హృదయములో ఉన్నదంతా ఆయనతో చెప్పుకున్నాను. రెండు చేతులు నా తలపై ఉంచారు. నేను కంపించసాగాను. నాకు నీటి బాపీతస్మము ఎర్నాకులంలో కావాలన్నారు. గతంలో సి.ఎన్.ఎస్. చర్చిలో చిలకరింపు నిర్ధారణ చేసి కొన్నాను. గాని నీటి బాపీతస్మములో శక్తి గలదన్నారు. నాకు బాపీతస్మమచ్చిన దైవ జనుని పేరు జోసెఫ్ కుటీటగారు. ఆయన ముఖం చాలా ప్రకాశిస్తూ ఉంది. ఎంతో ప్రాంతంగా ఉన్నారు. నా పేరు చెప్పి ప్రార్థించారు. సంఘము వారంతా ప్రార్థించారు. దైవ సేవకులంతా తెల్లని వస్ర్తాలలో గొప్ప విశ్వాసులు కనిపించారు. ఎవరో నా బభుజములు తట్టి నట్లు భావించాను. ఫాదర్ జార్జి గారు, వూపిరి గట్టిగా పీల్చిండి అన్నారు. నా శరీరంలో మషన్లన్నీ తీసి వేసారు. 6నెలలు పూర్తిగా బైడ్ రెస్టు కావాలన్నారు.
ప్రార్ధన ఆసక్తితో చేసినందున 6 నెలల రెస్ట బదులుగా 3 నెలలలోనే సంపూరణ స్వస్థత లభించింది. నా కుమారుడు కూడా పెంతెకోస్తు సరభయడిగా నుండి బైహారిన్లో నీటి బాపీతస్మం తీసికొన్నాడు. నన్ను మ్రదాసు వెళ్ళమన్నాడు. నా భార్య కూడా నాకు కలిగన అద్భుత స్వస్థతను బట్టి సంపూరణ సమరపణతో ఖరీదైన వస్ర్తాలు తీసివేసి ఆభరణాలన్నీ విసరి�ంచింది. నేను ఏకాగ్రతలో ప్రార్థించగా నా నోట అస్పష్టవైన మాటలు వెలువడ్డాయి. ఒక్క 153
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు సంవత్సరంగా యీ అనుభవం కొనసాగింది. జోసెఫ్ పాస్టర్ గారిని సంప్రదించాను. పరిశుద్ధాత్మ శక్తిలో ధైర్యంగా భగ్గరగా క్రీస్తు గార్చి ప్రకటించాలని తెలియజేసారు. కేరళ్లో అనేక స్థలాలలో కనెవాన�న్ల లో నా సీవాయ సాక్ష్యాన్ని వివరించాను.
ఒకసారి స్నానాల గదిలో సా�నం చేసి వచ్చే సమయంలో పడి పోయాను. నా తలరాతికి తగిలింది. తలవెనుక చాలా పెద్ద గాయమయింది. నా ఎముక విరిగి తీవ్రంగా రకతస్రావమయింది. రెండు చేతులను తలపై పెట్టి నొకాకను. యేసు నామంలో కన్నీటిలో ప్రార్థించాను. అద్భుతంగా ప్రభువు నాకు నెమ్మదినిచ్చారు. జోసెఫ్ పాస్టర్ గారి ప్రార్ధన శక్తిగలది నీతి మంతుల ప్రార్ధన బహ�శక్తి గలదని యాకోబు ప్రతికలో తెల్పారు. కదా! అది జ్ఞాపకమునకు వచ్చింది. స్థానికంగా నున్న విశ్వాసులు ఎంతో ఆదరించారు. యేసు నామంలో గొప్ప ప్రభావము కలదు గనక ఉపవాస ప్రార్ధన ద్వారా పూర్తి స్వస్థత లభించింది. మనలను బట్టి పపతిది ఆశీర్వాదించబడుతుందని గ్రహించాను. తిరు వళ�ైవ్ కన్వెన్షన్ సిలోన్ పెంతెకోస్తు వారు సేవలోనున్నారు. ఆ సంస్థలో పని చేసేత గొప్ప ఆశీర్వాదాలంటాయని ప్రభువు బయలు పర్చారు. దేవునితో గడిపిన సమయము ఎంతో మధురమైన అనుభవముగా భావిస్తాను ఎన్నో శ్రమలు శోధనలు రోగాలు వెన్నంటే బోదించిననా క్రీస్తుద్వారా అద్భుత స్వస్థతను విడుదలను పొందాను. రక్రైస్తవ కుటుంబంలోనే పుట్టి ముంబాయిలో లోకంతో రాజీ పడి దిగజారిన స్థితిలో నన్ను క్రీస్తు వెదకి రక్షించారు. అనేక ఆత్మలకు ేసద తీర్చునట్లు అద్భుతాలు చవిచూచుటకు ఆయన కట్టడలు నేరచుకొనుటకు శ్రమునొందాను. క్రీస్తు నాకు తోడు గానుండిన రీతిగా మీతో ఉండుగాక ఆమెన్. 154
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
సాక్ష్యం 23. చిరిగిన వ్యర్థ జీవితాన్ని మార్చి తన భడడ్గా
చేసుకున్న నా రక్షకుడైన యేసుకు సాక్షిగా
జీవిస్తున్నాను.
రాజేష్ నాంపల్లి, సామర్లకోట
యెహోవాను ఆశ్రయించు నరుడు ధనయడు. కీర్తన 34:8
పరిచయం : ప్రభువు నామంలో మీకు శుభములు క్రీస్తును నవ్ముకొని ఆయన కొరకు సాక్షిగా జీవిస్తూ ఆనందిస్తున్నాను. చాలా మంది మత మార్పిడి చేస్తున్నారని అంటారు. డబ్బులిచ్చి మతం మార్పిడి చేయుట సరికాదని నా నమ్మకము. రాజ్యాంగంలో మత సావాతంత్ర్యం పాటించుట హక్కు గనుక మనససు మార్చుకొని నిజమైన దేవుని కనుగొనుట మారుమనససు పొందుట అనేది నా సాక్ష్యం. ఆ దేవుని ఇష్టపడాను సాక్షిగా జీవిస్తున్నాను. నా అనుభవాలు చదువరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని నా ప్రార్థన మా తల్లిదండ్రులతో నేను నివసించిన గ్రామము తారుప గోదావరి జిల్లా సుత్తిపాడు దగ్గర ఉత్తర గంజి అనే గ్రామము. మా అమ్మమ్మ గారి }రు కాకినాడ దగ్గర సామర్లకోట.
ఆ ప్రాంతంలో రాడికల్స ఉండేవారు నేను కూడ చిన్నతనం నుండి ఆ వాతావరణంలో జీవిస్తూ అనేక దురభ్యాసాలకు గురై పోయాను. రోజు గొడవలు, కొట్టుకొనుట వల్ల శాంతి కొలోపయేవాడిని. మా నాన్న గారికి 5 ఎకరాల పొలం ఉండేది. అదే ఆ రోజుల్లో చాలా గొప్ప గనుక చాలా ధనవంతులమే అతిశయము నాలో ఉండేది. అందువల్ల ఇతరులను చిన్న చూపు చూచేవాడిని. నేను గ్యాంగు �డర్నన్న ఆలోచనతో ఇతరులను కొట్టి బాదిస్తుండేవాడిని. చెడు అలవాట్లకు బానిస్నయ్యాను. మత్తు మందు ప్రభావం వల్ల ఇతరులను కొట్టి హింసించుట ద్వారా జైలుకు తరచగా వెళ్ళేవాడిని. డబ్బులుండుట వల్ల జైలులో చేరగానే బైయిలుతో విడిపించే వారు. నేను ఇంటికి పెద్దవాడిని గనుక పెద్దా అని ప్రేమతో పిలిచే వారు. కులము గార్చి తగాదాలు పల్లెటూరులో ఎకుకవగా ఉండేవి. సాతాను ఆధీనంలో ఉండి భ్ర�షుటడుగా జీవించాను. 155
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
ఒక రోజు రక్రైస్తవుల మత గురువు పాస్టర్గారిపై దాడిచేసి బాధపెటాటను. ఆ తరువాత రోజు సామర్లకోట జూనియర్ కాలేజి విధ్యారు�లు పాతిక మంది నాపై దాడి చేశారు. పాస్టును బాదించినందుకే ఈ స్థితి కలిగందనుకున్నాను. ముఖ్యంగా క్రిస్టమస్ వాచ్నైట్ సరీవాస్ సమయాల్లో చర్చిలపై దాడిచేస్తూ తాగి వచ్చి దురా��షలాడి ఆ వాతావరణాన్ని చెడగొట్టేవాడిని. ఒకసారి ఒక స్రీత నాపై కేసు పెట్టింది. పోలిసువాళుి జైలుకు తీసుకెళ్ళారు. అక్కడ ఒక పోలీసు చాలా దుర్సుగా ప్రవర్తించాడు. అతనిని తరువాత పిలిచి దాడి చేయుతలచాను. పో�సులపై దాడి చేయుట తగదని చెప్పినా లక్ష్యపెట్టలేదు. నాకు సమీపంగా ఉన్న కాకినాడ, సామర్లకోట, పత్తిపాడులలో ఉంచి చివరకు రాజమండ్రి పసంట్రల్ జైలుకు తరలించారు. ఏ జైలులోనైన నా తల్లిదండ్రులు నాకు బైయిలు ఇప్పించుట పరిపాటి. అయితే నాతో జైలులో ఉన్నవారు నన్ను ప్రశ్నించారు నీవు కొద్ది బట్టలు తెచ్చుకున్నావేమ? నా తల్లిదండ్రులు గొప్పవారు నాకు బేయిలు ఇప్పించగలరనే దీిమాలో ఉన్నాను. 354వ పసకషనులో జైలులో పెట్టిన వ్యకుతలు కనీసం 14 రోజులు జైలులో ఉండాలి. నేను ఆశతో కనిపెట్టిననా నా తల్లిదండ్రులు నాదగ్గరకు రాలేదు. నా అనుభవాన్ని బట్టి సర్ జైలులో భోజన పద్దతులు పసంట్రల్ జైలులో భోజన పద్ధతులు భిన్నంగా ఉంటాయని అర్థమయింది. చిన్న జైలులో టీ ఇచ్చి టిఫిన్ పెట్టేవారు 11 గంటలకు టీతో పాటు భోజనముండేది. మరలా 3 గంటలకు టీ ఇచ్చి 5 గంటలకు భోజనం పెట్టేవారు. నాన్న అమ్మ వచ్చి బైయిలు ఇచ్చి రక్షించేవారు. రాజమండ్రి పసంట్రల్ జైలులో చాలా కఠినంగా పనులు చేయించారు. బైయిలు రాలేదు అనే బాధతో పాటు రోజు 5 గంటలకు లేవాలి, ఒక గంట యోగా చేయాలి. తల మీద బరువు పెట్టి ఇసక వెాయించేవారు. నాకు మాత్రమే ఆ పని చెప్పేవారు నాకు దువ్ము పేది కాదు. ఎలరి� ఉండేది. మేముండే గదులు 50 ఉంటాయి. విపరీతమైన దగ్గు వచ్చేది. నిద్ద ఉండేది కాదు, నీర్సంగా ఉండేది చాలా కీషణించి పోయాను. ఆహారము, నిద్ద చాలలేదు. నా ఆకారం మారిపోయింది. అద్దంలో చూస్తే నన్ను నేను గురుతపటటలేక పోయాను. విపరీతమైన దగ్గు వల్ల రక్తం పేది. నాకు పెద్ద జబ్బు వచ్చిందని తలంచాను. 10వ రోజు నా స్నేహితులు నన్ను చూడటానికి రాజమండ్రి 156
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు వచ్చారు. అమ్మ నాన్న రాలేదా అని అడిగాను ఎపుడు వచ్చేవారు రాలేదా అని బాధతో అడిగాను.
మీ అమ్మ నాన్న నీ పరిస్థితికి చాలా ఏడసతున్నారు. చాలా సార్లు జైలుకు వెళ్లు రీతిని బట్టి నలుగురిలో అవమానంగా భావిస్తున్నారు. పరువు పోయిన దు:ఖంలో ఉన్నారు. నీవు జైలులోనే ఉంటే మంచి బుద్ధి వస్తుందని తలసతున్నారు. నీవు దారంగా ఉంటే గొడవలు తగిగ అందరు ప్రాంతంగా ఉంటారు కద అని చెప్పారు. ఆ మాటలు నన్ను మరింత బాధ పెటాటయి. నాలో స్వ పరీక్ష ఆరంభవుయింది. నేను దురా�ర్గుడిగా జీవిస్తున్నానా అని దు:ఖించాను. నా జైలు జీవితం 14 రోజులు ముగిసింది. నాతో వచ్చిన వారికి 14 రోజులలో విడుదల కలిగంది. అమ్మ నాన్నా వచ్చారు. నాకు బైయిలు లభిస్తుందని ఆశించగా దానికి బదులు 4 జతల బట్టలిచ్చారు. నీవు ఇక్కడే ఉండాలంటా ఇవి వాడుకో అని చెప్పి వెళ్ళిపోవు చండగా అవ్మా నేను నిజంగా మారిపోతాను బయటకు తీసురకళ్ళండి అని ప్రాధేయపడాను. ఇంత బలహీనమయయావు ఇక్కడే చనిపోతావనిపిస్తుందిరా అని అమ్మ భోరున ఏడ్చింది. తరువాత కొన్ని రోజులు భారంగా గడిచాయి. చాలా బలహీనమయియ చికికపోయాను. అమ్మ చెప్పినట్లు జైలులోనే మరణం వస్తుందని అనిపించింది. నేను మరణించినా నా కొరకు ఏడ్చేవారు లేరని హృదయం కరి�నం చేసుకున్నాను. ఈ రీతిగా 23 రోజులు జైలులో జీవితం కొనసాగింది.
నా జీవితంలో క్రీస్తు పరిచయమగుట : నేను ఉన్న జైలు గదులు 50 ఉంటాయి. చివరి మాడు రాములలో హత్య నేరంతో జైలు చేరిన ముగ్గురు వ్యకుతలు దైవ సేవకుని బోధ ద్వారా క్రీస్తును నమ్మిన వారని వారు క్రీస్తు నామంలో ప్రార్థించుకొనుట ప్రథమంగా గమనించాను. ఆసక్తితో వారి దగ్గరకు వెళ్ళాను వారు మనసు విప్పి ప్రార్థించుట నాకు వింతగా తోచింది. నేను వారిని సమీపించి వారితో పాటు కళ్ళు మాసుకున్నాను. తెలియకుండా కన్నీరు ప్రవహించసాగింది నాలో నేను ప్రార్థించుకున్నాను. నేను చెప్పుచున్న అనుభవాలు యధార్థవైనవి. క్రీస్తు నా ముందు నిలిచి నా చేత పలికిస్తున్న అనుబూతి కలిగఉన్నాను. క్రీస్తును నవ్ముకొని క్రమంగా ప్రార్థించుచున్న ముగ్గురి ప్రార్థనా జీవితం ద్వారా నా ఆత్మీయ నేత్రాలు తెరవబడి క్రీస్తు 157
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు అపార్ శక్తిని గుర్తించే అవకాశం కలిగంచింది. నాకు ప్రార్థించుట తెలియదు. ముగ్గురి ప్రార్థన కొంచెం అర్థమయింది. నేను ఒకే మాట అడిగాను ప్రభువా నన్ను ప్రేమించేవారెవరు లేరు. అందరు నన్ను వదిలిపెట్టి దారమయయారు. కుక్క వంటి హీనమైన జీవితం నాకు వద్దు నేను మరణిసేత ఏడువడానికి ఒక్కరైనా ఉండాలి. నేను నా చెడు అలవాట్లన్ని వదిలివేస్తాను ప్రభువా అని ప్రార్థించాను. ఆ ఒక్క కోరిక కోరి ప్రాంతంగా నిద్ద పోయాను. నా పడక నుండి లేచే సరికి వింతైన ప్రశాంతత లభించింది. యధావిధిగా పనిలో లీనమయ్యాను. ఆ రాత్రి 8 గంటలకు నన్ను పేరు పెట్టి పిలిచారు రాజేష్ నిన్ను పిలసతున్నారని చెప్పగా పసంపటీలు నీకు బైయిల్ మం�రయింది నీవు విడుదల అయయావన్న వార్త తెల్పారు. రాత్రి సమయంలో బైయిలు మం�రగుట అసాధ్యము. గతంలో నీవు దాడి చేసావు గనుక నిన్ను చంపుటకే ప్రయతి�ంచుచున్నారని నన్ను నిరుత్సాహపరిచారు. ఈ రాత్రి వెళ్ళుట కేషమకరం కాదు ఉదయాన్నే వెళ్లు అన్నారు. నా కొరకు అమ్మ, నాన్న, మామయ్య వస్తారని చూచాను. ఎవరు రాలేదు. ఎవరు నాకు బైయిలు ఇచ్చే ప్రయత్నం చేయలేదు గాని స్వంతంగా లభించిన బైయిలు చూచి ఆనందం కలిగంది. గత రాత్రి ప్రార్థించి నందుకు క్రీస్తు నాపై కనికరం చూపారని నమ్మాను. బైయిలు వచ్చి ప్రాపసస్ అయేయసరికి రాత్రి 10 గంటలు అయింది. మప్టిలో పోలీసులు కనిపెట్టుకొని ఉన్నారు. వారు నన్ను బయటకు తెచ్చారు. నీవు ఏ నేరం చేసి ఇక్కడికి వచ్చావు అని అడిగారు? వారు నన్ను బండి ఎకకవున్నారు శమముగా పాడె ఎకికన భావన కలిగంది. నన్ను ఎన్కౌంటర్ చేసి చంపదలిచారా? నన్ను విడిపించుటకు తల్లిదండ్రులు, మామయ్య, స్నేహితులు రాలేదు. నేను వారికి అవసరం లేని స్తితిలో నేను మరణించినా పర్వాలేదనిపించింది. నా దగ్గర డబ్బులు ఆశించిన పోలిసులు ఎలాగు వెళ్ళిపోతున్నావు నాకు డబ్బులిస్తావా అని అడిగారు. నా దగ్గర లేవు అన్నాను. నీకు తెలిసిన వారికి ఫోను చేసి డబ్బు తెప్పించుకో అన్నారు. రాజమండ్రిలో ఉన్న నా స్నేహితునితో ఫోను మాట్లడగా నా దగ్గరకు వచ్చి 500 ఇచ్చాడు. పోలిసులకు 200 ఇచ్చి 300 రూపాయలతో కాకినాడ చేరాను. నన్ను చూచి ఆనందించ లేదుగాని ఏరా పారిపోయి వచ్చావా? మాకుకూడ జైలు తప్పదా మరలా పోయి చేరు అన్నారు. అమ్మ, నాన్న లాయరులను సంప్రదించగా మేము బైయిలు ఇచ్చే ప్రయత్నం చేయ 158
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు లేదన్నారు. నలుగురము జడ్జి దగ్గరకు చేరాము నా పేరు రాజేష్ గనుక మరొక రాజేష్కు బైయిలు వేసత నా పేరు చెప్పారా అని భ్రవు కలిగింది. విశ్దంగా తెలసుకొనుటకు లాయరు గారు లోపలికి వెళ్ళారు. ఆయన కోపం గల జడి�గారు కోరుటకు హాజరు కానందున 28 మందిని జైలు పాలు చేశాడు. రాజేష్ను జైలుపాలు చేయాలన్నాడు. పోలీసులు బాధ్యత వహించలేదు. 14వ రోజు వచ్చియుండినచో బైయిలు లభించేది అవకాశం పోలీసులు ఇవవానందన నా స్వంత రిసుకతో బైయిల్ మం�రు చేస్తున్నాను అని గొప్ప మనససు కనబరిచారు. దేవుడు నా ప్రార్థన ఆలకించి చేసిన మొదటి అద్భుతము. బైయిలు ్రేపర్లపై ఇద్దరి సంతకం ఉండాలి. ఆఫీసరు సరిటపెఫై చేయాలి. అది తీసుకొని లాయరు దగ్గర్ 20 వేలు చెల్లిసేత బైయిల్ వస్తుంది. ఈ పద్దతిలో ఏ లోపం ఉన్న బైయిల్ రాదు. గతంలో మా తల్లిదండ్రులు ఈరీతిగా ్రశమంచారని అర్థమయింది. ఇట్టి పరిస్థితిలో నా కొరకు బాధ్యత తీసుకొనువారెవరు లేకపోయినా బైయిల్ లభించింది. దేవుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. జడి�గారికి కృతజ్ఞతలు తెలిపాను. నా కోసం వ్యక్తిగత బాధ్యత తీసుకున్నారు. నేను పారిపోతే ఆయన బాధ్యత వహించవ*్స వచ్చేది కద. నేను ప్రార్థించిన 24 గంటలలో ఒక అవకాశం ఇవ్వండి నా జీవితాన్ని మార్చుకుంటనని అడిగాను. త్రాగుడుకు బానిపసై అనేకులను బాధించిన క్రూరుడను. నా అభ్యర్థన ఆలకించిన ్ర్రేమామార్తి క్రీస్తు నన్ను మన్నించాడు 24 గంటలలో ప్రభువు జవాబిచ్చాడు. అమ్మ నాన్న బైయిలు ప్రయతి�ే్తే దానిలో గొప్పతనమేమ లేదు. దేవుడు సాటిగా మాట్లాడి నాకు జవాబునిచ్చిన అనుభవం కలిగంది. జడి�గారి సహాయం పొందిన రీతి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన అద్భ�తమని నమ్మాను. క్రీస్తు జవాబు ఇచ్చే దేవుడని నమ్మాను. ఈ అనుభవం జరిగి 12 సంవత్సరాలు దాటింది. నాలో త్రాగుడు అలవాటు, చెడు అలవాట్లు పోయాయి. నన్ను మార్చిన ప్రభువును వెంబడిస్తున్నాను. కొత్త ఉద్యోగము లభించుట :
ప్రభువు దయ నాపై ఉన్నందన నాకు మంచి ఉద్యోగం లభించింది. సంపాదన కూడ సమృద్దిగా ఉండగా యస్సి సరభయలను ఎకుకవగా చేర్చి ఒక గంపును తయారు చేస్తున్నానన్న అనుమానంతో నా ఉద్యోగం తీసివేసారు. 159
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు ప్రభువు మరొక ఉద్యోగం దయచేసాడు. బట్టల వ్యాపారం ప్రారంభించాను. 50 మంది పనివారు పని చేస్తూ జీతం పొందేవారు. మరొక 100 మందికి ఉపాది దొరికే అవకాశం లభించింది. సవ్యంగా కొనసాకగ వ్యాపారంలో అవాంతరాలు వచ్చాయి. లోను రూపంగా 26 లక్షలు 14 లక్షల బంగారు నగలు అమ్మ పెద్దగా వ్యాపారం ఆరంభించాను. చాలా బాగా కొనసాగింది. అందులో పని చేయువారికి లాభం లభించగా ఆనందించేవారు. ఆ బ్యాంకు మేనేజరుకు లంచం ఇవ్వలేదని 6 నెలలు కటటలేదని నా ఆస్తిని వేలం వేసారు మొత్తం కంపనీ కూలిపోయింది. బ్యాంకువారు స్వాధీనం చేసుకున్నారు. అది 2017వ సం�� గవర్నమెంటు బ్యాంకు మోసం చేయరని నమ్మాను. వేలం వేయు స్థితి తప్పాలంటే కొంత పెద్ద అమౌంటు కటాటలి గనుక సొవ్ము నాకు అందలేదు. స్నేహితులు కొంత సొవ్ము చెకుకలిచ్చారు. నన్ను నష్టపరచిన ఆఫీసరు తిర్స్కరించాడు. నేను చాలా కృంగిపోయాను, నిరాశ ఆవరించింది. నేను బ్రతకుట వ్యర్థమే అని తోచింది. ఆత్మహత్య చేసుకోదలిచాను. నా వల్ల పరువు పోయింది నేను చనిపోతే మీరు పరువుగా బ్రతకవచ్చు సందేశం పంపాను. భార్య చాలా సార్లు ఫోన్ చేసింది. ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారని అడిగింది. మనం కటటవల్సిన సొవ్ము కటాటము సమస్యలన్ని పరిషాకర మవుతున్నాయి. అప్పు తీరికగా తీరచుకోవచ్చు మీరు ప్రాంతంగా ఇంటికి రండి పిల్లలు చాలా బైంగతో ఉన్నారని మాట్లాడింది. బ్యాంకు మేనేజరు బదిలీ పెట్టుకొని వెళ్ళిపోయాడు. పరిస్థితులు ప్రభువు చక్కపరిచాడు. నన్ను నా కుటుంబాన్ని నిలబైటాటరు. ఆయన చేసిన ఉపకారాలకు రక్షణ పాత్రను చేత పట్టుకొని కృతజ్ఞత అర్పించగలను. ప్రతి చోట సాక్షిగా జీవించదలిచాను. గతంలో సావామగారిపై జరిపిన దాడుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగి అట్టి ద�ర�న్యాన్ని ఖండిస్తూ ఆ పోరాటానికి కొందరు నాకు సహకరించగా 9 మందితో ఆరంభవుయి లక్షల సంఖ్యగా మారాము. దళ్ళతులు రక్రైస్తవులుగా మారరాదనే పంతంలో ఉంటున్నారు. ముగింపుగా నాకీ అనుభవాలు కోరుట కేసులు, జైలు శిక్ష వ్యాపార నషాటలు గ్రహించే అనుభవం ప్రభువు నేరాపరు. బాధలో మనుష్యులు ఆదుకోలేరని నా 39 సంవత్సరాల వయసులో 90 సంవత్సరాల అనుభవం పొందాను. అవినీతిని ఖండించే ధైర్యమచ్చారు. క్రీస్తులో ఆనందించే తరుణమచ్చారు. గతంలో పో�సువారినే దాడి చేసే తెగింపు గల అనుభవం ఉండేది. ప్రాణ భయం 160
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు నాలో లేకుండా ఉండాలని ముందే సిద్ధం చేసారు. వ్యాపారాలలో నషాటలు, వ్యకుతల వెాసాలు అవమానం కలిగంచే దుర�టనలన్ని చవిచూచాను. వీటి ద్వారా మొండి ధైర్యాన్ని ప్రభువిచ్చారు. ప్రతి పనిలో సామర్థ్యం కలిగంచారు. ఈ రోజుల్లో అందరికి నా జీవిత సాక్ష్యాన్ని వివరించాలని ఆహ్వానించిన వారి మందిరాలకు వెళ్ళి ప్రకటించి ఆనందిస్తున్నాను. ఉత్తర గంజిలో బాల్యం గడిపాను. భయంకర వ్యసనాలకు బానిసనై తల్లిదండ్రులకు అవమాన భారంతో విసిగిపోయే స్థితి కలిగంచి ఎందరినో కొట్టి బాధించి, త్రాగుడు వ్యసనాలలో గొడవలో చిక్కుకొని జైలుపాలయయాను.
అట్టి జిగట గల }భలో నుండి పైకి లేవనెత్తి బండపై నా అడుగులు స్థిరపరచి కొత్త గీతాన్ని సాక్ష్యాన్ని నా నోట ఉంచిన నా రక్షకుడు నా ప్రాణ ప్రియుడు ఆయన ప్రేమించు అర్హత పొందిన నేను ధనయడను. అనేకులకు ఉపకారిగా నన్ను మార్చారు. నా పరిచర్య శక్తివంతమైనదని ప్రముఖుల ప్రశంశల నందుకుంటున్నాను. చిత్త శుది�తో చేసే పని ఏదైనా దేవుడు స్పఘలతనిస్తాడు. 2006 సంవత్సర కాలంలో నా పేరు 3 }ర్లలో పోలీసు ేసటషన్లలో నమోదు చేయబడుట చాడగలరు. బైబిలులో సౌలు రాజు తరువుగా దావీదు ప్రాణబభయంతో పారిపోయి తన అనుచరులు ఆకలి, నష్టం, బాధలను గ్రహించే నేరుప పొంది వారికి తన గీతాల }రటనిచ్చాడు. నన్ను కష్టాలలో నంచి మంచి తరీప�దును ఇచ్చారు. ఈ సాక్ష్యం మీ జీవితాలకు ఆత్మీయు మేలుకలుపు ఇవ్వాలని నా ప్రార్థన. ఆమెన్. 161
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

సాక్ష్యం 24. సంతానం లేక చింతతో ఉండగా క్రీస్తు
నాకు బడడ్లను ఇచ్చి ఆయనను సేవించే ధన్యత
ఇచ్చారు.
శాంతి మాల, విజయవాడ ""కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్బ�పఘలము ఆయన
ఇచ్చు బహుమానము.�� - కీర్తన 127:3
పరిచయం: ప్రభువు నామములో మీకు వందనాలు. నా పేరు శాంతి మాల హిందా సాంప్రదాయలలో చాలా కాలం గడిచింది. చాల సంవత్సరాలు రక్రైస్తవుల దేవుడిని తెలియని స్థితిలో ఉన్నాను. వివాహం అయిన 7 సంవత్సరాల తరువాత సంతాన హీనురాలనై గొర్డాలుగా బాధతో చింతించేదానను. రక్రైస్తవ స్నేహితులు నన్ను చేరి క్రీస్తును నవ్ముకో ఆ దేవుడే సంతానమస్తారని చెప్పారు. అన్ని దేవతలకు వెుకిక పూజించినా జవాబు రాలేదు. క్రీస్తును నమ్మి చూస్తానని ప్రార్థించాను. ఆ దయగల క్రీస్తు నా వెు�ను ఆలకించి దర్శనమిచ్చారు. నాకు ఎలా సంబోదించాలో తెలియక నమసాకరమని చెప్పాను. తెల్ల వస్త్రములతో వెలుగులో కనిపించారు. ""అవ్మా, నీకు ఏమ కావాలి? అని అడిగారు. నీ దర్శనం కావాలి అన్నాను. నీకు భడడ్లనిస్తానని వాగ్దానం చేసారు. నా వైద్య పరీక్షలలో నాకు బిడ్డలు కలికగ అవకాశం లేదవ్మా, ఒకవేళ్ కలిగినా బ్రతికే అవకాశం లేదని తెలిపారు. దేవునికి అసాధ్యవైనదేదైనా కలదా? అసాధ్యాలను సుసాధ్యం చేయు ఆ ప్రభువు ఆరోగ్యకరమైన ముగ్గురు భడడ్లను ఇచ్చి దీవించి చెప్పిన వాగ్దానము నా పట్ల నెరవేర్చారు. హల్లెలూయా. నేను స్వయంగా నా సంతానాన్ని ఎత్తుకొని పెంచుకున్నాను. వారు దేవుడిచ్చిన బిడ్డలు మాకు ఆత్మీయు తండ్రి ఎలియాజరు పాస్టు గారు వాక్యం ద్వారా సాక్ష్యం ద్వారా చాలా బలపడాను. నిజంగా దేవునిని నవ్ముకుంటే వారి జీవితాలలో అద్భుతాలు చూస్తారు. క్రీస్తును నమ్మిన తరువాత చాలా శ్రమలు, శోధనలు, బాధలు ఎదురొకన్నాము. మమ్ములను దేవుని సేవ చేయమని 162
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు పిలిచారు. భోజనానికి భయయం కూడ లేనపుడు నా భర్త దేవునితో నిబంధన చేసుకున్నాడు. భార్యకు ఏదైనా సహాయం లభిసేత ఉద్యోగం మానివేసి నీ సేవ చేస్తాను. ఆ తరువాత ఉదయం ఒకరు పావు మాట భయ్యం తెచ్చి ఇచ్చారు ప్రభువు ఇమ్మని చెప్పారు. ఆయన మాటకు లోబడి మీకు ఈ భయ్యంనందిస్తున్నాము అన్నారు. దేవుడు అవసరాలు తీర్చువాడు. ఆ భయ్యం తీసుకొని నేను నాభర్త కన్నీరు కార్చాము. 24 గంటలలో మా ప్రార్థన విని జవాబిచ్చారు. నా భర్తకు గండె జబ్బు వచ్చింది. పదవి విరమణ చేసి సేవకు సిద్ధమయయాము. ఎన్నో దర్శనాలు కలలు వాక్యం ద్వారా మాట్లాడి ఆత్మీయంగా ప్రభువు బలపర్చారు. నా భర్తకు అనారోగ్యం కలిగినపుడు ఎలియాజరు పాస్టరుగారు ప్రార్థించగా దర్శనంలో మరణ దాత చెటుట నరకుట గొడడ్లి చేతిలో పట్టుకొనుట చూచారు. ప్రార్థనా శక్తితో మరణ దాతను ఓడించగా హిజికయా వలై 15 సం�� ఆయషు�ను ఇచ్చి దీవించారు. నివాసము కృషణలంక వద్ద నిరణయము :
ఆర్థికంగా చాలా దీన స్థితిలో ఉన్ననా శాంతితో ఆనందంతో ఉ ండేవారము. కృషణలంకలో రౌడిగా ఉండే వ్యక్తి సమీపంలో నివసించేవారము. ఆకకడే సేవ ఆరంభించాము. చాలా శోధనలు శ్రమలు ఎదురొకన్నాము. మాకు తెలిసిన వారు హేళనగా మాట్లాడేవారు.
మీరుండే దగ్గర రౌడి బ్రతకనిస్తాడా? మీ దేవుడు నిద్దపోతున్నాడా? మాట్లాడే దేవుడా? అని అడిగేవారు. బససు ఎకిక వెళ్ళుటకు డబ్బులుండేవి కాదు. నడచి వెళ్ళి సేవ చేసేవారము. ఒకే చీర కట్టుకొనేదానిని. ఒక స్రీత చీర బహుమతిగా ఇచ్చింది. అది 1978వ సం�� ఆమె ప్రేమకు గురతుగా ఆ చీరను దాచి పెటాటను దేవుని ప్రేమ కొరకు ఆయనను స్తుతిస్తునే ఉంటాము. మారు�లైన ప్రజల మధ్య నన్ను కూడ వాడుకున్నారు. బాప్తిస్మం తరువాత నా భర్త పేరు మోషేగా మార్చారు. పాస్టు ఎలియాజరుగారితో కలిసి ప్రార్థించి ఇళ్ళు దర్శించుటలో తోడుగా ఉండేవారు. అనేక అద్భుతాలు జరికగవి రక్తం క్కుకకున్న స్రీత ప్రార్థన వలన స్వస్థత పొందింది. ఆ సమాజంలో చాలా మంది స్వస్థత పొందారు. సాతాను శకుతల నుండి విడుదల పొందారు. అనేక గడడు సమస్యలలో విజయం సాధించారు. మా ద్వారా రక్షణ పొందినవారు సేవకులుగా తరీపదు పొందేవారు మనుషులతో పోరాడి దేవుని 163
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు సహాయంతో బలమైన సేవ చేసాము. ఆ రోజులలో భక్తి సవాచ్చ�వైనది. గొప్ప అద్భుతాలు చూచాము. ఏమ వంట తినాలి ఏమ ధరించాలి అనే ధ్యాస్ ఉండేది కాదు. సేవ, ప్రార్థన రెండే ధా�స ఉండేది. ప్రభువును ప్రేమించి ఆయన గురించి ప్రకటించాలన్న తపన అధికంగా ఉండేది. కృతజ్ఞతతో, ప్రేమతో సేవ కొనసాగిస్తున్నాము. నేను సువార్త చెపపలేనని కొందరు భావించేవారు. బాగా ప్రార్థించి దేవుడు చేసిన అద్భుతాలను వివరించే దానను. ప్రభువు ధైర్యమచ్చేవారు. నన్ను అవమానించి బాదించినపుడు నా యేసయ్యా సిలువపై ఎన్నో అవమానాలు భరించాడు కద! ఈ చిన్న శ్రమను ఓరచుకోలేనా అని ప్రాంతంగా ఓరచుకొనేదాన్ని. ప్రార్థనలో విశ్వాసులంతా ప్రార్థిసేత అగ్ని అభిషేకం అనుబభవించేవారం. అనేక రోగాలతో వచ్చినవారు స్వస్థత పొందేవారు. బాబుకు శ్రము, సేవా పిలుపు :
ఒక రోజు 6 గంటల ఉదయం నా భర్తకు మరణం అని వినిపించింది. నా బాబు కరెంటు షాకు తగిలి ప్రమాద స్థితి పొందాడు. బరకట్టు ముట్టుకొనగా దాని కరెంటు బాధించింది. క్రింద ఇసకలో కరెంటు ఉండగా షాకు కొట్టింది. మేము భారంతో ప్రార్థించగా రక్షింపబడ్డాడు. ప్రభువు ఆ భడను సేవకు పిలిచాడు. ఈ శోధన ద్వారా మరణం తప్పించిన యేసును సేవిస్తానని చెప్పి నేడు కృషణలంకలో ప్రభుని సేవకునిగా పరిచర్యలో కొనసాగుతున్నాడు. మరొక బాబు గుంటూరు దగ్గర నల్లపాడు వద్ద సేవలో ఉన్నాడు. ప్రతి శ్రమలో పాస్టు గారి మాటను అక్షరాల పాటించి విధేయత చూపుచూ సేవ చేస్తూ ప్రభువును ప్రేమిస్తున్నాము. మాకొరకు ప్రార్థించండి. ఆమెన్. 164
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు