సాక్ష్యం 41. నన్ను శ్రమల నుండి రక్షించి కాపాడిన
క్రీస్తుకే మహిమ
మరియ భాగ్యం, విజయవాడ ""యెహోవా మందిరములో నిలువబడినవారు వరి�ల్లుదురు��. కీర్తన 92:13
దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగును గాక !
పరిచయం : నా పేరు మరియ భాగ్యం. నా యెక్క నివాసము విజయవాడ. నేను ప్రైస్తవ కుటుంబములో జన్మించాను. నా తల్లిదండ్రులకు నలుగురు ఆడ్రిల్లలము. నేను రెండవానను. మా నలుగురు అకాక చెల్లెళ్లలో నేనే దేవుడంటే ఎంతో ఆసక్తిగా ఉండేదానను. సి.యస్.� చర్చికి వెళ్ళే దానను. కాని దేవుడు మాట్లాడే అనుభవంగాని, రక్షణను గురించి గాని నాకు తెలిసేవి కాదు. నామకార్ధ స్థితిలో ఉండే వారము. మా తల్లిదండ్రులు చాలా ప్రేమ కలిగినవారు. చాలా ప్రేమతో మమ్ములను పెంచారు. మేము నలుగురు ఆడ్రిల్లలము గనుక మాకు చిన్న వయససులోనే వివాహము చేసినారు. నాకు 9వ తరగతి చదివే సమయములోనే చేశారు. నా భర్త పేరు దురాగరావు. మా అత్తగారి కుటుంబము దేవుడంటే తెలియనివారు. నేను మాపతము ప్రార్థించేదానను. మాకు ఒక బాబు పుటాటడు. క్రాంతికుమార్కి 10 నెలలు వచ్చినప్పుడు నా భర్తకు ఎవరో చేతబడి చేయించారు. కాళ్ళు రెండు పడిపోయి నడవలేని స్థితి. ఆసప్త్రిలో చూపించుకొని మందులు వాడాము కాని ఏ మాపతం తగ్గలేదు. ఇది చేతబడి అని బూతమైదయని యొద్దకు తీసుకొని వెళ్ళతే 41రోజులు గడువుపెట్టి బాగు చేయటం ఎవరి వలన కాదు. నీవు మరికొన్ని రోజులలో మరణిస్తావని చెప్పారు. బాగు చేసినా తగ్గదని చెప్పారు. ఆ సమయంలో ఎంతో దు:�ంచాము. అప్పటికి మా అత్తగారు దేవుని నవ్ముకొని బాపీతస్మము పొందారు. చేతబడి చేసిన గడువు వచ్చింది. ఆ రాత్రి ఆయన చనిపోయే స్థితి. కాళ్ళు, చేతులు, నాలుక వెనక్కు లాకుకపోవడం మరణావస్థలో ఉన్నారు. దేవుడు మా అత్తగారిని తట్టి లేపి ప్రార్థించమని 222
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు చెప్పగా ఆమె ప్రార్థిస్తూ ఉండగా ఆయన దగ్గర ఉన్న అపవిపతాత్మ వెళ్ళిపోయినట్లు, దేవుని హస్తము ఆయన నోటిలో మందు వేసినట్లుగా దేవుడు బయలుపర్చారు. ప్రాణం అయితే నిలబడింది కాని 6 నెలల వరకు నడవలేని స్థితి. తర్వాత ఆయనను నిడమానారు దైవజనులు పి. నిరీక్షణ రావుగారి ప్రార్థన మందిరము నకు తీసుకొని వెళ్లారు. 26 రోజులు దేవుని మందిరములో ఉండి ప్రార్థించగా దేవుడు ఆయనను దర్శించి మాట్లాడి సవాస�పరచినారు. దేవునికే మహిమ కలుగును గాక. తర్వాత నేను కూడా ఉపవాస ప్రార్థనలో ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు 116వ కీర్తన ద్వారా నాతో మాట్లాడారు. మేము ఇద్దరము బాపీతస్మము పొందాము. ఆ రీతిగా దేవుడు నా కుటుంబమును రక్షించారు. నా భర్త పేరు నిరీకషణరావుగా నామకరణం చేశారు. తరువాత ప్రభువు సేవ కొరకు పిలిచారు. దేవుని సేవ అంటే ఎంతో కష్టం అని విశ్వాసులుగా ఉంటా దేవునితో సాగాలని నా భర్తగారు దేవుని మాటకు లోబడలేదు.
ఆ రీతిగా ఎన్నో పనులు, వ్యాపారాలు ఎన్ని చేసినా కుటుంబ పోషణ చాలా కష్టంగా ఉండేది. కుటుంబంలో నెమ్మది ఉండేది కాదు. మనశ్శాంతి, సంతోషం లేని స్థితి. తర్వాత రెండవబాబు పుటాటడు కిరణ్ కుమార్. పేరుకు మాపతము పబతికి యున్నాము కాని కుటుంబములో నెమ్మదిలేని పరిస్థితి. చినబాబుకు 7 నెలలు వచ్చినప్పుడు నాకు రొవ్ము మీద గడడ్ వచ్చినది. ఎన్ని ఆసుపపతులు తిరిగినా, ఎన్ని మందులు వాడినా ఏమ ప్రయోజనం లేదు. ఆ బాధకు రాత్రి పగలు నిపదాహారాలు లేక ఎంతో ఏడ్చేదానను. గుంటూరు ఆసుపపతికి తీసుకొని వెళ్లారు. డాకటర్లు ఆపరషన్ చేయాలని చెప్పారు. బాబు పాలు తాకగవాడు. బాబుకు పాలు కూడా లేని పరిస్థితి. ఆ సమయంలో మెడిసిన్ తీసుకొని వచ్చారు. ఏమ ప్రయోజనం లేదు. రోజు రోజుకు నా బాధ ఎంతో ఎకుకవై పోయింది. ఆ సమయంలో ప్రార్థిస్తుండగా ప్రభువు నా కుమారీ మవ్ములను సేవ కొరకు పిలిచాను. నా సేవ చేయకుండా నా మాటకు లోబడుట లేదు. నేనే నిన్ను వెుతాతను. నా మాటకు లోబడితే ఇప్పుడే సవాస�పరుస్తానని ప్రభువు మాట్లాడారు. నేనైతే ఎంతో ఏడసతూ మీ మాటకు లోబడతామయ్యా. నన్ను స్వస్థపరచమని ఎంతో దు:ఖముతో 223
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు ప్రార్థించాను. అప్పటికీ ఎన్నో రోజులుగా మందులు వాడినా ఆసుపపతులకు తిరిగినా ఏమాపతం తగగనిది ప్రభువు మాట్లాడిన వెంటనే గడడ్ పగిలిపోయింది. దేవునికి సోతపతము కలుగును గాక. నేనైతే సేవ చేయుటకు ఇష్టపేదానను కాని నా భర్తగారు పిల్లలు చిన్నవారు సేవ వద్దని చాలకాలము దేవుని మాటకు లోబడలేదు. మా చినబాబుకు 19 నెలలు వచ్చాయి. కాని నడువలేక పోయేవాడు. చాలామంది పెద్దవారు ఈ బాబును పెద్ద ఆసప్త్రిలో చూపించాలి. ఎందుకంటే వెన్నుపూసలో బలం లేదని చెప్పేవారు. ఆ సమయంలో నేను దేవుని సన్నిధిలో ఏడ్చి ప్రార్థించాను. నెల రోజులకు దేవుడు ఆ బాబును నడిపించాడు. కాని దేవుని మాట ప్రకారము సేవకు నా భర్తగారు అంగీకరించేవారు కాదు. కుటుంబంలో ఏదో వెలితి, ఏదో బాధ, మనశ్శాంతి లేని స్థితి. ఏదో కోలోపయిన బాధ. ఆ సమయంలో నేను మాడు రోజులు ఉపవాసముండి మాపట్ల మీ చిత్తమును తెలియజేయుమని, పరిచర్యకు ఎక్కడికి వెళ్ళాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుండగా మాడవరోజు తెల్లవారు జామున దేవుడు సామెతలు 3:13 వాక్యభాగము ద్వారా మాట్లాడారు. ఆ వాక్య సారాంశము నాకర్ధము కాలేదు. ఆ మధ్యాహా�నికి ఒక సహోదరుడు ఒక బైబిల్ కాలేజి అపడసు తీసుకొని, మా ఇంటికి వచ్చి, మాడు రోజులు నుండి ఈ అపడససు మీకు ఇవ్వమని దేవుడు చెపుతున్నాడు. లోబడకపోతే కీడని చెప్పారు. అందుకే ఈ అపడసు మీకు ఇవ్వడానికి వచ్చానని చెప్పారు. నిజముగా దేవుడు నా ప్రార్థనకు జవాభచ్చినందుకు ఎంతో దేవుని స్తుతించాను.
మా ఇద్దరు కుమారులు అలాకగ మేము కుటుంబముగా దేవుని కృపను బట్టి మెదక్ జిల్లాలోని ప్రైస్ట యోక� బైబిల్ కాలేజికి దేవుడు నడిపించారు. అది 10 నెలలు కోర్సు. ఎకుకవగా ప్రార్థనలో గడిపే అవకాశం దొరికింది. తర్వాత పూర్తిగా సేవ కొరకు అక్కడే ఉండాలని మేము తీర్మానించుకున్నాము. ఎందుకంటే ఆ ప్రాంతమంతా అడవి ప్రాంతం. నక్సలైట్స ఉండే పపదేశము. అక్కడ ఏ సౌకర్యాలు కూడా ఉండని పరిస్థితి. సువార్త కొరకు ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. కాని సేవకులు చాలా తకుకవగా ఉండేవారు. గనుక మేము అక్కడే సేవ చేస్తామని పవాతపూర్వాకముగా వ్రాసి ఇచ్చాము. మేము 224
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు సామానుతో వెళ్ళిపోయాము. అయితే ఎక్కడికి పరిచర్యకు వెళ్ళాలో ప్రభువు బయలుపర్చాలని ప్రార్థిస్తుండగా, దేవుడు మెదక్ జిల్లా నుండి కృషాణజిల్లా వెళ్ళమని చెప్పారు. మేము సామానుతో విజయవాడ నుండి బయలుదేరి నప్పుడు ఎంతోమంది బంధువులు, కుటుంబీకులు, స్నేహితులు మెదక్ వెళ్లవద్దని చాలా పబతిమలాడారు. ఎందుకంటే అది అడవి ప్రాంతం. నక్సలైట్ల ప్రాంతం అని. కాని మేము ఎవరి మాట వినకుండా మెదక్ వెళ్లాము. వెళ్ళిన 3 నెలలకు దేవుడు కృషాణజిల్లా వెంకపటామ పురం వెళ్ళమని మాట్లాడినారు. వేవైతే సవాతంపతముగా లేము, సేవకుల చేతిక్రింద ఉన్నాము అని, మరల తిరిగి వేసత వీరదో తప్పు చేసేత పంించారమో అని మనుష్యులు అనుకుంటారని ప్రభువుని అడిగినప్పుడు విజయవాడలో ఉన్న మా అత్తగారికి ప్రభువు బయలుపరిచారు కాని నా భర్తగారైతే మనం ఇక్కడే ఉండి సేవ చేద్దాము. వెంకపటామపురం వద్దని అన్నారు. నేనైతే ప్రభువా మీ చిత్త పపకారమే నడిపించమని ప్రార్థించినప్పుడు మత్తయి 8:22 వాక్యము ద్వారా దేవుడు నా భర్తగారితో మాట్లాడి ఒప్పించారు. అక్కడి నుండి రావడానికి చారీ�కి డబ్బులు లేవు. నేనైతే ప్రభువా మీరు ఇస్తేనే మేము వెళతాము. మీరు వెళ్ళమని చెప్పారు. వేవైతే మనుష్యులను ఎవ్వరిని అడగము అని ప్రార్థించాను.
ప్రభువు దర్శనములో ధనమును చూపిస్తూ, అవ్మా 500రూ. ఇస్తానవ్మా అని ఏ@ నోట్లు ఇస్తారో చూపించారు. అంతేకాకుండా సేవకుల చేతిక్రింద ఉన్నాము ఏ విధముగా వెళ్ళగలము అని ప్రార్థించినప్పుడు నేను వారిని ఒప్పిస్తానని ప్రభువు మాట్లాడినారు. అంతేకాకుండా సరవాకృపావరములు నీకు ఇస్తున్నాను అని ప్రభువు మాట్లాడారు. ప్రభువు మాట్లాడిన రీతిగానే కాలేజి డైరెకటర్ గారు ఎటువంటి ఆటంకం చెప్పలేదు. దేవుడు ఈ రీతిగా బయలు పరిచారని చెప్పినప్పుడు ఏమ అభ్యంతరం చెప్పలేదు. అంతేకాక దేవుడు చెప్పినట్లు 500రూ. ఇచ్చారు. వేవైతే ఎవ్వరిని అడుగలేదుగాని నా దేవుడే సహాయం చేశారు. ఎందుకంటే దేవుడు మాట ఇచ్చి నెరవేర్చి దేవుడు. ఇంకను అనేక వాగ్దానములు చేసి ప్రభువు మమ్ములను నడిపించారు. విజయవాడ వచ్చి నెలరోజులు ప్రార్థించాము. ప్రభువు 225
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు దర్శనములో ఒక తెల్లని ప్లేటు మీద ఒక రకతపు బుట్టు (చకక) చూపిస్తూ అవ్మా, యేసు రక్తము ఎంతో అక్కర్లదు. ఒక్క బుట్టు చాలు కదవ్మా అని స్వరము ద్వారా మాట్లాడినారు. కాని నాకు దాని భావం అర్థం కాలేదు. ఎందుకంటే ఇద్దరు కుమారులు, మా అత్తగారు మేము 5గురము వస్తున్నాము. కుటుంబముతో వస్తుంటే ఈ విధముగా మాట్లాడుట నాకర్ధం కాలేదు. అంతేకాదు గాని పై కప్పు లేని ఇల్లు, గోడలు కూలిపోయే స్థితిలో ఉండగా నేను వాటన్నింటిని పేసి, మంచిగా కట్టినట్లుగా ప్రభువు బయలుపరిచినారు. ఈ రీతిగా ప్రభువు ద్వారా అనేక వాగ్దానములు పొందుకొని 1997 సం��ము డిపసంబర్ 10 తేదీన వెంకపటామపురం వచ్చి, ఒక చెటుట క్రింద దిగాము. మాకు ఏమ చేయాలో తెలియని స్థితి. ఆ }రు చాలా చిన్న కుపగామము. ఇల్లు అద్దెకు దొరికే పరిస్థితి కాదు. అయితే ఇంటిపై కప్పు అంతా పాైపోయి గోడలు అన్ని పడిపోయిన గృహాములో ఉండుటకు ప్రభువు కృప చూపాడు. చుటాట చీరలు కట్టుకొని ఆ గృహాములో ఉన్నాము. ఏ పూటకాపూట ఆకాశ పక్షులను పోషిస్తూ దేవుడు మా కుటుంబాన్ని పోషిస్తున్నారు.
కరువు కాలములో కాకోలము చేత ఏలియాను పోషించారని వాక్యం చదువుతాము. కాని ఆ వాక్యమును దేవుడు మా జీవితములో నెరవేర్చి యున్నారు. ఎందుకంటే మన దేవుడు నమ్మదగినవాడు. సింహపు పిల్లలు లేమగలవై ఆకలి గొనును గాని దేవుని ఆపశయించువారికి ఏ మేలు కొదువై యండదని పసలవిచ్చిన దేవుడు. అంతేకాదు గాని రాపతులు ప్రార్థించే సమయంలో పై కపపులో నుండి తేళ్ళు, జైపరులు పేవి. చలికాలం గోడలు లేకపోయినా దేవుని కాపుదల మాపతం మాకుండేది. మందిరం లేదు. ఒక గృహంలో వరండాలో ఆరాధన జరిపేవారము. 9 నెలలు ఆ రీతిగానే దేవుడు నడిపించారు. మందిరము స్థలము కొరకు మేమంతా ఉపవాసముండి ప్రార్థించగా, ప్రభువు ఒక స్థలమును చూపించి, ఈ స్థలములో మందిరం కట్టుట మంచిది అని మాట్లాడి బేతేలు మందిరం అని బయలుపరిచారు. ఆ రీతిగానే ప్రభువు 6 పసంట్ల స్థలమును ఇచ్చారు. ఒక కుటుంబము ఆ స్థలమును మందిరము కొరకు ఇచ్చారు. మనం ప్రార్థించినప్పుడు మన 226
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు ప్రార్థనలు వినే దేవుడు మన దేవుడు. ఆ స్థలములో తాటి ఆకులతో చిన్న మందిరం కటాటము. ఆ సమయములో కొంతమంది స్థానికులు ఇక్కడ ఒక మందిరం ఉండగా రెండవ మందిరం కటటవద్దని వ్యతిరకించారు. కొందరు మందిరం కటాటలని, కొందరైతే కటటవద్దని వాళ్ళు వాళ్ళు గొడవ పడ్డారు. ఆ సమయంలో దేవుని సన్నిధిలో మా కుటుంబమంతా ప్రార్థించినప్పుడు దేవుడు 124 కీర్తన ద్వారా మాట్లాడి సమాధానపరిచారు. మందిరము కట్టిన కొన్ని నెలలకు సేవకుడైన నా భర్త పరిచర్య కొరకు విజయవాడ వెళ్ళి తిరిగి రాత్రికి సత్యనారాయణపురం సేటషన్కు వచ్చారు. ఆ సమయములో నలుగురు వ్యకుతలు ఆయనను బయటకు తీసురకళ్ళ్ల వాళ్ళ ఇష్టం వచ్చినట్లు కొట్టి, కాళ్ళమీద యాసిడ్ పోసి, మీరు మందిరము ఎందుకు అక్కడ కటాటరు అక్కడ ఎందుకు సేవ చేస్తున్నారు. మే నెల 15వ తారీఖులోపు }రు వదలి వెళ్ళిపోవాలి. లేకపోతే నీ శవాన్ని చూస్తావు. ఇది వారి�ంగ� మాపతమే అని బైదరించారు. ఆ సమయంలో ప్రభుని సన్నిధిలో ఎంతో ఏడ్చి ప్రార్థించినప్పుడు ప్రభువు షపడకు, వేషాకు, అబైద్నెగో అగ్ని గండములో ఉండగా, నాలుగవ వానిగా నేను లేనా అని మాట్లాడారు. అవును ప్రభువు తోడుగా ఉండుటను బట్టి గాయాలతోనైన ఇంటికి వచ్చారు.
ఆ పగామము నుండి వెళ్ళిపోవాలని ఎన్నో నిందలు, ఎన్నో ప్రతికూల పరిస్థితులు, అంతేకాకుండా ఎన్నోసార్లు చేతబడి చేయించారు. ఆ పరిస్థితులలో మా కుటుంబానికి కన్నీరు, వేదన తప్ప ఏమాపతము ఆదరణ లేని పరిస్థితి. మాకు కలిగిన నిందలను బట్టి తోటి సేవకులు, బంధువులు, స్నేహితులు అలాకగ కుటుంబీకులు కూడా దారవైనారు. ఒక్క మాటలో చెప్పాలంటే వెలివేయబడిన పరిస్థితి. మా కుటుంబానికి దేవుడు తప్ప వేరొక మారగం లేదు. ఆ రీతిగా మేము మానసికముగాను శారీరకముగా ఎంతో బలహీనులమయయాము. అప్పటికి పెదబాబు క్రాంతికుమార్1 ఇంటర్
ర్ చదువుతున్నాడు. విజయవాడలో మా అమ్మగారి దగ్గర ఉంటా చదువుకొంటున్నాడు. చినబాబు కిరణ్ కుమార్ 7వ తరగతి చదువుతున్నాడు. ఆ సమయములో నా భర్త మరణపడకలో ఉన్నారు. ఆర్థికముగా ఏమ ధనము లేని స్థితి. ఆసుపపతికి వెళ్ళలేని స్థితి. ఆ సమయములో మేము 227
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు ప్రభువు సన్నిధిలో నుండగా డాకటర్లు, మనుష్యులు ఎవరు పబతికించలేని చేతబడి శకుతలనుండి విడిపించి పబతికించారు. మీ చిత్తమైతే మీరు పబతికించండి. లేదా నీ చిత్తమే అని ప్రార్థించాము. నా కుమారుని నేను పిలుచుకొంటున్నానని ప్రభువు మాట్లాడారు. 2005 సం�� ఫిబ్రవరి 21వ తేదీన ఈ లోక యాపత ముగించారు. బంధువులంతా వచ్చారు. కార్యపకమం ముగించి వెళ్లారు. కాని ఎవరు కూడా మా గురించి ఆలోచించేవారు లేరు. ఫోన్ చేసి అయినా అడికగ వారు లేరు. మాకున్నదల్లా దేవుడే. దివారాపతులు కన్నీరు కార్చి ప్రార్థించేవారము. ఒక నెల రోజులకు నేను పెదబాబుతో మీటింగ�్సకు వెళ్లాను. మా అత్తగారు చినబాబు ఇంటిదగ్గర ఉన్నారు. బయటకు పరిచర్య కొరకు వెళ్ళకపోతే ఇంట్లో జరగని పరిస్థితి. ఆ మీటింగ�్సలో ఉండగా మా అత్తగారు చనిపోయారని ఫోన్ వచ్చింది. ఫిబ్రవరి 21న సేవకుడు చనిపోతే మార్చి 26వ తేదీని మా అత్తగారు చనిపోయారు. మా కుటుంబానికి పెద్దగా, ఆదరణగా ఉన్న ఆమె కూడా లేరు. దికుకలేని పరిస్థితి. పిల్లలు నిపదపోయిన తర్వాత రాపతంతా కన్నీరు కార్చి ప్రార్థించేదాన్ని. ఎందుకంటే నేను ఏడచుట చూస్తే వారు ఎంతో కృంగిపోయేవారు. వారు తట్టుకోలేరని ఆ విధంగా ప్రార్థించేదాన్ని. అలా నా జీవితంలో నిపదలేని రాపతులు గడిపిన రోజులు కోకొల్లలు. మాకు ప్రభువు తప్ప, వేరొక ఆదరణ, దికుకలేదు.
ఆయన మాపతమే సహాయము చేయగలిగినవాడు. నాకున్న పరిస్థితి నాదేవునికే చెప్పుకొనేదానను. మనుష్యులకు గాని, నా కుటుంబ సరభయలకు గాని ఎవరికి నా బాధ చెప్పేదాన్ని ఆదు. నాకు తెలిసిందల్లా ప్రభుని సన్నిధిలో కన్నీరు కార్చుట మాపతమే. ఎవరైన ఆ మార్గము గుండా బంధువులు వెళ్ళ్లనా, ముఖం చాటేసుకొని వెళ�్లవారు. ఎందుకంటే మాకేవైనా సహాయం చేయవలసి వస్తుందని. కాని నా దేవుడు ఎక్కడ నన్ను విడిచిపెట్టలేదు. నా దేవుడే నాకు పరమతంపడి. నా కాపరి నా యొక్క యజమాని. ఆయనే మా పోషకుడు. ఒకరోజు దర్శనంలో ప్రభువు అవ్మా నీ కన్నీరు నేను చూచాను. నీకు సహాయము చేయుట కొరకే వచ్చాను అని మాట్లాడారు. సేవకుడు ఉన్నప్పటి దేవుడు ఆశ్చర్యకరమైన సహాయము నా ప్రభువు అనుపగహించారు. నేనైతే 228
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు బయటకు వెళ్లాలంటే తెలియని స్థితి. ఆ సమయములో ఒక సహె�దరిని ప్రభువు మందిరమునకు నడిపించారు. ఆమె నర్సుగా విజయవాడలో జాబ్ చేసేవారు. ఆమెకు 20సం��లు. గడువు పెట్టి ఎవరో చేతబడి చేయించారు. ఆఖరి సమయములో ఆమెను మందిరమునకు తీసుకొని వచ్చారు. ఆమె కొరకు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించాము. ఆశ్చర్యకరముగా ప్రభువు మరణపడక నుండి ఆమెను పబతికించారు. ఆమెను జాబ్ మానేసి సేవ చేయమని, నాతో కలిసి ఉండవుని మాట్లాడి నాకు సహకారిగా ఆ సహె�దరిని నడిపించారు. ఆ రీతిగా మేము పరిచర్యలో ముందుకు కొనసాగుచున్నాము.
తర్వాత పెదబాబు క్రాంతికుమార్, అలాకగ రెండవబాబు కిరణ్కుమార్ ఇద్దరు కూడా బైబిల్ తర్ఫీదు పొందారు. గుడివాడ ఇమ్మాస్ బైబిల్ కాలేజిలో దైవజనులు సజ్జా బర్నబాస్గారి దగ్గర తర్ఫీదు పొంది ఇద్దరు కూడా పరిచర్యలో కొనసాగుచున్నారు. ప్రభువు మందిరము కటటమని బయలుపరచినారు. ప్రభువు మాటను బట్టి పునాది వేశాము. ప్రభువు వాగ్దానము చేశారు. నేను ధనమును పంిస్తాను. ఎవవారి యొద్దకు వెళ్ళి అడగవద్దని మాట్లాడినారు. అలాకగ హెాపబీ 11:1 వాక్యం ద్వారా మాట్లాడి వాగ్దానం చేశారు. ఆ రీతిగానే మందిరము స్లాబ్ వేయుటకు కృప చూపించారు. పెదబాబు క్రాంతి కుమార్ వివాహము ఎంతో ఘనముగా జరిపించారు. ప్రభువు మాపట్ల చేసిన కార్యములు ఎంత పవాసినా తరగవు. అటువంటి గొప్ప కార్యాలు మా జీవితములో జరిగించారు. మారాలాంటి చేదైన పరిస్థితిని మధురముగా మార్చినాడు. మా యెక్క అంగలారుపను నాట్యముగా మార్చిన దేవుని ఎంతగా స్తుతించినా ఆయన బుణమును తీర్చలేము. మా జీవితములో ఎన్నో మేలులు ప్రభువు చేశారు. ఈ రోజు పబతికి ఉన్నావంటే కేవలం ఆయన కృప. 229
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
సాక్ష్యం 42. సకల రోగాలను పసైతాను శకుతలను
అరికట్టి బాధల నుండి విముక్తినిచ్చి
క్రీస్తు సాక్షిగా నిలిపారు.
మయారి, వసకట్
పరిచయం: ప్రభువు నామము లో వందనాలు. నా పేరు మయారి నేను బైంగాలులోనే పుట్టి పెరిగాను. గొప్ప విగ్రహారాధన చేయు స్నాతన హిందా కుటుంబంలో జన్మించాను. యాజకుల వంశీయురాలిగా అధిక విగ్రహారాధన చేస్తూ అన్ని పండుగలు అతి శ్రద్ధగా ఆచరించేవారము. ఎన్ని పూజలు చేసినా పసైతాను శకుతలపై జయం రాలేదు. నా తల్లి రోగిగా మారింది. చేతబడి ప్రభావమని గ్రహించినాను. ఏమీ చేయలేని నిస్సహాయుల మయయాము. ఒక ఉదయము నల్లని రూపము కనిపంచింది. తల ఒక ప్రక్కగా నుండి శరీరము వేరుగా నుండి, నొసటిని సింధారము, మెడలో దండలున్నాయి. ఆ పరిస్థితులలో అమ్మకు కిడ్నీలు పాడవగా ఒక సంవత్సరములో మరణించింది. నాన్న అమ్మలేని బైంగతో ఆయన కూడా మరణించాడు. నాకు 12 సంవత్సరాల వయససులో నన్ను ఒంటరిని చేసి అక్కలు చెదిరిపోయి వారి దారి వారు చూచుకున్నారు. 2 నెలల్లో చాలా రోగ్రగసతురాలనై నేను ఆసప్రతి చేరాను. నా వ్యాధి గార్చి డాకటర్లు తెలిసికొనలేక పోయారు. నాసవాకీయులను పిలువనంపించారు. వారు వచ్చారుగాని ఏమీ బాధ్యత తీసికోలేదు. కేవలము వారి సావార్ధంలో తిరిగి వెళ్ళి పోయారు. నాకు కలిగన స్వస్థతను బట్టి క్రీస్తు గార్చి మరి ఎకుకవ తెలిసి కోదలచాను. కానీ సాయిబాబను వెంబడించసాగాను. నాలో శాంతి లేదు. మరలా ఒంటరినయ్యాను. పెంతకొస్తు విశ్వాసులలో ఒక్కరు నన్ను దర్శించారు. యేసు గార్చి ఆయన శక్తి గార్చి వివరించారు. నాలో హిందా మతా సక్తి వల్ల వదల లేక పోయాను. అయిననా దర్శనాలు కలల ద్వారా క్రీస్తు నన్ను తన భడడ్గా మార్చుకున్నారు. పెంతకొస్తు విశ్వాసులు నాకు ఆత్మీయ సహవాసం కలిగంచారు. నేను చాలా దు'ఖ స్థితిలో నున్నప్పుడు రోగులను దర్శించి ప్రార్థించే మషనరీలు నన్ను చూచి జాలిపడి ప్రార్థించి పాటల కాపసట్లు, కరప్రతాలు, అందజేశారు. నేను సినిమా కాపసట్లు తీసివేసి క్రీస్తు 230
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు పాటలు వినుట కారంభించాను. వినుటవల్ల విశ్వాసము కల్గును గనుక నాలో అద్భుతమైన శక్తి విడుదల కలిగ ఆశ్చర్య రీతిగా నేను వ్యాధి నుండి విడుదల పొందాను. నాలో నాలుగు వ్యాధులను కనుగొన్నారు. చేతబడి శక్తి ప్రభావం కూడ ఉందని తెలిసికోగలిగనాను. క్రీస్తు మరణించి తిరిగి లేచారు. తిరిగి త్వరలో వస్తారని నమ్మాను. నిజమైన సజీవుడగు రక్షకుడు క్రీస్తేనని నమ్మాను. నేను తల్లి గర్భంలో నుండగా ఎరిగిన వాడు ముంబాయిలో పెంతకొస్తు కనెవాషన్లు జరుగు కాలంలో నేను పరిశుద్ధాత్మ అభిషేకము పొందాను ముందుగా నీటి బాపీతస్మం తీసికొన్నాను. ప్రార్ధన ద్వారా ప్రేమగల భర్తను పొందాను విశ్వాసిగానున్న నా భర్తకు నాకు ఉ ద్యోగం లభించింది. నేను నా భర్త యదార్థ హృదయంలో క్రీస్తును సేవిస్తూ సాక్ష్యంగా నిలిచాము. మా కొర్రై ప్రార్థించండి వందనములతో మయారి. ఆమెన్. 231
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
సాక్ష్యం 43. చెడు అలవాట్లకు బానిసనై వ్యర్థ జీవితం
జీవించే నన్ను క్రీస్తు వెదకి రక్షించారు.
మాలాద్రి, చీరాల
""యెహె�వాకొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకరతయగు నా
దేవునికొరకు నేను కనిపెట్టియుందును, నా దేవుడు నా ప్రార్థన
నాలకించును.�� మీకా 7:7
పరిచయం: ప్రభువునకే సదా మహిమ కలుగును గాక. నేను రాయ వేలారులో జన్మించాను. నా తల్లిదండ్రులకు 14 సంవత్సరముల వరకు సంతానం కలుగ లేదు. హిందువులుగా ఉన్న మా తల్లిదండ్రులు ప్రతి శనివారం అధిక పూజలు చేసేవారు. తమళ్నాడులో మా నాన్న మంచి ఉద్యోగం చేస్తూ నెలకు 25 వేల జీతంతో దర్జాగా జీవించేవాడు. అమ్మ కూడ కేంద్ంలో ఉద్యోగి చాలా కాలం తరువాత నేను పుట్టినందన చాలా గారాబంగా పెంచారు. అడిగినది కొనిపెట్టే వారు. వడిడ్ వ్యాపారం ద్వారా డబ్బు సంపాదించేవారు. నేను డబ్బు సంపాదించి వ్యసనాలకు ఖరచు పెటాటలనే ేాశతో పాపంలో పడిపోయాను. 18 సంవత్సరాల వయసులో దొంగ నోట్లు అచ్చు వేసే పనిలో ఉండేవాడిని. నీకేమ లోటు లేదు చాలా డబ్బు ఉంది కదా బాగా బ్రతకుతావులే అనేవారు. గర్వము ఎకుకవగా ఉండేది. తప్పు చేసి జైలుకు వెళ్ళినా డబ్బులిచ్చి బయటకు రాగలననే ధీమా ఉండేది. గొడవలు పేవాడిని చాలా పంతంగా జీవించాను. నా బుద్ధి మారాలని మేనత్త కూతురుతో వివాహం చేసారు. రాత్రి స్నేహితులతో గడిపి రాత్రి 2 గంటలకు ఇంటికి వచ్చేవాడిని. అన్నం తినడం మాని వేసి నా భార్య వేదనతో ఏడసతూ కాలం గడిపిననా నేనేమ పట్టించుకునే స్థితిలో లేను. కళ్ళు మాసుకుపోయాయి. మా ఇంటి కుల దైవము మాల కొండ సావామ ఆయన పేర నాకు పెటాటరు. పూజలపై మకుకవ ఎకుకవ. నా భార్య క్రీస్తును నమ్మినందున నేను చేయు పూజలలో ఏకీబభవించలేదని చాలా బాధించేవాడిని. నా ఇష్టం లేకుండా వివాహం చేసారని చిరాకుగా గడిపేవాడిని. 232
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
నా భార్య నొసటన బుట్టు పెట్టుకునేది కాదు. నా భార్య నా పడక వద్ద మోకరించి ప్రతి రోజు ప్రార్థన చేసేది. మేము వీధిలో ఇంటింటికి రూ. 200 చందాలు జవు చేసుకొని జనవరి 1 వ తేదిన జల్సాలు చేసేవారము. చర్చి పాస్టు దగ్గరకు చందా కొరకు వెళ�త తరువాత ఇస్తాను ఒకసారి కూర్చో నీతో మాట్లాడాలి అన్నారు. వాక్యం చెప్పు సమయానికి వచ్చావు కాసత కూర్చొని వాక్యం విను నా మాటలు ఆలకించు అని పాస్టు గారు అడిగారు. ఒక బైబిలు నాకు ఇచ్చి ఇది శ్రద్ధగా చదువుకో నీలో ఉన్న అనేక ప్రశ్నలకు జవాబునిస్తుంది అని తెల్పారు. ఏమనుకుంటారోనని బైబిలు తీసుకున్నాను. ఇంటికి వచ్చాక దానిని పషల్ప�లో విసిరసి మర్చిపోయాను. నా భార్య నా పద్ధతి గమనించి ఆ బైబిలు భక్తితో చేతిలోకి తీసుకొని నీ కోసం ఇచ్చిన బైబిలు నేను చదవనా అని అడిగింది. చదువు నేను వింటానన్నాను. ఆ వాక్యం వినుట ద్వారా నెమ్మది కలుగుట గమనించాను. వాక్యం క్రమంగా చదువుటకు ఆరంభించాను. నమ్మిన వాడు క్రీస్తు నామంలో బాప్తిస్మం పొంది రక్షింపబడాలి. పశ్చాత్తాపంతో పాపాలు క్షమించమని ప్రార్థించాలి అని తెలిసింది.
క్రమంగా మాడు నెలలు నా భార్యతో కలిసి చర్చికి వెళ్ళి దైవ వాక్యాన్ని వినేవాడిని. రక్షింపబడిన వ్యక్తికి ప్రార్థన వాక్యం సహవాసం అవసరమని గ్రహించాను. నేను క్రీస్తును నమ్మిన వార్త నా తల్లి విని ఆశ్చర్య పడింది. నా తల్లి విగ్రహారాధన చేసేది. మాకు బాబు జన్మించాడు విగ్రహారాధన భక్తిలో నా తల్లి బాబును తిరప్తిలో పూజ కార్య్రకమాలు చేయాలని కోరింది. మ్రొక్కుబడి చెల్లించనిచో శాపమని బైదిరింది. కొందరి బంధువులతో తిరప్తి వెళ్ళవలసి వచ్చింది. రాత్రి 11 గంటలకు ఇల్లు చేరాము. మా అమ్మ అత్తగారు మాట మాట అనుకొనగా నా వల్లనే వీరికి పడుట లేదనే బాధతో నా భార్య మద్దె పైకి వెళ్ళి కిరసనాయిలు పోసుకొని నిపపంటించుకొని 90 శాతం కాలిపోయింది. చాలా బాధపడింది పోలిసులు వచ్చి వివరాలన్ని కనుగొన్నారు. ఇన్పసపకటరు ఆమెను మరణ వాంగ్ములవుడిగారు. ఒక బలహీన స్థితిలో నారకై నేనే కాలచుకున్నానని చెప్పింది. నా భార్య తవ్ముడు అక్క దగ్గరకు వెళ్ళి అకాక, ప్రాణం తీసుకునే బాధ ఏముంది? ఎంత పని చేశావు? అని అడిగాడు అత్త అమ్మ గొడవలు 233
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు సహించలేక పోయాను రా అని చెప్పింది. అతి చిన్న వయసు 14 సంవత్సరాల వయసులో నా భార్యకు పెండ్లి చేశారు. వెంటనే బాబు పుటాటడు. జీవితంలో అవగాహన లేని ఆలోచన లేని వయసు గనుక మరణించింది. చిన్న వయసులో యువత పెండ్లి చేసుకోరాదు కాసత విజ్ఞానం కావాలి. జీవితంలో సాంప్రదాయాలు వివాహము విలువలు తెలియాలి. గతంలో చర్చికి వెళ్ళేవాడిని నేను పూర్తిగా మానుకున్నాను మందిరంలో పాస్టు గారు పెద్దలు చర్చికి రమ్మని కోరారు గాని వెళ్ళలేదు. మరొక మాసంలో నాకు రెండవ వివాహం జరిగింది. నా మానసిక స్థితి సరిగా లేనందన నా భార్యపై విపరీతమైన అనుమానముండేది. ఆమె గురించి ఎవరో వ్యతిరకంగా చెప్పిన మాటలు విన్నాను. ఆమెను పుట్టింటికి ఒంటరిగా పోనీయు లేదు. చిత్ర హింసలకు గురి చేశాను. పుట్టింటికి వెళ్ళడానికి అమ్మ నాన్నకు ఫోను చేయగా వచ్చారు. నేను వెళ్ళవద్దని చేయి కోసుకున్నాను, ప్రాధేయపడాను నా మాట వినలేదు, నన్ను విడిచి వెళ్ళిపోయింది. నాకు తోడు లేదు. ఆటంకపర్చి వారు లేరు మరలా త్రాగుడు ఆరంభించాను. అదే స్థితిలో దగ్గరగా ఉన్న చర్చిలో వెళ్ళి కూరచున్నాను. సంఘస్తులు ఆదరించి ప్రేమగా పలుకరించారు. తప్పిపోయి నీచ స్థితికి చేరుకున్నానని గ్రహించి క్రీస్తు ప్రేమను కనబరిచారు.
ఈ రీతిగా 6 నెలలు గడిచాయి. అయినా నా భార్య నా ఇల్లు చేరలేదు. కొందరు పెద్దలతో వెళ్ళి నా భార్యను మంచిగా చూచుకుంటనని చెప్పినపుడు ఆలోచించి పంపుతామని కబురు చేశారు. నేను వారు చెప్పినట్లు వెళ్ళి సంతకం పెట్టి భార్యతో బసాటండు చేరాను. నా వ్రక బుద్ధి మార్లేదు. ఆమెను అక్కడే కొటటసాగాను ఆమె }రివారు ఇంటికి కబురు చేయగా చాల గొడవలు జరిగాయి. నా భడడ్ ఈ దురా�ర్గుడి చేతిలో బ్రతికే అవకాశం లేదని ఎంచి తిరిగి తీసుకొని పోయారు. మరలా 6 నెలలు గడిచాయి. నాకు సహాయపడుటకు అందరు నిరాకరించారు. నన్ను నమ్మి భార్యను పంినపుడు నేను సరిగా చూచుకొన లేకపోయాను. నన్ను పరమ దుర్మారుగడుగా చూచేవారు. ఇక నేనే స్వయంగా నా భార్య దగ్గరకు వెళ్ళి సాటిగా మాట్లాడదలిచాను.
నేను నేరుగా నా భార్యను చేరి నేను వాగ్దానం చేస్తున్నాను నిన్ను 234
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు బాదించను ఈసారి నిన్ను బాదించను బాగా చూచుకుంటనన్నాను. మా అమ్మ నీవు సుఖపేది లేదు వెళ్ళకు వెళ్ళతే మరలా రావద్దు అన్నది. నీవు తిరిగి వేసత ఉరి వేసుకొని చనిపోతానని బైదిరించింది. నేను మందిరానికి వెళుతున్నాను గనుక కాసత నెమ్మదిగా ఉంది నన్ను నమ్మి నా భార్య నన్ను చేరింది. మందిరానికి వెళ్ళిననా పాత అలవాట్లు పోలేదు. నా భార్య ఒక ఆసుప్రతిలో పని చేసేది. ఆమె రక్తంలో వింత వ్యాధి చొరబడింది. నా భార్యకు వచ్చిన వ్యాధిని స్వస్థ పరచమని ప్రార్థన చేశాను. మరలా పరీక్షల చేయగా రక్తంలో ఏ దోషం లేదని చెప్పారు. అసాధ్యవైనదానిని సుసాధ్యం చేయు నా రక్షకుడు అద్భుత స్వస్థతనిచ్చారు. ఈ అనుభవంతో తిరిగి నా జీవితాన్ని క్రీస్తుకే పూర్తిగా సమర్పించు కున్నాను. చాలా మందికి నా సాక్ష్యం నవ్మాలనిపించలేదు. తల్లిదండ్రులు విడిచినా సేవకుడుగా నన్ను మార్చి తోడుగా నిలిచి ఆదరిస్తున్నారు నా పాపాలు నా ముందు కనబడగా క్షమించమని ప్రార్థన చేశాను. నా పాప స్థితి నుండి విడిపించి నన్ను తన రక్తము ద్వారా సంరక్షించారు. సేవ ప్రారంభించి 3 సంవత్సరాలు గడిచాయి. పాస్టు గారు పెద్దలతో కలిసి అనేక ప్రాంతాలలో సువార్త బోధించుటలో సహకరిస్తూ ప్రభువు ప్రేమలో సాగిపోతున్నాను. అందరూ క్రీస్తునే ప్రేమించాలి, వెంబడించాలని సాక్షులుగా జీవించాలని నా దీన ప్రార్థన. ఆమెన్. 235
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
సాక్ష్యం 44. పేద స్థితిలో నుండి సంపన్న స్థితికి తెచ్చి
మంచి పనుల్రై మార్చిన క్రీస్తు.
నిరంజన్ గారు,లాయర్, ముంబాయి
బుంబాయిలోని మురికివాడలో పుటాటను. నా 5 సం��ల వయససులో నాన్న కూలిపనిలో ప్రమాదవశాతతూ మరణించాడు. ఆ రోజుల్లో మాది పూరిపాక. ముందు శవం ఇంటికొచ్చింది. తర్వాతనండి కష్టాలు ఒకకటుకకటిగా మా తలుపు తటాటయి. అప్పటి నుండి అమ్మ పర్యవేక్షణలో పెరిగాను. అమ్మకు చదువుపై ఎంతో ఆసక్తి. నాన్న మరణించి పీకల్లోతు కష్టాల్లో ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనా నా చదువుకు అంతరాయం లేకుండా చేసింది
""ఆస్తిపాస్తులు నీకివవాలేనురా. నేను చేయగలికగది నీకు చదువు చెప్పించడం మాత్రమే నీ చదువుని అలక్ష్యం చేయునని మాట ఇవువా కన్నా�� అంటా ఆ రోజుల్లో అమ్మ నాచేత ప్రమాణం చేయించింది. పది ఇళ్ళలో పాచిపని చేసి, బట్టలు కుట్టి డి^్ర వరకు నన్ను చదివించింది. అమ్మ కష్టాన్ని కంటి ముందు చూస్తున్న నేను కసిగా చదవసాగాను. ఎలారగైనాసకర బాగా చదివి మంచి ఉద్యోగం వచ్చాక అమ్మకు ఏ ఇబ్బంది లేకుండా చూడాలనుకున్నాను.
ఆ కేస 10వ తరగతిలో సాకల్ పఘస్ట, ఇంటర్లో జిల్లా పఘస్ట, డి^్రలో యానివర్సిటీలో టాప్ రాంకర్గా నన్ను నిలిపింది. అంతా బాగంది అనుకుంటుండగా అనుకోని సంఘటనలు నా జీవితాన్ని మలుపు తిప్పాయి. నేను ఇంటర్ చదువుతండగా శిరీష్ ే్నేహితురాలుగా కాలేజీలో పరిచయ మయియంది. డి^్రలో అది ప్రేమగా మారింది. ఉద్యోగం వచ్చాక అమ్మ ఆశీర్వాదంతో పెళ్ళి చేసుకుంటనని ఆమెకు మాట ఇచ్చాను. అయితే జీవితం సినిమా కాదు, నేను హీారోనీ కాదు.
""నిరంజన్, నేను నిన్ను ప్రేమిస్తున్నాన్నమాట నిజమే. మా కుటుంబ కష్టాలు నీకు తెలసు మన కాలేజీలో రోహిత్ నీకు తెలసుకదా. ఆ 236
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు కోటీశవారుడైన రోహిత్కు నేను బాగా నచ్చానట. పఘస్ట ఇయర్లోనే నాకు � శ్రీశీ�వ వశీబ చెప్పాలనుకున్నాడట. నేను కోపపడతానేమోనని చెప్పలేక పోయాడట. నిన్న మన కాలేజీ చివరి రోజు కదా. రోహిత్ ఆ రోజు తనలో ఉన్న ప్రేమ చెబుతుంటే కన్నీటి పర్యంతమయయాను. వచ్చే సంవత్సరం నన్ను పెళ్ళి చేసుకుంటనన్నాడు, వచ్చేవారం సివాట�ర్లాండ్ వెళుతన్నాడంట. నన్ను కూడా తనతో రమ్మన్నాడు. మనం కొన్ని సంవత్సరాల నుండి ప్రేమించుకుంటున్నాము. ఈ ప్రేమకథలు నిలబడవేవెా, ప్రాకటికల్గా ఆలోచించు. నువువా నన్ను మరచిపో. భవిష్యత్తులో నన్ను కలవాలని ప్రయత్నించకు, ప్లీజ్... అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. బభవిష్యతులో ఆత్మహత్య ప్రయత్నం చేయకు. తప్పక నిరణయం తీసుకున్నాను. ఇలా చేస్తున్నందుకు క్షమించు నిరంజన్. తపపయినా అను. నువువా కూడా ఎవరైనా డబ్బున్న అవ్మాయిని చాసి పెళ్ళిచేసుకో. అదృషాటన్ని దురదృష్టంగా చేతిలో ఉన్న కాగితాన్ని అలాకగ చూస్తుండిపోయాను. ప్రియురాలు ే్నేహితురాలుగా అయింది. మనసులోని బాధను ఆణచిపెట్టుకొని ని]్లపతంగా ఇంటికి చేరుకున్నాను. ఇంటి ముందు చాలామంది గుమగాడి ఉన్నారు. కంగారుగా లోపలకు వెళ్ళాను. అమ్మ ఉరి వేసుకుంది దాలానికి వేలాడుతుంది. అమ్మను అలా చూడగానే భోరున ఏడ్చాను. కాసేపు సృపహా తప్పింది. స్నేహితులు, సన్నిహితుల సహాయంతో అమ్మ బూస్థాపన కార్య్రకమం ముగించాను.
తన కన్నీటితో నా కడుపు నింపింది. ఆమె కష్టంతో నా విద్యకు అంతరాయం లేకుండా చేసింది. నా భవిష్యత్తు కోసం తన రెక్కలు ముక్కలు చేసుకుంది. నా ఫీజు కోసం తన అనారోగ్యంలో పసైతం పని మానుకొనేది కాదు. నా కోసం తన వేదనను ఆనందంగా మార్చుకుంది. ఇప్పుడిలా మరణించింది. ఆమ్మ ఫోటో చూసినప్పుడల్లా కుళ్ళి కుళ్ళి ఏడ్చేవాణిణ.
రోజులు గడిచాయి. అమ్మ ఉరి వేసుకోవడానికి గల కారణాన్ని కనుగొన్నాను. ఆ రోజు సాయంత్రం సేట్ చవులాల్ ఎవరూ లేని సమయంలో ఇంటికి వచ్చాడు. అమ్మను వాడి ఉంపుడుగతెతగా ఉంచుకుంటనని బేరం పెటాటడు. అమ్మ వాడి చెంప పగలగొట్టింది. 237
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
అపపటినుంచి సేట్ కు మా వాడలో అందరిముందు పరువు పోయింది. పగ తీరచుకోవడానికి తగిన సమయం కోసం వేచి చూశాడు. తన షాపులో నగలు దొంగతనం చేస్తుండగా పట్టుకొన్నటుట కటుటకథద అల్లాడు. డబ్బుతో దొంగ సాక్ష్యాలు పుట్టించాడు. పోలీస్ సేటషన్లో అమ్మ మీద కేసు పెటాటడు. ఇద్దరు కానిసేటబుళుి ఇంటికి వచ్చి అందరిముందు అమ్మను బండబాతులు తిటాటరు. ఆత్మాభిమానం గల అమ్మ అవమానాన్ని బభరించలేకపోయింది. ఆత్మహత్య చేసుకుంది.
అమ్మ మరణానికి గల కారణాన్ని కనుగొన్న నేను ఆలోచించాను. వెంటనే వెళ్ళి శ్రతువులను చితకబాదడం, కోటీశవారుడైన సేట్ కొట్టు మాయించడం వంటివి అయేయ పనులు కావని తెలసు. 6 సంవత్సరాలుగా నన్ను గాడింగా ప్రేమించిన శిరీష్ మరొకరిని పెళ్ళి చేసుకుంటనని అంటుంది. తన కష్టంతో నా కడుపు నింపిన తల్లి అవమానాల మధ్య ఆత్మహత్య చేసుకుంది. ఈ రెండు సంఘటనలకు ఒకటే కారణం, నా దగ్గర డబ్బు లేదు. రోహిత్ వద్ద కావలసినంత ఉంది. మాకు డబ్బు లేదు. ఏం చేయడానిరకైనా సేట్ వద్ద కోట్లు ఉన్నాయి. దీనికొకకటే పరిషాకరం. నాకు డబ్బు కావాలి. కొంత కాదు, కోట్లు కావాలి. ఒక నిరణయానికొచ్చాను.
ఇక అపపటినుంచి జీవితంలో పైకిరావడానికి ఎంతో కష్టపడాను. వెరట్ విద్యార్థిని కావడంతో కాలం కలిసొచ్చింది. నిరంజన్ � కో న్యాయ సంస్థను స్థాపించాను. చెటుట క్రింద లాయర్ గా మొదలైన నా జీవితం మాడేళ్ళలో నా క్రింద పదిమంది లాయర్లు పనిచేసే స్థాయికి చేరుకున్నాను. బుంబాయి బార్ అసోసియేషన్లో నా సంస్థ ప్రకంపం పుట్టించింది. నా మేథదససుతో ఎన్నో క్లిష్టమైన కేసుల్లో విజయం సాధించాను. నాకు వ్యతిరకంగా వాదించడానికి తోటి లాయర్లు ఆలోచించుకొనేలా బుంబాయిలో ప్రముఖ డిపెఫన్స లాయర్గా పేరుపొందాను.
అమ్మ హార�ాత్ మరణం, ప్రియురాలు విడిచిపోవడం నన్ను ఉన్మాదిగా మార్చాయి. ""డబ్బు సంపాదనే ధ్యేయంగా బ్రతికాను. కోట్లు సంపాదించాను. ఎందరో ప్రముఖ రాజకీయ నాయకులు, బాలీవుడ్ ప్రముఖులు నా ఆపాయింట్వెంట్ కోసం ఎదురుచూసే స్థాయికి ఎదిగాను. 238
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
ఎందరో మోసగాళ్ళను వేల కోట్ల నల్లధనం దేశాన్ని దాటించిన మోస్ట వాంటైడ్ క్రిమనల్సను చటటంలోని లుసుగులతో, దొంగ సాక్ష్యాలతో న్యాయస్థానానికి చికకకుండా చేయగలిగాను. నా విశేష సంపదతో బుంబాయిలో రెండు మ�టపప్లక్సులు, రెండు షాపింగ� మాల్స ఇలా ఎన్నో వ్యాపారాలను భనామీలతో నడిపాను.
ఆదాయం పెరిగింది .... ఆనందం తగిగంది. గతం మరచిపోవాలనే సాకుతో నేను ప్రారంభించిన నా త్రాగుడు అలవాటు వ్యసనంగా మారి నన్ను శాసించే స్థాయికి చేరుకుంది. మత్తులో మునిగితేలను. మందు ముట్టుకోకుండా ఉండలేకపోయాను. త్రాగి కోరుటలో వాదిస్తుండగా జడి�కి అనుమానం వచ్చింది. లిక్కర్ టైస్ట చేయించాడు. పట్టుబడాను. ఇలా వర్సగా రెండుసార్లు జరిగింది. జడ్జి పెఫైనల్ వారి�ంగ� అంటా వెువెా జారీ చేశాడు. మరోసారి తాగి కోరుటకు వెళ�త జడ్జి స్పసపన�న్ వేటు వేస్తాడు. ్రతాగకపోతే నా వేళ్ళలో వణుకు వస్తుంది.
ఎన్నో రోజుల నుండి నా పరిస్థితిని గమనిస్తున్న నా మత్రుడు శ్రమలలో సాజిద్ నన్ను అర్థం చేసుకున్నాడు. ఆలోచన చెప్పాడు.
""నిరంజన్ బభయయా, నీకు సలహా ఇచ్చేంత వాడిని కాదు గాని ్రశ�యోభిలాషిగా చెపుతన్నాను. మనం ఒకసారి డాకటర్ గారిని కలిసేత మంచిది.��
సుమత్రా మ్రశా అపాయింట్ వెంట్ తీసుకుని నేను, సాజిద్ వెళ్ళాము. మనససు బాగోలేకపోతే బాగుచేసే వారి అపాయింట్మైంట్ దొరకడం అంత సులభం కాదని, ఫీజు వేలలో ఉంటుందని నాకు అప్పటివరకు తెలియదు.
సుమత్రా మ్రశా గదిలోకి నేను వెళ్ళాను. సాజిద్ని బయట ఉండవున్నాను. మస్టర్ నిరంజన్ దాస్. మీ విషయం నాకు పూర్తిగా అర్థం అయితే మీకు సహాయపడగలను. మీ అంతరంగాన్ని పూర్తిగా ఏదీ దాచకుండా నాతో చెప్పండి.
ఇది నేనే కాదు, ఏ పసైకియాట్రిస్ అయినా ేపపషంటును పూర్తి అవగాహన కోసం చేసే మొదటి పని.�� 239
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
మీ బాల్యం ఎలా గడిచింది? మీకు మీ మీద నమ్మకం ఉందా? మీ జీవిత లక్ష్యం ఏమటి?��
60 ప్రశ్నలు ఆమె నాకిచ్చిన ఫావ్ లో ఉన్నాయి. సమాధానాలు చెప్పడానికి ఆమె తన �పాడ్ నా ముందు పెట్టింది. జవాబులు రికార్డు చేయసాగింది.
బాల్యం నుండి ఇపపటిదాకా ఏదీ దాచకుండా నా అంతరంగాన్ని ఆమెకు పూర్తిగా చెప్పాను. తల్లి మరణం, ప్రియురాలి వీడోకలు, డబ్బు సంపాదన, త్రాగుడు, మనశ్శాంతి లేకపోవడం, వైరాగ్య భావన - ఇలాంటి ఎన్నో విషయాలను వివరించాను. ఏదీ దాచలేదు. నాకు పరిషాకరం కావాలి. ""ఓకే విస్ట్ నిరంజన్. మీ రికారిడ్ంగ� ను రపు విని ఎల్లుండి మీ సమస్యకు పరిషాకరం చెపపగలను�� సర అన్నాను. సాజిద్ కు జరిగింది చెప్పాను. ఇంటికి బయల్దేరాము.
""... మహానీయుడా, మహానుభావుడా, చచ్చేవరకు మాకు ఈ లోకంలో ్రశమలుంటాయని, ఆ శ్రమల్లో పసైతం మాతో కలిసి నడుస్తావని బైబిల్ లో వాగ్దానం చేసిన క్రీస్తూ నీకు వందనాలు. శ్రమలలో అతనికి తోడైయండెదను. అతని విడిపించి గొప్పచేపసదను అంటా దావీదు చేత బైబిల్ లో వ్రాయించిన తండ్రి నీకు సోత్రతములు.
ప్రభువా, నువువా సృష్టికరతవు. నువువా తలచుకుంటే ఒక్కరోజులో లక్షలమంది ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి కనానకు తీసుకువచ్చేవాడివే. కాకితో ఆహారాన్ని అనుదినం పంినవాడా, గాడిదచేత మనిషిని గద్దించిన దేవుడా నీకు ఏదీ అసాధ్యం కానేకాదు తండ్రీ. కాని మా పితరులకు విధేయత నేరపడం కోసం నీ శక్తిని వారు గుర్తించేలా 40 సం��ల పాటు వారిని అరణ్యాలగుండా నడిపించావు. ఆ సమయంలో వారు వేసుకొన్న చెప్పులు అరిగిపోలేదు. వారి దసతులు మాసిపోనా లేదు.
ఈ లోకంలో మాకు శ్రమ రావచ్చు గాని నవ్ముకున్న మా 240
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు ప్రాణనాధుడా నువువా మా ప్రక్కన ఉండేవాడవు కాబట్టి ఏ ్రశమా మమ్మ*్న కృంగదీయలేదు నాయనా.
"వ్యాధితో బాధపడుతున్న నా భర్తను నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఘనత నీకే కలికగలా ఆ అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చు ప్రభువా, మృతయంజయుైన క్రీస్తు నామంలో అడుగుతున్నాను ప్రభువా, ఆమేన్��.
నేను, సాజిద్ ఇంటికి వచ్చే సమయానికి మా పనిమనిషి శారా మాటలు వారి ఇంటి నుండి నన్ను ఆకర్షించాయి.
""అవును బాబుగారు, ఆయనకు జాండిస్. మకరం పఘర్వాలేదయయా. నా యేసు ఆయనను తప్పకుండా బాగుచేస్తాడు.��
భోజనం చేయాలనిపించలేదు. శారమ్మ మాటలను తలుచుకుంటా అలాకగ నిద్దపోయాను.
రెండు రోజులు గడిచాయి. డాకటరుగారి దగ్గరకు వెళ్ళాను. ""రండి నిరంజన్ గారు. మీ గురించి పూర్తిగా స్టడీ చేశాను. చిన్ననాటి చేదు జ్ఞాపకాలు మీ మదిలో లోతగా నాటుకుపోయాయి. సమాజం మమ్మ*్న మోసం చేసిందన్న భావన మీలో బలంగా నాటుకుపోయింది. ఆ గతాన్ని మరచిపోవడానికి త్రాగుడు అలవాటు చేసుకున్నారు. ఇప్పుడది వ్యసనంగా మారి మమ్మ*్న ఆడించే స్థాయికి చేరుకుంది. నా తవ్ముడు కూడా ఇదే విధంగా చాలా సంవత్సరాలు బాధపడ్డాడు. మీ ఈ రుగ్మతకు రెండు చికిత్సలను నేను చూపించగలను. అందులో రెండవది ఒక డాకటరుగా కాక నేను నా తవ్ముడు సీవాయానుభవంతో సిఫార్సు చేయగలను. ఇక మొదటి చికిత్సా విధానంలో 16 కౌన్సిలింగ్ పసషన్లు ఉంటాయి. నిద్దమాత్రలు అదనం. ఖరచు 40 వేలు. ఈ రెంటిలో ఏది కోరుకుంటారో మీర నిరణయించుకోండి.��
నాకు డాకటరుగారి మాటలు నచ్చాయి. రెండవ చికిత్సయె�న బైబిల్ ఉంచింది. నాకు అర్థం కాలేదు. వివరించింది. ""యాక్సిడెంట్లో భర్తని, క్యాన్సర్తో తల్లిని పోగొట్టుకున్నాను. విధి నిర్వహణలో కొడుకును 241
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు పోగొట్టుకున్న దినాలలో నా అనుకున్నవారిని కోలోపయిన దురదృష్ట వంతురాలను ఆ కృంగిపోయిన నాలుకగళ్ళ వ్యవధిలో ఈ మానసిక కషోబభతో ఉండగా నన్ను క్రీస్తు తన అకుకన చేరచుకున్నాడు. ఆదరించాడు... అందలం ఎకికంచాడు. నన్ను బలపరిచాడు. ప్రఖ్యాత ఆలిండియా ఇన్ స్టిటయాట్ లో వీ.ణ, ణ.వీ. డి^్రలలో యానివర్సిటీ టాపర్గా నన్ను నిలిపాడు. ప్రభువును నమ్మండి. పూరణశాంతిని పొందండి. మీరు అడిగారు కాబట్టి ఉచితమైన అత్యన్నతమైన సలహా. ఈ క్రొత్త నిబంధనను మీకు కాంప్లివెంటుగా ఇస్తున్నాను, కౌన్సిలింగ్ పసషన్ల మారాగన్నే కావాలంటారా, రపటి నుంచి పసషన్లు మొదలు పెడదాం. ఏ విషయం రపు నాతో చెప్పండి..
నాకేమీ అర్థం కాలేదు. సరనంటా డాకటరుగారి వద్ద పసలవు తీసుకున్నాను
లో గోల్డ్ మెడల్ పొందిన చేసిన డాక్టు దేవుడి
��వీళవీ.ణ, ణ.వీ. గురించి మాట్లాడడం నన్ను అబ్బురపరచింది. కొద్దిరోజులు అలాకగ ఆలోచిస్తూ గడిపాను.
�ట్ హా�స్లో ఉండే వంటమనిషి శారమ్మ అక్షరం ముక్క రాని అనామకురాలు. డాకటరుగారు వైద్యవిద్యలో ఉన్నత శిఖరాన్ని అదిరోహించిన ప్రముఖులు ఈ ఇద్దరు క్రీస్తు గురించి ఒక్కటే సాక్ష్యం చెప్పారు. నాలో ఆసక్తి అధికమయింది, క్రీస్తు గురించి మరింతగా తెలసుకోవాలను కున్నాను.
""మంచిది బాబుగారు ప్రభువు గురించి, ప్రార్థన గురించి మీరు నన్ను అడగడం నాకు చాలా సంతోషాన్నిస్తుంది. నా భర్తకు జాండిస్ తగిగన సందర్బ�ంగా రపు పాస్టరుగారు స్తుతి ప్రార్థనకు ఇకకడకు వస్తారు. ప్రభువు గురించి నాకంటే ఆయనే బాగా వివరిస్తారు. రపు సాయంత్రం ప్రార్థనలో మీరా ఏకీబభవించండి.��
శారమ్మ నన్ను వాళ్ళ ఇంట్లో జరికగ ప్రార్థనకు ఆహ్వానించింది. ఎన్నో సంవత్సరాల తర్వాత ఈరోజు ఉదయం నుంచి చక్క మద్యం కూడా 242
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు ముటటకుండా ప్రార్థనలో పాలుగన్నాను. పాస్టరుగారు ప్రభువు గురించి నాతో చాలా సేపు మాట్లాడారు.
""షద్రకు, మేషాకు, అబైద్నెగో అనే ముగ్గురు యువకులు మంటల్లోకి విసిరివేయబడ్డారు. వారు భయంతో కేకలు వేయలేదు సరికదా, ఆ మంటల్లోనే దేవుణిణ స్తుతించసాగారు. ఈ మంటలను అర్పి మమ్ములను రక్షించగల సమర్థుడు మా దేవుడు. అయినా ఓ రాజా, ఒకవేళ్ దేవుడు మమ్ములను రక్షించినా, రక్షించకపోయినా నీకు వ్రెుకేక ప్రసక్తి లేదు అని పలికిన వారి విశ్వాసాన్ని వచ్చిన మా దేవుడు ఆ మంటలను ఆరపలేదు. దానికి బదులుగా ఆ మంటల్లోకి తనే సహాయకుడిగా ప్రవేశించాడు. కాబట్టే చుటాట కా*్చి వుసిచేసే మంటలు వారికి ఏ హానిని కలిగించ లేకపోయాయి. తన కృపాహాస్తాన్ని చాపాడు.బాడిద కావలసినవారు మృతయంజయులుగా నిలిచారు. చరిత్రలో మరపురాని చరిత్రను వారు సృష్టించిన ఆ గొప్ప దేవుడు మనతో ఉంటే ఎదురుగా గొల్యాతు ఉన్నా గోలికాయంత చిన్న రాయితో బోర్లాపడాల్సిందే... సింహం ముందు ఉన్నా స్లాం చేయాల్సిందే. తిమంగలం మంగినా బయట కకాక*్సందే. అనుకోని ఏ విపత్తు అయినా సర, వింతగా వైదొలగాల్సిందే.
ఇది మా దేవుడికి మాత్రమే సొంతం సార్. ఏ కష్టం కూడా రక్రైస్తవుణిణ కృంగదీయలేదు. కష్టాలలో క్రీస్తుతో కలిసి ముందుకు నడచిన రక్రైస్తవుడు నష్టపోయిన సందర్భాలు చరిత్రలో ఎక్కడా మీకు కనిపించవు. ప్రపంచ వ్యాపతంగా కోట్ల మంది జీవితాలను కదిలిస్తున్న మా క్రీస్తులోకి మీకిదే నా ఆహ్వానం సార్.��
పాస్టరుగారి ఈ మాటలు నన్ను సాటిగా తాకాయి. మారాను. జీవిత పంథాను పూర్తిగా మార్చుకున్నాను. నాతోపాటు సాజిద్ కూడా ప్రభువులోకి చేరాడు. ఇద్దరం అందేరీలోని పసయింట్ పీటర్స చర్చిలో బాప్తిస్మం తీసుకున్నాము. అద్భ�తమంటారో, ఆశ్చర్యమంటారో అది మీ ఇష్టం. ఇక ఆనాటి నుండి నాకు మద్యం ్రతాగాలనిపించ లేదు. డబ్బు సంపాదన మీద యావ పూర్తిగా చచ్చిపోయింది. 243
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
""పాస్టరుగారు నేను ప్రభువు కోసం ఏదైనా చేయలనుకుంటున్నాను. ఏం చేయమంటారు?��
ఈ నేపథద్యంలో ""నిరంజన్ దాసుగారు బైబిలులో ఒక మాట మీకు చెప్తాను. ఇక ఈ వచనాన్ని మీరు సన్నిధిలో కనిపెట్టి మీకు ఏమ చేయాలని పరిశుద్ధాతయ్మడు మీకు ప్రేణ ఇస్తాడో దానిని చేయండి.��
కాగా విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఈ మాడును నిలుచను. వీటిలో శ్రేష్ఠమైనది ప్రేమయే� (1కొరిందీ� 13:13).
ఇది జరిగిన నెల రోజులకు నేనేం చేయాలో నాకు పరిశుద్ధాతయ్మడు చూపించాడు. పనిమీద నేను, సాజిద్ ట్రైయిన్లో అహ్మాదాబాద్ బయలు దేరాము. సబర్మతీ ఎక�్సపప్రస్ రైలు మరి కొద్ది గంటల్లో అహ్మాదాబాద్ చేరుతుంది. నేను చదువుతున్న బైబిలును బీప్ఫ్ కేస్లో పెట్టి వెయిటరుకు రెండు కాపఫీలు ఆరడ్రిచ్చాను.
భారతదేశ చరిత్రను మలుపు తిప్పిన ప్రమాద సంఘటన: ముగ్గురు దంపతులు మా కంపార్టవెంట్లోకి వచ్చారు. వారితో ఆరుగురు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. అప్పుడు, గ్రోదా రైలు తగలబడి పోతందని మా కంపారెట్మంటులోకి పరురగతతుకుంటా వచ్చారు. వారి తల్లిదండ్రులకు తీవ్రమైన కత్తిపోట్ల వలన అయయా, నా పేరు రాఘవశర్మ, వాడు ప్రమోద్, మంటల వలన గాయాలయయాయి. మేము కరసేవకులం మేవెుకుకవేసపు బ్రతకము. మా పిల్లల బాధ్యతను తీసుకొని దయచేసి వారిని బ్రతికించండి సార్...��
మమ్మ*్న చంపాలని శ్రతువులు తరుముతున్నారు. మా ఆరుగురు పిల్లలను దయచేసి మీరు తీసుకోండి. కంపార్ట వెంటులోకి వెళ్ళసాగారు నిపపంటించారు. కషణాల వ్యవధిలో జరిగిపోయి బదులు చెేపపలోపు పిల్లలను మా వద్ద ఉంచి ఆ ముగ్గురు దంపతులు ప్రక్క సీటులోకి వెళ్ళసాగారు. వారికి ఎదురుగా వచ్చిన ఇద్దరు దండగులు పెట్రోలు పోసి అంటించారు. అందరి కళ్ళ ముందు వారు క్షణాల్లో కాలిపోసాగారు. ఇదంతా నిమషాలలో జరిగిపోయింది. ఆరుగురు చిన్నపిల్లలు నన్ను, సాజిద్ను పట్టుకొని భగ్గరగా 244
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు ఏడ్చినారు. వారిని నేను దగ్గరకు తీసుకున్నాను. నాకు విషయం అర్థమయియంది.
పూర్వాం ఇక్కడ మా గుడి ఉండేదంటా లక్షలాది మతోన్మాదులు అయోధ్యలోని బాబ్రీ మసీదును ధ్వంసం చేశారు. ఈ హార�ాత్ పరిణామానికి భార్తావని ఉలికికపడింది. వెంటనే స్పందించిన వాజ్ ్రేయి ప్రభుత్వం ఉత్తర భారతదేశంలో కరూప�్య విదించింది. అల్లర్లు అదుపు చేయడానికి పోలీసు దళాలతోపాటు పసైన్యాన్ని హ�టాహ�టిని రంగంలో దింపింది. ఈ నేపథద్యంలో ముస్లింలు పగతో రగిలిపోయారు.
అయోధ్య నుండి కరసేవకులతో వస్తున్న సబర్మతీ ఎక�్స ప్రెస్ రైలను గ్రోధా సేటషన్ వద్ద గొలసు లాగి ఆపారు. ఇక అంతే, రెండు వేలమంది మతోన్మాదులు కంపార్టవెంటుల మీద విరుచుకుపడ్డారు. పెట్రోలు బాంబులతో ఎందరినో చంపారు. ఈ సంఘటనలో 60 మంది సజీవ సమాధి కాగా మరెందరో తీవ్రంగా గాయపడ్డారు. దీనిని గ్రోదా రైలు ప్రమాదంగా ప్రతికలు వరిణంచాయి. చుటాట పొగ, అరుపులు, ఏడుపలు, పోలీసు, మరియు ఆంబులైనసు పసైరన్లు. మాతో ఉన్న ఆరుగురు పిల్లలు వారి తల్లిదండ్రులు కంటిముందు చనిపోవడం చాసి భగ్గరగా గుకకపట్టి ఏడసతున్నారు. నేను, సాజిదుకు పసైగచేశాను. అతడు వెంటనే అప్రమతత మయయాడు.
్రిల్లల్ని బభుజన వేసుకుని నిదానంగా వారిని క్రిందికి దింపాడు. ఇక అప్పటి నుండి ఈ ఆరుగురు పిల్లలకు నేనే పెద్దదికుకగా మారాను.
కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మాడును నిలుచను. వీటిలో శ్రేష్ఠమైనది ప్రేమయే�� (1కొరిందీ� 13:13).
ఈ వచనం యెక్క భావం ఇప్పుడు నాకు బోధపడింది. పిల్లల్ని కారోపరట్ సాకల్లో చేర్పించాను. దేవుడు నాకు వీరి బాధ్యతను అపపగించినట్లు భావించాను. వీరి బాగోగులు చూసుకోడానికి సాజిద్ను గారిడ్యన్గా నియమంచాను. సాజిద్ అందుకు సంతోషంగా అంగీకరించాడు. 245
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
""మీకు, మాకు మధ్య ఏ బంధుతవాం లేకపోయినా మమ్మ*్న మీ సొంత బిడ్డలుగా చాసుకుంటున్నారు. చాలా థ్యాంక�్స అంకుల్�� అని వచ్చీిరాని మాటలతో ముదు�ముదు�గా మాట్లాడతాడు ప్రమోద్.
""ట్రైయిన్ లో నుండి అందరూ దారంగా పోతంటే మమ్మ*్న చాసకోవాలని ఎందుకనిపించింది అంకుల్?�� అంటా వేదాంత్ ప్శ్నస్తాడు.
""�� ఇది అన్నదవ్ములు రాజ్, సురా� అనుదిన
�వ శ్రీశీ�వ వశీబ బఅషశ్రీవ }తపదం. ""దీనినే క్రీస్తు ప్రేమ అంటారా అంకుల్!�� అంటా అమాయకంగా ప్రశ్నిస్తారు దీష్ అనుదీప్ అన్నదవ్ములు.
ఆ రోజు నుండి నా దినచర్య మారింది. కాదు, దేవుడే మాకరలా చేశాడు. ఉదయం 7 గంటలకు అందరం కలిసి ప్రార్థన. ఉదయం 9 గంటలకు పిల్లలు సాకల్కు, మేము కోరుటకు. సాయంత్రం 4 గంటలకు ్రిల్లలతో కలసి నేను సాజిద్ ఇంటికి. సాయంత్రం 6 గంటలకు పిల్లలకు టయాషన్లు, నా కోరుటపని ్రపిపరషన్లు. రాత్రి 8 గంటలకు భోజనం, మరియు కుటుంబ ప్రార్థన.
క్రీస్తులో ఇంతటి ఆనందం ఉంటుందని }హించలేదు.
ు��అస వశీబ
సుమత్రా మ్రశా.. పిల్లలు, మేము, శారమ్మ దంపతులు అందరం ణతీ
. కలిసి ఆనందంగా ప్రార్ధనలో పాడుకుంటాము. పిల్లల పనులు శారమ్మ దంపతులు చూసుకొనేవారు. సాజిద్ చాసుకొనేవాడు. తప్పుడు కేసులు వాదించడం పూర్తిగా మానేశాను.
ప్రతిరాత్రి పిల్లలు, మేము, శారమ్మ చేసే ప్రార్థనలో పాలుగంటాము. పాటలు పాడుకుంటాము.
పిల్లల పనులు, కోరుట పనులు, పై పనులు సాజిద్ చాసుకొనేవాడు అడిగిన వారికి కాదనడంకంటే ఇవవాడంలో ఇంత తృప్తి ఉంటుందని ప్రతి ఆదివారం ఆరాధనలో, వివిధ చర్చిలలో కాదనకుండా దానధర్మాలు చేయసాగాను. క్రమం తప్పకుండా వివిధ చర్చి కార్య్రకమాల్లో పాలుగనే వాళ్ళము. బైబిలు కొద్ది కొద్దిగా అర్థం చేసుకోసాగాను. 246
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
ఎక్కడి వారమో, పిల్లలు, మేము ఇలా ఉన్నత విద్య చెప్పించాలని తీర్మానం చేసుకుని 10 లక్షల చొప్పున 60 లక్షలు పఫిక�్సడ్ డిపాజిట్గా నియమంచాను. దేవుడి కోసం ఇంకా ఇలా అనుకోని పరిస్థితుల్లో దగ్గరయయాము. వారిలో ఒక్కొక్కరి పేరు మీద డిపాజిట్గా బ్యాంకులో వేసి ఆ సొవ్ముకు సాజిదను గారిడ్యన్గా నియమంచాను. ప్రభువు కొరకు ఇంకా ఏదైనా చేయాలనిపించింది.
ప్రభుపాద సన్నిధిలో కనిపెటాటను. శ్రమ దినాల తర్వాత ఈస్టర్ రోజున దేవుడు నాకు ఒక చక్కటి ఆలోచన ఇచ్చాడు. సాజిద్కు చెప్పాను. శభాష్ అంటా ప్రోత్సహించాడు. అగలేదు. వెంటనే నిరంజన్ � కో ఉచిత న్యాయసేవల సంస్థను ప్రారంభించాను.
భారతదేశంలో బడుగువరాగలకు ప్రముఖ లాయర్ల సేవలు అందుబాటులో అసాధ్యం. దానిని నేను సాధ్యపరిచాను. నేను సంపాదించిన కోట్ల రూపాయలతో సేవలందించిన లాయర్లకు మారెకట్ రటుకు తగగకుండా జీతబభత్యాలు ఇచ్చాను.
ఇండియా టుడే, �ట్ లక�, వీక�, ్రపఫంట్ లైన్ వంటి ప్రతికలు నన్ను పొగుడుతా ప్రచురించాయి. ఒకప్రకక దైవసేవ, మరో ప్రక్క సంఘసేవతో రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచాయి.
శ్రమ వచ్చింది ... నన్ను క్రీస్తు చెంతకు చేర్చింది..... కష్టమా నీకు నా కృతజ్ఞతలు!! 247
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు