
సాక్ష్యం 7. సజీవ సాక్ష్యం
కొల్లి ప్రసాద్ రెడిడ్ గారు. ""దేవుడెవరిని ముందు ఎరిరగనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారముటకు వారిని ముందుగా నిరణయించెను.�� రోమీయులకు 8:29
ప్రభువు నందు అత్యంత ప్రిూతిప్రియవైన రక్రైస్తవ సహె�దర సహె�దరీలకు క్రీస్తు నామమున హృదయ పూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. మా తండ్రి గారి రక్షణ సాక్ష్యం
ఆంద్ధ రాష్రటంలోని కృషాణ జిల్లా పామర్రు మండలం పామర్రు గ్రామంలో నడిచెరువు }రి చివర మా కుటుంబము నివాసం ఉండేది. నాన్న గారి పేరు కొల్లి కృషాణరెడిడ్. నాన్నగారికి ఇద్దరు తవ్ముళ్లు ఇద్దరు చెల్లెళ్లు ఈయనే ఇంటికి పెద్ద కుమారుడు. వాళ్ళ నాన్న గారు చనిపోవటం కారణంగా కుటుంబ భారము భాధ్యత ఈయన పైనే మోపబడినది కావున ఆ గ్రామమునకు 3 కిలో.మీ దారంగా ఉన్న బల్లిపర్రు అనే గ్రామములో కిరాణా షాపు పెట్టి నడిపించుచున్నారు.
ఈయన చిన్ననాటి నుండి దైవభక్తి కారణంగా వారి ఇషటదైవవైన శివ పారవాతులను నిష్టగా ప్రతి నిత్యము పూజించేవారు.
1957 వ సంవత్సరంలో ఒక దినమున ఆ గ్రామమునకు కేరళ్ నుండి కొంతమంది దేవుని సేవకులు వచ్చి సువార్త బోధించారు ఆ సమయములో మా తండ్రి గారు వారి మాటలు దారము నుండి విన్నారు. అప్పుడు యేసు క్రీస్తు పాపుల రక్షకుడని నిజమైన దేవుడని మనుషులతో మాట్లాడతాడని వినినప్పుడు ఈయన మనససులో నీవే గనుక నిజమైన దేవుడవైతే మనుషులతో మాట్లాడేవాడివైతే పాపులను రక్షించేవాడివైతే నాతో మాట్లాడవుని తనలో తాను అనుకొనెను. అలాగున 3 దినములు ధ్యానంలో ఉండిపోయెను. 3 వ దినమున ఆయనకు తెలియని గొప్ప శక్తితో నింపబడి అన్య భాషలతో మాట్లాడసారగను. అది చాసిన ఆ గ్రామసు�లు కొందరు 77
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు వారి కుటుంబ సరభయల దగ్గరకి వెళ్ళి మీ అబ్బాయికి పిచ్చి పట్టింది అని వాళ్లు తెలియజేసినారు. ఈ విషయమై వాళ్ళ తల్లి గారు ఇతర కుటుంబ సరభయలు ఈయనను దాషించి మందలించారు.
ఈయన యేసు క్రీస్తుని లోతగా తెలసుకోవాలని తలంచి పరిశు ద్ధాత్మ ప్రేరణతో ఎవరైతే సువార్తను బోదించారో ఆయన దగ్గరకు వెళ్ళి వారిని కలసుకొనగ వారు ఎంతో సంతోషించి క్రీస్తులోనికి నడిపించి బాప్తిస్మము ఇచ్చి ఆ విధముగా మా గ్రామములో అన్య కుటుంబములో మొట్ట మొదటి రక్రైస్తవుడు అయినాడు. ఈ విషయము తెలసుకున్న వారి తల్లిగారు నీవు కుల భ్ర�షుటడవు అని ఇంటికి రానివవాకుండా అన్నం పెట్టకుండా దారంగా ఉంచారు. కొంత కాలం తరువాత వాళ్ల అమ్మ గారు భయంకరమైన వ్యాధితో బాధపడుతుండగా వైద్యం నిమిత్తం రాయవెల్లారు తీసుకువెళ్లారు, తిరిగి అక్కడ నుండి చావు బ్రతకుల్లో ఇంటికి తీసుకువచ్చినారు. ఆమె ఆ పరిస్థితిలో ఉన్నపుడు ఈ విషయము కుమారుడికి తెలియజేయగా ఈయన ఇంటికి వెళ్ళి ఆమె మంచం దగ్గర మోకరించి కన్నీటితో ప్రార్ధన చేయగా వెంటనే స్ప ృహా కలిగ మాట్లాడసారగను. ఆమె కూడా దేవుని యందు విశావాసం ఉంచి బాప్తిస్మము పొందెను. వారు ఇద్దరు ""చర్చి అపఫ్ గాడ్"" సంఘానికి సరభయలైరి. ఆ తరువాత కొంత కాలానికి మోజైస్ చౌదరి తల్లిగారు రూతమ్మ గారు ప్రభువును రక్షకుడిగా అంగీకరించారు. ఆ తరువాత కొంత కాలమునకు వెాజైస్గారు మలటరీ నంచి వచ్చిన తరువాత ప్రభువు నందు విశ్వాసముంచియున్నారు. మా నాన్న గారు విశావాసంలో అనేక కష్టములు, శ్రమలు, శోధనలగుండా వెళు తా ప్రభువులో బలపడుతా మరొక వైపు వారి కుటుంబంలో వారి ఇద్దరి చెల్లెళ్ళ వివాహములు మరియు ఇద్దరి తవ్ముళ్ళ చదువుల భాద్యతలు నిర్వార్తించారు. ఆ దినములలో మా కులములో నుండి రక్షింపబడిన వారు లేనందన ఒక హిందువు అవ్మాయిని మార్చి నెల 16 వ తేదీన 1961 వ సంవత్సరం గురువారం రోజున వివాహం చేసుకున్నారు నీవు నాకు కుమారున్ని ఇచ్చినట్లయితే నేను వానిని నీ సేవకే ప్రసాదిస్తాను అని అనుకున్నారు. కావుననే నా పేరు ప్రసాద్ రెడిడ్ అని చర్చిలో నామకరణం చేసినారు. నా తరువాత నాకు ఇద్దరు తమ్ముళ్ళు రాజశేఖర్ రెడిడ్ ఇంకా రక్షణ పొందలేదు, కోటి రెడిడ్ చిన్న తవ్ముడు ప్రభు పరిచర్యలో ఉన్నాడు. 78
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు "" నా బాల్య జీవితము మరియు రక్షణ��
నేను 10వ తరగతి చదువుతున్నంత వరకు కూడా హిందువుడిగానే జీవించుచుండే వాడిని, చిన్నప్పటి నుండి మంచి సంగీతము పాటలు అంటే చాలా ఇష్టము. మా సాకల్ కు సమీపంలో బహిరంగ సువార్త కూటములు ఏరపరిచినారు. అక్కడకు ఒక మంచి దైవజనులు సాధు బైన్ని గారు మ్రదాసు పట్టణం నంచి వచ్చినారు వారు చక్కని సంగీతముతో కూడిన పాటలు పాడుతండగా ఆకరి�ంచబడిన వాడినై అక్కడకు వెళ్ళ్లతిని. ఆ విధంగా 3 దినములు ఆ కూటములో పాలుగని ఒక గొప్ప సంతోషము ఆనందము మనససుకు ప్రశాంతత క్రీస్తులోనే ఉన్నదని గ్రహించాను, అప్పటినుండి చర్చికి వెళ్ళటం ప్రారంభించాను. మార్చి నెల 23 వ తేదీన 1981 వ సంవత్సరమున నేను ప్రభువును నా రక్షకుడిగా అంగీకరించి బాపీతస్మము పొందినాను. మాది కడు పేద కుటుంబం అయినందన నా విద్యను కొనసాగించుటకు వీలు పడకపోయెను. కావున కొంత కాలము నవతా రోడడు ట్రాన్సపోర్టలో గా పని చేసినాను, ఆ తరువాత మరి కొంత
�.ణ.జ కాలం పాల కేంద్దములో పని చేసినాను, అప్పుడే తెలుగు ఇం^్లషు లోయర్ హైాయర్ టై�పు పాస్ అయినాను, ఆ క్రమంలో ఒంగోలు లోని జిల్లా కోరుటలో రికార్డు అసిపసటంట్ గా ఉద్యోగ ఇంటరావ్యాకి హాజరయ్యాను. కానీ సరిటపఫిరకట్లో ఒక సంవత్సరం తకుకవగా ఉన్నందన ఆ ఉద్యోగం నాకు రాలేదు, మరలా సికిందాబాదులోని ఆర్మీ రిక్రూటింగ� లో ఆరు మాసాలు ఉండి అనారోగ్యం కారణంగా ఇంటికి వచ్చేటపపుడు అందరు నన్ను చూసి అవమానకరంగా వీడు ఏ ఉద్యోగంలోను స్థిరంగా ఉండడు అని ఎంతో బాధాకరంగా మాట్లాడారు. ""దేవుని సేవ కొర్రై పిలుపు��
అ సమయములో నేను ఎంతో నిరాశకు గురి అయినప్పుడు దేవుడు హెా;్ర 11:24-26
"వోషే పెద్దవాడు అయినపుడు �గపఘుత ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్పభాగ్యము అని ఎంచుకొనెను అనే వాక్యము ద్వారా దేవుడు నాతో మాట్లాడెను, ""అలాగునే నా కుమారుడా ఈ లోక ఉద్యోగము 79
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు కంటే నా కొరకు సేవ చేయుట మేలు అని మాట్లాడెను, అయినను ఇది దేవుని పిలుపు అని గ్రహించక ్రతోసివేసితిని. అది 1984 సంవత్సరంలో తిరిగి మరల ఉద్యోగ ప్రయత్నాలు చేయుచుండగా మా అక్క గారి కుమారెత నిచ్చి వివాహం చేసి అలాగునే భీమవరంలో ఇంజనీరింగ్ కాలేజీలో టై�పిస్టుగా ఉద్యోగము ఇప్పిస్తాము అని వారు బలవంతపెట్టినారు, అయితే వారు నిష్ఠ గల విగ్రహారాధికులు ఒక్క పూట కూటి కోసము తన జేష�తవాపు హక్కు అవ్ముకున్న ఏశావు వంటి భ్ర�షుటడు మీలో కలరమో అని చూచుకొనుడి అని దేవుడు నాతో మాట్లాడెను హెబ్రీ 12:16,17.
కోళ్ల ఫారం పెట్టి ఒక సంవత్సరం తరువాత నష్టం వాటిల్లినందున తీసివేసి యున్నాము. తిరిగి ఒక ప్రైవేట్ ఇన్సారెన్స కంపెనీ ఏజైంటుగా ఒక సంవత్సరం పాటు పనిచేసిన, ఎన్ని చేసిన సంత ృప్తి లేదు. అన్ని ప్రతికూలవైన పరిస్థితులు ఎదురైనమ ఆ సమయంలో 1986వ సంవత్సరంలో వేసవి కాలము ఒంటరిగా ఇంటికి దారంగా చెట్ల మధ్యలో కూర్చొని నాలో నేనే ఎంతో కుమలిపోతా నా జీవితం ఎందుకు అస్థిరంగా ఉన్నది అని ప్రార్థన చేస్తుండగా ఒక చల్లని మెల్లని స్వరంతో యోనా గ్రంధంలో నుండి దేవుడు మాట్లాడెను అప్పుడు నా చుటుట ప్రక్కల ఎవరూ లేరు నా కుమారుడా నీవు యోనా వెళ్ళిన మార్గములో వెళుతున్నావు నశించుచున్న నీనెవె పట్టణమునకు వెళ్ళమని చెప్పినప్పుడు తనకు ఇష్టం వచ్చినట్లుగా తరీ�షువెళ�్ల ఓడ ఎకాకడు, అందును బట్టి ఓడలో ఉన్న వారందరా తుఫానుచే గలిభలి చేయబడినారు ఎపుపైతే యోనాను ఎత్తి సముద్రంలో పడవేసినారో తుఫాను నెమ్మదించి ఓడలోని వారు నెమ్మదిగా ఉన్నారు అలాగునే నీవు కూడా యోనా వెళ్ళిన మార్గములో వెళుతున్నావు, కనుకనే ఈ గలిభలి కావున నీవు నా సేవకు వెళ్ళినట్లయితే అన్ని పరిస్థితులు స్థిమతపడును అని దేవుడు నాతో మాట్లాడెను అలాగున దేవుడు 1984 1985 1986 వర్సగా 3 సంవత్సరాలు వాక్యము ద్వారా దర్శనం ద్వారా స్వరము ద్వారా మాట్లాడుతూ వచ్చెను నేనైతే కలలో నైనను ఇలలో నైనను దేవుని సేవ చేయాలని ఎపపుడా తలంచలేదు చివరకు ఎట్టకేలకు దేవుని సేవ చేయుటకు తీర్మానించుకొంటిని. 80
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు "వేదాంత విద్యను అబభ్యసించుట��
దేవుని సేవ చేయాలి అంటే నాకు ఎటువంటి బైబిల్ జ్ఞానం లేదు కావున సంఘం యొక్క పాస్టర్ గారిని సంప్రదించగా ఆయన నా యెడల అంతగా ఆసక్తి కనబరచకుండా తృణీకరించెను. మరొక పాస్టర్ గారి ద్వారా 1986 �న్ 15వ తారీకున హైాదరాబాదులోని రాక్ చర్చి లో ఉన్న బైబిల్ కాలేజీకి వెళ్లాను. నేను దేవుని సేవచేయు వెళ్ళుటకు నా తల్లిదండ్రులకు కుటుంబ సరభయలకు ఇష్టంలేదు కావున వారి ద్వారా ఎటువంటి సహాయ సహకారములు లేవు, ఒక సంవత్సర కాలం ఉన్న తరువాత 1987 �న్ మాసములో జ.�.ు.� ది�యోలాజికల్ కాలేజీ కి వెళ్లాను. ఒక సంవత్సరం అనంతరం ప్రతి నెల ఫీజు 100/- చెల్లించవలైను అని కాలేజీ వారు తెలియజేయగా నాకు సహాయం చేయువారు లేనందన మధ్యలోనే కోర్స్ ఆపివేసి మా స్థానిక సంఘ సంస్థ కాకినాడలో కొంత కాలము వారి ఆఫీసులో , చర్చి పాస్టర్ గా పనిచేస్తూ, దొరలకు తెలుగులో అనువాదం చేస్తూ ఉ ండగా ఒక దొరగారు భల్ సిలవాన్ నా యందు ఆసక్తి కనపరిచి అమెరికా దేశంలో బైబిల్ కళాశాలలో చదివిస్తానని వాగ్దానం చేశారు. వారు తిరిగి అమెరికా వెళ్ళిన కొంతకాలమునకు సంస్థ భషప్ గారికి ఫోన్ చేసి అడిగారు, నేను ఒక రోజు ఆఫీసులో పనిచేస్తుండగా నన్ను పిలిచి మందలించి మా అనుమతి లేకుండా నీవు అమెరికాకు ఒక ఉత్తరం కూడా రాయవద్దని బైదిరించినారు. అప్పుడు నేను ఓకే ఒక్క ఉత్తరం ఆ దొరగారికి వ్రాసినాను అదేమనగా ఏ మనుష్యుడు నమ్మదగిన వాడు కాడు నీకు పరిశుద్ధాత్మ సహాయం చేయమని బలంగా ్రేపర్రించినచో చేయండి లేకపోతే మౌనముగా ఉండండి అని.
కానీ నాలో నేను వుదిన పడుతా అటు ఇంటికి తిరిగి వెళ్లలేను అలా అని ఇటువంటి వారితో కలసి పనిచేయలేను, అలా అని బైబిలు కోర్సు పూర్తి చేయుటకు కావలసిన ఆర్థిక సోతమత లేదు. ఒక రాత్రంత గదిలో ఏడసతూ వెురపెటటగా దేవుడు నాతో ఎస్తేరు 4:12-17 వచనములతో మాట్లాడెను, ""వెురె�్రై ఎసేతరుతో రాజనగరులో ఉన్నంత మాత్రాన యాదులందరి కంటే నీవు తప్పించుకొందువని మనససులో అనుకోవదు� నీవు ఈ సమయంలో ఏమయు మాట్లాడక మౌనంగా ఉన్నను యాదులకు 81
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు సహాయమును విడుదల మరియెక దికుక నుండి వచ్చును.�� ఈ వాక్యము నన్ను ఎంతో ఆదరించి బలపరచెను. ఒక నెల దినముల తరువాత నేను చదివిన కాలేజీ రిజిష్రాటర్ కాకినాడ వచ్చినారు, నేను వారిని కలిసి తిరిగి నేను వేదాంత విద్యను కొనసాగించేందుకు వారిని అడిగినపుడు నేను ఆఫీస్ లో పనిచేస్తూ చదువుకునే ఆవకాశం కలిపంచియున్నారు ఆలాగున నా వేదాంత విద్యను 1991 ఫిబ్రవరి 9న పూర్తి చేశాను. ""వివాహము మరియు పరిచర్య ప్రారంబభము��
బైబిలు కోర్సు చదువుతున్న 3 సంవత్సరములలోనే అనగా ""30 ఏప్రిల్ 1990న వివాహము జరిగినది. ఎందుకనగా నా రెండవ తవ్ముడు 1989లో వివాహము చేసుకున్నాడు కావున నా వివాహము కూడా కోర్స్ పూర్తి కాకుండానే చేసుకొనవలసివచ్చింది. 1991 ఫిబ్రవరి 8వ తారి�న నాకు కుమారుడు జీవన్ తేజ పుటాటడు, ఆ విషయమై దేవుడు ముందుగానే చూపించినాడు ఇప్పుడు మేము ముగ్గురముగా ఉన్నాము.
అనేక సంస్థల వారు వారితో కూడా కలసి సేవ చేయమని ఆహ్వానించారు, కానీ నేను విశ్వాసముతో ప్రార్థించగా ఒక గ్రామాన్ని దర్శనము ద్వారా దేవుడు చూపించాడు. అంతకు ముందు ఎన్నడా ఆ ప్రాంతమునకు వెళ్ళి ఉండలేదు, అదేమనగా పెదపులివర్రు గ్రామము, బభట్టిప్రోలు మండలం, కరపల్లె తాలాకా గుంటూరు జిల్లా. కుటుంబంతో అక్కడికి వెళ్ళి మొదట టయాషన్ ప్రారంభించాను, అప్పుడు మా బాబు వయససు 4 మాసాలు ఒక నెల రోజుల తరువాత ఒక వ్యక్తి అనగా ఆనందరావు వాళ్ళ అబ్బాయిని టయాషన్ లో చేర్పించారు ఆయన చిన్న గంపు దగ్గర ప్రార్థన చేయుటకు నన్ను ఆహావానించినాడు, అనగా వారు ఎన్నో సంవత్సరాల నుండి కాపరి లేక పరిచర్య చేయువారు లేక 7 గురు ప్రార్థన చేస్తున్నారు, మేము వెళ్ళి పనిని ప్రారంభించినప్పుడు సంవత్సరంన్నర కాలంలో 300 మంది ప్రభువును అంగీకరించి విశ్వాసించి బాపీతస్మము పొంది సంఘముగా సమకూడినారు. దేవుడు లెక్కకు మంచిన ఆశ్చర్య అద్భుత కార్యములు చేసినాడు. అక్కడ నుండి తిరిగి గంటారు, నంబారు వెళ్ళమని దేవుడు నాతో మాట్లాడాడు సంఘం ఆయితే మీరు ఎట్టి పరిస్థితులలో ఇక్కడ నుండి వెళ్లవద్దని బ్రతిమాలుకొన్నారు, ఎందుకనగా 82
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు ఇంతా కష్టపడి సంఘము ఏరపడిన తరువాత పఘలసాయము పొందకుండా/ అనుబభవించకుండా ఎవరైనా వెళతారా అని అని నన్ను బలవంత పెట్టిరి, అయినను ""నాగటి మీద చేయి పెట్టి వెనకతట్టు చూచవాడు నా రాజ్యమునకు పాత్రుడు కాడు�� లాకా 9:62. నేను దేవుని చిత్తము చేయుట్రై వచ్చి ఉన్నాను కనుక నేను వెళ్ళవలసినదే అని చివరకు దేవుని చిత్తమును చేయుటకు విధేయుడనైతిని. తరువాత ఆ గ్రామములో మరియెక సేవకుడిని నియమంచితిమ. ""గుంటూరులో పరిచర్య ప్రారంబభము��
1993 లో భారత్ పేట 2లైన్ �న్ మాసంలో అద్దెకు ఒక ఇంటిలో చేరినాము ఆ ఇంటికి ఎదురుగా ఒక కుటుంబం నివసించుచుండెను వారు వీ.హ. సావామగారు ఆయన భార్య ఉషాదేవి గారు టీచర్ పరిచయం అయినారు మేము అక్కడకు అద్దెకు దిగక మునుపే ఒక దైవ సేవకురాలు ద్వారా వారికి మీ ఇంటికి ఒక దైవజనుని నేను పంిస్తున్నాను కావున మీరు వారిని చేరచుకొనుడని ప్రవచనము చెప్పినట్లు ఆ విధముగా గుంటూరులో పరిచర్య ప్రారంభించబడెను. దేవుడు అనేక అద్భుత కార్యములు సాచక క్రియలు చేయుచు ఆయన పనిని పఘలబభరితముగా జరిగించుచు వచ్చెను. ""నంబారులో పరిచర్య ప్రారంబభము��
పూర్తిగా ప్రభువుని ఎరుగని అన్యజనుల మధ్య పరిచర్య ప్రారంభించి యున్నాము. అది 1993 వ సంవత్సరము అప్పటికే ఒక ఐదుగురు రక్రైస్తవ సహె�దరిలు విశ్వాసముతో ప్రారంభించగా నన్ను వారి దగ్గరికి దేవుడు నడిపించెను. ఈ 5 గురితో ప్రారంభించినప్పుడు ఒక అనయడు అతని పేరు వై.శ్రీనివాసరావు చీకటి శకుతలతో దురాత్మలతో ఎంతోకాలంగా బాధ అనుబభవించుచుండెను, అదే సమయంలో ఆయనకు రెండవ కుమారుడు ఏడవ మాసంలో ఆయన భార్య ప్రసవించెను, వెంటనే గంటారు హాస్పిటల్లో మాడు దినములు ఉంచగా డాకటర్లు ఈ భడడ్ బ్రతకడు చనిపోయాడు తీసుకు వెళ్ళ్లపోండని చెప్పగా ఆ రాత్రి 10:30 నిమషాలకు వాళ్ల సహోదరి బుజి� మాకు ఫోన్ ద్వారా తెలియజేపసను, అప్పుడు మేము గుంటూరులో నివాసము 83
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు ఉన్నాము. ఉదయాన్నే వస్తాము ప్రార్థన చేస్తానని చెప్పాను ఉదయాన్నే మేము నంబారులో వారి ఇంటికి వచ్చేసరికి వారి బంధువులు అందరూ ఎందుకు చనిపోయిన పిల్లవాడిని ఇంటిలో ఉంచారు. సమాధి చేయమని వాళ్లందరూ అంటుండగా అప్పుడు నేను చెప్పినట్లు చేస్తారా అని బదులిచ్చాను. అయితే మొదట మీరు ఈ విగ్రహములు పటాలను అన్ని తీసివేయుడి అని చెప్పగా వెంటనే వారు అలాకగ చేసిరి. నేను మోకరించి ఒక పాట పాడుతండగ ఆ బాబు ఏడవటం ప్రారంభించాడు ఇప్పుడు ఆ అబ్బాయి ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని ఉద్యోగం చేస్తూ ఉన్నాడు అప్పుడు ఆ పిల్లవాని తండ్రి అయిన శ్రీను అయయా మాకు 5 పసంట్ల స్థలం ఉన్నది దేవుడు నా కుమారుని బ్రతికించినాడు. అందుకుగాను ఒక పసంటు స్థలం మందిరమునకు ఇచ్చేస్తానని వాగ్దానం చేపసను. ఆ విధముగా ఆ పసంటులో చిన్న తాటాకులతో మందిరము వేశాము ఇప్పుడు అది దాన్ని ఆనుకొని ఉన్న 4 పసంట్లు అనగా మొత్తం �దుపసంట్ల స్థలంలో మందిరము ని]్మంచినాము. ఇలా దేవుడు చేసిన కార్యములు అద్భుతములను చెప్పాలంటే ఎన్నో ఉన్నవి అయినను మరియెక అద్భుతం గార్చి తెలియజేయుచున్నాను.
అదేమనగా ఒకరోజున యాదవపాలైంలో ఒక గ ృహా కూడిక జరిగిన తరువాత రాత్రి పది గంటల ఒక తల్లి గారు వాళ్ల మనవడి కొరకు ప్రార్థన చేయడానికి తీసుకు వెళ్ళినది. అక్కడ ఉన్న పరిస్థితి ఏమటి అనగా అబ్బాయి తొమ్మది సంవత్సరముల వయససులో రెండు కాళ్ళు పట్టుకు పోయినమ అలాకగ రెండు సంవత్సరాల నుండి మంచంలోనే పడి ఉన్నాడు. అయితే చాలామంది డాక్ట్లకు చూపించగా ఏమీ ప్రయోజనం లేదు అబ్బాయి వాళ్ళ నాన్నగారు శ్రీనివాస్ రావు నన్ను చూసి నీకు లాంటి వాళ్లను నేను చాలా మందిని చూశాను మంత్రాలకు చింతకాయలు రాలతాయా నీవు బ్రతక లేక బైబిల్ పట్టుకొని వచ్చావు అని ఎంతో ఆమేశంతో మాట్లాడాడు. అప్పుడు నేను ఈరోజు తెల్లవారుజామున మాడు గంటలకు మీ అబ్బాయి లేచి నడవకపోతే నేను ఈ బైబిల్ ని పట్టుకోనా నీకు కనబడను అని చెప్పి వచ్చి ఉన్నాను. ఆ రోజు తెల్లవారుజామున 3 గంటలకు ఆ అబ్బాయి లేచి నడిచెను అలాగున వారి కుటుంబం అంతా విశ్వాసించి బాప్తిస్మము పొందియున్నారు. ఇప్పుడు 20 సంవత్సరములు అయినది ఆ అబ్బాయి 84
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు అనగా సంసోనుకు వివాహం అయియ ఇద్దరు కుమారులు సంఘంలో ఎంతో తోడుగా ఉంటా నేను లేని సమయంలో సంఘాన్ని నడుపుతున్నాడు. ""నా కుటుంబంలో జరిగిన అద్భ�తము��
�న్ 22 -1994 న మాకు రెండవ సంతానముగా కుమార్తె పషైనీ ని దేవుడు అనుగ్రహించెను మా పాప ఏడవ మాసం లో ఉండగా వాంతులు విరోచనాలతో చాలా కీషణించి పోయెను, మేము వెంటనే పిల్లల డాకటర్ గారి యొద్దకు గంటారు తీసుకు వెళ్ళాము ఆ ఉదయం నుండి సాయంత్రం 4 గంటల వరకు పాపకు ట్రీట్మైంట్ ఇచ్చారు అయితే మా బాబు అప్పుడు �.ఖ.� లో ఉన్నాడు సాకల్ నండి 5 గంటలకు ఇంటికి వస్తాడు. అయితే ఇంటి దగ్గర ఎవరూ లేరు అయితే నేను నా భార్య పాపతో ఆసుప్రతిలో ఉ న్నాము అది సేవ ప్రారంబభ కాలం కనుక మాకు అంతగా పరిచయస్తులు గాని సహాయకులు ఎవరూ లేరు కావున మేము డాకటర్ గారి దగ్గర వెళ్ళి విషయాన్ని వివరించగా మా మీద చాలా కోపగించుకొని మీ పాపకు ఏమైనా జరిగితే నా బాధ్యత కాదు మీరు తీసుకుపొండి అని చెప్పెను. మేము వెంటనే ఇంటికి తీసుకుని వచ్చాము నేను ఆ డాకటర్ ను చూసినప్పుడు అప్పుడే తిరప్తి వెళ్ళి తల వెంట్రుకలు ఇచ్చినవాడు. నా మనసులో ఎంత గొప్ప దేవుడవు నీవు నాకు ఉండగా ఒక జీవం లేని దాని ఆరాధించిన డాక్టు దగ్గర నేను తలవంచుకోనా ఏమ జరిగినా సర అని తీరా�నంతో పాపను తీసుకుని ఇంటికి వచ్చాము. మధ్యరాత్రి నా భార్యకు మెలకువ వచ్చి పాపను పట్టుకుని చూడగా కాళ్లు చేతులు ఒళ్లంతా చల్లగా అయిపోయింది ఎంతో దు'ఖముతో నన్ను లేపగా నేను లేచి మోకరించి కొబ్బరినానెతో ఒళ్లంతా రుద్ది ప్రార్థించగా మరలా ఒంటిలో వేడి పుట్టి ఆడుకొనెను.
మా బాబు దీ.్వష� �వతీశీఅ�బ్�ష�శ్రీ పూర్తి అయిన తరువాత ��ుజు
కూడా కావాలిపెఫై అయిన తరువాత బైంగుళూరు కాలేజీలో సీటు కోసం ఇంటరావ్యాకు వెళుతుండగా రైలులో అతని సాటేకసు సర్టిఫికెట్లు మొత్తం 10 మరియు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు
్� దీ.్వష���ుజు తీ�అస ష�తీస దొంగలు దొంగిలించారు. పోలీసులకు పఫిర్యాదు చేసిన వారు పట్టించుకోలేదు కాలేజీ వారు ఒరిజినల్ సర్టిఫికెట్లు లేకుండా సీట్ ఇవ్వమని చెప్పారు. హృదయమంతా ఎంతో నిరాశతో తిరిగి ఇంటికి వచ్చెను. ఆ సమయంలో 85
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు నేను కూడా ఆలోచిస్తూ ప్రభువుకి ప్రార్థించాను నా జీవితంలో జరిగిన ఇటువంటి సంఘటనను గురతు చేసుకుంటా దేవునిని అడిగాను అదేమనగా నేను ఒకసారి బాంబే రైలు ప్రయాణం చేయుచుండగా బాత్రాంలో నాకు ఒక పర్స దొరికినది. అందులో కొంత డబ్బులు అలాగుననే అతని జీవితానికి సంబంధించిన అన్ని కార్డులు అలాగుననే అతని రిజర్వేషన్ టిరకట్ కూడా అందులోనే ఉంది దాన్ని తీసుకొని అతని యెక్క రిజర్వేషన్ స్థానానికి వెళ్ళాను. అతని భార్య పిల్లలు అక్కడ ఉన్నారు అతను మాత్రం వెతకుతా ఉన్నాడు అప్పుడు నేను వెంటనే ఆ పర్సు ఉన్నది ఉన్నట్లుగా వాళ్లకు అందజేశాను ఆమె భర్తకు ఫోన్ చేసాను ఆయన అక్కడకు వచ్చాడు. వాళ్లు ఎంతో సంతోషించి నాకు కానుక ఇవవాబోయారు కానీ నేను దానిని అంగీకరించలేదు, ఆ విధంగా నేను వారికి దేవుని గురించి చెప్పడం జరిగింది. ఇదే పరిస్థితి నా కుమారునికి గా ఎదురైంది. ఇప్పుడు నేను నా దేవుణిణ
ూతీ�ష్�ష�శ్రీ అడగడానికి హక్కు దొరికింది. అలాగుననే ఒక వ్యక్తి మా బాబు సర్టిఫికెట్లు అన్ని రిజిస్టర్ పోస్టులో పంపించాడు. కావున ""మనుష్యుడు ఏమవితతునో అదే పంట కోయను�� గలతీయులకు 6:7. అలాగుననే ""సమసతమును మన మేలు కొరకే చేయుచున్నాడు�� రోమీయులకు 8:28. కనకనే నేడు మా అబ్బాయి ఖ.ళ.� లో ఉన్నాడు కనుక దేవుని ఉదే�శ్యాలు నర్ మాత్రులకు అర్థం కావు. మన భారతదేశ సంఘ చరిత్ర చూచినట్లు అయినచో క్రీస్తు శకం 52 లో తోమా ద్వారా సువార్త వచ్చినది. మొదట బ్రాహ్మాణులకు సువార్త ప్రకటించబడినది, కావున 16,17 శతాబ్దాల వరకు సువార్త వ్యాప్తి చెందలేదు. పోరచుగీసులు పప్రఫంచి వారు డచ్చి వారు భ్రటీష్ వారు భారతదేశంలో స్థావరాలు ఏరాపటు చేసుకున్నారు. ఆంకగ్లయుల పరిపాలనా కాలంలో మషనరీలు భారతదేశం వచ్చి చూడగా కుల వ్యవస్థ చాలా బలముగా ఉండగా వారు పాఠశాలలు,కాలేజీలు, హాస్టల్స,హాస్పిటల్స వెుదలగనవి స్థాపించి సువార్త కూడా బలహీన వరాగల మధ్య బోదించినారు. ఆ క్రమంలో సువార్త వారి మధ్యనే ఉండిపోయినది.
అపోసతులుల కార్యములు 10:34-36 ""యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అయి ఉండగా భారతదేశంలో ఎందుకు రక్రైస్తవ్యము కొన్ని 86
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు వరాగలమధ్యనే ఉండిపోయినది అని బలమైన ప్రశ్న నాలో వేదన కలిగించినది. 2 కారణాలు
1.ఇది విదేశీ మతము
2.తకుకవ వరాగలకు చెందినది అనే భావన ఇతర వరాగలలో ఉండిపోయినది. దీనిని మారుప చేయటానికి నేను కొన్ని సంవత్సరాలు అధ్యయనము చేసి పరిశుద్ధాత్మ సహాయంతో అన్యజనులలో సువార్త ప్రకటించుట ఎట్లు అని ఒక చక్కటి సువార్త విధానము తయారు చేసినాను. అవి ఏమనగా 4 ప్రధాన అంశములు
1.దేవుడు ఎవరు? ఉన్నాడా! లేడా! ఉంటే ఎలా ఉన్నాడు! ఏవైయున్నాడు?
2.మానవుడు ఎందుకు పుట్టుచున్నాడు? ఎందుకు చనిపోతున్నాడు?
3.వేదములు మానవుని గార్చి , దేవుని గార్చి ఏమ చెప్పుచున్నవి?
4.వీరభోగ వసంతరాయుడు ఎవరు?
దేవుని మహా క ృపను బట్టి ఇప్పటికీ 60 గ్రామాలలో ఇంతవరకు ప్రకటించని స్థలములలో ఈ అంశములు ప్రకటించియున్నాను. విన్నవారిలో కొందరు ఆలోచించుకొనుచున్నారు మరికొందరు ప్రభువునందు విశ్వాసము ఉంచుచున్నారు.
ఇలాగు దేవుడు తన కృపలో అనేక వరములు ఇచ్చి తన మహిమ కొరకు తన రాజ్యవ్యాప్తి కొరకు వాడుకుంటున్నాడు. ఒక 150 మందికి బైబిల్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది వారు ప్రభువు పరిచర్యలో వేరు వేరు ప్రాంతాలలో ఉన్నారు ఇంకా మా పరిచర్య కొరకు, ఆరోగ్యం కొరకు,కుటుంబం కొరకు మీ అనుదిన ప్రార్థనలో ఈ దీన సేవకుడిని జ్ఞాపకం చేసుకోవలసినదిగా కోరుచున్నాను. 87
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

సాక్ష్యం 8. నా జీవితంలో ఆచారాన్ని పాటించినా
క్రీస్తుతో సన్నిహితంగా జీవించుటకు
సాక్షిగా నిలిపారు.
గీతా ప్రసాద్, అమెరికా ""మీరు దేవుని సంపూరణతయందు పూరుణలగునట్లుగా, ప్రేమయందు వేరు పారి స్థిరపడి, సమసత పరిశుదు�లతో కూడ దాని వెడలుప పొడుగు లోతు
ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మంచిన క్రీస్తు
ప్రేమను తెలిసికొనుటకును తగిన శక్తిగలవారు కావలైననియు
ప్రార్థించుచున్నాను.�� - యోహాను 14:6
పరిచయం: పరభువు నామమునకే మహిమ కలుగును గాక, నా జీవిత సాక్ష్యము పెనుయేలు ప్రార్థనా సహవాసంలో పంచుకొనుటకు అనుకూల పరచిన ప్రభువుకు వందనాలు చెల్లిస్తున్నాను. పెనుయేలు సహవాసంలో విశ్వాసులకు చదువరులకు నా శుభకాంక్షలు.
నా బాల్యం విలువైన ఆదర్శాలు గల తల్లిదండ్రుల పెంపకంలో ఆహ్లాదంగా గడిచింది. హైదరాబాద్లో రక.జి. నుండి పి.జి. వరకు డాకటరటు రీపసర్చి చదువు వరకు దివ్యంగా ఆనందంగా గడిచింది.
తల్లిదండ్రుల అతి శ్రద్ధ వల్ల సరైన నడిపింపుతో నేను డాక్టు కావాలని ఆశించిన తల్లిదండ్రులకు మెడికల్ డాకటర్ కాలేకపోయినా డాకటరరట్ పొందిన ధన్యతనిచ్చి దీవించారు.
బాధ దు:ఖము లేమ శ్రమ లేకుండా ప్రాంతంగా నా విద్యాభ్యాసం ముగించాను. ఆధ్యాత్మికంగా నా తల్లిదండ్రులు క్రమమైన కుటుంబ ప్రార్థనానుభవాలు మంచి అలవాట్లు, సండేసాకలు క్రమంలో బైబిలు పఠనం, ప్రార్థనలో పెంచారు. మంచి స్నేహితులుండేవారు. నేను యం.యస్సి చదువురకై 88
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు తిరప్తి వెళ్ళాను. అది హిందువులు ఆరాధించే ప్రముఖ పుణ్య కేషత్రం భక్తులు వసతువులు, ఆహారము వారి దేవునికి భక్తితో అర్పిస్తారు కద! రక్రైస్తవులవైతే ప్రార్థనలు చేస్తాము అని తలంచేదానను. కరాణటకలో లైక్చిరరుగా ఉద్యోగము చేయు కృపనిచ్చారు. వివాహం, క్రీస్తుతో సన్నిహిత సంబంధం:


నా తల్లిదండ్రులు నా వివాహము మంచి రక్రైస్తవ కుటుంబంలో మంచి
వ్యక్తితో చేయాలని తలంచి కోటా ప్రసాద్ గారితో
వివాహం జరిపించారు. ఆయన బాల్యంలో వారి
తండ్రి మరణించగా వారి బాబాయి అహరోను గారు
అన్న కుటుంబ భారాన్ని భరించి వివాహాలు ఆస్తి
వ్యవహారాలు చూచేవారు నా భర్తకు ఇద్దరు అన్నలు
ఒక అక్క ఉన్నారు. నా భర్త పఫిషరిస్లో ఉద్యోగం
చేసేవారు. వారంతా ఆదర్శవంతమైన జీవితం గడిపినవారు.
నా జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి వివాహ జీవితంలో ఉత్తమ హెచ్చరికలు చేసినవారు నా ఆడపడుచు హెాలైన్గారు. ఆమె నాతో వ్యక్తి గతంగా మాట్లాడిన తీరు అభినందనీయం. ఆమె చెప్పిన హెచ్చరికలు ఉపదేశాలు క్లుప్తంగా వివరిస్తున్నాను. అవ్మా గీత దేవుడు స్రీతకి ఒక గొప్ప ఔన్నత్యము విలువైన బాధ్యతలు, మంచి స్థానముచ్చారు. గృహ నిర్వహణలో భర్త బాధ్యతలన్ని సాటియైన సహకారిగా పంచుకొనుట పిల్లలను పెంచు బాధ్యతనిచ్చాడు. పుట్టింటికి వెుట్టింటికి గౌరవాన్ని మంచి పేరు తెచ్చే రీతిగా జీవించాలి. వినయంతో తగిగంపుతో అణకువతో ఉండాలి అని చెప్పిన తీరు నా ఆత్మీయ నేత్రాలను తెరిచే ధన్యతనిచ్చింది.
ఆమె చాలా ప్రార్థనాపరురాలు. డాక్టు భార్య అయినా గర్వం లేకుండా నా భర్తను పసిపాపవలై శ్రద్ధగా కనిపెట్టి బాధ్యత వహించిన గొప్ప స్రీత. ఇంటి ఆడది దికుక గనుక ఆమె పుట్టింటి వారిని ప్రేమతో కనిపెట్టి చూచిన అనుభవం గలది. భర్త భడడ్లను శ్రద్ధగా చూచింది. 89
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు విద్యావంతు*్న చేసింది. అనారోగ్యం వల్ల అకాల మరణం వల్ల అందరము ఆమె ప్రేమకు దారమయయాము. ఆమె జ్ఞాపకాలు మగిలాయి. హెలైన్ గారు చెప్పిన అమాల్య హెచ్చరిక మోకరించి ప్రార్థన చేయాలని చెప్పేవారు నాలో ఆలోచన కలిగించింది. దేవునితో అతి సన్నిహిత వ్యక్తిగత సంబంధం చాలా ్రశ�షటవైన అనుభవం అని తెలిపింది. వాస్తవంగా క్రీస్తుతో ప్రపమానుబంధం లేదు. ద్రాక్షవల్లి తీగవలై అంటు కట్టబడిన అనుబంధము లేదని నేను ఒప్పుకున్నాను. వివాహం తరువాత జీవితంలో బాధ్యతలు, త్యాగాలు, పరసపర ఒడంబడికలు ఒకరినొకరు సహాకరించుట, క్షమించుట, చివరకు లోబడి జీవించుట నేరచుకోగలిగాను. ప్రభువుతో సన్నిహిత సంబంధం అలవరచుకొనగా నా కుటుంబం జీవితంలో జ్ఞానం కలిగి ఇద్దరు భడడ్లకు తల్లి దండ్రులవై బాధ్యతలు పంచుకొని ఉత్తమ విద్యనందించి ఒకరు ఇంజనీరుగా మరొకరు సి.యం.సి డాకటరుగా చదివించాము. వారికి తగిన భార్యలను మంచి కుటుంబం నుండి ఎన్నుకొని ఘనమైన వివాహాలు చేయగలాగము. నేడు కుటుంబాలతో అమెరికాలో స్థిరపడ్డాము. దేవుని దీవెన మాకుంది. నా ఉద్యోగము ప్రగతి సాధించిన మెట్లు :
నేను ఈనాడు అమెరికాలో మంచి రక్రైస్తవ సంస్థలో పని చేస్తూ పేరున్న సాకలులో బైస్ట టీచరు అవార్డు ప్రభువు నాకిప్పించి గురితంపునిచ్చారు. నావల్ల ఇండియన్ టీచర్లు అమెరికా వచ్చువారు డానియల్ ప్రభాకర్ గారి వంటి టీచర్లు సాపర్తిని పొందునట్లు సాకష్యమచ్చిన రీతిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. నాకీ ఘనత ఆధిక్యత ఒక్కసారిగా రాలేదు. అపజయాల మెట్లు తాకాను కాని ప్రభువు నా కొరకు గొప్ప సాక్ష్యము దాచి ఉన్నత స్థితినిచ్చిన రీతి ఆశ్చర్యకరము.
ఎక్కడ నన్ను పెళ్ళగించి విరుగగొట్టి నాటగలడో ఆయన చేతికి నా సంపూరణ జీవితాన్ని సమర్పించాను. మొదటగా జూనియర్ కాలేజిలో పని చేశాను. ఆ తరువాత సాటన్లీ జూనియర్ కాలేజిలో ఇంటరావా కొరకు వెళ్ళాను. బోటని లైక్చిరరుగా మంచి కాలేజిలో పని చేయుటకు ఆశించాను. ఆ కాలేజిలో ఇంటరయా బాగా చేసాను గాని వారు ముందుగా నిరణయించుకున్న వ్యక్తికి ఆ ఉద్యోగం నిర్ధారణ చేసారని విని చాలా బాధపడాను. 1981లో 90
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు వెంగళ్రావు కాలేజిలో డెవెాన్రేసటషన్ చేయమని ఒక లైస్సన్ ఇచ్చారు. బాగా చేసాను కాలేజిలో 14 సం��లు ఉద్యోగం చేసాను. మంచి పేరు సుగంధ తైలము కంటై విలువైనది. దేవుడు నాకు ఆ ప్రాంతంలో అనుగ్రహించగా డాక్టు గీతా మేడం ఎతైతన నిచ్చెన ఎకాకరని అభినందించేవారు. సమర్థవంతంగా క్రమశిక్షణ పాటిస్తూ విద్యార్థులకు జీవితం గురించి, సబ్జెక్టు గురించి బోధిస్తూ నా శైలిలో ప్రతిభావంతంగా స్తప�లితాలను చూపిస్తూ టీచరుగా రాణించే ధన్యత ప్రభువిచ్చారు. పసైకాలజి, బయాలజి సరై�కుటలను బోదించేదానిని. వందల కొద్ది టీచర్లకు తరీప�దునిచ్చు అవకాశం కలిగంది. నేడు 25 మందికి పైగా అమెరికాలో ఉద్యోగం చేస్తూ నన్ను గురతుంచుకొని నా పాఠాలు మరపురానివని ప్రశంసించు భాగ్యం ప్రభువు నాకందించారు.
నా భర్త ప్రసాద్ గారికి దేవుడిచ్చిన ప్రత్యేక తలాంతులు చర్చి నిరా�ణాలు: నా భర్తగారైన ప్రసాద్ గారు బాల్యంలో తండ్రిని కొలోపయి చిన్నవాడిగా ఉన్నపుడు అక్క హెలైన్ అమ్మ ప్రేమతో చూస్తూ భక్తితో భక్తి భావాలు నింపుకున్నపుడు ఆ కుటుంబం }రు గానుగపాడు వుదిరకు సమీపంగా ఉంది ఆ ప్రాంతాలకు మషనరీలు వచ్చేవారంటా వారి నిసావార్థ సేవ భక్తితో పల్లెటారి ప్రజలను ప్రేమించి సువార్త ప్రకటించే రీతి ప్రసాద్ గారి హృదయంలో చెరగని ముద్గా నిలిచిపోయింది.
ఆ ప్రాంతాలలో పకాక బిల్డింగు ఉన్న చర్చి కనబడేది కాదు. పూరి గుడిపసలలో ఆరాధన జరుపుకొనుట చాలా బాధించగా తిరువూరు నాజివీడు మధ్య ప్రాంతంలో గల గ్రామాలకు స్థానికంగా నిలిచి ప్రసంగించే పాస్టర్లు లేరు. నా భర్త మనసులో కొంత కాలము గడచిన తరువాత మా వివాహమయిన తరువాత పాస్ట్లకు ఇల్లు కట్టి నివాసయోగ్యవైన వస్తులనందించినచో ఆ గ్రామ ప్రజలు ఆత్మీయంగా స్థిరపడి సువార్త విని రక్షణ పొంది పరలోక వార్సులకాగలరు. ఇంటింటికి పాస్టర్లు వెళ్ళి వారి యోగ కేషమాలు విచారించి ఆత్మీయంగా బలపర్చివచ్చు. ప్రత్యేక భారం కలిగిన నా భర్త ధైర్యం చేసి తన ఆశయాన్ని ఆచరణలోనికి త్వరలోనే తేగలిగాను. నాకే చాలా ఆశ్చర్యంగా ఉండేది. ఇది సాధ్యమా?
మా ఇద్దరి సంపాదనతో ప్రభువు సేవ్రై ముందడుగు వేసాము. నా తల్లిదండ్రుల పెంపకము భర్తను గౌరవించాలి. విధేయత చూపాలి అతని 91
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు ఆశయాలకు చేయుతనియయాలనే ప్రభోధము నాలో స్థిరంగా నిలిచినందున నా భర్త ఆలోచనలకు సమ్మతించి చేయాతనిచ్చాను. నా భర్త నాకున్న నగలు అమ్మ చర్చి నిర్మాణం చేయించాలని చెప్పగా నేను కాదనలేకపోయాను. ఆయన పనులకు ఏకీభవించాను. వెుట్టినింటిని గౌరవించాలన్న హెలైన్ గారి మాటలు మాతల్లిదండ్రుల మాటలు హెచ్చరికలు నన్ను ఆదర్శాలను అవలంభంచనట్లు చేశాయి. దేవునిని ఎరుగువారు బలము కలిగ గొప్పకార్యాలు చేయగలరన్న వాగ్దానము నా భర్తపట్ల నా పట్ల నెరవేరుటకు కొంత శ్రమ వెల చెల్లించాము. దేవుడే సంతోషంతో ఇచ్చువారిని దీవిస్తాడు కద. బైబిలులో నోవహు ద్వారా మరలా సృష్టి ఆరంభవుయింది. ఆ కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించాడు దేవుని కృప మాపై ఉంది గనుక విశ్వాసముతో సాగిపోతున్నాము. అమెరికాలో నేడు నేనొక పెద్ద సాకలు 102 ఎకరాల స్థలంలో గల రక్రైస్తవ సంస్థలో ఉద్యోగినిగా ఉన్నాను. నాకు బయాలజీతో పాటు బైబిలు పాఠాలు నేరుప బాధ్యతనిచ్చారు. ప్రభువు చిత్తంలో ఎంతో కాలంగా సుపరిచితమైన డాక్టు పెర్సిస్ గారు నిర్వాహించే పెనుయేలు ప్రార్థనా పసల్లో చేరాలని ఆశించేదాన్ని. ప్రతి పనికి సమయం కలదు అన్నట్లు పెనుయేలు 3వ వారి�కోత్సవ సరభలు మాడు రోజులు ఘనంగా నిర్వాహించబడ్డాయి. నేను నా భర్త కలిసి ఆ సదససులో పాలుగన్నాము. ఉజ్జీవంతో కూడిన గొప్ప సాక్ష్యాలు, సందేశాల వల్ల ఆత్మీయంగా మేలు పొందాము. సహా విశ్వాసుల సహాచర్యలతో పరమానందబభరితుల మయయాము. నాటి రోజు ఉదయం 5:30 నుండి 8 వరకు 365 రోజులు వాక్య బోధ ఆరాధన విజ్ఞాపన, ప్రార్థనలలో నేను పాలుగని గొప్ప ఆధ్యాత్మిక మేలు పొందుకున్నాను. అదే సందేశాన్ని నా విద్యార్థులకు బోధించే ధన్యత ఎంత గొప్పదో అర్థమయింది. ""మనిషికి మరణం ఉంది కాని సాక్ష్యానికి మరణం లేదు��. ఎన్నో తరాలకు విశావాస్ వీర వనితలుగా నిలుస్తాము. మెట్టు మెట్టు ఆధ్యాత్మికంగా ఎకుకచూ వెలుగు పంచాలి. అందరం వాక్యం ద్వారా దేవుని మాట వినడం, ప్రార్థన ద్వారా మనం మాట్లాడుతా ఎల్లపుడు ఆనందిస్తూ విశావాస యాత కొనసాగిద్దాము. పలు భయాలను సాతాను క్రియలను ప్రార్థన ద్వారా అణగ్రదొకుకదాం. ప్రభువు దీవెన అందరికి కలుగును గాక. ఆమెన్. 92
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు