సాక్ష్యం 45. రకత స్రావ రోగిని స్వస్థపరచి క్రీస్తు
నా విశావాసం పెంచారు.
శాంతి, }టీ
""మీ దేవుడైన యెహోవా వాకుకను శ్రద్ధగా విని ఆయన ద ృష్టికి న్యాయవైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కటటడలన్నిటిని
అనసరించి నడచిన యెడల, నేను �గపీతయులకు కలుగజేసిన
రోగములలో ఏదియు మీకు రానీయను నిన్ను స్వస్థపరచు
యెహోవాను నేనే అనెను�� - నిర్గమ 15:26
పరిచయం: యేసు క్రీస్తు రక్తమునకు జయం కలుగును గాక. ఆయన గాయములు స్వస్థపరచును గనుక స్తుతిస్తున్నాను. మా సవాస�లము }టీ. నా పేరు శాంతి నా భర్త పేరు రాజు. నా వివాహ జీవితంలో అస్వస్థత కలిగింది రకత స్రావ రోగం పీడించి చాలా బలహీనురా*్న చేసింది. చాలా వేదన పడాను. జీవితం విసుగాగ వేదనగా ఉండేది. అధిక మందుల వల్ల కాసత నెమ్మది కలిగి ననా త్వరగా అలిసిపోయేదాన్ని. పనులు చేయలేకపోయేదాన్ని. ఆ తరువాత కోయంబతతూరులో స్థిరపడాను. తల తిరుగుట ఆకలి లేకపోవుట వంటి పసైడ్ ఎపెఫక�ట ఉండేది. 2014 నవంబర్లో కోవెల బ్రాంచిలో మోహన్ దాస్ లాజరస్ గారనే దైవజనుని వద్ద నేను వ్రాసిన ప్రార్థనకు జవాబు పొందాను. శరీరంలో రక్తం లేదని గర్భ సంచి తీయుటకు నిరాకరించారు. ఈ వ్యాధి నయం చేయుట కష్టం, వెల్లూరు వెళ్ళండని చెప్పారు. అక్కడికి వెళ్ళగా 2 యానిట్లు రక్తం ఎకికంచారు. �.సి.యు లో చేర్చారు మౌనంగా ప్రార్థించి చికిత్సకు అప్పగించుకున్నాను. నా పట్ల అద్భుతము చేసి బ్రతికించమని ప్రార్థించగా మరుస్టి రోజు 10 గ్రాములు రకతం ఉండుట చూచి ఆశ్చర్యపడ్డారు. నేను నమ్మిన క్రీస్తు ఆయన రక్తం నాకిచ్చారని తెలిపాను. ఎన్నో కేసులు చూచాము నీలాంటి కేసులు చూడలేదు అన్నారు. నీవు సేవించిన దేవుడు గొప్పవాడన్నారు గతంలో నా వ్యాధిని పరీక్షించిన నలుగురు డాకటర్లు నేను మరణించగలనన్నారు
గొప్ప అద్భుతం చేసి నన్ను బ్రతికించిన క్రీస్తుకు కోట్లాది కోట్ల వందనాలు. ప్రేమ గల దేవుడు నన్ను స్వస్థపరచి గొప్ప సాక్షిగా నిలిపారు. మనం ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా జీవించాలని కోరుకునే దేవుడు. ఆయననే స్తుతించి కృతజ్ఞతలు తెలుపుట అవసరం. సమస్యలు తీరచు దేవుడికి వందనాలు. చదివినవారిని దేవుడు దీవించను గాక.ఆమెన్.
248�
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

సాక్ష్యం 46. క్రీస్తు తెలియని జనాంగంలో క్రీస్తు నన్ను
వెదకి రక్షించాడు. ప్రేమామయుడు, సజీవుడని
సాక్ష్యమిస్తున్నాను.
మాధవ రావు గారు, నర్సరావుేపట
బూదిగంత నివాసులందరు రక్షణ చూచెదరు. యెషయా 52:10
పరిచయం: ప్రభువుకు స్తుతి మహిమ కలుగును గాక. ఆచార్యలు అనగా హిందా మతంలో పబాహ్మాణ వంశంలో జన్మించాను. నా స్వకీయులంతా విగ్రహ రాదికులే. గుంటూరు జిల్లాలో నర్సరావు పేట అనే }రిలో జన్మించాను. మా తల్లిదండ్రులకు 8 సంవత్సరాల వరకు బిడ్డలు లేరు. అనేక విగ్రహాలను పూజించారు. మా నాన్నగారు వారి తల్లిదండ్రులకు ప్రథమ సంతానవైనందన నేను పుట్టినపుడు అందరు దేవుళ్ళను వెుకికనందన నా పేరు వెంకట సుబ్రమణ్య వేణు మాధవ్ అని నామకరణం చేసారు. శ్రూదులు వైషణవులు ఆరాధించే పేరుగా ఎన్నుకున్నారు. మేము పెరిగిన ప్రాంతం బ్రాహ్మాణ అగ్ర హారంలో వేర కులస్తులు జీవించేవారు కాదు. వేర మతసతులతో కలిసేవారము కాదు. ప్రముఖ శ్లోకము అసత్యం నుండి సత్యంలోనికి, చీకటిలో నుండి వెలుగులోకి, మరణం నుండి జీవంలోకి దాటించు అనే శ్లోకం నాకు ఇష్టంగా ఉండేది. నేను పుట్టిన 4 సం��లకు చెల్లి పుట్టింది. నేను సిజేరియన్ ఆపరషన్ వల్ల జన్మించినందన ఒక నెల ముందు పుటాటనని నన్ను నెల తకుకవ వెధవా అని తిట్టేవారు. నేను పుట్టిన తరువాత అమ్మకు హెారి�యా ఆపరషన్ చేశారు. అందువల్ల మార్చ�లు వచ్చాయి. ఎక్కడ పడితే అక్కడ పడిపోయి బాధపేది. నేను చాలా భయపడేవాడిని. నా తల్లి గొప్ప వంశంలో పుట్టింది. నా 14వ సం��లో బంధువుల వివాహానికి వెళ్ళాను. కా�సికల్ సింగర్ బాల ముర[ కృష్ణ గారు బంధువైనందన ఆయన వచ్చారు. అమ్మ నాన్న పలుకుబడి ఉన్న జడి�గా పని చేశారు. వారందరి ముందు మా అమ్మ కింద 249
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు పడిపోయింది. డాక్టు గారి దగ్గరకు తీసుకొని వెళ్ళి వైద్యం చేయించారు. ఆ మందులకు రియాక్షన్ వచ్చి మా తల్లి కోమాకు చేరింది. మా తల్లికి మంచి స్నేహితురాలు ఉండేది ఆమె రక్రైస్తవురాలు ఆమె తన స్నేహితురాలి ద్వారా క్రీస్తును నమ్మింది. మా తల్లి కోలుకున్న తరువాత క్రీస్తు గురించి సువార్త చెప్పింది. రోగులను సవాస�పరచగలడని చెప్పింది. అనేక దేవతలను పూజించావు కదా ఏ మారుప లేదు గనుక నీవు నేను నమ్మిన క్రీస్తును నమ్మితే బాగవుతావని తెలిపింది. ఆమె నమ్మకంతో దేవునికి ప్రార్థన చేసింది. ప్రభువుకు మా అమ్మ సమర్పించుకున్నది. దగ్గు వచ్చి స్పృహ లేకుండా పడిపోయిన స్థితిని చూచి తాత, నాన్న బాధ పడ్డారు. చనిపోయిందనుకున్న తరుణంలో మా తల్లి లేచి కూరచున్నది అందరం ఆశ్చర్యపడ్డాము. ప్రార్థన ద్వారా స్వస్థత పొందినదని నమ్మింది. ఆ తరువాత ఏ రోగము ఆమె దరికి రాలేదు. క్రీస్తును నమ్మి వెంబడిస్తానని తీర్మానం చేసుకున్నది. మా తల్లి వినయంగా మోకరించి ప్రార్థించేది. అమ్మను నాన్న ఎన్నడు ఆటంక పరచలేదు. అమ్మ ఇల్లు విడిచి ఏ చర్చికి వెళ్ళలేదు. విశ్వావాణి కరడియో ప్రసంగాలను వింటూ బైబిలు వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుంటా ఆధ్యాత్మికంగా చాలా బలపడింది.
నేను 10వ తరగతి చదివే రోజుల్లో
2. నాకు వ్యాధి సంభవించుట : నా వీపు మీద పెద్ద గడడ్ వచ్చింది. ఆ గడడ్ చాలా నొప్పిగా ఉండేది. దానికి ఆపరషన్ చేయాలన్నారు. మా తల్లికి క్రీస్తు పట్ల విశావాసం ఉండుటను బట్టి మా నాన్నను క్రీస్తును నమ్మవుని అడిగింది. నా కొరకు ప్రార్థన చేయగా స్వస్థత లభించింది. నా స్వస్థత ద్వారా మా నాన్న క్రీస్తును రక్షకునిగా అంగీకరించారు. నేను నమ్మలేదు. హిందా మత గ్రంథాలను చదివేవాడిని. శబరిమలై చిన్నప్పుడే దర్శించాను. వార మంచి దేవుళ్ళని నమ్మాను. వారందరిని ఎలా కాదనగలను? గుంటూరులో నా విధ్యాబ్యాస్ సమయంలో నా ప్రవర్తన ద్వారా తల్లిదండ్రులను విసిగించాను. నేను వింతగా ప్రవర్తించి తల్లిదండ్రులను దు:ఖ పరిచాను.
1998 నాటికి ఇంటరు 5 సార్లు తప్పాను. లెక్కలు సరిగా రానందున 250
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు అపజయాన్ని పొందాను. మా లైక్చిరర్లు పరీక్ష సమయంలో హేళనగా మాట్లాడేవారు. పేపరు ఖరచు పెడుతున్నావు గాని పాస్ కావడం లేదు అనేవారు, చాలా బాధ పడాను. ఇంట్లో ఉన్నపుడు ఏమ చేస్తున్నావు అని అడిగితే తప్పించుకొని పారిపోయేవాడిని నాన్న ఆటో తోలుకో అని ఆటో కొనిచ్చాడు. నాకు జీవితంపై అసహ్యాం కలిగంది. ఆత్మ హత్య చేసుకోవాలనుకున్నాను. చెల్లెలు అన్ని రంగాలలో ప్రగతి సాదించేది. నేను స్థిరపడలేక అదే బలహీనతలో మగిలిపోయి దిగులుపడాను. దేవుడు నన్ను వదల లేదు.
నా స్థితి చూచి నా తల్లి క్రీస్తును నమ్మిన విశ్వాసిగా ప్రార్థిస్తూ ఏడసతూ బైబిలు ఇచ్చి ఈ బైబిలు శక్తి గలది నీ జీవితాన్ని మార్చగలదు శ్రద్ధతో చదువుకో అంది. మా తల్లి మాట విని బైబిలు చదువుటకారంభించాను. నా జీవితంలో కాంతి రఖ ఉదయించింది. 1989లో జీవితంలో ఆయన వెలురగైయున్నాడని తెలిపన శక్తి గల దేవుని ప్రభావం నన్ను తాకింది. వాక్యంపై ఆసక్తి పెరిగింది. బైబిలు జ్ఞానం పొందాలని వేదాంత కళాశాలలో చేరాను. ఇంటరు పాస్ కావాలన్నపుడు తిరిగి ఇంటికి వచ్చేశాను. దేవుడు సేవ చేయడానికి నన్ను కోరుకోవడం పట్ల సందేహం కలిగంది. ప్రార్థన చేసుకొని ధైర్యం తెచ్చుకొని పట్టుదలతో ఇంటరులో పెఫయిల్ అయిన సరై�కుటలు పాసయయాను యం.టిపహాచ్ పూర్తి చేశాను. నేను నమ్మిన క్రీస్తు జీవితాలను మార్చువాడు. నేను ఏమై యున్నానో తెలసుకోగలిగాను. నేను దేవుని దృష్టిలో ప్రత్యేకమైన వాడినని నమ్మాను. మంచి సందేశాలతో స్తుతి ఆరాధనలతో అపసం;్లస్ ఆఫ్ గాడ్ చర్చిలో నేను పాస్టుగా పని చేయుటకు నియమంచబడి సేవ కొనసాగించాను. ప్రభువు నాతో స్పష్టంగా మాట్లాడారు. బహిరంగ ప్రాంతాలలో మారెకట్ ప్రాంతాలలో సాక్ష్యం చెపూత సేవ చేయాలని తెలిపారు. దేవుని మాటకు విధేయత చూపుతా బహిరంగ స్థలాలలో సాక్ష్యం చెప్పుట కారంభించాను. ఉన్నత విద్య యం.భ.ఎ చదవాలని ఆశించాను. నేను మంచి కాలేజిలో చేరి క్రీస్తును ప్రకటించేవాడిగా పరిచయం చేసుకున్నాను. అనేక సాళ్లలో ఉత్తమ విధ్యార్థిగా నిలిచాను. యారప్ వెళ్ళు అవకాశం కలిగంది. అక్కడ విద్యాభ్యాసంలో ఉత్తమ స్థానం పొందాను. పేపరులో పేరు 251
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు ప్రకటించారు. నన్ను చూడాలని ప్రముఖులు ఆశించేవారు. అందరు ఇంటరావాలలో నీవు నమ్మిన దేవుడు ఏమ చేశాడు అని అడుగగా ఆయనతో ఉన్న అనుభవాలను అందరితో పంచుకున్నాను. దేవునిని గౌరవించడం ద్వారా ఈ ఘనతను పొందాను. 2005వ సం��లో మంచి జీతముతో పాస్టుగా నియమంచారు ఆయనే అన్ని సమకూర్చి ఆనందింపచేశారు. 2008 సం��లో అన్ని వదులుకొని సవాదేశం చేరాను. యు.్ర.లో శాశ్వతంగా ఉండు అవకాశం లభించినా వదులు కున్నాను. దేవునికే మహిమ ఇవ్వాలని ఆశించాను. గతంలో నేను నేరచుకొనిన వేదాల సారాంశం ద్వారా దేవుని గురించి స్మగ్ర అవగాహనతో జ్ఞానంతో దేవునిని తెలసుకునే ధన్యత లభించింది. క్రీస్తు నా సృష్టికర్తగా ఉండేవాడు. నా జీవితాన్ని నిర�శించాడు. నిరీక్షణ ఇచ్చి కాపాడిన గొప్ప దేవుడు నా రక్షకుడు అని తలంచి ఆయనలో ఆనందించేవాడిని. క్రీస్తుకు మహిమ కలగాలని సదా ఆశించేవాడిని. నా తల్లి మరణావసతలో ఉండగా జీవాన్నిచ్చిన గతం మరచిపోలేను. నన్ను అజా�ని నుండి జ్ఞానిగా మార్చాడు. నన్ను మా తల్లిని రక్షించిన క్రీస్తు యేసు మన పాపాల గురించి మరణించుట వలననే మనం జీవించగల్గుచున్నాము. మన శక్తితో ఎవరిని మార్చలేము. పరిశుద్ధాత్మ సహాయం ద్వారానే మారుమనససు అనుభవం లభిస్తుంది. మాధవ్ అనే పేరుతోనే కొన సాగుతున్నాను. మా వంశసు�రాలిని వివాహం చేసుకున్నాను. నేను నా భార్య హిందా మతం నుండి రక్రైస్తవులుగా మారాము. క్రీస్తును ఎరుగుట అంటే మతం పుచ్చుకొనుట కాదు. క్రీస్తును హృదయంలో చేరచుకొని ఆయన కొరకే జీవించాలని, ఆయననే ఎల్లపుడు సేవించాలని నా ప్రార్థన. ఆమెన్. 252
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

సాక్ష్యం 47. క్రీస్తు తెలియని జనాంగంలో నుండి క్రీస్తు
నన్ను వెదకి రక్షించాడు. ్ర్రేమామయుడని,
సజీవుడని సాక్ష్యమిస్తున్నాను.
మదన్ కుమార్, మల్లారు
మీరు నన్ను ఏరపరచుకొనలేదు మీరు నా పేరట తండ్రిని ఏమ
అడుగుదురో అది ఆయన మీకనుగ్రహించను. యోహాను 15:16
ప్రభువుకు స్తుతి మహిమ కలుగును గాక. నా పేరు
పరిచయం: మదన్ కుమార్ మల్లారులో జన్మించాను. హిందా ఆచారాలన్ని పాటించాలని తలంచాను గాని నమ్మలేక నాసితకుడిగా జీవించాను. విద్యాబ్యాసం తరువాత ఉద్యోగ రీత్యా కలకతాత చేరాను. మాడు నెలలు గడిపి చివరకు వైసారు వచ్చాను. ప్రాజైకుట మేనేజరుగా అక్కడే ఉండవుని కోరారు. ఆ పని మానుకున్నాను. నేనే స్వయంగా ప్రాజైకుట చేయదలిచాను. అదే స్థలంలో 18 నెలలు గడిపాను. నాతో పనిచేసే అవ్మాయిని ఇష్టపడి ప్రేమించి వివాహం చేసుకున్నాను. పెద్ద దేవాలయంలో వివాహం జరిగింది. ఇద్దరము డిల్లి చేరాము నా భార్యకు రక్రైస్తవ విశావాసం ఉండేది. చర్చికి వెళ్ళి ఆరాదించాలన్నది సమ్మతించాను. ఆమెను చర్చి కగటు దగ్గరకు వెళ్ళి విడిచిపెట్టేవాడిని. నా భార్య క్రీస్తును ప్రేమించేది. విశ్వాసులు మా ఇంటికి వచ్చేవారు. వారి పద్ధతులు ప్రార్థనా విధానం వింతగా తోచేవి. చాలా కుతూహలంతో గమనించసాగాను. చర్చి పూర్తి కాగానే పెఫలోషిప్లో తిను బండారాలు, కాఫీ లేదా టీ ఇచ్చేవారు. వారంతా ఒక్కొక్క సమస్య గురించి ప్రార్థించేవారు. చాలా ఆశ్చర్యపేవాడిని. ఆ చర్చిలో ఒక యవవానసు�డు మరణించగా ప్రతి వ్యక్తి తీవ్రంగా స్పందించి దు'ఖపడి వారిని ఆదరించిన తీరు నన్ను తాకింది. ఆ పద్దతిలో వారి ప్రేమను గమనించి ఆరాధనకు ఆకరి�తుడనయ్యాను. వారి ఆరాధనలలో పాలుగనుటకు ఇష్టపడుట కారంభించాను. క్రమంగా వారి మత గ్రంథదమును చదువుటకారంభించాను. 253
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు నిర్గమ కాండంలో 10 ఆజ్ఞలు, బైబిలును రచించిన 40 మంది గురించి ఆలోచించాను. ప్రాముఖ్యంగా నిర్గమ 20:3లో నేనే దేవుడను వేర దేవుళ్ళు నీకుండరాదు అని దేవుడు అన్న మాట సాటిగా తాకింది. నేను నోవహు నుండి జన్మించానని గ్రహించాను. అందరు జల ప్రళ్యంలో మరణించారు. నోవహు భార్య ముగ్గురు కుమారుల డియన్ఎ ఉంది. నోవహు సృష్టికరత, ఆయన నమ్మిన దేవుడు మన దేవుడు కావాలి. నా 18వ యేట ఇల్లు విడిచి రోడున పడాను. రైల్వే సేటషనులో జీవించాను. నా కుటుంబం నన్ను పూర్తిగా వదిలి పెటాటరు. ఆస్తి లేదు, కుటుంబం లేదు. బైబిలు నాకు మంచి చెడు వ్యకుతల గురించి వివరించింది. నాకు నచ్చి క్రీస్తుతో నేను ఒంటరివాడయయాడు. బైబిలు సత్యము నన్ను సవాతంత్రునిగా నిలిపింది. చర్చి నాకు ఆ్రశయమచ్చింది. ఆ చర్చి ప్రాంగణంలోనే నాకు ఒక అవ్మాయితో వివాహం జరిపించారు. నేను పైలట్గా ఉద్యోగం చేయగలనని వాగ్దానం ఇచ్చారు. వంటి నుండి లేవనెత్తి విజయవంతమైన జీవితం నాకిచ్చారు. నా బలహీనతలో క్రీస్తు నన్ను ఆదుకొని ఆత్మీయంగా బలవంతుని చేశారు. నేను నమ్మిన రక్షకుడు సజీవుడు నాతో వాక్యం ద్వారా మాట్లాడుతానే ఉన్నారు నన్ను నడిపిస్తున్నారు. గతంలో యోబు కథద విన్నపుడు స్నేహితులు చెప్పిన మాటలను బట్టి నమ్మకాన్ని వదులుకోనని యోబు చెప్పాడు. అదినాకు ముచ్చట కలిగంచింది. నేను పాపినని బైబిలు నాకు తెలియచేసింది. నాకు నిరీక్షణ కలిగంచి క్రీస్తు నాకు విలువనిచ్చాడు.
నేను విలువ గల వ్యక్తిని అని గుర్తించి, నేను అన్నీ అవ్ముకొని క్రీస్తును పొందాలని ఆశించాను. వ్యక్తిగతవైన దేవుడని బైబిలు ద్వారా గ్రహించాను. నిత్యత్వం వరకు నన్ను ప్రేమిుస్తానన్నాడు. నేను వ్యరు�డను కానని ఆయన స్వరూపంలో సృష్టించబడానని తెలియచేశారు. బైబిలు వాక్యం ద్వారా దృడిడపరిచారు. మృతమైనవి, క్రీస్తు ప్రేమకు సరి కావని నేర్పించారు. క్రీస్తు ప్రేమ నుండి ఏదీ విడదీయదని నేర్పించారు. క్రీస్తు బయలుపరచుకున్న పుస్తకము పరిశుద్ధ గ్రంథదము బైబిలు. తల్లి మరచినా నేను నిన్ను మరువను అని తెలిపారు. నేను ఎక్కడికీ వెళ్ళనవసరం లేదు. క్రీస్తు దగ్గర సమసతం 254
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు కనుగొన్నాను. 8 సంవత్సరాల తరువాత పూర్తిగా క్రీస్తును నమ్మాను. నిత్య జీవం పొందగలనన్న నిరీక్షణ కలిగయున్నాను. నేను క్రీస్తుకు చెందినవాడను, నేను క్రీస్తులో మంచిని కనుగొన్నాను. ఒక మంచి దాని గురించి తెలిసినపుడు ఇతరులతో చెప్పకుండా ఉండలేము కదా! నేను కూడ క్రీస్తు గురించి చెప్పకుండా ఉండలేకపోతున్నాను. చాలా ఆనందిస్తున్నాను.
దేవుడు మనలను ఎన్నుకున్నారు ఆయనే ముందుగా ప్రేమించారు. యోహాను 15:16
నా నమ్మకము దృడిడవుయినది మీరు బైబిలు స్వయంగా చదువుకోవాలి అదే సత్యము తెలియచేస్తుంది. ఆయన మనలను యెడతెగక ప్రేమిస్తారు. ఆయన ప్రేమను రుచి చూచి తెలసుకోవాలి. నేను 40 సంస�లతో సంబంధం కలిగ ఉన్నాను. నా జీవితంలో క్రీస్తుతో గడిపిన సంవత్సరాలు అతి ్రశ�షటవైనవని ధృడింగా సాక్ష్యమవ్వగలను. క్రీస్తును నవ్ముట అనగా మతం మార్చుకునే పద్దతి కాదు. నేనే మారగం, సత్యం, జీవమని చెప్పిన యేసు నిత్యజీవ మారగం లో పయనించి ఆనందించుట అని అందరు తెలసుకోవాలి. క్రీస్తు అందరికి ప్రభువు, ఆమెన్. 255
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

సాక్ష్యం 48. హతసాక్షి అయిన నాన్నగారి సేవను
సీవాకరించి క్రీస్తు కొరకు ఆత్మల జాలరిగా,
నన్ను ఏరపరచుకున్నారు
శ్రీమతి సుధా బాలరాజ్, గుంటూరు ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టి
యెహోవాకు కృతజ్ఞాతాస్తుతులు చెల్లించుడి. కీర్తనలు 107:15
పరిచయం : ప్రభువు నామములో అందరికి వందనములు.
నా ప్రియ రక్షకునికి స్తుతి మహిమ కలుగును గాక. మా తండ్రి ఒక సంఘ కాపరిగా ఉన్నాడు. మా తల్లిదండ్రులకు ముగ్గురము ఆడ్రిల్లలము. ఒక తవ్ముడు ఉన్నాడు. నా పేరు సుధ. బాల్యము నుండి తండ్రి భక్తితో శ్రద్ధతో క్రమ శికషణతో మమ్ములను పెంచారు. పెద్ద కుమార్తెగా నాలో సేవా భారం అధికంగా ఉండేది. శ్రద్ధగా చదువుతా భ.ఎ రెండవ సంవత్సరములో ప్రవేశించగానే మా తండ్రి నాకు వివాహం చేయుటకు నిరణయించారు. నాన్న నాకు వివాహం వద్దు అన్నాను, క్రీస్తు కొరకు ఒంటరిగా అనామక ప్రాంతంలో ఎవరు తెలియని వారి మధ్య సేవ చేయదలిచాను అని చెప్పాను. నేను ఇల్లు వదలి సేవ కొరకు వెళ్తాను. తిరిగి నేను ప్రభువు రాకడలోనే నిన్ను చూడగలను, వివాహం చేసుకుని వెళ్ళిపోతే నిన్ను చూడకపోవచ్చు. సంబంధం ఉండకపోవచ్చు అన్నాను.
అవ్మా, నీవు ప్రభుని సేవ చేయుటలో ఇంత గొప్ప నిరణయం తీసుకున్నందన ఆనందిస్తున్నాను. కాని నీకొరకు వచ్చిన సంబంధం దేవుని చిత్తమని నవ్ముచున్నాను. అతను నేపాల్కు మషనరీగా వెళ్ళదలిచాడు. సేవా దృకపథదము కలిగనవాడు. నీ తలంపులు ఆశయాలకు సరిపోయినవాడు, ప్రేమ చూపించగలడని నమ్మకముంది. ఈ సంబంధం సీవాకరించకపోతే ఇంకొకటి రాదని నా నమ్మకము అన్నారు. నాన్న మాట గౌరవించి మీ 256
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు ఇష్టము అన్నాను. ఆ సమయంలో }రికి దారంగా పది పసంట్ల బూమని కొన్నారు. ఆ స్థలంలో ఒక పాక వేసి కాపురం పెటాటము. సామానులేమ లేవు కొన్ని వంట వసతువులు ఉంచారు. నిర్మానుష్యంగా ఉంటుంది. ఇరుగు పొరుగు చాలా దారంగా ఉంటారు. 10 పసంట్ల స్థలంలోనే ప్రార్థనా మందిరానికి కేటాయించి ఎంబాసిడర్స పఘర్ రక్రైస్ట అనే పేరు పెటాటరు. నమ్మకంగా గణనీయమైన సేవ చేయుటకు నిరణయించుకున్నాము. ప్రభువు కృపలో నా డి^్ర పూర్తి చేయగలిగాను. నా వివాహం నేపాల్లో మషనరీగా నిరణయించిన వ్యక్తితో 1992 ఆగషుట 9వ తేదిన జరిగింది. 13వ తేది నన్ను భర్తగారి ఇంటి దగ్గర వదిలి అతతమామలకు భర్తకు అప్పగించి నాన్న ఇంటికి వెళ్ళిపోయారు. సరిగాగ ఆ రాత్రి వివాహం చేసిన ఇంటిలో డబ్బులంటాయని రాజస్తాన్కు చెందిన బందిపోటు దొంగలు మా ఇంటి తడిక లాగిపేసి లోపల అమ్మ నాన్న చెల్లెలు, తవ్ముడు ఉండగా నాన్నను గొడడ్లితో గాయపరచి కింద పేసి అమ్మకు కాళ్ళు, చేతులకు కతితవాతలు పెటాటరు.
కనీసం 50 రూపాయల కోసం మనుష్యులను చంేప కిరాతకులు గనుక ఉన్న డబ్బులు దోచురకళాిరు. అమ్మమ్మ దగ్గర చిన్న సంచిలో 80 రూపాయలంటే అది కూడ లాకుకన్నారు. రకతపు మడుగులో ఉన్న నాన్నను చూచి అమ్మ స్పృహ తప్పి పడిపోయింది. చెల్లెళ్ళిద్దరు, తవ్ముడు ఉన్నారు వారికేమ చేయాలో తోచలేదు. తవ్ముడు బయటికి వెళ్ళి ఆటో తెచ్చాడు. ఆ పరిస్థితులలో నేనంటే పిచ్చిదానను అయేయదానిని. మా ఇంటి వారంతా గాయపడ్డారు. నాన్నకు బలమైన కత్తిపోట్ల వల్ల రక్తము చాలా కారిపోయింది. ఆటోలో ఆసుప్రతికి తీసుకెళ్ళారు. చెల్లి నాన్నతో మాట్లాడగా గుర్తించలేదట. ఆటో వచ్చింది రండి నాన్న అనగానే ఒకే మాట పలికారట.
""యేసయ్యా నేను బ్రతకగలనా?�� నేను నా భర్త నాన్న పరిస్థితి తెలసుకొని ఆయనను ఆసుప్రతిలో చూడాలని వెళుతుండగా నా భర్త కన్నీటితో ఏడవడం చూశాను ఎందుకు ఏడసతున్నారని అడుగగా మౌనం వహించారు. మా అత్త కొడుకుతో సంప్రదించి నాన్న సంగతి అడిగారు పోస్టుమారటవ్కు 257
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు తీసుకెళ్ళారు అన్నాడు. చాలా దు:ఖపడాను. అమ్మను ఎలా ఓదార్చాలో తెలియలేదు. అమ్మ నన్ను చూచి బాగా ఏడ్చింది. నాన్నను దేవుడు ఎలా నిరణయించాడో అలాకగ ఉంటాడన్నాను. అమ్మకు అర్థం కాక మరలా చెపపవ్మా అని అడిగింది. ఇక స్పష్టంగా జరిగిన సంఘటనను చెప్పాను. నాన్న ఇక లేరవ్మా అన్నాను. అందరము చాలా దు:ఖపడిననా అవ్మా నీవు కృంగిపోతే మేవెుట్లు ఉండగలము ధైర్యంగా ఉండాలని చెప్పాను. దొంగలు గాయపర్చిన సంఘటన గురతు చేసుకొని వారిని తిట్టుట కారంభించింది. ఇంటి దగ్గర రకతపు మరకలు హేాబైలు రక్తం మాట్లాడినట్లు నాన్నను చంపిన వారిని కషవించాలని తలంచాను. నాన్న క్రీస్తును పోలిన సేవకుడు పసపఘను పలికినట్లు వారమ చేయుచున్నారో వారికి తెలియదు వారిని క్షమించండి అనే భక్తి గలవాడు. అమ్మ మేమంతా అ విధంగా ఉండాలని ప్రశాంతతను కోరుకున్నాము. దేవుడే మా బాషప భందువులను తుడిచివేసాడు. నాన్న పాటలు బాగా పాడేవారు. ఓ పరదేశి, పరదేశి అనే పాట ఇష్టపేవారు. అదే పాటను అందరము అంత్య క్రియల సమయంలో పాడాము. ఆ కార్య్రకమంలో నాన్న జీవితం కొందరిని ప్రభావితం చేయగా ఆత్మలు రక్షించబడ్డాయి.
రక్రైస్తవ విశ్వాసి జీవితమే కాదు మన మరణము కూడ ఇతరుల రక్షణకు ఆలంబన కావాలి. అందరము ఆదరణ పొందిన తరువాత నేను నా భర్త నేపాల్కు మషనరీలుగా వెళ్ళవలసి ఉన్నది. అమ్మ, చెల్లెలు, తవ్ముడు కలిసి జీవించాలి. నాకు బాధకరమే గాని తప్పదు. మా నాన్న కోరుకున్నట్లు నా భర్త పెద్ద కుమారుడిగా ఆ ఇంటికి యజమానునిగా నిలిచి నాన్న మరణించిన స్థలంలో అంబాసిడర్స ఆఫ్ రక్రైస్ట పేరున ఉన్న గొప్ప పరిచర్యను సీవాకరించుటకు ఇష్టపడ్డారు. నేపాల్ ప్రయాణం విరమంచారు. నాన్నకు బదులుగా సహవాసానికి పాస్టుగా వ్యవహారించారు. మంచి దర్శనం వాక్య జ్ఞానం గల నా భర్త చాలా సమర్థవంతంగా నేను సహకరించగా భారంతో సేవను కొనసాగిస్తున్నాము. మా నాన్న తీసుకున్న 10 పసంట్ల స్థలము పాములు, తేళ్ళు తిరికగ స్థలం నిరాకారంగా ఉన్నది నేడు చుట్టు పక్కల నివాసాలు ఏరపడి నాగరిక ప్రాంతంగా సందడిగా మారింది. సంఘంలో చాలామంది 258
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు చేరారు. విసతరించి మరి రెండు కొత్త సంఘాలు ఏరపడ్డాయి. నాన్న మరణం తరువాత నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తామన్నారు. నేను సంపూరణంగా సేవలో ఉండి నా భర్తకు సహాకరించుట నా ఆశ్ గనుక నేను నిరాకరించాను. నాకు ఇవవావలసినది మా చెల్లికి ఇవ్వాలని అడిగాను వారు సమ్మతించారు. తవ్ముడు ఇంజనీరింగులో చేరాడు. చెల్లెలిద్దరికి నేను నాభర్త బాధ్యత వహించి వివాహాలు చేసాము. తవ్ముడు చదువు ముగించాడు. నాన్న ప్రార్థన పఘలితం అన్ని బాగా జరిగాయి స్వంత ఇంటివారిని రక్షించుకొనకపోతే అవిశ్వాసి కన్నా చెడడ్వాడగును అనే బైబిలు వాక్యం మా తల్లి తోబుట్టువులను సంరక్షించే ధన్యత నా భర్త సహకారంతో సాధించాను. తవ్ముడికి కూడా వివాహమయింది. అందరిని ప్రభువు సమృద్ధితో దీవించాడు. నాన్నకు లోబడి వివాహానికి ఒప్పుకున్నాను గనుక ఆయన మరణం తరువాత సేవ స్థిరపరిచారు. దేవునికే స్తుతి మహిమ ఘనత కలుగును గాక.
సేవా పఘలితాలు : నాకు బాల్యం నుండి క్రీస్తు కొరకు సేవ చేయాలనే తలంపు ఉండేది. నాన్నతో ధైర్యంగా చెప్పాను. నాన్న నా మనసు గ్రహించి ఒక విశ్వాసిని మంచి మనసున్న మషనరీ భర్తను నా కొరకు నిరణయించారు. నేను ఇల్లు వదలి నేపాల్లో భర్తతో కలిసి సేవ చేయాలనుకున్నాను గాని నాన్న సేవ మేమద్దరము చేయుటకు ప్రభువే సహాయం చేశారు. నీతిమంతుని పిల్లలు భికషవెుతతరని తల్లి తండ్రి వలై లాలించగలడని నవ్మాము. మా అందరి చేతులు పట్టుకొని నేటి వరకు నడిపిస్తున్నారు. ఖా� ఇంటిలో సామానులేని ఇంటిలో నుండి మమ్ములను సమృది�లోకి నడిపించారు. గొప్ప మందిరాన్ని సమకూర్చి గొప్ప ప్రభువు సేవను కొనసాగిస్తున్నారు. గొప్ప ఆశీర్వాదాన్ని చూడగలిగాము. ప్రత్యేక పరిచర్యలు చేయుటకు ప్రభువు అభిషేకించారు. చిన్న పిల్లల పరిచర్యలో వాక్యం చెప్పుట, పాటలు, సికట్లు చేయించి బోధించుటలో గొప్ప ప్రావీణ్యతను సమర్థతను జా�నావగాహనను అనుగ్రహించి స్తప�లితాలనిచ్చారు. వి.భ.యస్ పరిచర్యలు విజయవంతంగా నిర్వాహించాము. వేసవి కాలంలో చాలా పని ఉంటుంది. ఓపికతో చేయగలుగుతున్నాము. 259
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
ఎవరు నిర్వాహించని పరిచర్యను
రెండవ పరిచర్య ఆరంభించుట : ప్రభువు నాకిచ్చారు. పాస్టును వివాహం చేసుకున్నవారు చదువు, బైబిలు జ్ఞానం లేకున్ననా భర్తను బట్టి పాదిరమ్మలు అని పిలువబడుట పరిపాటి. అందరు వారిని గౌరవిస్తారు గాని వారికి బైబిలు జ్ఞానం అవసరం. సమీప సంఘాలలో 40 మందిని సమకూర్చి సమావేశాలు నిర్వాహించి ఎలా పరిచర్య చేయాలో మెళకువలు నేర్పించి ప్రార్థించుట వల్ల వారి సంఘాలలో భర్తలకు గొప్ప సహకారులుగా ఉంటా సంఘస్తులను కౌన్సిల్ చేస్తూ ఇంటింటికి వెళ్ళి వారి అవసరాలలో ఆదరించి ప్రార్థించి పరిచర్య చేస్తున్నారు. గతంలో పాస్టు గారి ఇంటికి సంఘస్తులు వచ్చినపుడు పాస్టు గారు లేరు అని చెప్పేవారు ఇపుడు పాదిరమ్మలు చక్కగా పలుకరించి అవసరాలు కనుగొని ప్రార్థించి పంపుతున్నారు. పాస్టర్లు నాకు ఫోను చేసి అకాక మీరు చేసిన పరిచర్య వల్ల మా సంఘాలు దీవెనకరంగా మారాయి వందనాలు అని చెప్పారు. దేవునిని స్తుతించగలుగుచున్నాను.
దేవుని ప్రేమించువారికి, సేవ చేయువారికి దీవెనలు మెండుగా వస్తాయన్న అబభయముంది. ప్రతి శ్రమలో తోడుగా ఉండే దేవునిని వెంబడిస్తున్నాము. బూదిగంతముల వరకు క్రీస్తుకే సాక్షులుగా ఉండి దేవుని ఆజ్ఞలు పాటిస్తూ ప్రభువు సేవ చేసే పాదాలు సుందరవైనవనే మాటను బట్టి మా పాదాలు సుందరములుగా మార్చారు. నాన్న గారి సేవను దిగివాజయంగా కొనసాగించు ధన్యత నిచ్చిన నా కుటుంబం కొరకు ప్రార్థించండి.
ప్రభువు అందరిని దీవించను గాక. ఆమెన్. 260
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
సాక్ష్యం 49. గుడి పూజారుల గృహంలో జన్మించిన
నేను మా తల్లి రోగాన్ని స్వస్థపరచి రక్షణనిచ్చిన
ప
కీస్తును నమ్మి సాక్షిగా ఉన్నాను
శ్రీమతి అన్నంబుట్ల అరుణాగారు, అమెరికా
మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగిన
వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి
సమసత దుర్నీతి నుండి మనలను పవిపతులనుగా చేయును.
పరిచయం : ప్రభువు నామమునకు సదా స్తుతి మహిమ కలుగును గాక. నా పేరు అరుణ. చాలా భక్తితో పూజలు చేయు పూజారుల కుటుంబములో జన్మించాను. బాల్యమంతా గోనుగంట, చీమకుర్తి మండలం ప్రకాశం జిల్లాలో గడిచింది. మా నాన్న మా }రి గుడికి పూజారిగా ఉండేవారు. ఆయన పేరు నరసింహాచార్యలు. అమ్మ పేరు కృష్ణ కుమారి. అమ్మ మడి ఆచారంతో గుడి చుటుట ప్రదర్శనలు చేస్తూ పపసాదాలు తయారు చేస్తూ భజీగా ఉండేది. గుడికి వచ్చిన వారికి పపసాదం పంచి పెట్టేది. ఇలాంటి వాతావరణంలో నేను పెరిగాను. నాకు ఒక అన్న, అక్క ఉన్నారు. నేను చివరి అవ్మాయిని. మా బంధువులందరూ పూజారులే. మా కులం వార అదికులమని భావిస్తూ వేర కులసు�లతో సంబంధాలు లేవు. క్రిస్టియానిటి గురించి తెలియకుండా గడిపాను. ప్రైస్తవులను లెక్క చేయకూడదన్న భావంతో పెరిగాను. నాకు 8 సంవత్సరాల వయసు ఉన్నపుడు చదువు కొరకు అందరం చీమకుర్తిలో స్థిరపడ్డాము. ఆ వూరిలో అయ్యప్ప దేవాలయానికి పూజారిగా ఉండేవారు. ఆదాయము చాలా తకుకవ గనుక ఇంటి అద్దె కూడ కట్టలేని అసహాయతను ఎదురొకనేవారము. మా నాన్నకు కేవలం 500 రూపాయలు జీతంగా ఇచ్చేవారు. కుటుంబం గడవడం చాలా క్లిష్టంగా ఉండేది. అమ్మకు అనారోగ్యం కలుగగా క్రీస్తుతో పరిచయం కలుగుట:
మా అమ్మకు ఒకరోజు జ్వరం వచ్చింది. చాలా తీపవవైనందన ఆసుపపతికి వెళ్ళాము. డాక్టు ఇంజక్షన్ చేసారు. ఆ ఇంజక్షన్ వికటించగా శరీరమంతా చచ్చుబడిపోయింది. ఆ బలహీనత వల్ల క్రీస్తుతో పరిచయం కలుగు అవకాశం వచ్చింది. దగ్గరగా ఉన్న ఒంగోలు ఆసుపత్రిలో చేర్పించి మాడు నెలలు వైద్యం చేయించగా ఏమ మారుప రాలేదు గనుక ఇంటికి 261
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు తీసుకొని వెళ్ళమన్నారు. ఏ సమస్య వల్ల ఆ స్థితి కలిగిందో డాకటర్లు కనుగొన లేక పోయారు. ఆ రోజుల్లో వైద్యం చేయించుకొనుటకు సరిపడ డబ్బులు లేవు. పరిస్థితి సరిగా లేనందున ఏదో రీతిగా పబతికించుకోవాలని చెన్నై ఆసుపత్రిలో చేర్పించాము. వారు కూడ వైద్యం చేయాలంటే జబ్బు అర్థమవ్వాలి కద మాకు అర్థం కావడం లేదు గనుక ఎలాగు మరణ మవుతుంది. ఇంటికి తీసుకొని వెళ్ళండి అని చెప్పారు. అమ్మ చాల బాధతో తెలిసిన దేవుళ్ళందరికి వెుకిక పబతికించమని కోరింది. ఏ మేలు పొందలేదు. ఆ సమయంలో మా పక్క బైడ్ మీద రోగి దగ్గరకు ప్రైస్తవ విశ్వాసులు వచ్చి యేసు నామంలో ప్రార్థించారు. పపక్కన ఉన్న అమ్మను ఆప్యాయంగా పలుకరించి అవ్మా, మీ కోసం ప్రార్థన చేయమంటారా అని అడిగారు. రోగిగా ఉండగా దర్శించి ప్రేమతో క్రీస్తును నమ్మిన విశ్వాసులు చేయుట బైబిలులో ఉన్నదని పాటించుట క్రీస్తును సంతోషపెట్టినట్లు భావిస్తారు. అమ్మకు పూజారులమనే భావనతో మారకందరో దేవుళ్ళున్నారు అందరికి వెుకాకము. చివరకు అల్లాను కూడ వేడుకున్నాను. ఇక చివరకు మీరు నమ్మిన యేసుక్రీస్తు మాపతమే అని నిరాకరించింది. అయిననా విసుగు చెందక అమ్మ పట్ల భారం కలిగి యేసును ప్రార్థించారు. యేసు నామంలో ఎలా ప్రార్థించాలో వివరించి చెప్పారు. ప్రార్థనలో రోగిని స్వస్థపరచు శక్తి కలదు. క్రీస్తు సజీవుడు రక్షణ మోక్షం స్వస్థత ఇస్తాడని చెప్పారు. అమ్మకు ప్రార్థించిన క్షణం నుండి ఆశ కలిగి ప్రార్థించుటకు ఆరంభించింది. దేవుని సంకలపం అమ్మ జీవితంతో ఆరంభవుయింది. అద్భుతంగా నెమ్మదిగా పడక గది నుండి లేచి చిన్నగా నడుచుటకు ఆరంభించింది. పట్టుదలతో ప్రార్థించి చిన్న చిన్న పనులు చేసుకొనుటకు శక్తిని పొందింది. ఈ విధంగా అమ్మ ఆరోగ్యం మెరుగు పడడం వలన క్రీస్తు నామంలో చేసిన ప్రార్థన శక్తి గలదనియు, అమ్మను బాగు చేయగలదని దృడిడ నిశ్చయం కలిగింది. డాకటర్లు చనిపోతందని నిర్ధారణ చేసిన అమ్మ రోగాన్ని కేవలం విశావాసంతో చేసిన ప్రార్థన వల్ల బాగుపడుట ఆశ్చర్యం ఆనందం కలిగించాయి. అప్పటి నుండి అమ్మ క్రీసేత నిజ రక్షకుడు అని నవ్ముకుని 1997వ సంవత్సరం నుండి అవిరామంగా అకుంఠిత దీక్షతో క్రీస్తును వెంబడించుటకారంభించింది. అమ్మకు కలిగన స్వస్థత చూచి డాకటర్లు ఆశ్చర్యపడ్డారు. ఆనాటి నుండి ఈ రోజు వరకు అమ్మను ఆరోగ్యంతో ఉంచారు. ఆత్మీయంగా ప్రభువే ఆధ్యాత్మిక బలాన్ని అందించారు. దేవుని కృప గొప్పదని నిరూపించారు. గతంలో 6 నెలలు జీవచ్చ�వంలా ఉన్న అమ్మ కేవలం ప్రార్థన ద్వారా ఆరు రోజులలో స్వస్థత ఇచ్చారు. నీతిమంతుల ప్రార్థన బహు బలం గలదని పగహించాము. మా నాన్నగారికి తెలియకుండా అమ్మ రహస్యంగా ప్రార్థిస్తూ చర్చికి వెళ్ళి ఆరాధనలో పాలుగని వాక్యం ప్రార్థన సహవాసంలో ఆనందించుటకు 262
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు ఆరంభించింది. }రి ప్రజలకు ఈ విషయం తెలిసేత చిన్న ఉద్యోగం కూడ పోతందని బభయపేవాళ్ళము. పిల్లలంగా మేము నాన్నతో గుడికి, అమ్మతో చర్చికి వెళ్ళేవారము. అమ్మ కుట్టు పని చేస్తూ కొంత సంపాదించేది. టై�లరింగు ద్వారా కాసత డబ్బులు వచ్చేవి. ఈ విధంగా 5 సంవత్సరాలు గడిచాయి. ఆనందంగా ఆరోగ్యంగా మా కుటుంబ జీవనం సాగించాము. అమ్మ పొందిన స్వస్థత క్రీస్తు భడడ్గా ఆమె పొందిన ప్రవర్తన మాట తీరు విశావాస జీవితాన్ని గమనించిన నాన్న గారికి క్రీస్తు పట్ల నమ్మకం ఆరంభవుయింది. 2002లో నాన్న అమ్మ దైవజనుల వరతమానాలు వింటూ రక్షణానుభవం పొంది ఇద్దరు ఒకేసారి బాపీతస్మం తీసుకొని ప్రైస్తవులయయారు. నాన్న అయ్యప్ప సావామ పూజలు చేయుట మానివేసారు. }రివారంతా హేళన చేయుట కారంభించారు. మా నాన్నగారు పోలిస్ సేటషన్లో పూజలు చేయుట, పపకకన పగానైటు షాపులో పూజలు చేసేవారు. ఎంతో భక్తితో అయ్యప్ప భక్తులకు మాలలు వేసేవారు, వినాయక చవితి పూజలు, శివరాత్రి వేడుకలు పశద్ధగా జరిేపవారు.
నాన్నగారి రక్షణానుభవం : గతంలో ఎన్నో పూజలు చేసాను. వీరంతా నాకేమయినా మేలు చేసారా? వీరంతా నిజమైన దేవుళ్ళు కారా అని ఎన్నో సందేహాలతో సతమతమయేయవారు. కొంతకాలం గుడికి వెళ్ళకపోయినా ఇంటిలోనే బైబిలు చదివేవారు. బైబిలు వాక్యం శక్తి గలది గనుక నాన్నలో మారుప వచ్చింది. వాక్యం ద్వారా ప్రభువు నాన్నతో మాట్లాడారు. నాన్నలో చెలరగిన ప్రశ్నలకు బైబిలులో పరిశుద్ధాత్మ దేవుడు జవాబులు దయచేసాడు. ఆ తరువాత చర్చికి వెళ్ళి వాక్యం, ప్రార్థన సహవాసంలో ఏకీభవించి ఆత్మీయంగా స్థిరపడి బాప్తిస్మం తీసుకున్నారు. తనను నవ్ముకొని పూజలు చేయించుకున్న వారికి భయపడి 6 నెలలు బయటికి రాలేదు. ఆ }రి ప్రజలు పూజారి గారిని చంపేసారు. ఎవరికి తెలియకుండా పూడ్చాిరు, వీరంతా చర్చికి వెళుతన్నారని ఎన్నో రకాలుగా మమ్ములను విమర్శించారు. బాప్తిస్మం తరువాత పూజారి పనులు చేయనందుకు జీతం రాలేదు. ఇంట్లో అవసరాలు తీరవి కాదు. నాన్న ఏదో పని చేసి డబ్బు సంపాదించాలని పగానైటు దగ్గరకు వెళ్ళతే ఎవరు పని ఇవ్వలేదు. మేము నీ కాళ్ళు పట్టుకుంటాము. నీవు ఏ పని చేయలేవు. పూజారి పని చేసుకో. ఈ పని నీరకందుకయయా అని ఎగతాళ్ళ చేసి పంపివేసారు. ఆ తరువాత దేవుని కృప కనికరమును బట్టి కావారిలోనే ఒక ఉద్యోగం లభించింది. అమ్మ టై�లరింగు పని ద్వారా కొంత సంపాదించగా నాన్నకు వచ్చిన కొంత డబ్బు ద్వారా చాలా తృప్తిగా ఆనందంగా అందరము క్రీస్తును వెంబడిస్తూ కాలాన్ని గడిపాము. దేవుని ఆశీర్వాదము సన్నిధి మాతో ఉండేది. మేము క్రీస్తును 263
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు నమ్మిన విషయం తెలసుకున్న మా బంధువులు మాతో మాట్లాడుట మాని వేసారు. }రివారంతా అల్లరిగా మాట్లాడుతా తాలనాడారు. ఎందుకీగతి పట్టింది అనేవారు. బంధువులు, స్నేహితులు వారి ఇళ్ళకు రానిచ్చేవారు కాదు. ఏ విధమైన సహాయ సహకారాలందించలేదు.
నా నిమిత్తము మీరు ద్వేషించబడినపుడు సంతోషించండి. పరలోక మందు మీ పఘలం అధికమగును. అయిననా ధైర్యం తెచ్చుకొనుడి నేను లోకమును జయించాను అన్న క్రీస్తు మాటలు ధ్యానిస్తూ నిబ్బరంగా జీవించ సాగాము. ప్రభువు అన్ని విషయాలలో ఆశీర్వాదిస్తూ ఆదరిస్తూ మంచి కాపరిగా ఉంటా నడిపించసాగారు. మేము ఉన్నత విద్య చదువుకునే భాగ్యమచ్చారు. అద్భుతంగా వివాహాలు జరిపించారు. అమ్మ, నాన్నగార్ల భక్తి జీవితం వల్ల మేమంతా ఉన్నత స్థానంలో ఉన్నాము. కుటుంబములో సుఖసంతోషాలతో క్రీస్తును వెంబడిస్తూ క్రీస్తును నమ్మిన వ్యకుతలతో వివాహాలు జరుగుట వల్ల గొప్ప ఆనందంతో జీవిస్తున్నాము.
నా వ్యక్తిగత సాక్ష్యము : నేను ఇంటరులో ఉండగా క్రీస్తును స్వంత రక్షకునిగా సీవాకరించాను. అమ్మ చదివే బైబిలు తీసుకొని నేను చదివేదానిని. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడేవారు.
1 యోహాను 1:9 వాక్యం ద్వారా పశ్చాత్తాపంతో ప్రార్థించగా క్రీస్తు పవిపత రక్తము పాపములను పరిహరించి పవిపతులను చేస్తుందన్న సత్యము ద్వారా నాకు రక్షణ స్థిరత లభించింది. నా పాపాలు క్రీస్తు సన్నిధిలో ఒప్పుకున్నాను. రక్షణానందం స్థిరత పొందాక నాలో కొత్త ఉత్సాహం తృప్తి ఆనందం కలిగాయి. 2003 �న్ 3వతేదిన నీటి బాపీతస్మం తీసుకున్నాను. ఈ అనుభవం కలిగనా ప్రార్థన జీవితం తెలియలేదు. బైబిలు పూర్తిగా అర్థమయేయది కాదు. చర్చికి వెళ్ళినా పాటలు పాడేటపుడు ఏకీబభవించలేక పోయేదానిని. వాటి అర్థం తెలిసేది కాదు. తెలిసి తెలియని మాటలతో ప్రార్థించేదానిని. ఉచ్చ�రింపశక్యం కాని మాటలతో ప్రార్థించుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశారు. బైబిలులో మర్మాలు అర్థమయేయవి. దేవుడు నన్ను దీవించి మంచి డిపగీ చదివే రీతిగా దీవించాడు. యం.యస్సి, భ.ఇ.డి. చదివాను. ప్రతి అనుభవంలో దేవుడు తన కృపను చూపి దీవించాడు.
మా కుటుంబమంతా ఒంటరి పోరాటంతో జీవించాము. బంధువులు రారు. వేడుకలు లేవు. మమ్ములను ప్రేమంచేవారు కాని మాట్లాడేవారు కాని లేకుండా జీవించాము. కొన్నిసార్లు వేదన కలిగి ప్రార్థన చేయగా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడేవారు. 264
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
నా నామము నిమిత్తము అన్నదవ్ములనైనను అక్క చెల్లెంపడనైనను, తండ్రినైనను, తల్లినైనను పిల్లలనైనను బూములనైనను విడిచి పెట్టిన పపతివాడును నారురెట్లు పొందును, ఇదిగాక నిత్య జీవమును సవాతంత్రించు కొనును. మత్తయి 19:29.
నా వేదనలకు ప్రశ్నలకు సాటిగా జవాబిచ్చారు. ఎవరు ఆదరించినా లేకున్నా దేవుడు ప్రతి విషయంలో మాకు తోడుగా ఉండి మా ప్రశ్నలకు జవాబులు వాక్యంలో చూపించేవారు.
నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడు నుండుట్రై ఆయన వేరొక ఆదరణకరతను, అనగా సత్యసవారూపి యుగు ఆత్మను మీకనుపగహించను. యోహాను 14:16.
గొప్ప ఆదరణ గల వాక్యాలు మాకు }రట కలిగంచేవి. నా వివాహ సమయంలో చాలా కలవరం ఆందోళ్న ఉండేది. పూజారుల వంశంలో నుండి ప్రైస్తవులమయయాము. వివాహ సమస్యను ఎలా ఎదురొకవాలో ప్రార్థించే దానను. మా }రివారు విరోధ భావంతో ఉండేవారు.
వీరు వివాహాలు ఎలా చేస్తారో చూద్దాము అని కనిపెట్టేవారు. మతం మార్చుకున్నామని కకషతో ఉండేవారు. గౌరవంగా పూజారి పని చేసుకునే వారు. ప్రైస్తవులతో కలిసిపోయారని నిందించేవారు. నేను వివాహం గురించి గిద్యోను వలై షరతులు అడిగాను. మొదట ఎవరైతే చూడడానికి వస్తారో వారినే దేవుడు నాకు నిరణయించారని నమ్ముతానని నా మనసులో నిరణయించుకొని మౌనంగా ప్రార్థించి కనిపెటాటను.
సుధాకర్ బాబుగారు మా పూజారుల వంశం వార భక్తి గల దైవజనుడైన శ్రీ వేణుగోపాల్ రెడిడ్ గారికి స్నేహితులు కలిసి క్రీస్తు సువార్త ప్రకటించిన గొప్ప దైవజనులు. వారు మాతో పరిచయం కలిపంచుకున్నారు. క్రీస్తును నమ్మిన కుటుంబంగా గౌరవిస్తూ వస్తూ పోతా ఉండేవారు. ఒకరోజు సుధాకర్ బాబు గారు వారి కుమారుడి వివాహం కొరకు కనిపెడుతున్నాము అని వారి ఆశయం బయట పెటాటరు. మేము వెంటనే సమ్మతించలేదు. సుధాకర్ బాబుగార వచ్చి నన్ను తన కోడలిగా చేసుకొనుటకు సమ్మతి తెలిపారు. నేను ప్రార్థించిన రీతిగా మొదటి సంబంధం గనుక సంతోషంతో సమ్మతించాను. అది కేవలం దేవుని చిత్తమని నమ్మాను. ఆ తరువాత జనవరి 26వ తేది 2012వ సంవత్సరం వివాహం దేవుని కృప వలన జరిగింది. నా భర్త పేరు చంపదశ�ఖర్ గారు. సాఫ్టవేర్ ఇంజనీరుగా మంచి ఉద్యోగంలో ఉన్నారు. నేడు మేము లండన్లో స్థిరపడ్డాము. దేవుడు ఇద్దరు భడడ్లనిచ్చి దీవించారు. మా బంధువులంతా ఆశ్చర్యపడు రీతిగా దేవుడు 265
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు దీవించారు. నా పట్ల ఎన్నో మేలులు ఉపకారాలు చేశారు. మమ్ములను అంచెలంచెలుగా అభివృది�లోకి తెచ్చారు. మేము ఎల్లప్పుడు ప్రభువును సేవిస్తూ కృతజ్ఞతతో జీవించాలని ప్రార్థిస్తున్నాము. ప్రభువు పరిచర్య చేయాలని మా ఇద్దరికి ఆశ ఉంది. మా బంధువులు క్రీసేత నిజ రక్షకుడని ఆయనను నవ్మాలని మా తపన.
మా కుటుంబీకుల వివరాలు: మేము పూజారులముగా భర్ద్వాజ గోత్రికులవైననా పరిస్థితులను బట్టి బాధలో ఉండగా అమ్మ అస్వస్థత ద్వారా అమ్మ ముందుగా క్రీస్తును నమ్మి ప్రార్థించి అద్భుత స్వస్థత పొందింది. అమ్మ క్రీస్తును గురించి అన్నయ్య పవన్ కుమార్కు చెప్పగా చాలా ఎగతాళ్ళ చేసి తృణీకరించాడు. తక్షణము శికషగా రెండు కళ్ళు పోయాయి. చూపు లేనందన మధురై తీసుకొని వెళ్ళగా బససులో అమ్మ బాబు డాకటర్లు చేయలేనిది క్రీస్తు చేయగలడు, నా జీవితమే సాక్ష్యముగా చూస్తూన్నావు కద, క్రీస్తును నమ్మి ప్రార్థించుకో అని సలహా అనసరించి అన్నయ్య ప్రార్థన చేయగా కళ్ళు కనిపించాయి. దేవుడు సహాయము చేయగా మంచి ఉద్యోగం చేస్తూ ఒంగోలులో స్థిరపడ్డారు.
అమ్మలో ఉన్న విశ్వాసాన్ని బట్టి జయంతి
మా అక్క జయంతి వివరాలు: అక్క నెమ్మదిగా ప్రభువును నమ్మింది. ఇంటరులో పూజారిగా ఉన్న వ్యక్తితో వివాహము జరిగింది. మే 4వ తేది 2001వసం��వివాహం జరిగింది. నేను అక్క కలిసి విశ్వాసములో స్థిరపడి దైవ సేవకుల నడిపింపును బట్టి రక్షణ పొంది నీటి బాప్తిస్మము తీసుకున్నాము. నేను అమ్మ, నాన్న, అక్క పూర్తిగా దేవునిలో స్థిరపడి ప్రార్థించుకొనుట మా బావగారు చూసి చాలా కోపం తెచ్చుకున్నారు. ఒకసారి మేము ఉజ్జీవ సరభకు గుంటూరు వెళ్ళాము. బావగారు అక్కను బాధపెట్టి తిరిగి తెచ్చుటకు వచ్చారు కాని ప్రభువు ఆయనను దర్శించగా మీటింగులో చెప్పబడిన వాక్యం ద్వారా దేవుని స్వరం విని లోబడుట వల్ల రక్షణ పొంది వెంటనే బాపీతస్మం తీసుకున్నారు. ఎంతో మారుప చెంది వాక్యం విని క్రీస్తు సేవలో స్థిరపడాలన్న వాక్యం నమ్మి ఉన్న ఆస్తిని ప్రాంతాన్ని వదిలి బాపట్ల చేరారు. చాలా బాధలు ఎదురొకని సేవ చేస్తూ మంచి ఆత్మల జాలరిగా స్థిరపడ్డారు. నా భర్తతో నేను లండనులో స్థిరపడాను. నా భర్త కూడా కష్టాల కడలి నుండి లేవనెత్తిన ప్రభువును నమ్మినవారు. అక్క బావ సేవలో ఉన్నారు. తవ్ముడు పవన్ విశ్వాసిగా ఉన్నారు, మా అత్త, మామలు నా తల్లిదండ్రులంతా విశ్వాసులముగా జీవిస్తున్నాము. మా అందరి కొరకు దయతో ప్రార్థించండి. అందరిని ప్రభువు దీవించను గాక. ఆమెన్. 266
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు 267

్రియ్ర యేసుని నవయుగ సాక్షులు 268

్రియ్ర యేసుని నవయుగ సాక్షులు