
సాక్ష్యం 4. దేవుని ఎరుగని కుటుంబంలో జన్మించి
క్రీస్తును రక్షకునిగా నవ్ముకొనిన అమ్మమ్మ గారి
ద్వారా రక్షణ పొంది క్రీస్తు పరిచర్యలో ఉన్నాను
గ్రేస్ య్రాండాస్, రాజమండ్రి
భయపడకుము నేను నీకు తోడైయున్నాను. యెషయా 43:5
పరిచయం : ప్రభువు నామములో మీకు వందనాలు. ప్రభువు కృప ద్వారా క్రీస్తును కనుగొని సాక్ష్యమిచ్చు స్థాయికి చేర్చిన నారక్షకునికి కృతజ్ఞతలు తెలుపచున్నాను. భర్త గారైన య్రాండాస్ గారి సహచర్యంలో గణనీయమైన సువార్త సేవను రాజమండ్రి లింగంపర్తి � ఏలేశవారం ప్రాంతాలలో చేయగలుగుచున్నాను. మాది పాస్ట్ల కుటుంబం కాదు గాని విశ్వాసిగా నేను అనేక ప్రాంతాలలో దేవుని కొరకు సువార్త ప్రకటిస్తూ నేడు దేవుని సేవను నమ్మకంగా చేయగలుగుచున్నాను. నా పట్ల దేవుడు లెక్కలేనన్ని ఉపకారాలు చేశాడు. వరిణంచతరము కాదని భావించి దేవుని సదా స్తుతించి ఆరాధిస్తున్నాను. నా తల్లిదండ్రులకు నేను ప్రధమ సంతానంగా జన్మించాను. మా అమ్మమ్మ, నానమ్మ తరంలో క్రీస్తునెవరు నమ్మలేదు. వారంతా విగ్రహారాధన చేసేవారు. నేను కూడ విబూదితో, తిలకం బుట్టు లేనిదే బయటకు వెళ్ళేదానిని కాదు. మేము బయటకు వెళ్ళినపుడు చెటుటగాని రాయి గాని కనిపిసేత ఆగి దానిని వ్రెుకేకవారము. మా పెద్దవారందరికి ఆ విధంగా చేసేత మేలు కలుగుతుందని నమ్మకము. చాలా అమాయకంగా ఉంటా ఆచారాలు పాటిస్తూ నా బాల్యమంతా గడిపాను. మా నాన్నమ్మగారి అక్కకు ఎవరో సువార్త బోధించగా క్రీస్తును నవ్ముకున్నది. ఆమె నాన్నమ్మతో ప్రేమగా ఉండేది. మా అమ్మమ్మ, తాతయ్య ఆమెకు తవ్ముడు వర్స బంధుతవాముంది. ఆమె ప్రభావం అమ్మమ్మ, తాతయ్యల మీద పడి వారి కుటుంబమంతా ప్రభువునందు విశ్వాసముంచుట దేవుని సంకలపవైనది. మా తాతయ్యకు అనుకోని విధంగా శరీరంలో గడడ్లు ఏరపడ్డాయి. ఆ 61
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు బాధలో పెద్ద నానమ్మ క్రీస్తు భక్తురాలిగా అమ్మమ్మను, తాతయ్యను పరామర్శించి క్రీస్తు సజీవుడైన దేవుడని ఆయనే మోక్షానికి మార్గమని స్వస్థపరచు దేవుడని వివరించింది. అనారోగ్యంతో బాధలో ఉన్న సమయంలో అమ్మమ్మ, తాతయ్య ఆమె మాటలపై లకష్యముంచారు. క్రీస్తును నమ్మి భక్తిని పాటించుట వల్ల ఆ గ్రామంలోని కులస్తులు వెలివేసారు. మంచినీటి దగ్గరకు కూడ రానీయలేదు. చాలా హీనపర్చివారు. ఆ ప్రాంతంలో సేవ చేస్తున్న దైవజనులు మలే�శవార రావు గారు వారింటికి వచ్చి సువార్త బోధించి ఆత్మీయంగా బలపర్చారు.
మా తాతయ్య అప్పటికే సత్యాన్వేషిగా చాలా గ్రంథాలు చదివారు. ఎంతో పరిశీలించి దేవుడు మార్గము,సత్యము, జీవవైయున్నాడని, ఆయనే యేసుక్రీస్తు అని కనుగొన్నారు. చేతబడి ప్రభావంతో అమ్మమ్మ ఇంట్లో మరణం సంభవించగా దు:ఖం తీరాలని నన్ను నాలుగు సంవత్సరాల బాల్యంలో వారింట్లో ఉంచారు. నాకు వారి ప్రేమ ఇష్టమే గనుక వారితో ఉండేదాన్ని. వారు క్రీస్తును ప్రేమిస్తూ ఆరాధనలలో పాలుగనేవారు. నేను కూడ క్రీస్తును ప్రేమిస్తూ వారిని అనసరించాను. పూజలు చేసిన జ్ఞాపకాలు లేవు. మా తాతయ్య అమ్మమ్మ క్రీస్తును నమ్మినందున }రి నుండి వెలి వేసారు. నిరుత్సాహ పడక క్రీస్తును వెంబడించారు. భక్తిగా జీవించారు. మంచి పుస్తకాలు చదివి తాతయ్య పోస్టువెున్ ఉద్యోగం చేస్తూ ఇంటింటికి వెళ్ళినపుడు సువార్తను బోధించేవారు. నేను కూడ పసైకిల్పై వెళూత సువార్తలో పాలుగనేదాన్ని. బాల్యం నుండి బైబిలు కథలు, పాటలు నేరచుకున్నాను. గతంలో కొద్ది మందితో ఉన్న సంఘం ఇప్పుడు 500 మంది వరకు వ్యాపించింది. దేవుడు మనతో ఉంటే శాంతి, సమాధానం ఉంటాయని తెలసుకున్నాను. తాతయ్య దగ్గర ఉన్న నన్ను అమ్మ నాన్నలు 9సం��ల వయససులో వెనక్కు తెచ్చుకున్నారు. నాకు ఇక్కడ నెమ్మది లేదు. శాంతి లేదు, ప్రార్థన లేదు. అమ్మమ్మ, తాతయ్య, మామయ్య క్రీస్తును ప్రేమించేవారు. నేను కూడ క్రీస్తును పేమించి, సేవించాలని అనుకున్నాను. నేను రాజమంపడి వచ్చేటపపుడు నాకు దేవుడు తోడుండాలని నేను నేరచుకున్న భక్తిలో కొనసాగాలని కొత్త నిబంధన బైబిలు ఇచ్చారు. నానమ్మ ముందు ఆ బైబిలు తెరిసేత ఇష్టపడరని తెలిసి చాటన దాచాను. 62
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
నానమ్మది మంచి మనససు అయినా నన్ను ప్రేమగా చాసినా నా విశావాసం పట్ల విభేదముండేది. ఆమెకు బైబిలుపై నమ్మకం లేనందన నాతో గొడవలు జరికగవి. బైబిలు చింేపసారు. రహస్యంగా బాపతావ్లో ప్రార్థన చేసుకునే దాన్ని. నన్ను ఏదో ఒక సాకలులో చేర్పించాలి గనుక ప్రయత్నాలు జరుగు సమయంలో నేను క్రీస్తును ప్రార్థన చేసాను. ప్రభువా నేను బైబిలు చదువకుండా చింపివేసారు, నన్ను బాధించారు, కనీసం సాకల్లో అయినా నిన్ను సేవించుటకు ప్రార్థించుటకు రక్రైస్తవ సాకలులో సీటు ఇప్పించమని కన్నీటితో ప్రార్థన చేసాను. దేవుడే అసాధ్యాలను సుసాధ్యం చేయగలడని నమ్మాను. దేవునిని నమ్మకంగా ప్రేమించే యధార్థవంతులను బలపరచుటకు ఆయన కనుదృష్టి సంచారము చేయును అనే వాగ్దానం చొప్పున షాడే గర్ల్స హైస్కూలులో ప్రవేశం లభించింది. అమ్మమ్మ నమ్మినందున మా తల్లి కూడా ప్రభువును నమ్మింది. అది నానమ్మకు నచ్చేది కాదు. అమ్మను కొట్టి గాయపర్చివారు. ఈ గొడవలు దేవుని నమ్మినందుకే అని వీధిలో వారు గమనించేవారు. మా నాన్నగారు పబాంది తాగేవారు, అవ్మేవారు. సినిమా పిచ్చి ఉందని దేవుని నమ్మవుని అడుగలేదు గాని ప్రార్థన చేసేదాన్ని. ఆయనను ఒక హీారోగా భావించి గౌరవించేదానిని. నాకొక తవ్ముడు ఉన్నాడు.
నా స్నేహితురాలి ద్వారా సండేసాకలుకు వెళ్లాలని ఆశించాను ఎక్కడికి వెళుతన్నావని నాన్నమ్మ అడిగేవారు. ఆడుకోవడానికి వెళుతున్నాను అని చెప్పేదాన్ని. బైబిలుకు అట్ట వేసి తరగతి పుస్తకాలలో దాచి పెట్టి చాటుగా చదివే దాన్ని. నాన్నమ్మకు అనుమానం వచ్చి గ్యాస్ వెలిగించి, అమ్మ ముఖాన్ని వంటకు దగ్గరగా పెట్టి నువువా చర్చికి వెళ్ళను అని చెప్పు, అప్పుడు మీ అమ్మను వదిలేస్తాను అని బైదిరించింది. ఆ క్షణం భయపడి లోపలికి వెళ్ళి కన్నీటితో ప్రార్థన చేసాను. దేవుని దయ వలన నా తల్లిని ఆయన పబతికించాడు. నేను చదువుకునే సాకలులో పెద్ద హాలు ఉండేది. అక్కడ మనససుకు తృప్తి కలేగంత వరకు ప్రార్థన చేసేదాన్ని. నాన్నమ్మకు టిభ వ్యాధి సోకింది. అమ్మను, నన్ను బాదించినా చివరి దశలో క్రీస్తు ప్రేమతో దగ్గరకు తీసుకొని ఆహారం తినిపించేదానిని. నా ప్రార్థనల పఘలితంగా దేవుడు ఆమెలో మారుప తెచ్చాడు. వ్యతిరకించిన నోటితోనే నానె రాసి ప్రార్థించమని నానమ్మ 63
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు అడిగింది. ఆ మారుప ప్రభువే కలిగంచారు. చివరకు నాన్నమ్మను ఆసుప్రతిలో చేర్చారు. సాకలులో 6 నెలల పరీక్షలు జరుగుతుండగా నన్ను నాన్నమ్మ చూడాలన్నారు. నన్ను ప్రేమతో నానమ్మ పిలుచుట ఆశ్చర్యం కలిగంచింది. గ్రేస్ను ఇబ్బంది పెట్టి ఆమె నమ్మకాన్ని తృణీకరించవదు�. ఆమె నమ్మిన దేవుడు నిజమైన దేవుడు అని ఒప్పుకొనుట చాలా అద్భుతము.
నేను నీటి బాప్తిస్మం తీసుకోవాలని ఆశించాను. మా ఆత్మీయు తండ్రి దైవజనులు తీడ రఘు గారు నన్ను బలపరచి నీటి బాప్తిస్మం కొరకు ఉపవాసముండి సిద్ధపడవుని చెప్పారు. విశ్వాసులతో కలిసి 100 రోజులు ఉపవాసముండి ప్రార్థించారు. నన్ను సిద్ధపరిచారు. నేను మా తల్లి 2010వ సంవత్సరం అకోటబరు 31వ తేది కలిసి బాప్తిస్మం తీసుకొని దేవునిలో ఆనందించాము. మా నాన్న గారిలో మారుప రాలేదు. నాకు చాలా వెలితిగా ఉండేది. బైబిలులో యెహోషువ, దావీదు చెప్పినట్లు నేను నా ఇంటివారు దేవునినే సదా సేవిస్తామని నాన్న కూడ దేవుని నవ్మాలి అని ఆశించేదానను.
ఒకరోజు మా నాన్న గారిని చర్చికి రమ్మని అడిగాను. ఎంతో కోపంగా కాలితో తన్నారు. దారంలో పడిపోయాను. చాలా బాధపడాను. మీ నాన్న చర్చికి రారెందుకు? ఆయన చేసే వ్యాపారాలు సరైనమ కాదు కదా? అని విమర్శంచగా బాధతో ప్రార్థన చేసేదానను. కన్నీటి ప్రార్థనా ప్రతిఫలంగా దేవుని దయ వలన మా నాన్న గారు 2016 జనవరి 1వ తేదీన మందిరానికి వచ్చారు. అదే సంవత్సరం ఆయన వ్యాపారాలు మానేసి ప్రభువునందు విశ్వాసించి రక్షణ పొందారు. దేవునికే మహిమ కలుగును గాక.
నేను ఉద్యోగం చేయాలనే ఆలోచన కలిగంది. ఇంటి పరిస్థితులను బట్టి తప్పక ఉద్యోగం చేసి తల్లిదండ్రులను ఆదుకోవాలన్న ఆశ కలిగంది. ఎంత దూరమైనా వెళ్ళి పని చేయాలి, నన్ను ఈ లోకం ప్రభావితం చేయరాదు, నేనే లోకాన్ని ప్రభావితం చెయయాలి అనుకున్నాను. మంచి ఉ ద్యోగం వస్తుందని, డిపగీ చదివే రోజులో కష్టమని తెలిసినా లో చేరాను.
చీజజ ఎన్నో ఉద్యోగావకాశాలు వచ్చేవి. ప్రార్థన చేస్తుంటే, ప్రభువు సేవకు రమ్మని పిలసతున్నారు. యాత్ మీటింగ్ జరుగుతున్నప్పుడు పాస్టర్ గారు వాక్యం చెబుతా ఫిలిప్పీ పత్రిక నుండి "అందరా తమ స్వంత కార్యములే చూసుకుంటున్నారు. కానీ ప్రభువు కార్యాలపై ఆశక్తి చూపడం లేదన్నారు. 64
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు నాకు సేవ చేయడం ఇష్టం లేదు. ఉద్యోగం చేసి మా ఇంటి వారిని గొప్పగా చాసకోవాలని, సేవకులకి ప్రోత్సాహం అందించాలని అనుకునేదాన్ని. కాని, దేవుని తలంపులు వేరు. నేను సంపూరణ సేవకు వెళ్లవలయనని చిన్నపుే సముపద ప్రమాదంలో మరణించవలసిన నన్ను ఆయనే సేవ కొరకే పబతికించి ఉంచారని ప్రభువు మాట్లాడారు. ప్రవచనాల ద్వారా, దర్శనాల ద్వారా అనేకమార్లు నాతో మాట్లాడేవారు. యెషయా 60:1-2 వచనాల ద్వారా సేవ్రై పిలుపునిచ్చారు.
నీకు వెలుగు వచ్చియున్నది, లైవ్ము, తేజరిల్లుము యెహోవా మహిమ నీమీద ఉదయించెను. చూడుము బూమని చీకటి కవ్ముచున్నది కటికచీకటి జనములను కవ్ముచున్నది యెహోవా నీమీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీమీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. యెష 60:1-2
ఉద్యోగం చేసేత చర్చికి వెళ్ళే అవకాశాలు తగ్గుతాయని బాధపడాను. వివాహం చేసేత కట్నం కావాలి, ఆర్థిక స్థితి బాగా లేదు. ఆయన కృప గొప్పది.
మీ భవిష్యత్తులో ఎలా వుండాలని అనుకుంటున్నారో కాగితం పై రాసి ప్రభువు ఎదుట పెట్టి ప్రార్థించమని ఒకసారి సండే సాకల్లో విన్న మాట జ్ఞాపకం వచ్చింది. ఒంటరిగా సేవ చెయ్యలేను. ఒక భక్తి గలిగిన దైవజనుడితో వివాహం అయితే ఆయనతో కలిసి సేవ చేయడానికి అనుకూలత ఉంటుందని ప్రార్థించి నేను నా భర్త సేవలో ఉండాలి. దేవుని పరిచర్య కొరకు అప్పగించుకోవాలి. ఉద్యోగం చేస్తూ సేవ చేయరాదు. ఎన్ని పశమలు వచ్చినా తట్టుకునే సామర్థ్యం ఉండాలి. కట్నం అడగరాదు. నన్ను ఇబ్బంది పెట్టాదు, ప్రార్థనాపరుడై ఉండాలి. దేవుని ప్రణాళిక కోసం సిద్ధ పడాలి, నాకు బంగారు ఆభరణాల పట్ల ఇష్టం లేదు. ఆయన కూడా అలాకగ ఉండాలని రాసుకొని దేవుని చితాతనికి అప్పగించుకొని ప్రార్థించాను.
దేవుని చిత్త ప్రకారం, పైన తెలుపబడిన లకషణాలతో 2018 ఫిబ్రవరి 2వ తేదీన దైవజనులు యాంపడాస్గారి సంబంధం వచ్చింది. సుమారుగా 65
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు 100 మంది దైవసేవకుల సమక్షంలో దేవునికి మహిమకరంగా
8.8.2018న మా వివాహం జరిగింది.
ఈ విధంగా అన్య కుటుంబంలో నుండి ప్రభువును తెలసుకొనుట మాపతమే గాక, నా 14వ యేట రక్షణ బాపీతస్మము పొంది, సంఘంలో నమ్మకంగా ఉంటా, నేను చదివే కాలేజీలో నా సాక్ష్య జీవితాన్ని కాపాడుకుంటా ఉంటుండగా సేవ్రై పిలచి, నేడు 3 ప్రాంతాలలో ఆయన మహిమ కొరకు హె�� టైంపుల్ సంఘంలో నా భర్త యాంపడాస్ గారితో కలిసి సేవ చేస్తున్నాను. అంతమాపతమే కాక, అనేక ప్రాంతాలలో నా సాక్ష్యం ద్వారా, దేవుని వాక్యం ద్వారా అనేకులను క్రీస్తు రాజ్యం కొరకు సంపాదించుటకు ప్రభువు సహాయం చేస్తున్నారు.
యాటయాబ్ చిానల్ ద్వారా అనేక దేశాలలో ఉన్న
�అసతీవషర దీ�్�బశ్రీ� తెలుగు ప్రజలకు వాక్య పరిచర్య చేస్తున్నాము.
ప్రభువు కొరకు నిరివారామంగా, నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు పపయాసపడాలని మా కొరకు మా పరిచర్యలు (హె�� టైంపుల్ యాంపడాస్
డ బత్తుల మనిపసీటస్) కొరకు ప్రార్థించండి.
ఈ పుస్తకం ద్వారా నన్ను మీకు పరిచయం చేసిన పకరేస్ విజయ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. 66
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
సాక్ష్యం 5. ఎన్నికలేని నా జీవితంలో క్రీస్తు నన్ను వెదికి
రక్షించి గొప్ప సేవ్రై నన్ను ఎన్నుకొని
నడిపిస్తున్నారు
పాస్టు ఎలియాజరు గారు, వెుస్సియా సహవాసం, విజయవాడ
యేసు క్రీస్తు అందరికి ప్రభువు - అపొ.కా.10:36
పరిచయం:-ప్రభువు నామములో అందరికీ శుభకాంక్షలు. క్రీస్తే సజీవుడు. నిజమైన రక్షకుడని నమ్మి విశావాసంతో నున్నాను. ఉప్పెన ప్రాంతము గుడివాడ తాలకా కోడారు. పితరులంతా అక్కడే ఉండేవారము. ఏడు మంది సంతానంలో గౌతమేశవార్రావు అని నాకు పేరు పెట్టినపుడు దేవదాతలు దర్శించి ఒక స్వరం వినిపించి నీ పేరు ఎలియాజరు అని తెల్పారు.
దేవుడేచెపపగా అబ్రహాముదాసుడను పేరున పిలువబడుచున్నాను. నాన్న వ్యవసాయము చేసేవారు. నేను కూడా చాలా సహకరించేవాడిని. నా దృష్టి వ్యవసాయములో అభివృద్ధి చెందాలనే ఆశపేది. నాన్న నేను చదవాలని కోరవారు. నేను ఎస్.ఎస్.ఎల్.సి వరకు చదివి ముగించాను. మా }రిలో దేవాలయానికి 300 ఎకరాలు పొలము ఉండేది. ఆ ప్రాంతము లో వెళ్ళేవాడిని. రో� శతగోపురం పెట్టించుకొనేవాడిని. భక్తి ఎవరితో అని కనుగొనుటకు చాలా సమయము పట్టింది. తల్లి గర్భంలో ఉండగానే దేవుడు నన్ను ఎన్నుకున్నారు.
మన మతమే ్రశ�ష�ము వేర మత విషయాలు ననసరించే వాడిని కాదు. నా జీవితంలో దేవుడు సృష్టించిన వ్యక్తి మాట్లాడగలిగతే దేవుడు కూడా మాట్లాడాలి కదా! చాలా మంది పూజారులను ప్రశ్నించాను. కుర్రవాడిననీ నీరకందుకురా అన్నారు. దాని వల్ల అన్వేషించాను. మాలో మంచి భక్తులున్నారు. వారిని అడిగేవాడిని అప్పుడు ఎవరితోనంటే వారితో మాట్లాడేవాడు కాదురా అని జవాబిచ్చారు. దేవునితో మాట్లాడాలి. దేవుని చూపులు పాత కాలవైన 67
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు ఆ తపన ఎవరా తీసివేయలేదు. ఆ అన్వేషణ మానలేదు. నాన్న నాకు పెండ్లి చేయదలిచారు. నా భార్యనా నన్ను నాన్న పోషించాలంటే యిష్టపడలేదు. మంచి సంబంధం వచ్చింది. పెండ్లి పై ఆశ లేదు. 19 వ సంవత్సరంలో పెండ్లి చేసుకొన్నాను. కమ్మ బ్రాహ్మాణుడైన మా మామగారు సంసకృతము నేరచుకొనేవారు. హిందా ఆచారాలు జంజనము ధరించి ర్రుదాకష మాలలు ధరించేవాడు. కానకలు సీవాకరించేవాడు. నాకు ఒక వ్యక్తి పై ఆధార పడరాదు. స్వయం శక్తితో జీవించాలనే ఆశయంతో ఉండేవాడిని.
కుటుంబంతో చీలిపోయి వెళ్ళవద్దు అన్నారు. వేరు పడి వచ్చేసాను ముగ్గురు పిల్లలు కలిగారు. భడడ్లను కనే సమయములో పుట్టింటిలో పురుడు పోసుకొనేవారు. నెల్లారు జిల్లాలో వైకా గనులలో ఉద్యోగం చేయాలని నాన్న యిల్లు వదలి నెల్లారు చేరాను. అక్కడే నా మాడవ అబ్బాయి రత్నకుమార్ జన్మించాడు.
ఆ ఉద్యోగం చాలా క్లిష్టమైనది. రోజుకి 18 గంటలు పని చేసి రోజుకు రూ.2/- చొప్పున 30 రోజులలో రూ.60/- జీతంతో యిల్లు గడుపుకొనేవాడిని. తెలిసిన బంధువులు ప్రేమతో చూచుకొనేవారు.
నా భార్య భక్తి చేసేది కాదు. అడడు వచ్చేది కాదు. కొన్ని విషయాలు జ్ఞాపకము ఉన్నాయి. మా యిల్లు చాలా చక్కగా ఉండేది. ముందుగా ఒక వేప చెట్టు ఉండేది. అక్కడ దయ్యము కనిపస్తుందని చాలా మంది చెప్పారు. ఒక రోజు చెటుట దిగువ నల్లని ఆకారం నా యిల్లు చేరింది. తలుపు దగ్గరకు చేరింది. నా వద్ద భగవద్గీత నా తల క్రింద ఉంచుకొనేవాడిని. అయినా దయ్యం వచ్చింది. నేను నా భార్య వచ్చి కూరచున్నాము. వెళుకవగా ఉండగానే కనిపంచింది. చెట్లు ఆ దయ్యం దిగినపుడు శబ్దం వచ్చేది నిద్ద పట్టలేదు. హిందా నమ్మకములో ఆంజనేయ దండకము తెచ్చుకొని తల దగ్గర ఉంచమన్నారు. రాత్రివేళ్ నిద్ద ఉండేది కాదు. ఆ దయ్యం శబ్దం చేసేది స్వరంతో ""నీవు నాకు కావాలి అని చెప్పింది��. మా ఆఫీసులో జేసుదాస్ అనే ఆఫీసరు ఉండేవాడు. బ్రదర్, మీరు ఒత్తిడిలో ఉన్నారు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. నిద్ద లేదా? ఏదైనా మవ్ములను బాదిస్తుందా? అని ఆప్యాయంగా అడిగాడు. మా యింటికి వచ్చి పరిస్థితులన్నీ విన్నారు. ఆయన ప్రశ్నించిన ఒక ప్రశ్న నన్ను ఆలోచింప చేసింది. నేను చెప్పినది చేస్తారా? నా దగ్గర 68
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు క్రీస్తు రక్తమును జ్ఞాపకం చేసుకొని ప్రార్థించిన ప్రార్ధనా నానె ఉన్నది. అవి శక్తి గలవి. దానిని యేసు రక్తమే జయవుని చెప్పుచూ మా యింటి ద్వారము పై సిలువ గురతు నానెతో వేసి, నేనిచ్చే క్రొత్త నిబంధన గ్రంథం తల క్రింద ఉంచి చూడండి. తప్పక ప్రాంతంగా నిద్దపోగలరు. మంచి ప్రేమ కనపర్చారు. నేను చాలా కాలంగా బాధపడినందన ఈ ప్రయత్నం చేయదలచి ఆయన చెప్పిన రీతిగా చేయగా ఆ రాత్రి చీకటి శక్తి ఆశ్చర్యంగా గుమ్మం దగ్గర ఆగిపోయింది. నేను స్పష్టంగా చూడగలిగాను. యేసుదాసు గారు చెప్పిన సలహా మేరకు శక్తి ఉందని గ్రహించాను. నాకు ఆయన సలహా మేరకు దైవ భయం ఉన్నది గాని నిజమైన భక్తి మాత్రం లేదు. నేను పూర్తిగా ఆయన చెప్పినట్లు చేసి గొప్ప నెమ్మది పొందాను. ఆ రోజుల్లో మాడవ కుమారుడు రత్నకుమార్ జన్మించాడు. ఆ రోజులో వింత వ్యాధి కలిగ కొందరు బాలురు మరణించారు. నా బాబుకు మాత్రం ఆ వ్యాధి వల్ల కాళ్ళు స్తుతవ లేక నడవలేక పోయేవాడు. సచ్చుబడిన కాళ్ళను బట్టి అందరమా చాలా దు:ఖ పడ్డాము. జ్వర తీవ్రత వల్ల మరింత నీర్సబడ్డాడు. మాకు తెలిసిన ప్రముఖ ఎముకల డాకటర్లు చికిత్స చేయుటకు ప్రయత్నించి విపఘలమయయారు. నన్ను చూచి ""అయయా మీ బాబుకి స్వస్థత అసాధ్యమండి చక్కని భడడ్ గనుక మరింత డబ్బులు ఖరచు చేయక బాబు పోషణ్రై బ్యాంకులో సొవ్ము ఉంచి ప్రాంతంగా ఉండండి�� అని సలహా యిచ్చారు. ఆ జబ్బు పెరికగది లేదు. అదే అసహాయ స్థితిలోనే ఉంటాడు. ఆ రోజుల్లో నా తల్లి ఉత్తరము నాకు నిరీక్షణ కలిగంచింది. ప్రభువు ప్రణాళ్ళక మా జీవితాల్లో స్పష్టంగా పనిచేయుట ఆశ్చర్యము కలిగంచింది.
అమ్మ నాకొక ఉత్తరము వ్రాసిందని నమ్మి నందుకు మంచి ప్రార్ధన లభించింది నా జీవితంలో జరుగబోవు విషయాలు ప్రవచనాత్మకంగా తెలియజేసారు ""అయయా, మీరు అనేక దేశాలలో సువార్తను ప్రకటిస్తారు మీరు బైబిలు చేతపట్టి యింటింటికి వెళ్ళి సువార్త బోధిస్తారు అని కూడా తెలియజేసారు. నా మాటలన్నీ దేవుని వాక్యం ప్రత్యకషమయయాక నేరవేరగలవు. బాబుకు క్రమంగా స్వస్థత వస్తుంది. మీరు యేసు రక్తమునకే జయము అని చెపుచూ యీ నానెను బాబు కాళ్ళకురాయండి అని నానె చేతి కిచ్చి ప్రార్థించారు. ఆయన మాటలు నమ్మకంగా ప్రార్థన నానెను కాళ్ళకు 69
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు వ్రాయగా 8 నెలలకు బాబు నడుచుటకారంభించాడు. సంపూరణ స్వస్థత లభించింది. యేసు రక్తము నానె నాతో పని చేసిన రక్రైస్తవుడు చెటుట మీద దయ్యం బాదించినపుడు వాడమన్నారు. యిది రెండవసారి విన్నాను.
ఆ తర్వాత క్రీస్తు శక్తి పై నమ్మకము కలిగంది. ఆ తర్వాత పామర్రులో చిన్న వ్యాపారము ఆరంభించాము. ఆ ప్రాంతంలో కేరళ్ సిస్టర్స ఉండేవారు జాన్ గారు డాకటరుగా నుండే వారు జార్జి గారు కూడా ఆ ప్రాంతంలోనే ఉండి మాకు సువార్త బోధించారు ఆ రోజుల్లో ఒవర్సీలుగా పని చేస్తున్న పి. వరీగస్గారు పరిచయ మయయారు ఆ అందరి విశ్వాసుల సువార్త పఘలితంగా నమ్మి బాపీతస్మము పొందినచో రక్షింపబడగలవనే సత్యం గ్రహించి నీటి బాపీతస్మమురకై సిద్ధపడ్డాము. నన్ను ఆప్యాయంగా తవ్ముడు అని పలుకరించేవారు చర్చి సహవాసంలో లభించారు మమ్ములను ప్రేమ ఆప్యాయతలలో చూచేవారు. నా భార్య చర్చికి క్రమంగా వెళ్ళేది. ఆదివారాలు నేను వ్యాపార్రీత్య క్రమంగా వెళ్ళుటకు వీలు పేదికాదు. పాస్టు గారు నన్ను సాటిగా ప్రశ్నించారు. నీ పాపాలు ఒప్పుకొని విడిచి పెటాటవా? నాలో ఆ ప్రశ్న ఆలోచింపజేసింది. రక్షణ స్థిరత లేదని స్పష్టంగా గ్రహించాను. నేను ఏ పాపము చేసాను? అని ఆలోచించేవాడిని. నాకు గొప్పవారు స్నేహితులుగా నుండేవారు కానీ వారి అలవాట్లే నాతో రాలేదు. బాతులైన్నడా మాట్లాడలేదు. ఒక రోజు గోడపై నా పాపాలన్నీ స్పష్టంగా చూపారు. జన్మ పాపము, కర్మ పాపము నాలో ఉందని గ్రహించాను. నాలో యీ పాపాలన్నీ ఉన్నట్లు తెలిసికొనగనే కన్నీటితో పాప క్షమాపణ వేడుకున్నాను. వ్యాపారములో అవకతవలన్నీ సరి చేసికొన్నాను. ప్రభువు సన్నిధిలో 5 రోజులు ఉపవాసములో నుండి దేవుడు సన్నిధిలో గడపాలని నేను నా భార్య నిరణయించు కొన్నాము. క్రీస్తును సేవించుటకే నిరణయించాము నేను పని చేయు షాపునకు పసలవుపెటాటను. 5 రోజుల ఉపవాస దీక్షలో ఒక రోజు బభంగము చేసి భోజనం చేసేసాను చాల బాధపడాను. ప్రతి ఉదయమున లేచి బైబిలు చదువుకొని ప్రార్ధన చేయు చండగా 4 గంటలకు సమయం తెల్లవారునపుడు తెల్లని వెలుగు నా యింట్లో ప్రవేశించింది. పూర్తిగా తెల్లవారనందన చీకటి గానే ఉంది. ఆ రోజుల్లో కిరోసిన్ దీపకాంతికి అంత ప్రకాశం లేదు. ప్రభువు దర్శంచాడా ? అని ఆలోచించి 70
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు నా భార్యతో యీ గొప్ప వెలుగు ఆవరించుటను గార్చి చెప్పగా అహా! క్రీస్తులోకానికి వెలుగై యున్నాడు కద ! ఆయనే నిన్ను సమీపించారు. ఆ వెలుగు 25 నిమషాలు నిలిచివుంది ఆ విరమట్లు గొలిేప కాంతి నాలో గొప్ప ఆనందం కలిగంచింది. నేను ప్రాంతంగా బైబిలు చదువుచున్న సమయములో అకస్మాత్తుగా అన్య భాషల అభిషేకం నా పైకి ఆవరించి భాషలు మాట్లాడసాగాను. నేనెన్నడా ఆత్మాభిషేకం, అన్య భాషలు మాట్లాడే వరమును కోరలేదు గాని నేను అడగక ముందే నా కిచ్చారు నిజానికి ఆ కోరిక నా భార్యకు వుండేది. ఆ క్షణంలో ఒక స్వరము కూడా వినిపంచింది. రోగులను స్వస్థపరచు వరము, అన్య భాషలు మాట్లాడు వరము దానికి అర్ధము చెప్పు వరము, ప్రవచంచు వరాలిస్తున్నానని ప్రభువు స్వరం ద్వారా మాట్లాడారు పసైతానును గద్దించే వాడిని. ఆ తర్వాత తెలిసిన పాస్టు గారిని సంప్రదించాను. మమ్ములను ప్రలోబభ పెట్టింది వెలుగు దాత కావచ్చిని నిరుత్సాహపర్చారు. ప్రభువుతో సన్నిహితంగా జీవించే వరీగసుగారు నన్ను దర్శించి ""అయయా, ప్రభువు మీరు కృపావరాలనిచ్చారు. ఆత్మనింపుదల ఉంది. ప్రస్తుత వ్యాపారాన్ని ఆ్రేసి, నా పరిచర్యకు రమ్మని ప్రభువు కోరుచున్నారని గ్రహించండి�� అదే ప్రభువుతో మాట్లాడి స్థిరపర్చారు. నేను చేసే చిన్న వ్యాపారం మానివేయదలిచిన సంగతి మా మామగారు తెలిసికొని నా భార్య అయిన తన కూతరని తనతో పాటు తీసికొని వెళ్ళాలని నిరణయించి. మా యింటికి వచ్చారు. మా మామగారు కమ్మ బ్రహ్మాణుడిగా పూజలు మంత్రాలు వల్లించుటయేగాక కరణీకము, మునసబుగారిగా }రంతటిలో పలుకుబడి గల వ్యక్తిగా చలామణి అయేయవారు. నా భార్య పుట్టింటికి రాను నాన్నగారా, నా భర్త నాకు ముఖ్యమని చెప్పింది. మామ గారికి చాల కోపం వచ్చింది. మీరు మా గడపలో అడుగు పెట్టాదు. నేను మీ గడపలో అడుగు పెటటనని తెలిప వెంటనే తిరిగి వెళ్ళిపోయారు. మేమద్దరం మౌనంగా ప్రారి�ంచుకున్నాము. ప్రభువు ఒక రోజు కోపంతో ఉన్న మామగారింటికి వెళ్ళాలని తెల్పారు. చాల తగిగంచుకొని దేవుని మాటలకు లోబడి నేను నా భార్య మామగారి యిల్లు చేరాము.
మేము మా మామ గారిల్లు చేరగానే అక్కడున్న పని వానితో మమ్ములను లోనికి రానియకుండా నెట్టివేయమన్నారు. మా బంధువురాలు 71
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు మమ్ములను చూచి లోపలకి ఆహ్వానించింది మీరు రమ్మని చెప్తే యేసయ్య నామంలో ప్రార్థించి యింటిలోకి వస్తాము అన్నాము. ఆయన మనససు మార్చుకొని లోనికి రమ్మన్నారు. ప్రార్థించి లోనికి వెళ్ళాము. అప్పటికే మా అత్త గారికి మార్చి రోగం వుండేది. నేను ప్రార్థించగానే ఆవెుక్రింద పడిపోయింది. నీ వేదో చేసావు గనుక ఆమె పడిపోయిందని నిందించారు. నేను ఆత్మవశుడనై ప్రార్థించగా, దురాత్మను గద్దించగా నీేపర మీ అని కూడా అడిగాను. పేరు చెప్పింది యేసు గొప్పా? నీవు గొప్పవాడివా సాటిగా చెప్పు అని అడిగాను యేసే గొప్పవాడని ఆమె తెలిపంది. నాకు దేవత ముడుపు చెల్లించగలనని చెప్పి చెల్లించలేదు. అందుకే ఆవరించానన్నది. నా మామగారు మా అత్తగారు స్వస్థత పడుట, నా ప్రార్ధనా పఘలితాన్ని చూచారు. యేసు ప్రభువును మీరు నవ్మారుకదా! మరెన్నడా మార్చ�లు రానిచో ఆ యేసు దేవుడని నేను నమ్ముతాను అన్నాడు. ఈసవాలు సరిగాగ సరిపోవు జవాబు పొందగా యేసు నిజ దేవుడని నమ్మి జంధ్యము తీసివేసి నా అత్తగారు మామయ్య బాపీతస్మము తీసుకొని దేవున్ని స్తుతించారు. చేతికర్ర పట్టుకొని తిరికగ వయససులో యింటింటికి వెళ్ళి యేసే ఏకైక రక్షకుడు అని ప్రకటించారు. ఈ రీతిగా మా స్వకీయులలో 40 మంది క్రీస్తును రక్షకునిగా అంగీకరించి ఒకసారి మారు మనససు పొందారు. మా అన్నయ్య కూడా దేవుని మాట ననసరించి రక్షింపబడ్డాడు. నా ద్వారా రక్షణ భాగ్యాన్ని పొందిన కొందరు వ్యకుతలు అన్న కోటేశ్వర్రావు గారు దానియేలు గారు నా సేవలో చాల సహకరిస్తున్నారు. అందరా రక్షణ ఆత్మాభిషేకము అన్యభాషల వరా*్న పొంది క్రీస్తులో ఆనందిస్తున్నారు. ఇంటిలో శబ్దాలు చేస్తూ అరుస్తున్నారని ఇళ్ళు ఖా� చేయమనేవారు అందరము చెరుకు తోట దగ్గర స్వేచ్ఛగా ఆరాధిస్తూ క్రీస్తు సన్నిధిలో గడిపేవారము. గుణదలలో ఉండగా నెహ్రూగారు యింటి దగ్గరగా నుండేవారు వారు నాకు సుపరిచితులు. నెహ్రూ అమ్మ గారు నా సహవాసంలో ఆత్మీయులుగా బలం పొందారు. రఘురామయ్యగారు కూడా సన్నిహితులుగా నుండేవారు. పెంతేకొస్తు దైవజనులు పి.యం. సావేయలు గారు, పి.టి.చాకో గారు, పి.ఎల్. పరం జ్యోతిగారు వీరు నిర్వాహించిన గుణదల బైబిలు కాలైజిలో ఒకటిన్నర సంవత్సరములు బైబిలు కోర్సులో చేరి ఆధ్యాత్మికంగా బలపడాను. వాక్యం నేరచుకోగా బలపడాను. వాక్యం నేరచుకొనుట వల్ల నా సేవసాకష్యము 72
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు బలపడింది. సంపూరణంగా దైవజనులకు సహకరించే వాడను. సేవారంభంలో నాకొక చిన్న పసైకిల్ ఉండేది. విభిన్న కరప్రతాలు సంచిలో పెట్టుకొని రోజుకు 100కు పైగా ఆయా స్థలాలలో పంచేవాడిని సేవా పఘలితంగా అనేక రోగాల నుండి స్వస్థత పొందేవారు. రకత బేదితో మరణపు అంచుచేరిన వారు కూడా రక్షణ ద్వారా స్వస్థత పొందేవారు. వేల కొలది దయయాల నుండి విడుదల పొందేవారు. దయయాలు ఎన్నడునన్ను ఎదురించలేదు. సంఘాలు స్థాపించ బడ్డాయి. 50 మంది బాపీతస్మము తీసికొన్నవారు సంఘవైనప్పుడు నా అన్న కాపరిగా సేవ చేస్తున్నారు. అందరము కలిసి విభిన్న ప్రాంతాలలో 10 సంఘాలు స్థాపించాము మాకు సమీపంలో గతంలో రెడిడ్పాలైంలో ఎవరా అడుగుపెటట లేదన్నారు భాసకరమ్మ గారి సహకారంతో ఆ ప్రాంతము దర్శించాము. సమీప ప్రాంతాలు కేసరపల్లి, గన్నవరం, చిన్న చిన్న గ్రామాలు పసైకిలు మీద వెళ్ళి సువార్త చెేపపవారము. కొన్ని ప్రింటు చేయబడిన కర ప్రతాలుండేవి కొన్ని పాల్ యాంగిచో గారి జీవితాలవంటివి మేమే మా ఖరచుతో ప్రింటు చేసి పంచేవారము.
ప్రతి రోజు ఉదయముననే బయలుదేరి రాత్రికి ఇల్లు చేరవారము. మాక�్స లైట్లు పెట్టి రాత్రి ఆరాధనలలో పాలోగనేవారము. ముగ్గురము కలిసి చేసిన సేవలో వందల సంఖ్యలో రక్షణపొందుట దేవుని మహాకృపగా స్తుతిస్తున్నాము ్రవెురాలు తప్పు వినికిడి ద్వారా సువార్త కొనసాగించి చిన్నబాబు రత్నకుమార్ గారిక వేదాంత విద్యలో సీటు వచ్చినది. సాకలులో ఉండేది నేడు కారు నడుపుచున్నారు. నా బిడ్డలు అమెరికా వెళ్ళు ధన్యతనిచ్చారు. పెద్దబాబు పసంట్రల్ గవర్నమెంటు ఉద్యోగాన్ని వదిలి సేవకు సమర్పించుకొన్నారు. ఒక గ్రామంలో సువార్త సీవాకరించి లేదని ప్రార్థించగా చాకలివాని పిల్లలు చనిపోవుట వల్ల క్రీస్తుని నవ్మారు. వారిరకై ప్రార్థించగా కర్రలతో దాడి చేసారు. అందరము చేతులైత్తి ప్రార్థించాము. అందరూ క్రిందపడి ఏడ్చి ప్రార్థన కోరారు. అక్కడ సంఘమేరపరిచాము నేను అమెరికా దర్శించాను.
ఒకసారి వణుకూరు వెళ్ళగా ఆటంకం చేస్తు కాపాలావుంచారు. అన్ని అడ్డంకులు ప్రభువు విడ కొట్టగా సంఘాలేరపర్చాము. రవీంద్దబాబు గారు ఒక సంఘకాపరిగా పనిచేస్తున్నారు. చేబ్రోలులో అన్నయ్య కొడుకు సేవలో 73
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు నున్నాడు. సంఘ నిరా�ణమురకై దేవుడు 40 పసంట్ల స్థలము కొనే కృపని ఇచ్చారు. బిడ్డలు అమెరికా నంచి కొంత సహాయం అందించగా సంఘస్తులు త్యాగంతో పెద్ద సంఘంని]్మంచే ధన్యత లభించింది. మాఅందరి సహాయము తలాంతులు, ధనము, మా ప్రియ యేసుకే అర్పించి ఘనమైన సేవలో సాగిపోతున్నాము. విదేశ్, సవాదేశాలలో దేవునికి ఘనమైన సాక్షులుగా నుండి ఆత్మజాలురుగా మా పరివారం అంతా ముందుకు సాగిపోతున్నాము. మా రక్షణసేవా దేవుని మార్గములో కొనసాగాలని మా నిరంతర ప్రార్థన ప్రభువు దీవెన మీతో నుండుగాక అవెున్.
చివరిగా నా జీవితంలో దేవుడు సత్యాన్వేషణలో నా బాబు అనారోగ్య సమయంలో క్రీస్తు ద్వారా రక్షణ పొందుట, గతంలో దెయయాల పై విడుదల, నానె క్రీస్తు రక్తముగా మారి ఆ పసైతాను పారిపోవుట ద్వారా క్రీస్తు శక్తి గ్రహించుట ఆరంభమైనది. క్రీస్తు నన్ను వెదకి రక్షించినారు. నా కుమారుడు రత్నకుమార్ గారు వివిధ దేశాల్లో 60 లేదా 70 దేశాలు సందర్శించినారు. నా బిడ్డలు నా స్వకీయులంతా క్రీస్తు రక్షకుడు అనే నవ్మారు. నేడు వెుపస్సయ్య సహవాసంలో క్రీస్తు కొరకు ఆత్మజాలరులము. మా పరిచర్య కొరకు ప్రార్థించండి. దేవుడు మవ్ములను దీవించను గాక. ఆమెన్
మా ఫోను నెం. 9494767633, 9494767736 74
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

సాక్ష్యం 6. అంధకారంలో నుండి ఆశీర్వాదంలోకి
నడిపించిన ఆశ్చర్యకరుడు
రామకృష్ణ, మచిలీపట్నం
యేసయ్య దివ్య నామమున మీ అందరికి వందనములు. మాది మచిలీపట్నం. ఒకప్పుడు మేము విగ్రహారాదికులము. విచ�పటటణంలో సిటీ బససులు నడిేపవాడిని. ఎంత కష్టపడినా, ఎంత సంపాదించిన అంత చిల్లు సంచిలో వేసినట్లే ఉండేది నా పరిస్థితి. ఎప్పుడు అప్పులు, ఆందోళ్నలతో ఉండేది నా జీవితం. గవర్నమేంట్ టక�్స, డ�జిల్, స్టాఫ్ కు జీతాలకు డబ్బులు సరిపోక ప్రతి నెల అపపులు చేయవలసి వచ్చేది. అదే చిన్న బససులు అయితే టక్సిలు, డిజిల్ ఖరచులు తగ్గుతాయని ఆలోచన ఉండేది కానీ ఆర్థిక సహకారం కోసం ఎదురుచూసేవాడిని.
2004వ సం��లో నా స్నేహితునికి ఒక బ్యాంకు మేనేజర్ తెలసు. ఆయన ద్వారా మేనేజర్ ను కలసి నా ప్రాజైక�ట రిపోర్ట ను ఇచ్చి అప్లై చేశాను. హెడ్ ఆఫీస్ నంచి అప్రూవల్ రావాలి నా చేతుల్లో ఏమలేదని మేనేజర్ చెప్పాడు. మా స్నేహితుడు చరితు.ఆ రోజు నేను లోన్ శాంకషన్ అయితే మీ దేవుడైన ఏసయ్యని నవ్ముకొని బాపీతస్మము తీసుకుంటనని అతనితో చెప్పాను. కనికరం గల నా దేవుడు గొప్ప కార్యం చేశాడు. లోన్ శాంకషన్ అయింది. కటటవలసిన డ�న్ ేపవెంట్ కట్టి పెద్దవారి చేతుల మీదుగా నాలుగు బససులు మహా ఆర్బా�టంగా రి�జ్ చేశాను. కానీ నేను దేవుడికిచ్చిన మాట మరచి పోయాను. నా స్నేహితుడు నన్ను రెండు మాడు సారులు హెచ్చరించాడు. అతడి మాటలు పెడచెవిన పెట్టి అయ్యప్ప దీకషా తీసుకొని నల్లబటటలు ధరించుకొని శబరి వెళ్ళాను. నేను కేరళ్లో ట్రై�న్ దిగిన వెంటనే దేవుని ఉగ్రత నా మీదకొచ్చింది ఒక బససు ఆక్సిడెంట్ అయింది. మగిలినవి యేవో గొడవలవలన బ్రేక� ఇన్సెపకటర్ ఆపడం జరిగింది. నేను వెంటనే తిరిగి ట్రై�న్ ఎకిక వచ్చేసాను. ఆయన నాలో మారుప లేదు. ఇంకా అప్పుల }భలో కూరుకుపోయాను గాని విగ్రహారాధనా మానలేదు. 3నెలల్లో 75
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు సమయం అయిపోయింది. బ్యాంకు వాళ్ళు బససును సీజు చేసారు. అప్పులు మాత్రం మగిలాయి. నా భార్య పిల్లలతో విచ�పటటణం వదిలి విజయవాడ పారిపోయి వచ్చాను. కరాణటక ట్రాన్సపోర్టలో లారీలను పెట్టి మల్లి వ్యాపారం వెుదలుపెటాటను. ఇక్కడ కూడా అప్పులే. ఫోన్ వెాగిన తలుపు కొట్టిన భయం. ఒక రోజు అర్ధరాత్రి ఫోన్ మోగింది. కరాణటక లోని మంగళూరు పఘాట్ దగ్గర లారీ ఆక్సిడెంట్ అయిందని. డ్రైవర్తో సహా ముగ్గురు చనిపోయారని లారీకి ఇన్సారెన్స లేదు. ఆ రాత్రి నిద్దలేదు. తెల్లవారు జామునలేచి నడుచుకుంటా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనతో ఏమ తోచక మారెకట్ వరకు నడుచుకుంటా వెళుతున్నాను. అక్కడ ఒక పాత చర్చి కనబడింది. అపుడే తలుపులు తీస్తున్నారు. చర్చిలోకి వెళ్ళి ఒంటరిగా రోదించాను. తెలిసి తెలియని ప్రార్ధన చేశాను. చర్చి నంచి బయటికి వచ్చాక గొప్ప ధైర్యం కలిగింది. వెంటనే కరాణటక లారీ ఆపఫీస్కు ఫోన్ చేశాను. హాస్పిటల్లో ఎవరు చనిపోలేదని చెప్పారు. ధైర్యంగా అక్కడికి వెళ్ళి ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకొని అక్కడే ఆ లారిని అవ్మేసి, అందరికి పసటిల్ చేసి అన్ని ఖరచులు పోగ 10వేల రూపాయలతో ఇంటికొచ్చాను. విజయవాడలో గుణదలలో స్పందన ప్రేయర్ హాల్కు పక్క సందులో మా ఇల్లు ఉండేది. నా భార్య ప్రతి శ్రుక, శని వారాలలో చర్చికి వెళ్ళేది. నిజ దేవునిని ఆశ్రయించి కుటుంబ సమేతంగా ఆదివారం చర్చికి వెళుతన్నాము. అల్లకల్లోలంగా ఉన్న నా జీవితాన్ని దేవుడు తన శాంతితో నింపాడు. అప్పటి నుండి నా జీవితంలో కుటుంబంలో ఎన్నో అద్భుతాలు చేశాడు. పాస్టర్ దేవ సహాయం గారి వరతమానాల ద్వారా మారుమనససు రక్షణ విలువను తెలసుకున్నాము. నేను నా భార్య ఇద్దరు కుమారెతలు మొత్తం నలుగురం మా ఆత్మీయు తండ్రి అయిన దేవ సహాయం గారి దగ్గర బాప్తిస్మం తీసుకున్నాము. ఒకప్పుడు అప్పుల బాధతో సతమతమయయాను, ఇపుడు అప్పు ఇచ్చే స్థితికి దేవుడు మార్చినందుకు వేలాది వందనాలు. మా పెద్ద పాప ఆంధ్రా యానివర్సిటి లో ఇంజనీరింగు చదువుతుంది. రెండవ పాప ఇంటర్మిడియేట్ చదువుతుంది. దేవుని కృపలో మా కుటుంబమంతా ఆనందంగా ఉన్నాము. ఆమెన్. 76
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు