Chapter 7 of 14

సాక్ష్యాలు 12–14

సాక్ష్యం 12. క్రీస్తు గురించి సాక్ష్యము చెప్పుట కన్నా సాక్షిగా

జీవించుట విన్న, నా రక్షకుని సేవ చేయు

భాగ్యం పొందాను.

డాక్టు గోపాల్ రెడిడ్ గారు, పెనుకొండ, అనంతపురం జిల్లా

""పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక

మీరు యెరూషలేములోను, యాదయ సమర్య దేశముల యందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులైయుందురు��

అపొ. 1:8

పరిచయం: ప్రభువు నామములో అందరికి వందనాలు. నాపేరు గోపాల్ రెడిడ్, మా నివాస స్థలము పెనుకొండ, అనంతపురం జిల్లా పురాతన దేవాలయాలకు కట్టడాలకు నిలయము దాదాపు 100 స��ల చరిత్ర కలదు. 1981వ సం�� నాటికి నా వయసు 21 సం�� వయసులో జీవితాన్ని అనుభవించాలి, ఆహ్లాదకరంగా గడపాలనే తలంపుతో నా స్వంత ఆలోచనతో వ్యర్థంగా గడిపాను. కొన్ని బాధకరమైన సంఘటనలలో ఆధ్యాత్మిక చింతనవైపు మరలింది. భగవద్గీత చదువుటకు ఆరంభించాను. నాకు 10మంది స్నేహితులు ఉండేవారు. ఈ పుస్తకాలన్ని చదువుతున్నావు కద బైబిలు కూడ ఒకసారి చదివి చూడు అని సలహా ఇచ్చారు. వెంటనే బైబిలు చదువుటకు ఆరంభించాను పుస్తకాల పురుగు అని పేరు పెటాటరు. భగవద్గీత చదివే రోజుల్లో అది పక్కన పెట్టి బైబిలు చదువుటకారంభించాను. ఆ రోజుల్లో ప్రముఖుల జీవిత చరిత్రలు తీకషణంగా చదివే వాడిని. మహా�త్మ గాంధీ, లైనిన్, సాటలిన్, మొదలగు ముఖయల జీవితాలు చదివాను. భగవద్గీత, బైబిలు రెండింటిలో ఏది నచ్చిందని స్నేహితులు ప్రశ్నించారు. బైబిలు చదువుతా ఉండగా నా సాక్ష్యం ఆరంభవైనట్లు నాకు మంచి సమాధానం లభించింది. స్థిరమైన నమ్మకం ఆ వాక్యంపై, క్రీస్తుపై కలిగింది. నేను ప్రార్థించాను ఆశ్చర్య రీతిగా జవాబు లభించింది. మొదటిగా ఒక చర్చికి వెళ్ళాను, మనసుకు తృప్తి లేనందున వేరొక చర్చికి వెళ్ళగా కొద్ది మందితో 110

్రియ్ర యేసుని నవయుగ సాక్షులు జరికగ ఆరాధనకు వెళ్ళి ప్రార్థించగా క్రీస్తుతో నాకు దివ్యానుభవం కలిగింది. 1982వ సం��లో నా పాపాలు ఒప్పుకొన్నాను.

మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమసత దుర్నీతినండి మనలను పవిత్రులనుగా చేయును.

కన్నీటితో వినయంతో ఆయన సన్నిధిలో ప్రార్థించాను.

మా గ్రామంలో పెనుకొండ అని పేరుకు తగినట్లు పెద్ద కొండ ఉండేది. కొండ ఎకిక ఏకాంతంగా ప్రార్థించేవాడిని. ఆ దివ్యానుబూతి మాటలలో వరిణంచలేనిది. గ్రుడిడ్వాడికి చూపు వచ్చినట్లు, పేదవాడికి ధన నిధి దొరికినట్లు దివ్య లోకాలలో సంచరించినట్లు అనుభవం కలిగింది. మానవాతీత శక్తి నన్ను ప్రావితం చేసింది. నాలో గణనీయమైన మారుమనససు అనుభవాన్ని చాలా మంది గమనించారు. విలాసాలు, సినిమాలు, విందులు అన్ని వదులుకున్నాను. వాటిపై మోజు పూర్తిగా పోయింది. ప్రార్థించుటలో ఆనందించేవాడిని. యేసును నవ్మాక చర్చికి వెళ్ళుటకు ఆరంభించాను. నా స్వకీయులు నేను క్రీస్తును నమ్మిన విధానాన్ని గుర్తించారు. నిజానికి నాన్న ప్రేమకు నోచుకోని స్థితి. 12వ యేట నాన్నను కొలోపయాను. అన్నలు విద్యావంతులయయారు, అమ్మ నన్ను ప్రేమతో చూచేది. మా రెడిడ్ కులంలో క్రీస్తును నమ్మిన వారు లేరు అందరికీ నా నమ్మకం వల్ల చెడడ్ పేరు వస్తుందని బైదిరించారు. దేవునిలో ఉన్న ఆనందాన్ని వారికి చెప్పగలిగాను. నేను ఎవరితో వాదించలేదు. నా విశ్వాసాన్ని ఎవరు కదిలించలేకపోయారు. అన్ని ప్రార్థనలకు జవాబు పొందుచూ ప్రభువు ప్రేమలో నిలిచియున్నాను. నా తల్లికి చివరి కుమారుడినైన నా పట్ల చాలా ప్రేమ ఉండేది. నేను క్రీస్తును నమ్మినందున అందరి మాటల ప్రభావం వల్ల నన్ను బాధించేది. ఒక రాత్రి ప్రార్థించుచున్న నన్ను నా తల్లి సమీపించి కర్రతో ఇష్టం వచ్చినట్లు కొట్టింది. ఎముకలు కొరికే చలిలో నన్ను బయటకు పంపింది. అందరు నన్ను ద్వేషించారు.

ఆ రోజుల్లో ప్రభువు సాక్షిగా ఉన్నా నా మాటలను ఎవరు నవ్మేవారు కాదు. ప్రజలంతా ఎంతగా బాధిస్తే అంతగా ప్రభువు తన అపార ప్రేమతో 111

్రియ్ర యేసుని నవయుగ సాక్షులు నన్ను ప్రేమించి ఆదరించారు. నాకు ఎదురైన ఆమేదన, బాధలకు బదులు ఆయన అండ ఆదరణ ప్రేమ అత్యధికమైన శాంతి నెమ్మది కలిగించేది. నా స్వంత ఇంట్లో విశావాసం కాపాడుకొనుటకు చాలా క్లిష్టంగా తోచేది. దానిని కాపాడు కోవాలనే ఆకాంక్షతో కొన్ని నెలలుగా ఇల్లువదలి బయటకు వెళ్ళాను. నా తల్లికి కూడ నేను ఎక్కడ ఉన్నానో తెలియదు. ఎవరితో చెప్పుకోలేదు తల్లి ప్రేమ గొప్పది కద! నేను లేని లోటు వల్ల అన్నం ముందు పెట్టుకొని దిగులు పడసాగింది. ఆమె కోపం కరిగిపోయింది. నా పరిస్థితిలో అతి పేరికం నాలో ఉండేది. కర్నూలు జిల్లా బోనకల్లు, ఆదోని మొదలగు ప్రాంతాలలో ప్రభువును మాత్రమే తలంచుచు ఒంటరిగా పేరికంతో కష్టాలు, కన్నీరు ఉన్ననా నా అంతరంగంలో ఆనందంగా ఉండేది. కుషుటవారి కాలని వారికి సువార్త బోధించేవాడిని. ఆ ప్రాంతంలో ఒకే ఒక డ్రస్ ఉండేది. రాత్రి వేళ్ ఉతకొకని అదే వాడుకునే పేరికంలో బ్రతికాను. సమీపంలో ఉన్న గ్రామాలలో సాక్ష్యం సువార్త వివరిస్తూ గడిపేవాడిని. దేవుని చిత్తంలో పెను కొండకు తిరిగి అమ్మ దగ్గరకు చేరాను. తన ప్రేమతో ఆదరించి బాబు నీవు నీ దేవుని నవ్ముకో ఎక్కడికి దారంగా వెళ్ళకు అన్నది. ఇక నా జీవనమురకై ఇం^్లషులో విద్యార్థులకు ప్రైవేటు చెప్పుటకు ఆరంభించాను. నా బంధువుల అవ్మాయితో నాకు వివాహం జరిపించారు. 1980 నుండి 92 వరకు ఏ సహవాసము లేదు. సహవాసమునకు 72 కి.మీ వెళ్ళవలసి వచ్చేది. నా జీవితంలో 38 సం��లుగా విశావాస జీవితంలో ఎన్నో వ్యాధులు నరాల బలహీనత ఆవరింపగా 1 కి.మీ. నడవలేని స్థితికి దిగజారాను. పెఫైల్స వ్యాధితో నడుము నొప్పితో బాధపడాను. ఎన్నో సమస్యలనెదురొకన్నాను. కాని ప్రభువు నేడు కాలేబువలై అధిక బలమచ్చినందన 5 కి.మీ నడువగలుగుచున్నాను.

నా బట్టలు ఆర వరకు బైబిలు చదువుతా ఉండేవాడిని. ్రడాయరుతో చూచిన వారంతా ఆశ్చర్యపేవారు. నా అన్నయ్యలు గొప్ప గజిటైడ్ ఆపఫీసర్లుగా ఉండి గొప్ప సమృద్ధి జీవితంతో ఉండగా నేను క్రీస్తును నమ్మినందుకు తృణీకరించబడి కఠిన పేరికంలో శ్రమను అనుభవిస్తూ ఎక్కడ ఉంటున్నానో ఏమ తింటున్నానో ఎవరికి తెలియని స్థితిలో యేసును తలసతూ వాక్యం ధ్యానిస్తూ ప్రార్థిస్తూ గడిపిన నా ఏకాంత జీవితం నా 60 112

్రియ్ర యేసుని నవయుగ సాక్షులు సంవత్సరాల జీవితంలో మరుపు రాని అపురూప ఆనందం క్రీస్తు నాకందించిన దివ్యమైన కాలంగా భావించి స్తుతిస్తాను. ఒకసారి నాకున్న వసతువులు పొగోట్టుకున్నపుడు విశ్వాసిగా మోజైస్ గారు బైబిలు ఇచ్చారు. ఆయనతో కొంత కాలం దైవ సహవాసంలో గడిపాను. కొంత అనారోగ్యం ఎదురొకని జ్వరంతో వారం రోజులు బాధపడిననా విశావాసంతో మందులు వాడకుండా కనిపెట్టి స్వస్థత పొందాను.

నా విశావాస జీవితంలో నేటికి 380 మందిని రక్షణానందంలో ఆనందించనట్లు ప్రభువువైపు త్రిపపు కృప నా రక్షకుడు నాకిచ్చారు. సంఘంలో ఉన్న వారి జోలికి పోకుండా క్రొత్తగా దేవుని నవ్ముకున్న అన్ని కులాల వారికి క్రీస్తు సువార్త బోధించి క్రీస్తువైపు ఆకరి�ంచబడునట్లు ప్రయాసపడగా సంఘంలో చేరు కృప ప్రభువే ఇచ్చారు. సమీపంగా 20 గ్రామాల నుండి విచ్చేసి సంఘ సరభయలుగా నిలిచారు. అనంతపూర్, బెంగళూరు వివిధ ప్రాంతాలలో 50 మంది విశ్వాసులు చెదరి ఉన్నారు. కొందరు ప్రభువు చెంతకు చేరారు. వివిధ రాష్రాటలలో సువార్త బోధించుటకు పర్యటించేవాడిని. నా భార్య బిడ్డలు కూడ నా సేవకు సహకరిస్తున్నారు. నేను నా ఇంటివారు ప్రభువును సేవిస్తూ దేవునిలో అత్యానందబభరితుల మవుతున్నాము. ఒకపుడు పేద స్థితిలో ఉండగా ఎన్నో అనారోగ్య పరిస్థితులలో బాధపడి స్వస్థత పొందాను. నేడు సంపూరణ ఆరోగ్యంతో, ఆయషు�తో, �శవార్యంతో, శారీరకంగా, మానసికంగా ఆధ్యాత్మికంగా బహుగా ఆశీర్వాదించారు. నాకు ఏ సమయవైనా ఒంటరిగా దేవునితో సహవాసం గొప్ప ఆనందం తృప్తినిస్తుంది. ప్రపంచమంతటిలో బహు ధన్యకరవైన వ్యక్తిగా ఉన్నానని తలంచి దేవుని స్తుతిస్తున్నాను. గతంలో ఏనాడు క్రీస్తును నమ్ముతానని అనుకోలేదు. క్రీస్తును నమ్మినందుకు ఎందరో ద్వేషించగా నేడు క్రీస్తును నమ్మినందుకు సువార్త సేవలో నమ్మకంగా ఉండగా నేను పొందిన ఆశీర్వాదాలను గమనించిన వారు నన్ను కోపగించిన వారు గౌరవిస్తారన్న వాక్యము నెరవేరునట్లు భ.జై. పాల్ సహిత్ నన్ను అభినందించి నా సేవను గుర్తించి గౌరవిస్తున్నారు. నన్ను ద్వేషించిన వారి మధ్య గౌరవము ప్రేమ, మర్యాదలందుకునే విశ్వాసిగా నన్ను నిలబైటాటడు. దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. క్రీస్తు ఇచ్చిన విలువైన ఆజ్ఞానుసారము మీరు పరిశుద్ధాత్మను పొందుతారు. బూదిగంతముల వరకు మీరు నా 113

్రియ్ర యేసుని నవయుగ సాక్షులు సాక్షులై యుందురు అన్నట్లుగా ప్రభువు నా పట్ల చేసిన కార్యాలన్ని వివరిస్తూ సేవలో సాగిపోతున్నాను. నా జీవితాశయమేమనగా సాక్ష్యం చెప్పుట తెలిరకైన పని గాని సాక్షిగా జీవించుట వేరు. జీవితకాలం ఆయన గుణ గణాలను ప్రచురించుచూ ప్రభువు కొరకు జీవించుట నా జీవిత ధ్యేయవై యున్నది.

రక్షణ పొందిన నాటి నుండి భక్తితో పవిత్రతతో ఆత్మ పఘలాలు పఘలించి ప్రదర్శంచాలి. నా భావంలో సాక్షిగా జీవించేవార సాకష్యమవవాడం ఉత్తమం. నేను బైబిలు చదివిన తరువాత పక్కన పెట్టి మరొక పుస్తకము చదువాలనే ఆసక్తి నాకు లేదు. గతంలో భగవద్గీత చదువుతా అది పక్కన పెట్టి మరో పుస్తకము చదివేవాడిని. బైబిలులో ఉన్న మధురమైన వాక్యాలు అమూల్యమైన వాగ్దానాలు రుచి చూచి ఎరిగిన అనుభవంలో వేర ఏ పుస్తకము రిచంచేది కాదు. క్రీస్తు సమరయు స్త్రీతో చెప్పినట్లు నేనిచ్చు జీవజలం తాగితే ఎన్నడు దప్పిగొనడు. నా ఆధ్యాత్మిక దాహం తీరింది. పరిశుద్ధ గ్రంథదము నా ఆధ్యాత్మిక దపిపక తీర్చింది. ఉన్నతమైన ప్రేమ, సద్గుణాలు ఆ క్రీస్తు లక్షణాలు కనుగొన్నాను. ఆయన ఔన్నత్యాన్ని గ్రహించి ఆరాధించుటకు తగిన దేవుడని కొనియాడు తున్నాను. క్రీస్తులో ఏ బలహీనతలు లేవు. ఏ లోపం పాపం లేనివాడు నేను నమ్మిన రక్షకుడు. నేను క్రీస్తును నమ్మినది 1982 సం�� కాగా 1992లో కొద్ది మందిమ కలిసి ప్రార్థించాము. చిన్న సంఘముగా ఏరపడుటకు ప్రయాస పడ్డాము. ప్రభువు మా పరిచర్య క్రమక్రమంగా ఆశీర్వాదించారు. నేడు వందల కొలది మంది ఆదివారము భోజనాలు చేస్తూ ఆత్మీయు ఆహారంతో తృపిత పడుతున్నారు. కేవలం కొతతవారికి సువార్త తెలిపి సంఘాలుగా చేరచుకొనుట మా ఆశయం. హిందువులు ఆసక్తితో ఆరాధనలో పాలుగనుట నారకంతో ఆనందం కలిగస్తుంది. ధనధాన్యాలు విసతరించుట కంటే గొప్ప ఆనందం నా హృదయంలో ఉందని దావీదుతో పాటు చెపపగల్గు తున్నాను. నేను నమ్మిన నా రక్షకుడు సజీవుడు క్రియాత్మకంగా గమనించి కనుగొని క్రీస్తులో ప్రత్యేకత గమనించి నమ్మాను. చదువు లేని వారికి చదువు చెప్పినవాడిని. గ్రుడిడ్గా దేవుని నమ్మలేదు. క్రీస్తు శక్తి గలవాడు సజీవుడు అని స్పష్టమైన బుజువులున్నాయి. క్రీస్తును నమ్మి విశావాసంలో స్థిరపడాను. నేను క్రీస్తును వెంబడించుట మానివేస్తానని కొందరు తలంచారు. కాని నా సువార్త పరిచర్య పఘలించింది. క్రొతతవారు చేరారు. దానిని బట్టి చాలా ఆనందిస్తున్నాను. మా సంఘంలో క్రొత్త సంఘ నిరా�ణాన్ని 2001వ 114

్రియ్ర యేసుని నవయుగ సాక్షులు సంవత్సరంలో ఆరంభించి 2002లో పూర్తి చేసాను. మందిర నిర్మాణంలో ప్రభువు అద్భుతాలు జరిగించారు. పూర్తిగా దేవునిపై ఆదారపడ్డాము. వేవెుక నిరణయం చేసుకున్నాము. ఎవరిని ఆర్థిక సహాయం అడుగుట మంచిది కాదు కేవలం విశావాసంపై ఆధారపడ్డాము. మేమంతా నెహెావయావలై పూనుకొని కట్టుదము అని ప్రోత్సాహాముతో కొనసాగించాము. మేము చేస్తున్న సంఘ నిర్మాణము ఎవరికి చెపపలేదని నిందించారు. 2002వ సంవత్సరం సంఘ ప్రతిష్ట దినంగా బయలు పర్చాము. చివరి ఖరచుగా వెుటేరియల్రై 50 వేలు కటాటలి. ఒక విశ్వాసి 30 వేలు ఇవ్వగా ఇంకొక విశ్వాసి 10 వేలు ఇచ్చాడు మొత్తం 40 వేలు సమకూడాయి. మరొక ఇద్దరు 5 వేలు, 3 వేలు కలిపి 48 వేలు సమాకూడాయి. నిజాయితిగా సొవ్ము చెల్లించినందుకు ఆసామ ఆశ్చర్యపడ్డాడు. నమ్మకంగా చెల్లించినందుకు 2 వేలు తగిగంచాడు. దేవుని స్తుతించి ఘనపర్చాము. ఈ అద్భత అనుభవాలను చూచినవారంతా ఆశ్చర్యకరమైన ప్రేమ అనే పాట పాడుకున్నాము. నేను నమ్మిన క్రీస్తు ఆశ్చర్యకరుడు, ఆలోచన కరత, బలవంతుడైన దేవుడు, నితయడగు తండ్రి, సమాధాన కరత మేము నమ్మిన రక్షకుడు అని నమ్మి స్తుతి చెల్లిస్తున్నాము. ఈ లోకంలో బంధువులు స్నేహితులు ఏ విధమైన ఆనందం ఇవవాలేరు కాని మంచి సమృద్ధి గల కుటుంబంలో జన్మించిననా క్రీస్తును రక్షకునిగా సీవాకరించి ఆయన ప్రేమ నిత్యవైనదని నిండైన నిసావార్థ ప్రేమనందించు క్రీస్తును సేవిస్తున్నాను. వాక్యధ్యానంలో సంపూరణ ఆనందం పొందుచున్నాము. శక్తి, ఆసక్తి, భక్తి క్రీస్తు నుండి పొందగలిగి పరిశుద్ధాత్మ నడిపింపుతో సేవ కొనసాగిస్తున్నాము. ఇంటి నిరా�ణములో దేవుడు చేసిన అద్భుతము.

మా ఇల్లు కట్టుటకు నిరణయించుకొని ఒక ముస్లిం ఇంజనీరుతో సంప్రదించుచుండగా వాస్తును అవలంభంచాలని చెప్పగా నాకు సలహాదారుడు, ఇంజనీరు క్రీస్తే ఆయన నడిపింపుతో నేను నడుస్తాను అని చెప్పాను. పడమటి దికుకలో నీరుపడుతుందని చెప్పగా 150 అడుగులలో నేను చెప్పిన రీతిగా నీరు పడుట ఆశ్చర్యపరిచింది. నేటికి అవిరామంగా నీరు లభిస్తూనే ఉంది. దేవునికే మహిమ కలుగును గాక. నా విశ్వాసాన్ని ప్రభువు గొప్పగా ఘనపరిచారు ఈ పాస్టరుగారి దేవుడు అసాధ్యవైనదానిని సుసాధ్యం చేయగల దేవుడని ఇంజనీరు సాకషమచ్చాడు. నా విశ్వాసము 115

్రియ్ర యేసుని నవయుగ సాక్షులు సరైనది కాదని కించపరిచే అవకాశము రానివవాద్దని ప్రార్థించి పఘలితము పొందాను. ఎప్పటికైనా అచంచల విశావాసంతో జీవించాలి. మారగం, సత్యం, జీవమైయున్న క్రీస్తును నమ్మి ఆశ్రయించి వెంబడించి మంచి కాపరి గొప్ప కాపరి ప్రధాన కాపరి మనలను చేయి పట్టి నడిపించి పరలోకం చేర్చగలడనే విశావాసంతో ప్రతి అడుగు శ్రద్ధగా భక్తితో వేస్తూ జీవిత గమనాన్ని కొనసాగించాలని ధృడిడ నిశ్చయత గలవారిగా ఉండాలి. మా సంఘంలో నాతనంగా స్నాతన హిందా ఆచారాలన్ని వదులుకొని క్రీస్తే రక్షకుడని నమ్మి సంఘములో వారు చేయు పరిచర్య, వారు కనబరచు ప్రేమ ఆప్యాయతలకు నేను వెల కటటలేను. ఆనంద బాష్పాలు కార్చగలను. 45, 65 సం��లు గల స్రీతలు పెందలకడనే సంఘం చేరి }డ్చి శుభ్ర�పరచి, వస్తులను సమకూర్చి సిద్దపరచి, ఇంటికి వచ్చి అయయా, మీ ఇంట్లో ఏదైనా సహాయం అవసరమా అని అడిగేవారు. బాత్రావ్లు శుభ్రం చేసేవారు. కొత్త విశ్వాసులలో భక్తి, త్యాగం, సమరపణ గొప్పది. వారి ఆప్యాయత మాకు తరగని సంపద. మా నాన్నగారు మాడు వివాహాలు చేసుకున్నారు మొదటి భార్య ఒక భడడ్ను కని మరణించగా రెండవ భార్య కొడుకును కని మరణించింది. మాడవ భార్యకు 6 మంది పిల్లలు నేను చివరి కుమారుడుగా ఉన్నాను. మా కుటుంబము 8 మంది బిడ్డలు గలదిగా అందరు విద్యావంతులుగా సంపదతో జీవించారు. నన్ను క్రీస్తును నమ్మిన దద్దమ్మగా చేతకానివాడిగా గుర్తించి ఉద్యోగమునకు గాని, వివాహమునకు గాని పనికి రాని వాడిగా గుర్తించి హేళన చేసేవారు. ప్రతి క్షణం బైబిలు పఠనం దా�స ఉండగా భార్య భడడ్ల బాధ్యత వహించలేడనేవారు. ఈ నాలుగు దశాబ్దాల విశావాస జీవితంలో నాతోటి వారి కంటే నా స్వకీయుల కంటే గొప్ప పేరు, మర్యాదలు సంపద ఆప్యాయతలను ప్రభువు నాకిచ్చారు. అనేక సార్లు పౌలువలె ప్రమాదాలనెదురొకన్నాను. నేడు చాలా మంది వాక్య పరిచర్య కొరకు ఆహ్వానించుట, గౌరవించుట కేవలం వాక్యంపై ఆధారపడడమే. నేను ఇంటిని, }రిని, తల్లిని వదలి చివరకు లోకాన్ని వదలివేయగలను కాని క్రీస్తే నాకు కావాలని ధైర్యంగా చెప్పగలను. ఆ రోజు ఇంటి నుండి కట్టు బట్టలతో, దు:ఖంతో బయటకు వచ్చిన త్యాగమే నా గౌరవ మర్యాదలు సంతృప్తి, ఆనందం, గొప్ప ఆశీర్వాదము పొందు ధన్యతనిచ్చింది. 116

్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

Photograph from page 117 of Priya Yesuni Saakshulu
పేజీ 117

సాక్ష్యం 13. క్రీస్తు రక్షకుడని అనుభవం పొంది నిజమైన

ఆనందం క్రీస్తులో ఉందని నమ్మి

సాక్ష్యమిస్తున్నాను.

శ్రీనివాస్ కరర్ర, విశాఖపట్నం ""నేనే మార్గమును, సత్యమును జీవమునై యున్నాను - యోహాను 14:6

పరిచయం: ప్రభువు దివ్య పాదాలకు నమసకరించి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నా సాక్ష్యమును మీకు అందిస్తున్నాను. యెరూషలేము ప్రార్థనోత్సవాల సమయంలో 9 నవంబరు 2019నాడు నేను చెప్పిన సాక్ష్యము యాటయబ్ ద్వారా మీకందించడానికి సేకరించబడింది. నేను అనయల కుటుంబంలో జన్మించాను. నా పేరు శ్రీనివాస్ రావు కరర్ర. మానాన్న విశాఖ పట్నంలో ఒక గ్రామానికి మునసబుగా ఉండేవాడు. మా అమ్మ నాన్నల 7 మంది సంతానంలో మధ్యవాడిగా పుటాటను. అందరూ శ్రద్ధగా చదువుకునేవారు. నాకు విద్య పట్ల ఆసక్తి లేదు. రగదెల దగ్గరండేవాడిని. రక్రైస్తవులతో గాని క్రీస్తుతో నాకు పరిచయం లేదు గాని మా ఇంటి పక్కన అద్దెకు ఉన్న కుటుంబం ద్వారా క్రీస్తు ప్రేమను తెలసుకున్నాను. చిన్న ఇంటిలో రాజుల కులం నుండి క్రీస్తును నమ్మిన వారితో నాకు పరిచయముండేది. నాకు చదువు సరిగా లేదని సమీపంలో ఉన్న అన్నామపురం ఆశ్రమంలో కాకినాడలో చేరి 6 నెలలు ఉన్నాను. సాకలుకు వెళ్ళుట వ్యవసాయం చేయుట కొనసాగించాను. ఆ తరువాత రాజమండ్రి దగ్గర నల్లయు ేపటకు పంపారు. సత్యాన్వేషన్ ఆర్మి సాకలుకు పంపాక రాజమండ్రిలో 1981 వరకు లాథరన్ హైస్కూల్లో రక్రైస్తవ సంస్థలో 10వ తరగతి వరకు కొనసాగించాను. క్రీస్తుతో పరిచయం గల పాస్టు గారు చేసే సేవలో సహకరించేవాడిని. క్రీస్తును గార్చిన జ్ఞాపకాలు నా హృదయంలో నిలిచి ఉండేవి. నేను చదివిన చదువుకు తగినట్లుగా మల్క ఫ్యాకటరిలో పని చేసాను. ఆ తరువాత సీటలు ప్లాంటులో చేరి స్థిరపడాను. క్రమంగా నేను నమ్మిన క్రీస్తు జా�పకాలన్ని మర్చి పోయాను. యేసును నవ్ముదామని గతంలో మా తల్లిదండ్రులతో చెప్పగా చూడు బాబు గాజువాక చేరాలంటే చాలా మారాగలుంటాయి. అలాకగ క్రీస్తు ద్వారా కూడ మోక్షం 117

్రియ్ర యేసుని నవయుగ సాక్షులు ఉంటుంది. నా మనససుకు నాన్న మాట మంచిదని క్రీస్తు కూడ ఒక దేవుడని నమ్మాను. యేసు రక్తమే జయం అనే మాట }త పదంగా నా నోటిలో ఉండేది. సిలువ రక్తమే జై అనుకునేవాడిని. 1987 నాటికి నాకు మానెపల్లిలో ఒక స్త్రీతో వివాహం జరిగింది. వెంటనే ఒక బాబు కలిగాడు. మా ఇంట్లో గొఱ్ఱెల కాపరిగా ఉన్న క్రీస్తు పటం ఉండేది. మాకు సమీప గ్రామం నుండి ఒక క్రీస్తు విశ్వాసి వచ్చి సువార్త బోధించేది. మా ఇంటికి వచ్చి క్రీస్తు గురించి వివరించేది. నా భార్యతో స్నేహము పెంచుకున్నది. నా భార్య ఆమెకు సహాయ పేది. ఒక రోజు నా పాత స్నేహితుడు కనిపించాడు అతడు చెటుట మీదనుండి కింద పడినపుడు కాళ్ళు విరిగాయి. ఎవరో క్రీస్తును నమ్మిన దైవజనులకు చెప్పగా ఆయన వచ్చి యేసు నామంలో నానె వ్రాసి బోధ చేసి ప్రార్థించారు. నా స్నేహితునికి అద్భుతంగా స్వస్థత లభించింది. క్రీస్తును నమ్మి సేవ ఆరంభించాడు. నేను గతంలో పాస్టు గారి వద్ద సేవలో 7 సంవత్సరాలుగా సహకరించి ప్రార్థనలో పాలుగని తేలికగా మర్చిపోయాను గాని చదువుకోని నా స్నేహితుడు క్రీస్తును ప్రేమిస్తూ సేవ చేస్తున్నాడు కద అని తలంచాను. నిజమైన జ్ఞానం కావాలంటే అది బైబిలు గ్రంథం నుండి వస్తుంది. నా భార్య అవ్మాజి చాలా యోగ్యరాలు. ఆడవాళ్ళ పెతతనాలు మంచిది కాదని కొందరంటారు. భార్య జ్ఞానం గల స్రీతగా ఇల్లు కట్టుకోగలదు.

జ్ఞానంగా ఇల్లు కొన్న నా భార్య క్రీస్తును నవ్ముకొన్నది. మా తల్లి ఏడుగురి జీవితాలను సరిచేసింది. నా భార్యతో నా తల్లి దగ్గర నేరచుకోమని చెప్పేవాడిని. నా భార్య తెలివి వివేకంపై నమ్మకముండేది. మా తల్లి 1983లో చనిపోయింది. అమ్మ మనససు గల భార్య అదే గ్రామంలో దొరికింది. దేవుని నమ్మినవారు సేవ చేసేవారు క్రీస్తు శిష్యులను ఆదర్శంగా తీసుకుంటే వారు క్రీస్తురకై ప్రాణాలు వదిలేసేంతగా ప్రేమించారు. నేను కూడ క్రీస్తును నమ్మి రక్షణ పొంది క్రీస్తును వెంబడిస్తూ క్రీస్తును నమ్మిన ప్రేమతో ఇతరుల అవసరాల్లో దానం చేయుటకు ఇష్టపేవాడిని. చర్చి నిర్మాణానికి లక్ష రూపాయలు సహాయపడే కృపను ఇచ్చారు. క్రీస్తును నమ్మినవారు క్రీస్తు ప్రేమను చూపాలి. నేను క్రీస్తును వెంబడించుటను బట్టి మంచి కోడళ్ళు వచ్చారు. క్రీస్తు శాంతిని ఇస్తాడు బాధలు తప్పవు. బైబిలు మనకు అన్ని సమస్యలకు పరిషాకరం ఇస్తుంది. క్రీస్తును రక్షకునిగా సీవాకరించి జీవించాలని నా ప్రార్థన. ఆమెన్. 118

్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

Photograph from page 119 of Priya Yesuni Saakshulu
పేజీ 119

సాక్ష్యం 14. క్రీస్తు ప్రేమ నన్ను తాకింది. క్రీస్తును సేవించి

ఆత్మల జాలరిగా జీవిస్తున్నాను.

రాతు, చెన్నై ప్రభువునందు ప్రియమైన వార్లారా,

యేసుక్రీస్తు ఉన్నతమైన నామమందు శుభములు తెలియచేయు చున్నాను. నా సాక్ష్యము తెలియచేయడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ చెల్లించు చున్నాను. చెన్నైలో రాజేశవారమ్మ గారి ద్వారా గ్రేస్ సిస్టర్ గారు పరిచయము అయయారు. రాజేశ్వరి సిస్టర్ గారిక గ్రేస్ సిస్టర్ గారిక నా వందనములు తెలియచేయుచున్నాను. నా పేరు రాతు ప్రస్తుతము చెన్నైలో ఉన్నాము. నేను హైందవ కుటుంబములో జన్మించాను. మా స్వగ్రామము తణుకు దగ్గర ముత్యాలవారిపాలైం. రాజుల కులము. సార్య వంశము. నా చిన్నప్పుడే మేము చెన్నైకి వచ్చేశాము. మా నాన్న గారిక ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమారెతలు. మా నాన్న గారు చాలా బభక్తిపరుడు. నాన్న గారి తరువాత ఆ భక్తి నాకు వచ్చింది. పూజలు చేసేదాన్ని, అందరి దేవుళ్ళకు దరణణం పెట్టేదాన్ని, అన్నిటితో పాటు ఏసు ప్రభువుకు దరణణం పెట్టేదాన్ని. 1981లో నా వివాహము జరిగింది. మొదట పాప పుట్టింది. రెండవది పాప పుట్టింది. అందరా నిరుత్సాహామయయారు. పాప పుట్టిన తరువాత నా శరీరము బలహీనవైంది. నాకు ఆయాసము వచ్చింది. హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. ఆక్సిజన్ పెటాటలన్నారు. ప్రాణం పోతుంది తెలుసోతంది. మా దగ్గర డబ్బులు లేవు. ఎవరినైనా అడిగి డబ్బులు తెస్తానని మా తవ్ముడు నన్ను, మా అమ్మని హాస్పిటల్లో వదలి వెళ్ళాడు. హాస్పిటల్లో అందరి దేవుళ్ళని పిలిచాను నన్ను కాపాడమని, కాని జవాబు లేదు. కరుణించేవాళుి ఎవ్వరూ లేరా అని అనుకున్నప్పుడు, ప్రభువు జా�పకానికి వచ్చారు. ప్రభువా నన్ను కాపాడమని అడిగాను. ప్రార్ధన చెయ్యడము రాదు. నా కన్నీటిని ప్రభువు చూశారు. హాస్పిటల్లో ఉన్న అందరికి ప్రార్ధన చెయయటానికి ఒక ఆవిడ వచ్చింది, ప్రార్ధన చేసింది, బైబిల్ ఇచ్చి చదవమన్నారు. 119

్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

""అయితే యాకోబు నిన్ను సృజించిన యెహోవా ఇశ్రాయేలు నిన్ను ని]్మంచిన వాడు ఈలాగు పసలవిచ్చుచున్నాడు. భయపడకుము, పేరు పెట్టి పిలిచియున్నాను. నీవు నా సొత్తు. నీవు జలములలో బడి దాటనప్పుడు నేను నీకు తోడైయుందును. నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొ]్లపారము. నీవు అగ్నిమధ్యను నడుచనప్పుడు కాలిపోవు జావాలలు నిన్ను కాల్చివు��.

యెషయా 43:1-3. ఈ వాక్యము చదువుచున్నప్పుడు నా ఆయాసము తగిగపోయింది. ప్రభువు నామమునకు మహిమ కలుగును గాక, నాకు అబ్బాయి కావాలి అని అనుకున్నప్పుడు, నాకు అబ్బాయిని ప్రభువు ఇచ్చారు. ముగ్గురు పిల్లలు మా వారు హైదరాబాద్లో కాపురము ఉండేవారము. మా ప్రక్క ఇంటిలో కుమారి గార్ని ఒక సిస్టర్ ఉండేవారు. మన రాజులే ఆవిడతో మాట్లాడవుని మా వారు చెప్పారు. కాని ఆవిడ ప్రభు ప్రార్ధన చేస్తారని మా వారికి తెలియదు. సమస్యలు వచ్చినప్పుడు ఆవిడతో చెప్పినప్పుడు కూకట్పల్లిలో ప్రక్కనే ఒక సిస్టర్ ఉన్నారు. ఆవిడ దగ్గర ప్రార్ధన చేయించుకోమని చెప్పారు. ఆ సిస్టర్ గారి పేరు రత్న మాణిక్యమ్మ గారు. ఆ సిస్టర్ గారిక ప్రవచనావరము ఉండేది. మా వారు లేనప్పుడు అబ్బాయి 6వ నెల, ఇద్దరు అవ్మాయి*్న తీసుకొని ప్రార్ధనకి వెళ్ళేదాన్ని. ప్రభువు ఆవిడ ద్వారా మాట్లాడేవారు. నాకు సమాధాన మనిపించేది. నా సమస్యలు ప్రభువు తీర్చివారు. మా వారికి యేసు ప్రభువు అంటే ఇష్టము లేదు. నా బైబిల్ పెటైటలో ఎక్కడో ఉండేది. ఒక రోజు నేను ప్రార్ధనకి వెళ్ళడము తెలిసి కొటాటరు. యేసు ప్రభువును నవ్ముకుంటే మతం మారదాము అనుకొన్నార గాని మంచి మార్గము సమాధానము కలుగుతుంది అని మా వారికి తెలియదు. ఈసారి ప్రార్ధనకి వెళ�త ఒదిలేస్తానని చెప్పారు. బాత్రాములో ప్రార్ధన చేసుకునే దాన్ని. మా నాన్న గారు ఇచ్చిన 1/2 ఎకరము పొలం, డబ్బులు, నగలు అన్నీ పోయాయి. మా వారికి భయపడి ప్రార్ధనకి వెళ్ళేదాన్ని కాదు. ఎన్నో బుణ బాధ*్న ఎదురొకనవలసివచ్చింది అనుకోని రీతిలో నష్టము ఆర్థిక పరిస్థితుల వలన కుటుంబముగా చెన్నైకి వచ్చేశాము. ఇక్కడే మీ అమ్మగారి ఇంటి ప్రక్కన ఇల్లు చూడమన్నారు. మా వారు ఒక ఫొటో సాటడియో లో పని చూచుకున్నారు. ఒక నెల పని చేశారు. నాకన్నిటికి 120

్రియ్ర యేసుని నవయుగ సాక్షులు నీవు లోబడుతున్నావు. ప్రార్ధన్రైతే వెళ్ళవద్దని చెప్పారు. ఒక నెల పని చేసిన జీతము తీసుకొని }రు వెళతానని మళ్ళీ తిరిగి రాలేదు. నేను, పిల్లలము మా అమ్మ గారి ఇంట్లో ఉండేవాళ్ళము. మా నాన్న గారు, అమ్మ, చెల్లి, ఇద్దరు తవ్ముండ్లు మమ్మ*్న బాగా చూచుకున్నారు. వాళ్ళ కళ్ళలో ఏసు ప్రభువు దయ కలిగించారు. కరప్రతిక ద్వారా చర్చికి వెళ్ళాను. బాబుకి 5వ సం��, పెద్ద పాపరి 9వ సం��, రెండవ పాపరి 7వ సం��. 1991లో నేను బాపీతస్ము తీసుకున్నాను. ముగ్గురు పిల్లల్ని ప్రభువులో పెంచే భాగ్యం ప్రభువు ఇచ్చారు. చదువులో పఘస్టు రావాలంటే ప్రార్ధన, బట్టలు కావాలన్నా, ఏమ కావాలన్నా ప్రార్ధన చేసుకొనేవారు. చర్చిలో 5 సరీవాసులు ఆదివారం మొత్తం చర్చిలోనే ఉండేవాళ్ళము. క్రొత్త ఆత్మలకి ఎ్రడసు వ్రాసేదాన్ని. సువార్త చెప్పేదాన్ని, శనివారం హాస్పిటల్కి వెళ్ళి సేవ చేసేదాన్ని. గ్రామాలకి వెళ్ళి ప్రసంగం చేసేదాన్ని నెలకొకకసారి, కర్ ప్రతికలు పంచేవాళ్ళము, నా కొరకు జీవమునిచ్చిన ప్రభువు కొరకు నేనేవైనా చెయయాలని, సేవలో పాలుగనేదాన్ని. పెద్ద అవ్మాయి పేరు హేన, రెండవ అవ్మాయి పేరు రిబాక, అబ్బాయి పేరు క్రిస్ట డేవిడ్ సాముయేలు. ముగ్గురు పిల్లల్ని ప్రతిష్ఠ చేయించాను. బైబిల్ చదవగా ప్రభువు ఎవవారని పూర్తిగా తెలసుకున్నాను, తెల్లవారుజామున ప్రార్ధన చేసుకొన్నప్పుడు దేవుని స్వరము విన్నాను. మాకు ఏది కావాలన్నా ప్రార్ధన చేసుకొనే వాళ్ళము. 21వ రోజు ఉపవాసమున్నా దేవదాతను ప్రత్యకషముగా చూశాను. మా అబ్బాయి 5సం��లో కాని దేవదాతల్ని సవాప్నములో చూశానని చెప్పాడు. చదువుకొనే రోజుల్లోనే నడసతున్న అందర్ని చాసి రోడడు పైన కన్నీరు కార్చివాడినని చెప్పాడు. ఆత్మల కొరకు భారం ఉండేది. చిన్నప్పుడే యవనసు�లకి సువార్త చెప్పేవాడు. నేను సాకల్లో ఉన్నట్లు, ఒక అతను నాకు ఇలాగ ఉండాలి అలాగ ఉండాలని చెప్పారు, మీ ్రేరమటి అని అడిగాను పరిశుద్ధాత్మ అని నాకు చెప్పారు. కలలో దేవుడు మాట్లాడినట్లు మా అబ్బాయి చెప్పాడు. పిల్లలు ముగ్గురు దేవుని భయభక్తులతో పెంచు కృప ఇచ్చారు. 2002లో మా పెద్ద పాప (హేావు) చనిపోయింది. ప్రభువు రాజ్యమునకు వెళ్ళిపోయింది. స్మశానములోనే అందరా నన్ను తిటాటరు. నా హృదయము విరిగి నలిగింది. బండ మీద కట్టిన ఇల్లు ఎంత గాలి వీచినా ఎంత వరదలు వచ్చినా అదిపడదు. ఇసక మీద కట్టిన ఇల్లు పడిపోతందని ప్రభువు చెప్పారు. వాక్యానుసారముగా 121

్రియ్ర యేసుని నవయుగ సాక్షులు జీవించిన ఏమ జరిగినా ఎన్ని బాధలు వచ్చినా, మన జీవితము ప్రభువులో స్థిరముగా ఉంటుంది. చెన్నైలో పాస్టర్ గారు దినకరన్ గారి అవ్మాయి చనిపోలేదా, అని అనేకమంది నాతో చెప్పారు. దేవున్ని ప్రేమించువారికి మేలు కలుగుట్రై సమసతము సమకూడి జరుగుచున్నవి. ఈ వాక్యము నన్ను బలపరచింది. మా నాన్న గారు అమ్మ ఆర్థిక ఇబ్బందుల వలన ఇల్లు అవ్ముకొని హైదరాబాద్లో ఉన్న తవ్ముడింటికి వెళ్ళిపోయారు. ఈ పరిస్థితుల్లో అబ్బాయి చాలా బాధపడుతున్నప్పుడు చర్చిలో నుండి పాట వినిపిసేత లోపలికి వెళ్ళాడు అది పాస్టర్ సావ్జైబదురై అయ్యగారి సంఘము. అయ్య గారి ద్వారా వచ్చిన వాక్యము విని బలపడ్డాడు. నేను ఈ సంఘానికి వెళ్దామనుకుంటున్నాను, మీరు వస్తారా అని నన్ను మా అవ్మాయిని అడిగినప్పుడు ముగ్గురము ఆ సంఘానికి వెళ�ి వాళ్ళము. ఆ సంఘంలో అబ్బాయికి పని ఇవ్వండి అని అడిగినప్పుడు పని ఇచ్చారు. అబ్బాయికి 17వ సం��. రాత్రంతా వాల్ పోస్టర్లు అంటించేవారు. సంఘంలో జరికగ మీటింగు కొరకు పగలు ప్రింటింగ్ ప్రెస్లో పని చేసేవారి పాప ఒక క్రిష్టియున్ బాక్స్ ప్యాకింగ�లో పని చేసేది. వాళ్ళ జీతంతో ఇళ్ళు గడిపే వాళ్ళం.

మా అబ్బాయి డేవిడ్ సామయాల్ 17సం��, 21 రోజులు ఉపవాసం ఉంటనని అయ్య గారితో చెప్పినప్పుడు అయ్యగారు ఒప్పుకున్నారు. తిరుపపతారులో వాళ్ళ సంస్థలో ఒక రాములో 21 రోజులు ఉపవాసం ఉండేందుకు పని ప్రభువు ఇచ్చారు. బైబిల్ ట్రైనింగ్ వెళ్ళడానికి అయ్యగారు సహాయం చేశారు. బ్రాంచ్ చర్చిలో ప్రసంగము చెయ్యడానికి ప్రభువు, మా అబ్బాయికి కృప ఇచ్చాడు. 19 సం��, సావ్దురై అయ్యగారు రామాపురం అన్న చోట, పాస్టర్గా ప్రతిష్ఠ చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సంఘాన్ని 5సం�� నడిపాము. ఆ సంఘంలో అనేకులు పాస్టర్సగా రూపొందింపబడ్డారు. 3 1/2 సం�� ఇవాంజిలిస్టుగా, మలేషియా, శ్రీలంకలో ప్రసంగం చెయ్యడానికి అబ్బాయికి కృపనిచ్చారు. సావ్ జైబదురై అయ్య గారు వేలచ్చేరిలో సంఘంలో ఉంటావా అని అడిగినప్పుడు దేవుని చిత్త ప్రకారము వేలచేరితో సంఘంలో క్రిస్ట డేవిడ్ సాముయేల్, పాస్టర్గా ఇక్కడ సేవ చేస్తున్నాడు. నేను అబ్బాయి దగ్గర ఉన్నాను. మా అవ్మాయి రిబాక వివాహాములో దేవుడు ఆశ్చర్యకార్యాలు చేశారు. ఒక నెల ఉపవాసముండి 122

్రియ్ర యేసుని నవయుగ సాక్షులు మా అవ్మాయి ప్రార్ధన చేసింది. రోజు దేవునికి స్తుతులు చెల్లించేది, ఏవేవి కావాలని ప్రభువునడిగిందో అవన్నీ ఇచ్చి అప్పు లేకుండా వివాహము జరిగింది. అల్లుడు పాస్టర్గా ఉన్నారు. మా పిల్లలు 10వ తరగతి చదివేటప్పుడే భవిష్యత్తులో ఏమ చేస్తారని అడిగినప్పుడు ప్రభువు కొరకు సేవ చేస్తామని చెప్పారు. మా పాప (హేన) చనిపోయిన రెండు నెలలకు మా వారు వచ్చారు. మా నాన్న గారు అడిగారు, అవ్మాయిని పిల్లల్ని మీతో పాటు తీసుకొని వెళ్ళమని అన్నప్పుడు యేసు ప్రభువు కావాలా? అని మా వారు అడిగారు. నేను మౌనముగా ఉన్నాను. యేసు ప్రభువును నవ్ముకుంది యేసు ప్రభువునే చూడమనండి అని వెళ్ళిపోయారు. యేసు ప్రభువునే నవ్ముకొనుట వలన ప్రభువు మమ్మ*్న విడవలేదు. అబ్బాయికి వివాహము ఘనముగా జరిగింది. దేవుని నామమునకే మహిమ కలుగును గాక!

మరణవైననా జీవవైననా దేవదాతలైననా ప్రధానులైననా, ఉ న్నవైననా రాబోవునవైననా, అదికారులైననా, ఎతైతననా లోతైననా మన ప్రభువైన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరమని రాడిగా నవ్ముచున్నాను. రోమ 8:27.

మా వారిని హృదయపూర్వకముగా కషవించుచున్నాము. మమ్మ*్న రక్షించిన దేవుడు మా వారిని రక్షిస్తారని ప్రార్థిస్తున్నాను. అమ్మ బాపీతస్మం తీనుకున్నారు, నాన్న గారు, రక్షింపపడ్డారు. 2014, 2015, అమ్మ, నాన్న గారు చనిపోయారు, చాలా బాధపడాను. నాన్న, అమ్మ నీవే ప్రభువా అని అన్నాను. ప్రభు ఓదార్చాడు. ప్రభు నా సేవలో చాలా సహాయము చేశారు. ఒకరోజు సేవ చేసి వస్తున్నాను. రోజులా కరంట్ లేదు. మోకాళ్ళ లోతు నీళ్ళు, మా ఇంటికి ఎలా వెళ్ళాలో తెలియలేదు. ప్రభువా అని పిలిచినప్పుడు ఆకాశంలో మెరుపు వెరసింది. ఆ వెలుగు మా ఇంటికి వెళ్ళటానికి దారి చూపింది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక! 1 కొరింథీ 4:7.

అయిననా ఆ బలాదిక్యము మా మాలవైనది కాక దేవునిదై యండునటువంటి ఘటములలో �శవార్యము మాకు కలదు. ఎటు బోయిననా శ్రమ పడుచున్నాము. ఇరికింపబడువారము కాము. అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కాదు. 123

్రియ్ర యేసుని నవయుగ సాక్షులు తరుమబడుచున్నను దికుక లేని వారము కాము. పడ్రదోయ బడిననా నశించువారము కాము.

యేసు యెక్క జీవము మా శరీరమందు ప్రత్యకషపరచబడినట్లు సజీవులవైన మేము ఎల్లప్పుడు యేసు నిమిత్తము మరణమునకు అపపగింపబడుచున్నాము. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నది. గొఱ్ఱెల కాపరియె�న ఏసు అను మన ప్రభువు నిత్యమైన నిబంధన రక్తమును మృతులలో నుండి లేపిన సమాధానకరతయగు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిపించుచూ ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారము చేయుటకు మవ్మును (నన్ను) స్థిరపరుచను గాక!

కావున సహాోదరులారా పరిశుద్దమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరమును సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మవ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు ఉత్తమము అనుకూలమును సంపూరణవైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలసుకొనునట్లు మీ మనససు మారి నాతనమగుటవలన రూపాంతరము పొందండి. చెన్నై వేలచేరిలో ఉంటున్నాము. వేల చేరికి వచ్చిన ్రకొతతలో తండియారేపటలో ఉన్న ఒక ఇంటికి వెళ్ళి ప్రార్ధన చేయమన్నారు. నా వలన కానన్నాను, 3వ సారి స్వరము విన్నాను. వాన వసోతంది ఆ ప్రాంతం ఎకకడుందో తెలియదు, అయినా బయలుదేరాను. ట్రై�న్, బస్, ఆటో ఎకిక వెళ్ళాను. వాళ్ళకి ప్రార్ధన చేశాను. నేను ఆ రోజు వెళ్ళకపోయినటై�్లతే ఆత్మహత్య చేసుకొని ఉండేవారు. వాళ్ళకి ప్రార్ధన చేసినప్పుడు, దేవుడు నా ద్వారా మాట్లాడి వాళ్ళని ఓదార్చాడు. ప్రభువుకే మహిమ కలుగును గాక. చర్చిలో పాటలు పాడేటప్పుడే దేవుని మెల్లని స్వరము విన్నాను. కొవూవారు వెళ్ళమని కొవూవారు రక్షిస్తానని ప్రభు స్వరం విని వెళ్ళాను. 7 సంఘాలలో ప్రసంగం చేయటానికి 7 సంఘాలలో ఉన్న జనానికి ప్రార్ధన చెయయటానికి దేవుడు నాకు ఇచ్చారు. నిడదవోలుకు ఒక పాస్టర్ దగ్గరికి తేనె అవ్ముకొనే ఇద్దరు అబ్బాయిలు వచ్చారు. ఒక అబ్బాయికి ప్రార్ధన చేసినప్పుడు క్రింద పడిపోయాడు, అక్కడున్న అందరికి ప్రార్ధన చేశాక ఆ అబ్బాయిని లేపాను, ఎందుకు లేపారమ్మా నేను దేవుని వెలుగును చూశాను, దేవుని స్వరము 124

్రియ్ర యేసుని నవయుగ సాక్షులు విన్నాను అని చెప్పాడు. ఆదివారం తేనె అవ్ముకొని, చర్చికి వెళతాను అని ఆ అబా�యే చెప్పాడు. ఆ అబ్బాయికి ఫోన్ చేసినప్పుడు నేను డి^్ర చదువుకున్న అబ్బాయిని ఆర్థిక పరిస్థితుల వలన తేనె అవ్ముకొన్నాను మీరు ప్రార్ధన చేసిన తరువాత నా జీవితమే మారిపోయింది. నాకు ఉద్యోగం దొరికింది. నా జీతము రూ.40,000/- లు అని చెప్పాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక!

బైంగుళూరులో ఒక డాక్టమ్మ ఫోన్ చేసి ఒక అమ్మాయికి పిచ్చి పట్టింది. కొన్ని సంవత్సరాలుగా తాళం వేసి ఇంట్లో ఉంచుతున్నాము. భోజనము పెడతానికే తీస్తామని చెప్పి నన్ను ప్రార్ధన చెయ్యమని అడిగినప్పుడు ఆ అమ్మాయికి ప్రార్ధన చేశాను. ప్రభువు స్వస్థత ఇచ్చారు. మరునాడే వాళాియన ఆ అవ్మాయిని కాపురానికి తీసుకొని వెళ్ళారు. ఆ అవ్మాయిని, డాక్టమ్మను కూడా నేను చూడలేదు.

మా అబ్బాయి క్రిస్ట డేవిడ్ సాముయేలు కోడలు కారుణ్య (తమళ్ము అవ్మాయి, పాటలవరం ఉంది చిన్న పిల్లల సేవ చేస్తుంది). మనుమరాలు గ్రేస్లిన హైాడి (2 1/2 సం��) అవ్మాయి రిబాక అల్లుడు జాన్సెన్. అవ్మాయి (పాటల వరం ఉంది, శుక్ర్వారాలు ప్రసంగము చేస్తుంది). పాస్టర్ జాన్సెన్ (మీరు పంపులాని జరిపిస్తున్నారు). మేమందరము సేవలో ఉన్నాము. మా కుటుంబము సేవ కొరకు ప్రార్ధన చెయ్యండి. మనుమరాలు (9 సం��) ఇవాంజిలిన మనువుడు జేష్ సాముయేలు (4 సం��) ఇంతగా మా కుటుంబాన్ని దీవించిన యేసు ప్రభువుకు మహిమ కలుగును గాక! 1991 నుండి ఇప్పటి వరకు చేసిన సేవలో ఎన్నో అద్భ�తకార్యాలు, మహాతాకర్యములు చేశాము.

దేవునికే మహిమ కలుగును గాక! ఆమెన్. 125

్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

↑ పైకి / Back to top