Chapter 13 of 14

సాక్ష్యం 46

పరిస్థితులను చక్కదిద్దడంలో నైపుణ్యత:

హెచ్.పి.ఎఫ్.ఎ.ఎన్ సహవాసానికి ఆమె ఒక మంచి స్థాయిని కలిపంచింది. దాని ఆర్థిక వ్యవహారాల విషయం తాను నిర్వాహించకపోయినా దానిని సరిగా నిర్వాహించుకోవడంలో ఆమె తన సహాయసహకారాలు అందించేది.

క్రీస్తు కోసం హోసన్న ఎల్లప్పుడూ ఎంతో భారం, గొప్ప తృషణ కలిగి ఉండేది తన జీవితంలో దేవునికే ఎపపుడా ప్రప్రధమ ప్రాధాన్యతనిచ్చేది. తన హాృదయాంతరంగాల్లో దేవునిపట్ల లోతైన ప్రేమను అనుబభవిసాత ఓటమనెరుగని ఆ ప్రేమను ప్రతి ఒక్కరూ అనుభవించాలని ఆమె కోరుకుంది. ఆమెకు ఆధ్యాత్మికత, అనుదిన జీవితం, ఈ రెండింటికీ తేడా కనిపించేది కాదు. తన జీవితాన్ని దేవునికోసం జీవించింది. దేవుడు ఆమెను ఏరాపటు చేసుకున్నాడు. ఆమెను విద్యార్థుల మధ్య తన మహిమకోసం అద్భుతంగా వాడుకున్నాడు.

ఆతిథద్యం:

వంటలు చేయడంలో హె�సన్నకు మంచి నైపుణ్యం ఉంది. ఆ సహావాసంలోని వారికోసం, తన స్నేహితులకోసం వంటలు చేయడం ఆమెకు ఎంతో ఇష్టమైన పని. కృపాసహితమైన ఆమె ఆతిధ్యాన్ని సహావాసంలోని సరభయలంతా ఎంతో ఆనందించేవారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త వంటకాలను తయారుచేయడానికి ప్రయతి�ంచేది. ఆమె చేసిన భర్యాని, అపపటికప్పుడు తయారుచేసిన బ్రైడ్, కేకులు వారెంతో ఇష్టంగా బభుజించేవారు.

నాయకురాలు:

హోసన్న ప్రభావసహితమైన ఒక గొప్ప నాయకురాలి లక్షణాలను నిండుగా పుణికిపుచ్చుకుంది. ఆమె ఎన్నడా సహవాసంలో నాయకత్వ హె�దాను కోరుకోకపోయినా, ఆమె చేసే పనులు చూసినవారికి ఆమెలో గొప్ప నాయకత్వ లక్షణాలు ప్రసుపుటంగా కనిపించాయి. ఆమె ఒక మంచి టీచరు కూడా. గీతలు, బుమ్మల సహాయంతో వైద్య విద్యను వారికి నేర్పిస్తూ ఉండేది. ఏ పని చేసినా గొప్ప ఆత్మవిశావాసంతో చేసేది. ఎవరైనా ఆమెకు ధైర్యం, ఆత్మవిశావాసం ఎక్కడి నుండి వచ్చాయని ప్శ్నసేత ""నాలో నివసించే నా సజీవుడైన దేవుని దగ్గరనుండి" అని చిరునవువాతో జవాభచ్చేది.

199

దేవుడు హె�సన్నకు మంచి స్వరాన్ని బహుమానంగా ఇచ్చాడు. దానిని ఆమె దేవుని మహిమరా�ం ఉపయోగించింది. ఆమె సోలో పాటలు పాడగలికగది, బృందగానాల్లో కూడా ఇతరులతో కలిసి పాడేది. పాటలకోసం ఆమె నిలబడినప్పుడు ఆమె ముఖం ఎంతో వెలుగుతో ప్రకాశించేది. కీబోర్డు వాయించడం కూడా చేరచుకొంది. ప్రఖ్యాత ప్రైస్తవ గాయకులు డాన్ వెుయిన్, హిల్సాంగ� సంగీతం అంటే ఆవెురకంతో ఇష్టం. ఆపేసటలియాలోని హిల్సాంగ� ఆరాధన కార్య్రకమంలో పాలుగనాలనే తీవ్రమైన కోరిక కలిగి ఉండేది.

గొప్ప క్రమశిక్షణ కలిగిన వ్యక్తి:

క్లాసులకు, ఇతర కార్య్రకమాలకు ఎపపుడా సమయానికి హాజరయేయది. ఎవరినీ తనకోసం ఎదురుచూసే విధంగా చేసేది కాదు. ఆ కాలేజీ డ�న్, ఇతర అధికారులు ఆమె ్రకమశికషణాయుతమైన జీవితాన్ని ప్రశంసాపూర్వాకంగా గమనిస్తూ ఉండేవారు.

చదువును, పరిచర్యను నడిపించడాన్ని స్మతాకంగా చాసకోవడం చాలా కష్టమైన పని. అయితే ఆ రెంటినీ చక్కగా జరిగించడంలో దేవుడు హె�సన్నకు గొప్ప కృపను అనుగ్రహించాడు. ఒక ప్రక్క ఆర్థిక ఇబ్బందులు. ఆమె చదువుకు సంవత్సరానికి 6 వేల డాలర్లు అవసరవైనపపటికీ కేవలం 2 వేల డాలర్లు మాత్రమే ఆమెకు క్రమంగా వచ్చేవి. మగిలిన మొత్తం కోసం ఆమె కేవలం దేవునిపైనే ఆధారపేది. కొన్నిసార్లు ఆతృతచెంది, నిరాశపడిన సమయాలు ఎదురైనా ఆ సంవత్సరాలన్నిటిలో దేవుడు ఆమె తన వైద్య విద్యను పూర్తి చేసేందుకు అద్భుతంగా సహాయం చేశాడు. ఒక వ్యక్తి తన జీవితంలో తన సవాంతగా దేనినైతే ఆశించి చేయాలని కోరుకుంటాడో దానంతటికంటే అతని జీవితంలో దేవుని చిత్తం అవులు జరగడం ఎంత ్రశ�ష�వైనదో చెప్పడానికి బైలార్స్లో ఆమె గడిపిన విద్యార్థి జీవితం గొప్ప ఉదాహరణగా నిలసతుంది.

బైస్ట సాటడెంట్ అవార్డ్:

హోసన్న ఎపపుడా తన చదువును నిర్లక్ష్యం చేయలేదు. ""నేను ఇతరుల్లాగా తెలివైన దానిని కాదు గాని, నేను దేవుని కోసం పనిచేశాను., దేవుడు నన్ను హెచ్చరించాడు" అని ఆమె ఎపపుడా చెపూత ఉండేది. ఆమె చదివిన యానివర్సిటీలో రష్యాయేతర విద్యార్థులకు బైస్ట సాటడెంట్ అవార్డులు ఎన్నడా ఇచ్చేవారు కాదు. అప్పటికి ఆ అవార్డు పొందిన అతి కొద్ది రష్యాయేతరులలో హోసన్న ఒక వ్యక్తి కావడం విశ�షం.

ముంచుకొచ్చిన వ్యాధి

2009వ సంవత్సరములో ఆమె ఎదురొకన్న ఆరోగ్య సమస్య వలన ఆమె ఒక సంవత్సరం చదువు కోలోపవలసి వచ్చింది. ఎలాగోలా ఆరోగ్యం కూడగట్టుకొని ఆమె తన

200 చదువును కొనసాగించడానికి తిరిగి వెళ్ళింది. ఆమెతో కలిసి చదివిన క్లాసుమేట్స పై క్లాసులకు వెళ్ళిపోయారు.ఆ సమయంలో ఆమెకు ఒక స్వప్నం కలిగింది. ఆమె తన స్నేహితులతో కలిసి ఒక రైల్లో ప్రయాణిస్తూ ఉంది. రైలు ఒక సేటషన్లో ఆగినప్పుడు ఆమె స్నేహితులంతా దిగిపోయినా ఆమె మాత్రం దిగిపోకుండా తన ప్రయాణం ముందుకు కొనసాగించింది. బహుశా ఆమె తన అంతిమ గవయానికి ప్రయాణిస్తున్నదేమో ఆ కలను ఆమె అంతగా పట్టించుకోలేదు.

2010 అకోటబరులో ఆమెకు చిన్న చిన్న అంటురోగాలు సోకాయి. బైలార్స్లో ఉండగా ఆమె వాడిన మందులకు ఏమీ పఘలితం కలుగలేదు. ఆమె తన స్వరాన్ని కోలోపయింది. ఏమైనా తన చదువును పూర్తి చేయాలని ఆమె భావించింది. 2011లో ఇండియాకు ప్రయాణవైంది. తన డి^్ర ప్రధానోత్సవానికి కొన్ని వారాలు మాత్రం సమయం ఉంది. ఒక నెల మెడికల్ �వు తీసుకొని 2011 �న్ నెలలో జరికగ డి^్ర ప్రధానోత్సవానికి తిరిగి వెళాతననే నమ్మకంతో ఇండియాకు తిరిగి వచ్చింది.

చెన్నయులోని ఆసుప్రతులలో వైద్య సహాయం తీసుకున్న తరువాత ఫిబ్రవరి నెలలో వెల్లారులోని క్రిష్టియున్ మెడికల్ కాలేజికి తరలించబడింది. అక్కడ ఆమెకు వచ్చిన జబ్బు "మలిట ్రడగ� రెసిపసటంట్ టయాబరుకలోసిస్" (ఎవ్డిఆర్టిభ) అని నిరాకరించారు. తీసుకున్న మందులన్నీ పని చేయకపోగా ఆమెపై దుపషపభావం చూపే ఆ జబ్బు వలన వాంతులు కాకుండా రోజుకు మాడుసార్లు మందులు వేసుకున్నపపటికీ రో� ఆమెకు వాంతులవుతా ఉండేవి.

ఒక ఎక�్సర పరీక్షలో ఆమె జబ్బు మరింత ముదిరిపోయిందని తెలిసింది. చాలా మంది నిషాణతులైన డాకటర్లు హె�సన్నకు వైద్యం చేశారు. వారిలో ప్రఖ్యాతి గాంచిన ఒక ప్రొపెఫసర్ ""ఆమె జీవించడానికి 50 శాతం అవకాశం మాత్రమే ఉంది. సామాన్యంగా ఆ జబ్బుతో మా దగ్గరకు వచ్చిన ప్రతి ముగ్గురిలో ఇద్దరు ప్రాణాలు కోలోపయారు" అని విస్పష్టంగా చెప్పాడు. డాక్ట్ల సలహా మేరకు ఆమె శరీరం సహాకరించక పోతున్నపపటికీ ముందులను కొనసాగించారు. ఒక డాకటరయితే ఆమె పొట్ట భాగాన్ని కోసి తెరచి మందులను నేరుగ ్రేగుల్లో పెటటవచ్చిని సాచించాడు. అయితే హోసన్న దానిని తిర్స్కరించింది.

ఇక వేర మారగం లేక ఆమె తల్లిదండ్రులు ప్రాచీన సాంప్రదాయిక వైద్యవైన సిద� ఆయురవాదాన్ని ప్రయత్నించి చూద్దామని ఆలోచించారు. పదే పదే వాంతులు కావడం వలన ఆమె ఆరోగ్యం అప్పటికే బాగా కీషణించింది. కనీసం బాత్రావ్కి నడిచి వెళ్ళడానికి

201 కూడా కష్టవైపోయింది. ఎవరో ఒకరు దినమంతా ఆమెకు సహాయంగా ఉండాల్సి వచ్చింది.

మొదట్లో ఆమె తాను బాగుపడి జీవించాలని కోరుకునపపపటికీ, ఆ తరువాత ఆ కుటుంబమంతా కలిసి ఆ విషయంలో ప్రార్థనలో కనిపెట్టి చివరికి దేవుని చితాతనికి ఆమెను అప్పగించారు. కేవలం కొద్ది సంవత్సరాలే అయినప్పటికీ ఆమె తల్లిదండ్రులు హోసన్న లాంటి కుమార్తెను తమకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెప్పారు.

హోసన్న చనిపోవడానికి మాడు నెలల ముందు ఆమెకు ఒక దేవదాత ఆమె దగ్గరకు వచ్చినట్లు ఒక దర్శనం కలిగింది. కొంతకాలం పాటు ఆమె తల్లిదండ్రులు ఆమెకు ఆయుర్వేద వైద్యం అందించారు. కొడైరకనాల్ దగ్గరలోని అండిపట్టి అనే }రికి ఆమెను తీసుకెళ్ళారు. రెవరెండ్ ప్యాట్రిక� జాషువగారు అక్కడ ఉన్న సహో. పి.ఎ.జేసుదాసన్ దంపతుల ఇంటిలో ఆమె ఉండి వైద్యం పొందే ఏరాపటు చేశారు. ఆ దంపతులు ఎంతో దయతో ఆమెను చేరచుకొని అక్కడి ఆయుర్వేద డాక్టు దగ్గర అన్ని వైద్య సదుపాయాలు పొందేలా చూశారు.

ఆ ప్రాంతం మంచి ప్రశాంత వాతావరణంతో వైద్య చికిత్సకు అనువుగా ఉంది. జేసుదాసన్ గారు ఆయన సతీమణి, హోసన్న విసయంలో ఎంతో శ్రద్ధ చూపారు. హోసన్న, ఆమె కుటుంబం వారికి తెలియకపోయినా తమ ఆతిధ్యమచ్చి ఆదరించడానికి కారణం కేవలం వారిలోని క్రీస్తు ప్రేమ తప్ప మరదీ కాదు. హోసన్న లోలోపల విపరీతమైన బాధ ఉన్నప్పటికీ పైకి చాలా ధైర్యాన్ని కనపరిచేది. తన జీవితంలో ఏదైనా గొప్ప అద్భుతం జరిగి తాను బాగుపేలా చేయమని లేక తనను తన పరలోకపు ఇంటికి తీసురకళ్ళమని దేవునికి ప్రార్థించమని ఆమె ఇతరులను అడుగుతుండేది. ఆమె తన తల్లితో ""దేవుడు కేవలం నా }పిరి తితతులను బాగుచేసేత చాలు, కనీసం నేను ఒక వీల్ చెయిర్లో కూరచుని నా జీవితమంతా ఆయన సేవ చేస్తాను" అనేది.

మారుక 5:26""తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని యెంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపెను".

తన అనారోగ్యాన్ని బట్టి మాత్రమే కాక, తాను తీసుకునే మందుల వలన కూడా మరింత బాధపడింది. పసపెటంబరు 2వ తేదీన ఆమె ""నేను చనిపోబోతున్నాను" అని చెప్పింది. ఆమె తండ్రి ఆమెను మందలించాడు. ఆయనే తన చేతోత తినిపిస్తుండగా ఆమె భోజనం చేసి, పళ్ళరసం తీసుకుంది. ఆమె తల్లి రోజీ ఆమెకు సా�నం చేయించింది.

202 హె�స్న ఎంత అనారోగ్యంగా ఉన్నప్పటికీ ఎపపుడా చిరునవువాతో కనిపించేదని ఆమె తల్లి గురతుచేసుకుంది.

అదే రోజు మధ్యాహ్నాం 12 గంటకు హోసన్న స్పృహ కోలోపవడం ప్రారంభించింది. ఆమెకు }పిరి తీసుకోవడం కష్టవైపోయింది. సాయంత్రం 4 గంటల సమయానికి ఆమె తన ఆఖరు శావాస్ విడిచి తాను ప్రేమించి, సేవించిన తన యజమాని దగ్గరకు వెళ్ళిపోయింది.

పసపెటంబరు 3వ తేదీన హోసన్న అంత్యక్రియలు క్రిస్టియున్ అపసం;్ల విశ్వాసుల మధ్య జరిగాయి. చెన్నయులోని రాయపురంలో ఆమెను సమాధి చేశారు. సమాజంలోని అన్ని రంగాల్లోని ఆమె స్నేహితులు, పాస్టర్లు, మషన్ నాయకులు ఆమె సమాధి కార్య్రకమానికి వచ్చి ఆమెకు తమ అంతిమ నివాళులు అర్పించారు. ఆమెతో చదివిన స్నేహితులు కొందరు ఇండియాలోని వివిధ రాపషాటల నుండి వచ్చి దు:ఖంలో ఉన్న కుటుంబాన్ని ఆదరించారు. ఆమె తల్లి కోరిక ప్రకారం హోసన్న భైతిక కాయానికి ఒక పెండ్లి కుమార్తెగా వపస్తాలంకరణ చేశారు. హోసన్న తన మరణంలో సహితం చిరునవువా నవువాతూనే ఉంది. ఆమె సేవా దృకపధం నేటి తరానికి మేలుకలుపు కావాలి. ప్రతి విద్యార్థి మషనెరీ కావాలి. ఆమె జీవితం గొప్ప ఆదర్శినీయం సువార్త ప్రకటించు వారి పాదాలు సందరాలు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమెన్.

---------

Photograph from page 215 of Kreesthu Prabhuni Priya Saakshyulu
పేజీ 215

20345. మోడుబారిన నా జీవితాన్ని చిగరంపజేసిన నా రక్షకుడు క్రీస్తు

సుజాత గవిని

యాహాను 25:2

""నా దేవా నీయందు నమ్మిక యించి యున్నాను. నన్ను

సిగ్గుపడనీయకుము"

పరిచయం:-

యేసుక్రీస్తు పేరిట మీకు నా వందనములు. ఈ సాక్ష్యము వివరించు అవకాశమచ్చిన దేవునికే స్తుతి కల్గుగాక. నా పేరు సుజాత నేను 10వ తరగతి ముగించిన తరువాత నర్సింగు ట్రైనింగ్ పూర్తి చేశాను. నేను అనయల కుటుంబంలో జన్మించినందన పూజలు చేస్తూ విగ్రహాలనే ఆ్రశయించేదానిని. హిందా దేవుళ్ళు దయ చూపిస్తారని శ్రద్ధగా పూజలు చేసేదాన్ని. నా తల్లిదండ్రులు నాకు నా 13వ యేటనే వివాహము చేసినారు. చాలా అమాయక స్థితిలో నేను వివాహానుభవం ఎదురొకన్నాను. నాకేమీ తెలిసేది కాదు. నా భర్త అన్ని వ్యసనాలకు బానిసగా జీవిస్తూ త్రాగుడు, వ్యభిచారములో మునిగిపోయేవాడు. నాకు తెలియని స్థితిలో నా భర్త స్థితి చాసి చాలా దు'ఖపడాను. చాలా సమస్యలు ఎదురొకనవలసి వచ్చినది.

ప్రతి దినమా నన్ను బాధించేవాడు ్రతాగివచ్చి నన్ను కొట్టి హింసించేవాడు నాకు అదే స్థితిలో ఇద్దరు భడడ్లకు తల్లినయ్యాను. నా జీవితంలో సుఖం, ప్రేమ అనుభవించలేదు. నాకు తెలిసినవారు, క్రీస్తును నమ్మిన విశ్వాసులు నాకు పరిచయం అయయారు. క్రీస్తు ఆదరించి ప్రేమించి పరిస్థితులను మార్చు శక్తిమంతుడని చెప్పేవారు. వారు వెళ్లు ప్రార్థనా మందిరము నేనుండే ఇంటికి సమీపముగా ఉండేది. నేను ఆ మందిరానికి వెళ్ళిననా నాకు శాంతి లభించలేదు. నా జీవిత భారం బభరించరానిది అయినది. నేను నా భర్త వేదింపులను భరించలేక నా తల్లిదండ్రుల సహకారంతో నా భర్తకు విడాకుల ప్రతాలు పంపాను. త్వరలో నా బాధల సాకషాలధారంలో నాకు విడాకులు లభించాయి. అయినను నా ఒంటరి తనంలో నా యిద్దరి భడడ్లతో పోషణ చాలా భారం అయినది. నేను ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి మరొక కొత్త ప్రాంతము చేరాను. నేను చదివిన నర్సు కోర్సు నాకు ఆధారమయినది. ఒక ఆసప్రతిలో నర్సుగా ఉద్యోగాన్ని ఆరంభించాను. దగ్గరగా ఉన్న రక్రైస్తవ దేవాలయమునకు వెళ్ళి ఆరాధనలలో పాలుగనేదాన్ని. కొంత మనససుకు నెమ్మది కలగినది. ఆసప్రతిలో జీతము సరిగాగ లేనందన క్రొత్త డాకటరుగారి వద్ద ఉద్యోగాన్ని ఆరంభించాను. ఈ రెండవ డాకటరుగారు

204 దయగలవారు నా పరిస్థితిని గ్రహించినవారై నన్ను చాలా ఆదరణతో దయతో చేసేవారు. దేవునికే స్తుతి చెల్లించినాను. నా తల్లిదండ్రులు నన్ను విడిచిననా దేవుడే నన్ను ఆదుకొన్నారు. కీర్తనలు 27:10-14 వాక్యాలు నన్ను చాలా ఆదరణ కలిగంచాయి.

నా జీవితానికి ఆధారము లభించినది:

నేను క్రీస్తును నమ్మి ఆయనను ఆరాధించుట ఆరంభించిన తరువాత నా జీవితానికి క్రొత్త మలుపు లభించినది. నేను పని చేస్తున్న డాక్టు దగ్గరకు ఒక వ్యక్తి కాలు సమస్యతో చేరాడు. అతని కాలకు ఆపరషన్ చేయవలసిన స్థితిలో ఆయనను ఎవరా ఆదుకునేవారు లేరు. అతని తల్లిదండ్రులు వారి పనులభారం వలన అతనిని కనిపెట్టి చూడలేని స్థితిలో ఒంటరిగా బాధపడుట గమనించాను. నేను మొదట జాలిపడి ప్రేమతో సేవలు చేయుట ఆరంభించాను. నేను చూపిన పరిచర్యకు ప్రతిపఘలంగా అతను నన్ను ప్రేమించానని చెప్పాడు. నేను కూడా అతనిని అంగీకరించాను. నా పరిస్థితి చెప్పాను. విడాకులు తీసుకున్నాననియు, ఇద్దరు భడడ్లకు తల్లిగా ఉన్నానని తెలిపాను. నా పరిస్థితి తెలిసికొన్ననా, నాతో వివాహానికి సమ్మతించి, నన్ను నా భడడ్లను సంరక్షిస్తానని మాట యిచ్చాడు. నేను ప్రార్థనా పూర్వాకముగా కనిపెట్టి వాగ్దానాన్ని పొందాను. యెషయ 61:7,8

దేవుడే నాకిచ్చిన నడిపింపును బట్టి నేను పెండ్లి చేసుకొన్న విజయ కుమార్గారి ఆత్మీయ జీవితము పట్ల శ్రద్ధ వహించాను. నేను కూడా అనయల నుండి క్రీస్తును వెంబడిస్తున్నానని చెప్పి మందిరానికి రావాలని కోరినాను. క్రమంగా దేవాలయినికి రావడం ఆరంభించారు. ఆయనలో మొదట వెుండితనంతో నిరాకరణ ఎదుర్నొన్ననా పటటదలతో ప్రార్థించగా ఆయనలో మారుపను చూశాను. ఆయన కాలు నొప్పి తీవ్రమయినప్పుడు దేవునికి ప్రార్థించి నెమ్మది పొందినందన మారుమనససు అనుభవాన్ని అందుకున్నారు. నేను 2013లో సంఘంలో క్రమముగా నీటి బాసీతస్మము తీసుకొన్నాను. నా భర్తకు కాలునొప్పి వలన ఆపరషన్ జరుగుటకు దాదాపు 4 లక్షలు సొవ్ము అవసరవైనది. కేవలము ప్రార్దన ద్వారా అద్భుతంగా 30 వేలులో ఆపరషన్ పూర్తి అయినది. స్వస్థత లభించిన అద్భుతం చూశాము. నా జీవితంలో ఒంటరితనంలో దేవుడు ఆదరించి క్రొత్త జీవితాన్ని ప్రసాదించారు. ప్రార్థన ద్వారా నా భర్తను రక్షించుకోగలిగాను.

ప్రియ చదువరీ నీవు కూడా క్రీస్తే నిజమైన దేవుడని నమ్మి ప్రార్థించుకో దేవుడు దీవించు గాక ఆమెన్.....

Photograph from page 217 of Kreesthu Prabhuni Priya Saakshyulu
పేజీ 217

20546. మరణపు అంచులు తాకిన నా జీవితాన్ని రక్షించిన జీవాదిపతి నా క్రీస్తు

విజయ కుమార్

"" నేను మార్గమును సత్యమును జీవమునై

యోహాను 14

యున్నాను"

పరిచయం:-

ప్రభువు నామములో మీకు వందనములు. నేను హైందవ కుటుంబములో, విగ్రహాలు పూజించే కుటుంబంలో జన్మించాను. నేను భ.ఎ. చదివినాను. అదనముగా �.టి.�. ఆటోమెుబైల్ కోర్సు కూడా చేశాను. పూజలు, యాతలు చేస్తూ బాల్యమును గడిపాను. సరియైన శిక్షణ కరువైనందన చెడు అలవాట్లుకు గరైనాను. సిగరెట్టు త్రాగుట, మద్యపానము సేవించుటకు అలవాట పడాను. ఆ రీతిగా నా జీవితము కొనసాగించే రోజులలో ఒక ఉద్యోగము నా 22వ సంవత్సరములో లభించినది. వ్యర్థమైన జీవితంలో నాకు ఒకనాడు పసైకిల్ ప్రమాదము ఎదురైనది నా తంటి ఎముకకు తీవ్ర గాయవైనది. వెంటనే గుంటూరు ప్రైవేటు ఆసప్రతిలో చేరాను. అక్కడ ఆపరషన్ చేశారు. తంటి భాగమునకు ఆధారమునకు కొన్ని స్రాకలు అమర్చినారు. 6 నెలలు గడిచిననా నా గాయమునకు ఉపశమనము రాలేదు. ఆపరషన్ విజయవంతం కాలేదని గ్రహించాను. నొప్పి తగ్గలేదు. తిరిగి మరొక ఆసుప్రతి ఎన్.ఆర్.�. ఆసుప్రతిలో చేరాను. మరలా సంవత్సరము గడిచిననా ఏమీ మారుప రాలేదు. నొప్పి తగ్గలేదు. మరొక ఆసుప్రతి తిరప్తి వెళ్ళి చేరాను. మరలా ఆపరషన్ చేశారు. అప్పటికి నాపై మాడుసార్లు ఆపరషన్ నిర్వాహించుట సంభవించినది. పఘలితము ఏమీ రాలేదు. ఎముకలలో రకత ప్రసరణ లేనందన ఎముకలు కీషణించి క్రుళ్ళిపోయాయి. ఆ ఎముక గాయము చివరకు క్యాన్సరుగా మారింది. మరొకసారి చీరాల ఆసుప్రతికి వెళ్ళి చూపించాను. ఎముక తీసివేయాలన్నారు. ఆసుప్రతిలో ట్రీట్వెంటున్రై తగిన ఆర్థిక సోతమత సరిపోలేదు. కృత్రిమ అవయవము అమర్చాలన్నారు. మరణము తప్పదని హెచ్చరించారు. ఇక చేసేది లేక అప్పులు చేసి కృత్రిమ అవయవము అమరచుటకు నిరణయించుకొని చికిత్స చేయించుకున్నాను. నొప్పి మాత్రము ఏమీ తగగనందన రోజుకు నొప్పి నివారణ్రై 5 నుండి 8 మాత్రలు వాడేవాడిని. నడవలేని స్థితి ఏరపడినది. నేను ఆసుప్రతిలో చివరిగా ఆపరషన్ చేయించుకొన్న రోజులలో ఒక నర్సు నాకు చాలా ఓరుపతో, ప్రేమతో పరిచర్య చేసింది. నా తల్లిదండ్రులు వారి జీవనోపాధి నిమిత్తము నిమగ్నవైనందన నా కొరకు ఆసప్రతిలో కనిపెట్టి చాసుకొను సమయము నా కొరకు

206 వినియోగించలేకపోయారు. ఒంటరిగా బాధ అనుబభవించేవాడిని. నాకు పరిచర్య చేసిన నర్సు క్రీస్తును నమ్మిన విశ్వాసి గనుక

:: 2 ::

నా పట్ల శ్రద్ధ వహించి నాకు క్రీస్తును గార్చి సువార్త తెలిప, ఆయన స్వస్థపరచు దేవుడనియు, ప్రేమ కనికరములు గలవాడని నన్ను నవ్ముకోవలసినదిగా సలహా ఇచ్చేది. నేను ఏమాత్రము లక్ష్యము చేయలేదు. నీవే నా కొరకు ప్రార్థించు అని చెప్పాను. ఆమె సపరిచర్యలు పఘలితంగా నాకు ఆమె పట్ల ప్రేమ ఏరపడగా వివాహము చేసుకొన్నాను. నాకయితే పూర్తిగా నొప్పి తగ్గలేదు. నేను చాలా వెుండివాడిగా ఉన్నాను. ఆమె ప్రార్దనా జీవితము నన్ను క్రమముగా మార్చి వేసింది. ఆమె చూపిన ప్రేమ వలన క్రీస్తు ప్రేమను నేను కనుగొన్నాను. నా కుటుంబీకులంతా అనయలైనందన నా క్రొత్త విశ్వాసాన్ని, నా వివాహాన్ని వారు అంగీకరించలేదు. నన్ను వ్యతిరకించినారు. నేను లక్ష్యపెట్టలేదు. ప్రార్థనా మందిరమునకు నా భార్యతో వెళ్ళి క్రీస్తు విశ్వాసులతో కలిసి ఆరాధనలలో పాలుగనేవాడిని. నా మనససు చాలా ప్రాంతముగా మారింది. నా పాపాల్రై పశ్చాత్తప్పి క్రీస్తును రక్షకునిగా సీవాకరించాను. మారుమనససు జీవితము చాలా ఆనందం కలిగించినది.

క్రొత్త అనుభవాలను ఎదురొకనుట:

నా వివాహము మారు మనససు పొందిన సంవత్సరం 2010వ సంవత్సరంలో జరిగింది. దేవుడు తన ప్రత్యేక ఉద్దేశ్యము కొర్రై ఏరాపరుచుకొన్నారని తెలిసికోగలిగాను. యెషయా 41:9-12 వాక్యము ద్వారా ప్రభువు నాతో మాట్లాడారు.

నా నొప్పి సమస్య పూర్తిగా సమసిపోలేదుగాని, నీకు తోడైయున్నాననియు, బలపరుస్తాననియు సహాయము చేయుటకు తీకషణ హాసతములలో ఆదుకుంటననియు, నన్ను కోపపడినవారంతా సిగ్గుపడతారని తెల్చాిరు. నా శరీరంలో ఎముకలు పాైపోతున్నాయని తెలసతునే ఉంది. క్రొత్త డాకటర్లును సంప్రదించాను. దాదాపు 4 లక్షలు ఖరచు అవుతుందనియు 6 నెలలు చికిత్స కావాలని తెలిపేవారు. దికుకలేని స్థితిలో, డబ్బులు లేని పరిస్థితులలో కేవలము ప్రార్థనను ఆశ్రయించాము. సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థించారు. నేను క్రీస్తును నమ్మి ఆయనను వెంబడిస్తూ క్రమంగా ఆరాధనలలో పాలుగంటున్న రీతిని బట్టి పసైతాను నాపై దాడి చేసి నన్ను, నా విశ్వాసాన్ని కృంగదీయాలని ప్రయతి�స్తున్న పసైతానుపై విజయము కలిగినట్లు భావంతో ప్రార్థించాలని దైవజనుడు తెలిపారు. ఆ తరువాత 2013 క్రిస్మస్ కాలంలో మరొక ప్రమాదానికి గురైనాను. రైలుట్రక� దాటుసమయంలో

207 పడిపోయినాను. మరణించానని అందరా తలంచారు. వెంటనే స్పృహ వచ్చి లేచాను. ప్రభువు మరలా నాతో జీవాన్ని ఇచ్చి బ్రతికించారు. ఆయనను నమ్మినందున నన్ను రక్షించారని నమ్మి దేవుని స్తుతించాను.

:: 3 ::

క్రీస్తు వాక్యం ద్వారా మరలా నాతో మాట్లాడారు.

కీర్తనలు 118: 13-20 యెహోవా నా రక్షణాధారము నేను పడిపోవునట్లు గట్టిగా ్రతోసితివి నాకీ సహాయము

చేయుము.

నేను నా భార్య ప్రార్థన చేయు సమయంలో ఆయన తన చితాతన్ని స్పష్టంగా మాకు బయలు పరిచారు. ఒక డాకటరుగారు చికిత్స్రై 3 లక్షలు అవసరమన్నారు. మరొక డాకటరుగారు ఒంగోలులో కృత్రిమ అవయవము తీసివేస్తానని అభయమిచ్చారు. నేను ఆలోచించసాగాను. దైవ జనునితో ప్రార్థించి సంప్రదించగా రెండవ డాక్టు సలహా మేరకు కృత్రిమ అవయవాన్ని తీసివేయు ఆపరషన్ జరిగించారు. అది నాలుగు గంటలు పట్టినది. రక్తము ఏమీ లోపం లేని స్థితిలో దేవుడే అద్భుతంగా జరిగించారు. మరొకసారి వాక్యం ద్వారా నన్ను ధైర్యపరిచారు.

యషయా 57:16 నుండి 20 వచనాలు నేను సవాతంత్రించుకొన్నాను. ఆపరషన్ జరిగిన నెలలోేప నేను సరిగా నడవగలిగినాను. అద్భుత స్వస్థత పొందాను. నేను నా సంఘస్తుల సమక్షములో ప్రార్థించి సాక్ష్యము వివరించాను. దేవుడు అద్భుతంగా ఆపరషన్ ఖరచులు డాక్టు తీసుకోలేదుగాని కొన్ని లక్షల ఖరీదు గల ఆపరషన్ కేవలం రాము రెంటు, మందుల కొరకు కొన్ని వేలు మాత్రమే సరిపోయాయి. ప్రభువు అద్భుతంగా సహాయ పడ్డారు. దికుకలేని స్థితిలో ప్రభువు నాపట్ల చూపిన కృప్రై ఏమ చెల్లించగలను? నా రక్షణ పాత్రను చేబాని నిండు హృదయంతో కృతజ్ఞత సమర్పిస్తూ క్రీస్తురకై నా జీవితాంతము సాక్షిగా జీవిస్తూ ఆయనను మహిమపరచుట్రై నిరణయించుకున్నాను. నా జీవితం ఆయన కొరకే అర్పించగలను. నా సాక్ష్యము మీకు మేలకరంగా విశ్వాసాన్ని అభివృద్ధి పర్చాలని నా రక్షకున్ని ప్రారి�ంచుచున్నాను. ప్రభువు మవ్ములను దీవించనుగాక ఆమెన్.....

Photograph from page 220 of Kreesthu Prabhuni Priya Saakshyulu
పేజీ 220

208

సాక్ష్యం 46. అద్భుతాలు చేయు క్రీస్తు నన్ను మరణము

నుండి రక్షించిన రక్షకులు

య్లూగడడ్ విశాల్, విజయవాడ.

కీర్తనలు 119:71 ""నీ కట్టడలను నేరచుకొనుటటకు

శ్రమునొంది యండుట నాకు మేలాయెను"

పరిచయం:-

నా పేరు ప్రభు విశాల్, నా తల్లిదండ్రులైన విద్యాసాగర్గారు, విజయలకి�గార్లకు ఏకైక పుత్రునిగా జన్మించాను. 1996వ సంవత్సరము అకోటబరు 24వ తేదీన జన్మించాను. నా తల్లి మంచి వశావాసి. ఆమె తన విశ్వాసాన్ని అమ్మ, అమ్మమ్మగార్ల నుండి పొందిననా నేను పుట్టిన తరువాత బాపీతస్మ అనుభవాన్ని పొందింది. ఆమె జీవితంలో చాలా అద్భుతాలు చవిచాసింది. నేను బాల్యము నుండి యిదే విశ్వాసములో ఉన్నాను.

క్రీస్తును నా స్వంత రక్షకునిగా సీవాకరించలేదు. ఆచార క్రమంలో కొనసాగాను. కొన్ని ప్రమాదకరమైన అనుభవాలు నన్ను క్రీస్తును గార్చి మరింతగా తెలిసికొనే ధన్యతనిచ్చాయి.

నా తల్లికి కూడా అదే అద్భుతము చేసిన క్రీస్తు ఎన్నో విలువైన జీవిత పాఠాలు నేర్పించారు. నా తల్లి విజయలకి� తన 15వ ఏట తీవ్రమైన జ్వరము వాంతుల వలన చాలా కీషణస్థితిని చేరిందని ఎందరో గొప్ప డాక్ట్లను సంప్రదించిననా ఏమీ తగ్గలేదు. మరణము తప్పదని చాలా దం'ఖంలో ఉండగా క్రీస్తే స్వస్థపరచు దేవుడని అందరూ ఆయననే ఆశ్రయించి ప్రార్థించగా నా తల్లి వైద్య రిపోరుట చాలచోట్ల పంపి ప్రార్థనలో కనిపెటాటరట. ఆ రోజుల్లో అద్భుతంగా ఆ రిపోరుటలు పఘలితము చాసి కేవలం పఘుడ్ పాయిజన్ వలన జరిగిన ప్రమాదమని నిర్ధారణ చేయగా దేవుని స్తుతించి మరింత విశావాసంతో ప్రారి�ంచిందట. ఆమె పెదపూడి ఇష్మాయేలుగారి సహవాసంలో ప్రార్థన వాక్యము పరిశుద్ధాత్మ నడిపింపు, విజ్ఞాపన ప్రార్థనల ప్రభావాన్ని గార్చి వివరంగా తెలిసికొని ఆత్మీయంగా బలపేది. కేవలము స్వల్ప మందులు ప్రార్థన పఘలితంగా నా తల్లిపూర్తిగా స్వస్థత పొందింది. నా తల్లి వివాహము నాటికి నాన్నగారు విశ్వాసి కానందన అనయల వివాహము చేయలేక సోషల్ వయారజ్ జరిగింది. ఆ తర్వాత నేను పుట్టుటకు 20 రోజల

209 ముందు అమ్మ ఒకరి ఇంట్లో వుండగా తెల్లవారు సమయంలో నా తల్లి ఒంటరిగా నుండగా గొప్ప శబ�మును విన్నదట. భయంతో ఆమె వున్న పెంకుటిల్లు నుండి బయటకు వచ్చిన వెంటనే, పెళ్ పెళ్మని యిల్లంతా కూలి పోయింది. అమ్మ బ్రతికిందో లేదోనని అంతా చేరి ఆమె బయటకు వచ్చిన రీతి ఆశ్చర్యం కలిగంచింది. ప్రభువే

:: 2 ::

ఆమెను రక్షించి పిలిచి ప్రాణము నిలబైటాటరు. నేను 20 రోజుల తర్వాత పుట్టినపుడు నాపై నరాలు ముడిపడి యండగా ప్రధమ దినాన ఆపరషన్ చేసారట. నేను బ్రతకాలని మా నాన్న యేసును ధ్యానించగా నాకు కలిగన సవాస�తను బట్టి ఆ రోజే మా నాన్న విగ్రహాలన్ని దారం చేసికొని ప్రభుని నవ్మారు. మా అవ్మా నాన్నల విశావాస పఘలితంగా నాకు మంచి రక్రైస్తవ వాతావరణంలో జీవించే ధన్యత కలిగంది. మా అమ్మ పుట్టిల్లు ఘంటసాల పాలైము. మా నానమ్మ గారిది ముదునారు. వారంతా క్రీస్తును నవ్మారు. వారు రక్రైస్తవ సువార్త అందించిన పఘలితంగా విగ్రహాలను వదలి క్రీస్తును నమ్మినందున ఎన్నో శ్రమలు ఎదురొకన్నారు. మా నాన్న అమ్మగార్లు ఈ శ్రమల ధాటికి దారంగానే ప్రాంతంగా ప్రభుని నమ్ముటను బట్టి వారు విజయవాడలో రియల్ ఎేసటట్ వ్యాపారంలో కొనసాగుచూ సమీపంలో గాస్పిల్ చర్చి సహవాసంలో జోసెఫ్ మోజైస్ గారు ఆనీ అంటీలు నిర్వాహించే ఆత్మీయ సన్నిధిని బట్టి మా కుటంబవెంతో ఆనందంలో సంతోషంలో మంచి విశ్వాసుల పరిచయాలలో క్రమంలో సాగిపోవుట దేవుని కృపయే. మేము గత 16 సంవత్సరాలుగా గొప్ప ఆత్మీయ అద్భుతాలను ఎదురొకని సాక్షులుగా జీవిస్తున్నాము. నా బాల్యం నుండి జోసెఫ్ అంకుల్ గారు ఆనీ అంటీలు నిర్వాహించే సండే సాకలు అనుభవాలు నాకు విశావాసంలో పునాదిగా నిలిచాయి.

బాల్యంలో కాన్సర్ వ్యాధి ఎదురొకనుట:

నా బాల్యంలో 9 సంవత్సరముల వయససున్నపుడు అకస్మాత్తుగా నా కాలిలో సన్నగా నొపిప ఆరంభమై తీవ్రమయింది. విజయవాడలో ప్రముఖ డాక్ట్ల వద్ద వైద్యము చేయించాము. సిటి సాకన్, ఎవ్.ఆర్.�.లు. జరిగాయి. వారి జా�నంలో యిది ఎముకల క్యాన్సరుకు సంబంధించిన నొప్పిగా నిర్ధారణ చేశారు. హైదరాబాద్లో పెద్ద ఆసప్రతిలో చూపించుకోవాలని సలహానిచ్చారు. నివ్సు ఆసప్రతిలో మరలా విభిన్న పరీక్షలు చేశారు. వారు కూడా ఎముకలలో క్యాన్సర్ అని పూర్తిగా నిరణయించి చెప్పారు. మరి ఎకుకవ పెద్ద పరీక్షలు చేయాలని బయాప్సీకి చివరిగా పంపి, వైద్య జవాబుకై నిరీక్షించుటకు 8 రోజులు

210 సమయము కావాలన్నారు. చాలా రోజులుగా ఆసప్రతిలోనే వున్నాము. క్యాన్సర్ వ్యాధి చిన్నది కాదు కదా. చిన్న వయససులో ఆ వ్యాధి ఎదురొకనుటతో పాటు నేనే నా తల్లిదండ్రులకు ఏకైక కుమారుడనై నందన చాలా గారాబముతో పెంచు సమయంలో ఈ బాధ భరించరాని దయియంది. నా తల్లి, నాన్నగారు, మా సంఘసు�లంతా చాలా భారంలో ప్రార్థించేవారు. నేను కూడా నాకు తెలిసిన ప్రార్థన చేసికొనేవాడిని. నా కొరకు సంఘం చూపిన ప్రేమ, మమ్ములను ఆదరించిన తీరు మరువలేనిది. సంఘము అత్యాసక్తిలో ప్రార్థిస్తే చెరసాల తలుపులు తెరువ బడ్డాయి. ఎన్నో గొప్ప అద్భుతాలు జరుగునని సాచనగా నా రిపోరుట చివరకు వచ్చింది. ఎంతో ఆతృతతో డాకటర్లు, మేము, సంఘము వారు ఎదురు చూచుచుండగా, తారుమారై రిపోరుట చూచి డాకటర్లు ఆశ్చర్యపడ్డారు. గతంలో హైాదారబాద్ నివ్సు వారి అనుమానంతో చేసిన పరీక్షలు, విజయవాడలో తేల్చిన వైద్య పఘలితాలు స్పష్టంగా ఎముకల క్యాన్సరు తెలుపు చండగా, పెఫైనల్ రిపోరుటలో క్యాన్సరు లేదని తెలుపట కేవలము ప్రభువు నన్ను కనికరించి చేసిన అదు�తమని ధృడింగా నమ్మి, దేవునికి కృతజ్ఞత తెలిప స్తుతించాము. రక్రైస్తవులు సేవించే దేవుడు గొప్ప స్వస్థతనిచ్చు దేవుడు మా బంధువైన హిందువులు స్నేహితులు మానుంచి ఆశ్చర్యము కనపర్చిరి. ఇక మా సంఘమువారు, కుటుంబముతో సహా చెప్పనశక్యమైన ఆనందంలో దేవుని ప్రేమలో కొనసాగుచూ ఆ విద్యభ్యాసం ఆనందంతో కొనసాగించాను. నా ఎముకలలో క్యాన్సర్ లేదు ్రఫాక్చిరు మాత్రమే మగిలిందన్నారు.

రెండవ ప్రమాదము ఎదురొకనుట:

నేను ఆనందంగా తల్లిదండ్రుల ప్రేమను పొందుచూ చక్కగా చదువు కొనసాగించే రోజులలో 2010వ సంవత్సరంలో నేను వెాటారు పసైకిల్లో ప్రయాణించే సమయంలో పెద్ద ప్రమాదాన్ని ఎదురొకన్నాను. కాలికి పెద్ద గాయవైనది, కాలు మొత్తం కోయబడినట్లు కోసుకొని పోయింది. రకతపుమడుగులోనుండి ఆసప్రతికి తీసుకొని వెళ్ళి �.సి.యు.లో ఉ ంచినారు. నేను మొదటగా చాసింది నా తల్లిదండ్రులు కాదు గానీ నా సంఘము నడిపే జోసెఫ్ మాజైస్ అంకుల్గారు, ఆనీ ఆంటీ నన్ను ఎంతో ఆదరించి ధైర్యపరిచారు. కుంటివాడినైపోతానని అందరూ చాలా భయపడ్డారు. తీవ్ర గాయం భయం కలిగంచింది. ఆ సమయంలో నా జీవితాన్ని సంపూరణముగా క్రీస్తుకు సమరపణ చేసుకున్నాను.

చావు గోతి నుండి నన్ను సంరక్షించిన క్రీస్తునే వెంబడించదలచి పూర్తి సమరపణలో మారుమనససు అనుభవాన్ని పొందాను. త్వరలో కోలుకొని మామాలుగా నడకను కూడా

211 పొందగల్గుట రెండవ అద్భుతము. నా జీవితంలో నన్ను క్రీస్తు తన భడడ్గా అంగీకరించి ఆయన చిత్తములో నన్ను జేయుటకే యీ రెండు గొప్ప ప్రమాదాలను అనుమతించి రక్షించే సమర్థునిగా నిరూపించుకొని నా జీవిత సాక్ష్యము ద్వారా ఆయన మహిమ పొందుదలచినారని తెలిసుకోగలిగాను. నా జీవితంలో అసాధ్యములను సుసాధ్యము చేసిన దేవునికి బహిరంగముగా సాక్ష్యం చెప్పుట్రై నీటి బాపీతస్మము తీసుకొన్నాను. యువత ద్వారా ఎన్నో పనులు సాధ్యం కాగలవని గ్రహించాను.

మాడవ అద్భుతము:

మా కుటుంబము గత సంవత్సరములో 2014వ సంవత్సరము గొప్ప అద్భుతాన్ని అనుభవించాము. మా నాన్నగారు రియల్ ఎేసటట్ పని మీద బ్యాంకులో నుండి 3 లక్షల రూపాయలు ్రడా చేసి కారులో ఇల్లు చేరారు. తీరా ఇల్లు చేరి చాసుకొనేసరికి 1 లక్ష కనిపించలేదు. కేవలం 2 లక్షల రూపాయలు మగిలాయి. కారంతా గాలించాము. బ్యాంకు వద్దకు వెంటనే చేరి ఎం్రైవారీ చేశాము. 3 లక్షలు ్రడా చేసినట్లు బ్యాంకు బుకుకలో ఉన్నది. ఎవరికీ చెప్పుకోలేదు మౌనముగా యీ నషాటన్ని భరించి ప్రార్థించాము. ప్రభువా యీ నష్టమును మీర సరి చేయగలరు, మీ చిత్తమే జరుగుగాక, మాకు తెలియుట లేదు, సర్వం మీకే తెలసును అని ప్రార్థించి వెళ్ళ్లపోయాము. సరిగాగ 3 నెలలు గడిచాయి మా విశావాస జీవిత క్రమంలో ఏమీ మారుపలేదు. ఆరాధనలలో క్రమముగా పాలుగని దేవుని సేవిస్తునే ఉన్నాము. ఆ తరువాత కారును శుభ్ర�పరచి కడిగించి కూడా వెదికాము. అయిననా ప్రభువు మా కషాటరి�తము పట్ల శ్రద్ధ కలిగినవాడు కనుక ఒక ఆదివారం ఆరాధనలకు వెళు ి సమయంలో అదే కారులో వసతువులు దాచు పెటైటలోనుండి డబ్బుల కాగితాలు కనిపించాయి. తెరచి చూడగా పోగొట్టుకున్న 1 లక్ష రూపాయలు మొత్తము దొరికాయి. మా ఆశ్చర్యముకు అంతము లేదు.

కేవలం ఈ అద్భుతము ప్రభువు వలననే జరిగిందని అందరమా నమ్మి దేవుని స్తుతించాము. నేను, నా తల్లిదండ్రులు నేడు అతి శ్రద్ధతో దేవుని సహవాసంలో ఆత్మీయంగా అభివృద్ధి పొందుచున్నాము. నా సాక్ష్యము ఆశీర్వాదకరంగా ఉండినట్లు ప్రార్థించండి ఆమెన్.....

---------

Photograph from page 224 of Kreesthu Prabhuni Priya Saakshyulu
పేజీ 224

21248. జీవమచ్చిన క్రీస్తు నారక్షకుడు

రాణి పాల్ గారు

కీర్తనలు 40 : 2-10

ఈ వాక్యములను జ్ఞాపకము చేసుకుంటా నా ప్రభువు నా జీవితంలో రక్షణనిచ్చి ఆయన నీతికి, సత్యమునకు, కృపకు, రక్షణకు, సాక్షిగా నిలిపి, నా పాదములు బండమీద నిలిపి నా అడుగులు స్థిరపరచిన దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.

నేను హైందవ సాంప్రదాయ కుటుంబములో జన్మించాను. గంటూుజిల్లా చిలకలూరిపేట దగ్గర గోపాళం వారి పాలైం మా తండ్రిగారి స్వగ్రామము. మా తాతగారు ఆ}రిలో రామాలయము కట్టించి ఆచార్యలను పెట్టి నిష్టగా పూజలు చేయించేవారట. మా అమ్మగారి తల్లిదండ్రులు కూడా గుటూుజిల్లా చింతపల్లిపాడు గ్రామము.

(కోటేశ్వరమ్మ) మా అమ్మగారు వారి తల్లిదండ్రులు చిన్నతనంలోనే నిజామాబాద్ జిల్లా ధర్మారం అనే గ్రామము వచ్చి సి�రపడినారు. మా న్నాగారు ఒక్కర నరసింహారావు నిజామాబాద్ జిల్లా ధర్మారం వచ్చి అక్కడ సాకల్ టీచరుగా సి�రపడినారు. ప్రభువు సంగతి తెలియదు. వారి వివాహము అయిన తరువాత ఒకసారి మా అమ్మ మరణసమయములో (మరణ స్థితిలో) బాధపడుచుండగా ప్రభువు ఆమెను దర్శించి నేనే దేవుడనని చెప్పి తన ప్రత్యక్షత అనుగ్రహించారట. వెంటనే అమ్మకు స్వస్థత కలిగి ప్రభువునకు హాృదయమచ్చింది. అప్పటి నుండి భక్తిగా వాక్య ప్రకారముగా జీవిస్తుండేది. మా నాన్నగారు దేవుడు లేడనే (కమయానిస్ట) తత్వం కలవారు. మానవుడు నీతిగా, యదార�ంగా, మంచి మనిషిగా, పరోపకారిగా, ఎవరికి ఏ కీడు తలపెటటకుండా అందరికి వేలుచేస్తూ జీవించాలి అనే భావము నాన్న కలిగియండేవారు.

కుటుంభకులు, ఇరుగు పొరుగువారు, బంధువులు, ప్రభువును నవ్ముకున్నందుకు చిన్నచూపు చూస్తూ మా అమ్మను ఎంతో ద్వేషించారు. మా నాన్నకు అమ్మ ప్రభువును నమ్మటం ఇష్టంలేదు. మా అమ్మ ఎంతో నిష్టతో భక్తిగా ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్మ పొంది మా నాన్నగారి కొరకు, మా కొరకు ప్రారి�స్తూండేది. అందరి రక్షణ కొరకు నిత్యము ప్రార్థన చేసేది. నాకూకడ అమ్మ ప్రభువును నమ్మటము అసలు ఇష్టముండేదికాదు. మానాన్న గారిక ఇద్దరు అన్నయ్యలు, ఇద్దరు చెల్లెళ్ళు, అక్క వుండేవారు.

213 మా బంధువులను బట్టి, కులాన్ని బట్టి, బలగాన్ని బట్టి ఎంతో గరివాంచి అతిసయించాను.

నా 13వ సం��రంలో హ్రైాదాబాదులో మా అత్తమ్మ మామయ్య వాళ్ళింటికి వెళ్ళి ఎండాకాలం గడిపేదాన్ని. మామయ్య వారి చెల్లెల పిల్లలతో పాటుగా సోమవారం, గురువారం, శనివారం, గుడిరకళ్ళి వాళ్ళు చేసిన పూజలు నేనుకూడా చేసి బుట్టు, పూలు పెట్టుకొని వచ్చేదాన్ని. వాళ్ళతో సినిమారకళ్ళి బాగా సంతోషంగా గడపడానికి ఎకుకవ ఆశక్తి చూపి వారి పూజించే దేవుడు అంటే, వాళ్ళంటే ఎంతో అతిశయము.

ఇంటికి వచ్చాక అమ్మకు వ్యతిరకంగా నా మనసులో బాధపడుతా, దేవుడంటే, దేవుని ప్రజలంటే, దేవున్ని నమ్మి భక్తిగా ఉన్నవారిని చూచి చాలా చిన్నచూపు. అసహ్యాంచుకొని ద్వేషించేదాన్ని. అమ్మ అయితే ఓపికతో అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉండేది. అమ్మ రక్షించబడిన 14 సం��ల వరకు ఆయన ఎన్నో విధాలుగా పరీక్షిస్తూ ఉండేవారట. తర్వాత తన సాక్ష్యముతో చెప్పారు. నా భార్య ప్రవర్తనను బట్టి ఈ జీవముగల దేవున్ని నేను కనుగొని రక్షించబడాను అన్నారు.నాన్నకు యెహోషువ అని పేరు మార్చారు. అమ్మకు ఎస్తేరమ్మ అని పేరు పెటాటరు. మేము ముగ్గురము పిల్లలం. మానాన్న కూడ ఆరక్షణపొందారు అని ఇంకా నేను కోపం పెంచుకున్నాను.

మా అమ్మ ప్రార్థన చేసుకుంటుంటే నాకు ఇష్టంలేక, తలవెంట్రుకలు లాగటం, తన్నుకుంటా పోవడం, వీపులో గుద్దటం, చేస్తుండేదాన్ని అయినను నన్ను ఏమ అనేదికాదు. ప్రార్థన మానేది కాదు. అలాకగ దినాలు జరుగుతున్నాయి. నాలో కోపం, చిరాకు, బాధ ఎకుకవైంది. ఒకరోజున నేను సాకల్ నండి ఇంటికి వచ్చేసరికి మా ఇంటిలో ఉపవాస ప్రార్థన చేసుకుంటున్నారు. అది చూచి నాకు తలమీద బండపడినంత బాధ కలిగింది.

ఇంతమంది దేవుళ్ళు మనకుండగా ఆ ఇం^్లషు వాళ్ళ దేవుణిణ పట్టుకున్నారు. అసలు విడువలేనంత ఏముంది ఇందులో చూద్దాం అని నేను కూడా వాళ్ళ మధ్యకు వెళ్ళి అసలు సంగతి ఏమటో చూదా�ం. ఇంకా ఏమైనా నాకు తప్పులు కనిపిసేత ఇంకా గట్టిగా నిలబడి వాళ్ళను ఎదిరించవచ్చు అని నా పుస్తకాలు దారంగా విసిరసి, వారిమధ్యకు వెళ్ళి కూరచున్నాను. నాకసలు కోపం అంటే తెలియని నెమ్మదిగల మనస్తత్వం అలాంటిది. దేవుని మార్గమును గార్చిన ద్వేషం. ఎందుకంటే మా బంధువులకు అందరికి ఇష్టంలేక మారగం ఎన్నుకున్నారు అనేది ఒక పట్టుదల, కోపం, చిరాకు ఎకుకవై అయిష్టంగా కూరచున్నాను. యెషయా 65:1 ""నాయెుద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చితిని. నన్ను వెదకనివారికి నేను దొరికితిని. నేనున్నాను ఇదిగో నేనున్నానని నా పేరు పెటటబడని

214 జనమతో చెప్పుచున్నాను" అని పరిశుద�గ్రంధములో వ్రాయబడిన మాటలు ఆకషణంలో నా జీవితములో జరిగించాడు. దేవుని నామమునకే మహిమ కలుగును గాక.

అక్కడి వారందరు ఉపవాసముతో ఏకాత్మతో శబ�ములో ప్రార్థించుచుండగా కొద్ది నిమషాలలో వారి మధ్య కూరచున్న నాకు ఒక కరెంటుషాక� లాగా గొప్పశక్తి ఆవరించింది. ఇక్కడ వాక్యం గురతురకొచ్చింది. యోబు 42:5,6 ""దేవుని కన్నులార్ చూచినప్పుడు, నన్ను నేను అసహ్యించుకొని, ధాళ్ళలోను, బాడిదలోను, పడి పశ్చాత్తాప్పడుచున్నాను" అని ఉంటుంది. నిజమే అలాంటి అనుబూతి కలిగంది నాకు. నాకు తెలియకుండానే నేను పాపిని అని భగ్గరగా ఏడసతున్నాను. దేవున్ని దేవునిగా తెలసుకోలేకపోయాను, తృణీకరించాను, ఎలా బాధపెటాటను. అంధకారంలో జీవించాను. పరిశుద్ధాత్ముడు నన్ను ఒప్పింపజేస్తూ నేను జన్మ, కర్మ పాపిని అని ఒప్పుకుంటా ఆయన పరలోక ప్రత్యక్షత, కలవారి దర్శనముతో నన్ను నేను మరచి తన్మయతవాంతో ఏడసతూ నేను ఎప్పుడు ఎరుగని భాషలు మాట్లాడుతూ హల్లెలూయ సోత్రతము అంటా ప్రపరభువు అంటే తెలియని నన్ను పరిశుదా�తయ్మతో నింపినారు.

ఆనందంతో క్రొత్త భాషలు మాట్లాడుతా ప్రభువును చూస్తున్నాను. ఆ సమయంలో నాకు ప్రభువును గార్చి, పరలోక రాజ్యమును గార్చి స్పష్టమైన అవగాహన కలిగంది. అదే సమయంలో ప్రభువు నన్ను కృపావరంలతో నింపాడు. 2గం��లు ప్రభువుతో ఆనందిస్తూ పరలోక దర్శనంతో చెప్పనశక్యమైన సంతోషముతో నా హృదయము నింపబడినది.

అప్పుడు నాకు గతం గురతుకు వచ్చింది. హైదరాబాదులో నేను గుడిలోకి వెళ్ళి వాళ్ళతోపాటుగా దండము పెట్టుకొని బుట్టు పెట్టుకొని వచ్చాము. అప్పుడు ఎలాంటి సపందనగాని, పాప పశ్చాత్తాప్ము గాని, దేవుని ముఖ దర్శనము ఏమ కలుగలేదు. జీవముగల దేవుని సన్నిధిలో ఆయన ప్రత్యకషతతో పాపక్షమాపణ, పశ్చాత్తాప్ము, నేను పాపిని అని గ్రహించగలిగాను కదా అని జ్ఞాపకము తెచ్చుకొని నేనెంత ధనయరాలను,

నా ప్రభువును నేను చూచాను. ప్రభువు నాతో మాట్లాడటము నేను ప్రభువుతో మాట్లాడుతా ఎంతో సంతోషము, సంతృప్తినిచ్చింది. దేవునితో గడిపే సమయము అప్పటి నుండి బంధువులు, స్నేహితులు నా దృష్టిలో అలుపలుగాను, దేవున్నినమ్మిన ప్రజలు ఘనులుగాను, అదృషటవంతులుగాను గ్రహించాను.

215 యిర్మయు 9:23 లో వున్నట్లుగా జ్ఞాని తన జ్ఞానమును బట్టియు, శూరుడు తన శ�ర్యమును బట్టియు అతిశయింపకూడదు. �శవార్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టియు అతిశయింప కూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలైననగా బూమ మీద కృపచూపుచూ, నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనేయని గ్రహించి నన్ను పరిశీలనగా తెలసుకొనుటను బట్టియే అతిశయింపవలైను. అట్టి వాటిలో నేనానందించువాడనని యెహోవా పసలవిచ్చుచున్నాడు"

ఈ మాట నా జీవితంలో నెరవేర్చినట్లుగా నేను తర్వాత తెలసుకున్నాను. ప్రసంగీకులు 12:2 లో "భాల్యదినములందే నీసృష్తికరతను స్మరణకు తెచ్చుకొనుము"

అనే మాట నెరవేరినందుకు నా జీవితంలో గొప్ప ఆనందంతో నిండిపోయాను. దేవునికి నేను అంకితమయయాను. నాకు ""యేసుచాలు" అనే ఒక తృప్తికరవైన అనుబూతితో ఒక మంచి స్నేహితునిగా సహావాసముతో ఆనందించుచున్నాను. సోమవారం సాకల్కు వెళ్ళాను. అలంకరణ అంటే (నగలు, పువువాలు) అన్నీ పెట్టుకొని సాకల్కు లేటు అయినా పఘర్వాలేదు అనుకునే నాకు వాటిమీద మనసు లేకుండా ప్రభువే నాకుచాలు. నాకు ఏమయు వద్దు అనే సమరపణగా నా మనసు నిండిపోయింది.

నాలో మారుపను టీచర్స అందరు గ్రవించి మాన్నాగారి దగ్గర అన్నారట. మీ అవ్మాయిని కూడ మతంలో దించారా అని మా నాన్నగారితో అంటే, ఆ అవ్మాయిని అడగండి అంటే నా దగ్గరకు వచ్చి నన్ను అడిగినారు. 9వ తరగతి చదువుచున్నాను. నేను ఒక్క క్షణం దేవుని చూచాను. సర్ ఒక మనిషిని మనిషి మార్చలేరు కాని నన్ను దువుడు మార్చుకున్నాడు. తన్నుతాను నాకు ప్రత్యకష్య పరచుకున్నారు. నేను దేవునికి అంకితమయయాను అని చెప్పినప్పుడు నెమ్మదిగా వెళ్ళిపోయారు. నా చదువులో దేవుని సహాయముంది. ఎకుకవ ప్రార్థన, ఆయన దర్శనం, ప్రత్యక్షతలో ఆనందిస్తూ కళ్ళు తెరిచినా, మాపసినా నాకు సరవాసవాము ప్రభువే అనే తృప్తిగా ఉన్నాను. దేవునితో ఉన్న ఆనందము మాటల్లో వ్రాయలేకపోతున్నాను.

ఈ విధంగా నిష్టకలిగి ప్రభువు బభక్తిచేస్తూ ఆత్మలో ఆనందిస్తున్న నాలో నాతన మారుప పుషపవతినయ్యాను. అప్పుడు ఇంట్లోనే 15 రోజులున్నాను. మా }రిలో దయ్యము పట్టిన ఒక పసీత అమ్మదగ్గరకు వచ్చింది. ఆమె కొరకు నానెరాసి ప్రార్థించినప్పుడు దయ్యము బయటకు వచ్చి ఆమె పేరు, చేయించిన వారి పేరు చెప్పింది. ఆమె తల్లికి బభయంవేసి మీ దగ్గర ఉంచుకోండి అంటే ఆమె ఒకప్రక్క నేను ఒక ప్రక్క అమ్మ దగ్గర పడుకునాము.

216 మాంత్రికుడు }ళోినే ఉంటాడు. భికషగాడు ఆరాత్రి నాకు దర్శనంలో మాంత్రికుడు వేర వాళ్ళను తెచ్చుకొని ఎకుకవ మంత్ర్రపయోగము చేసినట్లుగా చూచి మెళ్కువతో ప్రార్థించండి అంటే నాన్న సాకల్ నండి వచ్చాక ఆ రాత్రి అమ్మ నాన్న నేను ప్రారి�ంచేవాళ్ళము. ఒకసారి నా మీదకు పంపిసేత నా నోటిమాట రావటంలేదు. ఆకాశంలో తేలిపోతున్నట్లుగా అనిపించింది. పసైగచేసి ప్రారి�ంచమంటే అమ్మ నాన్న ప్రార్థిస్తే అప్పుడు నా ప్రాణం తేరుకొని ఎకకడనుండో తిరిగి తిరిగి వచ్చి క్రింద కూరచునట్లుగా అనిపించింది.

మర్సటిరోజు ఆ సాతాను ఆమెను తాకి వచ్చి మాట్లాడుతా అది శక్తినై మంగుదామని దగ్గరకు వేసత మా అవ్మాయిని ముటటనివవాలేదు. ""దేవుడు నన్ను గది�ంచాడు" ఆ భడను ముటటకు ఆమె నాసొతతు. నా వరాలతో నింపుకున్నానని దేవుడు చెప్పాడు అని చెప్పింది. అప్పుడు దేవుని కాపుదల, పిలుపును గ్రహించి దేవుని మహిమపరిచాను.

తెల్లవారసరికి మా ఇంటి ముందు కాంప�ండు దగ్గర పసుపు, కుంకుమ, నిమ్మకాయిలు, బుమ్మలను పెట్టి ఆ మాంత్రికుడు వెళ్ళాడు. ఉదయం చాసేసరికి ఇరుగు పొరుగువారికి తెలిసి భయముతో చూస్తుండగా అమ్మ వెళ్ళి అవి మనలను ఏమచేస్తాయి! దయ్యము పని అంటా }డ్చి ఎత్తిపోసింది. జీవముగల దేవుడు మాతో, మాలో ఉ న్నాడనే విశ్వాసము, నిరీక్షణ, ధైర్యము ఉండేది. తరువాత నేను రక్షణ బాపీతస్మము పొందాను.

ముందుగా నాపేరు ఝాన్సీరాణి. తరువాత షారోను రాణిగా మార్చారు. మా అమ్మ, పిన్ని ""చర్చి ఆఫ్ గాడ్" సంఘ సరభయలుగా ఉండేవారు. కొంతకాలంగా ఏ సేవకులు లేని సమయంలో ప్రార్థించే వాళ్ళట. ప్రభువా నీవు ఎన్నుకొన్న సేవకుని పంపించు అని ప్రారి�ంచుకున్న సమయంలో నిజామాబాదులో ఎవరో చెప్పారట. ధర్మారంలో జంపాని వీరయ్యగారి కుమారెతలున్నారు. ఎస్తేరమ్మ, రూతమ్మ అంటే దర్శించుటకు ఒకసారి దైవజనులు భ.యస్.పాల్ గారు వేసత గృహాములోకి చేరచుకొని ప్రార్థన చేయించుకొని అప్పటినుండి ఆ సహావాసముకు వెళ్ళారు.

దేవుని సేవకులు అమలాపురంలో అనయలుగా ఉన్న కుటుంబములో జన్మించి తన 17వ సం��ము దేవుని దర్శనము పొందుకుని రక్షించబడి పాల్.పరంజ్యోతయ్య గారి దగ్గర తరీపుదు పొంది అయన ద్వారా ఆ సంఘములో వివాహము చేసుకొన్నారు. 6 సం��లు అక్కడే సేవచేసి తరువాత ఇద్దరి పిల్లలతో పి.యం.సావేయలుగారి ద్వారా �.పి.సి. సంస్థ తరపున నిజామాబాదు పంపించారు. 1966లో చీగదీ లో (సంపూరణ సువారత) తెలంగాణాలో అప్పటికి సంఘము అంటాలేదు. వీరి పరిచర్య ద్వారా స్థలము, కుందేశవార్లో

217 ూ.వీ. సావేయలు గారి ద్వారా కొని అక్కడ సేవ కొనసాగిస్తుండగా చాలామంది రక్షించబడటము సేవ విసతరిస్తున్న సమయము, సంఘము బహ�బలంగా ఉన్న సమయములో దేవుని సేవకునికి జీవితంలో ఒక అగ్ని పరీక్ష, తీరని వేదన కలిగంది. దైవజనురాలు 1973 సం��లో దేవుని పిలుపు అందుకొని వెళ్ళటము. 4గురు పిల్లలు. 11,8,5,3 ల వయససు గల చిన్నవారు. వీరిని చూసుకుంటా గండెబద్దలయిన సమయములో వీరి తల్లి దండ్రులకు ఒక్కరె కుమారుడు. వారు కూడా నిజామాబాదు వచ్చారు. ఆ సమయములో సంఘము ఎంతో ఆదరించినారు. అభిమానులు ఎంతో ఆదరించటము, ఎంతో కష్టపడి దేవుని సేవ చేశారు. సంస్థ నియమమును బట్టి భార్య లేకుండా సంఘమును నడిపించకూడదు

�.ూ.జ గనుక పిల్లలను దీశీ�తీస�అస్త్ర లో పెట్టి సువార్తికునిగా తిరిగి సేవచేయాలి అని తీర్మానించుకున్నారట. సంఘమంతా ఎంతో భారంతో ప్రార్థిస్తూ ఆదరిస్తున్నారు.

ప్రభువుతో నా యాతాజీవితము కొనసాగుచుండగా నా తల్లి దండ్రులతో దేవుడు మాట్లాడుచున్నారట. నీ కుమార్తెను సేవకు ఇవువా అని. వారు కొంచము భయపడి ఎలాగు ప్రభువా, 4గురు పిల్లల తండ్రి, మరియు సంఘభారము ఇవన్నీ మోయాలి అని ప్రార్థనలో పెట్టుకున్నప్పుడు ప్రార్థించగా దేవుడు వారిని బలపరచిన విధానము గొప్పది.

అబ్రహాము , శారా యొక్క విశ్వాసము జ్ఞాపకము చేసుకొని దేవుని మాటకు లోబడినవారు. అప్పటి మా విశ్వాసము ఎలాగంటే ప్రభువు ఏమ చెపితే అది చేయుటం. ""ఆయన చిత్తము నెరవేరచుటే ఆహారము, సంతోషము" అన్నట్లుగా దేవుని మాట జ్ఞాపకము చేసుకోవాలి. అలాగు కొన్ని నెలలు వారు ప్రార్థించి నాతో చెప్పినప్పుడు నేను ఇష్టపడలేదు. ఎందుకు అంటే నాకు చదువుమీద మమకారము ఎకుకవ. బాగా చదవాలి, లాయరు కావాలి అని నా చిన్ననాటి కోరిక. వెంటనే ప్రభువు ఆత్మపొందిన దానను నేను అన్నాను ప్రార్థన చేస్తాను.

ప్రభువు నాతో కూడా మాట్లాడితే అప్పుడు చెప్తాను అని. దేవుని సన్నిధిలో ప్రార్థించగా దేవుని వాక్యము అంటే చాలా గర. ఆ వాక్యమే మనలను నడిపించేది. ప్రభువా నేను బైబిలు తెరిచి కళుిమాసుకొని నా వ్రేసు ఎక్కడ పెడతానో దానినే నేను అనసరిస్తాను అని అడిగినాను. (అందరు ఇదే చేయాలి అని నేనటంలేదు. ఎందుకంటే ఆ చిన్న విశావాసంతో ఆ పద్ధతి పాటించాను).

యెషయ 41:4 ""ఎవడు దీనినాలోచించి జరిగించెను! ఆదినుండి మానవ వంశములను పిలిచినవాడనైన యెహె�వానను నేనే" ఈ మాటలు చదివాక దేవుడే ఇది

218 ఆలోచించి జరిగిస్తున్నాడనే ఒక విశ్వాసము నాలోకి వచ్చింది. చదువు అంటే ఇష్టం ఎలాగ అన్నప్పుడు ప్రభువు ఈ మాట గురతుచేశారు. 1 తిమోతి 4:8,9 ""శరీర సంబంధమైన సాధనము కొంచము మటుటకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి యిప్పటి జీవము విషయములోను, రాబోవు జీవము విషయములోను వాగా�నముతో కూడినదైనందన అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును.ఈ వాక్యము నమ్మదగినదియు, పూరాణంగీకారమునకు యోగ్యమునై యున్నది". నీ చిత్తమునకు లోబడుచున్నాను దేవా నీకపపగించుకొంటున్నాను అని నా సమ్మతి తెలియజేశాను.

అప్పుడు అవ్మానాన్న సంఘములో ఉన్న వై.యస్.జాన్బాబు రక్షించబడినారు.

(ళ�) పాండురంగారావు గారు జాన్బాబుగారిలో చెప్పినపుడు వారు దేవుని చిత్తమని గ్రహించి మంచిది ప్రార్థన చేస్తాము అన్నారట. సంఘమంతా భారంతో ప్రారి�స్తున్నారు. దైవజనులు మాత్రం నేను 10 రోజులు ఉపవాసముండి ప్రార్థన చేసుకొంటాను. ప్రభువు నాకు బయలపరిచిన దానిని బట్టి చేస్తాను అని ప్రార్థించిన తరువాత ఒక దర్శనములో ""నేను గుమ్మములో నిలబడిఉన్నానట" ఇదిగో ఈమె నీ కుటుబాన్ని సంఘమును నడిపించగలదు అనే మాట వినబడిందట. అలాకగ సంఘమంతా కృపమ్మ అని మంచి విశ్వాసి అలాగు కొందరికి నన్ను ప్రభువు చూపించారట. ఇక దేవుని చిత్తమని గ్రహించి దేవునికి లోబడినారు. ప్రార్థనలో కనిపెట్టుకుని ఉన్న సమయములో సంఘములో పెద్దలు చాలా బలంగా నిలబడినారు.

ఆ సమయము ఎలాగందంటే దేవుని చిత్తము అని తెలిసినవారికి సంతోషంగాను దేవుని మాట (చిత్తము) నెరవేరుతుంది అనే ఆలోచనతో ఉన్నారు. దేవుని సంగతి తెలియని వారికి చాలా విడాడ్రంగాను, అయోమయంగాను ఉంది. నాకేవెా 18 సం��ల చిన్నపిల్ల. సంఘమును ఎలా నడిపిస్తుంది. పిల్ల*్న ఎలా చూచుకుంటుంది. అంతా ఎదురుచూస్తున్నారు. ఇది ఎలా జరుగుతుందా అని దైవజనునికి అప్పటికి 33 సం��లు మా బంధువులు మరొకసారి అంతా అయోమయమునకు గురై అవ్మా నాన్న మీద చాలా ఆయాసపడినారు. అన్నీ ప్రభువువైపు చూస్తు జరిగించారు. మా నాన్న }ళోి అందరిని పిలిచి చాలా ఘనంగా చేశారు. నిజామాబాదులో సంఘపెద్దలు, చాలా మంది పెద్ద పెద్ద ఉద్యోగస్తులు అందరు వై.యస్. జాన్ బాబుగారు, సరళ్సార్య ప్రకాష్ గారు వీరి ఆధ్వర్యములో ూశీశ్రీ�షవ దీ�అస తో అనేక కార్లల్లో వచ్చినారు. అందరి పేర్లు చెప్పటానికి స�లభావముతో క్లుప్త పరుస్తున్నాను. సంసా�పకులైన సావేయలుగారు వచ్చి ఈ వివాహము జరిగించారు.

219

1974 ఏ్ర్రిల్లో చాలా దీవెనకరంగా జరిగింది. నాకు ఒకటే తలంపు దేవుడు ఇచ్చిన బాధ్యతను నమ్మకంగా జరిగించాలి. కృపతో ఇచ్చిన భడడ్లను దేవుని లెక్కకు వచ్చే విధంగా పెంచాలి, చూడాలి అని ఒక యదార�వైన ప్రేమ, నమ్మకముతో సీవాకరించాను. ఇపపటివరకు ఈ సంగతులు తెలియజేయలేదు. సాక్ష్యము గనుక వ్రాయాలి అని వ్రాస్తున్నాను.

ఎంతో సంతోషముతోను దేవునికి మహిమ కలికగ విధంగా మేమందరము 8 మందిమ. మా అత్తమామలు మాతోనే ఉన్నారు. సేవ అంటే ఎంతోగొప్ప. సేవ జరగాలనే తపన ఉండేది. అప్పుడు ప్రభువును అడిగినాను ముగ్గురు కుమారెతలు, ఒక కుమారుడు ఉన్నారు. ఇంకా ఇద్దరు కుమారులను ఇచి నీ సేవ్రై వాడుకో అని. పరిచర్యలో ఉంటుండగా సాతాను శకుతలను ప్రయోగించారు నాపై. ఎవరు పంపితిరో వారి దగ్గరకు వెళుివరకు ఆత్మతో గరి�స్తూ (అన్యభాషలతో) ప్రార్థించినపుడు జయము కలిగంది. ఇలాగు, 2,3 మార్లు జరిగింది. ప్రభువు గొప్పవాడు నాలో ఉన్నవాడు. లోకములో ఉన్న వానికంటే సర్వశక్తిమంతుడు నా పక్షమున ఉండి జయమచ్చారు. 1975లో ఒక బాబును ఇచ్చారు. సేవ చాలా దీవెనకరంగా జరుగుతుంది.

దైవపజనులకు దేవుడిచ్చిన దర్శనమును బట్టి 1977 జనవరిలో కి రాజీనామా

�.ూ.జ చేసినారు. స్వతంత్రంగా పనిచేయాలి అని దేవుని మీద ఆనుకొని ధైర్యంగా విశ్వాసముతో సాగిపోతున్నాము. 1977 ఏ్ర్రిల్లో ఒకబాబు జన్మించాడు. 6గురు పిల్లలు, మేమద్దరము, అత్త మామలు ఏ ఆధారమును చూచి బయటకు రాలేదు. కేవలము దేవుని మాటమీద ""పనివాడు జీతమునకు పాత్రుడు" అనే మాటను జ్ఞాపకము చేసుకున్నాము.

పసైకిలుమీదనే పరిచర్య 40 కి.మీ. పరిధిలో చేస్తామన్నారు. 1978లో ఒక విధవరాలి ద్వారా ఒక దీబశ్రీశ్రీవ్ ఇచ్చారు. ఆ కాలంలో 10 వేలు అవే మొదటిసారి మేము అంత డబ్బులు చూడటము. 3 రోజులు ఉపవాసముండి ప్రార్థించి కొన్నారు. దానిమీద సేవలో 13 సం��లు జరిగించారు. 1979లో ఒక స్థలము దేవుడిచ్చారు. నాన్నగారి ద్వారా ్రిల్లలందరు లో చదువుతున్నారు. 1977 నవంబరులో ఆంధ్ర

జశీఅ�వఅ్ ళష�శీశీశ్రీ వెళ్ళినారు. మా మామయ్యగారు షుగర్ ఎకుకవై అక్కడనే ప్రభువు పిలుపుతో పరలోకము చేరినారు. ఆయన మీరకంతో అండగా ఉండేవారు.

ఎనోన మారాగలు ద్వారా(సహాయం చేసేవారు) అవకాశము కలిపంచినా, దేవుడే మాకు సహాయకుడై నడిపించాలి అని ఒకసారి ప్రభువు మాకు చూపించిన దర్శనమును బట్టి దేవుని మీద ఆధారపడి జీవించాలి అని చేరచుకున్నాము.

220

1975లో కరీంనగర్ జిల్లా వెుటటపల్లిలో (నిజామాబాదుకు 65 కి.మీ) కూడా సేవ ప్రారంభించినాము. అక్కడ అందరు హిందువులు రక్షించబడినారు. అనేక వ్యతిరక శకుతలనుండి తప్పించబడినారు. బుల్లెట్ను, నిన్ను తగులపెట్టేస్తాము. ఇకకడకు వచ్చి అందరిని మార్చివేస్తారా? అనే ఉ్రకోషముతో ఉంటే (ఆరోజు) ప్రతి ఆదివారము బుల్లెట్ మీద వెళ్ళి అక్కడ ఆరాధన చేసి వస్తారు. ఒకరోజు ప్రపరపణ లేదని అగినారు. ఆ రోజు తప్పించుకున్నారు అని వాళ్ళన్నారు. తప్పించబడ్డారు. మొదటిగా రక్షించబడిన ఆమెను చంపాలని చూశారు. అతనే ఉరిపెట్టుకొని చనిపోయాడు.

ఒక అమ్మ సండేసాకల్ నడిపిస్తుంటే వచ్చి బైబిళ్బు పేసి మురికి కాలవాలో మీ అంతుచూస్తా అనుకుంటా వెళాిడట. అతన్ని ఎవరో ఒకరు నరికి చంపారట. అక్కడ దయ్యముపట్టిన ఒక పసీత బాగుపడి ప్రార్థనకు వస్తుంటే ఆమెను ఆటంకపరచి మీ గురువును చంేపస్తా అని తిరిగిన అతను యాక్సిడెంటులో చనిపోసరికి చాలా క్లుప్తంగా వ్రాస్తున్నాను. అక్కడ అందరికి వారు ఎకుకవ. ఇది బయటకు మనము రాయకూడదు.

(దీజీూ.�.ళళ) భయము కలిగంది. వారి దేవుడను గాని, ఆ సేవకున్ని గాని మనము ఏమైనా అంటే మనకే నష్టము అని వూరుకున్నారు. చాలా జరిగాయి. అవన్నీ వ్రాయటం లేదు. అక్కడ దయ్యములచే పీడించబడినవారు ఎకుకవ. రోగములు స్వస్థత. అనేక అద్భుత సాచక క్రియులతో దేవుడు అద్భుతంగా అనేకులను రక్షించుకున్నారు. అనేక కులాల నుండి వచ్చినవారున్నారు. విశ�షవేమంటే మా పరిచర్యలో కులాలకు తావు లేకుండా ఒకేరకము చేత కొనబడి, ఒకే కుటుంబముగా, ఒక తండ్రి పిల్లలుగా �కమత్యముతో, ప్రేమతో, బేదభావములు లేకుండా పరిశుద్ధ కుటుంబముగా నడిపించబడుతున్నాము అనే ఒక సంతోషము మాకున్నది. చుటటప్రకకల గ్రామాల్లో నుండి వసాతంటారు. అక్కడ కూడా మందిరము కటటబడింది. 1982లో చిన్న పెంకులతో ఇల్లు ని]్మంచాము. అప్పటిలో

పి.యల్. పరంజ్యోతయ్యగారి పెద్దకుమారుడు భషప్ సర�న్రాజుగారు వారి సతీమణి చిన్న గృహాప్రతిష� చేశారు. ఆ ఇంట్లో ఉంటా ప్రక్కనే మందిరము కట్టుటకు ఆరంభించినాము. దేవుని బిడ్డలు ధారాళ్ముగా (ప్రభువుకు) సమర్పించుకున్నారు. అనయలు కూడా ఇచ్చారు. ప్రతి ఒక్కరు మా పేరు చెపపకండి అని దేవుని పనికిచ్చారు. ఎపుైతే లేదో అప్పుడే ప్రభువు పాదాలదగ్గర వెు��పెట్టుకుంటుంటే అద్భుతంగా తన కార్యము దేవుడు నెరవేర్చాడు.

1982లో వెుదలుపెట్టి 88 వరకు కొనసాగింది. ఆత్మీయు తండ్రిగారు 1988 ఫిబ్రవరి 25న పరంజ్యోతయ్యగారు వచ్చి ఆలయ ప్రతిష్ఠ జరిగించారు. దేవున్ని మహిమ

221 పరిచినారు. మహిమగల సంఘము కట్టి దేవుని యెదుట నిలబైటాటలి అనే ఆశతో

�శ్రీశీ-

ని స్థాపించారు. పరిసర గ్రామాల్లో కూడా పరిచర్య జరుగుతావుంది. తీ�శీబర జ�బతీష�

దగ్గరలో అంజుమాన సార్నులో ఒక చర్చి కట్టించారు. కొండపల్లి యేసుదారు చీగదీ గారున నడిపిస్తారు. వారు మా సహవాసములో వున్నారు. చింతకుంట అనే గ్రామములో ఒక చర్చి కట్టించారు. మగతా చోట్ల గా మందిరాలు లేదు

జవశ్రీశ్రీ �తీశీబ�ర నడిపించబడుతున్నారు. లో కూడా పరిచర్య పజరుగుతాఉవంది.

దీశీఎప�వ

యేసుదాసుగారు చూస్తామన్నారు. సంఘపెద్ద, అప్పుడప్పుడు మేము వెళ్ళి దీతీశీ. (2 నెలలకు ఒకసారి) సంఘమును బలపర్చి వసాతంటాము.

1988 నుండి 1992 వరకు పి.యల్. పరంజ్యోతిగారు సరభలకు వచ్చేవారు. తరువాత రోజుల్లో అనేక గొప్ప దైవజనులు వచ్చినారు.

1992లో పసపెటంబరులో ప్రభువు పిలుపును బట్టి అతతమ్మను దేవుడు పిలిచినారు. దేవుడు ముందుగానే చూపించినారు. అద్భుతంగా ఆమె సిద్ధపడి దేవుని రాజ్యం చేరింది.

1995లో మానాన్న గారు ప్రభువు సన్నిధికి వెళ్ళారు. సేవలో మారకంతో సహాయంగా ఉండేవారు. సరభలు పెట్టినప్పుడు ఆయనే అంతా చాసుకునేవారు. ధర్మారంలో సంఘము కూడా నడిపించేవారు. అద్భుతమేమంటే 1995 ఫిబ్రవరి జరిన ఆఖరి మీటింగులో దైవజనుడు బోధిస్తూ ప్రభువు పిలిసే పరలోకానికి వెళ్ళడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు అంటే ఎవరు చేయి ఎతతలేదు. మా నాన్న మాత్రమే చెయియ ఎతాతరు. మార్చి 7దిన ప్రభువు సన్నిధికి వెళ్ళారు. మేము ఢిల్లీలో వుండగా రాత్రి 3 గంటలకు సవాప్నములో దేవుడు చూపించాడు నిదర్శనము. నాన్న వెళ్ళటం పరిచర్యలోను, కుటుంబములోను చాలా కొరతవుంది. దేవుడు నాతో మాట్లాడి బలపర్చినాడు.

2005లో దుబాయి కరామా చర్చి సిలవార్ �;్ల వేడుకలకు ప్రసంగీకునిగా ఆహ్వానించారు. పాస్టర్ జంగిల్ సావేయలుగారు అక్కడ 1 నెలరోజులుండి అక్కడ మా సంఘస్తులను కూడా చూచి వచ్చారు. పరిచర్యలో కారు, ఆర్మొనియం, బుల్లెట్ కారు ఇవన్నీ ఇచ్చారు సోత్రతం.

2007లో మేము అనుకోకుండా అడగకుండా దేవుడు ప్రయాణము సమకూర్చాడు. మా ఆత్మీయు బిడ్డలు సేవలో ఎంతో సహకరించినారు. మమ్ములను ఎకుకవ ప్రేమించిన కుటుంబము వారు కూడా సేవలో వున్నారు. దాళ్ళపూడి గురుప్రసాద్ రావు, జీవన కుమారి వారి ప్రోత్సాహాముతో వార మా ఖరచులను భరించి మమ్ములను ఇశ్రాయేలు

222 దేశము తీసుకెళ్ళారు. అందును బట్టి మేము దేవునికి ఎన్నో కృతజ్ఞతలు చెప్పినాము. వారి ప్రేమను సదా అభినందిస్తూ దేవున్ని స్తుతించాము.

మాకిచ్చిన 6గురు పిల్లలు వారు ఎంత చదువుకుంటే అంతచదివించాలి. వారు ఏది అడిగినా లేదు అనకూడదు అనే ఒక విశ్వాసముతో ఉండి నడిపించాము. బాగా చదువుకున్నారు. ముగ్గురు కుమారెతలకు వివాహములు అయినవి. మంచి కుటుంబాలలో నుండి బుది�మంతులైన, భక్తి పరులుగా ఉన్న ప్రేమగల అల్లుళ్ళను దేవుడిచ్చారు. వారంతా హైదరాబాదులో పసటిలయయారు. పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు. ముగ్గురు కుమారులు వారికి వారుగా సేవకు సమర్పించుకోవటం ప్రభువు ఇచ్చిన ధన్యత.

పెద్దబాబు ఉద్యోగము చేస్తూ దానికి రాజీనామా చేసి వచ్చి బైబిల్ కాలేజిని పూనేలో చేసినాడు. 1993లో మే 14న గంటారు బీమనేని సుబ్బారావు (మోజైస్) గారి కుమార్తెను మాధవిని పెద్దబాబుకు చేసుకున్నాము. బ్ర.జాన్ వెస్లీ పాల్ పెండ్లి అయిన తరువాత 1 సం�� విజయవాడ మోజైస్ చౌదరిగారి (దైవజనులు) మరునాత విశావాస సమాజము వారి బైబిలు కాలేజిలో లైక్చిరర్గా పనిచేసి తిరిగి మా దగ్గరకు నిజామాబాదు వచ్చి పరిచర్యలోనికి 2010లో వచ్చారు. ఇక్కడ మాతో వున్నారు. ఇపుడు ఈ పరిచర్య చూస్తున్నారు. వారికి ఇద్దరు పాపలు. దేవునికి వ్యతిరకంగా జీవించిన కుమారుడును రక్షించుకొని ఇప్పుడు గొప్పసేవ చేయించుకుంటున్నారు ప్రభువు. ఓపికతో ప్రార్థించాము. ఆయన రక్షణకొరకు దేవునికే మహిమ కలుగును గాక.

రెండవ బాబు విజయ�ుపాల్ చేసి ఉద్యోగము చేస్తున్నపుడు దేవుని దర్శనముతో

వీ.దీ.�. రాజీనామా చేసి వచ్చి 40 రోజులు ఉపవాసముండి తరువాత ఆత్మపొందుకొని బైంగుళూరులో ళ�వషర లో బైబిలు కాలేజి చేసి 2002 �న్ 26న

వీ�.వీ్�, వీ.దీ.�. హ�య�వ ూ�శ్రీ వివాహము. గుడివాడ సజ్జా బర్నబాసుగారి రెండవ కుమార్తె ప్రజవాలను రెండవ బాబుకిచ్చినారు. గుడివాడలోలోనే 10 సం�� సేవచేసి ఇకూస్ బైబిల్ కాలేజికి

గ.ూ.ు.వీ. డేరెక్ట్గా ఉన్నాడు. ఇప్పుడు హైదరాబాదులో కాలేజి పెట్టి (బ్రాంచి) సంఘపరిచర్య చేస్తున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు. అద్భుతంగా ఆయన పరిచర్యలో ప్రభువు వాడుకొంటున్నారు. చిన్నవాడే దేవునిసవారం విన్నాడు. సేవ్రిలుపు అయితే బాగా చదువుకొని ఉద్యోగము చేసివస్తానని చెప్పినాడు ప్రభువుతో. అలాకగ దేవుని దర్శనమునకు విధేయుడయయాడు.

223

3వ బాబు సాల్మన్రాజు డి^్ర పూర్తిచేసిన తరువాత బైబిల్ కాలేజికి వెళ్ళుటకు ఇష్టపడలేదు. ఎందుకంటే అప్పటికే మా ఇద్దరి కుమారులు బయట వేరొక పరిచర్యలో ఉన్నారు. ఇక్కడ పరిచర్య ఒక్కరికి కష్టముగదా. నేను తప్పకుండా ఇక్కడ ఉండాలి అని మా దగ్గరనే ఉండి పరిచర్యలో సహకరిస్తూ ఎంతో అభివృది�లోకి పరిచర్యను నడిపించాడు.

2008 అకోటబరు 7న గుడివాడ

��టవ శీట ్�వ �శీతీశ్రీస వీ�అర్తీవవర �శీబఅేవతీ ూతీవర�-

అయిన ఇతంజలిస్ట పులికాక సాలైమన్ గారి మాడవ సంతానము హెాప్సిబా ేవఅ్ ప్రియదర్శనిని మా అబ్బాయికి చేసుకున్నాము. చేస్తూ రాజీనామా చేసి

ళశీట్షవ�తీ జీశీప వచ్చింది.

2009 లో వారు ఇప్పుడు వెుటటపల్లిలో (కరింనగ� జిల్లా) చర్చి పరిచర్య జరిగిస్తున్నారు. దేవుడు వారిని అద్భుతంగా వాడుకొంటున్నారు. వారికి పాప, బాబు. మారకలాంటి విశావాసమో మా కుమారులకు కూడా అదే విశ్వాసము. దేవునిపై ఆధారపడి ఆయన పని చేస్తున్నారు. దేవునికి సోత్రతములు.

మాకున్న మరొక సంతోషము ఈ దైవజనుల ద్వారా రక్షించబడిన చాలామంది మంచి విశావాస జీవితంలో, సేవలో బలంగా వాడబడుచున్న గొప్ప భక్తులున్నారు. అందును బట్టి దేవునికే మహిమ. (గత 35 సం��ల క్రితము) వెనిగళ్ళ అరుణరఖ వారి తల్లి తండ్రి, లలిత, వెంకటేశవార్రావుగారు. భనుప్రసాద్ అరుణ పిన్ని, బాబాయి �లా నరసింహారావు గారు ఇపుడు ఆయన సేవచేస్తున్నారు. నిజామాబాదులో మేమంతా ఒకే విశ్వాసములో బ్రతికిన వాళ్ళము. సంఘ సహవాసములో బలంగా, ఆశక్తిగా వుండేవారు. సాకల్ టీచర్సగా ఉంటా బోధన్ నండి నిజామాబాద్ ప్రార్థనకు వచ్చేవారు. వారింట్లో ఎపపుడా ప్రార్థనలు జరుగుతా ఉండేవి. ఎప్పుడు ఆత్మలభారము కలిగి ఉండేవారు. సేవలో సహకరించేవారు. అరుణ, భాను మంచి విశ్వాసములో పెరిగినారు. వారి తల్లి నిత్యము ప్రార్థించేవారు. అనేక మందిని క్రీస్తులో ప్రభావితం చేశారు. మంచి సాక్షులుగా ఉండేవారు.

అరుణ రక్షణబాపీతస్మము తీసుకొని ఎంతో భక్తిగా తన చిన్ననాడే ఆత్మల భారముతో ఉండేది. వాక్యము మీద ఆశతో జీవించేవారు. చిన్నతనంలో తల్లిదండ్రులను ఒక్కసారిగా ప్రభువు తీసుకున్నారు. అవ్మాయిని బ్రతికించింది అనరగళ్వైన ఆత్మవిశ్వాసము. నిరంతరము ప్రభువుమీద ధ్యాస్, ప్రభువు పనిరకై తపన, మధ్యలో 20 సం��ల తర్వాత బంధుతవాంగా కలిశాము. ఎంతో ధైర్యంగా ప్రభువు మాటమీద ఆశపెట్టుకొని జీవిస్తున్నారు. గద్దె

224 భనుప్రసాద్-శాంతి, వెనిగళ్ళ రాజ్రేంద ప్రసాద్-అరుణ రఖ. వీరు అమెరికాలో సి�రపడినారు. వీరి విశావాస జీవితము చాలా గొప్పది.

2010 జూన్లో మేము విజయవాడ నుండి మా మేనమామ కారులో హైదరాబాదు వస్తున్నాము. డ్రైవరు సీపులో నడిపిస్తున్నాడు. తెలియకుండా అకస్మాత్తుగా కోదాడదగ్గర ఒక ఆవు పరురగత్తి వచ్చి మా కారును అడడుకుంది. ముందు అద్దంమీద పడి ఎగిరి దారంగా పడి చనిపోయింది. ముందు అద్దం పగిలి ఒక ముద్దగా వచ్చి పాస్టరుగారి మీద పడింది. సడన్బ్రేకుతో ఆగింది.

నొసటమీద గట్టిగా తగిలి కుపపకూలినట్లయింది. అందరు పరురగత్తివచ్చారు. మాకు నోటిమాట రాలేదు. చనిపోయారు అనుకున్నారట. అద్దం పగిలి చిన్న చిన్న రవవాలు అందరిమీద పడినవి. డ్రైవరు తను ఉన్నారు నేను అన్నయ్య, వదిన, వారి మనవరాలు వెనుక కూరచున్నాము. దేవుని యొక్క మహాకృప వలన భయంకరమైన మరణము నుండి దేవుడు విడిపించి కాపాడినారు. కారు ముందు భాగమంతా పాైపోయింది.

2011 ఏప్రిల్ 1919-14-2011లో నాభర్తగారి పట్ల అద్భుతము చేశారు. సాయంత్రము 6 గ��ల సమయంలో హైా.బీపితో ఒక్కసారిగా కుర్చీిలోనుండి జారి క్రిందపడిపోయారు. నా కళ్ళముందే కళుిమాయబడ్డాయి. నోరు భగసుకు పోయి నురగ, రక్తము వచ్చాయి. అచేతనంగా ఒక శవంలాగా పడిపోయారు. �న్గారు వచ్చారు. పెద్దబాబు ఇద్దరు కలిసి బులేరాలో వేసుకొని ఆసపటల్కు వెళ్ళతే హైదరాబాదు వెళ్ళమన్నారు. రాత్రికి సికిందాబాద్లోని యశోద హాస్పిటల్లో చేరినాము. ధాళ్ళపూడి గురుప్రసాద్రావుగారి అబ్బాయి ప్రభాకర్ ఎంతో సహకరించాడు. డాకటర్తో మాట్లాడి చేర్పించారు. పిల్లలందరు హైదరాబాద్లో ఆసపటల్ దగ్గర ఎదరుచూస్తున్నారు. రాజు, ప్రియ వెుటటపల్లి నుండి వచ్చారు. జాన్గారు ఆయన్ని అంబులైన్సలో తీసుకొని వెళ్ళారు. చెప్పలేము, భరోసా ఇవవాలేము అన్నారు. ట్రీట్మెంటు వెుదలుచేశారు. కోమాలోకి వెళ్ళిపోయారు. �.సి.లో పెట్టినారు. లు అన్నీ తీస్తున్నారు. బాడ� ఏమ సహాకరించడంలేదట. చల్లగా బ్రట్తో నీళుిపోసినట్లుగా ఉంది అని డాక్ట్స అంటున్నారు.

అందరు ఏడసతున్నారు. ప్రార�నచేస్తున్నారు. హాస్పిటల్కు వచ్చి దర్శించి వెళుతున్నారు. బయట పిల్లలు తల్లడిల్లిపోతున్నారు. నేను బాధతో ఏడసతూ కుర్చీలో కూరచుంటే దేవుని మాట నాకు వినిపిస్తుంది. 30వ కీర్తన చదువు అని. నాదగ్గర ఎపపుడా చిన్న బైబిలు ఉ ంటుంది. తీసి చదివినాను. వాక్యాలు వ్రాయాలంటే స్థలం చాలదు. నాలో గొప్ప ధైర్యము,

225 సమాధానము, ఆదరణ కలిగంది. ఆరోజు శుక్రవారము ఆశలు వదులుకున్నాము. అలాకగ ఒంటరిగా కూరచున్న లాజరు సమాధి జ్ఞాపకము వచ్చింది. మహిమకొ�కు జీవించాలి అంటారు కదా! ఒట్టిగానే మహిమ వస్తుందా? కష్టపడాలి. సమాధిలో అన్నట్లుగా నేను మహిమపొందుతాను అన్నమాట జ్ఞాపకము తెచ్చుకొని విశ్వాసము పెరిగింది.

అందరు ఉపవాసమండి ప్రార్థన చేస్తున్నారు. ఆదివారము తెల్లవారు జామున కొంచెము కదిలారట. 8 గంటలకు వెళ�ిసరికి కళుితెరచి డాక్టును చూస్తుంటే అన్ని పరీక్షించినవారు నన్ను గురుతపట్టినారు. కాలుచేయి పడిపోతందేవెా, మాటరాదేవెా, ఏదోఒకటి దెబ్బతిని తిరిగి వస్తారనుకున్నారు. అద్భుత దేవుడు తన పునరుత్థాన శక్తితో లేపారు. నేను దేవుని దగడ్ర ఉన్నాను, ఇకకడెందుకు ఉన్నాను అంటున్నారు. హాస్పిటల్కు ఎవరు తీసుకొచ్చారు అంటున్నారు. చూచిన దర్శనం చెప్పారు. పరలోకంలో దేవునితో ఉన్నారట. ""నిన్ను నేనే తీసుకొచ్చాను అని ఒక్కకషణంలో అక్కడ ఎంతోమంది ఏడసతున్నారు నేను చూడలేను పో అన్నారట"

పోయి నేనేమచేయాలి అంటే నా ప్రేమను పంచు, పునరుత్థాన శక్తితో లేపాను అని ప్రకటించు అన్నారట. మా రెండవ బాబు ఏడ్చి ప్రారి�ంచాడంట. ప్రభువా పునరుత్థానము గార్చి బోదిస్తున్నాము అనుభవించలేదు. మా నాన్నను నీ పునరుత్థాన శక్తితో లేపు అయయా అని అడిగినాను. నా దేవుడు బ్రతికించాడు అని అలా పిల్లలందరు ఒక్కొక్కరు ఎంతో దేవున్ని అడిగి పొందుకున్నారు. నా తల్లి, పిన్నిలు ఎవరని చెప్పను ఉ పవాసముండి ప్రార్థించి జవాబుతెచ్చారు. దైవసేవకు ఆత్మీయు బిడ్డలు ఎంత ప్రేమతో జవాబు తెచ్చుకున్నారు. వారంరోజులు జనరల్ రావ్లో ఉండాలి అన్నారు. మంగళ్వారము డాక్టు వచ్చి చూచి పరీక్షించి అంతా బాగంది. మీరు వెళ్ళిపోవచ్చు అన్నారు. ఒక్కరోజులో అని టైస్టలు నార్మల్గా వచ్చాయి. దేవుని మహిమపరిచి ఇంటికి వాచ్చిము.

నా జీవితంలో మరణ అపాయము నుండి తప్పించబడాను. 1995లో చనిపోయాను అనుకున్న నేను ప్రభువు కృపవలన బ్రతికినాను. 2009లో గర్బుసంచికి పుండువుంది ఆపరషన్ అన్నారు దేవునికి ప్రార్థన చేసుకొని వారంరోజుల తరువాత సాకన్చేసేత అంతా నార్మల్ అని రిపోర్టు వచ్చింది. గొప్ప దేవుడు ఆయన చేసిన మేళ్ళు ఎన్నో.

2012లో �న్ 9వ తారీఖన మాకు అమెరికా ప్రయాణము. మేము ఎప్పుడు అనుకోలేదు. వెళ్ళ్లతే మా పిల్లలు వెళతారమో గాని మాకు అమెరికా గురించి ఆ తలంపు లేదుగాని ఒక్కమాట మాత్రము నిజము బూ దిగాంతముల వరకు దేవునికి సాక్షులై

226 యండాలని ఆశించేవాళ్ళము. అలాకగ ఆత్మీయు బిడ్డలు అమెరికాలో ఉండటము, వారి ప్రేమను మేము పొందటము అనేది కేవలము దేవుని కృప. ఆయన సంకలపము.

అమెరికాలో ఉన్న శ్రీ వెనిగళ్ళ రాజ్రేంద ప్రసాద్, అరుణా రఖ వీరిద్దరు మమ్ములను ప్రేమించి ఇచ్చిన ఆహావానమును బట్టి ఎప్పుడు దేవున్ని స్తుతిస్తూ వారి కొరకు ప్రార్థిస్తూ ఉంటాము.

భజినెస్ టిరకట్ పఘస్ట క్లాసులో రావటానికి అన్ని ఏరాపట్లు చేసి వీల్ చైర్లు కూడా ఏరాపటుచేసి మాకు అన్ని సంగతులు చెపుతా ఎంతో జాగ్రత్తగా మా ప్రయాణము గురించి శ్రద్ధ తీసుకొన్నారు. చాలా కేషమకరంగా అమెరికా చేరుకోవాలి అని పిల్లలందరు, సంఘంము అంతా ప్రార్థనచేసి హైదరాబాదు వచ్చి మమ్ములను పసండాపఫ్ చేశారు.

ఎంతోకేషమకరవైన ప్రయాణముతో మేము 2012 �న్ 10న లో దిగినాము.

జీ.�.ఖ మమ్ములను ఎంతో ప్రేమతోకు వచ్చి రిసీవ్ చేసుకున్నారు. ప్రసాద్బాబు, ఇంట్లో

��తీ�శీతీ్ బేభ, పిల్లలు ఎంతో ప్రేమతో రిసీవ్ చేసుకున్నారు. విమానములో ఉన్నంతేసపు దేవుని క్రియలు ధ్యానించుకుంటా ప్రసాద్ అరుణ కుటుంబాన్ని బట్టి దేవున్ని ప్రార్థిస్తూ సంతోషంగా రాగలిగినాము. వచ్చిన తరువాత రో� వాళ్ళతో గడిపే అనుభవము మాటల్లో చెప్పలేను. ఆ బిడ్డలు విశ్వాసముతో వారు దేవుని కొరకు జీవిస్తున్న విధానము, ఆశక్తి, దేవుని సేవకులయెడల చూపుచున్న ప్రేమ, ఆతిధ్యము, దేవుని సేవపట్ల ఉన్న తపన, విరామము అంటా లేకుండా దేవుని కొరకు వారు సమయము వెచ్చించటము, వారి పిల్లలను పెంచేవిధానము, దేవుని కొరకు, దేశం కొరకు అనేకుల రక్షణార�వై వారి కుటుంబము సిద�పడేవిధానము చాలా గొప్పది.

తల్లి దండ్రులను చూచిన దానికంటే ఎకుకవైన ప్రేమను మాకు పంచారు. వారి ప్రేమ, ఔదార్యము గొప్పది. పిల్లలు కూడా హృదయపూర్వకంగా ప్రేమించి గౌరవించేవారు. నయా జైర్సీ కాన్పఘరెన్సలో రమ జైకర్యా గారితో మా సాక్ష్యము పంచుకొనుటకు, వారితో గడుపుటకు సమయము కలిపంచారు. పఫిలిరగలిపయా, నయా జైర్సీ వెళ్ళివచ్చాము. ఎకుకవ ఈ కుటుంబముతో కలిసి ప్రార్థించుటకు దేవుడిచ్చిన సమయము మారకంతో తృప్తినిచ్చింది.

అలాకగ గద్దె భనుప్రసాద్, శాంతి వారి గృహాములో కూడా సంతోషంగా గడిపినాము. వారి చిన్ననాటి విశ్వాసము, ప్రేమ అలాకగ ఉన్నది. వారి తల్లి ప్రార్థన విశ్వాసమే ఆ భడడ్లను ఈ రీతిగా నడిపించినది. అరుణ మేము దేవుని కార్యాలు గురించి

227 మాట్లాడుకునేటపుడు దేవుడు ఆ భడడ్ల జీవితంలో ఎన్నో ప్రతికూల పరిసుథయల్లో దేవునిపై, ఆయన వాక్యము, వాగా�నములపై ఎలా ఆధారపడినారో తెలసుకొని దేవున్ని స్తుతించినాము. మమ్ములను తృపితపరచి కుటుంబమంతా విమానాశ్ర్యంకు వచ్చి మమ్ములను సాగనంపుతుంటే గండెలనిండా కృతజ్ఞతతో కూడిన దు:ఖము వచ్చింది.

ఆ బిడ్డలు మమ్ములను ప్రేమించిన విధానము తలపోసుకుంటా వారి కొరకు ప్రారి�ంచుకొంటా కేషమంగా హైదరాబాదు చేరినాము. 3 నెలలు ఈ భడడ్లతో ఉండే అవకాశము అమెరికాలో మాకు కలిగంది. అన్యజనాంగములో నుండి రక్షించుకొని ఒక మాదిరికరమైన కుటుంబముగా ఉంచినందుకు దేవుని యందు అతిశయించి దేవుని మహిమపరిచాము.

ఇండియాలో కూడా చూడని సేవకులను, అనేకులను చూచి వారితో గడిపే అవకాశము మాకు అమెరికాలో వీరింటిలో కలిగంది. 2013లో దైవజనులకు (ఆయన) నడుమునొప్పి, వెన్నెముకలో నొప్పి, నడవలేని స్థితి మంచము మీదనే ఉన్నారు. హాస్పిటల్కు వెళ్ళతే

చేశారు. 5 చోట్ల నరము వొతతుకుని భయంకరమైన బాధ అనుభవించారు. డాక్టు ళష�అ ఆపరషన్ చెయయాలి అన్నారు. మాకు భయము వేసింది. దేవుని దగ్గర బాగా ప్రారి�ంచినాము. చాలా కు�పతపరుస్తున్నాము. డాక్టు సత్యన్నారాయణ దగ్గరకు వెళ్ళారు. దేవుడు అద్భుతకరుడు. డాక్టు చెప్పారు కొన్ని మందులు ఇచ్చి ఏదో పేరుకు ఇచ్చారు. ఆపరషన్ పడుతుందనే అనుకుంటున్నాము కాని విశ్వాసము గొప్పది దేవుని కొరకు ఎదురుచూస్తున్నాము.

ఆశ్చర్యకరుడు. డాక్టు ఆశ్యర్యపేరీతిలో 2 నెలల్లో తిరిగి మామాలు స్థితిలో నడువగలిగినారు. ప్రయాణములు ఎకుకవ చేయవద్దు అన్నారు గాని సేవలో అనేకచోట్ల తిరుగుతానే వున్నాము. నా మోకాళ్ళు రెండు అరిగిపోయినమ. 5వ సేటజీలో ఉంది ఆపరషన్ చెయయాలి అన్నారు. నాకు భయము వేసింది. దేవుడు నా జీవితములో ఎన్నో చేశారు. ప్రభువే స్వస్థపరచి బాగుచేయాలి అని దేవునిమీద భారము వేసినాము.

2015 �న్ 23న మరియెకసారి ప్రభువు ఆ భడడ్ల ప్రేమనుబట్టి మాకు వారియెడల ఉన్న ప్రేమనుబట్టి వారు మళ్ళీ పఘస్ట క్లాస్ టిరకట్స, వీల్ చైర్స అన్ని సమకూర్చి, మాకోసం టిరకట్స పంపించారు. హైాదరాబాదులోని వారంతా ప్రార్థించి పంపించారు. ఎంతో కేషమకరంగా నయాయార్క వచ్చాము. అరుణ, ప్రశాంత్ వచ్చి మమ్ములను రిసీవ్ చేసుకొని ఎంతో ప్రేమతో మమ్ములను ఇంటికి తీసుకొచ్చారు. కుటుంబమును బట్టి దేవున్ని స్తుతించినాము. వారితోపాటు అనేక స్థలాలను వెళుతా దేవున్ని మహిమపరుస్తున్నాము.

228

ప్రతిరోజు ఇంట్లో ప్రార్థన, పాటలు, వాక్యము ఎంతో దీవెనకరంగా ఉంటుంది. పిల్లలు ఎన్నో తలాంతులు కలిగ దేవుని కొరకు వాడబడుట వరిణంచలేని ఆనందము. ఆదివారము ఉదయము మొదలు రాత్రివరకు దేవని సేవలోనే వుంటారు. ఎల్లప్పుడు దేవుని సేవకులు వసాతంటారు. నిత్యం దేవుని మహిమపరుస్తారు. కుటుంమంతా దేవునికొరకే అంకితమయయారు. వారికొరకు ప్రార్థించే అవకాశమునుబట్టి నిత్యము దేవున్ని మహిమపరుస్తున్నారు. వారిని దేవుడు తన పరిచర్యలో బహ�బలంగా వాడుకోవాలని ప్రారి�ంచుదాము.

నయా జైర్సీ కానపురెన్సకు వెళ్ళినపుడు పెర్సిస్సకుమారి కలిశారు. పఫిలదెలిపుయా సకుమార్ అలాకగ అందరితో కలిసి సంతోషించాము. ఒకసారి అన్నారు (ప్రసాద్ బాబు) మీ సాక్ష్యము వ్రాయండి గ్రేస్ ఆంటికిస్తాము చక్కగా చేస్తారు అన్నారు. తరువాత గంటా బాబుగారు రావటం గ్రేస్ విజయగారు ఫోను చేయటం అరుణకు అరుణ చెప్పింది. మా అంకుల్ ఆంటి వచ్చారు అనగానే ఆవిడ మాట్లాడి మీ సాక్ష్యము వ్రాసి పంించండి అన్నారు.

సాక్ష్యము గురించిన ఆ ఆశక్తి చూసినపుడు దేవుడు ఆ భడడ్కిచ్చిన తలాంతును ఎంత ఓపికగా నెరవేరుస్తున్నారని దేవున్ని స్తుతించినాము. సాక్ష్యాన్ని చాలా కు�పతపరచి వ్రాయటం చాల కష్టవైంది. దేవుడు జరిగించిన కార్యాలు దేవుని చిత్తమైతే తన దాసులద్వారా వ్రాయటం జరుగుతుంది. ఆగస్టు 5న మా ప్రయాణము జ్ఞాపకము చేసుకోండి. అలాకగ సాక్ష్యము పుస్తకాలు ఇచ్చి ఎన్నో సాక్ష్యాలను బట్టి దేవున్ని స్తుతించుటకు ఇచ్చిన అవకాశమును బట్టి మముమలను ఎంతగానో అభినందిస్తూ మీ కొరకు, కుటుంబము కొరకు ప్రారి�స్తున్నాము.

Photograph from page 241 of Kreesthu Prabhuni Priya Saakshyulu
పేజీ 241

229

1. మాను మాకును కాను, గానీ మామాలు మనిషిగా మార్చి

↑ పైకి / Back to top