
సాక్ష్యం 5. విలసిల్లిన విశావాస యాత
భషప్ భ.యస్. పాల్గారు, నిజమాబాదు
""మాకు కాదు యెహోవా మాకు కాదు నీ కృపాసత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాకకీర్తనలు 115:1
ముందుమాట :
యేసుక్రీస్తు దాసుడను, ఆయన సువార్త నిమిత్తము
ప్రత్యేకింపబడిన సేవకుడుగా నన్ను నేను పరిచయం
చేసుకొనుటకు అతిశయిస్తూ పాఠకులకు క్రీస్తు ప్రభువు
నామములో శుభములు తెలియజేస్తున్నాను.
ఒక సామాన్యమైన నిరుేపద, క్రీస్తు నెరగని కుటుంబములో జన్మించి య�వనకాలంలో పలు భక్తి మార్గములననసరించి ఆధ్యాత్మిక అసంతృప్తితో ప్రశాంతత లేక కొట్టుమటాటడుతున్న కాలంలో, సత్యాన్వేషిగా తిరుగులాడుచుండగా 1956 వ సం��లో సృషి�కరతయె�ున ప్రభువైన యేసుక్రీస్తు వారి దర్శనం పొందితిని. క్రీస్తు ప్రభువును నిజ దేవునిగా గుర్తించి సవారక్షకునిగా అంగీకరించితిని. ఈ మహా దేవుని కలిగియున్న నేను ఇప్పుడు నన్ను నేను గొప్పవాడిగా ఎంచుకోవటం వెుదలుపెటాటను. దేవుడు మనలను మనుష�్యలుగా సృషి�ంచాడు. కాబట్టి క్రీస్తు నెరిగిన నాటినండి మానవతవామే నా కులంగా నా మతంగా నా సిద్ధాంతంగా ఎంచుకుంటా క్రీస్తు ప్రభువు ప్రోధనలను ఆధారం చేసుకొని భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నాను. తర్వాత సేవార్థవైన పిలుపు పొందిన దరిమలా వేదాంత విద్యనభ్యసించి అపో�� పి.యల్. పరంజ్యోతయ్య గారికి ప్రియ శిష్యునిగా ఉంటా సువార్త అందని ప్రజలకు సువార్త సత్యాన్ని అందజేయాలనే దర్శనంతో దేవుని సాచన మేరకు నిజామాబాద్ పట్టణమును కేంద్దంగా చేసుకుని 1966 నుండి
72 చుట్టుప్రక్కల అనేక గ్రామాలలో సువార్త ప్రకటించుచూ అనేక ఆత్మలను ఆధ్యాత్మికంగా ప్రభావితం చేస్తూ ప్రభువు చెంతకు నడిపించుటకు కృషిచేయుచున్నాను. దైవ దర్శనం మేరకు ఎ్రేఫసి 5:27 ను ఆధారం చేసుకుని మధ్యాకా శంలో క్రీస్తు ప్రభుని ఎదురుకనే మహిమగల సంఘమును కటాటలనే ధృడ నిశ్చయంతో ""గ్లోరియస్ చర్చి�� అనే పేరుతో సేవను కొనసాగిస్తున్నాను. నా పిల్లలు సత్యముననసరించి నడచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎకుకవైన సంతోషము లేదు 3యోహాను 1:4. ఈ వాక్యం నా అనుభవ సాక్ష్యం. ఎందుకనగా నా ముగ్గురు కుమారులు దేవుని సేవలో ఉపదేశ్కులుగా, బోధకులుగా ఘనముగా వాడబడుచున్నారు. దైవజనుడైన యెహోషువ చెప్పినట్లుగా నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ముగింపులో క్రీస్తుతో నా జీవిత అనుభవాలను ఇలా వ్రాయటానికి ప్రోత్సహించిన ప్రియ సోదరి విజయగ్రేస్ గారిక నాహాృదయ పూర్వాక కృతజ్ఞతలు. తూుపగోదావరి జిల్లా అమలాపురం తాలాకాలోని వాడపర్రు మా స్వగ్రామము. నాన్నగారు సుబ్బయ్య అమ్మ వెంకమ్మ. అమ్మకు చాలకాలం వరకు సంతానం లేనందన కోరుకొండ నరసింహాసావామని వె�ుకికన కొంతకాలానికి నేను పుటాటనట. అందుకే నాకు నరసింహామార్తి అని పేరు పెటాటరు. నా తరువాత మరొక కుమారుడు పుట్టి 3 సం��ల వయయససులోనే చనిపోయాడు. కనక మా తల్లి తండ్రులకు నేనొక్కడినే కుమారుడను. నా చిన్న వయససు లోనే మా నాన్నగారు ఉద్యోగం నిమిత్తం నన్ను అమ్మని వదిలి బర్మా దేశము వెళ్ళారు. ఆ రోజుల్లో అలా అవకాశము రావటం గొప్పగా భావించేవారు. మా నాన్నగారు బర్మా వెళ్ళిన తరువాత నేను అమ్మ తాతగారి ఇంట్లో ఉండేవాళ్ళము. చదువుకోటానికి మా }ళోి ప్రాథదమక పాఠశాల కూడా లేనందన 15 కి.మీ. దారంలో ఉన్న అనాతార ము అనే గ్రామము నడిచి వెళ్ళి చదువుకున్నాను. అమ్మ, నేను ఎంతో భయభక్తులతో అన్ని పూజలు చేస్తూ ఉండేవాళ్ళము. హాయ్యర్ గ్గడ్ వరకు చదివాను. టీచర్ కావాలనే కోరిక ఉండేది.
ఒక స్నేహితుని ద్వారా గుణదల �.జ.వీ ఫాదర్ దగ్గరకు వెళ్ళి నా సంగతి అంతా చెప్పి మీ సంస్థ ద్వారా టీచర్ ట్రైనింగ్ ఇప్పించండి మీ దగ్గర 73
సజీవ సాక్ష్యములు నమ్మకంగా పనిచేస్తాను, మీ దేవుణేణ నవ్ముకుంటను అన్నాను. ఆ మాట భక్తి కొరకే గానీ భక్తి కొరకు కాదు. ఫాదర్ నాపై జాలితో నన్ను దగ్గరకు తీసుకున్నాడు. పైపైకి యేసుప్రభువు పై భక్తి నటిస్తున్నానే కానీ నాలో నేను పూజించే దేవుళ్ళు, దేవతలు అలానే ఉన్నారు. అక్కడే ఉంటా ప్రతి ఆదివారం ప్రార్థనకు వెళ్ళేవాడిని. మొదటి నుండి విగ్రహాపూజకు బాగా అలవాటుపడిన వాడను కావటం వల్ల యేసుక్రీస్తు విగ్రహాన్ని కూడా గురువులు పూజ చేస్తున్న సమయంలో దీకషగా చూస్తూ నిలబడాడ్ ను. ఆ సమయంలో ఆయన ముఖం నాకు ఎంతో ప్రాంతంగా కావు, క్రోధ, లోబభ, మోహా, మదమత్సరాలకు అతీతంగా ఒక పవిత్ర మార్తిగా కనబడుచున్నారు. అలానే చూస్తూ చాలా సేపు నిలబడిపోయాను. అప్పుడు ""నేనే దేవుడను, నేను పరిశుదు�డను. నేను నిన్ను విడువను. నీకు విశ్రాంతిని నెమ్మదిని ఇస్తానని ఒక స్వరము నాకు వినబడింది.��
నేను పూజించే దేవుళ్ళు, దేవతలు రకరకాల మారణాయుధాలతో, బభయంగొలిేప ఆకారాలతో వికృతంగా దర్శినమస్తారు. కానీ ఈయన ఎంతో శాంతమార్తిగా, పవిత్రుడుగా, పరిశుదు�డుగా నాకు దర్శినవిసతున్నారు. కొంతసమయం మౌనంగా ఉండి మనససులోఒక ధృడ నిశ్చయం చేసుకున్నాను. ఈయనను నాలోనికి చేరచుకోవాలి. యేసు నీవే నా దేవుడవు కావాలి. ఈ క్షణం నుండి నా భారం నీదే. నీట ముంచినా, పాలముంచినా నీవే నా దైవము నీన్నే నవ్ముకుంటున్నాను అని మనసాపర్తిగా అనుకున్నాను. వెంటనే నాలో ఒక అద్భతం జరిగినట్లు గ్రహించాను. అంతవరకు నాలో ఉన్న భారమంతా ఒక పెద్ద బండరాయి క్రింద పడినట్లుగా అనిపించింది. నా హృదయాన్ని సంపూరణంగా యేసు క్రీస్తు ప్రభువుకు సమర్పించుకున్నాను. ఆనాటి నుండి బైబిల్ చదవటం ప్రారంభించాను. వాక్యానుసారంగా నిష�గా, భక్తి కలిగి జీవించాలని కోరికతో ప్రార్థనా పూర్వాకంగా నా బ్రతుకును మలుచుకోవటం వెుదలుపెటాటను. యేసు ప్రభువంటే ఎంతో ఇష�ము. ఇంత గొప్ప దేవుని ఇంతకాలం తెలసుకొనలేక ఆయనకు దారంగా గడిపానని బాధపేవాడిని. ఈ విధంగా �.జ.వీ లోనే కొనసాగుతండగా నేనుకూడా ఫాదర్ ని కావాలనే కోరిక కలిగింది. వారిని అడిగితే కొన్ని పద్దతు లు చెప్పారు. అగ్రివెంట్
74 ేపపర్ మీద సంతకంచెయయాలి. తల్లికి, ఇంటికి నీకు సంబంధం ఉండదు. వివాహం చేసుకోకూడదు మేము ఎలా చేపత అలనడవాలి. అప్పుడు మేము నిన్ను పసమనార్కు పంిస్తామని చెప్పారు. అమ్మని ఒప్పించి సర అని చెప్పాను. అదే సమయంలో ఇటలీ నుండి 80సం��ల వృద్ధాప్యంలో ఉన్న ఒక ప్రసంగీకుడు అక్కడికి వచ్చారు. నేను ఆయనను చూడటానికి వెళ్ళాను.వారు నన్ను దగ్గరకు తీసుకుని నీ పేరు ""పాల్�� అని చెప్పారు. సంతోషంతో ఇంకా భక్తిగా ఉండి ప్రభువును గార్చి మరి ఎకుకవగా తెలసుకోవాలన్న ఆశ, ఆసక్తి కలిగింది. గొల్లవెల్లి పెంతొకోస్తు పాస్టర్గారైన గాటం పాల్ గారిని ఒక సందర్బంలో కలవటం తటస్థించింది. ఆయనతో మాట్లాడుతా మాది వెుదటిసంఘం ఆ తర్వాతే మగతావన్నీ అని వాదించాను. ఆయన చాలా నెమ్మదిగా మత్తయి 14:22-33 వరకు ఇలా వ్రాయబడింది. యేసు క్రీస్తు ప్రభువు శిష్యులతో 3 ర�ాములు లేరు. నాలగవ ర�ామున శిష్యులను కలసి ధైర్యపరచి అద్దరికి చేర్చారు. అలాకగ జీవితంలో 3 ర�ాములు గడిచిపోయినవి. కానీ ఇపుడు దేవుడు మనలను దర్శించి సరవాసత్యములోనికి అనగా పరిశుద్ధాత్మను పొంది ఆత్మలో ఆనందించే అనుబభువంలోనికి నడిపిస్తున్నారు అని చెప్పాడు. ఆయన మాటలు నాపై ప్రభావం చూపగా గాటంపాల్ గారి దగ్గర బాపీతస్మం తీసుకుని పరిశుద్ధాత్మను పొంది అన్యభాషలతో దేవుని స్తుతించి మహిమ పరుస్తూ అక్కడే నమ్మకసు�డుగా కొనసాగుతున్నాను. తర్వాత చదువుకోవాలన్న ఆశ కలిగి వెుట్రిక�లేషన్ పఫీజుకట్టి టయటోరియల్ కాలేజీలో చేరాను. ఒక తెల్లవారు ర�ామున నాకు ఒక స్వరం వినిపించింది. ""నా సేవ చేయుము�� ""నా సేవ చేయుము�� అని. ఆయన స్వరాన్ని అర్థంచేసుకొని సేవకు సిద్దపేంత ఆలోచన, జ్ఞానము నాకు లేవు. చదువు కొనసాగించాలనేగట్టి పట్టుదల ఉ ంది. చదువుతుంటే ఒక లైను నాలుగు లైన్లుగా కనబడుతుంది. నేను కట్టిన వెుట్రిక� లేషన్ ఫీజు వెనక్కి తిరిగివచ్చింది. కారణం తెలియదు. మనసంతా అలజడి, ఎటా తోచని స్థితి. పాస్టర్ గాటంపాల్ గారిక జరిగిన సంభవమంతా వివరంగా చెప్పాను. ఆయన అంతా విని ""దేవుడు నిన్ను పిలసతున్నాడయయా�� తన సేవకొరకు అన్నారు. దైవ సేవకులు గాటం పాల్ గారు ఏలియా వద్ద ఎలీషా పరిచర్య చేసినట్లు, మోషేతో యెహోషువ పరిచర్య చేసినట్లు, ఏ� ఎదుట సమాయేలు పరిచర్య చేసినట్లు ఒక దైవజనుని యొద్ద నీవు 75
సజీవ సాక్ష్యములు కొంతకాలంపాటు పరిచర్య చెయయాలి అని చెప్పారు. ఇంక ఆ దైవజనుని దగ్గర ఉండాలని నిరణయం చేసుకున్నాను. ఆయన ఎటువెళ్ళితే అటు నన్ను తీసురకళ�ివారు. పసైకిల్కి ్రడవ్ము కట్టుకుని నన్ను ఎకికంచుకుని వెళ్ళేవారు. చిన్న, పెద్ద, కుల, మత, సంస్థ బేధము లేకుండా ఆయన ముందు ఎవరు ఏది పెట్టినా తినేవారు. ఎంతో తగిగంపుజీవితం. ఆయన జీవిత, సేవ విధానం నన్నెంతగానో ఆకర్షించింది. తర్వాత కొంతకాలానికి మా అమ్మ, మా మేనత్త రక్షింపబడ్డారు. ఆ దినాల్లో ఏ జబ్బయినా మందులు వాడేవాళ్ళం కాదు. ప్రార్థించి స్వస్థత పొందుకోవాలనే మనససు కలిగియండే వారము. మా మేనత్త ఒక కుమారెత తర్వాత చాలా కాలానికి గర్భవతి అయింది. డాకటర్ దగ్గరికి వెళ్ళటం అలవాటు లేదు. నిండు గర్భవతి 3 కి.మీ. దారం మందిరానికి నడిచివచ్చేది. లోపల భడడ్ తిరుగుతుంది అని చెప్పేది. ఒక ఆదివారం మందిరంలో ఒక సోదరి ప్రవచనం చెపూత ఇది గర్భం కాదు సాతాను క్రియు 3 దినములు ఉపవాసముండి ప్రార్థించమని చెప్పింది. సంఘమంతా 3 దినాలు ఉపవాసముండి మా మేనత్త కొరకు ప్రార్థించారు. అప్పటికి ఆమెకు 10 నెలలు అనుకుంటున్నారు. ఉపవాసప్రార్థన జరిగిన 3 రోజుల తర్వాత నిదానంగా పొట్ట అంతా పోయి మామాలుగా అయిపోయింది. దేవు డు ఈ అద్భుతం చేసిన తర్వాత మా మేనమామ, పిన్ని ఇంకా కొందరు రక్షింపబడ్డారు. నాకు ఇంకొక మేనమామ కూడా ఉన్నారు. వాడపర్రు గ్రామంలో నేను దేవుని ఎడల ఎంతో భయభక్తులు గలిగి దేవుని సువార్త ప్రకటిస్తూ ఉండగా మా మేనమామ ఇంకా కొంద రు రక్షింపబడినారు. తర్వాత గాటం పాల్ గారు నన్ను విజయవాడ గుణదలలో సియోను బైబిల్ కళాశాలకు 6 నెలలు బైబిల్ ట్రైనింగ్ కొరకు పంపారు. ఆ సమయంలో మాకు అపో�� ఖ.�.డేవిడ్ గారు, అపో�� �.ళ.పాల్ గారు, అపో�� దీ.ళ.లాక�సన్ గారు, అపో�� ూ.� పరంజ్యోతయ్యగారు, కొతతగాడెం జాషువా గారు బైబిల్ పాఠాలు బోధించేవారు. ఎంతో క్రమశిక్షణతో అపోసతులుల అనుభవాలతో మాకు బోధించేవారు. ఒకసారి అపో�� పి.యల్. పరంజ్యోతయ్యగారు వచ్చిన మీటింగ�కి దైవజనులు గాటంపాల్ గారు నన్నుకూడా తీసుకువెళ్ళారు. అక్కడ చదువుకున్న నా వయససుగల చాలామంది య�వసు�లున్నారు. మీటింగ్ అయిన తర్వాత పరంజ్యోతయ్యగారు నన్ను చూచి ఈ అబ్బాయి ఎవరు? అని మా
76 పాస్టర్ గారిని అడిగి తెలసుకుని నాతో పంపుతావా నేను తీసుకువెళాతను అన్నారు. మా పాస్టరుగారు సర అన్నారు. అక్కడున్న వారంతా నన్ను నీవు అదృష�వంతుడవు అన్నారు. నేను పరంజ్యోతయ్య గారితో పాటు అంతరవాదిపాలైం వెళ్ళాను. అయ్యగారు, అమ్మగారు నన్నెంతో ప్రేమగా వారి ్రిల్లలతో పాటు తమ స్వంత భడడ్లాగా చాసుకున్నారు. నాకు తోబుట్టువులు ఎవరూ లేనందున పిల్లలంతా నన్ను అన్నా అన్నా అని పిలసతుంటే ఎంతో సంతోషం అనిపించేది. నాటి నుండి ఆ దైవజనుని దగ్గర పరిచర్య చేస్తూ అది ఎంతో అదృష్టంగా భావించేవాడిని. పరంజ్యోతయ్యగారిక యదార్థంగా ఉ ండెవారంటే ఎకుకవ గౌరవం. అబదా�లకు అక్కడ తావులేదు. దైవసేవకులందర్ని చిన్న పెద్ద తార్తమ్యం లేకుండా ఒకే రకంగా ప్రేమించి గౌరవించేవారు. సమయాన్ని జాగ్రత్తగా వాడేవా రు. ఒకసారి ఒక పాటవ్రాసి దాన్ని విజయవాడలో ఒకరికి ఇచ్చిరమ్మని నన్ను పంపారు. ఒక్క పాటకోసం ఇంతదారం వెళ్ళటం అవసరమా అనుకున్నాను. తర్వాత అర్థమయింది, అది ఎంత విలువైనదో. ఎంతో విశావాసంతో, ఎన్నో ఖషాటలనెదురుకంటా విరామము లేకుండా ఆ దైవజనులు చేస్తున్న పరిచర్య ద్వారా నేను కూడా దేవునిపై ఆధారపడి విశావాసంతో జీవించటం నేరచుకున్నాను. ఒకసారి నన్ను ఒక షాపుకు తీసుకెళ్ళారు. నాకు బైల్టు అవసరముంది. కానీ అడగకూడదు. ప్రార్థించుకున్నాను. అయ్యగారు ప�లా ఈ బైల్టు నీకు బాగంటుంది తీసుకో అన్నారు. ఇలా ప్రతి చిన్న విషయంలో దేవుడు నాకు కృపననుగ్రహించి నా అవసరతలు నేనడగకుండానే తీరు సాత అద్భుతంగా నడిపించాడు. ""పనివాడు జీతమునకు పాత్రుడు�� అన్న మాటను ఆధారం చేసుకుని నేనాయన పనిచేస్తాను, ఆయన నా అవసరతలు తీరుస్తాడు అనే గట్టి విశావాసం నాకు ఉండేది. మత్తయి 6:33 ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతకాలని, రపటిని గార్చి చింతించకూడదనే మాటలు నాలో బాగా నాటుకున్నాయి. ఆ కాలంలో అభిషేకింపబడిన దైవజనులు అపో�� ూ.�. పరంజ్యోతి అయ్యగారు, ��శీ.ూ.వీ.సావేయలు అయ్యగారు ఇద్దరు కలసి గంభీర స్వరంతో ఒకరికొకరు తర్జుమా చేస్తూ వాక్యం బోదిస్తుంటే రెండు పులులు కొట్లాడుకున్నట్లు ఎంతో ఆత్మావేశంతో బహ�బలంగా వాడబడేవారు. వారి బోధల ద్వారా అనేకులు రక్షణపొందారు. విశావాసంలో బలపడ్డారు. అలాంటి భక్తుల నడిపింపులో ఉ 77
సజీవ సాక్ష్యములు ండటం నా గొప్ప భాగ్యం. దానియేలు 12:3 లో వ్రాయబడినట్లు ఈ దైవజనుల కుటుంబాలలోని భడడ్లందరూ జ్యోతులవలే నక్షత్రముల వలే వెలిగింపబడి ఈనాడు దేవుని సేవ చేస్తున్నారు. వారందరిని బట్టి దేవునికిమహిమ కలుగును గాక. అలాకగ వారి నాయకత్వంలో ఆత్మీయు భడడ్లందరూ బహుగా దీవించబడ్డారు. అనేకులు సేవకులైనారు. వారిలో నేను కూడా ఒకడినై ప్రభువు పాదాల దగ్గర నేరచుకుని సిద్దపరచబడాను. అపో�� పి.యల్.పరంజ్యోతయ్య గారు నాకొరకు ఎంతో ప్రార్థించి, ఇష్టపూర్వాకంగా అంతరవాదిపాలైం సంఘంలో విశ్వాసులుగా కొనసాగుతున్న తాతారావు గారి కుమారెత కమలతో నాకు వివాహం జరిపించాలని ఆలోచించి ఆ విషయాన్ని నాతో చెప్పారు. నేను ఉపవాసముండి ప్రార్థించగా ప్రభువు తన చితాతన్ని నాకు బయలుపర్చారు. అలాకగ కమల కూడా ప్రార్థించి దేవుని చితాతనికి లోబడింది. దేవుని చితాతనుసారంగా 1959 జనవరిలో పరంజ్యోతి అయ్యగారు మా వివాహం జరిపించారు. వివాహం జరిగిన కొద్దిదినాలకే పెనుమర్రు అనే గ్రామానికి సేవ కొరకు పంపించారు. అక్కడ సుమారు ఒక సం�� ఉన్నాము. తర్వాత అక్కడ నుండి పాశర్లపూడి వెళ్ళమ న్నారు. ఒక హిందా సోదరుని గది అద్దెకు తీసుకుని అదే గృహంలో ఆరాధన (ేసవ) ప్రారంభించాము. వెుటటవెుదటిగా ఒక య�వనసు�రాలు కంటి చూపు మందగించి అనేక వైద్యుల దగ్గరకు తిరిగి ప్ర యోజనం లేక దేవుని సన్నిధికి వచ్చింది. ఆమె కొరకు మేము ప్రార్థించినపుడు దేవుడు ఆమెను ముట్టి మంచి చూపును అనుగ్రహించాడు. ఆ గ్రామంలో పెద్ద వీరన్న, చిన్న వీరన్న అనే అన్నదవ్ములు బాగా ్రతాకగవారు. పెదవీరన్న చాలా వెాటువాడు. అతనికి భయంకరమైన శకుతలు ఆవహించి పూనకం వచ్చేది. అందరూ వీరికి చాలా భయపడేవారు. ఈ వ్యక్తి ఒకరోజు నా దగ్గరకు వచ్చి దేవుని గురించి చాలాసేపు వాదించాడు. నేను పరిశుద్ధాత్మ సహాయంతో వార్డిగిన ప్రశ్నలన్నింటికి సరైన జవాబు చెప్పాను. చివరికి ప్రభువు అతని దర్శించినందున నేను పాపినని ఒప్పుకుని పశ్చాత్తాపపడ్డాడు. నిజదేవుని తెలసుకుని మారుమనసు పొందాడు. అలానే కొంతకా లానికి చిన్న వీరన్న కూడా ప్రభువును తెలసుకున్నాడు. ఇలా ఎన్నో అద్భుత మహాతాకర్యాలతో దేవుడు సేవలో గొప్పగా వాడుకుంటు న్నారు. దేవునికే మహిమ కులుగును గాక. 1960 సం��లో మొదటిగా కుమారెత
78 పుట్టింది. ఎస్తేరు జ్యోతి అని పేరు పెటాటము. 1963 లో కుమారుడు పుటాటడు. జాన్ వెస్లీ అని పేరుపెటాటము. నా చిన్నపుడు బర్మా వెళ్ళిన మా నాన్నగారు నాకు 24 సం�� వయససులో తిరిగివచ్చారు. ఇక్కడికి వచ్చాక రక్షణపొంది మంచి విశ్వాసిగా కొనసా గుతున్నారు. మేము అపో�� పి.యల్.పరంజ్యోతయ్య గారితో కలసి 1960-66 వరకు పెనుమర్రు, పాశర్లపూడి, పొన్నమండలో సేవ చేశాము. 1966లో అపో�� పి.యవ్.సావేయలు అయ్యగారు (..) తరుపున సేవచేయుటకు నిజామాబాద్ వెళ్ళమన్నారు. తెలంగాణా ప్రాంతమది. భాష, సంసృకతి వేరు. శస్యశ్యామలవైన కోనసీమ కొబ్బరితోటల మద్య పుట్టిపెరిగిన నాకు ప�లా నీవు సేవనిమతతవై తెలంగాణా లోని నిజామాబాద్ వెళ్ళవలసి యున్నది అన్నమాట బాంబులా ్రేలింది. అయినప్పటికి దైవసేవకుని మాట దేవుని మాటగా ఎంచి చిన్న పిల్లలను ఇద్దరిని తీసుకుని నిజామాబాద్ వచ్చాము. అపుడు నిజామాబాద్ ఏరియా పాస్టు �.చీ మాథదయాగారు హైదరాబాద్లో ఉండేవారు. ప్రస్తుతం వారి కుమారెత జాయు చెరియన్ () గారు
ఖ.ూ.� హైదరాబాద్ లో ఘనమైన సేవ చేస్తున్నారు. నేను నిజామాబాద్ వెళ�ిసరికి (), () రెండు సంఘాలు మాత్రమే ఉన్నవి. మాకు ఎల్లమ్మగుటట జ.ళ.��.జ.వీ స్మశాన వాటిక సమీపంలో మరారీ� వారుండే దగ్గర ఒక గుడిపస అద్దెకు చూచి పెటాటరు. ఆ గుడిపసలో ఉంటుండుగా భయంకరమైన సాతాను శకుతలు మాపై దాడిచేశాయి. కేవ లం ప్రార్థన ద్వారా వాటిని ఎదురొకని జయించాము. నా భారమంతా దేవుని మీద వేసి ఆయనను ఆనుకొని జీవించడం నేరచుకున్నాను. ""ఏదో కావాలని ఆశలేదు. ఏదీ లేదని బాధలేదు��. ఉన్న దానిలోనే సంతృప్తి చెందుతా సేవ చేస్తున్నాను. పిల్లలిద్దర్ని తీసుకుని సేవలో తిరుగుచుండగా కొందరి గృహాలు దర్శించి తిరిగి వస్తుండగా పిల్లలకు మాత్రమే భోజనం పెట్టేవారు. ఒకసారి బ్రదర్ విల్సన్ గారి గృహాన్ని దర్శించి వస్తుండగా ముందు వీరికి భోజనం పెట్టండి అన్నారు. మనససులో దేవుని స్తుతించాను. కాళ్ళకు చెప్పులు లేకుండా తిరుగుతుంటే బ్రదర్ జాన్వెస్లీ గారు రబ్బరు చెప్పులు కొనిచ్చారు. చలికి తట్టుకొలేక ఈతచాపలు కప్పుకునేవారము. తర్వాత ఒక సోదరుడు ఒక రగ్గుకొని ఇచ్చారు. ఇలా చెప్పుకుంటా పోతే ఆ సమయంలో ఎంతో మంది దేవుని ద్వారా ్రేపర్రింపబడి మా అవసరతలు తీర్చారు. నా 79
సజీవ సాక్ష్యములు నోరు తెరచి ఏనాడు నా అవసరతల గురించి ఎవరిని అడగలేదు. కొంతకాలానికి క్రుణమ్మగారింట్లో ఒకగదిలో ఉండి సేవ చేశాము. వారు మాకు ఎంతగానో సహకరించారు. కొంతమంది స్రీతలు ఆసక్తితో ప్రార్థనకు వచ్చేవారు. దేవుడు ఆసమయంలో కూడా ఎన్నో అద్భుతాలు చేశాడు. దేవపాలమ్మ అనే సోదరి కీళ్ళ జబ్బుతో లేవలేని స్థితిలో ఉండగా వారి కొరకు ప్రార్థించినపుడు మాడుచుకుపోయిన శరీరం ఒక్కసారి పఘట్పఘట్ మని శబ్దం చేస్తూ లేచి కూరచుని నడిచింది. అపవాది శకుతల చేత పీడింపబడిన అనేకులు విడుదలపొందారు. సిరికొండ జాన్ వెస్లీ గారి అవ్మాయి (3 సం��). నడవలేని స్థితిలో ఉండగా ప్రార్థించినపుడు ప్రభువు స్వస్థపరిచారు లేచి నడిచింది. అనేక మంది దేవుని బిడ్డలు ప్రేమతో మాకు ఎంతో సహకరించారు. 1968 అకోటబరులో అవ్మాయి పుట్టింది. దేవునికి మహిమ కలగాలని ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటా గ్లోరిగ్రేస్ అని పేరు పెటాటము. ఇలా సేవ రోజు రోజుకు పెరుగుతున్న సమయంలో అపో�� పి.యవ్.సావేయలు అయ్యగారు నన్ను పిలచి నీవు బోధన్ దగ్గర శక్కర్నగర్ వెళ్ళి అక్కడ సేవచెయ్యలి అన్నారు. నేను మీరు వెళ్ళవంటే వెళ్తాను కానీ నాకు ఆత్మనడిపింపు లేదు అన్నాను. అట్లయిన ఏమ చేయుట అని కోపంతో వెళ్ళిపోయారు.
�.ూ.జ నాయకులు నాకు నెలకు 50 రూపాయలు సహాయం పంపేవారు. ఇంటి అద్దె 25 రూపాయ కట్టేవాడిని. నేను శక్కర్నగర్ వెళ్ళనందుకు నాకు ఇచ్చే సహాయం 50 రూపాయ ఇవవామన్నారు. ప్రభువు నన్ను పిలచారు ఆయన ఎలాగయినా నన్ను వాడుకుంటారు. నేను ఎంతటి కషాటనిరకైనా సిద్దమే అని ఆయన పని చెయయటానికి సిద్దపడాను. రైలేవాకమాన్ దగ్గర ణతీ.విలియవ్ గారు ఉండేవారు. వారి భార్య నన్ను పిలిచి వారి కాంప�ండ్లోని ఒక గుడిపసలో ఉండవున్నారు. అద్దె కటటనక్కరలేదని చెప్పారు. మనససులో దేవుని స్తుతించాను. మా పెద్ద అవ్మాయిని తెలుగుమీడియం సాకల్లో వేశాము. ఇంక మా బాబు (జాన్వెస్లీ) కానెవాంట్ సాకల్ని చూచి నాన్న ఇదే మా చాల్ అన్నాడు. నేను దానివైపు చూడటానికి కూడా నాకు అర్హత లేదే. వీడు ఇలా అంటున్నాడేంటి అని బాధపడాను. ఒకసారి కానెవాంట్ సాకల్ ఫాదర్ ధనరాజ్ గారు విలియవ్ డాకటర్ గారి ఇంటికి వచ్చారు. డాక్టు గారి భార్య నన్ను పిలిచి ఫాదర్కు చూపించి ఈయన పేదసేవకుడు వీళ్ళ బాబుకు మీ సాకల్లో ్రపఫీ సీటు ఇవ్వండి
80 అని చెప్పింది. ఆయన సర అన్నారు. బాబును కానెవాంట్ సాకల్లో జాయిన్ చేశాను. ఆశగల ప్రాణమును దేవుడు తృపిత పరచిన విధం గొప్పది. కిష్టమ్మ(లాదియమ్మ), సావామ అదే కాంప�ండ్లో కుటుంబంతో ఉండేవారు. ఆమెకు దేవుని సువార్తను ప్రకటించినపుడు రక్షణ పొందింది. నేటికి 4తరాలు వారి కుటుంబమంతా నమ్మకమైన సాక్షులుగా ఉన్నారు. ధర్మారం అనే గ్రామంలో జంపాని వీరయ్యగారు రక్షింపబడాడ్రని తెలిసి ఒకసారి వారిని దర్శంచటానికి వెళ్ళాను. వారికి ముగ్గురు కుమారెతలు ఒక కుమారుడు. (ఎస్తేరమ్మ, రూతమ్మ, హెాప్సీబా, ప్రకాశ్). ఎస్తేరమ్మ, రూతమ్మ చర్చి ఆఫ్ గాడ్ సంఘానికి వెళ్ళేవారు. ఆ సమయంలో వారికి సేవకుడు లేడు. దావీదు మహారాజు లాంటి సేవకుని పంపు అని ప్రార్థించేవారట. వారు నన్ను సేవకునిగా గురితంచనందుకు నేను కొంతకాలము వెళ్ళలేదు. తర్వాత ప్రభువు ్రేపర్రింపగా వెళ్ళాను. సంతోషంగా చేరచుకుని ఆత్మీయంగా ఎదిగారు. ఇట్లుండగా కేరళ్ నండి ఒక గొప్ప దైవజనుడు ఎవరో పిలిసేత నిజామాబాద్ వచ్చాడు. ఆ పిలిచిన వారు కనబడక పోగా సోదరులు జార్జిగారు ఆయనను నా యొద్దకు తీసుకువచ్చారు. గొప్ప మీటింగ్ ఏరాపటు చేశాము. చాలా ఘనంగా జరిగింది. 17 మంది బాపీతస్మము తీసుకున్నారు. నిజామాబాద్లో సేవ ఘనంగా జరుగుతుందని విన్న పి.యవ్.సావేయలు అయ్యగారు జనవరిలో మీ దగ్గరకు వస్తానని కబురు పంపారు. వచ్చి చూచి సంతోషపడి మందిరం కొరకు స్థలం కోనమని 3,000 రూపాయ ఇచ్చి వెళ్ళారు. అప్పుడు మేము కంర�శవార్లో మందిరం కొరకు �.ూ.జ తరపున 1000 గజాలు స్థలం కొన్నాము.1970 మే నెలలో మాకు మరొక కుమారెత జన్మించింది. విజయ జీవోదయ అని పేరు పెటాటము. 1971 లో �.�.పురుషోత్తం గారి ద్వారా అమెరికా నుండి క్రిస్పానోస్ గారు వచ్చారు. కలైక్ట్ ్రగౌండ్లో పెద్ద మీటింగ్స్ ఏరాపటు చేశాము. చాలా ఘనంగా, దీవెనకరంగా జరిగాయి. ్రగౌండ్ అంతా ప్రజలతో నిండిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. సేవ దీవెనకరంగా జరుగుతుంది. జకరోజు ఎడపల్లినుండి మార్తమ్మ (సీతమ్మగారు) పకషవాతంతో ఉన్న తన భర్తను మోసుకొచ్చారు. రాత్రంతా మేము ఇంకో ఇద్దరు ముగ్గురు విశ్వాసులు, అందరం కలసి రాత్రంతా ప్రార్థనలో గడిపాము. ఉదయానికి ఆయన లేచి కర్ర 81
సజీవ సాక్ష్యములు సహాయంతో నడిచారు. దేవునికి మహిమ కలుగునుగాక. సీతమ్మ గారి తల్లిగారి }రు అంజమాన్ ఫారం. అక్కడికి మమ్ములను తీసిరకళ్ళింది. అక్కడ సీతమ్మగారి తల్లి తమ్ముళ్ళు, చెల్లెల్లు ఇంకా కొందరు సువార్త విని రక్షింపబడ్డారు. అకకడినండి ప్రక్క గ్రామాలైనా మోకన్ పల్లి, మలాకపూర్ గ్రామాలన్నిటిలో సువార్త ప్రకటించాము. ప్రార్థన ద్వారా చాలా మంది జీవితంలో అద్భుతాలు, స్వస్థత కార్యాలు జరిగాయి. తర్వాత కాలంలో సీతమ్మ గారి తవ్ముడు యేసుదాసు గారు ఆయన భార్య బేబమ్మ సేవకు సమర్పించుకొని ఇప్పుడు అంజమాన్ ఫారంలో గ్లోరియస్ చర్చి మనిస్రీటస్ తరపున అద్భుతంగా పరిచర్య చేస్తున్నారు. 1971లో కంర�శవార్ లో మందిరం కొరకు కొన్న స్థలములో మేము నివాసముండుటకు ఒక గుడిపస వేసుకుని అందులోనే ఆరాధన కూడా జరిగించుటకు నిశ్చయించుకొని వెళ్ళినాము. దేవుడు మా ప్రతి అవసరమును తీరుస్తూవచ్చేవాడు. ఆ సంవత్సరంలోనే జోసపఫ్గారు, డేజయమ్మ, రాణి, శ్రీనివాస్ గారు, వజ్రమ్మ ఇలా ఎందరో రక్షింపబడ్డారు. 1972లో నిజామాబాద్ ళ.� వై.యస్.జాన్ బాబు గారు అద్భ�తరీతగా రక్షింపబడ్డారు. తర్వాత దేవుని దర్శినంపొంది దేవుని సేవ చేశారు. ఇప్పుడు ఆయన దేవుని సన్నిదిలో ఉ న్నారు. ఆయనకు 8 మంది పిల్లలు. వారి కుమారులు మోహన్ బాబు గారు, ్రేపవ్ కుమార్ గారు ఇప్పుడు ఈ మహా దేవుని పరిచర్య చేస్తున్నారు. తర్వాత ళ.� పాండురంగారావు గారి కుటుంబం రక్షింపబడ్డారు. తర్వాత కాలంలో బ్ల్లం డేవిడ్ గారు రక్షణపొందారు. ఇపుపడువారు హైదరాబాద్ మహా పట్టణంలో గొప్ప సేవచేస్తున్నారు. ప్రతినెల ఉపవాసప్రార్ధనలు జరికగవి. సారంగపూర్ కాలువలో బాపీతస్మాలు ఇచ్చేవాణిణ. సంఘబిడ్డలు మేము అందరం బససు తీసుకొని ఒక యాతలాగా బాపీతస్మ కార్య్రకమానికి వెళ్ళేవారము. ఇలా సేవ మంచిగా జరుగుతా సంఘం అభివృద్ధి చెందుతున్న సమయంలో 1973 ఫిబ్రవరి లో భయంకరమైన అగ్ని పరికష ఎదురైంది. దేవుని సేవకురాలు అనారోగ్యం పాలయింది. సహోదరి సరళ్మ్మ గారు ఆసుప్రతి లో చేర్పించారు. ప్రతి బుధవారం స్రీతల సమావేశం జరికగది. ఒక బుధవారం రోజున దైవసేవకురాలు కవుల స్రీతల సమావేశంలో మాట్లాడుతూ ""దేవుడు కమలా నేను నిన్ను పిలుచుకోబోతున్నాను, సిద్దపడు�� అని ప్రభువు స్వరం వినిపించిందని చెప్పిందట. ఆ తర్వాత వారం రోజులకి ఆమె అనారోగ్యం పాలయింది.
82 ఆసుప్రతిలో ఉండగా నాతో ప్రభువు నన్ను రమ్మంటున్నారు. పిల్లలు మీరు జాగ్రత్త అక్కడ కలసుకుందాం అని చెప్పి రాత్రి 10 గం�� ల సమయంలో ప్రభువు నందు నిద్రించింది. ఒక్కసారిగా నాకు అంతా చీకటి కవ్ముకునట్లుగా అనిపించింది. ఆ బాధ వివరించలేను. దైవసేవకురాలు కమల పాటలు బాగా పాడేది. సేవలో నాకు అన్ని విధాలుగా సహకరించేది. ఈ సంఘటనతో నా జీవితం కుపపకూలినట్లుగా అయిపోయింది. సమాది కార్య్రకమం అంతా సంఘసు�లందరూ దగ్గరండి జరిపించారు. ఆ సమయంలో నాకంటా ఎవ్వరూ లేరు. సంఘబిడడ్లే నన్ను ఓదార్చి నన్ను నా పిల్లలను ఆదుకున్నారు. నలుగురు చిన్నచిన్న పిల్లలు, ఇటు దేవుని పరిచర్య ఎటా తోచని పరిస్థితి. అప్పుడు సంఘ బిడ్డలుగా ఉన్న ధర్మారం ఎేసతరమ్మగారు, లాదియమ్మగారు, మార్తమ్మగారు పిల్లల్ని చాసకోవడంలో సహకరించారు. తర్వాత మా అమ్మనాన్న ఆంద్ధ ప్రాంతము నుండి ఇక్కడికి వచ్చి నాతోనే ఉన్నారు. వారు అన్ని విధాలుగా నాకు పిల్లలకు తమ సహకారాన్ని అందించారు.
నాయకులు భార్య లేకుండా సంఘపరిచర్య చేయటం కుదరదు. ఇకపై �.ూ.జ సువార్తకునిగా ( పని చెరుయ అ న్నారు. పిల్లల్ని హాస్టల్లో పెట్టి
జు��అస్త్రవశ్రీ�ర్ర) సువార్తికునిగా ఉందామని అనుకున్నాను. ఇలా ఒక సం�� గడిచింది. దేవుని వైపు చూస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నాము. సంఘ భడడ్లైన యెహోషువ గారు ఎేసతరమ్మగారు (ధర్మారం) ప్రార్థిస్తుండగా తన కుమార్తెను దేవుని సేవకు ఇవవా మని ప్రభువు వారితో మాట్లాడారంట. వారు ఈ విషయాన్ని ్.ళ జాన్ బాబు గారు �.�, పాండురంగారావు గారు �.� వీరి ద్వారా నాకు తెలియజేశారు. అప్పటికి నాకు మరలా వివాహం అన్న ఆలోచనే లేదు. కానీ ఇది దేవుని చిత్తమని అందరా నన్ను బలపరుస్తున్నారు. నేను 10 దినములు ప్రభువు సన్నిధిలో ఉపవాసముండి ప్రార్థించాను. ప్రభువు దర్శనము ద్వారా ఇది నా చిత్తమని నన్ను బలపరి చారు. సంఘ భడడ్లందరా ఇది దేవుని చిత్తమని సాకష్యమవవాగా వారికి నా సమ్మతిని తెలియజేశాను. ఎస్తేరమ్మ గారు యెహోషువ గారు దేవుని చిత్తమును నెరవేరచుట మన విధి అని ఆయన మాటకు లోబడి ఒకే తీరా�నముతో ఈ విషయాన్ని తమ కుమార్తెకు తెలియపర్చగా, ఆమె కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడిన గొప్ప భడడ్ కనుక ప్రార్థన చేసుకుని యెషయా 41:4 లోని వాక్యాన్ని దేవుడు చూపించగా నీ చిత్తము ప్రభువా 83
సజీవ సాక్ష్యములు అని లోబడింది. (ఎవడు దీని నాలోచించి జరిగించెను ? ఆదినుండి మానవ వంశములను పిలిచినవాడనైన యెహాోవానగు నేనే, నేను వెుదటివాడను కడవరివారితోను ఉండువాడను. యెషయా 41:4) కానీ ఆమెకు మనసులో చదువుకోవాలన్న కోరిక ఉండేది. దాని విషయం కూడా ప్రభువు సన్నిధిలో ప్రార్థించినపుడు (శరీర సంబంధమైన సాధకము కొంచెముమటుటకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి యిప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగా�నముతో కూడినదైనందన అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. ఈ వాక్యము నమ్మదగినదియు పూరాణంగికారమునకు యోగ్యమునైయున్నది. 1తిమో 4:8,9) అనే వాక్యము ద్వారా ప్రభువు మాట్లాడారు. నలుగురు ్రిల్లలున్నారు. బందువులు, స్నేహితులు, లోకం ఏమనుకుంటారు అన్న ఆలోచన లేదు. దేవునితో గడపటం, ఆయన చితాతన్ని నెరవేర్చటం ఇదే ఆహారము అనే బలమైన విశ్వాసము కలిగి యెహాోషువగారు, ఎేసతరమ్మగారు వారి కుమారెత షారోన్ రాణి ముందుకు సాగారు. ఈ వివాహమును సంఘమంతా సంతోషంతో అంగీకరించి దేవుని సంకలపమని గుర్తించి అందరూ మేమున్నామంటా అండగా నిలిచారు. అపో��ూ.వీ. సావేయలుగారు ఏప్రిల్ 7వ తేది 1974 న వివాహాన్ని ఎంతో ఘనంగా జరిపించారు. దేవునికి మహిమ కలుగును గాక. వివాహం అయిన తర్వాత నిజామాబాద్ వచ్చేశాము. ఒకరోజు సాయంత్రం కూరచుని దైవసేవకురాలు షారోన్ రాణి దీపాలు లాంతర్లు తుడుస్తుండగా మా చిన్నపాప చిట్టి తన మెడ చుటాట చేతులేసి ""అవ్మా�� సావేయలు అయ్యగారు ఇచ్చారు అన్నది. అది చాసి నేను చాలా సంతోషించాను. దేవుని స్తుతించాను. ఆ రోజునుండి పిల్లలందరా తనని అవ్మా అని పిలవటం మొదలుపెట్టారు. దైవసేవకురాలు నా పిల్లలను, నా తల్లి తండ్రులను ఎంతో చక్కగా చాసుకుంటా దేవుడిచ్చిన పరలోక జ్ఞానంతో ఎంతో దీవెనకరంగా నడిపించింది. ఆ దినాల్లో మా ఇల్లు ఒక చిన్న పరలోకంగా ఎంతో సంతోషంతో ఉండేది. మా మామయ్య గారు అత్తయ్య గారు (యెహాోషువగారు, ఏేసతరమ్మగారు) మాకు సేవలో ఎంతో సహకరించేవారు. పిల్లలు అమ్మమ్మ తాతయ్య అంటా వారితో ప్రేమగా ఉండేవారు. 1975 సం��లో దైవసేవకురాలు గర్భవతిగా ఉన్నపుడు
84 మంత్ర్రపయోగముతో కీడు కలిగంచాలని సాతాను చేసిన ప్రయత్నం నుండి దేవుడు అద్భుత జయమచ్చి 1975 మార్చి 3 న సుఖప్రసవం అనుగ్రహించారు. కుమారుడు జన్మించాడు. విజయ�ు పాల్ అని పేరు పెటాటము. 1975 సం��లో సావేయలు గారు ఎస్తేరమ్మ దంపతులు రక్షింపబడ్డారు. వారి స్వగ్రామము మెట్పల్లి, కరీంనగర్ జిల్లా మమ్ములను తీసుకెళ్ళారు. ఆ ప్రాంతములో దయ్యముల చేత పీడించబడినవారు, చేతబడి ప్రభావమునకు గురియె�నవారు చాలా ఎకుకవ. అక్కడ మేము ప్రార్థించినపుడు దయయాలు వదిలిపోవటం, చేతబడి నుండి, దుష�శకుతల నుండి అనేకులు విడుదలపొంది రక్షణలోనికి వచ్చారు. సంతానం లేనివారికి దేవుడు గర్బ�పఘలాన్ని, దురలవాట్ల నుండి విడుదల, అనేక రోగములనుండి స్వస్థత ఇలా ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. వెుట్టుపల్లిలో ఈ విధంగా అనేక కుటుంబాలు రక్షణలోకి వచ్చాయి. రక్షణ పొందిన కుటుంబాలను ఆ గ్రామసు�లు, బంధువులు వెలివేసినట్లు చూచేవారు. నీటికి కూడా ఎంతో ఇబ్బందిని ఎదురొకనే పరిస్థితి. ఎన్ని కష్టాలు ఎదురైనా విశ్వాసాన్ని కాపాడుకుంటా ఆత్మలో బలంగా సాగారు. వెుట్టుపల్లిలో సోదరులు ఇద్దరు పరర్ర యేసుదాసు గారు, ఇశ్రాయేలు గారు ముంబైలో ఉండేవారు. వారిని దర్శించు నిమిత్తం ఒకసారి ముంబై వెళ్ళాము. అక్కడ ఇంకొందరు రక్షింపబడ్డారు. తర్వాత కాలంలో అక్కడ ఒక చిన్న గంపు గా చేరి ఆరాధన చేసుకోవడం మొదలుపెట్టారు. పరర్ర యేసుదాసు గారు సంఘపెద్దగా ఉండి ఆ సంఘాన్ని చూసుకుంటున్నారు. నెల కొకసారి మేము వెళ్ళి వారిని బలపరచి వస్తుంటాము. ప్రస్తుతం మా రెండవ కుమారుడు విజయ�ు పాల్ ముంబాయి సంఘాన్ని చూచు కుంటున్నారు. గలతీ 1:10 ప్రకారం మనుష్యులను సంతోషపెట్టువాడనుగా కాక ప్రభువును సంతోషపెటాటలని దేవుడు నన్ను పిలచిన పిలుపును, దేవుని ఆత్మ నన్ను నడిపిస్తున్న విధానమును ఎరిగిన వాడనై ఇండియా పెంతెకోస్తు సంఘము (�.ూ.జ) నుండి బయటకు రావాలని నిరణయించుకొని 1977 జనవరి 7 వ తారీఖన కట్టుబట్టలతో బయటకు వచ్చేశాను. నేను, దైవసేవకురాలు, పిల్లలు, నా తల్లిదండ్రు లు బయటకు వచ్చే సమయంలో జనవరి నెలలో వచ్చిన కానకలు 131 రూపాయ నా జేబులో ఉన్నవి. అవి తప్ప నా దగ్గర మరమయు లేవు. సుభాష్ నగర్ లో రెండు రాములు 130 రూపాయ అద్దెకు తీసుకున్నాము. 85
సజీవ సాక్ష్యములు ఇంట్లోనే ఆదివారం ఆరాధన జరిపించడానికి నిరణయిం చుకున్నాము. ఈ రాములు మాకు 3 నెలల కొరకు మాత్రమే ఇచ్చారు. ఇంటిలోకి రాగానే ప్రభువా ఈ పట్టణంలో నీవు మాకు సొంత స్థలం ఇచ్చేవరకు ఇక్కడే ఉ ంటామని చేతులైత్తి విశావాసంతో ప్రార్థించాము. నా దర్శనాన్ని గౌరవించిన కొంతమంది నా వెనువెంట ఉండి నాకు ప్రోత్సాహాన్ని అందించారు. 1977 ఏప్రిల్ 20న చిన్న బాబు సాలమన్ రాజు పుటాటడు. 3 నెలలు కాగానే వారు అన్న మాటప్రకారం ఇల్లు ఖా� చేసి వేర గత్యంతరం లేక ఒక పాడుబడడ్ పెంకుటింట్లోకి వెళ్ళాము. చిన్నబాబు పుట్టి అప్పటికి 14 రోజులయింది. చీకట్లోనే ఉన్న కొద్ది సామాన్లు సరు�కుని పిల్లలు మేము నా తల్లితండ్రులు ఆ ఇంటిలోకి వెళ్ళాము. ఇంటిచుటాట ముళ్ళపొదలు, చాలా అసహ్యాంగా ఉంది. ఆ రాత్రి మరుస్టి రోజు పగలు ఉన్నాము. ఇది గమనించిన దేవుని ఎరుగని సోదరి సరోజ వచ్చి పసిపిల్లవాణిణ పెట్టుకుని ఈ దెయయాలకొంపలో ఎలా ఉ ంటారు అని ముందు మేము ఖా�చేసిన ఇంటివారితో మాట్లాడి మళ్ళీ అక్కడే ఉండటానికి ఏరాపటు చేసింది. అద్దె 140రూపాయ లకు పెంచారు. ఈ ఇంటిలోనికి రాగానే చేసిన ప్రార్థనను జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతించాము. ప్రార్థన ఆలకించువాడు నెరవేర్చి దేవుడు మనకున్నాడు. ఆయనకే మహిమ క్లుగును గాక. 1977 నవంబరులో మా నాన్నగారు మాసవాగ్రామానికి వెళిస్తానని నా చిన్న కుమారుని ముదు�పెట్టుకుని వెళ్ళారు. మళ్ళీ తిరిగి రాలేదు. అక్కడ ఉండగానే పరలోక పిలుపునందుకుని ప్రభువునందు నిద్రించారు. నాకు అన్ని విధాలుగా అండగా ఉంటా ఎంతో సహకరించేవారు. ఆయన బూస్థాపన కార్య్రకమానికి వెళ్ళటానికి ప్రయాణ ఖరచులు కూడా నా దగ్గర లేవు. సోదరుడు సావేయలు గారు చిన్న డ;్బలో దాచుకున్న డబ్బులు ఉన్నవని తెచ్చి ఇచ్చారు. వాటితో నేను నా తల్లి బయలుదేరి వెళ్ళాము. ఆ సమయంలో నేను పడడ్ ఖషాటలు వ్రాయలేకపోతున్నాను. మనసంతా దు:ఖము. ఆయనకు దండవేయడానికి, సమాధి చెయయటానికి నా దగ్గర ఏమీ లేవు. భయంకరమైన బాధ అనుభవించాను. ఆయన లేని లోటు మాకు ఎంతో ఉంది. నితయడగు తండ్రిని జ్ఞాపకం చేసుకుని ఓదారుపపొందాను. మా మామయ్యగారు (యెహోషువ) టీచర్ గా పనిచేసేవారు. 1976 లో
86 వారు బది�అయి బీరాకర్ వెంకటపపయ్య క్యాంపుకు వెళ్ళారు. అక్కడ వున్నెం తులసమ్మగారు పరిచయమయయారు. వారికి 9 మంది సంతానం. తులసమ్మ గారు తన చిన్న కుమార్తె సునీత ప్రార్థన చేసుకునే వారు. మా బావమరిది విద్యాసాగర్ గారిక () వారి కుమార్తె సునీతకు 1978 లో వివాహం
వీ.� జరిగింది. అప్పటి నుండి అక్కడ పరిచర్య ప్రారంభవై తులసమ్మగారి కుమారుడు ప్రభాకర్రావు కోడలు ఇంకా కొంతమంది రక్షింపబడ్డారు. వీరందరికీ, తులసమ్మ గారి భర్తకు బాపీతస్మమచ్చాను. తులసమ్మ గారు ఆఖరిమటుటకు విశ్వాసాన్ని కాపాడుకొని దేవునికి గొప్ప సాక్షిగా నిలిచింది. ఇపుడు వారి సంతానమంతా రక్షింపబడ్డారు. చివరిదశలో తులసమ్మ గారిక బాగో లేదని నాకు కబురువచ్చింది. మేము వెళ�ిసరికి ఆమె సంతానం అందరూ మంచంచాటాట ఉన్నారు. నేను వెళ్ళి కొన్ని పరలోక సంగతులు చెప్పి మీరు వెళ్ళటానికి సిద్దమేనా అని అడిగాను. సిద్దమే అన్నట్లు తల }్రింది. నేను తలమీద చేతులుంచి ప్రార్థించి ఆమెన్ అన్నాను. తలప్రకకకి ఒరిగింది. ఆమె ప్రభువునందు నిద్రించింది. అద్భుతమైన మరణం. ఈ కుటుంబం వారు సొంతంగా ఒక మందిరం ఆరాధన నిమిత్తం కట్టించారు. అదే మందిరం దగ్గర సమాధి కార్య్రకమం ఘనంగా జరిగింది. దేవునికి మహిమ క్లుగును గాక. నిజామాబాద్ కు 22 కి��వీు�� దారంలో ఉన్న చింతకుంట అనే గ్రామానికి పసైకిల్ మీద వెళ్ళి సేవచేసేవాన్ని. ఒకోకసారి పసైకిల్లో గాలి కొట్టించుకోవడానికి కూడా డబ్బులు లేక నడిపించుకుంటా వచ్చేవాడిని. కొన్నిసార్లు పసైకిల్ మీద వెళూత ఎత్తు మీద నుండి పల్లములోనికి వెళ్ళేటప్పుడు పసైకిల్నే బుల్లెట్ గా భావించి సంతోషపడేవాడిని. ఇలా ఎన్నో అనుభవాల గుండా దేవుడు నడిపించాడు. ఇవన్ని ఈ గొప్ప దేవుని సేవలో తీపి జ్ఞాపకాలుగా నాకు మగిలిఉన్నాయి. ఎలిషన్న, రాజయయ, లాజరు ఇలా కొందరు సోదరులు అక్కడ ఉండేవారు. అక్కడ 2007 సం��లో పాత మందిరం తీసివేసి క్రొత్త మందిరాన్ని కటటటానికి దేవుడు కృపచూపాడు. ప్రతి ఆదివారం 5 ఆరాధనలు జరిపించేవాడిని. ఉదయం నుండి రాత్రి వరకు వర్సగా మెట్పల్లి, నిజామాబాద్, ధర్మారం, డిచ్పల్లి, చింతకుంట లలో ఆరాధనలు జరిపించే వాడిని. చింతకుంటలో చివరి ఆరాధన జరిపించి రాత్రి అక్కడే ఉండి ఉదయాన్నే ఇంటికి వచ్చేవాడిని. 87
సజీవ సాక్ష్యములు 1978 లో సుభాష్ నగర్లో ఇపపుడున్న గ్లోరియస్ చర్చి స్థలము మా మామయ్య గారి (యెహోషువా) ద్వారా ఇవ్వబడింది. దేవునికి మహిమ కలుగును గాక. 1979 లో ఒక విధవరాలు ఉదయాన్నే నా దగ్గరకు వచ్చి నా దాసునికి ఒక బుల్లెట్ కొనిమ్మని ప్రభువు రాత్రి నాతో మాట్లాడారని చెప్పి 10,000 రూపాయ ఇచ్చి వెళ్ళింది. మొట్టమొదటి సారి అన్ని డబ్బులు చూడటము. కృతజ్ఞతతో నేను నా భార్య 3 దినములు ఉపవాసముండి ప్రార్థించిన తర్వాత బుల్లెట్ కొన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. బుల్లెట్ ఇంటికి తెచ్చి ఏనాడు దీనిలో పెట్రోల్ లేదు అనే మాట నా నోట రావద్దు ప్రభువా అని ప్రార్థించాను. బుల్లెట్ మీద దేవుని పరిచర్యలో విరామం లేకుండా తిరిగాము. ఒకసారి చింతకుంట ప్రార్థనకు వెళ్ళి వస్తుండగా నావెనుక కూరచున్న సావేయలు బ్రదర్ రోడడు మలుపులో కలవారుట తగిలి పడిపోయాడు. బుల్లెట్ ఒక ప్రక్క నేను ఒక ప్రక్క పడిపోయాము. బుల్లెట్ బాగా దెబ్బతింది. మేము మాత్రం దెబ్బలు తగలకుండా దేవుని కృపద్వారా బయటపడ్డాము. దేవుడు గొప్ప అపాయం తప్పించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అనేక మార్లు కొన్ని సంస్థల దైవజనులు మీ సేవ్రై మేము సహాయం చేస్తాము. మాతో కలవండి అని అడిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి అవ కాశము వచ్చినపుడల్లా దేవుడు స్వప్నం ద్వారా లేక దర్శనాల ద్వారా దైవసేవకురాలితో మాట్లాడి నా కృపతో నేను మవ్మును నడిపిస్తా ను. నావైపు చూడండి అని ఎన్నో నిదర్శినములను బయలుపరచగా దేవుని మాటకు లోబడి సేవచేయటం నేరచుకున్నాము. ప్రభువు ఆయన చితాతనుసారంగా విరామములేని పరిచర్యను మాకనుగ్రహించారు. సుభాష్ నగర్లో స్థలం కొన్న తర్వాత ఆ స్థలం దగ్గరలో ఉంటే బాగుండునని దేవుని సన్నిధిలో ప్రార్థించాము. ఒకరోజు దైవాసురాలికి దేవుడు సవాప్నంలో ఆ స్థలం ముందు ఒక బావిలేని ఇల్లు చూపించారు. ఆ తర్వాత ఆ ఇంటిలోకి మారాము. అందులోనే ఆరాధన జరికగది. పిల్లలందరూ చిన్నవాళుి. కానెవాంట్ సాకల్కి వెళ్ళేవారు. మా ఇంటికి కొంచం దారంలో సంఘ విశ్వాసులు బ్రదర్ గురుప్రసాద్ రావుగారు, జీవనమ్మ గారు వారి ముగ్గురు పిల్లలతో ఉండేవారు. వారి బావిలో నుండి ప్రతి రోజు నీళ్ళు చేదుకుని తెచ్చు కునేవారము. వీరి కుటుంబం సేవలో మాకు ఎంతగానో సహకరించేవారు. గురుప్రసాద్ గారు
88 ఆర్.టి.సి లో ఇంజనీర్ గా పనిచేసేవారు. ప్రతి సంవత్సరము మాకు, మా పిల్లలకు అందరికీ బట్టలు తెచ్చేవారు. మేము ఏనాడు ఎవరికి కొనేవారము కాదు. ప్రభువే మా అవసరతలు దేవుని భడడ్లద్వారా తీర్చివారు. విధవరాలి ద్వారా, కాకోలముల ద్వారా ఏలియాను పోషించిన దేవుడు, మా హృదయములో తలంపు పుట్టకముందే అవసరతలు ఎరిగిన దేవుడు ప్రతి సందర్భంలో నేనున్నానని బుజువు చేస్తూ నడిపించారు. కీర్తనలు 34:5 ప్రకారం వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిరగను. వారి ముఖములైన్నడును లజి�ంపకపోవును. ఈ వాక్యము నా జీవితంలో అక్షరాలుగా నెరవేరింది. 1980 లో జరిగిన సరభలలో సాధు జైబరాజు గారిని పిలిచాము. చాలా దీవెనకరంగా జరిగాయి. 1981లో నా పెద్దకుమార్తె ఎస్తేరు జ్యోతి, నా బావమరిది పరంజ్యోతి కి అంతరవాదిపాలైంలో అపో�� పి.యల్.పరంజ్యోతయ్య గారి చేతుల మీదుగా వివాహం జరిగింది. 1982 లో స్వంత స్థలములో ఒక ప్రక్కన మొదటగా ఆరాధన కొరకు పషడ్ వేశాము. తర్వాత మందిరమునకు పునాది వేయుటకు పిల్లర్స కొరకు పెద్ద గోతులు ్రతవువాతన్నపుడు పరంజ్యోతయ్యగారు వచ్చి వాటిని చూచి ఆశ్చర్యపడ్డారు. ప్రభువు బలపర్చిన దాని బట్టి చేస్తున్నానని చెప్పాను. ఏ ఆధారం చాసుకుని నేను పనివెుదలు పెట్టలేదు. దేవునిపై అచంచలవైన విశ్వాసముతో ముందుకు వెళ్ళాను. ఇదే సంవత్సరంలో మేము నివాసముండు టకు రెండు గదులు పెంకుతో వేసుకున్నాము. అపుడు భషప్ స్పర్జన్ రాజు గారు (విజయవాడ), ఆయన సతీమణి వచ్చి ప్రార్థించి వెళ్ళారు. దానికి కనీసం తలుపులు గానీ, కిటికీలు గానీ, కరెంటు గానీ లేవు. చుటాట పొలాలే. కనుచూపు మేరలో ఇండ్లు లేవు. రాత్రి అయిందంటే పాములు, తేళ్ళు, కపపలు, పురుగులు బభయంకంగా ఉండేది. కానీ ఎవరికి ఏ హాని కలుగకుండా దేవుడు కాపాడాడు. అనేక సందర్భాల్లో పాములు ఇంటిలోనికి వచ్చేవి. దేవుడు అద్భుతంగా చిన్నపిల్లలను ప్రమాదం నుంచి తప్పించాడు. కొన్ని సందర్భాల్లో నేను సేవ్రై వెళ్ళి రాత్రి అటే ఉండవలసి వచ్చేది. నా తల్లి, నా భార్య పిల్లల్ని పెట్టుకుని ఆ ఇంట్లో అలాకగ ఉండేవారు. దొంగల బారినుండి కూడా దేవుడు మమ్మ*్న అనేక సందర్భాల్లో తప్పించాడు. నిజామాబాద్ లో చలికాలంలో చలి బాగా 89
సజీవ సాక్ష్యములు ఎకుకవగా ఉండేది. చలికి తట్టుకోలేక ఈతచాలు, కారెపట్లు కప్పుకునే వారము. కాలగమనాన దేవుడు అన్ని విధా లుగా మవ్మును ఆశీర్మదిస్తూ అన్ని విధాలుగా సేవను వృద్ది చేశారు. 1982-1988 వరకు మందిర నిర్మాణం జరిగింది. మందిర నిర్మాణంలో ఎంతో మంది బిడ్డలు సమర్పించుకొని తమ వంతులో నిలిచారు. దేవుని ఎరుగని వారు కూడా మా పేరు చెపపకండి అని చెప్పి మందిర నిర్మాణంలో సహాయ సహకారాలందించారు. ఆ సమయంలో ఏ కొదువ కలిగినా దేవుని సన్నిధిలో మోకరించి ఆయన ను అడిగి తీసుకోవటం అలవాటుగా ఉండేది. 1988 ఫిబ్రవరి 24 న అపో�� పి.యల్.పరంజ్యోతయ్య గారు మందిర ప్రతిష్ఠ చేశారు. సహాయము చేసిన వారి లిస్ట ఇవ్వండి చదివి ప్రార్థిస్తాను అన్నారు. నాయనా, ఇచ్చిన వారంతా మా పేర్లు చెపపకండి అన్నారు అని చెప్పాను. ఆ మాటకు ఆయన బహుగా దేవుని మహిమ పరచారు. మందిర ప్రతిష్ఠ చాల ఘనంగా జరిగింది. ముడత కళ్ంకము లేని మహిమ గలసంఘాన్ని కటాటలని ప్రభువు నాకిచ్చిన దర్శనాన్ని దైవజనులకు వివరించి మహిమగల సంఘము () అని నామకరణం చేశాము. ఆయన దానిని గురించి �శ్రీశీతీ�శీబరజ�బతీష� వివరిస్తూ ఈ లోకంలో ఉన్న ప్రతి సంఘము మహిమ గల సంఘముగా మార్చబ డాలని, అలా జరిగినపుడే ఆయన ఎదుట నిలువబడే అర్హత పొందుతామని ఎ్రేఫసి 5:27 నుంచి వివరించారు. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళ్ంకవైనను, ముడతయె�ునను అట్టిది మరదైనను లేక పరిశుద్దవైనదిగానా, నిరో�షవైనదిగాను, మహిమ గల సంఘము గానా ఆయన తన ఎదుట దానిని నిలువబైట్టుకొనవలైనని వాక్యముతో ఉదక సా�నముచేత దానిని పవిత్రపరచి పరిశుద్ద పరచుట్రై తన్ను తాను అపపగించుకొనెను అని చెప్పి నన్ను మరింత ప్రోత్సాహించారు. అంతేకాక 1కొరింథీ 10:31 ప్రకారము మీరు భోజనము చేసినను, పానము చేసినను మీరు ఏమ చేసినను దేవుని మహిమ కొరకు చేయుడి అను వాక్యము నా జీవితానికి మాలాధారం.�� 1988ా93 వరకు ప్రతి సం�� ఫిబ్రవరి నెలలో మీటింగ్స్ జరికగవి. ప్రతి సంవత్సరం అపో�� పి.యల్.పరంజ్యోతయ్య గారు సరభలకు వచ్చేవారు. 1990 లో జరిగిన సరభలలో నా పెద్ద కుమారుడు జాన్ వెస్లీ పాల్
90 రక్షింపబడినాడు. ఆయన అప్పటికే ఫిజికల్ డై రెకటర్ గా ఉద్యోగము చేస్తుండగా ప్రభువు తన దర్శనమిచ్చి సేవకు పిలుచుకున్నారు. ఉద్యోగము రిజైన్ చేసి డాన్ బైబిల్ కాలేజీ కి తర్ఫీదు నిమిత్తమై వెళ్ళాడు. అదే సంవత్సరంలో ఇల్లు కుంగిపోతంటే పెంకులు తీసి స్లాబు వేయటానికి దేవుని బిడ్డలు ఎంతగానో సహకరించారు. 1992లో నా తల్లి ఎంతో సిద్దపాటుతో ప్రభువు దగ్గరకు వెళ్ళింది. ఎలాంటి అనారోగ్యము లేదు. మంచి మరణమయియ ప్రభువా అని చేసిన ప్రార్థనకు దేవుడు జవాబునిచ్చాడు. సమాధి కార్య్రకమం కూడా ఎంతో ఘనంగా దీవెనకరంగా జరిగింది. 1993 లో నా పెద్ద కుమారుడు జాన్ వెస్లీ పాల్కు గుంటూరు జిల్లా లేమల్లెపాడు వాస్తవ్యులు భీమనేని సుబ్బారావు గారి కు మారెత నిర్మల మాధురికి మే 14వ తేదిన అపో�� పి.యల్. పరంజ్యోతయ్యగారి చేతుల మీదుగా పరిశుద్ద వివాహం జరిగింది. సుబ్బారావు గారు రైకలవాలో ఉద్యోగం చేపి రిటైర్ అయి హెాబ్రోన్ సహవాసంలో సేవలో కొనసాగుతున్నారు. అదేరోజు నా రెండవ కుమారెత గ్లోరీ గ్రేస్ కు హైదరాబాద్ వాస్తవ్యులు వెలివెల్లి జయకుమార్, సుమత్రా దేవి గార్ల పెద్ద కుమారుడు రాజ్ కుమార్ తో పరిశుద్ద వివాహం దైవజనులు ఎంతో దీవెనకరంగా జరిగించారు. దేవునికే మహిమ క్లుగును గాక. దేవుడు అద్భుతంగా తన కార్యాలు జరిగిస్తున్నాడు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకలపము చొప్పున పిలువబడినవారికి సమసతము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము.( రోమా 8:29). ప్రతి సంవత్సరము ప్రభువు బిడ్డలు ఇచ్చే అరపణలతో ఎంతో దీవెనకరంగా సరభలు జరికగవి. దేవునికి సోత్రతము. 1995 వ సం�� నా చిన్న కుమార్తె విజయ జీవోదయ కు గంటా ప్రసాదరావు గారి కుమారుడు సుదర్శన్ రాజు గారితో పరిశుద్ధ వివాహము రెవ. నెల్సన్ గారి ద్వారా జరిగింది. నా పిల్లలందరి వివాహములు ఎలాంటి కొరత లేకుండా ఎంతో దీవెనకరంగా జరిగాయి. దేవుడు చేసిన అద్భుతాలు వివరించటానికి పుస్తకము చాలదు. సమసత మహిమ ఘనత ప్రభావము ఆయనకే కలుగును గాక. మా చిన్నవ్మాయి భర్త సుదర్శన్ గారు ఢిల్లీలో ఉద్యోగము చేసేవారు. వివాహమైన తర్వాత మేము అవ్మాయిని తీసుకుని ఢిల్లీ వెళ్ళాము. అదే సమయంలో 1995 మార్చి 7 న మా మామయ్యగారు (యెహోషువ) గండె 91
సజీవ సాక్ష్యములు నొప్పితో ప్రభువునందు నిద్రించారు. వారి మరణము మాకు చాలా వేదన కలిగంచింది. వారు నాకు సేవలో ఎంతో సహకారంగా ఉండేవారు. ఫిబ్రవరిలో జరిగిన సరభలలో దైవజనులు దేవుని రాజ్యానికి వెళ్ళడానికి మీలో ఎవరు సిద్దంగా ఉన్నారని అడిగితే వెంటనే చెయియ ఎతాతరంట. ఎంతో యధార్థపరుడు, నీతిమంతుడు నిర్మలమైన విశావాసంతో ఉండేవారు. ధర్మారం గ్రామంలో సంఘ భడడ్లను బలపరుస్తూ మంచి సాక్షిగా ఉన్నారు. ఈ పరిస్థితులన్నింటిలో సేవ గొప్పగా జరుగుతుంది. వెుట్పల్లిలో దేవుడు ఎన్నో అద్భుతాలు, స్వస్థతకార్యాలు జరిగించాడు. దయ్యములతో పీడింపబడుతున్న, చేతబడికి గురైన ఎంతో మంది ప్రార్థన ద్వారా గొప్ప విడుదల పోందారు. చాలా మంది ప్రభువులో బలంగా నిలిచారు. నేటికి వారు వారి సంతానము గొప్ప సాక్షులుగా ఉన్నారు. చాలా మంది సంతానం లేక ప్రభువు సన్నిధికి వచ్చినపుడు ప్రభువు వారిని ఆశీర్వాదించి గర్బ�పఘలాన్ని అనుగ్రహించారు. గోదారులో ఒక సోదరి భయంకరమైన దయ్యం చేత పీడించబడి ప్రభువు సన్నిధికి వచ్చింది. ఆమె పచ్చి మాంసము తినేది. పసి పిల్లలను పెంటకుపపల్లో పెటాటలని చూచేది. ఆమె భర్త ఆమెను అదుపు చెయ్యలేక ఇద్దరు కావలి వాళ్ళను పెటాటడు. అలాంటి భయంకర పరిస్థితి నుండి ప్రార్థించగా ఆమె విడుదల పొందింది. తర్వాత వారి సంతానం అంతా ఈ అద్భుతం ద్వారా రక్షింపబడి నిజదేవుని తెలసుకొని ప్రభువులో 4 తరాలుగా కొనసాగుతున్నారు. వెుట్పల్లిలో సేవకు తీవ్ర వ్యతిరకత ఉంచేది. నేను అక్కడికి బుల్లెట్ మీద వెళ్ళేవాడిని. ఒక రోజు నన్ను చంపాలని కొంతమంది దారి కాసి నా కోసం ఎదురు చూశారంట. ఆ దినం ప్రభువు నన్ను వెళ్ళవద్దని ఆపారు. ఇలా ఎన్నో సందర్భాల్లో వ్యతిరకత ఎదురైంది. ఇంచువించు 200 మంది విగ్రహార్దన కుటుంబాలనుండి సువార్త విని రక్షింపబడ్డారు. ఈ సంఘటనతో నన్ను చంపాలని చాలా ప్రయత్నాలు జరిగాయి. ప్రభువు నా చుటాట కంచెగా ఉన్నందన చంపాలని చూచిన వారిలో ముగ్గురు హఠాత్తుగా మరణించారు. దీనితో వారిలో భయం వెుదలై మౌనం వహించారు. నాటి కాలంలో అపోసతలులను వాడుకున్నట్లు భయంకరమైన ప్రతికూల పరిస్థితులలో మరణానికి తెగించి నా సువార్త పరిచర్యలో ఆత్మచేత నడిపించబడాను. ష్రదక�, మేషాకు,
92 అబైద్నగో ల ద్వారా దేవునికి మహిమ కలిగినట్లు ఆ ప్రాంతములలో చేసిన పరిచర్య ద్వారా ప్రభువుకు మహిమ కలిగింది. వెుట్పల్లిలో మొదట్లో ఒక ఇంటిలో తర్వాత రకుల పషడ్లో ఆరాధన జరిగింది. మందిరానికి స�లంకొరకు ప్రార్థించగా దేవుడు అద్భుతంగా అనుగ్రహించారు. మెట్పల్లి చుట్టుప్రక్కల గ్రామాలలోకి ఈ ప్రభువు సువార్తను తీసుకువెళాిము. యాసపఫ్ నగర్, గోదారు, వర�కొండ, చింతల పేట ఇలా కొన్ని గ్రామాలలో కొంతమంది రక్షింపబడ్డారు. ఇకకడి పరిచర్యలో వెంగు ఏలియా గారు. మోషే (వర�కొండ) సేవకులై గొప్ప సేవ చేస్తున్నారు. డిపసంబరు 31 రాత్రి వాచ్నైట్ సరివాస్ కొరకు ప్రయాస అనుకోకుండా సంతోషముతో అందరూ మెట్పల్లి నుండి నిజామాబాద్ వచ్చేవారు. అలాకగ చింతకుంట, ధర్మారం, డిచ్పల్లి, తాడెం, దేగాం, వర్ని ఆయాప్రాంతాల నుండి విశ్వాసులంతా నిజామాబాద్ వచ్చి నాతన సంవత్సర వాగా�నములతో సంతోషంగా ప్రభువు సన్నిధిలో గడిపి వెళ్ళేవారు. నా పిల్లలందరూ ప్రభువు కృపను బట్టి ఉన్నత చదువులు చదువుకున్నారు. మంచివుంచి ఉద్మోగాలలో స్థిరపడ్డారు. అయితే వారందరూ దేవుని చేత పిలువబడి, దైవ దర్శనం పొందుకుని సేవచేయాలని నా కోరిక. ఇది కాకుండా వాళ్ళు ఎంత గొప్ప స్థానంలో ఉన్నా నాకు సంతోషం లేదు. నేను వారిని సేవలోకి రావాలని ఏనాడు నా నోటితో చెప్పలేదు ఒత్తిడి చెయ్యలేదు. కాకపోతే చిన్నవయ ససులోనే వారిని సేవకు సమర్పించాను. నా ఆశను బట్టి దేవుడు వారిని ఒకొకక్కరిని సేవకు పిలుచుకున్నాడు. నా పెద్దకుమారుడు 1994లో డాన్ బైబిల్ కాలేజిలో తన వేద విద్యను పూర్తి చేసుకుని సేవలో ఉన్నారు. రెండవ కుమారుడు విజయ�ు పాల్ 1998 లో పూనేలో వీ.దీ.�. చేస్తూ 10,000 రూపాయ ఫీజు కటాటలి అని ఇంటికి వచ్చాడు. నా దగ్గర డబ్బులు లేవు. ప్రతీ దానికి ప్రభువు వైపు చూడటం ప్రార్థించటం అలవాటు. ప్రార్థిస్తుండగా 20 కి.మీ. దారం గ్రామంలో ఉన్న ఒక సోదరుడు వచ్చి 10,000 రూపాయ ఇచ్చి ప్రభువు నన్ను ్రేపర్రించినందన తీసుకువచ్చానని చెప్పి ప్రార్థన చేయించుకొని వెళ్ళాడు. ఇలాంటి సందర్భాలు నా సేవా జీవితంలో ఎన్నో ఉ న్నాయి. ఇలా పిల్లలందరి చదువుల విషయంలో దేవుడు చేసిన అద్భ�తకార్యాలు మరువలేము. ఒకసారి మేము సేవకు ఒక గ్రామానికి వెళ్ళాము. వారు మాకు 93
సజీవ సాక్ష్యములు మాంసాహారముతో మంచి భోజనం పెటాటరు. ఇంటిదగ్గర పిల్లలు గురొతచ్చి బాధకలిగింది. కానీ మేము ఇంటికి వచ్చేసరికి ఒక సోదరి పిల్లలకు మాంసము, పండ్లు, కూరగాయలు అన్ని తెచ్చి ఇచ్చి వెళ్ళిందట. అలాకగ భయయం, పప్పు కూడా లేని సందరా��లలో దేవుని బిడ్డలు ఆ సమయానికి ప్రభువు ్రేపర్రింపగా తీసుకుని వచ్చేవారు. అలాకగ వస్రతములు గానీ, మరదైనా ఆయా సమయాలకు అనుగుణంగా అవసరతలు తీరుస్తూ మీరు ఆయన రాజ్యము నీతిని మొదట వెదకుడి అప్పుడవన్నియు మీకు అనుగ్రహింపబడునని చెప్పిన ప్రభువు సమసతము అనుగ్రహిస్తూ నడిపించుచున్నాడు. నా జీవితంలో అప్పుచేయటం నాకు తెలియదు. దేవుడు మాకిచ్చిన దానిలో సంతృప్తి చెందుతా పిల్లలకు కూడా అదే నేర్పిస్తూ కేవలం ఆయన కృపతోనే తృప్తికరంగా నడిపించారు. దీనికంతటికి ఆయన కృేప ఆధారం. కృప అనే మాట నాకు చాలా ఇష్టం. ప్రభువా నీ కృప, నీ కృప అంటానే నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను. ఇదే సంవత్సరంలో రెండవ కుమారుడు విజయ�ు పాల్ దేవుని దర్శనాన్ని బట్టి ఉద్యోగము రిజైన్ చేసి సేవకు తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. 40 రోజులు ఉపవాసముండి తన్ను తాను దేవునికి అప్పగించుకొని పరిశుద్ధాత్మ పొంది బైంగుళూరు లోని ళ���జళ బైబిల్ కాలేజీకి తర్ఫీదు నిమిత్తమై వెళ్ళాడు. 2002 �న్ 26 వ తేదిన మా రెండవ కుమారుడు విజయ�ు పాల్కు గుడివాడ వాస్తవ్యులు గాసపల్ పప్రయర్ టైంపుల్ మనిస్రీటస్ వ్యవస్థాపక అధ్యక్షులు రెవ.సజ్జా బర్నబాస్ గారి కుమార్తె ప్రజవాలకు దైవజనులు రెవ. మార్తి గారు ఘనంగా వివాహం జరిపించారు. 1988 నుండి 1993 వరకు ప్రతి సంవత్సరం సరభలకు అపో�� పి.యల్. పరంజ్యోతయ్యగారు వచ్చేవారు. 1993-2003 వరకు అనేక మంది దైవజనులు వచ్చారు. ఆ తర్వాత సరభలను ఆపుచేసి మందిర నిరా�ణాలపై దృషి�పెటాటము. ఇవాంజలికల్ క్రిస్టియున్ ది�యలాజికల్ యానివర్సిటీ (ఖ.ళ.�) వారి అనుబభంధ సంస్థ అయిన సియోన్ రాజ్ మనిస్రీటస్ వారు డిపసంబరు 30, 2004లో గౌరవ డాకటర్ ఆఫ్ డివినిటి. ( పటాటను నాకు బహూకరించారు.
ణ.ణ) 2005లో దుబాయిలోని కరామా పెంతకోస్తు చర్చి పాస్టర్ గారు సిలవార్ �;్ల కార్య్రకమానికి నన్ను ప్రసంగీకునిగా ఆహ్వానించారు. ఒక నెల రోజులు
94 అక్కడే ఉండి పరిచర్యలో వాడబడటానికి దేవుడు కృపచూపారు. అదే సమయం అక్కడున్న కొందరు మా సంఘ భడడ్లను దర్శించే అవకాశం కలిగంది. 2006 సం�� అకోటబర్ లో పరిచర్య నిమిత్తం ముంబయి వెళ్ళాను. మాడు దినములు ఉపవాస ప్రార్థనలు పెట్టుకున్నాము. ఆదివారం ఒక చోట చెరువులో బాపీతస్మాలు ఇవవాటానికి సంఘమంతా వెళ్ళాము. 8 మంది బాపీతసా�నికి సిద్దపడ్డారు. నేను బాపీతస్మాలు ఇస్తూఉండగా చెరువులో ఒక ప్రక్క నీళ్ళు బలంగా కదులుతున్నాయి. ఏవో పెద్ద జంతువులు దెబ్బలాడుకుంటా ఉండటం గమనించాము. అలానే బాపీతస్మాలు ముగించుకొని ఒడడుకు వచ్చేసరికి ఒక వ్యక్తి గండెలు బాదుకుంటా పరిరగతతుకుని వచ్చి ఈ చెరువులో వెుసళు ిన్నాయి అని పెద్ద బోర్డు పెటాటము చూడలేదా ? మీ అందరికి ఏం కాలేదుకదా అని ఆశ్చర్యపోయాడు. అప్పటికే చాలామంది వాటి బారినపడి చనిపోయారంట. రంజాన్ పండుగ రోజు ఇద్దరిని మంకగశాయంట. కానీ జీవము గల దేవుడు మాకు హాని తలపెటటవద్దని వాటికి ఆజ్ఞాపించాడు. దానియేలను సింహపు బోనులో నుండి కాపాడిన దేవుడు మవ్ములనందరిని వెుపళ్ళ బారినుండి తప్పించారు. దేవునికి మహిమ క్లుగును గాక. 2006 లో వెుట్టుపల్లిలో మందిర నిర్మాణం పూర్తి అయింది. డిపసంబర్ 30 న మందిర ప్రతిష్ఠ జరిగింది. ప్రభువు చేసిన కార్యాలకు ఆయనకే కృతజ్ఞతలు. నాలురగైదు తరాలువారు సంఘంలో కుటుంబాలు కుటుంబాలుగా పిల్లలు పెద్దలు అందరూ దేవుని కొరకు బలమైన సాక్షులుగా ఉన్నారు. 2007 లో మాకు ఎంతో సహకారాన్ని అందించిన ధాళ్ళపూడి గురుప్రసాద్ గారు జీవనమ్మ గారు నన్ను, దైవసేవకురాలిని ఖరచు అంతా తామే భరించి ఇశ్రాయేలు దేశము తీసుకువెళ్ళారు. వారి కుమారెత అరుణోదయ కూడా ఇప్పుడు విశాఖపట్నంలో దేవుని సేవ చేస్తున్నారు. 2007 లో చింతకుంట గ్రామంలో మందిర నిర్మాణం పూర్తి అయింది. 2007 అకోటబరు 15 వ తేదీ మందిర ప్రతిష్ఠ జరిగింది. దేవుని కృపను బట్టి సంఘం వరి�ల్లుతా ఉంది. మా చిన్న కుమారుడు సాల్మన్ రాజు వివాహం 2008 అకోటబరు 7వ తేదీన గుడివాడ వాస్తవ్యులు ఇవాంజిలిస్ట ణతీ. పులిపాక సాలమన్ గారి కుమర్తె హెాప్సీబా ప్రియదర్శనితో జరిగింది. దైవజనులు భషప్ స్పర్జన్ రాజుగారు, జాషువగారు వివాహాన్ని ఘనం గా జరిపించారు. నా చిన్న కుమారుడు తన 95
సజీవ సాక్ష్యములు డి^్ర పూర్తి చేసుకొని బైంగుళూర్ లోని �జుళ లో వేదవిద్యను అభ్యసించి నాతో కలిసి సేవలో ఉన్నారు. నిజామాబాద్ మందిర ప్రాంగణములోనే పైన ఒక గృహాన్ని ని]్మంచుకోవటానికి ప్రభువు కృపచూపారు. అలాకగ మందిరము చాలనందున 2009లో సంఘబిడడ్లందరూ సహకరించగా ముందుకు పొడిగించాము. మా చిన్న కుమారుడు ఆదివారం మెట్పల్లి వెళ్ళి అక్కడ ఆరాధన చాసుకునేవాడు. అంతేకాకుండా నాతోనే ఉంటా మందిర నిరా�ణాల్లో, పరిచర్యలో 10 సం��లు నాతో కలిసి ఎంతో కష్టపడి సేవను అభివృద్దిలోకి నడిపించాడు. నా పెద్ద కుమారుడు జాన్ వెస్లీ పాల్ 2001 నుండి 10 సం��లు విజయవాడ మరనాత బైబిల్ కాలేజి డైరెకటరుగా ఉన్నారు. రెండవ కుమారుడు విజయ�ు పాల్ ఇకూతస్ బైబిల్ కాలేజీ గుడివాడ డైరెకటరుగా ఉన్నారు. ఈ విధంగా నా కుమారులు ముగ్గురు సేవలో ఉండటం కేవలం దేవుని కృప. ప్రభువు సేవలో మేము ప్రయాణం చేయుటకు మొదట బుల్లెట్ తర్వాత కారు, అర్మడా, బ్లారో, ఇలా ఎన్నో వాహనాలు ప్రభువు అనుగ్రహించారు.
ళశ4 ఈ మధ్య కాలంలో మా సమీప బందువు ప్రకాశం గారు దేవుని సేవలో వాడుకొనుటకు నాకు కారును బహుమానంగా ఇచ్చారు.
నవబఅస��.�20 వారి జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యం జరిగించారు. వివాహమైన 20 సం��లకు అద్భుతంగా వారికి ప్రభువు కుమారుని అనుగ్రహించారు. విశావాస్ అని నామకరణం చేసారు. సమసత మహిమ ఘనత ప్రభావము దేవునికే కలుగును గాక.
2010 లో మా పెద్ద బాబు జాన్ వెస్లీ పాల్ (వీ.ణ��,వీ.ు�,ూ.�స), కోడలు మాధర విజయవాడ నుండి నిజామాబాద్ వచ్చి ఇక్కడ పరిచర్య అంతటిని చూసుకుంటున్నారు. వీరికి ఇద్దరు కుమారెతలు. పెద్దపాప ప్రజవాల ఇంజనీరింగ్ పూరతయింది. చిన్న పాప ఉజవాల మెడిసిన్ రెండవ సంవత్సరం చదువుతుంది. రెండవ బాబు విజయ�ు పాల్ (వీదీ�,వీ.�,వీ.ు�), కోడలు ప్రజవాల (వీళ�) ఇదే సంవత్సరం (2010) మార్చిలో గుడివాడ నుండి హైదరాబాద్ వచ్చి అక్కడ ఇకూతస్ బైబిల్ కాలేజీ (ఇం^్లషు మీడియం) కు డైరెకటర్ గా ఉండి నడిపిస్తూ బాచుపల్లి, మల్లంేపట లలో సంఘపరిచర్య కూడా చేస్తున్నారు. దేవుని కృపతో బాచుపల్లిలో ఒక స్థలం కొన్నాము. వీరి పిల్లలు
96 పప్రైసీ ప్రశసత ప్రీతి ప్రత్యక్ష చదువుతున్నారు. మాడవ బాబు సాలమన్
8్�, 6్� రాజు కోడలు ్ర్రియదర్శని)
(దీ.షశీఎ,వీ.ణ��), (వీజ�, ళశీట్ష�తీవజుఅస్త్ర�అవవతీ జులైలో మెట్పల్లి కరీంనగర్ జిల్లాలో మందిర పరిచర్య చూచుకొనుటకు అక్కడే నివాసముండుటకు వెళ్ళారు. వీరికి ఒక పాప ఒక బాబు
ఖఖ�,1
వీరు అక్కడ అద్భుతంగా దేవుని సహాయంతో నడిపించబడుచున్నారు. ్వ�తీ. మాకిచ్చిన ముగ్గు రు కుమారులు మా వలైనే దేవుని పై ఆధారపడి విశావాసంతో సేవచేస్తున్నారు.
నాకు ముగ్గురు కుమారెతలు పెద్దకుమార్తె ఎేసతరుజ్యోతి (దీ.�), అల్లుడు గారు దుబాయ�ు సాటర్ హోటల్లో క్యాటరింగ� సాపర్ వైజర్. వీరికి ఒక్కుమారెత (వీజ�) చేసి (ళశీట్ష�తీవజుఅస్త్ర�అవవతీ)గా పనిచేస్తుంది. ఒక కుమారుడు, కోడలు ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. రెండవ కుమారెత గ్లోరీగ్రేస్ (దీ.ళష,దీ.జుస), అల్లుడుగారు అరభందో పార్మాస్యాటకల్సలో అసిేసటంట్ జనరల్ వెునేజర్. వీరికి ఇద్దరు కుమారులు. అజయ�ు కుమార్, పాల్ సుజయు ఇద్దరా ఇంజనీరింగ్ చదువుతున్నారు. మాడవ కుమార్తె విజయ జీవోదయ
(వీ.� (జుఅస్త్ర), అల్లుడుగారు �టి కంపెనీలో మేనేజర్. వీరికి ఇద్దరు కుమారులు.
ణ.దీ.� పెద్దబాబు అకషయు సావేయలు మెడిసిన్ మొదటి సంవత్సరం. చిన్నబాబు అనురాగ్
చదువుతున్నాడు. పిల్లలందరూ దీవెనకరంగా, సంతోషంగా ఉన్నారు. 10్� దేవునికి మహిమ, ఘనత కలుగును గాక.
మాకు కాదు యెహోవా మాకు కారు నీ కృపాసత్యములను బట్టి నీ నామమునకే మహిమ కల్గును గాక. సేవలో ఈ విధంగా వాడబడుతుండగా ఒకసారి మోకాలు అస్సలు పనిచేయకుండా అయిపోయింది. పిల్లలు డాక్టు దగ్గరకు తీసుకొనివెళాిరు. డాక్టు పరీక్షించి మీరు ఏం పని చేస్తారు అని అడిగాడు. నేను దైవసేవకుణిణ అని చెప్పాను. మీరు ఇక క్రింద కూర్చోికూడదు, వెాకరించకూడదు అని ఖచ్చితంగా చెప్పి మందులు ఇచ్చి పంపించారు. నేను ఇంటికి రాగానే మందిరంలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించాను. దేవుడు ముట్టి స్వస్థపరిచారు. అలానే ఇంకొకసారి నా గొంతులో తీవ్రఅస్వస్థత కలిగి చాలా ఇబ్బంది పడాను. అప్పుడు కూడా పిల్లలు డాక్టు దగ్గరకు తీసుకెళ్ళారు. 97
సజీవ సాక్ష్యములు డాక్టు గారు పరిస్థితి తీవ్రంగా ఉంది మీరు అస్సలు మాట్లాడకూడదు, ఏదైనా అవసరం ఉంటే ేపపర్ మీద రాసి ఇవ్వాలి అని చాలా జాగ్రత్తలు చెప్పి పంపించారు. నేను దైవసేవకుడను గనుక నేను మాట్లాడకుండా ఉండటం కుదరదు. నన్ను నేను ప్రభువుకు అప్పగించుకొని మర్సటిరోజు ఆదివారం యధావిదిగా దేవుని ప్రజలకు వాక్యం అందించాను. ఇలా ఎన్నో అనారోగ్య పరిస్థితుల్లో ప్రభువు వైపు చూస్తూ స్వస్థత పొందుకుంటా విశావాసంతో ముందుకు సాగుతున్నాను. 2011 ఏప్రిల్ 19వ తేదీన నేను అకస్మాత్తుగా శరీరంలో సోడియం లైవెల్స పడిపోయి తీవ్ర అస్వస్థతకు గరై కుపపకూలిపోయాను. నిజామాబాద్ హాస్పిటల్లో వారు ప్రాథదమక చికిత్స ఇచ్చి హైదరాబాద్ తీసురకళ్ళమన్నారు. ఆ రాత్రి హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్ లో జాయిన్ చేశారు. అక్కడి డాకటర్లు కషణకషణానికి పరిస్థితి విషమంగా ఉందని చెప్పి వెంటనే వెంటిలేషన్ పెట్టి �సియులో ఉంచారు. బయట దైవసేవకురాలు, పిల్లలు, సంఘబిడ్డలు ఎంతో కన్నీటితో నాకొరకు ప్రార్థిస్తున్నారు. ఆ రోజు గుడ్పప్రఫైడే. 3 రోజులు కోమాలో ఉన్నాను. అప్పుడు నేను ప్రభువుతో ఉన్నట్లు దర్శనం చూశాను. నేను ప్రభువుతో పరదైశులో ఉండగా ప్రభువు నాతో మాట్లాడుతున్నారు. నీ కొరకు అనేక మంది కన్నీరు కారుస్తున్నారు. వెళ్ళు అని చెప్పగా ప్రభుతో ప్రభువా వెళ్ళి నేనేంచెయయాలి అని అడిగాను. నేను నిన్ను ఎంతో ప్రేమించాను అదే రీతిగా నువువా నా ప్రేమను పంచు అని చెప్పారు. వెంటనే నాకు మెలకువ వచ్చింది. ఆ రోజు ఈస్టర్. ప్రభువు తాను మరణాన్ని రగలిచిన ఆ దినాన నన్ను కూడా మరణపాశముల నుండి విడుదల చేసి పునరుతాతన శక్తిని నాకు దయచేసి నాకు తిరిగి నాతన జన్మను అనుగ్రహించారు. వెంటనే నిజామాబాద్ వచ్చేశాము. తర్వాత కొన్ని దినాలకు నా స్నేహితులు శ్రీకాకుళం లో దేవుని పరిచర్య జరిగిస్తున్న గోడి సావేయలు గారు ఫోన్ చేశారు. వారు ని]్మంచుకున్న నాతన మందిర ప్రతిష్ఠ కార్య్రకమానికి నన్ను ప్రసంగీకునిగా ఆహ్వానించారు. నేను ఈ మధ్యలోనే చనిపోయి బ్రతికాను చాలా బలహీనంగా ఉన్నాను రాలేనని చెప్పాను. వారు తప్పకుండా రావాలని ఒత్తిడి చెయ్యగా వెళ్ళాము. దేవుడు బలమైన సాధనంగా అక్కడ నన్ను వాడుకున్నారు.
98 తర్వాత కొంతకాలానికి నడుములో తీవ్ర అస్వస్థత నిలబడలేని, నడవలేని పరిస్థితి. ఏ డాక్టుని సంప్రదించినా ఆపరషన్ చెయయాలని చెపుతన్నారు. లక్షల ఖరచు చెపుతన్నారు. నాకు ఎప్పుడు ప్రతీ దానికి ప్రభువు వైపు చూడటం, ఆయనపై ఆధారపడటం ఆయన కృపను జ్ఞాపకం చేసుకోవడం అలవాటు. అలానే ఆయన వైపు చూచాను. ఆయన తన హస్తంతో నన్ను ముట్టి స్వస్థపరిచారు. ఈ మధ్యకాలంలో థైరాయిడ్ సమస్య నుండి కూడా ప్రభువు అద్భుతంగా ముట్టి బాగుచేసి ఆ సమస్య లేకుండా చేసారు. నిన్ను సవాస�పరుచు యెహోవాను నేనే అని అనుక్షణం నా జీవితంలో నిరూపించుకుంటున్నారు. ఇదిలా ఉండగా 2013 ఫిబ్రవరి నాటికి గ్లోరియస్ చర్చి 25 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్బ�ంగా సిలవార్ �;్ల పసలబ్రేష న్స చేసుకున్నాము. నిజామాబాద్ పరిసర ప్రాంతాలలో ఉన్న దైవజనులందరిని ఆహ్వానించాము. దారప్రాంతములనంచి అతిధులుగా కొంతమంది దైవజనులు వచ్చారు. ఎంతో దీవెనకరంగా సంతోషంగా ప్రభువు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుని ఆయనను స్తుతించాము. అదేరోజు మాష్ట్స డిపసైపుల్ షిప్ ట్రైనింగ్ పసంటర్ కొరకు ఏరాపటు చేసిన చిన్న భలిడ్ంగ�ను ప్రతిష్ఠ చేశాము.
2012 లో వెుటటవెుదటిసారిగా అమెరికా దేశం వెళ్ళి రావటానికి దేవుడు కృప చూపాడు. తర్వాత వర్సగా మాడు సార్లు వెళ్ళిరావటానికి మారాగలు తెరవబడ్డాయి. మేము ఇలా వెళ్ళాలని ఏనాడు ఆశించలేదు, ఎవరినీ అడగలేదు. నయాయార్క లో ఉంటున్న ప్రియ బిడ్డలు వెనిగళ్ళ ప్రసాద్ గారు, అరుణగారు మవ్మును అమెరికా రావాలని ఆహ్వానించారు. అరుణ య�వనసు�రాలుగా ఉ న్నపుడు వారి తల్లితండ్రులు నిజామాబాద్ గ్లోరియస్ సంఘ సరభయలుగా ఉ న్నారు. అపుడు అరుణకు నేనే బాపీతస్మమచ్చాను. ఒకసారి ప్రసాద్ గారు అరుణ నిజామాబాద్ వచ్చి ఒక హోటల్ మీటింగ్ పెటాటరు. అపుడు మమ్మ*్న అక్కడికి ఆహ్వానించి మీరు అమెరికా రావాలి అన్నా రు. వారు తిరిగి వెళ్ళిన తర్వాత నాకు, దైవసేవకురాలికి పఘస్ట క్లాస్ టిరకట్స బక� చేసి పంపించారు. వాటిని చూచి మేము చాలా ఆశ్చ ర్యపోయాము. మాడు సార్లు పర్యటనలో కూడా వారు పఘస్టక్లాస్ టిరకట్స పంపారు. ప్రేమతో మవ్మును ఆహ్వానించి ఈ విధంగా మా డు సార్లు అమెరికా వెళ్ళి మాడు నెలల పాటు వారితో ఉ ండుటకు ఏరాపట్లు చేశారు. వారితో ఉంటా నా జైర్సీ, పఫిలదెలిపయా, నయా 99
సజీవ సాక్ష్యములు యార్కలోని కొన్ని మందిరాలలో మాట్లాడుటకు నాకు అవకాశం కలిపంచారు. అక్కడున్న తెలుగు వారి గృహాలకు మమ్మ*్న తీసుకువెళ�ివారు. దైవజనులు రమ జైకర్యా గారితో ఒక దినం గడిపాము. 2 దినాలు వారి పసమనార్ లో పాల్గన్నాము.
ప్రసాద్ గారు అరుణ గారి పిల్లలు మమ్మ*్న అమ్మమ్మ, తాతయ్య అంటా హృదయపూర్వకంగా ప్రేమతో పిలసతుంటే ఎంతో సంతోషంచాము. ప్రసాద్ అరుణ గార్లు వారి పిల్లలను పెంచె విధానం చూచి చాలా ఆశ్చర్యపోయాము, వారిది మాదిరి కరమైన కుటుంబ జీవితం. నిసావార్థంగా మా జీవితాలు దేవుని సేవకొరకే అనే దృకపథంతో అనుక్షణం ప్రభువును గార్చిన మాటలు, పాటలు ఇంటి లో ప్రతిధవానిస్తుంటాయి. వారి గృహము దైవజనుల రాకపోకలకు నిలయం. వారి కుటుంబము ఒక సంగీత సమ్మేళ్నం. అన్ని రకాల వాయిద్యాలు వాయిస్తూ పిల్లలు కుటుంబ ఆరాధనలో పాడుతుంటే చిన్న పరలోక అనుభవం కలుగుతుంది. వారి గృహంలో ఉంటా ప్రతిదినం వారి కొరకు ప్రార్థిస్తూ సంతోషంగా గడిపాము. వారు ప్రతి ఆదివారం ఉదయాన్నే ఇంట్లో నుండి బయలుదేరి రెండు ఆరాధనల్లో పాల్గని రాత్రికి ఇల్లు చేరుకుంటారు. ఇవిధంగా వారితో కలసి సేవలో పాలుపొందటం మా గొప్ప భాగ్యంగా ఎంచుకుంటున్నాము. అక్కడ అనేక మంది గొప్పగొప్ప దైవజనులను కలసుకున్నాము.
అంతేకాకుండా అరుణ గారి అన్నయ్య భనుప్రసాద్ గారు అయన భార్య శాంతి గారు, వారి ఆరుగురు పిల్లలు మమ్ములను ఎంతో ప్రేమించారు. వారి పిల్లలు కూడా అమ్మమ్మ, తాతయ్య అంటా మమ్మ*్న ఎంతో అభిమానించేవారు. అక్కడ ఉన్నప్పుడు దైవజ నులు క్రిసటపఘర్ గారు పెర్సిస్ గారు తాము నిర్వాహించుచున్న పెనాయేలు ప్రేయర్ పసల్లో, సహోదరి శ్రీదేవి గారు నిర్వాహించుచున్న యేసయ్య ప్రేయర్ పసల్లో వాక్యం అందించటానికి, ప్రార్థించటానికి అవకాశం లభించింది. వారు చేస్తున్న పరిచర్యను దేవుడు దీవించను గాక.ఈ నా 56 సంవత్సరాల సేవా జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు, ఎన్నో సార్లు పొంగిపోయే అనుభవాలు, ఎన్నో సార్లు కృంగిపోయే పరిస్థితి, ఎన్నో సార్లు దు:ఖం, ఎన్నో సార్లు సంతోషం. వీటన్నింటిలో దేవుడు నాకు తోడుగా ఉన్నందన దేవుని కృపను సమృద్దిగా అనుభవించాను. యోసేపు
100 గంటలో ఉన్నపుడు, బానిసగా ఉన్నపుడు, చెరసాలలో ఉన్నపుడు చివరికి రాజైనపుడు పసైతం యెహోవా అతనికి తోడై ఉన్నందున అంతకంతకు అభివృద్ధి చెందినట్లు ఒంటరిగా పిలువబడిన నేను ఈ రోజు ఎన్నో వేల ఆత్మలను సంపాదించుకొనుటకు, దాదాపుగా 20 మందికి పైగా ఈ గ్లోరియస్ పరిచర్య ద్వారా సేవకులుగా తీర్చిదిదు�టకు కృపచూపిన దేవునికే సమసత మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక.

ముగింపులో నా అంతరాత్మతో మరియు దేవునితో చెప్పుకోవాలనుకున్నది ఒకటే నా ఆఖరి శావాస్ వరకు నేను నా దేవుడైన యెహోవాను సేవిస్తూ, ప్రజలకు దీవెనకరంగా ఉంటను. మహిమ గల సంఘమును కట్టి ప్రభువు యెదుట నిలబైటాటలన్న ఆకాంక్ష కొనసాగుతానే ఉంది. ఈ నా జీవిత సాకషమును చదివిన మీరు మీ జీవితాలను ప్రభువుకు అంకితం చేసుకొని దీవించబడి అనేకులకు దీవెనకరంగా ఉండాలని కోరుకుంటా, ప్రార్థిస్తూ...
ప్రభువు సేవలో
ఆయన దాసుడు
భషప్ భ.యస్.పాల్
సిలవార్ �;్ల సందర్బ�ంగా 101
సజీవ సాక్ష్యములు