Chapter 17 of 18

సిధ్ రాత్ పరిచయము

ఎం. జ్ఞాన ప్రసన్న

- ప్రభుసేవలో

లిలిలిలిలిలిలిలిలిలిలిలిలి

సిధ్ రాత్ పరిచయము

క్రీస్తు పరిచర్య ఆత్మీయతతో పరిశుద్ధాత్మ ఉనికితో చేసిన భక్తులలో ఒకరు కాధరిన్ కౌల్మేన్. అద్భుత స్వస్థతలు జరిగిన రోజుల్లో ఆమెతో నాకు పరిచయము కలిగంది. ఆమె ముఖంలో గొప్ప శాంతి ప్రకాశించేది. చేయంచి ప్రార్థించి స్వస్థత ప్రార్థనలు జరుగుట ఆ రోజుల్లో పరిపాటి. అన్యభాషలు మాట్లాడుట, ఆత్మతో ఆరాధించి పాటులు పాడుట చాలా సుందరమైన ఆహ్లాదకరమైన అనుభవంగా ఉండేది.

ప్రసంగాతంలో పరిశుద్ధాత్మ తాకిడి అనుభవం ప్రత్యేకత రక్షణ పొందిన వారిలో స్పష్టంగా కనిపంచేది. ఆమెతో పరిచయమున్ననా ఆ పరిచర్యల పట్ల సరియైన శ్రద్ధ వహించలేదు. 1970వ సంవత్సర కాలంలో నేను యాదయ మతం నుండి నాతనంగా రక్షణను భవాన్ని పొందుటను బట్టి క్రీస్తు కాలంలోనె అద్భుత స్వస్థతలన్నీ పరిమతం కాగలవని తలంచేవాడిని.

ఆ రోజుల్లో కరంటు పరిమాణం చాలా తకుకవ స్థాయిలో నుండేది. వివిధ కృత్యాలకు కరంటును నేడు వాడినంత ముమ్మరంగా గతంలో వాడేవారు కాదు. నేటి జ్ఞానావగాహన లేదు. నేడు ఆత్మీయు వెలుగు ప్రతి వ్యక్తిలో ప్రకాశించాలని నా

సాక్ష్యాల సుమమాల ఆశయము. క్రీస్తు బూమపై సజీవునిడా జీవించిన కాలంలో జరిగిన అద్భుతాలు నేను అతి స్పష్టంగా జరుగుట చూచిన నేను ఆశ్చర్యానందాలతో వివిధ ప్రాంతాలలో వారి సాక్ష్యాలను ప్రత్యక్షంగా వినుట, గమనించుట స్వస్థతలను అనుభవాలను కళ్ళారా చూచి వారి సాకషానుభవాలు సేకరించి ప్రత్యక్ష ప్రసారము టి.వి. ద్వారా చేయుటయే కాదు పుస్తక రూపంలో నంచుట నాకు ఆనందం కలిగస్తుంది. క్రీస్తును ప్రేమించి సేవించుటలో యిదొక ప్రత్యేక అవకాశంగా భావిస్తూ దేవుని స్తుతించి ఘనపరచు చున్నాను. నాటినండి నేటి వరకు ఎన్నో వలమంది వ్యకుతలతో ఇంటరయా జరుపుటలో ఖా�లేని పని చేస్తున్నాను.

ఎన్నో పుస్తకాలను వివిధ భాషలలోనికి తర్జుమా చేసాను. చాలా పుస్తకాలు ముద్రించాను. నిత్యజీవానికి వార్సులు కావాలంటే యాదుైన క్రీస్తు ప్రభువు సజీవ మార్గమని చాటి చెప్పుటకు సాహాసిస్తున్నాను. రెండు రకాల స్వస్థతలు:- క్రీస్తు బూలోకంలో సంచరించిన కాలంలో ఎందరికో స్వస్థతలు చేసారు. జన సమాహాలు ఆయనను చుట్టుముట్టేవారు. ఆ సవాస్థానుభవం ్రై వేగిరపడి ఆయనను సమీపించేవారు. క్రీస్తు సన్నిధిని ప్రేమను అనుబభవించుట్రై క్రీస్తును చేరి శారీరక స్వస్థత మానసిక స్వస్థత నెమ్మది పొందుట కాశించేవారు. నేను స్వయంగా ఇంటరయా చేసి సేకరించిన అనుభవ సాకషాలలో కొందరికి అనుకోని రీతిగా అద్భుత తక్షణ స్వస్థతలు అసాధారణ రీతిలో సంబభవించేవి.

రెండవ రకము స్వస్థతలో దైవ వాక్యము చదివి ధ్యానించుట, విశ్వాసాన్ని అభివృద్ధి చేసికొనుట ద్వారా శక్తి గల అనుభవా*్న పొందగలేగవారు. దేవుని వాగ్దానాలను దృడింగా నవ్ముట స్వస్థతల కాధారమగును. మన హృదయంలో వాక్యాన్ని మౌనంగా ధ్యానించుట ద్వారా అద్భుత విసోపటక శక్తి ఆవిర్బువించగలదు.

1. తకషక అద్భుతాలు:- అద్భుత స్వస్థత అని చెపపగల్గుట కాధార వేమనగా శరీరంలో అవయవాలు తక్షణము ఏరపడుట దేవుని శక్తి ఆయన చిత్తమును బట్టి కొందరి జీవితాల్లో అభిస్తుంది. దేవునికి వారితో ప్రత్యేక ప్రణాళ్ళక వుంటుంది. వారికి లభించిన స్వస్థత ద్వారా ప్రత్యక్ష సాక్షులై భవిష్యత్తులో సేవానుభవంతో క్రీస్తు అద్భుత ప్రేమను ప్రకటించి ప్రదర్శంచగలరు.

యిటీవల నేను దర్శించిన ఒక స్త్రీతో మాట్లాడినపుడు ఆమె అనుభవంతో గాస్టిక� బైపాస్ ఆపరషన్ జరిగిన తర్వాత చాలా విపరీతమైన దుషపరిమాణాలు ఏరపడ్డాయి. శస్త్రచికిత్స చేసిన వైద్యుడు వాడిన పరికరాల వల్ల లోపలి అవయవాలు

సాక్ష్యాల సుమమాల కొన్ని పాడయయాయన్నారు. ఆమె ఉదరములో నున్న భాగాలన్నీ తీసివేయ వలసి వచ్చింది. ఆమె టయాబు ద్వారా ఆహారాన్ని పంించే పరిస్థితి ఏరపడింది. ఆ స్థితిలో జీవించాలని ఆశ లేనిదిగా నిరాశతో జీవించింది.

ఆ రోజుల్లో బీ�్ల బర్క()గారి స్వస్థత ఆరాధనలో పాలుగనగా

దీ�శ్రీవ దీబతీసవ అద్భుతంగా స్వస్థత పొందింది. బిల్లీ గారి గత జీవితంలో 9 సంవత్సరాల బాల్యంలో మెదడు కేన్సరు నుండి అద్భుతంగా స్వస్థత పొందిన అద్భుత విశ్వాసి. బిల్లీ గారు ఆమె కొరకు ప్రార్థించగా తక్షణం నేలకొరిగి పోయింది. వెంటనే లేవలేక చాలాసేపు వరకు చలనము కోలోపయింది. ఆ తర్వాత ఆమె లేచినపుడు స్వస్థత లభించిందని ఆశ్చర్యంతో ఆనందంతో తెలుపుట అందరిని నిశ�్చిషుటలను చేసింది. ఆమె లేచిన వెంటనే చాలా ఆకలిగా ఉంది రెసాటరెంటు చేరాలని సమీపంలో వెక�డోరగనాల్డ్ (

)హోటలు చేరింది. ఆమె కొత్తగా ఏరపడిన కడుపులో అవయవాల వీవసశీఅ�శ్రీసైర సహాయంతో తిని ఆరగించుకోగలిగంది. టయాబుద్వారా ఆహారం తీసుకొనే అవసరత కోలోపయింది.

ఆ తర్వాత ఆసప్రతిలో సోనోగ్రావ్ ద్వారా ఆమె పడుపును పరీక్ష చేసిన టైక్నీషియన్ ఆమె ఎవరో నాతన వ్యక్తిగా చీకట్లో కడుపులో ఆహారమున్నదని తెల్పాడు. లైట్లు వేసి ఆ రోగి ముఖాన్ని చూచాడు. గతంలో అవయవాలు లేని పసీతకి ఆ క్షణము కడుపులో ఆహారమున్న ఎక�్సర చూచి ఆశ్చర్యం భయంతో గది బయటకు అరుస్తూ పరిరగతాతడు. అందరా ఆశ్చర్యంతో గమనించి ప్రభువు చేసిన తక్షణ సవాతథ్ తాము కళ్ళారా చూచి దేవుని స్తుతించి ఘనపర్చారు. గొప్ప అద్భుత వున్నారు. దైవ వాక్యాన్ని నవ్ముట ద్వారా సవాసతత :- క్రీస్తు వాగ్దానాలన్నీ నమ్ముటను బట్టి వ్యక్తి గతంగా స్వస్థత పొందుట రెండవ పద్ధతి. వాక్యాన్ని ఆశ్రయించి గొప్ప విశావాసం పెంపొందించుకొనుటను బట్టి ఒక్కొక్క సారి అకస్మాత్తుగా స్వస్థత లభిస్తుంది. లేదా క్రమంగా రావచ్చు. ఎందరో ప్రజలు యిట్టి అద్భుత స్వస్థతలను కళ్ళారా చూచి

ా సాకష్యమచ్చిన వారున్నారు. యీ అద్భుతాలు ఖరచు లేకుండషషష.ర�సతీశీ్.శీతీస్త్ర. వ

ెబ్ పసైట్ ద్వారా వినవచ్చు.

పక్షవాతం నుండి స్వస్థత, కేన్సర్లు బాగవుట, మాదక ్రదవ్యాల ఉ పయోగమునుండి విముక్తి పొందుట, దేవని వాగ్దానాలు నమ్ముటను బట్టి వేలాది ప్రజలు గొప్ప అనుభవా*్న పొందారు. నాకు తెలిసిన ఒకపసీతకి మెదడు నాశనముయినందన డాకటర్లు బ్రతకుట కష్టతరమని తెల్పారు. ఆమె భర్త డేల్గారు

సాక్ష్యాల సుమమాల దైవ వాగ్దానాలను నమ్మి ఆయన భార్య పెర్ల్ గారు సంపూరణంగా స్వస్థత పొందారు. యిద్దరూ కలిసి దివ్యంగా సేవ చేయగల్గుచున్నారు.

ఒక స్వస్థత లభించినను లేక పోయిననా, రక్షణ స్థిరత అందరా పొందాలని దేవుని చితతవై యున్నది. స్వస్థత లోపాలు, పాపక్షమాపణ ద్వారా, నిత్యజీవాన్ని పొందుట ప్రతివానికి అత్యవసరము. కొందరు అద్భుతాలు ఎదురొకంటా కొందరికి స్వస్థత రాకపోవడం కేవలము దేవుని ప్రణాళ్ళక. ఏ పరిస్థితి మనలో నున్నదో ఆలోపాలు సవరించుకోగలిగ నప్పుడు విభిన్న వ్యకుతలలో స్వస్థత లభించిన ప్రత్యక్ష అనుభవాలు సేకరించాను. దేవుని అసాధారణ అద్భుతాలు సామాన్య మానవుడు శక్తిగల విసోపటపు శక్తిని పొందుట ఆశ్చర్యం కలిగస్తుంది. యీ అనుభవాలను అర్థము చేసికొన్నచో పాపవిమోచన, స్వస్థత, దయయాల శకుతల నుండి విడుదల లభిస్తుంది.

అన్నా అనే పసీత కేవలము ప్రభు రాత్రిభోజనము శక్తితో అద్భుతాలు ఎదురొకన్న సాక్ష్యము చాలా ఆనందం ఆశ్చర్యం కలిగస్తుంది. మానసిక గాయాల నుండి విముక్తి పొందురీతిని పాల్ వివరించిన సాక్ష్యము చదివి మేలు పొందండి. లోపల దాగిన పగవల్ల పోగోట్టుకున్న ఆశీర్వాదాల గార్చి డాక్టు ఆర్ట వేదియాస్ వివరించగలరు. కేటీ క్రీస్తు వెలుగు అద్భుతాల నిలయమని సాక్ష్యమిచ్చారు.

దేవుని శక్తిని ఒక పెటైటలో బందించలేము. అది లెక్కల సాత్రము లేదా ఫారు�లావలై వాడలేము. దేవుని ప్రత్యేక ప్రణాళ్ళక ద్వారానె స్వస్థత లభిస్తుంది. దేవునితో అతిసన్నిహిత సంబంధాన్ని బట్టికూడా అద్భుతాలు పొందగలము. దేవుని అపారశక్తి ప్రభావం అంతటా వ్యాపించి ఉంది గనుక మనము దానిని అందుకోవాలంటే సరియైన తపనతో ఆత్మీయు ఆకలితో పరివుద� సన్నిదిచేరాలి. దేవుని వాగ్దానాలన్నీ నమ్మి అద్భుత అనుభవాలను మీరుకూడా పొందాలని నా ఆకాంక్ష. నేను సేకరించిన కొన్ని సాక్ష్యాలు చదివి మీర గ్రహించగలరు. పాపక్షమాపణ పొందుట కూడా శారీరక మానసిక స్వస్థతలు పొందుటలో ఒక భాగమని నమ్మి విశావాసంతో సాగిపోవాలి. అట్టి కృప మీకు లభించగాక ఆమెన్.

- - -

సాక్ష్యాల సుమమాల

ప్రభు రాత్రిభోజన ప్రభావము గొప్ప శక్తిగలది

(యోహాను 6:56)

�అవ వీ�అేవ� �వతీతీవశ్రీశ్రీ

అనీ వెుక్సికోలో జన్మించింది. ఆమె యవ్వనంలో అడుగుపెట్టే 18 సంవత్సరాల వయససు వరకు మతమును గార్చి నిరాసక్తితో గడిపేది. ఒకసారి విద్యార్థిగా పరీక్షకు సిద�మగు సమయంలో క్రీస్తు దర్శనాన్ని పొందింది. ఆరాత్రి మంచము మీద నుండగా కిటికీ గండా చూస్తూ వుండగా ఒక కాంతి వంతమైన నకష్రతం మబ్బులలో దోబాచులాడుట గమనించింది. ఆకషణంలో నకష్రతం నుండి అతి కాంతివంతమైన కిరణములోను యేసు గొప్ప మహిమతో నిలిచియుండుట చూచింది. ఆయన కృప ప్రేమ అతి శక్తివంతము కాగా ఆమె నేలపైకి ఒదిగిపోయి ఆయన ప్రేమ ప్రవాహంలో తేలిపోయిన అనుభవం కలిగంది. ""అవ్మా, నేను నీ ప్రభువును నీవు నా సేవకురాలివి. తగిన కాలంలో నా గార్చి నీవు తెలిసుకోగలవు.

ఆయన ఆమెతో చెప్పిన మాటలు జా�పకార�ంగా వ్రాసియుంచింది. ఆ అనుభవం తర్వాత క్రీస్తుపట్ల ప్రత్యేక ప్రేమ పెంపొందించుకో గలిగంది.

క్రీస్తుతో ఆమె దర్శనం, అనుభవం గార్చి చెప్పుకోదగిన ఒక్క ప్రైస్తవురాలు గానీ, పాస్టు గారి పరిచయం గాని లేనందన సమీపంగా నున్న క్యాధలిక� చర్చికి వెళుిటకారంభించింది. క్యాధలిక� చర్చిని మంచి వేర విశావాస్ సంఘాలు ఆ రోజుల్లో అరుదుగా నున్నాయి. ఒక వ్యక్తితో పరిచయం కలిగంది. సహజంగా ఆ వ్యక్తి బూతమైద్యం తెలిసిన డాక్టు. చాలా చమతాకరంగా మాటల ద్వారా వ్యకుతలను దష్టప్రభావానికి మార్చగల చాకచక్యం గల సమర్థుడు. సృష్టిలో విస్టరీ గార్చి వరిణంచుచు, బైబీలు సత్యాలన్నీ వ్రకీకరించి బోధించేవాడు.

అమాయకతవాంతో ఆయనను అనసరించింది. ""నేను ప్రభువును గార్చి తెలైసుకోవాలని" ఆశిస్తున్నానని తెలిపంది. యోహాను 3వ అధ్యాయంలో దేవుని రాజ్య వార్సులుగా మారుటకు మారుమనససు కావాలి క్రొత్త జన్మ గురించి తెలుపచూ దేవుని రాజ్యాన్ని మరొక పేరుతో పిల్చాిడు. మహిమ గల వయాజిక� గల రాజ్యమన్నాడు. ముందుగా మరణకరమైన ఆత్మకు అప్పగించుకోవాలి. ఏదో పసైతాను సంబందిత వాతావరణంలో నాకు దయ్యము ప్రభావము ఆవరించింది. దానినుండి నేను బయట పడలేక పోయాను. మానసిక రోగినయ్యాను. పసైతాను మోసగాడు, అబది�కుడు. (యోహాను 10:10) దొంగ దోచునొనువాడు, నశింపజేయువాడు, చంపనాశించేవాడు గనుక చేతిరఖలను బట్టి భవిష్యత్తు చెప్పుట వంటి పసైతాను తంత్రాలతో వశపరచుకొని

సాక్ష్యాల సుమమాల క్రీస్తు మారగం సత్య జీవం నుండి పూర్తిగా దారపరచుటయే దాని ఆశయం. పసైతాను బందీిగా మారి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. ఎన్నో ప్రయత్నాలు విపఘలము కాగా తీవ్రంగా రకతనాళాలు కోసుకొన్నది. మరణానికి అతి సమీపంగా చేరింది. చివరకు ఆసప్రతి పాలయియంది. ఎమర�న్సీ గదిలో మరొకసారి క్రీస్తుని స్పష్టమైన స్వరం విన్నది.

""పరలోకపు తండ్రి నిన్నెన్నడా విడనాడడు" ఆ మాట విన్నంతనే దివ్యమైన ప్రశాంతత ఆవరించింది. జీవితాంతము పిచ్చివాళ్ళ ఆస్స్రతిలో ఆమెను నిర్బుందించేసారు. పదేపదే ఆత్మహత్యా ప్రయత్నం చేయుట అసాధారణ ప్రవర్తన ఆవెునాస్థితికి చేర్చాయి.

ప్రతి ఆసప్రతులకు ,జైలు సందర్శినాకు కొందరు క్రీస్తు విశ్వాసులు పాస్టర్లు వెళ్ళి అసహాయ స్థితిలో పడిన వారికి నిరీక్షణ కలిగంచి క్రీస్తుసువార్త బోధించి సేవచేసేవారున్నారు. అనీ పట్ల దేవుని మహాకృప వుండుట వల్ల ఒక పాస్టరుగారు ఆమెను దర్శించారు. ఆయన క్రీస్తు ఆదరణకరత, ప్రేమామయుడు, పరలోక వార్సు*్న చేయు మార్గము సత్యము జీవమునైయున్నారని చెప్పు ఆయన ముఖవర్చససు వింతకాంతితో శాంతితో ప్రకాశించుట గమనించింది. ఆయన చెప్పుమాటలన్నీ వాస్తవాలని నవ్మాలనిపించింది. ఆయన చేసిన దీనప్రార్థన ఆమె హృదయాన్ని సపందింపజేసింది.

""అయయా, నేను రక్షణ పొందాలని ఆశిస్తున్నాండి అని అడిగింది. అవ్మా, నీవు నీ పాపాలన్నీ క్రీస్తు సిలువ శక్తిని ఆశ్రయించి ఒప్పుకోవాలి. బూకంపం వచ్చినట్లు భావించింది. వెంటనే మోకరించి కన్నీటి ప్రవాహాంతో ఆమె పాపాలన్నీ ఒప్పుకున్నది. ఆకషణములో క్రీస్తు దర్శనము కలిగంది. సిలువపై వ్రేలాడే క్రీస్తును చూచింది. ""నీ పాపాల పఘలితంగా నేను ఈ శ్రమను అనుభవిస్తున్నాను" అనే భావం కలిగంది. క్రీస్తు అందించే క్షమాపణ ఆమెను తాకింది. ఆయన మహిమ ప్రభావము ఆమె పాపస్థితి నుండి విమోచన కలిగంది. గతంలో లేని శాంతి ఆమెను తాకింది. ఆమెలోనున్న దయ్యము ప్రభావమంతా తొలగిపోయింది. క్రొతతవ్యక్తిగా మారింది. ఆకషణంలో ఆమె నేరచుకున్న సత్యమేమనగా క్రీస్తును గార్చి తెలసుకొనుటకన్నా క్రీస్తును వెంబడించుట మరియు వినయంతో విధేకయత చూపుట ఉత్తమమని తెలసుకొన్నది.

ఆమె మెంటల్ ఆసప్రతిలో యితర రోగులతో ఆమె పొందిన అద్భుత రక్షణనుబభం గార్చి తెలుపుటకు ఆతృతతో ఎదురుచూచింది. ఆమె పాస్టరుగారి ఆత్మీయ హెాచ్చరికలన్నీ వినయంతో సీవాకరించగా ""అవ్మా, నీవు నమ్మినచో సాచక క్రియలు

సాక్ష్యాల సుమమాల చూడగలవు. అద్భుతాలు వ్యకుతలలో సంభవిస్తాయి. నీవలై దయ్యం పట్టిన వారిని దర్శించి వారికి విడుదల నిచ్చు అద్భుతశక్తి లభిస్తుంది అని తెల్పారు.

అన్నాలో కలిగన అద్భుత మారుపను గమనించిన జైలుఅదికారులు ఆమెను విడుదల చేసారు. ఆమెలో కలిగన గణనీయమైన మారుపను బట్టి ప్రశ్నించారు. దయయాలు సహితము క్రీస్తును గుర్తించగలవు. క్రీస్తు అనుచరులను గార్చి తెలసు. ఈ దయయాల బారిన బాధలోనున్న వారిరకై ప్రార్థించాలని జైలు అధికారులు ఆహ్వానించగా చాలాసార్లు జైలులో వారిరకై ప్రార్థించింది.

హానీ మొదటిగా పొందిన ఆత్మీయు వరాలలో అసాధారణవైన శక్తి ఏదనగా నాలుగు బాషలలో అనర�ళ్ంగా మాట్లాడే సమర్థత పొందింది. ఇం^్లషు, పప్రంచ్, పెరచుగీస్, జర్మన్ రుా నాలుగు భాషలలో ఎన్నడా నేరచుకోని అనుభవంతో మాట్లాడే శక్తి క్రీస్తు అందించిన వరమే. పాస్టు వెారిస్ పసరుల్లో గారు అద్భుత శక్తిగల దైవబభకుతడు. వెక్సికోలో ఉజ్జీవ సరభలలో మాట్లాడుటకు మీటింగులు సిద�పర్చగా ఇం^్లషులో తర్జుమా చేయుటకు వ్యక్తి అవసరమయయారు. ఆనా సోదరికి క్రీస్తు తెలిపనదేమనగా అనా తర్జుమా చేయగలదనగా ఆమెను ప్రోత్సహించి ఆత్మీయువారలనప్యోగించి దైవసేవలో పాలుగనమని చెప్పింది.

ఆ సాయంత్రం మటింగులో ఆనీ తర్జుమా చేయుటకు నిలిచింది. ఆమాశము తెరువబడి అద్భుతంగా ఇం^్లషులో మాట్లాడి అనేకులను ఆశ్చర్యపర్చింది. ఆమె ప్రతిదినము ప్రభు బల్లారాధన ఆచరిస్తూ ఆశక్తిని ఆశ్రయించగా ఆమె సేవలో అనేక రోగులు స్వస్థపడుట, కొందరు రక్షణపొందుట, దయయాల శకుతలనుండి విడుదల పొందుట నులగురు వ్యకుతలు మరణ పడకనుండి సజీవంగా బ్రతకుట ఆమె ఆత్మీయ పరిణతకు సంకేతము.

ప్రపంచ వ్యాపతంగా ఆనా భర్తతో పర్యటిస్తూ అనేకరకాల భోజనాఉ సీవాకరిస్తూ మారుమాల ప్రాంతాలు దర్శించేవారు. క్రీస్తు రక్తము ప్రభావము గల శక్తిగలది. గనుక ఏ వ్యాధి దానిముందు నిలువనేరదని ప్రసంగాలలో చాటిచెేపపవారు. ప్రభు సంసాకర అనుభవము ద్వారా పరలోకము బూమకి రాగలదు. అసాధ్యాలు సాధ్యము చేయు అద్భుతాలు చేయగలవు. క్రీస్తు జా�పకార�ము ఆచరించే ప్రభు రాత్రిభోజనంతో ఆయన రక్తము ్రతాగుటవ్ల ప్రతి నరంలో వెలుగు నింపుకుంటుంది. ఆరక్త ప్రభావము మన ఆత్మలను ఉజ్జీవ పర్చి, వెలుగుతో నింపి క్రీస్తు పునరుత్థాన శక్తి బలంతో అద్భుతాలు చవిచూచే

సాక్ష్యాల సుమమాల ధన్యతనిస్తుందని అనుభవం ద్వారా గ్రహించారు. సాక్ష్యమిచ్చారు. వారిద్దరూ రచించిన పుస్తకము పేరు నిజు�్ ఎవ �శ్రీవరష �అస సతీ�అస ఎవ పశ్రీశీశీసు

నా శరీరంతిని నా రక్తము ్రతాగువాడు ధనయడనే భావం గల పుస్తకంలో ఆనా ఎన్నో అనుభవాలను పొందుపర్చింది.

ఒకసారి ఆనా దైవానుభవంతో పరలోకాన్ని దర్శించింది. అక్కడ నిబంధన బలిపీర�ాన్ని చూచింది. గొప్ప వెలుగుతో విసోపటకశక్తితో ప్రకాశించుట ఆకాంతి కిరణాలు విసతరించుట చూచింది. దాన్ని తేరి చూస్తుండగా మనుష్య కుమారుడు అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించుట, గొప్ప మహిమ మేఘంవలై ఆవరించుట చూచింది. ఎ��టి చిక్కని ద్వం ప్రవహించగా ్రరాబులు సిరూపుల మధ్య యీ రక్తం ప్రోక్షించారు. ఆ క్షణం బూకంపము జరిగినట్లు గొప్పశక్తి వెలువడింది. ఆనాలో వెయియబల్బుల శక్తి ప్రవహించసాగింది. ఆమె ప్రతి నరంలో ఆశక్తి ప్రవహించింది. ఆకషణంలో ఒక స్వరం వినిపంచింది.

""నా తండ్రి నా రకాతన్ని సీవాకరించాడు. అది పరిశుద్ధాత్మ శక్తితో మ[తవైనది. నా రకతశక్తితో నా జీవాన్ని సీవాకరించు" అప్పటి నుండి ప్రభు సంసాకరాధన ఆచారంగా కాక అర్థవంతంగా ఆనా ప్రతి అణువులో మ[తవై గొప్పశక్తి ప్రభావముగలదిగా గ్రహించి దాన్ని ప్రయోగించింది. ఆమె శరీరాత్మలు ఆ రక్త ప్రభావంతోనిండాయి. ఆ ప్రభావవే అద్భుతాలు సాధించు ధన్యత నిచ్చాయి. ఈ రక్త ప్రభావం ద్వారా పసైతాను శకుతలు సమసిపోయే ప్రభావం నిస్తుందని ఆనా ఎందరో దయయాల పీడితులకు స్వస్థత ప్రార�నలద్వారా విడుదల కలిగంచింది.

ప్రభు రాత్రిభోజన ప్రభావము వలన కలుగు సతపులితాలు :-

1పరలోకాన్ని బూమని బందించే సంబంధం కలిగంచేది ప్రభు రాత్రిభోజనమే. ఆ ద్వారము తెరియుట ద్వారా అసాధారణ అద్భుతాలు ఆరంబవువుతాయి. దీనిద్వారా క్రీస్తు స్వభావము మనలో ఉద్బువిస్తుంది. ఆవున జా�పకార�ము సీవాకరించు రక్తము మనలో మానసిక వికాసమనే వెలుగు నింపుతుంది. ఈశక్తిప్రభావము మృతులను సజీవులుగా లేపుతుంది. ఆయనలో ఏకసతులవై దేవుని గార్చి స్మగ్రంగా తెలసుకొనే ధన్యత నిస్తుంది. క్రీస్తు శక్తితో చేయగల పనులన్నీ ఆయనను నమ్మి వెంబడించే వారుకూడా చేయగలరు. మన ఆత్మీయనేత్రాలు తెరువుమని దేవుని ప్రార్థించాలి. ఆయన మహిమా ప్రభావాల గ్రహించే వివేకం కావాలి. అది ప్రభు రాత్రిభోజన

సాక్ష్యాల సుమమాల ప్రభావము వల్ల కల్గుతుంది. దీని శక్తితో స్వస్థత లభిస్తుంది. అసాధరణ అద్భుతాలన్నీ సాధ్యముకాగలవు.

ఒకసారి ప్రార్థనా గంపులో ఒక వ్యక్తి మతిమరుపుతో బాధపడగా ప్రార్థించారు. ఆయన మంచానికి పరిమత మయయాడు. ప్రభు రాత్రిప్రభావము గార్చిన సి.డి.ని ఆయన వినుట వల్ల మాత్రమే కాక ప్రభు రాత్రిభోజనం సీవాకరించగా ఆకషణంలో పడకనుండి లేచి వెుట్లుకూడా ఎకకగల శక్తివంతుడయయాడు.

పరలోకం అడిగిన శక్తినందించే అనుగ్రహాన్నిస్తుంది గనుక ప్రభురాత్రిభోజన ప్రభావాన్ని గ్రహించాలన అనా చాలా ప్రయాసపేది. అది మందుగా పనిచేస్తుంది. పాప్రోగాలకిదేమందుగా ఒకసారి శరీరంపై పెరిగిన గడడ్ ప్రార్థన ద్వారా అదృశ్యమయింది.

ఆనా ప్రభురాత్రిభోజనం ఆసక్తితో సీవాకరించి అద్భుతాలు సీవాకరించుట పరిపాటి. ఒకసారి ఆమె కుమారెత 11 సంవత్సరాల వయససులో ఒక చిన్న కోనేరులో మునిగిపోయింద. ఆది రెసాటరెంటు సమీపంలోనె ఉండేది. ఆకషణంలో }పిరి అందక మరణి చేరింది. వెంటనే ఆమెను నీటినండి తీసి క్రీస్తు పునరుత్థాన శక్తిని ఆశ్రయించింది. ఆక్షణము ప్రభుని శక్తి ఆవరించి ఆపాప మరణమునుండి జీవానికి చేరింది.

ఆమె దినదినము చేయు ప్రార్థనలు శక్తిగలవు. ""ప్రభా నీకే సర్వదా మహిమ కల్గుగాక. నీ వందించు ప్రభు రాత్రిభోజనము ద్వారా ఆదివ్య శక్తి మా శరీరాలలో ప్రవేశించి ప్రతిరోగము సమసిపోవాలని కోరుకుంటున్నాము.

నీ జీవాన్ని శక్తిని మేము అందుకోవాలి. నీ ఆత్మతో మా ఆత్మ ఐక్యత చెందాలి. నీవు సిలువలో బలియె�న త్యాగాన్నిబట్టి నీ శక్తిగల త్యాగపఘలాన్ని బట్టి నీవు మమ్ములను ఎన్నుకొన్న స్థితిని బట్టి మా జీవితాలను ప్రభావితం చేయండి.నీ నిబంధన మాలో స్థిరపర్చండి. వెుస్సియ్యా కుటుంబీకులుగా చేయండి. జగత్తు పునాదికి పూర్వావెు మవ్ము ఎన్నుకున్నావు. నీశక్తి ప్రభావము మా చీకటిని చిేదించి వెలుగుతో నింపుకొనే ధన్యత నీయండి. దష్టశకుతలను దారపర్చండి. పరలోకమునుండి నీ శక్తి మా శరీరం తాకుగాక! అట్టి ధన్యకరవైన దీవెన మాకివవాగలరని యేసునామములో ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

- - -

ణతీ. ూ�బశ్రీ నవస్త్రర్తీశీఎ

సాక్ష్యాల సుమమాల (1 కొరింథీ 13:11)

నేను పిల్లవాడనై యున్నప్పుడు పిల్లవానివలై మాట్లాడితిని. పిల్లవానివలై తలంచితిని. పిల్లవానివలై యోచించితిని.

పాల్ బాల్యం చాలా బాధాకరంగా గడిచింది. యితర వ్యకుతలు బాధపెట్టిన గతం ఆరాధించేది. అది బాధాకరవైన భావాలతో కలత కలిగంచేది. త్రాగుడుకు బానిసగా మారాడు. ఆ అనుభవాలన్నీ దాటుకుంటా చాలా చిన్న వయసులో 19వ యేట 16 యేళుిన్న అవ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఆప్యాయంగా ప్రేమతో చూడాలని తలంచిననా తన గత జీవితంలో విభిన్నభావాల ప్రభావంతో భార్యను మానసికంగా బాధించేవాడు. చాలా చిరాకుతో కోపంతో ప్రవర్తించేవాడు. అయిననా చాలా పశ్చాత్తాపంతో భార్యను క్షమాపణ కోరవాడు. ఒక్కొక్కసారి ప్రభువును ప్రార్థించేవాడు. ఎందుకనగా పాల్ తండ్రి ఒక సంఘపాస్టు గనుక ప్రార్థించుటలో అలవాటుండేది. యితరులకు ప్రార్థించే ఆయన తండ్రి ప్రార�నలన్నీ జవాబు పొందేవి. తన ప్రార్థనలకు దేవుడు మౌనంగా ఉన్నాడని భావించేవాడు.

బాల్యంలో హె�మోపే�్స అనుభవాలు గార్చి తల్లితో చెప్పినప్పుడు ఆమె చిన్నవాడివి, చెడు భావాల గార్చి నీనోరు అపవిత్ర పర్చరాదని సబ్బుతో నోరు కడికగది. పాల్ చాలా ఒంటరి భావాలతో బాధపేవాడు. తల్లిదండ్రులను నమ్మడం కూడా కష్టంగా వుండేది. పాల్ తండ్రివద్ద చాలా మంచి వ్యక్తిగా ప్రవర్తిస్తూనే ఉండేవాడు. వెాకుకరవైన జీవితము కొనసాగింది. యవ్వనంలో ప్రేమలో పడిన తర్వాత ఆలోచనలలో మారుప కల్గునని ఆశించాడు. అతని భార్య �డ� తెలివైనది, యోగ్యరాలు, అందవైనదైననా అసరభ్యంగా నాన్యతాభావాలు కలిగ అవమానకరంగా విమర్శించి బాధించేవాడు.

యిదే ఉ్రదేకభావాలు కలిగన రోజుల్లో యిద్దరి భడడ్ల తండ్రినయ్యాడు. కోపము, చిరాకు, నిరాదరణ పఘలితంగా ఆయన భార్య పాల్ నండి విడాకులు తీసుకొన్నది.

పాల్ బలహీనతల పఘలితంగా తన భార్యా బిడ్డలు బాధకు గురయయారు. ఎంతో యోగ్యరాలైన భార్య సహనంతో పాల్ను క్షమించి సరు�కు పోవాలని ప్రయత్నించి అవమానాలు సహించిననా కుదరలేదు.

కుటుంబ జీవితంలో పాల్ విపఘలత చెందాడు. పాల్ ఉద్యోగవ్యవహారాలలో బాధ్యత లేనివాడిగా ఉండేవాడు. పాస్టుగా జీవించడానికి యోగ్యత లేదు. ప్రతీసారి క్రొత్త ఉద్యోగాలు మార్చివాడు. ఏ పరిస్థితిలో సంతోషం లేనివానిగా మగిలాడు.

సాక్ష్యాల సుమమాల

అవమానాలు ఎదురయయాయి. చాలాసార్లు భార్యను విపరీతంగా కొట్టినందున జైలుపాలయయాడు. మరణం ఎదురొకంటున్న పాల్ భార్య అభియోగార�ం 15-22 సంవత్సరాలు జైలు జీవితం జీవించవలసి వచ్చింది. పాల్ అనుభవా*్న తన జీవిత చరిత్రలో వ్రాయగా సినిమా తీయగా

్బఖఅ టశీతీస్త్ర�తీ�పశ్రీవీ ""కషవించలేనిది" జాన్ రిటటన్ (పాల్ పాత్రను నటించారు.

జీశీ�అ ��్వతీ) జైలు జీవిత వివరాలు:-

పాల్ అనే నేను జైలుకు వెళ్ళాలంటే చాలా భయపడేవాడిని. జైలుకు వెళ�ికన్నా ముందుగానే మరణిసేత మేలని తలంచేవాడిని. చివరకు నన్నీ గతికి తెచ్చిన పరిస్థితులన్నీ కేవలము నాపాపాల పఘలితమని పూర్తిగా గ్రహించాను. నన్నునేను నిందించుకున్నాను. మా నాన్న పాస్టు గనుక పాపక్షమాపణ ్రశ�ష్టమని బోధించిన బోధలు జ్ఞాపకం చేసుకొని దు:ఖంతో పశ్చాత్తాపంతో క్రీస్తును ప్రారి�ంచుటకారంభించాను. నన్ను క్షమించి సహాయం చేయాలని కోరాను.

""ప్రభా, నన్ను నీవు క్షమించి నాకు క్రొత్త జీవితాన్నిసేత నా డబ్బు, నా జీవితం సమస్తాన్ని నీకే సమర్పిస్తానని తెల్పాను. ప్రభువు నా దీనప్రార�న నాలకించి నాకు జైలులో తగిన విడుదలనిచ్చి పునరావాస కార్య్రకమాలలో నన్ను ్రేపవేశపెటాటరు. 20 వేల డాలర్లు ఖరచుచేసి కౌన్సిలింగ్ ప్రోగ్రాములో ప్రవేశపెటాటరు. నాభావ్రోదేకాలను క్ర్మపర్చి రీతిగా నాకు మందులిచ్చారు. ఎవరో నన్ను మార్చుటకాదు. నా సమస్యలకు నేనే కారణం గనుక నేనే మారాలని చాలాసార్లు నా పరిస్థితులకు యితరులే బాధయలని భావించేవాడిని . నీ గాయాలకు నీవు బాధయడవు కాకపోయినా నీ ప్రవర్తనకు నీవే బాధయడవని తప్పక గ్రహించాలని నీనే సీవాయానుభవంతో చెప్పగలను.

ఇక నేను నా బాధ్యతలను గ్రహించుటలో మారుపలేదని దృడింగా నమ్మాను. ఇక దేవునితో యాకోబువలై పెనుగులాడి ప్రార్థించుట నేరచుకున్నాను. పరిశుద్ధాత్మ నన్ను తాకింది. పరిశుద్ధాత్మ బోధ నేను అంగీకరించాను.

పాల్, నీవు ఒకరు చెప్పినప్పుడు వినేస్థితిలో లేవు. చాలా వ్యతిరఖ భావాలతో నున్నావు. పరలోకపు తండ్రి నీకు ఒక ప్రణాళ్ళకనిస్తారు. నీవు నీ కుటుంబముతో కలిసిపోతావు. నీవు ప్రభుని సందేశాన్ని లోకానికి ప్రకటించగల నేరుప పొందుతావు. నేను నా సవాచితాతన్ని దేవునికి సంపూరణంగా సమర్పించాను. నేనిక ఎలా జీవించాలో యేసేనాకు మారాగన్ని చూపించారు. బైబీలు లేఖనా*్న విపులంగా పరిశీలించి పరి�ంచుట

సాక్ష్యాల సుమమాల కారంభిచాను. బైబీలు వాగ్దానాలన్నీ సవాతంత్రించుకున్నాను. నీటిద్వారా మానసిక శారీరక స్వస్థతలను పొందాను. క్రొత్త జీవితాన్ని ఆరంభించాను.

నేను నా భార్య కనీసం 7 సంవత్సరాలు విడాకుల ద్వారా దారంగా జీవించాము. నా భార్యతో నాకు సత్సంబంధాలు పునరుదీ�కరించుకున్నాను. ముందుగా ే్నేహాంతో ఆరంభించగా నా మారుపను నమ్మసాగింది. ఎంతో ఓరుపతో కాలం గడిపాను. మా యిద్దరిలో క్రొత్తగా ప్రేమ జనించి ్ర్రేమకులవై తిరిగి వివాహం చేసుకున్నాము.

నేటికి 20 సంవత్సరాలుగా వివాహాజీవితానిన కొనసాగిస్తున్నాము. ఎన్నటికి నా భార్యను బాదించలేను. క్రీస్తు నన్ను సంపూరణంగా మార్చారు. దేవుడు తన వాద్దానాన్ని నెరవేరచుకున్నారు. నేను నా భార్యతో దేవుని సేవించుట కారంభించాము. మానసిక గాయాలు గలవారికి విడుదల, స్వస్థత, అంతరయదా�లు, విబేధాలు, కోపము, పగ, విడాకులు, వేషధారణగా జీవించడం, నిలకడలేని స్థితి, ఉద్యోగాలు మార్చుకొని అభద్రతా భావం వీటితో బాధలో నున్న వారందరికి ప్రార్థించి అద్భుత స్వస్థతలందిస్తున్నాము.

నేను కొందరి వ్యకుతలను కలిసికొన్నప్పుడు ఉన్న పాటన వారి పరిస్థితులలో ఏ మానసిక బాధలు వారిని కలతలకు గురి చేస్నున్నామో తెలిసుకొని ఆప్యాయతతో ఆదరించి దేవుని కృలను తెలిప ప్రేమతో అవసరమగు సలహాలనిచ్చి పశ్చాత్తాప్పడుటయు, కషవించుటయా, దురలవాట్లనుండి విముక్తి కావటంయివన్నీ ప్రార్థన ద్వారా సమస్యలు సమసిపోవు ధన్యత నందిస్తున్నాము. సరియైన పద�తినప్యోగించుటలో పరిశుద్ధాత్మ నడిపింపు నందుకుంటున్నాము.

కోపము పగ క్షమ లేనిస్థితి వ్యకుతలను విపరీతంగా బాధకు గురిచేస్తుంది. మనుష్యులు నిజంగా ప్రేమించేవారు లేరు అనే భావంతో లోపల కోపం పెరిగి మంచి భార్యగా లేదా భర్తగా జీవించలేక,పిల్లలను సరియైన పద్ధతిలో పెంచలేక మన అవరాలు యితరులు పట్టించుకోరనే భావంతో నమ్మలేని వారిగా నలిగి పోయేవారు చాలామంది వుంటారు. వారిని చేరదీసి క్రీస్తు ప్రేమకు అర్హులుగా నడిపించు సేవ కొనసాగిస్తున్నాము.

బాల్యంలో తల్లిదండ్రుల నిరాదరణ, తోటివారితో గొడవల వల్ల మానసిక గాయాలు జీవితాంతం వెన్నంటి బాదిస్తూనే వుంటాయి, అభద్రతా భావం భయం కలిగస్తుంది. దేవుని ప్రేమలో కొనసాగునపుడు జ్ఞాన వివేకాలు దేవుడందిస్తారు. దేవుని వాక్యం సాటిగా బోధిస్తుంది. దేవుని యందలి భయభక్తులు జ్ఞానమునకు మాలము.

సాక్ష్యాల సుమమాల

మనము తెలిసుకున్న సత్యం మనలను మానసికంగా సవాతంత్రులను చేస్తుంది. వాక్యము స్వస్థతకు �షధంగా పనిచేస్తుంది. పాతబ్రతకులను క్రొత్తగా తీర్చిదిద్దిగలదు. మానవునికి మెదడు దేవుడిచ్చిన బహుమతి గనుక సరియైన రీతిగా ఆలోచించి నిరణయాలు చేయగల సమర్థత గలవారుకాగలరు. పసైతానును ఎదిరించగలము. (2 కొరింథీ 10:3-5) ""మన యుదో�పకరణములు శరీర సంబంధవైనమ కావుగాని దేవుని యెదుట దుర్గములను పడ్రదోయ జాలినంత బలము కలవైయున్నవి. అంతే కాదు విశ్వాసులకు అతిశయమయింది. ఆనందించగల విలువైన వాక్యము ప్రకటనలో గలదు. (ప్రకటన 12:11) "వారు గొరర్ర్రిల్ల రక్తమును భట్టియు, తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వారిని జయించి యున్నారు.

చివరిగా దేవునినుండి సంపూరణ స్వస్థత లభిస్తుందని పూర్తిగా నవ్మాలి. అవసరవైనప్పుడు మన ఆలోచన సర[ని మరచుకోవాలి. మన నిరణయాలను తెలియపర్చాలి. ప్రతిక్షణం పరిశుద్ధాత్మ నడిపింపుపై ఆధారపడి జీవించాలి.అప్పుడే మన జీవితాలు విజయవంతం కాగలవు. మా గురించి వెబ్సైట్ ద్వారా తెలసుకోగలరు. షషష.శ్రీ�టవ రస�శ్రీశ్రీ ర�అ్శ్రీ. శీతీస్త్ర

దేవదాతల దర్శన భాగ్యం లభించింది

ూ�ర్శీతీ �శీఅ ూ��శ్రీశ్రీ��ర (కీర్తన 91:11) ""నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్నుగార్చి తన దాతలకు ఆజ్ఞాపించును."

దేవుడు తన దాతలను మానవుల సహాయార�ము వుపయోగించుదురనే సత్యము అనేక సంఘటనలలో గమనించ వచ్చును. క్రొత్త నిబందనలో 175 సార్లు దాతలగార్చి ప్రస్తావించబడింది. చాలామంది అసాధారణ దాతలను గార్చి తగిన వివరాలు తెలియదు. క్రీస్తును నమ్మిన విశ్వాసులందరకు దాతలు తప్పక ముందుగానే సహాయపడతారని రాన్ ఫిలిప్పు అనే భక్తుడు తన సాక్ష్యములో వివరించాడు. దేవునిరాజ్య పరంగా స్వస్థతల పట్లగానీ భద్రత విషయంలో చాలా ప్రత్యేక పాత్రను పోషించగలరని అనుభవము ద్వారా వివరించాడు.

సాక్ష్యాల సుమమాల

నేడు 3000 మంది సరభయలు గల సంఘకాపరిగా టైన్నీసీ ప్రాంతంలో అమెరికాలో జయ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అసాధారణ అనుభవాల ద్వారా దేవుడు రాన్ జీవితంలో, దైవసేవలో గణనీయమైన మారుప తెచ్చారు. ఆత్మీయంగా బైబీలు పరి�ంచు విధానము అసాధారణ గుపతభావాలు వెలికితీసి బోదించగల అవగాహన గల జ్ఞాన వివేకములు గలవారు ఈ సవాలుతో కూడిన నేటి సమాజంలో దేవుని ద్వారా అద్భుత అనుభవాలు పొందుటలో దాతల జతపనివారిగా సహకారం పొందునేరుప ప్రతి విశ్వాసికి కావాలని తెల్పారు. దాతలు పనిలేని వారిగా ఖాళీగా ఉ ండకుండా మానవులు ఎప్పుడు పిలుసాతరా అని సహాయము చేయుటకు సిద్ధంగా వుంటారు అని గురతుంచాలి.

రాన్ గారికి ప్రప్రధమంగా దాతలతో దర్శినమయినది మొదలుకొని 30 సంవత్సరాలు దాటింది. అప్పటినుండి దాతల పరిచర్యల గార్చి సాక్ష్యమిచ్చుటలో చాలా ఆసక్తి శ్రద్ధ తన సేవలో కనపరచుచున్నారు. ఆయన తన సాక్ష్యాన్ని ఈ రీతిగా వివరించారు.

నా యవ్వన వయససు 29 సంవత్సరాలుండగా పాస్టుగా నా పదవి ఆరంభించిన రోజుల్లో నా ప్రసంగాన్ని ఉత్తర అలబామా పర్వాత ప్రాంతంలో నా ప్రసంగాన్ని అందించవలసి వచ్చింది. మంచు కురిసే ప్రాంతము జార ప్రమాద ముంటుందని నాభార్య వెళ్ళవద్దని హెచ్చరించింది. భార్య ద్వారా ప్రభువు చాలాసార్లు మాట్లాడి హెాచ్చరించగలరనే విషయము నాకింకా అనుభవం కాలేదు. నేను వెళ్ళాను. ప్రసంగము సవ్యంగా కొనసాగింది. పని పూర్తిచేసుకొని తిరిగి ప్రయాణమయయాను. ఆకషణంలో నా కారు జారుట కారంభవై 3600 దొర్లుటవల్ల కారు పూర్తిగా ఆగిపోయింది.

చివరిగా కారు ప్రమాదకరమైన అంచుచేరింది. సరిగాగ క్రిందకి చూడగా చాలా భయంకరమైన దృశ్యం కనిపంచింది. 800 లేదా 900ల లోతన లోయ సమీపంగా నిలిచాను. కదిలితే ప్రమాదముగా ఉంది. ఇక ఆపతాకలములో నమ్మదగిన సహాయకుడు ఆ ప్రభువేనని గ్రహించి ప్రభువా నాకు సహాయము చేయండి. నీ దాతలకాజ్ఞాపించి నాకు సహాయమందించుటకు తవారపడిరండి అని ఎలురగత్తి ప్రార్థించాను.

నా ఆత్మలో ఒక మెల్లని స్వరాన్ని వినసాగాను. నీకు సిద్ధపరచిన దేవదాత నీ ప్రక్కన కూరచుని వుంది. నీ దాతకాజ్ఞాపించి, తగిన సహాయాన్ని అందుకో అని వినిపంచింది. వెంటనే నేను స్రఅని, దేవదాత గారా, మీరు క్రిందికి దిగినా కారు

సాక్ష్యాల సుమమాల క్రిందకు పడిపోకుండా కాపాడి నన్ను కేషమంగా నా గవయాన్ని చేర్చగలరా? అని అడిగాను. నేను చాలా అసహాయ స్థితిలో ఖంగారుతో బభయాందోళ్నతో నున్నాను. యీ రీతిగా దాతలను నవ్ముట ఆనీ మాట్లాడుట గానీ వేదాంత అనుభవంతో బాప్టిషుట విశావాసంతో నాకులేదు.

(హెా;్ర 1:14) ""రక్షణయు స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుట్రై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా?"

యీ వాక్యము నన్ను ధైర్యపర్చింది. నా ఆచారాలను ఉల్లంపఫించి దాతలను అసాధారణ అనుభవాలను నవ్ముచున్న చాదస�ంలో ఉందా అని ప్రశ్నించుకున్నాను. ఆ క్షణంలో నా ప్రక్కనుండి వింతైన కాంతితో నా కారులో నాకుడి ప్రక్కనుండి క్రిందికి కదులుట గమనించాను. నాకిక కేషమము లభిస్తుందనే ఆశతో నాకారు అతి జాగ్రత్తగా కదిలిస్తూ స్రకమంగా రోడడుచేరాను. ఆ తర్వాత ఆ వెలుగు నాకుడిప్రకక చేరినట్లు గ్రహించాను. నేను ప్రయాణించు సమయంలో ట్రాపఫిక� పోలీస్ భద్రత నందించు పనిలో నుండి ఆశ్చర్యంగా నన్ను చూస్తూ ""అంత భయం కలిగంచే ఎతతునుండి ఎలా రోడడు చేరారు? అని అడుగగా దేవుడే తగిన సహాయము చేసారండి అని తెల్పాను. వెంటనే నా ప్రక్కనన్న వ్యక్తినుదే�శించి, మరంతా సుఖప్రయాణము చేయగలరని నవ్ముచున్నానన్నాడు. నేను నా నమ్మకము వ్యర�వైనది కాదని నా ప్రక్కనన్న దాతను ఆ అనామకుడు కూడా చూచాడని తెలిసి నెమ్మది పొందాను.

దేవదాతలు మన అదృశ్య సహాయకులు. నిత్యతవా పరిదినండి బూలోకానికి చేరి భయపడే క్రీస్తు ప్రసంగీకుడనైన యవవానసతుడను ఆదుకోవాలని ఆరంభించి ఆ తర్వాత 12 సంవత్సరాలుగా ఆత్మీయు వరాలనందించి తోడు నీడగా నన్ను వెన్నంటి ధైర్యపరచి నా సేవలో సహకరించారు. నిత్యత్వంలో నుండే దాతలు వాసతంలో }హించని రీతిగా మనకు అందుబాటులో నుంటారు. వీరితోపాటు నల్లని పసైతాను శకుతలు మనలను శోదించుటకు వెన్నంటి వుంటాయి. మనము సరియైన నిరణయాలు తీసుకొని క్రీస్తును ప్రేమిస్తు వుండాలని అంధకార శకుతలతో గల పోరాటంలో విజేతలుగా నిలవాలని కనిపెట్టుకొని వుండే దాతలను ఆహ్వానిస్తూ నవ్ముతూ విశావాస జీవితాన్ని కొనసాగించాలని తెలుపట నవ్మాలి. చాలాసార్లు బైబీలులో వాక్యాన్ని నవ్మాలి. (కీర్తన 23:10) ""ఇదే త్రోవ మీరు నడవాలి అని చెప్పగా దావీదు కీర్తనలో కృపాకేషమాలు నీ వెంటవస్తాయి. అవి జీవితమంతా నడిపిస్తాయి. మారాగన్ని సిద�పర్చిది దాతలే భద్రత నిచ్చేది దేవదాతలేనని నవ్మాలి. దాతలు సర్వదా మనలను ఆవరించి

సాక్ష్యాల సుమమాల వుంటాయి. దేవుని రాజ్యానికి సహాయపడే వివిధ కార్య్రకమాలలో పనిచేస్తారు. జకర్యాకు మరియకు వారి భడడ్ల జన్మం గార్చి తెలిపారు.

యేసు సమాది రాయి దొరి�ంచారు. ్రేతురుని జైలనుండి విడిపించింది దాతలే. అవసరానికి సహాయ పడాతరు. ప�లునకు ఓడ ప్రయాణంలో ప్రత్యకషమయయారు. ప్రకటన గ్రంధంలో ప్రాముఖ్యమైన పాత్ర వహించారు. ఎలియాకు క్రీస్తుకు బలహీనస్థితిలో బలపర్చారు. ఎలియాకు ఏకాంత అరణ్యవాసంలో భోజనం పెటాటరు. పసైతాను శోదించిన తర్వాత క్రీస్తుకు ఉపచారం చేశారు.

నేటి సమాజంలో విశావాసమీరులు స్వస్థత ప్రార్థనల ద్వారా భయంకరమైన కేన్సరు, చెవుడు, డయాబైటీస్, పక్షవాతం మొదలగు వ్యాధుల నివారణలో దాతల పరిచర్యను రాన్ స్పష్టంగా చూచారు.

మనకు అనారోగ్యం వాటిల్లి వ్యాదినిరోధక శక్తి తగిగన వేళ్లో దాతలు మనకు సహాయపడతారు. మనకు బలము అత్యవసరము. రాన్కు అవసరము కలిగనప్పుడు దాతలను అరి�ంచుట కాక దేవుడు మీద్వారా చేయగలిగన సహాయము చేసి యేసునామంలో స్వస్థత, బలము ప్రసాదించాలని అడగాలి.

వ్యక్తిగతంగా రాన్ జీవితంలో దేవదాతలు చాలాసార్లు బలపర్చివారు. ఒకరాత్రంతా దాతతో మాట్లాడుట జరికగది. అలసట లేక చాలా శక్తివంతంగా నిలిచేవాడు. దాతలు వెుస్సియను ప్రేమిస్తారు. క్రీస్తు బూలోక జీవితంలో చాలా సహాయపడ్డారు. మనము క్రీస్తు అవయవాలై యున్నాము. ఆయన శిరససు గనుక ఆ దాతలు మనకు కూడా సహాయం చేస్తారు. దాతలు మనకు విశ్రాంతిని బలాన్ని అందిస్తాయి. మనము చేసే పనులు సమర్థవంతంగా చేసే శక్తినిస్తారు. అలసటను పోగొట్టి సేదతీర్చగలరు. మానసిక ఆనందాన్ని కలిగంచగలరు. రాన్ ఎల్లప్పుడూ ఆనందంగా వుంటా ముఖంపై చిరునవువా చిందిస్తూ వుంటాడు. (1 రాజులు 2:1-11) ""ఎలియా దాతల సహాయంతో పరలోకానికి కొనిపోబడాడ్డు".

దాతల దర్శనము కలిగనప్పుడు మరణమునకు చేరువయేయవారు ఎంతో ఆనందంతో ప్రాంతంగా నుండుట చాలా సందరా�ులలో సాకష్యాలున్నాయి.

రాన్ ఒక సందర్బంలో వెుధడిస్టు పాస్టరుగారి మరణసమయంలో సమీపంగానండే అనుభవాన్ని తెల్పారు. ఆ వృద్ధుడైన పాస్టరుగారు మరణ సమయంలో దాతలు వచ్చి ఆయనను పరలోకానికి తీసుకొని వెళుతన్నారని తెల్పాడు. ఒక మాలగా దాతనిలిచి కనిపెట్టుట కూడా చూచానన్నాడు. రాన్ చూచినప్పుడు ఆ మాలలో

సాక్ష్యాల సుమమాల వెలుగు నిలిచి యున్నదన్నాడు. ఆ పాస్టరుగారు పరిచర్య చేస్తున్న నర్సతో ఆయన దాతలు పరలోకానికి కొనుపోవుట్రై వచ్చారని స్పష్టంగా తెల్పాడు. ఆయన ముఖం చాలా ప్రాంతంగా, ఆనందంగా వుంది. ఎంతో నిబ్బరంగా నిరీక్షణతో ఆయన ఆత్మ పరం చేరింది.

విశ్వాసి ఎన్నడా ఒంటరివాడు కాడు. దాతల సన్నిధి ఎన్నడా వుంటుంది. మరణ సమయంలో తోడుగానండి బభపపడకుండా సంరక్షించి తోడుగా తీసుకొని ప్రభువు సన్నిధి చేర్చగలరు. చాలామంది నేటి తరంలో విశ్వాసుల సాక్ష్యంలో అదృశ్య వ్యకుతల సహకారం లభించిందని సాక్ష్యాలు వింటూనే వుంటాము.

గతంలో రాన్ కార్ ప్రమాదమునకు గురై పూర్తిగా విచ్చిున్నమగు సమయంలో వెచ్చని దుపపటిలో నున్న ప్రశాంత అనుభవం కలిగ ఆ పగిలిపోయిన కారునుండి ఎంతో కేషమంగా గాయపడకుండా బయటకు చేరిన అద్భుతము మరువలేనిది. (హెా;్ర 1:14) ""రక్షణకు వార్సులైన వారికి దాతలైన్నడా సహాయపడతారు".

పా� ఆమె భర్త చిన్న బాబుతో క్రొత్తగా వేకరప్రాంతం వెళ్ళవలసి హాటిస్బర్గలో యిల్లు ఖా�చేసే సమయంలో సామాను సరు�టలో భజీగానండగా వారి కుమారుడు చిన్నవాడు యిల్లుబయటకు చేరి రోడున పడ్డాడు. తల్లి గమనించుకోలేదు. అంతలో ఒకపసీత బాబును ఎత్తుకొని తలుపు తట్టింది. రెండు యిండ్లు దాటి రోడున కడడ్ంగా తెలియక దాటేసిన చిన్నబాబు ప్రమాదంలో నున్నాడని రక్షించి తెచ్చానని తెలిపంది. కృతజ్ఞత తెలేపసమయంలో చూస్తే ఆచిన్నబాబును రక్షించిన పసీత కనిపంచలేదు. అదృశ్య దాతల సహాయమని గ్రహించి దేవుని స్తుతించారు.

↑ పైకి / Back to top