Chapter 14 of 18

వ్యక్తిగా నన్ను నిలిపారు

Photograph from page 231 of Bhoodigantha Visvaassula Saakshaala Sumamaala భూదిగంత విశ్వాసుల సాక్షాల సుమమాల
పేజీ 231

స్వస్థత దేవుని నుండి లభిస్తుంది గాని రోగులను ఆదరించే

వ్యక్తిగా నన్ను నిలిపారు.

లిల్లీ, మేరిల్యాండు, అమెరికా.

మత్తయి 25

రోగినై యంటిని నన్ను చూడవచ్చితిరా? నాేపను లిల్లీ షాక�న్నీ. నా బాల్యము నుండి నీనొక నర్సుగా నుండి రోగుల పరిచర్య చేయాలని ప్రత్యేక కోరికతో ఉండేదాన్ని. నేను నాలగవ సంవత్సరముల వయససులో నుండగా మా అమ్మ ఒక బుమ్మకు బ్యాండేజీ కట్లు కట్టి నన్నునర్స వేషములో ఫోటో తీసి తరచగా నాకు చూపించి ఆనందిచేది. ప్రపంచములో అతి ప్రఖ్యాతి గాంచిన జాన్ హాపిన్స

(జీశీ�అ నశీ�స�అర) ఆసప్రతిలో నేను నర్సుగా పరిచర్యలోనున్నాను. గత 29 సంవత్సరాలుగా నా పరిచర్యను గుర్తించి నన్ను ఎన్నో రీతులుగా అభినందిసాత 40 అవార్డులనిచ్చారు. గత డిపసంబరులో

ప్రతిబభకు గురితంపుకు గొప్ప నర్సుగా గుర్తించి (వీశీర్ �ఎ�ఓ�అస్త్ర అబతీరవ �ష�తీస) గౌరవించారు. యీ అనుభవం ప్రపంచములో కొందరికే లభిస్తుంది. యీ ప్రగతికి ఆధారము నాలో అచంచల భక్తి విశ్వాసములేనని నమ్ముతాను.

నాలో యీ భక్తి విశావాసాలాలకు అంకురారపణ కావించింది క్రీస్తు విశావాసులైన నా తల్లిదండ్రులే. నా జీవితంలో నాకు రొవ్ము కేన్సర్ వ్యాధి సంభవించింది. నా భర్త ఆదరణ అప్యాయత అవధులు లేని ప్రేమను మరువలేను. ఆయన సహకారంతో నేడు నావలై వ్యాదిగ్రసతుల నెంర~నో ధైర్యపరిచి ప్రార్థించే సదవకాశం వినియోగించు కోగల్గుచున్నాను. నా పరిచర్యలో వేలాది మంది ఆదరణ పొందుటను గుర్తించిన నా భర్త నేను ఎన్ని ఫోనులు చేస్తున్ననా ఎంత ఆలస్యంగా ఉద్యోగంలో నుండి యింటికి చేరిననా సహృదయంతో సహకారాన్నందుకొనుట నా భాగ్యము. దేవుని కృపలో నా వెబ్పసైట్ను గుర్తించి నేను డైరెకటరుగా ప్రధాన బాధ్యతలు సీవాకరించినందన నా గార్చి తెలిసికొని నా సంప్రదింపుల్రై వేచియుండువారెందరో సలహాలను పాటించి మేలుపొందుట దేవుని నడిపింపుగా భావిస్తాను.

ఒకరోజు ఎంతో ఆందోళ్నతో నిండిన ఫోను కాల్ అందుకున్నాను. ఆమె గొంతులో భయం, ఆతృత నన్ను కదిలించింది. ""అవ్మా, నీవెలా భావిస్తున్నావో నేను గ్రహించగలను. నాకు కూడా యీ అనుభవం కలిగంది. నాకు కూడ రొవ్ము కేన్సరు

సాక్ష్యాల సుమమాల వచ్చింది. ఎన్నో ్రశమలనెదురుకన్నాను. నేను చేస్తున్న ఉద్యోగంలో మెదడులో కణితులు ఆపరషన్ చేయు సమయంలో కొన్ని గంటలు గడుపవలసివచ్చింది. గడడు సమస్యతలో నలిగిపోతున్న రోగుల బంధువర్గము కనిపెట్టుపోతున్న రోగుల బంధువర్గము కనిపెట్టు గదిలో దు'�స్తూ నిలిచిన వేళ్ల్లో నేను ఆపరషన్ గదినుండి బయటకు వచ్చి వారిని దర్శించి "" అంతా సవ్యంగా జరిగిపోతుందండి. ధైర్యంగా వుండాలి. మనము నమ్మిన దేవుడు మన పట్ల శ్రద్ధ వహిస్తారిని నమ్మండి. ప్రార్థించండి, నరీక్షించండి. దిగులుపడకండని హెాచ్చరించేదాన్ని. నిజానికి ఆసప్రతి జీవనం సులబభవైనది, సుఖంగా సంతోషంగా గడిపే జీవితం ఎన్నడా కాదు. అది శ్రమ బాధలో నిండినది, స్వస్థత లభించే స్థలము. నేను యవ్వనంలో నేను కోరిన ఉద్యోగములో చేరిన వెంటనే చూచిన దృశ్యాన్ని మరమలేను. మేరిలా�ండ్లో మా ఆసప్రతి ఆవరణములో ఎదురుగా పది అడుగుల ఎత్తులో పాలరాతిలో చెకకబడిన క్రీస్తు విగ్రహము నిలచి ఉంటుంది. ఆయన ముఖంలోకి చూస్తూ ఆయన పాదాలు తాకుట నాకిష్టంగా ఉండేది. విగ్రహాలను గౌరవించుట లేని నా స్నేహితులు హెచ్చరించేవారు గాని నేను నా హృదయంలో దేవునిని తలంచుకోనే ప్రార్థనా స్దలంగా ఎంచుకున్నాను. అది నా ప్రార్థనా గదిగా ఎంచి "" ప్రభువా ఈ రోజు నా ఉద్యోగంలో నా రోగులకు ఆదరణనిస్తూ దు'�తులకు ఓదారుపగా కారుచీకట్లో నిలిచిన వారికి కాంతి కారణంగా నా జీవితాన్ని మలచండి అంటా దీనంగా ప్రార్థించేదాన్ని. దేవుడు ఆరోజు అవసరమగు సమయోచిన జ్ఞానాన్ని అందించమని అరి�ంచినపుడు నాకు ఆరోజంతా దేవుని సన్నిధి ప్రసన్నత నాలో నిలిచి ఉండేది. ఏ విశ్వాసికయినా ప్రతి దినము అనుదినాహారమవవాండి అని ప్రార్థించి దేవుని హస్తం నిత్యం తోడుగా వుండాలని కోరుకొను బాధ్యత నిర్వాహించే డైరెకటరుగా ఎన్నికోబడుట వలన నా స్నేహితులనేవారు ""లిల్లీ నీకు 40 సంవత్సరా వయససు వచ్చునాటికి నీలో శక్తి అగ్నికి ఆహ�తి అయిపోగలదు. ఎకుకవ శ్రమ చేస్తున్నావు. జాగ్రత్త" అనేవారు.

ఒకరోజు, నా 38 సంవత్సరాల వయససులో నా రొవ్ముపై గడను గమనిచాను. గతంలో లేని భయం కలిగంది. వెువెాగాము చేయించుకున్నాను. నేను భయపడిన రీతిగా నాకు బయాపీప అవసరమని గ్రహించాను. ఆ పరీక్ష పఘలితము నేను బభయపడినట్లే రొవ్ము కేన్సరుగా సి�రమయింది. భయం నాలో పెరిగింది. ఆందోళ్నతో నేను ప్రార్థనా స్థలమును చేరి ప్రార్థించే ప్రశాంతత కోలోపయాను. నా భర్త ఒక ట్రకుక ్రడయివర్. ఆయన పేరు ఏల్. మంచి ఆదరా�లున్న ప్రేమమయుడు. నేను యింటికి వెళ్ళి నా భర్తతో నా పరిస్థితి తెల్పాను. నాకు రొమ్మ కేన్సరని డాక్టు తెల్పారని చెప్పగానే

సాక్ష్యాల సుమమాల ఆయన అవాకకయయాడు. నన్ను ఆలింగనము చేసికొని, లిల్లీ నేవీమ భయపడకు. నీవు నేను కలసి ఈ బాధను బభరిదాము. నీకు తోడుగా నీ బాధలో నేనంటను. అధైర్యపడవద్దు అని అభయమిచ్చారు. ఆ తర్వాత కొద్ది వారాలకు నాకు ఎడమ భాగము రొవ్ము తీసివేయుటకు ఆపరషన్ నిరణయించారు. ఆరోజు తెల్లవారిన వెంటనే నా భర్త నన్ను ఆసప్రతిక కారులో తీసికొని వెళ్ళారు. ఆసప్రతి చేరగానే అనుకొని రీతిగా పాస్టు గారు కనిపంచగానే ఆశ్చర్యపడాను. ఏమటండ� వేళ్గానీ వేళ్లో యికకడున్నారు. అఓ ఉన్నారంటి? అని అడిగాను. అవ్మా, దేవునికి వేళ్గాని వేళ్ గంటలు వుండవు. అన్ని సమయాల్లో దేవుడు మనలో ఉంటారు అన్నారు. నిజమే సర్వ సమయాల్లో దేవుడు మనకుతోడు. నేను మౌనంగా దేవుని స్మరిస్తూ ఆసప్రతిలో ఆపరషన్కు సిద్ధమయ్యాను. నా భర్త నన్ను దగ్గరకు తీసికొని ధైర్యం తెల్పారు. ఆసప్రతి బల్లపై నన్నుంచి ఆక్సిజన్ పెట్టి లైట్లు వెలిగించారు. నా గండె వేగంగా కొట్టుకోసాగింది. మౌనంగా ప్రారి�ంచుకోగలాగను. ""ప్రభా, నేనీ పరిస్థితిలో చేయగలిగన దేమలేదండి. కేవలము నిన్ను సంపూరణంగా నవ్ముకుంటున్నాను. అంతే నాకు తెలసు. మీరు నాతో ఉన్నారు. వందనాలు. ఆమెన్.

వెనువెంటనే నేను అపస్మారక స్థితికి చేరాను. వెంటనే నాకు స్పష్టంగా ఒకపాట వినిపంచింది. అది నా బాల్యంలో అమ్మ నాకు నేర్పిన పాట. 30 సంవత్సరాలుగా నాకు జ్ఞాపకము రాని పాట. "" ఈరోజు రహదారిలో నేను ఆయనను చూచాను. నేను చూచినపుడు నా చూపులో చూపు కలిపి నావైపు తేరిపార చూచినవ్వారు. నేను రహాదారిపై ఆయనను కనుగొన్నాను. ఆయనే గలలయలోని క్రీస్తు, నాకు అద్భుత స్వస్థత అందించు గొప్ప ప్రభువు. యీ పాట నా చెవికి తాకుచుండగా ఆపరషన్పూరతయింది. త్వరలో కోలోకన్నాను. నా రొవ్ముపై గాయాన్ని చూచి నా భర్త చాల బాధపేవారు. నా భర్త నన్ను అప్యాయంగా చూస్తూ త్వరలో మామాలు వ్యక్తివి కాగలవవు, బాధపడవద్దు. నేను నీకున్నానంటా అభయమిచ్చేవారు. నా ఆపరషన్ జరిగిన కొన్ని రోజుల్లోనే నాకు ఫోన్ కాల్ వచ్చింది. అది మా ఆసప్రతిలో పనిచేసే డాక్టు పస్రకటరీకి నావలై రొవ్ము కేన్సరన్నారట. విపరీతంగా బభయపడుచూ వణికిపోతా అధైర్యపడుచున్న ఆమెకు ధైర్యం చెప్పుటకు నీవె తగిన వ్యక్తివన్నారు. నాకు కలిగన సహాను భవం నావంటి శ్రమలో నున్న వారికి సరియైన సలహానివవాగల సమర్థత వుంటుందని నాకు స్పష్టంగా అర్థమయింది. క్రీస్తు తను శ్రమపడి, శ్రమలో వున్న మనకు ఆదరించుటకు సంసిదు�డైన రీతిగా నేను ఆరోజు మొదలు ఎంతో మంది కేన్సర్ బాధితులకు మాట ద్వారా }రటనిచ్చే భాగ్యం లభించింది. ఎందరో

సాక్ష్యాల సుమమాల కుటుంబీకులు నామాట్రై వేచియుండేవారు. నాకు ఆ తర్వాత రెండు సంవత్సరాలకు మరోక ప్రక్క రొవ్ము తీసివేయవలసి వచ్చి ఆపరషన్ జరిగింది. ఆ తర్వాత నేనుప్రతిబభగల వాలంటీరుగా రొవ్ము కేన్సరు రోగులకు కౌన్సిలింగ్ చేస్తూ ఆదరిస్తూ నేటికి నా ఉద్యోగాన్ని సవ్యంగా కొనసాగిస్తున్నాను. ప్రతిసారి ఫోను వచ్చినపుడు ఏదో ఒక భయంకర వార్తతో బాధతో వారిగోడు చెప్పుకోనేవారు. నేను వారికి తగిన జవాబునిచ్చుటకు సర్వదా స్సిదిద్దంగా వుంటున్నాను. పాస్టు గారు చెప్పినట్లు మనరకన్నడా దేవుడు దగ్గరలేని సమయాలండవు. ఇవ్మానుయేలుగా మనలో నుండి మనలో నుండి మనకు తన సంకలపము చొప్పున సమయోచితంగా మాట్లాడి ఆదరించి ధైర్యం చెప్పే సమర్థులుగా నిలుపుతారని నా సీవాయానుభవం. ప్రతి వ్యక్తి తలాంతులలో పనిచేయాలని మనలను పుట్టించారని గ్రహించాలి. యితరులకు సహాయపడుటలో దైవన దీవెన వుందని తెలిసికోవాలి. అట్టి రీతిగా సహాయకులుగా నిలవాని నా ఆకాంక్ష. హల్లెలూయా.

Photograph from page 234 of Bhoodigantha Visvaassula Saakshaala Sumamaala భూదిగంత విశ్వాసుల సాక్షాల సుమమాల
పేజీ 234

(ష�స:2)(ష�స:2)(ష�స:2) (ష�స:2)(ష�స:2)(ష�స:2)

కీస్తులోనె గొప్ప పెన్నిధి కనుగొన్నాను.

సునీల్రానె, గోవా.

రోమా 12:2

""దేవుని చిత్తమేదో పరీక్షించి తెలసికోనునట్లు మీ మనససు మారి నాతన వుగుట వలన రూపాంతరము పొందుడి".

నాపేరు సునీల్. గోవాలో జన్నించాను. సనాతన హిందా ఆచారాలతో పెరిగాను. దేవుని గార్చి తెలిసికోవాలని నిత్యమానాకు ఆశుండేది. విగ్రహాలను రో� పూజించే సమయంలో కొన్ని కంఠతాగా చెప్పు శ్లోకాన్నీ వల్లించేవాడిని. చాల విషయాల్లో పండితులను ప్శ్నంచాలని ఆశించేవాడిని.

నేను విగ్రహాల ముందుగా కొన్ని తీపిపదారా�లు అర్పించేవాడిని. తెల్లవారసరికి అవి కనిపంచపోగా, నా అరపణ అంగీకరించారని సంతోషపడేదాన్ని, తెల్లవారు వరకు ఒక రోజు కనిపెట్టి చూడగా నాకు నిరుత్సాహము కల్గురీతిగా దేవుడుకాదుగానీ ఎలుకలు తినుట చూచాను. ఒకసారి పూజలు చేసే వేళ్లో మంత్రాలు వల్లించే

సాక్ష్యాల సుమమాల సయంలో ఒకరిని ప్శ్నంచుచున్నట్లు విన్నాను. నీవేమ వల్లిస్తున్నావో నీకు అర�మవుతుందా? సంసకృతంలో నున్న శ్లోకాలలో ఒక్క మాట కూడా నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత నేను పూజలు చేసిననా చాల కంగారుగా సంశయంతో చేయసాగాను. దేవాలయాలను దర్శించుట ఆపివేశాను. తర్వాత ఏం చేయయాలి? ఎలా ప్రార్థించాలి?

ఒక రోజు ఆరుబయట పండుకొని ఆకాశం వైపు చూస్తూ తెలియని దేవుడికి ప్రార్థించసాగాను. ""ఓ భగవంతుడా! విశావాన్ని సృష్టించిన వాడా, నీవెట్లుంటావో తెలిసికోవాలని ఉంది. నీవుంటే నాతో మాట్లాడండి. నాకు సహాయము చేయండి. నిన్నే అన్వేషిస్తున్నాను. ఆ తర్వాత దేవుని కనుగొనాలనే ఆశతో చాల స్థలాలు సంచరించాను. ధ్యానిస్తూ ఆశ్రమాలకు వెళ్ళాను. గుఉవులను దర్శించాను. ఎన్నో ఆధ్యాత్మిక పుస్తకాలు చదివాను. 1996లో ఉద్యోగము కూడా కొనసాగించేవాడిని కానీ ఆధ్యాత్మిక అన్వేషణ మొదటి పనిగా ఎన్నో షాపులు తిరిగి వేదాల పుస్తకము విషుణపురాణము కొని దాన్ని గార్చి చదివి తెలిసకోగలాగను. ముఖ్యంగా బుకగవాదము 10వ పుస్తకంలో చెపపబడినట్లు, ఆదియందు దేవుడు అత్యన్నతమై ఉండెను". ఆదేవుని నోటి నుండి మొదటి మాట ఆరంభవుయింది. అది వెలుగు రూపవై ఆయన ద్వారా సర్వం సృష్టించబడిన దేమనగా, ""ఈ లోకంలో పాపమంతా ప్రథమపుత్రుని ద్వారా సమసిపోతుంది". అతను చెకకబండపై త్యాగం చేయువాడై యంటాడు. అతని వస్ర్తాలు బలిగా అర్పిస్తారు. అది అతని బాడ� రకతసికతమగును". ఈ వచనా లేమ నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత ఖురాను, బైబీలు కూడా చదివాను. క్రొత్త నిబంధన అను ప్రైస్తవుల మత గ్రంధంలో నాకున్న ప్రశ్నలకు సరియైన జవాబు లభించింది. నా మనససుకు వికాసము కలిగంది. బైబీలు చదువు చన్నప్పుడు నాలో గొప్ప తపన, ఆసక్తి, ఆనందమతో నా మనోభావాలు గత పుస్తకాలు చదివినపుడు వలైకాక, భిన్యంగా బావించుట నాకే ఆశ్చర్యము కలిగంది. నేను భోజనము సా�నము చేయుట మరిచపోయి ఆ బైబీలు చదువుటలో �నమయేయవాడిని. క్రీస్తు వాక్యము రెండు అంచుల ఖడ్గమై నా హృదయాన్ని తాకింది. నాలో వింత పరిణామాలు కలిగంచింది. నజరయుడైన యేసు }మకందని రీతిగా నాలో మారుప తెచ్చారు. ప్రతి వాక్యము సరిగాగ గ్రహించగలాగను. క్రీస్తు జ్ఞానము గురించిన నిదికి బంధించిన పెటైటకు తాళ్ము దొరికినంత ఆనందం కలిగంది. ముఖ్యంగా కొన్ని వాగ్దానాలు నన్ను అశ్చర్యపర్చాయి. ఉన్నతమైన దేవుని నోటినండి వచ్చాను. అన్ని జీవరాసులలో ప్రధముడను. నేను సృష్టించిన వెలుగు ఎన్నటికీ సమసిపోదు. వేదాలలో చదివిన వాక్యానికి సన్నిహితంగా తోచింది. నా జీవితంలోయేసు గార్చిన

సాక్ష్యాల సుమమాల సత్యాలను తెలిసికోనుటకు బట్టి చాల ఆనందించాను. ఆ క్షణం నేను సాకషంగా పడి కన్నీటితో ప్రార్థించాను. పరిధుదా�త్మ తాకిడి నన్ను తాకగా కరంటు ప్రవహించినంతగా భావించాను. నా శరీరములో వణుకు ఆరంభమైంది. ఏడచుటకారంభించాను. నా పాపాల కొరకు మరణించన క్రీస్తే నా రక్షకుడని పూర్తిగా చాటి చెపుప వచనాలైన్నో వేదాలలో కనిపంచాయి. బలిపశువు క్రీస్తే ప్రధమ పుత్రినిగా జన్మించిన వాని యందు నమ్మినవారు ఆయన నామాన్ని నోటితో ఉచ్చరించువారు. ప్రపంచములోనె విడుదల పొందగలరు. మర నామముతో రక్షణ లభించదు. బైబీఉలులో యీ రీతిగా వరిణంచు వచనాలు చాల వున్నాయి. రోమా 10:9

""యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయంలో విశ్వాసించిన యెడల నీవు రక్షించబడుదువు". బభగవదీిగతలో చెప్పినదేమనగా మతపరమైన నియమాలు కీషణించగా ప్రభువు వేంచేసి పవిత్రులను సంరంక్షించి దేవుని స్మరించనట్లు సి�రపరిచి, చివరి అవతారంలో ఆయన సజీవులను మరణించిన వారిని తీరుప తీరచుటకు తెల్ల గు��వెకిక కత్తి చే బాని (క[కావతారం) వస్తాడని వ్రాసారు. ప్రకటన 19:11-16

క్రీస్తు రెండవ రాకడను గార్చి వ్రాస్తూ తెల్ల గుర్రము ఎకికవ వస్తారని ఉంది. యీ విషయాలు గ్రహించిననా నీనొక హిందావుగానే ఉన్నాను. నా కుటుంబీకులకు స్నేహితులకు ఏమని చెప్పాలి? క్రీస్తును విశ్వాసిస్తున్నాని చెపుటకు సందేహించాను. ప్రైస్తవ జీవితాన్ని వాస్తవంగా ఎలా గడపాలి? ఆచారాలన్నీ మంచి క్రొత్త ఆచరాలనెట్లు అలవరచుకోవాలి? క్రీస్తు శరీర రకగములో పాలు పొందాలంటే ప్రభు రాత్రి భోజనం సీవాకరించలికదా! క్రీస్తు పాదాల వద్ద నా సమస్యలన్నీ సమర్పించి ప్రార్థించాను. 1999 అకోటబరులో దుబాయి చేరాను. ఆ ప్రాంతంలో నాకు ఉద్యోగం లభించింది. సమీపంలో ఒక సంఘాన్ని దరివాంచాను. పాటలు పాడుట చూచాను. నాకు కాథలిక్ సంఘము, టసా�ంటు సంఘములో శాఖల గార్చి అవగాహాన లేదుగానీ, క్రీస్తే నా రక్షకుడు క్రీస్తే నా సృష్టికరత. సజీవుడై నా కొర్రై మరణించి లేచి పనరుదా�నుడయయాడని నమ్మాను. ఆయన శక్తి ప్రభావం ద్వారా నేను సంఘంలో వాక్యము ప్రార్థన సహవాసంలో భాగమై క్రీస్తు ప్రేమలో సాగిపోతున్నాను. హల్లెలూయా.

(ష�స:2)(ష�స:2)(ష�స:2) (ష�స:2)(ష�స:2)(ష�స:2)

సాక్ష్యాల సుమమాల

Photograph from page 237 of Bhoodigantha Visvaassula Saakshaala Sumamaala భూదిగంత విశ్వాసుల సాక్షాల సుమమాల
పేజీ 237

ప్రైస్తవ్యము మతము కాదు క్రీస్తుతో సస్సంబధమేనని

తెలసికున్నాను.

శారీన్ శారిపఫి, అమెరికా.

కీర్తనలు 23: ""కృపాకేషమమే లేవిా వెంట వచ్చును".

ప్రభువు నామములో మీకు వందనాలు. నా పేరు శారీన్. రకనడాఓ జీవిస్తున్న ముస్లింమతమునకు చెందిన కుటుంబంలో నున్నాను. నా కుటుంబము గొప్పగా ఆచారాలేమ పాటించేవారము కాము. ప్రభువు నన్ను వెదకి రక్షించగా నేను మాత్రము క్రీస్తును రక్షకునిగా అంగీకరించాను. గతములో నేను దేవుని నమ్మాను. అందరు దేవుళ్ళి ఒకటేనని నమ్మకంతో ఆరాధనలు విభిన్నంగా వుండవచ్చునని తలంచాను, నా బాల్యంలో చర్చికి, హిందా దేవాలయలకు వెళ్ళి ఆదాధనలు జరిగించేవారము. నిజమైన దేవుని తెలిసకొని సత్యరాధన జరిపించాలనే ఆశతోనె మా అమ్మ మమ్ములను విభిన్న దేవుళ్ళను వెంబండించేవారని గ్రహించాను. చాలకాలము వరకు నిజదేవుడను కనుకోకలేకపోయాము. నేను వెదకిన స్థలాల్లో నిజదేవుని కనుగోలేదు.

హాసతసాముద్రిక జ్ఞానంతో ఆధారపడ్డాను. వారైనా సరైన జవాబు చెప్పాతరని తలంచాను. నేను చాల మంచి వ్యక్తిగా జీవించాను, త్రాగుడు వంటి దురభ్యాసాలేమలేవు. చెడు ే్నేమతులైకుకవ వుండేవారు. వారు నాకు చింత చివరకు మగిల్చేివారు. చాలమంది ే్నేమతుల కుటుంబాలన్నీ విచ్చిున్నవైన గతముగలదే. అందరికీ మంచి జరగాలనే మా కోరిక. నా జీవితంలో నిజమైన తండ్రి కావాలనే నా ఆశయము ఎందుకనగా నా తండ్రి త్రాగుబోతు. నా తల్లి ఏ రీతిగా బ్రతికిన తండ్రినయినా గౌరవించాలని కోరక నా తండ్రితో నేను మనససు విప్పి మాట్లాడే వాడిని కాదు. నాకు ఏడు సంవతసరాల వయససుండగానే మా నాన్న అమ్మను వదిలి వెళ్ళిపోయారు. నేను కాసత పెద్దయయాక నాన్న యెడల ప్రేమ గౌరవము కలిగన తర్వాత ఆయన మరణించాడు. నాకు వయససు 20 సంవత్సరాలంటాయి. అప్పటి నుండి చీకటిదారిలోనె ప్రయాణిస్తూ వచ్చాను. నేను కనుగొన్న మార్గము గరవాకారణము కాకపోయిననా క్రీస్తే మార్గమని చెప్పిన ఆ దివ్యమారాగన్ని కనుగొన్నాను. నేను ఒక మహామద్దీయురాలిగా పుట్టినందన చాల

సాక్ష్యాల సుమమాల దు'ఖపడాను. ప్రైస్తవ మతాన్ని గార్చి వివరంగా తెలసికోదలిచాను, ఎలా కొనసాగాలో అర్థము కాలేదు. సరిగాగ ఈ నిరణయము తీసికొన్న 2 వారాలలో మా అక్క అమ్మ వారి ఉద్యోగాలు పోయాయి. మేము ఒక చిన్న యిల్లు కొనుకుకన్నాము. డబ్బు చాలక కోన్ని వసతువులను అవ్ముకున్నాము. డబ్బు లేక ఒంటరిగా అసహాయులుగా మగిలిపోయాము.

నా స్నేహితురాలు హిందా మతం నుండి ప్రైస్తవునిగా మారినట్లుగా తెలిసి ఆమెను పలుకరించగా బైబీలు స్టడీకి తన యింటికి నన్ను ఆహావానిచ్చింది. నా తల్లికి తెలియకుండా నేను ఆ ప్రార్థనలకు వెళ్ళాను. ఆ స్థలములో వారి ఉజ్జీవము, విజ్ఞాపన ప్రార్థనల పఘలితంగా నాలో నా పాప స్థితిని గుర్తించి పశ్చాత్తాపంతో సిలువ శక్తిని ఆయన రకతధార్లు నా పాపములు కడిగి వేసిన అనుభవంతో నేను అత్యంత ఆనందబభరితురాలనై నా జీవితం క్రొత్త మలుపును చేరింది. నేను క్రీస్తులో పొందిన ఆనందమును బట్టి నా తల్లి ఎట్లు భావిస్తుందోనని కనిపెటాటను. గతంలో నా బాల్య స్థితిలో చర్చికి తీసికొని వెళ్ళిన అనుభవమును బట్టి నన్ను నా విశ్వాసాన్ని అంగీకరించ గలదని ఆశించన నాకు పూర్తి నిరాశ ఎదురైంది. ఆమె నాపూ చాల ఆగ్రహాన్ని కనపర్చింది. నేను చర్చికి వెళుిచున్నందన ఆమె తననుండి దారంగా వెళ్ళిపోమ్మని తృణీకరించింది. నేను భయపడలేదు. చర్చికి వెళ్ళుట మానలేదు. నేను బైబీలు చదువునపుడల్లా నాపై ఆగ్రహించేది. నా బైబీలు తీసి నాపైకి విసిరివేసింది. నాకు కలిగన ధైర్యాన్ని బట్టి నేను చాల సంతోషిస్తాను. క్రీస్తును వెంబడించుటలో ఆసక్తిని చూపించి కొనసాగాను. నాలో నున్న పట్టుదలను నాకున్న సంతృప్తి ఆనందం గమనించి నా తల్లి నాతో చర్చికి వచ్చింది. నా కుటుంబీకులు చర్చిని దర్శించారు గానీ ఎవరూ క్రీస్తును నమ్మలేదు.

ఏదో ఒక సమయాన క్రీస్తు ప్రతి వ్యక్తిని తన బిడ్డలుగా మార్చుకొనగలరని నా విశ్వాసము నేను క్రమంగా చర్చిని దర్శించుటకు ఆరంభించగానే నాకు ఉద్యోగమునకు అవకాశాలైన్నో దేవుడే తెరిచారు. కొంతకాలుమ ప్రార్థన ధ్యానము ద్వారా దేవుని చిత్తము గ్రహించసాగాను. చర్చిలో ఆరాధించే గంపులో నేను చేరాను. నేను సాకలు పనిలో చేరగా ఎంతో ఆనందంతో నాపని చేచుకోగలాగను. నేను సాకలుకు వెళూత పని కూడా చేసేదాన్ని. పని ఒత్తిడి అధికము కాగా నేను దేవుని కార్యాలను నిర్లక్షము చేసేసాను. మరలా నా జీవితం సుడిగండాలలో చుట్టుకుంది. చర్చికి వెళ్ళుట మానివేసాను, నిరాశతో నిండిపోయాను. యేసుక్రీస్తు షరతులు లేని ప్రేమతో ప్రేమించుటను బట్టి మరొక సారి దేవుడు నన్ను దర్శించి ఆయన భడడ్గా సి�రపరచదలచారు. మరోక విశ్వాసి నన్ను చర్చిలో యాత్ విాటింగుల్రై ఆహ్వానించింది.

సాక్ష్యాల సుమమాల

Photograph from page 239 of Bhoodigantha Visvaassula Saakshaala Sumamaala భూదిగంత విశ్వాసుల సాక్షాల సుమమాల
పేజీ 239

నాలో ఉజ్జీవము పునరుదీ�కరించబడగా ప్రార్థనలు వాక్యధ్యానము నేను తిరిగి ఆరంభించగా మొదటి క్రీస్తు ప్రేమను చవి చూచాను. నేను క్రీస్తునందు కొన్ని విలువలు తెలసికోగలాగను. కేవలము చర్చికి వెళ్ళుట మాత్రమే కాదుగానీ దీనికంటే క్రొత్త విషయాలైన్నో తెలిసికోవాలని గ్రహించాను. దేవుడే నన్ను ఆయనకు సన్నిహితంగా చేరచుకున్నారు. నేను క్రీస్తును ఆరాధించుట నా భాగ్యంగా తలంచాను. ఇతరులను క్రీస్తుకు ఆదాదికులుగా మార్చాలని నేను కూడా భారంతో విజ్ఞాపన చేయు విశ్వాసిగా నీ జీవితాన్ని మార్చుకున్నాను. బాపీతస్మము ద్వారా సంఘ సరభ్యతవాము సీవాకరించి, ఆత్మల జాలరిగా నా పరిచర్య కొనసాగించాను. నా జీవితము ద్వారా ప్రభువు నాకిచ్చిన సంతృప్తి ఆనందాలను బట్టి చాల కృతజ్ఞత కలిగయున్నాను. గతంలో నాశనకరమగు దొగ ఉభనుండి నన్ను పైకి లేవనెతాతరు. నా జీవితం నేను అర్థవంతంగా ముగిసింది. క్రీస్తు అనే బండ పై నా అడుగును నంచారు. క్రీస్తులోనే నా నిజమైన ఆనందము సంతృప్తిని పొందాను. నా పరలోకపు తండ్రికి ప్రియ కుమార్తెగా జీవస్తూ అర్థవంతమైన జీవితం జీవించే ధన్యత్రై క్రీస్తుకే స్తుతి.హల్లెలూయా.

(ష�స:2)(ష�స:2)(ష�స:2) (ష�స:2)(ష�స:2)(ష�స:2)

జైలు జీవితం నుండి రక్షించి జయ జీవితమచ్చి

జీవముగల క్రీస్తు నన్ను జీవింపజేస్తున్నారు.

జేమ్స్ జగ్జీత్సింగ్,

సింగపూరు. యోహాను 8:12

"" నేను లోకమునకు వెలుగును. నన్ను వెంబడించు వాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి యండునని యేసు వారితో చెప్పెను".

సికుక మతము నుండి క్రీస్తు నుండి క్రీస్తు వెలురగైయున్నాడన్న సత్యాన్ని నమ్మినవారిలో జగ్జీత్సింగ్ ఒక ప్రభుని శిష�్యడుగా గణనీయమైన సేవలందిస్తూ వెబ్సైట్ నిర్వాహించు బూపింధర్ సింగ్ గారికి ముఖ్య స్నేహితుడు. ఆత్మీయంగా అతి సన్నిహితుడు. వెబ్సైట్ చూచి పరిచయం పెంచుకున్నారు. బూపిదర్ అమెరికాలో నుండగా వేలకొలది మైళ్ళ దారంలో సికుకలు, ముస్లివ్లు, హిందావులు వారి

సాక్ష్యాల సుమమాల అద్భత సాక్ష్యాలను వెబ్స�ట్లో ప్రచురణ కందించారు. కొందరు వ్రాసిన పుస్తకాలు ప్రపంచమంతా చదివి ఆత్మీయు మేములు పొందుచున్నారు. మారుమాల ప్రాంతాలకు చేసి క్రీస్తు సువార్తనందించు జగ�జీత్ సింగ్ గారికి పరిశుదా�త్మాభిషేకము ద్వారా దేవుని పిలుపు వుంది. ఆత్మీయ నేత్రాలు తెరువలేని వారెందరో వీరి పుస్తకాలు, ప్రసంగాల ద్వారా నాతన దృష్టితో చల్లారిన వీరి జీవితాలు ఉజ్జీవ జావాలలల ద్వారా రగిలించబడ్డారు. నిజ వాస్తవాలను గ్రహించలేనివారంతా క్రొత్త అనుభవాలు పొంది క్రొత్త జా�నావగాహానతో విలువైన సేవలు చేస్తున్నారు. ప్రపంచంలో మారు మాలప్రాంతాలలో మంగోలియా, మాలేషియా, తారుప ఐరోపా, సింగపూర్లలో వేదాంత పాఠశాలలను సా�్రించి దైవ సేవలకులకు తరీపుదునిస్తున్నారు. నాలుగు విలువైన పుస్తకాలకు రచయితగా గురితంపు పొందారు.

జీశీబతీఅవవ ష�్� �శీస ్�తీశీబస్త్ర� �తీ�వవతీ వశీబ ర��శ్రీశ్రీ అవ�తీ ఎవ �శీ�షవ,

యీ పుస్తకాల సందేశాలన్నీ ళ�ఎవశీఅ'ర �తీశీ��వ్�ష ష�శ్రీశ్రీ �అస ��ర అ�ఎవ �ర ర�్అ�ఎ. హృదయాలను కదిలించగలవు. ఆయన సాక్ష్యము యీ రీతిగా అందించారు. నా పేరు జగ్జీత్సింగ్. బాల్యము నుండియు దేవుడున్నాడని నవ్మేవాడిని. కానీ లోతైన రీతిగా అదే ధ్యాస్లో జీవించలేదు. నేను పాపినని నాకు తెలసుగానీ, లోకనమునకు వెలుగు అని చెప్పిన దేవునికి ఆమాట సరితాగలేదని భావించాను. నేను పాపంలోనె జీవించసాగాను. నామనససులో భావన ఏదనగా నా లోపలి పాపాన్ని తొలగించుకోవాలి, ఏదో రీతిగా భారంతీరాలని భావించేవాడిని. మలటరీ సరీవాసులో నుండగా సింగపూరు దేశంలో నేను చేసిన తప్పును బట్టి ఆ సరీవాసు నుండి నన్ను తొలగించారు. చెరసాల పాలయయాను. అంతములేని రీతిగా శోక సముద్దములో మునిగిపోయాను. నాకు జైలులో సరియైన పడకలేదు. చెకకబల్లపై తలవాల్చి అదే దిండుగా వాడేవాడిని. తలక్రింద గట్టిగా తోచింది. అందువలన నా స్నేహితుని వద్దనన్న బైబీలు అడిగాను. దానిని తలక్రింద పెట్టుకోవాలని కోరాను. అది నా తలకు తలంపులకు మంచి విశ్రాంతినిచ్చింది. అది నాటకీయంగా నా జీవితాన్నే మార్చింది. ఏదో సరదాగా దాని ్రేజీలను తిరకగసాను. బైబీలులో మాటలన్నీ నాకు చాల అద్భుతంగా కనిపంచాయి. నా హృదయంలో సాటిగా దాసుకొని పోయాయి. నా పాప స్థితిని జ్ఞాపకము చేసాయి. నా జీవితమంతా ఒక్కసారి సింహావలోకనం చేసికున్నాను. నేను మరణిసేత ఏమవుతాను? నన్ను నేను సంరక్షించుకోనే మార్గమే లేదు. నా స్నేహితుడి సలహా పాటించి నేను దేవుడిని ప్రార్థించుట నేరచుకోగలాగను. సాధారణ వ్యక్తితలో మాట్లాడినట్లే దేవునితో

సాక్ష్యాల సుమమాల సంభాషించడమే ప్రార�నగా తెలిసికొని పాటించాను. బైబీలు వాక్యాన్ని చాల శ్రద్ధతో పరి�ంచుట కారంభించాను. నా జైలు పసల్లో చెకకపై వినయంతో మోకరించి నా చేతులు ఆకశమందున నా రక్షకుని రక్షించమని అరి�స్తూ కన్నీటితో పశ్చాత్తపంతో ప్రార్థించాను. గతంలో అందుకోలేని అద్భుత ఆనందానుబూతిని పొందాను. నా హృదయం వింత సమాధానంతో నిండింది. నాకే కాదు నావలై దు'ఖంతో ప్రార్థించిన నా జైలులో స్నేహితులు కూడా ఈ అనుభవాన్ని పొందారు. నేను ఏనాడైతే నా క్రీస్తు నా హాృదయములోకి ఆహ్వానించాను. ఆనాడే గొప్ప రక్షణ శాంతిన పొందాను. నేనారోజు రెండు విషయాలను స్పష్టంగా గ్రహించాను. ఎన్నటికీ సత్యమే నిలసతుంది. జయమునిస్తుంది. ఆపజయము నిలిచేదికాదు. యెహాన్ 8:32

""మీరు సత్యమును తెలిసికుంటారు. ఆ సత్యము మవ్ములను సవాతంతృల్ని చేస్తుంది. ఈ సందర్బంలో సత్యము క్రీస్తును గుర్తించినది. వాస్తవమని నమ్మాను. స్గము సత్యము అసలు సత్యమే కాదు. ఒక విధంగా ఈ ఉదాహరణ వాస్తవమైన సత్యము వివరిస్తుంది. ఒకసారి పదిమంది గ్రుడిడ్వారు ఏనుగును వరిణంచమని తెల్పారు. ఒక్కొక్క అవయవభాగమును వారు తోచిన రీతిగా వరిణంచారు. ఎవరూ వారిని వారించలేదు. అసలు ఆకృతిని గార్చిన సత్యాన్ని తెలుపుటకు వారి అమాయకత్వాన్ని తెలుపుటకు వారి అమాయకత్వాన్ని అవివేకాన్ని ప్రదర్శించుట గ్రహించగలము. రెండవ సత్యం నేను గ్రహించనదేమనగా మా సికుక వేదాలన్నీ అబభ్యసించిన తర్వాత కనుగొన్న సత్యమేమనగా వారంతా సికుక గురువల అన్వేషణ కేవలము సత్యాన్ని గ్రహించుట కోరకేనని. శ్రీ గురునానక� దేవ్జీగారి అభిప్రాయంలో సత్యముగా జీవించాలంటే సత్యము చాల ఉత్తమమైన ఆదర్శము నవ్మాలి. ఆయన ఈ సత్యాన్వేషణలో ఎన్నో ప్రాంతాలు దర్శించారు. ఆయన హిందా మతము, ఇస్లాం, మతాల్లో నున్న ఆచార వ్యవహారాలో నున్న ఒడుదుడుకులన్నీ గ్రహించారు. విభిన్న మత నమ్మకాల్లో నున్న మాడిాచార్లను వరిణంచారు. యివన్నీ చదివినను ఏ సత్యాన్ని సరిగాగ గ్రహించ లేకపోయారు. సత్యము రెక్కలు వచ్చి ఎగిరిన భావం కలిగంది. గురు అనే మాటలో గురు అనగా చీకటి, వెలుగుల కలయిక, గు అనగా చీకటి, రు అనగా వెలుగు. గురువనేవాడు మతము ముసుగులో నున్న చీకటిని తొలగించువాడే నిజమైన గురువు. నిజమైన విజ్ఞాపన వికాసము లభించేది. కేవలము సత్యాన్ని పూర్తిగా అంగీకరించి ఆశ్రయించుట వలనని ఆ గురువు తెల్పారు. సత్యాన్ని ఒప్పుకొనే అనుభవవెన్నడా యితరులపై ఒత్తిడి చేసి పొందలేమని నవ్మాలి.

సాక్ష్యాల సుమమాల రోమా 10:9,10

""క్రీస్తు ప్రభువుని నోటితో ఒప్పుకోవాలి". ఆయన మృతిని రగల్చి లేచిన హృదయంలో నవ్మాలి. అప్పుడే రక్షణ లభిస్తుంది. హృదయంలో కలిగన నమ్మకాన్ని బట్టి, దృడిడపర్చబడుతుంది. మనలో మనకే సవాచ్చుందంగ ఒప్పుకొనే అనుభవం కలాగలి. అది మన నమ్మకముంచిన సా�యినిబట్టి ఆధారపడుతుంది. సికుక మత గురువు తెలిపన సత్యాల 14వ ఆధ్యాయము అ వచనంలో పూర్తిగా మరింత స్పష్టంగా అదికార్యితంగా తెల్పారని నేను నమ్మాను. ఎందరో ఈ సత్యాన్ని ఉన్నదన్నట్లు గ్రహించి ప్రైస్తవ మతాన్ని సీవాకరించారు. ""నేనే మార్గమును, సత్యమను జీవమునైయున్నాను".

క్రీస్తు చెప్పిన గొప్ప సత్యము ఏదనగా నా ద్వారానే తండ్రిని చేరగలరు. నిజమైన సత్యాన్ని అర్థవంతంగా తెలిపన క్రీస్తు సత్యాత నన్ను అద్భుతంగ ఆకర్షించాయి అవి నమ్మాను. ఈ సత్యము ఆధారంగా మరణం గార్చి సరిగాగ గ్రహించగలాగను. అన్ని సా�యిలలో నున్నవారంతా తప్పక మరణము నెదురుకంటారు. ప్రతి వ్యక్తికి మరణము తప్పదు. అది ముందుగా రావచ్చు లేదా ఆలస్యము కావచ్చును. అతి ప్రాముఖ్యవై ప్రశ్న ఏదనగా మనము మరణించాక ఎక్కడి చేరతాము? ప్రతి వ్యక్తి ఆఓచనలు చాల విభిన్యంగా వుంటాయి. కొదరరు పునర్జన్మ వుంటాయంటారు. ఏది స్థిరమైన నమ్మకవెా గ్రహించాలి. బైబీలు మాత్రము పరలోకం గార్చిన సరియైన అవగాహన కలిగస్తుంది. యోహాను 14:1,2

""మీ హృదయము కలవరపడనియ్యకుడి. దేవుని యందు విశావాస ముంచు చున్నారు. నాయందును విశ్వాసముంచుడి. నా తండ్రి యింట అనేక నివాసము కలవు. లేని యెడల విాతో చెపుదును. మీకు స్థలము సిద్దపరిచి వెళ్ళచున్నాను". ప్రతి వ్యక్తి స్థిరమైన నిరణయాన్ని చేసికోవాలి. అదే నిత్యతవాంతో నిరణయాన్ని సాచిస్తుంది. నేను చెరసాల పసల్లో నుండగా క్రీస్తు కొరకు జీవించాలని నిరణయించుకున్నాను. నేను జైలు నుండి బయటపడిన వెంటనే క్రీస్తుకొరకు జీవించుట్రై నిరణయించుకొని ఆయన మహిమార్దవై జీవించుట ద్వారా అనేక ఆత్మలకు ప్రోత్సాహావిస్తూ క్రీస్తు నన్ను తన చిత్తంలో వుపయోగించుకొనుచున్నారు. నా హృదయము స్పందించి ఆనందిచగల వాక్య భాగమేమనగా.

సాక్ష్యాల సుమమాల యెహోను 1:4

Photograph from page 243 of Bhoodigantha Visvaassula Saakshaala Sumamaala భూదిగంత విశ్వాసుల సాక్షాల సుమమాల
పేజీ 243

ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుష్యులకు వెలురగైయండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించు చిన్నదిగాని చికటి దానిని గ్రహింపకుండెను. అంతేకాదు నీనే లోకానికి వెలుగునై యున్నానన్న క్రీస్తు నా మారగనికి మారగవై నాటి నుండి నేటి వరకు నడిపిస్తూ అనేకులకు వెలుగు చూపించే ఆత్మల జాలరిగా మార్చారు. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే కాంతి మన హృదయ జ్యోతి. విాకా స్థిర నిశ్చయత ఉందా? రక్షణానుభవంలో శాంతి కానిది క్రీస్తు లోనె లభిస్తాయి అని ప్రకటించు. ఆమెన్.

(ష�స:2)(ష�స:2)(ష�స:2) (ష�స:2)(ష�స:2)(ష�స:2)

మతము కన్న క్రీస్తుపై మమతే ముఖ్యవైనదని

గ్రహించాను.

సుఖదేవ్ సింగ్, సింగపూర్.

యిర్మయా 29:11

""నేను మవ్ములను గార్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉదే�శములేగానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాకుక".

ప్రభువు హస్తము నాపై నా కుటుంబముపై నిత్యము వున్నందన ఆయనకే సదా స్తుతి ఆరాధన చెల్లిస్తున్నాను. నా పేరు సుఖదేవ్సింగ�. నా బాల్యమంతా సికుక మతాచారాలతోనె గడిపాను. ఉన్నత విద్యావంతుడనయ్యాను. రక్రైస్తవులంటే అసహ్యాత కలిగయండేవాడిని. ఎందుకనగా అవకాశము దొరికిన వెంటనే క్రీస్తును గార్చి బోధించి బాదిస్తారు. ఎప్పుడైనా కాసత చనువుగా మాట్లాడినపుడు నీకు నిజమైన సజీవుడైన దేవునితో సరియైన సంబంధాలు లేవని చెప్పేవారు. అది నాకు చిరాకు కలిగంచేది.

నేను యవ్వనంలో నుండగా ఒకవ్మాయితో పరిచయము కలిగంది.ఆమె ప్రైస్తవులు వెళుినయాక్రియేషన్ చర్చికి వెళ్ళుట నాకాశ్చర్యం కలిగంది. ఆమెతో కాసేపు కాలం గడ్రవచ్చుననే ఆశతో ఆమెను వెంబండిచాను. ఎకుకవసార్లు ఆమెను చూడదలచి

సాక్ష్యాల సుమమాల ప్రేమలో పడుటవలన ఆచర్చిని దర్శించుట నాకు తప్పలేదు. ఎవరో వారి కోసము మరణించాడన్న ఆపేక్షతో ఆరాధించే పిచ్చి ప్రజలను చూచి భ్రవులో నున్నారని భావించి, ప్రసంగించే సమయంలో చెవులు మాసికొని ఆ అవ్మాయిని చూస్తూ గడిపేవాడిని. 9 నెలలుగా ఆమెను వెంబడించిననా, నా ప్రేమను నిరాకరించేసరికి చాల షాక�లో నుండిపోయాను. నాకేమ తకుకవయిందనినన్ను కాదని చెప్పిందని చాల బాధపడాను. అప్పటికే చాల ఉన్నతమైన ఉద్యోగినా ్రడెటో సాకలులో ఆఫీసరు ట్రయినించుగలో నున్నాను. నా కుటుంబము కూడా చాల సమస్యలతో చిక్కుకొని ఉంది. నా నిరాశ నుండి ఏదోరీతిగా విముక్తి పొందాలనే తపనతో తిరిగి చర్చికి వెళ్ళదలచాను. ఒంటరిగా నా పని స్దలంలో ఏడ్చేవాడిని. నాకకయి దు'ఖ పరిస్థితులన్నీ ఎదురయయారుకదా! అని తలంచాను గానీ నా కృంగిన స్థితి కలిగంచి నా రక్షకుడు నాకు దగ్గరవావాలనే ప్రయత్నించాడు తర్వాత గ్రహించాను.

చర్చిలోనే నా హృదయాన్ని వాక్యానికి అపపగించగానే అది రెండంచుల ఖడ్గమై నాతో పని చేయగా నా పాపసి�తిని గుర్తించి కన్నీటితో ప్రార్థించి రక్షణానుభవాన్ని ప్రభువునిలో గొప్ప ఆనందాన్ని శాంతిని తృప్తిని పొందాను. నన్ను చర్చికి ఆహ్వానించిన స్నేహితునికి కూడా నేను పొందిన రక్షణానుభవం గార్చి తెలుపక రహాస్యంగానే వుంచాను. దేవుని చిత్తము పరి పూరణమానదని నమ్మాను. నా సంతోషకరమైన జీవితాన్ని, నాలో మారుపను నా స్నేహితుడు గుర్తించాడు. అతనితో నా అనుభవాన్ని తెలిపనపుడు చాల ఆశ్చర్యపడి, ఆనందించాడు. ప్రభుని కృపలో ప్రేమలో సాగిపోవుటలో గొప్ప నెమ్మది పొందాను. నేను చర్చికి వెళుిచున్నానన్న వార్తను యింటి వారితో చెప్పలేదు. ధైర్యము చాలలేదు. వారు చాల నిష్టగల సికుకమతసతులు గనక ప్రైస్తవులంటే యిష్టపేవారు కారు. కానీ నాలో వింతైన ధైర్యాన్ని చర్చిలో బుదించే వాక్య శక్తితోనె పొందాను. నేను రక్షింప బడిన నాలుగు నెలల తర్వా నా రక్షకుడు గార్చి యింటివారితో చెప్పాలని చెపపగలాగను. ప్రధమంగా నన్ను వారు చాల బాధించి హింసించసాగారు. దీని వల్ల ప్రతి దినము యింటిలో వాగావాదాలు గొడవలు ద్వారా అల్లరి చెలరగింది.

ప్రభుని ప్రేమ నన్ను వెన్నంటి వున్నందన చాల ఓరుపతో సహనంతో నేను ప్రతి అడ్డంకులను ఎదురొకనగలాగను. దేవునికే వందనాలు. ఆ తర్వాత ఆశీర్వాదాలు ఒక్కసారిగా తుఫాను వలై రావడం ఆరంభవాయ్యయి. మొదటిగా నా పెద్దక్క వివాహామయినను ఒక్క సంవత్సరంలో కొన్ని చికుకలు చేరాయి. నేను నా అక్క దు'ఖపడుచున్న అక్కతో క్రీస్తు ప్రేమ గార్చి వివరించి నాతో చర్చికి ఆహ్వానించాను.

సాక్ష్యాల సుమమాల ఆ రోజు గురువారవైనందన బైబీలు స్టడీ ఉంది. నాతల్లి నా పరిస్థితి గ్రహించి అక్కకు తోడుగా వస్తానని తెలపగా అందరమా చర్చికి వెళ్ళాము. ఆ స్థలములో ప్రభుని ప్రసన్నత నిలిచి నందున ఆప్రేమ గల వాతావరణములో విలువైన పాటల భావాలు ""రండి సమస్తమైన భారాలు తీరి విశ్రాంతి పొందండి. నేనే మారగం సత్యం జీవము నేను లోకాన్ని ప్రేమించే మంచి కాపరిని అను వాక్యధ్యానాల పఘలితంగా మా అమ్మ అక్క యిద్దరా తన జీవితాలను తక్షణము క్రీస్తునకు సమర్పించుకోగలాగరు. వారి జీవితంలో అంత ప్రేమతో నిండిన వాతావరణాన్ని ఎన్నడా అనుబభవించలేదని సాక్ష్యమిచ్చారు. ఆయన నామమునకే సదా స్తుతి మహిమ కల్గుగాక.

మరొక తుఫాను వంటి రెండవ ఆశీర్వాదముగా మా అమ్మమ్మ మంచము పై నుండగా మా అక్క సాకషాధారంగా క్రీస్తును నమ్మింది. సికుక మతాచారాలలో నిండిన తల్లి, అమ్మ, అక్క జీవితాలు క్రీస్తు విశావాసంలోకి మారు మానాన్నగారు చిన్న చెల్లి స్పష్టంగా గ్రహించారు. ఒక ఆదివారము చర్చికి మా నాన్నగారు చెల్లి ప్రప్రధమంగా చర్చికి వచ్చారు. ఆరోజు పాస్టు లియన్గారు వాక్యము బోధించారు. వారి అనుభవసాకషాన్ని తెలిపారు. ఆయన డాకటర్లుకు అంతు తెలియని వ్యాదితో నుండగా వారి తల్లి క్రీస్తును నమ్మి ఆయన వాకుకల ప్రభావంతో తన కుమారునికి స్వస్థత లభించినందన దైవసేవకు అంకితము చేయగలిగంది.

దీని పఘలితంగా పాస్టుగా వేదిక నిలిచి దేవుడే నిజమైన రక్షకుడని చెపుప సాహసము చేస్తున్నాని చెప్పగా మా నాన్నగారు ఆశ్చర్యంతో ప్రభుని అంగీకరించారు. మేమంతా మా నానమ్మ మంచము మీద మా అంకుల్ గారింట్లో పడి యండగా దర్శించాము. ఆమెకు }పిరి సరిగాగ అందకపోవుట వల్ల బాధలో నుండి మా అమ్మను ప్రార్థించమని కోరింది. మా అమ్మ ప్రార్థనకు నిలువగానే మా నానమ్మ ఏడచుట కారంభించింది.

మా అమ్మ ప్రార్థించి యేసు ప్రేమిస్తున్నారనియు ఆయన పరలోకంలో మంచి స్థలము సిద్దపరుస్తున్నారని వివరించు చండగా ఆమె ముఖమంతా ప్రకాశిస్తూ ఎ��ని రంగుగా మారింది. ఆమెను ఆసప్రతిలో చేర్చగా బంధువులంతా చేరారు. ఆమె ప్రాంతగా ప్రభుని చేరింది. డాకటర్లు చెప్పిన దేమనగా ఆమె కొతకాలము జీవించగలదు కాని మరణించిందని తెల్పారు. ఆమె బాధ నుండి ప్రభువే విముక్తినిచ్చారని మేమే నవ్మాము. ఆమె ముఖంలో నెమ్మదిని ప్రశాంతత చూచాము.

సాక్ష్యాల సుమమాల

Photograph from page 246 of Bhoodigantha Visvaassula Saakshaala Sumamaala భూదిగంత విశ్వాసుల సాక్షాల సుమమాల
పేజీ 246

ఆమె క్రీస్తునందు నిద్రించిందని మేమంతా నమ్మి స్తుతించాము. మా రక్షణ అనుభవాలన్నీ 2 నెలలో సంభవించాయి. యీ సంఘటనలాధారంగా మా నాన్నగారు, చెల్లి క్రీస్తు అనుచరులయయారు. మా కుటుంబమంతా క్రీస్తును సేవించువారిగా కృప్రై క్రీస్తుకే ఘనత మహిమ కల్గుగాక మనస్సారా స్తుతితసతున్నాము. మీకు కూడా యిట్టి ధన్యత కలాగలని మా ప్రార్థన. ఆమెన్.

(ష�స:2)(ష�స:2)(ష�స:2) (ష�స:2)(ష�స:2)(ష�స:2)

పూజారుల కుటుంబంలో జన్మించి క్రీస్తును ఆరాధించు

విశ్వాసిగా మార్చారు.

డాక్టు శ్రీనివాసరభటాటచార్య, నేపాల్.

ప్రకటన 3:20

ఇదిగో నేను తలుపువద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవరైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడ అతడును భోజనము చేయుదుము. ప్రభువు దయగల దివ్యనామముతో మీకు నా శుభకాంక్షలు. నేను వైషణవ బభటాటచార్యా పూజారి వంశంలో జన్మించాను. యిప్పటికీ మా తాతగారు రఘుబటాటచార్యా శ్రీ లకషమనేషసావామ దేవసా�నములో పూజారిగా పని చేస్తున్నారు. పొన్యాగలతతూర్ ప్రాంతంలో మా పేర్లు అందరికి తెలసు. కన్నులుండి చాచలేని, చెవులుండి వినలేని ముకుక వుండి వాసన చూడలేని, చేతులుండి తాకలేని, కాళుిండి నడవలేని దేవుళ్ళనే మా తరము వారంతా సేవించగా నేను జీవముగల క్రీస్తు కృపలో ప్రభు క్రీస్తు ్రై బభటాట చారయడనయ్యాను. నా బాల్యంలో 6 సంవత్సరాల వయససులోనె జంధ్యము వేయాగా గాయ్రతి దీక్ష, ఓంబూహ�, ఓంబూహా, ఓం సుభాగ, ఓం మహా, ఓం జనగా, ఓం లైపకా, ఓం సత్యం, ఓం ధాతు సరవాదిరినవ్, ఓం బార్చు, ఓం దేవస్తిమగం, ఓం దివ్యయోగనవు, ఓం ప్రత్యధాయు, ఓం జోగతిరక్సం, ఓం అమరతవరము, ఓం బూరోజసరం. యీ రీతిగా జాపాలన్నీ వల్లించే వేదము నేరుప ఆ్రశమమురకై వెళ్ళి చదివాను. బాల్యం నుండి బుకగవాదము, యజరవాదం, సామవేదము, అధర్మణవేదము నాలాయిరావ్ లిజ్య ప్రభువంతా యితి హాసాలు పురాణ రామయణము,

సాక్ష్యాల సుమమాల మహాభార్తము, భగవద్గీత యివన్నీ చదివాను. గ్రాందిక భాషలో సంసకృతలంలో ఎన్నో విద్యలు నేరచుకోగలాగను. దకిషణ భార్త దేశంలో నేరచుకోగల చదువు పూరతయిన వెంటనే ఉదతర దేశానికి బయలుదేరాను.

డాకటరటు చదువురకై బైనార్స్ విశ్వావిద్యాలయంలో చేరాను. ప్రముఖ గ్రంధంలో పి.హెచ్.డి. పొందాను. నేను ఆ విద్యాభ్యాస్ సమయంలోనె బాబ్రీ మసీదు గొడవలు రగాయి. అది అయెధ్యాలో జరిగింది. నేను బభటాటచారయడిగా నుండి, హిందా విశ్వావిద్యాలయంలో రెండు డి^్రలు సంపాదనలోనున్నాను. నన్ను ఆర్.ఎస్.ఎస్. యువజన లీడరుగా నియమంచారు. దీని ఉదే�శ్యాలన్నీ విదేశీయుల మతాన్ని ఆ్రియేవాలి. క్రీస్తును గార్చి ప్రకటించరాదు. నిరోదించేపని చేస్తుంది. మహమద్దీయులు మసీదును పడగొటాటలనె తీవ్ర ప్రయత్నాలుండేవి. నేను స్వయంగా ఫ్రాన్స్ వెళ్ళి డైనవెుట్ బాంబును పెటాటను. అదే యిండియా తెచ్చి వసీదులో సమాధి వద్ద కంప్యూటరు సహాయంతో అమర్చాను. మమ్ములను అరికటాటలని ప్రయత్నించిన వారి చేతులు కాళ్ళు నరికేసాము. తలలనను కూడ ఆఖండించి చిత్రహింసలపాలు చేయగా 3000 మంది శవాలు స్యూ్ నదిలో పడవేసాము. దీనిని బట్టి హిందా మతాచారాల పట్ల అతి భక్తి ్రశద�లు పాటించాను. ఆ తర్వాత లైబ్రరీలో రీపసర్చి పని కొససాగించాను. నా కోర్సులో ముగించవలసిన అంశమేమనగా ""ఒక వ్యఇకత మరణించాక దేవుని రాజ్యాన్ని చేరు విధమేమ"?. ఒక వ్యక్తి బ్రహ్మాపధాన్ని లేక సివాన్ నిర్యాణ పధాన్ని అనసరిస్తూ దైవ రాజ్యాన్ని చేరగలదు. ఆ సమయంలో ఒక వృద్ధ సన్యాసి మా లైబ్రరీలో కలిసాదు. ఆశ్చర్యంగా ఆయన న్ను సమంపించినన్ను పలకరించాడు. ఆయనకు పొడవైన జుట్టుంది. పొడవైన గడడ్ముంది. అతి సాసాన్యవైన వస్ర్తాలు ధరించాడు. నా చేతికొక చిన్న కరప్రతాన్నిచ్చి వెళ్ళి పోయాడు. ఆయన ఎవరో నాకు తెలియదు. పోనీ ఎందుకు వచ్చిడో కూడా అర్థము కాలేదు. ఆ కాగితము మీద యోహాను 3:16 అని వ్రాసింది. దేవుడ లోకమును ఎంతో ప్రేమించెను. కాగా తన అదివాతియ కుమరుని యందు విశ్వాసించువాడు. నశింపక నిత్య జీవాన్ని పొందుతాడు. ఎందుకో నా హృదయంలో అతి తీవ్రమైన ప్రకంపా స్పందన ఆరంభమైంది. నాకు క్రీస్తుతో అనుభవం కలిగన తర్వాత చదివిన వాక్యభాగంలో యోహాను 1వ అధ్యాయములో వాక్యములో జీవమున్నదనే సత్యము గ్రహించగలము. నేను అనేక మంది గురుజీలనన్వేషించాను. ఆ అదివాతీయ కుమరాఎడెవరు? ఇం్రవరు? కృషణపరమాతయ్మడు లేదా రావు పరమాతయ్మడే కదా! అన్నారు. యేసే ఆ అదివాతీయ కుమారుడని ఎవరూ

సాక్ష్యాల సుమమాల నాకు చెపపలేకపోయారు. ఒక నెల రోజులుగా నిజాన్ని తెలిసికోవాలను చాల వెదికాను. ఒక రోజు నా గది వరండాలో తిరుగుచూ అ సాధువిచ్చిన కాగితసారాంశాఇన్న చదివే కొలదీ నా కన్నీళ్ళు ఆగలేదు. చాల దు'ఖము ఆవరించగా నా శ్లోకం చదువుకున్నాది వల్లించుకున్నాను. రబతీవర ��ఎ ��ర�ష�స�తీ�ఎ ఎవస���తీ�ఎ. శ్రీ�సర��స�అ్��ఎ వశీ స్త్ర� స�తీ

దీని అర్థము యోహాను 3:16లో ్��ఎ ��అస�శ్రీ ప�ర�బఎప�అ రబతీ�శ్రీశీస�వ�్�" వ్రాసి ఉంది.

అ దివాతాయ కుమారుని గార్చి వ్రాసిన వాక్యము బైబీలు క్రీస్తునుదే�శించినవని నమ్మాను. నేను చనిపోతే యీ అదివాతీయ కుమరుని మాత్రమనవ్మాలని ఆశించాను. ఆయనకే నా సరవామా అర్పిందలిచాను. అంతలో నా పరీక్షలు, నా డాకటరటు పేపర్లు సిద�పరచుకున్నాఉ. నాకు పఘలితమురాగా రెండు డాకటరటు డి^్రలలో క్రీస్తు ప్రభుని కృపవల్ల యిండియాలోనె ప్రధముడిగా విజేతగా నిలిచాను. నన్ను ఢిల్లీ వారు ప్రసిడెంట్ స్వయంగా అందించే గోల్డ్ వెుడల్రై నన్ను సిద్దపరిచారు. పార్లవెంటులో ప్రముఖుల సమక్షంలో యీ సన్మానము నిర్వాహించాను. యివన్నీ నాకు నిజమైన ఆనందాన్నందించలేదు. నేపాలులో అధిక సంపన్న కుటుంబంలో జన్మించాను. రాయల్ పెంపకములో 13 ఏనుగులు పెంచుతాము. 108 దైవపూజలు చేయు దేవాలయాలు మా ఆధీనంలో నున్నాయి. మేమంతా ముఖ్య పూజారులము. ఎన్నో డి^్రలు ఘనతలున్నాయి. శాంతి లేక హృదయం శూన్యంగా ఉంది. ఒక వ్యక్తి సరవాలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమలాబభము? నా హృదయంలో అశాంతి, శాన్యతతో మ్రదాసు చేరదలిచాను. అప్పటికి యేసును రక్షకునిగా లోకంలో శాంతి ప్రధాత, ప్రపంచ పాప విమోచకుడు నాకు తెలియదు. గంగా కావేరీ ఎక�్సపప్రక�్స రైలు టిరకట్టు కొన్నాను. దారిలో మధ్యప్రదేశ్ దాటను.

ఆ మార్గమంతా యోహాను 3:16 వచనాన్నే మాట్లాడినట్లుగా ఆ వాక్యము ధ్యానించమని తెలిపన భావం కలిగంది. ఏదో ఒకసరవాం నన్ను ఆ మధ్యప్రదేశ్లో మార్గమధ్యలో దిగిపోవాలి ప్రయాణమును ఆపాలనే ప్రోత్బులం కలిగంది. నాకా ప్రాంతంలో ఎవరా తెలిసినవారుగానీ, బంధువులుగానీ లేరు. నేను లక్ష్య పెట్టాదని తలంచిన కొలదీ నాలో భారము పెరిగింది. నేను తెగించి రైలు దిగాను. కొన్ని నిమషాల్లో రైలు సాగిపోయింది. నేను ఒక్కడినే ప్లాటుఫారం పై మగిలియున్నాను. దైవశక్తి నడిపింపు ప్రభావము చాల గొప్పది. మరలా నాకొక మెల్లని మృధుర సవారాలే

సాక్ష్యాల సుమమాల వినిపంచింది. ""నీవు తిన్నగా నడిచి వెళ్ళు". యీ రీతిగా సాగిపోగా 3 మైళ్ళ ప్రయాణము చేయగా భారత్పూర్ అనే గ్రామము చేరాను. అది జబల్పూర్ సిటీ ప్రాంతంలో ఉ ంది. ఆ ప్రాంతంలో సివెంటుతో చేయబడిన ఆర్చివంటి కట్టడము కనిపంచింది. నేను చూచిన వ్యక్తిని గమనించి అవాక్కయ్యాను. నేను చదివిన ప్రాంతం నుండి 800 కి.మీ దారంలో నున్న సన్యాసి ఎవరో కాదు, ఒకరోజు లైబ్రరీలో పొడవైన గడడ్ము, జుట్టులో నా చేతిలో యోహాను 3:16 వాక్యంతో నున్న కాగితమందించిన అసలు వ్యఇకతని చూచాను. ఆయన నా పై ఆప్యాయంగా చేతాలుంచి ఆహ్వానించాడు. "భాబా, నీవు వెదికే నిజమైన సజీవుడగు దేవుడు ఎవరోకాదు అ దివాతీయ కుమారుడు యేసుక్రీస్తు మాత్రమేనని నవ్ము. ఆయన కొరకే నీ అన్వేషణ అని నేను గ్రహించాను. నిన్ను ఆయన ప్రేమిస్తున్నారు. నీ పాపలన్నీ రూపుమాపి కషవించుటకే ఈ లోకానిని వచ్చారు. నీకు నాతన జీవిత ఏ మాత్రమా నిబ్బరంగా నిలువలేకపోయాను.

నేను చూస్తున్న వ్యక్తి సాధారణవైనవాడు చాల వృద్ధుడు. ఆయన ఆకృతి తేజోమయవై ప్రభుని శక్తితో నిండి వుంది. సువార్తను సాటిగా బోదిస్తున్నాడు. నారకందుకో గర్వము అహంకారాన్ని వదులుకొని ఆయన మాటలకు లుగిపోయాను. నన్ను ఆయన మరొక ప్రాంతానికి తీసికొని వెళ్ళాడు. ఆ స్థలము పేరు భడాఘర్. ఆ ప్రాంతంలో నర్మదా నది అతి వేగంగా పర్వళుి ్రతొకుకతా ప్రవహించు చోటు. ఆనదిని దాటి చాల నిర్మానుష్ ప్రాంతం చేరాము. ఆ తర్వాత అడవి ప్రాంతంలో చిన్న గృహావంటి నివాసానికి నన్ను తోడోకని వెళ్ళగా మౌనంగా వెంబడించాను, నేను అతి కష్టము మీద గుహాలోనికి ప్రవేశింపగా నాకాయన క్రీస్తు సువార్తను అతి స్పష్టంగా వివరించాడు.

అతి కష్టములో చిన్న గుహలో ఆ వృద్ధుడు మోకరించి, బైబీలు తెరిచి ప్రసంగించుట కారంభించాడు. క్రీస్తు ఔన్నత్యాన్ని, అదివాతీయ దేవుడు క్రీస్తేనని, దేవుడే సృష్టికరత, బూమ, ఆకాశము, సముదాలు నదులు జంతువులు సమసత జీవరాసులను సృష్టించాడని తెల్పాడు. ఆది మానవుడు పాపములో ప్రవేశించటు, క్రీస్తు ఈ లోకానికి వచ్చిన అవసరత, వింతైన కన్యక జన్మము బోధించిన సాకుతలు, సిలువ మరణు పునరుత్థానము, ఆయన శక్తిలో శిష్యుల సేవా వివరాలన్నీ తెల్పాడు. నీనీ విరా�న్న విన్న తర్వాత నాలో నున్న ప్రశన్నను వివరించాను. ముకోకటి దేవుతలు మా హిందా మతంలో నుండగా, ఎవరా పాప ప్రాయశ్చితం కొరకు మరణించలేదు కదా! అని నాలో నేను ఆలోచించాను.

సాక్ష్యాల సుమమాల

హిందావులు మత గ్రంధంలో సామవేదంలో ప్రతి వ్యక్తి పాపి గనుక ప్రతి వ్యక్తి రక్తంలో పవిత్రీకరణ పొందాలి. అప్పుడే దైవరాజ్యవార్సులు కాగలరు. క్రీస్తు రక్తము చిందించి పాపాల వియోచన్రై త్యాగం చేసి ప్రాణంపెటాటరు. నా హృదయాన్ని దేవునికి సమర్పించి వినయంగా దు'ఖంతో ప్రార్థించి ప్రభువా నేను నా పాపాల్రై చాల చింతిస్తున్నాను. నేను నా హృదయాన్ని తెరిచి ఉన్నపాటన నిన్ను చేరాను. నా పాల్రై నీ కాళ్ళు చేతులలో మేకులు దించారు. నా తలంపులలో పాపల్రై తలలో ముళ్ళ కిరీటము ధరించాము.

నా పాపముల్రై ప్రక్కలో బళ�ిం పోట్లు బభరించాము. నన్ను దయతో క్షమించు నాకు నీరికషణనిచ్చి నీ భడడ్గా నన్ను మరచుకో ఈ రీతిగా ప్రార్థించాను. క్రీస్తు దయగలవాడు. బైబీలులో వ్రాయబడిన రీతిగా అతిక్ర్మములను దాచిపెట్టువాడు వరి�ల్లడుగానీ ఒప్పుకొని విడచి పెట�ఇటనపుడే కాని కరం పొందగలము. యీ సత్యాన్ని నమ్మాను. నా బాల్యము నుండి చేసిన పాపాలను బట్టి పశ్చాత్తాప్ పడాను. ప్రభువు నా ప్రార�నాలన్నీ ఆలకించి అంగీకరించారు. ప్రకటన 3:20

""ఇదిగో నేను తలుపు యొద్ద నిలిచి తట్టుచున్నాను. ఎవరైనా నా స్వరము వని తలుపు తీసిన యెడల వారితో సహవాసము చేస్తాను. కలిసి భోజనము చేస్తానన్న వాగ్దానమును నమ్మాను. ఎందుకనగా ఆయన తన బిడ్డలుగా సీవాకరించాలని కోరుకొని మాత్రమే మన హృదయ ద్వారాన్ని తట్టుట జరుగుతుంది. అంతేకాదు నిత్య రాజ్యావార్సులుగా చేస్తారు. పసైతాను తలుపు తటటదు . చిన్న సందు దొరికితే మనలోకి దారిపోయి మన*్న నాశనము చేసి దేవుని సన్నిధి నుండి దారపరచగలదు. దేవుని భడడ్గా క్రీస్తు రక్షించుకున్న తర్వాత కూడా దాగిన పాపాలను నాకు స్పష్టంగా చూపించారు. నేను ఒప్పుకొని విడిచిపెట్టి పరిపూరణ శాంతిని పొందాను. నేను ఆవృదు�ని సహవాసంలో రెండు నెలలు గడిపాను. మేమద్దరము కలసి వినయంగా మోకరించి ప్రార్థించేవారము. వాక్యధాన్యంతో చాల ఆనందించి పరవశించేవారము. ఆ తర్వాత నన్ను నర్మదా నదీతీరానికి తొడోకని వెళ్ళి నీటి బాపీతస్మమచ్చారు.

ఆ వృద్ధుడు యేసు నామంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేర పరిశుద్ధాత్మ సన్నిధి అనుభవించు అవకాశము నాకు నాతనానుభవం. ఆరోజు అనుభవం మరపురానిది, విలవైనది. నానెతో నా తలను అంటియున్నాడు. నా శ్రతువలు యెదుట నాకు భోజనము సిద�పరచువాడు యేసే. కృపా కషమాలు మన*్న వెంబడిస్తాయి, ఇక

సాక్ష్యాల సుమమాల నిరంతరము యేసు మందిరములో నివసించు యెగ్యత ప్రభువిస్తారు. నేను క్రీస్తుతో ఆయన సోతతుగా స్థిరపడిన తర్వాత ఆ విశ్వాసి వృద్ధుడు నాతో చెప్పిన దేమనగా నీవిపపుడు యాదా ప్రాంతం చేరావు, సమేలియ మొదలు బూదిగంతాల అంచులకు చేరి సాక్షిగా జీవించాలని దేవుని చెతతవైయున్నదని తెల్పారు.

సమరయు ప్రాంతమనగా నా స్వంత ప్రాంతము, సమాజము నేను నా ప్రశాంతమైన నేపాలులో ప్రైస్తవ విశ్వాసిగా నిలిచి జీవించాలని నిరణయించుకున్నాను. నేను యిల్లు చేరసరికి నేను ప్రైస్తవుడనగుటకు యిష్టపడనందన నా తండ్రి నన్ను యింటిలోనికి ఆహావానించలేదు. ""నేను నిన్ను ఉన్నత విద్యనబభ్యసించుటకు గొప్ప సా�నాన్ని విశ్వావిద్యాలయంలో పొందాలని ఆశించాను. ప్రెసిడెంటు సమక్షములో గొప్ప ఘనతను, రెండు బంగారు పథదకాల్ని, సంపాదించావు. తిరిగి యిల్లు చేరసరికి, బహిషకరించదగిన ్రేదవానిగా అంటరాని వాడిగా నీవు నలిచావు. ఏమయింది? నిన్ను పవిత్ర పరచుకొని మాత్రమే నా యింటితలో అడుగుపెటాటలి తెలిసిందా అని ఆగ్రహంతో గంగా జాలాన్ని నా పై ప్రోక్షించాడు.

నా బాహ్యా శరీరము శుద్ధి కావచ్చుగానీ, నా అంతరంగ భావాలు అపవిత్రత ఎవరికి తెలసతుంది? నా కొరకు దొడిడ్దారిలో నుండి పూజచేయు పూజారుల వద్ద ఆవు మాత్రమును సీసాలో తెచ్చి నాకు త్రాగుటకు బలవంతము చేసారు. మా నాన్న మా యింటిలో చంధశాస్నుడు. ఆయన మాట వేదవాకుక ఎవరూ ఎదిరించలేరు. ఆయన మాట వ్యతిరకించి అగౌరపరచుట సమంచలేడని తెలిసి, నేను విధేయత చూపాను. నేను మౌనంగా నాతో తలంచిన దేమనగా ""యేసు రక్తంలో విజయమున్నది". యిదే మాట పదేపదే ఉచ్చరిస్తూ మౌనంగా ్రతాకగసాను. అపుడే నా తండ్రి యింటిలో ప్రవేశింపగలాగను. నేను మెల్లగా యిల్లు వదలి నేపాలు ప్రైస్తవ చర్చికి వెళ్ళిపోతానని చాల భయపడ్డారు. రెండు లేదా మాడుసార్లు వారు బభయపడినట్లే చాటుగా విశావాసమందిరాలకు వెళ్ళాను. యీ వివరాలు తెలిసకున్న మా నాన్న వెంటనే నాకు చాల పని అప్పగించి నన్ను చాల భజీగా ఉండే రీతిగా నిలిపాడు. ఆయన పూజారి ధర్మ చేసే విగ్రహాలన్నీ శుభ్ర� పరిచే పనినిచ్చాడు.

ప్రతి పనిని కూడ ఆమా నాన్న మాటకు విధేయత చూపుచూ, యేసు రకతంనకే విజయమని ధ్యానిస్తూ చేయసాగాను. ఒక రాత్రి ఆ దేవాయలయంలో ఒక రాత్రింతా నిర్బుందంగా ఉంచేసాడు. నేను శుభ్ర�పరిచి పరిచర్య చేయు దేవాలయాలన్నీ అతి ప్రాచీనమనైనమ కనీసము 2లేక 3వేల సంవత్సరాల క్రితము ని]్మంచబడినవి. ఆ

సాక్ష్యాల సుమమాల దేవాలయ ఆరంభము మాల స్రపాగ్రహా నుండి దాదాపు 3 కివిా దారం ప్రయాణం చేయవలసివచ్చేది. దానిపై కప్పు 1లేక 2 వందల అడుగులు ఎత్తుగా ని]్మంచబడిన చీకటిగా నిలిచిన కట్టడము ఎల్రకీటసిటీ వసతి లేదు. పాములు తేళ్ళు సంచారం చేయు ప్రాంతముగా నిలిచింది. కొన్ని రోజులుగా సరియైన ఆహారము లేదు, సరియైన వస్ర్తాలు ధరించే స్థితి లేదు. ఆ పరిస్థితులలో నేను నమ్మిన నా క్రీస్తుపట్ల ప్రేమతో వినయంతో మోకరించి ప్రార్థించేవాడిని. ప్రభువా ఈ పరిస్థితులన్నీ నీ చిత్తము లేకుండా సంబభవించనేరవు. నీవే కారణముతో నన్నీ చీకటి నిలయంలో నివసించుటకు అనుమతించావో నాకు తెలియదు. నీ నామ ఘనత కొరకు నిన్ను ప్రచురించుట్రై నన్ను పయోగించుకొనంది. కీర్తనలు 116:12

యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి నేనాయన కేమ చెల్లింతను? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్దన చెపసదను. నాకింత రక్షణానందం కలిగంచిన క్రీస్తు నామాన్ని పిలుచుకొని నేను దావీదు వలై కృతజ్ఞతారపణ చెల్లించాలని ఆశించాను. అది ప్రజల సమక్షములో అందించాలని కోరాను. ఆరోజు ఉదయాన్నే 60 మంది బభటాటచార్యలు దేవాలయ ద్వారాలు తెరచి వారి పూజలు చేయుట్రై విచ్చేసారు. నేను ఆత్మాభిషేకంలో నింపబడి పరిశుద్ధాత్మ అగ్ని నాలో తీవ్రంగా రగిలిపోగా ""రండి, దేవుని గార్చి మీ వేదాలన్నీ యేమ చెపుచున్నాయో తెలుపండి. హిందా దేవతలలో నిజమైన దేవుడెవరో తెలపండి. దేవుని కుండవలసిన గుణలకషణాలు హిందా శాస్ర్తాలలో ఏమని వుందో తెలుపగలరా? దేవుని రాజ్య వార్సులగుటకు ఏం చేయాలో తెలుపగలరా? మానవాళ్ళకి రక్షణ సంపాదించగలవారెవరు? ఉదాహరణకు ఓం శ్రీ బ్రహ్మాపుత్రాయ నమహా! అనగానేమ? నేను ఆరాధించేది. అ దివాతీయ కుమారుడనియే అర్థము కదా! ఆ దివాతీయ కుమారుడెవరు?

ఆయన ఎవరో కాదు ప్రభువై యేసుక్రీస్తు. ఒవ్ శ్రీమార్తనమహా! పరిశు ద్ధాత్మ దేవా నిన్ను ఆరాధిస్తున్నాను. అసలు పరిశుద్ధాత్మ దేవుడెవరు? ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. ఓవ్ శ్రీ కన్నిసుతాయెహనమహా! అనగ ప్రభువు కణ్యక ద్వారా జన్మించినవాడు. ఓవ్ విదిషాటయహనమహా! చేయబడిన ప్రభుని నేను ఆరాధిస్తున్నాను. ఓ శ్రీ ద్రికుటల అరుదాయక నమహాద్రిపొంధమారపల్ శులాధల్ ఎవరైతే

పంచగాయాలు మానవళ్ళ కోసం భరించారు. శిలుధాయల్ బాలియనవారె, ఉంచావు నాన్నామకషరికునెన్

సాక్ష్యాల సుమమాల

కలవావి సిలువ నొందిన ప్రభువెవరు? యీ వివరాలన్నీ �శీఅస��ఎ�తీ�వశ్రీ ర�తీశ్రీ�్�శ్రీ క్రీస్తు యేసు ప్రభునకే చెందును. మన దేవుడు సజీవుడు. జీవము లేనివాడు కాడు. వెస్సియగా ఈ లోకానికి వచ్చినవాడు యేసుక్రీస్తే. ఆయన సువార్త బోదించాడు. పసైతాను శకుతలను పార్రదోలాడు. రోగులను సవాస�పర్చాడు.

అనేకులకు రక్షణ ప్రసాదించుట్రై చనిపోయి సిలువలో మరణించాడు. పాతి పెట్టబడి మట్టిగా మార్చబడలేదుగానీ అర�మేమనగా ఆ ప్రభువు పునరుదా�నుండగా బూమ నుండి తిరిగి లేచిన వ్యక్తినే పూజిస్తున్నాము. ప్రభువు కృపలో బటాటచార్యలలో 13 మంది వెంటనే క్రీస్తును నమ్మాను. వారిలో 6వుంది బాప్తిస్మలు తీసికొన్నారు. ఈనాడు వారంతా శక్తిగల విశ్వాసులుగా సువార్త బోదిస్తున్నారు. ఆయన మహిమార�మే

ఈ గొప్ప అనుభవాలన్నీ జరిగాయి. ఈ రీతిగా 6నెలలుగా దేవాలయంలోనె నివసించాను. ఈ లోగా ఆర్.ఎస్.ఎస్ భ.జే.పి.వారు, శివేసన వెుదలకు హిందా సంస్థల వారంతా ఉగ్రలై నాపై విరుచుకుపడ్డారు. నా కొరకు నేపాలు వచ్చారు. నన్ను నన్ను దేవాలయం నుండి బయటకు లాగి దయలేకుండా అతి దారుణంగా హింసించి నా చేతులు విరుగగొట్టు. నేడు నాకున్న చేయి సహాజవైనదికాదు. నా చేతిలో 16 సాకలు భగించారు. సీటలు బ్లేడులు అమర్చారు. కుత్రిమవైన �డు చేతులతో జీవిస్తున్నాను. జనులు మవ్ములను హింసించి, మీ మీద చెడడ్ మాటలు పలుకునపుడెల్లా మీరు ధనయలు అని క్రీస్తు తెల్పారు. చేతులు గాయపరచుటతోపాటుగా నన్ను రోడడుపైకి ఈడ్చాిరు. యాసిడ్ నాపై పోసి మండేరీతిగా బాధించారు.

నా తల్లిదండ్రులు నన్ను వెలివేసి తరిమకొటాటరు. వారి జీవనానికి నేను ప్రమాదకరంగా మారాను. నా సవాంతవారి దాషణ నన్ను వింతగా ఆశ్చర్యపర్చి చాల దు'ఖపర్చింది. నా స్వకీయులు, నా సమాజము, స్నేహితులు, నా }రివారంతా చాల బాధపర్చగా నేను ఏమీ చేయలేక నిస్సహాయసి�తిలో మోకరించి ప్రభువుని ప్రార్థించాను.

""ప్రభువా, నా యీ దీనస్థితిలో నీవు నన్నేమ చేయాలని కోరుచున్నారో తెలుపండి". వెంటనే దేవుని వాగ్దానాలను జ్ఞాపకము చేసారు. ్రశమలోఎ నాకు మొఱ్ఱపెట్టుము. నేను నిన్ను విడిపిస్తాను. నీవు నన్ను ఘనపర్చగలవు. క్రీస్తు సాక్షిగా నుండవున్న స�లాలో యాదయ, సమరయు ప్రాంతాలన్నీ సంపూరణమయయాఇ గనుక బూదిగంతాలకు వెళ్ళి సాక్షిగా జీవించాలన్న మాట నెరవేరనందని దేవుని

సాక్ష్యాల సుమమాల స్తుతించగలాగను. ఆయన చితాతన్ని నెరవేరచుటలో చాల సంతోషించాగలాగను, ""నీవు నీ పరిదిదాటి బయట ప్రపంచములో కడుగిడినపుడు నేను నిన్ను విడువలను ఎడబాయువును. నీకు తోడుగా నేనంటను. బభయపడకని అభయమిచ్చి ధైర్యపర్చారు. నేను మరియెకక వాక్యాధారవైన సి�రతగల ఆజ్ఞ్రై కనిపెటాటను.

""ఆయనలో జీవముండెను". యోహాను 1:5,12

ఆ జీవము మనుష్యులకు వెలుగై యండెను. నన్ను ఎందరంగీకరించాలో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసించిన వారికి దేవుని పిల్లలనుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. దీనిని బట్టి వెలుగైన క్రీస్తు పిల్లలలో ఒకనిగా ఎంచకన్నాను. ఈ వాక్యాలధారంగా నేను దేవునికి ప్రియమైన భడనని నిబ్బరము గలవాడనై ముందుకు ధైర్యంగా విశావాసంతో అడుగుపెటాటను. మొదటిగా నేపాలులో విశావాస్ గృహాన్ని చేరాను. నా దగ్గర సొమ్మా లేదు. బుంబాయి ప్రయాణించుటకు నాకు విమాన ప్రయాణమున్రై టిరకట్టు ప్రభువే సమకూర్చారు.

నా శరీరములో నున్న విరిగిన భాగాల్రై వైద్యమునకు ప్రధమ చికిత్సతతో పాటు ప్రముఖ ఆసప్రతిలో వైద్యసేవలు పొంఆను. పూర్తిగా ఆరునెలలుగా చికిత్స అవసరము శారీరక ్రశములు ప్రభువు కొరకు భరించాను. తిరిగి మా ప్రశాంతమైన నేపాలు చేరాను. మా యింటికి వెళ్ళి తలుపు తటాటను. వారు నన్ను ఆహ్వానించి అంగీకరించలేదు. మరొక్కసారి తలానాడి వెళ్ళగొట్టేసారు.

నా జీవితంలో నేనేమ చెయాలో ఏవిాపాలు పడలేదు. మా ప్రాంతంలో అప్పటికే ఎన్నో మతశాఖలవారున్నారు. రోమన్ కాధలికుకలు, యెహోవా సాక్షులు, మార్తవైట్లు, మొదలగు వారున్నారుగానీ వారందరి కన్నను తండ్రియైన దేవుడే నాకు సుపరిచితుడు, అదివాతీయ కుమారుడు, ఆదరణకర్తగా నున్న పరిశుద్ధాత్మ దేవుడే. నేను నేపాలులో నున్న మారుమాల ప్రాంతంలో నున్న గ్రామాలకు వెళ్ళి క్రీస్తు సువార్తను, నా సాక్ష్యాన్ని ప్రకటించుటకారంభించాను. నేపాల్లో నన్ను బోదించవద్దని వెలివేసారు. ఆ తర్వాత టిబైట్కు చేరాను.

అక్కడ నుండి ఉత్తర భారతదేశం పర్యటించాను. నేను ప్రస్తుతము దకిషణభారత దేశ ప్రాంతంలో సేవలోనున్నాను. ఆ తర్వాత కన్యాకుమారి మొదలు కాశ్మీరువరకు దేవుని శుభవరతమానము ప్రకటించు భారము ప్రభువు నాకందించాడు. భారతదేశం

సాక్ష్యాల సుమమాల దాటి విదేశాలకు పర్యటించు అవకాశం కలిగంది. సింగపూరు, మలేషియా, హాంకాంగ�, ఫ్రాన్స్, సీవాడన్, జర్మనీ, యుగొేస్లవియా, ప్రాంతాలన్నీ తిరిగి క్రీస్తుకు సాక్షిగా నిలిచి దేవుని ఘనపర్చాను. ఎన్నో ప్రాంతాలు తిరిగినను నారకన్నడా ఆకలి దపిపక తీరచుకొనుటకు లోటురాలేదు. అనుదిన అవసరాలన్నీ ప్రభువే తీర్చారు. తమళ్నాడు ప్రాంతం నుండి రాజసా�న్ ప్రయాణించే సమయంలో ఆర్.డి.డి. వారు నన్ను చుట్టుముట్టి నాకున్న సమసతమా దోచుకున్నారు. ఆర్.ఎస్.ఎస్. వారి హిట్లిస్టలో బాదించటకు నన్ను ఎన్నుకున్నారు. నేనీ సాక్ష్యాన్ని వ్రాయుట ద్వారా చదువరులంతా గ్రహించవలసిన సత్యమేమనగా కలవారిలో సిలువ శ్రమపడిన మన రక్షకుని చెంతకు మరింత చేరువగా రండి. నుదిటి మీద చేయు వేని వెనుతిరుగవద్దు.

అట్టి వారు దైవరాజ్యానికి అర్హులు కారు. దేవుని మహిమ్రై సేవలో మపపదంతలు అరువంతలునారంతలుగా పఘలించుటకు ఆయనను మహిమపరచుటకు ధైర్యముగా ముందంజ వేయండి. పౌలు చెప్పిన రీతిగా మంచి పోరాటము పోరాడితిని నా పరుగు తుదముట్టించాను. జీవకిరీటము సంసిద్ధంగా వుందని మనమంతా నిరీక్షించేవారముగా సంసిద�ం కావాలి. నీ కిరీటము మనముందు ప్రభువుంచారు. పౌలు గతంలో ప్రైస్తవులను హింసించాడు. కానీ దయతో మారగంలో క్రీస్తు అతనిని మార్చి ఆసియా సంఘాలలో సేవకు సిద్దపర్చి పరలోకంలో నీతి కిరీట్రంై అనేకులను సిద�పర్చాడు.

క్రీస్తును నమ్మి బాప్తస్మం పొందిన చాలు. ప్రభువే ఆత్మవరాలతో అభిషేకించి దీవిస్తారు. నా సుదీర్ఘ సాకషమును బట్టి నీ హృదయం సపందించింది? క్రీస్తు కొరకు క్రీస్తు సంఘం కొరకు నీవేమ చేయదలిచావు? నీ ధనవు ఉసమయము తలాంతులనర్పించుట్రై సంసిద�మా? నీవు క్రీస్తు కొరకు సేవ చేయుటకుఏ పని రూపంలో అంకితమవ్వాలిన నిరణయించుకున్నావు? మీరు ఆత్మీయు సహాయానిరకై రుా క్రింది వెబ్సైట్ ద్వారా సంప్రదించండి, ప్రార్థించండి. ప్రభువు దీవెన అందరితోనుండుగాక. ఆమెన్. వ-ఎ��శ్రీ : వఎ��శ్రీఏస్త్రశీర�వశ్రీఎ�.శీతీస్త్ర షషష. స్త్రశీర�వశ్రీఎ�.శీతీస్త్ర.

(ష�స:2)(ష�స:2)(ష�స:2) (ష�స:2)(ష�స:2)(ష�స:2)

సాక్ష్యాల సుమమాల

↑ పైకి / Back to top