క్రీస్తే సర్వాధికారి, మహె�పకారి, నిజ దేవుడని నమ్మాను..
సహానా
నిరగ 15:26
ప్రభువు అద్భుత నామానికి ఘనత కల్గుగాక. నా పేరు సహానా. నేను సాంప్రదాయముగల హిందా అగ్ర కులములో జన్మించి, చాల ఆచారాలను పాటించు కుటుంబములో బాల్యము గడిపాను. నా విద్య, ఉద్యోగము పఫిల్మతీయుట, మాటలు చెప్పుటలో ప్రజ్ఞకలిగయున్నాను. బైంగుళూరులో క్యాంపస్ క్రూేసడ్ క్రీస్తు కొరకు 1979లో డభ్బంగు చేయు ఉద్యోగిగా వారి టీవ్తో కలిసి పని చేయవలసి వచ్చింది. ఆ క్యాంపస్ గ్రాపువారు చాల గొప్ప విశ్వాసులు. వారంతా క్రీస్తే నిజమైన దేవుడనియు, ఆయన బోధలు విభిన్నవై గొప్ప సత్యాలు దాగియున్నాయనియు, ఆయన జీవిత జన్మము కన్యకనుండి పుట్టుట, సువార్త ప్రకటించుట, రోగులను స్వస్థపరచుట, మరణించుట, చనిపోయి తిరిగి బ్రతకుట.. యివన్నీ ఏ దేవుడా చేయలేని అనుభవాలు అని తెల్పారు. నేనీ మాటలనేమీ పట్టించుకోలేదు. నాకున్న చాల దేవతల పూజలు, ఆచారాలతో సంతృప్తిగా ఉండేవాడిని. నేను ఉద్యోగరీత్యా, ప్రైస్తవ పఫిల్ములో నా గొంతు ఉపయోగించవలసి వచ్చింది. యేసు జీవిత విధానాన్ని ఫిల్మ్లో గమనించి ఎందువల్లనో ఆకరి�ంపబడాను. కానీ క్రీస్తుకు నా జీవితాన్ని అర్పించుటకు మనససు రాలేదు. తిరిగి నా పని పూర్తిచేసుకొని బైంగుళూరునుండి కలకతాత ప్రయాణముచేయు 3 రోజుల కాలంలో క్రీస్తు సాటిగా నాతో మాట్లాడిన అనుభవము వింతగా సంభవించింది.
నిజదేవుడు క్రీస్తు అవునా కాదా అనే సంశయము నాలో చెలరగింది. క్రీస్తు నానండి సంపూరణ సమరపణను కోరుచున్నారని గ్రహించాను. చివరకు క్రీస్తును ఉ ్రేక్షించి జీవించుట నాకు చేతకానందున, నా బలహీనతలు, పాపాలన్నీ ఒప్పుకొని క్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించాను. 1980 జనవరినుండి నేను మారిపోయిన జీవితాన్ని గడిపాను. క్రీస్తుతో నా ప్యనము చాల ఉతేతజబభరితముగా ఆహ్లాదాన్ని కలిగించింది. అప్పటికే నేను వివాహము చేసుకోదలచిన వ్యక్తితో నా విశ్వాసాన్ని ఉ తతరాలద్వారా ఫోనుద్వారా తెలియజేసాను. హృదయములో నున్నది నోరు మాట్లాడుతందిగనుక నా కాబోయే భర్త అనిత్ అధికారి అప్పటికే చాల సమర్థవంతమైన వ్యాపారిగా నుండేవాడు. నా అనుభవాలన్నీ చాల వింతగా తోచాయి. ఆయన కూడా
సాక్ష్యాల సుమమాల అగ్రకులంలో జన్మించి సదాచారాలు పాటించి విగ్రహాహాధన పూజలు యాజకధర్మాలు చేయు కుటుంబీకుడు.
నా విశావాసం క్రీస్తులో స్థిరపడి వాక్యపఠనము, ప్రార్థన, సహవాసము, పరిశు ద్ధాత్మ నడిపింపులో కొనసాగు క్రొత్త జీవితాన్ని చాల వివరంగా గమనించాడు. అనిత్, తానుకూడ ఈ క్రొత్త దేవుడైన క్రీస్తులో ప్రత్యేకత ఏమయివుంటుందోనని చాల కుతూహలంతో బైబిలు నన్ను ప్రభావితం చేసిందని దానిని చదువుట కారంభించాడు. బైబిలు పరిశుద్ధ గ్రంధము, అది రెండంచులు గల ఖడగము, వాక్యము పాదాలకు దీపము ్రతోవలకు వెలురగైనది. సజీవవాక్యం ప్రభావము గలది గనుక అనిత్ దానిని తపనతో, ఆసక్తితో చదవగానే హృదయాన్ని తాకింది. 1980 నవంబరులో నా కాబోయే భర్త క్రీస్తును నవ్ముట ద్వారా నేను అత్యానందబభరితురాల నయయాను. యిద్దరము ఒకే విశ్వాసముతో 1985లో వివాహము చేసుకోగలిగాము. మా విశ్వాసము మా బంధువులైవవారికీ యిష్టములేనందన మమ్ములను చాల ద్వేషించారు. వెలివేసిన పరిస్థితి కలిగింది. మమ్ములను అంటరానివారిగా చాసేవారు. మేము మా ప్రేమను కనపరచుటకు నిరాకరించక క్రీస్తు ప్రేమలో అందరినీ చేరాము. ఒంటరిస్మయములో కన్నీరు కార్చివారము. వారి ఆత్మల రక్షణ్రై భారంతో విజ్ఞాపన చేస్తూ, మావలై నిజరక్షకుని తెలిసికోవాలని చాల కోరవారము. అనుకోని రీతిగా మా మామగారు, నా భర్త తండ్రికి పక్షవాతము సంభవించింది. మెదడులో చాల మారుపలు కలిగాయి. ఆకస్మిక అనారోగ్యము ప్రమాదవై ఆయన 48 గంటలలో మరణించగలరని డాకటర్లు తెలిపారు. మేము క్రీస్తు స్వస్థపరచు దేవుడని దృడింగా నవ్మాము గనుక యిద్దరమా మోకరించి మా మామగారి పడక చేరి కన్నీటితో విజ్ఞాపన చేయసాగాము. ""ప్రభువా, మీ చిత్తమయితే మా విశ్వాసమునకు తగిన పఘలితమునిచ్చి, మా మామగారి శరీర ఆత్మలకు సంపూరణ స్వస్థత దయచేయండి. మేము నమ్మిన క్రీస్తు అద్భుతాలు, ఆశ్చర్యాలు చేస్తాడని నిరూపించండి. ఆమెన్". ఈ రీతిగా దీనంగా కన్నీటితో ప్రార్థించుట కారంభించాను. ప్రభువు ప్రార్థనలను ఆలకించువాడు. ఆయనకు నిజముగా మొఱ్ఱపెట్టు వారికి అతి సమీపంగా నుండువాడు గనుక మా ప్రార్థనలను ఆలకించి నా మామగారికి క్రీస్తే నిజరక్షకుడని ప్రత్యక్ష పరచుకొనునట్లు దర్శనమిచ్చారు. ఆయన దివ్య దర్శనముతో పాటు స్వస్థత లభించింది. ఆ స్వస్థత తర్వాత మాడు సంవత్సరాలు బ్రతికి క్రీస్తు విశ్వాసిగా జీవించి మరణించాడు. క్రీస్తే సజీవుడు అందరికీ సాక్ష్యమిచ్చారు. ఆయన స్వస్థత, అద్భుత దర్శినసాకషాన్ని నమ్మిన మా అతతగారితోపాటు, నా భర్త సోదరులు
సాక్ష్యాల సుమమాల ముగ్గురు ఒకే సమయంలో క్రీస్తును ఆరాదించసాగారు. నా స్వంత కుటుంబములో పూర్తి రక్షణ లేదుగానీ వ్యతిరఖత లేదు. నాన్నగారు క్రీస్తు గార్చి తెలసుకొవాలనే ఆశతో నున్నారు. ఆ స్వకీయులంతా క్రీస్తు నిజదేవుడని నమ్మి క్రీస్తుకు గొప్ప మషనరీలుగా మారి జీవించాలని నా ప్రగాడిడవాంచి. విారంతా ప్రార్థించమనవి. హల్లెలూయా.
(ష�స:2)(ష�స:2)(ష�స:2) (ష�స:2)(ష�స:2)(ష�స:2)
యేసు అన్ని జాతుల వారికి అందరికీ ఒకే రక్షకుడు
ప్రభువని నమ్మాను.
సరస్వతి , హైదరాబాద్.
""నీకు ఉపదేశము చేపసదను. నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. నీ మీద దృష్టి యంచి నీకు ఆలోచన చెప్పెదను".
ప్రభువు కృప మన అందరితో ఉండాలని నా ప్రార్థన. నాపేరు సరస్వతి. నేను 2010వ సంవత్సరములో ఇంజనీరింగ్ రెండవ సంవత్సరము చదువే రోజుల్లో నా అన్యదేవతల పూజలనుండి క్రీస్తు ప్రేమను కనుగొన్నాను. యాజకుల కుటుంబంలో అగ్రకులంలో జన్మించి పూజలను చేస్తున్న కుటుంబంలో ఆచారాలతో మునిగిపోయాను. నా కుటుంబం సంపన్నులైనందనఏమ లేని సమృద్ధి జీవితంలో చాల సుఖజీవితాన్ని గడిపాను. నేను ఏకైక పుత్రికను గనుక అతిగారాబభంగా పెరిగాను. అంతేకాదు నాకు ఏది కావాలంటే అది నేను పొందేదాన్ని. నాసేవాచ్చు జీవితాన్ని బట్టి నా విద్యాభ్యాస్ కాలంలో నాకన్నా రెండు సంవత్సరాల సీనియరుగా నున్న విద్యారి�తో నేను ప్రేమ వ్యవహారం కొనసాగించాను. అతను ్రేదవాడు మా కులసతుడుకాడు గానీ హిందావుగా నుండగా నా పారకట్ సొవ్మునిచ్చి ఆర్థికంగా ఆదుకునేదాన్ని. 12వ తరగతి పాసయయాక ఉన్నత విదయకై కాలేజీలో చేరాను. భ.యి. ఎల్రకాటనిక�్స ప్రత్యేకతలో విద్య కొనసాగించాను. నేను ప్రేమించిన వ్యక్తి అదేశాఖలో మాడవ సంవత్సరంలో నుండేవాడు. నాకు దొరికిన సేవాచ్చును బట్టి అతనితో అతి సన్నిహితంగా కాలుమ గడిపే అవకాశం వుపయోగించుకోగలాగను.
సాక్ష్యాల సుమమాల ఒకరోజు మేమద్దరము పారుకలో సమయం గడిపే సందర్బుములో అతని సంచిని గమనించాను. ఒక్కసారిగా అవాక్కయి నిరుత్సాహాపడాను. అతని సంచిలోనున్న వసతువులు భయము కలిగంచాయి. మత్తు కలిగంచే డగ�్స, సిగరెట్లు, యిద్దరమ్మాయిలు గొప్ప ధనవంతులని నాకు తెలిసిన వ్యకుతల ఫోటోలున్నాయి. వారిలో సన్నిహిత ే్నేహామున్న ఆధారాలతో ఉత్తరాలను చూచాను. ఆ క్షణంలో అతనిలో స్నేహాన్ని వివరించాను. అతని మోసకరవైన జీవితం రెండు పూర్తి సంవత్సరాలుగా కొనాసిగినందన చాల దు'ఖపడాను. వెంటనే భగ్గరగా ఏడ్చాను. వెంటనే నేనుచూచిన ఫోటోలో నున్న అవ్మాయిలను దర్శించి అతని భయంకర వెాసజీవితాన్ని బయట పెటాటను. దీనిని బట్టి నా తరగతిలో ఒంటరిగా నున్నసమయంలో స్నేహితులతో దాసుకొని వచ్చి హింసించాలని ప్రయత్నించాడు. ప్రభువు నన్ను కనిపెట్టి చూస్తున్న దేవుడు గనుక ఆగ్రహంతో నున్న అతని దగ్గరకు ఆ కాలేజీ వాచ్మెన్ వచ్చి రక్షించాడు. ఆ తర్వాత విచారంతో అంధోళ్నతో నేను భయంతో యిల్లు చేరాను.
నాకు భద్రత లోపించిందని తలంచాను. నేనిక ఆకాలేజీ నచ్చలేదని చెప్పి గత చరిత్ర ఏమ వివరించలేదు గానీ, నామీద వారికున్న ప్రేమను బట్టి క్రొత్త కాలేజీలో నన్ను ప్రవేశపెటాటరు. నేను ప్రవేశించిన క్రొత్త కాలేజీ గతంకంటే భయంకర స్థితిలో నున్నట్లు గమనించాను. ఆ విద్యార్థులంతా మత్తు పదార�లకు బానిసలుగా నుండేవారు. నేను ఆ స్నేహం వల్లను, గత గాయాలు మానుటకు వారితో సహకరించి మత్తు పదార�లకు బానిస్నయ్యాను. ఇక నేను కంప్యూటరు ముందు రాత్రంతా కూర్చొని వ్యర్థమైన కార్య్రకమాలు చూస్తూ కాలాయాపన చేయసాగాను. నా పాప జీవితము గార్చిన సమాచారము మా తల్లిదండ్రులు నా స్నేహితుల ద్వారా తెలిసికున్నారు. వారు చాల కలవరపడ్డారు. నన్ను సరిచేయాలంటే వీరంతా నన్నుపుణ్య కేష్రతాలు దర్శంచగలిగతే నాలో చెడు నిర్మాలముకాగలదని తలంచాను. కన్యాకుమారి, వారణాసి రావేశవారము మొదలగు పుణ్యకేష్రతాల యాతలకు సన్నాహాలు ఆరంభించారు. మా తల్లిదండ్రులు నన్ను పుణ్యకేష్రతాలన్నిటికి తీసికొని వెళ్ళి ఆనదీ జలాలతో సా�నం చేసిననా నాకు శాంతి నెమ్మది కలుగలేదు. మ్రదాసు మీదుగా కన్యాకుమారి నుండి హైదరాబాద్ చేరాము. ప్రయాణంలో 2001 మార్చి 15వ తేదీ మ్రదాసు ఎక�్సపప్రస్ రైలులో పాస్టరుగా పని చేస్తున్న డేవిడ్ గారిని కలిసాను. దేవుని గార్చి సువార్తను బోదింపగా విన్నాను.
పాపిరకై చేయు ప్రార్థన నా హృదయాన్ని చలింపజేసింది. ఆ రోజు మొదలు నమ్మకమైన జీవితాన్ని జీవించుట కారంభించాను. నేను ఆ ఒక్క ప్రసంగము వినుట
సాక్ష్యాల సుమమాల ద్వారా నా జీవితం ప్రభావితవైనది. బైబీలు సంపాదించుకొని చదువుట ద్వారా గొప్ప ఆదరణ నెమ్మది పొందాను. నా జీవితము యితర విద్యార్థులకు మేలుకలుపు కావాలని నా ప్రగాడిడవాంచి. క్రీస్తు రక్తమే సమసత పాపాలను కషవించగలదని నమ్మిన సత్యాన్ని నేను యితరులు నవ్ముటకు సాకషమస్తున్నాను. నా మనససుకు గొప్ప నెమ్మది కలిగంది. డేవిడ్గారి బోధలో గొప్ప ప్రభావము క్రీస్తును నాతోపాటు నా తల్లిదండ్రులు కూడా అంగీకరించి ధన్యత నిచ్చింది. యవవానసతుల కొర్రైన ప్రత్యేక పుస్తకాలు, కరప్రతాలు ఆత్మీయు అభివృది�్రంతో తోడాపడుతున్నాయి. నాకు లభించిన ఆనందము శాంతి నా తోటి వారంతా పొందాలనే ఆశతో వారికి నా అనుభవాలన్నీ తెలియజేస్తున్నాను. నాకివ్వబడిన ఈ జీవితంలో క్రీస్తు కొరకు గొప్ప సాక్షిగా ఉండాలని ఆశిస్తున్నాను. దేవుని కొరకు జీవించుటైట్లు? అనే కరప్రతమును చదివిన తర్వాత నాలో గొప్ప చైతన్యము కలిగంది. ప్రతి వ్యక్తి బూదిగంతాలలో సాక్షిగా నుండి క్రీస్తు శక్తిను పొందాలని నా తపన ఆపేక్షతో సమయాన్ని సదివానియోగం చేస్తూ ప్రభువుని ప్రకటిస్తున్నాను. నా కివవాబడిన జీతంలో కొంత క్రీస్తు సేవ్రై వినియోగించుటలో ఆనందిస్తున్నాను. ప్రియచదువరీ, క్రీస్తు ప్రేమ నిన్ను ప్రభావితం చేసిందా? మేలోకని క్రీస్తురకై జీవించు. ప్రభువు కృప మనందరితో నుండాలని నా దీన ప్రార్థన. ఆమెన్. ""ఎంతో గొప్ప రక్షణనిచ్చి వింతైన జనముగ మేమే చేపసను. హల్లెలూయా".
(ష�స:2)(ష�స:2)(ష�స:2) (ష�స:2)(ష�స:2)(ష�స:2)
క్రీస్తు కొరకు సాక్ష్యమిచ్చు ఘనమైన పాత్రగా నుండాలనే
ఆపేక్షతో సాక్షిగా నున్నాను.
నవజీత్కౌర్, పంజాబ్.
"" యెహోవా నా కాపరి నాకు లేమ కలుగదు". పచ్చిక గల చోట్ల నన్ను పరండజేయుచున్నాడు. ప్రభువు గొప్ప నామముతో మీకు శుభములు. నా పేరు నవజీత్కౌర్. నా తండ్రి వ్యవసాయకుడు. నేను ఆచారము గల సికుక కుటుంబములో జన్మించాను. సికుక మత సిదా�ంతములోనె మా బాల్యం గడిచింది. శాంతి సంపాదించాలని చాల పూజలు చేసాము. మా సమస్యలు తోలగిపోలేదుగాని మా పూజలవల్ల
సాక్ష్యాల సుమమాల ్రశమలురెట్టింపయయాయి. మేమే కుటుంబాలలో చాల గొడవలు అశాంతిలో అలమటించే వారము. ఎవరిలో సమాధనం లేదు. మానసికంగా, శారీరంగా ఆధ్యాత్మికంగా చాల ్రశమమలో నలిగిపోయాము. మా తల్లిదండ్రుల ఆరోగ్యము కీషణించింది. మా తల్లిదండ్రుల సంపాదనంతా మందుల కొరకు పూజల కొరకు పూర్తిగా వెచ్చించేవారు. సికుక మత గురువులను ఆశ్రయించాము. సికుక దేవాలయాలు చేరాము. మా తల్లిదండ్రుల అనారోగ్యానికి డాకటర్లు మందులు సాచించలేక పోయారు.
అన్ని దేవుళ్ళకు పూజలు చేసి చివరకు శివుడికి పూజలు చేసేవారము. బూతమైదయలను కూడా చివరకు ఆశ్రయించాము. మా సమస్యలకేమ జవాబు దొరకలేదు. చివరకు దేవుడే లేడనే నాసి�క అభిప్రాయానికి చేరాము. ఆయన వుంటే మా తల్లి దండ్రులకు ఆరోగ్యము లభించేది. అట్టి కారుచీకటి గల మానసిక స్థితిలో చిరు దీపము అనుకొని రీతిగా వెలిగింది. మేమేన్న పట్టణంలో ప్రైస్తవులు నిర్వాహించే ఉజ్జీవ ప్రార్థనా సమావేశాలకు వెళ్ళమని మా అమ్మమ్మగారు సలహాయిచ్చింది. కనీసం క్రొత్త దేవుని ఆశ్రయిస్తే మనససుకు శాంతి, రోగాలకు స్వస్థత కల్గుతుందని ఎవరో చెప్పుకోనుట ద్వారా విని విశ్వాసము కలిగంది. మా అమ్మమ్మ పేరు రాధాసావామ. ఆయిష్టంగానే మేము ప్రార్థనలకు వెళ్ళాము. ఆ ప్రార్థనలో అందరూ అర్థవంతమైన పాటలు పాడారు. క్రీస్తు వెలుగైయున్నాడు. సజీవుడు. పాపులను ప్రేమించేవాడు. ప్రజల బాధలు సమస్యలను తొలగిస్తాడు. సకల వ్యాధులను సవాస్దపరచును. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు వాంచితో తన కరము చాచి రమ్మనుచున్నాడు. ఎటువంటి ్రశమలందును ఆదరణ నీకిచ్చునని గ్రహించి నీవు యేసును చేరినా అంతులేని యింపు పొందినవు. కన్నీరంతా తుడుచును, కనికరించి కాపాడున్, కారు మేఘమువలై కష్టములు వచ్చినను, కనికరించి నిన్ను కాపాడును. ఈ పాట ద్వారా మనససుకు ఆహా�దము, శాంతి నెమ్మది మా తల్లిదండ్రులు పొందగలాగరు. గతంలో లేని గొప్ప శాంతి హృదయంలో చేరింది. వారు వచ్చి నాతో యీ అనుభవాలన్నీ తెల్పారు. యింత గొప్ప మారుపను కలిగంచిన దేవుని గార్చి తెలిసికోవాలనే ఆశ నాకు కలిగంది. నేను ఆ దేవునికి ప్రార్థించుట కాశించి నాకు తెలిసిన మాటలలో ఆ దేవుని ప్రార్థించాను. "" యేసు, నీవు మా తల్లిదండ్రుల హృదయాల్లో శాంతిని అందించావు. నాలనో నీవు ప్రవేశించి అట్టి శాంతిని నాకివ్వండి నేనే దేవుడిని నవ్మే స్థితిలో లేను. నీవే గొప్ప ఆదరణనివ్వాలి అని ప్రార్థించాను. నేను నా ప్రార్థనలకు జవాబుగా మంచి అనుభవాన్ని పొందాను. ఆయన ప్రసన్నత అనుభవించాను. అంతా సవ్యంగా
సాక్ష్యాల సుమమాల జరుగుతుంది అన అభయాన్ని పొందాను. మా కుటుంబంలో నున్న ప్రతి దష్టశకుతల ప్రభావాన్ని తొలగిస్తారని బభయపడవద్దనియు, నేను నిత్యము తోడుగా నుండి దీవిస్తానని అభయమిచ్చారు. ప్ర్రపధముగా నా హృదయంలో గొప్ప ప్రశాంతత ఆనందం నెమ్మది నెలకొన్నది. గతంలో ఏనాడా పొందని వింత అనుభవం మా కుటుంబంలో నిలిచి ఎంతో సమాధానం, శాంతితో ఆనందంగా జీవించసాగాము. హల్లెలూయా. మా అమ్మమ్మ చెప్పిన ప్రార్థనా స్థలానికి క్రమంగా వెళ్ళుట కారంభించాను. ప్రార్థనలు నచ్చాయి. బైబీలు సంపాదించి చదువుట కారంభించాము. ప్రార్థన వాక్యము సహవాసంలో మేము క్రమంగా సహవాసంలో మేము క్రమంగా ఆధ్యాత్మిక జీవితంలో కొనసాగు ధన్యత పొందాము. ఆజా�నాంధకారం తో నిత్య చింతలో నున్న మాడు నిరీక్షణ లేనపుడు ఆయనమాకు జా�నవగాహాన గల ద్వారాలు తెరిచి ఆయన కృపాకేషమాలు మా వెంట నుంచారు. 2004వ సంవత్సరమునాటికి మా కుటుంబమంతా క్రీస్తు విశావాసలముగా రక్షణ ద్వారా బాపీతస్మ అనుభవంతో క్రీస్తు భడడ్లమయయాయి. మాకు క్రీస్తును గార్చి ఎకుకవగా తెలిసికోవాలన్న తృషణ తపనతో వాక్యాన్ని ఆశ్రయించాము. వేదాంత విద్య ద్వారా బైబీలు జ్ఞానం పొందుట్రై బైబీలు కాలేజీలో చేరాను. సికుక జాతికి చెంది బైబీలు కాలేజీ విద్యార్దిగా నుండుట అనేకులకాశ్చర్యం ఆనందం కలిగంచింది. 2వ కొరింథీ 5:17
"" ఎవడైనా క్రీస్తునందున్న యెడల నాతనసృష్టి. సమసతము క్రొతతవిగా మారగలవు. నేను నా కుటుంబము క్రీస్తును గార్చి తెలిసికొనుట్రై బైబీలు బాల శ్రద్ధతో చదువుట కారంభించాము. ప్రతి ప్రతి ఆలోచనా సర[ బైబీలు వాక్య ఆధారంగా చేయుటకాంభించాము. మా జీవితాలన్నీ గణనీయంగా మారిపోయాయి. దివారాత్రము వాక్యము ధ్యానించు ధనయలమయయాము. నేడు మా జీవితమంతా ఆయనను సేవించి మీ జీవితమంతా ఆయనను సేవించి సాక్షులుగా నుండాలనే ఆకాంక్షతో ప్రతి చోట ఆయనకు సాకషలుగా నిలిచి క్రీస్తు సువార్త బోధించుట కారంభించాము. అనేక ఆత్మ జాలరులమయయాము. క్రీస్తు మాకు అద్భుత శక్తినిచ్చి అనేకులు ఆత్మీయు మానసిక రోగాలకు సవాస�తనిచ్చే పరిచర్యలో స్పఘలతనిచ్చి విజేతలుగా నిలిపి వాడుకొనుచున్నారు. మా సేవకొర్రై ప్రార్థించమనవి. క్రీస్తుకు రాయబారులవై సర్వదా సేవిదా�ం. హల్లెలూయా. ""రుచి చూచి ఎరితగితిమ యెహోవా ఉతతవుడనియు".
సాక్ష్యాల సుమమాల
50 సంవత్సరాల జన్మదినం ప్రభువు దీవెనగా స్తుతిస్తున్నాను.
- బ్రదర్ డా�� దేవ
క్రీస్తునందు మా ప్రియ పాఠకులకు నవంబరు మాసం శు భకాంకషలు. కీర్తనలు 139:13-17 ""నా అంఈరతరింద్రియములను నీవే కలుగజేసితివి. నా తల్లి గర్బువుందు నన్ను ని]్మంచినవాడవు నీవు. దేవా, నీ తలంపులు నారకంతో ప్రియవైనవి, వాటి వెుతతవెంత గొప్పది."
కుటుంబం:-
ప్రభువు నా జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాలను వివరించుటకు సంతోషిస్తున్నాను. మా పూరీవాకులందరూ విగ్రహారాధకులు. మా నాన్న గారు యేసయ్యను స్వంత రక్షకుడుగా అంగీకరించటంతో క్రీస్తు శకం మా వంశంలో ప్రారంభవుయింది. నాన్న గారు అబ్రహాం గారు, అమ్మ శారమ్మ. ప్రభువును నవ్ముకోక పూర్వాం లింగయయ, లకష్మమ్మలుగా పిలువబడేవారు. నాన్న గారు ప్రస్తుతం ప్రకాశం జిల్లా సంతనాతలపాడులో గత 40 ఏళ్లుగా వెారియా ప్రార్థనా మందిరం సేవను ప్రారంభించి కొనసాగిస్తున్నారు. అమ్మ 2010 జులై 2న ప్రభువు చెంతకు వెళ్ళ్లంది. మా అమ్మ నాన్నలకు మేము ఎనిమదిమంది సంతానం. ఏడుగురు కుమారులు ఒక్క కుమారెత. నేను అందరిలోకి పెద్దవాణ్ని. దేవుని సహాయము వలననే నేను జన్మించి, జీవించానని మా అమ్మ నాకు ఎపపుడా చెబుతా వుండేది. నా కంటే ముందుగా ఓ కుమారుడు పుట్టిన కొన్ని రోజులకే చనిపోయాడు. నేను పుటాటక ఆ భయం మా తల్లిదండ్రులకు వుండేదట! దేవుని దయవలన నేను బతికాను కాబట్టి నేను పుట్టిన తరువాత నాకు "దేవసహాయం" అని పేరు పెట్టినట్లు మా అమ్మ అనేక సార్లు చెప్పేది.
చదువు:-
నా ప్రాధమక విధ్య ప్రకాశం జిల్లా పడమటి తరకకళ్లపాడు అనే నా స్వంత గ్రామంలో జరిగింది. 5 నుండి ఇంటర్ వరకూ ఒంగోలు ఎభయం హైా సాకలు, కాలేజిల్లో చదివాను. సివిల్ ఇంజనీరింగ్ నాలుకగళ్ళ కోర్సు ముగించి పార్టటై�వ్గా హైదరాబాద్ గవర్నమెంట్ పాలిటైక్నికల్ కాలేజీలో చేశాను. ఆచార్య ఆరారక మార్తి గారి సహాచర్యం సేవలో నన్ను నిలువబైట్టింది.
మారుమనససు:-
నా 19వ సంవత్సరంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని నా స్వంత రక్షకునిగా అంగీకరించాను. ఓ యువకునిగా లోకాశకు లుంగిపోయాను. జీవితంలో
సాక్ష్యాల సుమమాల శాంతి లేదు, సంతోషం లేదు. జరిగిన ఓ సంఘటన బదులుగా చనిపోదాం అని నిద్దమాత్రలు మంకగశాను. అర్జంటుగా హాస్పిటల్కు తీసురకళ్లారు. లోపలికి టయాబులు పంపి విషమంతా తీసేశారు. ప్రమాదం నుంచి బయటపడాను. దాదాపు రాత్రి 11 గంటలకు నేను మగతలోనుండి నిద్దలోనికి వెళుతున్నాను. నా కోసం నా పడక ప్రక్కనే మోకరించి నాన్న ప్రార్థన చేస్తున్నారు. ""ప్రభువా, నీవు నాకిచ్చిన బహుమానం, పెద్ద కుమారుడు. రక్షణ ప్రసాదించ్యయా! నా భడను కరుణించయయా!" అంటా నా కోసం కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. "ఆ, నా కోసం నాన్న ఎపపుడా చేసే ప్రార�నే కదా" అనుకుంటా నిద్దపోయాను. ఉదయం 5 గంటలకు వెళుకువ వచ్చింది. నాన్న ఇంకా మోకాళ్లమీదనే వున్నాడు. నా కోసం కన్నీటితో విజ్ఞాపన చేస్తున్నాడు. నా కోసం రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకూ మోకాళ్ల మీద నాన్న నా కోసం ప్రార్థన చేస్తున్నాడు అనే విషయం తెలియగానే నా హృదయం పులకించి పోయింది. నా పడకలోనే కన్నీటితో ప్రభువును వేడుకున్నాను. "ప్రభువా, నన్ను క్షమించు నాయనా! నేను తెలిసి, తెలియక చేసిన ప్రతి పాపాన్ని పరిహారించు. ఈ రోజునుండి నా తండ్రిని సంతోష పరచే కుమారుడుగా, పరలోకపు తండ్రివైన నీకు విధేయుణ్నయి జీవిస్తాను. నాకు సహాయం చేయి తండ్రీ" అంటా పశ్చాత్తాపంతో ప్రార్థించాను. నా హృదయంలో గొప్ప సంతోషం నిండిపోయింది. నాటినండి అమ్మనాన్నలకు చేదోడు వాదోడుగా వుండటానికి ప్రభువు కృప చూపారు.
సేవా పిలుపు:-
హైదరాబాద్లో విశ్వావాణి కరడియో పరిచర్యల్లో పగలంతా పనిచేస్తూ రాత్రి కాలేజిలో సివిల్ ఇంజనీరింగ్ చదివాను. రడియో ప్రసంగాలు చాలా జాగ్రత్తగా వినేవాణ్ని. అనుమానాలు వేసత అవన్నీ రాసుకునే వాణ్ని. ఆ అనుమానాలు తీరచుకోవటానికి ఆరారక గారిని కలిశాను. అలా దైవజనులు ఆచార్య ఆరారక మార్తి గారితో పరిచయం ఏరపడింది. అది దేవుని మహాగొప్ప ప్రణాళ్ళక. ఓ రోజు నేను ఆరారక గారు ప్రార్థనలో వున్నాము. తన చూపుడు వేలును నా వైపు చూపిస్తూ ""నీవు దేవుని సేవకు రావాలి. దేవుడు నిన్ను తన సేవకు పిలసతున్నాడు" అని గంభీర స్వరంతో ఆరారక గారు అన్నారు. అప్పటికే ఆరారక గారి ప్రభావం నా మీద చాలా ఎకుకవగా వుండేది. వారితో గడిపే సమయం ఎంతో ప్రాంతంగా, సంతోషంగా,
సాక్ష్యాల సుమమాల ఆనందంగా వుండేది. ఆ తరువాత సమయం ఏదో తెలియని వెలితి. మరలా ఎపుెప్పుడు మార్తి గారి దగ్గరికి వెళ్దామా, ఆయన మాటలు వింటూ ఆయనతోనే సేవలో ఉండిపోదామా, అనిపించేది. ప్రార్థనా పూర్వాకంగా దేవుని సేవకు జీవితాన్ని సమర్పించుకోవటానికి ప్రభువు కృప చూపారు. తదాదిగా ఆరారక గారితో దాదాపు 30 ఏళ్లపాటు సేవలో వుంటా వచ్చాను. ప్రారంభంలో రడియో పరిచర్యలో ఉత్తరాల సేవలో, సపందన మాస ప్రతిక సేవలో వుండేవాణ్ని. 1990లో స్పందన ప్రతిక ప్రచురణ, సంపాదక బాధ్యతలు ఆరారక గారు నా కపపగించారు.
నా కుటుంబం:-
1989 మే 24న నా వివాహం జరిగింది. నా భార్య దైవకృప. దేవుడు మా వివాహ జీవితాన్ని దీవించి కుమారుడు జోయల్ను 1990 మే 14న, కుమార్తె ఏంజల్ను 1993 మే 29న బహుమానంగా ప్రసాదించారు. బాబు ప్రస్తుతం లండన్ యం.యస్ ముగించి దేవుని చితాతనుసారవైన జీవిత భవిష్యత్తు కోసం ఎదురుచూస్తున్నాడు. కుమారెత యంభభయస్ మాడో సంవత్సరము చేస్తుంది. ప్రభువు పిలుపు వుండి పిల్లలు సంపూరణ సేవకు వచ్చినా లేదా ఉద్యోగాలు చేసుకుంటున్నా సేవలో వుండాలని, సేవను కొనసాగించాలని చిన్నతనం నుండి నేరుపతున్నాము.
సేవా వార్యవాలు, అనుభవాలు:-
సేవలో ప్రవేశించిన నాటినండి ఆచార్య ఆరారక గారు నన్ను తమ ఆత్మీయు కుమారుడుగా ఎంచి సేవలోని అనేక విషయాలు నేర్పిస్తూ వచ్చారు. వారి తరీపుదులో దేవుని వాక్యాన్ని ప్రార�నాపూర్వాకంగా బోదించటం, ప్రతికకు వ్యాసాలు రాయటం ఆధ్యాత్మిక గ్రంధాలు, పాటలు రాయటం ఆరారక గార నేర్పించారు.
1991 విశ్వావాణి కరడియో, పఫీబారడియోల్లో స్పందన కార్య్రకమాలను ప్రసారం చేయటానికి ప్రభువు కృపచూపారు. ఈ రడియో కార్య్రకమాల్లో నేను దైవజనులు ఆరారక గారు మాట్లాడేవారము. ఆరారక గారితో సేవలో ఉండటం వలన చాలా త్వరగా, సుళువుగా గురితంపు వచ్చేది. ఆరారక గారు కూడా ఎవరిరకైనా పరిచయం చేసేటప్పుడు గాని కరడియో, టివి కార్య్రకమాల్లో మాట్లాడేటప్పుడు గాని నా "ఆధ్యాత్మిక కుమారుడు అని పరిచయం చేసేవారు.
1997లో మొదటిసారిగా ఇతర దేశాలకు వెళ్లటానికి దేవుడు ద్వారాలు తెరిచాడు. అమెరికా వెళ్లటానికి అవకాశాలు వచ్చాయి. అమెరికాలో అనేక కష్టతరవైన అనుభవాలగుండా దేవుడు తీసుకువెళ్ళ్ల అనేక జీవిత పాఠాలు నేర్పించాడు. ఆ తరువాత ఆరారక గారితో కలిసి 2007లో దుబాయ�ు, అబుదభ దేశాలకు సేవార�వై వెళ్లాము. 2008లో అమెరికా, యారప్ దేశాలను దర్శంచటానికి ప్రభువు కృప చూపారు.
సాక్ష్యాల సుమమాల
1998లో మొదటి సపందన టివి కార్య్రకమాన్ని తేజ టివిలో ప్రసారం చేశాము. ఆ తరువాత "మా" టివిలో కొంత కాలం ప్రసారమయయాయి. తరువాతి రోజుల్లో శు భవార్త, రక్షణ, ఆరాధన టివి చిానళ్లు వచ్చాయి. ఆరారక గారి కార్య్రకమాలు ప్రతి రోజు వచ్చేవి. సపందన కార్య్రకమాలు వారానికి ఒక రోజు ప్రసారం చేసేవాళ్లము.
1999లో సేవియర్స హారటబీట్ అనే పరిచర్యలు రిజిస్టు చేయటానికి ప్రభువు కృపచూపారు. ఆరారక గారు గౌరవ అధ్యక్షుడు గాను, నేను అధ్యక్షులుగాను మరి కొందరు దేవుని సేవకులు కలిసి రిజిస్టు చేశాము. ప్రస్తుతం మన సేవా కార్య్రకమాలన్ని ఈ పేరుమీదే జరుగుతున్నాయి. అదే సం��రంలో అనాధలు, పేదలయిన బాలల కోసం "లిటిల్ ఏంజల్ హె�ం" దైవజనులు ఆచార్య ఆరారక గారి ప్రార�నాశీర్వాదాలతో ప్రారంభించాము. యాకోబు 1:27 ప్రకారం అనాధలకు, పేద విధవరాళ్లకు అనేక విధాలుగా సాయపడటానికి ప్రభువు కృప చూపుతున్నారు. అంత మాత్రమే కాకుండా కుషుటవ్యాది కాలనీకు అలాకగ ప్రతి సం�� క్రిస్మస్కు అనేక మంది పేలకు క్రిస్మసు విందు, చలిరోజుల్లో దుప్పట్లు పంచటానికి ప్రభువు కృప చూపుతున్నారు.
గంటారు, కృషాణ, ప్రకాశం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో సువార్త సరభలు నిర్వాహించటానికి ప్రభువు కృప చూపారు. సువార్త ప్రకటన తరువాత ప్రజలు ప్రభువును వ్యక్తిగత రక్షకుడుగా అంగీకరించటానికి పిలుపు నివవాటం మనం నిర్వాహించే సరభలలోని ప్రాముఖ్యత. "రక్షణ కోసం పిలుపు నివాటం" రక్షణ తీర్మానం చేసుకున్న వారు ఏదైనా సంఘానికి వెళ�్లటట్లు ప్రోత్సహిస్తాము. ఏ సంఘమా లేకపోతే అక్కడ ఓ సంఘాన్ని ప్రారంభిస్తాము.
(ష�స:2)(ష�స:2)(ష�స:2) (ష�స:2)(ష�స:2)(ష�స:2)
సాక్ష్యాల సుమమాల
ఇప్పటి వరకూ దాదాపు 12 ప్రాంతాలలో ప్రార్థనా మందిరాలు ని]్మంచటానికి ప్రభువు ద్వారాలు తెరిచారు. మారుమాల ప్రాంతాల్లోని బోధకులకోసం ఎన్నో పసమనార్లు దేవుని దయ వలన నిర్వాహించ గలిగాము.
చేయాలని ఆశ్ :-
దేవుని మహిమ కోసం ఇంకా ఎన్నో కార్య్రకమాలు చేపటాటలని ఆశ. బలమైన శరీరము, ఆరోగ్య పరిస్థితులు లేకున్నా అనుదినము బలహీనతలో తన బలాన్ని ప్రదర్శస్తూ ఆయన సేవలో దేవుడు వినియోగించి వాడుకుంటున్న దేవునికి స్తుతులు సమర్పిస్తున్నాను. స్పందన మాస ప్రతిక సరుకలేషన్ బాగా పెరగాని ప్రార్థించండి. ప్రజలకు ఆసక్తికరంగా ఆశీర్వాదంగా ఉండే వ్యాసాలు ప్రచురించటానికి ప్రార్థనా పూర్వాకంగా ప్రయాసపడుతున్నాము. అలాకగ టి.వి. పరిచర్య కూడా నిరివారామంగా కొనసాకగట్లు మీ ప్రార్థనలు కోరుతున్నాము. వందనములు. ప్రభువు మవ్ములను దీవించు గాక ఆమెన్. ""లైకికంచలేని సోత్రతముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ యింత వరకు నా జీవితంలో నీవు చేసిన ములుల్రై"
(ష�స:2)(ష�స:2)(ష�స:2) (ష�స:2)(ష�స:2)(ష�స:2)
నిజమైన శాంతిని నేనెట్లు కొనుగొంటిని?
(అనుభవ సాక్ష్యము)
సహె��� దైవప్రసాద్,
దైవసేవకులు
నా పేరు వెంకట సత్యవర్రపసాద్. నేనొక నిష్టగల హైందవ కుటుంబము కాపు కులములో 1960 డిపసంబర్ 18న జన్మించాను. మా స్వగ్రామము చెరుకువాడ, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలో ఉంటుంది. మా తల్లిదండ్రులు చాలా భక్తి గలవారు, భక్తిగల వాతావరణంలో పెంచినారు. దేవుడు ఉన్నాడని చాలా నమ్మకం. ఎకుకవ ఆలోచించేవాడిని. వీధులలో అన్నం కొరకు అడుకుకనేవారిని చూసినా, గ్రుడిడ్వారిని, కుంటివారిని చూచినా దేవుడు ఎందుకు ఈ విధంగా సృష్టించినాడని బాధపేవాడిని. ఎవరైనా చనిపోతే ఆ ఇంటివారు కన్నీరు కారుస్తుంటే ఎన్నో ఆలోచనలు ఇచ్చేవి. దేవుడు మనిషిని ఎందుకు పుట్టించుచున్నాడు. మనిషి ఎందుకని చనిపోవుచున్నాడు, చనిపోయిన తరువాత ఎక్కడికి వెళ్ళు చున్నాడనే ప్రశ్నలు నాలో ఆశాంతిని కలిగించేవి. అయితే వీటికి సరైన జవాబులు ఎక్కడా దొరకలేదు.
సాక్ష్యాల సుమమాల
నాన్నగారు హైదరాబాద్లో హైకోరుటలో ఉద్యోగం చేసేవారు. 9వ తరగతి వరకు హ్రైాదాబాద్లోని మలక�ేపటలో చదువుకున్నాను. నాన్నగారు 1975లో పులివెందులకు (కడప జిల్లా) కోరుట మేజిపేసటటుగా ప్రమోషన్ వచ్చింది. 10వ తరగతి కడపలో చదువుకున్నాను. అది 1979వ సంవత్సరం. అప్పుడు నేను భీమవరంలో డి^్ర భ.యస్సి., 2వ సంవత్సరం చదువుచున్న దినములు. అప్పటికే నేను సినిమాలకు బానిస్నయ్యాను. మానివేయాలని ప్రయతి�ంచినా నా వల్ల కాలేదు. ఇంట్లో అబద్ధాలు చెప్పి ఎకుకవ డబ్బు తెచ్చుకొని స్నేహితులతో ఖరచుపెటైటడివాడను. నా తలంపులలో, }హాలలో, చూపులలో పాపమున్నదని తెలసు. మానాలని అనుకున్న మానలేకపోయెడి వాడను. నా హృదయం నా స్వాధీనంలో ఉండేది కాదు. నా తలంపులు, నా మాటలు, నా క్రియలే నాకు అసహ్యాంగా ఉండేవి. నన్ను మార్చగలవారు ఎవరైనా ఉన్నారా? అని తలంచెడి వాడను. నా భక్తి కార్యములు, వ్రతములు, జపములు, నా మతము, నా హృదయమును మార్చలేక పోయినమ. అనేకసార్లు మనశ్శాంతిని కోలోపయినాను.
1979వ సంవత్సరము ఆగషుటలో నిడదవోలు సమీపములో శ�ట్టిేపట అనే గ్రామములో ఒక ఉన్నత కులానికి చెందిన ఒక వ్యక్తి నాకు ప్రభువైన యేసుక్రీస్తును గురించి చెప్పినారు. ఆయన ఒక్కడే నిజమైన దేవుడని చెప్పినారు. నేను ఆయనతో నాకున్న జ్ఞానం కొలది అందరి దేవుళ్ళు ఒక్కటే అని చాలా వాదించినాను. చివరకు ఆయన ఒక సలహా ఇచ్చినారు. అది ఏమటంటే ఏ పేరు పెట్టకుండా సృష్టికరత దేవునికి ప్రార్థన చేయమన్నారు. ఈ క్రింది విధంగా చేయమన్నారు.
""సృష్టికరతయె�ున ఓ దేవా! బూమని, ఆమాశమును, సార్యచంద్ద నకష్రతములను సృష్టించిన దేవా, నీ పేరు ఏమటి? నీ అవతారము ఏమటి? నన్ను పుట్టించిన దేవా?
సాక్ష్యాల సుమమాల గాలి, నీరు, వెలుతురు ఇచ్చిన దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడుము."
పై ప్రార్థన ఏ మతానికి చెందినది కాదు. మతాలన్నిటికి అతీతమైన ప్రార్థన. ఆయన ఇచ్చిన సలహా నాకు నచ్చింది. ఎందుకు ఆ ప్రార్థన నేను చేయకూడదు అని ఆలోచించి పై విధంగా ప్రార్థించడం మొదలు పెట్టినాను. ఆయన ఇచ్చిన సలహాలో ఇంకో విషయం కూడా ఉంది. ""ఏ గుడికి, ఏ చర్చికి వెళ్ళనక్కర లేదు.ఏ రూపమునకు వ్రెుకకవద్దు". పై విధంగా 4 నెలలు ప్రార్థించినాను. ఒక అద్భుతం జరిగింది. 1979 నవంబరులో ఒక రాత్రి నాకు కల వచ్చింది. నేను చూచుచుండగా ఆకాశంలో ఒక పెద్ద సిలువ కనబడినది. ప్రభువైన యేసుక్రీస్తు చేతులలో నుండి రక్తము కారుట చూచితిని. చాలా ఆశ్చర్యవైనది. ఈయన ప్రైస్తవుల దేవుడు గదా అని తలంచుచుండగా ఒక స్వరము వినబడినది.
""మానవులందరూ చేసిన పాపములు పరిహారించుట కొరకు నేను సిలువలో రక్తమును చిందించితిని".
నేను ఇంకను ఆలోచించుచుండగా వెనుక నుండి ఒక గంభీర స్వరము వింటిని. ""యేసే నిజమైన దేవుడు, యేసే నిజమైన దేవుడు." వెంటనే నిద్ద నుండి మేలుకంటిని. నేను చేసిన పాపములు, దోషముల కొరకు ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో నాకు బదులుగా శికషపొదెనని గ్రహించి యేసుప్రభువా! నేనొక పాపిని, నన్ను కరుణించు మని ప్రార్థించుచుండగా నాకు తెలియకుండానే కన్నీరు కార్చుచు పశ్చాత్తాపపడితిని. ప్రభువైన యేసుక్రీస్తు నన్ను కషవించెననుటకు గురతుగా నా హృదయములో ఉన్న పాపభారము దొర్లిపోయి గొప్పశాంతి నాలో ప్రవహించెను. అంతకుముందు ఎంత ప్రయత్నించిన మానలేని చెడుతలంపులు, చెడు ప్రవర్తన నా నుండి వాటంతట అవే తొలగిపోయినమ. అది ప్రభువు చేసిన కార్యం. యేసుప్రభువుకే మహిమ కలుగును గాక ! నాతన హృదయము, నాతన స్వభావము నాకు కలిగినది. యెహెజ్కేలు 36:26. అంతకు మునుపున్న మరణ భయము తొలగిపోయినది. పరలోకపు నిరీక్షణ కలిగినది. వెంటనే ఒక పాస్టర్గారి ఇంటికి వెళ్ళి ఒక బైబిల్ తెచ్చుకొని క్రమంగా చదివినాను. నా సంతోషం అధికమైనది. నా అనుమానములు, ప్రశ్నలు అన్నింటికి బైబిల్నందు జవాబు కనుగొంటిని. నేను బాపీతస్మము తీసుకున్న తరువాత నా పేరు దైవప్రసాద్గా మార్చినారు.
సాక్ష్యాల సుమమాల
ప్రియమైన ే్నేహితుడా ! అయియ అవ్మా, మీరెవరైనా కావచ్చు. సృష్టికరత ఎవరో అన్వేషించి కనుగొనిన యెడల నిజమైన శాంతిని, సమాధానమును, మోక్ష భాగ్యమును పొందగలరు. ఇది నేను అనుభవ పూర్వాకముగా ఎరిగిన సత్యము. ప్రభువైన యేసుక్రీస్తు ప్రైస్తవులకు మాత్రమే కాదు. అందరికి ప్రభువు, నిజముగా లోకరక్షకుడు, శాంతిదాత, ముక్తిదాత, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ప్రార్థించిన ఎడల ఆయన నిన్ను క్షమించి, నీ పాపముల నుండి నిన్ను విడిపించను. నాతన జీవితమును మీకు ప్రసాదించను. పవిత్రమైన, నీతియకతవైన జీవితమును మీకు అనుగ్రహించను. మన ప్రేమగల దేవుడు అలాగున మవ్మును దీవించను గాక!
ఒకవేళ్ ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుటకు మీరు అనుమానించుచున్న ఎడల ఈ క్రింది విధంగా ప్రార్థించండి. ""సృష్టికర్తయైన దేవా ! నాకు కనబడుము, నాతో మాట్లాడుము, నీ పేరు ఏవైనది నాకు తెలియజేయుము". దేవుడు మీకు నిజశాంతి నిచ్చును గాక !
- - -
సాక్ష్యాల సుమమాల
నీవు నన్ను ఎరుగకుండి నపపటికి నిన్ను సిద�పరచితిని.
యెషయా:45.6
యవ్. జ్ఞాన ప్రసన్న
నేడు దేవుని చేత ఒక సేవకురాలిగా సిద�పరచబడిన నేను తాడేపల్లిగాడెం పట్టణానికి చెందిన ఇళ్ళ వెంకట్రావు మరియు క్రిష్ట లకు జన్మించాను. నా తల్లి నేను పుట్టిన ఆరునెలలకే ఇంజక్షన్ రియాక్షన్ వలన మరణించారు. తల్లిలేని నన్ను నాన్నగారు ఎంతో అమతమైన ప్రేమతో చూచుకునేవారు. నేను చిన్నమ్మగారి చేతిలో పెరిగాను. ఆమె నన్ను ఎంతో క్రమశిక్షణలో పెంచారు.
�తే మా కుటుంబం దేవుని ఎరుగని మధ్య తరగతి కుటుంబం. నాకు }హా తెలిసే కొలది నా పితరులు చేసిన కడుగబడని పాపాలు శాపాలుగా నన్ను వెంటాడేవి. ఎపపుడా ఏదో భయం నెమ్మది లేని పరిస్థితి నన్ను తరుముచున్నట్లుండేది. నాన్నగారు నాకు ఏలోటు రాకుండా, ఇది కావాలి అని అడగకుండా అన్నీ ఇచ్చేవారు.
నాకు తొమ్మదవ సంవత్సరం వచ్సేసరికి విగ్రహారాధన అధికంగా చేసేదానను. నాన్నగారు జాతకాలను ఎకుకవగా నవ్మేవారు. ఒకరోజు ఒకాయన అగిగపెటైటలో చెరుయపెట్టి చేతికి వచ్చిన పుల్లలు తీయమన్నారు. నేను తీసి అతని చేతికిచ్చాను. అతను వాటిని లైకకపెట్టి నాకు శని పట్టుకుందని, జలగండ ముందని శాంతులు చేయాలని చెప్పాడు. నాన్నగారు అవన్నీ చేయించారు. నేను కూడా భయంతో సోమవారం ఒక గుడికి, మంగళ్వారము ఒక గుడికి, గురువారం ఒక గుడికి, శు ్రకవారం ఒక గుడికి వెళ్ళి భక్తి చేసేదానను. నాన్నగారికి ఏసుక్రీసతంటే అస్సలు ఇష్టం ఉండేదికాదు. ఎవరైన ప్రభువుని నవ్ముకున్నవారు కనిపిసేత హేళన చేసేవారు. నేను చాలా నవ్వేదానను.
ఏసుక్రీస్తు క్రిందజాతి వాళ్ళ దేవుడని అమెరికా వాళ్ళు ఆయనను ఇకకడకు తెచ్చిపెటాటరని, మనదేవుళ�ి దేవుళ్ళు అని అంటుండేవారు. ఇలా ఉండగా మా కుటుంబంలో కలతలు, కలవరాలు పెరిగిపోతుండేవి. నెమ్మది ఉండేది కాదు. నాన్నగారు నా చేత తవ్ముని చేత ర్రుదాకషమాల పూజ చేయించేవారు. ఎన్ని చేసిన మా పరిస్థితులు మారవి కాదు. నాకు జ్ఞానము, జ్ఞాపక శక్తి ఉండేవి కాదు. చదువుకోవాలనిపించేది కాదు. ఎప్పుడు నన్ను తిడుతానే ఉండేవారు. నేను చనిపోతే బాగుండును అనుకునే దానను.
సాక్ష్యాల సుమమాల
ఒకరోజు ఈ పరిస్థితుల నుండి దారంగా వెళ్ళిపోవాలను కున్నాను. అప్పుడు నాకు తొమ్మది సంవత్సరాలు. ఆ రోజు ఏదో తెలియని భయం నన్ను వెంటాడింది. నేను ఇక్కడే ఉంటే చనిపోతానేమో అని భీమవరంలో ఉన్న మా అమ్మమ్మగారి ఇంటికి వెళ్ళిపోవాలి అని అనుకున్నాను. ఎవరితోను చెప్పకుండా ఇంటినండి బయలుదేరాను.
అప్పుడు రాత్రి 10 గం.. అయియంది. అప్పటికి మేము నర్సరావు పేటలో ఉ ంటున్నాం. నాకు మేము ఉంటున్న వీధి తప్ప దారి తెలియదు. 30 రూపాయలు తీసుకుని ఒక రిక్షా కొబ్బరికాయలతో వెళుతుంటే దాని వెనుక పరిరగతతు కుంటు బసాటండ్ చేరుకున్నాను. అప్పుడు కదులుచున్న బససు దగ్గరకు వెళ్ళి ఖంగారుగా ఈ బససు భీమవరం వెళుతందా అన్నాను. అది విన్న ఒకాయన వెళుతుంది" అన్నాడు. అంతే గబగబా బపస్సకిక నన్నెవరైన దించేస్తారమోనని భయపడి లకగజ్ వెనకాల దాకుకన్నాను. ఉదయమయేయసరికి మా అమ్మమ్మగారి }రు భీమవరం చేరలేదు గానీ శ్రీశ�ైలం చేరుకున్నాను. బసాటండ్ పైన ఉన్న పేరు చదివి చాలా ఏడసాత ఏంచేయాలో తెలియక అక్కడే మాడురోజులు ఉండిపోయాను.
నా చేతిలో ఉన్న 30 రూపాయలతో రెండు రోజులు కడుపు నింపుకున్నాను. తరువాత నుంచి భరించలేని ఆకలితో ఏడ్చేదానను. నన్ను గమనించిన ఒక కానిసేటబుల్ నువెవావరము? ఎకకడినంచి వచ్చావని నన్ను నిలదీస్తూ, దొంగల ముర�ాకు సంబంధించిన వ్యక్తివి. మీ అవ్మా నాన్న ఎకకడని అడుగుతుండగా చాలా మంది గుంపులు గుంపులుగా కొండలవైపు వెళుతున్న వారిని చూచి వారి మధ్యకు పరురగట్టి తప్పించుకొని }రిలోనికి వెళ్ళాను. ఆకలి తట్టుకోలేక ఇంటింటికి వెళ్ళి నాకు ఏదైనా పని చెప్పండి చేస్తాను. నాకు డబ్బులుద్దు కొంచెం అన్నం పెట్టండి చాలు అని అడిగాను.
ఎవరా కనికరించలేదు. పైగా దొంగల ముర�ావాళుి ముందు చిన్న పిల్లల్ని ఇలాకగ పంపుతారు. రాత్రి వచ్చి దోచేసుకుంటారు అని నా ముఖం ముందే తిట్టేవారు. అలా మధ్యాహ్నాం మాడు గంటల వరకు తిరిగాను, గాని పటైటడన్నం దొరకలేదు. ఒక స్రతం కనిపించింది. అక్కడ పెద్దపెద్ద గిన్నెలు కడుగుతున్నారు. నేను వాళ్ళతో - ఏమండ� ఆ గిన్నెలన్నీ నేనే కడికగస్తాను కొంచెం అన్నం పెట్టండి అన్నాను. వాళ్ళు - ఆ గిన్నెలో సగం లేవు నువువా వీటిని కడికగస్తావా.... అని చీి కొటాటరు. ఎందుకో నా మీద ఎవరికి దయ కలగలేదు.
నేను నా }హా తెలిసినప్పటి నుంచి ఎంరికి చేయి చాపకుండా నా తండ్రి
సాక్ష్యాల సుమమాల నన్ను పెంచారు. అది జ్ఞాపకం చేసుకుని చాలా ఏడసతూ వెళుతుండగా భార్య భర్తలు ఇద్దరు తమ చంటి భడడ్తో ఆడుకుంటా.... భర్త పాపను చూచుకోవడానికి ఎవరినైన పెట్టుకో, పని మనిషిని చూచుకో అని తన భార్యకు చెప్పడం విన్నాను.
వెంటనే వాళ్ళ దగ్గరకు వెళ్ళి అవ్మా - నేను అన్ని పనులు చేస్తాను. పాపను కూడా ఆడిస్తాను. నన్ను పెట్టుకోండి అన్నాను. వారికి నీ మీద నమ్మకం కుదరలేదు. కాని ఆమె నా మీద జాలిపడి తన భర్తతో - కొద్ది రోజులు దీనిని పరీక్షిస్తాను అని చెప్పి నన్ను పనిలో పెట్టుకొంది. ఆమె ఇంటిలో తన పనులన్నీ చకకబైట్టి వారి భడను ఆడిస్తూ వారు తిన్నాక మగిలే అన్నం కోసం ఎదురు చూస్తూ ఉండేదానను.
నేను వారిని మోసం చేస్తానేమో అని నన్ను బయట గుమ్మంలోనే ఒక కుక్కటా చూచేవారు. ఆ ఇంటికి దగ్గరలోనే ఆమె అక్క గారు (ఎస్.�. భార్య) ఉండడంతో ఆమెకు కూడా పని చేయమని నన్ను పంించేది. ఆమె నన్ను చాలా యాతనలు పెట్టేది. అర్థరాత్రి వరకు తనకు గురొతచ్చిన పనులన్నీ చేయించుకునేది. నేను చేయలేక ఏడాస్తుంటే - నా భర్త పోలీస్ నిన్ను పసంట్రల్ జైల్కి అపపగిస్తారు అనేది. ఇలా ఉ ండగా అక్కడే మాడు నెలలు గడిచిపోయాయి. వేసవిలో వారు తమ పుట్టింటికి వేళు తు తమ పనిమనిషిలా నన్ను కూడా తీసుకు వెళ్లారు. అది అనంతపురం. వారు చుటాటల హాడావడిలో పడి నాకు భోజనం పెట్టడం మరచి పోయేవారు.
ఒక రోజు వంటింటిలో ఆకలితో ఉండగా ఎవరాలేరని చూచి కొంచెం ఆహారం తినబోయాను, అది చూచిన నా యజమానురాలి తవ్ముడు - ఉండు మా అక్కతో చెబుతాను. మేము తినకుండా నువువా ముందుగా తింటావా అని అరుచుకుంటా వెళ్ళిపోయాడు. ఆమె వచ్చి నన్ను చంేపస్తుందేమో అనే భయంతో అక్కడి నుంచి పారిపోయి పరుగు పెట్టడం మొదలు పెటాటను.
అదంతా ఆడవిలా ఉంది. మనుషులైవవారా కనిపంచలేదు. మా నాన్నగారిని తలచుకుంటా ఏడసతూ చీకటి పే సరికి ఆశ్చర్యకరంగా బసాటండ్ను సమీపించాను. చాలా సంతోషంతో భీమవరం బససు ఎకకడుందీ అని ఒకాయన్ని అడిగాను. తెలుగురాని ఆయన నాకు బైంగుళూరు బససు చూపించి అదే అన్నాడు. ఇక నేను మా నాన్నగారిని అమ్మమ్మను చూడబోతున్నాననే సంతోషంతో బపసకకిక టిరకకట్ లేనందన వెనుక సీటు క్రింద కాళ్ళ వద్ద పడుకుని నిద్దపోయాను.
ఉదయవైపోయినా బససు వెళుతానే ఉంది. క్రొత్త భాష మాట్లాడే వాళ్ళు
సాక్ష్యాల సుమమాల ఎకుకతా ఉన్నారు. నేనేదో తెలియని ప్రదేశానికి వెళ్ళపోతున్నానని నాకు అర�వైంది. పైకి లేసేత వారు నన్ను పట్టుకుని పోలీసులకు అపపగిస్తారని భయపడి అలాకగ ఏడసతూ రెండు రోజులు ఉండిపోయాను. మరుస్టి రోజు సాయంత్రం అయేయసరికి అడవుల మధ్య అకకడకకడా బససులో ఉన్నవారంతా దిగిపోయారు. ఇద్దరు దిగడానికి చివరిగా ఉండగా వారితో పాటు నేను కూడా దిగిపోయి చుటాట చూచేసరికి ఆ ఇద్దరు కూడా కనిపించలేదు.
కనుచూపు మేరల్లో ఇల్లు గాని మనిషిగాని ఎవరు లేరు. చాలా భయంతో ఇక అవే నాకు ఆఖరి క్షణాలు అనుకుని చనిపోయిన మా అమ్మను పిలసతూ నాన్నగారిని పిలసతూ పరుగు మొదలు పెటాటను. ఎతైన స్థలంలో చిన్న మారగంలా ఉన్న ఆ కొండపైకి ఎకిక పరుగు పెడుతా స్పృహ తప్పి పై నంచి క్రిందకు దొర్లుకుంటా పడిపోయాను.
చాలాేసపటి తరువాత తెలివి వచ్చి చూసే సరికి కొంతమంది మనుషులు తమ భాషలో నన్ను చాలా ప్రశ్నలడిగారు. నాకేమీ అర్థం కాలేదు. వారు నా మీద జాలిపడి ఒక ఇంటిలో ఆడ్రిల్లలు లేనందన నన్ను పెంచుకుంటామని ఆ }రి వారితో చెప్పి వారి ఇంటికి తీసుకువెళ్ళారు. కొద్దిరోజులకు అర్థమయింది. నేను ఉ న్నది బైంగుళూరుకు వైసారుకి మధ్య అడవి ప్రాంతమని. వారి భాష కన్నడ భాష్. నేను ఉన్న ఇంటిలో చిన్న చిన్న పిల్లలు కొండల మీద పనిచేయడానికి వెళ్ళేవారు. వారితో నన్ను కూడా తీసుకు వెళ్ళేవారు.
నేను ఆ యింటి పెద్దాయనతో మాది ఆంధ్రా, మా నాన్నగారి దగ్గరకు నన్ను ఎలారగైనా తీసురకళాిలి అని చెేపపదానను. దారి తెలియని పరిస్థితిలో ఆ ఇంటిలోనే రెండు నెలలు ఉండిపోయాను. నేను వారికి అన్ని పనులు చేసాతండేదానను. కొంచెం కొంచెం వారి భాష వచ్చేసరికి వాళ్ళ భాషలో నాకు మా నాన్నగారు కావాలి. నేను వెళ్ళిపోతా అని అనేదానను. పెద్దాయన సర అనేవాడు.
ఒకరోజు ఉదయాన్నే లేపి }రి పెద్దల రచ్చబండ దగ్గరకు నన్ను తీసుకెళ్ళారు. ఆ పెద్దాయన వారితో మాట్లాడుతా నా దగ్గరకు వచ్చి నువువా ఇష్టమే అని కన్నడలో చెభతే తొందరలో మీ నాన్నను చూస్తావు అన్నాడు. నేను జాగ్రత్తగా ఆ పరిస్థితిని పరిశీలించి చూస్తే నేను అన్నా అని పిలిచే ఒక అబ్బాయిని నా ప్రక్కన నిలబైట్టి ఈ అమ్మాయికి ఎవరూ లేరు గనుక మా అబ్బాయికి పెళ్ళిచేసి ఇక్కడే ఉంచేసుకుంటామని పెద్దాయన వారితో చెప్పడం విన్నాను. చాలా ఏడుపవచ్చింది. ఆ
సాక్ష్యాల సుమమాల ప్రాంతంలో చిన్న చిన్న పిల్లలకు పెండి�ండ్లు చేయడం వారి ఆనవాయితి. ఇక నేను మా నాన్నగారిని చూడలేనని ఇక్కడే చనిపోతానని అనిపించింది. నేను ఆ పెద్దలతో చెప్పడానికి భాష రాదు, కాదంటే చంేపస్తాడని ఆలోచించి ఏడసతూ ఇంటికి వచ్చి మామాలుగానే పనులు చేస్తూ వారందరూ కొండ్రళాిక ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని తీర్మానించుకున్నాను.
ఆ రోజు వారందరు ఏమ నిరణయించుకున్నారో తెలియదు గానీ కొండకు వెళుతా రొటైటలు చేసుకురమ్మని చెప్పి వెళ్ళిపోయారు. అప్పుడు ఉదయం పదకొండు గంటలు అయియంది. నా హృదయంలో ఉన్న వేదన మాటల్లో వివరించలేను. ఒకటి అనుకున్నాను. నిజంగా దేవుడు వుంటే నా పరిస్థితిని చూచి నన్ను మా నాన్నగారి దగ్గరకు చేర్చాలి, అని అనుకున్నాను. అక్కడ నుంచి ఒక కొండ ప్రాంతం గుండా పరిరగడుతా ఒక వేళ్ ఎకకడైతే ఆగితే వాళుివచ్చి నన్ను తీసురకళ్ళిపోతారమోనని, భయంతో సాయంత్రం ఆరు గంటల వరకు చాలా దారం పరురగట్టి చీకటిలో ఒక తోటలో పడిపోయాను.
నా మనససులో నేను తెలియక చేసిన ఆ మనవి నా సృష్టికరత విన్నారు. (కీర్తనలు 25-7) నేను ఏ తోటలో పడి ఉన్నానో ఆ తోట యజమాని చావంతి పూల వ్యాపారం కోసం త్వరలో బైంగుళూరు వెళ్ళనైయున్నాడు. అంతేకాదు అతనికి తెలుగు కూడా వచ్చు. అతని నోట తెలుగు మాటలు వినగానే మా నాన్నగారిని చూచినంత ఆనందం కలిగింద. అతను నన్ను చూచి జాలిపడి వచ్చిరాని తెలుగు భాషలో నా బాధలన్నీ విని ఆదరించి నన్ను తనతో కూడా బైంగుళూరు తీసురకళ్ళి ఆంధ్రా బససు ఎకికస్తానని మాటఇచ్చి తన యింటికి తీసుకువెళాిడు. తన ఇంటనన్న పదిరోజులు కన్న కూతిరిలా చూచుకుంటుండేవాడు.
కాని ఆయన భార్య ముగ్గురు కుమారులు నేనంటే అస్సలు ఇష్టపేవారుకారు. ఆ }రి వారు చాలామంది నన్ను పిలిచి తమ ఇంటి పనులు చేయించుకునేవారు.
ఇలా ఉండగా ఒకరోజు ఆయన నన్ను తీసుకుని బైంగుళూరు బయలుదేరాడు. �తే ఆయనకే టిక్కట్టు డబ్బులున్నాయి గాని నాకు అరటిరకకట్టుకు కూడా ఆయన దగ్గర డబ్బులు లేవు. కండకటర్ వచ్చి ఈ పాపకు టిరకకట్ తీయాలి డబ్బులేవి అనగానే ఆయన - నేను తప్పిపోయి వచ్చానని తిరిగి వాళ్ళ}రి బససు ఎకికంచడానికి తీసుకువెళు తున్నానని చెప్పాడు. అంతే అందరు గుమగాడి ప్రశ్నలమీద ప్రశ్నలడుగుతుంటే
సాక్ష్యాల సుమమాల వారికి కన్నడంలో సమాధానముచ్చాను. ఆ బససులో ఓ పోలీసు ఉన్నారు. ఆయన దగ్గరకు వచ్చి నీవు తెలుగవ్మాయివైయుండి ఇంత స్పష్టంగా కన్నడం మాట్లాడుతున్నావే తెలుగు మాట్లాడవున్నాడు. అప్పటికి నేను తెలుగు మాట్లాడి నాలుగు నెలలైపోయింది. తెలుగసలు రావడంలేదు. దాంతో ఆ పోలీస్ నన్ను సేటషన్కు తీసుకు వెళ్ళాడు.
నాతోపాటు ఆ పూల వ్యాపారి కూడా వచ్చాడు. ఆ దినాలలో దొంగల బైడద ఎకుకవగా ఉండడంతో నన్ను అనుమానించి కొంతైనా నిజం క్కికస్తామని పూల వ్యాపారితో అన్నారు. వెంటనే నేను ఆ పూల వ్యాపారి కాళ్ళు పట్టుకుని అన్నా నన్ను విడిచి వెళుిద్దు నేను చచ్చిపోతాను, నాకు నాన్నగారు కావాలి అని ఏడ్చాను. నా సృష్టికరత కనికరం నా మీద ఉన్నదేమో అప్పుడు నాకు తెలియలేదు కాని వారు దయ తలచి విడిచి పెటాటరు. అతను నన్ను బైంగుళూరు బసాటండ్కు తీసురకళాిడు. అక్కడ బససులను చూస్తుండగా ఏలారు బససు కనిపించింది. నేను చాలా ఆనందంతో బససులోకి పరురగత్తి ఎకకకసాను. అతనికి ఎంతో సంతోషంగా వీడోకలు చెప్పాను. అతను కన్నీరు తుడుచుకుంటా కండకటర్కి -
నేను తప్పిపోయానని దయతో ఆంధ్రా తీసుకు వెళ్ళమని చెప్పాడు. కండకటర్ నన్ను క్రిందకు దించి సేటషన్ పోలీసులకు అప్పగించారు. వాళ్ళు నన్ను అ్రడససు అడిగి మా నాన్నగారికి ఉత్తరం వ్రాయించి ఆ పూల వ్యాపారితో మరల అడవికి పంపివేశారు. నేను ఇక మా నాన్నగారిని చూడలేను. ఆయన నన్ను వెతుక్కుంటూ ఇంతదారం రాలేరు అని ప్రతిరోజు ఆలోచించుకుంటు పదిహేను రోజులు గడిపాను.
ఒకరోజు ఉదయం }రిమధ్య ఉన్న పైపు దగ్గర నీళ్ళు తేవడానికి చాలా దిగాలుగా వెళ్ళి నీళ్ళు తోడుతండగా ఒ బససు రావడం ఎవరో దిగడం అ్రడససు అడగడం జరుగుతుంది గానీ నేను పట్టించుకోకుండా నేనిలాకగ ఈ అడవి ప్రాంతంలోనే ఉండిపోతానేమో అని ఆలోచిస్తూ నీళ్ళకుండతో ఇల్లు చేరాను.
ఇంతలో }రిపెద్ద ఒకాయన తన కుమారుణిణ పంపించి - నీ కోసం ఎవరో వచ్చారని పిలుచుకు రమ్మన్నారు అని చెప్పారు. అది వినగానే పరుగు పరుగున రచ్చబండ దగ్గరకు వెళ్ళాను. అందరా నన్ను వింతగా చాస్తున్నారు. నాకు నా ప్రాణం తిరిగి వచ్చినట్లయింది. నా ఎదుట మా నాన్నగారు ఉన్నారు. నేను పరురగత్తి ఆయన గండెల మీద పడి ఎ్రకకిక ఏడ్చాను. ఆ సంతోషాన్ని వివరించలేను. నన్ను పంపడానికి ఆ }రివారందరూ వచ్చి ఆనంద భాష్పాలతో వీడోకలు పలికారు.
సాక్ష్యాల సుమమాల
అప్పుడు నేననుకున్నాను నేను పెరిగి పెద్దై వాళ్ళను చూడడానికి వెళ్ళాలని, ఇప్పటికి అనుకుంటున్నా ఏదో ఒకరోజు వాళ్ళఎదుట యేసయ్య తన సాక్షిగా నిలబైటటడానికి నడిపిస్తారని. ఆమెన్. నేను పడ్డా కష్టాలన్నీ అందరికి తెలియజేయడానికి నా బాల్య సాక్ష్యాన్ని వ్రాయలేదు గాని దేవుడు ఒక వ్యక్తిని కోరుకుంటే ఆ వ్యక్తి ఎంతటి అగాధంలో ఉన్నా విడిపించి, రక్షించి తన పనికి సిద�పరచుకోగలడని సాకష్యమవవాడానికే స్పష్టంగా వ్రాసాను.
నేను తిరిగి నాన్నగారితో ఇంటికి వచ్చాక మా చిన్నమ్మగారు - నువువా దొరికితే ఏసుప్రభు మందిరానికి పంిస్తానని వ్రెుకుకకున్నాను అన్నారు. నా మనససులో ప్రభువుపై భక్తి లేకపోయినా అన్ని విగ్రహాలతో ఆయనను కూడా పూజించేదానను. కుటుంబంలో పరిస్థితులు ఏమ మారుపలేవు. అప్పుడప్పుడు చర్చికి వెళ�ిదానను గాని ఆయనలో ఉన్న సత్యాన్ని గ్రహించలేదు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాక నాకు వివాహ వయససు వచ్చేసరికి మా నాన్నగారు సంబంధాలు చూస్తుండేవారు. నేను ఇష్టపేదానను కాదు. ఎందుకంటే పెళ్ళిచేసుకుంటే ఎప్పుడు నాన్నాగారిని చూచేలా }ళ్లోనే చేసుకోవాలి లేకపోతే పెళ�ివద్దు అనుకునే దానను.
ఒకరోజు ఒక సంబందం నాన్నగారు తీసుకువచ్చారు. ఆయన ఇప్పుడు దేవుని సేవ చేయుచున్న బ్రదర్:వేణు గారు, ఆ రోజు ఆయన పెండ్లి చూపులలో - నీకు ఏసుప్రభువు అంటే ఇష్టమా అన్నారు. కొంచెం కొంచెం ఇష్టం అన్నాను. చర్చికి వెళ్ళడం అలవాటుందా అన్నారు. అప్పుడప్పుడు అని జవాబు ఇచ్చాను. ఇక చివరిగా ఆయన - నాకు ఏసుప్రభువు అంటే చాలా ఇష్టం. నేను ఆయనను మాత్రమే ఆరాధిస్తాను, ఇక నంచి నువువా కూడా ఆయననే ఆరాధించాలని చెప్పి నిశ్చితార�ం చేసుకుని వెళ్ళిపోయారు. అది మొదలుకొని నేనెన్నడు విగ్రహారాధన చేయ్యలేదు. నన్ను మా నాన్నగారు, చుట్టుప్రక్కల వాళ్ళు చాలా హేళన చేసేవారు. ఎందుకో అవేవి నా హృదయాన్ని తాకలేదు.
మా వివాహం పరిశుద్ధంగా దేవుని మందిరంలో జరిగింది. నా భర్త యధార�త ఆయన పట్టుదల నన్ను విశావాసంలోనికి నడిపించాయి. నేను రక్షింపబడాను. మా ఆత్మీయు తల్లి తండ్రులైన పసైమన్గారు, జాయ�ు గారు దేవుని వాక్యంతో మమ్మ*్న ఎంతో బలపరిచేవారు. వేం ఇరువురం మంచి విశ్వాసులుగా సంఘంలో ఉండగా ప్రభువు మమ్మ*్న అన్ని విషయాలలో ఆశీర్వాదించారు.
సాక్ష్యాల సుమమాల
ఇలా ఉండగా ప్రభువు మమ్మ*్న తన సేవకు రమ్మని పిలవడం ప్రారంభించారు. నా భర్త - ప్రభువా నా జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించి నీ చేత దీవించబడాను. ఇప్పుడు సేవకు వచ్చి ఆ కష్టాలన్నీ నేను బభరించలేను మంచి విశ్వాసులుగా ఉండిపోతాం అని ప్రార్థించేవారు. నేను కూడా మా ఆత్మీయు తల్లి పెద్దమ్మగారు - సేనంటే చావే, సేవంటే పూలబాటకాదు, ముళ్ళబాట అని వారి అనుభవాలను గార్చి చెప్పినవి జ్ఞాపకం చేసుకుని దేవుని పిలుపుకు బభయపడినా పాప శాపాలతో నశించిపోయే మమ్మ*్న వెదకి రక్షించుకుని తన పనిచేయమని పిలసతున్న దేవుని చితాతనికి అపపగించుకోవడమే ్రశ�ష్టం అనుకుని నా భర్తను దర్శంచమని ప్రారి�ంచేదానను.
ఒకసారి మేమద్దరం టి.విలో వాక్యం చూస్తుండగా ఒక దైవజనుని ద్వారా దేవుడే మాతో స్పష్టంగా మాట్లాడారు. నీవు సేవకు రాకపోతే దేవుని శిక్ష తప్పించుకోలేవని ప్రభువు హెచ్చరించారు. అప్పటికి రెండేండ్లనుండి దేవుడు సేవకు పిలసతున్నా లోబడని కారణం వల్ల నా భర్త పిల్లలు చాలా అనారోగ్యంతో నెమ్మదిలేని పరిస్థితిలో ఉన్నాం. ఆ రోజు ఒక తీర్మానం చేసుకున్నాం. - ప్రభువా వేం ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో మీర మమ్మ*్న నడిపించండి. నీ సేవలో అరిగి పోవాలి గాని విరిగి పోకూడదు. ఏ పరిస్థితిలోనైన నిన్ను సంతోషపరిచేవారిగా ఉండాలి అని ప్రార్థించాము. అది మొదలుకొని ప్రభువు మమ్మ*్న తన సేవలో వాడుకుంటా ఆత్మలను రక్షిస్తూ ఎన్నెన్నో అద్భుతాలు స్వస్థతలు జరిగిస్తూ అనేక మంది తమ వ్యసనాలను విడిచి ప్రభువును హాతతుకొనేలా పరిచర్యను విసతరింపచేస్తున్నారు. నేను సేవకు వచ్చిన తరువాత ప్రభువంటే ఏ మాత్రం ఇష్టపడని నా కన్న తండ్రిని రక్షించి నన్ను తన సేవకురాలిగా రుజువు పరచమని ప్రార్థించాను.మా చిన్నమ్మగారు కూడా ఆయన కోసం ఎంతో ప్రయాసపేవారు. అప్పటికి మా నాన్న గారు అనారోగ్యంతో ఉన్నా - చనిపోయిన వానికి ప్రార�నేంటి ఏసు కూడా ఒక మనిషి అనేవారు. అయిన ప్రభువు తన దాసురాలి దీన మనవి ఆలకించి ఒక దినాన నా తండ్రిని మా ఇంటికి నడిపించారు. ఆయన మా ఇంటిలో ఉండగా రాజులరాజు మనయేసు ఆరాదించండి అనే పాట టి.వీ.లో వస్తుండగా మా నాన్న గారు - ఏసు రాజుల వంశములో పుటాటడా? అని అడిగారు. నేను అవునండి అన్నాను. ఏంటీ— ఏసు కష్రతియవంశానికి చెందినవాడా అని మరలా అడిగారు. నిజవేనండి ఆయన ్రశ�షటవైన రాజవంశములోనే పుటాటరు అన్నాను. ఆయన - మకరంటవ్మా ఏసు క్రిందిజాతి వాళ్ళ దేవుడని అనడం విన్నాను అన్నారు.
సాక్ష్యాల సుమమాల
అప్పుడు నేను దేవుడాయనను దర్శస్తున్నారని గ్రహించి నా భర్తను త్వరగా ఇంటికి వచ్చి మా నాన్నగారికి వాక్యం బోదించమని చెప్పాను. ఆ సాయంత్రం మా నాన్నగారు ఎరిగిన భారతీయు గ్రంధం నంచి ఏసుప్రభును గురించిన మాటలు చెప్పి ప్రభువంటే ఎవరో ఆయనకు తెలియజేసి నా భర్త ఆయనను రక్షణలోనికి నడిపించారు. త్వరలోనే ప్రభువు నా తండ్రిని తన మహిమలోనికి చేరచుకున్నారు.
దేవునికి మహిమ కలుగును గాక. యోగ్యత లేని నన్ను కరుణించి తన దాసునితో జతపర్చి శక్తివంతమైన తన పరిచర్యకు పిలిచి }హించలేని ప్రణాళ్ళకతో నడిపించుచున్న సరవాశక్తిమంతుైన నా దేవునికే సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ నా జీవితం అంకితం చేస్తున్నాను. ప్రభువు ఈ సాక్ష్యం చదివిన ప్రతి భడను కనికరించి తనలో పఘలింప చేయును గాక. ఆమెన్.