దైవజనుడైన జోబ్ గారి పరిచర్య పఘలితాలు-2 -: సుజాత
అభాగయలైనే ఎందరో బాల బాలికలకు ఆ్రశయాన్నిచ్చి తల్లి దండ్రులకు మంచిన వస్తులు ఆప్యాయత ప్రేమలనందించే జోబ్ గారి సంస్థకు చేర్చబడిన బాలికలలో సికికవ్నకు చెందిన బాలిక పేరు సుజాత. 5వ సంవత్సరములో ఎల్.కేజీ లో చేరింది. తల్లి అదే సంస్థలో పని చేస్తుంది. గతములో చేదు అనుభవాల బాధలో ఎందరో భారతదేశంలో పసీతలు పొందు నిరాదరణ్రై గురయియన కుటుంబంలో నలిగిపోయారు. పెద్ద పట్టణాలలో సామాన్యంగా ఎదుకొకనే ఈ సాంఘిక దురాచారానికి గురైన వారు కొందరైతే పల్లెటారి వారు పేద గొప్ప అంతసతుల తేడాలు కులములో అగ్రజాతి వారు నిమ్నజాతి వారిని చిన్న చూపు చూచుట పరిపాటి. వీటి వల్ల గాయపడిన మానసిక గాయాలచే బాదింపబడేవారు చాలా మంది వుంటారు.
సుజాత తల్లి ఆ భడను గర్బుములో మోసే రోజుల్లోనె తండ్రి మరణించాడు. తండ్రి రూపు దూరమై ప్రేమ కరువైన దీనస్థితిలో సుజాత బాధపేది. యవ్వనంలో భర్తలేని విధవగా సుజాత తల్లి చాల అవమానాల నెదురొకన్నది. అత్తగారు తీవ్రంగా
సాక్ష్యాల సుమమాల బాధించేది. హిందా సమాజంలో ఎదురొకనే నిరాదరణ వల్ల సుజాత ఆమె తల్లి చాల దయలేని హీన పరిస్థితుల ననుబభవిస్తూ దు:ఖంతో కాలము గడిపేవారు. సుజాత తండ్రి చాలా మంచి వాడనియు, చాల జాగ్రత్తగా సుజాత అమ్మను సంరక్షించేవాడు. తల్లి చెప్పిన వివరాలను బట్టి తెలసుకున్నది.
అందరివలై తల్లి దండ్రి బంధువుల ప్రేమ నాకు కరువైన కుటుంబ జీవితము యిదేనా అని తలంచేది. దీనికి తోడు పేరికము వల్ల తల్లి కూలిపనులు చేస్తూ సుజాతకు పనితనంలో తల్లి పాలు కూడా యిచ్చే అదృష్టము కోలోపయింది. సుజాత అమ్మమ్మను తోబుట్టువులు పోషించాలంటే ఆమె భర్త లేనందన శ్రముతో డబ్బు తెచ్చుకోవలసి వచ్చింది. సరిపడినంత భోజనము భడడ్లకు అందించే ధన్యత లేనందన నీర్సముతో దేవుని చేరి మోకరించి కన్నీటితో ప్రభుని ప్రార్థించేది. వారంతా క్రమంగా చర్చి ఆరాధనలలో పాలుగనేవారు. పాస్టు గారు సుజాత తల్లి దైవభక్తిని గమనించేవాడు. మంచి కాపరిగా అతి శ్రద్ధ కనపర్చి ప్రార్థించేవాడు. ఒకసారి సంఘవేడుకలు ప్రత్యేక ప్రార్థనా సమావేశాలలో విచ్చేసిన అతిది పాస్టు గారి ద్వారా వికాయేలు జోబ్ పసంటరు పరిచర్యలు గార్చి వివరణ తెలిసుకున్నారు. ప్రభు దయ వీరిపై ఆవరించాలని వారంతా ప్రార్థించి సుజాత తల్లి కష్టాలలో ఆదుకోవాలని ప్రయత్నించారు. సుజాత సంరక్షణ ఆ సంస్థలో తీసుకొనగలమని చదువు చెప్పించి, భోజన వసతిని అందించాలని వారు నిశ్చయించిన పేపరు పోస్టు ద్వారా సుజాతకు లబభ్యమయింది. సుజాత స్వీయానుభవాన్ని తన స్వకీయులకు చర్చి సరభయలకు తెలిపంది. ప్రభువు మా యెడల చాలా దయ చూపినందున నేను చేరిన క్రొత్త సంస్థలో చాలా ఆనందంగా శాంతి యుతంగా జీవిస్తున్నాను. ఎన్నడా మాడు పూటలా భోజనము తినలేని పేద వారిగా నున్న మేము,నేడు మంచి భోజనము మాడు సార్లు పొందగల్గు చున్నాము. భికషవెుతతుకొని జీవించుటకు బదులుగా, యింటినండి తరిమ వేయ బడతామన్న తీవ్ర బభయాలనుండి సంపూరణ విడుదల లభించింది. మా కొరకు ప్రార్థించి సహాయ పడిన ప్రతి వారికి ప్రత్యేకంగా జోబ్గారి సంస్థకు నా నిండు కృతజ్ఞతలు. అన్నిటికన్నా మన్నగ నా యేసయ్య నాకు అమ్మకు ఆ్రశయమచ్చి ఆదరించారు. ఆయనకే స్తుతి మహిమ. ఆమెన్.
(ష�స:2)(ష�స:2)(ష�స:2) (ష�స:2)(ష�స:2)(ష�స:2)
సాక్ష్యాల సుమమాల
జోబ్ గారి పరిచర్య పఘలితాలు -3 -:అంజలి
ప్రభువు నన్ను పచ్చికగల చోట్లకు నడిపించుచున్నాడు
నా పేరు అంజలి జోబ్. మైఖేల్ జోబ్ పసంటరుకు నేను రాకమునుపు నన్ను అంజలి పషరావా అనెడివారు. నేను పుట్టుకతోనే ప్రైస్తవురాలను, వెస్ట బైంగాల్ రా�వాసిని. నేను గడచిన సంవత్సరము వీజీజ కి వచ్చినపుడు నాకు 12 సంవత్సరములు నేను 6వ తరగతి చదువుచున్నాను.
నా తండ్రి చనిపోయినపుడు నేను చాలా చిన్నదానను. మేము చాలా బీదవారము, నా తండ్రి ఒక్కడే సంపాదించు వ్యక్తి కావున అతని మరణము మవ్మునెంతో కృంగజేసింది. నా తల్లి కొంతమంది ఇండ్లలో యింటి పని చేసేది, అయినను, ఆ ధనము మా కనీస అవసరతలకు కూడా సరిపోయేది కాదు. సరియైన ఆహారము లేనందునను మరియు కష్టపడి పనిచేయుట వలనను నా తల్లి ఆరోగ్యము కూడా నెమ్మదిగా కీషణించింది. మాకున్న బంధువులు కూడా మావలై పేదవారు గనుక వారు కూడా ఏమ సహాయము చేయలేకపోయిరి. ఇతరుల పిల్లల జన్మదినోత్సవము లేదా మగిలిన వేడుకలలో కొన్నిసార్లు కొంత సహాయము ప్రైస్తవ సమాజము నుండి మాకు దొరిరకడిది. నా జీవితములో రెండు విషయములు ఎల్లప్పుడు అనసరించి సాగిపోవలైనని నా తల్లి నాకు చెప్పుచూ ఉండేది. నేను ఫీజు కట్లలేని పరిస్థితిలో సాకలు మానివేసినపుడు మా పొరుగు వ్యక్తి నాకు పాఠములు నేర్పించేది. మా చర్చికి ఒక రోజు క్రొత్త పాస్టు గారు వచ్చారు. మా పరిస్థితిని విన్న తర్వాత, నన్ను వీజీజ కి పంించమని నా తల్లికి ఆయన సలహా యిచ్చాడు. నన్ను పంపుట్రై ఆమె ఏడ్చినను దేవుడు నాకు ఈ అవకాశమచ్చుటలో దేవుడు తప ప్రార్థనలకు జవాభచ్చినాడని చెప్పింది.
దేవుని కృపచేత నేను వీజీజ కి కేషమముగా చేరితిని. ఈ పసంటర్ను నేనెంతో ప్రేమిస్తున్నాను. నా తోటి సహె�దరీలు ఎంతో సహకరిస్తారు. నా కుటుంబముగా ఉంది. మేము కలసి ఆడుతాము, నేరచుకొంటాము. పాటలు పాడుతాము, ప్రార్థిస్తాము, ఆదరణ్రై మా జీవిత కథలను పంచుకొంటాము. మంచి ఆహారము, శుభ్రవైన వస్త్రములు నాకు దొరుకుచున్నవి. మరి విశేషముగా, నా తల్లి నాకు ఎల్లప్పుడు అను సరించాలని చెప్పిన రెండు విషయములు నాకు దొరికినవి. ఆత్మీయు ఎదుగుదల మరియు విద్య నేను కష్టపడి చదివి, చదువులో మంచి మారుకలు తెచ్చుకోవలైనని నా గర. నేను ప్రభువైన యేసును ప్రేమిస్తున్నాను. ఆయన నా చేయి పట్టుకొని ""పచ్చికగల
సాక్ష్యాల సుమమాల చోట్లకు నడిపిస్తున్నాడని" నా భావన. డా�� జోబ్ చెప్పుచుండేటట్లుగా వీజీజ లో ఉన్న ప్రతీ విద్యార్థిని ఒక గొప్ప పసీతగా ఎదగాలి. ఆయన మాకిచ్చిన ్రశ�షటవైన సందేశమది అని నేనెరుగుదును, అంకుల్ జోబ్ను, మదర్ ఆంటీ జోబ్ను నన్ను బట్టి గరివాంచనట్లుగా చేయుచున్న నిరీక్షణ నాకు ఉంది. దయతో నా కొరకు మా చక్కని యింటి కొరకు, మా టీచర్స కొరకు, మాకు సహాయ సహకారములను అందించుచున్న వారి కొరకు ప్రార్థించండి. ప్రభునకే వందనాలు ఆమెన్.

పాస్టరు. సామయాల్ లేంబ్ గారి జీవిత వివరాలు
మత్తయి 5:11 - సత్యమున్రై చిత్రహింస పొందిన నా నిమిత్తము జనులు మవ్మును నిందించి హింసించి మీ మీద అబద�ముగా చెడుమాటలు పలుకుదురు అట్టి వారు ధనయలు.
చైనాలో బహుగా ్రేరొందిన ప్రైస్తవ నాయకులలో ఒకరైన పాస్టు సామయాల్ నేంబ్, ఆగషుట 3న గువాంగసులో మరణించెను. అతని వయససు 88. పాస్టు లేంబ్ కీ��శ��� డా��పి.పి. జోబ్తో కలిసి చైనా ప్రజలకు పరిచర్య నందించెను.
పాస్టు సామయాల్ లేంబ్ అసలు పేరు లిన్ కివాంజావొ. అతడు 1924లో చైనాలో ప్రైస్తవా కుటుంబములో పుటైటను. అతని తండ్రి ఒక చిన్న బాప్టిస్టు చర్చి కాపరిగా ఉన్నాడు. కావున లేంబ్ ప్రైస్తవుడిగా పెరిరగను. తాను 19వ ఏట మొదటి ప్రసంగము చేపసను.
పాస్టరు. లేంబ్, క్రీస్తు కొరకు గొప్ప యోధుడై, తన జీవిత కాలములో తరచు }చలో వెనుక ఉండెను. అతడు మొదటిగా 1955లో మావొచైనా హింసలలో అరెస్టు చేయబడి, 2 సంవత్సరములు జైలులో గడిపెను. అతడు ప్రభుతవాముచే టారరగట్ చేయబడినవాడు. ఏలననగా తన చటటరహిత గృహాసంఘమును గురితంచబడిన మాడు సంఘములతో కలుపుటకు తిర్స్కరించినందున, రాఖీ విధాన చర్చితో కలుపలేదు. చైనా అధికారులు రెండవ సారి అతనికి జైలు శిక్షను 1958లో విదించగా అతడు 20 సంవత్సరములు వెట్టి చాకిరి దండులో గడిపెను. అతనికి ఐదు నెలలో రిమాండు ఇవవాబడినపుడే తన భార్యతో తాను గడిపిన చివరి సమయము— ఆమె 1977లో మరణించింది. లేంబ్ శికషాకాలము పూరతయేయ ఒక సంవత్సరమునకు ముందు యిది జరిగింది.
సాక్ష్యాల సుమమాల
అతడు విడుదలైన తర్వాత, తిరిగి తాను పాస్టు బాధ్యతను చేపట్టినాడు. ఈ సమయములో చైనా సంఘపు అమత పురోగాభివృది�ని తాను చూడగలిగినాడు. 1979లో తన గృహ సంఘమును 35 డామా జాన్, గువాంగసులో ప్రారంభించినాడు. చిన్నగానున్న విశ్వాసుల మంద సముద్వంతగా పెరుగగా, అదే పట్టణములో పెద్ద భలిడ్ంగులోనికి తన సంఘమును మార్చివలసి వచ్చింది. నేడు అతని పట్టణపు గృహ సంఘము ఇంకా నమోదు చేయలేదు. అయినను అధికారులు సహనము కలిగియున్నారు. అదే కాలములో చైనాలోని కోట్లాడివుంది విశ్వాసులకు తాను మాదిరియె�ునాడు. అతని స్థిరబద� పరిషాకరము మరియు తీరా�నములు చైనాకు అవలనన్న కోట్లాదిమంది ప్రైస్తవులకు ్రేణయె�నవి. యితనిని గార్చి ఒక పుస్తకము అమెరికాలో ప్రచురించబడినది. లేంబ్ యొక్క వేదాంతము ప్రభుతవామును, తన చర్చికి హాజరైనవారిని, చైనాకు ఆవల మరియు చైనాలో వున్న వారందరికి సవాల్గా నిలిచినది. ఒకవేళ్ నాయకులు దేవునికి విరోధముగా చటాటలు నిర్బుంధనలు తెసేత మనహా లేనియెడల ప్రైస్తవులు ప్రభుతవామునకు విధేయులుగా ఉండాలని తాను ఉపదేశించినాడు. ""మనుష్య చటటములకంటే దేవుని చటటములైంతో ప్రాముఖ్యమైనవి". అని తాను చెపుతండేవాడు. లేంబ్ ప్రసంగములలో శ్రమలు ఎంతగానో ప్రస్తావించబడుచుండెడివి. ""ఎకుకవ శ్రమలు, ఎకుకవ అభివృద్ధి" అని తిరిగి తిరిగి చెప్పుచుండేవాడు. ఈ వాక్యము కేవలము "విశ్వాసుల సంఖ్యకు వర్తించినది మాత్రమే గాక ఆత్మీయు అభివృది�కిని దోహాదకరము.
చైనా చర్చిలో ఇతని మరణము ఒక్ ఖా� ఉంచింది. మగిలిన పేరుగాంచిన వాంగ� మండావొ, అలైన్ యువాన్ వంటి వారితో కలసి ప్రపంచ చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో పెరిగిన సంఘపు అభివృద్ధికి యితడును ప్రత్యేకవై ఉన్నాడు.
నీతిమంతులను జ్ఞాపకము చేసికొనుట ఆశీర్వాదకరము.
(ష�స:2)(ష�స:2)(ష�స:2) (ష�స:2)(ష�స:2)(ష�స:2)
సాక్ష్యాల సుమమాల

శ్రమలో ఆదరించి విలువైన నా క్రీస్తు సాక్షి జీవితాన్నిచ్చారు
- విజయ సాగర
్ (కొపాపక విశాఖజిల్లో) 1 తిమోతి 4: - ""నీ యవవానమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింప నీయకుము"
ప్రభువైన యేసుక్రీస్తు ప్రశసత నామములో మీ కందరికీ వందనాలు నా పేరు భ. విజయసాగర్. నేను 1988వ సంవత్సరము 1వ నెల 19వ తారీఖన రాధరాజా గార్ల పేరుగల తల్లి దండ్రులకు జన్మించాను. నా సవాస�లము కొపాపక గ్రామము అనకాపల్లి మండలము. విశాఖ పట్నం జిల్లా. ఆంద్ధప్రదేశ్. చాలా హిందా భక్తిలో నుండి పూజలు పుణ్యకార్యాలు చేసే వాడను. తల్లిదండ్రుల పూజా భావాన్ని నాలో నుండేవి. ప్రభువు చిత్తము నా పట్ల ప్రత్యే సేవ చేయు ప్రణాళ్ళకతో నున్నందున నేను 17వ సంవత్సరములో నుండగా క్రీస్తు విశ్వాసి కృపమ్మ గారు నాకు క్రీస్తు అనగా ఎవరు? ఆయన ఎందుకీలోకానికి విచ్చేసారు.
ఆయన బోధనల సారాంశము, క్రీస్తు సిలువ మరణ త్యాగము, తిరిగి మృతయంజయుై లేచుట యివన్నీ వివరంగా బోధించారు. నేను అప్పటిలో కొన్ని సమస్యల వల్ల చాలా బాధలో నున్నాను. ఆమె బోధనలను నమ్మలేక ఆమెతో వాదించి యిల్లు చేరాను. ఆ రాత్రి నిద్రపట్టలేదు. చాలా కలవరము కలిగంది. నేను శ్రద్ధతో పూజించి సేవించిన దేవుళ�ివరా నాకు సహాయ పడలేదు. అందరూ అర్థవంతమైన పాటలు ఉజ్జీవంతో పాడుట విన్నాను. సోత్రతం చెల్లింతం యేసు నాద మేలులు తలచి సోత్రతం చెల్లింతం. గాడాంధకారములో కన్నీటి లోయలలో కృషించి పోనీయక, కృపలతో బలపరచితివి యీ అర్థము నా కొరకేనని భావించగా నాలో కరెంటు షాకు తగిలిన భావాలు కలాగయి. నా నోటిలో నుండి అస్పష్టవైన మాటలు భాష రూపంలో వెలువడ్డాయి. పరిశుద్ధాత్మ సన్నిధి నన్ను ఆవరించింది.
దేవుని పరిశుద్ధాత్మ నాకు వివేకాన్ని కలిగంచిన స్పర్శ తెలిసింది. అసహానముతో వారాలు, నెలలు గడిచిపోయాలి. నాలో నిరాశ చోటు చేసుకుంది. జీవితం పట్ల ఆసక్తి నశించిగా మరణించాలనే కోరుకున్నాను. ఎందుకో కృపమ్మ గారి మాటలు నాకు జ్ఞాపకమునకు వచ్చాయి. వెంటనే ఆ మాట*్న ధ్యానిస్తూ నిద్దపోయాను. నిద్ద కాక మెలకువగా నున్న సమయములో ఒక దివ్యమైన అనుభవాన్ని ఉదురొకన్నాను.
సాక్ష్యాల సుమమాల నాకు మరలా బ్రతకాలనే ఆశ కలిగంది. ఆ తర్వాత ప్రైస్తవులు ఆరాధించే ప్రార్థనా మందిరానికి వెళ్ళాను. క్రీస్తును ద్యానించిన వెంటనే నాలో శాంతి నెమ్మది కలిగంది కదా! అని ఆనందించాను. నా బలహీనతలు, నిర్లక్షము, అపనమ్మకము, చిరాకు, అసహనము గార్చి పశ్చాత్తాప్ పడి క్రీస్తు రక్తం ద్వారా రక్షింపబడి రక్షణానుభవాన్ని పొందాను. నాలో వింతైన ఆనందం శాంతి నిలిచాయి. నమ్మి బాపీతస్మము పొందిన వాడు రక్షింపబడు ననే వాక్యము నాలో చలనము కలిగంచింది. క్రమముగా యుదో�పకరణాలైన ప్రార్థనా, వాక్యము కన్నీరు పరిశుదా�త్మలను వాడి క్రీస్తు భడడ్గా నిలిచి క్రమముగా ఆరాధనలలో పాలుగని మంచి వ్యక్తిగా మారిపోయాను. బాపీతస్మ అనుబంధం ద్వారా సంఘ సరభయడనయ్యాను. నా విశ్వాసము గార్చి తెలిసుకున్న స్వకీయులు క్రొత్త మతం సీవాకరించానని నన్ను దారం చేసారు. నేను వారందరికీ దారంగా వెళ్ళి క్రీస్తును గార్చి మరెకుకవగా తెలిసికొని ఆయన సేవ చేయాలని నిశ్చయించుకొని కాకినాడలో గల చర్చి ఆప్ గాడ్ ఇన్ ఇండియా

(జ�బతీష� శీట
లో వేదాంత కాలేజీలో చేరాను. నా పట్ల దేవుని పిలుపును గ్రహించాను. యేసయ్య స్వయంగా మెల్లని స్వరంలో ఎన్నో బోధించారు. ఆయన దివ్య దర్శనమును పొందాను. ఆయన సనిదిలో సేవకొనసాగిస్తున్నాను. నా కొరకు ప్రార్థించండి ఆమెన్
(ష�స:2)(ష�స:2)(ష�స:2) (ష�స:2)(ష�స:2)(ష�స:2)
దారితప్పిన రాబర్టు ఏసన్ రక్షకుని నవ్మాడు
- జీవిత సంగ్రహము
1 తిమోతి 6:6 - ""సంతష్టి సహితమైన దైవభక్తి గొప్పలాబభసాధనవై యున్నది"
రాబర్ట ఏసన్ 1840 సంవత్సరము నాటికి యవవానునిగా ఎన్నో దురభ్యాసాలతో వ్యర్థజీవితాన్ని గడిపేవాడు. నిర్బుయంతో ఈతలో ప్రావీణ్యత గలవాడు. దేహాదారుడిడ్యం గలవాడు. అతనికి స్నేహితులంతా జలశునకమని పేరు పెటాటరు. ్రతాగుబోతుల సహవాసంలో ఉండేవాడు. అతని 14 సంవత్సరాల వయససులో చాల వృత్తి విద్యలు మారాడు. ఒక వ్యాపారి వద్ద తరీపుదునకు చేరాడు. అది వదలి తండ్రితో తాపీపని చేసాడు. త్రాగుడు గొడవల వల్ల జైలుపాలయి
సాక్ష్యాల సుమమాల 3 నెలలు ్రశమపడ్డాడు. ఆ తర్వాత పశ్చాత్తాప్ పడి తిరిగి తన జీవితాన్ని మార్చుకుంటనన్నాడు. తండ్రి అతని మాటలు నమ్మి అమెరికా వెళ్ళుటకు డబ్బులిచ్చాడు. ప్రయాణంలో ఓడ ప్రమాదంలో దేవుడే తప్పించగా తిరిగి పాప జీవిత మారంభించాడు. తమాషా చేయుటకు రైలు పటాటలపై పరండగా మరలా దేవుడే రక్షించాడు. డబ్బులన్నీ ఖరచు చేసాడు. తప్పిపోయిన కుమారునివలై పందులు వేపాడు. సరియైన ఉద్యోగం దొరకనందన భ్రటీషు పసైన్యంలో చేరాడు. అక్కడ నుండి లండను పారిపోయాడు. బట్టలు చిరిగిపోయాయి, బాట్లు సరిలేవు చివరకు నామకా దళ్ం చేరాడు. నిబ్రాల్లర్ ప్రాంతంలో తనతో పని చేసిన వారిని చూచాడు. భయం చేరింది. తన తండ్రికి ఉ తతరం వ్రాయగా తండ్రి క్షమించి ఆహ్వానించగా డండ� చేరాడు. చెడు వ్యసనాలు మానాలని ప్రయత్నించి విపఘలుడయయాడు. 1860లో ఆ ప్రాంతంలో జరికగ సువార్త కూటాలకు వెళ్ళాడు. ఏమీ మారుపరాలేదు. ఆ గంభీర సందేశం భారభరిత హృదయానికి శాంతినివవాలేదు. అర్థరాత్రి రాబర్ట పాస్టు ఇంటి తలుపు బాదాడు. ఆయన భయపడ్డాడు. కానీ రాబర్టు భయపడ సాగాడు.
అపొ 16:30 - ""రక్షణ పొందాలంటే నేనేమ చెయయాలి" యీ ప్రశ్న పౌలుతో చెరసాల యజమాని చెప్పాడు. యీ పర్యాయము రాబర్టుకు పాస్టు గారు రక్షణ మారాగన్ని తెల్పారు. యింకనా నిరాశ పూర్తిగా పోలేదు. నేరుగా కొండ ప్రాంతము ""లా" పేరున ఉండగా ఆ కొండవలై నా పాపం పెరిగింది కదా! అనే పశ్చాత్తాపం ఆరంభవుయింది. దేవుని ఉగ్రత పొగమంచువలై అతని కళ్ళకు గ్రుడిడ్తనం కలిగంచింది. చివరకు యిల్లు చేరాడు. అటక ఎకిక పడుకొని కృప కొరకు దేవునికి వెు��పెటాటడు. కనీసము రోజంతా అక్కడే ఉండగా }రికి వెలుగు వచ్చింది. హృదయంలో చీకటి పోలేదు. స్వకీయులంతా యింట్లోకి రమ్మని పలిచినను రాలేదు గానీ 3 రోజులు అటక మీదనె నిదాహారాలు మాని గడిపాడు. ""నీపాపాలు క్షమించ బడాడ్యనే" మాట వస్తుందని చాల ఆశించి నిరాశ పొందుచున్న సమయంలో యిద్దరు విశ్వాసులు యిల్లు చేరారు. మంచి మాటలు తెల్పారు. దేవుడు వాక్యరూపంలో కూడా మాట్లాడగలరు. ""ప్రభువైన యేసునందు విశ్వాసముంచం. అప్పుడు నీవు రక్షింపబడుదువు. నా యొద్దకు వచ్చువారినెంతమాత్రము ్రతోసివేయునని యేసు చెప్పుచున్నారు గ్రహించుకో అన్నాడు.
సరిగాగ పాపాలు క్షమించ బడాడ్యనే మాట వినిపంచే వచ్చే నిర్బుయము సరిగాగ వాక్యాన్ని నమ్మగా లభించింది. ప్రశాంతతతో రక్షణ స్థిరతతో చెప్ప శక్యము కాని
సాక్ష్యాల సుమమాల శాంతితో ప్రభువును సీవాకరించాడు. అతనిలో మారుపను త్రాగుబోతు స్నేహితులు గుర్తించారు. ముఖంలో రక్షణానందం ప్రకాశించింది. రక్షణ పొందిన వెంటనే నశించే ఆత్మల వల్ల భారం కలిగంది. తన స్నేహితులను వాక్య ధ్యానానికి ప్రార్థనకు ప్రోత్సహించాడు. వ్యాధిగ్రస్తులను దర్శించేవారు. పేదవారి గృహాలలో ప్రార్థనా సమావేశాలు ఏరాపటు చేసేవారు. వారి ప్రశాంతమైన డండ�లో ఎక్కడ చూచినా రాబర్ట కనిపంచేవాడు. పగలు కష్టించి తాపీమేపస్తిగా పనిచేసేవాడు. సాయంత్ర సమయాలు వీధి మాలలో ప్రసంగం చేసేవాడు. పరిసర ప్రాంతాలలో వాక్యాన్ని ప్రకటించుటలో ఆసక్తి చూపేవాడు. కొన్నిసార్లు పని చేయక సేవలో ఉంటు ఉన్న తకుకవ సొవ్ముతో జీవించి సువార్తకు ఆసక్తి చూపేవాడు. చాలా హేాళ్నలను బభరించేవాడు. గ్రామాలకు నడిచి వెళ్ళి కొన్నిసార్లు పరిరగతేతవాడు. రాబర్టు హృదయ మంతటిలో పాటపాడగా జనాలు గుంపులుగా చేరేవారు. తండ్రిని ఆనుకున్న చిన్న భడడ్వలై భక్తితో ప్రార్థించేవాడు. ""ఓ తండ్రీ నీ ఆశీర్వాదం కోర్డానికి పేదపాపులకు నీ రక్షణ సువార్త ప్రకటించడానికి చేరాము. నిత్యత్వం కోసం మాట్లాడడానికి వినుటకు సహాయము చేయడానికి నీ పరిశుద్ధాత్మను పంపండి మా హృదయాలను నీ ప్రేమతో నింపి మేము సంతోషించనట్లు చేయండి. మా ఆత్మలను బలపర్చండి. చలిలో నున్న వారికి నీ అగ్నితో వేడిమ కలిగంచండి. నీ ప్రేమ గ్రహించడానికి వేడిమ కలిగస్తుంది. ఈ పసైతాను శకుతలకు అధికారం లేక ఆటంకపర్చనీయరాదు. పసైతాను బారినుండి ఆరాత్రి విడిపించి కూటమును దీవించండి. యేసునామమున అడుగుచున్నాము. ఆమెన్.
దేవుని సమాధానము గొప్ప అనుభవం. ఆ సమాధానం నీకుంటే దేవుడు నీ స్నేహితుడు. దేవునితో సమాధానం మధురమైనది. చెరసాలలో పాటలు పాడు ఆనందాన్నిస్తుంది. హత సాక్షులు ధైర్యంగా పెండ్లికి వెళుతననట్లు మరణాన్ని ఎదురోకగలరు. జలములలో అగ్నిలో దాటి వెళ్ళారు. మరణ సమయం అతి వెుతతని క్షేమకరమైన దిండులాంటిది ఆయన భుజంపై పడుకొని మరణిసేత ఆయన హస్తాలలో సమసత జ్ఞానమునకు మంచిన సమాధానం పొందగలవు. రాబర్టు ఉనికి చాలా యిష్టంగా ఆనందించేవారు.
రాబర్టు 1862లో వివాహం చేసుకొన్నాడు. భార్య బాగా ప్రేమించేది. టోపీ కొనాలని భార్య కోరగా మంచి హృదయం కావాలని మంచి టోపీ కాదు. లోక విషయాలు వద్దు దేవుని కృప కావాలి. డబ్బు సంపాదన కన్నా ఆత్మల సంపాదన అవసరముని భావించేవాడు. ఒక కోటు కావాలి చాల పాతది అయిందని భార్య
సాక్ష్యాల సుమమాల కోనాలని ఆశిసేత ప్రభువుతో చెపుదామన్నాడు. నిజంగా ప్రార్థించాడు. తెలియని వ్యక్తి నుండి మరుస్టి రోజు కోటుకు కావలసిన సొవ్ము లభించింది.
అది 1867 జూలై 24వ తేదీ ఒంటరిగా ప్రార్థించు సమయంలో రక్షకుని సన్నిధి అనుభవించాడు. పరలోకం చేరానా? అని ఆశ్చర్య పడ్డాడు. ఆ సమయంలో నీటిలో తెపపలో ఒక్కడే తేలుతా ఉన్నపుడే యా భావం కలిగంది. తనను సమీపించిన వారితో ""దేవుడు నీటి వద్ద నున్న నా దగ్గరకు వచ్చాడు నేను పరలోకం చేరానని నమ్మాను. నిజవైతే ఆశ్చర్యం వద్దు" అన్నాడు. ఆదివారం ఆరాధన సమయంలో ప్రభుని చేరగలనని దైర్యంతో తెల్పాడు. వచ్చే ఆదివారం నేను లేకపోవచ్చు పరలోకం చేరవచ్చు నని ప్రవచనాత్మకంగా తెల్పాడు. ఆ తర్వాత బుధవారం ఉదయాన్నే చాలాసేపు ప్రార్థించి తన కగటుమీద ""మరణం" అని చాక�పీస్తో వ్రాసాడు. ఆ తర్వాత వంగి నిత్యత్వం అని నేలపై వ్రాసి కరవులో పనికి వెళ్ళిపోయాడు. ఆరోజు పని సమయంలో 11 సంవత్సరాల బాలుని ఆర్తనాదం వినిపంచింది. బాలుని రక్షించుటకు నీటిలోకి దాకాడు. గజ ఈతగాడే గాని కుర్రవాడిని ఒడడుకు చేరచునని తలంచాడు. రాబర్టు రాలేదు. బలమైన అలలు లేచాయి. అతని బలము చాలలేదు. రెండు పడవలలో రక్షించాలని వెళ్ళారు. రాబర్టు కుర్రవానిని రక్షించి రాబర్టు నీటిలోపలకు వెళ్ళిపోయాడు. ప్రభువు సన్నిధి చేరాడు. ఆ }రివారంతా బ్రతికినపుడు అతని సేవా భారాన్ని గ్రహించలేదు గానీ మరణించాక చాలా దు:ఖపడ్డారు. రెండు రోజులు అవిరామంగా ప్రజలు యింటికి చేరి ఆదరించారు. జ్ఞాపకార్థ కూడిక సమయంలో రాబర్టు చాక�పీస్లో వ్రాసిన మరణం నిత్యత్వం మాటలను అంతా చూచి ఆశ్చర్యపడ్డారు. ఆది 5:27 - హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు తనని తీసుకొనిపోయెను. గనుక అతడు లేపోయెను మరణము అనే ద్వారం గండా నిత్యతవాములోనికి దావీదు వెళ్ళాడు.
బూలోక సంఘాన్ని విడిచి పరలోక సంఘానికి వెళ్ళాడు. శరీరాన్ని విడిచి ప్రభువును చేరాడు. రాబర్డు నడిచిన చోట దేవుని ప్రేమ విర్బాసింది. వింతైన కాంతులతో అత్యంత స�ందర్యంతో నిత్య వెలుగు నిత్యము వికసించింది. హల్లెలూయ.
(ష�స:2)(ష�స:2)(ష�స:2) (ష�స:2)(ష�స:2)(ష�స:2)
సాక్ష్యాల సుమమాల

బలహీనులను బలాడిడయలుగా మార్చు ప్రభువు నా రక్షకుడు
- డాక్టు లిలియన్ సాటన్లీ
యాకోబు 4:10 "" ప్రభువు దృష్టికి మవ్మును మీరు తగిగంచుకొనుడి. అప్పుడాయన మవ్మును హెాచ్చించను". ప్రభు నామమునకు సదా మహిమ కల్గు గాక.
పరిచయము :-
నా పేరు విలియన్ ముతతయ్య పాండియన్ గారు స్నాతన హిందా కుటుంబములో జీవిస్తువారి నివాసము తమళ్నాడు తంజావూరులో నుండేవారు మా నాన్నగారు డాక్టు పదవిలో నుండగా మా తాతగారు తండ్రి అబ్రహాము పాండియార్ మయజిషియన్ మరియు మందులు తయారీలో నుండేవారు. మా తాత గారికి 8 మంది సంతానంలో మా నాన్న గారు ప్రధమ పుత్రుడుగా జన్మించారు ఆయన భార్య అనగా మా అమ్మ డానియేల్ ధావుస్ గారు పాలయం కొటాటయిలో మ్రదాసు రాపషాటనికి మనిష్టరుగా నుండేవారు. మా నాన్న కంటై డాకటరుగా నుండే వారు. నేను ప్రధమ సంతానముగా ఆడ్రిల్ల నైనందుకు ఆనందం లేదుగానీ తర్వాత పుట్టిన ఇద్దరు మగ బిడ్డలు నిమోనియా జవార్ పీడితులై 6 నెలల లోపు మరణించారు. బలహీనంగా పుట్టిన నేను చిన్నప్పటి నుండి వాంతులు చేసుకొని ఆహారము లోన లేనందన బలహీనంగా జీవించాను. విరోచనాలు ఎపపుడా వుండేవి. ఎలరీ�లచే బాధపేదాన్ని. నన్ను బ్రతికించుకొనుటకు ధనికులైన నా తండ్రి అమెరికా నుండి పాలడబ్బాలు తెప్పించేవారు. దేవుని కనుగొను అవసరత లేని గొప్ప ధనవంతులైనను భడడ్ల మరణము వల్ల దీనులను చేసి దేవునిపై ఆధారపడు కృపనిచ్చారు.
మొదటి రోజుల్లో ""ప్రభా నా యిద్దరి భడడ్లను నీ సన్నిధికి పిలిచావు, యీ భడడ్ నెందుకు బ్రతికించావయయా అంటా బాధతో విల్రించి ప్రార్థించేవారు. ప్రభువు కనికరించి మరొక యిద్దరు మగ భడడ్లనిచ్చారు. ఆశీర్వాదకరమైన భడడ్తో నన్ను తీర్చిదిద్దారు. నా బలహీన స్థితి వల్ల యింటిలో ఆక్సిజన్ సిలిండరు ఉండేది. ఉబ్బసము తీవ్రంగా ఉండేది కానీ సాకలు చదువులలో ప్రధమస్థానాన్ని పొందేదాన్ని రాత్రివేళ్ నా దగ్గు బాధ చూడలేక అమ్మ నాన్న నిద్ద లేమతో బాధపడి ప్రార్థించేవారు.
సాక్ష్యాల సుమమాల ఆ వయససులో ఆడుతా పాడుచు రగంతుతా తిరగవలసిన నేను ప్రాణబభయంతో నీర్సంగా పడి ఉండేదాన్ని ఎన్నో ఆసప్రతులు తిరిగి వైద్యం చేయంచేవారు.
గతంలో విగ్రహాలనన్నీ తొలగించి ప్రార్థనలు జరుపుట స్వస్థత్రై కనిపెట్టు భక్తిలో ఆచార భక్తికి దూరమై క్రీస్తును ప్రేమించసాగారు. బాల్యంలో నా కొక కలవచ్చింది. చల్లని, నీటిలో నేను మనిగిపోగా }పిరి అందక నరకము అని అరచినటుటగా మేలుకన్నాను. ఆ తర్వాత కలలో గోడపై నున్న పేర్లు లిస్టులో నా పేరు లేదని గ్రహించాను. గట్టిగా దు:ఖభారంతో అరుద్దావంటే నోరురాలేదు. చాల నిరాశ కలిగంది. మరణిసేత మేలని భావించాను.
క్రీస్తు ప్రేమ విత్తనము నా పసి హృదయంలో నాటకొనుట:-
మా మేనత్త గారు కౌసల్య ఆమె భర్త కరుణా కరన్గారు మంచి రక్రైస్తవ విశ్వాసులు క్రీస్తు కౌన్నత్యాన్ని పాటలు రూపంగా కథలుగా ఆసక్తితో నాకు వినిపంచేవారు. క్రీస్తు పట్ల నా హృదయంలో ప్రత్యేక ప్రేమ యిష్టత కలిగంచింది. వీరిద్దరనని చాల గౌరవాన్నిస్తాను.
రెండవ జా�పకంగా బాల్యంలో వొకేషనల్ బైబీలు సాకలు నిర్వాహించిన సేవ్ అన్నాచీ గారు అతి నైపుణ్యంతో బైబీలు కథలు పచ్చిని ప్లానెల్ గడిడ్ పై బుమ్మల నంచి ఆకర్షణీయంగా వివరించగా ఎంతో శ్రద్ధతో ఏకాగ్రతతో వింటూ ఆనందించే దాన్ని. ఒకసారి సామన్న కండ్లనిండా నీటితో నరకమును గార్చి వరిణంచాడు ""పాపా నీవు క్రీస్తును రక్షకునిగా అంగీకరించనిచో నరకము చేరుకుంటావు జాగ్రత్త అని హెచ్చరించగా బాల్యములో నాకు నీటిలో మునిగిపోవునట్లు నరకము బాబాయు అని గట్టిగా అరిచి ఏడ్చిన కల గురతుకు వచ్చింది. నా గండెల్లో దడ ఆరంభవుయింది. కన్నీటితో మోకరించి పశ్చాత్తాపంతో ప్రార్థించుకున్నాను. పరలోకం కావాలని వాంచితో వేదికకు రమ్మని ఆహ్వానించగా ఒకొకక్కరముగా కొందరము చేరి క్రీస్తును అంగీకరించాము. ఆ రోజు చాలమంది రక్షింపబడ్డారు. మరణించాలన్న ఆశ దారమయింది చెపపనవక్యవైన ఆనందంతో నా నమ్మకాన్ని కాపాడుకోగలాగను. నా జీవితానికి ప్రత్యేక అర్థమచ్చారు. నా జీవిత శైలి మారింది. చెడడ్వారితో ్రేకాడడం, పిచ్చి జోకులతో నవ్వడం మానివేసాను. క్రీస్తును గార్చి సాక్షమవ్వాలనే ఆశ ఆరంభమైంది.
ఏ రోజు కారోజు నా డైరీలో నేరచుకున్న క్రొత్త పాఠాలు చేసిన పొరపాట్లు వ్రాసికొనేదాన్ని. (1) అమ్మ మాటల్లో చిరాకు కలిగంది. (2) కాలము నిర్లక్షం చేసాను.
సాక్ష్యాల సుమమాల
ఆ తర్వాత క్షమించమని ప్రార్థించు కొనేదాన్ని ఒక సారి ఒక అందమైన కల వచ్చింది. ఒక అందమైన పర్వతం వంచుతో కప్పబడి ఉంది. వెండిపూత గానున్న దానిపై సుందరమైన పావురము నిలిచింది. క్రింద పడిన దాని ఈకలు ఏరాలని ప్రయత్నించాను. కాని ఆ పక్షి ఎగిరిపోయింది. ఆ పక్షి పేరు సిలవార్ ఏరో
(ళ�శ్రీ�వతీ
అని తెల్పారు. కీర్తనలు 68:13 ""క్రీస్తు నన్ను పసీతల మధ్య " �తీతీశీష)
పరిచర్యకు పిలుచుట ఆరోజే ఆరంభవుని తర్వాత గ్రహించను మరొక సారి కలలో ఒంటరిగా ప్రయాణం చేస్తూ దారి తప్పాను చాల దారం వచ్చాక ఒక పోస్టుమేన్ నా కొక ఉతతరముచ్చాడు. అది విప్పి చూస్తే "" మత్తయి 11:20 ""ఇట్లు యేసు."
నా హృదయం ఉపొపంగింది. అవును సదాకాలము ప్రభువు నాతో ఉంటారని సంతోషించాను. నేను తంజావూరులో నేరక్రడ్ హార్ట సాకల్లో చదివే రోజుల్లో టైన్నీస్ ఆట, నెట్ బాల్ ఆడేదాన్ని నా తల్లి చక్కగా వ్యాసాలు వ్రాసి పెట్టగా నేను చక్కగా ఉపన్యాసాలనిచ్చి ఆనందించేదాన్ని. నాన్న ప్రేమించే వేదం అనే ఆంటీ ఒకసారి నన్ను పిలిచి సండేసాకలు నిర్వాహించాలని కోరింది. ప్రతి ఆదివారం మధ్యాహ్నాము 2 గంటలకు సండేసాకలు తీసుకొనే సమయంలో చాల నిద్ద వచ్చి కళ్ళు తిరికగవి. బద�కంతో చాల సార్లు వెళ్ళుటకు తిర్స్కరించేదాన్ని కానీ నీ పరిచర్యకు అదే పునాదిగా నిలిచింది. ఎందరో సాక్ష్యాలు క్రీస్తు ప్రేమను సండే సాకలు కా�సులలో కనుగొన్నామని తెలిపేవారు. మరింత శ్రద్ధగా చేయవలసినదని తలంచాను. దేవుని పనిని నిర్లక్ష్యంగా చేసేత శాపము ఎదురొకంటామని భయం కలిగంది. నా తల్లిదండ్రులు సంఘసేవలో నిమగ్నమయేయవారు. పేద భడడ్లకు వపస్తాలు, ఆహారము అవసరాలు గమనించి చూచేవారు. నేను ఎస్.ఎస్.ఎల్.సి మంచి మారుకలతో పాస్ అయయాక ఆ రోజుల్లో నాన్నగారి స్నేహితుడు ""అవ్మా నీవు పెద్దయయాక ఏం చేస్తావు? అని అడిగారు.
డాక్టు కోర్సు చదవాలని ఉంది అని జవాబిచ్చాను. మంచి ఇం^్లషు మాట్లాడాలి, రాత్రి వేళ్ల్లో ఎమరె�న్సీగా రోగులను చూడాలి ఓరుపతో శ్రమించాలి. అవన్నీ చేయగలవా? పెండ్లి చేసుకోవాలి కదా! అవ్మాయిలు పెండ్లయితే పని మర్చిపోగలరని నవ్వాడు. ఏదైనా డాక్టు కోర్సులో సీటు రాగానే బాగా చదువు సాగింది. నాతోపాటే చదువుచున్న కుర్రాడు ప్రేమలో దింపాలని చూచాడు.
సాక్ష్యాల సుమమాల
ఆ శోధనను ప్రార్థన ద్వారా జయించాను. యింతో డాక్టు ట్రయినింగ�లో రోగులకు దైవ వాక్యాన్ని బోదించేదాన్ని. నా అనుభవాన్ని గమనించి పెద్దడాక్టు గారు అభినందించి నీవు మంచి సేవ చేయగల సమర్థత పొందావు అని దీవించి సేవ చేయాలని ప్రోత్సహించారు.
ఉద్యోగములో చేరుట వి వాహాము
నా కోర్సు పూరతయిన వెంటనే క్రిష్టియున్ మెడికల్ కాలేజీలో ఉద్యోగిగా చేరాను. అయితే చాల ఒంటరి తనం పీడించగా పెండ్లి వద్దనుకున్నాను తోడంటే మంచిదని భావించాను. దానిపై ప్రార్థించాను.నేను కాజ్యుయాలిటీ మెడికల్ ఆఫీసరుగా నుండి చాలా భజీగా పనులు చేయు రోజుల్లో మా అమ్మ ఉత్తరం అందింది. సాటన్లీ పేరుగల భక్తిగల ఇంజనీరు, వయసు 24 సం��లు. నీకు సంబంధము వచ్చింది. పొడుగాగ నల్లగా గంభీరంగా ఉండి చక్కగా ప్రసంగం చేసినపుడు గతంలో ఆయనను చూచాను.
ప్రసంగీకుని పెండ్లాడి ఎలా బ్రతకాలో ఆలోచించసాగాను. ఆ తర్వాత వివాహము జరిగింది. చాల ఆనందంగా రోజులు గడిచాయి. యిద్దరి ఉద్యోగ ప్రాంతాలు దారంగా ఉండేవి. నా భర్త నన్ను పిల్లల డాక్టు కోర్సులో చేరమన్నారు. దానిరకై సీటు సంపాదించుట చాల కి�షటవైనదే కాని 1000 అప్లికేషన్లు రాగా నలుగురికి ప్రవేశముందన్నారు. నాకు ఆ సీటు ప్రభువే యిప్పించారు. నా భర్త కూడా వెల్లూరు ఆసప్రతిలో ప్రాజైకుట ఇంజనీరుగా చేరారు. నాకు ఉద్యోగంలో చాల ఒత్తిడి ఉండేది. వివామ జీవితంలో ప్రభువు గర్బువతిగా దీవించారు. నా ప్రసవ కాలంలో చాల ప్రమాద కరమైన పరిస్థితి ఎదురొకన్నాను. ఎమరె�న్సీ గదిలో అతి కష్టము మీద భడను బయటకు తీసారు. ఆసప్రతి పరికరాల తాకిడికి చిన్న పాప కుడిచేయి పడిపోయి చలనము లేనిదిగా మగిలింది. కుడి కనురెపపలు చిదికి పోయాయి. పలు చోట్ల ఎముకలు విరిగాయి అపుడే పుట్టిన భడడ్కు ఎన్నో అవక తవకలతో అవయవలోపాలతో నున్న భడను చేతిలో పెట్టుకొని మౌనంగా రోదించాను.
నమ్మకంగా దేవుని సేవించినందుకు పఘలితమదేనా? నాలుగు నెలల వయససులో మార్చలు ఆవరించాయి. వైద్య పరీక్షల పఘలితంగా చేతికి చలనము కలిగంచలేమని డాకటర్లు చెప్పారు. నా భర్తతో కలిసి కన్నీటితో ప్రార్థించగా మంచి వాగ్దానముచ్చారు. మానవుల కసాధ్యవైనది దేవునికి సాధ్యమే. ఆ తర్వాత పఫిటసు రాలేదు. ఓరుపతో పాప స్వస్థత్రై ప్రార్థించసాగాము. ప్రార్థన అద్భుత పఘలితాలనిస్తుందని నాకు ప్రభువు పాప ద్వారా నేరాపరు. ఒక రోజు చలనము లేని చేతిలో కదలిక చూచి ఆత్సాహా బభరితులవై
సాక్ష్యాల సుమమాల డాక్ట్లకు తెలిపి చికిత్స ఆరంభించగా 50% చేయి బాగయింది 3వ ఏట సాకలులో చేరింది ఆమె తన టీచరును ప్రశ్నించగా ఆశ్చర్యం కలిగంచింది.
""అవ్మా, మీరు యేసు భడడ్గా నున్నారా?" ఆ పాప మెడికల్ చారుటలో అద్భుతంగా కోలుకుంటుంది. అని వ్రాసారు. జీవిత మంతా సమస్యలు సవాళ్ళ నెదురొకంటా దేవునిపై సంపూరణంగా ఆధార పడుటయే నా పాప పేరు ఎవాంజిలిన్ బాల్యం నుండి బైబీలు వాక్యాలు వల్లించుట చాల నేరుప చూపేది. సండేసాకలు పార�ాలలో పిలిపీప ప్రతికలు, 1తిమోతి పూర్తిగా తప్పులు లేకుండా వల్లించి టీచర్లకు ఆశ్చర్యం ఆనందం కలిగంచేది. దేవుని స్తుతించి మహిమ పర్చివారము. ఆమె పూర్తిగా మాడు డి^్రలు పొందింది. (1) భ.ఎ. పూర్తి చేసింది (2) క్రిష్టియున్ కౌన్సిల్ విదేశాల్లో (3) చదివి పసై కాలేజీలో మాస్ట్స చేసింది. రక్రైస్తవ కళాశాలలో ఉద్యోగం చేస్తుంది. బలహీనురాలైన నాకుమారెత నేడు సమర్థత గలదై మషనెరీ మనససు గల మంచి ప్రైస్తవురాలిగా నిలిచి, ఆమె భర్తతో కలసి నమ్మకంగా సేవ చేయుటను బట్టి బహుగా ఆనందించి దేవుని స్తుతిస్తున్నాము. రోజంతా నేను నా భర్త ఎవరి ఉద్యోగాల్లో వారము పగలు పనిపూర్తి కాగానే రాత్రివేళ్ సేవా వివరాలు చర్చించి సేవకు సహాకరించేవారము మేము ఎకుకవ డబ్బు సంపాదించి దానిలో కొంత సొవ్ము సేవకు వినియోగించాలని ఆశించగా ""మీరు నా పని చేయాలి నేనే ఆర్థికంగా మీకు సహాయం చేస్తానని ప్రభువు స్పష్టంగా తెల్పారు.
నా జీవిత దృకపధం మారింది
నా ఉద్యోగాన్ని విరమంచి సంపూరణ సేవలో నుండాలన్న సమయం వచ్చిందని గ్రహించాను. మొదటిగా పసీతల సదససు ఆరంభించాము. నా భర్త నన్ను పసీతల్రై ప్రత్యేకంగా వ్యాసాలు సందేశాలు వ్రాయమని ప్రోత్సాహించారు. సరనని వ్రాసి రాత్రంతా తరచి తరచి పరిశీలించి వ్రాసి నా భర్తకందించగా ""అరె యిది ్ర్రింటింగు చేయుటకు సరిగాగ లేదనగానే వెంటనే కోపంతో చింపి పేసాను. కాసేపు ఏడ్చాను. ఇక ఎన్నటికీ ఏమీ వ్రాయరాదని తలంచాను. నా పేరు లేకుండా ఒక వ్యాసాన్ని పభ్లష్ చేయగానే మంచి జవాబు ప్రతి స్పందన లభించింది. ఎల్.ఎస్ అని వుంచేదాన్ని యీ రీతిగా చాల స్పష్టంగా నా తలంపులను దేవుడు దీవించి ఎన్నో సందేశాలు పంచ గలిగనాను.
సాక్ష్యాల సుమమాల
రెండు గదులున్న యిల్లు ఆపఫీసుగా ఏరపరచి ఆ తర్వాత పెద్ద బిల్డింగు నిరణయించాము. మీటింగులు నిరివాఘ్నంగా సాగాయి. పరిశుద్ధాత్మ దిగివచ్చి అనేకులపై ప్రభావము చూపగా ఆత్మ వరాలతో భాషల ద్వార మాట్లాడి ఆశ్చర్య పర్చారు.
ఒక ప్రోగ్రాము నిమిత్తము గల్పు వెళ్ళవలసి రాగా దారిలో పాస్పోరుట పోగొట్టుకున్నాము. దు:ఖంతో ప్రార్థించిన రెండవ రోజు చాలా అద్భుతంగా ప్రభువు దొంగకు పశ్చాత్తాపం కలిగనందన మరియు కోరిన సొవ్ము లభించినందన ఆ కవరును పోస్టు బాక్సులో నంచాడు. అపుడు దేవుని స్తుతిస్తూ అందుకొని దుబాయి చేరాము నా కుమార్తె అస్వస్థత అనే శోధన ఆమెకు 10వ ఏట ఎదురొకన్నాము
1981వ సంవత్సరములో ఒక ట్రయినింగు క్యాంపు నుండి తిరిగి వస్తుండగా నా కుమార్తెకు తీవ్రమైన తలనొప్పి అని తెలిపంది. ఒక నెల తర్వాత వాంతులు ఆరంభవుయయాయి. క్రమంగా ఆమె మంచము చేరింది. ఆమె కళ్ళల్లో నరాలన్ని వాచిపోయాయి. చివరిలో ఆమెకు వెుదడులో కణితి (టయామర్) ఉందని డాకటర్లు తెల్పారు. ఏమీ తినలేని స్థితిలో ఉంది.
ఆమె శ్రమ పడకుండా ప్రాంతంగా మరణించిననే చాలనిపించింది. కళ్ళు మాతలుపడి బలహీనతతో శ్రమపడుట సహించరాని బాధకలేగది. చిన్నపుడు రూపాయి నాణాలు కావాలని నా పాప అడికగది. మంచము మీదనన్న నా కుమార్తెకు 80 రూపాయి నాణాలనందిసేత చేతులతో అందుకోలేని అసహాయురాలైంది. చాలా దు:ఖంతో ఏడ్చి ""క్షమించు తల్లి నీవు అడిగినపుడు నీ కందించలేదు గానీ చిరాకు పడాను అని క్షమాపణ కోరాను. ఆమె కళ్ళల్లోపల రక్తము స్రవించేది. అనేక విశ్వాసుల విశావాస ప్రార్థనలు థైర్యము కలిగంచేవి. కళ్ళ ఆపరషన్ అని సిద్ధపర్చిన రోజు ఆక్సిజన్ లేదని వాయిదా వేసిన ఆపరషన్ వల్ల బలమైన ప్రార్థనలందుకున్న ప్రభువు అద్భుత స్వస్థత నిచ్చారు. సంపూరణ స్వస్థతతో మషన్ వలై నేను నా కుటుంబము నేడు యెహోవాను సేవిస్తున్నాము. మేము ఆరంభించిన సేవసంస� పేరు ద్వీ. కరాణటకలో ఆరంభించి ఒరిస్సాలో కొందరు మషనెరీలతో కలసి సేవ చేసాము. బైబీళుి పంచుట వాక్య పరిచర్య సాక్ష్యాలు వివరించుటలో క్షణం తీరిక లేని దైవ సేవ కోనసాగించుటలో బహుగా ఆనందిస్తున్నాము. సమసత చింతలను వదలి సేద తీరచు ప్రభుని ఆశ్రయించి అనారోగ్యాలతో నలిగి కృంగిన రోజుల్లో అద్భుత స్వస్థత ద్వారా సేవలో నిలిపిన క్రీస్తుకు మహిమ చెల్లుగాక ఆమెన్.
(ష�స:2)(ష�స:2)(ష�స:2) (ష�స:2)(ష�స:2)(ష�స:2)
సాక్ష్యాల సుమమాల