Chapter 15 of 18

చారిత్రాత్మక ముస్లిం జాతి నుండి నిజరక్షకుడు

Photograph from page 256 of Bhoodigantha Visvaassula Saakshaala Sumamaala భూదిగంత విశ్వాసుల సాక్షాల సుమమాల
పేజీ 256

చారిత్రాత్మక ముస్లిం జాతి నుండి నిజరక్షకుడు

క్రీస్తేనని తెలిసికొని వెంబడించాను.

ఇమావ్ బక�్సచావా, పరా�

ప్రకటన 13:7

""ప్రతి వంశము విాదను ప్రతి ప్రజల మదను ఆయా భాషలు మాటాలాడువారి మీదను ప్రతిజనము మీదను అధికారము దానికియ్యబడును"? వీర గొప్ప సమాహాముగా కనబడి తెల్లని వస్రతములు ధరించుకొని సింహాసనా సీనుైననా దేవునికి గొ�ై�్రిల్లకు మా రక్షణ్రై స్రోతతమని ఎలురగత్తి చెప్పిరి. నా పేరు ఇమావ్ బక�్సచావా. ముస్లిం సంతతిలో నుండి జన్మించాను. చాల గొప్ప చారిత్రాతతక కథలున్న వంశములో నుండి వచ్చి క్రీస్తే రక్షకునిగా అంగీకరించాను. ప్రకటన గ్రంధంలో అన్ని జాతులవారు, ప్రతిజనము, విభిన్న భాసలు మాట్లాడువారు నిత్యత్వంలో స్తుతించుట్రై పిలువబడుదరన్న సత్యాన్ని నవ్ముచున్నాను. ముందుగా నా తరము వారి జీవితాన్ని వివరించి నా సాక్ష్యం వివరించదలచాను.

చరిత్ర :-

1295 నుండి 1315 ఎ.డి వరకు అల్లావుదీ�న్ ఖ��యులు హిందా దేశాన్ని పాలించారు. రెండవ అలగా�ండరుగా చాల మారుపలు తెచ్చారు. హిందా దేశాన్ని జయించాడు. అతను గుజరాతీను ఆ్రకమంచుకొని ఆ రాజును చంపి, అతని భార్య కమల్కున్వార్ను సీకరించాడు. ప్రతి వ్యక్తిని ముస్లిం మతంలోనికి మార్చాలనే తపనతో నుండేవాడు. మరణం తప్పించుకోవాలని చాల మంది ముస్లిం మతాన్ని అంగీకరించనట్లు నటించేవారు. లోలోపల హిందువుగానె ఉండేవారు. ఈ రోజుల్లో పరి�యా ఇరాన్ నండి ఒక తెగ కలిసారు. సింద్, పంజాబ్ వారిని

(�తీ�అ) కలుపుకున్నారు. అంతలో పార్సీ రాజు అనోవ్షేషన్ జా�నార�న

(�అశీబర�వసస��ఎ) గలవాడై యితర మతాలలో విశావాసవెుట్లుండునో తెలిసికొనదలచాడు. చాల సంసకృతములో నున్న మత గ్రంధాలు తర్జుమా చేయించాడు. దీని వల్ల పరా�లో

అదివాత అనే ్ర్రిన్సిపల్స వెలసాయి. ఆ తర్వాత ముస్లిము జాతివారు పరా� వారిని ముస్లిములుగా మార్చారు. చాలమంది ఆలి అల్లాహిని నవ్ముచా, మహమద్

సాక్ష్యాల సుమమాల అల్లుడు దేవుని అవతారమని నవ్మారు. ఇండియాకు వచ్చి ఆ�కి అనుచరులుగా విషుణవు తొమ్మది అవతారాలలో ఒకటన్నాడు. ఈ ఆలి అల్లాహి మతంవారు పరా�, టర్లీ అరభయా, దిగుపుత ఆపఫ్గ్నిసా�న్ ప్రబలింది. ఆలి అనుచరులు యీ నమ్మకం వారు విషుణవు యొక్క పదవ అవతారమని, కలంకి అవతారమని నికళ్ంకి

(చీ�స�శ్రీఅస�) అని పేరు పెటాటరు. శ్ల్ వంటివారు ఆరోజుల్లో హింసించబడ్డారు. ఆ రోజుల్లో పరా�లో వ్యాపారస్తులను ""కావాజాస్" పర�న్ భాషలో పిలిచేవారు. ఆ ప్రాంతపు వారు ఉచ్చరించుటలో కష్టం తోచగా ఖోజా అని పిలిచేవారు.

(స�శీయ�) ఆ� అనుచరులు చివరకు ముంబాయి చేరారు. ఖజావారు సిందివారు వసకట్ అరభయా, పరా�, బైహారాన్ మొదలగు ప్రాంతాలకు విసతరించారు. వ్యాపార్రీత్యా కలకతాత, రంగాన్, చైనా, జపాన్ చేరారు. వీరు మాత్రం కోటీశవారులయయారు. మగిలిన వారంతా పేదవారిగా నిలిచారు.

మా కుటుంబ చరిత్ర.

కొందరు స్పఫిస్ ప్రజలు ఇరాన్ నండి ఖోఖోజాస్, సత్పాత్ గార్చి తెలియజైపపగా ఆచారాలన్నీ నేరాపరు. వారిని బాబాలని పిలిచేవారు. పర్షియన్ భాషలో బాబాలని ేపను చివరకు మా యింటి పేరు బావాగా మారింది.

(దీ�ష�) మా పూరివాకులంతా పరా� నుండి మతం ప్రచారం చేయు ప్రధానులుగా నుండేవారు. మొదట్లో జావ్నగర్ కదియా వాడ్లో నుండి ఆ ప్రాంతం ముంబాయి చేరారు.నేను ముంబాయి చేరి ఇం^్లషు నేరచుకున్నాను. యింటిలో పర�న్ భాష మాట్లాడేవారము. సాకల్లో గుజరాతి భాష నేరచుకున్నాము. నా బాల్యం నుండి మత సంబంధమైన విషయాలు నేరచుకోవాలనే ఆసక్తి వుండేది. బైబీలు మాత్రం అసహ్యాంచుకొనేవాడిని. ప్రైస్తవులను ముటటకొనుటగానీ, వారి బైబీలు తెలిసికొనుట చాల పాపమని భావించేవాడిని. మంచి విద్యాభ్యాసంతో పాటు క్రమశిక్షణ కొరకు రోమన్ కాధలికుక సాకలు కోరవారము. నీతిబోధ చ్రెపుప సమయంలో బైబీలు తెలిసికొనుటకు యిష్టత చూపేవాడిని. నీనైతే హిందాస్థాన్ రాజునైతే ప్రైస్తవులను ర్రగైండర్లో వేసి హింసించేవాడినే, నని తలంచేవాడిని. 1857 వంసవత్సరములో ముస్లివ్ ప్రజలు ప్రైస్తవులను చాల దారణంగా హింసించేవారు. విదేవీయులైన ఇం^్లషువారిని అవమానించేవారు. వారి పిల్లలతో బంతాట ఆడేవారు. కతతుల మధ్య నిలిపి విన్యాసాలు చేస్లా వినోదించేవారు. వారి గాధలన్నీ విని మనససులో ఆనందించేవాడిని. మతం కోసం మంచి చేస్తున్నారని భావించేవాడిని. ప్రైస్తవుల పేరు నాలుకతో ఉచ్చరిసేత

సాక్ష్యాల సుమమాల పాపముగా భావిస్తూ చెవులు వినకుండా మాసికొనేవాడిని. నా అంతరంగంలో ఖోజా మతం దాచుకొని ఖురాన్ చదివి ఆచారాలన్ని పాటించేవాడిని. నేను పెద్దవాడినయయాక

కాదియా వాడ్ ప్రాంతం వెళ్ళి ఆ ఖోజా విశ్వాసాన్ని గార్చి బాగా తెలిసికున్నాను. రెండు మతాల సారాంశము తెలసికొని ప్రైస్తవులను ద్వేషించాను. ఆ రోజుల్లో అగాఖాన్ బంగ్లాలో ప్రసంగము చేయు యిట్లవుండేవి. ఆయన చాల ధనికు, విజా�నవంతుడు. ఇరాన్ నండి ప్రసంగించుట్రై వేంచేసాడు. వివిధమతాల సారాంశాలన్నీ చాల వివరంగా తెలిసికోగలాగను.

క్రొత్త అనుభవాలు ఎదురొకనుట :

ఒక రోజు నేను షికారుగా వికోటరియా గారెడ్న్లో తిరుగుచుండగా చాల మంది జానాలు ఒక ఇం^్లషు ప్రాంతపు వ్యక్తి చుటాట చేరినట్లు గమనించాను. అది ముంబాయిలో జిజిమాతా ఉద్యానవనమంటారు. నేను ఆతృతగా వెళ్ళి చూడగా పర్షియన్ భాషలో ప్రసంగిస్తున్నాడు. నాకు వెఱ్ఱి కోపం కలిగంది. వెంటనే నీవోక గాడిదవు, అబద్దీకుడవు, ఇడియట్, దొంగ, మోసగాడివి అంటా దాషించసాగాను. అతను దీనికి ప్రతిగా నాపై ఎదురుతిరిగినచో ఆ ప్రాంతంలో ముస్లిం వారంతా చితక బాధేవారిని తలంచాను. ఆయన చాల వృదు�డుగానున్నాడు. ఆయన లేచి నెమ్మదిగా నన్ను సమీపించి మాట్లాడాడు. "" బాబా, నా తెల్లని గడడ్ంచూచావా? నెరసిన వెంట్రుకలు గమనించావా, నేనునీకు తాత వయససులో నున్న వ్యక్తిని. నీవు కాసత సౌమ్యంగా మర్యాదగా మాట్లాడినచో నీ వయససు నీ సేటటస్కు తగిన రీతిగా ప్రవర్తించితే బాగండేది" అన్నాడు. అంతేకాదు నీవు చెప్పిన మాటలను బట్టి నిజంగానే నేను గాడిదను, విలువ తకుకవ గల వ్యక్తినే, నీనొక మారు�డిగా ఎంచుకున్నాను. దేవుని దృష్టిలో ఆయన నా యెడల చాల దయతో ప్రవర్తిస్తున్నారు. నా మాటల కాన్న దయగల విలువైన మాట*్న క్రీస్తు బైబీల్లో వ్రాసారు. ఆయన మాటలు మాత్రమే మకు వివరించాలని వచ్చాను. నేను మవ్ములను బైబీలు చదువుకోవాని ప్రాధేయపడుటకే వచ్చాను. దేవునిపట్ల ఆయన సందేశాలను గౌరవిస్తూ వాటిపై మనససు కేందీక్రరించుకోండి. నాలాంటి వాని పొరపాట్లు, తప్పులు మన్నించండి. ఒక్కసారిగా ఆయన మాటలు వింటూ అవాక్కయ్యాను. అప్పటికే ఆయన ఎవరో నాకు తెలిసింది. చాల ఉన్నత విద్యనబభ్యసించినవాడు, నాకు వచ్చిన భాసలైన అరాభక�, ఉరా�, పర్షియన్, మరాటి, గుజరాటి, ఇం^్లషు భాషలలో అధిక ప్రావీణ్యము గలవాడు. నేను ఆయన ముందు చాల తకుకవవాడిగా గ్రహించాను. ఆయనితో వాగావాదము పెంచు అవకాశమేమలేదు.

సాక్ష్యాల సుమమాల చేసేదేమ లేక నన్ను నేను సవర�ంచుకొనుట్రై ఆదినుండి అంతము వరకు నాకు మీ వేద గ్రంధ సారామంతా తెలసును అన్నాను. చాల సౌమ్యంగా వినయంగా ఆయనే జవాబిచ్చారు. ""నేను ఈ మతగ్రంధాన్ని 33 సంవత్సరాలుగా అధ్యయనము చేస్తున్నానుగానీ, నాకు సర్వం తెలసు అన్నభావం రాలేదు. యింకనా నేను గ్రహించవలసిన దెంతో వుంది. నన్ను నీవు గాడిద అన్నావు. నీవంటి యవ్వనస్తుడు నన్ను గాడిద అని పిలిచినందుకు ఆనందిస్తున్నాను. కనీసం నీకు కొంచెముగా అర్థమయింది. సర బాబా, నేను నిన్నోక ప్రశ్నవేయనా? ప్రభువైన యేసుక్రీస్తు సమరయ స్త్రీతో ఏమ చెప్పారు? నాకయితే సమాధానము తెలియదు గానీ, నేను పాతనిబంధన సరిగాగ చదవలేదని ఏదో చెప్పాలికదా! అని జవాభవవాగా నీవు గ్రహించుకోవాలి,

ఏదనగా నేను అడిగిన ప్రశ్న నాతన నిబంధనలోనె ఉంది. ఆయన మాటలకు కొద్దిగా తడబడాను. నా స్నేహితులు యితర ముస్లిం సోదరులంతా ముస్లివ్యక్తి నా నోరు మాయించేసాడని గ్రహించేసారు. దారిలో నా స్నేహితుడు మాత్రం నేను ఆ వ్యక్తిని ఎదురొకన్నానని అభినందించి చాల పోగిడాడు. ఇక నేను చాల తెలివైన వాడినని గరవాపడాను. ఒక పెద్ద ప్రైస్తవ సీపకరును ఎదిరించి వాదించగలాగనన్న అతిశయము నాలో చాల రోజులు నిలిచంది. ఆ రాత్రి నాకు నిద్ద రాలేదు. నన్ను నేను చాల అతిశయంతో గరివాంచి గొప్ప జా�నినని భ్ర�వించానుగానీ, అంతరాత్మ నన్ను వేదించింది. ఎంతో జ్ఞానము గల వృద్ధుడు నాతో చాల మర్యాదగా ప్రవర్తించి అతి వినయంగా జవాబిచ్చాడు. నేను నిదించినను ఆమేశపడక సహించి భరించాడు. ఆయన గొప్పతనం ఉన్నత భావాలు కనిపచాయి కదా! యీ లక్షణము ఉత్తమ వ్యకుతలలోనె వుంటుంది. చాల ప్రత్యేకమైన గౌరవించదగిన ఔన్నత్యము ఆ వ్యక్తిలో కనిపంచాయి అని భావించాను. ఖచ్చితంగా యీ గొప్ప నడవడి అంతా క్రీస్తులో నుండి సంక్ర్మంచి ఉంటుందా? ఎవరి సందేశాన్ని ఆయన ప్రకటిస్తున్నాడు? నాతో ఏమ చెప్పారు? కేవలము బైబీలు చదవండి అని ఉచితంగా విలువైన సలహానిచ్చాడు. మంచిమాటగా తలిసేత పాటించాలి లేదా తిర్స్కరించాలి అంతేకదా! ఒకవేళ్ ఆయన సలహా పాటించి బైబీలులో ఏముందో చదివితే ఏమ గ్రహించగలనో తెలిసికోవచ్చునన్న చిన్నకాంతివంతమైన ఆలోచన చీకటిలోనున్న నాకు కాంతిరఖగా తోచింది.

బైబీఉలు మన*్న మార్చగలదు :

బైబీలు చదవాలన్న జిజ్ఞాస నాలో చెలరగి నన్ను చాల కలవరపెట్టింది. కనీసము బైబీలు చదువుటకు అసహ్యాత కలిగననా దానిలో తప్పులను గ్రహించి

సాక్ష్యాల సుమమాల విమర్శంచాలనే కోరికతో చదువుటకు నిరణయించుకున్నాను. ఇక ప్రైస్తవులందరినీ జ్ఞానంతో అవమాన పర్చాలన్న దృడిడ సంకలపంతో బైబీళ్ళను అవ్మే స్దలానికి బయలుదేరాను. బైబీలు సోపసైటీ పస్రకటరీ నా ముందుగా వచ్చి ఆహ్వానిస్తూ "" అయయా, నేను మీరకట్టి సహాయాన్ని చేయానలి కోరుతున్నారండ�". అంటా అతి వినయంతో మర్యాదగా పలుకరించాడు. బుంబాయిలో ఎన్నో షాపులలో ఎన్నో పుస్తకాలు కొన్నాను గానీ, నాకిట్టి మర్యాద ఏనాడు లభించలేదు. ఆయన చాప్పిన అతి మర్యాదను గార్చి ఆలోచిస్తూ తన్మయతవాంలో మాటలాడుటకు మరచిపోయి చూస్తూ నిలిచిపోయాను. చివరకు నెమ్మదిగా అడిగాను ""నాకు ఒక బైబీలు కాపీ కావాలండి". వెంటనే చాల రకాల బైబీళ్ళను చూపించి వాటిధరలను కూడ చూపించారు. ఒక బైబీలు తీసికొని డబ్బు చెల్లించి తిరిగి షాపు విడిచి బయటకు వెళ్ళుచుండగా ఆయనే నన్ను వెంబడిస్తూ ""అయయా, మీరు యీ బైబీలు చదువునపుడు చాలా ప్రశ్నలు ఎదురవుతాయి, అంతేకాదు చాల కష్టాలు కూడా రావచ్చు. నాకు చాల పనులుంటాయి. ఖా� సమయము చాల స్వల్పంగా వుంటుంది. అయినను మీరు వేసత నాకున్న కొద్ది సమయంలో మీ సంశయాలన్నీ తీరచుట్రై ప్రయతి�ంచగలను". నాకా అపరిగి షాపులో నున్న వ్యక్తి ఆదరణ వాక్యాలు చాల ఆనందపర్చాయి. ఎంత దయగల మాటలు చెపపగలాగడు! ఎంతో కృతజ్ఞాతా భావం అభినందన పొంగిపోర్లింది. మెల్లగా మెట్లు దిగి వీధిలో ప్రవేశించాను. నాలో నేను ప్రశ్నించుకున్నాను. క్రీస్తును నమ్మిన వ్యకుతలలో ఎంత వినయము విధేయత దయ ప్రేమ వుంటాయా? నాలాంటి అభాగయడిపై యిట్టి దయ చూపించారు కదా! క్రీస్తు మత ప్రచారాన్ని చేయుటయే వీరి కరతవ్యమా? ఈ ప్రేమ వీరికి ఎలా లభించింది? దేవుని నుండి పోందారా? వారెవరిని వెంబడిస్తున్నారు? క్రీస్తు ప్రభుని సేవిస్తూన్నారా? కొన్నిసార్లు పసైతాను శోధన వల్ల బైబీలు విసిరిఏపసయి అని ఆలోచన కలిగంది. ఆ పని చేయలోకపోయాను గానీ ఆ రోజు మొదలుకొని బైబీలు చదువుటకారంభించాను. మత్తయి సువార్తతో ఆరంభించాను. మత్తయి సువార్తతో ఆరంభించాను. మత్తయి 5వ అద్యాయము చేసాను. నాకు అతిగా ఆశ్చర్యం కలిగంచిన వాక్యాలైన్నో మత్తయి 5వ అధ్యాయములో క్రీస్తు బోధలో కనిపంచాయి.

కొండమీద క్రీస్తు చేసిన ప్రసంగము :

శుద్ధ హృదయాన్ని కలిగయండుట, గ్రహింపు కలిగ జీవించుట, యితరులను ప్రేమించుట, కేవలము స్రీతని మోమహాపు చూపుతో చూస్తే కూడా అది వ్యభిచారం కాగలదన్నారు. కోపము ఆగ్రహము కూడా హాత్యతో సమానమన్నారు. పగ

సాక్ష్యాల సుమమాల తీర్చరాదన్నారు. అది ఆయన పని అనికూడ చెప్పారు. మంచి ద్వారా కీడును జయించాలన్నారు. శ్రించిన వారిని దీవించాలన్నారు. శ్రించిన వారిని దీవించాలన్నారు. క్రీస్తు కొండపై కూర్చొని చెప్పిన మాటలన్నీ ఆణిముత్యాలు మృదు మధురమైన తేనెలోలికే తీయని మాటలు విలువ ఎంత గొప్ప గలవో గ్రహించాను. యింతకంటై ఉన్నత భావాలనెవరు బోధించు సమర్థత కలిగ వుండగలరు? ఈ మాటలన్నీ అర్థం చేసికోగలిగన తర్వాత ఎవరి హృదయము స్పందించక రాయివలై వుండగలరా. నా హృదయంలోనికి లోతగా ఈ భావాలు పాతకుపోయాయి. భావ్రోదేకానికి లోనయయాను. మరలా నాలో ఒక ప్రశ్న చెలరగింది. ఎవరైనా యింత క�్లషటవైన పనులు నిజ జీవితంలో చేయగలరా? యిది ఎవరికి సాధ్యమగుననగా, పరలోకపు తండ్రి పరిశుదా�డు గనుక మీరు పరిశుదు�లై యండాలన్న ఆజ్ఞను పాటిసేత అట్టి పవిత్ర హృదయంతో ప్రతి పనిని దేవుని శక్తిలో కొనసాగించి విజేతలు కాగలము. నేడు నేను పరిశుద్ధాత్మ సహకారంతో ఆయన నడిపింపు ప్రోత్సహాము నాలో నున్నాయని స్పష్టంగా చెప్పగలను.

మత గ్రంధాలు పోల్చి తెలిసికొనుట :-

నేను ముస్లిం మత గ్రంధాలు పారవేయదలచగా అది కుదరలేదు. అవి కూడా చదవాలని తలంచాను. యీ రెండించి తేడా చూడదలచాను. నేను నిష్టగల ముస్లిం మతసతుడనైనందన క్రీస్తు పట్ల కూడా లోతైన భక్తి భావం ఏరపడింది. రెండు మత గ్రంధాలు కూడా వ్రద�గా చదువసాగాను. నేను నా స్నేహితులను హెాచ్చరిచి ప్రైస్తవులకు దారంగ ఆవుండాలని హెచ్చరించాను. నాకు ప్రైస్తవుల పట్ల ద్వేషభావమంతా తగిగపోయింది. కుటుంబీకులంతా యింట్లో లేని సమయంలో బైబీలు చదువు చండగా గొప్ప వెలుగు కనిపంచింది. ఎవరో సాటిగా ప్రశ్నించారు. నా మారాగన్ని ఈ రీతిగా వ్యతిరకిస్తూనే వుంటావా? ఎందుకో చాల బాధ కలిగంది. ""ఓ ప్రభువా, నేను నీవాడిని. నీవాడిగానే వుంటను అని చెప్పి బైబీలు ముదు�పెట్టుకున్నాను. యీ సంఘటన జరిగి 47 సంవత్సరాలు గడిచాయి. ప్రభువు నడిపించి కాపాడుచునె వున్నారు. పాపంకు దారంగా వుంటా నిన్ను విడువను ఎడబాయనన్న వాగ్దానం నా పట్ల నెరవేర్చారు. విచారాల్లో ప్రమాదాలలో, సమృద్ధిలో వ్యతిరఖతలలో నిరాశలో నిరుత్సాహాలలో నాతో లో సదాకాలం వుంటనన్న క్రీస్తు నాతోనె వుంటున్నారు. నిరంతరమా తోడా నీడగానున్నారు. బైబీలు చదివి అర్థం చేసికున్న తర్వాత నా స్వకీయులుస్నేహితులు నన్ను నిర్సించిననా ధైర్యంగా వుండాలని ఆశించాను. నా లోపల కోటు భాగంలో

సాక్ష్యాల సుమమాల బైబీలు దాచుకొని ఒంటరిగా దారంగా వెళ్ళి చదువుకొనేవాడిని. వింతైన శాంతి నాలో నిలిచేది.

ఆ రోజుల్లో జనానా పనివారి యింటింటికి వచ్చి వాక్యం బోధించేవారు. మషనరీలు బంగళాలో నివసించేవారునేను వారిని చేరి కొన్ని ప్రశ్నలు అడిగి క్రీస్తు గార్చి ఎకుకవ తెలిసకోవాలనే తపనతో వెంటాడేవాడిని. ఆడవారిలో మాట్లాడుట క్లిష్టపరిసి�తిగా తోచినందన మగవారు దైవసేకులైన మషనరీలకు పరిచయం చేసారు. ఒక మషనరీ కొరకు కొన్ని గంటలు వేచియుండవలసి వచ్చింది. ఒకసారి ఎందకొచ్చావు? ఏం కావాలి అని పెద్ద పుస్తకాలు నామందించేసి నీవే చదివి నేరచుకో అని చెప్పి వదిలిపెటాటరు. అయనను నేరచుకోవాలన్న ఆశ నన్ను వెంటాడగా మరొక మషనరీని వెదడిస్తు చర్చి వల్ల కలిసాను. ఆయన సమయం చెప్పి ఆహ్వానించారు. ఆయన మొదటిగా మంచి ప్రార�నలపో ఆరంభించి నా ప్రశ్నలకు చాల ఓరుపతో నేరుపతో ప్రేమలో జవాబులిచ్చారు. చిన్న పుస్తకాలనిచ్చారు. నాకు చాల బాగా అర్థమయింది. ఒక వారంలో కొన్ని సమయాలు నిర�శించినన్ను ఆహ్వానించగా చాల ఆనందంగా నేను వెళ్ళి క్రీస్తు గార్చి నేరచుకొని సంతోషించగలాగను. ఆయనతో పరిచయం ద్వారా నాతో క్రీస్తుపట్ల చాల ప్రేమ నా హృదయంలో నిలుపుకోగలాగను. ప్రభువు చిత్తంలో మంచి వ్యకుతల పరిచయము కలిగంచిన దేవునికి వారికి చాల కృతజ్ఞత కలిగయంటను. వీరందరి సహకారం కలిగంచిన క్రీస్తు నా మనససులో సత్యమనె వెలుగను నింపి నేను క్రీస్తు కొర్రంత చేయాలో స్పష్టంగా నేర్పించసాగారు.

రహస్య ప్రైస్తవుడిగా వుండగలనా?

క్రీస్తును నమ్మిన తర్వాత రహస్యముగా నా భక్తిని దాచుట భవ్యమా? నన్ను క్రీస్తు భడడ్గా ఈ లోకంలో ఒప్పుకోనిచో పరలోకములో నన్ను ఎరుగనని అంటారకదా! అని ఆలోచించాను. ఆయనను ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను రగైకొంటారకదా! నేను ప్రభువను నమ్మిన వార్త నా స్నేహితులను, నాప్రియవైన తల్లిని, నాకిష్టమైన సోదరీలను పోగొట్టుకోవాలనా? యీ ఆలోచనలన్నీ నన్ను చాల వేదించి పదేపదే బాదించసాగాయి. నేను రెండు విశావాసాల మధ్య నలిగిపోయాను. నన్ను ప్రైస్తవునిగా తల్లి బభరించలేదు. ఎవరైనా నన్ను చంపితే బాగుండుననిపించింది. నా తల్లి నిస్వార్థ ప్రేమ గురతుకు వచ్చింది. ఆమె అతి అప్యాయత చూపిన వ్యక్తిగా నా హృదయానికి అతి దగ్గరగా నున్నప్రియవైన తల్లి విధవరాలుగా నాపై ఆశలు పెటటకొన్నది. ఆమె పొందదగిన జ్ఞానము నాకిచ్చింది. ఆమె కను దృష్టి నాపై కేందీక్రరించింది. నా నిరణయంలో నేనావెను

సాక్ష్యాల సుమమాల వదిలి ఉండాలని లేదు. నా తల్లి ఆమె ఖోజామత విశావాసంలో చాల నిష్టగలది. ఆరాధించే ఆలయంలో నమాజ్ చేస్తూ 5సార్లు మోకరిల్లి ప్రారి�స్తుంది. ఆమె భోజనం కూడా నమాజ్ చేసే స్థలంలో తినేది. 75వ యేట మరణించక ముందు చాల బలహీనమయింది. ఆమె భక్తి భావం నాపై ప్రభావితమయింది. క్రీస్తు కొరకు తల్లినైనా తండ్రినైనా విడనాడనిచో నా శిష్యుడు కానేరడన్నారు. ఆమె బలహీన స్థితిలో నేను ప్రైస్తవుడనయ్యాన్న ఉత్తరం చూచి కూలబడింది. అకస్మాత్తుగా జబ్బుపడి మరింతగా బలహీనమై కృంగిపోయింది. నా తల్లి పూనాలో నుండగా నా అన్న నా పరిస్థితి గ్రహించాడు. నన్ను గాయపరచురీతిగా ఉత్తరము వ్రాసాడు. "" నీ చేతులలో నీ తల్లిని నీ నిరణయాలతో చంేపస్తున్నావు. తక్షణము బయలు దేరి రావాలి! నేను వెంటనే పూనా చేరాను. నా తల్లి అపస్మారకసి�తిలో నుండి. నా గార్చి కలవరిస్తూ "" నా ప్రియమైన కుమారుడా, నన్ను నీవు తృణీకరించావు. నా వంశానికి కళ్ంకాన్ని ఆపాదించావు. నేనునీకేమ అపకారం చేసాను? నీవే కత్తితో నన్ను చంపినా సహించేదాన్ని. అంతా అయిపోయింది. నాముఖాన్ని యితరుల్రట్లు చూపించగలను? నా భడడ్ నాకు శాశ్వతంగా దారమయయాడు. అతను లేకుండా ఎట్లు జీవించగలను? ఓ మరణమా, నీవు దయలేని భయంకర శ్రతువంటారుగానీ నన్ను చేరవేమ? నాకు మరణం రాదేమ? అని విల్రించింది. నాకు కన్నీరు ఆగలేదు. నా మరణాన్ని కోరాను. ఆ రాత్రి నదీతీరాన ప్రార్థించాలని వెళ్ళాను.

నదిలోపడి మరణిసేత శవం కనిపంచడు కదా అని తలంచానుగానీ ధైర్యం చాలలేక తిరిగి వచ్చేసాను. నా విశావాసం కాపాడు కోలేక నేను నీతో ఉంటా నవ్మా, క్రీస్తును వదిలేస్తానులై అనగానే మా అమ్మ నెమ్మది పొందింది. ఆమె తిరిగి ఆరోగ్యం పొందగానె బుంబాయి చేరాను. నా హృదయం తీవ్రంగా గాయపడింది. చేయరాని పాపం చేశాను. ఒక పాస్టు గారిని చేరి సంప్రదించాను. మీ తల్లికి పొరపాటుగా క్రీస్తును వదిలి నేరం చేసానని తల్లికి ఉత్తరము వ్రాయమని సలహా యిచ్చారు. నా ఉత్తరం చూచి పెద్దన్నయ్య మా అమ్మతో బుంబాయి చేరారు. నన్ను కొందరు చంపాలని చూచి ప్రైస్తవుడిగా మారదలచావా అని బైదిరించారు. నిజమే, నేను ప్రైస్తవుడనే అన్నాను. నిన్ను చంపమని నన్ను పంపారు. నేను చాల మారు�డను. కానీ నిన్ను చంపాలని లేదు. నీవు దారంగా పారిపో అని తెలాపడు.ఖాజా సమాజమంతా తీవ్రంగా నా గార్చి నా ప్రైస్తవ విశ్వాసాన్ని బట్టి ఉగ్రులయయారు. నేను వీరందరికీ దారంగా అహామద్నగర్ పారిపోయాను. 1879 వ సంవత్సరము నవంబరు 16 ఆదివారము

సాక్ష్యాల సుమమాల నా 19 సంవత్సరాల వయససులో రెవరెండు యస్.భ. పఘయిర్ వ్యాంక� గారు అమెరికా మషను చర్చి ద్వారా నీటి బాపీతస్మం పొందాను. నేను నిజంగా ఏమ పొందాను? ఒక మతం నుండి మరోక మతాన్ని మారాను. ప్రైస్తవ మతము తలలో నిండినందికాదు హృదయంతో నవ్మే మతము. నా హృదయము పూర్తిగా ప్రేమతో నిండిపోవాలని సలహాయిచ్చారు.

ప్రేమ నిండిన జీవితమే జీవించాలి. ఒక ప్రైస్తవ భక్తుని ఆలోచనలధారంగా నా హాృదయంమంగా క్రీస్తుతో నిండిపోయింది. క్రీస్తు నాకు అతి సన్నిహితుడయయాడు. బూమని చూస్తే ఆయన ప్రేమ కనిపస్తుంది. ఆకాశము నక్షత్రాలు, సారయడు చంద్దుడు, చెట్లు, సముద్దము నదులంతా క్రీస్తు ప్రేమతో వ్యాపించివున్నాయి. నాకట్టి ప్రేమ కావాలిన కోరాను. కానీ నాలో నిరుత్సాహం పూర్తిగా పోలేదు. నేను మోకరించి వినయంతో యాకోబువలై నన్ను నీవు దీవించి నా జీవితంలో నీ చిత్తం తెలిసికొనె వరకు లేవలేనని మొండిగా ప్రార్థించాను. కొన్ని రోజుల్లో రుచి చూచి ఎరిగి తిని అన్నమాట నిజమయింఇ. నేను త్రించిన ఆశ నెరవేరింది. చీకటి బదులుగా ఎటు చూచినను కాంతి ప్రత్యకషమయింది. మాటలలో చెప్పలేని ప్రేమగల క్రీస్తు సన్నిధిని అనుభవించాను. దైవ కృప వల్ల నేను కోరిన అదివాతీయ ప్రేమను అనుబభవించగలాగను. నా హృదయము వింతగా నాట్యమాడిన ఆనందంతో ఉపొపంగింది. నా హాృదయానందం ఎంత ఉదృతవైనదనగా నా క్రీస్తును ప్రేమించినంత అధికంగా నాతోటివారిని ప్రేమించే కృపలభించింది. నా }పిరి ఉచ్చాువాస నిశావాసలతో కూడా యితరుల ఆత్మల గార్చిన భారం అధికమైనది. యింత గొప్ప రక్షణను తప్పించుకొనే ప్రజానీకం పట్ల జాలి భాద కలిగంది. ఎంత ఆశార్వాదాన్ని పోగొట్టుకొని నిరుత్సాహావైన ఖా� జీవితాలు జీవించేవారికి నా వలై క్రీస్తు ప్రేమతో నిండాలని అరిచి చెప్పాలన్న ఆతృత అధికమైనది. క్రీస్తు వలై మరణించిన నా యితరులకు నీతిమారాగన్ని బుదించాలనియు, నా శక్తి నంతటినీ ప్రయోగించి నా జా�నమంతా వుపయోగించి క్రీస్తునేసేవించానలి నిరణయించుకున్నాఉ. యిట్టి ధన్యత్రై క్రీస్తు సన్నిధి ఆ్రశయించమని ప్రభువు నామముతో ప్రార్థించి వేడుకుంటున్నాను. అట్టి అద్భుత దీవెన లభించగాక ఆమెన్.

(ష�స:2)(ష�స:2)(ష�స:2) (ష�స:2)(ష�స:2)(ష�స:2)

సాక్ష్యాల సుమమాల

Photograph from page 265 of Bhoodigantha Visvaassula Saakshaala Sumamaala భూదిగంత విశ్వాసుల సాక్షాల సుమమాల
పేజీ 265

నా బలము, నా గానము నా రక్షణ యేసే, ఆయనను

వరిణంచి స్తుతించెదను.

మనోజ్కుమారి చోప్రా, పంజాబ్.

న్యాయాదిపతయి 16:28

""అప్పుడు సవ్సెాను యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జా�పకుము చేసికొనుము. దేవా దయచేసి నన్ను జ్ఞాపకము చేసికొని నన్ను బలపరచుము".

ప్రభువు గొప్ప దేవుడు ఆశ్చర్యకరుడు. ఆలోచనకరత. బలవంతుడగు దేవుడు. నిత్యడగు తండ్రి సమాధాన కరత. ఆయన బలవంతుడు నగుక బలమచ్చే సామర�్యం గలవాడు. సాలోమోను జ్ఞానం అడిగాడు. జ్ఞానం వివేకం రెండా యిచ్చారు. నేను బలము శక్తి అడిగాను, అదినాకిచ్చి ప్రపంచం గుర్తించే ప్రత్యేక వరం బలమునిచ్చి దేవుడిచ్చే ఆశక్తిని గార్చి సాక్ష్యం చెప్పు ధన్యతనిచ్చారు. నాపేరు మనోజ్ కుమార్ చోప్రా. ఇండియా అంతటలో బలవైనవాడను. ఆసియాలో బలవైనవాడను ప్రపంచంలో 14వ బలవైనవాడిగా ఆ ప్రభువలే నిలిపి గౌరవాన్ని పొందు ధన్యత నిచ్చారు. నా ఎత్తు 6 అడుగుల 2 అంగుళాలు బరువు 352 పౌనులు. నాకుమారుడు 18 సంవత్సరా వయససులో 372 పౌనులు బరువున్నాడు. ఎన్నో కాంపీటీషన్లలో ప్రంపచమంతా పర్యటిస్తున్నాను. గత 7 సంవత్సరాలుగా నాకు పోటీ ఎవరాలేరు. నేను ఒక పంజాబీ హిందావుగానే జీవించాను. నాకు ఒక కుమార్తె ఒక కుమారుడు కలాగరు. పెద్ద గౌరముగల కుటుంబములో దర్జాగా జీవించే రోజులో ఒక వ్యక్తిని నా బలమంతటితో కొటాటను. అతను క్రిందపడి లేవలేదు.

నీరు జల్లాను. ప్రమాద పరిస్థితి ఎదురుకన్నాడు. పోలీసు కేసులో ఇరుకుకపోయాను. నా జీవితం తారామారైంది. జైలుపాలయయాను. నా పాప నాన్నగారెకకడున్నారు అని అడిగి ఏడ్చేది. మా తల్లిదండ్రుల పరువుపోయి నా భవిష్యత్తు నాశనమయిందనే బాధలో చాల దు'ఖపేవారు. మా పరిస్థితి గమనించి నా బాధను తొలగించు ప్రయత్నంలో ఒక పాస్టరుగారు బైబీలు తెచ్చి చదువుకొవుని యిచ్చారు. నీనొక హిందా మతసతుడను. నీనెందుకు చదవాలి? పాస్టు నన్ను చేరి మంచి

సాక్ష్యాల సుమమాల జీవితం నీకు దేవుడిస్తారు. బైబీలు నవ్ముకో అని చెప్పారు. నాకు చిరాకుతో చాల తలనొప్పి కలిగంది. నా మనససు బాధతో బరువైంది. నన్ను స్వకీయులు స్నేహితులు అసహ�్యంచుకొను ఒంటరి జీవితం జైలులో గడిపాను. నా స్నేహితుని బ్రతిమలాడి అడిగాను. ఒక బాటిల్లో నీరు తెచ్చి జైలులో నాకివవాగలవా. ఆ రోజు తలనొప్పితో నున్న సమయంలో పాస్టు ఎదురయయాడు. ఈ వ్యక్తి యేసు పేరు నా ముందు ఉ చ్చరించినట్లయినా నా మనససులో నమ్మకం వుంచుకోగలనని తలంచగా సరిగాగ యేసు సమర్థత వివరించుట నాకాశ్చర్యం కలిగంచింది. నాకు ప్రారి�ంచానలే మనససు కలిగంది. ప్రభువా, నీవు నాకు మాడు వరాలనివ్వాలి. మొదటిగా నీవు నన్నుకషవించాలి. రెండవదిగా నన్నందరూ ద్వేషిస్తున్నారు. నన్ను అందరూ ప్రేమించగల ప్రసన్నత నేను పొందే భాగ్యమవవాండి. నీనొక అతి బలాదయడిగా శక్తి సంపన్నుడిని కావాలి అనుగ్రహించండి. వాక్యము ద్వారా దేవుడు నాతో సాటిగా మాట్లాడారు. నాలో నమ్మకము కలిగంచి నా జీవితాన్ని తారుమారుచేసారు.

""నాకు మొఱ్ఱ పెట్టుము. నేను నీకు ఉత్తరమిచ్చెదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గాడిడవైన సంగతులను నీకు తెలియజేతను". యిర్మయా 33:3

నేను క్రమంగా 6 నెలలు ప్రార్థించాను. దినదినము ప్రభువు నాకు కావలసిన ఆదరణ ధైర్యము నమ్మిక విశ్వాసము కలిగంచి బలపర్చారు. నా భార్య బైబీలను నమ్మి చదువుట కారంభించింది. 15 గంటలు దేవుని ఘనపరచుట ధ్యానించుట ఒకరోజులో వినియోగించుట ఆసాధ్యమే. నేడు ఆమె ఎంతో గొప్ప దైవ భక్తురాలిగా ప్రజలను ఆశ్చర్యపరుస్తుంది. బైబీలులో ఏ వాక్యం చెప్పినను అది ఏ అద్యాయమో, ఏ పుస్తకమో ఏ వచనమో చెప్పగల సమర్దత గలది. వాక్య జ్ఞానంతో నింపబడిన స్థితి అమెరికా నుండి విచ్చేసిన జాయిస్మేయర్ ప్రాంక్లిస్ గ్రహెాంగారి లక్షల శ్రోతల సమక్షంలో ఆశ్చర్యం కలిగంచింది. కొన్ని లక్షల బైబీళ్ళ పంచుటలో మేము సేవచేయు ధన్యత పొందగా దేవుని స్తుతించి ఘనపరచుచున్నాము. నా పాప అమెరికాలో ఒక్క సంవత్సరం చదివిన విద్య వల్ల అమెరికా జీవనం నచ్చక ఇండియా చేరింది. నాకుమారుడు నేడు అమెరికాలో విద్యనబభ్యసిస్తూ ఉపవాసంతో దైవధ్యానంతో వుంటాడు. వాక్యాలు కంఠత నేరచుకుంటాడు. 91వ దావీదు వల్లించుకుంటాడు. నేను నా కుటుంబము నేడు దేవుని సేవిస్తున్నాము.

సాక్ష్యాల సుమమాల

నా పాపాలు కషవించాడన్న నిశ్చయంత ద్వారా నా మొదటి కోరిక నెరవేర్చారు. రెండవదిగా నన్ను ఏకాంతంలో అవమానంను కొట్టివేసి అందరూ ప్రేమించి గౌరవించే తరుణాన్ని యిచ్చారు. నేను జైలు నుండి బైయిలు ద్వారా బయటపడాను. క్రీస్తు నెరిగిన బభకుతడినయ్యాను, నా స్నేహితుడి ఆహ్వానం వల్ల బైంగుళూరులో మొదటిగా సోపర్ట్సడే రోజు నేను చేయగలిగన సమర్థవంతమైన ఫీట్స్ చేయుటకు ఆహ్వానం వచ్చింది. నేను యిచ్చిన ప్రదరవానను బట్టి 2000 మంది విద్యార్థులు కేరింతలతో సావాగతం కలాగరు. ఫోటోలు తీసుకున్నారు. ఆటోగ్రాపఫ్ అడిగారు. నాలో ఉండే సమర్థత దేవుడిచ్చినందో బైబీలులో సరిపోనకిచ్చిన అసాధారణ శక్తిని నాకిచ్చి అనేకులు ఆశ్చర్యపే రీతిగా దీవించి కనికరించారు. నేను నను ప్రముఖ ఆటగాడి� కాదుగానీ, ప్రముఖునిగా ప్రపంచమంతా ఉత్సాహ బభరితంగా అందరిని ఉ్రదేకవంతు*్న చేస్తూ అన్ని సంసకృతుల వారిని కలిస్ ముఖ్యంగా యువజనులందరికీ ఆనందం కలిగస్తున్నాను. యవ్వనస్తులను వారి అందమైన కలలు నెరవేరచుటకు సాపుర్తినిసేత ఉతతమప�రులు కాగలరని నా ఆకాంక్ష. ప్రతి సమాజములోని వారికి విజయవంతంగా జీవించే కుటుంబ విలువను గౌరవ ప్రధంగా జీవించే సాపుర్తిగల సందేవాలనందిస్తారు అంటా అందరూ ప్రశంసించేందుకు కారణమేమనగా జీవితానికి ఔనని చెప్పాలి. డ్రగ్స్ వద్దు అని చెప్పాలి. బూమ మీద అనేక మాల గ్రామాలలో కూడా మత్తు ్రదవాలకు బానిసలై జీవితాన్ని వ్యర్దం చేసికుంటున్నారు. నేటికి నేను 3000 స్కూళ్ళు, కాలేజీలు దర్శించాను. తరగతులలో బయట కూడా నా సందేవృాలు వారికి సందేశ్నాత్మకంగా జీవితాన్ని ఆశావాదంతో ఎదురొకనే ధన్యత ప్రార్థనా శక్తితో అందించుట ప్రభుని కృపయే. నా జీవితాను భవసాకషాన్ని అనేక చోట్ల వివరించుట నాకు ప్రభువిచ్చాన అవకాశమే. ఏ పనినయినీ ఆరంభించుపుడెవరా ప్రముఖులుగా నుండరుగాని గొప్ప ప్రముఖులుగా రూపొందుటకు మాత్రము మంచి ఆరంభం తపపకకావాలి.

నేను ఎన్నో విషయాలు నేరచుకొనుటకు జ్ఞానాన్ని సంపాదించుటకు, పెంపొందించుటకు మంచి భవిష్యత్తు కలిగయండుటకు సాధ్యవైనంద ఉత్తమ ఆదర్శాలు గల మారాగలన్నీ ఎన్నుకొని జీవితాన్ని సుఖమయం చేసికోవాలి. యిదే సందేశాన్ని అనుభవాలలో అందించి ఆనందం పంచుట నా ఆశయము. నాకు చ్ని పిల్లలలతో ముచ్చటించుట చాల ఆనందం కలిగస్తుంది. వారు నాతో మాట్లాడినపుడు గొప్ప హీారోతో కలసినంత ఆహ్లాదాన్ని పొందుతారు. సాపర్మేన్గా గౌరవిస్తారు. యవవానసతులంతా అవాక్కయి పోయే రీతిగా ఏమ తింటారు? పెద్ద ట్రక్ మోస్తారా? నా తండ్రి స్థానంలో

సాక్ష్యాల సుమమాల నంటరా? అని ప్రశ్నించుట నాకు చాల ఆనందం కలిగస్తుంది. నేడు నేను అంతర్జాతీయంగా వేదికపై ప్రదర్శినలనివవాగల్గుటకును ఆశావాదంగా ్రపోత్సాహాన్నిందిస్తూ హాస్యములతో అందరిని అలరిస్తున్నాను. నా వ్యక్తి గత అనుబవాలు విజయాలు, అపజయాలన్నీ యితరులకు ఉపయోగిస్తున్నాయి. ఎన్నో సవాళ్ళకు ప్రోత్సహాం కలిగంచుట ప్రభువు నాకిచ్చిన తలాంతని స్తుతిస్తాను. నేను వేదిక ఎకిక చేస్తున్న ఫీట్స్ చేస్తూ కేరింతలలలో శ్రోతలు ఆనందించుట చాల సంతోషం కలిగస్తుంది. ఎన్నో విదేశాలు పర్యటించు ధన్యత పొందాను. అమెరికా, ఆస్ట్రేలియా, దకిషణ ఆప్ఫికా, రకన్యా, ^్రస్, డెన్వార్క, వియత్నాం, ఈకేవాడర్ థ్యాయులాండ్ యింకా ఎన్నో ప్రాంతాలలో ఫీట్స్ చేసి అందరినీ ఆశ్చర్యపర్చాను. �బఅ ట�ష్ర �పశీష ఎ�అశీయ ష�శీ�తీవ, �అస��అ'ర ర్తీశీఅస్త్రవర్ ఎ�అ, �ర��'ర ర్తీశీఅస్త్రవర్ ఎ�అ,

యీ భరుదులన్నీ దేవుడు నాకందించిన �శీతీశ్రీస'ర 4్� ర్తీశీఅస్త్రవర్ ఎ�అ, బహ�మానాలేనని తలంచి దేవుని స్తుతిస్తాను. నేను చేయుటకు సమర్థత గల పఫీట్లిస్ట :-

1.వేడినీటి సీసా పగులగొట్టుట

2. టైలిఫోన్ డైరకటరీ పెద్ద బైబీలు పసైజు పుస్తకము మధ్యగ చించుట.

3. కార్ లైపసనసు ప్లేటు మధ్యకు పగులగొట్టుట.

4. ఇనుపరాడ్ మధ్యకు వంచుట.

5. గు��పు నాళ్ము గొటటం వంచుట.

6. సోడా క్యాన్ పగులగొట్టుట.

7. పెనమును చేతితో చుట్టుట.

8. బేస్బాలు బేట్ని విరుగగొట్టుట.

9. ఇనప్రెంచ్ వంచుట.

10. జైలులో వాడు చేతి సంకెళ్ళు విరుగగొట్టుట.

11. యిద్దరి వ్యకుతలను రాడ్పై }పుట. డబయా.డబయా.యి. పోటీ కుసీతలలో ఆసరివాడిగా విశ్వావిద్యాలయములో ఎన్నికగుట. ఏధెన్స గీక్ర� 2004 ఒలింపిక�్సలో ఆహావానమందుకొనుట.

సాక్ష్యాల సుమమాల రకనడాలో ్రపంచ బలమైన వ్యకుతల పోటీలో పాలుగనుట. ఒకటిన్నర లక్షల ప్రజల ముందు ఇండియాలో ఇతర దేశాల్లో వేదికపై ఫీట్స్ చేయుట. 4 మేలిన్ల యువతకు సందేశాలిచ్చుట. ఈ అనుభవలన్నీ ప్రభువిచ్చిన తలాంతుల ద్వారా సాధ్యమయయాయి. యేసే నిజరక్షకుడని నమ్మండి. ఆయనకే స్తుతి. ఆమెన్.

Photograph from page 269 of Bhoodigantha Visvaassula Saakshaala Sumamaala భూదిగంత విశ్వాసుల సాక్షాల సుమమాల
పేజీ 269

(ష�స:2)(ష�స:2)(ష�స:2) (ష�స:2)(ష�స:2)(ష�స:2)

అన్ని నామముల కన్న పై నామము యేసుని నామమని నమ్మాను.

వందనాఖన్నా

యెషయా 41:10

"భభయపడకుము, నీను నీ దేవుడునై యున్నాను. దిగులు పడకుము. నేను నిన్ను బలపరర్చిదను.

ప్రభువు గొప్ప నామములో మీకు శుభములు. నాపేరు వందనా ఖన్నా. ఉత్తర భారతంలో నా బాల్యాన్ని గడిపాను. నేను సత్యాన్వేషిగా నుండేదాన్ని. అన్ని దేవుళ్ళ నామాలను స్మరించేదానను. హిందా దేవతలు ముస్లిము , ప్రైస్తవులు సికుకలు చైనా దేవతలు, బుదు�డిని పూజించే బ�ద� మతాన్ని జైనుమతాన్ని అందిరి దేవుళ్ళనా తలంచేదాన్ని. అన్ని రకాల గురువులను కూడా వెంబడించేదాన్ని. అన్ని రకాల గురువులను కూడా వెంబడించుట కాశించేదాన్ని. ఎవరైనా సత్యాన్ని నిజదేవుడిని గార్చి చెపపగలరమోనని త్రించేదాన్ని. బాల్యము నుండి భక్తి పారవశ్యంతో జీవిచాను. మంచి జీవితాన్ని జీవించాలి. మంచి పనులు చేయాలి. యితరులను బాదించకూడదు. అందరితో ప్రేమలో వెలగాలని తలంచేదాన్ని. ఎన్ని తలచినా ఎందరిని వెంబడించిననా మనససుకు నెమ్మది లేని అశాంతితో గడిపాను. దేవాలయాలకు, చర్చి స్దలాలలకు, మసీదులకు గురుద్వార్ ప్రాంతాలకు అన్ని స్థలాలు తిరిగాను. 12, 13 సంవత్సరాలలోనే నాకు వైరాగ్యం కలిగంది. అద్దం ముందు నిలిచి, నా జీవిత పరమార�మేమ? నా జీవితంలో నేనేమ చేయాలి? నేను మరణిసేత నేనేమయిపోతాను? విశ్రాంతి దొరకని స్థితి కలిగంది. రాత్రి 12 గంటలు లేదా 1గంట ఉదయాన్నే అందరా నిద్రించే

సాక్ష్యాల సుమమాల సమయంలో దేవాలయం చింత కూరచుని ఉండేదాన్ని. ఎన్నో దేవతల పటాలండేవి.

ప్రపంచంలో విచారాన్ని సీవాకరించమని అన్ని ప్రార్థనలు పటాల ముందు చేసేదాన్ని. నేను విాతో మాట్లాడాలి, నా ముందు నిలిచి కనిపంచండి. కనీసం కలలోనైనా సర కనిపంచరా అని ప్రార్థించేదాన్ని. నా హృదయం చాల ఖాళీగా నుండేది. ప్రతి వ్యక్తితో సృష్టికరతను గార్చిన ఆలోచన కల్గుతానే ఉంటుంది. తెలిసికోవాలనే తపన తప్పదు. అన్ని దేశాలలో విభిన్న దేవుళ్ళ ఉండరు. కనీసము అన్నిటికి గొప్పశక్తి తపపన వుండి వుంటుంది. విభిన్న మారాగలు ఉండవచ్చును. ఈ లోకంలో నీనెందుకు జన్మించాననే ప్రశ్న ఉదయించకమానదు. చాల సంవత్సరాలు గడిచాయిగానీ ఏదేమయినా జవాబు దొరకలేదు. నా హృదయంలో ఆరాటము ఎకుకవైంది. ఒకరోజు నిద్దలేక అందరి దేవుళ్ళ పేర్లు పలుకుచా, నాకు దర్శినమమ్మని ప్రార్థించే సమయంలో వింత అనుభవం ఎదురైంది. ఒక్కసారిగా కాంత వంతమైన మండే నిపపులలో మండు చున్న క్రీస్తు మరణించిన సిలువ కాంతితో కనిపంచింది.

అది చాల ్రపవిత్రంగా శుద�వైనదిగా కనిపంచింది. ఆ కాంతిలో నుండి సవారముల వినిపంచింది. నేను సత్యమును. ఆ తర్వాత రోజు ఒక ఫోను వినిపంచింది. సరిగాగ రెండున్నర సంవత్సరాలు గడిచిన తర్వాత నా స్నేహితురాలు పలుకరించింది. నిన్ననె నాకు సిలువ కనిపంచింది. నాకేమ చేయుటకు తెలియుట లేదన్నాను. క్రీస్తు నిన్ను చేరుటకు హాృదయమనె ద్వారం తట్టుచున్నారు. అని నా స్నేహితుడు విదష్ చెప్పాడు. దేవుడే నాలో ప్రశ్నలకు జవాభస్తున్నారని తలంచాను ఆరోజు నుండి బైబీలు చదువుట కారంభించాను. క్రీస్తును గార్చి మరెకుకవగా తెలిసికోవానలి ఆశించాను. దైవవాక్యం పట్ల మరింత తపన ఆపేక్ష అధికమైంది. మొదటి రాత్రి 21 అధ్యాయాలు మత్తయి సువార్త చదివేసాను. తెల్లవారవరకు చదువుగా ఆ పుస్తకములో ఎన్న సత్యాలు గొచరించాయి. నా హాృదయావసరాలన్నీ తీరినట్లుగా తలంచాను. నా ఉద్యోగము చాల సమర్థవంతమైన పదవి నిర్వహణ చేయవలసియండగా నాతోటివారందరికీ నా అనుభవా*్న సాకషంగా తెల్పాను. నాకు దేవుడు సత్యవైయున్నాడని గొప్ప సృష్టికరత స్వరంతో నాకు బుదించాడు. ఆ గొప్ప అనుభవం నాలో నిత్యమా నిలిచిపోయింది. దేవుడు సమస్యలు లేని జీవితాన్నివవారు గానీ, సమస్యలు జీవితంలో ఒక భాగము దేవుని గొప్ప శక్తితో ప్రతి సమస్యలు సాధించగలము. నా విశ్వాసము ఎదుగుటకు బాప్తిస్మము అనుభవము సహవాసం కొరకు సంగమును కనుగొన్నాను. సహా

సాక్ష్యాల సుమమాల విశ్వాసులతో క్రీస్తులో మరింత ఆధ్యాత్మికతను పెంపొందించుకొని సాక్షిగా జీవించి సాక్షిగా నిలిచాను. హల్లెలూయా. యెహోవా నాకు వెలుగాయె, యెహోవా నా రోణ యేసు నా ప్రాణ దుర్గమయెను.నేను ఎవరికి ఎన్నడు భయపడను. హల్లెలూయా!

(ష�స:2)(ష�స:2)(ష�స:2) (ష�స:2)(ష�స:2)(ష�స:2)

సజీవ యాగముగా నా జీవితాన్ని క్రీసుతకు సమర్పించి

ధనయడనయ్యాను.

వీరాంజనేయులు,

గొండిరెడిడ్పల్లి, అనందపురం జిల్లా.

కీర్తనలు 115:4

"" వారి విగ్రహములు వెండి బంగారువి. అవి మనుష్యుల చేతి పనులు వాటికి నోరండియు పలకము. కన్నులుండియు చూడవు. చెవులుండియు వినవు.

ప్రభువు పవిత్ర నామములో మీకు నా వందనములు. నాపేరు వీరంజనేయులు. మా తాతగారు బ్రతికినపుడే సజీవ సమాధి కావాలని కోరుకున్నారు. పూజారిగా నున్న కుటుంబాల నుండి జన్మించాను. రాయలసీమలో అయెధ్య ఉద్యమంలో పాలుగన్న కుటుంబము. క్రీస్తును నమ్మినందున్న మా స్వకీయులు వెలివేశారు. ఎన్నో గ్రామలు పడి నేను మా నాన్న ప్రభువును నమ్మి సేవిస్తూ సాక్షులుగా జీవించు ధన్యత పొందాము. సుదీర్ఘ సాక్ష్యము సవివరంగా మీకు వివరిస్తాను. బాల్యము, పరిచయం:

నేను 1981 వ సంవత్సరము జూలై 10వ తేదీన జన్మించాను. మా తల్లిదండ్రులు శ్రీ ఆదినారాయణచారి, అమ్మ లకీ�దేవిగార్లు. ఉన్నత కులంలో జన్మించి అధిక పూజలు చేయు పూజారులుగానున్నాము. మేము నివసించింది గొండిరెడిడ్ పల్లి, అనంతపురము జిల్లాలో కుగ్రామము. మా తాత ధ్యానంతో నుండేవారు. మా తాత గారి ేపను వీరాంజనేయులని పేరు పెటాటరు. మా తాత చెటుట క్రింద తల్లక్రిందులుగా నిలిచి తపససులో ధాన్యంతో కాలం గడిపారు. పిల్లల అల్లరికి క్రిందపడి గాయపడ్డారు. స్గము చచ్చినంతంగా తీవ్రంగా నీర్సపడ్డారు. ఆయన బ్రతికి ఉండగానే సమాధి

సాక్ష్యాల సుమమాల చేయమని కోరి అట్టే మరణించారు. ఆయన తపససులో నున్న పుణ్యాతయ్మడని ఆయన సమాదిరకై దేవాలయము ని]్మంచారు. ఆరాధనలు జరిగించేవారు. యితర దేవుళ్ళు దేవతలను కూడా ఆరాధించి పూజించేవారు. ఆదేవాలయానికి శ్రీశ్రీశ్రీ వీరయ్యసావామ ఆశ్రమము. మా నాన్నగా]్న ఆ దేవాలయ పూజారిగా నియమంచారు.

30 సంవత్సరాలుగా పూజారిగా మంత్రాలు, కీర్తనలు, భజనలు చేస్తూ హస్త సాముద్రిక విద్యని ప్రయోగిస్తూ భవిష్యత్తు తెలిపేవారు. నేను మా యింట్లో యిద్దరు అక్కల తర్వాత పుట్టిన చిన్నవాడిని. నా తల్లి తండ్రి పూజలకు సహకరించగా కుటుంబమంతా పూజలు నిర్వహణలో పాలుగనేవారము. మేము శాకాహారము. కోడిగ్రుడ్లు కూడా ముట్టే వారము కాదు. మాకు సంసకృతం నేరప గురువు మా పెదనాన్నగారు. ఆర్.ఎస్.ఎస్. పెద్దగా నుండేవారు. 1992 అయెధ్య డిబేటులో రామజన్మ బూమ }రగింపులో ప్రముఖ పాత్ర వహించేవారు. మేమంతా తీర్�యాతతలోపాలుగనేవారము. పాములు మా ఆరాధ్యదైవంగా భావించి పూజించేవారం. మా కులదైవంగా వీరబ్రహ్మేాంద్దసావామని కొలిచేవారము. కాలజా�నము తెలేప దేవుడిగా గౌరవించేవారం. ఆ దేవుని జీవిత చరిత్ర వివరించే బాధ్యత మా నాన్న నిర్వాహించేవారు. పండుగ వేడుకలన్నీ మేమే జరిగించేవారము.

సంవత్సరమునకు 3 రోజులు పండుగలో }రంతా భోజనాలు అన్నదానాలు జాగరణలు, హారికథద కాలకేషపం చేసేవారము. సాకలు అపసం;్లలో నేను సంసకృతములో శ్లోకాలు చెప్పేవాడిని. సాకల్లో సరస్వతి పూజ జరుగునపుడు నేను ప్రముఖ పాత్ర వహించి చదువుల దేవత పూజ ఘనంగా చేసేవాడిని. పైకి భక్తిగా ఉంటా లోపల తంటరిగా ప్రవర్తించేవాడిని చెడు సహవాసాలు వల్ల చెడడ్ స్నేహితులుండేవారు. శ్రీనివాస్ అనే రౌడి వల్ల అతని కొరకు గొడడ్లి మోసేవాడిని. గొడవల ప్రభావంతో అతను చంబడగానే నేను చాల భయపడాను. మేము స్నాతనా చారాలతో నిమగ్నమయిన రోజులలో ఒక వింత సంబభవిచింది. మా పెద్దక్క నాగరత్నం స్నేహితురాలు కమల పెద్ద కులంలో జన్మించి క్రీస్తునకు రహస్యంగా ప్రార్థించే విశ్వాసిగా జీవిస్తుంది. చాల శ్రమ హింస అనుభవిస్తూ క్రీస్తును వదలలేదు. భ.కావ్ చదివే రోజుల్లో చాల విశావాసంతో తనకు క్రీస్తు పట్ల భక్తిని మా అక్కతో తెలిపంది. మెల్లగా అక్క కూడా క్రీస్తును రక్షకునిగా నమ్మింది.

ఆ నమ్మకం వల్ల పూజలు ఆరాధన మానివేసింది. ఆమె విశావాసం మాలో ఆశ్చర్యాన్ని కలిగంచింది. ఆమెను ఆమె విశ్వాసాన్ని గమనించిన మా చిన్నక్క అశవార�మ్మ

సాక్ష్యాల సుమమాల కూడా అకకవలై విశ్వాసిగా మారింది. వారిద్దరూ గొప్ప భక్తితో బాపీతస్మము తీసికొని ప్రైస్తవ మతాన్ని సీవాకరించారు. క్రీస్తులో గల ప్రత్యేకతను గార్చి నాకు కూడ వివరించారు. క్రీస్తు పాపా*్న క్షమించే రక్షకుడని తెలిప క్రొత్త నిబంధన గ్రంధాన్నిచాచరు. అందం దేవుళ్ళలో ఒకరిగా ఎంచానుగాని మా అక్కల జీవితాల్లో గల వింత ప్రవర్తన మారుప సహనాన్ని చూచి నేను ప్రభావితుడనయ్యాను. క్రీస్తులో ప్రత్యేకత ఏమ? నేను ఆరాధించేది నిజదేవుడునేనా? నాలో అశాంతిని ఎవరు తీసివేయగలరు. యీ మాడు ప్రశ్నలు నన్ను వేదించసాగాయి. క్రీస్తు ప్రేమకు ప్రత్యేకతకు పరిశుద�తకేదీ సాటిరాని గ్రహించాను. యోహాను 14:6

నేనే మార్గమును, సత్యమును, జీవమును అని చెప్పిన క్రీస్తును గార్చి చదివినపుడు ఆశ్చర్యపడాను. నా అంతరాత్మలో మెల్లని స్వరం, నేను నిజదేవుడను, నీ పాపాలను తొగించే ఏ మార్గము లేదు. నీనే మారాగన్ని అన్న మాటలు నాలో స్థిరత కలిగంచసాగాయి. పైకి భక్తి నటిస్తూ ఆచారాలు జరిగిస్తున్న నాలో ఆశాంతి పాపాల భారం క్రీస్తు మాత్రమే తీసివేయగలరని నమ్మాను. గొప్ప మహిమాయుతమైన దినము నాకు వచ్చింది. క్రీస్తును రక్షకునిగా అంగీకరించాను. నా ఆధ్యాత్మిక జీవితంలో గొప్ప మారుప కలిగ జాన్ నయాటన్గారి పాట నాకు అనవాయించుకున్నాను. అనిర్వాచనీయ అజేయుని ప్రేమ నీచాతినీచుడనైన నన్ను తాకింది. ఒకపుడు గ్రుడిడ్వాడిగా నుండగా నా ఆత్మీయ నేత్రాలు తురువబడ్డాయి. ఆమేజింగ� గ్రేస్ అనే పాటను నమ్మాను. ""మీరు సత్యమును తెలిసి కొందరు సత్యము మవ్ములను సవాతంత్రునలు చేస్తుంది. యీ వాక్యం మా కుటుంబాలతో పని చేసింది. మా నాన్న కూడా నేను ప్రైస్తవుడయయానన్న సత్యాన్ని తేలిగాగ అంగీకరించలేకపోయారు. పూజారిగా నా పనులు చేయుట ఆపివేసాను. సాకల్లో నా విశ్వాసాన్ని గార్చి సాకషమచ్చుట కారంభించాను. సంసకృత ప్రార్థనలు నిలిపివేసాను. ఆయన ఆజ్ఞలను పాటించుట కారంభించాను. నేను క్రీస్తును నమ్మనిచే ఒక స్మగ్లర్గా గానీ హాంతకునిగా మారవాడినేనని తలంచి ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తాను. మా యింటిలో ముగ్గురము ప్రభుని నమ్మినందున కలసి ప్రార్థించి మా తల్లిదండ్రుల రక్షణ్రై వేచియున్నాము. అద్భుత రీతిగా దైవసేవకులు మా నాన్న అమ్మలను దర్శించి క్రీస్తు జీవితము మరణము, పునరుత్థానము గార్చిన సువార్తను వివరించగా ఏ మాత్రమా సందేహించక ధైర్యంగా క్రీస్తు నవ్మారు. మా ప్రార్థనలకు త్వరగా జవాబు లభించిన రీతిగా బట్టి చాలా ఆశ్చర్యపడ్డాము. మా నాన్న జ్యోతిషకశాస్ర్తాలు వేదాలు

సాక్ష్యాల సుమమాల పూజలన్నీ మానివేసి క్రీస్తును వెంబడించుట. అనేకులు ఆశ్చర్యచకితులయయారు. తకుకవ జాతి వారి దేవుడే క్రీస్తని మా బంధువుల అభిప్రాయము గనుక మేమంతా క్రీస్తు అనుచరలముగా జీవించుటను బట్టి చాల అవమానము, అవహేళన, తృణీకారము అసహ్యించుకొను అనుభవా*్న ఎదురొకన్నాము. మేము అపఖ్యాతి తెచ్చిన హిందా మతసతులముగా హీనపర్చారు. మత్తయి 5:11

""జనులు మవ్ములను నిందించి హింసించి విావిాద చెడడ్ మాటలు పలుకనపుడు మీరు ధనయలని వాక్యము తెలియజేస్తుంది. మా పెద్దనాన్నగారు మా విశ్వాసమును బట్టి మమ్ములను బైదిరించి ఒక్కవారంలో మా విశావాసం వదలి తిరిగి పూజలు చేయాలని డబ్బులు కూడా ఎరగ యివవాదలిచారు. క్రీస్తు కొరకు మేము అవన్నీ నిరాకరించాము. మా విశావాసం వదులుకోలేదు. కాషాయ వస్ర్తాలు తీసివేసి మా నాన్న నిజ ప్రైస్తవుడిగా మారాక డబ్బంతా పోయింది. ఆదాయము పూజల ద్వారా లభించేది. పేదవారమయయాము. లోకమంతా వెలివేసారు. 1 ్రేతేరు 4:16

క్రీస్తు కొరకు అవమానాన్ని బభరిసేత సిగ్గుపడరాదు. ఆయన నామాన్ని ధరించినంద్రై స్తుతించాలి అని వాక్యము తెలుపచున్నదని ధైర్యపడ్డాము. మమ్ములను ఆవూరి నుండి తరిమవేసారు. చిన్న యింటికి మారము. మా విశావాసానికి చాల పరీక్షలను ఎదురొకన్నాము. చివరకు ఒక సం�కు వాచ్వెున్గా పని చేయుటకు సిద్ధపడి యింటిని పోషించారు. నిజ క్రీస్తును గార్చిన జ్ఞానము తెలిసికొన గొరి సమస్తాన్ని నీచంగా ఎంచుకోగలాగరు. క్రీస్తు కొరకు శ్రమలు బభరించుటలో అత్యంత ఆనందబభరితులవై నేను మా తల్లి దండ్రులతో కలసి 1996 మార్చి 20వ తేది బాపీతస్మము తీసికున్నాము. లాకా 9:33

క్రీస్తును వెంబండిచ గోరువారు తమ సిలువ నెత్తుకొని వెంబడిచాలి. సత్బుక్తితో బ్రతుగ గోరు వారు హింస పొందుతారు. యీ వాగ్దానాలు మాలో ధైరం కలిగంచాయి.

ప్రభువు మా అక్కతో సాటిగా మాట్లాడారు. గతంలో ఆ దేవతలకు పూజారులుగానున్నారు. యిపుడు నా పూజారులుగా నా సేవ చేయండ. ఆ ప్రకారమే దైవ సేవ చేయుటకు సంసిద�మయయాము. మేము ముగ్గురము వేదాంత విద్యను

సాక్ష్యాల సుమమాల చదివాము. బైబీలు జ్ఞానముతో ప్రతిభతో దైవసేవ ఆరంభించాము. నేను ఎవ్.ఎ.సోషయాలజీ, దియాలజీ అన్నీ చదివేసాను. మా అన్ని అవసరాల్లో చాలిన దేవుడిగా దేవుడే మవ్ము ఆదరించాడు. గతంలో నా జీవితము వ్యర్థంగా గడిచింది. గరలేని అర�ంలేని జీవితాన్ని గడిపాను. వ్యర�పూజలు ఆచారాలన్నీ గ్రు�డ్గా నిర్వాహించాను. మరణాంతరం నా జీవితం ఏ రీతిగా నంటుందో గ్రహించి ఆలోచిందచలేదు. యింత గొప్ప రక్షణనిచ్చి గొప్ప శాంతితో మా కుటుంబాన్ని నిలిపిన క్రీస్తుకు నిండు హృదయంతో కృతజ్ఞత చెల్లిస్తూ స్తుతి గానాలతో నిత్యమా ఆరాధిస్తున్నాము. దియాలజీ చదివిన మేమంతా క్రీస్తు సువార్త ప్రచారకులముగ క్రీస్తే నిజదేవుడని నిత్యము ప్రక్టంచే మనుష్యులను పట్టు జాలరులుగా జీవిస్తున్నాము. క్రీస్తు ప్రేమ మమ్ములను బలవంతము చేయుటను బట్టి అనేకులకు క్రీస్తు ప్రేమను చాటుచున్నాము. బూదిగంతాలలో సాక్షులుగా జీవించాలని అందరికీ రక్షణ సువార్తనందించి మా కుటుంబాలలో క్రీస్తును ఎరుగని వారికి ప్రకటించు సవాలు ఎదురొకనుచూ క్రీస్తు అందించు శక్తితలో సాగిపోవు ధనయలముగా భావిస్తున్నాము. హల్లెలూయా.

యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సారగదము. మనమందరము ఏకమై సదా ప్రభుసేవ చేపసదము. ఆమెన్. నేనీ రోజుల్లో సృష్టి కరతయగు దేవునితో సిన్నహిత సంబంధం కలిగ, నా తండ్రి నా స్నేహితుడు, నా దేవుడని దరికి చేరగల్గుచున్నాను. నేడు నా మరణం పట్ల భయంలేదు. నిత్య జీవ వార్సుడననే నిశ్చయత నాకుంది. రోమా 6:23

""పాపమునకు జీవితము మరణము దేవుని యందు నిత్యజీవము ఒక వరము అది క్రీస్తు ద్వారా లభిస్తుంది. అట్టి గొప్ప వరాన్ని క్రీస్తులో మేముంతా పొందాము. మేమే నమ్మిన క్రీస్తు తకుకవ జాతివారి దేవుడు కానేరడు. ఆందరికీ ప్రభువు. మనమంచి క్రియలు ఆచారాలు రక్షణ నివవాలేవు, క్రీస్తు పుట్టుక, మరణము పునరుద�నము నిజవైనవి. అవి నిత్య జీవానికి మారాగలు. క్రీస్తు సవారగలోకానికి సృష్టికరత రక్షకుడు. ఆయన శాంతినిచ్చి జీవితానికి అర్థము కలిగస్తాడు. నా సమాజానికిచ్చే సందేశమేమనగా క్రీస్తే రక్షకుడు నిత్య జీవ ప్రదాత శాంతిదాత.

సాక్ష్యాల సుమమాల

↑ పైకి / Back to top