Chapter 9 of 11

సాక్ష్యాలు 40–44

వాగ్దానముచ్చారు. వివాహ సంబంధాలు ఒప్పుకొనక, ఉద్యోగ ప్రయత్నాలు

చేయకపోవుట వల్ల తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు.

ఆది 13 చివరి వచనంలో హెబ్రోనులో బలిపీఠం కట్టినట్లు ప్రభువు

నాతో మాట్లాడారు. దేవున పిలుపు ఉంది అని తల్లిదండ్రులకు చెప్పగా

చాలా బాధ పడ్డారు. హెబ్రోనుకు వెళ్ళాను. అగసీటన్ అంకులుగారు

ఉన్నారు. యాత్ క్యాంపుకు వెళ్ళి అక్కడే ఉండిపోదలిచాను. సేవకు

తరువాత రమ్మన్నారు నేను వెళ్ళలేదు అక్కడే ఉండిపోయాను. కుమారీ

ధైర్యంగా ఉండు అని చెప్పేవారు. మంచి తీరా�ణం చేసుకొని గదిలో

ఉండవున్నారు. వివాహం విషయంలో నిషేదించిన రాయి తలకు

మాలరాయి అయిందన్నట్లు జరిగింది. దైవ సేవకులు ఇవ్మానుయేలు

జయరాజ్ గారితో వివాహం జరిగింది. నాన్న మరణించారు అమ్మ బాధలో

ఉంది. దేవుని చిత్తంకు లోబడి నిజమాబాదుకు కడపకు నడిపించారు.

అక్కడ నుండి విజయవాడకు నడిపించారు. బయెర�బా ప్రార్థనా మందిరం

నడిపిస్తున్నాము. మా సేవ ద్వారా చాలా మంది దేవుని నవ్ముకున్నారు.

ప్రభువు కొరకు ప్రత్యేకమైన జీవితం జీవిస్తున్నాము.

కీర్తన 45:7 ఆనందతైలముతో అభిషేకించువాడు

ప్రసంగీ 9 లో ఎల్లప్పుడు తెల్లని వస్త్రములు ధరించాలని తెలిపారు.

వివాహము ప్రభువే సిద్ధపర్చి నెరవేర్చారు.

కీర్తన 45:11 ఈ రాజు నీ ప్రభువు ఆయనను సంతోషపెటాటలి.

ప్రతి విషయం దేవుని అడికగదాన్ని. కన్నీటి జీవితాన్నే కోరుకున్నాను.

నేను గరివాంచక అతిశయించకుండా ఉండడం నేరచుకున్నాను.

విలాప 2:18 ప్రకారం కన్నీటి ప్రార్థన నేర్పించారు. అందరితో

సమాధానం కలిగి జీవించాను. మారుమనసుకు తగిన పఘలాలు ఉండాలని

కోరుకునేదాన్ని ఎవరా తృణీకరించకుండా జీవించాలని కోరుకునేదాన్ని.

మా కొరకు ప్రార్థన చేయండి. క్రీస్తు కొరకు నమ్మకంగా జీవించుకృపను

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

ఇచ్చారు. ఒంగోలు, బైంగుళూరు అనేక ప్రాంతాలలో సువార్త కొరకు

వాడుకుంటున్నారు. మరణ పర్యంతము సేవలో నమ్మకంగా ఉండగా

భర్త ముగ్గురు పిల్లలు మషనరీలుగా జీవించనట్లుగా ప్రార్థించండి. ప్రభువు

సన్నిధి మనతో ఉండును గాక. ఆమెన్

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

Photograph from page 144 of Mahonnathudu Malachina
పేజీ 144

సాక్ష్యం 40. దైవ భక్తి గల తల్లిదండ్రుల పెంపకములో

క్రీస్తును సేవించు మెళకువలను పొందిననా

క్రీస్తే దర్శించి సేవకు పిలిచి దీవించారు.

బ్రదర్ ఇవ్మానుయేలు ఫోన్ నెం. 94407 11133

""నాకు వెు�పెట్టుము నీకు ఉత్తరమిచ్చెదను. నీవు గ్రహించలేని

గాడిడవైన సంగతులను తెలియజేపసదను�� - 2 యిర్మయా 33:3

పరిచయం:

ప్రభువు నామమునకు స్తుతి మహిమ కలుగును గాక.

నా పేరు ఇమ్మానుయేల్ జయరాజ్ భక్తి కలిగిన

కుటుంబంలో జన్మించాను. మేము 6 మంది సంతానము

మేము అందరము జన్మించక పూర్వావే నేను నా

ఇంటివారు యెహోవాను సేవించెదమని నిబంధన

చేసుకున్నారని నా తల్లిదండ్రుల ద్వారా తెలిసింది. నిష్టతో

భయభక్తులతో మమ్ములను పెంచారు. రోజు ఉదయం

సాయంత్రం కుటుంబ ప్రార్థనలు జరికగవి. కనీసం 3

పాటలు పాడుకునేవారము. నాన్నగారు వాక్యం చదివి చెప్పేవారు.

అందరము ప్రార్థించిన తరువాత నాన్నగారు ఆఖరి ప్రార్థన చేసి

ముగించేవారము. ప్రతి కూడికకు బైబిలు పఠనము ఉపవాస ప్రార్థనలకు

అందరము 8 మందిమ కలిసి జరుపు కునేవారము. మేము వెళ్ళు

మందిరము దారంగా ఉండేది. 3 కి.మీ నడిచేవారము. కొన్ని సార్లు

జటాక బండిలో వెళ్ళేవారము. తిరిగి రాగానే మరలా కుటుంబ ప్రార్థన ఉ

ండేది. వ్యక్తిగత ప్రార్థన వాక్య క్రమము పాటించే వారము. మా ఇంటికి

తరచూ దైవజనులు వసాతండేవారు. వారు సామాన్యంగా అడికగ

ప్రశ్నలేమనగా బాబు మీరు మారుమనసు పొందారా అని అడిగేవారు

పొరపాటున లేదని చెప్తే కూర్చోిబైట్టి బైబిలు పాఠాలు చెప్పేవారు. పొందాము

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

అని చెప్తే ఎలా పొందావు అని అడిగేవారు. 2వ తరగతిలోనే పొందినందుకు

తల్లిదండ్రులు అభినందించేవారు. వేశ్యలైనా దేవుని రాజ్యంలో

ప్రవేశించవచ్చు గానీ వేషధారులు ప్రవేశించుట దుర్లభవుని దైవజనుడు

చెప్పాడు నా హృదయానికి తాకింది. శ్రతువు నాకు పదే పదే గురతుకు

చేయగా బాధ కలికగది. కర్నూలకు మందిరానికి వెళ్ళేవారము అక్కడ

దైవజనులు అందరిని మారుమనసు పొందారా అని అడిగేవాడు. నా పకకన

యం.ఎ చదివిన వ్యక్తి కూరచున్నాడు ఆయనను అడుగగా లేదన్నాడు. అరె

నీకు సిగ్గు లేదా చిన్నవాడు చిన్నపుడే మారుమనసు పొందాడు అని చూచావా

అన్నాడు. నా మనసులో గలిభలి లేచింది. అందరికి అబద్ధం చెప్పి మోసం

చేస్తున్నానన్న భావనతో నిద్ద లేని రాత్రులు గడిపాను. 1979 మే 3వ

తేది 3 గంటల ప్రాంతంలో 8వ తరగతి చదువుతున్నాను నరకమే నా గతి

అని తలంచగా గోడపై వాక్యం కనిపింది.

12 ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు

దు'�ంచుచు మన'పూర్వాకముగా తిరిగి నాయొద్దకు రండి. ఇదే యెహోవా

వాకుక

13 మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములుగల వాడును,

శాంతమార్తియు అత్యంతకృపగలవాడునైయుండి, తాను చేయనుదే�శించిన

కీడును చేయక పశ్చాత్తాప్పడును గనుక మీ వస్రతములను కాక మీ

హృదయములను చింపుకొని ఆయనతట్టు తిరుగుడి. యోవేలు 2:12-14.

14 ఒకవేళ్ ఆయన మనససు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన

యెహోవాకు తగిన నైవేద్యమును పానారపణమును మీకు దీవెనగా

అనుగ్రహించను— అనుగ్రహింపడని యెవడు చెప్పగలడు?

నా ప్రశ్నలకు జవాబు లభించింది. అదే నా రక్షణ అనుభవ దినము

1982 సం��లో హెబ్రోను యవ్వనస్తుల కూడికలో బాప్తిస్మం గురించి

తెలిపారు. అది దేవుని సంకలపమన్నారు. 1982లో బాపీతస్మం పొంది

సాక్ష్యమిచ్చాను.

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

నీవు కుడికి గానీ యెడమకు గానీ తొలగరాదు. యెహోషువ 1:7

ఇది వాగా�నామా? ఆజ్ఞనా? అని ప్రశ్నించాను. మా తల్లిదండ్రులు

పదవి విరమణ తరువాత సంపూరణంగా సేవ చేయు సమయంలో వారు

ఎదురొకనే నిందలు అవమానాలు బాధలు అన్నీ వారితో సన్నిహితంగా

ఉంటా గమనించాను. ఇంటరులో మరలా అదే వాగ్దానం నాకు వచ్చింది.

ఆ దినాల్లో గంతకల్లులో నివసించేవారము. నా పేరు ఉద్యోగ ప్రయత్నాల్లో

అనంతపురంలో నమోదు చేయవలసి వచ్చింది. ఆ రాత్రి మందిరంలో

పండుకొనదలిచాను. నన్ను చూచి చాలా ఆనందంతో ఆహ్వానించి ఈ

దినం సాకష్యమవ్వాలన్నారు.

యిర్మయా 6:16 మార్గములలో నిలిచి చూడుడి మీ ప్రాణములకు

విశ్రాంతి కలుగును నా ్రశ�షటవైన వాగా�న్రంై వందనాలు అని ప్రార్థించి

వారి తల్లిదండ్రులు తోబుట్టువులు పోవు మారగంలో నడిపించమని

ప్రార్థించారు.

డి^్రలో మమ్ములను పిలిచినవాడు నమ్మదగినవాడు. ఆ వాగ్దానం

మరలా వచ్చింది.

యిర్మయా 1:20 వారు నీపై యుద్ధం చేయుదురు గానీ విజయం

పొందజాలరు.

5వ వచనంలో బాలుడను శక్తి చాలదని అనవదు�. నిన్ను

ఏరపరచుకున్నాను అని చెప్పారు. డి^్ర ఆఖరి సంవత్సరం వేర ప్రాంతంలో

ఉండి చదువవలసి వచ్చింది. విద్యార్థులు గ్రాపులుగా సేవ చేస్తూ అందరు

కలిసి సంతోషించేవారు యాకోబు 3:1 మీలో అనేకులు బోధకులు

కాకుండుడి. అని చెప్పాను.

నాకన్నా తెలివిగా బోధకుడిగా ఉండనవసరము లేదు. సాక్షిగా

ఉండు అన్నాడు నీ నోరు బాగుగా తెరువు నింపుతానన్నారు కదా నేను

బాలుడనవద్దు అని జ్ఞాపకం చేశారు. ఆరంభంలో సాక్ష్యం చెప్పుట తరువాత

వాక్యం చెప్పుట నేరాపరు. భ.ఎ.లో 87 % వచ్చింది. యం.ఎ ఎంట్రన్స

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

రాశాను. నాన్న గారికి బదిలీ అయింది. మందవర్ర అడ్రస్ పోస్టువెున్కు

ఇచ్చాను. యంఎలో సీటు రాగా నేను హైదరాబాదు వెళ్ళాను. చేరవలసిన

సమయం అయిపోయింది. భ.ఇడి కాలేజిలో సీటు వచ్చింది. తర్లుబాడులో

చేరాను. ఇల్లు చేరాను. తర్లుబాడులో గురితంపు లేదన్నారు. దేవుడిలా

అడడుపడితే సేవకు రావాలని ఆలోచన ఉందా? అనిపించింది. �.టి.�లో

చేరి ఉద్యోగం చేయాలని కోరాను. నేను బాగా ఆటలు ఆడేవాడిని. ఫాదరుతో

మాట్లాడాను బోర్డు వెంబరుతో మాట్లాడతాను నీకు సీటువస్తుందన్నారు.

పసలైక�ట అయయాను ఫీజు కట్టి పసలైకుట కావాలి. స్నేహితుల ద్వారా డబ్బు

పొంది కగటు లోపలకు పంపారు. నాకు చెప్పిన ఫాదర్ నీ సీటు

వేర వాళ్ళకు ఇచ్చామన్నారు. చాలా నిరూత్సాహాపడాను. వెంటనే

నా వాగ్దానం జ్ఞాపకం వచ్చింది.

కుడికి గానీ యెడమకు గానీ తొలగకుడి అనే మాటను బట్టి

ఆలోచించాను. నా స్నేహితుడు కనిపించి నీకు ఉద్యోగం

వచ్చిందన్నాడు గతంలో మెడికల్ రిపప్రజైంటివ్ పోస్టుకు అప్లై చేసి

సహాయపడ్డాడు. నేను డి^్ర పూర్తి చేశాను మగిలినవారు అర్హత

కలిగి లేరు. లోపల ఉన్న అతను ముస్లిం మా ఇంటివారందరి

గురించి అడిగాడు. మా ఇంటివారంతా రక్రైస్తవులమే అని చెప్పాను.

నీ కుటుంబీకులంతా ఆశీర్వాదించబడినవారు అన్నాడు. వారు మంచి

ఉద్యోగం ఎన్నుకున్నారు దేవుని సేవ తకుకవ అనుకున్నావా? అని

అడిగాడు. నేను లేచి వెళ్ళిపోదలిచాను.

నీకంటై ముందు ఉన్నవారు

ఉన్నారు అన్నాడు. 10 రోజులలో ఉత్తరం పంపుతాను అన్నాడు. ఇక్కడ

కాదు వేర ప్రాంతంలో రికవెండు చేస్తానన్నారు. మీరు నాకు ఉద్యోగం

ఇవ్వాలనుకుంటే ఇవ్వండి వేరది అవసరం లేదన్నాను. ఇంటికి వచ్చాను.

దేవునికి ప్రార్థన చేశాను. నేను దేవుని సేవ చేయుట నీ చిత్తమా అని

అడిగాను.

నీవు నా సేవకుడవు నేను నిన్ను ఏరపరచుకొని యున్నాను అన్నాడు.

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

నాకు బైబిలులో ఆ వాక్యం కనబడాలని ఆశించాను.

హాగగయిలో నా సేవకుడవైన జెుబ్బాబేలు నేను నిన్ను

ఏరపరచుకొనియున్నాను అని తెలిపాడు. 1989వ సంవత్సరంలో

సంపూరణంగా సమర్పించుకున్నాను

నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిషి�త జనము, నీ దేవుడైన

యెహోవా బూమమీదనన్న సమసత జనములకంటై నిన్ను ఎకుకవగా ఎంచి,

నిన్ను తనకు సవాకీయజనముగా ఏరపరచుకొనెను. దివాతి 7:6

ఆ రోజు వాగ్దానాలు నాతండ్రి సంఘంలో నేనే వ్రాయుట పరిపాటి.

దివతఇ 7:6 వాగ్దానం నాకు వేసత నేను నిన్ను వెంబడిస్తానని తీర్మానించు

కున్నాను.

అన్ని వాగ్దానాలు అందరు తీసుకున్నారు. నేను కోరిన వాక్యం రెండు

సార్లు వ్రాయలేదు. దేవుని చిత్తంలో అదే కార్డు నా చేతికి చేరింది. దేవుని

వాక్యం గ్రహించుటకు దేవుని సంకలపమని నమ్మాను. కానీ నా అవసరతలు

ఎవరు తీర్చగలరనే ఆలోచన ఉంది. నేను సంఘంలో వాయిద్యాలు

వాయించేవాడిని 1990 జనవరిలో యవ్వనస్తుల కూడికకు యుడ్వర్డ్

విలియమ్స్ గారు వచ్చారు. ఆయన రిబాక జీవితం వివరించాడు. రిబాక

ఒక పరాయి మనిషితో ఎలా వెళాతనన్నది. లాబను ఎలియాజరు మాట్లాడు

కొనుచుండగా విన్నది. నా జయమాని ధనవంతుడు పశు సంపద బంగారం

కలిగినవాడు అతనికి ఒక్కడే కుమారుడు అని వివరిస్తాడు. పరలోకంలో

తండ్రికి కుమారుడు ఉన్నాడు ఈ కుమారునితో వెళాతవా అని ప్రశ్నించాడు.

వెంటనే ఆఫీసు వద్ద చేరి చిన్న ప్రార్థన చేసుకున్నాను. ఇవ్మానుయేలు అని

పిలిచి నీవు మీ బావగారి సేవలో 15 రోజులు చేయమన్నారు. హెబ్రోనులో

15 సంవత్సరాలు గడిపాను. నన్ను నలుగగొట్టి సేవలో స్థిరపరిచారు. నా

వివాహం ఆశ్చర్యకరంగా జరిగింది. నా దగ్గర చిల్లిగవవా లేదు. ఫిబ్రవరిలో

వివాహం కుదిరింది. నేను సేవ చేసే సంఘంలో వారికి ఆర్థిక స్థితి లేదు.

నీవే పిలిచావు నీవే చేయాలన్నాను.

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

వివాహం ఘనంగా జరిగింది. ఖరచులు పోగా 60 వేలు మగిలాయి.

ప్రభువు నా విషయంలో బుజువు చేసుకున్నారు. బోధన్లో సరైన వసతులు

లేవు తెలంగాణలో బభజరంగ� వాళ్ళ ప్రభావం ఎకుకవ ఇంటింటి సువార్త

చేశాము. చిన్న పషడ్ ఉండేది అది నిండిపోయింది. కూరచునే స్థలం

ఉండేది కాదు వారిని కూర్చోిబైటటడానికి మందిరం కొరకు ప్రార్థించాము.

జైకర్యా 8:15 ఈ కాలమున యెరూషలేమునకును యాదావారికిని

మేలు చేయ నుదే�శించుచున్నాను గనుక భయపడకుడి.

9 పసైన్యములకు అధిపతియగు యెహోవా పసలవిచ్చు నదేమనగా

పసైన్యములకు అధిపతియగు యెహోవా మందిరమును కట్టుట్రై దాని

పునాదివేసిన దినమున ప్రవక్తల నోటపలకబడిన మాటలు ఈ కాలమున

వినువార్లారా, ధైర్యము తెచ్చుకొనుడి.

మందిరమునకు పునాది వేసి ఆరంభించమని దేవుడే తెలుపారని

తోచింది. 30�60 ప్లాను గీయించాను. 15 నుండి 20 లక్షలు కావాలి,

పునాది రాయి వేసి భోజనాలు ఏరాపటు చేయాలి.

నేను హెబ్రోను ఆఫీసులో పని చేయు వేళ్ల్లో మేస్రీతలుండేవారు.

అతను వేస్రీతగా మేము పనివారిగా పని చేసాము. 2 సంవత్సరాలలో చర్చి

నిర్మాణం పూరతయింది. దేవుని వాక్యం జ్ఞాపకమునకు వచ్చింది. నీ నోరు

బాగా తెరువుము

నాకు మొఱ్ఱపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు గ్రహింపలేని

గొప్ప సంగతులను గాడిడవైన సంగతులను నీకు తెలియజేతను. యిర్మయా

33:3

ఆ విధంగా మా అవసరాల లిస్టు రాసి అందరము ప్రార్థించేవారము.

స్లాబ్ వేయుటకు 3 లక్షల 50 వేలు అవసరమున్నది. మాకు

సమీపంలో ఉన్న ఒక వ్యక్తి 13 లక్షలలో దశమ భాగం 1లక్ష 30 వేలు

ఇచ్చాడు. ఇద్దరు నర్సులు 7, 8 లక్షలు రాగా దశమ భాగం ఇచ్చారు.

ఎన్నడు దశమ భాగం ఇవవాని వ్యక్తి ఒక లక్ష దశమ భాగం ఇచ్చాడు. లిపుట

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

మషన్ చేసే వ్యక్తి వచ్చాడు నేను ఇస్తాను అన్నాడు. ఒక వ్యక్తి 8500

ఇవ్వండి 30 మందికి భోజనం పెటాటలన్నాడు సర 6500 ఇవ్వండి అన్నాడు.

రెండవ వ్యక్తి వచ్చి 5 వేల 500 లకు ఒప్పుకొని ఒక్క పూట భోజనం

చాలన్నాడు. భోజనం పెటటనవసరం లేకుండా దేవుడే సహాయం చేసారు.

ఎన్నో పనులు చేసుకోవాలి. మంచి భోజనం చేసి తృపితపరిచాను. చివరకు

8 వేలు ఇవ్వగా చాలా కృతజ్ఞతతో నవసకరించి వెళ్ళారు. ఇసక విషయం

అవసరం వచ్చింది. చర్చి పెద్దాయన సహకారంతో కలైక్టు నుండి ఉ

తతరాలు అందుకున్నాము. మాకు ట్రాక్టు అవసరమయింది మా మందిరానికి

వచ్చే వ్యక్తికి ట్రాక్టు ఉంది. డిజిల్ పోయించి ట్రాక్టు ఇచ్చాడు ఇసక

చాలా చవుక ధరకు వచ్చింది. మొత్తం 25 లక్షలు ఖరచు అయింది. మందిరం

బోధన్లో ని]్మంచాము.

ఏ కలప ఉచితంగా కావాలంటే ఏమ అడుగగలము? టేకు కర్ర

వాడాము అన్ని మంచి కావాలిటీ కొనేవారము. ప్రతిచోట అద్భుతంగా మాకు

సహాయం చేసారు. చర్చి ప్రతిష్ట సమయంలో ముఖయలు వచ్చారు.

ఫిలిప్పుగారు అడిగారు. కడపకు నన్ను బదిలీ చేశారు. స్థలం కొరకు 4

వేలు వాడాము, 60 వేలకు పైగా దేవుడిచ్చారు. అక్కడ చర్చి నిర్మాణం

తరువాత విజయవాడ బదిలీ చేశారు. ఆత్మీయమైన మందిరం కటటబడు

బాధ్యత మాకుంది. నా కుటుంబ జీవితంలో మంచి సహకారిగా మంచి

విశ్వాసిని ప్రభువిచ్చారు. మొదటి కుమారుడు పుట్టినపుడు మా నాన్నగారు

దేవునికి నిబంధన చేసిన రీతిగా బాబును సేవ కొరకు ప్రతిషిటంచుకున్నాను.

నాకొక కుమారెత కావాలని అడిగాను. నా ప్రార్థన ఆలకించి కుమార్తెను

ఇచ్చాడు. చెల్లితలపై ఉంచి సేవ చేయాలని ప్రార్థించాడు. ఆశ్చర్యపడ్డాము.

మరొక బాబును కూడా మాకిచ్చారు. మోషే అని పేరు పెటాటము. మేము

మా బిడ్డలు దేవుని సేవలో కొనసాగునట్లు మా కొరకు ప్రార్థన చేయండి.

దేవుడు మవ్మును దీవించను గాక. ఆమెన్

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

Photograph from page 148 of Mahonnathudu Malachina
పేజీ 148

సాక్ష్యం 41. భాషలు వేరు కులాలు, మతాలు విభిన్నములు గాని

క్రీస్తు అందరికి ప్రభువని తెలిసికొని నిర్భయంగా క్రీస్తును

అంగీకరించి కుటుంబముతో క్రీస్తునే సేవిస్తున్నాము

శ్రీమతి సవారూప శాంభవి - ఫోన్ నెం. 9789840343

""నిన్ను విడువను, ఎడబాయను. నిబ్బరము కలిగ ధైర్యముగా

నుండుము�� - యెహోషువా 1:6

పరిచయం:

దేవునికి సోతపతము. ప్రభువైన యేసుక్రీస్తు

నామములో అందరికి శుభములు. నా జన్మదిన

సందర్భములో ఈ అద్భుత సమయంలో నా సాక్ష్యమును

పంచుకొనే తరుణానిరకై స్తుతులు. నా సాక్ష్యము ఆయన

మహిమార్థము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని

నా దీన ప్రార్థన. నాలుగు అంశాలుగా నా సాక్ష్యాన్ని

వివరించదలిచాను.

1. నేనెలా రక్షింపబడాను?

2. యవవానకాలంలో రక్షింపబడిన తర్వాత ఏ రీతిగా వాడబడాను?

3. నా విశావాసానికి తగిన భర్తను ఏ రీతిగా పొందాను?

4. కుటుంబ జీవితంలో ఎదురొకన్న శోధనలు ఉపవాసం ద్వారా

జవాబు పొందుట.

బాల్యంలో నా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు, శాంభవి. సాధారణ

హైందవ కుటుంబములో జన్మించాను. నా తల్లిదండ్రులతో నా బాల్య

కాలమంతా తమళ్నాడులో గడిపాము. ఆ తర్వాత తమళ్నాడనుండి

ఆంపధ పపదేశ్లోని రాజమంపడి చేరాము. మేమంతా చాల నిష్టతో పూజలు

చేసేవారము. వారానికి మాడుసార్లు ఉపవాసం చేస్తూ పూజలు చేసేవారము.

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

వేడుకలలో విగ్హాలకు పసుపు, కుంకుమ పూసేవారం. ఎన్ని పూజలు

చేసిననా, కోరిన నెమ్మది, సమాధానం మాలో ఉండేది కాదు. మేమంతా

సాకలు పెట్టి నడిపించగా ఎంతో పెట్టుబడి రహస్యంగా తెచ్చి పెట్టిననా

కలిసి రాలేదు. నేను చాలా పశద్ధగా చదివేదానిని. ఇంజనీరింగులో ప్రవేశం

కలిగంది. ఆర్థికంగా చాలా దిగజారిపోగా నాలో చాలా వేదనగా నుండేది.

నాలో వేదన వల్ల పశద్ధగా చదువు సాగనందన నాకు చాల తకుకవ మారుకలు

వచ్చాయి. చాల నిరుత్సాహం ఆవరించింది. ఈ బాధలన్ని దేవుని

చేరుటకేనని తెలియలేదు. ఆ రోజుల్లో నేను చదువుకొనే రోజుల్లో క్రొత్తగా

పద్మజ అనే అవ్మాయి రెండవ సంవత్సరము కోర్సులో చేరింది. నాతో

చాల ప్రేమగా మాట్లాడేది. క్రీస్తును నమ్మిన విశ్వాసి గనుక క్రీస్తు గార్చి

నాతో చాల వివరంగా చెప్పుచూ వుండేది. నాకు యితర దేవుళ్ళ గార్చి

వినుట కిష్టం వుండేది కాదు. క్రిస్మస్ ఆరాధనలు చాల సందడిగా

వుంటాయని నన్ను రమ్మని ఆహ్వానించింది. బలవంతం చేయగా వెళ్ళాను.

ఆరాధనలో చక్కని పాటలు, మంచి మాటలు నన్ను చాల ఆకర్షించాయి.

అందరు ప్రార్థించుట గమనించి నేను కూడా అనుకరించి ప్రార్థించాను.

యేసు ఒక దైవమని నమ్మినందున ప్రార్థనలలో పాలుగనుటను బట్టి, నేను

కూడా ప్రార్థించుకొనుట వల్ల నా మనససు భారము తగిగన భావన కలిగంది.

తర్వాత సంవత్సరములో పద్మజ తిరిగి నన్ను చర్చికి రమ్మని పదే

పదే కోరింది. మొదటి రెండు వారాలు ఆమె కోరిందని వెళ్ళిననా మాడవ

వారం నా యిష్టతతో చర్చికి వెళ్ళుటకారంభించాను. ఎంతో నెమ్మది,

పపశాంతత, సమాధానము నాకా మందిరములో లభించింది. నాకు సరిగా

ప్రార్థించుట గానీ, వాక్యము చదువు పద్ధతి గాని సరిగా తెలియదు. ఒకొకసారి

ఆరాధనలో దైవజనుడు తెలిపన వాక్యాలన్నీ చాల ఆదరించేవి. యెషయా

66:13లో ఒకని తల్లి వానిని ఆదరించనట్లు నేను నిన్ను ఆదరించెదను.

ఎంతో గొప్ప అద్భుత వాక్యంగా తోచింది. గొప్ప ధైర్యము కలిగ ప్రార్థన

చేయుటకు ఆరంభించాను. నాకొక బైబిలు యిచ్చి, క్యాలండరులో నున్న

వాక్యాలు చదువుట నేర్పించారు. ఏ రోజు వాక్యం ఆ రోజు

చదువుటకారంభించేదాన్ని. చదువుపట్ల పశద్ధ కలిగంది. తరగతి పరీక్షలలో

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

మంచి మారుకలు పొందగలాగను. మందిరానికి క్ర్మము తప్పకుండా

వెళ్ళేదాన్ని.

దేవుని ఆశీర్వాదం నాపైనండగా తరగతిలో ప్రథమ స్థానము

పొందాను. దేవుని యందలి భయభక్తులు జా�నమునకాధారమని

తెలిసికొన్నాను. నాలోనున్న పిరికితనము బలహీనతలు ఒంటరితనం వల్ల

దిగులు అన్ని పకమంగా సమసి పోయాయి. ప్రతి విషయంలో దేవునిపై

ఆధారపడుట నేరచుకున్నాను. ఏ విషయంలోనైనా పొరపాటులో పడిన

వెంటనే పశ్చాత్తాప్ పడి సరిచేసికొని క్షమాపణ అడిగి నెమ్మది పొందేదానను.

పసలవులు యిచ్చినపుడు నా తల్లిదండ్రుల }రు వెళ్ళాను. నాలో కలిగన

క్రొత్త విశావాసం గార్చి వారికి తెల్పాను. యింట్లో పకమంగా చేసే విగ్రహారాధన

చేయమని బలవంతం చేసారు. నేను చేయను. అది పాపం అన్నాను.

తల్లిదండ్రులు చాల కోపపడ్డారు. కానీ నా విశ్వాసమును వదులుకోలేదు.

క్రీస్తును వెంబడించుటకే యిష్టపడాను.

నా కొరకు సంఘములో విశ్వాసులు కూడా పకమంగా ప్రార్థించేవారు.

మా ప్రార్థనల పఘలితంగా క్యాంపస్ ఇంటరయాలో నేను పసలైక�ట అయయాను.

యింకా ఇంజనీరింగు చివరి సంవత్సరము పూర్తి కాలేదు. ఆ సమయములో

నీటి బాపీతస్మము గార్చి ప్రసంగాలు విన్నాను. పశ్చాత్తాప్ ప్రార్థనద్వారా నా

బలహీనతలన్ని ఒప్పుకొని క్రీస్తు రక్తంలో కడుగబడిన అనుభవంతో నమ్మి

బాపీతస్మం పొందితే రక్షింపబడుదురన్న వాక్యము ఆధారంగా నేను నీటి

బాపీతస్మం తీసికొన్నాను. నా తల్లితో కూడా నా నమ్మకాన్ని తెల్పాను. తర్వాత

అద్భుత రీతిగా నాకు చెన్నైలో ఉద్యోగము లభించింది. స్థానికంగా నున్న

సహవాసాన్ని వదులుకోవాలంటే చాల బాధ కలిగంది. ఎవరు నాకు క్రొత్త

ప్రాంతంలో దైవ సహవాసాన్ని అందించగలరు? ఎవరు తోడుగా నంటారో

అర్థం కాలేదు. ఎంతో భారంతో సమయోచిత సహాయమురకై భారంతో

ప్రార్థించి కనిపెటాటను.

మరలా ప్రభువు వాక్యం ద్వారా నాతో మాట్లాడారు. ఆత్మీయంగా

పోషించిన దైవజనులను విడిచి పెట్టుటకు చాల బాధపడాను. యెహోషువా

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

1:5,6. నిన్న విడువను, ఎడబాయను. ధైర్యంగా ఉండాలని ప్రభువు

తెల్పారు. అంతేకాదు బైబిలు వాక్యాధారంగా యోహాను 14:14 నా

నామమున ఏది అడిగినను ఇస్తానన్నారు. యీ వాక్యాలన్నీ బలపర్చాయి.

ప్రసిద్ధిగాంచిన కలవారి మనిపసీటస్ జయపాల్గారు మపదాసులో నిర్వాహించే

సహవాసానికి నన్ను పరిచయం చేసారు. నేనున్న హాస్టలులో అందరూ

క్రొతతవారుండేవారు. ఒక్కదాన్నే ఆదివారం సహవాసం కొరకు జయపాల్

గారు నిర్వాహిస్తున్న మందిరానికి వెళ్ళేదాన్ని. ప్రతి శుక్రవారం నిర్వాహించే

ఉపవాస ప్రార్థనలకు కూడా వెళ్ళేదాన్ని. మందిర పరిచర్యలో ఏదైనా పని

చేయాలన్న ఆశ కలిగ యున్నాను. సంతోషపెట్టుట్రై జయపాల్ అయ్యగారు

బాక్స్ సోటర్ నిర్వహణ పని శని, ఆదివార్ల్లో నిర్వాహించాలని తెలియజేసారు.

యెష. 49:3,6 వాక్య భాగాల ద్వారా నన్ను బలపర్చారు. నా

సేవకుడవు గనుక నీలో నేను మహిమ పరచుకుంటను. అన్య జనులకు

వెలుగై యుంటనని వాగ్దానము చేసారు. దేవునికి సాక్షిగా నుండాలన్న

ఆశ కలిగంది. కీర్తనలు 17:15. నీతిగలవాడనై నీ ముఖ దర్శనము చేపసదను.

నా ఆశను తీరచుకొందును. ఒకరోజు ఆరాధనలో నా పేరు శాంభవి

బదులుగా సవారూప్ అని దైవజనుడు మార్చారు. ప్రభువు సేవ చేయాలని

ప్రోత్సహించారు. అద్భ�తరీతిగా ప్రభువే నా ఆశలన్నీ తీర్చారు. పసలవు

దొరికిననా నా స్వంత తల్లిదండ్రులను చూడాలన్న ఆశ ఉండేది కాదు.

దేవుని సేవలో ఏకీబభవించాలన్న తపనతో పని చేసాను. పాస్టమ్మ గారు

కూడా నారకన్నో మెళకువలను నేర్పించారు. వివాహము కొర్రై నా

తల్లిదండ్రులు ఆలోచించేవారు. క్రీస్తును నమ్మిన వ్యక్తి నాకు కావాలన్నాను.

వివాహము పట్ల నీ ప్రత్యేక చిత్తము చూపించండని దేవునిని కోరాను.

""ప్రభువా నీ సేవయందు ఆసక్తి కలిగన వ్యక్తిని చూపించండి�� అని

ప్రార్థించాను. గొప్ప సేటటస్గాని ఉద్యోగం గాని కోరలేదు. కొన్ని రోజుల

తర్వాత ప్రభువు ఎన్నో వాగ్దానాలనిచ్చి బలపర్చారు.

దివాతీయో 31:6 - ""నీ ముందర్ నడుచువాడు యెహోవా, ఆయన

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

నీకు తోడై యండును. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. భయపడకు,

విస్మయవెుందకు��. అనేక వాక్యాలతో ధైర్యపర్చారు.

కీర్తనలు 13:8 - ""యెహోవా నా పక్షమున కార్యము స్పఘలము

చేయును. యెహోవా కృప నిరంతరముండును. నీ చేతి కార్యములను

విడిచిపెటటకుము��. మా సంఘములో పరిచయమయిన ఒక ఆత్మీయ

తల్లిగారు హిందా సాంపపదాయాల నుండి విడుదల పొంది తల్లిదండ్రులు

సమ్మతించకపోయిన ధైర్యముగా విశావాసం కాపాడుకొను వ్యక్తిని పరిచయం

చేశారు..

ఆత్మీయు తల్లిగారి పరిచయమును బట్టి ఆయన ఆశయము మేరకు

శ్రీనివాసులు గారు తగిన వరుడని ఎంచి పరిచయము చేసారు. రాతు

2:12. ""యెహోవా నీకు పపతిపఘలమచ్చును. సంపూరణ బహ�మతినిచచు��

నన్న వాగ్దానాన్ని నమ్మాను.

హెాపబీ 6:14,15 - ""నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వాదింతను.

నిశ్చయముగ నేను నిన్ను విసతరింతును��. అపబహాము ఆ మాట నమ్మి

అతడు ఓరుపతో సహించి ఆ వాగ్దాన పఘలము పొందెను. నా ఆలోచనా

సర[ నా తల్లిదండ్రులకు అంతుపటటలేదు. భాషలు వేరు. రాపషాటలు వేరు.

కులాలు వేరు, ఆచారాలు వేరు. క్రీస్తులో రుా తేడాలేమ ఉండవని

యిద్దరమా నవ్మాము. ప్రభువు మా యిద్దరికి ఇచ్చిన వాగా�నమేమనగా

కీర్తన 118:23.

యిది యెహోవా వలన కలిగినది. అది మన కన్నులకు ఆశ్చర్యము.

ఇది యెహోవా ఏరాపటు చేసిన దినము. దీనియందు మనము ఉత్సహించి

సంతోషించెదము. విశ్వాసుల సమక్షంలో పరిశుద్ధ వివాహము జరిగింది.

ఆత్మలో ఐక్యతలో కొనసాగుతున్నాము. విశావాస జీవితంలో శోధనలైన్నో

ఎదురొకన్నాము. దేవుని తట్టు చూడగా విడిపించగలరనే నమ్మకంతో

సాగిపోయాము.

విశ్వాసాన్ని పరీక్షించుట్రై కొన్ని పరీక్షలు ఎదురొకనుట తప్పలేదు.

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

దేవునికి అసాధ్యవైనదేమ లేదు. 2014లో మొదటి పాపను పొందాము.

ఉద్యోగాలు చేసిననా జీతాలు సరిగాగ పొందలేనందన ఆర్థికంగా చాల

యిబ్బందులు ఎదురొకన్నాము.మా యిద్దరి హృదయాల్లో నెమ్మది

కరువయింది. ఉపవాసముండి ప్రార్థించగా జూలై 31వ తారీఖులోపుగానే

ఉద్యోగము వచ్చు కృపనీయమని గోజాడి ప్రార్థించగా, మా ప్రార్థనల

పఘలితంగా దేవుడు క్రొత్త ఉద్యోగము దయ చేయగా కృతజ్ఞతతో

స్తుతించాము. 2017వ సంవత్సరములో రెండవ పాప పుట్టింది. చెన్నై

వదిలి బైంగుళూరు చేరాము. దేవుని సేవ చేయాలన్న ఆశతో కనిపెటాటము.

అనేక వాగ్దానాల ద్వారా మా విశావాస జీవితాన్ని బలపర్చారు. యెషయా

గ్ంథదములో నీ గుడారముల పతాళ్ళను పొడుగు చేయుము. కుడి ఎడమలకు

వ్యాపించెదవు. ధైర్యము పొందగా మరొక వాక్య భాగంతో మాట్లాడారు.

జైకర్యా 2:5. ""దానిచుటాట అన్ని ప్రాకారముగా ఉందును.

జకర్యా 3:7 - ""నా మార్గములలో నడుచుచు, నేను నీకపపగించిన

దానిని బభపదముగా రగైకొనిన యెడల నీవు నా మందిరము మీద అదికారివై

నా ఆవరణములను కాపాడువాడవగుదువు మరియు ఇక్కడ నిలువబడు

వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకితతును��. యిట్టి రీతిగా

మా యిద్దరి జీవితాలను నడిపిస్తూ గొప్ప కృప చూపుచున్నారు. మా సంపూరణ

సేవా భారంరకై ప్రార్థించండి. ఆమెన్.

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

Photograph from page 151 of Mahonnathudu Malachina
పేజీ 151

సాక్ష్యం 42. క్రీస్తును ద్వేషించిన నన్ను నా భార్య భక్తితో చేసిన 7

వారాల ఉపవాస ప్రార్థనలు నన్ను క్రీస్తులో రక్షణ భాగ్యము

పొందు కృపనివవాగా నేడు క్రీస్తు సాక్షిగా సేవిస్తున్నాను

బ్రదర్ పౌలు సి.హెచ్. (శ్రీ సుబ్బారెడిడ్గారు)

గుంటూరు ఆరాధనకరత పరిచర్యలు

ఫోన్ నెం. 9704058771

""నిశ్చయముగా ఆయన మన రోగములను భరించెను. మన

వ్యసనములను సహించెను�� - యెషయా 56:4

పరిచయం:

ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామములో అందరికి

వందనములు.

నా పేరు పాల్గా మారింది. గతంలో సుబ్బారెడిడ్. మేము నివసించిన

పగామము పపకాశము జిల్లా పరుచూరు మండలం,

పగామము కొత్తపల్లి గనక అక్కడే చదువుకొన్నాను.

తర్వాత గుంటూరులో స్థిరపడ్డాము. బాల్యంలో చాల

అల్లరిగా జీవించాను. చాల బభయసతుడిగా నేనుండే

వాడిని. 10వ తరగతి వరకు చదివాను. గుంటూరు

వచ్చాక రైస్ మల్లులో ఉద్యోగము వచ్చింది. తర్వాత

పెద్ద మల్లుకు మార్చారు. ట�ను జీవితంలో

గండాలంటారని భయంతో జీవించేవాడిని. ఆ తర్వాత దగ్గరగా నున్న

లింగంగుటట పాలైము అని పేరున్న }రిలో వివాహము చేసికొన్నాను. మా

తల్లిదండ్రులు మా దేవుళ్ళకు పవెుకుకబడి చేసిన ప్రకారము మా పెళ్ళి

బటటలతోనే తిరప్తికి వెళాిలన్నారు. నా భార్య బంధువులు క్రీస్తును

నమ్మినందున నిరాకరించారు. ఆచారంగా వెళ్ళి వచ్చాక నా భార్య క్రీస్తును

నమ్మి చర్చికి వెళ్ళేది. నాలో వ్యసనాలు పతాగుడు ఆరంభవుయయాయి. పనికి

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

వెళ్ళినప్పుడు రాత్రి చాల ఆలస్యంగా వచ్చేవాడిని. ఆదివారం త్వరపడి

వచ్చి నా భార్యను ఆటంకపర్చిదలచేవాడిని. నేను యింటికి వచ్చే సరికి

ఆమె చర్చికి వెళ్ళిపోయేది. నేను చర్చికి వెళ్ళగా ఆ పాస్టరుగారు నన్ను

దారమున ఉండగానే గమనించి, ""అవ్మా నీ భర్త సుబ్బారెడిడ్గారు వచ్చారు.

వెళ్ళు నిన్ను బాదించగలరమో��నని చెప్పి పంపించేవారు.

దైవసేవకులు మా యింటికి వచ్చి అపుడపుడు ప్రార్థించేవారు.

నేనుండగా వారిని చూచి కోపపడే వాడిని. మీ ప్రైస్తవ పాస్టర్లు కా�సుగా

అడుకొకనే వారు అనేవాడిని. వాళ్ళందరా చాల భయముతో వుండేవారు.

నేను వున్నానో లేదోనని బయట నా వాహనాన్ని చూచి లోనికి వచ్చేది

లేనిది గమనించి ప్రవర్తించేవారు. ఒకసారి అకస్మాత్తుగా యిల్లు చేరగా

పాస్టరుగారు బల్లపై కూరచున్నారు. భోజనము చేయు సమయంలో నా

భడడ్లిద్దరూ క్రింద చాపపై కూరచుని భోజనం చేయుట చూచి ఆ పాస్టరుగారిని

లేచి పొమ్మని అవమానించాను. పిల్లలంటే చాల ప్రేమగా ఉండేవాడిని.

వారిని అప్పుడప్పుడు సండేసాకలుకు తీసికొని వెళ్ళి బైబిలు కధలు

వినిపించేది నాకిష్టముండేది కాదు. ఒకసారి చర్చిలో కానుక వేయాలని నా

దగ్గర అడిగి యివ్వాలని తలంచగా చాల కోపం వచ్చింది. ఇంట్లో

డబ్బులంటాయిగాని నా దగ్గర డబ్బులు చర్చిలో వుంచి దీవెన పొందాలని

ఆశించిన భార్యను కోపగించుకొని యింకొకసారి అడగవద్దన్నాను.

నాకు నా భార్య, భడడ్లంటే చాల ప్రేమ. బయట పతాగుడు వ్యసనము

మానలేదు. భక్తి విషయాలు చాల సీరియస్గా ఉండేవాడిని. ఒకరోజు నా

భార్య నొస్టిపై బుట్టు లేదు. అది చూచి ఎగిరిపడాను. బుట్టు లేకపోతే

నేను భోజనము చెయ్యనన్నాను. నేను బాపీతస్మం తీసికొన్నానన్నది. చర్చికి

వెళుిటకే అనుమతించని నేను ఎలా ఒప్పుకుంటనని తలంచావు అని

చాల కోప పడాను. బయట సోటరులో బుట్టు భళ్ళ కొనిచ్చి వెనకగా పెట్టగా

తీసివేసింది. నా భార్య చెల్లి, తల్లి దైవసేవ చేసేవారు. ప్రార్థించుకొనేవారు.

ఉద్యోగరీత్యా చాల రోజులు క్యాంపులు వెళ్ళేవాడిని. పతాగుడు ఎకుకవై

ఎక్కడ బడితే అక్కడ పడిపోయే వాడిని. నా భార్యతో యింటిని చూచుకొని

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

ప్రత్యేకంగా యింటికి వెళ�త ప్రార్థనలు తగ్గుతాయని తలంచాను. రో� నా

భార్య పశద్ధగా నా కోసం ప్రార్థించేది. అర్ధరాత్రి వచ్చి యిల్లు చేరినా చాల

ఓరుపతో చేరచుకొనేది. నా మారుప్రై ఉపవాస ప్రార్థనలు ఆరంభించింది.

యిల్లు మారాక పతాగుడు మానివేస్తాను అన్నాను. మానలేదు. మా యింటి

దారిలో చర్చి ఉంది. నన్ను దింపమని నా భార్య అడిగింది. ఆ వాతావరణం

నచ్చలేదు. ఇక ఎన్నడు తీసుకొని వెళ్ళమని అడగ వద్దన్నాను. ఎపుడు

వెళ్ళినా ప్రార్థించుచునే ఉండేది.

7 వారాల ఉపవాసం తర్వాత చివరి రోజు భోజనాలు పెట్టించు

కోవాలన్నారు. బభజనాలపట్ల ఆసక్తి చూేపవాణిణ. నా మరదలను సహాయానికి

మా యింటికి రండని అడిగితే మీ ఆయన గొడవ చేసే వ్యక్తి గనుక

మానుకో అన్నదట. ధైర్యంగా అందరినీ ఆహ్వానించింది. ఒకరాత్రి 1 గంటకు

ప్రార్థించుచుండగా అన్నం పెట్టమని అడిగాను. నాతో కిటికి దగ్గర తెల్ల

బట్టలతో మాట్లాడసాగాడు. బయట ఎవరు లేరు. ఎవరో వచ్చి విసిగించా

రన్నాను. నేను తెల్లవారి 5గంటలకే పతాగుడు ఆరంభించేవాడిని. రెండు

అడుగులు వేయలేకపోయాను. నేను కూడా సా�నం చేసి గది చివరగా

కూరచున్నాను. నా భార్య సాక్ష్యం చెప్పింది. అందరూ ఆనందించారు. ఆ

రోజు నుండి వేర ఆలోచన లేదు రోజు 6గంటలకు యిల్లు చేరి ప్రార్థనలకు

ఏకీబభవించసాగాను. ఆనందంగా యిల్లు చేరేవాడిని. నాలో క్రొత్త మారుప

జరిగింది. ఆదరణకరత మనిపసీటలో దేవుని పిలుపును బట్టి అన్నిరకాలుగా

చాల దర్శనాలు చూపించుటకారంభించాను. ఆ మల్లు పనిలో లాభాలు

రప్పించాను. ఆ మల్లులో అవసరాల్లో అప్పు తెచ్చి నడిపించి లాభాలు

రప్పించాను. లాభాలలో 35వేలు వాటాలు యిచ్చారు. మల్లు వాళ్ళకు

తాళాలు యిచ్చి యిల్లు చేరాను. నావల్ల లభ్ద పొందిన గౌరవం నమ్మకంతో

రమ్మన్నారు. దైవసన్నిధిలో ప్రార్థించాను. కమీషన్ పని చూపారు.

జూలై 2వతేదీ ఆదరణ మనిపసీట ఆరంభమైంది. 7వేలు ఎవరో

యివవావలసి వచ్చి అందించారు. 7వేలు దైవసేవకు ఆ సొవ్ము

అందించాను. టైంటులో ప్రార్థనకు సౌండు పనిరకై వినియోగించాము. ఒరిస్సా

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

ప్నిరకై వెళ్ళగా ప్రతి ఒక్కరూ నన్ను అభిమానించేవారు. చివరి సంవత్సరం

లాబభములు చూపగలరని చెప్పాను. ఆ సంవత్సరం నా వ్యాపారము దీవించి

2 పూవులు 6 కాయలు 3 ప్రార్థనలు 6 ఆశీర్వాదాలుగా మారాయి.

ఎందరో సేవకులు ఎన్నో ఇబ్బందులు పేవారు. అట్టివారికి లోటు రారాదు.

సంతృప్తిగా సేవలో వుండాలని కోరాను. మందిరం అంతా కటాటము.

ప�లుగారని అందరా పలకరిస్తూ నన్ను సంపపతించేవారు. నా సంపాదన

దేవుని కొరకే అని అవసరాల్లో అందరికీ పంచుట కిష్టపేవాడిని.

మందిరంలో తినుబండరాలు ముందుగా కొని యిచ్చేవాడిని. తర్వాత

యింటికి తీసుకొని వెళ్ళేవాడిని. ఒరిస్సా ప్రాంతము ఉద్యోగములో ఉ

ండగా ఒకరాత్రి రగ్గులమ్మే వారు వారి బండిల్ నా దగ్గర పెట్టుకొని పని

చూచుకొనగా అదే సమయంలో మందిరములో విశ్వాసులు ఆ ప్రాంతంలో

చాల చలిగా ఉందని మాట్లాడారు. వెంటనే రగ్గులన్ని కొని వారికి పంపాను.

అందరా ఆశ్చర్యపడ్డారు. ఎవరికేది అవసరమో అది నాకు ముందుగానే

పరిశుద్ధాతయ్మడు తెలియజేసి అందరి అవసరాలు తీరచు ధన్యతనిచ్చారు.

ఆ రోజు నా భార్య నా యింటిలో 7 వారాల ఉపవాస ప్రార్థన పఘలితంగా

నాలో పశ్చాత్తాపం ద్వారా క్రీస్తును రక్షకునిగా అంగీకరించిన రోజు నుండి

ఈనాటి వరకు విశావాస జీవితాన్ని కొనసాగిస్తూనే ఉన్నాను. కలల ద్వారా

దేవుడు చూపించేవాడు. నా బండ్లకు నష్టం కలిగందని తెలిసింది. 3 లారీలు

వెాపులు }డి పోయాయి. కట్టి పంపాము. రాత్రి కల వచ్చిన సమయము

చూపి బలపర్చారు. ఆ తర్వాత రైతులకు విత్తనాలు కొరకు పెట్టుబడి పెట్టి

అప్పు యిచ్చేవారు. అందరికీ అందించేదానివి లారీ దేవుని పేరు పెటాటనని

విమర్శించారు. రౌడీ ప్రాంతాలలో ధైర్యంగా నిలబడాను. నా పేరు చెప్పుకొని

వ్యాపారం చేసేవారు. నా పేరు చెప్తే వ్యాపారం జరిగింది. నా పై అసాయతో

చేతబడి ప్రభావము నాపై పని చేసింది. వ్యాపారం కూలిపోయింది.

1 సంవత్సరం క్రితం గండె నొప్పి వచ్చింది. ఆసపత్రి వసతి లేదు.

గండెకు ఇంజకషనిచ్చారు. రైతులకు తెలిసి వందలమంది వచ్చారు. ఇ.సి.జి.

తీసారు. అర్జంటుగా విశాఖ తీసుకొని వెళాిలన్నారు. నేను విని ఒంటరిగా

ఏడ్చాను. నా భార్య బిడ్డలు, సేవకులంతా ఏమవుతారని దు'ఖపడాను.

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

అందరూ ప్రార్థించుట కారంభించారు. అపొలో ఆసపత్రిలో విశాఖలో పరిస్థితి

చాల పపమాదమని చేరచుకోమన్నారు. నాకు ట్రీట్మెంట్ ఆరంభించండి.

దేవుడు చూచుకుంటాడన్నాను. నిపద పట్టింది. కాసత నెమ్మది వచ్చింది.

ఇంటికి వచ్చిన తర్వాత మరొక డాక్టును చేరాను. ఆసపత్రిలో ఉంచి

మందులిచ్చారు. వ్యాపారం కొరకు ఒరిస్సా వెళ్ళాలని వెళ్ళిపోయాను.

చేతబడి ప్రభావము నన్ను కృంగదీసింది. ప్రభువు గుంటూరు వెళాిలన్నారు.

గుంటూరులో పరిచర్య సరిగాగ కొనసాగలేదు. వ్యాపారము సరిలేదు. ఆ

సంఘమునకు అడడ్ంగా నున్నానా అని బాధ పడాను. 50,60 లక్షలు

రావలసి ఉండగా వ్యాపారం ఆపి వేసాను.

కొంత కోలుకున్నాక నాకొక భయంకర వ్యాధి ద్వారా తనవైపు

త్రిప్పుకొనుట్రై చర్మవ్యాది సోకింది. మరణము తగ్గదన్నారు. 3వ రోజు

ప�లుగారు సేవలో ఉంటనని ఒప్పుకోవాలి అని అన్నది. దేవుని ఎదుట

దర్శనం ద్వారా స్వస్థత లభిస్తుందని చూపారు. నేనున్న వారుడ్లో నున్న

వారిని చూచి జీవితాంతం తగొగదన్నారు. నెలకొక కాని వైద్య చికిత్స

కావాలనేవారు 3నెలలు మందులు వాడాము. ఆ తర్వాత మందులు

మానివేసాను. ఎన్.ఆర్.� ఆసపత్రిలో పకమంగా రాలేదేమ అని శరీరమంతా

డాక్ట్లతో పరీక్ష చేసి మా దేవుడే మవ్మును సవాస�పర్చారన్నాడు. నేను ఆసపత్రిలో

నుండగానే భార్య మగిలిన విశ్వాసులు ఎడతెగక ప్రార్థించారు.

దాస్రపాలైంలో ఒకరికి ఆపరషన్ చేయించాను. నా రూపంలో అతనికి

కలలో కనిపంచి ప్రార్థించినట్లు చూచాడట. నాతో చెప్పగా ప్రభువు నీకు

తప్పక స్వస్థతనిస్తా డన్నాను. కృతజ్ఞత కూడిక పెట్టుకున్నాడు. ఆ రోజు

పూర్తిగా ఓపిక లేని స్థితిలో కనిపంచాడు. మీరు వచ్చి ప్రార్థించండి అన్నాడు.

చేతులు పెట్టి నానె వ్రాసి ప్రార్థించాను. వెంటనే యేసు నామములో నా

భార్య నొప్పిరకై ప్రార్థించాను. యిద్దరికీ స్వస్థత లభించింది. చివరకు నా

దగ్గర డబ్బు లేని స్థితికి వచ్చాను. తిరిగి అన్ని సమకూర్చి అవసరాలన్నీ

తీరుస్తున్నారు. దేవుని భడడ్గా నున్న తర్వాత ఎన్నోసార్లు పడిపోయిననా

ఆత్మీయంగా దిగజారిననా తిరిగి నిలువబైట్టి మరింత ఆధ్యాత్మిక శక్తితో

కాపాడగల రనుటకు నా జీవితమే సాక్ష్యము.

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

నన్ను నిలబైట్టి సేవలో వాడుకొనుచున్నాడు. నేను దేవునిలో

నిలబైట్టుటకు కారణమేమనగా రోజు 5గం. ఉదయము ఒక గంట ప్రార్థన

గత సంవత్సరాలుగా స్వరం ద్వార అంశము చెప్పి ప్రార్థన

అందుకుంటున్నారు. ఆశ్చర్యంగా నన్ను విశావాసంలో నిలబైటాటరు. నా

అనుభవంలో ఉదయకాల ప్రార్థన ఆశీర్వాదకరమని విన్నవించు

కుంటున్నాను. భయంకర స్థితిలో నా భార్య భక్తిని విమర్శించి సేవకులను

దాషించాను. వ్యర్ధ వ్యసనాలతో భార్యను విసిగించాను. కాని నా భార్య

నమ్మిన దేవుడు గొప్పతనాన్ని పగహించి విశ్వాసిగా మారి నేను సేవ చేయు

ధన్యత కలిగంచిన క్రీస్తుకే సదా ఘనత మహిమ కల్గుగాక. అందరూ

ఆత్మీయతలో ముందుకు సాగాలని ప్రార్థన. ఆమేన్.

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

Photograph from page 154 of Mahonnathudu Malachina
పేజీ 154

సాక్ష్యం 43. క్రీస్తు ప్రభువు కేవలము ప్రైస్తవుల దేవుడా? అని

పపశ్నంచినను సజీవుడు, అందరకూ ప్రభువు ఆదుకొని

ఆదరించు రక్షకుడని తెలిసికొని సాక్షినయ్యాను

శ్రీమతి తేజు జనార్ధన్, సంగారెడిడ్ గాడెము

పరిశుద్ధ ప్రార్థనా సహవాసం, జహిరాబాదు

ఫోన్ నెం. 9441688534

""యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి

పరురగత్తి సురక్షితముగా నుండును�� - సామెతలు 18:10

పరిచయం:

ప్రభువు నామమునకే సదా స్తుతి మహిమ కల్గుగాక. మీకందరకు

నా వందనములు. నా పేరు తేజు. నా భర్త పేరు జనార్ధన్.

మేము బాల్యము నుండి చాల పూజలు చేసేవారము.

పపతిరో� పూజలు, నైవేద్యము అర్పించకుండా లేము.

సోమవారాలు శివుని పూజ, మంగళ్వారాలు కరణకా దేవి

పూజ, బుధవారము వినాయకుని పూజ, గురువారము లకిష్మ

పూజ, శుపకవారము దేవివేజులు, శనివారము వెంకటేశవారుని

పూజలలో �నమయేయ దానను. పాపకు 2 సంవత్సరాల వయససులో

1/2

చాల పేద స్థితిలో జీవించాము.

నా భర్త గవర్నమెంటు ఉద్యోగములో 15 సంవత్సరాలుగా పని

చేసిననా పపమోషను రాలేదు. జీతము చాలేది కాదు. స్నేహితుని నవ్ముకొని

హైదరాబాదులో చిన్న పని ఆరంభించదలచి వచ్చేసాము. ే్నేహాబంధము

రకతబంధమని నమ్మి ఏదో పని చూపమని స్నేహితుని అడిగాము. ఆయనకే

చిన్న యిల్లు వున్నదని మమ్ములను ఆహావానించలేదు. ఎక్కడ పండుకో

గలమని ప్రశ్నించగా సాటడియో చూపాడు. చిన్న యిల్లు అద్ద్రై వెదికాము.

నా భర్త అయ్యప్ప మాల వేసి పూజలు చేసారు. ఏదో రీతిగా చిన్న యిల్లు

వసతి తకుకవగా నున్నను చేరాము. ఎలా రుా యిబ్బందులలో జీవించాలి

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

అన్నయ్యా అని నా భర్త స్నేహితుని ప్రశ్నించగా, యిదే హైదరాబాదు

జీవితమవ్మా, సరు�కోవాలి అన్నాడు. మా బంధువుల అక్క దగ్గరలో

ఉండేది. వారింటికి వెళ్ళినపుడు బయటపడవేసి వున్న వుడత మంచం

కనిపంచింది. ముందుగా సరనన్నది. వెళ్ళి అడికగసరికి నా పిల్లలకు కావాలని

నిరాకరించింది.

నా తల్లి అద్దె డబ్బులు సహాయపడతానంది. నేను మా అక్కను

పిల్లలను ప్రేమతో చూచాను గాని నా స్థితి సరి లేనప్పుడు ప్రేమంచలేక

పోయింది. మా యింటి పపకకనే ప్రైస్తవులండేవారు. కుటుంబ ప్రార్థన

చేసికుంటా పాటలు పాడేవారు. మా బాబు పాపను తల్లి దగ్గర ఉంచేసి

చిన్నపాప నేను నా భర్త సరు�కుందామని ఆ చిన్న యిల్లు చేరాము. క్రీస్తు

పాటలు ఎంతో ఆకర్షణీయంగా ఉండేవి. యింట్లో లకిష్మ దేవి పూజలో

డబ్బులుంచి ముట్టుకొనే దాన్ని కాదు. మా స్థితి సరిలేదు కదా ! సాయిబాబా

దేవాలయము వద్ద ఒక పంతులు పంచాంగం చెప్పేవారు. అవసరమైన

వారు ఆయన యింటికి రమ్మన్నారు. భక్తుల పాదాభివందనం చేసేదాన్ని

ఎన్ని పశమలు పడినా నా స్థితి మార్లేదు. క్రీస్తు కేవలము ప్రైస్తవులకే

సహాయము చేస్తాడా అని పపశ్నంచుకున్నాను. ఒకవ్మాయి మా యింటికి

వచ్చి మా యింట్లో ప్రార్థనలు జరుగుచున్నాయి. భీమవరం నుండి ఒక

దైవజనుడిని అయ్యగారంటాము ఆయన వస్తారు. ప్రార్థన చేస్తారు రండి

అని ఆహ్వానించింది. మీరు మీ మతంలోకి మార్చిస్తారని వారితో

పరిచయము వద్దని మా వారు చెప్పారన్నాను.

మా వారికి చెప్పి వెళ్ళవంటే వస్తానని తర్వాత చెప్పాను. మాకు

మరొక యిల్లు దొరికింది. నా అక్క యింటికి దగ్గరగా దొరికింది. అక్క

దగ్గరకు వెళ�త టివి చూచుకో నాకు పని ఉందని నిర్లక్ష్యంగా చెప్పింది. నాకు

కావలసినది టివి కాదు. కాసత ప్రేమ, ఓదార్చివారు, ఆదరించేవారు. దారి

చూపి దయతో మాట్లాడి }రటనిచ్చేవారిరకై తపించాను. అట్టివార లేరు.

అక్క కూడ నిర్దయగా నుండేది. ఒక్కసారి ప్రైస్తవుల ప్రార్థనకు వెళ్దావండి.

అంటీగారు భోజనము చేయమని ఆహావానించారని నా భర్తతో చెప్పాను.

ముందుగా వద్దన్నారు. ఎందుకంటే ప్రైస్తవులు మతము మార్చిస్తారు

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

అన్ననా, ఆ దైవ సేవకుడు వచ్చింది మా మారుప కోసమేనన్నట్లు అక్కడ

వారింట్లో గొప్ప అనుభవా*్న ఎదురొకన్నాము. యిద్దరము ప్రైస్తవుల యిల్లు

చేరాము. ఆ దైవజనులు ప్రార్థించుట ఆరంభించగానే కొందరు

పడిపోయారు. నాకు చాల దు'ఖం వచ్చింది.

అవ్మా, ఎందుకేడుస్తున్నావు? అని ఎంతో ఆప్యాయంగా భుజము

తట్టి పలుకరించారు. ""మీయేసు ప్రభువు మీ ప్రైస్తవులకే సహాయం చేస్తాడా?

మాకు చేయడా? అని ప్రశ్నించాను. అవ్మా, క్రీస్తు అందరికీ ప్రభువు.

సజీవుడు అందరిని ప్రేమంచే ప్రేమామయుడు చెప్పారు. పాస్టరుగారి ప్రేమ,

ఆదరణ ఆయన స్పర్శ నారకంతో }రట కలిగంది. తల్లి రెంటు పంపగా

పబతకగల్గుచున్నాము. నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. యేసుప్రభువు

అసలైన నిజదేవుడు అని చెప్పి అవ్మా నీకు డిపసంబరు 10వ తారీఖన

నీవు సంగారెడిడ్ }రు వెళ్తావు. అక్కడ ఉద్యోగం లభిస్తుందని ప్రవచనం

తెల్పారు. నీ భర్తకు పపమోషను లభిస్తుందని ఒక శపతువుగా నున్న వ్యక్తి

ఫోను చేసారు. ఆశ్చర్యంగా దైవజనుడు వచ్చినపుడు చెప్పి కృతజ్ఞత తెల్పాను.

అవ్మా, నీకు దీవెన ఉంది. అనేకులకు సహకారిగా నిన్ను దీవిస్తారవ్మా

అని తెల్పారు. అక్కడకు వెళాిక మంచి వుడత మంచము కొన్నాను. అక్క

నా యిల్లు చూచి, మంచం చూచింది. నా జీవితంలో ఎంతో మారుప

జరిగింది. విగ్రహాలు, కుంకుమ డబ్బు అంతా పడవేయమని చెప్పి

వదిలించుకున్నాము. సంగారెడిడ్ తిరిగి వెళ్ళాము. నా భర్త తనతో ఎవరూ

పలకలేదు. రానివవాలేదు అని యింటికి వచ్చి పండుకొన్నారు. భీమవరములో

ఫోను చేసి దైవ జనుడితో మాట్లాడాను. అవ్మా భయపడకు. 12గం.లకు

మీ భర్త కుర్చీలో ఉంటారు అని అభయవాక్కులు చెప్పారు. నేను యింటికి

వచ్చి మోకరించి ప్రార్థించాను. మా వాళ్ళందరికీ క్రీస్తు అనుచరుల పట్ల

మంచి అభిప్రాయం లేదు. నవ్ముకోవద్దన్నారు. నా ద్వారా, నా నమ్మకం

ద్వారా నీకు మహిమ దీవెన కావాలి. అటైండరు ఉద్యోగము కావాలి దేవా,

ఆఫీసరు పోస్టు కావాలయ్యా. తీపవంగా జీవన పోరాటాలలో అలసిపోయి

వున్నాను. అవమానాలు, నిరాదరణలైన్నో ఎదురొకన్నాను. ఈసారి నన్ను

దయతో కనికరించండని ఎంతో దీనంగా వినయంగా ప్రార్థించాను. నీ

భడను అయయా అని విన్నవించాను. ఆఫీసులో లిస్టులో లేదని దిగు పడు

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

సమయంలో జనార్ధన్ అని లోనికి పిలిచి రెవెనయా ఆఫీసరు పోస్టులో నీ

పేరు వుందని తెల్పారట. చాల ఆనందము ఆశ్చర్యంతో నింపబడ్డారు. నా

పేరు కాదని అనుకున్నారు గాని వారు నీవే నన్నారట. దర్శనంలో బల్లపై

కాయిల్స ప్రక్క కుర్చీలో కూరచున్న దర్శనాన్ని స్పష్టంగా దేవుడు చూపించారు.

నా దీన ప్రార్థన ఆలకించి కోరిన అద్భుతం చేసారు. నా భర్త ఇంటరు

పూర్తి చేయలేదు. ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు చేయు దేవుడు మనకున్నారు.

హల్లెలూయ. మనస్సారా దేవునికి కృతజ్ఞత తెలుపచూ స్తుతించాము. తర్వాత

ఆంటీ వాళ్ళకు తెలిపాము. మొదటిగా క్రీస్తు పరిచయమయిన స్థలము

ఆంటీ యిల్లు కద ! తర్వాత భీమవరం దైవజనుల దగ్గరకు వెళ్ళాము.

ఆకివీడు దగ్గర చిన్న పగామంలో సాక్ష్యం చెప్పాను.

నిజదేవుని చూపింది మీర కద ! అన్నాను. నాకొక గాడు కావాలి.

యిల్లు దర్శనంలో చూపింది. ఆ దైవజనుడు చెప్పారు. లకషలతో యిల్లు

కటటగలమా? అనగా తప్పక యిల్లు కటటగలరు తిరిగి యిక్కడ సాక్ష్యం

చెప్తారన్నారు. ఆ తర్వాత నా బరత పని పటానుచెరువు అని మార్చారు.

అక్కడ అమ్మకు చాల ఆస్తి ఉంది. నాకు ఆ స్థలాలలో నాలుగు అన్నకిచ్చేసి

రెండు నాకివవామంటే నిరాకరించారు. పఘర్వాలేదని తిరిగి వచ్చేసాను.

మందిరము ముతతంగిలో వుందన్నారు. అక్కడకు వెళ్ళాము. చాల ఆదరణ

లభించింది. ఒక గంట ఏడ్చి ప్రార్థించగా దేవుడు రహస్య ప్రార్థనను

ఆలకించాడు. సంగారెడిడ్లో రెండు ప్లాటులిస్తానని అమ్మ చెప్పింది. నాకు

ఆదరణ యిచ్చింది యేసే. అమ్మ యిల్లు స�లమచ్చింది. అమ్మ లక్ష

డబ్బులిస్తాను ఆరంభించవుంది. ఆ డబ్బుతో ఆరంభించాము.

సంగారెడిడ్లోని యిల్లు అడవి వంటి ప్రాంతంలో 30మందిని పిలిచి భోజనం

పెట్టి సువార్త బోదించేదానిని. ఆ రాపతంతా ప్రార్థించాము. పాములకు

భయపడలేదు. యేసు రకతంనకే జయవుని ప్రార్థించాము. నా మోకాళ్ళు

అరికగ వరకు భారంతో ప్రార్థించాను.

దేవుడే నన్ను పశద్ధగా నడిపించారు. సిమెంటు వసతువులు జాగ్రత్త

అని యిరుగు పొరుగువారు సలహా యిచ్చారు. ఆ యింటికి కాపుదల

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

Photograph from page 156 of Mahonnathudu Malachina
పేజీ 156

క్రీసేత. మా యిల్లు అంత పెద్దది అవసరమా అని నిరుత్సాహాపర్చివారు.

లోనురకై ప్రార్థించాము. అనుకోని రీతిగా అమ్మ పక్షవాతం వల్ల కీషణించి

మరణించింది. ఆమె మరణించగా నిరుత్సాహము ఆవరించింది. నాకు

అన్నయ్య నేను ఉన్నాము. ఉద్యోగం లేదు. చాల డిపపపషన్ ఆవరించింది.

డాక్టు చికిత్స చేసేవారు. సిటీ వెళ్దామని నా భర్త చెప్పారు. దారిలో ముతతంగి

చర్చికి వెళ్ళి ఒక గంట ఏడ్చాను. ఎవరా ఆదరించే వారు లేరు. చాల

ఏడ్చాను. దేవుడే కనికరించాడు. దాదాపు టాబ్లెట్లు వాడవలసి వచ్చేది

చర్చిలో ప్రార్థించాక అన్న మందులు పారవేసి దేవునిపై ఆధారపడ్డాను.

అన్నయ్య సలహా మేరకు ఆలోచించక యేసుపై ఆధారపడ్డాను.

యిల్లు కట్టే సమయంలో అర్ధరాత్రిలో పాటలు వింటూ గడిపేను. అమ్మ

లేదు ఓదార్చువారు లేరు. లోను వచ్చింది. యిల్లు పూర్తి చేసారు. దేవునిపై

విశ్వాసమే నాకు ఆస్తి. నా యింటికి తంపడి వచ్చి యింత పెద్ద యిల్లు

అవసరమా? అన్నాడు. కన్నతండ్రి విమర్శించినా తన రక్తంలో కొన్న నా

ప్రభువు యిల్లు కట్టించాం. నేను నా భర్త కష్టించి పని చేసాము. పని

అమ్మాయికి 2000రూ యిచ్చే స్థాయికి ఎదిగించారు. డోక్రా గ్రూపు ద్వారా

50వేలు డబ్బు వచ్చాయి. అందరికీ భోజనం సిద్ధపర్చాము. మా

బంధువులంతా పెద్ద ఉద్యోగస్తులు విమర్శించారు.

నాన్న తిరిగి వచ్చి యేసయ్య జబ్బు పట్టిందన్నాడు. రక్తం చిందించి

కొన్న క్రీస్తు నా చేయి వదలలేదు. తిరిగి భీమవరం వెళ్ళి ప్రార్థించుకున్నాను.

సాక్ష్యం చెప్పి కృతజ్ఞత తెల్పాను. ఆ దైవజనుడు స్తుతించి ప్రార్థించారు.

నన్ను దీనస్థితి నుండి గొప్ప స్థితికి మార్చారు. అమ్మ 50రూ. చీరకు ఇస్తే

దాచుకొన్నాను. నేడు 20వేల ఖరీదు గల చీరెలు కొనే స్థాయికి మార్చారు.

నా సమీపంలో పేదవారికి సహాయపడి ఆదుకొనే స్థాయికి మార్చారు.

పాటలు పాడే కుమార్తె, భర్త కూడా పాటలు పాడగలరు. బాబు కీ బోర్డు

వేస్తాడు. నా కుటుంబమంతా దేవుడే వాడుకుంటున్నారు. ఆయననే

సేవిస్తున్నాము. నా పరిచర్యకై ప్రార్థించండి. దేవునికే సదా మహిమ కల్గును

గాక. ప్రేయిస్ ది లార్డ్. ఆమేన్.

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

సాక్ష్యం 44. గురితంపులేని గిరిజనులగు చెంచు జాతిలో బూత

వైద్యం చేయు స్థితి నుండి క్రీసేత రక్షకుడని తెలిసికొన్నాను.

క్రీస్తు సేవలో స్వకీయులను రక్షించు కృప పొందాను

పాస్టు బర్నబాసు

జై.యం.పురం, గురజాల మండలం, గుంటూరు

ఫోన్ నెం. 9704663220

"వారికి భయపడకుము. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై

యున్నాను - యిర్మయా 1:8

పరిచయం:

దేవుని భడడ్లకు ప్రభువైన యేసు నామములో శుభములు. నాకీ

సమయమచ్చిన లోక రక్షకునికి వందనాలు

సమర్పించుకుంటున్నాను. నా పేరు సి.హెచ్ బర్నబాస్.

పల్నాడు ప్రాంతములో సేవ చేస్తున్నాను. క్రీస్తును

తెలిసికొనక ముందు హిందువుగా జీవించే రోజుల్లో నా

పేరు చేవూరు బభపదయ్య. మాది గుంటూరు జిల్లా తెనాలి

పట్టణము. చెరారుపాలు వార్సులం. ఇందిరా కాలనీ

గిరిజనులవైనందన అనేక అనాగరిక పద్ధతులను

అవలంభించే వారము. మా కులంలో వారితో పాటు మా కుటుంబీకుల

మంతా కుల వృత్తిగా బూత వైద్యము చేసేవారము. మా తాతగారు బూత

వైద్యులు. చాల ప్రావీణ్యత పొందినవారు.

మా తాత తన తదనంతరము బూత వైద్యంలో మెలకువలన్నీ ఎవరికి

నేర్పగలననే తీపవ ఆలోచనలో నుండేవారు. ఈ విద్య నేరచుకొనుటకు

పిల్లలను పాడు చేయవద్దు. పశద్దగా చదువుకుంటున్నారు. వారిని అభ్యంతర

పెటటవద్దన్నారు. ఒకరోజు నన్ను మాపతమే ఈ విద్య నేరుపటకు ఎంచుకొని

ఎవరికీ తెలియకుండా నన్ను పిలిచి నీకు కొనుకొకనుటకు డబ్బులిస్తాను.

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

నేను నీకు చెప్పు క్రొత్త పాఠాలను తెలిసికొని అప్పగించాలి. క్లాసులో నీ

పాఠాలు నేరచుకొనునట్లే నా పాఠాలు నేరచుకుంటే చాలులే అన్నారు. బాల్యంలో

ఆయన డబ్బుకాశపడి ఆయన చెప్పు విద్య నేరచుకొనుటకు సమ్మతించాను.

నీవు యింటిలో ఎవరికీ చెప్పరాదు అని చెప్పారు. నేనా రోజుల్లో తెనాలిలో

కోగంటి శివయ్యగారి సాకలులో చదువుకొనే వాడిని. ఆ రోజుల్లో చిన్న

వయససులోనే ఉన్నాను. ఆ విద్యలన్ని వుళ్యాళ్ంలో నుండేవి. వాటిని

తెలుగులోనికి తర్జుమా చేసినాడు. కొంచెము కొంచెము నేర్పించుట

కారంభించాడు. ఈ రీతిగా 6 నెలలుగా కొనసాగించాను. శారీరకంగా

నాలో మారుపలు కలాగయి. నేనే ఒక దేవుడనని భావించేవాడిని. మగిలిన

వారిని చిన్నవారిగా గమనించేవాడిని. నాలో జరిగిన క్రొత్త మనససు గార్చి

తాతగారితో చెప్పాను. ఆయన, ""మంచిది బాబు, మన కుల దేవత నిన్ను

కరుణిస్తుంది�� అన్నాడు. నా సాకలులో లెక్కల టీచరు నా పుస్తకంలో నున్న

పుస్తకాల్లో మంపతాలండుట గమనించి హెాడ్మాసాటరుగారిక రిపోరుట

యిచ్చారు. వెంటనే నన్ను పిలిచి మా నాన్నగారిని తీసికొని సాకలుకి

రమ్మన్నారు. మా నాన్నతో సాకలుకు వెళ్ళాను. ""మీ బాబు చదివేది

గమనించారా, ఈ పుస్తకాలు చూడండి��. ఆయనకు మంపతాలు

నేరచుకొనుటలో పశద్ద చూపుట అర్థమయింది.

యింటికి వచ్చిన తర్వాత నాన్న అందరితో చెప్పాడు. సాకలులో

నన్ను చదువుటకు అర్హత లేదని పంపి వేసారని చెప్పాడు. నీకీ విద్యలైందుకు?

యింకా రుా మంపతాల గోల యింట్లో కావాలా? అని అంతా బాధతో

చిరాకు పడ్డారు. అంతటిలో 6వ తరగతిలో నా చదువు ఆగిపోయింది.

నాకు మంపత విద్యలు అలవరచుకున్నాను. మా తాత వారందరితో చెప్పాడు.

వీడు అన్ని విద్యలు నేర్చాడు. మీకే హాని కలిగంచగలడని బైదిరించగా భయపడి

మౌనము వహించారు. నేను చదువు అంతటితో మానివేసి తాతగారితో

కలిసి ఇంపదజాలము మహేాంపదజాలాలన్ని పపయోగించసాగాము. అనేకమైన

క్షుపద విద్యలను చేయుటకు ఆరంభించాము. తెనాలికి 25కి.మీ దారంలో

నున్న కొల్లిపర సమీపాన వల్ల బాపర్మను పగామము చేరాము. అక్కడ

స�లములు కనుగొని స్థిరపడి పోయాము.

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

మేము నివాసమున్న స�లములకు సమీపంగా ప్రైస్తవులండేవారు.

వారు క్రిస్మస్ వేడుకలు చాల బాగా జరిేపవారు. వారు ప్రతిరోజు

ఉదయం మైకు పెట్టి ప్రార్థనలు చేసేవారు. వారు పాటలు పాడినను ప్రార్థన

చేసినను కంపరము కలేగది. ఆ క్రీస్తు విదేశీ మతమని చాల కోపంగా

ఉండేది. ఎందుకనగా వారి దేవుడే గొప్ప దేవుడని వాదిస్తారు. నాకు

ద్వేషంగా ఉండేది. ఆ దైవసేవకుడినితో మాట్లాడి పాస్టరుగారు మీ కేకలు

ఎకుకవగా వున్నాయి. స్వరం తగిగంచుకొండి అన్నాను. ఓరీ, పసైతానా నీవు

సహించలేవు అన్నాడు. నా పిన్నితో చెప్పాను. ఆయనను వదలద్దు అని

నన్ను పిన్ని రెచ్చగొట్టింది. మన విద్యలకు అవమానంగా తోచి

నిరణయించుకున్నాము.

ఒక తాయితతు తయారు చేసి తగిన సమయ్రంై ఎదురు చూచాను.

రో� యింటింటికి వచ్చి సువార్త చెప్పి బోధించుట ఆ ప్రైస్తవులకు

అలవాటుండేది. నా తాయత్తు సిలువ మెడలో చర్చికి వెళ్ళి వేసాను. వారి

ప్రార్థన క్ర్మము కొనసాగించారు. యేసు నోరు కటటలేదా? అని తలంచాము.

నేను పూనకం వచ్చే శక్తినే పపశ్నంచాలని తలంచాను. ఆ దయ్యం

మాట్లాడింది. నా తాయెతతు పని చేయలేదేమ? అడిగాను. అపుడావెు

""అయయా, ఆ దేవుడు రాళ్ళు రపపలు చెట్లలో ఉండడు�� అన్నది. నిజం

తెలియలేదు. రాత్రి 12 తర్వాత పగామ దేవతలు }రి విడిచి వెళ్ళిపోతాయి.

మా కులములోని ఒక పసీత ప్రార్థనకు వెళ్ళుట చూచాను. ఆమె వృద్ధురాలు.

ఆమె మాంత్రికులకు పరలోక రాజ్యంలో స్థానం లేదు అని సాటిగా తెలిపంది.

మేమయితే నాటు వైద్యం చేస్తాము. పాము, తేళ్ళు హాని చేసేత మంపతం

వేసే శక్తి వుంది. నైవేద్యాలతో పూజలు చేసేవారం. మాకు పరలోకం

లేదంటున్నదేమ? నేనంటే అందరికీ భయం. నాలో దష్టశకుతలుండేవి.

కోడి తల నోటితో కొరికి రక్తంతో పూజ చేసేవాడిని. నా మనససు చాల

ఆందోళ్నగానే ఉండేది. పరలోకం గార్చి ఎవరు చెప్పగలరు? నేను నాలో

దయయాన్ని ప్రశ్నించాను. ప్రధాన దేవదాతలు ముగ్గురిలో నేనొకదాన్ని

అన్నది. అయితే నేను నీలో ఒక భాగమే కద అన్నాను. నేనంటే నీవుంటావు.

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

ఆ దేవత అన్నది. ఆ తర్వాత ఒక ఆదివారం పూజగదిలో ఉండగా ఆ

వృద్ధ పసీత పిలిచింది. కాసత భయపడాను. మాంత్రికులకు అగ్ని గండము

దాచబడింది. జాగ్రత్త అన్నది. నేను బైబిలు గ్ంథంలో చూచి నవ్మాను

అన్నది. క్రొత్త నిబంధన గ్ంథం నాకొకటి యిచ్చింది. కొంత చించి కాల్చాిను.

అంతా కాలలేదు. కొంత మగిలింది. ఆమె తిట్టునేమోననగా ఆ తల్లి చాల

ఏడ్చింది. నీవు చింపింది పుస్తకము కాదు. అది యేసే. పర్వాలేదు. నీ

కోసం ప్రార్థిస్తాను అని ప్రవచనాత్మకంగా నాతో మాట్లాడింది. "" ఏ దేవుడైతే

నీవు కాదని తలసతున్నావో ఆ బైబిలును నీవు చేతితో పట్టుకొని క్రీసేత దేవుడని

పిచ్చిపట్టినట్లు }రురా తిరిగి పపకటించగలవని ధైర్యంగా అరచి చెప్పింది.

ఆ వృదు�రాలికి భ.పి. వచ్చిందని తలంచాను. వెళ్ళిపోయాను. 1998

ఆగస్టు 17-18లో దేవునిచే వాడబడిన ఒక దైవజనుడు బహిరంగ ఉజ్జీవ

సరభలు నిర్వాహించగా స్వస్థత మహా సరభలు అమెరికా నుండి విచ్చేసారన్నారు.

నేను బక� మీద మాటలు చదివాను. తెనాలి వరకు ఉచితంగా

వాహానాలపై పపయోగించవచ్చును. సరభలకు ఉచితంగా వచ్చి మేలు

పొందండి అని పవాయగా సరనని కనీసము సినిమాకు వెళ్దామని ఒక్క

పటకుక డ్రైవరను అడిగాను. అతను నేను మాంత్రికుడనని గుర్తించి అరె

నీవు ప్రైస్తవ సరభలకు రావడం వింతగా నున్నదన్నాడు. వెనకగా ఎకాకను.

మా పగామస్తులు ఆశ్చర్యంగా చూచారు. నాకు స�లమచ్చారు. ముందు

భయపడ్డారు. నేను సినిమా హాలకు వెళ్ళగా టిక్కెట్లు అయిపోయాయి.

తిరిగి మా వూరు వెళ�ి బససు లేదు. నాకు నేను వచ్చిన పటకుక గురించి

చెప్పాను. మీటింగులో ఆ పటకుకవారు ఉంటారు. తిరిగి వారితో }రు

వెళ్దామనుకున్నాను.

అక్కడ ఎన్నో లక్షల జనమున్నారు. ఎన్నో పటకుకలున్నాయి. ఒకసారి

మా పటక� వారిని అడిగి చూదా�ం. గురతు పెడాతమని అడుగు పెటాటము.

తెల్లవారి దేవుడిని నమ్మితే డబ్బులిస్తారని తలంచే వాడిని. నన్ను చూచి

ఆశ్చర్యపడ్డారు. దైవజనుడు వ్యాధి గలవారి కొరకు దురాత్మలచే

పీడించబడితే ప్రార్థిస్తానన్నాడు. ఏదైనా సమస్యలు బాధిస్తే ప్రార్థిస్తానన్నాడు.

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

దురాత్మల్రై ప్రార్థన ఆరంభించగానే శరీరమంతా వణకుతో స్వాధీనంలో

లేకపోయింది. ఆ సేటజీ మీద వ్యక్తి వల్ల యిది సంభవించిందని తెలిసింది.

550 క్షుపద దేవత శకుతలను ఆ సేవకుని పడవేయమన్నాను. దివ్యదృష్టి

ద్వారా గమనించగా అవి తిరిగి వచ్చాయి. ఆయనను కొటాటలని పిలిచాను.

తరతరాల దేవతలను పబతిమలాడాను. ఆ దైవసేవకుని చేతినండి కాంతి

మహా జ్యోతిగా పపకాశిస్తూ గొప్ప శబ్దం వెలుగులో ఆవరించింది. నన్ను

రక్షించండని పిచ్చివానిలాగా కేకలు వేయుటకారంభించాను. ఒక

శక్తివంతమైన మెరుపు నాలో ప్రవేశించింది. క్రింద పడిపోయాను.

కాసేపటికి స్పృహ వచ్చింది. చాల కొట్టుకున్నావు. అరిచావు అన్నాడు.

నాకు రెండు విషయాలు అర్థం అయయాయి. నాలో కాంతి ప్రవేశించింది.

రెండవది నాలో క్షుపద శకుతలన్ని పారిపోయాయి. అది గమనించి

ధాపపదవ్యాలతో పూజలు మాని వేసాను. పకమంగా అంపతాలు తంపతాలు

బూత వైద్యాలు వివరాలు చెప్పలేను. శకున రహాస్యాలనే పుస్తకము

పవాయదలచాను. నాలో ప్రవేశించిన జ్యోతి ఏమ అనే గొప్ప వేదన నాకు

కలిగంది. తరతరాల నుండి ఆరాధించే కులదేవత నాతో చెప్పలేక చెప్పింది.

ఆ రాత్రి పొలివేరకు వెళ్ళగా నీకు కనిపంచింది ఏమనగా నా అనుభవంలో

కలిగన సత్యం స్పష్టంగా దేవుడు అన్నటుట అసలు నీకు దేవుడు తెలియదు

అన్నది. ఆ తల్లి నాతో నీవు చూస్తున్న బూమ, ఆకాశములను అందలి

నకషపతములను సమసతమును చేతితో తాకకుండా కేవలము నోటితో

పలికాడు. ఒక్కమాట కలుగుగాక అన్నాడు. యివన్నీ అవే కలిగనవి. ఈ

మాట విని చాల ఆశ్చర్యపడాను. తరతరాలుగా ఆరాధించే కులదేవత

మాట*్న నమ్మాను. ఆమె చల్లని నామాన్ని మానవాళ్ళని ఉద్దరించగల

నామము ఎవరనగా ప్రభువైన యేసు, నజరయుడగు క్రీస్తు ప్రభువు ఆ

నామము నా చెవులను తాకగానే నాలో వింత ఆనందము నెమ్మది కలిగంది.

ఆ దేవతను వదిలి పొమ్మనగా వెళ్ళిపోయింది.

నీకు దయ్యం పట్టిందన్నారు. నాకు దయ్యం ఎలా పడతుందని? నేనే

దయయాలు వదిలించే క్షుపద శకుతలు గల మాంత్రికుడనని తెలియదా. యేసే

నిజమైన దేవుడని మొదటిగా నా యింటివారితో క్రీసేత నిజదేవుడని తెల్పాను.

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

↑ పైకి / Back to top