
సాక్ష్యం 28. క్రీస్తు సర్వశక్తిమంతుడని నా తల్లి ద్వారా తెలసుకొని
మంచి భక్తుల సహవాసంలో క్రీస్తును రుచి చూచి
తెలసుకొని దేవుని దీవెన పొందాను.
శ్రీ రామరెడిడ్ గారు, హైదరాబాదు, ఫోన్ : 8639132501
మీరు వెరవకుడి భయపడకుడి పూర్వాకాలమునుండి నేను నీకు ఆ సంగతి
వినిపించి తెలియజేయలేదా? మీర నాకు సాక్షులు, నేను తప్ప వేరొక దేవు
డున్నాడా? నేను తప్ప ఆశ్రయ దురగవేదియు లేదు, ఉన్నటుట నే నెరుగను.
యెషయా 44:8 పరిచయం:
ప్రభువునందు మీకు శుభములు ప్రభువు నన్ను రక్షించిన నాటి నుండి నేటి వరకు ఆశ్చర్య కార్యాలు అద్భుతములు చేసిన క్రీస్తు ప్రేమను సాక్ష్యముగా వివరించుటకు ఆశిస్తున్నాను. గతంలో సాంప్రదాయ హిందా కుటుంబంలో జన్మించాను. నా బాల్యం కృషాణ జిల్లాలో తిరువూరు దగ్గర కోకిలము పాడు అనే గ్రామంలో గడిపాను. తాతగారు తండ్రి చాలా ఎకరాలు పొలముకు ఆసాములుగా మోతుబరులుగా గౌరవంతో సంపదతో జీవించారు. విగ్రహారాధన చేసేవారం. మా అమ్మకు ఎవరో క్రీస్తు గురించి సజీవుడు సర్వశక్తిమంతుడు స్వస్థపరచువాడు, ప్రేమించువాడు, మారగం, సత్యం, జీవమైయున్న దేవుడు అని వివరించారు. నమ్మితే అద్భుతాలు చూస్తావని తెలిపారు. అమ్మకు దేవుని గార్చి సువార్త తెలిపన ఆంటీ మాటలను బట్టి క్రీస్తుపై నమ్మకం కలిగ విగ్రహాలన్ని తీసివేసి క్రీస్తును వెంబడించుట కారంభించింది. గతంలో క్రీస్తు గురించి గానీ క్రీస్తు అనుచరుల గురించి నాకు మా కుటుంబీకులకు తెలియదు. చర్చి ఆరాధనల గురించి అవగాహన లేదు. మా తల్లి చర్చికి వెళ్ళి క్రీస్తును ఆరాధించేది. నాకు క్రీస్తును నవ్ముకోమని చెప్పగా నేను లకష్యపెట్టేవాడిని కాదు. 1992వ సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకొని డిప్లొమా 1995 లో �.టి.� కోర్సు పూర్తి చేసి హైదరాబాదు చేరాను దేవునికి వ్యతిరకంగా వాదించేవాడిని. ఆ దేవునికి ప్రార్థన చేయి నీకు కావాల్సినది 191
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
ఇస్తాడని చెప్పేది. నేను పట్టించుకోకుండా నా స్వంత ప్రయత్నం ద్వారా వ్యాపారం
చేసాను. అమ్మ సలహా పాటించలేదు, కొందరు స్నేహితులతో ప్రారంభించిన వ్యాపారము
నలుగురు మానుకున్నారు. ఒక్కడినే అతి కష్టం మీద వ్యాపారం కొనసాగించాను.
అది 2000 డిపసంబరులో ఒక సహోదరి ద్వారా సంఘానికి నడిపించబడాను,
సంఘం పేరు అబండెంట్ లైఫ్ చర్చి పాస్టు సిన�గారు వాక్య బోధ ద్వారా నాలో
పశ్చాత్తాపం కలుగుట క్రీస్తు ప్రేమను గ్రహించాను. కొంచెం జీవితాన్ని
మార్చుకోగలిగాను. చెడు అలవాట్లు మానుకోలేదు. అదివారాలు చర్చికి వెళూత మంచి
వ్యక్తిగా మలచుకోగలిగాను కానీ సిగరెట్టు చాటున తాగుట మానలేదు, స్నేహితుల
దగ్గర జాగ్రత్త పేవాడిని, బాత్రావ్లో తలుపు వేసుకొని తాకగవాడిని ఎవరు
గమనించడం లేదని ప్రజలను మోసం చేస్తూ వేషధారణ కొనసాగించాను. వాక్యం
ద్వారా దేవుడు కన్నులు తెరిచాడు. నిటాటరుపలు విని అంతరంగం శోదించాడు,
దేవునికి మరురగైనది లేదనే ఆలోచన కలిగింది. వెంటనే వ్యసనాన్ని విసరి�ంచాను. ఆ
తరువాత అతి శ్రద్ధతో ఆదివారాలు వాక్యం వింటూ అర్థం కాకపోయినా వెళ్ళేవాడిని.
దైవజనుడు ఏ విధంగా వాక్యం చదవాలో అర్థం చేసుకోవాలో వివరించాడు. ప్రభువు
ఆత్మ ద్వారా వాక్యం నేరచుకోగలిగాను.
దేవుని సేవకుని అనసరించి ఆత్మీయంగా బలపడుట :
2002లో చర్చికి వచ్చే సహోదరుడు భాసకర్ గారి ద్వారా పరిశుద్ధాత్మను
పొందుకున్నాను. నాపై చేతులుంచి ప్రార్థించగా పరిశుద్ధాత్మ బలంగా తాకింది.
అగ్ని బాప్తిస్మ అనుభవంలో అన్యభాషలు మాట్లాడే కృపనిచ్చారు. ఆత్మలో పాడుతా
పరమానందభరితుడనయ్యాను. ఈ అనుభవమును బట్టి పాస్టు సిన�గారు నీటి బాప్తిస్మం
కొరకు సమ్మతించారు. నా జీవితంలో గణనీయమైన మారుప కలిగింది. మా తల్లి
క్రీస్తును నవ్ముట వలన నేను రక్షణ పొందాను. మా వంశీయులలో చిన్న వయసులో
గొప్ప దైవ సేవకుల సహవాసం నడిపింపు వల్ల గొప్ప విశ్వాసిగా స్థిరపడాను. పాస్టు
సిన�గారి ద్వారా 2002 ఎప్రిల్ 12 వ తేదిన నీటి బాప్తిస్మం తీసుకున్నాను. 2002
నుండి 2004 వరకు నాకు ఉద్యోగం లేదు, నాకొరకు ప్రభువు దాచిన మంచి
అవకాశం గ్రహించి స్తుతించాను. ఎకుకవ సమయం వాక్య పరిచర్య, ప్రార్థన,
సహవాసము, సంఘ పరిచర్య, వ్యక్తిగత సాక్ష్యం వంటి అనుభవాలు తెలసుకొని
పాస్టరుగారితో సన్నిహితంగా జీవిస్తూ ఆత్మీయ పాఠాలు నేరచుకొని గొప్ప శిష్యునిగా
తర్ఫీదు పొందాను. దేవుడుఆయన కృపలో బలపర్చారు. నా ఆర్థిక స్థితి పట్ల శ్రద్ధ
192
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు వహించిన నా రక్షకుడు 2004లో ఒక ్రవికల్ ఫీల్డ్ ఉద్యోగం చేయడానికి ద్వారాలు తెరిచారు. దేవుడు నాకిచ్చిన తలాంతులు మారెకటింగులో గ్రహించి దానిని అత్యన్నత ప్రగతి సాధించుటకు పునాదిగా ఆ చిన్న ఉద్యోగాన్ని ప్రభువే ప్రార్థన ద్వారా ఆయన సంపూరణ చిత్తం తెలియచేసారు. కేవలం 6000 రూపాయల జీతంతో నేను ఆ సంస్థలో చేరాను, నేడు అదే సంస్థ అంతర్జాతీయంగా మారెకటింగు డైరెకటరుగా 10శాతం షేరు వాటా పొంది మంచి జీతంలో స్థిరపరిచారు. దానితో పాటు ఇతర కంపనీలతో భజినెస్ ను విసతరించారు. గతంలో 2004 సంవత్సరంలో పాస్టు గారితో గడిపిన రోజుల్లో భాసకరు గారు డివైన్ డిస్ని సంఘం స్థాపించి నడిపించ సాగారు, 2009 నుండి నేను ఆ సంఘానికి నడిపించబడాను. భాసకరుగారు హిందువుగా ఉండి ఉద్యోగం చేస్తున్ననా ప్రభువు పిలుపు బలవంతం చేయగా క్రీస్తు పరిచర్య కొనసాగించారు. నమ్మకమైన విశ్వాసిగా ఆయన మాట, క్రియ మారగ దర్శికంగా ఉండగా ఆయనను వెంబడించి ఆత్మీయు మేలులు పొందాను. 2006వ సంవత్సరం నాటికి నా స్వంత ఇల్లు సంపాదించుకునే సమర్థతను ఇచ్చారు. అప్పటికీ నాకు 29 సంవత్సరాల వయసు. నా తల్లిదండ్రులు వివాహం కొరకు పట్టుపటాటరు. క్రీస్తును ఎరిగిన వారితో వివాహం కావాలని ప్రార్థించేవాడిని. మా రెడిడ్ కులంలో క్రీస్తును నమ్మినవారు లభించలేదు. నా తల్లిదండ్రులు సంపూరణ బాధ్యత ఇచ్చినందన ఒక మంచి కుటుంబంలో హిందా అవ్మాయితో హిందా వివాహం జరిగించారు. ఆ అవ్మాయిని చూడడానికి వెళ్ళినపుడు వారింట్లో క్రీస్తు పటాన్ని చూచాను, మా అక్క ద్వారా ఆమె క్రీస్తును ఎరిగిన వ్యక్తి అని తెలసుకొని దేవుని స్తుతించాను.
ఆమెకు నా విశావాసం గురించి తెలియచేయగా ఆమె సమ్మతించింది. నేను బాప్తిస్మం తీసుకున్న రోజునే మా వివాహం 2006 ఏప్రిల్ 12న జరిగింది. నేను 2002 ఏప్రిల్ 12వ తేదిన బాప్తిస్మం తీసుకున్నాను.
నేను హిందు అవ్మాయిని వివాహం చేసుకొన్నందన విచారించే అవకాశం రాలేదు, నా ప్రార్థన అనుభవంతో ఏకీభవించింది. నా ఆలోచనను, నా ప్రార్థనను ప్రభువే దీవించారు. 2009లో ప్రభువు వాక్యం ద్వారా నాతో మాట్లాడారు. నా విశావాస జీవితం అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది. నన్ను భాసకర్ పాస్టరుగారితో కలిసి నిలబడి బలపడాలని ఆయన తెలియచేశారు. దైవజనుని గౌరవించుట, వెంబడించుట, అవసరాల్లో పాలుగనుట సలహాలు పాటించుట, హెాచ్చరికలకు లోబడుట విశావాస జీవితానికి విజయం, దీవెనను పొందు భాగ్యమస్తుంది. 193
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
నా ఆరోగ్యం కీషణించి బభయకర వ్యాధితో పోరాడుట, సాతాను శోదించుట :
నా శరీరంలో ఏదో బాధ కలిగ వ్యాధికి గురైనట్లు అర్థమయింది. అది 2009వ
సంవత్సరం నా అభివృద్ధి ఉద్యోగ రీత్యా మాత్రమే గాక నా ఆత్మీయ జీవితంలో ఉ
తతమ వ్యక్తిగా మంచి మాదిరి జీవితం గమనించి నా తోబుట్టువులు మా తల్లిదండ్రులు
దేవుని అంగీకరించుటకు సమ్మతించు సమయంలో నాకు వ్యాధి కలిగంది. నాకా
వ్యాధి కలుగుటకు కారణం తెలియదు గానీ నా రక్తంలో లివర్కు సంబంధించిన
అంటు వ్యాధి ఉన్నట్లు రకత పరీక్షలలో తెలిసింది. ఆ వ్యాధి నివారణకు మందులు
వాడాను ఆ రక్త దోషం వల్ల నరాలలో బలహీనత కంటి చూపు ద్వారా కుడి కన్ను
పని చేయలేదు. ఏ ఆంటీ బాడ�స్ డెవలప్ అవుతాయన్నారు. లివరు వ్యాధి పఘలితం
కంటిని బాధించింది. పెద్ద డాక్ట్ల వైద్యం ఆశ్రయించాను. అపోలో డాక్టు నయారాలజిస్టు
రెండు చిన్న మాత్రలను ఇచ్చారు, వీటి వల్ల పసైడ్ ఎపెఫకుట ఉంటుందని హెచ్చరించారు.
డాక్ట్ల సలహాలు పాటించాలి, వారి సలహా మేరకు మందులు వాడాలని లేనిచో
క్లిష్టపరిస్థితులు ఎదురొకనగలనని హెచ్చరించారు. యెహె�షాపాతు దేవుడే దికుక
అన్నాడు. హిజికయా కూడా వ్యాధి వచ్చినపుడు కన్నీళ్ళు విడుచుచూ ప్రార్థించాడు, ఆ
విధంగా నేను నా భార్య కలిసి ఇంటి వద్ద కన్నీటితో ప్రార్థన చేసాము. అందరి
ప్రార్థనలు విన్న ప్రభువు మా ప్రార్థనలనంగీకరించారు. సాటిగా స్పష్టంగా దేవుని
వాక్యం ద్వారా మాట్లాడారు. మంచి ఆరోగ్యంతో కుటుంబంతో సుఖ జీవనమవవాగలరని
సాటిగా మాట్లాడారు.
యెహోవాయందు భయభక్తులు కలిగ ఆయన ్రతోవలలో నడుచువారందరు
ధనయలు, నేను దేవుని యందు భక్తి కలిగి యుండి ధనయడనయ్యాను.
నిశ్చయముగా నీవు నీ చేతుల కషాటరి�తము ననుబభవించె దవు నీవు ధనయడవు
నీకు మేలు కలుగును.
నీ లోగిట నీ భార్య పఘలించు ్రదాకషావల్లివలై నుండును నీ భోజనపు బల్లచుట్టు
నీ పిల్లలు ఒలీవ వెుక్కలవలై నందురు.
నా భార్య నాతో అంటకటటబడి నాకు సహకరించింది. నా బిడ్డలు ఒలీవ
వెుకకల వలై వర్థిల్లారు.
యెహోవాయందు బభయబభకుతలుగలవాడు ఈలాగు ఆశీర్వాదింపబడును.
194
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
సీయోనులోనుండి యెహోవా నిన్ను ఆశీర్వాదించను నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు కేషమము కలుగుట చూచెదవు
నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇ్రశాయేలుమీద సమాధానముండును గాక. ఈ వాక్యాన్ని పూర్తిగా నమ్మాను. నాపిల్లల పిల్లలను చూస్తానన్న వాగ్దానమును బట్టి నాకు దీర్ఘాయువు ప్రభువిస్తారు. నా భడడ్ల భడడ్లను చూడగలనన్న నిరీక్షణ కలిగింది.
కీర్తన 128:2 నాకు చిన్న ఉద్యోగం వచ్చి కొంచెం జీతం ఉన్ననా దేవుని ఆశీర్వాదం లభించింది.
మా సంఘంలో సమాధానముందన్న వాగ్దానం నమ్మాను. ఈ వాక్యం నా జీవితంలో నెరవేరుట చూస్తున్నాను.
చివరకు నా ఆయుష్షు పెంచుచున్నాడని నమ్మి స్తుతించాను. క్రమంగా వైద్యం మొదలు పెట్టి మాత్రలు వేసుకుంటున్నాను. 2016 జనవరి నుండి నేటి వరకు మందులు వాడుతున్నాను. కౌంటు సున్నాకు చేరింది. డాకటర్లంతా ఆశ్చర్యపడ్డారు. దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుని స్తుతించాను.
2016 నుండి 2020 వరకు వైద్య రిపోర్టులన్ని దాచాను. నా బలహీనత సాతాను పని అని నమ్మాను. సాతాను చాలా సార్లు భయం కలిగంచింది కానీ స్వస్థపరచు యెహోవాను నేనే అనే వాగ్దానం నమ్మాను. దేవుడు తప్ప మన సమస్యలు ఎవరు పరిషకరించలేరని నమ్మాను. 2020 మే నెలలో సంపూరణ స్వస్థత పొందాను. దేవునిలో ఆనందిస్తున్నాను. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? నేను చేస్తున్న ఉద్యోగంలో అద్భుతంగా దీవించారు. గతంలో ఆదివారం ఆరాధనలో చందా వేయాలంటే నా దగ్గర ఏమ ఉండేది కాదు. నా సంపాదనలో పదో వంతుతో సహా కొన్ని లక్షల రూపాయలు దేవుని సేవకులకు మందిరాలకు వినియోగించే సమృద్ధిని ప్రభువిచ్చారు. నా ఆశీర్వాదాన్ని చూచి చాలామంది ఆశ్చర్యపడ్డారు. నేను మతం మార్చుకున్నానని నా స్నేహితులు విమర్శించేవారు. నా క్రీస్తు మతం కాదు సరైన మారగం బోదించేవాడని వివరించేవాడిని. క్రీస్తు మారగం, సత్యం జీవం అని తెలిపాను. నన్ను గార్చి చులకనగా మాట్లాడే సమయంలో దేవుని ఆశ్రయించి ప్రార్థించగా యెషయా 45:2
నేను నీకు ముందుగా పోవుచు వెుటటగానున్న స�ల ములను సరాళ్ముచేపసదను. 195
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
ఇత్తడి తలుపులను పగులగొటైటదను ఇనుపగడియలను విడగొటైటదను. పేరుపెట్టి నిన్ను
పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే యుని నీవు తెలిసికొనునట్లు
అంధకారస�లములలో ఉంచబడిన నిధులను రహాస్యస�లములలోని మరురగైన ధనమును
నీకిచ్చెిదను.
నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏరపరచుకొనిన ఇశ్రాయేలు నిమిత్తము
నేను నీకు పేరుపెట్టి నిన్ను పిలిచితిని. నీవు నన్ను ఎరుగకుండినపపటికిని నీకు
భరుదులిచ్చితిని.
ఆ వాగ్దానం పొందిన తరువాత నేను ఎదురొకన్న సమస్య అయినా, కష్టవైనా,
నిందదయె�ున, విమర్శియె�ునను నన్ను బాధించేవి కాదు అని చాలా ఈజీగా తీసుకో
గలిగాను, దేవుని వాగ్దానములు ఏవి నిరర్థకము కావు, ప్రతి విషయానికి దేవునికి
లోబడి నా జీవితాన్ని జాగ్రత్తగా కట్టుకుంటున్నాను.
యెహోషువ వలై నేను నా ఇంటివారు యెహోవాను సేవించెదము, 2003
నుండి మా నాన్న గారికి పారికన్సన్ వ్యాధి వచ్చింది. చాలా బాధపేవారు, ప్రార్థన
ద్వారా స్వస్థత పొంది నేడు నా దగ్గర ఆరోగ్యంగా జీవిస్తున్నారు. మనుషులను
నవ్ముట కంటే దేవుని నవ్ముట చాలా మంచిది ఇది నా అనుభవం. నేను �.టి.�
చదివినా ఉన్నత స్థితికి చేర్చిన గొప్ప దేవున్ని స్తుతించి, కీర్తించి, మహిమపర్చాను.
మారెకటింగ� డైరెకటరుగా అంతర్జాతీయంగా వ్యాపారం కొనసాగిస్తున్నాను. ఇం^్లషు
ధారాళంగా మాట్లాడుతా సమర్థవంతంగా కొనసాగిస్తున్నాను.
ఆశీర్వాదాలు పొందుటకు దేవుని చితతవైనపుడు దేవుడు తెరచిన ద్వారాన్ని
ఎవరు మాయలేరు. దేవుడు నాపట్ల చేసిన ఆశ్చర్యకార్యాలను తలచుకుంటే చాలా
ఆశ్చర్యం కలుగుతుంది. మా సంఘ కాపరి నడిపింపుతో అద్భుత సాక్ష్యాలతో కొనసాగు
పరిచర్యకు సహకరిస్తూ నేను అత్యధిక మేలు పొందు తున్నాను. అనుదిన జీవితంలో
అద్భుతాలు చూడగలుగుతున్నాను.
నాకిష్టమైన వాక్య భాగం 1 కొరిందీ� 15:10
అయినను నేనేవై యున్నానో అది దేవుని కృపవలననే అయియున్నాను. మరియు
నాకు అనుగ్రహింపబడిన ఆయనకృప నిషప�లము కాలేదు గాని, వారందరికంటై నేనెకుకవగా
ప్రయాసపడితిని.
196
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

దేవుని కృప ఉందని నవ్మాను
శ్రేష్ఠమైన ప్రతియిావియు సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధవైనదై, జ్యోతిర్మయుడగు తండ్రియెుద్దనుండి వచ్చును, ఆయనయందు ఏ చంచలతవావైనను గమనాగమనములవలన కలుగు ఏ చిాయయె�ునను లేదు. యాకోబు 1:17
నన్ను బలపరచువానియందే నేను సమసతమును చేయగలను.ఫిలి 4:13
గత 18 సం��లుగా దేవుని సేవ చేయు ధన్యతనిచ్చారు, నాకున్న స్థితిని బట్టి దేవుని మహిమపరచు బాధ్యత నాని గ్రహించాను. శారీరకంగా, ఆత్మీయంగా గొప్ప ఆశీర్వాదాలనిచ్చారు. గొప్ప పరపతినిచ్చారు. ప్రతి స్థితిలో నన్ను కాపాడారు. నా నోట దేవుని మాట ఉంచి దీవించారు.
శ్రీవేణుగోపాల్ రెడిడ్ అంకుల్ గారు నన్ను సాకష్యమచ్చుట్రై ప్రోత్సహించారు.
దేవుని వాగ్దానములు విలువైనవి. ఈ వాక్యం ద్వారా బలపర్చబడాను.
మీరు వెరవకుడి భయపడకుడి పూర్వాకాలమునుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా? మీర నాకు సాక్షులు, నేను తప్ప వేరొక దేవు డున్నాడా? నేను తప్ప ఆశ్రయ దురగవేదియు లేదు, ఉన్నటుట నే నెరుగను. యెషయా 44:8
దేవుని కృపను బట్టి నా సాక్ష్యము ద్వారా తల్లిదండ్రులు, అన్నదవ్ములు, మా అక్కగారు, బంధువులు మారుప చెంది ప్రభువును నవ్మారు. మా అకకగారి పిల్లల విద్య, వివాహం బాధ్యతలు నేను చూశాను. మా బావగారు నమ్మలేదు. మా స్వకీయులలో నేనే ముందుగా రక్రైస్తవుడనయ్యాను. మంచి మాదిరి గల జీవితం జీవించే కృప దేవుడిచ్చారు. ఎన్నికలేని నన్ను బలపర్చి దీవించారు. ఆ ప్రేమకు బదులుగా ఆయనను సేవిస్తున్నాను. ఎన్నికలేని నా జీవితాన్ని పఘలాలతో దీవించారు. ఆయనకే మహిమ కలుగును గాక. ఆమెన్. 197
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
సాక్ష్యం 29. క్రీస్తు సజీవుడు నిజ దేవుడని నా తల్లి కనుగొని
ముగ్గురు భడడ్లను ఆ భక్తితో ప్రభావితం చేయగా నేను
గొప్ప సాక్షిగా అమెరికాలో విశ్వాసియైన భర్తతో జీవించు
భాగ్యమచ్చారు.
శ్రీమతి సావాతి అమెరికా / మంగళ్ గిరి, ఫోన్ : 678-907-4332
ప్రభువైన యేసునందు విశ్వాసముంచం అపుడు నీవును నీ ఇంటివారు రక్షణ
పొందెదరు. అపొ.కా. 16:31
పరిచయం:
ప్రభువైన క్రీస్తు తన అమూల్యమైన రకతధారలచే
రక్షించుకొని తనతో �క్యం చేసుకొని నడిపించు రీతిని బట్టి
ఆయనకు స్తుతి, మహిమ, ఘనత చెల్లును గాక. ప్రతిచోట
సాక్షిగా ఉంచాలని, ఆయన నోటి బారగా వాడుకోవాలని
సదా ప్రార్థిస్తున్నాను.
బాల్యము : ఆంద్ధ ప్రదేశ్లో విజయవాడ సమీపంలో
మంగళ్ గిరిలో జన్మించాను. నా తండ్రి వ్యాపారము చేసేవారు,
తల్లి ఇంటి పని చేసేవారు. అక్క తరువాత నేను ఆడ్రిల్లనని చాలా నిర్స్నగా
చూచేవారు. నాన్న నిరుత్సాహాపడ్డారు. నా తల్లి నా జీవితంలో మరుపురాని
ప్రేమనందించి క్రీస్తును అందించిన గొప్ప తల్లి. నా తల్లి ఘనురాలు నేను ఇంకా ఆమె
ద్వారా నేరచుకుంటునే ఉన్నాను. మా తల్లి కొందరు విశ్వాసుల ద్వారా క్రీస్తు గొప్ప
దేవుడని ఆయన ఔన్నత్యాన్ని నమ్మి రహస్య విశ్వాసిగా జీవించింది. నేను పుట్టక
ముందే ఆమె క్రీస్తును నమ్మింది. నాన్నకు రక్రైస్తవులంటే చిరాకు, క్రీస్తును గురించి
తెలసుకోవాలన్న ఆసక్తి లేదు, నాన్న లేని సమయంలో పాస్టరుగారు అమ్మకు వాక్యం
బోధించి విశావాసంలో బలపరిచారు. మంగళ్ గిరి వారికి పుణ్య కేష్రతము పానకాల
సావామ దేవాలయం, మహాతతులు జరుగుతాయనే మాడిడ నమ్మకం ఉండేది. దానికి
ఎదురుగా వ్యాపారము చేయు కొట్టులో భయ్యము అవ్మేవారు. }రిలో చాలా
మందికి సుపరిచితులు, ముగ్గురు ఆడ పిల్లలను ఏ విధంగా పోషించి వివాహాలు
198
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు చేస్తాడోనని కనిపెట్టి చూచేవారు, దేవుని నమ్మిన మా తల్లి విశావాస ప్రార్థనలు మా కుటుంబానికి బలమైన కంచెగా ఉండి భద్రతను ఇచ్చాయి.
ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపామహిమకుకీర్తి కలుగునట్లు, తన చిత్త ప్రకారవైన దయాసంకలపము చొప్పున,యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా సీవాకరించుట్రై,మనలను ముందుగా తన కోసము నిరణయించుకొని, మనము తనయెదుట పరిశుద్ధుల మును నిరో�షులమునై యండవలైనని జగత్తు పునాది వేయబడకమునుేప, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏరపరచుకొనెను. ఎపెఫసీ 1:4-6.
రక్రైస్తవులు ఎదురైతే మా నాన్న అసహ్యించుకొని తిట్టేవారు, మా తల్లికి నాన్నకు మధ్యవర్తిగా ఉండేదాన్ని. మా తల్లి రహస్యంగా బైబిలు చదువుకొని ప్రార్థన చేసుకునేది. ఒక సారి అనుకోని రీతిగా నాన్న ఇంటికి వచ్చినపుడు అమ్మ బైబిలు పట్టుకుని కూరచుంది. చాలా కోపంతో ఉగ్రుడయయాడు బైబిలును చించి పేసాడు. నాకు ముగ్గురు మేనతతలుండేవారు. మా తల్లి పూజలు చేసేది కాదు, మమ్ములను పూజలు చేయమని బలవంత పెట్టేవారు. సరనని విగ్రహాల ముందు నిలిచి క్రీస్తు నామంలో ప్రార్థన చేసేవారము. నేను పుట్టిన మొదటి సంవత్సరములో గుడిలో పుట్టు వెండ్రుకలు తీయు సమయంలో ఏ అపవిత్రత అంటరాని మా తల్లి ప్రార్థన చేసింది. అద్భుతంగా ఆ కార్యము జరుగకుండా దేవుడు అడడుపడ్డాడు. ఆ గుడి తలుపులన్నీ మాసి ఉన్నాయని తిరిగి వచ్చేసారు. కొండ ఎకుకట కూడా తప్పించారు. కొన్ని సార్లు ప్రయాణము కూడా తప్పించారు.
సాకలు నుండి వచ్చేటపుడు తప్పిపోయేదాన్ని. ఎవరో ఒకరు నన్ను తీసుకొని వచ్చి ఇల్లు చేర్చివారు, అమ్మ భక్తి నాన్న చిరాకుల మధ్య నాకు వింత ప్రవర్తన వచ్చింది. చిరాగాగ ఉండేదాన్ని అమ్మ, నాన్నలను ఎదిరించేదాన్ని, కాసత గర్వంగా ప్రవర్తించేదాన్ని ఒకసారి నాన్న నన్ను గద్దించేసరికి గట్టిగా ఎదురించాను. చాలా కోపంతో కర్రను తలుపుకు కొట్టి బయటకు వెళ్ళిపోయాను, ఎడమ కన్ను బాగా గాయపడి అవిరామంగా రక్తం కార్సాగింది. ఆగలేదు, నన్ను విజయవాడ ప్రముఖ కంటి ఆసుప్రతి అరమంద్ ఆసుప్రతికి వెళ్ళారు, దారిలో మా నాన్న బాధతో ఉండగా నేను ధైర్యం చెప్పాను, అమ్మ దేవుని ప్రార్థిసేత నయం కాగలదన్న నమ్మకం ఉంది, అమ్మ ప్రార్థనలకు ఏమాత్రం ఆటంక ప్ర్చివద్దు అని ప్రాధేయపడాను. అమ్మ ప్రార్థనలపై చాలా నమ్మకము ఉంది. మా ముగ్గురి అక్క చెల్లెళ్లకు నమ్మకం ఉంది. అమ్మ బైబిలు 199
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
చదివేటపుడు వినేవారము. రోడడు మీద గోడలపై, సతంభాలపై బైబిలు వాక్యాలు
కనబడగానే చదివేదాన్ని సువార్త మైకులో చెేపపటపుడు వినేదాన్ని. పాడిన పాటలు,
స్తుతి ఆరాధన క్రమం మైకులో విని చాలా ఆనందించేవారము. అమ్మతోపాటు
మేము క్రీస్తును ప్రేమించేవారము. నా కన్ను లోపం అమ్మ ప్రార్థన చేయగా
బాగుపడగలదని నమ్మాను. డాక్టు నా కన్ను పరీక్ష చేశారు చాలా బలమైన గాయం
గనుక రెటీనా వరకు గాయం అయిందన్నారు. రపు పరీక్షించి ఆపరషన్ చేస్తామన్నారు.
సాధారణంగా చిన్న వయసు అనగా 10 సంవత్సరాల లోపు బాల బాలికలకు పెద్ద
ఆపరషన్ చేయుట కి�ష్టం కాగలదు. నా గది పక్కన జాతకాలు చెప్పే బ్రాహ్మాణ వ్యక్తి
ఉన్నాడు నన్ను చూచి నా జాతకము చెప్తానని వెంటాడాడు, చివరకు నీవు ఒక్క
కన్నుతోనే జీవిస్తావు అన్నాడు. అమ్మ కన్నీటితో ప్రార్థించి నన్ను కూడా ప్రార్థించమని
చెప్పింది. మేము ప్రార్థన చేసి డాక్టు చికిత్స కొరకు వేచియున్నాము నా కన్నుకు
ఆపరషన్ చేసే ముందు 12 గంటల వ్యవధిలో రెటినా చాలా మారుప కలిగిందని
డాక్టు చాలా ఆశ్చర్యపడ్డాడు నిన్న రిపోరుటకు ఈ రోజు రిపోరుటకు చాలా తేడా ఉంది
బాగయింది ఆపరషన్ అవసరం లేదన్నారు. ఆ డాక్టు అనుభవంతో ఇట్టి మారుప
చూడలేదని ఆశ్చర్య పడ్డారు. మా నాన్న కోపం తగిగంచుకొని అమ్మ ప్రార్థనలో
బలాన్ని గుర్తించగా అమ్మ ప్రార్థనలకు పాస్టర్లు ఇంటికి వచ్చి ప్రార్థించే పరిస్థితులకు
ఆటంకము కలిగించలేదు. ఆనాటి నుండి మా కుటుంబంలో ప్రార్థనలు ఆరాధనలు
జరికగవి. వైశ్య కుటుంబాలలో ఎన్నడు సంబభవించని మారుప మా పరిసరాల్లో ప్రజలు
గుర్తించి ఆశ్చర్యపడ్డారు. కొందరు మమ్ములను ద్వేషించారు. మా స్వంత బంధువులలో
వ్యతిరకత తీవ్రమయింది. అయిననా మేమంతా యేసునే నిజ దేవుడని హిందా
మతం ఆచారాలను మానుకొని క్రీస్తును ప్రార్థిస్తున్నామని సాక్ష్యం చెప్పుటకు
ఆరంభించాము. మా సాకలు టీచర్లు తేడాగా ప్రవర్తిస్తూ బాధ పెట్టేవారు. మీకు
ఎందరో దేవుళ్ళున్నారు కద రక్రైస్తవుల దేవుడే దొరికాడా అని నిందించి హీనపర్చివారు.
నాలో మాటలో, ప్రవర్తనలో గొప్ప మారుప గమనించారు. నా చదువు పూర్తి చేసుకొని
మంచి ఉద్యోగంలో చేరుటకు నేను నమ్మిన క్రీస్తు సహాయపడ్డారు. అమ్మ, అక్క చెల్లి
ప్రభువును ప్రేమించుట ద్వారా ఆత్మీయంగా ఎదిగాము. చాలా ధైర్యంగా జీవించుటకు
అలవాటు చేసుకోగలిగాము. మా కులం వైశ్యులము గనుక ఒ.సి.లో ఉద్యోగాలు
దొరుకుట కష్టవైననా మేము ఏవిధంగా ఉద్యోగాలు చేస్తామని, వివాహాలు
చేసుకుంటామని ఎదురు చూడసాగారు. నేను నమ్మకంతో విశ్వాసి అయిన భర్త్రై
ప్రార్థించాను. మాకు తెలిసిన కుటుంబంలో ఒక ఆంటీ తనకు తెలిసిన ఇంజనీరు
200
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు వైశ్య కులంలో జన్మించి క్రీస్తును నవ్ముకున్నవాడిని పరిచయం చేసారు. దేవుడు నమ్మదగినవాడు ఎంతో గొప్పగా ఆశ్చర్య రీతిగా రక్రైస్తవ పద్ధతిలో మా వివాహం ఘనంగా దేవుడే జరిపించాడు. మా అత్త గారి కుటుంబంలో వివాహానికి ముందు చాలా శోదించారు. నీవు బుట్టు పెట్టుకుంటే చాలా నగలు ఇస్తాను అన్నారు. రిపసప�న్ వైభవంగా చేస్తాను అన్నారు. మీరు బుట్టు పెట్టుకోమంటే నేను పెట్టుకోనని నా క్రీస్తును అగౌరవపర్చనని ధైర్యంగా చెప్పాను

క్రీస్తు పట్ల నా నమ్మకాన్ని ఒప్పుకొని సాక్షిగా జీవించాను. మా అమ్మను నాన్న విశావాసం గురించి బాధించిన అనుభవాలను బట్టి నేను విశ్వాసిని వివాహం చేసుకోవాలని బాగా ప్రార్థించాను. భర్తతో కలిసి మందిరానికి వెళ్ళాలని ఆశించేదాన్ని దేవుని ఘనపరిసేత మనలను ప్రభువు ఘనపరుస్తాడు. డబ్బుతో నగలతో నా వివాహం జరిపించాలని, నా విశ్వాసాన్ని పోగొటాటలని చూచారు కానీ ప్రభువు దయవల్ల అంతా సమ్మతించారు. వివాహంలో మేము బహిరంగంగా చెప్పిన సాక్ష్యాలు రక్రైస్తవ వివాహం గమనించిన ఇరు కుటుంబాలలో ఉన్న అన్యజనుల కుటుంబాలు, స్నేహితులు, }రివారంతా ఆశ్చర్య పడ్డారు. విమర్శించి నిందించిన వారు ఎంతో గౌరవించి ప్రేమించారు. దేవుని చిత్తములో ఒకరి ప్రవర్తన దేవుడు ఇష్టపడితే శ్రతువులను కూడా మత్రులను చేయగలడని రూఢిగా నమ్మి నేను నా భర్త దేవునిని స్తుతించాము. నా భర్తకు అమెరికా ప్రవేశం కొరకు వీసా లభించింది. నేను నా భర్త విగ్రహాలు జోలికి పోకుండా మంచి విశ్వాసముతో వివాహ జీవితాన్ని ఆరంభించాము. గర్భ పఘలము లభించుట శ్రమలు ఎదురొకనుట :
మొదట పాప గర్భములో ఉండగా ప్రసాతికి ముందు ఉమ్మ నీరు ్రతాగినందన ఆమె బ్రతకుట చాలా కష్టమన్నారు. చివరిగా పిల్లల ఆసుప్రతిలో చేర్చాము. కేవలం నర్సు పొరపాటు వల్ల సంబభవించినందన చాలా బాధ కలిగనా కోపం తగిగంచుకున్నాను. 19 రోజులు గడిచినా పాపలో మారుప రాలేదు ప్రభువా ఎందుకు అనుమతించావు అని బాధపడి నేను బాల్యం నుండి నిన్నే నవ్ముకున్నాను నా భడను బ్రతికించు ప్రభువా అని ప్రార్థన చేశాను. నా ప్రార్థనను ఆలకించిన దేవుడు పాప గండెలో 201
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
ఉన్న ఉమ్మ నీరు పోయిందని డాకటర్లు చెప్పగా దేవుని స్తుతించాను పాప ఆరోగ్యం
బారగైనందన డాకటర్లు, నర్సులు మరకిల్ బేభ అన్నారు. ఒక మేలియన్ డాలర్లు
ఖర్చయింది. ఈ శ్రమను తప్పించిన దేవునిని ఘనపరచి కృతజ్ఞత తెలిపాను.
ఎంతో ప్రేమ గల దేవుడు నా ప్రార్థన ఆలకించి నందుకు దేవునిలో
అతిశయించాను, పెద్ద పాప హాసినికి 6 సం��, చిన్న పాప సహానా గ్రేస్కు 1
సంవత్సరం వచ్చాయి. పెద్ద పాపకు మాటలు చాలా కాలము రాలేదు, ఆటిసవ్ అని
డాకటర్లు తెలిపారు. ప్రార్థనా ఆయుధంతో ఆ శ్రమలో మరలా విజయాన్ని పొందాను,
పాప ఆలస్యవైనా మాట్లాడగలిగింది. మానసికంగా చాలా ఆరోగ్యంగా ఉంది.
నేటికి 7 సం�� లు గడిచాయి మా వివాహ జీవితాన్ని దేవుడు దీవించాడు. అట్లాంటా
అమెరికాలో స్థిరపడ్డాము ప్రభువు నాకు, నా భర్తకు ఇచ్చిన ఇచ్చిన రక్షణ బట్టి
వందనాలు అని అనుదినం దేవునిలో గడుపు తున్నాము. నాన్న బాప్తిస్మం తీసుకోలేదు,
అమ్మ తోబుట్టువులు విశ్వాసులుగా జీవిస్తున్నాము. నయాజైర్సీలో మాప్రార్థన పసల్
ద్వారా నా సాక్ష్యము పంచుకొనుటలో సహకరించిన శ్రీ వేణుగోపాల్ రెడిడ్ గారు, శ్రీ
బండారు క్రిష్టపఘర్ గారికి వందనములు. మా కుటుంబం కొరకు ప్రార్థించండి.
ప్రభువు అందరినీ దీవించను గాక ఆమెన్.
202
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

సాక్ష్యం 30. విగ్రహారాధనలో ఉన్న కుటుంబంలో జన్మించగా
క్రీస్తును కనుగొని రక్షణ పొంది
ఉత్తమ విద్యనిచ్చి ఘనమైన సేవలో వాడుకొనుచున్నారు
శ్రీ జాన్ రెడిడ్ గారు, ఫోన్ : 813 316 6533
మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించనట్లు నేను పంపిన మడుతలను
గొంగళ్ళ పురుగు లను పసరు పురుగులను చీడపురుగులను అను నా మహా పసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరల నితతును. యోవేలు 2:25 పరిచయం:
ప్రభువు దివ్య నామమునకే సదా మహిమ కలుగును గాక.
నేను హిందా కుటుంబంలో జన్మించాను. నా పేరు జాన్ రెడిడ్ బాల్యంలో నేను మా అమ్మమ్మ గారి దగ్గరనే పెరిగాను. మా అమ్మమ్మ గారికి ఏ కష్టము కలిగినా వివిధ విగ్రహాలకు శ్రద్ధగా పూజలు చేసేవారు. ఏ పఘలితము లేనందన ఇరుగు పొరుగువారు క్రీస్తును గురించి తెలుపగా క్రీస్తును వెుకుకట మంచిదని తెలసుకొని క్రీస్తును వెంబడించుటకు ఆరంభించారు. కొన్ని సమస్యలు విడిపోయాయి అద్భతంగా క్రీస్తును వెంబడించినందుకు సమస్యలలో పరిషాకరము లభించగా తాను చేసిన నిబంధనను నెరవేరచుటకు క్రీస్తును మాపతమే పూజించుటకు నిరణయించుకున్నారు. చివరకు విగ్రహాలను నవ్ముట మానుకొని యేసును దేవునిగా అంగీకరించారు. రక్రైస్తవుల సహవాసం, పరిచయాలు, మందిరం గానీ ఏమ పరిచయం కాలేదు. నా వయసు 10 సంవత్సరాలు ఉన్నపుడు మా ఇంటి తలుపు ఎవరో తటాటరు. మా ఇంటి పక్కనే హాలు అద్దెకు తీసుకొని సంఘారాధనలు ప్రారంభించారు. ఆ రోజుల్లో క్రిస్మస్ క్యార్ల్స జరుగుతున్నది గనుక మీరు రండి అని మమ్ములను ఆహ్వానించారు. అమ్మమ్మతో పాటు మేమంతా వెళ్ళాము. చాలా ఆకర్షణీయంగా పాటలు, నాటికలు సంతోషంగా గడిచింది. ప్రతి ఆదివారము సంఘ ఆరాధనలు జరుగుతాయి గనుక తప్పక రండని తెలిపారు. నాకు చాలా ఇష్టం కలిగనందన సండే 203
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
సాకలుకు వెళ్ళేవాడిని. పాటలు, బైబిలు వాక్యాలు కంఠత చేసేవాడిని. వాక్యం
నేరచుకునేవాడిని, వాక్యం నాలో పని చేయుటకు ఆరంభించింది. మా తల్లిదండ్రులు
హిందా ఆచారాలలో ఉండేవారు.
ఆదివారం మందిరానికి వెళ్ళుటకారంభించాను, మగతా రోజులలో కూడా
కూడికలు జరికగవి, ఆదివారం చిన్న పిల్లలం కలిసి హాలు శుభ్రం చేసేవారము.
చాపలు వేసేవాడిని దేవుని పని చేసి ఆనందించేవాడిని. నా హృదయంలో సంపూరణంగా
మారుప రాలేదు. నా గురించి ఆ పరిసర ప్రాంతాలలో వారంతా మంచి అబ్బాయి
అని సాక్ష్యమిచ్చేవారు. 16 సంవత్సరాల వయసులో చిల్రైడ్న్ రిట్రీటు నిర్వాహించారు
నేను పెద్దవాడినని వెళ్ళలేదు. రెండవ రోజు వెళ్ళాను. చాలా గంభీరమైన ప్రసంగాలు
విన్నాను. మొదటి రోజు వెళ్ళనందుకు చాలా చింతించి మగిలిన రోజులు అక్కడే
ఉండి వాక్యం విన్నాను. ఒక రోజు వాక్యంలో నీవు మరణిసేత నీ గతి ఏమటి అని
అడిగారు. నీవు ఎకకడుంటావు అనే ప్రశ్న వేసారు. నా హాృదయాంతరంగంలో
మరణిసేత నరకం తప్పదని తెలసు. నాకు పాపాలన్నీ ఒప్పుకోవాలని తెలసు పాటలు
పాడుచూ కార్య్రకమాల్లో పాలుగనేవాడిని. ఆ వాక్యంతో నాలో వేదన ఆరంభవుయింది.
ఒంటరిగా ప్రార్థించుటకు ఆరంభించాను. పసిపిల్లలు రోదించి ప్రార్థించినట్లు ఏడసతూ
నాపాపాలు ఒప్పుకున్నాను. అప్పటి వరకు మరచిపోయిన పాపాలు నాకు జ్ఞాపకం
వచ్చాయి. నేను ఈ పాపలన్నీ చేసానా అనిపించింది. తెరమీద నా పాపాలు
చూపించారు. మర్చిపోతానని కాగితం తీసుకొని వ్రాయడం ఆరంభించాను. ఆ
పాపాలలో కొన్ని ఏమనగా చదువుకునే రోజుల్లో పరీక్షలలో కాపీ కొటాటను, అద్దె
ఇంట్లో ఉన్నపుడు వారి ఇంట్లో ఉన్న ట్రాన్సపఫార్మర్ తీసుకొని వెళ్ళాను. ఇతరులతో
ఘర్షణ పడిన సంగతులు గురతుకు వచ్చాయి. అవన్నీ క్షమించమని దేవుని సన్నిధిలో
ఒప్పుకున్నాను. సరిచేసుకున్నాను. అప్పట్లో ఇంటరు చదివేవాడిని. ప్రభువా నీవు
నాకు శక్తిని ఇస్తే ఒక్కొక్కరి దగ్గరకు వెళ్ళి ఒప్పుకుంటనని అడిగాను.
సాకలుకు తిరిగి వెళ్ళి క్షమాపణ అడగాలి అని హెడ్ మాస్టు దగ్గర ఒప్పుకొనగా
చాలా ఆశ్చర్యపడ్డారు. రాసుకున్నవి ఒకొకకకటి ఒప్పుకున్న తరువాత టిక� మారుక
చేశాను. ట్రాన్ఫార్మర్ ఇవ్వడానికి భడియంగా భావించాను గానీ అతను మమ్ములను
చాలా బాధించేవాడు. కగటు దగ్గరకు వెళ్ళి అది ఇచ్చి మన్నించమని కోరాను. నా
మనస్సాక్షికి నెమ్మది కలిగింది. ఈ విధంగా చాలా తప్పులు సరిచేసుకోగలిగాను.
204
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు మా తల్లిదండ్రుల దగ్గర బంధువుల దగ్గర నేను చేసిన తప్పులు క్షమించమని కోరాను. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడారు.
మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమసత దుర్నీతినండి మనలను పవిత్రులనుగా చేయును. 1యోహాను 1:9
దేవుని వాక్యం ద్వారా నా రక్షణ గురించి నిశ్చయత కలిగింది. అనేక విషయాలలో ప్రభువు తోడుగా ఉండి సహాయం చేసేవారు. ఇంటరు చదివే రోజుల్లో పుస్తకాలు మారాయిు టీచింగు సరిగాగ లేదు. అందరినీ కాపీ కొటటవచ్చు అన్నారు. నా మనసాక్షి బాధించగా నేను కాపీ కొటటలేదు. ఆదే పేపరు అటు ఇటు మార్చి రాసి ఇచ్చినాను. తరువాత రోజు రకమస్రీట. టయాషన్ చదివాను. అందరు కాపీ చేస్తుండగా నేను కూడా కాపీ కొట్టి శోధనకు లుంగాను. లెక్కల పేపరు కూడా కాపీ కొటాటను. చూడకుండా రాసినదే పాస్ అయయాను మగిలినవి పెఫయిల్ అయయాను, 2 సంవత్సరాల వరకు రాస్తూ వచ్చాను.
తరువాత రిట్రీటకు వెళ్ళినపుడు జాషువ డానియేలు గారితో ప్రార్థన చేయించుకున్నాను 7 సార్లు రాసిన తరువాత పాస్ అయయాను. ప్రభువు వాక్యం ద్వారా మాట్లాడారు పురుగులు తినివేసిన పంట నీకిస్తాను అన్నారు. మ్రదాసులో ఇంజనీరింగు చదువుతా కంప్యూటరు నేరచుకున్నాను. వెంటనే ఉద్యోగం లభించింది. అపుడు దేవుడు యోవేలులో వాక్యం నాజీవితంలో నెరవేర్చాడు. నాతోటి వారికన్నా ముందు నాకు ఉద్యోగం ఇచ్చి ముందుంచారు. ఇంజనీరింగు చదివే రోజుల్లో సినిమాకు తీసుకొని వెళ్ళాలని బలవంత పెటాటరు. నన్ను బలవంతంగా తీసుకొని వెళ్ళినా నేను కళ్ళు మాసుకుంటనని చెప్పగా వదిలిపెట్టి వెళ్ళారు. శోధనను జయించాను.
ఎల్.ఇ.యపఫ్ చర్చికి వెళూత అక్కడ సేవలో సహకరించేవాడిని. ఇద్దరము కలిసి సువార్త ప్రకటిస్తూ సాగిపోయేవారము. ఉద్యోగం కొరకు నెల్లారు వెళ్ళాను 1500 జీతం మాత్రమే ఇచ్చేవారు, పెద్ద ఉద్యోగం కొరకు ప్రయత్నాలు చేయసాగాను. హెచ్.సి.యల్ కంపనీలో ఇంటరావాకు వెళ్ళాను. శని ఆదివారాలలో ఇంటరావా జరుగనైయున్నవి. ఆదివారం మందిరానికి వెళ్ళి ప్రార్థించాను. వెంటనే హె�టల్కు వెళ్ళాను. చాలా మంది ఉన్నారు. నేను ఉద్యోగం చేస్తున్నానని వ్రాసి ఇచ్చాను. అందరినీ ఇంటరావా చేయలేము ముగ్గురిని పిలుస్తాము అన్నారు. వందల మంది 205
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
ఉండగా ముగ్గురిలో నన్ను పిలిచారు. నన్ను ఘనపరచువానిని నేను ఘనపరుస్తాను
అన్న వాగ్దానము నెరవేరింది.
నన్ను తృణీకరించిన వారిని నేను తృణీకరిస్తాను అనే వాక్యం నాపట్ల
స్థిరపరిచారు. 1997లో హాంకాంగ�లో ఉద్యోగం లభించింది. కరప్రతాలు చైనా
పోలీసులు గమనించిననా పబ్లిక్ ప్రదేశాలలో పంచేవాడిని. అమెరికాలో ఉద్యోగం
ఆపఘర్ చేశారు. ఒక సంవత్సరం తరువాత మంచి విశ్వాసితో వివాహం జరిగింది.
ఎల్.ఇ.ఎపఫ్లో సేవలో సహకరించేవాడిని. యానివర్సీటి విద్యార్థులకు కరప్రతాలు
అందించేవాడిని. నేను 13 సంవత్సరాల సీనియర్ �.టి. ఉద్యోగిగా ఉన్నాను. మాస్ట్స
ఇన్ ది�యోలజీ చేశాను. యం.భ.ఎ చేశాను. సవాచ్చ�ందంగా వాక్య పరిచర్య
చేయదలిచాను. ఇండియాలో పబ్లిక్ మీటింగులు నిర్వాహిస్తూ 15 రోజులు గడిపి దైవ
పరిచర్య కొనసాగిస్తున్నాను.
ఇటీవల మార్చి 13వ తేది ఇండియా వెళ్ళాను. చాలా మంది వద్దు అన్నారు
ప్రత్యేక విమానంలో తిరిగి వచ్చాను. హైదరాబాదు ఖమ్మంలో మీటింగులు నిర్వాహించి
ఆనందంతో అమెరికా చేరాను. అమెరికాలో ప్రకటన, దానియేలు గ్రంథాలు
సాయంత్రం 7:30కి �వ్లో బోధించుటకు ఆరంభించాను. సిడ�లు తయారు చేసి
పంపుతున్నాను, అనేకులు విని దీవెనలు పొందుతున్నారు సి.టి.సటడ్ అనే భక్తుడు
క్రిరకట్ ఆటగాడు ఒకే జీవితం మనకుంది త్వరగా ముగసతుంది దేవుని కొరకు ఏమ
చేస్తామో అదే మగులుతుంది. దేవుడు అన్య జనాంగం నుండి రక్షించుకున్నాడు ఆ
సత్య సువార్త అందరికి అందించాలని నా ఆశ. ఒకానొక రోజు యేసు క్రీస్తు ధవళ్
సింహాసనం ముందు నిలిచినపుడు భళా నమ్మకమైన మంచి దాసుడా అని ఆయన
వెప్పును గురించి ఆశిస్తూ ప్రార్థిస్తున్నాను. అనేకులకు నా పరిచర్య పరిచయం
చేయండి దేవుడు అందరిని దీవించను గాక. ఆమెన్.
206
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

సాక్ష్యం 31. బాల్యంలో నిర్లక్ష్య జీవితంలో విగ్రహారాధన
కుటుంబంలో జీవించిననా నన్ను వెదకి రక్షించి
విద్యను అందించి సాక్షిగా నిలిపారు.
శ్రీ సామయల్ శ్రీనివాస్, ఫోన్ : 9980070149
శక్తి చేతనైననా, బలముచేతనైననా కాక నా ఆత్మ చేతనే ఇది జరుగును.
జకర్యా 4:6 పరిచయం:
ప్రభువు నామమునకు స్తుతి మహిమ కలుగును గాక.
నా సీవాయ సాక్ష్యమును అందరితో పంచుకొను సదవకాశమచ్చిన దేవునికి కృతజ్ఞతలు నా దేవుడు నా జీవితంలో చేసిన అనుభవాలన్ని వివరించ దలిచాను. నేను రక్రైస్తవేతర కుటుంబంలో జన్మించాను. నా తల్లిదండ్రులు విగ్రహారాధికులు స్నాతన ఆచారాలు పాటించేవారు. మా తల్లిదండ్రులకు 8 మందిమ సంతానం. 6 మంది సోదరీమణులు ఇద్దరం అబ్బాయిలం జన్మించాము. మా నాన్న గారు బంగారపు పని చేసేవారు. ఏడవ వానిగా నేను జన్మించాను. సావార్థంతో ఉంటా అతిశయంగా గర్వంగా జీవించేవాడిని. యవవానేచ్చ�లలో గడిపాను, ఇంజనీరింగు పూర్తి చేశాను. ఉన్నత విద్య చదువుటకు నీట్ వరంగల్లో ఆర్.ఇ.సి లో ప్రయత్నం చేసాను. ఆ కోర్సులో చేరిన తరువాత డబ్బు కోరిన స్వేచ్ఛ లభించగా నా వ్యర్థ కార్య్రకమాలకు ఆటంకము లేకుండా పోయింది. యవ్వనంలో అందరు చేసే పాపాలు చేయసాగాను. ప్రభువు నశించిన వారిని వెదకి రక్షింంచే దేవుడు గొప్ప రక్షణ ఇచ్చాడు. దేవుని కృపగా భావించాను. నా పరీక్షల సమయంలో స్నేహితులకు తకుకవ మారుకలు వచ్చాయి. ఒకతను అవమానంగా భావించాడు మోకరించి ఏడసతూ క్రీస్తుకు వినయంగా ప్రార్థన చేశాడు. అతని మాటలు విని ఆశ్చర్యపడాను. దేవా నాకు అర్థం కాని సబ్జెక్టులో సరిగాగ అర్థం చేసుకునే ధన్యత ఇచ్చి మంచి మారుకలు పొందునట్లు సహాయం చేయండి అని ప్రార్థించాడు. అతడు దేవున్ని 207
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
తండ్రీ అని పిలిచిన తీరు చెప్పిన మాటలను బట్టి ఆశ్చర్యచకితుడనయ్యాను. తక్షణము
నాలో ఆలోచన చెలరగింది. నేను బాల్యం నుండి పూజలు చేస్తున్న దేవుళ్ళకు అంత
చనువుగా మాట్లాడే తీరు లేదు. నా ఆలోచనలో మారుప కలిగంది. అదే రోజు సాయంత్రం
చర్చికి తీసుకొని వెళ్ళమని స్నేహితుని అడిగాను. వారం మధ్యలో చర్చి ఆరాధన
ఉండదు ఆదివారం తీసుకొని వెళ్తాను అన్నాడు. నాకు బైబిలు ఇచ్చి చదువుకో దేవుడు
నీతో మాట్లాడుతాడు అని చెప్పాడు. నాకు బోదించినట్లుగా నా గదికి వెళ్ళి
వెాకరించగానే నా చిన్నప్పటి నుండి చేసిన తప్పులు జ్ఞాపకం వచ్చాయి గతంలో
అబద్ధాలు చెప్పినవి, పక్క ఇంటిలో అగిగ పెటైట దొంగిలించినది, టిరకట్టు లేకుండా
ప్రయాణం చేయడం వ్యకుతలను మోసగించడం వంటివి గురతుకు వచ్చాయి.
కావెాదేకంతో అనుబభవించినవి కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాను. క్షమాపణ
కోరాను.
పరలోకమందున్న తండ్రీ నేను ఈ పాపాలు చేశాను క్షమాపణ కోరుతున్నాను
వీటిరకై బాధపడుతున్నాను క్షమించండి అని చెప్పి నా గది నుండి బయటకు వచ్చాను.
నా స్నేహితుడు ఆసక్తిగా గమనించి ప్రశ్నించాడు. దేవుడు నీతో మాట్లాడాడు అని
తెలిపాడు నేను లేదని జవాబిచ్చాను. ఆదివారం నిన్ను చర్చికి తీసుకొని వెళ్తానని
చెప్పాడు. నేను ప్రార్థించగానే నా రహస్య పాపాలు జ్ఞాపకం చేసిన రీతిని బట్టి చాలా
ఆశ్చర్యపడాను. నా హృదయంలో చాలా ఆలోచించుకున్నాను. నేను యేసును గురించి
స్పష్టంగా తెలసుకోవాలను కున్నాను. ఆదివారం నన్ను యల్.ఇ.యపఫ్ చర్చికి తీసుకొని
వెళ్ళాడు. అది మ్రదాసులో దానియేలు గారు స్థాపించిన మంచి సహవాసం లేవెున్
ఎవాంజలికల్ పెఫలోషిప్ వారి కుమారుడు జాషువా డానియేల్ గారు కొనసాగించారు.
చాలా ప్రాంతాలలో వారి పద్ధతిలో ఉజ్జీవంతో ఆత్మీయంగా కొనసాగుతున్నది.
హైదరాబాద్ సహవాసమునకు వెళ్ళి వారి ప్రార్థన ఆరాధనలో పాలుగన్నాను. ఒక
దైవజనుడు ఇం^్లషులో దైవ వరతమానము చెప్పగా రెండవ వ్యక్తి తెలుగులో తర్జుమా
చేయగా విన్నాను. అద్భుతమైన దేవుడు ఆయన కృప ద్వారా నన్ను రక్షించుకున్నాడు.
మరెకుకవగా దేవుని గురించి తెలసుకోవాలని తపన కలిగ యున్నాను. అట్టి ఆశతో
క్రమంగా ఆరాధనలో పాలుగంటా వాక్యం అర్థం చేసుకొన్నాను. నేను ఎంత పాపినో
తెలిసాక దేవుడు ఎంత గొప్పవాడో పరిశుదు�డో, పవిత్రుడో ప్రేమ గలవాడో
అర్థమయింది.
208
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
ఒకరోజు ఆత్మతో ్రేపర్రించబడాను. అక్కడ ఉన్న దైవజనునికి నా హృదయ వేదన తెలియచేసాను. ఆ దైవజనుడు నా పాప పద్ధతిని విని చాలా దు'ఖపడ్డాడు దేవుని సన్నిధిలో నా పాపాలు ఒప్పుకోమని సలహా ఇచ్చాడు. క్రీస్తు త్యాగం గురించి వివరించాడు. నేను పాపములన్నీ దేవుని ముందు ఒప్పుకున్నాను. చిన్న పిల్లవాని వలై రోదించాను. నా పాపములన్నీ కషవించబడ్డాయి. ఇతరులతో సరిచేసుకోవాలని నా మనస్సాక్షి గద్దించింది. మా గ్రామానికి వెళ్ళి ఎవరి దగ్గర ఏమేమ తప్పులు చేసానో అందరి దగ్గరకు వెళ్ళి ఒప్పుకున్నాను. దొంగిలించిన వసతువులు ఇచ్చాను. ఫోటో సాటడియోలో మోసగించుట, సరుకుల కొట్టులో దొంగిలించుట అబద్ధాలు ఆడినవి అందరి దగ్గర ఒప్పుకున్నాను. టిరకట్టు లేకుండా ప్రయాణం చేసిందుకు సొవ్ము చెల్లించాను. ఈ విధంగా చేసిన తరువాత నా హృదయంలోని పాప భారం తొలగిపోయింది. చెప్పశక్యము కాని ఆనందము నాలో కలిగింది. సిలువలో మరణించిన క్రీస్తు నా పాపాలు తొలగించిన నిశ్చయత కలిగింది. తరువాత నా విద్యాభ్యాసం కొనసాగించాను. ఇంజనీరింగు ఆఖరి సంవత్సరం చివరి పసవెస్ట్ పరీక్షలు వ్రాసాను. గతంలో ఒక సబ్జెక్టు పెఫయిల్ అయయాను. దేవుని నవ్ముకున్న తరువాత ప్రార్థన చేసాను నిన్ను నవ్ముకున్న తరువాత అపజయం ఎట్లు సంభవించింది? ప్రభువు నాకు స్వయంగా గ్రహింపు కలుగజేశారు. నాలో ఉన్న అసాయ అని ఎత్తి చూపారు. నా స్నేహితునితో అతని ప్రగతిని పోలచుకొని అసాయ పడుట వల్ల అపజయం పొందానని గ్రహించాను. ఆ తరువాత క్యాంపస్లో ఇంటరయాలు ఆరంభ మయయాయి. నేను వ్రాయ వలసిన పరీక్ష మగిలింది. నేను ఇంటరువాకు ఎలా హాజరు కావాలనే భయం చుట్టు ముట్టింది. నేను ఒక కంపెనీ కొరకు అప్లికేషన్ పూర్తి చేయాల్సి వచ్చింది. మతం కులం వంటివి రాయా*్స వచ్చింది. రక్రైస్తవుడనని పూర్తి చేశాను. అది గవర్నమెంటు వారు నిర్వాహించే ఉద్యోగము కరతవ్య నిర్వహణలో భాగము. ఓపెన్ క్యాటగిరిలో నా అప్లికేషన్ పూర్తి చేసి అందించాను. ఇంటరువాలో నిలువవలసి వేసత నేనెట్లు నిలువగలననే భయం ఆవరించింది. నాలో ఆత్మనయానతా భావం వెంటాడింది. ఇక దేవుని ప్రార్థించ దలిచాను. దావీదు గొల్యాతు యుద్ధం గురించి గురతు చేశాడు దేవుడిచ్చిన శక్తి ద్వారా మాత్రమే దావీదు గొల్యాతను ఓడించాడు. నా భయం నుండి విడుదల పొంది జయం కావాలని ప్రార్థన చేశాను. నాకు వాక్యం గురతు చేసారు క్రీస్తు నిన్న నేడు రపు ఏకరీతిగా ఉండేవాడు. గనుక నాకు ధైర్యం కలిగింది. దావీదుకు సహాయం చేసిన దేవుడు నాకు సహాయం చేయగలడని 209
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
నమ్మాను. అకస్మాత్తుగా నాలో భయం పోయింది. ఆనందం పొంగిపొ]్లంది. ఆ
తరువాత నాకు ఇంటరువా నిర్వాహించు సమయంలో చాలా నిబ్బరంగా ధైర్యంగా
నిలిచాను. ఒకగంట ఇంటరువా జరిగింది. ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పాను. ఆ
తరువాత 15 నిమషాలలో పఘలితాలు తెలిపారు. నేను పసలైకుట అయయానని తెలుపగా
చాలా ఆశ్చర్యానికి గురయయాను. ఈ విజయం దేవుని మహా కృపవల్ల పొందగలిగాను.
దేవుని స్తుతించి ఘనపరిచాను. ఆ తరువాత మరో పోరాటం ఎదురొకనవలసి వచ్చింది.
ఇంటరువా తరువాత ఉద్యోగం ఇచ్చేవారు ఒక షరతు పెటాటరు. పాస్ కావాల్సిన సబ్జెక్టు
ఒకే సారి రాసి పాస్ కావాలన్నారు. పరిస్థితిని ఎలా ఎదురోకవాలో అర్థం కాలేదు.
అమెరికాలో టివాన్ టవర్స కూలిపోవడం సాఫ్టవేర్ ఉద్యోగాలన్నీ పడిపోయాయి. నా
స్నేహితులు కొందరు ఉద్యోగంలో పసలైకుట అయయారు కానీ ఉద్యోగం ఆపఘర్లు
పొందుకోలేదు. ఉద్యోగం ఇచ్చేవారి సలహాలు పాటిస్తానని రాశాను. నేను రాసిన
సబ్జెక్టు పెఫయిల్ అయయాను. నేను అబద్ధాలు వ్రాయుటకు సమ్మతించలేదు. ఆ క్లిష్ట
పరిస్థితులలో ఏ రీతిగా భారంతో ప్రార్థించే స్థితిలో లేను. దేవునితో సంబంధాలు
కోలోపయాను.
నేను మా ప్రిన్సిపాల్ గారిని సమీపించి నేను రాసిన సబ్జెక్టులో 4 మారుకలు
కలిపితే ఉద్యోగం పొందగలనని చెప్పాను. అది నా చేతిలో లేదు దానికి బోర్డు వారి
సమ్మతి కావాలన్నారు. ప్రిన్సిపాల్ గారు మరలా నన్ను స్ప్లివెంటరీ పరీక్ష రాయమన్నారు.
నేను ఆ పని చేయలేకపోయాను. గతంలో రాసిన అప్లికేషన్లో అబద్ధాలు రాసావని
మనస్సాక్షి గద్దించింది. మాడు నెలలు గడిచాయి. ఒక ఆదివారం నాలో అంతరంగంలో
తట్టుకోలేక దైవజనుని ఆశ్రయించి వివరాలు తెలిపాను. ఆ దైవజనుడు నాకు మంచి
సలహా ఇచ్చాడు
ఆఫీసరు గారికి ఉన్నది చెప్పి వివరించమన్నారు. ఆత్మీయతలో బాగా బలం
పొందుకున్నాను. నేను యం.టైక� పరీక్షలు మొదటి శ్రేణిలో ఉతీతరుణడనయ్యానని
తెలుపచూ నా పొరపాట్లన్ని ఒప్పుకున్నాను. అప్పటికే నేను రాసిన పరీక్ష పాసయయాను.
ఆ తరువాత నా హృదయం తేలికయింది. నేను ప్రేమించే దేవున్ని మనసారా
ప్రార్థించుకోగలిగాను. దేవుని సన్నిధి పెన్నిదిగా భావించాను.
ఈ పరిస్థితి తెలసుకున్న నా స్నేహితులంతా నన్ను గద్దించారు. అసలే
ఉద్యోగం లభించుట చాలా కి�ష్టపరిస్థితిలో ఉండగా నీ తప్పులు ఎందుకు
210
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు ఒప్పుకున్నావని అడిగారు. ఆ తరువాత ప్రభువు సన్నిధి కోరి నా అనుదిన ధా�నాల సమయంలో దేవుని వాక్యం చదువుట ద్వారా దేవుడు తన మెల్లని స్వరంతో మాట్లాడాడు.

నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను యధార్థతయు, నిరో�షతవామును నన్ను సంరక్షించను గాక. కీర్తనలు 25:21
నాలో గొప్ప స్థిరత కలిగింది. నా హృదయంలో ఉన్న సమసత కలవరం తొలగి పోయింది. ప్రభువు చిత్తంలో జీవిస్తున్న నన్ను దేవుడు కనికరించాడు. నాకు ఉద్యోగం వచ్చిందనే ఉత్తరం అందుకున్నాను. ఆ ఆరడ్రు దేవుని మహా కృపవల్ల పొందాను. ఈ అనుభవాన్ని బట్టి దేవుని మనసారా స్తుతించాను. ఆ తరువాత బైబిలు చదువుతండగా జెుబ్బాబైలుతో దేవుడు చెప్పిన వాగ్దానం చదివాను.
యెహోవా వాకుక ఇదే శక్తిచేతనైననా బలముచేతనైననా కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని దేవుడు మాట్లాడాడు. దేవుడు పసలవిచ్చినట్లు నా జీవితాశయాలు నెరవేరాయి.
నేను నమ్మిన దేవుడు నన్ను బలపర్చాడు.
కొన్ని వారాల తరువాత దయగల దేవుడు నాకిచ్చిన
ఉద్యోగంలో చేరాను. దేవుడు తన చిత్తంలో
నడిపించిన విధానాన్ని వివరించగలను. ఆ తరువాత
సంవత్సరం క్యాంపస్ పసలైకషన్ సమయంలో నా
�నియర్గా ఉన్న స్నేహితుడు నేను చేస్తున్న
కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. అతని అప్లికేషను
గమనించగా పెఫైనలియరు ప్రథమ శ్రేణిలో
ఉతీతరుణడైనట్లుగా తెలుపబడింది. క్రీస్తు అతనిలో
మారుప కలిగించాడని చెప్పాడు. అతని రక్షణానుభవం నా పట్ల శ్రద్ధ వహించే వ్యక్తిగా గుర్తించాను. 20 సంవత్సరాలుగా దేవునితో సహవాసం చేస్తూ ఎన్నో విషయాలు నేరచుకుంటునే ఉన్నాను. దేవుని బహుగా ప్రేమించే సాజన్ అనే వ్యక్తితో నా వివాహం జరిపించారు. మా కుటుంబ జీవితాన్ని దీవించి ఇద్దరు అవ్మాయిలను షారోను ఎవాంజలిన్, రకజియా ఎవాంజిలిన్ అని పేర్లు పెటాటము. 211
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
నా సాక్ష్యం చదువుతున్న మీ అందరు నా జీవితంలో అంతం వరకు
విశావాసంలో కొనసాగాలని దయతో ప్రార్థించండి. క్రీస్తును తెలియని స్థితిలో ఉన్న
నన్ను క్రీస్తు వెదకి రక్షించారు. దైవజనుల సలహా మేరకు ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకొని
భక్తితో కొనసాగు కృపనిచ్చి దేవుడు దీవించారు.
చదువులో తోడుగా ఉండుట, ఉద్యోగం లభించుట, వివాహం జరిగి ఇద్దరు
పిల్లలను బహుమతిగా ఇచ్చారు. నేను నమ్మిన క్రీస్తు నన్ను ఎన్నడు సిగ్గు పడనీయలేదు.
అనేక భయాలు, ఆందోళ్నలలో నన్ను ఆదుకొని ఆదరించారు.
ప్రియ చదువరీ, విగ్రహాలను నమ్మిన నేను సజీవుడైన దేవుని నవ్ముకొనుటకు
దేవుడు నాలో విశావాసం కలిగించి రక్షించి నడిపిస్తున్నాడు. ఆయన భడడ్గా మారి
గొప్ప ధన్యత పొందాను. క్రీస్తే మారగం, సత్యం, జీవమని నమ్మి అందరూ ఆయనను
నమ్మి, ఆరాధించి సేవించాలని ప్రార్థిస్తున్నాను. ప్రభువు నిత్య సన్నిధి మనతో ఉండి
నిత్యత్వం వరకు మనలను నడిపించను గాక. ఆమెన్
212
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

సాక్ష్యం 32. క్రీస్తు అనుచరుల ప్రేమ వారిజీవితం నన్ను ప్రభావితం
చేయగా బాల్యంలో నేను క్రీస్తును రక్షకునిగా
అంగీకరించాను. గొప్పగా ఆశీర్వాదించగా అమెరికాలో
స్థిరపడాను
మాధవి, అమెరికా, ఫోన్ నెం. 609-216-8534
స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. కీర్తనలు 50:23 పరిచయం:
ప్రభువు నామమునకు స్తుతి మహిమ కలుగును గాక.
నా పేరు మాధవి. నేను సాంప్రదాయ హిందా కుటుంబంలో జన్మించాను. నేను అన్నయ్య చాలా ఆప్యాయంగా పెరిగాము. బాల్యంలోనేక్రీస్తును అంగీకరించే ధన్యత ప్రభువిచ్చారు. చిన్నపుడు అమ్మమ్మగారు కృషాణ జిల్లాలో పుటిగడడ్లో నివసించేవారు. అక్కడకు వెళ్ళి పసలవు రోజులలో ఆనందంగా గడిపేవారము. మా పెద్దమ్మ విధవరాలు, క్రీస్తును నమ్మిన విశ్వాసి, మాకు చాలా ప్రేమ పంచేది. మా అమ్మకు అక్కగారు, ఆమె ఇంట్లో సిలువలో క్రీస్తు పక్కన గొ�ై� పిల్ల ఉండేది. నన్ను ఆకరి�ంచేది. అక్కడకు వెళ్ళినపుడు తీయని జ్ఞాపకాలతో ఆనందించేవారము. పెద్దమ్మ చాలా సహనంతో శాంతంతో ప్రశాంతతో ఉండుటకు కారణము ఆమె క్రీస్తును నమ్మి ఆయనను వెంబడించుట అని నేను అక్క గ్రహించాము. పెద్దమ్మ కుమారెతలిద్దరికి వివాహాలు చేసారు. ఒక అన్నయ్య ఉన్నాడు. పెద్దమ్మ శాంతంగా చురుగాగ ఉండేవారు. ఆధ్యాత్మికంగా మా ఇద్దరిలో వాక్యపు విత్తనాలు పఘలించాయి. సృష్టికరత అయిన దేవుడు అక్కను నన్ను ఆకరి�ంచుకున్నాడు. నాకు 5 సంవత్సరాల వయసులో దేవుడంటే ఆసక్తి ఇష్టం అంచెలంచెలుగా పెరిగింది. రక్రైస్తవ పరిచయస్తులు మమ్ములను చాలా ఇష్టపేవారు. మేము రక్రైస్తవ స్నేహితుల ఇంట్లో ఉండి వారి పాటలు చాలా ఇష్టపేవారము. వారు మందిరానికి వెళ్ళినపుడు మమ్ములను మందిరానికి రమ్మని పిలిచేవారు. అక్కడ పాటలు విని వాక్యం విని ఆనందించేవారము. రక్షణ 213
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
కొరకు ప్రోత్సహించేవారు. మా నాన్న గారు తాతగారు పురాణాలు వేదాంతాలు
బోధిస్తూ వివరించేవారు. చర్చి సమయంలో రక్రైస్తవుల ఇంటికి వెళ్ళినపుడు వేర
చర్చికి వెళ్ళేవారు కూడా చాలా ఆప్యాయంగా ఆహ్వానించేవారు. మా తాతగారు
పురాణాలు చెప్పేవారు గానీ ఆకరి�ంచ లేకపోయారు. ఆ ప్రాంతంలో ఆడుకుంటా
ప్రసాదం తీసుకొని తినేవారము. మా అమ్మ ఎకుకవగా పూజలు చేసేవారు కాదు.
తాతగారు పెద్ద దీక్షలో పాలుగనేవారు. దేవాలయాలు దర్శించేవారు. దేవుని మందిరానికి
వెళ్ళిన గురతులు చాలా జా�పకంగా ఉండేది. దేవుని మందిరావరణంలో చక్కని పాటలు
ఆరాధన ప్రార్థన నాకు ఇష్టమైన జ్ఞాపకాలుగా మగిలాయి.
ఆదియందు వాక్యముండెను వాక్యం దేవుడైయండెను. యోహాను 1:1
ఆ వాక్యం జీవం గలది. నాలో వాక్యం పని చేసింది. సండే సాకలు చాలా
ఇష్టపేదాన్ని. వీటి విషయంలో ఆసక్తి ఇష్టత దేవుని మహా కృప వల్ల నేను కేషమంగా
ఉన్నానని నమ్ముతాను.
నా రక్షణానుభవం సువార్త వినుట ద్వారా కాదు గానీ దేవుని ప్రేమ నా
హృదయాన్ని తాకింది. దేవుని ఉచిత కృప ద్వారా లభించేది గానీ ఒకరి ప్రోద్బ�లంతో
జరికగది కాదు. ఇద్దరు స్నేహితుల ప్రభావం ద్వారా రక్షణానుభవం పొందాము.
నేను రెసిడెని�యల్ సాకల్లో 8వ తరగతి చదువుతున్న రోజుల్లో మున్ని, మాధవి అనే
స్నేహితుల ద్వారా ఇంటికి వెళ్ళి పాటలు విని చాలా ఆనందించేదాన్ని. దేవా నేను
పాపిని అనే మాటలో పాపిని అనే మాట నచ్చింది. ఆ పాట ద్వారా రక్షణ కార్యం
జరిగింది. డి^్రలో కూడా మంచి స్నేహితులు దొరికారు. దేవుడు మమ్ములను
వదిలిపెట్టలేదు. నా వివాహం మంచి వ్యక్తితో జరిపించారు. దేవుడు మా వివాహం
దీవించి ఒక పాపను అనుగ్రహించారు. పాపకు 6 సంవత్సరాల వయసులో అమెరికా
వెళ�ి అవకాశం లభించింది. అమెరికాలో కుటుంబంగా స్థిరపడ్డాము. ఉద్యోగము
2008 అమెరికా ఆఫ్ యునివర్సిటీ మచిగన్లో ఉండగా లభించింది. మా అక్క
అప్పటికే అమెరికాలో స్థిరపడింది. నా భర్త సోదరులు కూడా అమెరికాలో ఉండుట
నాకు ఆదరణ కలిగింది. నా పిల్లల భవిష్యత్తుకై అమెరికా మంచిగా ఉంటుందనే
అభిప్రాయంతో దేవుని చిత్తం కొరకు ప్రార్థించాను. దేవుని మహా ఉచిత కృపను బట్టి
చాలా సుళువుగా ఆశీర్వాదాలను పొందుకోగలిగాను. ప్రార్థించుట తెలియకపోయినా
చిన్న ప్రార్థనలు చేసుకొని దేవునిప్రేమ ద్వారా జవాబులు పొందుకునేదాన్ని. దేవునికి
కృతజ్ఞతలు చెల్లించాను. మా అక్క నందిని ఆత్మీయంగా ఎదిగిన తీరును బట్టి నేను
214
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు కూడా దేవునిలో ఎదుగుటకు ఆరంభించాను. నాకొక రోల్ మోడల్ తల్లివలై నన్ను నడిపించేది. మా నాన్న గారు వివాహం సమయంలో మరీ విపరీత ధోరణితో నడుచుకోవద్దు అని చెప్పినపుడు నా అక్క ధైర్యపరచి సమయోచితంగా నడిపించింది. ఆ విధంగా దేవుని కృపను బట్టి నా భక్తిని నమ్మకాన్ని నా భర్త ఆటంకపరచలేదు ఆయనకు నమ్మకం లేదు నా భర్త పనిలో వీసాలు వర్క ప్ర్మిట్ పై అమెరికా చేరాము. నా దీన ప్రార్థన వలన ఆయన పసైంటిస్టు కాబట్టి ప్రోపససింగ� త్వరగా అయిపోయింది. దేవుని పాదాల చేరి అక్క నేను స్తుతి చెల్లించాము. 3 నెలల్లోనే మేము వీసా అందుకున్నాము. నాకు ఒక బాబును అనుగ్రహించారు. మా పాప మెడికల్ కాలేజిలో చేరింది. బాబు 11 సంవత్సరాల వయసు కలిగ ఉన్నాడు. నా భర్త సవాశక్తిని బట్టి అన్నీ సంబభవిస్తున్నాయి అని అనుకోవచ్చు గానీ నేను మాత్రం దేవుని కృపగా నమ్ముతాను. నేను ఉద్యోగం లేక 7 సంవత్సరాలు ఖాళీగా ఉన్నాను. నేడు మంచి కంపెనీలో ఉద్యోగం పొందాను. మంచి ఇంటిని దేవుడిచ్చారు. నా భర్త నయా జైర్సీలో తాను తర్ఫీదు పొందిన శాఖలోనే మంచి ఉద్యోగిగా స్థిరపడ్డారు. నాకు రక్రైస్తవ సహవాసం కరువైన సమయంలో నయాజైర్సీలో మంచి ఆత్మీయత గల ప్రార్థనా పసల్ సరభయలతో ఆరగనైజర్తో పరిచయం దేవుడే కలిగంచారు. నేడు ఆత్మీయంగా స్థిరపడు ధన్యతనిచ్చారు.
నా కుటుంబం కోసం అవసరాల కోసం భారంతో ప్రార్థన చేసే మంచి విశ్వాసాన్ని ప్రభువు దయచేసారు. నాకు చాలా అనుభవాలు దేవుడే నేర్పించారు. నేడు సమర్థవంతంగా 5 సంవత్సరాలుగా పని చేస్తూనే ఉన్నాను. జా�నవంతురాలు తన ఇల్లు కట్టుకొనును అనే వాగ్దానం ఆధారంగా ప్రభువు అభివృది�నిచ్చి దీవిస్తున్నారు. అన్ని విషయాల్లో నన్ను ప్రభువు దీవించారు. ఆత్మీయంగా అభివృద్ధి పర్చారు. బండపై నా అడుగులు స్థిరపరిచారు. నేను ఒంటరిగా ఉన్నా నా భర్త కొరకు, ఇంటి వారి కొరకు భారంతో ప్రార్థన చేయుట నేర్పించారు. నేను మా అక్క బాల్యంలోనే రక్షణ పొంది అతి విలువైన ఆత్మీయు అనుభవం పొందామని తెలియజేసి దీవిస్తున్నాము. దేవుని రాజ్యాన్ని ఆయన నీతిని వెదకుచూ ఆత్మీయంగా పఘలాలను ఇవ్వాలని నేర్పిస్తూ ముందుకు సాకగ కృపను దేవుడు అనుగ్రహించాడు.
అనేక మేలులతో నింపుతా విడువకుండా నమ్మకంగా క్రీస్తుతో కొనసాకగ ధన్యత ఇస్తారు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు అని అనుభవంలో నాకు నేర్పించి ఇహాలోకపర ఆశీర్వాదాలు కూడా ఇచ్చి దీవించారు. మా విషయాల్లో దేవుని ప్రణాళ్ళకను బట్టి నడిపించారు. ఆత్మీయంగా బలపర్చి, స్థిరపర్చి, దీవించారు. 215
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
మా జీవితాలలో అనేకుల ఆత్మ రక్షణ కొరకు ప్రార్థన చేసే భారముచ్చారు. నా
జీవితంలో చేసిన కార్యాలను బట్టి నిండు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అక్కను తన
భడడ్లను దేవుడు దీవించాడు. నీ స్వరం రడియో ద్వారా నాకిచ్చిన ఈ అవకాశం బట్టి
కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. పెనుయేలు ప్రార్థనా సహవాసంలో స్థిర సరభయరాలనై అన్ని
కార్య్రకమాల్లో పాలుగంటా బైబిలు స్టడీలో వాక్యం ప్రకటించే స్థాయికి దేవుడు దీవించారు.
పెనుయేలు నాయకులకు, సరభయలకు నా కృతజ్ఞతలు. లి�త రూపంగా రూపొందించ
బడిన ఈ సాక్ష్యం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలనీ నా దీన ప్రార్థన దేవుడు
అందరినీ దీవించను గాక. ఆమెన్.
216
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

సాక్ష్యం 33. క్రీస్తును రక్షకునిగా సీవాకరించి ఆయన సేవలో
తిరప్తిలో సంఘం స్థాపించి క్రీస్తు చేతిలో బలమైన
సాధనంగా స్థిరపరచి దీవించారు.
డా�� వై. కోటి లింగారెడిడ్ గారు, తిరప్తి, 9985823127
""యెహోవా నీ కార్యములు ఎంత దొడడ్వి నీ ఆలోచనలు అతి గంభీరములు��
- కీర్తనలు 92:5 పరిచయం:
ప్రభువు నామములో అందరికి వందనాలు
వేమరెడిడ్ రాము రెడిడ్ మరియు కోటమ్మ దంపతులకు 1959లో జన్మించాను. బాల్యం ప్రకాశం జిల్లా గిద్దలారు తాలకా రామరెడిడ్ పాలైం అనే చిన్న గ్రామంలో గడిపాను. 1972లో ఆం్రధాకు చేరాను. 48 ఎకరాల వెుటట పొలాలలో వెుటట పంటలు కాయు ధాన్యాలు పండించి ఆ ఆదాయముతో జీవించేవారము. తల్లిదండ్రులు పాడి పంటలతో వ్యవసాయం మీద గడిపేవారు. విగ్రహాలను ఆరాధించేవారు. 1969లో నాకు 10 సంవత్సరాల వయసులో నా తండ్రి మరణించారు. ముగ్గురు సోదరీలు ఇద్దరము సోదరులము 5 మందిమ తల్లితో చాలా బాధలను ఎదురొకన్నాము. మా బంధువులు పొలాల తగాదాలతో విసిగించేవారు. విద్యాభ్యాసము:
చదువు పట్ల ఆసక్తితో అక్క బావ గార్ల దగ్గర్ 10వ తరగతి పూర్తి చేసి ఇంటరు వి.్ర.ఆర్ కాలేజిలో గన్నవరం, కృషాణ జిల్లాలో పూర్తి చేశాను. 5 సంవత్సరాల వెటర్న డాక్టు కోర్సు చదివాను. 1980లో కాలేజిలో జనరల్ పస్రకటరీగా ఎన్నుకోబడి గౌరవం పొందాను. కొన్ని రాజకీయ గొడవలలో కేసు పాలయయాను. అందరం చెదిరిపోయాము చేదు అనుభవాలు చవి చూచాను. పి.జి. కోర్సు పూర్తి చేశాను. నాకు నేర భావన, ఒంటరితనం బాధించగా మా అక్క వద్దకు నంద్యాల చేరాను.
ఇద్దరు అక్కలు స్నేహితుల హెాచ్చరికతో ప్రభువును నమ్మి విశ్వాసులుగా జీవించేవారు. వారు క్రీస్తే నిజరక్షకుడని చెప్పగా నా దేవుళ్ళను తలస్తూ ఎవరిని పూజించాలో అర్థమయేయది కాదు. గవర్నమెంట్ ఉద్యోగానికి ఆటంకం కలుగుతుందనే 217
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
భయం వెంటాడేది. ఒకసారి అక్కయ్యలు ప్రార్థనా మందిరానికి ఆహ్వానించారు.
అక్కడ బ్రదర్ యస్. ప్రభుదాస్ గారు ప్రార్థనా కూటాన్ని నడిపించి వాక్య పరిచర్య
చేసారు.
యవ్వనుడా ! నీ యవవానమందు సంతోషపడుము. అయితే వీటన్నిటి బట్టి
దేవుడు నిన్ను తీరుపలోనికి తెచ్చునని జా�పకముంచుకొనుము. ప్రసంగి 11:9, 1తిమోతి
1:15 ఆధారంగా నేను పాపినని గుర్తించాను. ఎవరా నా పాపాలు కషవించలేరు
గానీ క్రీస్తు కషవించగలడు.
యోహాను 3:16-17 ఆధారంగా రక్షణ స్థిరతను పొందాను. నా కోరుట
విషయం పెద్దలతో కలిసి ఒప్పుకొని పూర్తి విడుదల పొందాను.
నా సన్నిహిత స్నేహితుడు 1985లో కేన్సరు వ్యాధితో మరణించాడు. అద్భుతంగా
మా సవాకీయులందరా రక్షింపబడి క్రీస్తునే వెంబడించుటకారంభించారు.
వివాహానుభవాలు :
రోమా 8:28 ఆధారంగా దేవుని ప్రేమంచువారికి అనగా దేవుని సంకలపం
చొప్పున పిలువబడిన వారికి సమసతము సమకూడి జరుగును గనుక నాకు మంచి
సహకారిగా భార్యను దేవుడనుగ్రహించాడు. 1979లో డాక్టు కోర్సులో ఉండగా
చాలా చిన్న వయసులో 20వ యేట మంచి సంబంధమని మా తల్లిగారు ఇష్టపడ్డారు.
ఎంగేజ్మెంట్ జరిగింది. నా కాబోయే భార్యకు క్రీస్తును నమ్మిన అనుభవాలు తెలిపాను.
ఆమె ఇంటివారు రక్రైస్తవ వివాహానికి సమ్మతించలేదు. ఎవరు వచ్చినా రాకపోయినా
నాతో వివాహం జరుగుటకు ఆమె ఇష్టపడగా పెద్దలు రక్రైస్తవ వివాహం జరిగించారు.
నా చెల్లికి రెడిడ్ కులం నుండి రక్రైస్తవుడైన అకకమల్ రెడిడ్ గారితో వివాహం జరుగుట
ఆనందం కలిగంచింది.
కుటుంబ జీవితం ఉద్యోగం : నేను నా భార్య తిరప్తిలో కొత్త కాపురం
పెటాటము. నా పి.జి. కోర్సు పూర్తి చేశాను. అవ్మాయి పుట్టింది సుధాసలోమ అని
పేరు పెటాటము. 1984లో కారుమంచిలో ఉద్యోగం వచ్చింది. హారిజనవాడకు ప్రార్థనకు
వెళుిచా ఆరాధనలో పాలుగనుట సాక్ష్యం చెప్పుటకు తర్ఫీదు పొందాను నా భార్యకు
విగ్రహాలు విలువలేనివని కీర్తన 115 ద్వారా వివరించాను.
ఆమె క్రీస్తును అంగీకరించింది. ఇద్దరము ప్రభుదాసు గారి ద్వారా నీటి
బాప్తిస్మం పొందాము. మాసీ నదిలో తీసుకున్నాము సాక్ష్యం చెప్పాము. గంటూ్
లావ్ ఫావ్లో ఉద్యోగం చేయు అవకాశం లభించింది. 1985లో రెండవ భడడ్
218
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు సువకీర్తన జన్మించింది. 1984లో గుంటూరులో మరనాథద సహవాసం లభించింది. 1986లో తిరప్తిలో ఉద్యోగంలో స్థిరపడాను. బ్రదరన్ సహవాసానికి వెంకటగిరి వెళ్ళేవారము. ఆరోజుల్లో పాల్ రెడిడ్ గారు, కాశీ రెడిడ్ పరీక్ష ్రేపరు దిదు�టకు వచ్చేవారు కొందరం కలిసి బ్రైబిలు స్టడీలో పాలుగనేవారము. అటు తరువాత 1986 డిపసంబరు నెల 21వ తేదీ మా ఇంటిలో పపరభుదాస్, నంద్యాల వారి ద్వారా ఆరాధన ప్రారంభించాము. తిరప్తిలో మొదటి సారి ఆరాధన ఆరంభించుట :

ఆరాధనల్రై చంపదగిరి, కరణి గంట నుండి విశ్వాసులు రావడం ఆరంభించారు. ఇవ్మానుయేలు సాకలు వద్ద ఆరాధనను మార్చినాము. ఆ స్థలం వాడరాదని వ్యతిరకత చూపారు. నాకు కుమారుడు పసైలస్ పుటాటడు. ప్రత్యేక స్థలం కొని ఆరాధన ఆరంభించాము. 1991 మాధవ నగర్లో 4 పసంట్ల బూమ 26 వేల రూపాయలకు కొని అటు పిమ్మట విసతరించగా 15 పసంట్లు కొని 400 మంది కూరచునే విధంగా 2006లో మందిరము పూర్తి చేశాము. ప్రభుదాసు గారిని, శ్యాంబాబు గారిని ఆహ్వానించి మందిరాన్ని ప్రారంభించాము సమీపంలో కరణి గంట, మంగళ్ం, చంద్దగిరి, కరకంబాడి మొదలగు కొన్ని ప్రాంతాలలో సహవాసాలు ఏరపర్చాము. వార కూడికలు జరికగవి. మా పరిచర్య క్రీస్తు కొరకు చాలా నమ్మకంగా కొనసాగించాము. మా కుటుంబాన్ని ప్రభువు దీవించారు.
సుధాసలోమ అమెరికా టైక్సాస్లో నివసిస్తుంది. సువు రెండవ అవ్మాయి నాస్వెల్లి అమెరికాలో ఉంది. కుమారుడు పసైలస్ అభిషేక్ బెంగళూరులో నివసిస్తున్నారు. నేను నా భార్య కృషణవేణి సంఘ సేవలో నిమగ్నమయయాము. ఉద్యోగ ధర్మాలు నిర్వాహిస్తూనే దైవ సేవను నమ్మకముగా కొనసాగిస్తున్నాను. తిరప్తి ప్రాంతంలో మా సేవ కొనసాగునట్లు మా కొరకు ప్రార్థించండి. భక్తి గల పిల్లలకు క్రీస్తును నమ్మిన కుటుంబంలో వ్యకుతలను వివాహం చేయుటకు రక్రైస్తవ పద్ధతిలో చేయుటకు ప్రభువు దీవించి ప్రేమించినందుకు దేవునికి కృతజ్ఞత కలిగ ఉన్నాను. మా వియ్యంకులు గారు శ్రీవేణుగోపాల్ రెడిడ్ గారు ఘనమైన ప్రభువు సేవలో ఉండి అనేక మంది వ్యాఖ్యాలను అనేకులు వినేటట్లు చేస్తున్నారు సేవ భారము కలిగయున్నారు. ఈ నా సాక్ష్యం వారి ద్వారా పుస్తకంలో ప్రచురణ చేయుటకు సిద్ధపరచిన దేవునికి స్తుతి సోత్రతములు అందరినీ ప్రభువు దీవించను గాక. ఆమెన్. 219
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
సాక్ష్యం 34. సజీవుడగు క్రీస్తు ప్రభువును ఎందుకు
విశ్వాసించానో నా సీవాయ సాక్ష్యము ద్వారా
దేవుని ఘనపర్చగలను
- చంద్ద శేఖర్ అన్నంబుట్ల, లండను
యెహోవా మహాత్యం గలవాడు ఆయన అధిక సోత్రతం పొంద దగినవాడు. సమసత
దేవతల కంటైను ఆయన పూజనీయుడు. - కీర్తనలు 96:34
పరిచయం:
నేను నమ్మిన క్రీస్తుకు సదా స్తుతి చెల్లిస్తున్నాను. నా పేరు
చంద్దశ�ఖర్ సాంప్రదాయ హిందా కుటుంబంలో పూజారుల
వంశంలో డిపసంబరు 10 1977 సం�� జన్మించాను. ఎకుకవ
పూజలు, వ్రతాలు, నోములు చేస్తూ దైవ భక్తి గల కుటుంబంలో
పుట్టి పెరిగాను. మా తల్లి ఎకుకవగా పూజలు చేసేది. అమ్మ నాన్న
చెప్పినట్లు పూజలు చేసేవాడిని. మంచి అలవాట్లు కలిగి ఎవరితో
గొడవలు పెట్టుకొనక చెడు ే్నేహాలకు దారంగా ఉండి మంచి బాలుడుగా పెరిగాను.
నా బాల్యమంతా దు:ఖం శ్రమ బాధ, లేమతో గడిపాను.
ఆనందమంటే తెలియని రీతిగా గడిపాను. భయం, దిగులు, విచారముతో
ఉండేవాడిని. గొప్ప విద్యావంతుడు, గొప్ప ఉద్యోగం చేసే మా నాన్న బభయకరంగా
్రతాగుతా డబ్బు ఖరచు పెట్టేవాడు. మా నాన్న ఇంటికి వచ్చే సమయంలో నేను మా
అక్క దాకొకని ఉండేవారము. భయంగా ఉండేది. బయట ఆటలాడుకునే సమయంలో
పారిపోయి ఇల్లు చేరుకునేవారము. మా తల్లి చాలా సహనంతో నాన్న బలహీనతలన్ని
క్షమించి మమ్ములను చాలా జ్ఞాన వివేకముతో పెంచింది. మా నాన్న జీతం ఇంటికి
తేకుండా త్రాగుడు కొరకు ఖరచు పెట్టుచుండగా మాకు ఇంట్లో అమ్మ అక్క నేను
తినడానికి భోజనం ఉండేది కాదు. మందు తాగని రోజు ప్రేమతో మాట్లాడేవారు,
మాపై ప్రేమ ఉండేది కాని త్రాగుడు మానలేకపోయేవారు. ఈ క్లిష్టమైన పరిస్థితులలో
చాలా భయంతో జీవించే రోజుల్లో చాలా అవసరాలుండేవి. అట్టిలేమలో జీవించిన
బాల్యం బాధకరంగా ఉండేది. మా నాన్న జీతం పూర్తిగా ఖరచు పెట్టిననా మాతల్లిని
కొట్టి డబ్బులు కావాలని వేదించి గొడవ పెట్టుకునేవారు. నా బాల్య దినాల్లో,
హిందువులు, ముస్లిములు, రక్రైస్తవులను గార్చి తేడాలు కూడా తెలియదు. నాకు
220
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు తెలిసినదేదనగా దురగ దేవత ఆంజనేయులు, వెంకటేశ్వర్లు దేవుళ్ళను మాత్రమే పూజలు చేయుట మాత్రమే గనుక వారిని బహు భక్తితో ఆరాదించేవాడిని. సర్వ శక్తి గల దేవుని దృష్టి నాపట్ల ఉండుట వల్ల నా కుటుంబం పట్ల ప్రత్యేక ప్రణాళ్ళక కలిగయున్నారు. గనుక నిత్య జీవమునకు వార్సులుగా ఉండుటకు నన్ను ఎన్నుకొన్నారు. మా నాన్న భయంకర స్థితి నుండి రక్షణానుభవాన్ని ఇచ్చి చాలా ఘనపరిచారు. ఆరోజుల్లో నెల్లారు జిల్లా కావలి నుండి ఆంద్ధప్రదేశ్లో ఉన్న గంటకల్లుకు బదిలీ చేసారు. అది అనంతపురం జిల్లాలో ఉంది. మా ఇంటిలోని సామాన్లు మొత్తము తీసుకొని పోవుటకు గంటకల్ నండి కావలి వచ్చిన లారీ డ్రైవరు మంచిరక్రైస్తవ విశ్వాసి గనుక చాలా సహాయం చేసాడు.
క్రీస్తును మా కుంటుంబానికి పరిచయం చేయుటకు డ్రైవరు సహాయ పడుట మా సామానులు గంటకల్ చేరచు సమయంలో తిమోతి పేరు గల రక్రైస్తవ డ్రైవరు సువార్త గురించి మా నాన్నతో మాట కలిపాడు. ఆ తరువాత వారి కుమారుడు బోయజు నాతో స్నేహంగా ఉంటా మందిరానికి ఆహ్వానించారు.
నేను 13 సం��ల వయసులో ఉండి మొదటి సారి రక్రైస్తవుల మందిరానికి వెళ్ళాను. పాస్టరుగారు బైబిలులో కొన్ని సంగతులు బోధించారు. బైబిలులో నుండి క్రీస్తు చేసిన అద్భ�తాలలో ఐదు రొటైటలు, రెండు చేపలు 5 వేల మంది పంచి పెట్టుట గురించి చెప్పారు. నాకయితే వేదాలలో పురాణాలలో కథదలాగ అనిపించింది. నాకయితే గంటకల్ ప్రాంతంలో జీవించుట ఆనందంగా హాయిగా ఉందని భావించాను. మా నాన్నగారికి త్రాగుడు వ్యసనం అధికమై ఉద్యోగ ధర్మం నిర్వాహించలేకపోయారు. ఉ ద్యోగంలో నుండి వివిధ ప్రాంతాలకు బదిలీ చేసేవారు. ఆ ప్రాంతాలు వెళ్ళకుండా తప్పించుకొని అధికారులకు అవిధేయుడయయాడు. నాన్న గారికి జీతం రానందున చాలా ఇబ్బందులు ఎదురొకన్నాము. ఒక సంవత్సరమంతా ఉద్యోగంలో లేరు. ఆ కఠినమైన పరిస్థితులలో దేవుడు కావాలనిపించింది. రక్షణ కార్యం మా కుటుంబంలో ఆరంభవుయింది. మా ఇంటిలో సామానులైన్నో అమ్మవలసి వచ్చింది. మా నాన్న త్రాగుడు వలన ఇంటిలో వసతువులన్నీ పొగొట్టుకున్నాము. మా అమ్మ ఏ దేవుడు కరుణిస్తాడో అని అధిక పూజలు చేస్తూ ఉపవాసాలు ఉండేది. మా కుటుంబంలో అందరం పూజలు చేస్తూ మా కష్టాలు తీర్చాలని దేవుళ్ళకు వెుకాకము ఏ దేవుడు దయ చూపలేదు. మేము అన్నం కొరకు ఆశిసేత భయయం లేక మంచి నీరు తాగి పసతులుండేవారము. మా తల్లికి కోపం వచ్చి విగ్రహాలను విసిరిపేసింది. నాకయితే ఏదోవిధంగా డబ్బులు లభించి అప్పులు తీరుతాయన్న ఆశ ఉండేది. తలచుకుంటే కన్నీరు ఆగకుండా వచ్చేది అంత దు:ఖంతో కాలం గడిపాము. 221
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
కొన్నిసార్లు పరికంటికి వెళ్ళి భయయం కావాలని అడిగినపుడు వారు చాలా
హేళన చేసి చులకనగా చూస్తూ మీ నాన్నను త్రాగుడు మానుకోమని మీరైనా
చెప్పుకోరాదా ఈ హీన స్థితి ఎందుకు అని చెప్పేవారు. మా నాన్న తోటి వారిని పని
చేసేవారిని సిగరట్లు అడిగేవారు వారంతా నన్ను చూచి మీ నాన్న ఏ స్థితికి
దిగజారిపోయాడో చూడరా అని ఎగతాళ్ళ చేసేవారు. చాలా ఏడుపు వచ్చేది. దారిలో
బీడిలు పోగు చేసి ఇచ్చేవాడిని. మా బంధువులు దారంగా జీవించేవారు మీకు
మంచిరోజులు తరువాత వస్తాయిలే అనేవారు ఏ ఒక్కరు తగిన ఆర్థిక
సహాయమందించలేదు. ఉచిత సలహాలిచ్చేవారు దారంగా నివసించుటను బట్టి
క్రీస్తును నవ్ముటకు వీలయిందని నేను భావిస్తున్నాను. మా తల్లి మాత్రము నిరాశతో
మా నాన్నలో ఏ మారుప రానందు వల్ల ఆమె ఆత్మహత్య చేసుకొని మరణించదలచినపుడు
ఆయన పిల్లలను చూచుకోగలడని నమ్మి ఆత్మ హత్య ప్రయత్నం చేసింది. అదే
సమయంలో దేవుని గొప్ప ప్రణాళ్ళక ప్రకారం మా పెద్దమ్మ విజయవాడలో నివసిస్తూ
ప్రక్క వారి సువార్త వలన క్రీస్తును నమ్మి ఆరాధనలలో పాలుగని సువార్త గురించి
తెలసుకున్నది. బైబిలు చదువుట, ప్రార్థించుట మందిరంలో సహవాసం వల్ల చాలా
ధైర్యం కలికగటట్టు మా అమ్మకు ఉత్తరం రాసింది.
చెల్లి నేను నవ్ముకున్న క్రీస్తు గొప్ప దేవుడు సజీవంగా ఉన్నాడు, మన ప్రార్థనలు
విని జవాబిస్తాడు, ఆయనే నిత్య జీవమచ్చి పరలోకవాసుల్ని చేస్తాడు. మీరు చాలా
దీన స్థితిలో ఉన్నారు గనుక క్రీస్తును నమ్మండి, అని ఉత్తరం వ్రాయగా మా
తల్లిదండ్రులు ఇష్టపడలేదు. రక్రైస్తవులంటే చాలా చిన్న చూపు ఉండేది. ఒకసారి ఆమె
స్వయంగా వచ్చి దగ్గరండి సువార్త బోధించి ప్రార్థించింది.
ప్రార్థన శక్తి గలది గనుక మా తల్లిదండ్రులకు ఆసక్తి కలిగింది. ప్రభువు
కష్టాల నుండి తప్పించి మంచి రోజులిస్తారని నవ్మారు. ప్రార్థన చేయాలని
నిరణయించుకున్నారు. మా నాన్న గతంలో గంటకల్లు వచ్చు ప్రయాణంలో తిమోతి
గారి మాటలు గురతుకు వచ్చాయి, ఆయనను పిలిపించి వారు ఏ చర్చికి వెళాతరో
తీసుకొని వెళ్ళమని అడిగారు.
4. మా కుటుంబం రక్రైస్తవ విశావాసంలోకి ప్రవేశం ఆరంభవుయింది.
మా తల్లిదండ్రులు అక్క చర్చికి వెళ్ళి నమ్మకం కలిగి ఉన్నారు గాని నేను 10వ
తరగతి చదువుకొనుటకు నెల్లారు వెళ్ళవలసి వచ్చింది. మరొక పెద్దమ్మగారి ఇంట్లో
చాలా విగ్రహాలు ఉండేవి. ఆమె వేదాలలో శ్లోకాలు వివరించిచెేపపది.
222
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
నాకు ఆంజనేయులు అంటే ఇష్టము ఆ దేవుని మా నాన్నను మార్చమని చెప్పేవాడిని. కష్టాలు తీర్చమని పూజలు చేసేవాడిని. మా పెద్దమ్మ సంతోషిమాత కథలు చెప్పి ఆంజనేయులను రోజుకు 3 సార్లు పూజలు చేయమని చెప్పేది. అలానే చేస్తూ గడిపాను. మా అమ్మ నన్ను చూడడానికి వచ్చి క్రీస్తు మంచి రక్షకుడు మంచి దేవుడు మేము నవ్ముకున్నాము మీరు కూడ నమ్మండని చెప్పింది. హీన జాతి దేవుడు నాకు వద్దని నిరాకరించాను. మా పెద్దమ్మ సోదె చెేపపవారి దగ్గర భవిష్యత్తు చెప్పించింది. మా పెద్దమ్మ పూజలు చేసి కథలు చెప్పిన తరువాత భోజనం పెట్టి సాకలుకు పంేపది. ఒక రాత్రి నాకు కలలో మద్దెపై ఉండగా కింద కొందరు జనాలు నిలిచి సువార్త చెపుతండగా నాది పెద్ద కులము తకుకవ కులం వారి దేవుని సీవాకరించుట ఎందుకని భావించాను. 10వ తరగతి పరికషలు రాసిన తరువాత మా నాన్నగారు ఇంటికి తీసుకొని వెళ్ళారు. ఇంట్లో వారి నమ్మకాలు, మాటలు కొత్తగా తోచాయి. బైబిలులోని వాక్యాలు ఇంట్లో ్రేపఫములలో ఉండుట కొత్త స్నేహితులంతా రక్రైస్తవులుగా కనిపించారు. రక్రైస్తవులు మాతో సన్నిహితంగా ఉండుట నాకు మొదటి అనుభవం అయింది. మా తల్లి బైబిలు గురించి బోదించసాగింది. బైబిలు మొత్తం కథదలే ఉంటాయి అన్నాను మహా భారతం రామాయణంలో లాకగ కథలు ఉన్నాయి కద! అన్నాను. మా చుట్టు పక్కల అందరు రక్రైస్తవులే కనిపించారు. నా తల్లి అత్యాసక్తితో నాలో క్రీస్తును గురించి అవగాహన కలిగంచాలని చాలా తాప్రత్యపేది. బాబు ఈ వాక్యం చదువుకో అని బైబిలు ఇచ్చింది. క్రీస్తు వాక్యం ద్వారా మాట్లాడుతారని తెలిపింది. నేను పూజలకు వెళ్ళలేను గనుక చర్చికి వెళ్లడం తేపపది కాదు. గతంలో సావామ ఆంజనేయ దండకం చదువుకో అని చెప్పినందన చాటున చదువుకునేవాడిని. నాలో క్రీస్తుపై నమ్మకం కలిగించాలని పరవస్తు సార్యనారాయణగారు క్రీస్తును నమ్మిన తరువాత తన సాక్ష్యాన్ని ఆధ్యాత్మిక సత్యాలను రచించిన పుస్తకం బుజుదర్శని పుస్తకాన్ని చదువుకోమ్మని ఇచ్చింది. అమ్మ ఇచ్చిన బైబిలు, బుజుదర్శని చదువుటకారంభించాను. ఆసక్తిగా చదువు తండగా బైబిలు వాక్యం నన్ను ఆకర్షించింది.
కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని వెదకండి అపుడవన్నియు మీకు అనుగ్రహింపబడును. మత్తయి 6:33
దేవుడే నాతో సవాలు చేస్తున్నాడని తోచింది. నేనే దేవుని వెదకి కనుకొకవాలని తోచింది. దేవుని మాటలు సత్యమని తోచింది. నా నీతిని వెదకి ఏదైనా తప్పు ఉన్నదా అని చూచాను. ఇంత ధైర్యంగా తెలిపిన దైవం లేదని గ్రహించాను. అందరు 223
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
పాపం చేసినవార నీతిమంతుడొకకడు లేడు. క్రీస్తు నీతి గలవాడు నేను ఆయనను
వెంబడించాలని కోరుకున్నాను. క్రీస్తు చెప్పినట్లు ఆయనే మారగం, సత్యం, జీవం
అన్నారు కద, నేను క్రీస్తును నమ్మి ఆయన చెప్పినట్లు నడిస్తే నాకు మంచి పేరు
లభిస్తుందని తలంచాను. ఆ దేవుడే నేను వెళ్ళవలసిన మారాగన్ని చూపితే అదే మారగంలో
నడువగలనని నిరణయించుకున్నాను. శ్రీపరవస్తు గారి పుస్తకంలో శ్లోకం చదవగా
సర్వలోక పాపపరిహారార్థం రక్త ప్రోకషణ మవశ్యం అని రాసి ఉంది. అదే పుణ్యదాన
బలియాగం అని ఉంది. క్రీస్తు కార్చిన రక్తం మాత్రమే పాపం నుండి విమోచన
కలిగంచగలదని నమ్మాను. మా తల్లి నన్ను సంప్రదించి దేవుని ఏరీతిగా ప్రార్థించాలో
తెలిపింది. ప్రభవా నేను పాపిని నీవే నిజ దేవుడవని గ్రహించలేక నిజము కాని
దేవుళ్ళను పూజించాను నీవు కార్చిన పరిశుద్ధ రక్తంలో కడిగి నన్ను పవిత్రపరచండి
అని ప్రార్థించాను. క్రమంగా చర్చికి వెళ్ళుటకు నిరణయించుకున్నాను. సంఘంలో
విశ్వాసులు నా ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు మంచి హెాచ్చరికలనందించారు.
చాలా ప్రేమ చూపేవారు. మా నాన్న గారు క్రీస్తును నవ్మారు గాని ఆయన బలహీనతల
నుండి పూర్తి విడుదల పొంద లేదు. మా తల్లి, అక్క, నేను కలిసి రోజుకు 3 సార్లు
ప్రార్థించాము ఇంట్లో ఆర్థిక స్థితి బాగులేకపోయినా ఆహారం లేకపోయినా విశ్వాసాన్ని
కాపాడు కున్నాము. మా ప్రార్థనలు ఆలకించి మా నాన్న బలహీనతలను తీసేసారు.
సరిగాగ 1995వ సంవత్సరం నాటికి మా తండ్రి పూర్తిగా తన బలహీనతలను పాపాలను
క్రీస్తు నామంలో ప్రార్థించి క్షమాపణ కోరి అద్భుత రక్షణానుభవం పొందారు. మా
నాన్నగారు అక్క కూడ నీటి బాప్తిస్మం పొందారు.
యోసేపు పఘలించెడి కొమ్మ }ట వద్ద పఘలించెడి కొమ్మ దాని రెమ్మలు గోడ
మీదికి ఎకిక వ్యాపించెను. ఆది 49:22
యోసేపు పఘలించెడి కొమ్మగా దీవించబడినట్లు మా కుటుంబం ఆత్మీయంగా
శారీరకంగా గొప్పగా ఆశీర్వాదాన్ని పొందాము.
నా యవ్వన కాలములో శోధనలు, బాధలు ఎన్నో ఎదురొకన్నాను గాని
దేవుని వాక్యం ద్వారా వాటిని జయించాను.
యవనసు�లు దేనిచేత తమ నడత శుది�పరచు కొందురు? నీ వాక్యమునుబట్టి
దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా? కీర్తన 119:9
ఆ రోజుల్లో ఎక్కడైనా వాక్య పరిచర్య జరిగినపుడు ఎంత దూరమైనా, శ్రమ
224
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు అయినా పాలుగని ఆత్మీయ బలాన్ని పొందుకొనుట ఆ వాక్యమే నన్ను బ్రతికించి కాలు జారునని తలంచగా వాక్యం నన్ను బలపర్చింది. భక్తి జీవితం నుండి వెనక్కు మరల లేదు. హిందా దేవుళ్ళవైపు చూడలేదు. జీవజలముల }ట అయిన క్రీస్తునే సేవించుట కారంభించాను. ఆయనే నిజ దేవుడని దృడింగా నమ్మి నమ్మకంగా వెంబడించసాగాను. నేను 10వ తరగతి చదివిన తరువాత నాన్న గారి సంపాదన లేని రోజుల్లో తగిన చిన్న ఉద్యోగం చేసుకోదలచిన రోజుల్లో దేవుడు కనికరించి నా చదువును కొనసాగించాడు
మా నాన్న పదవి విరమణ తరువాత క్రీస్తుకు ఘనమైన సాక్షిగా నిలిచి అనేక ప్రాంతాలు దర్శించి తన గొప్ప సాక్ష్యము ప్రకటిస్తూ సువార్త ప్రకటనలో పరిశుద్ధాత్మ సహకరించగా గణనీయమైన సేవ చేసారు. ఎందరో దైవజనుల పరిచయాలతో కలిసి పని చేసారు. వీరిలో దైవజనులు శ్రీ వేణు గోపాల్ రెడిడ్ ప్రముఖులు. ఎన్నో సంఘాలు స్థాపించారు, ఎందరికో సేవలో ప్రోత్సాహాన్ని అందించారు నాన్న గారు స్వయంగా దార ప్రయాణాలు చేసి దేవుని సేవ కొనసాగించారు. నేనుపి.జి కోర్సు చదివి మంచి ఉద్యోగం సంపాదించుకోగలిగాను. నా స్నేహితులు అనుభవం ఉ ందని రాసేత ఉద్యోగం వస్తుందని ప్రోత్సహించారు. నేను ఆ రీతిగా చేయను నేను నమ్మిన దేవుడు తగిన కాలంలో ఇస్తారని చెప్పాను. అదే రీతిగా నా విశావాస జీవితంలో దేవుడు దీవించి ఉద్యోగమచ్చారు. దేవునిచే పొందిన ఆశీర్వాదము స్థిరవైనది.
ఎవని మనసు ఆయన మీద ఆనుకుంటుందో వారిని పూరణశాంతి గలవానిగా చేస్తాడు. ఉద్యోగ పరంగా ఎన్నో దేశాలు దర్శించే ధన్యత ఇచ్చి నా ప్రభువు నన్ను దీవించారు. నేను నమ్మిన క్రీస్తు వాక్యం ద్వారా స్పష్టంగా మాట్లాడగలరు. వివాహానుభవం :
దేవుని చితతముపై ఆధారపడినచో నాకు మేలైనది ఇస్తారని గ్రహించాను. మొదట ఒక సంబందం వచ్చినపుడు ప్రార్థించగా అది ఆయన చిత్తం కాదన్నారు దేవునికి ఒక ప్రణాళ్ళక ఒక ప్లాన్ ఉంటుంది. ప్రతి విశ్వాసికి ఆయన దాచిన మేలు గొప్పది గనుక దేవుడే పునాది కట్టబడిన గృహము పరలోకపు గవిని కాగలదు. నేను దేవుని చిత్తం కనిపెట్టు రోజులలో అవమానాలపాలయయాను. చాలా హేళన చేసేవారు. ఓరుపతో కనిపెటాటను. 4 సంవత్సరాలు కనిపెట్టిన తరువాత ఆదాముకు హావవాను జతపర్చినట్లు అద్భుతంగా మంచి విశ్వాసి విద్యావంతురాలు, మృధు స్వభావం గల 225
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
మంచి వనిత, అరుణను దేవుడే నిరణయించి దయచేసాడు. ఆమె కూడ విశ్వాసులుగా
ఉన్న తల్లిదండ్రుల ప్రేమలో పెరిగింది. శ్రమ అనుభవించి కష్టం సుఖం అర్థం
చేసుకొని వివేకంతో గృహాన్ని నడిపించి అతతమామలను గౌరవించి ప్రేమించగల నా
భార్య అరుణను బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను.
క్రీస్తు ప్రేమనుండి మనలను ఎడబాపు వాడెవడు? ్రశమయె�ునను బాధయె�ునను
హింసయె�ునను కరవైనను వస్రతహీనతయె�ునను ఉప్రదవవైనను ఖడగవైనను మనలను
ఎడబాపునా? రోమా 8:35
నా జీవితంలో క్రీస్తు లేకపోయినచో పాత జీవితంతో పాత అలవాట్లతో
నలిగిపోయేవాడిని ఈ అనుభవాలు దేవుడిచ్చి ఎన్నో ఆత్మీయ పాఠాలు నేర్పించాడు.
నా సిలువను ఎత్తుకొని వెంబడించాలని క్రీస్తు చెప్పారు.
ఏ దేవుడు మాట చెప్పలేదు. క్రీస్తును నిజముగా వెంబడిస్తే నీతిగా జీవించారని
సాక్ష్యము పొందగలము. కలిపత దేవుళ్ళను ఆశ్రయిస్తే చెడడ్ పేరు మాత్రమే వస్తుంది.
ముగింపు : బాల్యంలో చేదు అనుభవాలు అనుబభవించిననా మా నాన్నగారు
రక్షణ పొందిన తరువాత అధికమైన వేగంతో ఉత్తమ వ్యక్తిగా పేరు పొంది గొప్పగా
సేవ చేసారు. సాక్షిగా జీవించారు. సేవలో �నమయిన రోజుల్లో గ్రేస్ విజయ
ఆంటీగారు నాన్న సాక్ష్యాన్ని ఆమె పుస్తకంలో ప్రచురించగా నాన్న గారు చాలా
ఆనందించారు. 2018లో ఆయన అకస్మిక మరణం పొందారు. ఆయన సంస్మరణ
సమయంలో అదే సాక్ష్యాన్ని ప్రింటు చేసి వచ్చిన సరభయలకు పంచాము. మా తల్లి
ఒంటరిగా మగిలారు. ఎంతో సహనంతో నాన్నను క్షమించారు. ఉత్తమ వ్యకుతలుగా
అక్కను నన్ను తీర్చి దిదా�రు. నేను అరుణతో ఇద్దరు భడడ్లతో లండనులో స్థిరపడాను.
అక్క బావగారు భడడ్లతో బెంగళూరులో స్థిపడింది. 2020 ఎప్రిల్ 14వ తేది కరోనా
తెగులు సమయంలో అమ్మ మరణించింది. మమ్ములను దు:ఖపర్చింది. బంధువులంతా
అమ్మ నాన్న జీవితం ఘనవైనదని శ్లాపఫించారు. గతంలో నాన్న గారు తన భడడ్లను
పోషించి మంచి జీవితాలనివవాగలడా? అని హేళన చేసినవారి ముందు దేవుడు
ఘనపరిచారు. క్రీస్తు నిజమైన దేవుడు లోకాన్ని ప్రేమించి తన ప్రాణమచ్చాడు.
దేవుని కృప మీతో ఉండును గాక. ఆమెన్.
226
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు