
సాక్ష్యం 16. నామకార్థ రక్రైస్తవునిగా జీవించి క్రీస్తును ద్వేషించి
భయంకరమైన పాపాలను చేస్తూ క్యాన్సరు వ్యాధితో
ఉండగా క్రీస్తు దర్శించి సేవలో స్థిరపరిచారు
శ్రీ జోషి ప్రశాంత్, కాకినాడ.
ప్రభువైన యేసునందు విశ్వాసముంచం అపుడు నీవును నీ ఇంటివారును
రక్షణ పొందుదురు. అపో 16:31
పరిచయం:
దేవునికే స్తుతి కలుగును గాక, దేవుడు నా సాక్ష్యం వివరించు అవకాశం
కలిగంచినందుకు దేవునికే స్తుతి చెల్లిస్తున్నాను. నా పేరు జోషి ప్రశాంత్. నా బాల్యమంతా
కాకినాడ సమీపంలో ఉన్న వాకిలిపూడి అనే గ్రామంలో గడిచింది. 2014వ సంవత్సరం
నుండి దేవుని సేవా పరిచర్యలో వాడబడుచున్నాను, నేను రక్షణ స్థిరత పొందినది
2014 సంవత్సరంలోనే. నామకార్థ రక్రైస్తవ కుటుంబంలో ఉండగా 7వ తరగతిలో
నీటి బాప్తిస్మం తీసుకున్నాను. ఈ దినాలలో కరోనా రోగం వల్ల సంఘాలలో ఆరాధన
లేనందువల్ల ఆన్లైన్ యాటయాబ్ ద్వారా ఘనమైన సేవ కొనసాగు చున్నది. దేవునికే
మహిమ కలుగును గాక, అనేక మంది రక్షింపబడుట గమనిస్తున్నాము. అనేకమంది
నిరుత్సాహావంతులను ధైర్యపరచుటయే గాక రోగ్రగసతులకు వ్యాధి నివారణ లబభ్యమగు
చున్నది. నా జీవితంలో జరిగిన సంఘటనలను కొన్ని వివరించుటకాశిస్తున్నాను.
నా జీవితంలో దేవుని చిత్తము లేనిదే ఈ సేవా పరిచర్య చేయుటకు
నిలువలేకపోయేవాడిని మరొక రకమైన స్థితి నుండి నన్ను లేవనెతాతరు, అలా చేసారని
దేవుని సేవకు నేను రాలేదు క్రీస్తు ప్రేమను ఆశయాన్ని గ్రహించాను గనుక సేవలో
పాలుగనగలుగుచున్నాను దేవుడు చాలా గొప్ప కృప నా యెడల చూపారు.
నా గత జీవితము :
నేనొక పాస్టు గారింట్లో పుట్టి పెరిగాను తాతగారు సేవ చేసేవాడు నేను
పాస్టుగా కాకపోతే డాక్టునయేయవాడినేమో కాకినాడ మెడికల్ కాలేజిలో ఆరోతపెడిక�్స
నయారో డాకటరుగా ఉండాలని కోరుకున్నాను మా స్నేహితులతో పాటు సాధారణ
జీవితం విదేశాలలో జీవించేవాడిని, దేవున్ని చాలా సార్లు తృణీకరించాను మా
116
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు పూరీవాకులలో కొందరు దేవునిని నవ్ముకొని సేవలో స్థిరపడ్డారు. మా స్వకీయులలో చాలా మంది రాజకీయవేతతలుండుట వల్ల వారంతా క్రీస్తుకు వ్యతిరకులుగా ఉ ండేవారు. కులం వేరు అనుకునేవారు రక్రైస్తవులతో సరైన సంబంధం పెట్టుకున్నవారు కాదు. మా నాన్న క్రీస్తును నమ్మినందున బంధువులతో వేరై చర్చి దగ్గర చిన్న పాక వేసుకొని జీవనం కొనసాగించాము. నేను పుటటకముందు నా తల్లితో ప్రభువు ప్రవచనాత్మకంగా మాట్లాడారు, నీకు పుటటబోవు భడడ్ సేవకుడవుతాడు చాలా దేశాలలో సాక్ష్యం చెప్పువాడగుతాడని చెప్పాడు. సేవకుడనవుతానని తెలిసి చాలా సంతోషించారు నేను పుటాటక గారాబంగా పెంచాలి, బాగా చదివించాలని ఆశించారు. ఉన్నత విద్యనందించి అనేక భాషలు మాట్లాడు సమర్థతతో అనేక దేశాలలో వాడబడాలని కోరారు. సోతమతకు మంచి పెద్ద సాకల్లో చేర్పించారు. గొప్పగా బ్రతికేవారి పిల్లలు అక్కడ చదువుకునేవారు. నేను పేద స్థితిలో ఉన్నందన సేవకుని కుమారుడు అని ఎవరికి చెప్పలేదు. కాకినాడలో గొప్ప పేరున్న సాకలు ్ర్రిన్సిపాలు గారిగా మాకు వర్స్కు తాతయ్య అని పిలిచే బంధువు గారి దగ్గర చేర్పించారు
నా వస్త్రధారణ సరిగాగ ఉండేది కాదు. వారి వలై ఉండలేకపోయేవాడిని. మా తల్లిదండ్రులు దేవుడు ఉన్నత స్థానంలో ఉంచుతాడని ఆశపెట్టేవారు.
సాకలు పిల్లలకు క్రిష్టియున్ అని తెలిసేత రక్రైస్తవుడను కానని చెప్పుకునేవాడిని నా తల్లిదండ్రులు పేద సేవకులని చెప్పుకోలేక వారు మరణించారని చెప్పుటకు సాహాసించాను, వేరవారు సమాధానాలు చెప్పేవాడిని, చిన్న వయసులో చాలా తలాంతులతో దీవించారు. అతి చిన్న వయసులో ్రడవ్స వాయించేవాడిని మా సాకల్లో మయాజిక� పోటీలు జరికగవి నేను వారిని సంప్రదించాను నా ప్రతిభను చూపించాను వారంతా ఆశ్చర్యపడి ప్రశంసించి ఆనందంగా ఆప్యాయంగా పలుకరించారు. ఇన్ని తలాంతులు ఉన్నవాడివి ఎక్కడ దాగి ఉన్నావయయా అన్నారు, నీకు తలాంతు ఉందని ఎవరితో చెప్పలేదు అన్నారు ఇక నుండి మాతో ఉండి నీ ప్రతిభను చూపిస్తూ సంగీతాన్ని గౌరవించి కార్య్రకమాలలో �నం కావాలి అన్నారు. వారి కార్య్రకమాలలో పాలుగనుటకు ఆరంభించాను. వివిధ సాకళ్ళలో జరికగ పోటీలలో వేర ప్రాంతాలకు తీసురకళ�ివారు. సాకలు వారంతా నా తలాంతును బట్టి చప్పట్లు కొట్టేవారు చాలా గ్గట్గా భావించేవాడిని. ఎవరిరకైనా ఎపుడైనా నాలాంటి పాపులారిటీ ఉంటే ఎదుగవచ్చు అని తెలసుకున్నాను. మనలను బలపర్చిది ప్రోత్సహించేది దేవుడు కాదు, పొజిషన్ ఇచ్చేది దేవుడు కాదు, మన తలాంతు పైకి తెస్తుందని 117
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
భ్రవుపడాను. యీ రీతిగా ఆటలలో పాలుగని జిల్లా స్థాయిలో విజేతగా
ఉండేవాడిని. అందరు నన్ను పలుకరిస్తూ నాతో స్నేహం చేయుటకు ఆరంభించారు.
వారివలై ప్రవర్తించేవాడిని, సినిమా చరిత్ర గల కుటుంబాల నుండి వచ్చిన
విధ్యారు�లండేవారు, నాకు వారి బట్టలు, ష�ష్ వేసుకోమని ఇచ్చేవారు, 10వ
తరగతిలో హాస్టలులో చేర్పించిన కోరికను ్రతోసిపుచ్చాను.
10వ తరగతిలో క్రొతతవారి పరిచయాలు సంబభవించినందన నా }హాలు
మారిపోయాయి. నా గమ్యం, లైఫ్ పసైటల్ మారింది. బ్రతకు తకుకవ బడాయి ఎకుకవ
అంటారు నా జీవితం అలా తయారయింది, చాలా మంది రక్రైస్తవులు బయట ఒక
జీవితం లోపల ఒక జీవితం జీవిస్తుంటారు. నా గమ్యం ఇంజనీరు డాక్టు బదులు
రాజకీయవేతతను కావాలనుకున్నాను, పేరు ప్రఖ్యాతులు కలిగిన కుటుంబాలతో
పరిచయాలు పెంచుకోవడానికి ఆరంభించాను, లోకంలో ఉన్న వారితో, సినిమా
వారితో సాంగత్యం చేసాను. యేసు ప్రభువును పూర్తిగా తృణీకరించాను, ఎన్ని సార్లు
గద్దించినా లోబడనివాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును అని
బైబిలు చెబుతుంది తెలిసి చెడిపోయాను. నా ప్రవర్తనను నా తల్లిదండ్రులు గమనించారు
గద్దించారు, ఎంతో పవిత్రంగా జీవించి దేవుని సేవ చేయవల్సిన నీవు విచ్చల విడిగా
జీవించుట తగునా? లోకాశలవైపు చేరకు అని హెచ్చరించేవారు. దేవుడంటే మీరు
ఈ స్థితిలో ఎందుకున్నారు, దేవుడు లేడని తృణీకరించాను, ఇంటరులోనే లోకంలో
పాపాలన్నీ నాలో ఉండేవి. మనం నాశనమునకు వెళ�ి ముందు అన్నీ పాపాలు
మనలో ఉంటాయి, అవగాహన లేక ఇసాటనుసారంగా జీవించుట వల్ల కరోనా వ్యాధి
వేలలో ఉన్న కేసులు లక్షలలో చేరాయి, పాపం కూడా చిన్నగా చేరి తరువాత
విసతరించి పోతుంది, ద�ర్బా�గ్యపు స్థితికి తెస్తుంది. అనేక పుస్తకాలు చదువుతా ్రవెురా
ముందు పరిశుద్ధంగా ఉండాలని నటిస్తున్నారు, నాకయితే నటనా జీవితం
ఆరంభవుయింది, కుత్రిమ జీవితానికి అలవాటు పడాను పేరుకు వందనాలు చెప్పుట
మనసు, ఎక్కడో ఉండేది, మన క్రియ జీవితాన్ని బట్టి ఉగ్రతకు గురి అవుతున్నాము
సోదొమా గొమో�� నాశనం తెలిసేత దేవుని చిత్తం నుండి దారమగుట వలన వారికి
తెలిసి కూడా నియమ నిబంధనలతో జీవించుట చేత కాక నేటి యువకులు భ్రవు
జీవితం జీవిస్తున్నారు, ఇసాటనుసారం గా జీవిస్తున్నారు కరోనా వలై పాపం విసతరిస్తుంది,
వ్యక్తిగత జీవితాలను ఎవరు చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు, నటించుట,
ఇతరులను మబభ్యపెడుతా జీవించుట పేరుకు మాత్రమే రక్రైస్తవునిగా జీవిస్తున్నాను,
118
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు భక్తిగా జీవిస్తూ బయట భయంకరమైన పాప జీవితంలో జీవించుచుండగా సొదొమా గొమో�� ఉన్నట్లు నేను పాపంతో నిండి ఉన్నాను, వ్యర్థమైన జీవితం జీవిసేత మన జీవితాలు పతనానికి చేరగలవు, పేరు ప్రఖ్యాతులు నాకు ఎకుకవగా ఉన్నాయి.
కగంబ్లర్స క్లబ్ ఆరంభించాము కొన్ని వందల యవవానసు�లున్నారు, సాటడెంట్స కనీవానరుగా వ్యవహారించి మంచి పదవులు చేపటాటను. మంచి పరపతి ఉందని 2016లో రాజమండ్రిలో దర్జాగా జీవించేవాడిని చాలా అపవిత్రకరవైన వసతువులు నా దగ్గర నాకుండేవి అనేక మంది గొప్ప స్నేహితులు నాకుండేవారు అల్లరి చేసినపుడు నన్ను బందించగా 5 నిమషాల్లో బయటకు వచ్చేసేవాడిని నన్ను ఎందరో పొగడేవారు, రక్రైస్తవ సమాజంలో రక్రైస్తవులకు సరైన భక్తి లేనందన పైకి రాలేకపోతున్నారు, దేవుడు మన అంతరంగాన్ని చూచేవాడు దేవుడు నా బలహీనతలన్నీ గమనించేవాడు నా చేయి విడిచిపెటాటడు అది డిపసంబరు సంఘ విశ్వాసులు గల మా సంఘములో పని చేస్తున్న తల్లిదండ్రులు మరణిసేత ఆ స్థలం అమ్మ అపారుటవెంటు కట్టించి ఆ లాభాలతో గడిేపయెుచ్చిని చాలా నీచంగా ఆలోచించేవాడిని. మా మనిస్రీట 4 సంఘాలుగా విసతరించింది ఆదాయము చాలా ఎకుకవగా ఉండేది. నాశనమునకు ముందు గర్వం నడసతుంది. నేను నిర్లక్ష్యంగా బైబిలు విసిరసాను, బైబిలు కాగితాలు కాల్చాిను, దేవుడిని బాతులు తిట్టేవాడిని, బహిరంగ పుస్తకాల్లో బాతులు వ్రాసి వెటకారం చేసేవాడిని సినిమాలు చూస్తూ వస్త్రధారణ మారిపోయిన రోజులు చూస్తున్నాము 2013 డిపసంబరు కాలంలో ధర్నాలు బందులు జరుగుతా ఉండేవి రక్రైస్తవుల జీవన విధానమును అసహ్యించుకునేవాడిని. వారు నటించేవారని నవ్మేవాడిని.
రాజమండ్రిలో మెడికల్ కాలేజిలో చదువు ఆరంభించాను కారులో దర్జాగా తిరుగుతా దర్జాగా రౌడిగా జీవించి దెబ్బలు తిని జైలుకు వెళ్ళి తిరిగి రాగా నన్ను పొగిడేవారు, నేను గర్వంగా ప్రవర్తించుచు అతిశయించేవాడిని కానీ దేవుడు మన క్రియలను అంతరంగాన్ని చూచేవాడు తల్లిదండ్రులు త్వరగా మరణిసేత ఆ స్థలంలో అపారుటవెంటులు ని]్మంచి సొవ్ము చేసుకోవాలని దష్టతలంపులు కలిగి ఉండేవాడిని కానీ రక్షణ పొందిన తరువాత యేసు క్రీస్తును నమ్మి నా కేరిర్లో అన్ని వదలుకొని దేవునిలో జీవిస్తున్నాను.
చర్చిలో పాటలు ఆరెకస్రాటలో పాటుగనేవాడిని, కార్ల్సలో పాలుగనేవాడిని, సరైన ఆహారం లేక అక్కడ నుండి వెళ్ళి పోయాను. బభట్టి శ్రీనుగారు వాక్యం బోధించారు ఆరాధనకు ఆలకించి అంగీకరించేవారు ఉండరు, ఆరంభించి పాటలు పాడే వరకు 119
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
ఓపిక ఉండేది కాదు 2014 నుండి దేవుడు జోషీ ప్రశాంత్ను సేవలో వాడుకొనుటకు
ఇష్టపడుతున్నారని మా ఇంటికి వచ్చి చెప్పగా అమ్మ చాలా సంతోషించింది. నా
వయసు 20 సంవత్సరాలయితే నా స్నేహితులు 40 సంవత్సరాలకు పైగా ఉండేవారు.
రియల్ ఎేసటటులో పని చేసేవారు. నేను చేసిన తప్పులను బట్టి తల్లిదండ్రులు చాలా
బాధపేవారు, అట్టి నన్ను చాలా బలహీన స్థితిలో ఆసుప్రతికి తీసుకొని వెళ్ళి అమ్మ
చూపించగా ఆపరషన్ అవసరమన్నారు, ఇతరులు మంచి సాపర్ వయాన్ అని
పొగిడేవారు, రెబల్ అని పొగిడేవారు నా శరీరం బలహీనమయింది. అమ్మ నన్ను
పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టు అన్నారు నేను నటన ద్వారా జీవించిన జీవితాన్ని
వదలి నా సాక్ష్యం పంచుకున్నాను, ఆ రోజు నా కట్లు }డిపోయాయి, మరలా
ఆసుప్రతికి చేరాను, కొత్త సంవత్సరం ఆనందంగా ఎదురొకవాలని ఆశించాను. అమ్మ
హెచ్చరికలు విని మారినట్లు నటించి మంచి మాటలు చెప్పగా మారానని 12
మంది రక్షణ పొందారు. నా స్నేహితులు నాతో పరిచయాలు తగిగంచారు నా శరీరంలో
మారుప రాలేదు, రిబ్స నుండి మాలుగ తీశారు, నా జీవితంలో ఓపిక లేదు దాహాంగా
ఉండేది మందులు ఎకుకవయయాయి, కడుపునిండా అన్నం తినాలని ఆశ ఉండేది, నా
ఎముకలలో సాది గుచ్చినపుడు చాలా బాధ కలికగది, డాక్టు రిపోరుట చూపమన్నారు
అది చాసి మా తల్లితో ఏ డాక్టు కాపాడలేడు మీ దేవుడే కాపాడాలన్నారు, నాకు
రక్తములో కాన్సరు వచ్చి శరీరమంతా పాకింది. అందరా పైకి ఎతాతరు నా ఇంటి
పేరున్న ఒక్కడినే బ్రతికి ఉన్నాను, చొకక లంగీతో రైలు ఎకాకను నా తల్లి ఒడిలో
ఆపరషను పుండులో నుండి రక్తం కార్సాగింది, చాలా దీన స్థితి కలినందుకు రైలు
కింద పడి చనిపోవాలని ఆశించాను, 2014 జనవరిలో ఎముకలలో పరీక్ష చేయుటకు
సి.యం.సి వెల్లూరులో చికిత్స కొరకు చేరాను, ఎంతో గొప్పగా ఎదగాలన్న స్థితి
నుండి దారుణంగా దిగజారిపోయాను. నా జీవితమును మార్చిన వాక్యం
అతిక్ర్మములు దాచిపెట్టువాడు వర్థిల్లడు ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందును.
అవ్మా నేను చాలా పాపాలు చేశాను నేను మరణిసేత మంచి ఫోటో చేసి దండ
వెయయాలి, చెల్లెలిద్దరిని బాగా చదివించు అని చెప్పాను. దానికి అమ్మ నీవు యేసుతో
స్నేహం చేసేత బ్రతకుతావు అని చెప్పింది, ధైర్యం చెప్పి నా కొరకు ప్రార్థన చేసేది,
నా రక్తంలో క్యాన్సరు కణాలు ఉన్నవి, కీమో చేసినా బ్రతకుట కష్టమన్నారు, నాకు
క్యాన్సరు అని చెప్పలేదు అందరు ఏడసతున్నారు, ఇట్లాంటి పరిస్థితిలో బైబిలు చదివాను,
నాతో మాట్లాడు ప్రభువా అని ప్రార్థించాను, నా దీన స్థితిని కటక్షించిన దేవుడు నా
ప్రార్థన ఆలకించి ఆయన స్వరంతో మాట్లాడారు, వెంటనే నా జీవితంలో మారుప
120
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు వచ్చింది, ఎందరిని బాధపెటాటనో అందరిని తల్లితో సహా క్షమాపణ కోరాను, నేను పాపంలో జీవించాను, బాగా ఉన్నట్లు నటించాను, క్రియలలో, తలంపుల్లో పాపం ఉ న్నది కానీ అన్ని వదిలి దేవుని కొరకు జీవిస్తానని తీర్మానం చేసుకున్నాను. క్రీస్తు నన్ను రక్షించాడు, సవాస�పరిచాడు నేను పాపపు మాటలు వాడాను ఇపుడు దేవుని వాక్యం ప్రచురించుటకు ఆరంభించాను, ప్రతి విశ్వాసికి తెలిసిన వాక్యం -
నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముాము తగిగంచుకొని ప్రార్థనచేసి నన్ను వెదకి తమ చెడుమార్గములను విడిచినయెడల, ఆకాశమునుండి నేను వారి ప్రార్థనను విని, వారి పాపమును క్షమించి, వారి దేశమును సవాస�పరచుదును. 2 దిన 7:14 వాగ్దానం సవాతంత్రించుకున్నాను. మనం కోపం, గర్వం తగిగంచుకోవాలి, పాపములు ఒప్పుకొని క్షమించమని అడగాలి, దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులే కద దేవునిలో ఎదగాలి ఆత్మీయంగా స్థిరపడి దేవుని సన్నిధిలో ఎదగాలి.
నీ ప్రార్థన నీ జీవితం దేవుడు చాసి గుర్తిసేత చాలు. భక్తితో జీవిసేత వెలుగుతూ ప్రకాశించగలరు, ప్రార్థన అనుభవం గలవారిగా ఉండాలి. ప్రతి పాపం విడిచిపెటాటలి కొత్త అనుభవాలతో దేవుని వెంబడించాలి. దేవుని సన్నిధిలో దీనత్వం కలిగి జీవిసేత దేవుడు ఆశీర్వాదించగలడు. దేవుడు మన హృదయాలను సరి చేయాలి, వాక్యం మన హృదయాలను తాకుచున్నపుడు మన హృదయం తెరచి దేవునిని ఆహ్వానించి గొప్ప విశ్వాసులుగా జీవిస్తూ సాక్ష్యమిస్తూ అనేకులను రక్షించి అందరం పరలోకము చేరుటకు సిద్ధపడుదాము. దేవుడు మవ్మును దీవించను గాక. ఆమెన్. 121
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
సాక్ష్యం 17. జా�నవంతుడనైన నేను దేవుడైన క్రీస్తును
కనుగొని క్రీస్తే దేవుడని సాక్ష్యమిచ్చాను.
శ్రీ సన్నల కొండారెడిడ్, మద్దారు
ఎవవానిచే జనించు జగవెువవాని లోపల నుండు లీనమై
ఎవవాని ఎందుడిందు ప్రవేశవారుడెవవాడు మాలకారణం బైవవాడు
అనాది మధ్యలు యుండెవవాడు సరవాముతానే అయినవాడెవవాడు
వాని నాత్మభవున్ ఈశవారునే శరణంబు వేడెదన్
ఈ పద్యంలో బవ్మెర్ పోతనామాతయడు పఘలానా వాడు దేవుడని చెప్పలేదు.
కాని దేవుడనేవాడు ఈ గుణ లక్షణాలు కలిగి వుండాలి. ఆయననే నేను వ్రెురకకదను.
ఈశవార్ అల్లా తేరనావ్
సర్ కో సమ్మతిదే భగవాన్-మహాత్మాగాంది
అంటే- ఓ దేవా ! ఈశ్వర అన్నా, అల్లా అన్నా నీ పేర ఈ జనులందరికి
మంచి మనససు ప్రసాదించు అని ప్రార్థించాడు. ఆ కరుడనగా సకల సృష్టికి
మాలాధారుడైన తండ్రియగు దేవుడే (పితా ప్రవేశవార్)
క్రీస్తు నామమున సత్య నిరూపణ సాక్ష్యం :
84 లక్షల జీవరాసులలో మానవ జన్మ ఉతకృషటవైనది. దేవుడు తన ప్రతినిధిగా
చేసుకొని ఏది మంచిది? ఏది చెడడ్ది? అనే విచకషణా జ్ఞానాన్ని ప్రసాదించి ఈ సృష్టిని
మన ఆదీినము చేసిన దేవున్ని తెలసుకోకుండా అజా�నముతో దారి తప్పి చీకటిలో
వున్నాము.
నా పేరు సన్నల కొండారెడిడ్, కర్నూలు జిల్లా నందా�ల తాలాకా పాణ్యం
మండలం మద్దారు గ్రామం మా }రు. మా గ్రామం పాడిపంటలతో తులతాకగ
గ్రామం. మొదటి నుంచి ఆర్థిక, సాంఘిక, రాజకీయంగా మా తాలాకాలో పేరు
పొందిన గ్రామం. అటువంటి గ్రామములో ఒక మధ్యతరహా కుటుంబంలో సన్నల
తివ్మారెడిడ్, రామకక అను దంపతులకు జన్మించినాను. మేము ఇద్దరం సంతానం.
నేను, నా చెల్లెలు సుబ్బమ్మ. మాది చిన్న కుటుంబం, చింతలు లేని కుటుంబం
కావడం వల్ల, మా తండ్రి తెలుగు బాగుగా చదువుకున్నవాడు కావడం వల్ల, గ్రంథదపఠనం
122
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు బాగా చేసేవారు. కావున ఆదర్శ జీవితం గడిపేవాడు. ఆర్థిక ఇబ్బందులు లేనందువలన నన్ను బాగుగా చదివించాలని ఉవివాళూిరవాడు. ఆ రోజుల్లో మా }రిలో వున్న సాకలులో చదువు 7వ తరగతి వరకే ఉండేది.
అటు తర్వాత పై చదువులకు నంద్యాలలో సిద్ధమ్మ హోటలులో భోజనవసతి ఏరాపటు చేసి చేర్పించినారు. కాని నేను టయాషనుకు పోక అల్లరి చిల్లరిగా తిరగడం వల్ల రెండు సంవత్సరాలు చూచి ఇంటికి తీసుకు వెళ్ళారు. ఆ రోజుల్లో మాధవసావామ దేవాలయం దగ్గర వున్న ఇంటిలో ఉండేవాళ్లం. దేవాలయంలో మంచి మంచి పండితులు హారికథలు, పురాణాలు చెప్పించేవారు. అందువల్ల వారి పరిచర్య, సహవాసం నాకు కలిగి భార్త, భాగవత, రామాయణాది పురాణాలు, భగవద్గీత, వసు చరిత్ర, మను చరిత్ర, వైశ్ధం కావ్యాలు, జమని భారతం, క్ళా పూరోణదయం, విషుణ మాయా నాటకం, సుభాషితాలు, వేమన శతకం ఇత్యాది ఎన్నో రంగాల తెలియని వాటిని పెద్దల చేత చెప్పించుకొని ఇతరులకు శక్తి కొద్ది చెప్పేవాడిని విగ్రహారాధనలో పాలుగని, శ్రీరామనవమ, విజయుదశమ, ఉత్సవాలు, }ర్లోవారిని కొందరిని కూడుకొని ఘనంగ చేసే వాడిని. మా తల్లి గారి పుట్టిల్లు ఆ }ర కావడం ఆమెకు ముగ్గురు తమ్ముళ్ళు వుండేవారు. వారిలో రెండవ మేనమామ కూతరని చేసుకున్నాను. నా మేనమామ గార్లు ముగ్గురు నా మీది ప్రేమ చేత నా వ్యవసాయం అంతా వార చూచుకొనేవారు కాబట్టి నాకు చీకు చింతా లేకుండా కాలం దొ]్లపోయేది నేను చిన్నప్పుడు దగ్గు, ప్డిశంతో భాదపేవాడిని ఆ జబ్బు కొన్ని సంవత్సరాలకు ఆసతమా క్రింద మారిపోయింది. మా తండ్రి సవాచ్చ�ంగా దైవోపాసకుడు కావడంవల్ల ఏ జబ్బు లేకుండా సహజ మరణం పొందాడు. నాకు ముగ్గురు సంతానం. పెద్దవాడు రఘునాధరెడిడ్ అనారోగ్యంతో చనిపోయాడు. రెండవ సంతానం అవ్మాయి ఆమె పేరు సుమతి. మాడవ సంతానం వేణుగోపాల్ రెడిడ్ ప్రభు సేవకుడు. మీ అందరికి తెలిసిన వాడు ఉద్యోగరీత్యా స్టేట్ బ్యాంక� మేనేజర్ గా పనిచేసి పదవీ విరమణ చేసి హైదరాబాదులో ఉన్నాడు. ఆయన మన రాష్రటంలో రక్రైస్తవులందరికి తెలసు. నేను సుమారు 25 సంవత్సరాల క్రిందట కర్నూలు ఉస్మానియా కాలేజి లైక్చిరరు ఒకాయన అర;్బ బాష్కు తెలుగులో ఖురాను అనువాదం చేసినాడని తెలసుకొని వెంటనే మా }రి న;సాబు అనే మహామ్మదీయున్ని కర్నూలకు పంపి రెండు భాగములు తెప్పించి చదివాను. మా }రిలో ప్రాధమక కేంద్ంలో పనిచేసిన రూతమ్మ యిచ్చిన బైబిల్ కూడ చదివాను. కాని ఏది సత్యం అనే విషయాన్ని కూలంకుషంగా ఆలోచించలేదు. 123
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
విజ్ఞానం కొరకు ఏదో చదివాను, తెలసుకున్నాను, అనేదే తప్ప అసలు
విషయానికి సత్యం తెలసుకోలేక పోయినాను. ఇతరులకు }రించి చెేపపదే కాని నా
విషయం నేను ఆలోచించలేదు. కాలమేమో దొ]్లపోతుంది. అపుపడు 75 సంవత్సరములు
వచ్చినాయి. రక్షణ పొందిన మా వేణు, నరకాగ్నికి బలైపోతామని విగ్రహారాధన
మానుకోమని ఏసుక్రీస్తును నవ్మువుని పరలోక మారాగన్ని ఆలోచించమని వాని
అమ్మతో ఎంతో భాధాకరంగా చెప్పేవాడు. పసలవులకు వచ్చినప్పుడల్లా ఒకసారి
వినలేదని ఇంట్లో వున్న విగ్రహాలన్నీ తీసి వేసాడు. అది మొదలుకొని మేము విగ్రహాల
పూజ చేయడం బుత్తిగా మానేశాము. కాని ఆత్మకు శాంతిలేదు. ఎందుకంటే ఏసుక్రీస్తును
నమ్మలేదని వాడు ఉద్యోగం చేసే }ర్లో వుండి సుమారు పది సం��లు నుండి కొంతమంది
పౌలు సుబ్బయ్య వంటి తన సేవకులను మా ఇంటికి పంపి మమ్మ*్న పాపము నుండి
విడిపించమని ప్రయత్నం చేసాడు. వారు వచ్చి మమ్మ*్న కూర్చోిబైట్టి సువార్త ఎంతో
ఓపికగా చెప్పి ఒప్పించుకొని పోయేవారు. అయిన వీడు ఎందుకింత భాదపడుతున్నాడు.
వాన్ని యేసును నమ్మినందుకు మేము ఏమ అనలేదుకదా, అయినా వాడు పంపిన
సువార్తికులకు భోజనాలు పెట్టి కూటములు జరుపుతున్నాము కదా, అయినా
ఆలోచించాల్సిందే ఈ విషయం అనుకుంటా ఉండగా అద్భ�తకరుడు ఆశ్చర్యకరుడు
అయిన ఏసుప్రభువు ప్రభావం వల్ల పులివెందుల కూటములలో వున్న ప్రభుదాసు
రెడిడ్ గారితో మాట్లాడి వుదా�రులో వున్న మా తల్లిదండ్రులను ఎట్లయినా ఏసుప్రభువు
దగ్గరకు చేర్చమని చెప్పినట్లుంది. ఇక్కడ మేము వ్యవసాయదారుడు తన బూమని
దున్ని దాన్ని వితతనయోగ్యంగా చేసి తొలకరి వర్షం కోసం చూపెట్టుకున్నట్లు వుంటిమ.
ఆ సమయంలో దైవ ప్రేణ చేత 1988 జులై నెల 29వ తేదిన సాయంత్రం గం.
4-30 కు దైవజనులు శ్రీ ప్రభుదాసురెడిడ్ గారు కోవెలకుంట్ల విజయరాజు గారు
బనగానపల్లె సాల్మోను గారు వచ్చినారు. రాత్రి కూటమలో ప్రభుదాసుగారు సువార్తలో
మానవుడు పాపి. పాపములో పుట్టి పాపములో పెరిగి పాపము చేసుకుంటు
జీవిస్తున్నాడు. మానవునికి తరుణోపాయం ఏది అన్నప్పుడు పరిశుద్ధుడైన ఏసుక్రీస్తు
ద్వారానే అందుకే నేనే మార్గము, సత్యము, జీవమును, నాద్వారానే తప్ప ఎవడును
తండ్రి దగ్గరకు రాడు (యోహాను 14:6) అని చెప్పారు.
రాత్రి కూటము అయిపోయినది. అప్పుడు సత్యాన్ని గ్రహించి 30వ తేదిన
ఉదయం గం. 5-00 కు లేచి ప్రార్థనకు వెాకరిల్లినప్పుడు భార్యాభర్తలైన మేము
ఏసుక్రీస్తు శిలువ మరణాన్ని ఒప్పుకొని సంపూరణ విశ్వాసము ప్రకటించి తీర్మానము
చేసాము.
124
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
ఆ రోజు నుండి నాకున్న ఆస్తవా విపరీతంగా భాద పెట్టినది. నంద్యాల డాక్ట్లకు ఎంతమందికి చూపించిన వీసవంత కూడా తగ్గలేదు. రాత్రి పగలు అనే తేడా లేకుండా బాధ పెట్టినది. అప్పుడు మా }రు దైవజనుడు భాసకరు అనుపూరు వీరారెడిడ్ని ఆలోచించగా అది సాతానుని పని నీవు ఏ మాత్రం అనుమాన పడవద్దు. ఏసు ప్రభు ముందు సాగిలపడి భారంగా ప్రార్థన చెయియ. నీకు తగ్గుతుంది అని సలహా ఇచ్చారు నేను అలానే చేసినాను. వారు కూడా ప్రార్థన చేశారు. అలా ఉండగా మా వాడు పులివెందులలో కూడా భారంగా ప్రార్థన చేసేవాడు. వేణుగోపాల్ రెడిడ్ని చూడాలని ఆశ కలిగింది అప్పుడు నేను పులివెందులకు పోయి 1989 జనవరి 15 తేదిన ఉదయం మోకరిల్లి ప్రార్థనలో అనేక మందిని స్వస్థత పరిచినావు తండ్రీ నాకు స్వస్థత ఇవవాలేవా అని భారంగా వినయవిధేయతగా వేడుకొని నంద్యాలకు పోయి గం. 2.00 లకు కదిరి బససు ఎకిక సాయంత్రం గం. 5.00 లకు పులివెందులకు చేరినాను.
రాస్తాలో నాకు ఏమాత్రం ఆయాసం అగుపడలేదు. అప్పట్లో అక్కడ మాడు రోజుల కూటములు జరుగుచుండెను. వెుదటిరోజు రాజారావు, రెండవరోజు నాగపూరు రవి విలన్ మాడవరోజు ప్రభుదాసు నాలుగవ రోజు బాప్తిస్మములు వున్నవి. వై.పాల్ రెడిడ్, యస్. వెంకట సుబ్బారెడిడ్ మా వాని ప్రేరణ చేత మాడు రోజులు కూటములలో పాలుగని ప్రభుదాసు గారితో 4వ రోజు బాప్తిస్మము తీసుకున్నాను.
ఆ రోజు 18 మంది బాప్తిస్మము నాతో సహా తీసుకున్నాం అదేమ విచిత్రవెాగాని నీళ్ళతో ముంచి బయటికి తీసినప్పుడు ఎకకడలేని ఆనందము మనససుకు, శరీరానికి తేలిక వచ్చినది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కరుణామయుని దయవల్ల ఆయాసం లేదంటే నమ్మండి ఒకొకక్కరోజు రాత్రిళ్లు మరణా యాసముతో సమానమైన ఆయాసము నుండి, జీవితాంతం మరణ విరక్తి కలిగిన నాకు స్వస్థత చేకూర్చినాడంటే పరిశుద్దరక్తము చేత కడుగబడి జన్మ కర్మ పాపములను క్షమించి పరలోకములో ప�రస్తవాం ప్రసాదించిన ఆ దేవ దేవుడు పరిశుద్ధుడు. దీర్ఘ శాంతుడు జీవముగల దేవుడు. ఆకాశము క్రిందగాని, బూమమీద గాని ఏ దేవుడు లేడు. ప్రస్తుతం మా గ్రామములో పనిచేయుచున్న బుల్లవరం శ�షన్నగారు నా ద్వారా ప్రభువును నమ్మి దేవుని సేవ చేస్తున్నాడు. మేమద్దరం కలిసి అనేక ప్రాంతాలు దర్శించినాము. మన పాపములను మనము ఒప్పుకొన్న యెడల ఆయన నమ్మదగినవాడును, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమసత దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. 125
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి పవిత్ర పరుచును.
ప్రభువైన యేసునందు విశ్వాసముంచం అప్పుడు నీవును నీ ఇంటివారును
రక్షణ పొందుదురు. అపో 16:31
దేవుడు ఈ సాక్ష్యాన్ని ఆశీర్వాదించి అనేకమందికి ఆత్మీయకరంగా, రక్షణకరంగా
ఉజీ�వకరంగా చేయనుగాక.
తుదిపలుకు:
మా తండ్రిగారు వేదపండితుడు. మా గ్రామ ప్రజలకు హిందా గ్రంధాలను
చదివి అర్థం చెప్పేవాడు. వరా�భావ పరిస్థితి ఏరపడితే మా తండ్రిగారు విరాటపరవాం
చదివి వినిపించేవాడు. మా గ్రామములో పెద్దమనిషిగా జీవించి గ్రామంలో ఐక్యత,
సమాధానం కొరకు పాటు బడినాడు. హైస్కూలు, హాస్పిటల్ ఇతర ప్రభుత్వ సంస్థలలో
పనిచేసేవారికి ఇంట్లో ఆతిధ్యమచ్చి ఆదరించేవాడు. అలాంటి వ్యక్తి సువార్తను నమ్మి
యేసు ప్రభువును రక్షకునిగా సీవాకరించి అనేక స్థలాల్లో సాక్ష్యమిచ్చి, శుబభనిరీకషణతో
1994 నవంబరు 27 తేదిన ప్రభువునందు నిద్రించినారు. ఆయన ధన్యజీవి, మీరు
కూడా ధనయలు కండి.
ఇట్లు
మీ ఆత్మీయుడు
బ్రదర్ సన్నల వేణుగోపాల్ రెడిడ్
126
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

సాక్ష్యం 18. గతంలో క్రీస్తును ఎరుగనపపటికీ నా భర్త క్రీస్తును
నమ్మి చూపిన మాదిరిని బట్టి క్రీస్తు కొరకు
సాక్షిగా జీవిస్తున్నాను.
శ్రీమతి సన్నల విశ�వాశవారి, నంద్యాల,
నన్ను వెదకని వారికి నేను దొరికితిని. యెషయా 65:1 బాల్యము :
నా పేరు సన్నల విశ�వాశవారి. మా సవాస�లం కర్నూలు జిల్లా నందా�ల తాలకా కానాల గ్రామము. శ్రీమతి సుబ్బమ్మ, శ్రీ చిన్న భోగి రెడిడ్ గార్లకు ఆరవ సంతతిగ 1958 సం��లో జన్మించాను. మా నాన్నగారు నంధ్యాల తాలకాలో చురురకైన రాజకీయ పాత్ర పోషించడమే కాకుండ పలుమార్లు మా కానాల గ్రామ పంచాయుతి పప్రసిడెంటుగ పనిచేశారు. చిన్నతనం నుండి మాది దైవ భక్తి గల కుటుంబము. భోకగశవార సావామ మా కులదైవం. అందుకొరకే మా నాన్న గారు తన పిల్లలందరికి ఈశవారుని పేరు వచ్చేవిధంగ నామకరణం చేశారు. ప్రతి సంవత్సరం కారితకమాసంలో నంద్యాల సమీపంలోని భోకగశవార సావామ ఆలయాన్ని దర్శించి పూజలు జరిగించేవారము. వివాహము:
1975 ఫిబ్రవరి 28 వ తేదిన మద్దారు గ్రామమునకు చెందిన సన్నల వేణుగోపాల రెడిడ్ తో హిందు సంప్రదాయ ప్రకారం నంద్యాల మహానందీశవార సావామ దేవాలయంలో వివాహం జరిగింది. ఆ సమయం లో నా భర్త బనగానపల్లిలో వ్యవసాయ శాఖాదికారిగ పని చేసేవారు. తదుపరి బదిలీ పై నంద్యాలకు వచ్చారు. నేను నా రెండవ ప్రసవవైన తరువాత మా కానాల గ్రామానికి వెళ్ళ్లనప్పుడు, నా భర్త తన దగ్గర పని చేస్తున్న సుబ్బరాయుడు (అకుల) అనే వ్యక్తి ద్వారా ప్రభువును తెలసుకున్నాడు. ఆయన ప్రభువును అంగీకరించిన సంగతి నాకు తెలియదు. తెలిసిన 127
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
తర్వాత చాలా అయిష్టముగ వుండేదానను. ఆయన ప్రతిరోజు బైబిలు చదువుతా,
ప్రభువును వెంబడిస్తు వుంటే నేను నా పూజలు చేసుకునేదానను. ఈలోగ ఆయనకు
ేసటటు బ్యాంక� ఆఫ్ ఇండియాలో ఆఫీసరు వుద్యోగం వచ్చింది.
1979 మార్చి 20 వ తేది అనంతపురం జిల్లా కదిరికి వెళ్లాము. అక్కడ మా
యిరుగు పొరుగు వారితో కలిసి విగ్రహారాధన తో కూడిన భక్తి చేస్తూ మరింతగా నా
భర్త ను ద్వేషించుచు వచ్చాను. ""నీవు ప్రభువుని నమ్మితే యింట్లోనే ప్రార్థన చేసుకో,
బైబిలు చదువుకో�� అని చెబుతా వచ్చాను. నా భర్త బహిరంగ సువార్త చేస్తూవుంటే,
యిరుగు పొరుగు వారి మాటలు విని మీకాలు దావీదును అసహ్యించుకున్నట్లుగ
నేను కూడ నా భర్తను అసహ్యించు కున్నాను. ఎవరైన రక్రైస్తవ బోధకులు మా
యింటికి వేసత వారికి సరిగా పరిచర్య చేసే దాన్నికాను. అయితే నా భర్త నా రక్షణ
కొరకు భారంగ ప్రార్థన చేస్తుండే వారని నాకు రక్షణ అనుభవం తరువాత
తెలసుకొన్నాను.
ప్రభువుని గురించి పరిచయము :
1983 సంవత్సరం కదిరి నుండి కడపకు బదిలీ పై వచ్చాము. కడపలో నా
భర్త బైయిర�బా సంఘమునకు వెళ్ళేవాడు. ఆ సంఘములో వుండే బాలమ్మగారు నన్ను
తరచగా దర్శించి సువార్త చెపూత, కొన్ని భక్తుల సాకష్యపు పుస్తకాలు యిచ్చేది. అయినా
నేను మార్లేదు. దైవజనులు భక్తసింగ్ గారు కడపకు వచ్చినపుడు చూడలేక పోయాను.
నా బందువులతో కలిసి సినిమాలు, ముచ్చట్లతో కాలము గడిపేానను. నా భర్త తన
దారిచొపపున పరిచర్యలో జిల్లా అంతా తిరిగేవాడు.
ప్రభువును అంగీకరించుట:
1987 వ సంవత్సరం కడప నుంచి పులివెందులకు బదిలీ అయయాము.
బ్రదరు పాల్ రెడిడ్ గారు మరియు యితర బేతేలు మందిర సరభయలతో పరిచయము
ఏరపడినది. అక్కడ మా వెనుక యింట్లో వుండే కోటేశవారమ్మగారు నన్ను ప్రభసన్నిదికి
బేతేలు మందిరానికి నడిపించేవారు. 1988 వ సంవత్సరం బేతేలు మందిరంలో
స్రీతల సమాజకూటములు జరిగాయి. ఆ సందర్బ�ంగా అనంతపురం నుండి వచ్చిన
సిస్టు రకజియాగారు శిలువ వేయబడిన క్రీస్తుగురించి వివరించినప్పుడు నా హృదయము
్రదవించింది. అయెయా . . ! నేను పాపిని, నా పాపాల కొరకు పాపవెురుగని
128
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు పరిశుద్ధుడు ప్రభువైన యేసు క్రీస్తు బలియాగవైనాడని తెలసుకొని ప్రభువును నా సొంత రక్షకునిగ సీవాకరించాను.
ఆనాటినండి ్రకమముగ బేతేలు మందిరానికి సిస్టు కోటేశ్వరమ్మ గారితో కలిసి సహవాసానికి వెళూత ఆత్మీయంగ ఎదుగుతా వచ్చాను. 1989వ సంవత్సరం బేతేలు మందిరము ద్వారానే దైవజనులు అనంతపురం పెద్దలు జోసఫ్ గారిచే బాప్తిస్మము తీసుకున్నాను. నాకు యిద్దరు పిల్లలు. హిమభందు(భార్తి), జయభారత్ రెడిడ్. పిల్లలు సండేసాకలుకు వెళ్ళి బైబిలు సంగతులు తెలసుకునేవారు. పిల్లల చదువులు మరియు వివాహాలు అయిపోయినమ. వచ్చిన అల్లుడు మరియు కోడలు కూడ విశ్వాసులు.
నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము అన్న వాగ్దానం మా కుటుంబ పకషంగ నెరవేరింది. దేవునికి సోత్రతములు. నాభర్త 2011 సంవత్సరము లో ఉద్యోగరీత్యా పదవీ విరమణ చేశాడు. ప్రస్తుతం హైదరాబాదు లో వుంటు ఖ.ూ.న.దీ కాలని 3 వ ్రేఫజ్ లోని వెార మందిర సహవాసంలో కొనసాగుచున్నాము. ఒకప్పుడు రక్రైస్తవము ఒక మతము అని భావించి అసహ్యించుకున్నాను. కాని ఇప్పుడు ప్రభువు నందు నిత్యరక్షణ అని తెలసుకున్నతరువాత పరలోకానికి ఏకైక మారగం అని గ్రహించి ఆనందించుచున్నాను. నా బంధువులు రకతసంబందికులు రక్షణ పొందాలని అనుదినము ప్రార్థన చేస్తున్నాను.
నా రక్షణ అనుభవాన్ని ఈ సంచిక ద్వారా తెలియజేయుటకు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి సోత్రతములు. ఆమేన్.! 129
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
సాక్ష్యం 19. గంగిరెద్దు సహాయంతో భికషాటన చేయు జాతి
నుండి నన్ను క్రీస్తు రక్షించి ఆత్మల జాలరిగా మార్చారు
శ్రీమతి వేర సకద్దర్ (అంజమ్మ), తిరువూరు
వినుట వలన విశావాసం కలుగును వినుట క్రీస్తును గురించిన మాట వలన
కలుగును. రోమా 10:17
పరిచయం:
నా పేరు అంజమ్మ యేసు రాజ్యమును సవాతంత్రించుకొనేవారు మా సాక్ష్యములను
వినువారు, చదివేవారు మీర. కడవరి దినాల్లో అడుగు పెటాటము గనుక రక్షణ
సునాదము అంతటా వినిపిస్తుంది గనుక యేసే నిజ దేవుడు. పరలోక రాజ్యానికి
వార్సులుగా చేయువాడు. అందుకే యేసు వైపు చూచి సాగిపోవాలన్నది నా ఆశ.
నేను గంగిరెద్దు జాతిలో నుండి విశ్వాసిగా మారుటకు కారణం దేవుని కృపయే. నా
జీవితం పట్ల దేవుడు ఒక ప్రత్యేక ప్రణాళ్ళక కలిగ ఉన్నాడని ఆయనను మహిమపరచుట
మన కరతవ్యమని రూఢిగా నమ్మి సాగిపోతున్నాను. వ్యకుతలకు కాక ప్రభువునకు నా
సాక్ష్యం ద్వారా మహిమ చెల్లించాలని నా ప్రగాడిడ వాంచ్యిె�ుయున్నది. ఏ వ్యక్తి
లోకంలో నశించుట దేవుని చిత్తం కాదు. నేను రక్షణానందం పొందినరీతిగా అందరు
నమ్మి పరమానందం పొందాలని నా దీన ప్రార్థన.
నేను భికషాటన చేయు జాతిలో జన్మించాను. నాకు చదువు రాదు. మా
జాతి వారికి శుభ్రత గురించి తెలియదు. క్రమమైన జీవితం ఉండదు. అడుకొకని
భోజనం తినుట పరిపాటి. సరైన నివాసం ఉండేది కాదు. అట్టి స్థితిలో ఉన్న మా
జాతిని ప్రభువు చూచారు. యేసు క్రీస్తు అందరికి ప్రభువు అపొ. 10:40
}రూరు తిరిగి భికషం అడుకుకనే స్థితిలో ఉండగా యేసు క్రీస్తు మంచి దేవుడు,
పేలను ప్రేమించువాడు, అద్భుతాలు చేయువాడు, జీవితాలు మార్చువాడు, స్వస్థతలు
చేయువాడు మంచి రక్షకుడని విని వినుట వలన విశావాసం కలుగును అనే మాటను
బట్టి క్రీస్తును నమ్మిన విశ్వాసుల చర్చికి వెళ్ళుటకు ఆరంభించాను
అందరితో పాటు వెళ్ళేదాన్ని కానీ నా జీవితంలో ఏ మారుప లేదు. వాక్యాను
సారంగా జీవించాలని చెప్పేవారు కాని నాకు అర్థమయేయది కాదు. వాక్యం విని
130
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు జీవితాన్ని సరిచేసుకోవాలని బోదించినా నాకు అట్టి ఆలోచన లేదు. నాకు చదువు రాకపోయిననా మంచి చెడులు గ్రహించే జ్ఞానము జీవిత సత్యాల పై అవగాహన దేవుడిచ్చారు. అబద్ధమాడరాదు, మోసం చేయరాదు. ఇతరులది ఏమ ఆశించరాదు ఇట్టి ధర్మాలు తెలసు.
మా జాతి వారికి చదువు సంసాకరం లేదు కద, ఏరీతిగా దేవునిని నమ్మి వెంబడించగలం? అని చాలా నిరుత్సాహాపరిచేవారు. చదువు లేకపోయినా దేవుని ఆజ్ఞలు విని విశ్వాసించి నడుచుకోవాలని తెలసుకున్నాను. క్రీస్తు మనిషిగా ఈ లోకంలో జన్మించారు. మంచి మాటలు బోదించారు, లోకానికి వెలుగు, ఉప్పుగా ఉన్నారు. మంచి క్రియలని చెబుతా ఆయన మాటలు విని రక్షణ పొందితే పరలోకానికి వార్సులు కాగలరని ఆయనే రక్షకుడని బోధనలను బట్టి నమ్మాను. నా భర్త బాగా మద్యం సేవించేవాడు. ఇంట్లో నన్ను కొట్టి బాధించేవాడు. మా ఇంట్లో శాంతి సమాధానం ఉండేదికాదు. నా భర్త మారాలని ఆశతో చర్చికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని వచ్చేదానను. క్రీస్తు రక్షకుడు పాపం లేనివాడు పవిత్రుడు, పరిశుద్ధుడని బాగా నమ్మాను. నాకు చాలా కోపం ఉండేది. నా భర్త నన్ను తిడుతూ కొట్టినపుడు వంద మాటలు మాట్లాడి ఎదురు తిరికగదానను.
నాతో ఏమ లేకపోయినా ఆత్మాభిమానంతోపాటు రోషం ఉండేది. అందరం సరైన ఆహారం తిననందన రోగాల బారిన పడేవారము. వైద్యం చేయించుకునేందుకు సొవ్ము ఉండేది కాదు. ధరించుటకు సరైన వస్త్రములు ఉండేవి కాదు. ఆ రోజుల్లో }రూరు వలస్పోయేవారము. గుడిపస వేసుకొని నివసించేవారము. గతంలో తిరువూరు దగ్గర గుడిపసలు వేసుకొని నివసించే కాలంలో మాకు సమీపంలో ఇద్దరు దైవజనులుండేవారు. సువార్త బోధిస్తూ ఇంటింటికి వెళూత అవసరంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేసేవారు.
వారు మా దగ్గరకు కారులో వచ్చేవారు, మా ఇంటి దగ్గర చెట్లు ఉండేవి అక్కడ కూర్చొని సువార్త బోధించేవారు. మమ్ములను గమనించి వీరికి సువార్త చెప్పాలనుకొని మా అక్కను పిలిచారు. క్రీస్తు సువార్త చెప్పారు. మా అక్క వెంటనే మా చెల్లి కూడ క్రీస్తును నమ్మింది కాని వారి ఇంటిలో నెమ్మది లేదు క్రమంగా మందిరానికి వెళుతుంది త్రాగుబోతు భర్త మార్లేదు. ఎన్నో ఇబ్బందులతో సతమతమవుతున్నారని చెప్పింది. ఆ దైవజనులు వెంటనే అవ్మా మీ చెల్లిని తీసుకొని రా అన్నారు. అవ్మా నీవు దేవుని వాక్యాన్ని మనసు పెట్టి వినాలవ్మా అప్పుడే దేవుడు 131
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
నిన్ను తప్పక దీవిస్తాడు. దేవుని వాక్యం మీద ఆధారపడి నీ పాపాలన్ని ఒప్పుకుంటే
రక్షణ లభిస్తుంది. నీకుటుంబానికి ఆశీర్వాదం వస్తుంది. నీ జీవితం మారితే సంతోషంగా
జీవించగలవు. ఆ దైవజనుని మాటలు శ్రద్ధగా ఆలకించి బాగా నమ్మాను. నా
జీవితాన్ని తప్పక మార్చుకోవాలి, ఆశీర్వాదం పొంది శాంతిగా జీవించాలని
కోరుకున్నాను. ఆ తరువాత ఆదివారం చర్చికి వెళ్ళి శ్రద్ధగా దేవుని వాక్యం విన్నాను.
వాక్యంలో ఆజ్ఞలు రగైకొని నాలో చెడును ఎలా విడిచిపెటాటలో మెళకువలు నేరచుకొని
చుట్టలు తాకగ అలవాటు మానుకున్నాను, గతంలో చాలా మురికిగా ఉండేవారం
శరీర్ శుభ్రత, ఇంటి శుభ్రత, మాట తీరు మార్చుకొని చర్చికి వచ్చే రక్రైస్తవుల వలై
మారుటకు నేరచుకున్నాము.
నా భర్త కొట్టినా, తిట్టినా సహించేదానిని. ఎదురు తిరగడం మానివేసాను,
సాతివాకము, మంచి తనము ప్రేమ నాలో నిలుపుకున్నాను. గొప్ప మారుప నాలో
కలిగంది. దైవసేవకుల మాటలు పాటిసేత గొప్ప దీవెన మారుప లభిస్తుందని స్పష్టంగా
తెలసుకున్నాను. మా బిడ్డలు మావలై అడుకుకనే స్థితి రాకూడదని మంచి సాకలులో
చేర్పించాను. మేమంతా మరపకాయ కోయడం, వేరుశనగ తెంపడం వంటి పనులు
చేసి డబ్బు సంపాదించేవారము. పనుల వల్ల }రూరు తిరికగవారము. మా తోటి
కోడలు క్రీస్తును నమ్మింది నాతో ప్రతి పనికి సహాకరించేది, ఇద్దరము కలిసి డబ్బు
సంపాదించి పరలోకము నరకము అనే పుస్తకము కొన్నాము, }రూరు తిరికగ
సమయంలో పుస్తకాలు పంచి క్రీస్తే నిజమైన దేవుడని రక్షకుడని పరలోకం ఇస్తాడని
సువార్త బోదించేవారము, ఈ విధంగా మేము నమ్మిన సత్యాలు సాక్ష్య రూపంగా చెప్పి
చాలా ఆనందించేవారము. మాకు చదువు లేకపోయినా నోరు ఉంది పరలోకం
నరకం గురించి వివరించేవారము. ప్రయాసపడి భారము మోయుచున్నవార్లారా
నా యొద్దకు రండి అని క్రీస్తు అందరిని ఆహావానిస్తున్నాడు పరలోకవార్సులు కావాలంటే
క్రీస్తును నవ్మాలని చెేపపవారము. చదువుటకు ఇచ్చిన పుస్తకాలను కొంతకాలవైన
తరువాత సేకరించి వేర }రికి వెళ్ళినపుడు అక్కడ పంచేవారము. మా స్వకీయులు
దేవుని నవ్ముకోవాలని తాప్రత్యపేవారము. నన్ను మా తోటి కోడలిని అత్తగారు
చర్చికి పంపుటకు సమ్మతించుట ప్రార్థనా పఘలితమే. పదే పదే సేవకుల సుబోధలు
వినుట ద్వారా విశ్వాసించి పాప పశ్చాత్తాపం కొరకు ప్రార్థించి రక్షణానుభవం పొంది,
నీటి బాప్తిస్మం తీసుకొని పరమానందబభరితులమయయాము.
132
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
2. రక్షణ బాపిత్మస్మము :
క్రీస్తు కూడ బాప్తిస్మం తీసుకున్న తరువాత శోదించిన సాతానును వాక్యం ద్వారా జయించారు. మా సేవకుడు సాతానును వాక్యం ద్వారా ఎలా జయించాలి, ఆత్మీయంగా ఎలా ఎదగాలి, ప్రార్థన జీవితంలో ఎలా ముందుకు పోవాలో హెచ్చరించేవారు. సాతానును జయించే శక్తి యేసు నామములో యేసు రక్తంలో లభిస్తుందని అభయమిచ్చారు. మీకున్న విశ్వాసాన్ని అంతం వరకు కాపాడుకోవాలని చెప్పినపుడు మా ప్రాణం ఉన్నంత వరకు క్రీస్తును వెంబడించగలమని నిబంధన చేసుకున్నాము. ప్రభువా నీ కొరకే బ్రతకుతాము నిత్యం నడిపించమని ప్రార్థించాము. నా భర్త తాగిన వైకంలో బాగా బాధించేవాడు. నన్ను పుట్టింటికి పంపి నాపై కేసులు పెటాటడు. నేనే నా భర్త మీద కేసు పెటాటనని నింద వేసారు. ఇది సాతాను పన్నాగమని గ్రహించాను. }రివారంతా నన్ను నిందించారు. కోర్టు తీరుపలో భర్తను గౌరవించి ఆయన మాట వినాలని చెప్పి నేరాలు తీసివేసి ఇంటికి పంపారు. గొడవలు పెట్టుకోరాదు శాంతంగా జీవించమన్నారు. నేను నా చింతలన్ని క్రీసుపై వేసాను. చింత యావత్తు ఆయన భరిస్తానని వాగ్దానం చేసారు కద. ఈ పరిస్థితి ఎదురొకనుటకు ముందుగా దైవజనుడు జాగ్రత్తలు చెప్పినందన శ్రమను ధైర్యంగా ఎదురొకన్నాను. దేవుని స్తుతించాను. నేను నమ్మిన విశ్వాసమును బంధువులు స్నేహితులు వ్యతిరకించిననా యేసు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? మన కొరకు యుద్ధము చేయువాడు ప్రభువే కద, దైవసేవకులు చెప్పిన ప్రతి మాటను విని విశ్వాసించి నా హృదయంలో భద్రపరచుకొని ధ్యానించుకునేదానను. దేవుని నమ్మినవారిని తలగా ఉంచుతాడు గాని తోకగా ఉంచరని నమ్మాను. వాగ్దానాలు ఎత్తిపెట్టి ప్రార్థించుకునే దానను. ప్రతిరోజు మా కుటుంబాలను ఆశీర్వాదించాలని ప్రార్థించుకునేవారము. ఆశీర్వాదములు మాపై ఆవరించాయి. మా జీవితాలు క్రమంగా ప్రార్థన వాక్యం వినుట, చర్చి సహవాసం రొటైట ద్రాక్షరసం ఆరాధనలో పాలుగనుట వల్ల దీవెనలు పొందు కున్నాము. మమ్ములను దీవిసేత ఇతరులను ప్రేమించి వారి అవసరాలలో సహాయపడగలవుని వినయంతో వెు�పెట్టేవారము. కొన్ని రోజులు గడిచిన తరువాత అడుకోకకుండా పని చేసి సంపాదించిన డబ్బుతో వ్యాపారం చేస్తామని పెద్దల అనుమతి తీసుకున్నాము. చక్కగా వ్యాపారం చేసుకునే రోజుల్లో సాతాను మా కుల పెద్దల ద్వారా మా భర్తలను రెచ్చగొట్టి మమ్ములను వెలివేయాలని కుట్ర చేయసాగారు. మేము మతం మార్చుకొని క్రీస్తును నవ్ముకున్నామనే కారణం తెలిపారు. మతం 133
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
మార్చుకోలేదు మా బ్రతకులు మార్చుకున్నాము మారగం సత్యం జీవం యేసే అని
చెప్పాను. అయినా వారు గ్రహించుకోలేదు. చాలా భారంతో అందరి కొరకు ప్రార్థించగా
మమ్ములను బాధించే టవరి భార్యలకు అనారోగ్యం వాటిల్లింది. సరవాశకుతడైన క్రీస్తును
నమ్మినవారిని బాధించుట వలన శ్రమ సంబభవించినదని వారు తెలసుకొని పశ్చాత్తాపపడి
క్రీస్తును నమ్మి రక్షణ పొంది చర్చికి వస్తున్నారు. వాక్యం విని ఆత్మీయంగా బలపడ్డారు.
అంతేకాదు స్వయంగా చర్చి నిర్మాణం చేసుకొని క్రీస్తును ఆరాధిస్తున్నారు. మా కన్నీటి
ప్రార్థనలకు దేవుని జవాబు వలన మా విశ్వాసాన్ని ఘనపర్చి దీవించారు.
4. విశావాసానికి ఎదురైన పరీక్షలో విజయం పొందుట :
మా ప్రాంతంలో ఎలకషన్లు వచ్చాయి. ఓటకు కొంత సొవ్ము ఇస్తూ ఇంటింటికి
తిరిగేవారు వచ్చేవారు. ఆ సమయంలో మా దైవసేవకుల సలహా పాటించాము.
ప్రతి మాట వినుట పరిపాటి. అవ్మా, కొందరు వచ్చి ఓట్ల కొరకు డబ్బులు ఇస్తున్నపుడు
తీసుకోరాదు. మీ ఓటు హాకుకను జాగ్రత్తగా వాడుకోవాలి, పవిత్రమైన ఓటు కొరకు
లంచం సీవాకరించవద్దన్నారు, మీరు శోధన సహించి ఓటు వేసినచో తప్పక దీవెన
పొందుతారని చెప్పాడు. వారి మాటలు అక్షరాల పాటించాము. విశ్వాసులందరము
డబ్బులు పోగు చేసి తిరిగి అధికారులకు ఇచ్చేశాము. ఆ అధికారి నన్ను ప్రశ్నించారు.
మీలో చాలా మంది క్రీస్తును నవ్ముకున్నారు కదా, నీవే ముందుగా వచ్చావు ఎందుకు
అని ప్రశ్నించారు. మేము నమ్మిన క్రీస్తును ఘనపర్చాలని దైవసేవకులు హెాచ్చరించారని
చెప్పాను. పేదవారవైనా డబ్బు నిరాకరించినందుకు ఆశ్చర్య పడ్డారు. ఆ తరువాత
నా పిల్లలను బాగా చదివించుకోవాలనే కోరికతో దీవస్టలు వసతి గల సాకల్లో
చేర్పించాలని అధికారుల సంతకం కొరకు వారి దగ్గరకు వెళ్ళాను ఒక్క సంతానికి
వేల రూపాయల లంచం అడిగేవారు. పెద్ద అదికారిని అడుగుటకు ప్రార్థన చేసుకొని
వెళ్ళాను. నన్ను చాసి గురతు పటాటరు. డబ్బు తీసుకోకుండా ఓటు వేసింది భక్తి గల
స్రీత అని గౌరవించి గుమస్తాను పిలిచి ఆమెకు ఎవరి సంతకం కావాలో పెట్టించు అని
చెప్పాడు. డబ్బు తీసుకోనందుకు సహాయం చేయుట దేవుని దీవెనగా భావించాను.
దేవుని స్తుతించాను. చిన్న విషయాలలో నమ్మకంగా ఉండుటను బట్టి 500 రూపాయలు
వదులుకున్నందుకు వేల రూపాయలు ఖరచు చేసే సంతకం పొందాను. దైవజనుని
సలహా పాటించి దీవెన అందుకున్నాను.
డబ్బులు వడిడ్కి ఇవవారాదని వడిడ్కి డబ్బులు పుచ్చుకోరాదని నిరణయించు
కున్నాను. నీతికి నిలబడితే గొప్ప పఘలితముంటుందని అనుభవంతో తెలసుకున్నాను.
134
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు ఉచితంగా అవసరంలో ఉన్నవారికి డబ్బు ఇస్తే మంచి ప్రేమను చూపి క్రీస్తు వైపుకు ఆకరి�ంచుకొనే అవకాశం కలిగింది. వ్యాపారంలో 4 లక్షల రూపాయలు పొందిన నేను ఉచితంగా అనేకుల అవసరాలకు ఉచితంగా డబ్బులు ఇచ్చాను. దేవుడు పసలవిసేత 40 లక్షలు చేయగల సమర్థుడు శక్తిమంతుడు ప్రార్థనలన్ని ఆలకించి గొప్ప జవాబు ఇవవాగలడని నమ్మాను. నా జీవితం అబ్రహాము జీవితంతో పోలచుకొని ధైర్యం తెచ్చుకున్నాను. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఉన్నారు. విశ్వాసులు విశావాసం వలన నీతిమంతులుగా జీవిస్తారని నమ్మాను. అబ్రహాము విగ్రహాలు తయారు చేసుకునే స్థితిలో ఆయనను దేవుడు పిలిచాడు. విగ్రహాలను తయారు చేసి నిజమైన దేవుని వెదికే సమయంలో దేవుడు ఆయనే దేవుడని కనబరచుకున్నాడు.

నేను చూపించు దేశమునకు అందరిని విడిచి వెళ్లమన్నాడు. గొప్ప వినయం విధేయతతో దేవుని ఆజ్ఞకు లోబడ్డాడు. గొప్ప దీవెనలు పొంది అందరి విశ్వాసులకు తండ్రి అయయాడు. వాగ్దానము పొందుట :
ప్రభువా కొత్త సంవత్సరంలో ఒక వాగ్దానం ఇవ్వండని వేడుకున్నాను. నా ప్రార్థన ఆలకించి నా భర్తకు రక్షణ ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పటి నుండి కొటటను తిటటను నేను మారానని దేవుని సాక్షిగా తాగనని చర్చికి వచ్చాడు. వాక్యం విని తన తప్పులు ఒప్పుకొని రక్షణ పొంది బాప్తిస్మం తీసుకున్నాడు. దేవుడు అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానం నాకు దయచేసాడు. పసరుపురుగు తినివేసిన పంటను నీకిస్తాను అబ్రహామువలై దీవిస్తానని పసలవిచ్చాడు. వాక్యానుసారవైన జీవితం జీవించుటకు అభ్యాసం చేసుకొన్నాము. భార్య భడడ్ల కొరకు, భర్త కొరకు చాలా త్యాగాలు చేస్తుంది. యేసు నామంలో ప్రార్థిస్తూ భర్తకు లోబడి జీవిస్తూ ప్రతిచోట క్రీస్తుకు సాక్షులుగా జీవిసేత పరలోక దీవెనలు లభిస్తాయి. ఎన్నికలేని జాతిలో నుండి ఎన్నుకొని గొప్ప రక్షణ ఇచ్చి గొప్ప జీవితం ద్వారా దీవించిన క్రీస్తుకు వందనాలు మా కొరకు ప్రార్థించండి. ఆమెన్. 135
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
సాక్ష్యం 20. క్రీస్తే సర్వం అని నమ్మి తల్లిదండ్రుల కన్న క్రీస్తు
నడిపింపు ఆధారంగా నా రక్షణను
కాపాడుకొను ధన్యత పొందాను.
శ్రీమతి గంగాదేవి, పులివేందుల, కడప, ఫోన్ :9000255509
శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీయెడల
కృప చూపుచున్నాను. యిర్మయా 31:3
పరిచయం:
ప్రభువు నామములో మీకందరికి వందనములు,
నా పేరు గంగాదేవి. నేనొక ఉన్నత కుటుంబంలో మంచి
పేరున్న కుటుంబంలో జన్మించాను. మేము కడప జిల్లా
పులివేందుల మారుమాల గ్రామంలో నివసించేవారము
నాన్నగారి పేరు గంగిరెడిడ్ గారు, అమ్మ మహేాశవారి గారు,
నేను 1993 డిపసంబర్ 31వ తేదిన జన్మించాను. నాకు
ఒక చెల్లి ఉంది. నాకు 17 సంవత్సరములు వచ్చే వరకు క్రీస్తు గురించి తెలియదు.
విగ్రహాపూజలోనే గడిపాము. నేను గుంటూరులో ఎన్.ఆర్.� కాలేజిలో చదివే
రోజుల్లో నాతో పాటు చదువుకునే ఒక స్నేహితురాలు మంచి ప్రేమ గల వ్యక్తి.
క్రీస్తును నమ్మిన విశ్వాసి. ప్రేమ, దయ సహనం నిండుగా ఉండే తనతో నా
సాహచర్యంలో ఆమె నమ్మిన క్రీస్తును గార్చి సాక్ష్యం చెప్పి ఆయన గొప్ప దేవుడని,
రక్షకుడని పరలోకం ఇవవాగలడని తరచా చెపూత ఉండేది. ఆమె తన తోటి విశావాసంతో
ఏకీభవించే అవ్మాయిలతో కలిసి రోజు ప్రార్థన చేసుకునేవారు. నేను బాల్యం నుండి
హాస్టల్లో ఉండి చదువుకున్నాను. తల్లిదండ్రులకు దారంగా ఉండుటను బట్టి బైంగతో
గడిపేదాన్ని. నిరాశ, డిపప్రషన్తో బాధతో ఉండేదాన్ని, ఒంటరిగా ఉండుట
అలవాటయింది. తెలిసినవారెవరు లేరు, నన్ను ప్రేమించేవారెవరు లేరని దు:ఖపేదాన్ని
నా భావాలు ఎవరితో చెప్పుకోవాలన్నా సరైన స్నేహితురాలు లభించలేదు. నేను
పులివేందులలో 7వ తరగతి చదివే రోజుల్లో కొందరు మషనరీ బృందంవారు వచ్చి
గిడియన్ బైబిల్ క్రొత్త నిబంధన అందరికి పంచారు. కరప్రతికలలో క్రీస్తును గురించిన
136
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు వివరాలు ఉన్నాయి. నాకు అర్థం కాలేదు, ఆసక్తి చూపలేదు. మా దేవుళ్ళపై మమత ఎకుకవగా ఉండేది. చాలాసార్లు ఆత్మ హత్య చేసుకోవాలన్న నిరాశ్ ఆవరించేది. నా దగ్గర ఉన్న కరప్రతం చదవాలనిపించింది.
శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీయెడల కృప చూపుచున్నాను. యిర్మయా 31:3
ఆ మాటలేమ నాకర్థం కాలేదు. ప్రేమ కొరకు త్రించే రోజుల్లో మంచి మాట రాయబడిందని కాసత ఆసక్తి కలిగింది. చాలా మంచి అర్థవంతమైన మాట. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు, విడువక దయగా ఉండే దేవుడు కావాలని పించింది. ఈ వాక్యం నాకు నచ్చింది. ఆ మాట రక్రైస్తవుల దేవుడు చెప్పాడా? ఆయన గురించి మరెకుకవగా తెలసుకోవాలన్న ఆసక్తి కలిగంది. నా స్నేహితులు రోజు ప్రార్థన చేసుకొను సమయంలో నేను వెళ్ళి పాలుగనేదానను చాలా ప్రాంతంగా ఉండేది. క్రీస్తును గురించి వివరించి బైబిలులో వాక్యం చదివి వినిపించింది. దేవుడే నా స్నేహితురాలి ద్వారా మాట్లాడుతున్నట్లు గ్రహించాను.
బూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు. యెషయా 45:22
నాలో క్రొత్త ఆలోచన కలిగంది. ఎంతో మంది దేవుళ్ళు ఉండగా ఈయనే దేవుడు అని చెపుతన్నాడేంటి? ఇదే మాట నా స్నేహితురాలితో అడిగాను. నేను తెలసుకోవాలని క్రీస్తు పుట్టుక, మరణం, పునరుత్థానం గురించి చెప్పింది. మన పాప భారము భరించి సిలువ శ్రమలు సహించి మనలను రక్షించి పరలోకానికి చేరచుతాడని తెలిపింది. క్రీస్తును విశ్వాసించుటకు ఆరంభం :
నాకు గతంలో స్నేహితురాలు ఎన్ని బోదించినా నమ్మలేదు కాని ఈ వాక్యం విన్న తరువాత క్రీస్తును నవ్మాలనిపించింది. క్రీస్తు ప్రభువు నా కోసం అంతటి త్యాగం చేసారా? అని ఆలోచించాను. నా అంతరంగంలో నుండి పరిశుద్ధాత్మ స్వరం విన్నాను. అవ్మా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నిన్నెన్నడు విడిచిపెటటను, నీవు నవ్ముకున్నచో నీకు తోడుగా ఉంటను. నీ మరణం తరువాత కూడ నిత్యత్వంలో నీవు నా దగ్గర నివసిస్తావు. నాకపుడు ఆ మాటలు సరిగా అర్థం కాలేదు. బాల్యంలో నేను అక్క 137
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
స్నేహితురాలితో కలిసి చర్చికి వెళ�ివారం. నేను అమ్మమ్మ గారింటికి వెళ్ళినపుడు ఆ
}రిలో ఉన్న శాంత వర్ధన్ దైవజనులు గారి అ్రడస్ను స్థానిక పాస్టు గారి ద్వారా
అందుకున్నాను ఆయన పరిశుద్ధాత్మపూరుణడు గొప్పగా సేవ చేస్తూ ఎన్నో ఆత్మలను
రక్షణలోకి నడిపించారు. పాస్టు గారి సలహా పాటించి శాంత వర్ధన్ గారి చర్చికి
వెళ్ళాను ఆయనతో మాట్లాడాలని ఆరాధనలో పాలుగన్నాను. నాలో ఉన్న ఆసక్తిని
గమనించి అవ్మా, నీవు బాపీతస్మం తీసుకోవచ్చు నీలో తగిన విశ్వాసముంది అన్నారు.
నేను నా చెల్లి నా స్నేహితురాలు ముగ్గురము మందిరంలో సంపూరణ ప్రార్థనా సమావేశానికి
వెళ్ళి రాత్రంతా ప్రార్థనలోనే గడిపాము. బాప్తిస్మం తీసుకొనుటకు సమ్మతించాము.
అంత మంచి సహవాసంలో గొప్ప విశ్వాసుల సమక్షంలో బాప్తిస్మం తీసుకోకపోతే
ఇక ఎన్నటికీ బాప్తిస్మం తీసుకోలేమని తలంచాము. బాప్తిస్మం తీసుకొనకపోతే నేను
నమ్మిన దేవుడు దారం కాగలడని తలంచాను. నిజానికి బాప్తిస్మం గురించి పూర్తి
అవగాహన లేకపోయినా ప్రార్థించి తీసుకున్నాము. చాలా మంది రక్రైస్తవులు మమ్ములను
చూచి అమ్మ చిన్న వయసులో బాప్తిస్మం అవసరమా? వృద్ధాప్యంలో తీసుకోవచ్చు
కదా అనేవారు ఎవరి మాటలను పట్టించుకోలేదు, ప్రభువును ప్రేమించి ఆయనను
వెంబడించాలని ఆశిసేత సమసతం సమకూడి జరుగును గనుక నేను అవసరమైన
ఆత్మీయు జ్ఞానం పెంపొందించుకొనుట కొరకు ప్రభువే నా కొరకు ర�ాన్సీ అక్కను
సిద్ధం చేసారు. ఆమె ఆప్యాయత, సలహాలు నన్ను ఆకర్షించాయి. ఆమెతో పరిచయం
పెంచుకున్నాను. ఆధ్యాత్మికతను ఎన్నో మెళకువలను నేర్పించింది. ఇంటరు రెండవ
సంవత్సరములో దేవునితో అతి సన్నిహితంగా జీవించే అవకాశం కలిగంది. కేవలం
దేవుని కొరకే జీవించదలిచాను. ర�ాన్సీ అక్క నేను భటైక� కోర్సుకు వేర ప్రాంతం
వెళ్ళవలసియండగా గంగా నీవు క్రొత్త ప్రపంచంలోకి వెళుతున్నావు. లోకంలోకి
వెళ్లుట మామాలు విషయం కాదు గనుక జాగ్రత్తగా ఉండాలి సువా! అని
హెచ్చరించింది. నాకు సరిగా అర్థం కాలేదు.
ఇంజనీరింగు కాలేజిలో అనుభవాలు : ఇంజనీరింగు కాలేజిలో తోటి
విధ్యార్థినుల జీవిత శైలి చాలా వేరుగా ఉండేది. సరదాగా కబుర్లు, సినిమాలు, విలాసాలు,
ఫ్యాషన్లు వారికి ఇష్టంగా ఉండేవి. నేను ప్రార్థన, సహవాసం, ఆశిస్తూ చాలా మౌనంగా
గడిపేదాన్ని. అపుడు వారంతా నన్ను చూచి ఈ విధంగా ఉండకూడదు షాపింగు
షికారులు లేకుండా ఒంటరిగా ఎలా ఉండ గలవు? కొత్త అలవాట్లు నేర్పించి నాలో
మారుప కలిగంచారు.
138
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
క్రొత్త వాతావరణం : కోరిన స్వేచ్ఛ క్రొత్త ే్నేహాల వల్ల క్రొత్త స్నేహితులను అనుకరిస్తూ వస్త్రధారణలో అలవాట్లలో ఘణనీయంగా మారుప వచ్చింది. దేవుని సన్నిధి నుండి దారమవుతా వచ్చాను. మారుప చెందిన స్థితి నుండి విడిపించుకొని ఎలా దేవుని దగ్గరకు రావాలో అర్థం కాలేదు. నాకు భక్తి గల విశ్వాసుల సహవాసం కరువైంది. నేను నా ఇష్టమును బట్టి జీవిస్తున్నాను. నేను మంచి సంఘంలో బాప్తిస్మం తీసుకున్నాను గాని నిజమైన మారుమనసు అనుభవం లేదు. పరిశుద్ధంగా ఎలా ఉండగలమో దేవునితో సహవాసం చేయు విధానం తెలియదు. ఆ రోజుల్లో పసలవుల్లో అమ్మ నాన్న గారి దగ్గరకు వెళ్ళినపుడు పూజలు చేయవల్సి వచ్చింది. నేను క్రీస్తును నమ్మి బాప్తిస్మం తీసుకున్నానని చెప్పగా ఆ బాప్తిస్మం సరిటపఫిరకట్ వెంటనే కోపంగా చింపివేసింది.
నేను విగ్రహారాధన చేయను, గుడులను దర్శంచనని ధైర్యంగా మొండిగా చెప్పేసాను. నా అంతరంగంలో దేవుని మీద భక్తి ప్రేమ ఏమ కొలోపలేదు. ఎలారగైనా చర్చికి వెళ్ళాలని తీవ్రంగా ఆశించేదాన్ని. కాలేజిలో ఉండగా రక్రైస్తవ ే్నేహితులైవరు తెలియదు. నెలకొకసారి హాస్టలు నుండి బయటికి వెళ్ళడానికి అవకాశమచ్చేవారు. దగ్గరగా ఉన్న చర్చికి వెళ్ళేదాన్ని. ఎవరైనా రక్రైస్తవులు కనిపిసేత దగ్గరి బంధువులనే ఆప్యాయత కలికగది. నన్ను ఒక సోదరి చర్చికి పరిచయం చేసింది. నా చెల్లి నాతో కూడ క్రీస్తును నమ్మింది. ప్రతివారము చర్చికి అలవాటుగా వెళ్ళేవారము. చెల్లి కూడ విగ్రహారాధన మానివేసింది. ఆత్మీయ పాఠాలు మారకవరు నేర్పించలేదు. క్రీస్తు అద్భుత స్వస్థతల గురించి వినేవారం. నా జీవితమంతా సాతాను ఆధీనంలో ఉందని తలంచాను.
నేను దేవునికి దారవైనందన నా ముఖం దేవునికి చూపుటకు భయపడాను. దేవుని వాక్యం ఉచ్చ�రింపలేని స్థితికి చేరాను. ఇట్టి నేర భావంతో నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి. ఉన్నత విద్యాభ్యాసం క్రొత్త అనుభవాలు ఎదురొకనుట :
2016 భటైక� పూర్తి చేసుకొని యం.టైక�లో జాయిన్ అయయాను. నాకు వివాహం చేయదలచి సంబంధాలు వెదకుటకు ఆరంభించారు. మా పెద్దనాన్న గారు పలుకుబడి కలిగన వ్యక్తి ఆయనకు నాలో ఉన్న కోరికను తెలిపాను. నేను క్రీస్తును నవ్మాను కాబట్టి క్రీస్తును నమ్మిన వ్యక్తితో వివాహం కావాలని కులం అవసరం లేదని ధైర్యంగా చెప్పాను. పెద్దనాన్నకు విపరీతమైన కోపం కలిగంది. మరోసారి ఈ 139
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
మాటలు ఎతతవద్దు అన్నారు. ఆయనకు రక్రైస్తవులంటే సదభిప్రాయం లేదు. వారంతా
దేవుని పేరు చెప్పుకుంటా క్రియలలో నిజాయితిగా జీవించరు చాలా పాపాలు
చేస్తూనే ఉంటారు అని చెప్పారు. గంగా నీవు హిందువును వివాహం చేసుకొని నీ
విశావాసం ద్వారా అతనిని రక్రైస్తవునిగా మార్చుకో అని సలహా ఇచ్చారు. సరనని
సమ్మతించాను.
ఆత్మీయంగా పరిపక్వత లేని స్థితిలో బలపడడానికి ఎవాంజిలికల్
యానియన్తో పరిచయాలు ఏరపడ్డాయి. ప్రభువు కృప వల్ల విశ్వాసి పరిచయం
అయింది. వారి చర్చికి తీసుకొని వెళ్ళింది. వారి నియమాలు కఠినంగా ఉండేవి,
సందేశాలు విలువైనవి. మంచి వరతమానాలు బైబిలు నుండి వివరణతో పాటు
రక్షణానుభవం గురించి వివరించేవారు ఆసక్తితో వినేదాన్ని.
రక్షణానందం అనుభవం :
దైవజనుడు వాక్యంలో చెప్పిన సందేశమేమనగా క్రీస్తు రక్తము మన పాపముల
నుండి విడిపించను. ఆయన త్యాగము రక్షణను ఇస్తుంది. నిత్యతవామునకు వార్సులుగా
చేయునని తెలిపారు. నన్ను ప్రభావితం చేసిన ఆ పాస్టరుగారు చెప్పిన మాటల్లో
తలతో చేసిన తలంపుల కొరకు తలపై ముండ్ల కిరీటం అనుభవించాడు. చేతులు
కాళ్ళతో చేసిన పాపాల వల్ల సీలలు కొటటబడ్డాయి. రక్తము ధార్లుగా ప్రవహించింది.
సమసతం నా పాపాల కొరకు శిక్ష బభరించాడన్న బాధ కలిగంది. క్రీస్తు పాదాలపై పడి
పశ్చాత్తాపంతో పాపాలు ఒప్పుకున్నాను. పాస్టు గారు గురతుకువచ్చిన పాపాలు
క్షమించమని అడగాలన్నారు. నేను ఆ రాత్రి ఉపవాసంతో ఉండి ప్రార్థించాను. నేను
ఎన్నికలేని దానినని పనికి రాని పాత్రనని నా కొరకు గొప్ప శ్రమలు అనుభవించుటకు
నీరకంతటి ప్రేమ ప్రభువా అని భారంతో ప్రార్థించాను. నేను దేవుని సన్నిధిలో ఉ
ండగా చెడు స్నేహాలు చెడు అలవాట్లు ద్వేషము, అసాయు, కోపం మొదలగు
బలహీనతలన్ని జ్ఞాపకమునకు వచ్చాయి. అన్ని వినయంతో ఒప్పుకొని క్షమాపణ
కోరాను. మోకరించి లేచేసరికి నా హృదయ భారమంతా తొలగిపోయింది.
పరమానందబభరితురాలినయ్యాను, వింతైన ధైర్యం వచ్చింది. ప్రభువు తన భడడ్గా
సీవాకరించారు గనుక తోడుగా ఉండి ప్రతి క్షణం నన్ను నడిపించగలరన్న నమ్మకం
కలిగింది. నాతో స్పష్టంగా మాట్లాడాలని ప్రార్థించాను. ప్రభువు ప్రార్థనలను ఆలకించి
తగిన జవాబునందిస్తాడని అనుభవం ద్వారా గ్రహించాను.
140
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
ఆ రోజు వాక్యం చదువగా యెషయా 43:25
నేను నేనే నా చితాతనుసారముగా నీ యుతిక్ర్మములను తుడిచివేయుచున్నాను నేను నీ పాపములను జ్ఞాపకము చేసికొనను. చెప్పగా చాలా నెమ్మది కలిగింది.
సంఘంలో ఆత్మీయంగా స్థిరపడాలని కోరాను ప్రసంగంలో వాక్యం
మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమసత దుర్నీతినండి మనలను పవిత్రులనుగా చేయును. 1 యోహాను 1:9
దేవుడిచ్చిన అనుభవాన్ని బట్టి దేవుని స్తుతించాను. నా జీవితానికి ప్రత్యేక లక్ష్యం కావాలని ఆశించాను. నా జనాంగములో నేను మాత్రమే క్రీస్తు నిజమైన దేవుడని నమ్మి వెంబడిస్తున్నాను. నా జీవితాశయానిరకై ప్రయతి�ంచుట :
నేను క్రమంగా ఇ.యు. ఇ.జి.ఎఫ్ మీటింగులకు హాజరయేయదానిని అక్కడ భక్తి గల యువతీ యువకులు ఉజ్జీవంతో ప్రార్థించుట ఆత్మీయు విలువలు గురించి ్రపోత్సాహాకరవైన సందేశమచ్చేవారు. ప్రతి విశ్వాసి తన జీవితంలో దేవుడు ఏమ చేయాలని తన ప్రణాళ్ళకలో భాగంగా దేవుని చిత్తమును గ్రహించుట చాలా అవసరమని బోధించేవారు. ప్రతి సందేశం శ్రద్ధగా విని పాటించేదాన్ని. నా పట్ల దేవుని చిత్తం తెలసుకోవాలని భారంగా ప్రార్థించేదాన్ని నాకు వచ్చిన ప్రతి ప్రశ్నకు బైబిలులోనే జవాబు లభించింది.
నీవు యాకోబు గోత్రపువారిని ఉద్ధరించనట్లును ఇ్రశాయేలులో తప్పింపబడినవారిని రప్పించనట్లును నా సేవకుడవై యండుట ఎంతో సవాలపవిషయము బూదిగంతములవరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుట్రై అన్యజనులకు వెలురగైయండునట్లు నిన్ను నియమంచి యున్నాను. యెషయా 49:6 దేవునికి సాక్షిగా జీవించాలని తలంచాను. శోధనలనెదురొకనుట:
అనేక సందేశాలతో సహవాసంలో ఆనందిస్తున్న సమయంలో క్రొత్త శోధనలు ఎదురయయాయి. నా వివాహమునకు హిందా వ్యక్తిని తీసుకొని వచ్చి అంగీకరించాలని కోరారు. నేను వారి నిరణయాలను నిరాకరిస్తూ రక్రైస్తవురాలిగా జీవిస్తున్నాను. క్రీస్తును 141
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
ఎరిగిన వ్యక్తిని వివాహం చేసుకుంటనని చెప్పాను. నా కొరకు వచ్చిన వ్యక్తికి
పసంట్రల్ గవర్నమెంటు జాబు ఉందని తీవ్ర ప్రయత్నం చేసారు. నేను చెప్పిన జవాబు
ఏమనగా దేవుడు లేని వ్యక్తితో సంతోషంగా ఉండలేను. ఏమ ఉన్న లేకపోయినా
క్రీస్తును నమ్మిన వ్యక్తిని వివాహం చేసుకుంటనని చెప్పాను. నన్ను బ్లాక� వేయిల్
చేయసాగారు, బైదరించసాగారు, బభయపెటాటరు. చివరకు నేను భయపడి సమ్మతించాను.
పెళ్ళి చూపులు జరిగాయి నేను మౌనంగా ప్రార్థన చేసాను. ప్రభువా ఈ సంబంధం
వారు నిరాకరించనట్లు సహాయం చేయండి నాది తప్పులేకపోయినా తల్లిదండ్రులు
బాదించారని చేసిన ప్రార్థనను దేవుడు ఆలకించారు. వారు పూజలు చేసే కోడలు
కావాలన్నారు. నన్ను వద్దన్నందుకు దేవుని స్తుతించాను. దేవుని చిత్తంలో వ్యక్తిని
అనుగ్రహించమని భారంతో ప్రార్థించాను. ఒక పరిస్థితి నా విశావాసానికి పరీక్షగా
నిలిచింది. నన్ను హైదరాబాదు నుండి ఇంటికి తీసుకొని వెళ్ళి ఇంటిలో బంధించారు.
ఆ పరిస్థితిలో ప్రభువు నన్ను బలపర్చారు. మా కుటుంబంలో వారు రక్షించబడాలని
ఆశించాను. నా ద్వారానే నా కుటుంబానికి రక్షణ వస్తుందనే నిబ్బరంతో ఉన్నాను.
శోధనను జయించే శక్తి దేవుడు ఇవవాగలడని నమ్మాను. ఏ శోధన వచ్చినా ప్రభువు
నా పక్షమున ఉంటే ఎవరు బాదించగలరు?
ప్రభువు ప్రేమ నుండి ఎడబాపలేరనినమ్మాను. నా మొండి నిరణయాన్ని బట్టి
తల్లిదండ్రులు విసిగిపోయి నన్ను అసహ్యించుకునేవారు. మా ఇంట్లో చెడ పుటాటవు
మాకు లోబడుట లేదు బాదిస్తున్నావు, అంటరాని వ్యక్తిగా నీచంగా చూచేవారు. మా
పెద్దనాన్న గారు పలుకుబడి గల వ్యక్తిగా పంచాయితి పెద్దగా ఉండి మా ఇంటి
శోధన తన పరువుకు నష్టం కలిగంచనని ఎరిగి గంగా నీ నమ్మకాన్ని వదులుకో నీకు
కావాల్సినది ఇస్తాను నీ వివాహం ఘనంగా చేస్తాము అందరు ఆశ్చర్యపే రీతిగా
గౌరవించే స్థితి కలిగస్తానన్నారు. నేను ప్రతి పరిస్థితిలో ప్రార్థన మరువలేదు.
క్రీస్తు నాకొక వాక్యాన్ని జ్ఞాపకం చేసారు.
మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమునుబట్టి ఐగుప్తు ధనముకంటై క్రీస్తువిషయవైన
నింద గొప్ప భాగ్యమని యెంచుకొని, అలపకాలము పాప భోగము అనుబభవించుటకంటై
దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి, పఘరో కుమార్తెయెక్క కుమారుడని
అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు, ఏలయనగా అతడు ప్రతిపఘలముగా కలుగబోవు
బహ�మాన మందు దృష్టియుంచెను. హెబ్రీ 11:24
142
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
మా పెద్దనాన్న గారికి, తల్లిదండ్రులకు నా విశావాసం గురించి చెప్పి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడనని చెప్పగా అపహాస్యం చేసారు. చాలా దురా��షలాడారు, నేను చాలా బాధపడాను. వారు తిడుతున్నప్పుడు క్రీస్తు సిలువలో ్రశమపడుతా బాదిస్తున్న వారితో తండ్రీ వీరమ చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించి, రక్షించు నరకం నుండి తప్పించు అని ప్రార్థించాను. నన్ను మధ్యలో కూర్చోిబైట్టి అందరు గ్రండంగా నా మధ్యలో చేరి కౌన్సిల్ చేయసాగారు. నేను మాత్రం నమ్మిన క్రీస్తు కొరకు జీవిస్తాను అని చెప్పాను. మేము నివసించే గ్రామంలో అందరు రెడిడ్ కుటుంబానికి చెందినవార నేను ఒక్కదాన్నే క్రీస్తును నమ్మి రక్రైస్తవురాలిగా నిలిచాను. మా స్వకీయులంతా కలిసి నీవు రక్రైస్తవురాలివైనందుకు మా పరువు పోతుంది అని అనేక రకాలుగా చెప్పి చూశారు. మా పెద్దనాన్న గారు రాజకీయంగా పలుకుబడి గలవారు .
మా అమ్మ నాన్నను ఒప్పించాలంటే మా పెద్దనాన్న గారి సమ్మతి చాలని తోచింది. నేను ఆయనతో క్రీస్తు గురించి చెప్తే అసలు వినేవాడు కాదు. రక్రైస్తవులంటే ఇష్టం లేదు. నేను రక్రైస్తవ వివాహం చేసుకుంటే చనిపోతానని బైదిరించాడు. ప్రజలంతా హేళన చేస్తూ మీ కూతుర మీమాట వినదు మేము ఎందుకు వినాలని ఎదురిస్తారు కద అని నాకు ఆయనకు ఎపుడు వాన జరికగది. పెద్దనాన్న గారు మీరు క్రీస్తును నమ్మకపోతే నరకానికి వెళ్తారు అని చెప్పగా ఇప్పుడే మాకు నరకం చూపిస్తున్నావు అన్నారు. ఈ పరిస్థితులలో దేవుని మీద ఆధారపడి ప్రార్థించుకునేదాన్ని. నా వివాహ అనుభవంలో దేవుని చిత్తం జరుగుట :
వివాహం అనేది దేవుడే నిరణయిస్తాడని ఆయన చిత్తంలో ఉన్నవారినే వివాహం చేసుకోవా లనియు, వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది పరిశుద్ధంగా ఉండాలని దేవుడు తెలిపారు. దేవుడు సాటిగా నాతో మాట్లాడారు. ఎంత ఆలస్యవైనా, ఎన్ని శోధనలు ఎదురైనా దేవుని చిత్తంలో ఉన్న మనిషిని వివాహ మాడదలిచాను. ఆయన చిత్తం మాత్రమే నెరవేరాలని ఆశించి నిరీక్షించాను. ప్రతి దినము వివాహం చేసుకోబోయే భర్త కొరకు ప్రార్థించేదాన్ని. ఒకరోజు మా పెద్దనాన్నగారు అవ్మా గంగా నీకొక సంబంధం చూసాను వివాహం గురించి మాట్లాడడానికి వెళుతున్నాను ప్రార్థన చేసి మీ దేవుడిని అడుగు అన్నారు ఆ అబ్బాయి కూడ క్రీస్తునే నవ్మాడు కాని ఆత్మీయ పరిపక్వత లేదు అని చెప్పాడు. నేను వెంటనే సమ్మతించలేదు. నేను ప్రార్థించి చెబుతాను నాకు సమయం కావాలన్నాను. సాతాను నాపై చెడు భావాలు కలిగంచి నాపై భయంకరమైన 143
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
నేరాలు, నిందలు వేసి పెద్ద నాన్నగారికి చెప్పి అన్ని చెడుగా ప్రచారం చేయించారు.
మా }రు స్రపంచు మొదలు ప్రతి ఇంటికి కరప్రతాలు పంచారు. ఇట్టి పరిస్థితుల్లో
మా తల్లిదండ్రులు బాధతో తల్లడిల్లిపోయారు, తట్టుకోలేకపోయారు, నాకు మాత్రం
ఈ నిందలు బాధ కలిగంచలేదు. చాలా నిబ్బరంగానే ఉన్నాను. మా ఇంటివారికేమ
కాదని నమ్మాను. నిందలు అవమానాలు చాలా మందికి వస్తాయి అవి మేలుకేనని
నమ్మి వాక్యంపై ఆధారపడగా ప్రార్థన ద్వారా వచ్చిన వాక్యం
మనుష్యకుమారుని నిమిత్తము మనుష్యులు మవ్మును ద్వేషించి వెలివేసి నిందించి
మీ పేరు చెడడ్దని కొట్టివేయునప్పుడు మీరు ధనయలు. ఆ దినమందు మీరు సంతోషించి
గంతులువేయుడి, ఇదిగో మీపఘలము పరలోక మందు గొప్పదైయండును, వారి పితరులు
ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. లాకా 6:22
ఈ వాక్యం నాకు బలమచ్చింది. నా తల్లిదండ్రులతో ధైర్యంగా చెప్పినదేమనగా
మీరు గాని నేను గాని ఏ తప్పు చేయలేదు కదా ధైర్యంగా ఉండండి అన్నాను.
మా అవ్మాయి యేసును నమ్మింది అని చెప్పండి అన్నాను. నా జీవితంలో
నేను నమ్మిన దేవుడు సాటిగా వాక్యం ద్వారా మాట్లాడేవారు. నా చేయి ఎన్నడు
విడువలేదు. పసి పిల్లలు తల్లిదండ్రులపై ఆధారపడిన రీతిగా నా రక్షకునిపై
ఆధారపేదాన్ని. నా స్థితి గమనించిన తల్లిదండ్రులు నేను శోధనలో ధైర్యంగా
ఉండుటను బట్టి నాకు మతి స్థిరత లేదని దయ్యం ఆవరించిందని భయపడి సావామజీ
దగ్గరకు తీసుకెళ్ళారు. నా వెంట్రుకలు కొన్ని కతితరించి కుంకుమ, నిమ్మకాయు, పిండితో
కలిపి మంత్రాలు జపించారు. అయితే దేవుడు దష్ట శకుతల ప్రభావం తాకకుండా
సహాయం చేసారు. నన్ను సంరక్షించారు. గతంలో వచ్చిన సంబంధమే మరలా
వచ్చింది బాగా ప్రార్థన చేయగా సమ్మతం పొందాలని జవాబు లభించింది. ఆ
అబ్బాయి తల్లిదండ్రులు నామాకార్థ రక్రైస్తవులు క్యాథదలికుకలు, హిందా పెళ్ళి రక్రైస్తవ
వివాహం రెండు చేయాలని పట్టుపటాటరు. మీ ఇష్టమని చెప్పారు. నాకు రక్రైస్తవ
వివాహం కావాలని ప్రార్థించేదానను. దేవుడు మా కుటుంబాన్ని ఆత్మీయ జీవితాన్ని
ఆశీర్వాదించాడు. మా తల్లిదండ్రులు హిందా వివాహం చేస్తాము తరువాత మీ ఇష్టం
అని చెప్పారు. కాని పరిశుద్ధాత్మ దేవుడు నిరణయం తీసుకోమని హెచ్చరించాడు నేను
క్రిష్టియున్ వివాహం చేసుకుంటను అని చెప్పాను. అబ్బాయి వారి తల్లిదండ్రులు
ఒప్పుకోలేదు, మా ఇంట్లో వారిని దేవుడు సిద్ధపరిచాడు, దేవుని సన్నిధిలో ప్రతి
దినం ప్రార్థించేదాన్ని దేవా ఇది నీ చిత్తం అయితే వివాహానికి సిద్ధపరచండి లేదంటే
144
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు వద్దని చెప్పాను. దేవుడు నాతో నమ్మికమాత్రముంచం అని చెప్పాడు. వాక్యం ద్వారా సమాధానం ఇచ్చేవాడు. ఆ సమయంలో మా పెద్దనాన్న ద్వారా వైయస్ వివేకానంద రెడిడ్ క్లాస్మేట్ అయిన వేణుగోపాల్ రెడిడ్ అంకుల్ని పరిచయం చేసాడు. అంకుల్తో ప్రతి విషయం అడిగి తెలసుకునేదాన్ని. అంకుల్ నిజంగా నాకు చాలా ధైర్యం చెేపపవాళుి. నా కోసం ప్రతి దినం ప్రార్థించేవారు. నా పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు, ఆయన చూపిన ప్రేమను నేను ఎన్నటికీ మరువలేను, నా కొరకు దేవుడే పంపాడని తలంచాను. నా ఆత్మీయు తండ్రిగా అబ్బాయి వారిని క్రిష్టియున్ వివాహానికి ఒప్పించాడు. మా పెద్దనాన్నతో మాట్లాడి మా వివాహం నంద్యాలలోని కర్మలు ప్రార్థనా మందిరములో అకోటబర్ 12వ తేది 2018లో దేవునికి మహిమకరంగా పాల్ ఆంజనేయులు మరియు వేణు గోపాల్ రెడిడ్ ద్వారా ఘనంగా జరిపించారు. నాకిచ్చిన భర్తను బట్టి దేవున్ని ఎంతగానో స్తుతించాను. ఎన్నో విధాలుగా సాతాను ఇబ్బందులకు గురి చేసాడు. అయిననా అంకుల్ చెప్పే వాక్యం ద్వారా దేవుడు నన్ను బలపర్చివాడు. అడుగువాటి కంటే }హించువాటి కంటే అత్యధికంగా దయచేయు దేవుడు మన జీవితంలో ఆయన చిత్తం కొరకు కనిపెడితే ఉన్నతమైనది దేవుడు దయచేస్తాడు. దేవుని కొరకు ఒక అడుగు ముందుకు వేసేత ఆయన మన కొరకు 100 అడుగులు ముందుకు వేస్తాడు. నశించిన నరకానికి పాత్రురాలనైన నన్ను వెదకి రక్షించి పనికి రాని పాత్రను పనికి వచ్చే పాత్రగా మార్చి ఇతరులకు మాదిరిగా నిలబైటాటడు. ఆయనలాంటి తండ్రి ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నా సాక్ష్యం ద్వారా కొంత మందిరకైనా ఉపయోగకరంగా ఉండాలని ఆశిస్తున్నాను. మా కుటుంబం కొరకు ప్రార్థించండి. ఈ సాక్ష్యం చదివిన వారిని దేవుడు ఆశీర్వాదించను గాక. ఆమెన్. 145

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
సాక్ష్యం 21. దేవుని ప్రత్యేక ప్రణాళ్ళకలో నా జీవితంలో అనేక
శోధనలు, అనారోగ్యాల ద్వారా తన చిత్తంలో నడిపించి
అద్భుత స్వస్థత నిచ్చి శారీరకంగా ఆత్మీయంగా
నిలబైట్టి సాక్షిగానుంచారు
శ్రీమతి వనితా డోర్కస్, కాలిఫోర్నియా, అమెరికా
నేను మవ్మునుగార్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాల
మందు మీకు నిరీకషణకలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉదే�శములేగాని
హానికరమైనవి కావు, ఇదే యెహోవా వాకుక. యిర్మయా 29:11
పరిచయం:
ప్రభువు నామములో మీకందరికి శుభములు. నా పేరు
వనిత నా జీవితాన్ని దేవుడు జగదుతపత్తికి ముందుగానే
నిరణయించారు. మన*్న ఎన్నుకొని మన జీవితాన్ని
నిందారహితంగా, పవిత్రంగా జీవించాలని ఉన్నత పిలుపు
నిచ్చారు. క్రీస్తు సావారూప్యంలోకి రూపాంతర అనుభవం పొంది
నిత్యత్వానికి వార్సులం కావాలని మన ప్రభువు ఆశ్యవై
యున్నది. నేను నా జీవిత అనుభవాలన్ని సాక్ష్యముగా పంచుకొను
ధన్యత ఇచ్చిన దేవునికి వందనములు నేననుబభవించిన శ్రముతో కూడిన బాధ దేవుడిచ్చిన
ఆదరణ, నిరీక్షణ నేను మాటలతో వివరించలేనిది. ఆ అనుభవాలన్ని సవాలపవైనవి,
అత్యతతమవైనవి. లెక్కలేనన్ని ఉన్ననా మీకు కొన్నింటిని తెలుపగలను.
నా జీవితాన్ని ప్రభావితం చేస్తూ నా శ్రమలో సహకరించిన వ్యకుతలను గార్చి
వివరించగలను. దేవుని కొరకు శక్తివంతమైన సాధనముగా నిలుచుటకు సహాయపడిన
ఆత్మీయులు నా జీవితంలో నేను వేసిన ప్రతి అడుగులో నడిపించిన ప్రతి మార్గములో
వారి నుండి అమూల్యమైన పాఠాలు నేరచుకో గలిగాను. నాకు జన్మనిచ్చిన నా
తల్లిదండ్రులు తోబుట్టువులు }రటనిచ్చి ఆదరించి తోడుగా ఉన్నందుకు మాటల్లో
చెప్పలేనంత కృతజ్ఞత కలిగ ఉన్నాను. అత్యవసర సమయంలో ప్రార్థన
సహాకారాన్నందించిన అనేక్ దైవసేవకులు, సంఘాలలో విశ్వాసులకు, క్లిష్ట పరిస్తితుల్లో
146
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు ఆదుకున్న వ్యకుతలందరికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. వివిధ ప్రాంతాల వారు నా కేషమము గురించి ఆదుకొని ఆదరించి ప్రార్థించినవారు హైాపదాబాద్, బెంగళూరు, ఆస్ట్రేలియాలో వెుల్బోర్న, సిడి�, చివరకు నేనిపుడు నివసిస్తున్న అమెరికా నుండి సందేశాల నందించి గొప్పగా ఆప్యాయత చూపి ధైర్యపరచిన అనేకులకు నా నిండు వందనములు సమర్పిస్తున్నాను. క్రీస్తు నాతో ఉన్న నమ్మకమైన కాలమును బట్టి ప్రత్యక్షంగా ప్రోకషంగా దేవుని చిత్తం నాలో నెరవేరుటకు సహకరించిన అనేక సరభయలను బట్టి సంతోషిస్తున్నాను.
2. నా బాల్యము :
నా బాల్యం బభయాలతో బాధతో కూడినదైయున్నది. ఆ బాల్యంలో ప్రతి వ్యక్తి యెక్క శక్తియకుతలు అభివృద్ధి అవుతాయని నా నమ్మకం. 7 సంవత్సరాల వయసులో టా�్సల్స బాధ కలిగంది. దానితో శ్రమలు, బాధలు ఆరంభవుయయాయి, టా�్సల్ ఆపరషన్ తర్వాత చెవిలో చీము కార్డం వల్ల చెవి వెనుక కోసి ఆపరషన్ చేశారు తరువాత నెతతురు నీరు కార్డం విపరీతమైన నొప్పి ముఖం ఒక వైపు పక్షవాతం కలగడం జరిగింది. షాక్ ట్రీట్మెంట్ చేయగా నెమ్మది పొందాను. ఈ శ్రమ దాటిన తరువాత }హించని శోధనలు బాధలు అసంఖ్యాకంగా ఎదురయయాయి, శోధన సహించువాడు ధనయడు ్రశమనొందుట నాకు మేలాయెను అన్న రీతిగా దేవుని సంపూరణ చిత్తములో భాగమేనని తరువాత గ్రహించి దేవుని స్తుతించాను.
3. వింత శ్రమల ఆరంభం :
14వ సంవత్సరం వయసులో ఒక రోజు అద్దంలో ముఖం చాసుకునే సమయంలో నొస్టిపై తెల్ల మచ్చి కనిపించింది. మరుస్టి సంవత్సరంలో అది కాసత పెద్దదయింది, వైద్యం చేయించగా మరింత పెద్దగా అయయాయి. వుచ్చిలపై మందు రాయగా ముఖమంతా నీటి బుబ్బలు వచ్చాయి, అవి చాలా బాధ కలిగంచాయి. విదేశాలలో ఉన్న మందులన్ని వాడి చూసాను. యునాని, అల్లోపతి, ఆయురవాదం అన్ని ప్రయోగించాను. గుజరాతి వైద్యం, ఆహార నియమాలు పాటించాను. ఇంజక్షన్లు, మాత్రలు వాడాను దాని కారణంగా వాంతులు, నొప్పి వలన శరీరమంతా బాధించేది, చర్మవాది వైద్యుని మందుల వల్ల గతంలో వాడిన మచ్చలన్ని తొలగిపోయాయి. నా బరువు పెరిగింది ముఖం, కాళ్ళు, చేతులు వాచిపోయాయి. డాకటర్లు చెప్పినదేమనగా శక్తి గల మందుల ప్రభావం అనగా పసటరాయిడ్ వల్ల మారుపలంటాయి. ఈ మందులు వాడితే మచ్చలు పోవచ్చు గాని లివరు పాడవుతుంది. మరణించవచ్చును, మందులు వాడకుంటే ఆ మచ్చలు చేతులకు, పాదాలకు వ్యాపించను గనుక మనుష్యులను 147
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
కలిసికొనుటకు ఇబ్బంది కలుగుట వల్ల బయటి ప్రపంచంతో సంబంధాలన్ని మానుకొని
బాధతో ఒంటరినయ్యాను. జీవితము దుర్బ�ర మయింది, అద్దమునకు, మనుషులకు
దారమయయాను. వినోదం లేదు, ఆనందించుట పగటి కలగా మారింది, గతంలో
ప్రేమించిన వార నన్ను కించపరుస్తూ నయానత భావంతో దిగులుపడునట్లు
ప్రవర్తించేవారు. నేనెవరితో మాట్లాడుటకు ఇష్టపడనందన నాకు గరవామని అతిశయమని
నిందించేవారు. నేను ఈ విధంగా ఉండలేక జీవితాన్ని ముగించాలనుకున్నాను, మా
నాన్నగారు వాడుతున్న నిద్ద మాత్రలు నెమ్మదిగా సేకరించాను. అది ఆదివారం
గనుక చివరిగా చర్చికి అమ్మ బలవంతంగా తీసుకొని వెళ్ళారు. చర్చిలో కూరచుని
ఏకధాటిగా కన్నీరు కార్చాను,
పాస్టు గారు చెప్పిన ప్రసంగం నా హృదయాన్ని తాకింది. ప్రియ
విశావాసులారా! జీవితంలో ఎట్టి నిరీక్షణ లేని సమయంలో, మీ సమస్యలకు పరిషాకరం
దొరకని సమయంలో ఈ జీవితం వ్యర్థమని తలంచే వేళ్ల్లో జీవితం కొనసాగించలేనని
తలంచినపుడు క్రీస్తుతో విశావాసం ఆరంభం కాగలదు, గతంలో మా అమ్మ నాన్నల
బలవంతం వలన చర్చికి వెళ్ళేదాన్ని వారు అడిగితేనే అలవాటుగా ప్రార్థించేదాన్ని,
యేసును హృదయపూర్వకంగా నమ్మలేదు, యేసు క్రీస్తు రక్రైస్తవులు ఆరాధించే దైవము,
హిందువుల, ముస్లింల దేవుళ్ళ వంటి దేవుడని తలంచేదానిని. గతంలో 12
సంవత్సరాల వయసులో సండేసాకలు వెళ�్లదానిని, సండే సాకలు టీచరు నన్ను కంఠత
వాక్యం అడిగి ప్రార్థన చేయమని కోరది. పాపాలు క్షమించమని అడిగి రక్షణ కొరకు
ప్రార్థించమనేది. ఆమె చెప్పినది బలవంతంగా చేసేదాన్ని, చర్చి కార్య్రకమాల్లో చురుగాగ
పాలుగనే దాన్ని. పాటలు పాడి సికట్లలో పాలుగనేదాన్ని. ఇవన్ని అందరి కొరకు
చేసేదాన్ని కాని దేవునితో సన్నిహిత సంబంధం లేదు, యేసు క్రీస్తు సజీవుడు, రక్షకుడు,
స్వస్థపరచువాడు, అని చర్చిలో ప్రసంగాలలో వారానికి మాడు సార్లు చర్చికి వెళ్ళి
వినుట పరిపాటి. అమ్మ నన్ను చర్చికి తీసుకొని వెళూత దేవుడు చాలా ప్రేమిస్తున్నాడని
తెలిపేది. అదే మాట పాస్టు కూడ చెప్పేవారు, దేవుడు ప్రేమించువాడైతే నాకు
వ్యాధులు, బాధలు ఎందుకు అనుమతిస్తాడనే ప్రశ్న నాలో ఉండేది. చనిపోవాలని
నిరణయించుకొని చర్చికి వెళ్ళి విన్న సందేశం ఆధారంగా ఒకసారి నమ్మి ప్రార్థించాలని
నిరణయించు కున్నాను. మొదటి సారి మనసు పెట్టి ప్రార్థించిన తరువాత నాలో చిన్న
ఆశ కారు చీకట్లో కాంతి రఖ లాగ నిరీక్షణ ఆరంభవుయింది. అది నాలో విశావాసం
కలిగంచింది. అపుడు నా జీవితం పూర్తిగా మారింది.
148
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
4. క్రీస్తులో గొప్ప విశావాసం ఆరంభవుయింది :
క్రీస్తుకు నా జీవితాన్ని సమర్పించుకున్నాను, కొత్త ఆశలు చిగురించాయి, నా ముఖంపై మచ్చల గురించి ఆలోచించగా మందుల వాడినపుడు అదృశ్యమయేయవి, వాడుట మానేసేత మళ్ళీ మచ్చలు కనిపించేవి, నాకు విసుగు పుట్టి ప్రభువా నేనిక ఏ మందులు వాడను, దయతో దేవుని సమయంలో స్వస్థపరచమని విశావాసంతో ప్రార్థించాను. శరీరంలో 60 శాతం మచ్చలు పాకిపోయాయి. మందులు వాడడం మానివేసాను, దేవుడు నాకు కాస్మొటిక�్స మేకప్ వేసుకోవడం నేర్పించాడు. అదే ఇపపటివరకు కొనసాగిస్తున్నాను. ఆయన సమయంలో స్వస్థత ఇస్తాడని నమ్ముతున్నాను. నా శ్రమల వల్ల లోకాశలతో కొట్టుకొని పోకుండా విలాస జీవితానికి దారంగా ఉ ంచి సంరక్షించారు.
నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు వాటి నుండి ఆయన తప్పించను. కీర్తన 34:18
నా శోధనలు, శ్రమలు దేవుని మీద ఆనుకొని ఆధారపడి జీవించుటకు అవకాశమచ్చాయి. దేవుడు పరిపూరణ విశావాసంతో జీవించుట నేర్పించాడు. నా జీవితంలో క్రీస్తే ప్రథమ స్థానం వహించాడు. దేవునిని ఎకుకవగా ప్రేమించుట కారంభించాను. ఆయన ప్రేమలో మునిగిపోయాను. అమ్మ నాన్న తోబుట్టువుల ప్రేమ దేవుడిచ్చిన గొప్ప బహుమతి :
మా ఇంట్లో అమ్మ, నాన్న తోబుట్టువులంతా చాలా సన్నిహితంగా ఆప్యాయంగా జీవించేవారం, మా కొరకు నాన్న చాలా కష్టపేవారు, అమ్మ సమర్థత కలిగ ఇల్లు కట్టుకునే స్రీతగా మా అవసరాలు తీరచు తల్లిగా, అన్నింటిని మంచి నిత్యము ప్రార్థించే తల్లిగా ఉండేది. అతిగా ప్రేమించే తోబుట్టువులు నా అవసరాలకు సహాయపడేవారు. వారి అండదండలతో చర్మ వ్యాధితో బాధపే సమయంలో నన్ను బభ్రదతా భావంతో చూశారు. అమ్మ నాన్న గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేవారు, నేడు పదవి విరమణ తరువాత విశ్రాంతిగా జీవిస్తున్నారు. నేను నాన్న పోలికతో ఉంటను గాని అమ్మతో చాలా సన్నిహితంగా ఉండేదాన్ని, నేను పెద్దయయాక, అమ్మ ఉద్యోగంలో చాలా సమర్థ వంతంగా నిర్వాహించుట అద్భుతమైన అవగాహనతో త్యాగమార్తిగా చాలా అభినందనలు అందుకున్న తల్లిగా ఉన్నందుకు చాలా ఆనందించేదాన్ని. అమ్మ విధుల నిర్వహణలో సమర్థతను బట్టి, నిపుణతను బట్టి దేవుని స్తుతిస్తాను. 149
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
ఆమె నా జీవితాన్ని చాలా ప్రభావితం చేసారు, ఆమె నేను అనుకరించదగిన
రోల్ మోడల్, నేను కూడ ఆమెవలే జీవించాలని ఆశించేదాన్ని.
నేను పెరిగిన వాతావరణంలో అవగాహన, ప్రేమ, దయ, ప్రార్థనలు సమృద్ధిగా
ఉండేవి. నేను వివిధ బాధలు శోధన ఎదురొకనే సందర్భంలో దేవుడు నా కుటుంబ
సరభయల ద్వారా అత్యధికంగా ఆదరణ, }రటను పొందగల ధన్యతనిచ్చి దీవించారు.
దేవుడు నాకిచ్చిన కుటుంబాన్ని బట్టి దేవునికి సదా కృతజ్ఞత కలిగయున్నాను. ప్రార్థనలో
పట్టుదలగా ఉండుటను బట్టి నాకు మంచి ఆరోగ్యమును ప్రభువు దయచేసారు.
మరలా ఏ బలహీనత నారి చేరలేదు.
వారుఎవరును లకష్యపెటటని సీయోననియు వెలివేయబడినదనియు నీకు
పేరుపెట్టుచున్నారు, అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేపసదను నీ గాయములను
మానెపదను, ఇదే యెహోవా వాకుక. యిర్మయా 30:17
నేను ఒక కుమారుడివలై అన్ని పనులలో సహాయపేదాన్ని. వంట పనిలో
అమ్మకు కూడ సహాయం చేసేదాన్ని. సకల సంతోషాలతో పాటు కన్నీరు దు:ఖం
కూడ అందరితో పంచుకునేదాన్ని. సంతృప్తితో శాంతితో జీవించే వారము. కుటుంబ
ప్రార్థనలు వ్యక్తిగత ప్రార్థనలు నిర్లక్ష్యం చేయలేదు.
6. నా విద్యానుభవాలు :
భ.సి.ఎ పూర్తి చేసి కంప్యూటర్లో బ్యాచిలర్ కోర్సు ముగించాను. చివరి
సంవత్సరంలో అపెండిపసైటిస్ 24 గంటలు నొప్పి వచ్చింది. ఆపరషన్ నిర్వాహించేవారు.
ఫాలోపియన్ టయాబ్లలో చేయాల్సివచ్చింది. ఆ తరువాత ఆసుప్రతి నుండి ఇంటికి
వచ్చి నా చదువు పూర్తి చేసుకున్నాను. మంచి మారుకలు పొంది దేవుని స్తుతించాను.
ఆ తరువాత రిమోట్పసన్సింగ� అనే కోర్సు చేశాను. సేపస్ డిపార్టమెంట్లో చేరాను. ఆ
తరువాత జి.�.యస్ ఇంజనీరుగా పని చేసాను. దేవుడు నా పట్ల ఇచ్చిన వాగ్దానాలు
నెరవేర్చారు.
ఇది మొదలుకొని నిరంతరము నీరాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును.
అమ్మ నన్ను విదేశాలలో చదువుకోమని సలహా ఇచ్చి ఆస్ట్రేలియా పంపారు.
దేవుని వాక్య ప్రకారం అక్కడికి చదువుకొనుటకు వెళ్ళాను.
150
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
నా తలంపులు మీ తలంపులవంటిని కావు మీ ్రతోవలు నా ్రతోవలవంటిని కావు ఇదే యెహోవా వాకుక. ఆకాశములు బూమకిపైన ఎంత యెతతుగా ఉన్నవో మీ మార్గములకంటై నా మార్గములు మీ తలంపులకంటై నా తలంపులు అంత యెతతుగా ఉ న్నవి. వర�మును హిమమును ఆకాశమునుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక బూమని తడిపి విత్తువానికి వితతనమును బభుజించువానికి ఆహారమును కలుగుట్రై అది చిగిర్చి వరి�ల్లునట్లు చేయునో ఆలాకగ నా నోటనుండి వచ్చువచనమును ఉండును. నిషప�లముగా నాయొద్దకు మరలక అది నాకు అనుకూలవైనదాని నెరవేరచును నేను పంపిన కార్యమును స్పఘలముచేయును. యెషయా 55:8
7. ఆస్ట్రేలియాలో నా జీవితం :
నేను ఆస్ట్రేలియాలో మాస్ట్స డి^్ర కొరకు కాలేజిలో చేరాను. చిన్న అపార్టమెంట్ 7 మందిమ ఉండేవారం. నాతోటివారు విశ్వాసులు కానందన చెడు అలవాట్లు కలిగ ఇబ్బంది కలిగంచేవారు. నేను ఆసుప్రతిలో చిన్న ఉద్యోగం చేసేదాన్ని. షిపుటల వారిగా పని ఉండేది. ఒకవ్మాయి విశ్వాసి పెంతెకోస్తు చర్చికి వెళ్ళుట గమనించి నేను ఆమెతో చర్చికివెళుిటకారంభించాను. దేవుని సన్నిధి మంచి సందేశాలు, ఆరాధన నాకు చాలా ఆనందం కలిగంచాయి.
8. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుట :
నేను వెళ్ళు చర్చిలో పాస్టర్లు, సరభయలు ప్రేమ ఆప్యాయత చూపుట వలన ఆత్మీయంగా సంతోషిస్తూ ఆధ్యాత్మిక లోతుల్లోకి దేవుడు నడిపించాడు. వెుల్బోర్న అవ్మాయిల పరిచయం దేవుని కృపగా భావిస్తాను. వారి సహాయంతో చాలా సమయం ప్రార్థనలో గడిపేదాన్ని. దేవుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మ అనుభవం పొందాలని నిరణయిచాడు. ఒక శనివారం ఉపవాస కూడికలో లండను నుండి విచ్చేసిన దైవజనుడు ఆయన కుమార్తె వివాహ సమయంలో మా గ్రాపులో అవ్మాయిలందరికీ ప్రార్థన చేసారు. నాపై చేతులుంచి ప్రార్థించగా ఆత్మతో నింపబడి అన్యభాషల వరాన్ని పొందాను. అది వినాత్న అద్భుత అనుభవం. ఆ క్షణం నుండి గణనీయమైన ఆధ్యాత్మిక అభివృద్ధి ఆరంభవుయింది. దర్శన అనుభవాలు, కలలు ఇచ్చారు. ఆధ్యాత్మిక జీవిత పయనంలో అత్యన్నత శిఖరానుభవాన్ని చేర ధన్యత ప్రభువిచ్చారు.
9. ఆస్ట్రేలియాలో విభిన్న వృతతులు చేపట్టుట :
ఆస్ట్రేలియా దేశంలో ఉన్నత విద్య చదివే విద్యార్థులు ఆర్థిక సహాయం 151
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
కొరకు ఏదో ఒక పని చేయాల్సి ఉండగా మొదటిగా ఒక ఫ్యాకటరీలో సీసాలు నింేప
పని చేసాను. రెండవదిగా ఆసుప్రతిలో నర్సుగా పని చేసాను. ఉదయం ఆసుప్రతిలో
పని చేసి రాత్రి సమయంలో కాలేజికి వెళ్ళేదాన్ని. కొన్ని సార్లు విరామం లేకుండా
డబ్బు కొరకు కష్టపేదాన్ని. ప్రభువు నాకు శక్తినిచ్చి బలపర్చారు.
దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు, ఆయన తన మార్గమందు
యధార్థవంతులను నడిపించను. 2 సమా 22:33
అనుదినం నాకు శక్తి కావాలని ప్రార్థించి పనులు నిర్వాహించేదానిని. వృద్ధుల
పరిచర్య చేయుట వల్ల ఓరుప నేరచుకున్నాను. వారు మతిమరుపుతో ఉండేవారు
మురికిగా ఉండేవారు, తిట్టుకుంటా బాధపేవారిని ఆదరించి అవసరాలు కనిపెట్టి
ప్రేమతో అసహాయులకు }రటనిచ్చి ప్రభువు ప్రేమ కనబర్చిదానను
నర్సుగా పని చేసే ఉద్యోగంలో అనేక పాఠాలు ప్రభువు నేర్పించారు. కొందరు
మరణించే వృదు�లండేవారు వారి రిపోరుటలు గమనించి వారు ఎలా బ్రతికారో ఎలా
చనిపోయారో గమనిస్తూ జీవితాన్ని గురించి అవగాహన పెంపొందించు కున్నాను.
దేవునికే స్తుతి కృతజ్ఞత తెలిపేాన్ని. అభాగయలకు సేవ చేయు తరుణంలో నేరుప
ఓరుప నేర్పించారు.
10. ఆస్ట్రేలియాలో వీసా కొనసాగించుట :
నా చదువు పూర్తి చేసుకున్న తరువాత వీసా పొడిగింపునకు ముందుగా
వైద్యపరంగా పరీక్షలు జరిేపవారు. మొదట రకత పరీక్షలో బాగానే ఉంది కాని మాత
పరీక్షలో రక్తం కనబడుతుంది. 15 రోజుల తరువాత కూడ అదే పరిస్థితి ఎదురొకన్నాను.
ప్రత్యేక డాక్టును సంప్రదించాను నా మాత పిండములు పని చేయుట లేదన్నారు.
అది వైద్యం ద్వారా సరి కాకపోతే మరి కొన్ని పరీక్షలు అవసరమన్నారు. అప్పటికీ నా
వయసు 24 సంవత్సరాలు పరీక్షించి చూచి సరిగా లేనిచో ఇండియా వెళ్ళాలని
చెప్పారు. నా ఆశలన్ని కుప్ప కూలిపోయాయి. ఒంటరిగా ఉంటా ప్రమాదకరమైన
వ్యాదిగ్రసతురాలిగా ఏమ చేయగలను? ప్రభువా గతంలో బాధతో చనిపోదామని
ప్రయత్నించగా ఎందుకు బ్రతికించావు? ఈ పరిస్థితిలో నాకు మరణం తప్పదని
పిస్తుందని చాలా ఏడ్చి నిద్దపోయాను. ఆ రాత్రి ఒక కల వచ్చింది. ఒక ఆయుర్వేద
డాక్టు గారు నా రిపోరుట చూసి అన్ని సవ్యంగా ఉన్నాయి కొంచెం షుగరు వ్యాధి
ఉంది అన్నారు. భయం లేదని కలలో చూచాను. ఆ వారమంతా సరైనా నిద్ద లేదు,
152
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు ఆహారం లేదు. నా శక్తి అంతా సమసిపోయిందా? అన్న స్థితిలో ఉన్నాను. ఏడసతూ ప్రార్థించాను, నా చర్చిలో సరభయలంతా ప్రార్థించారు ఆఖరి టైస్టు చేసిన డాక్టు వారం రోజుల తరువాత రమ్మన్నారు. ఆ రోజు వచ్చింది. ఉదయం లేచి ప్రార్థన చేసుకొని పడుకున్నాను. కలలో ఇద్దరు డాకటర్లు గట్టిగా కేకలు వేస్తూ వనితా అంతా బాగానే ఉంది వెళ్ళు అని అరుస్తూ చెబుతున్నారు. నేను లేచి పసపషలిస్టు దగ్గరకు వెళ్ళాను. నా రిపోరుటలు మళ్ళీ మళ్ళీ తిరకరేసి ఇవి వనిత రిపోర్టులేనా అని అడిగి, నాతో అంతా బాగానే ఉంది కిడ్ని సమస్య లేదని చెప్పింది. నేను గంతులు వేస్తూ వారంలో నా కిడ్నీలు బాగు చేసిన దేవుని స్తుతించాను.
ప్రభువు కలల ద్వారా, దర్శనాల ద్వారా నా సమస్యలకు పరిషాకరం చూపించారు ఆ తరువాత చర్చిలో నా సాక్ష్యం పంచుకున్నాను. దేవుడు నమ్మదగినవాడని మరోసారి బుజువైంది. ఒక డాక్టు సర్జన్ నా సాక్ష్యం విన్న తరువాత నన్ను సమీపించారు. వనీతా ఇది అద్భుతమైన అనుభవం దేవునికి తప్పా ఎవరికీ సాధ్యం కాదు అన్నారు. దేవుడు ఎడారిని సస్యశ్యామలం చేయగలడు. దు:ఖమును సంతోషముగా మార్చగలడు. దేవుడు పని చేయుటకు ఆరంభించినచో అసాధ్యాలన్ని సుసాధ్యము చేయగలడు. దేవుడు గొప్ప శక్తి గలవాడు ఆయనను నమ్మిన వారిని సిగ్గుపడనీయుడు, విశావాసంతో నేనొక మెట్టు పైకి ఎకకగలిగాను నా వీసా పొడిగింపబడింది. నా చదువు కొనసాగించాను. దేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతా స్తుతులర్పించాను. ఆపతాకలమునందు వెు�పెట్టిన ప్రతి వానికి తగిన జవాబునిచ్చి ఆదరించి ప్రేమించే ప్రభువు మనకున్నాడు. ్రపథమముగా వెుల్బోర్న ఆస్ట్రేలియాలో సంభవించిన ప్రమాదము :
నేను నివసించే ఇంటిలో నాకొక పసైకిల్ ఉండేది. దానిపై ఆఫీసు నుండి తిరిగి వస్తున్న సమయంలో నా స్నేహితురాలు సిడ�్న నుండి ఫోను చేసింది. పసైకిలు పకకన పెట్టి ఒక కాలు పఘుట్పాత్ మీద పెట్టిన సమయంలో ఎవరో బలంగా ్రతోసినట్లు గమనించాను. నా బరువంతా ఒక చేయిపై వెాపినందన నా చేయి విరిగి వ్రేలాడుట సంభవించింది, భయంతో వణుకుచూ ఏడసతూనే ఉన్నాను. ఆ్రేసటలియాకు చెందిన ఇద్దరు పురుషులు ఒక స్రీత నా దగ్గరకు చేరారు. వారి కారులో తక్షణమే ఆసుప్రతికి తీసుకెళ్ళారు నా స్నేహితులు ఆసుప్రతి చేరారు. డాక్టు ఎక�్సర తీయగా రెండు ఎముకలు విరిగాయి అన్నారు. సీటలు రాడ్స అమర్చి మాడు రోజుల్లో ఇంటికి పంపారు. 3 నెలలు చర్చి సరభయలు, స్నేహితుల ఆదరణ పొందాను. నన్ను చాలా ఆత్మీయంగా 153
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
బల పర్చారు. పడకపై ఉండగా చాడదగిన దికుక పైన గనుక యెహె�షాపాతువలై
ఏ దికుక తోచక దేవుడే దికుకఅని యుద్ధం యెహోవాదే నని తెలిపి ఘన విజయంపొంది
నాశ్రము దినాల్లో దేవుని ప్రేమలో సాగిపోయాను.
నా యం.యస్ పూర్తి చేసి గ్రాడయయేషన్ జరుపుకొనుట :
బాధతో కూడిన పనులైననా పార్టటై�ం ఉద్యోగం, అపసైన్వెంట్లు నిర్వాహించ
గలిగాను. నా మాస్టర్ డిగీత్రో పాటు రెండు సంవత్సరాల పి.జి డిప్లోమా పూర్తి
చేసాను. చాలా ఖరచు అయింది. దేవుడు నా పట్ల చూపిన అపార ప్రేమను బట్టి
దేవునికి కృతజ్ఞతలు చెల్లించాను. ఎన్నో కన్నీటి లోయల్లో కష్టాల చీకటిలో కీర్తించి
పాడి విజయోత్సాహాంతో దరికి చేర్చిన దేవునికి సదా వందనాలు చెల్లించాను.
వెుల్బోర్నులో చేదు అనుభవాల నెదురొకన్నాను గాని ఆత్మీయంగా బలపడి పరిశు
ద్ధాత్మతో నింపబడి ఆనందించాను.
సిడి�కి వెళ్ళి ఉద్యోగము చూసుకొనుట :
గతంలో వెుల్బోర్న ఆస్ట్రేలియాలో నాతో పాటు నా గదిలో ఉన్న అవ్మాయిలు
ఇండియా నుండి వచ్చినవారు వారికి లభించిన సేవాచ్చ�ను దురివానియోగం చేస్తూ
్రతాగుతా, సినిమాలకు వెళూత అబ్బాయిలతో స్నేహం చేసాత ఖరచులకు డబ్బులు
చాలక నాలాంటి వారి సర్టిఫికెట్లు ఉంచి డబ్బులిసేత ఇస్తామని బైదిరించుట చూచి
దేవుడు నాలో ఓరుప, సహనం, క్షమ నేర్పించారు. ఇక ఆ ప్రాంతం వదిలి సిడి�
చేరాను. గతంలో వెుల్బోర్నులో విశ్వాసుల ప్రేమ, ఆప్యాయత, ప్రార్థన, సహవాసంతో
పాటు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి అధికముగా అనుభవించి చాలా ఆనందించేదాన్ని.
యం.యపఫ్ సంపాదించుటతో పాటు మంచి స్నేహితులను పొందాను. క్రీస్తును
ప్రేమించే వారిని పొందాను.
సిడి�లో నా జీవిత విధాన వివరాలు :
సిడి�లో చేరిన వెంటనే నాకు ఉద్యోగం లభించింది. పనిలో నిమగ్నమయయాను.
ఒంటరితనం దారమగుటకు పనిలో నిమగ్నమయేయదానిని. 2 లేదా 3 రకాల
ఉద్యోగాలు చేసేదాన్ని. పని చేయు స్థలాల్లో, షాపింగు పసంటర్లలో, రైల్వే సేటషన్లలో
దు:ఖంతో దేవుని ప్రార్థించుకునేదాన్ని ప్రభువా నాకు విశ్రాంతినివవాండి. పనులతో
సతమతమవుతున్నాను దయ చూపించండి.
154
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు వెుల్బోర్నలో వారి�కోత్సవానికి ఆహావానమందుట, అద్భతవెదురొకనుట :
ఆ్రేసటలియన్ కనెవాకషన్కు ఆహ్వానము రాగా వెళ్ళినపుడు పాస్టు గారు వేదిక నుండి మాట్లాడారు. ఎవరైనా పున' అంకితం చేయువారున్నారా? అనగానే నేను నడుచుకుంటా వెళ్ళాను కరెంటు సతంబభం తగిలి క్రింద పడాను. గతంలో చేయి విరిగిన చోటు వుళ్ళి విరిగింది. బాధలో ఎలా స్తుతించాలో తెలియలేదు. నన్ను పక్కకు తీసుకొని వెళ్ళగా పాస్టర్లు ప్రార్థించారు. ఒక విశ్వాసి నన్ను సమీపించారు. ఆ సోదరుడు ఫిజికల్ థెర్రిలో ఉద్యోగి, మీకు అవసరమైతే మరలా ఆపరషన్ దియేటర్కు తీసుకొని వెళ్తారు లేదా మీకు తగిన విశ్వాసముంటే ప్రార్థన ద్వారా స్వస్థత పొందవచ్చునని చెప్పారు. గతంలో సందర్బ�ం గురతుకు వచ్చింది. మ్రదాస్లో ఒక వ్యక్తి ప్రమాదంలో చేయి విరిగినపుడు పెఫయిత్ హె�ముకు వెళ్ళగా ప్రార్థించారు. వెను వెంటనే స్వస్థత లభించిందన్నారు. విశావాసం ద్వారా స్వస్థత పొందిన సంఘంలో వివరించాడు.
అది వెరిత్రనం అని తోచింది. కాని ఆయన చెప్పినది విశ్వాసము క్రియారూపం దాలచుట. నేను ఆసుప్రతికి వెళ్ళి ఆపరషన్ చేయించుకోవాలనిపించలేదు. నా స్నేహితులు ఆలోచించమన్నారు కాని దేవుని నవ్మాలని తోచింది. దేవుడు నిన్న నేడు రపు ఒకే రీతిగా ఉండేవారని దేవుని ఆశ్రయించాను.
ఆ సోదరుడు కట్టు కటాటడు. రాత్రి ఇల్లు చేరాను నా ఇంటిలో చాలా బాధతో ప్రార్థించాను. నా స్వంత జనులు నా విశావాసం గమనించి కోపపడ్డారు. ఆసుప్రతిని ఆ్రశయించలేదని బాధపడ్డారు. కాని నేను విశావాసం మీద ఆధారపడ్డాను. ఒక ఆంటీ నన్ను వెుల్బోర్ను తీసురకళ్ళి నెలన్నర ఆమె ఇంటిలో ఉంచుకొని నానె రాసి ప్రార్థన చేసింది. కొంతకాలానికి చేయి బాగుపడింది. రిస్టు కదిలేది కాదు ఉపవాసముండి ప్రార్థించగా స్వస్థత పొందాను. నా గదిలో ప్రభువు ఉన్న భావన కలికగది. ఆ్రేసలియాలో నా జీవితం పరీక్షలు, బాధలు, శ్రమల పోరాటం విశావాసంతో ఎదురొకన్నాను. ఇవన్నీ అచంచల విశ్వాసాన్ని నాలో కలిగంచాయి. దావీదు చెప్పినట్లు నీ కట్టడలను నేరచుకొనుటకు శ్రమునొందుట నాకు మేలాయెను. కీర్తన 199:7
నాలో వినయం విధేయత నిలిచాయి.
తిరిగి ఇండియా వెళ్ళుట : నేను రెండు సార్లు విరిగిన చేతిలో బాధపడిన విషయం తెలిసినప్పటి నుండి నా తల్లిదండ్రులు నన్ను ఇండియా రమ్మని బలవంతం చేసారు. నేను వెళ్ళగా వారు చాలా సంతోషించారు. కాని నా బాధను తలంచుకొని 155
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
దు'�ంచారు. వారు ఇద్దరితో ఆరంభించిన సహవాసం 40 మందికి పైగా సరభయలు
చేరి ప్రార్థించుట నన్ను ఆశ్చర్యపరిచింది. ఆరంభంలో మేము నామకార్థ రక్రైస్తవులంగా
ఉన్నాము. గాని దేవుడు మమ్ములను ఉన్నతమైన పిలుపునిచ్చిన గొప్ప విశ్వాసులుగా
మార్చుకున్నారు. ప్రార్థన గంపులో ఉన్నవారు కొందరు వ్యతిరకించి బాధలకు గురి
చేసినా దురాత్మ సమాహాములను దేవుని నామంలో హెచ్చరించి విజేతలముగా
నిలిచి దేవుని స్తుతించాము.
బెంగళూరులో జీవనం కొనసాగుట :
నేను ఉద్యోగం కొరకు అన్వేషించగా 3 స్థలాలలో లభించింది. ప్రభువు చిత్తం
కొరకు ప్రార్థించగా బెంగళూరులో జాబు కొరకు సమ్మతించారు. మొదట కొన్ని
ఇబ్బందులు ఎదురొకన్ననా చాలా చోటులలో ఆత్మతో నింపబడిన ప్రార్థనా గంపుల
సహవాసంతో చాలా భక్తితో సేవించి ఆరాధించు భాగ్యం లభించింది. అనేక
సందర్భాల్లో సమరపణ చేయుట నేరాపరు.
వివాహానుభవం :
వివాహము అన్ని విషయములలో ఘనవైనదిగాను పానుపు నిషకళ్ంక
వైనదిగాను ఉండవలైను. హెబ్రీ 13:4
దేవుని చిత్తంలో ఆయనకు ఇష్టమైన పాత్రగా జీవిస్తూ ఆయన
ఉపయోగించ గల పాత్రగా నిలిచాను. నేను ఒంటరిగా సేవ చేయదలిచి చెల్లికి
వివాహం చేయమన్నాను, ప్రార్థనలో కనిపెటాటను. ఒక రాత్రి కలలో అందంగా
ఎత్తుగా ఉన్న వ్యక్తి నా ప్రక్కన నిలబడినట్లు చూశాను. పెద్దల ముందు మేము
ఇద్దరము నిలబడినట్లు గురతుంది. సరిగాగ 2 సంవత్సరాలు గడిచిన తరువాత జాన్
అనే వ్యక్తి భర్తగా లభించారు. వివాహ వేదిక ద్వారా ఈ సంబంధం కుదిరింది. జాన్
గారు యు.ఎ.ఇలో ఉండేవారు. నేను బెంగళూరులో ఉద్యోగిగా ఉన్నాను. నేను
్రేఫస్బుక�లో అతనిని చూసినపుడు ప్రభువు నాకు కలలో చూపిన వ్యక్తిగా గుర్తించాను.
దేవుని చిత్తం స్పష్టంగా తెలసుకోవాలని అడిగినపుడు ప్రదానంలో అదే ముఖంలో
కనిపించారు. నాకు కొన్ని ప్రశ్నలు, బభయాలండేవి. వాక్యం ద్వారా, కలల ద్వారా
ప్రార్థన ద్వారా ఈ సంబంధం దేవుని చిత్తమని స్థిరపరిచారు. నా గతంలోని వ్యాధి
బాధలు వివరాలు జాన్గారికి తెలిపాను. నా ముఖంపై మచ్చలు వచ్చిన విషయం
కూడ దాచలేదు. ప్రధానం అయిన తరువాత జాన్ గారు యు.ఎ.ఇ వెళ్ళారు. వారి
156
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు స్వకీయులను ఒప్పించి నన్ను ఇష్టపడి వివాహం చేసుకొనుటకు నిరణయించుకున్నారు. విదేశంలో ఉద్యోగం మానుకొని వివాహం తరువాత బెంగళూరులో స్థిరపడాలని నిరణయించుకున్నాము. వివాహం మొదటి పాప జన్మము ్రశమనెదురొకనుట :
ప్రభువు నిరణయించిన వివాహం ఘనంగా జరిగింది. మేము బెంగళూరులో అపార్టవెంట్లో నివసిస్తూ స్థిరపడ్డాము. పిల్లలు అంత త్వరగా వద్దని తలంచాము. నా గర్బ�ముల వంట ఆరంభవుయింది, వైద్య పరీక్షల పఘలితంగా నాకు గర్భంలో పెఫైబ్రాయిడ్స ఉన్నాయని గర్భం రావడం అసాధ్యమన్నారు. ప్రభువా నీ చిత్త ప్రకారం వివాహం చేసుకున్నాను, నాకు గర్భఫలం ఇవ్వమని అని కన్నీటితో ప్రార్థించిన తరువాత నెల రోజులలో గర్బ�వతినయ్యాను. అప్పటికే నాకు రకతపోటు, డయాబైటిస్ ఉన్నాయి. ముందుగానే నొప్పులు రావడం వల్ల డాకటర్ల రిపోరుటలు లైకకచేయక నేను నా భర్త కలిసి భారంతో ప్రార్థన చేసాము. అవసరమైతే డెలివరి తరువాత గర్భసంచి తీసివేయవల్సి ఉంటుందని డాకటర్లు తెలిపారు. మేము దేవుని మీద ఆధారపడ్డాము. దేవుడు మాకు మంచి పాపను దయచేసారు. మా అమ్మ నాన్న ప్రారంభించిన పరిచర్య దగ్గర దాడి జరిగి నాన్నను కొట్టి బాధించి మాసి వేయాలని చెప్పారు. నాన్న సహవాసం మాసివేశారు. దైవజనుని బాదించినందుకు బైదిరించిన పెద్దకు గండె జబ్బు వచ్చింది. కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు తిరిగి ఆరంభించమని ప్రోత్సహించిననా నాన్న చేయలేదు. ఆస్ట్రేలియాలో ఉద్యోగం కొరకు నా పాప వెలిస్సాను అమ్మ నాన్న దగ్గర వదిలిపెటాటము. చాలా కి�ష్టపరిస్థితులనెదురొకన్నాము. పాపను తెచ్చుకున్నాము. అప్పట్లో మా చెల్లి భర్త టైక్సాస్లో ఉండేవారు. నాకు ఇష్టం లేకపోయినా ఉద్యోగం కొరకు ప్రయత్నించగా 2 నెలల్లో అవకాశం వచ్చి ఇద్దరము పాపతో అమెరికా చేరాము. వెంటనే ఉద్యోగం రాలేదు. చాలా దు:ఖంతో ప్రార్థించాను ఒక రాత్రి మా చెల్లి నాతో అకాక నాకు కల వచ్చింది, కొన్ని వేలమంది పసైనికులు కనిపించారు తెల్ల గు��ములు బంగారు ర్థంలో ఒక వ్యక్తి యేసు క్రీస్తులా ఉన్నారు. ఒక స్రీత చుట్టు చేయి వేశారు ఆ స్రీత నీవే అకాక యేసు ప్రభువు ఆదరిస్తాడు అని చెప్పింది. ఆ తరువాత నెలలో ఏ కష్టమైన ఇంటరువా లేకుండా ఏ్రిల్ సంస్థలో ఉద్యోగం వచ్చింది ఉద్యోగ రీత్యా కాలిఫోర్నియాకు వెళ్ళాము. కాలిఫోర్నియాలో జీవితం :
మేము నివాసం స్థిరపరచుకొని ఉద్యోగంలో కొనసాకగ రోజుల్లో మా ఇంటికి 157
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
రెండు బ్లాకుల దారంలో చర్చికి వెళుిటకారంభించాము. ఒక రోజు నైజీరియా
నుండి వచ్చిన దైవజనుడు చర్చిలో మాట్లాడారు. నాపై చేతులుంచి ప్రార్థన చేసి స్రీతల
మధ్య ప్రార్థనలు ఆరంభించాలన్నారు. నా చెల్లితో పాటు ఆమె స్నేహితులు ఏకీబభవించగా
ఆరంభించాను. ప్రార్థన అవసరత పోస్టు చేయగా ప్రార్థించేవారము. నేటికి కొనసాగుట
దేవుని కృపగా భావిస్తున్నాను. నేను య్రూిల్ సంస్థలో ఉద్యోగం చేస్తూ కొన్ని సమస్యలను
సవాళ్ళను ఎదురొకన్నాను. నా ఉద్యోగం పోతందనే భావం కలిగ ప్రార్థించాను. ఆ
రోజుల్లో నా చెల్లికి దాత కనిపించి ఆఫీస్ భలిడ్ంగుపై నిలిచియుండుట చూడగా దీని
అర్థము. అక్క నీ ఉద్యోగమును దాత సంరక్షింసతుందని ప్రభువు తెలిపారు అని
చెప్పింది. 2 సంవత్సరాలు ఆ ఉద్యోగం కొనసాగింది. ప్రభువు మాడు పటటణాల
గురించి ప్రార్థించాలన్నారు. సాన్ హె�స్, సాంటా క్లారా, సన్నివెల్. మా కుటుంబం
ఆ పటటణాల అవసరాల కొరకు ప్రార్థించాము. నా ఉద్యోగం మారాలని ఆలోచించాను.
ప్రార్థన ఎడతెగక చేసేదాన్ని. కొన్ని కలలు ప్రభువిచ్చి నడిపించారు.
ఒక పెద్ద హారికేన్ వచ్చి ఇండియాలో మా చర్చి చుట్టు
మొదటి కల :
ముట్టింది. ప్రజలంతా బభయపడుతున్నారు. అది బిల్డింగు గోడలను కూల్చివేసింది.
యేసు నామంలో హారికేన్ వెళ్ళాలని గట్టిగా అరిచాను జనమంతా అదే మాట
పలికారు వెంటనే ఆ హారికేన్ వెళ్ళిపోయింది.
రెండవ కల : గొప్ప వరదలలో నేను నా భర్త మునిగిపోవడం, చేయి పట్టుకొని
నిలవడం చూచాను. చాలా కలవరం కలిగంది. దీని పఘలితంగా నా ఉద్యోగం పోయిందని
తెలిసింది. కొత్త ఉద్యోగం కొరకు అప్లై చేసాను. 2019 నవంబరులో పోయింది.
అద్భుతంగా 2 వారాలలో పొంది స్తుతించాను. కొత్త ఉద్యోగంలో ఇబ్బందుల వల్ల
కలవరం కలిగంది. అధికారులు మాట మార్చి 6 నెలలు పని ఇస్తామన్నారు ఈ
బాధలో దేవుని మీద ఆధారపడ్డాను. తిరిగి కాలిఫోర్నియా చేరాను. ప్రభువు దగ్గర
నుండి ఆదరించి భయాలు, చింత, అస్థిరత శాశ్వతంగా నాలో పోగొటాటరు. సమాధానం,
నిబ్బరము నాలో నిలిచింది. నాన్న గారికి కొలైస్రాటల్ పెరిగి గండె ఆపరషన్ జరిగి
చాలా ప్రమాద పరిస్థితి ఎదురొకనగా తిరిగి సేవ చేస్తానని ప్రభువుతో నిబంధన
చేసుకొనగా స్వస్థత లభించి సేవ కొనసాగించారు. నాన్న గారికి సాతాను కలిగంచిన
బాధని దేవుడు చూపించారు. దేవుడు బలపర్చారు. నాకు అభయమిచ్చిన వాక్యాలు
ఏవనగా
అరణ్యప్రదేశములోను భీకర్ధవానిగల పాడైన యెడారిలోను వాని కనుగొని
ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలై వాని కాపాడెను. దివాతి 32:10
158
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

గొప్ప వాగ్దానము ఇచ్చి నెరవేరచువాడు నా రక్షకుడు
మీరు లోకమునకు వెలుగైయున్నారు, కొండమీద నుండు పట్టణము మరురగై యండనేరదు. మత్తయి 5:14
చాడుము నా యురచేతులమీదనే నిన్ను చెకిక యున్నాను నీ ప్రాకారములు నిత్యము నా యెదుట నున్నవి. యెషయా 49:16
మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడ సాకష్యమచ్చుచున్నాడు. రోమా 8:16
నాకు కలిగిన శ్రమలు శోధనలు నన్ను వినయంతో విధేయురాలిని చేసి ఆయన స్వరూపంలోకి రూపాంతరం పొందు ధన్యతనిచ్చాయి.
నా జీవితానుభవంలో మతం, కులంపై నమ్మకం లేదు.
నా జీవితంలో ఎన్నో సందరా��లలో తలంపులు, మాటలు, క్రియలు, తప్పులు వెదకుట మొదలగు బలహీనతలన్ని ప్రభువు సరి చేసారు. పరిపూరణత గల భడడ్గా మార్చారు. నా జీవితాన్ని కరిగించి పరిశుద్ధాత్మతో వాడుకోమని అప్పగించుకున్నాను. క్రీస్తుతో నిత్యత్వం చేరుటకు పరిశుద్ధత కావాలి. శరీరం, మనసు, ఆత్మను సంపూరణంగా సజీవయాగంగా సమర్పించుకున్నాను. నా జీవితంలో క్రీస్తు తోడుగా లేకుంటే మట్టితో సమానమయేయదాన్ని. నిరీక్షణ ఉండేది కాదు. క్రీస్తు నా జీవితంలో హెాచ్చింప బడాలి. ఆయన హెాచ్చాలి నేను తగాగలి అదే నా ధ్యేయం. నా భర్తకు మంచి భార్యగా నా భడడ్కు మంచి తల్లిగా జీవించాలని నా ఆకాంక్ష. దేవుడే నా ఆరంభం, అంతం కావాలి. దేవుడు నా జీవితాన్ని ఆవెాదించి ఆమెన్ అనాలని నా జీవితాశయం. ఆయన నా జీవితంలో లేకుంటే నేను వట్టిదానను. అపజయం పావుతాను, తెరచాపలేని పడవ వలై జారిపోతాను. నాకున్నది ఒకే జీవితం ఆయన కొరకు చేసినది మాత్రమే శాశ్వతంగా మగిలిపోతుంది. నేను ఆయన చిత్తం సదా చేయాలి. హల్లెలూయా. నా జీవితానికి ప్రభువు మారగదర్శగా ఉండి నడిపిస్తున్నారు. ప్రతి అడుగు నా ముందర కాపరిగా ఉండి నిత్యత్వం వరకు నడిపిస్తారనే నిరీక్షణతో జీవిస్తున్నాను. నేను వెళ్లు మార్గము నాయేసుకే తెలియును. ప్రభువు నా సాక్ష్యాన్ని దీవించి అనేకుల జీవితాలను వెలిగించాలనేది నా ప్రార్థన. ఆమెన్. 159
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు