Chapter 3 of 11

సాక్ష్యాలు 4–8

Photograph from page 35 of Mahonnathudu Malachina
పేజీ 35

సాక్ష్యం 4. సువార్త ప్రకటించు పాదములు సుందరములని

గ్రహించి విగ్రహములు పూజించే నన్ను రక్షించి క్రీస్తు సేవ

చేసే ధన్యతనిచ్చారు.

సంతోష్ సింగ్, హైదరాబాద్, ఫోన్ : 9704220887

క్రీస్తు యొక్క మంచి పసైనికునివలై నాతో కూడ శ్రమను అనుబభవించుము.

2తిమోతి 2:3 పరిచయం:-

యేసుప్రభువు నామములో మీకందరికి వందనములు ప్రభువునకు సోత్రతములు, నా పేరు సంతోష్ సింగ్ గతంలో నా భార్య సాక్ష్యం, సందేశాలు యాటయాబ్లో ప్రకటించాము. నేను రాజపుట్ కుటుంబం నుండి వచ్చాను. నా మాతృ భాష హిందీ ఉత్తర ప్రదేశ్లో గండేల్ కన్నా అనే గ్రామంలో నివసించేవాడిని. మా పూరీవాకులంతా ఉద్యోగ రీత్యా అక్కడ నుండి తరలివచ్చి తెలుగు రాష్రాటలలో స్థిరపడ్డారు. క్రీస్తు గురించి అంతగా తెలియదు. రక్రైస్తవులు ఆచరించే పండుగ క్రిస్మస్ గనుక డిపసంబరు 25వ తేది జరుపు కుంటారు. అదే రోజు మా అమ్మ జన్మదినం గనుక సమీపంగా ఉండే క్యాథలిక్ చర్చికి వెళ్ళి ఒక కొవొవాతిత వెలిగించుట పరిపాటి. ఆ రోజంతా ఇంటివారంతా ఆనందంగా గడుపుట చూచాను. 10వ తరగతి చదివే రోజుల్లో ్రగౌండులో ్రకికేట్ ఆడే సమయంలో ఒక పాస్టు గారు కొంతమంది సరభయలతో వచ్చారు. అక్కడ ప్రార్థన కూడికకు సిద్ధపాటు చేయసాగారు. మేము ఆటలాడు స్థలమునకు ఆటంకం కలిగస్తున్నారని చాలా కోపంగా ఉన్నాము. అక్కడ గోడపై పెరుంటు వేసి ఆ ప్రాంతంలో నా కృప నీకు చాలను అనే బైబిలు వాక్యం రాసారు. దాని పక్కన పావురం బుమ్మ వేసారు. వారు ఏమ చెప్తారో విందామనే ఆసక్తి కలిగంది. దేవుని ప్రేమను గురించి ఆయన సిలువలో చేసిన త్యాగమును గురించి చాలా విషయాలు తెలిపారు. ఈ యేసు ప్రభువులో ఇంత ప్రేమ దాగి ఉన్నదా ఆయన చెప్పిన మాటలు ఎంతో నచ్చాయి. నా హృదయాన్ని కదిలించి చెరగని ముద్ద వేసాయి. అమ్మ నాన్నకు నాన్నమ్మకు తెలిపాను 43

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

నేను యేసునే ఆరాదించాలనుకుంటున్నాను అని తెలిపాను. నాన్నగారు సమ్మతించారు.

ఆయనే స్వయంగా ఒక పటం తెచ్చారు. క్రీస్తు చాచిన చేతులతో ఉన్నాడు దాని

కింద నేనే మార్గమును, సత్యమును, జీవమును యోహాను 14:6 అనే వాక్యం ఉంది.

ఈ వాగ్దానం పదే పదే ధ్యానించేవాడిని. బైబిలులో ఎన్ని పుస్తకాలో తెలియదు ఎలా

చదువాలో తెలియదు. అన్ని విగ్రహాల మధ్య యేసు ప్రభువు బుమ్మను పెట్టి విగ్రహారాధన

చేసేవాడిని. దేవుడు నిజంగా ఉన్నచో నాతో మాట్లాడాలి ఆయన స్వరం వినాలి

అనియు నా జీవితం పట్ల దేవుని ప్రణాళ్ళక ఏమయి ఉంటుందో తెలసుకోవాలని

తలంచేవాడిని. నారకపుడు జవాబు రాలేదు. మా ఇంటి ముందు రక్రైస్తవ కుటుంబం

తరచగా కాటేజి ప్రార్థనలు నిర్వాహించేవారు. ప్రతి దానికి వెళ్ళి ప్శ్నంచేవాడిని

ఎవరు నాకు సరైన జవాభచ్చేవారు కాదు. యేసు గురించి విన్న తరువాత ఆయన

నిజమైన దేవుడని తెలసు గానీ నా ప్రశ్నలకు సరైన జవాబు లభించేది కాదు,

పరలోకమనగా ఏమ? రక్షణ అనగానేమ? ఆ సమయంలో నా మనసులో నాసిత

భావం ఏరపడింది. బాధతో నిరాశలో ఉండేవాడిని. 2010వ సంవత్సరంలో ఒక

సేవకుడు మా ఇంటికి వచ్చి బాబు ఇక్కడ సమీపంలో ఒక చర్చి ఉంది వెళ్ళండని

సలహా ఇచ్చాడు. మా అమ్మ నాన్న గార్లుచర్చికి క్రమంగా వెళూత క్రీస్తును గురించి

తెలసుకునేవారు, ఒకవేళ్ నేను వెళ్ళి ప్రశ్నించగా ఎవరు సరైన జవాబు చెపపరు

గనుక నేను వెళ్ళను దారంగా ఉంటను అని నా మనసులో నిశ్చయించుకున్నాను.

ఎవరైనా సేవకులు మా ఇంటికి వేసత బైడ్ రాముకు వెళ్ళి దాకుకనేవాడిని, చర్చికి

రమ్మంటారని భయపడేవాడిని. ఒకసారి మా ఇంటి దగ్గర ఉన్న రక్రైస్తవ స్రీతని ఆంటీ

అని పిలిచేవారము ఆమె మా కొరకు ప్రార్థించి ప్రవచనం తెలిపంది. మీ అబ్బాయిని

సంతోష్ని ప్రభువు సేవకు పిలసతున్నాడవ్మా ఆయన ద్వారా ప్రణాళ్ళకను

నెరవేర్చబోవుచున్నాడని చాలా స్పష్టంగా చెప్పింది. ఆ మాటలు చెప్పినపుడు వేడ

గదిపైన దాకుకన్నాను. ఆ తర్వాత అమ్మ దగ్గరకు వెళ్ళి నా గురించి ఏమ చెప్పిందని

అడుగగా నన్ను ప్రభువు సేవకు పిలసతున్నాడని తెలిపింది.

దేవుని ప్రణాళ్ళక నీ పట్ల ప్రత్యేకంగా ఉందని తెలిపింది. నా మనసులోని

ప్రశ్నలకు జవాబు కావాలని అడిగాను. ఆ తరువాత నాలో మారుప కలిగంది చర్చికి

వెళ్ళుటకు ఆరంభించాను, వాక్యం చదువుట, ప్రార్థన చేయుట అలవాటయింది.

దేవుని మాటలను గార్చి తెలసుకోగలిగాను, టి.వి. ప్రసారాలు సేవకులు ఏమ

44

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు చెపుతన్నారో విని వ్రాసుకొని ధ్యానించుట అలవాటు చేసుకున్నాను. ఆ విధంగా దేవుని ప్రసన్నత దేవుని శక్తిని గుర్తించగలిగాను.

నాలో ఉన్న ప్రశ్నలకు దేవుని సేవకుల ద్వారా, వాక్యం ద్వారా జవాబులు పొందుకొని ఆనందించాను. నా విద్యభ్యాసం సవ్యంగా కొనసాగింది. నేను ఇంజనీరింగు కోర్సులో చేరాను. నా స్నేహితులకు సిగరెటు త్రాగుట, మందు త్రాగుట అలవాట్లు ఉండేవి, దేవుడు అవన్ని తప్పించాడు. దురలవాట్లకు దారంగా ఉంచి పవిత్రత కాపాడుకొను ధన్యతనిచ్చారు. కాలేజి చదివే సమయంలో ఎలా ఉండాలి అనేది ప్రభువు నేర్పించారు. ఆయన వాక్య వెలుగులో నన్ను రక్షించిన నాటి నుండి నా ప్రవర్తన దేవునికి ఇష్టవైనదని నవ్ముకున్నాను. నీ జీవితం మాదికరంగా ఉండాలి, నిన్ను చూచి ఎవరు నిందించరాదు. మాదిరికరంగా ఉండునట్లు ప్రభువు నేర్పించారు, తిమోతికి ఇచ్చిన వాగ్దానాలు ఇచ్చి హెచ్చరించారు. ఈ విధంగా భ.టైక� పూర్తి చేసాను. నీవు దేవుడు అంటా మాతో సరదగా తిరుగలేదు నీకు ఎలా ఉద్యోగం వస్తుందో చూద్దామని సవాలు విసిరారు. నేను ధైర్యంగా జవాబిచ్చాను. మీకన్నా ముందే నాకు జాభస్తారని చెప్పాను. లైంటు డేస్లలో 40 రోజులు ఒక పూట భోజనం మానుకొని ఉపవాసం ఉన్నాను. మంచి ఉద్యోగం ఇవ్వండి తల్లిదండ్రులపై ఆధారపడరాదని ప్రార్థించాను. నేను ఎన్నో చోట్ల ప్రయత్నించాను నన్ను అందరు నిరాకరిస్తున్నారు నాకు ఉద్యోగం రాదు అనుకున్నాను తరువాత ఇంటరావాకు వెళ్ళాను ఆ కంపెనివారు చివరి రౌండులో నేను పసలైకుట కాలేదు. కాల్ పసంటర్లో ఉద్యోగం వచ్చింది నాకు సరైనది కాదనిపించింది. మరలా భారంతో ప్రార్థించాను. ఏ కంపెనీ వారు నన్ను నిరాకరించారో అదే కంపెని వారు నన్ను ఆహ్వానించారు. ఆ తరువాత చెన్నైలో ఉద్యోగిగా స్థిరపరిచారు. అప్పటి వరకు హైాదరాబాదులోనే ఉన్నాను. దేవుడు నాకు మంచి వాగ్దానమిచ్చాడు చాలా ధైర్యం కలిగంది.

నేను మవ్మునుగార్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాల మందు మీకు నిరీకషణకలుగునట్లుగా అవి సమాధానకర్ మైన ఉదే�శములేగాని హానికరమైనవి కావు, ఇదే యెహోవా వాకుక. యిర్మయా 29:11

నాకు మంచి భవిష్యత్తు ఇస్తారన్న నిరీక్షణ కలిగంది. చెన్నైలో మంచి సేవకునితో పరిచయం కలిగంది. మేము ఉన్న ప్రాంతానికి 50 కిమీ దారంలో చర్చికి కష్టవైనా క్రమంగా వెళ్ళుటకు ఆరంభించాను. నాన్నమ్మగారున్న మచిలీపట్నం లో నా బాల్య 45

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

ే్నేహితురాలుండేది. నాకు పరిచయమైన అవ్మాయిని వివాహం చేసుకోవాలని ఆశ

ఉండేది. అమ్మ నాన్నలు అనయరాలిని అంగీకరించలేదు. ఆ అమ్మాయికి క్రీస్తు గురించి

చాలా సార్లు బోధించేవాడిని, ఈసారి దేవుని విషయం చెప్పావంటే నీతో మాట్లాడను

అన్నది. ఒక రోజు నేను ఫోను చేసి నేను యేసు క్రీస్తు దర్శనం చూచాను నేను

క్రీస్తును నమ్మి చర్చికి వెళుతున్నానని తెలిపింది. చాలా ఆనందించి మా తల్లిదండ్రులకు

చెప్పాను. ఆమె తల్లిదండ్రులతో సంప్రదించాను. ఆమె తల్లిదండ్రులతో సంప్రదించాము.

వారు ఒప్పుకోలేదు. మేము రక్రైస్తవులుగా మారినందుకు బాధపడ్డారు. మేము చాలా

ప్రయతి�ంచాము. చివరకు మా తల్లిదండ్రులతో కలిసి రిజిస్టు వివాహం

చేసుకున్నాము. మాకు అత్తమామల సహకారం లేదు ఇద్దరము 4 జతల బట్టలు

తీసుకొని చెన్నై వెళ్ళాము. కంపెనీలో వచ్చే జీతం చాలా తకుకవ ఎవరి స్పోరుట లేదు,

మా పరిస్థితి గురించి దేవుని మందిరానికి వెళ్ళి పాస్టరుగారితో చెప్పాము. దేవుడు

కషమేసత అందరు కషమస్తారు, దేవుడు జతపరిసేత మానవుడు విడదీయలేడు. ఆత్మీయంగా

బలపర్చి ధైర్యపరచి ప్రార్థించి పంపారు. మా అతతమామలకు, తల్లిదండ్రులకు క్షమాపణ

చెప్పాము. దేవుని ప్రేమతోనే ముందుకు సాగాము. దేవునిలో బలపడి, దేవునిలో

ఆశీర్వాదాన్ని చూచాము. అప్పటికీ మా ఇంట్లో ఏమ లేదు కాని దేవుని కృపను బట్టి

వసతువులన్నీ సమకూరచుకున్నాము. ఆ తర్వాత మేము సేవ చేయాలని చాలా

వాగ్దానాలనిచ్చి బలపర్చారు.

అయితే యాకోబా, నిన్ను సృజించినవాడగు యెహోవా ఇశ్రాయేలూ,

నిన్ను ని]్మంచినవాడు ఈలాగు పసల విచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించియున్నాను

భయపడకుము, పేరుపెట్టి నిన్ను పిలిచియున్నాను నీవు నా సొత్తు. యెషయా 43:1

నా పట్ల దేవుని చిత్తం ఏమటో కనుకోకవడానికి ప్రార్థన చేసాను.

నీవు నా సేవకుడివి నిన్ను బూదిగంతముల వరకు సేవ చేయుటకు

ఏరపరచుకున్నానని వాగ్దానమిచ్చాడు. నేనే ఎందుకు సేవ చేయాలి, నేను చదువు

కొరకు చేసిన అప్పు తీరచుకోవాలని అవసరాలు తీరచుకోవాలి అని ప్రార్థించాను నీ

సేవ చేయుటకు నాకు అర్హత లేదు, ఎన్నో పోరాటాల మధ్య వివాహం చేసుకున్నాను.

ఇప్పటికే రక్రైస్తవులుగా ఉన్నందుకు ఎందరో అవమానిస్తున్నారు. 2014లో వేవెుట్లు

సేవ చేయగలము అని ప్రార్థించాను. సేవ పట్ల ఎన్నో వాగా�నాలనిచ్చేవారు. ప్రతి

శుక్రవారం ఆదివారం ఉపవాస ప్రార్థన చేసేవాడిని. శనివారం పసలవు గనుక నేను

46

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు నా భార్య ఒక పూట ఉపవాసం ఉండి దేవుని చిత్తం కొరకు ప్రార్థించేవారము. ఆత్మీయ సత్యాలను నేరచుకోగలిగాను. నా ఉద్యోగ సమయంలో 6 నెలలు పగలు షిపుట 6 నెలలు రాత్రి షిపుట ఉండేది. నా భార్య ఒంటరిగా ఉండేది, చెన్నైలో తమళ్ భాష రాదు దేవుడు తోడుగా ఉండి నడిపించేవాడు. 2014 డిపసంబరులో ఉదయం సిపుట చేయు వేళ్లో త్వరగా ఇంటికి వచ్చాను. మా ఇంటికి దగ్గరలో వుళ్యాళ్ళ రక్రైస్తవుల ఇల్లు ఉండేది. వారు ప్రతి శనివారం ప్రార్థనా కూడికలు నిర్వాహించేవారు. నా భార్య నన్ను రమ్మని చెప్పింది. వారంతా వుళ్యాళ్ంలో పాటలు పాడారు. తరువాత ప్రార్థించారు. వాక్యం చెప్పారు ఆ తరువాత పాస్టు గారు నా వైపు చూచి పరిశుద్ధాత్మతో నింపబడి ఏడసతూ నీవు ఆర్థికంగా పైకి రావాలి అప్పులు తీరచుకోవాలని ఆశిస్తున్నావు దేవునికి నీ పట్ల ఎన్నో ప్రణాళ్ళకలు ఉన్నాయి. నీవు దేవుని సేవ చేయాలని పిలసతున్నాడు. నీవు ఆయన మాటకు లోబడు అని హెచ్చరించాడు.

నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏరపరచుకొనిన ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరుపెట్టి నిన్ను పిలిచితిని. నీవు నన్ను ఎరుగకుండినపపటికిని నీకు భరుదులిచ్చితిని. యెషయా 45:4

2018 సం��లో సంపూరణ సేవకు పిలసతున్నాడని నీవు నమ్మకంగా నడచుకుంటే తప్పకుండా నెరవేరుతుందని తెలిపారు. ఇది నెరవేరిన తరువాత ఫోను చేసి చెప్పాలన్నారు.

యెహోవాను బట్టి నేను హారి�ంచెదను, ఆయన రక్షణను బట్టి సంతోషించెదను కీర్తన 39:5

నాలుగున్నర లక్షల అప్పు తీర్చమని ప్రార్థించేవాడిని. నేను సేవ చేయాలని పదే పదే హెచ్చరించేవారు. నీ మాట వింటాను, సేవ చేస్తాను నా లోను తీర్చాలని చెప్పేవాడిని. చాలా ఉద్యోగాలు చేయాలని చూచాను గాని అందరి స్నేహితులకు లభించిన ఉద్యోగం లభించగా దేవుని స్తుతించాను. యెహోవా కొరకు కనిపెట్టుము అనే వాగ్దానం ద్వారా పదే పదే హెచ్చరించేవారు. అయితే ఎప్పటి వరకు కనిపెటాటలి ప్రభువా అని అడిగాను, దేవుడు స్వయంగా నాతో మాట్లాడి బయలు పర్చారు. దేవునికే మహిమ కలుగును గాక.

తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకలిపంచినదానిని బయలు పర్చకుండ ప్రభువైన యెహోవా యేమయు చేయడు. సింహాము గరి�ంచెను, బభయపడని వాడెవడు? 47

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చియున్నాడు, ప్రవచంపకుండువా డెవడు? అమోసు

3:7

ఈ వాగ్దానము నాకే స్పష్టంగా చెప్పారని నమ్మాను. నా మాటలు వారి

నోటిలో పెట్టగా ప్రవచనం ప్రభువే చెప్పించారు. పాస్టు గారు నీకు సేవా పిలుపు

ఉందని చెప్పగా నాకు లోను ఉందని చెప్పాను. ప్రభువా నా లోను తీర్చు నీ సేవ

చేస్తానని ప్రార్థించాను.

2016, 2017లో ఫోను ద్వారా సేవ చేసేవాడిని. ఉత్తరాలు ప్రోత్సాహాకరంగా

రాసేవాడిని. 2 సంవత్సరాలు ప్రభువు పరిచర్యలో కొనసాగాను.

2016లో కుమారుని ఇచ్చారు, అతనికి యోహాను అని పేరు పెటాటను, తండ్రుల

హృదయం పిల్లలవైపు తిప్పును అని వ్రాయబడిన వాక్యం ప్రకారం

అత్త మామలు రాకపోకలు కొనసాగించారు. వారి కొరకు ఏడ్చి ప్రార్థించేవాడిని

దేవుడు సేవ కొరకు వాగ్దానమిచ్చి హెచ్చరించాడు.

నీకు ఉపదేశము చేపసదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను

నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను, బుద్ధి జా�నములులేని గు��మువలైనైనను

కంచరగాడిద వలైనైనను మీరు ఉండకుడి అవి నీ దగ్గరకు తేబడునట్లు వాటి నోరు

వారుతోను కళ�్లముతోను భగింపవలైను. కీర్తన 32:8

తివెాతిలో ఉన్న వాక్యం ద్వారా నా భార్యను బలపర్చారు.

పసపెటంబరు 2017లో వాగ్దానం ఇచ్చారు

మీ నడుములు కట్టుకొనియుండుడి, మీ దీపములు వెలుగుచుండ

నియయడి.లాకా 12:35

సేవకు సిద్ధపడవుని హెచ్చరించారు. వెలుగకరంగా జీవించాలని చెప్పాడు.

పాస్టు గారు 3 నెలలు ఉపవాస ప్రార్థన చేయమన్నారు.

ఆ రోజుల్లో సేవ కొరకు చాలా వాగ్దానాలు ఇచ్చారు, ఆ రోజు ఉద్యోగంలో

రిజైన్ చేయి అని హెచ్చరించారు. అదే స్వరానికి లోబడి సేవ చేయాలని

నిరణయించుకున్నాను. ఎపుడు రావాలి ప్రభువా అని ప్రార్థించాను,

48

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

ఇంక నాలుగు నెలలైన తరువాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు గదా. ఇదిగో మీ కన్నులైత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చియున్నవని మీతో చెప్పు చున్నాను. యోహాను 4:35

డిపసంబరు 2017 నుండి 4 నెలలు అంటే ఏప్రిల్ వరకు సేవకు రావాలని తలంచాను. నేను రిజైన్ ఫిబ్రవరిలో చేసిన తరువాత అమ్మకు గండె నొప్పి వచ్చింది ఆమెను నేనే చూసుకున్నాను.

యిర్మయా 33:6 ప్రకారం మంచి ఆరోగ్యమస్తానని వాగ్దానముచ్చారు.

ఆ తరువాత నా భార్యకు స్పాండిలైటిస్ సమస్య వచ్చింది. మరలా ప్రార్థన ద్వారా -

పసైన్యములకదిపతియగు యెహోవా ఈలాగు పసలవిచ్చుచున్నాడు నీకున్న కాడి నీ మెడ నుండకుండ ఆ దిన మున నేను దాని విరిచి నీ కట్లను తెంపెదను ఇకను అనయలు యాకోబు సంతతివారిచేత దాస్యము చేయించు కొనరు గాని వారు తమ దేవుడైన యెహోవా నగు నేను వారిమీద రాజుగా నియమంచు దావీదును సేవించుదురు. నాసేవకుడవైన యాకోబా, భయపడకుము. ఇశ్రాయేలూ, విస్మయ వెుందకుము, యిర్మయా 30:8 ద్వారా మాట్లాడారు

నీ సేవ చేస్తాను ప్రభువా అని ఒప్పుకున్నాను.

రాతులో వాగ్దానం నెరవేర్చారు, మార్చి 22 ఉదయం ప్రార్థించగా

నీ స్థితినండి యెహోవానగు నేను నిన్ను తొలగించె దను నీ ఉద్యోగమునుండి ఆయన నిన్ను ్రతోసివేయును. యెషయా 22:19

నేను ఉద్యోగం చేయలేనని అర్థమయింది.

ఈ వాగ్దానం చూచి ఆనందించాను. దేవుని చిత్తం నా పట్ల నెరవేరాలనే ఆసక్తితో ఉన్నాను గనుక కనిపెటాటను, నేను పని చేస్తున్న హెడ్ ఆఫీసు నుండి రమ్మని ఫోను చేసారు, ఆఫీసులో పాలసీలో పేరు తీయగా మీ పేరు వచ్చింది. ఏప్రిల్ నెల జీతం ఇస్తాము మార్చిలో మీకు విడుదల లభించగలదు అని తెలిపింది. ఉద్యోగంలో ఎన్నో భారాలు ఎందరో బాధ పెటాటరు, సరైనా ఆధారాలు లేక నన్నేమ చేయలేక 49

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

పోయారు. నన్ను ఉద్యోగం నుండి తీసేయాలని చేసిన ప్రయత్నాలు వ్యర్థమయయాయి.

2018 నుండి 4 నెలల్లో ఏప్రిల్ నెలలో సంపూరణ సేవ చేయుటకు ఆరంభించాను.

నేను సేవకు వచ్చిన 3 నెలల్లో 3 లక్షల డబ్బు ప్రావిడెంటు పఫండు ద్వారా

లోను తీర్చివేయు ధన్యత ప్రభువు ఇచ్చారు. 5 సం�� ఉద్యోగం చేసాను అప్పు

తీర్చలేకపోయాను, దేవుని కృప వల్ల 3 నెలల్లో 3 లక్షల అప్పు తీర్చాను, ప్రభువును

స్తుతించాము. ఉద్యోగం చేయు సమయంలో నా జీతం చిల్లు సంచిలో వేసినట్లుగా

ఉండేది. సేవలో ఉండగా ఆశీర్వాదము సమృద్ధి చూడగలిగాము. బాధల్లో, కష్టాల్లో

నశించిపోవువారు ఉన్నారు, ఆదరించువారు లేక, తగిన సలహా ఇచ్చే వారు లేక

అసహాయ స్థితిలో ఉన్నారు. నా భాష హిందీ గనుక 2019 �న్ నండి సేవ

చేయుటకు ఆరంభించాను. ప్రతి అనుభవంలో ప్రభువా నేనెట్లు సేవ చేయాలని

సంప్రదించి సేవలో సాగిపోతున్నాను. సమయమందును, అసమయమందును

వాక్యమును ప్రకటించు, బోధించు అని నేర్పించారు. సమయం సదివానియోగం

చేసుకోవాలని హెచ్చరించారు, నా కుమారుని తరువాత జాయిస్ గ్రేస్ పాప పుట్టింది.

మా పరిచర్య కొరకు ప్రార్థించండి. మాకున్న శక్తి చాలా తకుకవ కానీ ఎన్నో

వాగ్దానాలనిచ్చి ధైర్యపరచి ప్రోత్సహించి చేయి పట్టుకొని నడిపిస్తున్నారు. దేవుడు

మాకిచ్చిన వాగ్దానం నెరవేరచుటకు ముందుకు ధైర్యంగా సాగుతున్నాము. మా జీవితంలో

దేవుని చిత్తం జరుగాలని బాధపడువారు ఎందరో ఉన్నారు, ఎంతో మంది సేవను

ఎలా చేయాలని కనిపెట్టువారున్నారు. నేను చెప్పునది ఏమనగా ప్రభువు మీకు

తోడుగా ఉంటే వాగా�నమేసత తప్పకుండా నెరవేరుస్తాడు. ప్రభువుకు ప్రార్థన చేస్తూ

ధైర్యంగా ముందుకు సాగండి. ధేవునికి బభయపడండి దేవుని చిత్తం మీ జీవితంలో

జరుగనీయండి. మా కుటుంబం కొరకు ప్రార్థించండి. ఎన్నో సందేశాలు ప్రచురించాలని

ఆశిస్తున్నాము. మీరు అనేకులకు పరిచయం చేయండి, ఆత్మీయు మేలు పొందండి

అందరిని ప్రభువు దీవించను గాక. ఆమెన్.

50

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

Photograph from page 39 of Mahonnathudu Malachina
పేజీ 39

సాక్ష్యం 5. ఉన్నత కుటుంబంలో జన్మించి క్రీస్తును ఎరుగక

గడిపిన స్నేహితుల ద్వారా క్రీస్తు శక్తిని ఆశ్రయించి

సంపూరణ సేవ్రై సమర్పించుకొన్నాను.

దీపిక సంతోష్, హైదరాబాద్

సియోను, సువార్త ప్రకటించుదానా ఉన్నత పర్వతము ఎకుకము, బలముగా

ప్రకటింపుముబభయపడక ప్రకటింపుము. యెషయా 40:9 పరిచయం:

మీకందరికి ప్రభువు నామములో వందనాలు, హల్లెలూయా మీకందరికి ప్రేమ పూర్వాక శు భాభివందనములు నన్ను వెదకని వారికి నేను దొరికితిని నన్ను విచారించని వారికి నేను దొరికితిని. ప్రత్యకషపరచుకొంటిని అని ప్రభువు తెలిపారు. నేను వెదకకుండానే ప్రభువు నాకు దొరికారు. నేను ప్రభువును ఏ విధంగా నవ్మానో వివరంగా నా సీవాయ సాక్ష్య అనుభవాలన్ని మీతో వివరించాలని ఆశపడుతున్నాను. మొదటి నుండి చివరి వరకు తెలసుకొన వలైనని నేను కొరుకుంటున్నాను. నా పేరు దీపిక మా సవాస�లము కృషాణ జిల్లా ఆంద్ధ ప్రదేశ్లోని మచిలీపట్నం నేను పూజారుల వంశంలో జన్మించాను. మా ఇంట్లో విగ్రహారాధన, పూజలు, వ్రతాలు, నోములు, మడి ఆచారాలు పాటిస్తూ ఉండేవారు. నేను కూడ వారితో ఏకీబభవించేదానను. నేను చాలా మౌనంగా ఉండేదాన్ని, తకుకవగా మాట్లాడేదాన్ని, నాకు యకత వయసు వచ్చే వరకు క్రీస్తు గురించి తెలియదు. నేను పిజి కోర్సులో చేరడానికి రాజమండ్రి వెళ్ళాను. నా వివాహం చేయడానికి మంచి సంబంధాలు తల్లిదండ్రులు చూస్తున్నారు. ఆ స్థలంలో ప్రభువు సువార్త ద్వారా మారుమనసు రక్షణ పొందాను. నేను హాస్టల్లో ఉండి చదువుకున్నాను.

2. క్రీస్తును గురించి తెలసుకొనుట :

నేను చదువుకునే ప్రాంతంలో రక్రైస్తవ విశ్వాసులను కలసుకున్నాను. మంచి విద్యార్థులతో స్నేహం చేసి వారి ప్రేమ మంచి తనం, సహనం గమనించేదాన్ని గాని 51

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

వారిని ప్రశ్నించుట గాని పట్టించుట గాని చేయలేదు. వారితో సన్నిహితంగా ఉంటే

వారి మతంలో మార్చుటకు ప్రయతి�స్తారని భయపడి సంశయంలో ఉండేదాన్ని.

కొన్ని సార్లు వారిలో ఉన్న ఆనందం ప్రశాంతతను గమనించి ప్శ్నంచాలనే ఆశ

కలేగది.

3. క్రీస్తు ద్వారా నాలో అవగాహన కలిగంచుట :

ఒక రాత్రి సమయంలో వింతైన కల వచ్చింది. నాకు బాగా గురతుంది. అది

ఏప్రిల్ 2011వ సంవత్సరం ఆ కలలో అమ్మ, నాన్న నన్ను మందిరానికి తీసురకళ్ళి

నన్ను ప్రార్థన చేయమన్నారు. అవ్మా, ఎందుకు నన్ను ప్రార్థన చేయమని

అడుగుతున్నావు, నాకిష్టమైన దేవుళ్ళున్నారు కద, వేర దేవుని ప్రార్థించమని బలవంతం

చేయడం ఎందుకు? అని ప్రశ్నించాను. అవ్మా నాకు జవాబు చెప్పింది క్రీస్తే నిజమైన

దేవుడు ప్రార్థించాలి అని తెలిపింది. కలలో ఒక పాస్టరుగారు నన్ను సమీపించి

అవ్మా, ఎందుకేడుస్తున్నావు? అని అడుగగా మా అమ్మ ప్రార్థించమని అడుగుచున్నది,

నాకు ప్రార్థించుట రాదు నాకు ప్రార్థన చేయుట ఇష్టం లేదు. అని జవాబిచ్చాను.

వెంటనే పాస్టు గారు మంచి జవాబిచ్చారు. అవ్మా, ప్రార్థన అనగా పెదవులు

కదలించుట, సుదీర్ఘ ప్రార్థనలు చేయుట కాదు గాని నీ తల్లితో స్వతంత్రంగా

మాట్లాడినట్లు దేవునితో మాట్లాడి నీ మనువులు తెలుపుకో అదే ప్రార్థన అన్నారు.

బలవంతం లేదు ప్రభువు నిన్ను పిలసతున్నారు, నీవు స్వయంగా నీ స్వంత

ఇష్టంతో ప్రభువును ప్రార్థించు పఘలితం పొందుకో అన్నారు. ఆ రోజు శుక్రవారం

గనుక రక్రైస్తవ స్నేహితులతో నా కలను వివరించాను. అందరు ఆశ్చర్యపడి చాలా

ఆనందించారు. చర్చికి రమ్మని నన్ను ఆహ్వానించారు. నాకు చర్చికి వెళ�ి అనుభవం

లేనందన నిరాకరించాను. అయితే సమీపంలో డాక్టు గారి ఇంట్లో గృహ కూడిక

జరుగుచుండగా నా స్నేహితులు నన్ను ఆహ్వానించారు. వారితో వెళ్ళి ఆరాధనలో

పాలుగన్నాను. డాక్టు గారి భార్యతో నా కలను వివరించాను. ఆమె కూడ ఆప్యాయంగా

మాట్లాడింది.

అవ్మా, దీపిక ప్రభువు నిన్ను యవ్వన కాలంలో పిలసతున్నారు, నీ జీవితాన్ని

దేవునికి అపపగించుకో ప్రభువు నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తారు, నిన్ను దేవుడు

పిలసతున్నారని అన్నారు. ఆమె చెప్పిన కౌన్సిలింగు వాక్యాలన్ని నా హృదయాన్ని

కదిలించింది. అప్పటి నుండి కొద్ది కొద్దిగా ప్రభువు గురించి తెలసుకొనుటకు

52

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు ఆరంభించాను. ఆ తరువాత పసలవులలో అమ్మ నాన్న దగ్గరకు పసలవులకు వెళ్ళాను. ఆ రోజుల్లో ఇంటికి వెళ�ి ముందు చర్చికి వెళాిలన్న ఆలోచన కలిగ వెళ్ళగా ఆరాధన ముగిసే సమయంలో చేరి వాక్యం విన్నాను. నాకు కలలో చెప్పిన విధంగా పాస్టు గారు ప్రార్థన చేయు విధానం గురించి చెప్పారు. అది కలపనా కాదు ప్రభువే ఆయనతో మాట్లాడించారని నమ్మాను. ఇష్టంగా ఆసక్తికరంగా ఉండడం వల్ల ఆరాధనకు వెళ్ళి పాలుగనుటకు ఆరంభించాను. ఎవరా తోడున్నా లేకున్నా ఒంటరిగానైనా నడుచుకొని క్రమంగా ఎన్నో ఆత్మీయు విషయాలను నేరచుకోగలిగాను. ప్రార్థనలో వెలకువలను నేరచుకున్నాను. ఆసక్తి కలిగ ప్రార్థన చేయుట తెలసుకోగలిగాను. వాక్యమును గ్రహించే పరిజ్ఞానం పొందాను. పసలవులలో మా ఇంటికి వెళ్ళాలంటే భయం కలిగంది. నాలో క్రీస్తు పట్ల విశావాసం దాచుట ఎలా? వారికి తెలిసేత ఎలా? ఈ విధంగా ఆలోచించి ప్రార్థించాను. ప్రభువు నాకు అభయమిచ్చారు. అవ్మా నీకు తోడుగా ఉంటాను, నీ చేయి విడువను అని అభయమిచ్చారు.

విశ్వాసి శోధనల గుండా వెళ్ళినపుడు దేవుడు సువరణమువలై శుద్ధి చేస్తారు అన్న వాగ్దానం బట్టి నన్ను కూడ అనేక శోధనల ద్వారా పవిత్రపరిచారు. ఇంట్లో బైబిలు దాచి రహస్యంగా చదువుకునే దానిని. నా విశ్వాసాన్ని గమనించిన తల్లిదండ్రులు నా హృదయం పాడయిపోయిందని అన్య మతాన్ని సీవాకరిస్తున్నానని తెలిసికోగలిగారు. చాలా బాధపడ్డారు. నాకు వివాహం ఎలా చేయాలో అని విచారించి వెంటనే మంచి సంబంధం చూచి వివాహం చేయదలిచారు. నేను వెంటనే కన్నీటితో ప్రార్థించాను ప్రభువా ఇపుడిపుడే నీ ప్రేమను శక్తిని గ్రహించాను, నా వివాహం పట్ల సాచన ఇవ్వమని అడిగాను. ప్రభువు నాకు జవాబిచ్చి }రటనిచ్చారు. ఒక రక్రైస్తవుని వివాహం చేసుకోవాలని ప్రభువు స్పష్టంగా తెలిపారు. ఆ రోజుల్లో బాల్య స్నేహితుడు ఒక సంవత్సరం ముందుగానే క్రీస్తును స్వంత రక్షకునిగా సీవాకరించి తనకు తెలిసిన వారికి తన రక్షణానుభవాన్ని తెలిేపవాడు. అతడు చెప్పే క్రీస్తు సువార్త నేను కూడ ఇష్టం లేక వాదించేదాన్ని. అతని తల్లిదండ్రులు కూడా క్రీస్తును నవ్మారు. నీవు నాతో క్రీస్తు గురించి మాట్లాడితే నేను నీతో మాట్లాడనని సాటీగా చెప్పాను. చివరకు బైదిరించాను. ప్రభువు కృప వల్ల రాజమండ్రిలో పి.జి. కోర్సు చేయునపుడు నా బాల్య స్నేహితుని మాటలు స్పష్టంగా అర్థమయయాయి. ఒకే విశావాసంలో ఉండి ఆనందంగా బైబిలు విషయాలు చర్చించుకునేవారము. నా తల్లిదండ్రులు విగ్రహారాధన చేసే వ్యక్తిని ఎన్నుకుంటారని తలంచగా నా విశావాసంతో ఏకీభవించే బాల్య స్నేహితుని వివాహం 53

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

చేసుకుంటే ఆధ్యాత్మికంగా ఎదుగుచూ ఆనందించగలనని నవ్మాను ఆ వయసులో

ఆమేశంలో నా తల్లిదండ్రుల అనుమతి కావాలని వారిని నొప్పిస్తున్నానని

మరచిపోయాను. నా బాల్య స్నేహితుని రహస్యంగా వివాహం చేసుకొని చెన్నై వెళ్ళి

స్థిరపడాను. నేను వివాహం చేసుకొని దారంగా వెళ్ళినందుకు చాలా దు:�ంచారు.

ఈ విధంగా నా తల్లిదండ్రులకు అత్త మామలకు తెలియకుండా వివాహం

చేసుకున్నందన వారి ఆశీర్వాదము లేకుండానే కొత్త కాపురము ఆరంభించాము.

కాని నా మనసులో బాధగా ఉండేది. పెద్దవాళ్ళ అండ లేదని వేదనగా ఉండేది. మా

దగ్గర డబ్బులు లేవు శూన్యం నుండి వివాహ జీవితం ఆరంభించాము. విభిన్న

శోధనలు బాధల గుండా ప్రభువు తీసుకొని వెళ్ళారు.

మేము వాక్యంలో, ప్రార్థనలో గడుపుతా మా బాధలు దేవునికి విన్నవించుకొని

}రట చెందేవారము. ప్రభువు మమ్ములను ఆదరించి, ప్రేమించి మంచి దైవజనుడు

ఉన్న మందిరాన్ని చూపారు. ఆత్మీయతను పంచుతా గొప్ప దైవ సందేశాలను

బోదించేవారితో దైవ సన్నిధిలో ఆనందించేవారము. 50 కీ.మీ. దారం ఉన్న

మందిరానికి 3 బససులు మారి పోయేవారము. ఆ మందిరం నడిపించే దైవజనుడు

చాలా ప్రేమను చూపించే తండ్రి వాత్సల్యముతో మమ్ములను ఆదరించినందుకు

మేము తల్లిదండ్రులను బాధించి వివాహం చేసుకున్నను వారికి దారమయయామన్న

బాధ వెంటాడుతుందని మా హృదయ వేదన ఆయనకు విన్నవించుకున్నాము. ఆయన

దేవుని సేవకుడు గనుక తగిన ఉపదేశము మాకు బోధించి హెచ్చరించి ఆలోచన

చెప్పారు. ఆయన చెప్పిన రీతిగా ఇద్దరము మోకరించి వినయంతో, విధేయతతో

ప్రభువును క్షమాపణ అడగాలని ఆయన కషమేసత తల్లిదండ్రులు తప్పక కషమస్తారని

అబభయమస్తూ మీకు మరలా మంచి రోజులు వస్తాయన్నారు. అంతే కాదు శారీరకంగా

ఆధ్యాత్మికంగా బలపడాలని మంచి ప్రార్థనలు చేస్తూ వాక్యంలో ఎదగాలని చెప్పాడు

మేము ఆ రీతిగా ప్రార్థించాము. మా తొదరపాటను క్షమించండి మా తల్లిదండ్రులు

మమ్ములను క్షమించే అనుగ్రహం దయచేయండి. అని ప్రార్థించాము. విశావాసంలో

స్థిరులవై సాగి పోయాము. మా తల్లిదండ్రులు చాలా కాలంగా మాపై కోపంగా

ఉండేవారు. నా భర్త �.టి. ఉద్యోగంలో చక్కగా స్థిరపడ్డారు. కాని రాత్రి సమయంలో

పని చేయవలసి వచ్చేది. అప్పటి వరకు అందరితో సందడిగా గడిపిన నేను ఇల్లంతా

ఖాళ్ళగా ఉండేది, రాత్రిపూట ఒంటరిగా గడుపుట దుర్బ�రంగా ఉండేది. అన్ని సమయాల్లో

నమ్మిన దేవుడు సహాయం చేయగలరనే నమ్మకం ఉండేది. నాకు అప్పట్లో బైబిలు

పరిజ్ఞానం అంతగా లేదు. రాత్రి సమయంలో నిద్ద పట్టేది కాదు రాత్రి సమయంలో

54

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు వాక్యం వెుబైల్లో వినేదాన్ని. ఒంటరి సమయంలో అమ్మ నాన్నల ప్రేమ గురతుకు వచ్చేది. ఫోను చేయదలచినపుడు ఒక వేళ్ నా స్వరం విని కోపం రావచ్చు లేదా బాగా తిటటవచ్చునని భయపడి ఫోను పెట్టేసేదానిని. తల్లిదండ్రులు విడిచిననా ప్రభువు ఎన్నడు విడువడు అని పూర్తిగా నమ్మాను.

Photograph from page 41 of Mahonnathudu Malachina
పేజీ 41

ఆ రాత్రి ప్రభువును ప్రార్థించి వాక్యం చదువుచూ నిద్దపోయాను. ఏవరో అవ్మా అని పిలిచినట్లు వినిపించింది. టి.విలో పాస్టు గారి ప్రసంగంలో వ్యభిచారంలో పటటబడిన స్రీత గురించి వివరిసాత అలనాటి శాస్రతులు పరిసయయలు ఆమెను క్రీస్తు కాళ్ళ దగగరపేసారు. ఎట్టి తీరుప తీరచునో అని పరీక్షించసాగారు. గతంలో అట్టి స్రీతని రాళ్ళతో కొట్టి చంేపవారు కాని క్రీస్తు అవ్మా అని పిలిచాడు, ఇకను వెళ్ళి పాపం చేయకు అని బోధించాడు. ఈ సందేశం వింటున్న వార్లారా మీరు కూడ పాపం చేసారవెా అందరా నిన్ను దాషిస్తున్నారమో నీవు దేనికి పనికి రావని హేళన చేస్తున్నారమో క్రీస్తును ఆశ్రయించు ఆయన ప్రపమా మయుడు, అవ్మా అని పిలిచి నిన్ను క్షమించగలడని నవ్ము. ఈ సందేశం నాకొరకే అని నమ్మాను.

కుమారీ ఆలకించం ఆలోచించి చెవి యెుగ్గుము, నీ స్వజనమును ఇంటి వారిని మరువుము. కీర్తన 45:10

నాకది హెాచ్చరికగా తోచింది, నా కొరకు మరొక వాక్యం ఇచ్చారు.

నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులందురు, బూమయందంతట నీవు వారిని అదికారులుగా నియమంచెదవు. తరములన్ని నీ నామము జా�పకముండు నట్లు చేయుదును. కావున జనులు నీకు సరవాకాలము కృతజ్ఞాతా స్తుతులు చెల్లించుదురు.

నాలో వచ్చిన ప్రతి ఆలోచనలను మేము ఎదురొకన్న సమస్యల గురించి వివరంగా ప్రార్థన ద్వారా దేవునికి తెలిపేాన్ని. నా విశ్వాసమును గమనించిన స్వకీయులు మతాన్ని వదిలి కొత్త మతంలో చేరానని బహుగా హేళన చేసారు. నిన్నెవరు పట్టించుకోరు నీ జీవితమంతే అని నిరుత్సాహాపరిచేవారు. సాంప్రదాయవైన గౌరవనీయవైన కుటుంబంలో జన్మించి చివరకు దిగజారిపోయి అనయల విశావాసంలోకి దిగిపోయానని నిందించేవారు. మమ్ములను దారం పెట్టి బంధించిన బాధతో మేము కార్చిన కన్నీరు, ఆ ప్రతి బుట్టును తన బుడిడ్లో దాచారు. ప్రతి సమస్యకు సమాదానం బైబిలు ద్వారా అందించేవారు. చాలా ఆదరణ పొందేవారం. ప్రతి శనివారము ఉపవాస ప్రార్థన చేసుకునేవారము. ఆ విధంగా విశావాసంలో బలపడు వేళ్లో దేవుని చిత్తంలో ఒక వుళ్యా� కుటుంబంతో పరిచయం ఏరపడింది. వారి భాష అర్థం 55

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

కాకపోయినా వారి ఇంట్లో ప్రార్థనా కూటాలకు వెళ్ళి వాక్యం, ప్రార్థన ద్వారా ఆత్మీయంగా

బలపేవారము.

ప్రతి బుధవారం వారింటికి వెళ్ళి ఆరాధనలో పాలుగని ఆత్మీయు మేలు

పొందేవారము. 2004వ సంవత్సరములో 3 రోజులు ప్రత్యేక కూడికలకు వెళ్ళాము.

మొదటి రెండు రోజులు ఉద్యోగం వలన నా భర్త రాలేదు గాని మాడవ రోజు

వచ్చాడు. ప్రవచనాత్మకంగా ప్రభువు మాట్లాడారు. ప్రభువు ప్రత్యేక పిలుపు ఉంది

సంపూరణ సేవ కొరకు దేవుడు మవ్మును పిలసతున్నారు అని సాటిగా మాతో చెప్పారు.

అంతేకాదు మీరు ఆయన సేవ కొరకు ఎన్నుకోబడ్డారు. ఎంత ఉద్యోగం చేసినా మీ

సంపాదన చిల్లుపడిన సంచిలో వేసినట్లుండును. మీరు ప్రార్థించి నిరణయించుకొని

సేవకు వచ్చినచో మీ ద్వారా ప్రభువు గొప్ప కార్యాలు చేయగలరని ప్రభువు మీకు

చెప్పుచున్నారని ఆ దైవజనుడు వివరించారు.

ఒక వాగ్దానం మాకిచ్చారు.

28 కోరెషుతో నా వందకాపరీ, నా చితతమంతయు నెరవేరచువాడా, అని

చెప్పువాడను నేనే. యెరూషలేముతోనీవు కటటబడుదువనియు దేవాలయమునకు

పునాదివేయబడుననియు నేను చెప్పు చున్నాను. యెషయా 44:28

మేము వాగ్దానం అందుకొని సంశయంలో ఉన్నాము. మేము పాపలము

అందరికీ దారమయయాము కదా, ప్రభువు మమ్ములను సేవలో ఎలా వాడుకోగలరు,

ఆయన సేవకు అనరు�లము, బలహీనులము మేవెుట్లు ఉపయోగపడగలము అని

ఆలోచించాము. అదే రాత్రి నా భర్తకు దేవుని స్వరం వినిపించింది.

తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకలిపంచినదానిని బయలు పర్చకుండ

ప్రభువైన యెహోవా యేమయు చేయడు. ఆమోసు 3:7

ఈ వాక్యం ద్వారా ప్రభువు నాతో సాటీగా

మాట్లాడారు.

ప్రభువు తాను నమ్మిన భడడ్లకు బయలుపరచు

సత్యాలు వాస్తవాలు గనుక ఎపుడు సంపూరణ సేవకు రావాలని

ప్రార్థించసాగాము. ఇద్దరము కనిపెట్టి ప్రార్థించగా

మందిరంలో హిందీ భాషా మాట్లాడువారికి ఫోను ద్వారా

ప్రార్థించుట కౌన్సిల్ చేయు బాధ్యత అప్పగించారు.

56

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు సంపూరణ సేవ్రై నిరణయించుకొనుట :

నా భర్త హిందీ భాష మాట్లాడు ప్రాంతం నుండి వచ్చారు. రాజస్తాన్లో రాజ్పూట్ వంశీయులు. తన స్వకీయుల మధ్య క్రీస్తును ప్రకటించాలన్న ఆకాంక్షతో ఉండేవారు. ప్రభువు తన ప్రణాళ్ళకను బట్టి తన ఆశ నెరవేరునట్లు అదే పరిచర్యను అప్పగించారు. 2015వ సంవత్సరం నుండి ఫోనులో మాట్లాడు పరిచర్యలో నిమగ్నమయయాము, వాస్తవానికి మా దగ్గర ఆర్థిక సోతమత లేదు ఇంటిలో కావాల్సిన వసతువులు లేవు. ఇల్లు వదలి వచ్చినపుడు నాలుగు జతల బట్టలు ఉన్నాయి. నా భర్త �.టి ఉద్యోగం ఆరంభించాకా మంచి జీతము బోనస్ అరియర్స వల్ల అవసరమైన వసతువులన్ని సమకూరచుకొని సంతృప్తిగా జీవితాన్ని కొనసాగించాము. అయితే సేవకు రావాలంటే ఉద్యోగం వదిలైయయాలి. కేవలం విశావాసంపై ఆధారపడి జీవించాలి. పార్టటై�వ్ సేవ ఆరంభించి సంపూరణ సేవలోకి వచ్చిన తరువాత ఆశీర్వాదాలు ఆరంభ మయయాయి. నా భర్త ఉన్నత విదయకై 5 లక్షల అప్పు తీర్చివలసి ఉండగా అన్ని అప్పులు జీతంతో తీర్చిసాము. ప్రభువు మమ్ములను దీవించి 2016లో ఒక కుమారుని ఇచ్చారు.

అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును, అవిధేయులను నీతి మంతుల జ్ఞానము ననసరించుటకును త్రిప్పి, ప్రభువు కొరకు ఆయుతతపడియున్న ప్రజలను సిద్ధ పరచుట్రై ఏ�యాయెకక ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్లును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును, అతడు పుట్టినందన అనేకులు సంతో షింతురనెను. లాకా 1:17

ఆ భడడ్ ద్వారా అనేకులు సంతోషిస్తారన్న వాగ్దానం నెరవేరింది. జాన్ ఎలియెుట్ అనే పేరు పెటాటము. మా తల్లిదండ్రులు, అత్త మామల కోపం చల్లారింది. మా ప్రార్థన వలన వారికి ప్రేమ పుట్టించారు. తల్లిదండ్రుల హృదయం పిల్లలవైపు వుళ్ళడం జరిగింది. స్వకీయులంతా రాకపోకలు కొనసాగించారు. నా ఒంటరితనానికి నా భడడ్ తోడుగా నిలిచారు. దేవుని నుండి కానకగా ఒక ఆత్మను అందించారు. ఆధ్యాత్మికంగా, శారీరకంగా దీవించారు. 2018 జనవరి నుండి ఇద్దరము సంపూరణ సేవలో లీనమయ్యాము. అపుడే రావలసినదిగా తెలియచేసారు. ఆ నిరణయానికి వాగ్దానం కొరకు కనిపెటాటము.

ఇంకా నాలుగు నెలలైన తరువాత కోత కాలము వచ్చునని మీరు చెప్పుకొందురు కదా, జనవరి నుండి నాలుగు నెలలు అంటే ఏ్ర్రిల్లో సేవకు రావల్సి ఉండగా 57

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

ఉద్యోగంలో 3 నెలల తరువాత రిజైన్ చేయగలిగారు. మే నెల నుండి మాకు

విడుదల కలిగింది. ప్రభువు మాట నెరవేరచుటకు ప్రభువు మరొక అద్భుతము

సమకూర్చారు.

19 నీ స్థితినండి యెహోవానగు నేను నిన్ను తొలగించెదను నీ

ఉద్యోగము నుండి ఆయన నిన్ను ్రతోసివేయును. యెషయా 22:19

ఉద్యోగం పోయినందుకు బాధపడక ఆనందించాము. లోకపు కాడి నుండి

బయట పడ్డాము. నా భర్త ఆఫీసరుగారు 11 గంటలకు రమ్మని ఫోను చేసారు.

వెళ్లగా సంతోష్ మా కంపనీ రాల్స మార్చిసాము ఏప్రిల్ నెలలోనే నీవు జాబ్

మానవచ్చు, ఒక నెల జీతం అదనంగా ఇస్తాను పని చేయు అవసరత లేదన్నారు.

ప్రభువు పని కొరకు ఆఫీసులో రాల్స మార్చిన దేవుని స్తుతించాము.

అప్పటికీ 3 లక్షల అప్పు ఉండి ప్రావిడెంట్ పఫండ్ ద్వారా ఆ అప్పును

తీర్చగలిగాము. నాకు మరొక గర్భఫలం ప్రభువిచ్చారు. ఆర్థికంగా కష్టంలో ఉన్నాము.

భడడ్ పరీక్షలకు, ఆసపత్రి ఖరచులు ఎకుకవయయాయి. డెలివరీ సిజరియన్ అయితే 50

వేలు కావాలి. కాకుల ద్వారా ఏలియాను పోషించినట్లు దేవుడు మవ్మును

ఆదుకొన్నాడు. ఆయన సేవ చేసేవారిని ఆదుకొనువాడు. నెలకు 300 రూపాయలు

వచ్చినా అవి సరిపోగా చాలా తృప్తిపేవారము. నష్టం లేకుండా గడిపేవారము.

ప్రభువు కార్యాలు, ప్రణాళ్ళకలు అద్భ�తమైనవని నవ్మాము. అద్భుతంగా నా భర్త

అకౌంటులో 50 వేలు ఉండుట ఆశ్చర్యం కలిగంచింది. అది నా భర్తకు పెన్షన్

వచ్చిందన్నారు. సరిగాగ నాకు ఎంత అవసరమో అంత డబ్బులు ప్రభువే సమకూర్చారు.

దేవునికి కృతజ్ఞత చెల్లించాము. చేయి చాచి ఎవరిని యాచించరాదని నిబంధన

చేసుకొని సేవలో కొనసాగుతున్నాము. నాగటిపై చేయి పెట్టిన మేము వెనక్కు

తిరుగరాదని తలంచాము. ప్రభువును మహిమ పరచాలి, మా వల్ల ఆయనకు సిగ్గు

రాకూడదని తలంచాము. ప్రతి అవసరము ప్రభువు తీరుస్తున్నారు. పాప గర్భంలో

ఉండగా మొదటి 5 నెలలు రకత స్రావం జరిగింది. డాకటర్లు అబార్షను చేసతమనేవారు

ప్రభువా ఈ భడను నీవిచ్చావు సజీవంగా కావాలి అని ప్రార్థించాను. నా కృప నీకు

చాలను అని ప్రభువు జవాబిచ్చారు. పాప పుట్టిన వెంటనే }పిరి ఆడలేదు 7

రోజులు ప్రత్యేక వారుడ్లో పెటాటరు, 50 శాతం బ్రతికే అవకాశం ఉందన్నారు ప్రభువు

దయచూపి పాపను బ్రతికించారు. ఫిబ్రవరి 2019 పాప జన్మించింది. జోయ�ు అని

పేరు పెటాటము. ఆ తరువాత కుటుంబంతో హైదరాబాదు వచ్చి స్థిరపడ్డాము. ప్రభువు

అప్పగించిన పనిని నమ్మకంగా చేయాలని మా ఆశ. నా భర్తనే సేవకు పిలిచారా

నన్ను పిలువలేదా అని ప్రార్థించాను, వాగ్దానమిచ్చి దీవించారు.

58

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

Photograph from page 43 of Mahonnathudu Malachina
పేజీ 43
Photograph from page 43 of Mahonnathudu Malachina
పేజీ 43

సీయోనా, సువార్త ప్టించుచున్నదానా, ఉన్నతపరవాతము ఎకుకము యెరూషలేమా, సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము భయపడక ప్రకటింపుమ ఇదిగో మీ దేవుడు అని యాదా పటటణములకు ప్రకటించుము. యెషయా 40:9

ప్రభువు మహిమార్థం సాక్షిగా జీవించమన్నారు. అందరం దేవునిచే వాడబడాలంటే బాగా ప్రార్థించాలి. ప్రతి దినం పాపాలు ఒప్పుకోవాలి.

పరిశుద్ధాత్మ సహాయం కోరాలి. ఆయన వెలుగులో జీవిస్తూ సువార్త ప్రకటించాలి. ప్రియ చదువరీ నన్ను వెదకి రక్షించి సేవకు పిలిచిన దేవుడు మవ్మును కూడ వాడుకుంటారు. మీ పట్ల దేవుని ప్రణాళ్ళకను నెరవేర్చగలరు వెనక్కు వెళ్లక ఆత్మను ఆర్పివేయకూడదు. ఒంటరినని అనుకోరాదు. వారిలో ఒంటరివాడు పదివేల మంది అవుతారు, ఎన్నిక లేని జనము బలమైన జనం అవుతారనే వాగ్దానం నవ్మాలి. నీతిమంతుని బిడ్డలు భికషవెుతతరు. దేవుని కొరకు సదా సాక్షిగా జీవించాలి. క్రీస్తు సజీవుడు మాట్లాడు దేవుడు ఏదో రీతిగా తన చితాతన్ని బయలుపరచి చేయిపట్టి నడిపిస్తారు, మంచి విశ్వాసిగా జీవించు ప్రభువు దీవెన మనతో ఉండును గాక. ఆమెన్. 59

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

సాక్ష్యం 6. నా పితరులు విగ్రహాలు వదలి క్రీస్తును నమ్మినందున

ఎన్నో నిందలు దాషణలు పడి వెలివేయబడిన

అనుభవాల్లో నేను క్రీస్తును నమ్మి సంపూరణంగా క్రీస్తును

సేవించే భాగ్యమచ్చారు

శ్రీ జయపాల్ రెడిడ్ గారు, ఫోన్ : 9949434039

ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి బూమని అందులో పుట్టిన

సమసతమును పరచి దానిమీదనన్న జనులకు ప్రాణమును దానిలో నడచు వారికి

జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఈలాగు పసలవిచ్చుచున్నాడు.

గ్రుడిడ్వారి కన్నులు తెరచుటకును బందింపబడినవారిని చెరసాలలోనుండి వెలుపలికి

తెచ్చుటకును చీకటిలో నివసించువారిని బందీగృహాములోనుండి వెలుపలికి

తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతివిషయములలో నిన్ను పిలిచి నీ చేయి

పట్టుకొనియున్నాను నిన్ను కాపాడి ప్రజలకొరకు నిబంధనగాను అన్య జనులకు

వెలుగుగాను నిన్ను నియమంచి యున్నాను. యెషయా 42:31

పరిచయం:

ప్రభువైన యేసు దివ్య నామమునకే సదా మహిమ

కలుగును గాక. సజీవుడైన దేవునికి సాక్షిగా నన్ను

నిలిపినందుకు నాకిష్టమైన పాట వివరించి నా సాక్ష్యము

తెలుపుటకు ఆనందిస్తున్నాను. దేవునికే మహిమ చెల్లిస్తున్నాను.

బాల్యము :

విన్నపాలు వినే దైవమా నా కన్నీరు తుడుచు దైవమా?

స్వస్థత నిచ్చు దైవమా, సోత్రతము నీకే యేసయ్యా నీకు సర్వము

సాధ్యమే. విగ్రహాలను సేవించే మా తాత గారు మొదటిగా సేవకుల సువార్త పఘలితంగా

క్రీస్తును నమ్మినందున }రి వారంతా వెలివేసి తకుకవ కులసు�ల దేవుని ఆ్రశయించామని

హీనపర్చారు. అన్ని నిందలు దాషణ బాధలలో ప్రభువు కాపాడి నడిపించారు. నేను

విద్యావంతులైన తల్లిదండ్రుల పెంపకంలో వారిద్దరు గొప్ప విశ్వాసుల పెంపకంలో

పెరిగినందున నన్ను కూడా గొప్ప భక్తి, భయంతో పెంచుట వల్ల బాల్యం నుండి

విగ్రహారాధనకు దారంగా జీవించాను. తాతగారి పేరు రామకృష్ణ రెడిడ్ గారు నాన్న

60

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు పేరు భాగ్య రెడిడ్ గారు, అమ్మ పేరు చంపద�ల గారు, భ.ఇ.డి టీచరుగా తెలంగాణలో పని చేశారు. తాత, నాన్న గారు పసైకిలు మీద, గుర్రాల మీద }ర్లు తిరుగుతా సువార్త బోధిస్తూ, సంఘాలు స్థాపిస్తూ ప్రార్థనా కూటములు జరిపిస్తూ మా కుటుంబీకులంతా దేవుని సేవలో ఉంటా దేవుని మహిమపరచుచున్నాము. మా నాన్న గారు 1950వ సంవత్సరంలో క్రీస్తును నవ్ముకున్నారు తాత గారు నాన్న కూడా హిందా ప్రజల నిరాదరణకు గురైననా దేవుని గొప్ప ఆదరణ ఆత్మీయంగా దేవుడిచ్చిన ఆత్మీయు శక్తితో నేడు నమ్మకమైన సేవలో సాగిపోతున్నాము. 1960లో మా నాన్న గారికి వివాహం జరిగింది. నా తోబుట్టువులంతా అమ్మ నాన్న విశావాస జీవితాన్ని గమనించి ప్రభువు నవ్ముకున్నారు.

మా బంధువులైవరు వారి వేడుకలకు ఆహ్వానించేవారు కారు, చేయి విడువక నడిపించు భాగ్యమచ్చి దీవిస్తున్నారు, నాన్నమ్మ గతంలో పూజలు చేసిననా క్రీస్తును నమ్మింది. అనేకులు విగ్రహారాదికులగు కొందరు క్రీస్తును నమ్మి మారుమనససు పొంది బాప్తిస్మం పొందుట వల్ల సంతోషించాము. నాన్న అమ్మను చేసుకొనుట వల్ల వ్యతిరకతలనెదురొకన్నారు.

అమ్మమ్మ బిడ్డలు కూడా పుట్టి మరణించిన రోజుల్లో అమ్మమ్మ కుటుంబీకులు క్రీస్తును నవ్మారు. అమ్మమ్మ కూడా ప్రభువును నమ్మింది. ఇద్దరు మగ పిల్లలు కలిగారు. మా నాన్న అప్పటికే దేవుని సేవించే సేవకుడని తృణీకరిస్తూ అమ్మ నాన్నను చేసుకొనుటకు వ్యతిరకించారు. ప్రభువే కలుగజేసుకొని ఆ వివాహము కుదిర్చారు, వారి దాంపత్యాన్ని దీవించి మెదక్, సిద్దిేపట, వరంగల్, జనగామ ప్రాంతాలలో 1965లో సేవ చాలా ఘనంగా చేసికొన్నారు. వేల కొలది ఆత్మలను సంపాదించుకోవాలనే తపనతో ప్రార్థించి ఆత్మలను రక్షించు భాగ్యం ప్రభువు మాకిచ్చారు. బుదేవాలు సమీపాన నాన్న మరణించిన తరువాత ఆ మందిరము నడిపించు బాధ్యత వహిస్తున్నాను. అద్భుతమైన వాగ్దానము మరలా ప్రభువు నాకిచ్చి సేవలో బలపర్చారు.

బూదిగంతములనుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక యేరపరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనైయున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతను నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దకిషణహాసతముతో నిన్ను ఆదుకొందును.

నీమీద కోపపడినవారందరు సిగ్గుపడి విస్మయు వెుందెదరు నీతో వాదించువారు మాయవై నశించిపోవుదురు. యెషయా 41:9-11 61

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

పేరు పెట్టి పిలిచి సేవకు సహకరించి సేవ చేయించుకునే దేవుడు దేవుని

ప్రణాళ్ళకలో ఆయన సన్నిధిలో ఒక ప్రముఖ పనిముట్టుగా దేవుడు వాడుకుం టున్నాడు.

చెట్లులేని వెుటటలమీద నేను నదులను పారజేపసదను లోయలమధ్యను }టలను

ఉబుకజేపసదను అరణ్యమును నీటిమడుగుగాను ఎండిన నేలను నీటిబుగగలు గాను

చేపసదను. యెషయా 41:19

దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకలపముచొపపున పిలువబడిన

వారికి, మేలుకలుగుట్రై సమసతమును సమకూడి జరుగుచున్నవని యెరుగు దుము.

రోమా 8:28

బూదిగంతముల వరకు సాకష�లుగా ఉండుటకు ప్రభువు పిలిచాడు. నాకు

ఏకైక పుత్రుని ప్రభువిచ్చారు, ఉన్నత విద్యనిచ్చి ఆస్ట్రేలియాలో వెుల్ బోర్నలో ఉ

ద్యోగిగా ఉన్నారు. ఎడారిలో నీటి బుగగగా మా జీవితాలను మా సంఘస్తులను

మార్చుకున్నారు. అవిరామంగా సువార్త ప్రకటిస్తున్నాము.

నా జీవితంలో ప్రభువు సాటీగా వాక్యం ద్వారా మాట్లాడారు.

ఆయన ఆజ్ఞ ఇయ్యగా అవన్నియు కరిగిపోవును ఆయన తనగాలి విసర్జేయగా

నీళ్లు ప్రవహించను, ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేపసను తన కట్టడలను

తన న్యాయవిధులను ఇ్రశాయేలునకు తెలియజేపసను. కీర్తన 147:18

నా యవ్వన కాలంలో మా తల్లి వాక్యం నేర్పించింది.

దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అదివాతీయ కుమారునిగా

పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందును

యోహాను 3:16

యేసయ్య ప్రేమ గురించి వివరించగా చాలా విశావాసంతో పశ్చాత్తాప్ ప్రార్థన

చేసి మారుమనసు అనుభవం కొరకు ఉపవాసంతో ప్రార్థించిన మా తల్లి ప్రార్థన నా

హృదయాన్ని కదిలించింది. పాపినైన నన్ను కనికరించి నీవు సిలువలో రక్తం కార్చి

రక్షించినందురకై వందనాలు అని స్తుతించి ఆనందించాను. యెహోవా సమీపంగా ఉ

న్నాడు బాప్తిస్మం అవసరత గ్రహించాను. నా పాపములు కషవించాడన్న నిశ్చయత

కలిగింది, బాప్తిస్మం తీసుకున్నాను. నా పాపాలు క్షమించి హిమము కంటై తెల్లగా

చేశానని స్థిరతనిచ్చారు. 1984 ఆగషుట నుండి నేను అనేక శోధనలకు గురయయాను.

కాలేజి సమస్యలలో దేవుడు కనికరించాడు. ఆసుప్రతిలో ఉన్న రోగులను దర్శించి

62

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు వారి కొరకు ప్రార్థించుట దేవుని ్రేణగా భావించి �.సి.యు లోనున్న రోగులను ధైర్యపర్చి ప్రార్థించుట ద్వారా అద్భుత స్వస్థత లభించుట దేవుని కృపయే. కృంగిన స్థితిలో ఉండగా లేవనెత్తి ధైర్యపరచి ఆదరించారు. క్రీస్తును నమ్మినందున మమ్ములను హీనపరచుటకు మా పొలములో పని చేయుటకు కూలి వారిని పంపకుండా బాధించేవారు. ప్రతి బాధలో దేవునివైపు చూస్తూ సాగిపోతున్నాము. బైబిలు వాగ్దానాలు వ్యర్థం కాలేదు.

Photograph from page 45 of Mahonnathudu Malachina
పేజీ 45

నన్ను బలపరచువానియందే నేను సమసతము చేయగలను.ఫిలిప్పీ 4:13

ఈ వాగ్దానం ద్వారా సమసతం సమర్థవంతంగా కొనసాగించే కృపను ప్రభువిచ్చి దీవిస్తున్నారు. ప్రతి విశ్వాసి దేవునిలోనే ఎడ తెగని సహవాసం చేయుటకు ఆశ కలిగి ఉండాలి. బాల్యంలో పసైకిలు మీద తిరిగి సేవ చేసిన మేము నేడు కార్లలో చాలా ప్రాంతాలు తిరిగి సేవ చేస్తున్నాము.

తనయందు బభయబభకుతలుగలవారియందు తన కృపకొరకు కనిపెట్టువారి యందు యెహోవా ఆనందించువాడైయున్నాడు. కీర్తన 147:11

సేవానుభవంలో దేవుడిచ్చిన వాగ్దానాలను బట్టి సేవ కొనసాగిస్తున్నాను, నేను నా ఉద్యోగమును కొనసాగిస్తూనే విరామ సమయాల్లో దేవుని సేవను, నాన్న ఇచ్చిన సంఘ బాధ్యతను చాలా స్రకమంగా కొనసాగించే భారము బాధ్యత ప్రభువు ఇచ్చారు. మా తల్లి ప్రభువునందు నిద్రించింది, దేవుడిచ్చిన ఎన్నో ఆశీర్వాదాలను బట్టి తగిగంపుతో వినయంతో దేవుని స్తుతించి సేవ పట్ల బాధ్యత భారము కలిగ ఆత్మల జాలరిగా నా సేవ కొనసాగిస్తున్నాను. పేద సేవకులను ఆదరిస్తూ అవసరాలలో సహాయపడుచూ క్రీస్తును తెలియని ప్రజల ప్రాంతాలను దర్శించి సువార్త బోధించి దేవునిని స్తుతించి ఘనపరచుచున్నాము. దేవుని నమ్మినవారు దీవెనలు మెండుగా ఇస్తారు గనుక అందరము దేవుని సేవ కొనసాగిద్దాము. దేవుడు మవ్ములను దీవించను గాక. ఆమెన్. 63

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

సాక్ష్యం 7. సత్యాన్వేషణలో నిజ దేవుడగు క్రీస్తును కనుగొని

ప్రభువు నడిపింపుతో వివాహంలో,

ఉద్యోగంలో స్థిరపడి శోధన కష్టములలో

క్రీస్తుపై ఆధారపడి జీవిస్తున్నాను.

శ్రీమతి సునిత, నంద్యాల ఫోన్ 7702944777

నేను నిన్ను బలపరచినీకు సహాయం చేయువాడను నేనే. యెషయా 41:10

పరిచయం:

ప్రభువు నామములో అందరికి వందనములు. నా

పేరు సునిత నా సాక్ష్యమును వివరించు ధన్యతనిచ్చిన

ప్రభువుకు స్తుతి సోత్రతములు. అమెరికాలో నయాజైర్సిలో

మా ప్రార్థన పసల్లో నా సాక్ష్యమును చెప్పుకునే అవకాశం

లభించింది. పుస్తకములో నా సాక్ష్యమును ప్రచురించగా

అనేకులు ఆత్మీయంగా మేలు పొందాలని నా ఆకాంక్ష.

నా బాల్యం అమ్మ నాన్నతో పాటు ఇద్దరు తవ్ముళ్ళతో

ఆనందంగా గడిపాను. మేము కర్నూలు జిల్లాలో

బనగానపల్లె దగ్గర ఒక గ్రామంలో జీవించేవారము. నాన్న

పేరు శ్రీ కృషణ మార్తి గారు అమ్మ పేరు లకీ� గారు. నాన్న బట్టల వ్యాపారం

చేసేవాడు అమ్మ ఇంటి పని చేసేది. విగ్రహారాధన చాలా ఎకుకవగా చేసేవారము.

కారితక పూజలు శ్రద్ధగా చేసేదాన్ని. నేను ఇం^్లషు మీడియం సాకలులో చదువుకున్నాను

8వ తరగతిలో ఉండగా వేసవి పసలవులకు అమ్మమ్మ వారి ఇంటికి వెళ్ళాను. ఒక

స్థలము దర్శించాను అది ఓం శాంతి సరభయల సన్నిధి. అక్కడ ఒక పుస్తకాన్ని చూచాను.

జ్యోతి చిహ్నాం ఉంది దాని మీద అల్లా, శివుడు, క్రీస్తు బుమ్మలు ఉన్నవి. అప్పటి

నుండి నా సత్యాన్వేషణ ఆరంభవుయింది. ఎవరు వీరిలో నిజమైన దేవుడు అల్లాను,

క్రీస్తును సేవించు వారికి ఒక్కడే దేవుడు కదా హిందువులకు చాలా మంది

దేవుళ్ళు ఎందుకున్నారు అని ఆలోచించాను. అమ్మ పూజలు బాగా చేసేది. తిట్లుతిట్టుట

చిరాకు ఎకుకవగా ఉండేది.

64

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

నాకు తెలిసిన బ్రహ్మాం గారి మఠంలో సన్యాసులుండేవారు. అక్కడ శాంతి లభిస్తుందని నిజమైన దేవుడు దొరుకుతాడని తలంచి ప్రతి ఆదివారం వెళ్ళేదానిని. అయయా దేవుడు కనబడతాడా? ఎలా మాట్లాడుతాడు అని ప్రశ్నలు వేయగా వారు అవ్మా, నీ వయసు ఎంత? అపుడే ఎందుకీ ఆలోచనలు ఇంటిరకళ్ళి బాగా చదువుకో అన్నారు. నాకు ఈ విషయాలు అర్థం చేసుకునే జ్ఞానం లేదని పంపివేసారు. దేవుని ఎవరు చూడలేరనియు, ఆయన మాట్లాడలేడని అక్కడి వారి ద్వారా తెలసుకున్నాను. చాలా నిరుత్సాహం కలిగంది 9వ తరగతిలో చాలా దిగులుగా ఉండేది. నాలో నిరుత్సాహాన్ని గమనించిన మాస్టు నన్ను హెచ్చరించి ఈ వయసులో బాగా చదువుకోవాలి అని ఏది ఆలోచించరాదని చెప్పాడు. నిజానికి ఆ మాస్టు చాలా శాడిస్టుగా ప్రవర్తించేవాడు. అవ్మాయిలను ద్వేషించేవాడు. అవ్మాయిలను తకుకవ చేసి మాట్లాడనిచ్చేవాడు కాదు. అలాంటి వ్యక్తి తరువాత చాలా మారిపోయారు. చాలా నెమ్మదిగా, శాంతి సమాధానముతో ప్రవర్తించి ఆడ పిల్లలను దయగా చూసేవాడు. ఆ మాస్టు క్రీస్తును వెంబడించేవాడు. జ్ఞానంతో మాట్లాడేవారు నన్ను చూచి నీకు ఎన్నో ప్రశ్నలున్నాయి కదా నీవు 10వ తరగతిలో ఉన్నావు శ్రద్ధగా చదివి పాస్ అయిన తరువాత నీ ప్రతి ప్రశ్నకు జవాబు వివరించ గలనని చెప్పారు. నా స్నేహితురాలు సుజాతతో కలిసి మాస్టు గారి దగ్గరకు వెళ్ళగా సవివరంగా జవాబులు చెప్పాడు. పూజలు బుట్టు గురించి అడిగాను చాలా అనుమానాలు తీరాయి, యేసే మారగం, సత్యం, జీవం అని తెలిపాడు. నేను చెప్పుట కాదు నీవే బైబిలు చదివి తెలసుకో అని బైబిలు ఇచ్చారు. క్రీస్తు సజీవుడు సర్వ శక్తిమంతుడు మాట్లాడే దేవుడు నన్ను మార్చారు అని చెప్పాడు.

ఒక్కొక్క అక్షరము శ్రద్ధగా చదువసాగాను. ఇంటరు పరీక్షలు వ్రాసాను. పఘలితాలు వచ్చాయి. ఒక సబ్జెక్టులో ్రేఫయిల్ అయయాను. మరలా రివాలయాయేషన్ చేయిస్తాను అన్నాడు. ఎపుడు తిటటనివాడు నాన్న బాగా చివాట్లు పెటాటడు. నీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాను అన్నాడు. నేను జీవితంలో ఏది సాదించలేనేమో అనే భయం కలిగంది. నేను మరణించుటకు ప్రయతి�స్తానని అమ్మ నాకు కాపలా ఉండేది. ఒక రోజు తెల్లవారు జామున 5 గంటలకు లేచి మా టీవి చూడు అనే స్వరం వినిపించింది. సరిగాగ 6.30 జాయిస్ వేయర్ గారు ఇం^్లషులో వాక్యం చెప్పగా తెలుగులో ట్రాన్సలేషన్ చేశారు. చాలా మంది విద్యార్థులు ఒక సబ్జెక్టులో ్రేఫయిల్ అయినా మరణించడానికి ఆత్మహత్యకు పాలపడుతున్నారు. యేసు ప్రభువు అందరిని ప్రేమించాడు ఆ విధంగా 65

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

చేయకూడదని హెచ్చరించారు. ఆ సందేశం నాకు కరెంటు షాకు తగిలినట్లు అయింది.

సజీవుడైన క్రీస్తు ఆమె ద్వారా నాకు ఈ సందేశం అందించారని గ్రహించి మొదటి

సారి క్రీస్తు నన్ను తాకిన భావన కలిగంది. నా జీవితం ఇంతటితో ముగింపు కాదు కద

ధైర్యంగా చదివి ఉతీతరుణరాలిని కావాలని నా వలై ఒక సబ్జెక్టు ్రేఫయిల్ అయిన నా

స్నేహితురాలికి ధైర్యం చెప్పాను. నాకు ప్రార్థించడం రాదు కాని వచ్చి రాని మాటలతో

మాట్లాడుటకు ఆరంభించాను. సాటిగా మాట్లాడుటకు ఆరంభించాను. యేసయ్యా

నేను మరలా పరీక్షకు సిద్ధపడాను నీవే కనికరించి దయ చూపించు ఉతీతరుణరాలిని

చేయమని ప్రార్థించాను. వాక్యం, ప్రార్థనా నా జీవితంలో ప్రముఖ పాత్ర వహించేది.

కొన్ని సార్లు విశావాసంతో వాక్యం చదవగా నేను నీకు తోడైయున్నాను, ప్రతి విషయంలో

విజయమస్తాను అనే వాగ్దానం చదివాను. సంతోషిస్తూ కన్నీటితో దేవుని స్తుతించాను.

గతంలో ఎన్నో పూజలు చేసాను. ఏమ జవాబు పొందలేదు, క్రీస్తును నమ్మినందున

నాలో వింత శాంతి నెమ్మది కలిగంది. 3 గంటలకే లేచి బైబిలు చదువుకునే దాన్ని నా

అనుభవాలన్ని గమనించిన మా పిన్ని ఏమటి సంగతి నీవు ఆ చిన్నపాటి దేవుడిని

తలసతున్నావా? వెంబడిస్తున్నావా? అని చాలా తిట్టింది. నేను దేవుని ప్రార్థించాను.

ప్రభువా నన్ను తిడితే నీకే అవమానం ప్రభువా ఈ పరిస్థితి తీసివేయండి ఎన్నడా

నీకు అవమానం రాకూడదు అని ప్రార్థించాను.

నా ప్రార్థన పఘలితంగా నన్ను నిందించిన పిన్ని నన్ను చేరి అవ్మా, నీవు

ప్రార్థిస్తున్న యేసుతో చెప్పి కడుపు నొపిప తొలగించేలా చూడవ్మా అని అడిగింది.

ఆమెను క్షమించి స్వస్థతనీయమని ప్రార్థించాను. ఎలా ప్రార్థించాలో ప్రభువే నేర్పించారు.

నాకు చర్చి తెలియదు గనుక వెళ్ళేదానిని కాదు. అప్పటికే క్రీస్తును నమ్మినందున

దాషించి హేళన చేసారు. నన్ను ఏదైనా చేయాలనుకున్నారు కాని నా నమ్మకం

రహస్యంగా ఉంది కనుక వదిలిపెట్టి చూద్దాం అన్నారు. ప్రతి చిన్న వసతువు కొన్నా

ప్రభువుకు కృతజ్ఞతలు తెలిపేాన్ని. దేవుడే ప్రతి విషయం నేర్పించేవారు. నా చదువు

పూర్తి అయిన తరువాత 2007లో ఉద్యోగంలో చేరాను. కర్నూలులో ఒక ఆఫీసులో

లభించింది. దీనికి ముందుగా ఇంటరావాకు వెళ్ళగా పసలైకుట కాలేదు. అదే ఆఫీసు

సమీపంలో చర్చి ఉండగా వెళ్ళి భారంగా ప్రార్థించాను.

ప్రభువా నా ఉద్యోగం నీ చిత్తములో ఉంటే నాకు ఉద్యోగం ఇవ్వండి అని

ప్రార్థించగా అదే ఆఫీసు నుండి ఫోను ద్వారా నేను ఉద్యోగంలో పసలైకుట అయయానని

66

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు చెప్పాను. ప్రభువు నాకు చాలా గొప్పగా నా ప్రార్థనకు జవాబిచ్చారు. ఎంతో గొప్పగా దేవుని స్తుతించి ఘనపరిచాను. ఉద్యోగ సమయంలో భాగ సావామని ఎన్నుకున్నాను :

నా ఉద్యోగ స్థలములో ఒక వ్యక్తితో పరిచయం కలిగింది. అది ప్రేమగా మారింది. అది దేవుని చితతవెా కాదోనని మందిరానికి వెళ్ళి ప్రార్థించాను. స్పష్టమైన జవాబు రాలేదు గాని దేవుని మౌనం అంగీకారముగా తలంచాను. ప్రభువా నీ చిత్తమయితే పసటిల్ చేయండి లేదంటే వద్దు అని అడిగాను. నాకు ఇష్టమయిన వ్యక్తికి బళాిరి ప్రమోషన్ వచ్చింది, నాకు కూడ ప్రమోషన్ వచ్చి అకకడికే వెళ్ళాను. ఇద్దరికి ఒకే స్థలంలో బదిలీ జరుగుట ప్రమోషన్ రావడం దేవుని చిత్తమని గ్రహించాను. నా భర్తను మార్చుకోగలనని ఆశించాను. అతను మహామ్మదీయుడు మందిరంలోనే ప్రార్థన చేసుకుని దండలు మార్చుకున్నాము. వివాహం తరువాత కాపురము పెటాటము. ప్రభువును ప్రార్థించగా ఆయన చిత్తం తెలియచేయలేదని తెలిసింది. నాకు నేర భారము వల్ల బాధ కలిగంది, ప్రభువా నన్ను దయతో క్షమించమని తెలిపాను, ప్రభువును పదే పదే గోజాడగా క్షమించాడు. నా వివాహం విషయం తల్లిదండ్రులకు బంధువులకు తెలుపలేదు. మేము ఉద్యోగ రీత్యా చాలా అన్యోన్యంగా గడిపేవారము. 2009లో ఇద్దరము కలిసి ఇనసురెనసుకు సంబంధించిన ప్రాజైకుట ఆరంభించాము. ఆ రోజుల్లో చిలకలారి పేటలో 4 సంవత్సరాలు గడిపాను. చర్చికి వెళ్ళి ఆరాధనలో పాలుగనేదానను. ఆత్మీయంగా బలపే రోజుల్లో దైవజనుడు నన్ను లేపి నీకు బాప్తిస్మం అవసరమని తెలిపారు. నీవు ఏ కషణవైనా మరణిసేత ఏమవుతావు పాప క్షమాపణ రక్షణ అనుభవం ఉన్నది. ఆత్మీయంగా ఎదిగావు నమ్మి బాప్తిస్మం తీసుకో అన్నారు. పరలోకవార్స్తవాం పొందగలవు అన్నారు. తక్షణము మోకరించి ప్రార్థించాను. ప్రభువు చిత్తమని నవ్మాను బాప్తిస్మం తీసుకుంటనని పేరు ఇచ్చాను. అది 2001వ సం�� పసపెటంబర్ 25వ తేది క్రొత్త అనుభవం పొంది ప్రభువులో సహా విశ్వాసులతో ఆనందించాను. క్రీస్తు విలువైన రక్తం ద్వారా నన్ను కొన్నారని నమ్మాను. నా భర్తకు నా బాప్తిస్మం గురించి తెలియ చేయలేదు. మారుమనసు అనుభవంతో మనసు మారాలి. నా భర్త నన్ను నిందించి తిట్టు కోరాదు. ప్రభువా బాప్తిస్మం గురించి విమర్శంచకుండనట్లు నాకు నీ అనుగ్రహం దయచేయండి అని చాలా భారంతో ప్రార్థించాను. 10 రోజుల తరువాత చెప్పాను. కాసత కోపంగా చూచి మౌనం వహించారు అదే చాలనుకున్నాను. నా జీవితంలో శోధనలు వచ్చినపుడు మోకాళ్ళపై వెు�పెటటగా 67

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

తగిన వాక్యం ద్వారా దేవుడు ఆదరించేవాడు. వాగా�నములన్నియు నెరవేరచువాడవు

నీవే. అద్భ�తకరుడవు నీవే నిన్ను పూజించి ఆరాధిస్తాను ప్రభువా అని స్తుతించేదానను.

మా దాంపత్య జీవితం ప్రాంతంగానే కొనసాగింది. నేను గర్భం దాల్చాిను. ప్రసవం

సుఖంగా జరుగాలని కోరుకున్నాను గాని పుట్టిన తరువాత బాబు 17 రోజులు

వెంటిలేటరులో ఉండవలసి వచ్చింది. ఒక రోజు సాతాను స్వరం విన్నాను నీ బాబు

నీకు దకకడు అని చెప్పినపుడు ప్రభువు నా భడను రక్షించండి అని ప్రార్థించాను. ఆ

తరువాత మా సంఘ కాపరితో చెప్పాను నీకు గర్భఫలం ఇచ్చింది ఆయనే అది

తీసుకొనువాడు కూడ దేవుడే నీ చిత్తమే జరుగును గాక అని ప్రార్థించుకో అని

చెప్పారు. బాబును కొలోపయాను గాని ప్రభువే సమాధాన పర్చి ఆదరించారు తరువాత

ఇద్దరు భడడ్లనిచ్చారు. వారి వయసు 8 సంవత్సరములు, ఒకరికి 3 సంవత్సరములు

రక్రైస్తవ భక్తిలో పెంచాలని తపన గనుక ప్రార్థించి ఆయన చిత్తంలో భక్తిలో

పెంచుతున్నాను. పాప గర్భములో ఉండగా చాలా శోధనలు ఎదురొకన్నాను. భరించలేక

ఏడ్చి ప్రార్థన చేసాను. నాతో మాట్లాడి ఆదరించు ప్రభువా అని వేడుకున్నాను.

ప్రభువు సజీవుడు మాట్లాడే దేవుడు గనుక స్వరం పెట్టి నన్ను మధురమైన స్వరముతో

పిలిచారు. ఎవరు పిలిచారు ఆ స్వరం గతంలో వినలేదని తలంచాను. ఈ అనుభవం

మరొక విశ్వాసికి తెలుపగా ఆనందంతో కన్నీరు కార్చింది. ఎంతటి ధన్యత పొందావవ్మా

అది దేవుని స్వరం అని తెలిపింది. ప్రభువా నీ స్వరము గ్రహించలేదు మరలా

మాట్లాడండి అని తీవ్రంగా ప్రార్థించాను. ఎన్నో దర్శనాలు వాగా�నంతో కూడినమ

నాకిచ్చారు. పరలోకం నుండి గొప్ప సృష్టికరత నన్ను గుర్తించి నాతో మాట్లాడుట ఎంత

భాగ్యము అని గుర్తించి చాలా స్తుతించి కృతజ్ఞత తెలిపాను. ఎంతో సంతోషంతో

దేవుని వెంబడించసాగాను. మా తల్లి దండ్రులు పిన్ని చాలా కాలం తర్వాత మాట్లాడి

రాకపోకలు కొనసాగించారు. నన్ను హిందు ఆచారములకు వుళ్ళించుటకు తీవ్ర

ప్రయత్నాలు చేసింది. ఒక యోగి గొప్ప పూజలు చేస్తారు ఒక సారి వెళ్ళి వ్దామని

చాలా ప్రాధేయపడింది. చిన్న శోధనకు లుంగాను వెంటనే ప్రభువు నాతో మాట్లాడారు.

తనను నమ్మిన వారిని సంరక్షించు దేవుడు గనుక నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు

దేవుడను యాకోబు దేవుడను నీకు కూడ దేవుడనే అన్నారు. నేను పరిశుద్ధమైన

దేవుడిని గనుక నీవు విగ్రహాలకు వెుక్కరాదని తెలిపారు. దేవుని మాత్రమే

మహిమపర్చాలని తెలిపారు. ఇట్టి బోధలు చెపపకు అని పిన్నితో ధైర్యంగా చెప్పాను.

2017లో స్మశాన పూజలు చేయు వ్యక్తి దగ్గరకు తీసుకొని వెళ్ళింది. సాతానుకు

శకుతలంటాయి కాబట్టి నా జీవిత వివరాలు చెప్పసాగాడు. నీ ఇంట్లో సింహం గురతు

68

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు కనిపించిందని తెలిపాడు. యేసు ప్రభువు యాదా గోత్రపు సింహం నన్ను సంరక్షించువాడు నా ఇంటిలోనే ఉన్నారు. సాతాను అనుచరుడు దేవుని ఉనికిని గుర్తించగలిగాడు.

2019లో ప్రభువు నాకొక వాగ్దానముచ్చారు. వాగ్దానాల ద్వారా ప్రభువు ఆదరించేవాడు.

యెహోవా నీకు ఆధారమగును నీ కాలు చికుకబడకుండా నిన్ను కాపాడును సామెతలు 3:26 మార్చి 19వ తేది 2019లో కారు ప్రమాదం ఎదురొకనుట:

వివాహానికి వెళ్ళాలని ప్రయాణం చేయు సమయంలో నా కారు లారీని డి�కొన్నది. వెంటనే యేసయ్యా అని అరిచాను. కాళ్ళు చేతులు విరిగిపోయాయి అన్న భయం నన్ను ఆవరించగా వైద్య పరీక్షల పఘలితంగా కాలకు చిన్న ప్రఫాక్చిర్ అయింది. ప్రభువు భయంకర ప్రమాదము నుండి నన్ను తప్పించారు. పూర్తిగా మంచం మీద 2 నెలలు విశ్రాంతి తీసుకునే అవకాశం కలిగంది. సాతాను నాపై దాడి చేసిన అనుభవాలను గురతు చేసుకొని రక్షించిన దేవునికి కృతజ్ఞత తెలిపాను. దేవుని స్తుతించాను. నన్ను దర్శనం ద్వారా పరిశుద్ధ జలంతో పరిశుద్ధ పరిచారు. ఆ జలం శక్తి వలన నేను మాములుగా నడువసాగాను. అసమాధానంగా ఉన్న సమయంలో బైబిలు చదువలేకపోయేదాన్ని. ప్రభువే సమయోచితమైన సహాయం చేసారు. భక్తితో స్థిరపరచి కృపనిచ్చారు. నా బాబు ఆశిన్ నేను మంచంపై ఉన్న సమయంలో ప్రభువా మా అమ్మను కాపాడు అని భక్తితో ప్రార్థించేవాడు. అమ్మను కాపాడినందుకు వందనాలు తెలిపాడు. అమ్మను నీవే చూసుకో దేవా అని ప్రార్థించగా ఆదరణ పొందాను. అనేక స్థలాలలో నా సాక్ష్యమును పంచుకున్నాను. నేను పని చేయు సంస్థలో కూడ నా సాక్ష్యమును పంచుకున్నాను. నా నిరంతర ప్రార్థన ఏదనగా ప్రభువా నన్ను నీకు నమ్మకముగా సమర్పించుకున్నాను పరిశుద్ధంగా జీవిస్తూ నిన్ను మహిమ పరుస్తున్నాను. నా జీవితంలో ఒక సంవత్సరంలో ఒక్క ఆత్మనైన రక్షించాలని ఆశ. నా భర్త రక్షణ కొరకు తీవ్రంగా దీక్షతో ప్రార్థన చేస్తున్నాను చీకటిలో నుండి వెలుగులోకి నడిపించాలని నా స్వకీయులంతా రక్షణ పొందాలని క్రీస్తే దేవుడని ఒప్పుకోవాలని ప్రార్థిస్తున్నాను. బాల్యం నుండి మాట్లాడే దేవుడెవరని అన్వేషించిన నాకు ఆ నిజమైన దేవుడు పేరు పెట్టి పిలిచాడన్న గొప్ప భాగ్యం పొంది ఆయన అద్భుత స్వారాన్ని నా చెవులతో విను 69

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

ధన్యత పొందాను. నా బిడ్డలు నా భర్త క్రీస్తుతో జీవించి సాక్షులముగా ఉండాలని నా

కోరిక. అమెరికాలో ప్రార్థన పసల్వారు నిర్వాహించే ప్రార్థన కూడికలకు నన్ను ఆహ్వానించి

సాక్ష్యం చెప్పమన్నారు. దైవజనులు శ్రీ వేణు గోపాల్ రెడిడ్ గారు నన్ను ఆ ప్రార్థన

పసల్కు పరిచయం చేసారు. ఎంతో గొప్ప భాగ్యంగా భావించాను. గ్రేస్ విజయ

ఆంటీ గారు నా సాక్ష్యమును సేకరించి పుస్తకములో ప్రచురించుటకు ఆసక్తి చూపారు.

క్రీస్తే సర్వాధికారి మహె�పకారి సజీవుడు మాట్లాడే దేవుడని విశ్వాసించి క్రీస్తుతో అతి

సన్నిహితంగా జీవించాలని ప్రార్థన ద్వారా ఆయన స్వరం వినాలని ధ్యానించండి.

క్రీస్తు అందించే దీవెనలకు అర్హులుగా భక్తితో జీవించుటకు నిరణయించుకోండి. ప్రభువు

అద్భుత హస్తము నా కుటుంబాన్ని, మవ్ములను సదాకాలము దీవించాలని, క్రీస్తుకు

సాక్షులముగా అందరమా జీవించాలని మవ్మును వేడుకొంటున్నాను. ఆమెన్.

70

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

Photograph from page 49 of Mahonnathudu Malachina
పేజీ 49

సాక్ష్యం 8. నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని తెలసుకొని,

క్రీస్తు కొరకు సేవలో ముందుకు సాగుచు సాక్షిగా

జీవిస్తున్నాను.

శ్రీ ప్రసన్న కుమార్, నంద్యాల,

యోహాను 18:37,38 ప్రకారం జగత్తు రక్షకుడు,లోక రక్షకుడైన యేసుప్రభువుల వారికే మహిమ కలుగును గాక,సర్వాకాశము క్రింద ఉన్న సరవాసృష్టిని తన మహాతతుగల మాట చేత ని]్మంచి ఏరపరచి పాలిస్తున్న ప్రభువు రాజైన పిలాతుతో పలికిన మాటలు ""నేను రాజునే సత్యమునుగార్చి సాక్ష్యమిచ్చుటకు పుట్టితిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని�� అన్న జీవముగల యేసుక్రీస్తు ప్రభువు యెదుట ఈ నా సాక్ష్యము తెలియజేసుకుంటున్నాను. సీవాయ పరిచయం:

నా పేరు ప్రసన్న కుమార్ నేను ప్రస్తుతము ఆంద్ధప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతములోని కర్నూలు జిల్లా నంద్యాల పట్టణమునకు అతి సమీపవైయున్న అయ్యలారు వెుటటలో కుటుంబముగా జీవముగలిగిన దేవుని జతపనివానిగా కొనసాగుతున్నాను. నా భార్య పేరు శారా ప్రసన్నకుమార్, మా పిల్లలు కుమారుడు సాటన్లీ, కుమార్తె ప్రియదర్శని, ప్రభువు వలన కలిగిన ప్రభువు ఇచ్చిన చిన్న మందను కలిగి హెబ్రోను ప్రార్థనా మందిరములో సేవా పరిచర్య కలిగి ముందుకు సాగిపోవుచున్నాను. జననం:

ఆంద్ధప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతములోని కర్నూలు జిల్లా రుద్వరం మండలంలోని తిప్పారెడిడ్ పల్లె గ్రామములోని కేతా గుర్పప,కేతా లకష్మమ్మల జ్యేష్ట సంతానముగా 1978 జూలై మాసములో 16వ తేదీన జన్మించినట్లు నా విద్యాభ్యాస సరిటపఫిరకట్లయందు కలదు ఎందుకంటే నా తల్లిదండ్రులు విద్యాభ్యాసము లేని వారు కాబట్టి మా గ్రామములో ఉన్న ఉపాధ్యాయుడు వ్రాసినదే తప్ప కరెకుటగా వారికి నా 71

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

జన్మదిన తేది తెలియదు,నాకు ఒక తవ్ముడు,చెల్లెలు కలరు.వారి పేర్లు వెంకటేష్,మరియు

భార్తి. వారు వ్యవసాయము చేసుకుంటా స్వంత గ్రామములలో జీవిస్తున్నారు,వారి

సంపూరణ మారుమనససు రక్షణ కొరకు ప్రార్థించండి.

నా బాల్యము:

నా తల్లిదండ్రులు వారి పూరివాకులందరూ హిందువులే కనుక వారు హైందవ

ధర్మ ప్ద్ధతులను ఆచారాలను,పాటించేవారు అలాకగ వాటిని ఆచరించుటకు మమ్ములను

్రేపర్రించేవారు.సమాజరీత్యా మాల అను కులములో పుట్టినపపటికి, మేము యేసు

ప్రభువు ఎవరో ఎరుగక ఉంటిమ. మా గృహాదేవునిగా తిరప్తి వెంకటేశవారుడిని

ఆరాదించుచుంటిమ,మా నానమ్మ మాకు హిందా పురాణ కథలు చెపుతూ సద్బ�క్తిలో

పెంచాలని ఆశించేవారు. నాకు వయసు పెరికగ కొలది అనేక ప్రశ్నలు, అనుమానములు,

ఆలోచనలు నాలో కర్రతేతవి. వాటిలో నాకు బాగా గురతుండే ప్రశ్న మనిషి అనేవాడు

ఎందుకు పుట్టుచున్నాడు,ఎందుకు మరణిస్తున్నాడు మరణించిన తరువాత ఏమ

జరుగును? అనే ప్రశ్నలు పదే పదే నన్ను వెంటాడేవి. వాటిని నివృత్తి చేసుకొనుటకు

మా నానమ్మను,నా తల్లిదండ్రులను అడుగగా వారు కూడా తెలియదు ఇలాంటి

వాటిని అడుగరాదు అని మందలించేవారు.

విధ్యాభ్యాసం:

నా విద్యాభ్యాసం ఒకటవ తరగతి నుండి రెండు వరకు మా ప్రక్క }రైన

టి.లింగందిన్నెలో చదివాను కారణం మా }ళోి సాకలు ఉండేది కాదు,అయితే

కొంతకాలం తరువాత మా గ్రామములోనే సాకలు ఏరాపటు చేయడవైనది. 3-

5వతరగతి వరకు మా సవాగ్రామములోనే చదువుకొని ఉన్నత విధ్యాభ్యాసము మా

మండల కేంద్దవైన రుద్వరము నందు 6నుండి పదవ తరగతి వరకు చదివాను నా

వయసుతో పాటు నాలో ధా]్మకవైన ఆలోచనలు,అనుమానములు పెరుగసాగాయి.

పుట్టుక ఎందుకు ? మరణం ఎందుకు? ఎపుడైనా చనిపోవాలి కదా ఎంత

చదివినా,ఎంత సంపాదించినా ఈ లోక జీవితంలో ఎన్ని కలిగియున్నా చనిపోవాలి

కదా ఇలా అనేక ఆలోచనలు నాలో ఉవెవాతతున ఎగిసిపేవి. కొన్ని సార్లు అవి అర్థం

కాక ఆత్మహత్య చేసుకోవాలని అనిపించి చనిపోతే మంచిది కదా అనే ఆలోచనలు

వచ్చేవి కానీ దేవుడు నన్ను అలాగు అప్పగించలేదు. సాకలులో 7వ తరగతి చదువుతున్న

సమయములో పబ్లిక్ పరీకషల్లో పాపసైతే తిరప్తికి వెళ్ళి తలవెంట్రుకలు సమర్పిస్తానని

72

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు మ్రొక్కుబడి చేసుకొని రిజలుట వచ్చాక నా వ్రెుకుక తీరచుకొనుటకు తిరప్తి వెళ్ళి నా తలవెంట్రుకలు కతితరించుకొని నా వ్రెుకుక తీరచుకొన్నాను. అయినా యోబు3:26 లో పసలవిచ్చినట్లుగా నాకు నెమ్మది లేదు,సుఖము లేదు,విశ్రాంతి లేదనిపించుచుండెను. ఇక య�వవాన దశలోనికి రాగా యౌవన ఇచ్చిలు,కోరికలు ఆలోచనలు నాకు కలుగగా కొన్ని ఆలోచనలు విడచి తోటి య�వనసు�లతో కలసి తిరిగేవాడిని, కానీ నాలో చెడు అలవాట్లు లేవు, కామ వికారవైన ఆలోచనలు వస్తూ ఉండేవి, ఏవైన తప్పు చేయాలంటే భయం వేసేది. అలాకగ పదవతరగతి కూడా పాపసై మరలా తిరప్తికి వెళ్ళి తల వెంట్రకలిచ్చి మ్రొక్కుబడి తీరచుకున్నాను.

ఇక ఇంటర్మిడియేట్ చదువు కొరకు ఆళ్ళగడడ్ పటటణములోని ఎదు�ల పాపమ్మ కాలేజిలో చేరాను. అక్కడ కొందరు స్నేహితులు నాకు పరిచయమయయారు,వారితో తరచా సినిమాలకు, షికార్లకు తిరుగుతా చదువుపై శ్రద్ధ ఉంచేవాడిని కాను కనుక పెఫయిల్ అయయాను, పసకండ్ ఇయర్ లో కూడా పెఫయిల్ అయయాను మరలా వ్రాసి పాస్ అయయాను.నాకు చిన్నప్పటి నుంచి ఉద్యోగం ఏదైనా చేసేత లాయర్ కావాలని అనుకొనే వాడిని,తల్లిదండ్రులు వ్యవసాయము చేస్తూ జీవనము చేయుచున్నారు కనుక నేను ఖా� సమయాల్లో వారి పొలం పనుల్లో వారికి సహాయపడేవాడిని, అలాకగ స్నేహితులతో తిరుగా ఉండేవాడిని కానీ మనసుకు నెమ్మది ఏ మాత్రం ఉండేది కాదు. నిజ దేవున్ని కనుగొనుట:

నా జీవితంలో నేను ఏదైనా సంపాదించుకొన్నానంటే అది నిజదేవుడైన యేసుక్రీస్తును గురెతరుగుట.మా గ్రామవైన తిప్పారెడిడ్ పల్లెకు ప్రతి బుధవారం మార్ తోమా సంఘము నుండి ఇద్దరు దైవ సేవకులు వచ్చేవారు. వారి పేర్లు జేమ్స్ మరియు విజయ�ు కుమార్ గార్లు. వారు అప్పుడప్పుడు నా యొద్దకు వచ్చి దేవుని గార్చి చెేపపవాళుి కానీ నేను అంతగా వారి మాటలను లకష్యపెట్టేవాడిని కాను,వారి మాటలను వ్యతిరకించే వాడిని,వారితో వాదించే వాడిని, వారి బోధ తిర్స్కరించేవాడిని, అయినా వాళ్ళు విసుగక పదే పదే నన్ను ప్రేమతో పిలిచేవారు,వా ఇంటికి వచ్చేవారు,నేను వారి మాటలను పెడచెవిన పెట్టి వినేవాడిని కాను. అలాకగ కొన్ని సార్లు వారు వస్తున్నారంటే ప్రక్కకు తొలగిపోయేవాడిని,దారముగా వెళ్ళేవాడిని ఇలా నేనుండగా వారు ఏ మాత్రం విసుగు చెందక,నను విడువక నా దగ్గరికి వస్తూ దేవుని సంగతులు తెలియపరచేవారు. చివరికి నేను వీరు ఇంతగా చెబుతున్నారు ఒకసారి చర్చికి వెళ్ళి 73

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

విందాము అని చర్చికి వెళ్ళడం ప్రారంభించా కాని తరచూ వెళ్ళేవాడిని కాదు,అప్పుడప్పుడు

వెళ్ళేవాడిని కాల్రకమేణా వారవారము వెళ్ళడం ప్రారంభించాను. అప్పుడు బైబిల్

గ్రంథదములో యిర్మీయా 1:5లో వ్రాయించి ఉన్న దేవుని వాక్యం చూచి ఆశ్చర్యం,భయం

వేసింది ఆ వాక్యమేదనగా గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని,నీవు

గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిషి�ంచితిననునది. ఈ వాక్యం

చాలా సార్లు నన్ను నేను ఆలోచింపజేసుకొనేలా చేసినది.నన్ను ఎరిగిన వారు ఎవరు

అనే భయం నాలోనికి వచ్చింది.

కానీ అలాకగ కొనసాగుతా వచ్చాను,ప్రార్థించుట రాదు,బైబిల్ చదువాలంటే

భయము. అయితే దైవసేవకులు అనేక సంగతులు చెప్పారు.

కానీ అవన్నీ అర్థమయేయవి కావు కొంతకాలానికి స్వయంగా బైబిల్ చదవడం

ప్రారంభించా కానీ ఆగొప్ప సంగతులను నేను అర్థం చేసుకోలేక పోయేవాడిని. నా

పాపముల నిమిత్తము యేసుప్రభువు జన్మించి మరణించి పాతిపెటటబడి

మాడవదినమున పునరుతా�నుడిగా లేచారు అన్నది చదువగా, చెబుతుండగా విని

విశ్వాసించి ప్రభువును నా స్వంత రక్షకునిగా అంగీకరించాను.

బాపీతస్మము:

21వ తేది డిపసంబరు నెల 1997వ సంవత్సరములో ముతతలారు గ్రామములో

మార్ తోమా సంఘము ద్వారా నాతనముగా ని]్మంచబడిన మందిరప్రతిష్ట కార్య్రకమము

జరుగుతున్న వేళ్లో కేరళ్ నండి భషప్ గారు కూడా పాలుపొందారు. ఆ సందర్భములో

అనేకులు బాపీతస్మము పొందారు, నన్ను కూడా దైవసేవకులు సిద్ధపరచారకనుక

నేను ఆ భషప్ గారి చేతుల మీదుగా బాపీతస్మము పొందగలిగితి కానీ ఏదో భయం

నాలో నన్ను వెంటాడు తండెను, అలాకగ సండే సాకలు,ఆదివారపు ఆరాధనలు,

అలాకగ వి.భ.యస్ మొదలగు కార్య్రకమములలో కూడా పాలుపొందుచుంటిని ఇలాగున

జరుగుతున్న సమయములో సేవియర్ అనే కేరళ్ ఇవాంజలిస్టు నన్ను ఎంతో ప్రేమించి

అప్పుడప్పుడు తన ఇంటిలో చేరచుకొని అతిథద్యమచ్చేవాడు. అంతేకాదు నాకు ఎన్నో

ఆత్మీయు సంగతులు బోధించేవారు అనుకోకుండా జనవరి 3వతేదిన కరాణటక

రాష్రటములోని బెంగళూరు సిటికి సమీపంలో గల హె�స్కోట అనే పట్టణములో గల

బైబిల్ కాలేజిలో సువార్త సేవ్రై తర్ఫీదు పొందుటకు వెళ్ళవలైనని చెప్పారు. అయితే

తెలియని ప్రాంతమునకు వెళ్ళుటకు నాకు చాలా భయం కలిగింది. తల్లిదండ్రులను

74

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు విడచి,స్వంత గ్రామము వదలి నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు. అయితే నాకు ఒక జీవనోపాదివలై ఉంటుందని మా అమ్మనాన్నలు భావించి నన్ను పంపుటకు సమ్మతించిరి. 2001జనవరి 3వ తారీఖన ఉదయం 6 గంటలకు ప్రయాణమై హె�స్కోటలోని ఈశో మార్ తివెాది�యోస్ బైబల్ కాలేజిలో చేరితిని, అక్కడి వాతావరణ, భాష,జీవనశ�ైలి చాలా భిన్నముగా ఉండెను. అలాకగ 6 నెలలు కన్నడ,వుళ్యాళ్, ఇం^్లషు భాషలలో తర్ఫీదు పొంది బైబిల్ తరీప�దులో ముందుకు కొనసాగితిని.

మాడు సంవత్సరములపాటు సాగిన ఆ తరీప�దులో అనేక బైబిల్ సంగతులను చాలా క్షుణణంగా అధ్యయనం చేయగలిగితిని, 2004 మార్చి మాసములో గ్రాడయయేషన్ పొందుకొని సరిటపఫికేట్ పుచ్చుకొని 2004 ఆగషుట వాసములో ఉత్తర కరాణటకలో గల శిర్శి మషను సువార్తికునిగా మార్ తోమా సంఘము నన్ను నియమంచినది.నా పోషణ నిమిత్తము నెలనెలా నాకు జీతబభత్యములిచ్చుచుండిరి, కానీ నాకు నెమ్మది లేకుండేది. కారణం ఆ సంఘములోని కొందరు ఆత్మీయత కన్నా సంఘము యొక్క నియమములకే ప్రాధాన్యత ఇచ్చేవారు,నన్ను ఇబ్బంది పెట్టేవారు. ఈ సంగతి నాకు సేవ చేయుటకు ఆస�కర్యంగాను ఉండేది కష్టంగాను ఉండేది. వివాహము:

2006 జూలై నెలలో 20వ తేదిన నా జీవితంలోనికి ""శారా��నా జీవిత భాగసావామగా ప్రవేశించినది.నా వివాహము మార్ తోమా సంఘ పద్ధతి ప్రకారము దేవుని సన్నిధిలో జరిరగను. ప్రభువు మా కుటుంబమును ప్రేమించి ఇద్దరిని సంతానముగా అనుగ్రహించాడు. కరాణటకలో హానగల్, బదనగోడ్, స�రబభ, తిళువల్లి ఈ స్థలములో దేవుని పని చేయగలిగితిని. 2007 మే 15వ తేదిన ఆంద్ధప్రదేశ్ లోని కర్నూల్ జిల్లాలో చాగలవర్ర మషను బదిలీ అయయాను. అక్కడ 3సంవత్సరముల పరిచర్య చేసిన తరువాత మరలా కరాణటకలోని అంకోలా మషనుకు బదిలీ చేసారు. అప్పుడు వెళ్ళుటకు ఇష్టము లేక కుటుంబముగా ఆలోచించి, ప్రార్థించితిమ,దేవుడు యెషయా 43:1 ద్వారా దేవుడు నాతో మాట్లడెను భయపడకుము పేరు పెట్టి నిన్ను పిలిచియున్నానునీవు నా సొత్తు అను వాక్యం నన్ను ఎంతో బలపరచెను. తరువాత అదే యెషయా గ్రంథం 43:5-7 వచనములు నన్నెంతో ఆదరించి,విశ్వాసములో దృడిడపరచెను. 75

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

సేవా పిలుపు :

1) నా జీవితములో జీవముగల దేవుని పిలుపు బైబిల్ చదువుతురాగా యిర్మీయా

1:5వ వచనము మరలా నాకు జా�పకపరచి గర్భములో నేను నిన్ను రూపింపక

మునుపే నిన్నెరిగితిని,నీవు గర్భము నుండి బయలు పడకమునుేప నేను నిన్ను

ప్రతిషిటంచితిని అనునది నిజముగా రుజువాయెను 1కొరిందీ� 1:9 మన ప్రభువైన

యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మవ్మును పిలచిన దేవుడు

నమ్మతగినవాడు అని మాట్లాడగా ఒప్పుకొంటిని.

2) యెషయా 40:28 నీకు తెలియదా బూదిగంతములను సృజించిన

యెహోవా నితయడగు దేవుడు, నాపితరులు నా నాయనమ్మ చెప్పిన వెంకటేశ్వరుడు

నిత్యదేవుడు కాదు అని అప్పుడు తెలిసివచ్చినది. 3) సేవా పిలుపు ఉంది కానీ

వెళ్ళాలంటే భయం కారణం ఎవరినైనా మంచినీళుి కూడా అడిగి ఇప్పించుకొని

తాకగవాడిని కాదు,మరియు లాయర్ కావాలనుకున్న నాకు నీ పని ఏమటి,నీ

గొప్పతనమేమటని వాగావాదము చేస్తూ ప్రార్థిస్తూ రాగా ప్రభువు ఈలాగు సెలవిచ్చెను

1) ఇదిగో పది మంది పిల్లలకు సండేసాకలు చెప్పు అక్కడ నీవు టీచర్

అవుతావు 2) ఒక రోగియెుద్దకు వెళ్ళి ప్రార్థించు నేను బాగుచేస్తాను అక్కడ నీవు ఒక

వైదయడవు అవుతావు 3) భార్యభర్తలు విబేదించినపుడు వారి దగ్గరకు వెళ్ళి వారితో

మాట్లాడు నేను వారిని సమాధాన పరచెదను అక్కడ నీవు లాయర్ అవుతావు 4) ఒక

దొంగ, వ్యభిచారి, త్రాగుబోతు దగ్గరికి వెళ్ళు వారితో మాట్లాడు నేను వారిని మారుస్తా

అక్కడ నీవు పోలీసు అవుతావు అని చెబుతుండగా కళ్ళ నుండి కన్నీళ్ళు రాలాయి.��

ప్రభువా నా దేవా నన్ను మన్నించు,క్షమించుము నా గొంతులో ప్రాణమున్నంత

వరకు నీ సేవలో కొనసాగుతానని మరలా సంపూరణముగా ప్రభువు సేవ్రై

సమర్పించుకున్నాను. నా బాపీతస్మపు వాగ్దానము:� జీవితంలోను సేవ పరిచర్యలోను

నిరాశకు లోనైన ప్రతి సమయమునందు నా బాపీతస్మపు వాగ్దానం యెహోషువ 1:5

నీవు బ్రదుకుదినములన్నిటను ఏ మనుష�్యడను నీ యెదుట నిలువలేక యండును,

నేను మోషేకు తోడైయుండినట్లు నీకును తోడై యుందును.నా నిరాశను తొలగించి

నాతన ధైర్యమునిచ్చి నడిపించు చున్నది.

సంపూరణ సేవా పరిచర్య:

కరాణటక్కు వెళ్ళి జాయిన్ అయిన నెలరోజులకే మార్ తోమా సంఘములోని

76

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు సువార్త సేవకు వీడోకలు పలికి సవాంతముగా యెషయా 43:1 ఆధారము చేసుకొని హారినగరం అనే గ్రామములో సువార్తకు వెళ్ళాను,అక్కడ ఆదివాసులు అనగా చెంచులు,ఎరకలి యానాదివారు కొందరు ప్రభువును ఎరిగినవారు 2010 నుండి 2018 వరకు సేవా పరిచర్యలో పాలు పొందుతా ఒక చిన్న చెటుట క్రింద ప్రారంభించి తరువాత ఒక కొటటము వేసుకొని ఆరాధన ప్రారంభించితిమ. హెాబ్రోన్ పద్ధతి ప్రకారము కొనసాగుతువచ్చాము అక్కడ తిండికి,బటటకు బహుగా ప్రయాసపడ్డాము. చిన్న కొటటమును మందిరముగా ని]్మంచుటకు అడవికి కర్రల కొరకు వెళ్ళినపుడు మేము ఎర్రచందనం దొంగలించుటకు వెళాిమనే సంశయముతో ఫారెస్ట డిపారెట్మంట్ వారు నా మోటర్ బైక్ ను జపుత చేసారు.

అయితే ప్రభువు కృపను బట్టివారు దానిని తిరిగి ఇవవాగలిగారు. కాల్రకమేణా ప్రభువు ప్రపరపణను ప్రార్థనా పూర్వాకంగా యెషయా 43:6,7,8 వచనములలో భయపడకుము,నేను నీకు తోడైయున్నాను తారుపనుండి నీ సంతానమును తెప్పించెదను పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించెదను అపపగింపుమని ఉతతరదికుకనకు ఆజ్ఞ ఇచ్చెిదను దారము నుండి నా కుమారులను బూదిగంతముల నుండి నా కుమారెతలను తెప్పించం.నా మహిమ నిమిత్తము నేను సృజించినవారిని నా నామము పెట్టబడిన వారినందరిని తెప్పించుము నేనే వారిని కలుగ జేసితిని వారిని పుట్టించినవాడను నేనే అను వాక్య ప్రకారము అయ్యలారు వెుటటకు 2013 ఏప్రిల్ 5వ తేదిన ఒక స్థలమును �జుకు తీసుకొని చిన్నపాటి రకులపషడును ని]్మంచుకొని చర్చి ప్రతిష్టకు రాజమండ్రి వాస్తవ్యులైన షేక్ మక్బూల్ గారిచే ప్రారంభించాము. అప్పుడు ఆయన అడిగినపుడు ఒక విశ్వాసి కూడా అక్కడ మాకు లేడు. అయితే ప్రభువు కృపను బట్టి 20-25 మంది కలిగి రానన్న దినాలలో సేవా జరుగుతా బాపీతస్మములు ఇస్తూ వచ్చాము, 3 సంవత్సరముల తరువాత స్థలము �జుకిచ్చిన వ్యక్తి అనిల్ బాబు మమ్ములను ఖా� చేయాలని ఒత్తిడి చేస్తూ వచ్చారు. కనుక మందిరమునకు సవాంతముగా స్థలము కావలైనని నేను నా సంఘస్తులు ప్రార్థిస్తూ వస్తున్నాము కానీ స్థలము దొరకలేదు.కే.సి.్రనాల్ దగ్గర ప్రభుత్వ స్థలము కలదని విని కే.సి.్రనాల్ డి.ఇ గారికి వినతిప్రతము సమర్పించాము కానీ ఎటువంటి ప్రయోజనము లేకపోయెను.

అయితే మేము పట్టువిడువక ప్రార్థిస్తూ వచ్చాము దాని పఘలితముగా దైవాసులు వేణుగోపాల్ రెడిడ్గారు అయ్యలారు వెుటటలో వారికున్న స్థలమును చూడటానికి బ్రదర్ రమణారెడిడ్ గారితో కలసి వచ్చారు. బుధవారం సాయంత్రం 77

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

నేను పరిచర్యకు వెళ్ళాలని సిద్ధపడుతున్న సమయములో సహో. రమణారెడిడ్ గారు

వేణుగోపాల్ రెడిడ్గారికి నన్ను జ్ఞాపకం చేసారు వారి స్థలం ఖాళీగా ఉంది కదా

ఎవరిరకైనా ఉపయోగపడితే మంచిదన్నారు. వెంటనే వారు నాకు ఫోన్ చేసి నన్ను

పిలిపించుకున్నారు.నేను వెళ్ళగానే ప్రేమతో పలకరించారు నాతో స్థలం గురించి

చెప్పారు. వారు ప్రార్థన చేసారు. నన్ను ప్రార్థన చేయమన్నారు. ప్రభువు చిత్తమైతే

తీసుకుంటామని పైన చెప్పినా లోపల తీసుకోవాలి ఆనుకున్నా కానీ ప్రార్థన చేసి

ప్రభువు చిత్తమైతే తీసుకుంటామని చెప్పాను. అక్కడ అనిల్ బాబు తొందర పెడుచున్నారు

ఏమ అర్థం కావట్లేదు, ప్రార్థిస్తున్నాము. ప్రభువు వేణుగోపాల్ రెడిడ్గారిని చూపించాడు

అప్పుడు రమణారెడిడ్ అన్న దగ్గర ఫోన్ నెంబర్ తీసుకొని వేణుగోపాల్ రెడిడ్ గారికి

ఫోన్ చేసాను ఆయన ప్రార్థన చేసుకోండి అని అన్నాడు. మరలా ప్రార్థించి అడిగాము

దైవాసులు స్పందించి అంగీకరించి స్థలమును 6 సంవత్సరములకు �జునకు ఇచ్చి

మా అవసరమైన మేరకు మానక చేతులు చాచి సహాయపడుతా రాగా 2016 �న్

పదకొండవ తేదిన మందిరమును ప్రతిష్ఠ జరుపుకొంటిమ. నాటి నుండి నేటి వరకు

ప్రభువు సేవలో యోబు 35:11 ప్రకారం బూ జంతువుల కంటై మనకు బుద్దినేరుపచు

ఆకాశపక్షులకంటే మనకు ఎకుకవ జ్ఞానము కలుగజేయుచు నన్ను సృజించిన దేవుడు

ఎకకడున్నాడని అనుకొనువారెవరను లేరు అన్నటుటగా నా పక్షమున,నా కుటుంబ

సంఘ పక్షమున తన సేవ జరిపించుకొనుచున్న దేవునికి సోత్రతం అని చెబుతా నా

సాక్ష్యమును ముగిస్తున్నాను.

ఇట్లు ప్రభువు సేవలో

రక.ప్రసన్నకుమార్

హెాబ్రోన్ ప్రార్థనా మందిరం

అయ్యలారు వెుటట, నంద్యాల కర్నూల్ (జిల్లా)

ఆంద్ధప్రదేశ్- 518502 పసల్ 9490273367

78

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

↑ పైకి / Back to top