Chapter 4 of 11

సాక్ష్యాలు 9–15

Photograph from page 53 of Mahonnathudu Malachina
పేజీ 53

సాక్ష్యం 9. గొప్ప విద్య, ఉద్యోగం, ఆస్తి ఉన్నా అనారోగ్యం వచ్చి

బాధలో ఉండగా విశ్వాసులు క్రీస్తు శక్తిని బోధించారు.

గొప్ప సాక్షినై క్రీస్తును సేవిస్తున్నాను.

శ్రీ కోటేశ్వర్రావు గారు, విశాఖపట్నం

పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు

యెరూషలేములోను, యాదయ సమర్య దేశముల యందంతటను

బూదిగంతముల వరకును నాకు సాక్షులైయుందురు. అపొ.కా. 1:8 పరిచయం:

దేవునికి సోత్రతములు. ప్రభువు పేరట నేను వ్రాస్తున్న సాక్ష్యమును చదువుచున్న మీకు నా వందనములు. నా పేరు కోటేశ్వర్రావు నేను ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం కొపోపలు గ్రామంలో 1950లో జన్మించాను. మా తల్లిదండ్రుల పేర్లు శ్రీ కోటిరెడిడ్ గారు, తల్లి రాఘవమ్మ, నా బాల్యమంతా మా పల్లెటూరులోనే గడిపాను. ఎలిమెంటరీ పూరతయిన తరువాత దగ్గర ఉన్న ఒంగోలులో హైస్కూలు చదువుకున్నాను.

మా పూరీవాకులంతా హిందామతాన్ని అవలంభిస్తూ విగ్రహారాధన, వ్రెుకుకబడులు తీరచుకొనుట తీర్థయాతలు చేయుట పరిపాటి గనుక మా తల్లిదండ్రులతో నేను తిరప్తి కోటపప కొండ మొదలగు పుణ్య కేష్రతాలను దర్శించేవారము. 1967వ సంవత్సరము ఇంజనీరింగు కోర్సులో చేరి టైక్నికల్ కోర్సు గనుక రెండు సంవత్సరములు ట్రైనింగు పూర్తి చేసికొనుటకు బెంగళూరు వెళ్లాను. ఆ తరువాత ఉద్యోగ రీత్యా చాలా ప్రాంతాలు వెళ్ళవలసి వచ్చింది. ఉత్తర ప్రదేశ్, అస్సాం, పంజాబు వెళ్ళాను.

2. అనారోగ్యము ద్వారా క్రీస్తును కనుగొనుట:

నేను పంజాబులో రెండు సంవత్సరాలుగా ఉద్యోగములో ఉన్నపుడు అనారోగ్యమును ఎదురొకన్నాను. నా ఎముకలు బాధించగా వైద్య చికిత్స ద్వారా నా వ్యాధిని ఎముకల టిభగా నిరాకరించారు. మా అధికారులు పూణైలో ఆపరషన్ చేయించారు. పాడయిన ఎముకను తీసివేసి దాని స్థానంలో మాంసంతో పూడ్చాిరు. 79

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

చాలా కాలం ఆసుప్రతిలో ఉండవలసి వచ్చింది. దాదాపు 3 నెలలు బాధపడాను.

1980 మార్చిలో డిశ్చాత్ర్� చేసారు. మే నెలలో పవెుకుకబడి చెల్లించుటకు తిరప్తి

వెళ్ళి, బంగారము, తలవెంపటకలు ఇచ్చి వచ్చాము.

కొన్ని నెలల తరువాత మరల ఇంకొక పపకకటైముకలో నొప్పి వచ్చింది. అపుడు

యేసును గురించి మా పొరుగువారు చెప్పి ప్రార్థించారు.

ఒకరోజు నేను నా భార్య ఉపవాస ప్రార్థనలో ఏడ్చి, కన్నీటితో చేసిన ప్రార్థనతో

నాకు అద్భుత స్వస్థత కలిగింది. నొపిప తొలగి పోయింది. ఆ దు'ఖములో

పశ్చాత్తాప్ముతో నా జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకున్నాను.

నాకు ఉద్యోగం రాగానే వివాహం జరిగింది. నా భార్య పిల్లలతో చండి�ఘర్లో

ఉండేది. నా అనారోగ్యం కొరకు పూజలు చేస్తూ అనారోగ్యం కుదుట పడితే తలనీలాలు

ఇస్తానని తన ఒంటిపై ఉన్న బంగారమంతా తిరప్తి హ�ండ�లో వేస్తానని వెుకుకకుంది.

ఆమె నమ్మిన రీతిగా ఆమె వెుకుకను తీరచుకున్నాము అది 1980వ సంవత్సరము మా

మొక్కుబడి పూర్తి చేసుకొని చండి�ఘర్ చేరాము. నేను పంజాబు విశ్వా విద్యాలయంలో

భ.ఎ మరియు యం.ఎ పూర్తి చేసాను. ఆ రోజుల్లో మరొక ఎముక బాదించసాగింది.

ఆ బాధ తీవ్రమయింది. మేము పడుతున్న బాధను గ్రహించిన పరికంటివారు ఆప్యాయంగా

పరామర్శంచారు. వారు క్రీస్తును నమ్మిన విశ్వాసులు ప్రార్థనలు చేసుకునేవారు.

వారు మా ఇంటికి వచ్చి అయయా మేము కూడ మీవలై శ్రమలలో ఉండగా క్రీస్తును

నవ్మాము. క్రీస్తు నిజమైన దేవుడు సజీవుడు గొప్ప కార్యాలు చేయగలడు ప్రార్థనలు

ఆలకించి తగిన మేలులు చేయువాడు. మేము నమ్మి గొప్ప స్వస్థత నెమ్మది పొందాము.

నేడు ఆయనను సేవిస్తున్నాము. మీరు మీ బాధ చెప్పుకొని ప్రార్థించండి అని చెప్పి

ఎలా ప్రార్థించాలో నేర్పించారు. వారి ఇంటిలో దైవజనులను పిలిపించి వాక్యం

చెప్పుట పరిపాటి. దైవజనుడు వచ్చి పక్క ఇంట్లో ప్రార్థనా కూడిక జరుగునని

ఆహ్వానించారు. ఆయన స్పష్టంగా సువార్త బోధించారు. నాకు ఆశ్చర్యం కలిగంచిన

విషయం ఏమనగా నాలో వింతైన ప్రశ్నలు చెలరగాయి. ధైర్యంగా అడిగాను. ప్రతి

ప్రశ్నకు వివరంగా జవాబు చెప్పారు. నేను అడిగిన ప్రశ్నలకు బైబిలునుండే సమాధానం

చెప్పారు. నాకు ఆశ్చర్యం కలిగింది. గతంలో ముద్రించబడిన వివరాలు మానవుని

జ్ఞానం కాదని అర్థమయింది. మానవుడైతే నా హాృదయాలోచనలు ఎట్లు

గ్రహించగలడు? మానవునికి అసాధ్యమైనది దేవునికి సాధ్యమగునని అర్థమయింది.

ఆ క్షణం నుండి మా పకకఇంటి వారు నమ్మిన క్రీస్తును గురించి ఆలోచించసాగాను.

80

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు ఈ గ్రంథదము ఎవరు రాశారు? అవన్ని భక్తుల ద్వారా రచించబడ్డాయి అవన్ని దేవుని మాటలేనని స్పష్టంగా నమ్మాను. వారికున్న విశావాసం మంచిదైనపుడు ఎందుకు క్రీస్తును ప్రార్థించకూడదు అనే ఆలోచన కలిగింది. నా నిరణయం నా భార్యతో చెప్పగా నామాటకు ఎదురు చెప్పక అంగీకరించింది. ఆ రాత్రి కలిసి ప్రార్థించుటకు నిరణయించుకున్నాము. మా పిల్లలు ఇద్దరు చిన్నవారు నిద్దపోయిన తరువాత ప్రార్థన ఆరంభించాము. నిజానికి ఎపుడు ప్రార్థించిన అనుభవం లేదు. ఎలా చేయాలో తెలియదు. అందుకే ఉచ్చ�రింప శక్యము గాని మాలుగులతో ప్రభువే ప్రార్థన నేర్పగలడను మాట ఆధారంగా నాలో తెలియని వేదన, దు:ఖం ఆవరించగా అవిరామంగా కన్నీరు కార్చాను. ఆ కన్నీటి ధార్లు నా శరీరాన్ని వెచ్చగా తాకాయి. నా హృదయ భారమంతా తొలగిపోయింది. ఆ దు:ఖంలో పశ్చాత్తాప్ ప్రార్థనతో పాటు నా జీవితాన్ని ప్రభువుకు తెలిపాను. ప్రభువా నేను బ్రతికితే నీ సేవ చేస్తానన్న మాటలు పలికి చాలా ప్రాంతంగా నిద్దపోయాను.

3. శరీరంలో అద్భత స్వస్థత ప్రభువు కలిగంచారు.

ఉదయం లేచి నా శరీరంలో బాధను గమనించగా బాధ లేదని తెలసు కున్నాను. రాత్రి నాకు సంపూరణ స్వస్థత అనుగ్రహించారని నా భార్యకు చెప్పాను. నా భార్య వీపులో నొకిక నొప్పి ఉన్నదా అని అడిగింది. నాకేమ నొప్పి లేదని గ్రహించుకొని ఇద్దరము దేవుని స్తుతించాము. మొదటిగా మాకు క్రీస్తును పరిచయం చేసిన పరికంటివారితో మా అనుభవాలు పంచుకున్నాము. వారు దైవజనునితో చెప్పగా వారు ఆనందించారు. అయయా మీకు ప్రభువు అద్భుత స్వస్థతనిచ్చారు, రక్షణానుభవం ఇచ్చారు. మీ విరిగి నలిగిన హృదయంతో చేసిన ప్రార్థనలు ఇష్టపడిన దేవుడు అలక్ష్యము చేయలేదు. దీనులకు అండగా ఉంటారని వివరించారు. ఇక ఎన్నడు ఎముకల నొప్పి అనే వ్యాధి రాలేదు. 1980 నుండి కన్నీటితో చేసిన నిబంధన మర్చిపోలేదు. ప్రభువా నేను బ్రతికితే నీకు సాక్షిగా జీవిస్తానని చెప్పాను. నా ఉద్యోగంలో బాండు పూర్తికాగా నేను స్టేట్ బ్యాంకులో ఉద్యోగం చేయుటకు నిరణయించుకొని అందులో చేరాను. ఉద్యోగ ధర్మాలు నిర్వాహిస్తూనే ఖా� సమయంలో సమీప గ్రామాలలో సువార్త సేవ చేసేవాడిని. సువార్త బోదించుటతో పాటు నాకు కలిగిన స్వస్థత గురించి చెప్పేవాడిని. చాలా మంది క్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించేవారు. అద్భుత స్వస్థతలు ప్రార్థన ద్వారా పొందుకునేవారు. ఎన్నో సమస్యలకు పరిషాకరం లభించేది. గర్భఫలం పొందుకునేవారు, నేను నా ఉద్యోగముతో 81

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

పాటు సువార్త సేవను 16 సంవత్సరాలు కొనసాగించాను. ప్రభువు నాతో మాట్లాడి

సంపూరణ సేవకు రావాలని తెలిపారు. ఈ అనుభవం 2000 సం��లో సంభవించింది.

కూడికలో దైవజనుడు నా పేరు పెట్టి పిలిచి సేవ కొరకు దేవుడు పిలసతున్నాడని

తెలిపారు. విశాఖ పట్టణంలో నా సేవను ఆరంభించాను. అపుడు నాకు 50 సం��లు

నిండాయి. వలంటరీ రిటై�రర్మంటు తీసుకున్నాను.

విశాఖ పట్టణంలో సంఘం ని]్మంచి సంఘ కాపరిగా నా సేవ ఆరంభించాను

నా భార్య నాకు మంచి సహకారిగా సేవలో సహకారముచ్చుటను బట్టి సంతోషిస్తున్నాను.

ఆమె ఉపవాసం ఉండి సంఘంలో ఉన్న స్రీతలను పరామర్శస్తూ సేవను కొనసాగిస్తుంది.

నా స్వకీయులంతా మా సేవ ద్వారా రక్షింపబడి నా పరిచర్యకు చేయాతనిచ్చారు.

దేవుని ఉచిత కృప ద్వారా అన్య ప్రాంతంలో సువార్త సేవ జయకరంగా

కొనసాగిస్తున్నాను. దేవుడు నాకు ఇద్దరు భడడ్లను ఇచ్చాడు. భక్తితో పెంచాము.

ఉన్నత విద్యను అభ్యసించారు దేవుని దయ, మానవుల దయ వలన ఉన్నత స్థితిలో

స్థిరపడ్డారు. ఒకరు ఆస్ట్రేలియాలో, ఒకరు అమెరికాలో స్థిరపడి స్థానిక సంఘాలలో

దేవుని సేవ చేస్తున్నారు. ఆకాశ నకష్రతాలుగా చేయునన్న వాగ్దానం నెరవేర్చునట్లు నా

బిడ్డలు కాంతివంతగా ప్రకాశించే నక్షత్రాల వలై వెలుగు బిడ్డలుగా, సాక్షులుగా

జీవించనట్లు ప్రభువు ఆశీర్వాదించారు.

ప్రియ చదువరీ, మీరు కూడ క్రీస్తును వెంబడించి ఆయనకు అందుబాటులో

నుండి రక్షించబడిన విశ్వాసిగా సాక్షి జీవితం జీవిసేత ఈ విధంగా ఆశీర్వాదిస్తారని

నమ్మండి. మన దేవుడు సజీవుడు, శక్తిమంతుడు శూన్యం నుండి సమసతమును

సృష్టించాడు. హృదయ విధేయతతో పరమ కుమ్మరికి మనలను అప్పగించు కుంటే

ఆయన తనకిష్టవైన పాత్రగా చేసి వాడుకుంటాడు. ఎన్నిక లేని నా జీవితంలో గొప్ప

స్థితి కలిగంచి ఆయన పరిచర్యకు యోగయనిగా స్థిరపరచి దీవించారు. నిత్యత్వంలో

అందరము చేరాలని మన ప్రభువు ఆశిస్తున్నారు. అట్టి దీవెన మనకు కలుగును

గాక. ఆమెన్.

82

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

Photograph from page 55 of Mahonnathudu Malachina
పేజీ 55

సాక్ష్యం 10. సామాన్య జ్ఞానం గల నేను అసమానవైన శక్తి గల

క్రీస్తును నమ్మినందున అసాధ్యాలను సుసాధ్యం చేయగల

అద్భతాలు నా జీవితంలో పొంది క్రీస్తుకు సాక్షిగా

నిలిచాను.

జై భరత్ రెడిడ్,

మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యమని ఆయన చెప్పెను.

లాకా 18:27 పరిచయం:

నా రక్షకుడైన క్రీస్తు ప్రభువు నామమునకు నా హృదయపూర్వక వందనములు. ఆయనకే సదా స్తుతి చెల్లిస్తాను. నా పేరు జై భరత్ రెడిడ్. అయోగయడనైన నన్ను నా రక్షకుడైన క్రీస్తు సిలువ చాటన దాచి పరిశుద్ధాత్మతో నన్ను నింపి నేను ఈ సాక్ష్యాన్ని అందరికి వివరించు అవకాశమును బట్టి దేవుని అభిషేకమును కోరు కుంటున్నాను. సాంప్రదాయము గల కుటుంబంలో మంచి ఉద్యోగిగా ఉన్న మా నాన్న గారి పేరు శ్రీ వేణు గోపాల్ రెడిడ్ గారు బ్యాంకు మేనేజరుగా పని చేసేవారు. అమ్మ విశ�వాశవారిగారు ఇంటిలోనే ఉండేవారు. అమ్మ విగ్రహారాధన చేసేది. అమ్మ తన పద్ధతిలో పెంచాలని ఆశించేది. నాన్న నేను పుట్టిన నాటి నుండి క్రీస్తును నమ్మిన నాన్న గారిని నేను చూసాను. హెబ్రోను సహవాసంలో ఉండేవారు. మా నాన్న నన్ను అక్కను రక్రైస్తవ పద్ధతిలో బైబిలు పాఠాలు, సండేసాకలులో నేరచుకోవాలని ప్రోత్సహించే వారు. నాకయితే బాల్యం నుండి కొత్త దేవుడిని నవ్ముట, ఆరాధించుట ఆలోచన కలిగంచేది. మా హిందా సాంప్రదాయంలో కోట్ల కొలది దేవుళ్ళున్నారు కదా క్రొత్త దేవుని ఎందుకు నవ్మాలనిపించేది. అంత అవసరమా అనుకున్నాను. నా ఆలోచనలు నాలోనే దాచుకున్నాను. ఎవరితో సంప్రదించా లనిపించలేదు. అమ్మ పెద్దమనసుతో ఆమె చర్చికి రాకపోయినా తను విగ్రహారాధన చేస్తూ మమ్ములను నాన్నగారితో చర్చికి పంేపది. అక్కడ బాల్యంలో కథలు వినాలనే 83

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

ఆశ ఉండేది. చక్కని కథలు చెప్పగా ఆసక్తిగా వినేవాడిని. చిన్న వయసులో సరదాగా

విని తరువాత వదిలేసాను. బాల్యం అంతా ఈ విధంగా సాగింది. నాన్నగారితో

ఉద్యోగరీత్యా చాలా }ర్లు బదిలీ అయయాము. పులివేందులలో ఉద్యోగం వచ్చినపుడు

అందరము ఆ }రు చేరాము.

పులివేందులలో కొత్త అనుభవాలు :

పులివేందులలో కొత్త అనుభవాలను వదిలి క్రీస్తును రక్షకునిగా సీవాకరించి

ప్రత్యేక మందిరంలో పాల్రెడిడ్ గారి ఆధ్వర్యంలో నడుపబడుతున్న బేతేలు ప్రార్థన

మందిరంలో దేవునిసన్నిదికి నాన్నతోపాటు మేము వెళ్ళేవారము. అప్పట్లో నా వయసు

8సం��లు. ఆచర్చిలో విశావాసం, భక్తిగల స్రీతలు ఉండేవారు వారు అమ్మ విశ్వాసాన్ని

చిేదిస్తూ క్రీస్తు ప్రేమను వివరించి నవ్ముటకు ప్రోత్సహించారు. సత్యం, మారగం,

జీవమైయున్న క్రీస్తును నమ్మిన అమ్మగారు పశ్చాత్తాపంతో ప్రార్థించి రక్షణ స్థిరత

పొందింది. నాన్న గారు అమ్మను గాని, నన్ను గాని క్రీస్తును నవ్ముకోమని నిర్బ�ంధం

చేసేవారు కాదు. అమ్మ స్వయంగా క్రీస్తు ప్రేమను రుచి చూచి తెలసుకొని నీటి

బాప్తిస్మం ద్వారా క్రీస్తును సీవాకరించి ఆయన ప్రేమలో సాగిపోతుంది. నాన్న గారు

చాలా ఆనందించి కుటుంబ ప్రార్థన ఆరంభించారు. ఇల్లంతా రక్రైస్తవ వాతావరణంలో

కొనసాగింది. బైబిలు పఠనం, కుటుంబ ప్రార్థన, దైవ ధ్యానం నిత్య కృత్యంగా

మారాయి. బైబిలు వాక్యాలు సండే సాకలులో ఆచారంగా కంఠత పెట్టి వల్లించేవాడినికాని

అర్థం తెలిసేది కాదు. బాల్యంలో ఒక వాక్యం నాలో పని చేసింది.

ఏ బేధము లేదు అందరు పాపం చేసి దేవుడనుగ్రహించు మహిమను

పొందలేకపోవుచున్నారు. రోమా 3:23

సండే సాకలు టీచరు ఆ వాక్యం చెప్పమన్నారు. అందరం పాపంలో పుటాటమా,

పాప విమోచన మనకు మనమే చేసుకొనలేమా? రక్షించుటకు ఎవరో ఎందుకు

రావాలి అని భావించాను. యోహాను 3:16లో నేరచుకున్న వాక్యం నా ప్రశ్నలకు

జవాబుగా తోచింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, ఆయన తన అదివాతీయ

కుమారుని అనుగ్రహించాడు. ఆయనను నమ్మితే నిత్య జీవం ఇస్తాడన్న అభయ

వాక్యం నారకంతో సాపర్తినిచ్చింది. ఆ రోజు నుండి క్రీస్తుకు దగ్గరయయాను. ఆయనను

గురించి తెలసుకుంటా నాలుగు సంవత్సరాలు గడిపాను. వాక్యం క్రమంగా

చదువుకుంటా ప్రార్థనలో గడిపాను. హైస్కూలు చదువుల కొరకు నంద్యాలలో

84

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు రక్రైస్తవ సంస్థలో రోజమ్మగారి సాకల్లో చేరాను. అక్కడ క్రీస్తు పటము ఉండేది రోజు అక్కడికి వెళ్ళి ప్రార్థించుకునేవాడిని.

నేను ఉత్తమ విద్యార్థిని కాదు, యావరజి మారుకలు వచ్చేవి. నేను నా 10వ యేటనే క్రీస్తును నా స్వంత రక్షకునిగా అంగీకరించాను. ఇంటరు వరకు విశావాసజీవితం సవ్యంగా కొనసాగింది. యవ్వనం శోధనలకు నిలయమని అందరు నమ్ముారు. హాస్టలు జీవితం కొత్త స్నేహితులు స్వేచ్ఛ వల్ల ఆత్మీయు సహవాసము లోపము వల్ల విశావాసంలో వెనకబడాను. లోకసతుల సహవాసం కలిగంది. లోకంలోను, క్రీస్తు బభక్తిలోను రెండు పడవల మీద కొనసాగుతున్నాను. బైబిలు చదువుట, ప్రార్థన చేయుట ఏమాత్రము మానుకోలేదు. ఈ విధంగా ఇంటరు పూర్తి చేసాను. నాకు మారుకలు ఎకుకవగా రాలేదు గాని యావరజ్గా వచ్చాయి. ఇంజనీరింగు చదవాలన్న ఆశతో యం.పసట్, ఇతర రాష్రాటలలో రక.పసట్ రాసాను.

ఎక్కడ సీటు రాలేదు. డొనేషన్ కడితే చదవించవచ్చు. ఆ రోజుల్లో చెన్నైలో దినకరన్ గారు ప్రార్థనా గోపురము యేసు పిలచుచున్నాడు మాస ప్రతికలో కారుణ్య కాలేజి ఇంజనీరింగు కోర్సులను గురించి యాడ్ ఇచ్చాడు. అది చాలా ఆకర్షణీయంగా ఉండగా ఆ కాలేజిలో చదవాలన్న ఆశ ఉండేది. నేను ప్రార్థన చేయుటకు ఆరంభించాను. అమ్మ నాన్న కూడ ప్రార్థన చేసారు. అక్కడకు దరఖాస్తు పంపాను. నేనే చెన్నై ఆఫీసుకు వెళ్ళి వివరంగా తెలసుకోవాలనుకున్నాను. నాకు కంప్యూటరు కోర్సు కావాలని వారిని అడిగాను. ఆ కోర్సులో సీట్లు అయిపోయాయి అన్నారు. వేర కోర్సు తీసుకోమన్నారు. నాకు తకుకవ మారుకలు వచ్చాయి మౌనంగా తిరిగి వస్తూ ఎవరైనా కంప్యూటరు కోర్సులో చేరకపోతే నాకు తెలుపండి అన్నాను. అడుగుడి మీకివ్వబడును అనే వాక్యం ద్వారా ఆ కాలేజిలో కంప్యూటరు కోర్సులో చేరి చదువుకోవాలన్న ఆశను బట్టి బాగా ప్రార్థించాను. ప్రభువా నీకు అసాధ్యమైనది ఏది లేదు అసాధ్యాలను సుసాధ్యం చేయగల శక్తిమంతుడవు గనుక నాయెడల దయ చూపి సీటు ఇప్పించండి. అద్భుతంగా 2 రోజులలో మరొక కోర్సులో చేరుటకు సమయంలో నాకు చెన్నై నుండి టైలిగ్రాము వచ్చింది. అక్కడ మారకవరు బంధువులు గాని స్నేహితులు గాని లేరు. నీ కొరకు కంప్యూటరు కోర్సులో ప్రథమంగా సీటు ఉ ంది. నీవు కంప్యూటరు కోర్సులో చేరగలవు. చెన్నై వెళ్ళి ఫీజు చెల్లించి 4 సం��ల కోర్సు పూర్తి చేసాను. అది రక్రైస్తవ సంస్థ గనుక చర్చికి వెళ్ళేవాడిని హాస్టలులో ప్రార్థనా సహవాసము ప్రేయర్ గ్రాపు ఉండేది. చక్కగా ప్రార్థనలు నిర్వాహించేవారు. 85

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

2 సం��లు హాస్టలులో గడిపాను. హాస్టలు ఫీజు ఎకుకవగా ఉండడంవల్ల

స్నేహితులతోకలిసి రాములో ఉన్నాను

రాములో ఉండగా లోకాశలకు ే్నేహాలకు లోనై ఆత్మీయ జీవితానికి

దారమయయాను. క్రీస్తు నన్ను విడువక ప్రేమించి కాపాడారు. ఆ దినాలలో అమెరికాకు

ఉద్యోగం కొరకు వెళ్ళడానికి జి.ఆర్.యి పరీక్షలో మంచి అర్హత పొందాలి. మంచి

మారుకలు వస్తాయో లేదో అని నెరగటివ్గా ఆలోచించేవాడిని. ఆ రోజుల్లో క్రిరకట్

ఎకుకవగా చాసేవాడిని. ఆస్ట్రేలియా క్రిరకట్ చూస్తున్నపుడు అమెరికా వెళ్ళకపోయినా

ఆస్ట్రేలియా వెళ్ళాలని స్నేహితులను సంప్రదించాను. దేవా నీ చిత్తమయితే ఆ ప్రాంతం

వెళ్ళడానికి అనుకూలత ఇవ్వండి అని ప్రార్థన చేసాను. ప్రభువు అడిగిన వాటిని

తప్పక దయచేయువాడు గనుక నాకు జవాబిచ్చాడు. నేను ఆస్ట్రేలియాలో యం.యస్

చదువుటకు అప్లై చేయగా ప్రభువు దయ వలన సీటు పొందాను. నాకు సలహా

ఇచ్చిన స్నేహితునికి సీటు రాలేదు. నేను కోరిన విధంగా ఆస్ట్రేలియాలో

చదువుకొనుటకు సీటు పొందాను. దేవునికి కృతజ్ఞత చెల్లించాను. అసాధ్యాలను

సుసాధ్యం చేయగలడని ప్రభువు నిరూపించుకున్నారు. అక్కడ 4 సంవత్సరాలు గడిపాను.

అక్కడ నివసించడానికి ^్రన్ కార్డు దొరికింది. నేను బాప్తిస్మం పొందాలని తెలిసినా

చదువులో పడి తీసుకోలేదు. 2006లో నంద్యాలలో నీటి బాప్తిస్మం తీసుకున్నాను. శ్రీ

కోటి రావు రెడిడ్ గారు బాప్తిస్మం ఇచ్చారు. వెటర్నరీ డాకటరుగా పని చేస్తూ గొప్ప ఆత్మల

జాలరిగా ఉండేవారు. అమెరికా వెళాిలన్న కోరిక కలిగి మరలా దేవుని ప్రార్థించాను.

2008 సంవత్సరంలో అమెరికా వెళ్ళు అవకాశం పొందాను. ప్రథమంగా కాన్సిస్సేటటు

చేరి కొంత కాలమున్నాను. వివాహం చేసుకోవాలనుకున్నాను. మా తల్లిదండ్రులు

అదే విషయం కొరకు ప్రార్థించ సాగారు. నా భాగసావామ క్రీస్తును ప్రేమించే విశ్వాసిగా

ఉండాలని కోరాను. ప్రభువు చిత్తంలో స్థానికంగా వెటర్నరి కాలేజిలో లైక్చిరరుగా

ఉండి క్రీస్తు విశ్వాసిగా సంఘం స్థాపించి హిందువుల మధ్య ఆత్మ జాలరిగా ఉండి

గణనీయమైన సేవ చేస్తున్న విశ్వాసుల కుటుంబంలో వారి అవ్మాయితో 2009లో

వివాహం రక్రైస్తవ పద్ధతిలో చేసుకున్నాను. దేవుడే అన్య జనుల మధ్య మహిమ

పొందారు. 2011లో వరి�నీయాలో మంచి ఉద్యోగంలో స్థిరపడాను. టి.విలో వాక్యం

బోధించే జోషి గారి కుమారుడు జాషువ గారు ఒక అమెరికా చర్చిలో పాస్టుగా పని

చేసేవారు. వారి సహవాసం హిందువులు ప్రభువును నమ్మిన వారిని ప్రోత్సహించేదిగా

ఉండేది. ఆ సహవాసంలో నేను నా భార్య చేరి ఆత్మీయంగా బలం పొందాము.

86

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

Photograph from page 57 of Mahonnathudu Malachina
పేజీ 57

మంచి రక్రైస్తవ సహవాసంతో పాటు అనుకూలవతియె�న విశ్వాసి భార్య సాహచర్యంలో జీవితం ఆనందంగా సాగిపోవుచుండగా మొదటి భడను 2013 జూన్లో పొందాము. ఆ భడడ్కు జోహాన్ అనే పేరు పెటాటము. ^్రకు భాషలో ఆపేరుకు అర్థం దేవుడిచ్చిన అత్యంత విలువైన బహుమానము. అస్వస్థత ద్వార ప్రభువు దీవెన పొందాము.

ఎంతో ఆనందంగా బాబుతో కాలం గడిపే రోజుల్లో నడినెత్తి మీద గడడ్ అనగా కణితి ఏరపడింది. ఆపరషన్ ద్వారా తొలగించగా ప్రార్థనా ద్వారా కోలుకున్నాడు. మా సహవాసంలో మమ్ములను ఆదరిస్తూ ఆప్యాయతగా ఉండే జాన్ బ్రదర్ మా అవసరాల్లో సంతోషంలో చక్కగా పాలు పొందుచూ మేము స్వంత ఇంటిలో ఉండాలని ప్రార్థించేవారు. నేను వీసా కొరకు ప్రయతి�స్తూ స్థిరం లేని ఉద్యోగం చేస్తూ స్వంత ఇల్లు అవసరమా అని ఆలోచించేవాడిని. కాని జాన్ బ్రదర్ కోరిన మేరకు ప్రభువా నీ చిత్తమయితే ఇల్లు దయచేయండని ప్రార్థించాను. ప్రభువు మా ప్రార్థన ఆలకించి మేమున్న ప్రాంతంలో మంచి ఇల్లు దయచేసారు. అయోగ్యడైన నాకు మంచి స్వంత గృహం దయచేసారు. ఆ తరువాత రెండవ సంతానంగా ఒక బాబును ఇచ్చారు. జాషువ అని పేరు పెటాటము. అమెరికాలో కొన్ని నెలలకొకసారి రకత పరీక్షలు చేసే సమయంలో పెద్ద బాబు జోహాన్కు రకత క్యాన్సరు ఉందని నిర్ధారణ చేసారు. ఒక్కసారిగా బాధతో కృంగిపోయాము. అంతటి శ్రమను జీరిణంచుకోలేక పోయాము. దేవుని కృప మాపై ఉందని నవ్మాము. రెండు వారాలు ఆసప్రతిలో ఉంచాము. నేను కాంట్రాకుట ఉద్యోగం చేసేవాడిని. సమస్యలను ప్రభువు తీర్చగలడని విశావాసంలో నిలబడ్డాము. అద్భుతంగా బాబుకు స్వస్థత దయచేస్తూ వచ్చాడు. కనీసం 2 సం��లు కీమో చికిత్సలు కొనసాగాయి. ఈ శ్రమలో ప్రభువు తోడుగా ఉండి ఆయన కట్టడలను నేరచుకొను ధన్యత ఇచ్చారు. స్థానికంగా ఉన్న విశ్వాసులు బలపర్చి ధైర్యం చెప్పారు. నాన్న గారికి పరిచయమైన విశ్వాసుల ద్వారా చాలా ప్రార్థన పసల్లో బాబు కొరకు ప్రార్థించారు. 3 సం��ల ట్రీట్మెంటు అవసరం లేకుండానే 2 సం��ల 6 నెలల్లో పూర్తి స్వస్థత పొందాడు. ఇక ఏరకవైన చికిత్స అవసరం లేదన్నారు. ఆత్మీయంగా హెాచ్చులు తగ్గులు ఉన్న సమయంలో ప్రభువు సన్నిధి నన్ను ఏనాడు విడిచిపోలేదు. నా చేయి పట్టుకొని ప్రతి అడుగు నడిపించారు. గతంలో మా నాన్న గారు ప్రభువును సేవిస్తున్నారని వంశ పారం పర్యంగా విశ్వాసాన్ని సీవాకరించాలనే ఆలోచన నాకు లేదు. నేనే స్వయంగా క్రీస్తును నమ్మి రుచి చూచి ఉత్తముడని 87

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

వెంబడిస్తున్నాను. క్రీస్తు ప్రేమను తెలసుకొని స్వయంగా క్రీస్తును ప్రేమిస్తూ రక్షింపబడిన

నాటి నుండి నేటి వరకు క్రీస్తు నడిపింపులో ప్రేమలో క్రమంగా సాగిపోతున్నాను.

అమెరికాలో విశ్వాసుల సహవాసంలో క్రమంగా పాలుగని ఆత్మలో వర్థిల్లుట దేవుని

కృపగా భావిస్తున్నాను.

మా నాన్న గారు నమ్మిన క్రీస్తును కుటుంబమంతా నమ్మి యెహోషువ వలై

నేను నా ఇంటివారు యెహోవాను సేవిస్తున్నాము. బాల్యం నుండి నన్ను కనిపెట్టి

చూచిన నా ప్రభువు నా జీవితంలో లెక్క లేనన్ని అద్భుతాలు చేసారు. ఇంజనీరింగు

కారుణ్య కాలేజి కోయంబతతూరులో చదివే భాగ్యమచ్చారు.

యం.యస్ ఆస్ట్రేలియాలో చేసాను. అమెరికా ప్రవేశము, విశ్వాసితో వివాహము,

ఇద్దరు పిల్లలను బహ�మానముగా ఇచ్చి దీవించారు. శోధన, బాధలు, వ్యాధులలో

తోడుగా ఉండి రక్షించారు. నా ప్రభువును మీరు తెలసుకొని ఆయనను వెంబడించి

సేవించి సాక్షిగా జీవించాలని నా ప్రార్థన. దేవుడు అందరిని దీవించను గాక.

ఆమెన్.

88

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

Photograph from page 58 of Mahonnathudu Malachina
పేజీ 58

సాక్ష్యం 11. బాల్యం నుండి క్లిష్టమైన శ్రమలు ఒంటరి తనం,

చింతలో ఉండగా ప్రభువు వెదకి రక్షించి గొప్ప ఆత్మ

జాలరిగా మార్చి ఘనపరిచారు.

శ్రీ కావేశవార్రావు గారు, చెన్నై

పూర్వా కాలమున నీవు మా పితరులైన అబ్రాహాము యాకోబులకు ప్రమాణము

చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్ర హింతువు. మీకా 7:20 పరిచయం:

యేసుప్రభువు నామమునకు సోత్రతములు, క్రీస్తునందు ప్రియులకు శుభములు. నా పేరు రక.జై. కావేశవార రావు, యేసు ప్రభువు నా పట్ల చేసిన మేళ్ళను మీతో పంచుకోవాలని కాంక్షిస్తున్నాను. ఆనందిస్తున్నాను. మా తాతగారు రామయ్య పంతులుగారు, పూజారి పని చేస్తూ జ్యోతిష్యం చెబుతుండే వారు. నా తల్లిదండ్రులు నివసించిన ప్రాంతం శ్రీకాకుళ్ము మాకొక పెద్ద అగ్రహారముండేదని 400 ఎకరాలు పొలాలు ఉండేవని చెప్పేవారు. దున్నేవాడిదే పొలం అన్న చట్టం వలన బూములైన్నో పొగొట్టుకున్నారు. తాతగారి పరిస్థితి చాలా దయనీయంగా మారింది. ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గరఅయయారు. దీన స్థితికి చేరారు. మా అమ్మ నాన్న ఇద్దరూ సాకలు టీచర్లుగా పని చేసేవారు. విజయ నగరం చేరారు, నాన్నగారు అప్పులు ఎకుకవగా చేసేవారు, అనారోగ్యం వలన ఖరచు అయేయవి వచ్చిపోయే బంధువులు ఎకుకవగా ఉండేవారు పరామర్శంచవలసి వచ్చేది. ఎపుడు అశాంతి చింతతో గడిపేవారము. నా బాల్య మంతా భయం, బాధతో గడిచింది. అప్పు తీర్చలేక ఇల్లు తీసుకున్నారు, చెటుట కింద గడిపే రోజులు వచ్చాయి. దానికి తోడు తండ్రికి అల్సరు అమ్మ కాన్సరు వల్ల మంచాన పడ్డారు. పెండ్లి కాని ఇద్దరు అక్కల బాధ్యత ఉండేది. 10 తరగతి పూర్తిగా చదవని నేను ఒంటరివాడనయ్యాను మంచాన పడిన తల్లిదండ్రులకు పరిచర్య చేయవల్సి వచ్చేది. మా తాతగారు శని దోషం పట్టిందని చాలా పూజలు చేసారు. వారి ఆరోగ్యం వెురుగుపడలేదు. 89

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

తల్లిగారి దారపు బంధువులు అమ్మను చూసుకుంటారని అబభయమస్తారని

ఆశించాము. అమ్మను తీసురకళ్ళి ఆసుప్రతిలో చూపించమని బ్రతిమలాడాము.

హైదరాబాదులో వారిఇంటి వద్దనే ఉంచాము. నాన్నను విజయ నగరంలోనే

ఉంచాము. హైదరాబాదు వీదుల్లో దిగులుతో తిరిగేవాడిని చదువుకునే పిల్లలను

చూచినపుడు నేను కూడా చదువుకుంటే బాగండు అనుకునేవాడిని. చిన్న వయసులో

కషాటలైందుకు అని పారుకలు వెంట తిరుగుతా ఏడ్చేవాడిని. ఒంటరిగా ఆకాశంవైపు

చూస్తూ కనబడని దేవునిని ప్రార్థించేవాడిని. దేవా, నీవు ఉంటే నా తల్లిదండ్రులకు

స్వస్థత ఇవ్వండి అని దీనంగా ప్రార్థించేవాడిని. నాలో నేను కుమలిపోతూ భవిష్యత్తు

పట్ల బైంగతో జీవితంపై విరక్తి కలిగంది. బందువులపై కోపంతో హైదరాబాదులో

ఉన్న హ�ేస్సన్ సాగర్లో దాకాను. ఒక వ్యక్తి నన్ను కాపాడి తవ్ముడు మరణించుట

ఎందుకు నీ పరిస్థితి నీవు మార్చుకోగలవా? అని తడిచిన వస్త్రములతోనే సువార్త

బోధించాడు. చనిపోవాలనుకున్న నాకు జీవితంపై ఆశ కలిగింది. ఆ వ్యక్తి నా

కొరకు కన్నీటితో ప్రార్థన చేసి మరలా ఆత్మహత్యకు పాలపడనని అబభయమవువా అపుడే

నేను వెళ్తాను అన్నాడు లేదా నాతోనే ఉంటను అన్నాడు. నన్ను ఇంటికి పంపి తన

అడ్రసు ఇచ్చాడు. అమ్మను ఉంచిన గదిలోకి నాకు తెలియకనే వెళ్ళి ప్రార్థించసాగాను.

మనసు చాలా భారంగా ఉంది యేసు క్రీస్తు దేవా నీవు దేవుడవని నన్ను రక్షించగలవని

తెలిపారు. మా తల్లిని తండ్రిని బాగు చేయమని మొఱ్ఱపెట్టాను

నా పితరుల కాలం నుండి నాపాపాలు జ్ఞాపకం రాగా నేను పాపినని బాగా

ఏడ్చి రాత్రంతా క్షమించమని ప్రార్థించాను. తెల్లవారు జామున 3 గంటలకు ఒక

దర్శనం చూచాను

2. క్రీస్తు నన్ను దర్శించుట : ఆ సమయంలో తెల్లని వస్త్రములో యేసు క్రీస్తు

ఆకాశం నుండి దిగి వచ్చారు, ప్రకాశమానవైన వెలుగులో తేజససుతో దివ్య రూపంలో

క్రీస్తు ఒక పసివాడిని చేతిలో ఉంచుకొని కనిపించారు. నీ కుమారుడా ఇది మొదలుకొని

నీవు నా చేతిలో ఉన్నావు, భయపడకు నేను నిన్ను ఆశీర్వాదిస్తాను అని చెప్పి

వెళ్ళిపోయారు. ఇంతకాలంగా ఎందరినో పూజించినా ఇలాంటి దర్శనం కలుగలేదు.

నాతో మాట్లాడాడు నా కుమారుడా అని సంబోదించాడు కాబట్టి నాలో గొప్ప నెమ్మది

సంతోషం కలిగంది. పడుకొని తెల్లవారిన తరువాత లేచాను. నాకు సువార్త చెప్పిన

సహె�దరుని ఇంటికి వెళ్ళాను మరికొందరు సహె�దరులను పరిచయం చేసాడు.

గొప్ప దైవజనుని దగ్గరకు తీసుకొని వెళ్ళాడు. ఆయన ముఖం గొప్ప వెలుగుతో

90

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు నింపబడియండుట చూచాను. పెద్ద వయసులోనే ఉన్నాడు. ఆయన ఇం^్లషులో మాట్లాడుతండగా మరొకరు తెలుగులో తర్జుమా చేసారు. నేను 15 రోజులు ఆ ప్రాంతలోనే ఉండి రాత్రి పగలు ప్రార్థనలో గడిపి అనేక సత్యాలు నేరచుకున్నాను 16వ రోజు సువార్తకు వెళుతుండగా నేను కూడ వెళ్ళాను. మా బంధువులున్న వీదిలోకి వచ్చాము, నన్ను చూచి పిలిచారు నీవు రక్రైస్తవ మతంలో చేరావా మా ఇంటి నుండి వెళ్ళిపో అని నా సంచి బయటికి విసిరారు. మా తల్లి నన్ను చూచి పదరా నేను కూడా వస్తాను అన్నది. మరొక బంధువులింటికి వెళ్ళాము. నేను బైబిలు చదువుట ప్రార్థన చేయుట చూచి మాకిద్దరు ఆడ్రిల్లలున్నారు, వారి పెళ్ళి కావాలి మా ఇల్లు వదలి వెళ్లండని తరివేసారు. అమ్మ, పెళ్ళి కాని అక్క నేను రోడడు మీద నిలబడ్డాము ప్రభువా నీవు అబభయమచ్చావు భయపడవద్దు అన్నావు ఇపుడు నా గతి ఏమ? అని ఏడ్చి ప్రార్థించాను. గతంలో నన్ను కలిసిన సహోదరుడు వచ్చి మమ్ములను సేవకుడున్న మందిరానికి తీసుకొని వెళ్ళాడు. నీ కోసమే వెదకుతున్నానని ప్రేమతో ఆదరించాడు, అందరం వారం రోజులు గడిపాము ప్రేమతో ప్రార్థిస్తున్నాను, ప్రభువా మమ్ములను ఆశీర్వాదించు అమ్మకు నాన్నకు స్వస్థతనీయండి అని ప్రార్థించేవాడిని, మరలా విజయనగరం చేరాము మా నాన్నను కింగ్ జార్జి ఆసుప్రతిలో చేర్పించామని తెలిపారు. మా అమ్మను కూడ అకకడికే తీసురకళాిము. 3000 రూపాయలు కావాలి ఆపరషన్ చేయాలి అన్నారు. అది 1981వ సంవత్సరం 3 రూపాయలు కూడ లేని పరిస్థితి నేను ఏడుస్తూ ప్రార్థన చేసాను మా తల్లిదండ్రులను సవాస�పరచుమని అడిగాను. అమ్మ పని చేసిన సాకలు టీచర్లు తలోక వేయి రూపాయలు ఇచ్చారు. మా అమ్మ నాన్న బ్రతకాలని ఎన్నో దేవుళ్ళకు పూజలు చేసినా పఘలితం లేదు చివరకు యేసు ప్రభువుకు ప్రార్థన చేయగా కనికరించి బాగు చేసి ఆసుప్రతి నుండి బయటకు పంపారు. నేను క్రీస్తును నవ్ముట వలన మా చిన్నానలు నీవు భికషవెుతతుకుంటావని, బాగుపడవని శ్రించారు. మా అమ్మ బాగు పడ్డారు చాలని దేవుని స్తుతించాను. ఇద్దరు అకకలకు మంచి కుటుంబాలతో వివాహాలు జరిగాయి. దేవుడు సంబంధాలు చూపి చేసారు. అకకలకు క్రీస్తును నవ్ముకోవాలని చెప్పేవాడిని. పెద్దకకకు 7 సం��లు గడిచినా పిల్లలు లేరు, అకాక క్రీస్తును నమ్మి ప్రార్థించుకో అమ్మ నాన్నలకు స్వస్థతనిచ్చిన దేవుడు నీకు గర్భఫలం ఇస్తారని చెప్పాను. ఆమె నా మాటలు నమ్మి పట్టుదలతో ప్రార్థించింది. ప్రాధేయపడి చేసిన ప్రార్థన పఘలితంగా ఇద్దరు భడడ్లనిచ్చారు. ఆమె కుటుంబంలో ఆర్థికంగా తగిన సోతమత లేదు భర్తకు సరైన ఉద్యోగం లేదు. ఒక సాకల్లో టీచరు ఉద్యోగం 100 రూపాయలకు ప్రయత్నించింది కానీ ప్రార్థించగా గవర్నమెంట్ ద్వారా 91

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

1500 జీతంతో ఒక వారంలోనే లభించింది. ఇంత ప్రేమ మయుడవు నాకు

చదువుకోవాలనంది అని ప్రార్థించాను. 10వ తరగతి పాస్ అవ్వాలని అడిగాను.

అంచెలంచెలుగా చదువుతా యం.ఎ. పూర్తి చేసాను సిరంపూర్ యానివర్సిటీలో

భ.డి. యం.టి.హెచ్ పూర్తి చేసాను. డాకటరటు పూర్తి చేసినందుకు దేవునికి కృతజ్ఞతలు

తెలిపాను. 1983వ సంవత్సరంలో అబ్రహాముకు వాగ్దానం ఇచ్చి పిలిచినట్లు నీవు

నీ తల్లిదండ్రులను వదలి నేను చూపించు దేశానికి వెళ్ళు అన్నారు. ప్రతి }రుకు వెళ్ళి

క్రీస్తు ప్రేమను చాటి చెపుతానని సేవ్రై బయలు దేరాను. నీవు చదివింది ఉద్యోగం

చేయి బైబిలు పట్టుకొని తిరుగవద్దు అని నాన్న హెచ్చరించేవాడు. అయితే పారుకల

వద్ద, బసాటపుల వద్ద యేసే దేవుడని చాటి చెప్పాను. ఎంత చెప్పినా దేవుని ఋణం

తీర్చలేనని తండ్రికి చెప్పాను.

బైబిలు పట్టుకొని సేవ చేసేత నీకు నాకు సంబంధం లేదు అన్నారు. భవిష్యత్తులో

ప్రభువుపై ఆనుకొనుట నేరచుకున్నాను. గతంలో ప్రభువుతో ఒక నిబంధన చేసుకున్నాను.

గతంలో దేవుని మందిరంకు మొదట నన్ను రక్షించిన బ్రదర్ను తీసుకొని వెళ్ళగా ఆ

స్థలములో విశ్వాసుల ముఖాల్లో వింత కాంతిని చూచాను. ఆనందం వెలుతురు

కనిపించగానే ఆ ఆనందం నాకు స్వంతం చేయండని ప్రార్థించాను.

ప్రియ భడ్డా నీకు ఆనందం ఇస్తాను నేను వెళ్ళమన్న చోటికి వెళాతవా, నేను

చెప్పినట్లు చేయగలవా? అని అడిగారు. అపుడే తీర్మానం చేసుకున్నాను. నాకు

దర్శనంలో మొదటిగా కనబడి చెప్పినపుడే ఈ సంభాషణ జరిగింది. యేసుని స్వరం

వింటూనే ఉన్నాను. నా తండ్రి తలుపు మాసి నీవు క్రీస్తును నమ్మితే నా ఇంటిలో

ఉండవద్దు వెళ్ళ్లపో అని తలుపు మాసారు. తోబుట్టువులు దూరమైనా నా ప్రభువు

తోడుగా ఉండి కృప చూపించుచున్నారు. ప్రభువుపై పూర్తిగా ఆధారపడి జీవించుట

నేరచుకున్నాను. చెన్నైలో హైకోరుటలో జడి�గా ఉన్న విశ్వాసితో దేవుడు వివాహం

జరిగించాడు. 1996లో కుమారుడు, 1998లో కుమార్తెను దయచేసాడు. నావలై

నెమ్మది లేక కుమలిపోతున్న వారికి యేసును పరిచయం చేయాలని ఆశతో

ఉండేవాడిని. టి.వి.లో సువార్త ప్రకటిస్తూ సాగిపోతున్నాను. భార్త దేశమంతటా

తిరుగుతా సువార్త బోదించసాగాను. చెన్నైలో ఒక బాప్తిస్టు సంఘానికి కాపరిగా

ఉంచారు. 30 మంది ఉండే వారితో కలిసి సేవ చేయాలన్నారు. నేడు 100 మంది

కుటుంబాలు మారి క్రీస్తును ప్రేమించే సంఘస్తులుగా విసతరించారు. నాకు చాలా

ఆనందం కలిగస్తున్నారు. చెన్నై సమీప గ్రామాలలో 6 స్థలాలలో సంఘాలు స్థాపించుటకు

92

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు సహాయం చేసారు. ఆయన కృప చాలా గొప్పది నశించిన నన్ను వెదకి రక్షించి దేశ విదేశాలలో సేవ చేయు ధన్యతనిచ్చారు. నేడు నా భార్య బిడ్డలు క్రీస్తు సేవలో సహకరిస్తున్నారు. కుమార్తె డెంటల్ డాకటరుగా ప్రాక్టిసు చేస్తుంది. కుమారుడు సేవలో ఉన్నాడు. నేను నా ఇంటివారు యెహోవాను సేవిస్తున్నాము. నా పట్ల చేసిన మేలుల్రై దేవుని స్తుతించి ఘనపరుస్తున్నాను. నా కుమారుడు లండన్ యునివర్సిటిలో కోర్సు ముగించి పై చదువుల్రై సిద్ధపడుచున్నాడు. తప్పక మీ కుటుంబాలలో నెమ్మదినిస్తాడు భక్తసింగు గార ఇం^్లషులో మాట్లాడారు, అబదా�లాడరాదు, అడుకోకవద్దు తృప్తితో ఉండు మనసంతా ఆయనే ఉండేవారు. క్రీస్తును గురించి ప్రకటిస్తూ యోహాను వలై, ఏలియా వలై అనేకులను క్రీస్తు కొరకు మార్చాలన్నారు. నాకు దేవుడు పేరు మార్చాడు నెహెమ్యా జాన్ అన్నాడు. నెహేావయాలా అనేక సంఘాలు కటాటలని తెలిపారు. ఎన్నికలేని నన్ను బలమైన సేవకునిగా తీర్చిదిద్ది బలమైన సాక్షిగా నిలబైట్టుకొని ఆయన మహిమ పొందుతున్నారు. నా బిడ్డలు నా తరువాత సేవలో కొనసాగాలని నా ఆకాంక్ష, ప్రతి వ్యక్తి క్రీస్తు ప్రేమలో సాగిపోయి పరలోక వార్సులు కావాలని నా ప్రార్థన. ఆయన కృప ఎంతో గొప్పది నిరీక్షణ లేక తిరుగుతున్న నాకు సేవ చేయు కృపనిచ్చారు. అబద్దమాడవద్దు, ఆశించవద్దు అనేది భక్తసింగు గారి దగ్గర నేరచుకున్నాను. దేవుని పాదాల దగ్గర నేరచుకున్నాను. ఆయనను ఆనుకొని జీవిసేత ఆయనే జ్ఞానం నేరుపతున్నారు. ఎంత సేవ చేసినా ఆయన చేసిన మేలులకు ఋణం తీరచుకోలేనని సంతోషంతో సేవ చేస్తున్నాను. చిన్న గుడిపసలలో ఉన్న వారికి దేవుని సువార్త ప్రకటించగా అనేకులు రక్షించబడి మందిరాలు కట్టుకుంటున్నారు మా పరిచర్య కొరకు ప్రార్థించండి అనేకులు మారాలని ప్రార్థించండి. ప్రభువు మీకు తోడుగా ఉండి నడిపించను గాక. ఆమెన్. 93

Photograph from page 60 of Mahonnathudu Malachina
పేజీ 60

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

సాక్ష్యం 12. సిందీి వంశంలో పుట్టి విగ్రహాలను ఆశ్రయించిన

నన్ను క్రీస్తు ప్రభువు రక్షించి సాక్షిగా నిలిపారు.

శ్రీమతి సోని, రాజమండ్రి, తారుప గోదావరి

నీవలన బలము నొందు మనుష్యులు ధనయలు యాత్రచేయు మార్గములు

వారికి అతి ్ర్రియములు. కీర్తన 84:5

పరిచయం:

నన్ను రక్షించిన ప్రభువుకు స్తుతి సోత్రతము కలుగును గాక, యేసుప్రభువు

నామములో మీకందరికి వందనాలు నా పేరు సోని, నేను నేను

బైంగాలి సింధా జాతిలో పుట్టి పెరిగాను. మా పిన్ని తారుప

గోదావరి జిల్లా రాజ్రమండ్రిలో నివసించేది. ఆమె తన స్నేహితుల

ద్వారా క్రీస్తే నిజమైన రక్షకుడని నమ్మింది. నా ఒంటరి జీవితంలో

క్రీస్తును గురించి తెలిపింది. క్రీస్తును నమ్మి సాక్షిగా జీవిస్తున్నాను.

నా జీవిత విశేషాలు వివరంగా తెలుపటకు ఆసక్తి కలిగయున్నాను.

నా పరిచయం : నా సాక్ష్యమును యాటయాబ్ ద్వారా పరిచయం చేసుకున్నాను

విన్నవారు, పుస్తకములో సాక్ష్యం చదువు వారికి హృదయపూర్వక వందనములు.

మారావాడ� కుటుంబంలో జన్మించాను, ముంబాయిలో కొంత కాలం గడిపాము

అమ్మ నాన్న నేను చెల్లి, తవ్ముడు 5 మందిమ ఉండేవారము. పెద్దనాన్న నన్ను చాలా

గారాబంగా పెంచారు. అతి గర్వము, అతిశయము ఉండేది, నాన్నతో ఎకుకవ సమయం

గడిపేదాన్ని అమ్మ మాటలను లకష్యపెటైటదాన్ని కాదు, చాలా కాలం వరకు రక్రైస్తవుల

దేవుడు క్రీస్తు అని తెలియదు. రక్రైస్తవులను చూచినపుడు చిన్న జాతివారని వారిని

చిన్న చూపు చూచేదాన్ని, ఇంటిలో నాకు ఇష్టవైనది దొరకనపుడు అన్ని వసతువులు

విసిరసి అల్లరి చేసేదాన్ని, మారావాడిలు దీపావ[ బాగా ఆచరించేవారు గనుక బట్టలు

కొనుటకు నేను అమ్మ షాపింగుకు వెళ్ళాము నేను నల్ల రంగు ్రడసు ఎంచుకున్నాను

నల్లరంగు మంచిది కాదు అని వేర రెండు ్రడససులు అమ్మ తీసుకుంది. చెత్త బుటటలో

పేసి మాడు రోజులు అన్నం తినకుండా అలిగాను. మా కుటుంబంలో చాలా

వేడుకలు జరికగవి. రాఖీ పండుగ, పుట్టిన రోజు వేడుకలు జరికగవి. కుటుంబంలో

అందరం కలిసి సంబరాలు చేసుకునేవారము. ఆనందించేవారము, ఒకసారి తవ్ముడు

94

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు నన్ను ఎదిరించాడని కతెతరతో కోయాలని వెంట పడాను, ముంబాయిలో నాన్నగారు మంచి ఉద్యోగిగా ఉండేవారు. అమ్మ ఇంటిలోనే ఉంది మేము ఒక ఇంటిలో అద్దెకు ఉండేవారము. గతంలో ఆ ఇంటి యజమాని కోపంతో భార్యను చంేపశాడు, ఆ దురాత్మ అమ్మను తాకి హింసించగా అమ్మ మరణించింది. నేను 2002 నుండి 2005 వేర ప్రాంతంలో ఉండి ఉద్యోగం చేసాను. 2005లో అమ్మ చనిపోయింది, నేను స్నాతన ఆచారాలు పాటిస్తూ పూజలు బాగా చేసేదాన్ని, కొన్ని సార్లు మోకాళ్ళపై గుడి చుట్టు తిరికగదాన్ని, గుడులను గోపురాలను దర్శంచేదాన్ని నాకు కూడా ఆరోగ్యం బాగా ఉండేది కాదు, నాన్న నేను తవ్ముడు ఉన్న ఇంటిలో నాన్నకు తవ్ముడికి మాటలు ఉండేవి కాదు. తీవ్రంగా పోట్లట జరుగుట వల్ల ఇద్దరి జాతకాలు తీసుకొని పూజారికి చూపించడానికి ఢిల్లీ వెళ్ళాను, చూపించినా ఏమ మారుప రాలేదు చాలా నిరుత్సాహం కలిగింది, నాలో దురాత్మ చేరి నీవు ఎందుకు పనికి రావని నిరుత్సాహ పరచగా నీ బ్రతకు ఎందుకు? మరణించు అని ప్రశ్నించగా రెండు అంతసతుల మేడ నుండి కింద పడిపోయాను

నేను మరణించలేదు గానీ తీవ్రంగా గాయపడాను, చాలా రక్తము కారిపోయింది పల్స్ చాలా కోలోపయాను, మరణావస్థలో ఉండగా ఆసుప్రతికి తరలించారు కొందరు విశ్వాసులు క్రీస్తు ప్రేమ కలిగ ఆకలి కలిగనవారికి అన్నం పెట్టుట, వస్త్రహీనులకు బట్టలు ఇవ్వడం, అవసరంలో ఉన్న వారిని ఆదుకొనుట జైలులో ఉన్నవారిని దర్శించి కరప్రతాలందించుట, ఆసుప్రతిలో రోగులను పరామర్శంచుట చేస్తారు అదే పద్దతిలో దేవుని ప్రేమ వారిని బలవంతం చేయగా నా పడక దగ్గరకు వచ్చి నీ కొరకు యేసు నామంలో ప్రార్థన చేయనా అని అడిగింది. సర అన్నాను నా కొరకు ప్రార్థన చేసింది గతంలో మా పిన్ని క్రీస్తును నమ్మినందున నాకొక బైబిలు బాల్యంలో ఇచ్చింది అది ఇంట్లో దాచుకున్నాను, ఆ రోజుల్లో నిత్యం పూజలు చేసే అమ్మ నా దగ్గర ఉన్న బైబిలు తీసుకొని చింపివేసింది. నన్ను కొట్టింది ఆ పుస్తకం జోలికి పోవద్దని బైదిరించింది. ఆ తరువాత నేను బైబిలు చదువుటకు భయపడి మానుకున్నాను రక్రైస్తవ సోదరి ప్రార్థించిన తరువాత నాకు స్వస్థత లభించింది. ఆమెను తిరిగి చూడాలని చాలా ప్రయత్నించాను. ఆమె కనిపించలేదు నా స్నేహితులతో కలిసి నా అనుభవాన్ని చెప్పాను. రక్రైస్తవ విశ్వాసి ప్రార్థించగా నాకు స్వస్థత లభించిందని తెలిపాను వారు అనయలు గనుక నా మాటలు ్రతోసివేసారు. రక్రైస్తవుల దేవుడు సిలువలో శ్రమపడిన దేవుడు నీరకందుకవ్మా, నీవు కూడ శ్రమల పాలు కాగలవు జాగ్రత్త అన్నారు. నా 95

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

తల్లి మరణం తరువాత నా తవ్ముడు నాన్నపై అలిగి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు,

చెల్లికి వివాహమయి సంతోషంగా ఉంది, తవ్ముడు దకిషణ ఆప్ఫికాలో స్థిరపడ్డాడు,

నేను 2002 నుండి ఉద్యోగం చేసేదాన్ని. మంచి సమర్థత గలదాన్ని గనుక ఒక

ఎలక్ట్రిక్ షోరూంలో సేల్స ఎక�్సకిటివ్గా నా ఉద్యోగంలో మంచి స్థిరత కలిగ ఉండగా

ఒంటరిగా ఉంటా జీవించాను. ముంబాయి నుండి నాసిక�లో నాన్న దగ్గరకు చేరాను.

నాన్నకు అనుకోకుండా బ్రేయిన్ హెామరజ్ వచ్చింది, నేను అక్కడే నీట్ కంపెనీలో

ఉద్యోగంలో చేరాను. తవ్ముడు కూడా వచ్చాడు. నాన్న నీర్సంగా మారాడు చాలా

పరిచర్య చేయవలసి వచ్చేది. అనుకోని పరిస్థితిలో నాన్న మరణించాడు చిన్నాన,

చిన్నమ్మ ఆదరించడానికి వచ్చారు. తవ్ముడిని నాతో ఉండవుని బ్రతిమలాడాను,

తవ్ముడా నీవు నా దగ్గర ఉంటే నాన్న బ్రతికేవారు అన్నాను. నా మాటలు తవ్ముడికి

కోపం తెప్పించాయి, నాన్న శవం మీద ఉమ్మవేసి ఇంటి నుండి కోపంతో వెళ్ళిపోయాడు.

గతంలో నాకు ప్రార్థన చేసిన వారు నాన్న దగ్గర ప్రార్థించి బైబిలు ఇచ్చారంటా నేను

ఆ బైబిలు సీవాకరించాను గానీ చదువలేదు, మా పిన్ని క్రీస్తును నమ్మింది. నా బాధ

చాసి క్రీస్తును నవ్ముకోమని పదే పదే చెప్పేది. నేను ఇష్టపడలేదు స్నేహితులు కూడా

నాకు దారమయయారు. గతంలో వసతువులు విసిరసిన అనుభవం చూసి ఈ అవ్మాయి

పిచ్చిది ఆమె దారంగా ఉందామని విమర్శించేవారు. ఈ రీతిగా మాడు నెలలు

ఒంటరిగా మగిలను. నాన్న 12 రోజుల కర్మ కాండ ముగిసాక తవ్ముడు బంధువులు

దారమయి, బంధువులు, స్నేహితులు దారమయి నిరాశలో మునిగాను.

ఉద్యోగంలో సమయం గడిపి దిగులు మర్చిపోవాలని శ్రద్ధగా చేయగా ప్రమోషన్

లభించింది. నాతోటివారంతా అసాయతో నాపై దొంగతనాన్ని మోపారు. లేని తప్పులు

మోపి తీవ్రంగా బాధించారు. పాలకొల్లులో వదిన వర్స ఆమె ప్రభువును నవ్ముకో

నీ సమస్యలు పోతాయని తెలిపింది. నా సావార్థం కొరకు బాధలు పోతాయని ప్రార్థన

చేయుటకు ఆరంభించాను. దేవునికి ఇష్టమయి కాదు మనసు ప్రశాంతత కొరకు

చర్చికి వెళ్ళేదాన్ని. కాసత ప్రాంతంగా ఉండేదాన్ని చర్చి గోడలపై వాక్యాలు చదివేదాన్ని

నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి

యొద్దకు రాడు యోహాను 14:6

నిన్ను విడిపించి గొప్ప చేపసదను, నీ శ్రతువులతో పోరాడుతాను నీకు తోడుగా

ఉంటను యుద్ధము యెహోవాదే అనే వాక్య పరిచర్య చేసే భక్తుల మాటల ద్వారా

వాక్యం ద్వారా వినేదాన్ని వాటి గురించి తెలసుకున్నాను.

96

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

టి.వి.లో దైవ సందేశాలు }రట కలిగంచేవి, పాల్ దినకరన్ సందేశం ఇష్టపేదాన్ని పిన్ని హెచ్చరికలు విసుగు అనిపించేవి, తీవ్ర నిరాశలో ఆత్మహత్య చేసుకోవాలనిపించేది. నా విగ్రహ పూజ మానలేదు, శివ పూజలు, 21 రోజులు ఉ పవాసాలు ఉండేదాన్ని. పఘలితం రాలేదు, మనుషులపై విరక్తి కలిగింది, కోపం ద్వేషం పెరిగింది, ఆత్మహత్య చేసుకోవాలని ఉండేది. మా పిన్ని ముంబాయికి షాపింగు పనుల్రై వస్తానన్నది. కొంత మారుప ఉంటుందని ఆహ్వానించాను, నేను చనిపోవుటకు ముందుగా ఆమెను చూచి ఆఖరి మాటలు చెప్పుకోవచ్చునని తలంచాను. నా మనసులో ఆలోచన ఏదనగా మరణిస్తాను గనుక అందరి బంధువులతో సమాధానపడాలి. నా వల్ల ఎవరికి సమస్య రాకూడదని తలంచాను, నా మాట*్న ఎవరు సరిగాగ అర్థం చేసుకోలేకపోయారు ఉద్యోగం మానేసాను. మా పిన్ని వచ్చింది. ఆప్యాయంగా మాట్లాడింది, ఆమె ఇంట్లో ఉండగా నేను రోడడు మీదకు వెళ్ళాను ఎదురుగా లారి వచ్చింది కింద పడి మరణించాలనుకున్నాను కానీ ఎవరో లాగినట్టు అనిపించింది. నన్ను చావనీయడం లేదు అనుకున్నాను. దగ్గరలో ఉన్న మందిరానికి వెళ్ళాము. ఒక స్వరాన్ని విన్నాను ఇంటికి వచ్చిన పిన్ని దగ్గరకు వెళ్ళు అన్నారు. ఇంటిరకళ్ళి కిందికి దాకేయాలనుకున్నాను అక్కడ పిన్ని కనిపించింది. ఆమె చూస్తుందని ధైర్యంగా వెళ్ళాను. పిన్నితో గొడవ పెట్టుకొని ఎంతకాలం క్రీస్తు గురించి చెప్పి ఎంత కాలం విసిగిస్తావు అన్నాను. సర నీవు చాలా పూజలు చేసావు కదా ఏమైనా లాభం చేకూరిందా అని చెప్పి ఎందరో భక్తుల జీవిత చరిత్రలను గార్చి చెప్పి వివరించింది. క్రీస్తు ఆదరించి ప్రేమించేవాడని వివరంగా తెలిపింది. ఆ రాత్రంతా వాదిస్తూనే గడిపాము. క్రీస్తు నీతో మాట్లాడినట్లు నాతో మాట్లాడితే ప్రభువును నమ్ముతానని చెప్పాను. పిన్ని ఎంతో శ్రద్ధగా చెప్పినందుకు చాలా ఏడుప వచ్చింది. నన్ను అందరు విడిచిపోయారు అని బాధపడగా మెల్లని స్వరం వినిపించింది. నిన్ను విడువను ఎడబాయను అని స్వరం వినిపించారు. తెలుగు నాకు బాగా అర్థమవుతుంది. విడువను అనేమాట అర్థమయింది కాని ఎడబాయను అనే మాట అర్థం కాలేదు.

తెలుగులో హిందీలో మాట్లాడగలను ఈ మాటలు ఎవరు చెప్పారని చుటాట చూచాను ఎవరు కనిపించలేదు. రెండవ సారి అదే స్వరంతో అదే మాటలు చెప్పారు. నాకు తల్లితండ్రి దారమయయారు, తవ్ముడు వదిలి వెళ్ళిపోయాడు అని దు:ఖపే సమయంలో తల్లి వలై నిన్ను ఆదరిస్తానని మాటలు విన్నాను. నా తలంపులకు అనుగుణంగా దేవుని మాటలు వినిపించాయి. నాకు వినిపించిన మాటల గురించి 97

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

మా పిన్నితో చెప్పగా బైబిలులోని వాక్యం హెబ్రీ 13:6లో ఉంది అని తెలిపింది.

చాలా ఆనందం కలిగింది. పిన్ని తనతో రాజమండ్రి రమ్మని పిలిచింది. నేను కాదనలేక

వెళ్ళాను, తాను వెళ�ి చర్చికి తీసుకొని వెళ్ళింది. ఆరాధనకు వెళ్ళిన అనుభవం ప్రథమం.

నాకు పాస్టు గారు చెప్పిన ప్రసంగం అర్థం కాలేదు. పిన్ని కుటుంబంలో కూడి

భక్తితో కుటుంబ ఆరాధన చేసుకునేవారు. నాకు చాలా శాంతి లభించింది. ఆ

పాస్టు గారి మాటలు అర్థం చేసుకొనుటకు గ్రహించాను. దేవుడే తనతో

మాట్లాడించాడని తెలిపింది.

పిన్ని ధైర్యం చెప్పింది. ఈ అనుభవాలన్ని నాకు క్రీస్తు పట్ల నమ్మకం కలిగంచాయి.

నిజమైన దేవుడు యేసేనని ఆయనను వెంబడించాలని నిరణయించుకున్నాను. మరొక

వారం చర్చికి వెళ్లగా యేసు ప్రభువు తల్లిలా లాలించను అని వాక్యం చెప్పాడు. నా

విశాసం దృడింగా మారింది. మా పిన్ని మాటలను అసహ్యించుకునే నేను ఈ

మారుప వలన మరి యెకుకవగా దేవుని మాటలు వినాలని అడిగి తెలసుకునే దాన్ని.

చాలా ప్రశ్నలు కలిగనపుడు పిన్ని వాటికి జవాబు చెప్పేది. దేవుని అడిగితే జా�నమస్తారని

తెలిపింది. వాక్యం కూడ అర్థం చేసుకునే అవగాహన వస్తుందని తెలిపింది. ఇం^్లషు

బైబిలు ఇచ్చి చదువుకోమన్నది. నేనే మారగం, సత్యం, జీవం అన్న మాటలు ఎకకడున్నవో

అర్థమయింది. తెలుగు నేరచుకొని బైబిలు అర్థం చేసుకోవాలనుకున్నాను. దేవుని

ప్రార్థించే సమయంలో వాక్య జ్ఞానం కావాలని అడిగి ఒక్క సంవత్సరంలో బైబిలు

చదువుటకు నేరచుకున్నాను.

క్రీస్తును ప్రేమించి సేవలో పాలుగనుట :

నేను క్రీస్తును నమ్మి వాక్యం వింటూ క్రమంగా చర్చి కార్య్రకమాల్లో పాలుగనుట

ద్వారా పాప క్షమాపణ పొంది బాప్తిస్మంకు సిద్ధపడాను. నా పాపాలు ఒప్పుకున్నాను,

నా బలహీనతలు కన్నీటితో ఒప్పుకున్నాను, నా పాపాలు క్షమించి రక్షణానుభవం

కలిగంచారు. ఎంతో సంతోషంతో క్రీస్తును స్తుతించాను. నమ్మి బాప్తిస్మం పొందితే

రక్షింపబడుదురు అన్న వాక్యం ద్వారా బాప్తిస్మం తీసుకుంటనని పాస్టు గారిని

అడుగగా ప్రత్యేక తరగతులు బోధించారు. నీటి బాప్తిస్మం తీసుకున్నాను.

యెషయా 61 అధ్యాయం ద్వారా మాట్లాడారు. కళ్ళు మాసుకొని ప్రార్థించి

నపుడు దర్శనం లభించింది. నాలో క్రమంగా కోపం పోయింది. యధార్థంగా,

నీతిగా జీవించుటకు నన్ను ప్రభువు సిద్ధపరుస్తున్నారు. కొన్ని బలహీనతలు పోలేదు.

98

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు కోపం సారయడు అసతమంచు వరకు పోవాలి కద. దేవునికి లోబడి కోపం తగిగంచుకున్నాను. చాలా మంది యవవానసు�లు రక్షణ పొందాక దేవుని సేవ చేయాలని చాలా త్రిస్తారు ఆమేశంలో నిరణయం తీసుకుంటారు, నేను కూడ నా సాక్ష్యం ద్వారా దేవునికి సేవ చేయాలనుకున్నాను. నేను వెు�పెటటగా శ్రమలో తోడై ఉండి నడిపిస్తానన్నారు, పరిచర్య అంత సుళువైనది కాదు. నాకు రక్రైస్తవుల నుండే ఎకుకవ శ్రమలు విమర్శలు ఎదురయయాయి. ప్రభువు నాతో మాట్లాడి ఆదరించి ధైర్యం చెప్పేవారు. చాలా }రట పొందేదాన్ని. రక్షణానుభవమును బట్టి నా భక్తిని అంగీకరించారు. కొన్నిసార్లు నా బాధలో నుండగా ప్రార్థించినపుడు ప్రభువు తన కౌగిలిలోకి తీసుకున్నాడు. గాంధీ గారు బైబిలు వాక్యాన్ని ఇష్టపేవారు కానీ రక్రైస్తవుల ప్రవర్తనను ఇష్టపేవారు కాదు. రక్రైస్తవులు క్రీస్తుకు అవమానకరంగా జీవిస్తున్నామని గ్రహింపు లేనివారిగా జీవిస్తున్నారు. కొన్ని నిందలు విమర్శలు నన్ను బాధించగా మరలా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను నది తీరానికి వెళ్ళాను ఆ క్షణంలో ఒక స్నేహితురాలి నుండి ఫోను వచ్చింది. నీవు ఎవరి కొరకు ఈ ప్రాంతం వచ్చావు పిన్ని సేవించే దేవుని నవ్మాలని వచ్చావు కద అని గద్దించింది. నన్ను ఆత్మీయతలోకి నడిపించినవార నన్ను అవమానపరిచారు. ఆ తరువాత అమ్మమ్మ గారి ఇంటికి వచ్చాను. అక్కడ దగ్గర ఉన్న ఒక చర్చికి వెళ్ళాను. ఒక ఆపిల్ పండు తీసుకొని తింటండగా అది లోపల కుళ్ళిపోయింది. నా జీవితం కూడ కుళ్ళిపోయింది అని బాధపడాను. గతంలో దేవుడు నన్ను ఎంతగా ప్రేమించాడో ధ్యానించి నేరచుకున్నాను. చర్చి దగ్గర తవ్ముడు నన్ను చేరి మంచి ఆపిల్ అందించాడు. అక్కడ ఎందరో ఉన్నారు కానీ ఆ బాబు ఇచ్చాడు. చాలా మధురంగా ఉంది నా జీవితం అలా ఉంటుందా అని ఆలోచించాను. ప్రభువు నాకు సంతోషాన్ని ఇచ్చారు. ప్రభువు నాకు ఆశీర్వాదాన్ని దాచి ఉంచారని నమ్మాను. బాప్తిస్మం తీసుకున్న తరువాత కూడ కొన్ని పొరపాట్లు చేస్తుంటాము చిన్న తప్పులు పెద్ద తప్పులు చేస్తుంటాము దేవుడు దయగలవాడు ఆయన దగ్గర ఒప్పుకొని విడిచి పెటాటలి అని నేరచుకోగలిగాను. ప్రతి బలహీనతకు దేవుని దగ్గర క్షమాపణ అడిగి నెమ్మది పొందేదాన్ని. ప్రతి సమస్యకు జవాబు ప్రార్థనగా గుర్తించాను. నా జీవితం క్రీస్తు ప్రేమలో సాగిపోతున్నాది. నన్ను వెదకి రక్షించిన క్రీస్తుకే మహిమ కలుగును గాక. దేవుడు మవ్ములను దీవించను గాక ఆమెన్.

Photograph from page 63 of Mahonnathudu Malachina
పేజీ 63

99

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

సాక్ష్యం 13. క్రీస్తును ఎరుగని కుటుంబంలో జన్మించగా క్రీస్తును

గార్చి స్నేహితులు పరిచయం చేయగా ఆధ్యాత్మిక

అనుభవంలో రక్షణ స్థిరతలో నడిపించిన క్రీస్తుకే సాక్షిగా

ఉన్నాను.

శ్రీ జి. రక. రెడిడ్ గారు, హైదరాబాదు,

అపుపడునేను ఎవని పంపెదను? మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు

పసలవియ్యగా వింటిని. అంతట నేనిచతతగించుము నేనున్నాను నన్ను పంపుమనగా

యెషయా 6:8

పరిచయం:

ప్రభువు నామములో మీకు వందనములు. నా

పేరు జి.్ర.రెడిడ్ మా గ్రామము కోకిల పాడు, తిరువూరు

మండలం, కృషాణ జిల్లా. మా తల్లిదండ్రులు వ్యవసాయం

చేసేవారు. తిరువూరు దగ్గర మారు మాల గ్రామంలో

జన్మించాను. 6 మంది సంతానములో 4 మగ పిల్లలు,

2 ఆడ పిల్లలు, మా వెుటట పొలాలను వర�ధార పొలాలుగా

సాగు చేసేవారము. కొద్ది పాటి బూములు మాకుండేవి.

వరా�లకు పండే పంటలతో జీవనం కొనసాగించే వారము. మాకందరికీ

చదువుకోవాలనే ఆశ ఉండేది. మా కుటుంబంలో అందరి కంటే నేను చిన్నవాడిని.

నాకు ఇద్దరుఅకకలు, ముగ్గురు అన్నయ్యలు ఉన్నారు పెద్దన్నయ్య కొంచెం చదివి

నాన్నతో వ్యవసాయంలో సహాయం చేస్తున్నాడు. చిన్న అన్నయ్యకు డాక్టు చదువాలనే

కోరిక ఉండేది. చాలా ఖరచు అయేయది కొన్ని సార్లు అప్పులపాలయేయవారము. మేమంతా

చదువుపై ఆసక్తి చూేపవారము. మాడవ అన్నయ్య డి^్ర చేశాడు.

మా }రులో 10వ తరగతి చదివాక తిరువూరులో ఇంటరు చదివే రోజుల్లో

ఒక మంచి రక్రైస్తవ స్నేహితుడుండేవాడు. అతని పేరు సుధాకర్ అతని వల్ల డి^్ర

చదువుటకు ప్రోత్సాహం పొంది విజయవాడ లయోలా కాలేజిలో చేరాడు, నేను

అతనితో పాటు కాలేజిలో చదువసాగాను, హాస్టలు ఫీజు, కాలేజి పుస్తకాల ఫీజు

100

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు చాలా అవసరం ఉండేది. ఇంటి నుండి ఆర్థిక సహాయం పొందుట క్లిష్టంగా తోచింది. సాకలర్ షిప్ వస్తుందని ప్రోత్సహించాడు నాకు కాలేజిలో సీటు లభించింది. కాథలిక్ హాస్టలు అందరికీ ఒక్కటే ఉండేది. నేను అపై చేసుకోగా సీటు వచ్చింది. ఉదయ

్ల కాలం కాథలిక్ చర్చికి వెళ్ళి వారందరితో కలిసి వెళ్ళేవాడిని, మొదటి సంవత్సరం పూరతయింది. ఇం^్లషు మీడియంలో చేరినందన రాణించలేకపోయాను. యం.యస్సిలో చేరాలంటే చాలా ఎకుకవ మారుకలు రావాలి గనుక చాలా శ్రద్ధగా చదువుటకు ఆరంభించాను, నాకు ఇద్దరు రక్రైస్తవ స్నేహితులుండేవారు. రమ కుమార్, సుధాకర్ మంచి స్నేహితులు, వారు క్రీస్తును గురించి బోధించేవారు. కొద్దిగా విశావాసం ఉండేది. ఆర్థికంగా సహాయం చేసేత, మంచి మారుకలు వేసత క్రీస్తును నమ్ముతానని తలంచుకొనేవాడిని. 1991లో ఒంటరిగా వెళ్ళగా ప్రార్థించు కోవాలనిపించింది. హృదయం తెరువబడ సాగింది. పరీక్షల ముందు ఒక రాత్రి వేళ్ దేవుని ధ్యానంలో గడిపాను. నా పాపాలు క్షమించమని మాత్రమే అడిగాను. అప్పటికి క్రీస్తు రకతం మాత్రమే పాపాలు కషవించను అనే సత్యం తెలియదు. క్రీస్తు వెలుగైయున్నాడు గనుక ఆ వెలుగు నాపై ఉదయించుట గమనించి క్రీస్తు నన్ను అంగీకరించిన భావంతో పరమానందభరితుడనయ్యాను మా లైక్చిరరు గారు మంచి విశ్వాసి సిరాజ్ గారికి మా అనుభవం వివరించాను. ప్రభువు నన్ను దర్శంచాడని చెప్పారు. నా స్నేహితులంతా నన్ను నడిపించారు. వారు కాలేజిలో బైబిలు స్టడీ ఆరంభించారు. నేను ఏకీభవించాను ఆ రీతిగా విశావాసంలో అభివృద్ధి చెందసాగాను బైబిలు ఎలా చదవాలి? ఎలా ప్రార్థించాలో నేర్పగా దేవునిపై ఆధారపడి దేవుని సన్నిధిలో గడుపుట ఆరంభవుయింది.

రెండవ సంవత్సరం చివరికి వచ్చాను. సహవాసంలో చాలా ఎదిగాను. నన్ను ప్రభువు మార్చాడు, నా పాప జీవితం మారింది. అబద్ధాలు ఆడడం మానేశాను, సినిమాలపై ఇష్టం తగిగంది. లోక సంబంధమైన విషయాలు చాలా అపవిత్రంగా తోచాయి. దేవునితో వ్యక్తిగతంగా గడుపుట అలవాటయింది. దేవునిపై ఆధారపడుట ఎకుకవైంది. పరీక్షలు అయిపోయాక ఇంటికి వెళ్ళాను భక్తి గల సహవాసం దారమయింది. లోకంలోకి జారిపోసాగాను, ప్రార్థించడానికి అవకాశం ఉండేది కాదు. సాకల్లో చిన్న ఉద్యోగం చేసుకోమని స్నేహితుడు ఇచ్చిన సలహా మేరకు టీచరుగా చేరాను. కొన్ని నెలలు పని చేసాను. యవనసు�లు పాలుగనే ఇవాంజిలికల్ పెఫలోషిప్లో చేరాను. మరలా విశాసంలో బలపడసాగాను. భ.యి.డి చదువుటకు మచిలీపట్నం వెళ్ళాను. ఆ సహవాసంలో చేరాను. నాకు ఒక ఉద్యోగం కావాలని 101

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

వరల్డ్ విజన్ ఆఫ్ ఇండియాలో అప్పారావు అనే స్నేహితుడి ద్వారా ఆ సంస్థలో చేరి

ఉద్యోగం చేయుటకు ఆరంభించాను. ఏ ప్రాంతవైనా వెళ్లగలవా అని ప్రశ్నించారు

పేద వారికి సహాయం చేయడానికి ఒంగోలు ప్రాంతంలో మారు మాల గ్రామంలో

పని చేయుటకు వెళ్ళాను. పేదవారికి వసతువులు ఆర్థిక సహాయం అందించవలసి

వచ్చేది. వారందరిని దేవునిలో నడిపించవలసి వచ్చేది. మంచి పాత్రగా వాడబడేవాడిని.

ప్రార్థన ఉదయాన్నే చేసుకోవడం వాక్యం చదవడం ఆసక్తిగా కొనసాకగది, ఆ తరువాత

వారికి ఇష్టమైన కార్య్రకమాలు పూర్తి చేసి ఇల్లు చేరేవాడిని. స్థానిక పాస్టరుగారితో

కలిసి పరిచర్యలో పాలుగనుట, రోగుల కొరకు ప్రార్థించుటలో నిమగ్నమయేయవాడిని.

వ్యక్తిగతంగా పూర్తిగా దేవునిపై ఆధారపడుతా ఆత్మీయంగా అభివృద్ధి చెందసాగాను.

ప్రతి దినం దేవునితో సమయం గడపనిచో ఆనందం లభించేది కాదు. పరిశుద్ధత

కావాలంటే ఆ అనుభవం కావాలనిపించేది. అక్కడ నివసించేవారంతా నన్ను గమనించి

నేను భయభక్తులు కలిగి ఉన్నాను అని గమనించి చాలా గౌరవించేవారు.

ఆ సమీపంలో ఉన్న గ్రామంలో తుఫాను వచ్చింది. గృహాలు కొట్టు కొని

పోయే పరిస్థితి వచ్చింది, మేమంతా ఒకే పషడ్లో తల దాచుకున్నాము. అక్కడ

స్థానికంగా ఉన్న వ్యక్తి నన్ను చూచి మీరు మాతో ఉంటే తుఫాను రాదు లేదంటే

మేము కొట్టుకొని పోతాము అన్నాడు. మీ ప్రార్థన దేవుడు వింటాడు అని అడిగారు.

గొప్ప సాక్ష్యం వినుట సంభవించింది. రెడిడ్గారు మాతో ఉంటే ప్రభువు మాతో

ఉంటాడు అన్నారు. వారు సంతోషం పొందడానికి అక్కడే ఉన్నాను. మా అధికారులు

సహించలేక నన్ను ఇంటికి పంపదలిచారు. ప్రభువే నిలబైటాటరు. అధికారులు అకారణంగా

నాపై నెపములు మోపారు. అదే నేరం చేసిన వారు దానిలో ఇరుకుకనేలా ప్రభువు

సహాయం చేశారు. ఆ తరువాత సోషల్ వరకరుగా పని చేసిన నన్ను మేనేజరుగా

ప్రమోషన్ ఇచ్చారు దేవుని హాసతమే అని నమ్మాను. మరలా మచిలీపట్నం చేరాను.

అక్కడ సముద్ద తీరాన చాలా గ్రామాలు ఉండేవి. మేము ఉండే గ్రామం రెడిడ్ పాలైం

అక్కడే కంసాలి పాలైం ఉండేది. కొందరు స్థానిక విశ్వాసులతో పరిచయాలు ఏరపడ్డాయి.

దీనబంధు గొప్ప విశ్వాసి లైక్చిరరుగా ఉద్యోగం చేసేవారు. భార్య గొప్ప పరిచర్య

చేసేది. కొందరం విశ్వాసులం కలిసి ప్రార్థనకు కూడుకునేవారము. నన్ను చాలా

ప్రోత్సహించారు. నేను ఏకాంత సమయం గడుపుచుండగా మంచి దర్శనమిచ్చారు.

అనేక మంది ఆవులను పశువులను చూపారు. పిల్లలకు సాకలు ప్రోగ్రాము

ఆరంభించాము. అక్కడ విశ్వాసులను ప్రోత్సహించి ఆరోగ్యపరంగా సలహాలు

102

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు ఇచ్చేవారము. వారికి అవసరం ఉన్నవి ఇచ్చి వారితో కలిసి జీవిస్తూ వారికి మాదిరిగా జీవించేవారము. హిందువుల మధ్య సాక్షులుగా జీవించేవారము. పిలిచిన వారి ఇంటికి వెళ్ళి వాక్యం చెప్పి ప్రార్థన చేసేవారము. కంసాలి పాలైంలో యవనసు�లను సమకూర్చి సముద్ద తీరం చేరాను. ఇసకలో మోకరించి ప్రార్థించి జవాబు, శక్తి పొందేవారము. వచ్చిన వారిలో రోగసతుల కొరకు, దయ్యం పట్టినవారి కొరకు ప్రార్థన చేసేవారము. విడుదల కొరకు పట్టుదలతో కనిపెట్టేవారము. సువార్త ప్రకటించుటకు దేవుడు నన్ను బలంగా వాడుకున్నాడు. ప్రాజైకుట మేనేజరుగా సమర్థవంతంగా నిర్వాహించగలిగాను. ఎందరికినో దేవునిలో నడిపించే భాగ్యమచ్చారు. దేవుని నామానికి మహిమ కలిగింది. ప్రత్యేకమైన జీవితంలో ప్రజల మధ్య ప్రత్యేకత కలిగంది. వరల్డ్ విజన్ వారు ప్రత్యేక ఆపఘర్ ఇచ్చారు. మ్రదాసుకు వెళ్ళి ఇంటరావాకు హాజరయ్యాను. నన్ను పసలైకుట చేసారు. ఉద్యోగమచ్చారు. అది నేషనల్ రక్రైస్తవ ఆరగనైజేషన్ గతంలో పని ప్రాజైకుట పని అయితే ఇది ఇంకా పెద్ద పని 1991లో జరిగింది. నాకు వివాహం జరిగింది. నా భార్య హైదరాబాదులో ఉద్యోగం చేసేది. నాకు ప్రభువు దయ వల్ల ఒక పాపా బాబు పుటాటరు. ఒంగోలు నెల్లారు ప్రాంతాలలో పని చేస్తూ వారిని ఆత్మీయంగా బలపర్చివాడిని. మాడు రోజులకు ఒకసారి సువార్త ప్రకటించగా చాలా ఆనందించేవాడిని. ఆ ప్రాంతంలో 20 మంది బాపీతస్మం తీసుకున్నారు. పాస్టు గారి ద్వారా బాపీతస్మం పొందారు. హైదరాబాదు దగ్గరలో శాంతి నగర్ ఉండేది. అక్కడ ప్రాజైకుట కొరకు నన్ను పంపారు. కొన్ని గ్రామాలను అడాపుట చేసుకున్నాము. వారి గ్రామాలలో గవర్నమెంటు వారితో కలిసి కొన్ని పథదకాలతో అభివృద్ధి కార్య్రకమాలు చేపటాటము. పిల్లలకు విద్యా బోధన ్రతాగు నీరు, వసతి కలిపంచాము. విద్యకు సపోర్టు చేసేవారము. ప్రభువు పేరట మంచి కార్య్రకమాలు చేపట్టినందుకు అబద్ధాలు చెప్పకుండా నిజాయితిగా జీవిస్తామనే నమ్మకం మా పనిచర్యలో పఘలితాలుగా మగిలాయి. మంచి విలువలు గల పునాదితో గవర్నవెంటకు సహకరిస్తున్నందుకు మంచి సాక్ష్యం మగిలింది. మేము ఒక గ్రామంలో నీటి వసతి పైపు లైన్ ఆరంభించక ముందు ప్రార్థించాము. ఆ స్థలంలో నామాకార్థ రక్రైస్తవులండేవారు వారికి ఇష్టం లేనివారిని కొట్టేవారు. అక్కడ సువార్త లేదు. ఆ ప్రాంతంలో 10 సంవత్సరాలుగా పని చేసాను. అనేకులను బలపరిచేవారము. వీరంతా మంచి చేస్తారనే గౌరవముతో నవ్మారు. సరపంచు, పెద్దలు విలువనిచ్చి ఆహ్వానించేవారు. ఆ నేల ఆత్మీయంగా వెుతతబడింది. గ్రామాలలో సువార్త బోధించగా కొటటకుండా ఉండేవారు. 15 ఆరాధన స్థలాలు స్థిరపడ్డాయి, ఆ ప్రార్థన గంపులలో ఉజ్జీవం కొనసాగింది. ఆ ప్రాంతంలో 103

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

కొండలలో కంకర కొట్టేవారు అక్కడ వారికి సువార్త ప్రకటించేవారము. ఒక సాకలు

బిల్డింగు కట్టించాము. సువార్త చెప్పి నడిపిస్తూ ఆదివారం ఆరాధన ప్రారంభించాము.

వరల్డ్ విజన్ ద్వారా 100కు పైగా ఇళ్ళు కట్టించాము. ఆత్మీయంగా బూమ సాగు

చేయగలిగాము. అందరి హృదయాలు వెుతతబడ్డాయి. దేవుని పని ఆ ప్రాంతాలలో

సవ్యంగా కొనసాగింది. ఆ ప్రాంతంలో సండే సాకలు ఆరంభించాము. 60 మంది

సువార్త ద్వారా స్థిరపడి క్రమంగా ప్రార్థనలకు వచ్చేవారు.

నా పిల్లలు విద్యాభ్యాసం ముగించారు. ఉన్నత విద్యగా భ.టైక�లో ఇద్దరు

జాయిన్ అయయారు. బాబుకు ఉద్యోగం వచ్చింది పాప అకౌంటైంట్ యంయస్లో

చేరింది. పాప కూడా అమెరికాలో స్థిరపడింది. పిల్లలిద్దరిని భక్తితో పెంచాను.

ఉదయాన్నే పక్షులు దేవుని స్తుతిస్తున్నాయి మనం కూడా దేవుని స్తుతించాలని నేరాపను.

బాపీతస్మం తీసుకున్నారు, ఆత్మీయంగా స్థిరపడ్డారు. బాబు నయాజైర్సీలో జాబు చేస్తూ

సంఘ కాపరికి సహకరిస్తున్నాడు. పాపకు పాస్టు గారి అబ్బాయితో వివాహమయి

అట్లాంటలో స్థిరపడింది. పిల్లల జీవితాల్లో ప్రభువు ఉన్నారు ఆత్మీయంగా స్థిరపడ్డారు.

ఆయన రాజ్యానికి అందరిని హక్కు దారులుగా చేసి ఆయన రాజ్య వ్యాప్తి కొరకు

కృషి చేయాలని అందరు ఆయనకు సాక్షులుగా జీవించాలని నా ప్రార్థన. ప్రభువు

అందరిని దీవించను గాక. ఆమెన్.

104

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

సాక్ష్యం 14. దేవుడు ఎవరు అని ఆలోచనతో ఉండగా స్నేహితులు

మందిరానికి నడిపించారు క్రీస్తు శక్తిని కనుగొని

రక్షణ పొంది సేవకుడనయ్యాను

శ్రీ భీమా రెడిడ్ గారు, హైదరాబాదు,

అతని మాలముగా అందరు విశ్వాసించనట్లు అతడు ఆ వెలుగును గార్చి

సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. యోహాను 1:7 పరిచయం:

ప్రభువును రక్షకుడైన జీవము గల దేవుని పేరున మీకు శుభాభివందనములు. నా పేరు భీమా రెడిడ్ తిరప్తిలో పుట్టి పెరిగాను. సాంప్రదాయ కుటుంబంలో విగ్రహారాధన చేయు కుటుంబంలో పుట్టి పెరిగాను క్రీస్తే నిజ రక్షకుడని ఎవరు నాకు చెప్పలేదు. మా తల్లిదండ్రులకు ముగ్గురు సంతానములో నేను రెండవవాడిని. దేవుడు తల్లి గర్భములో ఉండగా నన్ను ఏరపచుకున్నాడు. నన్ను తన పరిచర్య కొరకు సిద్ధపరిచారని నాకు తెలియలేదు. ఎవరైనా పూరణమనసుతో దేవుని ప్రేమిుస్తారో వారి మధ్య ఉంటనన్నాడు.

ఎవరు వెదకుతారో వారికి దొరికేదేవుడు గనుక దేవుని కనుగొని సేవించే కృపనిచ్చారు. మాకు మందుల షాపు ఉండేది అన్నయ్య బాధ్యతగా నిర్వాహించేవాడు. ఆ షాపుకు క్రమంగా వచ్చి మందులు కొనే ఒక వైశ్య కుటుంబం నుండి దేవుని నవ్ముకున్నవాడు, నిజ దేవుడు రక్షకుడు క్రీస్తును నమ్మితే రక్షించి అన్ని సమకూర్చగలడని పరలోకం ఇస్తాడని పదే పదే చెపుతండేవాడు. ఆ శక్తి గల మాటలు నాలో పని చేశాయి. ఆయన మాటలు పదే పదే వినాలనే ఆసక్తి కలిగంది. వారు క్రమంగా వెళ�ి ప్రార్థనా మందిరానికి నన్ను ఆహ్వానించాడు. వ్యాపారంలో నిమగ్నమగుట వలన ఒక్కసారి వెళ్ళి చూద్దామని తలంచి మందిరానికి వెళ్ళాను. దేవుని వాక్యం బోధించారు.

వాక్యం భాగం 1 సమా 16:8 ఆధారంగా దావీదు రాజుగా అభిషేకము పొందుట దావీదు గొఱ్ఱెల కాపరిగా నుండేవాడు. తన భక్తి జీవితాన్ని గుర్తించి దేవుని హాృదయానుసారుడైనందున ఘనపరచి గొప్ప రాజుగా సౌలు తరువాత ఇశ్రాయేలు రాజుగా అభిషేకాన్ని పొందుట చాలా గొప్ప కార్యంగా ఆశ్చర్యం కలిగించింది. 105

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

దావీదు సోదరులు బలిషుటలు అందగాళుి అయిననా దేవుడు పై రూపమును

లక్ష్యపెట్టక హృదయాన్ని లకష్యపెట్టును గనుక సమాయేలు దేవుని కోరిక చోప్పున

దావీదును అభిషేకించెను. దేవుడు హృదయమును చూచను అనే మాట నా

హృదయమును తాకింది. శ్రద్ధగా సందేశం ఆలకించాను. ప్రతి ఆదివారం క్రమం

తప్పకుండా మందిరానికి వెళ్ళేవాడిని అయిననా యవ్వన ఆశలు వెంటాడేవి,

విగ్రహారాధన క్రమము మానుకోలేని బలహీనుడనుగా ఉండేవాడిని. ప్రత్యేకించి

క్రీస్తును మాత్రమే సేవించుట కుదిరది కాదు. లోపల పోరాటముగా ఆంతరయద్ధము

చెలరకగది. దానితో పాటుగా సినిమాల పిచ్చి ఉండేది. మందిరమునకు వెళ్ళి

ఆరాధించుట మానలేదు. క్రమంగా వినుటవల్ల విశ్వాసము అంకురించింది, నాకు

బైబిలు పరిశుద్ధ గ్రంథాన్ని బహూకరించారు. దేవుని శక్తి సన్నిధి ప్రభావం కావాలనే

తపన కలిగంది. ఒకసారి ఒక విశ్వాసితో మాట్లాడనపుడు నిజ దేవుడు క్రీస్తు మాత్రమే

సర్వలోక రక్షకుడు అన్నపుడు బాల్యంలో నా స్నేహితునితో వాదించిన రీతి జ్ఞాపకం

వచ్చింది. మాకు ఒకే దేవుడున్నాడు ఆయన క్రీస్తు మీకు అనేక దేవుళ్ళున్నారు అనేవాడు.

చాలా కోపం వచ్చేది.

మా మధ్య సంభాషణ కొనసాగింది. క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టిన

రక్షకుడని పదే పదే తెలిపాడు. ఎందరో భక్తులు తిరప్తి వస్తారని వెంకటేశవారుని

దర్శంచేవాడినని ఆయన కూడా వైశ్యుడేనని దేవుళ్ళను నమ్మి ఎన్నో చర్చిలు తగుల

బైటాటను అని తన సాక్ష్యం తెలిపాడు. దేవుడనేవాడు పరిశుద్ధంగా ఉండాలి. పాపము

లేనివాడుగా ఉండాలి, ఆ రీతిని బట్టి నేను పూజించుట మానివేయాలని తలంచాను.

చేతులతో ని]్మంచినవి విగ్రహాలు అని ఆలోచించి సత్యాన్వేషణలో ఉండగా నాలాటి

భావం గలవార ఈ దేవుళ్ళు అని నమ్మాను. నా కన్న గొప్ప వ్యక్తిగా పరిశుద్ధుడు,

సృష్టికరత అదికుడు అని తలంచాను. దేవుని శక్తిని గ్రహించలేకపోయానని తలంచి,

మనుషులను, సృష్టిని పూజిస్తూ సృష్టికరతను మరిచాను.

వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచ లేదు, కృతజ్ఞతా

స్తుతులు చెల్లింపనులేదు గాని తమ వాదముల యందు వ్యరు�లైరి.

వారి అవివేకహాృదయము అంధ కారమయమాయెను, తాము జా�నులమని

చెప్పుకొనుచు బుది�హీనులైరి.

వారు అకషయుడగు దేవుని మహిమను కషయమగు మనుష�్యలయెకకయు,

106

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు పక్షులయెకకయు, చతుష్పాద జంతువులయెకకయు, పురుగులయెకకయు, ప్రతిమాసవారూపముగా మార్చిరి. రోమా 1:21-23

పరిశుద్ధ గ్రంథం చదువునపుడు మరొక సత్యం దేవుడు బయలు పరిచాడు.

నిర్గమ కాండంలో ఆకాశమందే గానీ, బూమ మీదనే గాని ప్రతిమకు పూజించ కూడదని తెలిసింది. దేవుడు మోషేకు స్వయంగా స్వరంతో మాట్లాడి చెప్పిన విషయాలన్ని 5 కాండాలలో స్పష్టంగా రచించగలిగినాడు వాటిని చదివి ధ్యానించి అనసరించువారు తరతరాలు వాటి ద్వారా మేలు పొందుచున్నారు. వాటిలో 10 ఆజ్ఞలు చాలా విలువైనవి. దేవుని ఎవరు ఎపుడు చూడలేదు. వాక్యము జీవితాలను మార్చివేయగలదు. చెడుతలంపుల నుండి విడుదల ఇవవాగలదని గ్రహించాను. క్రమంగా దేవాలయానికి వెళుిచా గొప్ప ఆత్మీయ సత్యాలను అర్థం చేసుకోగలిగాను. క్రీస్తు నాపాపాలు క్షమించుటకు సమర్థుడని వాక్యం ద్వారా నమ్మి పశ్చాత్తాపంతో ఆయనను చేరి కన్నీటితో ప్రార్థన చేశాను.

క్షమాపణ కోరగా దయ గల దేవుడు నా ప్రార్థన ఆలకించి పాపాలన్నీ క్షమించి తన భడడ్గా చేరచుకున్నారనే నిశ్చయతను పొందాను. నిజమైన దేవుడని మారగం, సత్యం జీవమైయున్న దేవుడని నమ్మాను. నా హృదయం గొప్ప నెమ్మదితో నిండి మారిన జీవితాన్ని ఆరంభించాను. ఎవరైనా క్రీస్తులో ఉంటే నాతన జీవితమస్తారు గనుక క్రీస్తు రకతధారలచే నన్ను పవిత్రపరచి కొత్త ఆలోచనలు గల జీవితమచ్చారు. పరిశుద్ధాత్మ దేవుడు నాలో నిలిచాడు నాకు ఉన్న ఉంగరాలు ఆడంభరాలు తీసివేసాను. నాలో జరిగిన గొప్ప మారుపను మా ఇంటివారు గమనించారు. నా నమ్మకాన్ని సహృదయంతో అర్థం చేసుకున్నారు. నన్ను బాదించలేదు. నా నమ్మకాన్ని వ్యతిరకించలేదు, సాధారణంగా రక్రైస్తవులు తకుకవ కులం వారనే దురభిప్రాయంతో మా వాళ్ళు అనుకోవడం వల్ల వారికి దారంగా ఉండేవారము. క్రీస్తు అందరికి ప్రభువు ఆయన దృష్టిలో మతము లేదు, మార్గముంది.

కొంత ఆలోచించి నా తల్లిదండ్రులిద్దరు నేను నమ్మిన క్రీస్తునే అంగీకరించారు. నా కుటుంబీకులంతా నవ్మారు. దేవుని ఉచిత కృపగా భావించి దేవుని స్తుతించాను. నేను అన్య పద్ధతిలో వివాహం చేసుకున్నా నా భార్యకు సువార్త చెప్పి నమ్మించగా ఆమె రక్షకుని అంగీకరించింది. దేవుడే ఆమెను దర్శించాడు ఆనందంగా అంగీకరించింది ఇద్దరము క్రీస్తులో సాగిపోతున్నాము. 107

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

నా భార్య పూర్తిగా దేవుని నవ్ముటకు గల కారణము కడుపు నొప్పి వచ్చింది

రాత్రి వేళ్ బాధపేది నేను ప్రార్థించగా నెమ్మది పొందేది. ఎందరో డాకటర్లు వైద్యం

చేసినా ఉపశమనం కలుగలేదు. కేవలం ప్రార్థన ద్వారా మాత్రమే ఆమె ఉపశమనం

పొందింది. ప్రభువు మహా కృపతో ఇద్దరు భడడ్లను ఇచ్చి దీవించారు దేవుని కృపలో

రక్షణానందం అద్భుతాలు, ఆశీర్వాదాలనిచ్చి దీవించారు. దేవుని ఏరాపటులో

నేనున్నానని తెలసుకోగలిగాను. ఆయనే మమ్ములను అద్భుత రీతిగా పోషిస్తున్నారు.

నా పట్ల దేవుడు చేసిన మారుపలను మేళ్ళను సాక్ష్యం చెప్పుటకారంభించాను.

సాధారణంగా కోరుటలో లాయరు జడి�గారు సాక్షులు ఉంటారు కదా బోనులో ఉండి

నిజమే చెప్తాను అబద్దము చెప్పను కళ్ళారా చాసిన విషయాలను జడ్జి గారికి లాయరు

తెలియచేస్తారుకద అదే విధంగా క్రీస్తే నిజ దేవుడని అనేక సంశయాల నుండి నన్ను

తప్పించి రక్షకుడని నమ్మి వెంబడిస్తున్నాను. ఆయనే మారగం, సత్యం జీవమని దేవుడని

సాక్ష్యముగా ప్రకటించుటకారంభించాను. శిష్యులు కూడా ఏది చూచావో, దేవుని

తాకావెా దానినే ప్రకటిస్తున్నామని తెలిపారు. జీవమును గార్చి వివరిస్తూ జీవపు

వాక్యం రాశారు. నా జీవితాన్ని మార్చి కొత్త వ్యక్తిగా చేసారు. క్రీస్తు నిజమైన ఏకైక

దేవుడని చదువుతున్నవారంతా నవ్మాలి. దేవుని నమ్మితే డబ్బు వస్తుందా అని

అడుగుతారు కానీ ఆయనను పూరణ హృదయంతో వెదకు వారికి ఆయన దొరుకుతాడని

చెప్పుచున్నాడు. ఆయనే మనలను ఏరపరచుకొని రక్షించగలరని నడిపించగలరని

చెప్పగలను. నన్ను పరిచర్య చేయమని బయలుపర్చగా నేడు సేవలో ఉన్నాను. నా

సేవ కొరకు ప్రార్థించండి. ఆమెన్.

108

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

Photograph from page 68 of Mahonnathudu Malachina
పేజీ 68

సాక్ష్యం 15. క్రీస్తు తెలియని కుటుంబంలో విగ్రహారాధన చేయుచు

జీవనం గడిపే రోజుల్లో ఒక విశావాసీ సువార్త

ద్వారా క్రీస్తు రక్షించి సాక్షిగా నిలిపారు

శ్రీమతి చంద్రిక, గంటారు.

ప్రభువైన యేసునందు విశ్వాసముంచం అపుడు నీవును నీ ఇంటివారును రక్షణ

పొందుదురు. అపో 16:31 పరిచయం:

ప్రభువు దివ్య నామమునకు సదా మహిమ కలుగును గాక. నా పేరు చంద్రిక నేను గండ్లపాలైము గ్రామము, గుంటూరు జిల్లాలో పుట్టి పెరిగాను. బాల్యం నుండి భయంకర విగ్రహారాధన చేయు కుటుంబంలో జన్మించాను. మా తల్లిదండ్రులు సీతారామయ్యగారు, నాగమ్మ గారు, మాకు క్రీస్తును గురించి తెలియదు, నేను 10వ తరగతి వరకు చదువుకున్నాను. నాకొక చెల్లి ఉంది. 15వ సంవత్సరం 1989లో కృషణరావ్ బాబు గారితో వివాహం జరిగింది. వ్యవసాయం చేసేవారు. మా అత్తగారి }రు తెనాలి. నేను పెద్ద కోడలిని, వారి తాతగారు మావివాహం నిర్వాహించారు. నాపట్ల ప్రేమ అంతగా ఉండేది కాదు. చిన్నవయసులో వివాహం జరిగింది, వివాహం వలన సమస్యలు తట్టుకోలేక చాలా దు:ఖపేదాన్ని చాలాసార్లు జీవితం పట్ల విరక్తి కలికగది. అత్తగారి కుటుంబమంతా ఆస్తి గలవారు, నా భర్తగారు తల్లి మాట వినక నా పట్ల ప్రేమతో ఉన్నందుకు ఇంటి నుండి వెళ్ళిపోమన్నారు ఆస్తిలో వాటా రాదన్నారు. మా అత్తగారి ఇంటికి దారంలో వారి టీచరు గారి ఇంటిలో అద్దెకు దిగాము. ఇల్లు అద్దె 200 రూపాయలు, కరెంటు భల్లు 40 రూపాయలు కట్టవలసి వచ్చేది. నాకు వివాహం చేసిన తాత మరణించినందన నాకు సహాయం చేసేవారు లేరు. 1995 నుండి వారందరికి దారంగా జీవించాము. అదే సంవత్సరంలో మా ఇంటి ఓనరు విధవరాలు ఆమెకు ముగ్గురు కుమారులు ఒక కుమార్తె ఉండేవారు. ఆమెకు పెన్షన్ వచ్చేది పిల్లలు పొలము చూసు కోవాలని ఏలారులో స్థిరపడ్డారు. ఆమె చూపిన ప్రభువు ప్రేమ వరణణాతీతం, ఆమె క్రీస్తును బాగా ప్రార్థించేది, ఆమె ఉదయం 4 109

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

గంటలకు లేచి ప్రార్థించేది. నిజానికి మాకు 1989లో వివాహం జరిగింది. 1991లో

ఒక అవ్మాయి, 1992లో మరో అవ్మాయి జన్మించారు. జీవనాధారం సరిగా లేదు

మమ్ములను చూసుకోవడానికి ఒక సినిమా హాలులో పని చేసేవారు. నెలకు 700

రూపాయలు జీతం వచ్చేది. ఇద్దరు పిల్లలతో ఇంట్లో ఉండేదాన్ని నా అవసరాలు మా

తల్లిదండ్రులు భయయం, పప్పులు పంపేవారు. మా ఇంటి ఓనరు పేరు తాళ్ళూరి

సరోజినిగారు. ఆమె ప్రార్థనా జీవితం నన్ను ఆకర్షించింది. క్రీస్తును పోలిన పవిత్ర

జీవితం ఆమెలో చూచాను. క్రీస్తును నవ్ముటకు ఇతరులను ప్రేమించి

ప్రేమనుకనబరచుచూ అవసరంలో సహాయపడుతా ఆదరించి }రట కలిగించే మాటల

ద్వారా అనయలను ఆకర్షించి క్రీస్తులో నడిపించు విధానమంతా గమనించేదాన్ని.

రోజు ప్రార్థన చేసుకో మీ అత్త గారి కొరకు ప్రార్థన చేయి దేవుడు పరిస్థితులను

మారుస్తాడు అని నాపై జాలి ప్రేమ చూపింది. నా కష్టాలు విని ఆశ్చర్యపేది.

ఆమె నన్ను మందిరానికి రమ్మని ఆహ్వానించింది, నా భర్త ఇష్టపేవారు కాదు,

నా భర్త శని ఆదివారాలు ఇంటికి వచ్చేవాడు కాదు, ఎవరైనా నేను మందిరానికి

వెళ్న్నానని చెప్పి అపహాస్యం చేస్తారని భయపడేవారు. చర్చికి వెళ్ళినపుడు దేవుడు

రాసిన పుస్తకము బైబిలు అని నమ్మాను. సృష్టి వివరణ గురించి ఆదికాండంలో

విన్నాను. దేవుని గురించి ప్రతి ఆదివారం వినేదాన్ని. ఒకరోజు మత్తయి 11:28

వచనం - ప్రయాసపడి భారం మోయుచున్న సమసత జనులారా నాయొద్దకు రండి

నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అన్న మాట నన్ను ఆకర్షించింది. నాకున్న

భారాలు దేవునికి చెప్తే ఆయన నెమ్మది కలుగచేయునని ఆయన నాతో వాక్యం

ద్వారా మాట్లాడారు. ప్రార్థన ద్వారా ఆయనతో మాట్లాడగలననే విశావాసం స్థిరపడింది.

ఆనాటి నుండి వాక్యం ప్రార్థనా జీవితం నా జీవితంలో అధిక ప్రాధాన్యత వహించాయి.

మా ఇంటి ఓనరు నాకు మాత్రమే కాదు నా గురించి వచ్చిన బంధువులకు దేవుని

సువార్తను చెప్పేది, ఆమె తోటలో నుండి తెచ్చిన పండ్లు ఇచ్చేది, ఆమె మాటల ద్వారా

ప్రాణం తెపపరిల్లజేసేది. ఆమె నాకు రడియో కొని పెట్టింది. నేను చెల్లి వాక్యాలను

శ్రద్ధగా వినేవారము. నన్ను చూడడానికి వచ్చినవారు, బంధువులు ఆమె సువార్త

వలన రక్షణ పొందారు, ముందుగా రక్షణ గురించి తెలిపింది, పశ్చాత్తాపం, ప్రార్థన

ఎలా చేయాలో నేర్పింది, దైవ సేవకుల అనుభవాలు చెప్పగా నా హృదయమంతా

భారంతో నిండి రాత్రంతా ప్రార్థన చేశాను. ప్రభువు నా బలహీనతలు చూపగా నన్ను

క్షమించమని క్రీస్తును అడిగాను, ఆయన కార్చిన రక్త ధార్ల వలన రక్షణ స్థిరత వల్ల

110

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు నా హృదయంలో వింత శాంతిని పొందాను, అదే రక్షణ అనుభవం అని అమ్మగారు అన్నారు. క్రీస్తు పరిచర్య ఆయన చెప్పిన మాటలు ఇష్టంగా ఉండేవి.

లాకా 19:10 నశించిన దానిని వెదకి రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చారు, అన్నట్లు నా పాపాలు క్షమించారు, నా సమస్యలు ఆయన సన్నిధిలో విన్నవించుకుంటున్నాను. చాటుగా మందిరానికి వెళ్ళుట చాలా కాలము కొనసాగించాను, పిల్లల చదువు కొరకు తెనాలి నుండి హైాదరాబాదుకు వచ్చాము, నివాసము ఏరపరచుకున్నాము, మాకు దగ్గరలో హెబ్రోను సహవాసం లభించింది, ్రేదవానికి పెన్నిధి వలై ఎడారిలో పసలయేరులాగ }రట లభించింది. నా భర్తకు క్రీస్తును వెంబడించుట ప్రార్థించుట, వాక్యం చదువుట ఇష్టం ఉండేది కాదు, మేము వెళ్ళిన సహవాసం కరర్మలు ప్రార్థనా మందిరము నా భర్త విమర్శలు నన్ను బాధించేవి, చాలా దు'ఖపేదాన్ని, దేవున్ని ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞలపై ఆనుకునేదాన్ని, నా భర్త బాదించినపుడు కన్నీరు కార్చగా దేవుడు నన్ను ఓదార్చగా నెమ్మది కలికగది. కరర్మలు మందిరములో దైవజనులు ధైర్యం చెప్పి నా కోసం ప్రార్థించేవారు. వారి ప్రార్థనా పఘలితంగా నా భర్త వేదించడం మానేశారు, నా భర్తలో మంచి మారుప ప్రార్థన ద్వారా కలిగింది. నాతో పాటు నా పిల్లలు మందిరానికి వచ్చి సండేసాకలులో పాటలు, వాక్యాలు నేరచుకొని బైబిలు జ్ఞానంతో పాటు ఆధ్యాత్మిక సత్యాలు తెలసుకొని రక్షణ పొంది బాప్తిస్మం తీసుకున్నారు. నేడు ఆ రక్షణానందంతో విదేశాలలో స్థిరపడ్డారు

స్థానిక సంఘాలలో ఘనమైన పరిచర్యలో పాలుగని దేవునిలో ఆనందిస్తున్నారు నేడు చిన్న అవ్మాయి అమెరికాలో యం.యస్ చదివి ఉద్యోగంలో స్థిరపడింది, దేవుని ప్రేమలో సాగిపోతున్నది. పెద్దవ్మాయి ఆస్ట్రేలియాలో మంచి కోర్సు చేస్తూ అవివాహితగా ఉన్నది. మా కుటుంబాలలో క్రీస్తును నమ్మిన విశ్వాసులు లేరు, సంబంధాలు ప్రభువే చూపించాలని కన్నీటితో ప్రార్థిస్తున్నాను, బాప్తిస్మం భర్తకు తెలియకుండా తీసుకున్నాను, బుట్టు పెట్టుకునేదాన్ని కాదు అది చాలా మందికి అవమానకరంగా ఎంచి నిందించేవారు, చాలా బాధపడి దేవుని ముందు ఏడ్చేదాన్ని దేవుడు నాకు బదులిచ్చేవాడు

అవ్మా, శ్రమ పడకపోతే నీవు నా భడడ్ కాదు కద, ఓరుపతో భరించాలి, నా భడడ్గా ఉండాలంటే బభరించక తపపదవ్మా, నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నిన్ను ఆదరించగలను అని ధైర్యం చెప్పేవారు. బైబిలులో అబ్రహాము కుమారుడు రిబాక 111

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

కొరకు అతని కుమారునికి వివాహం చేయడానికి ప్రార్థించి ఎంపిక చేయుటలో

శ్రద్ధగా నిలిచిన రీతి నాకు చాలా ఆదర్శంగా ఉండగా నా భడడ్లకు అట్టి విధంగా

చూపించగలవా అని కన్నీటితో ప్రార్థిస్తున్నాను.

నా చిన్నవ్మాయి దగ్గరకు నేను నా భర్త అమెరికా వచ్చి ఆ గొప్ప దేశాన్ని

దర్శించే గొప్ప ధన్యత పొందాము. 2019 అకోటబరు నెలలో వచ్చి 2020 మార్చిలో

తిరిగి ఇండియా చేరాము. ఇప్పటికి నా భర్తలో రక్షణ స్థిరత లేదు రక్షణ పొందాలని

భారంతో ప్రార్థిస్తున్నాను, నేను తగిగంచుకొని జీవించగా కుటుంబంలో ఇంత గొప్ప

విజయాన్ని ఇచ్చి మమ్ములను ఆనందింపచేశారు. అమెరికా ప్రయాణానికి ముందుగా

నా భర్తతో కలిసి మందిరానికి వెళ్ళి దైవ సేవకునితో ప్రార్థన చేయించుకున్నాము. నా

భర్తను సంబోదించి రాంబాబు గారు నీ భడడ్లకు మీ మీద చాలా ప్రేమ ఉందండి

మీరు క్రీస్తును అంగీకరిస్తారు మవ్ములను మందిరములో చూస్తాను అని మంచి

మాటలు చెప్పి ప్రార్థన చేసి ఏతెగులు నీగుడారమును సమీపించదు, గొప్ప కార్యాలు

చూస్తారని ప్రవచనాత్మకంగా తెలిపాడు. నా భర్తలో మారుప కలిగి ఆయన మాటలు,

ఆయన ప్రార్థన హృదయాన్ని కదిలించింది. మౌనంగా కన్నీరు కార్చాడు, అమెరికా

కేషమంగా చేరాము, మా పాప ఎన్నో స్థలాలు చూపించింది, వాషింగ్టన్ డి.సిలో

ఎకుకవ స్థలాలు దర్శించాము. మేము ఉన్నంత కాలం ఇం^్లషు ఆరాధనకు ముగ్గురం

కలిసి వెళ్ళేవారము, నా భర్తకు కొంచెం ఇం^్లషు తెలసు, నేను తెరపై వాక్యాలు

చూస్తూ తెలుగు బైబిలులో చదువుకుంటా అర్థం చేసుకునేదానను. నా భర్త రక్షణ

కొరకు నేను పాప కలిసి భారంగా ప్రార్థించేవారము, డిపసంబరు 31వ తేది మందిరంలో

ఇచ్చిన బైబిలు వాగ్దానాలలో నా భర్త పేరున వాక్యం వచ్చింది

దివాతీ 28:9 నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞల ననసరించి ఆయన

మార్గములలో నడుచుకొనిన యెడల యెహోవా నీకు ప్రమాణము చేసియున్నట్లు

ఆయన తనకు ప్రతిషిటతజనముగా నిన్ను స్థాపించను.

ఆ వాగ్దానం చివరలో జనములు నీకు బభయపడుదురు ప్రతిషిటత జనముగా

మార్చగలరు, ఇతరులు భయపడే జీవితాన్ని జీవిస్తారని నిరీక్షణ నా భర్తలో సంతోషము

కలిగించింది. ఆ వాగ్దానాన్ని నవ్మారు. క్రీస్తుపై నమ్మకము కలిగినందన నాతో

ప్రార్థన చేయించుకొనేవారు. ఆయనలో కలిగిన మారుపను బట్టి చాలా ఆనందిస్తున్నాను.

నాకు ఆత్మల రక్షణ భారం ఉంటుంది, నా భర్త నేను పిల్లలు దేవుని నమ్ముటను బట్టి

వింతైన నెమ్మది కలిగింది, భడడ్లకు మంచి భర్తలు రావాలని భారంతో ప్రార్థిస్తున్నాను,

112

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు ఒక ప్రసంగంలో ఒక దైవజనుడు బుంబాయిలో సేవ చేసేవాడు ఆకలితో ఉండి దేవుని ప్రార్థించాడట నేను ఈ పని చేయమని అడిగానా అని దేవుడు ప్రశ్నించాడట?

దేవుని చిత్తంలో లేకుండా ఏ పనినైనా ఆరంభించరాదని నేను గ్రహించాను అప్పటి నుండి ప్రతి చిన్న విషయంలో ప్రార్థించి దేవునిని సంప్రదించుట అలవాటు చేసుకున్నాను. ఏ విధంగా సేవ చేయాలా అని ప్రార్థించాను సండేసాకలు పిల్లలకు ఎలా పరిచర్య చేయాలో అని ఒక సంవత్సరం గడిపాను వార నన్ను పిలిచి పరిచర్యలో ఏకీబభవించమని అడిగారు. ప్రార్థించసాగాను వార నన్ను పిలిచి చిన్న పిల్లలకు బోధ చేయమని సండేసాకలు టీచరుగా ఉండాలని నాకు తెలియచేశారు. ఆ పరిచర్య నా పట్ల వరంగా భావించాను. పిల్లలకు పాటలు నేరుపటకు ఆరంభించాను. మా నాన్నకు చెవిలో పుండు వచ్చింది. ఆపరషన్ చేయాలన్నారు, సువార్త బోధించాను క్రీస్తును నవ్ముకో అనేక సమస్యలకు పరిషాకరం లభిస్తుందని చెప్పగా ఆలకించారు గాని }రివారంతా విమర్శంచగలరని చాలా బభయపేవాడు, లోలోపల నాన్నకు విశావాసం కలిగింది. ప్రభువు గొప్ప కార్యాలు చేస్తుండగా విశావాసం అంకురించింది. నేను బాప్తిస్మం కొరకు నా భర్తను నాన్నను ప్రోత్సహించాను.

మా నాన్న 75 సంవత్సరాల వయసులో బాప్తిస్మం తీసుకొని దేవుని సన్నిధి కోరుకొని దేవుని ప్రేమలో వర్థిల్లుటను బట్టి చాలా ఆనందిస్తున్నాను, నా తల్లి రక్షణ్రై ప్రార్థన ఆరంభించాను, పెద్ద ్రేగులో పుండు ఉండి బాధపేది, ఆమెను �.సి.యు లో ఉంచారు, శ్రమలో వెు�పెట్టుము నీకు ఉత్తరమిచ్చెదను వాగ్దానం చేసిన దేవుడు అమ్మను దర్శించి స్వస్థతనిచ్చారు. అమ్మ కూడా బాప్తిస్మం తీసుకున్నది. నేడు అమ్మ నాన్న కలిసి ప్రార్థన చేసుకుంటున్నారు దేవుని ప్రేమలో కొనసాగుతున్నారు, మా తాతయ్య రక్షణ కొరకు ప్రార్థించాను అన్యజనులలో ఉన్నాడు గనుక ప్రత్యేకించుకున్న జీవితం లేదు, ప్రభువే ఉచితంగా రక్షణ ఇవ్వాలి అనుకున్నాను, ఆకాశ పక్షులను పోషించిన దేవుడు మమ్ములను గొప్పగా పోషిస్తున్నాడు. నా భర్తను దేవుని మందిరానికి నడిపిస్తానని దేవుడే వాగ్దానం చేశారు. ఒక వ్యక్తికి రక్షణ కావాలంటే దేవుని మందిరం సహవాసం కావాలి వారిని ప్రేమించాలి, వారి అవసరాలను గమనించి సహాయపడాలి, నా ఇంటి గల మామ్మగారు నన్ను రక్షణలోకి నడిపించిన ఆయుధం కేవలం ఆమె చూపిన ప్రేమ నాకు సహాయపడిన తీరు అనుభవించిన నేను ఆత్మల జాలరిగా మారి వారిని రక్షణ బాప్తిస్మంలోకి నడిపిస్తూ ఆత్మీయంగా బలపరచు భారం వహించుట ప్రతి విశ్వాసి కరతవ్యమని పూర్తిగా గ్రహించాను. కొందరు ఆత్మీయంగా వెనక్కు జారినందన మందిరానికి రాలేకపోతున్నారు కొందరు నిర్లక్ష్యం వల్ల కొందరు కొన్ని 113

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

ఆటంకాలు ఎదురొకనుట వల్ల రాలేని వారి ఇళ్ళకు వెళ్ళి పరిస్థితులను తెలసుకొని

వారంతా మందిరానికి వచ్చునట్లు బాగా ప్రోత్సహించే పరిచర్య చేపటాటను.

అనామకంగా కొనసాకగ సేవలో ఆనందం ఆశీర్వాదం దాగిఉంటాయని

మనసాపర్తిగా నమ్మి నేటికీ అదే పని కొనసాగిస్తూనే ఉన్నాను. నా భర్త క్రీస్తును

నవ్మాడు కానీ ధర్మ శాస్త్రమును ధ్యానించు పద్ధతి పాటించుట లేదు. ఆయన మనో

నేత్రాలు తెరువబడాలని ప్రార్థిస్తున్నాను, దేవుడు తానే స్వయంగా చెప్పినట్లు రక్షణ

ఇచ్చేవాడు, అమరతవాం కలిగినవాడు నేను ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు గనుక

ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమై యండగలము. సమీపింపరాని తేజససులో

ఉండే దేవుడు అతి పరిశుద్ధుడు నా జీవితంలో చాలా మందికి క్రీస్తు గురించి చెప్పి

రక్షణలోకి నడిపించుటలో భారంతో ముందుకు వెళుతున్నాను. జుంటితేనే ధార్ల కన్న

మధురమైన వాకుకలను మందిరములో వింటూ ఆనందిస్తున్నాను.

ప్రయాసపడి భారము మోయుచున్న సమసత జనులారా మీరు నాయొద్దకు

రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేతను అన్న మాటలు నారకంతో }రట కలిగించేవి.

మంటికి చేర్చిని మంచి దేవుడు మనకున్నాడు. అదే గొప్ప భాగ్యం

ఆయన కృప ప్రేమ పొందుటకు మేము ఏపాటివారము. పిల్లలను

హైదరాబాదులో చదివించే సమయంలో ఒక ఆత్మీయురాలి ద్వారా ఒక కంపెనీలో

జాబు లభించింది. అది అంచెలంచెలుగా అభివృద్ధి చెంది లాభాల బాటలో వర్థిల్లుట

వల్ల మా ఆర్థిక స్థితి మెరుగు పడింది. కొన్ని లక్షలు లాభాలు వచ్చాయి. ఆ గ్రాపు

మేనేజరుగా ఉన్నాను వేలలో కమీషన్ పొందు భాగ్యం దేవుడు కలిపంచారు. నమ్మి

దేవుని స్తుతించాను. నేను లానా బండి కొన్నాను చాలాప్రాంతాలు తిరిగి వ్యాపారము

కొనసాగించాను. దేవునిలో కొనసాగాలంటే తగిగంపు దీనత్వం కావాలి, నా వాహనం

ద్వారా సుదీర్ఘ ప్రాంతాలు తిరుగుతా యేసే నిజ దేవుడని ఇంటింటికి వెళ్ళి నా

సాక్ష్యం సువార్త చెప్పు అవకాశాలు ఎన్నో లభించాయి. నాకు మంచి జీవనోపాధి

దేవుడు ఇచ్చాడు.

గతంలో నేను వదలి వచ్చిన అత్తగారు ఆమె దాచిన సంపద మాకు వాటాగా

ఇచ్చారు. దేవుని నిర్లక్ష్యం చేయరాదని తోచేది. అతిశ్ర్ద్ధతో దేవుని వెదకి కనుగొని

ఆయనను వెంబడించువారికి మెండైన దీవెనలు లభ్యం అవుతాయని స్పష్టంగా

అర్థమయింది. ఆయన కొరకు ఆకలిదప్పులు కలిగి ఉండాలి. ఆయనను సేవించాలి

ఆయన గుణ లక్షణాలు అవలంభిస్తూ ఆయన సావారూప్యంలోకి రూపాంతరం పొందుట

114

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు నా ఆశయం, దినమంతా ఆయననే ణవ్యనిస్తున్నాను మా ఇద్దరి పిల్లల వివాహాలు జరగాలి, నేను నా భర్త ఎకుకవగా బాధ్యత కలిగి సేవ చేయాలి. నాకు 46 సంవత్సరాలు, నా భర్తకు 57 సంవత్సరాలు నా సాక్ష్యం గమనించి నేను చెప్పే సాక్ష్యమును బట్టి సువార్తను బట్టి నాచెల్లి రక్షణ పొందుకున్నది. ఎరికో గోడలు కూల్చిన దేవుడు దేవుని సహాయం, క్రూరుల నుండి తప్పించిన వైనం తెలసుకున్నపుడు యదార్ధ వంతులు నమ్మకసతులుగా ఉంటారనియు ఆకాశం నా సింహాసనం, బూమ నా పాద పీఠము అని తెలిపిన దేవుని రాత్రి సమయంలో ధ్యానిస్తూ ఉండేదాన్ని. గొప్పగా ఆత్మల భారం కలిగి ఉండేదాన్ని, ఫోను ద్వారా దైవ పరిచర్య చేసాత 2000 సంవత్సరంలో చెల్లికి వివాహం అయిన తరువాత 10 సంవత్సరాలుగా బిడ్డలు లేనందన ప్రార్థించాము దేవుడు ఆమె గరా��న్ని తెరిచాడు మగ భడను ఇచ్చాడు. ఆ బాబు ఇంటరు చదువుకుంటున్నాడు. నేను అందరికి రక్షణ సువార్త చెప్పుట బోధించుట గమనించి చెల్లి, వారి బాబు నాతో చెప్పినదేమనగా నాకు రక్షణ అవసరత ఉన్నదా అని అడుగగా అతనికి రక్షణ గురించి వివరించాను. ప్రత్యేక తరగతులలో దైవజనులు వాక్యం ద్వారా బోధించారు. రక్షణ కొరకు తర్ఫీదు నిచ్చారు, సుజిత్ సామేల్ అనే పేరు పెటాటరు. రక్షణ పొంది బాప్తిస్మం తీసుకున్నాడు. అమ్మ, నాన్న, చెల్లి ఆత్మీయ ఎదుగుదల కొరకు ప్రార్థిస్తున్నాను చాలా మంది ఆత్మీయుల భారం నాపై ఉన్నది అనేక సమస్యలలో ఉన్న వారి కొరకు ప్రార్థించాలని నా ఆకాంక్ష, నేను ఆత్మీయంగా నిలచి అనేకులను నిలబైట్టి అమరతవాంలో నివసించు దేవుని సాక్షులనుగా తయారు చేయాలి. అట్టి కృప చదివినవారికి కలుగును గాక. ఆమెన్. 115

Photograph from page 71 of Mahonnathudu Malachina
పేజీ 71

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

↑ పైకి / Back to top