
డాక్టు సుందరరావు గారితో నా జీవిత యాత
ప్రభువా, తరతరములనుండి మాకు నివాసస�లము నీవే. పర్వతములు పుటటకమునుపు బూమని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగయుగములు నీవే
దేవుడవు నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు నరులారా, తిరిగి రండని
నీవు పసలవిచ్చుచున్నావు. కీర్తన 90:1-3 ప్రభువు నామమునకు సదా స్తుతి కలుగును గాక.
దేవుని ఉచిత కృపలో భక్తి గల తల్లిదండ్రులైన గంటా జాన్ గారు, సంతోషమ్మ గార్లకు తొమ్మది మంది సంతానములో ఐదవ సంతానముగా జన్మించగా కృప విజయము వారికి ఆవరించగా గ్రేస్ విజయ అని పేరు పెట్టి ఉచిత కృప, విజయపరంపరలు నాకు దేవుడు అనుగ్రహించారు. భయస్సి, భయడ్ చదివి లెక్కల టీచరుగా బాధ్యతగా పసయింట్ ఆంథోని హైస్కూల్లో 35 సుదీర్ఘ సంవత్సరాలు ఉద్యోగం చేసి తృపిత పొందాను. నా 22వ యేట మా పెద్దన్నయ్య పీటర్ సింగ్ గారు వదిన ఎల్సి గారు నాకు వివాహం చేయుటకు తెలిసిన వారి ద్వారా స్థానిక ్రభయన్ కాలేజిలో ఇంగ్లీష్ లైక్చిరరుగా పని చేయు సుందర రావు గారితో వివాహ ప్రయత్నాలు చేయగా అమ్మ నాన్న తోబుట్టువుల సమ్మతితో మే 1968వ సంవత్సరము 29వ తేది వివాహంతో నా వివాహ జీవితం ఆరంభవుయింది.
మా అత్తగారు మామగారు మంచి రక్రైస్తవులు 6 మంది సంతతి కలిగ ఎవాంజలిస్టుగా మారాకపురం సమీపంలో కొన్ని గ్రామాలు తిరిగి ఉద్యోగం చేస్తూ అందరినీ విద్యావంతులను చేసిన సమర్థులు. సామాన్య జీవితం జీవిస్తూ జీవితంలో జాగ్రత్తలు తెలసుకోగలిగిన నా భర్త అతి శ్రద్ధతో ఉద్యోగ ధర్మం ఇంటి బాధ్యతలు అతి నైపుణ్యముతో చక్కబైటైటవారు. ప్రైవేటు చెప్పి డబ్బు కూడబైట్టి పిల్లల విదయకై అతి జాగ్రత్త వహించిన ప్రతిభను బట్టి నేను దేవుని స్తుతించగలను. స్థానిక లాథరన్ చర్చి వాస్తవ్యులుగా బాధ్యత గల సంఘ సరభయనిగా కొంత కాలము ట్రైజరర్గా పని చేసి కొంత నిలువ చూపించి గురితంపు పొందారు. క్రమ పద్ధతిలో జీవించే బిడ్డలు లోబడి తెలివి గలవారై పెద్దబాబు ఇంజనీరుగా, బయాలా కుమార్తె డాకటరుగా చిన్న 9
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
బాబు సి.యం.సిలో డాకటరుగా విద్యలో రాణించారు. ఉన్నత ఉత్యోగాలు మంచి
వివాహాలు అనుభవాలలో నా భర్త నిరణయము కార్యానుభవాల్లో ఖరచులతో అతి
జ్ఞానంతో నడిపించారు. అన్నయ్యగారైన విజయరావు గారి జీవితానికి మంచి
బలమునిచ్చే సలహాలతో కుటుంబంలో భడడ్లిద్దరికీ ఆస్తి కాపాడుటలో ప్రయాసపడ్డారు.
తోబుట్టువులైన భార్తి, వరీ�లియా హేమలత కుటుంబ జీవితాలకు తగిన సమయోచిత
ప్రేమ సహకారం బాధ్యతలు సీవాకరించారు. భార్యగా నేను దైవ భక్తితో బంధువులను
పరామర్శంచుటలో అత్యాసక్తితో నా భర్తకు సాటియైన సహకారిగా చేయుతనిచ్చారు.
నాటికి నేటికి మా పట్ల మా భడడ్ల పట్ల పుట్టింటివారు వెుట్టింటివారు అతి ఆప్యాయతలు
చూపు బంధాన్ని కాపాడు కోగలిగాము. అన్నయ్య తల్లిదండ్రులు అంత్య క్రియలు
నిర్వాహించారు. నా భర్తకు పరిమతంగానే స్నేహితులుండేవారు. ఇల్లు విడిచి క్లబ్లలో
స్నేహితులతో వ్యర్థ ప్రసంగాలు చేసేవారు కాదు. ఇంటి వద్ద ఉంటా పిల్లల నడత
కనిపెట్టుకొని చూస్తూ ఆస్తిని కాపాడుతూ లోలోపల దైవ ధ్యానం చేస్తూ ప్రాంతంగా
జీవితాన్ని గడిపి పిల్లల ప్రగతి చూసి ఆనందించేవారు.
నా భర్తకు 42వ యేట డయబేటిస్ వ్యాధి ఆరంభమై 84వ సంవత్సరం వరకు
ఓపికతో సహించారు. గత 4 సంవత్సరాలుగా కుడి కాలు మోకాళ్ళ నొపపుల వల్ల
బాధపడచుండగా అమెరికాలో ఉత్తమ డాక్ట్ల దగ్గర కూతురు అల్లుడు వైద్యం
చేయించారు. కానీ విపఘలవై కిందపడి నడక కరువై దిగాలుగా గడుపుట చాలా
బాధపర్చిది. 20 సంవత్సరాలుగా మేము పాప వివాహం తరువాత అమెరికాలో
ఉండే ఆధిక్యత పెద్దకుమారుని కుటుంబానికి, చదువు కొరకు చిన్నబాబు అమెరికా
ప్రవేశం వల్ల పూర్తిగా ముగ్గురు భడడ్లతో ఎంతో ఆనందంగా అమెరికాలో కాలం
గడిపాము. పెద్దబాబు రవి అకాల మరణం నా భర్తకు నాకు తీరని గాయమై నాటి
నుండి నేటికి బాధను మిగిల్చింది. మరణమైనా, హింసయె�ునా క్రీస్తు ప్రేమ నుండి
ఎడబాయదు అనే వాక్య భాగం సవాతంత్రించుకొని క్రీస్తు ప్రేమలో ఆదరణ }రటతో
శేష జీవితాన్ని నిబ్బరంగా మంచి రక్రైస్తవ సహవాస చర్యంలో యు.ఇ.సి.యపఫ్ వారి
ఆప్యాయతతో భక్తి గల సహవాసంలో నిలిచాము.
అమెరికాలో జీవిస్తున్న స్వకీయుల అండ దండలు స్నేహితుల ్ర్రేమాభి
మానాలతో భడడ్ల ప్రేమగల ఆలనా పాలనా శక్తితో దివ్యంగా కొనసాగిన జీవిత
10
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు యాతలో దేవుడు మాతో ప్రతి క్షణం తోడుగా ఉండేవారు. మంచి ప్రార్థనా పసల్ సరభయల సహవాసంలో ఆత్మీయంగా గొప్ప మేలులు పొందాము. క్రమమైన భక్తి గల సహవాసంలో ఆత్మీయంగా క్రమంగా ఎదిగాము. పుస్తక రచనల ద్వారా ఇద్దరము విరామ సమయాన్ని సదివానియోగం చేసుకున్నాము. బైబిలు ధ్యానం ఎకుకవగా చేయగల ఓరుప నేరుప వల్ల ఎందరో భక్తుల పరిచయాలు సన్మానాలు గురితంపు ప్రభువు ఇచ్చారు. స్వయంగా నా భర్త బాల్యంలో గడిపిన ప్రాంతాలు తర్లుపాడు సమీపాన గ్రామాలు దర్శించి సవాచ్చ�ంధ సేవా కార్య్రకమాలు తలపెటాటరు. ఆయన చదివిన హాస్టలులో రెండు గదులు ని]్మంచుటకు డబ్బులిచ్చి ఋణం తీరచుకున్నారు. సాకలు కాంప�ండ్ గోడ కొరకు సొవ్ము అందించి సంతోషపెటాటరు.
నా భర్త స్వగ్రామము దర్శించాము. పెద్దబాబు రవి పేరున మంచి సంఘం ని]్మంచి ఇంటి పేరున ఉన్న బంధువులు హిందువులుగా జీవించుట చూచి కన్నీటితో ప్రార్థన చేశారు. వారిని ప్రోత్సహించి ఒక పాస్టును సిద్ధపరచి వారు ఆత్మీయంగా స్థిరపడుటకు దేవుని మనసుతో రక్షణ భారం చూపారు. 11 సంవత్సరాల క్రితం పవిత్ర దేశాల సందర్శన తరువాత ఆ వివరాలతో వ్రాసిన పుస్తకము ఆయనకు డాకటరట్ డి^్ర పాస్టుగా అభిషేకం పొందు ధన్యత నిచ్చింది. ఎంతో ఆనందించే కృప పొందారు. గత 8 నెలలుగా నిమోనియా, సోడియం లోటు, శరీరంలో నీర్సం కలిగి పడిపోయి నిస్సహాయ స్థితిలో దేవుని వైపు చూచారు. నాకీ అసహాయ స్థితి ఏమ అని రోదించేవారు. మనసులో దాగిన బలహీనతల కొరకు క్షమాపణ కోరుకోగలిగారు.
కుమార్తె అల్లుడు ఎంతో ఖరీదు గల వసతులు ఏరపరచి కొన్ని సార్లు జారెడు కుర్చీలో మోస్తూ సహకరించి గొప్ప ప్రేమ చూపిన ధన్యత పొందుట దేవుని ప్రేమ కార్యంగా స్తుతిస్తాను. ఆయన మరణమునకు ముందు దేవుడు గొప్ప సంఘటనలు చూపారు. క్రీస్తు అంగీకరించిన మరణము అని సమ్మతి పొందాము. నేను గతంలో ఏరపరచిన కృపానిధి సంఘ సరభయలము నలుగురం విశ్వాసులము శనివారం రాత్రి కలిసి ప్రార్థించే వేళ్లో 15 రోజుల ముందుగా ఒక విశ్వాసికి ""మాస్టు గారు మరణించుటకు సమయం ఆసన్నమయింది సిద్ధపడమని తెలుపు�� అన్నారు. నేను నమ్మలేదు కానీ ఒక సంవత్సరం బ్రతకాలని ప్రార్థించాను. ఆమె ప్రవచనం నెరవేరింది. 11
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
బెంగళూరులో ఉన్న డాక్టు గారు శాంతిశ్రీతో ప్రభువు 8 రోజులు మా ఇద్దరి కోసం
ప్రార్థించమన్నారట సరిగాగ 8వ రోజు నా భర్త మరణం ఆసన్నమయింది. ప్రార్థన
కోరి నెరవేర్చారు.
మాడవదిగా 10 రోజుల ముందు మరణము సంబభవించననగా క్రీస్తు నా
భర్తకు దర్శనములో కనిపించారని చాలా ఆనందంగా నాకు చెప్పగా ఏమైనా చెప్పారా
అని ప్రశ్నించగా ""దేవుడు నా కాలిని తాకారు మౌనంగా ఉన్నారని తెలిపారు. ఈ
సారి ప్రార్థన చేసి దేవుని మాట్లాడవుని కోరాను. రోజు ప్రార్థనలో గడుపగా నా భర్త
పవిత్రుడయయారు. నవంబరు నెల 15వ తేది ఆదివారం రాత్రి చాలా ఆనందంగా
గడిపారు. నేను ఆయనకు సహాయం చేయగా చాలా తృప్తిగా థాంక్యూ అని రెండు
సార్లు చెప్పారు. గతంలో ఏనాడు చెప్పలేదు. ఆ తరువాత గుడ్నైట్ అన్నారు. అది
నాకు వింతగా తోచింది. నా జీవితానికి సరిపడిన మంచి జ్ఞాపకం నాకందించారు.
16వ తేది సోమవారం 8 గంటలకు లేచినపుడు చాలా అసహనంతో చేయి కదిలించగా
నేను చెయి పట్టుకొనగా గట్టిగా నొకాకరు. అది మరణానికి ముందు జరిగిన అనుభవం.
డయబేటిస్ 465 చూపగా వెంటనే నా కుమార్తె అంబులైనసు పిలిపించి వారు పలుకరిసేత
మంచి జవాబు జ్ఞానంతో అవగాహనతో మాట్లాడారు. మాడు మాటలు పలికారు.
నా కుమార్తె అల్లుడు నేను ఉండగా నేనెవర్ని ప్రశ్నించగా నీవు బయాలావు అని గురతు
పటాటరు. డాక్టు వచ్చినపుడు ఈమె నాకుమార్తె బయాలా డాక్టు అని ఇం^్లషులో
పరిచయం చేసారు. మాడవ మాటగా నేను మరణిస్తానా? అని ప్రశ్నించారు అదే
చివరి మాటగా రక్తం నోటిలో నుండి, ముకుకలో నుండి కార్గా పల్స్ కొలోపయారు.
ఏదో విధంగా పల్స్ తిరిగి రప్పించే ప్రయత్నం చేయగా ఆసుప్రతికి తరలించగా
శాశ్వతంగా పల్స్ కొలోపయారు. గంట వ్యవధిలో మరణం తెలియని రీతిగా ప్రాంతంగా
ప్రభువు సన్నిధి చేరు గొప్ప అనుభవం పొందారు. తాను కోరిన పరలోకం ప్రాంతంగా
పయనించగలిగారు.
నా పెద్ద కుమారుని భార్య కవిత నాతో ఉండి ఎంతో ఆదరించింది. చిన్నబాబు
వెంటనే తరలివచ్చి కుమార్తె అల్లుడితో సంప్రదిస్తూ ఘనమైన అంత్య క్రియలు నిర్వాహించు
ధన్యతనిచ్చారు. మేము వెళుతున్న సంఘం యు.ఇ.సి.యపఫ్ ప్రసిడెంట్ జాషువ ఫణి
నా కుమారుని స్థానంలో గొప్ప సాక్ష్యం రాసి అనేకులకు అందించారు. స్థానిక
12
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు పాస్టు డాక్టు రవీంద్ద గారి ఆధ్వర్యాన అనేక మంది సరభయలు, బంధువులు, స్నేహితుల సమక్షంలో ఘనంగా నివాళులర్పించగా మంచిగా ముగిసింది. తోబుట్టువుల బృందమంతా నా భర్త చెల్లి కుటుంబీకులు చాలా ఆదరించారు. నా చెల్లి సుస్సి కుమార్తె ఆర్తి తన ప్రతిభతో �వ్ ప్రోగ్రాము నిర్వాహించి గొప్ప ఆదరణ కలిగించారు.

ఒక వారం ముందు నా కోడలు కవితతో చెప్పిన మాటను బట్టి ఎలా ఉన్నారు అంకుల్ అని ప్రశ్నించగా తెల్లని పెటైటలో ఉన్నాను. పైన తెల్లగా ఉంది. వెంటనే గ్రేస్మ్మ కేక వేసి పిలిచింది వెంటనే లేచానన్నారు. హాయిగా నవ్వారు చివరిసారిగా తన సమాదిని చూచారు. నేను మేలుకలిపన అనుభవం క్రీస్తుతో లేస్తానన్న అనుభవం చెప్పారని నేను నమ్మాను. అట్టి అద్భుత పరిపూరణ జీవితం జీవించిన నా భర్త ధనయడు. ప్రభువునందు నిద్రించు ధన్యత పొందారు.
నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం. ఆమెన్. హల్లెలూయ 13
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
1. గొప్ప కుటుంబం ఉన్నత విద్యనిచ్చి బాల్యంలో గర్భంలో
ఉండగా పేరుపెట్టి పిలిచి నేడు ఆత్మల జాలరిగా నిలిపారు
డా�� ఆషేర్ ఆం్రడు గారు, హైదరాబాదు
పరలోకమందు దేవుని ఆలయము తెరువబడగా దేవుని నిబంధన మందసము
ఆయన ఆలయములో కనబడెను. ప్రకటన 11:19
పరిచయం:
ప్రభువు నందు మీకు శుభములు. ప్రభువు నన్ను
రక్షించిన నాటి నుండి నేటి వరకు ఆశ్చర్య కార్యాలు
అద్భుతములు చేసిన క్రీస్తు ప్రేమను సాక్ష్యముగా
వివరించుటకు ఆశిస్తున్నాను. నా పేరు ఆషేర్ ఆంపడా,
మా తల్లిదండ్రులు ఆంపడు గారు. తల్లి డాకటర్ ఎ�పషబగారు.
వారిద్దరు దేవుని సేవకులు. నేను రెండవ సంతానముగా
జన్మించాను. నా జన్మవిధానం, నా విద్యాభ్యాసం, నా
పరిచర్య గురించి కొన్ని విషయాలు వివరిస్తాను. మా
తల్లిదండ్రులు హైందవ కుటుంబం నుండి స్నాతన ఆచారాలు ఆచరించు కుటుంబం
నుండి వచ్చినవారు. ఒకనాడు దైవజనుల సువార్తకు స్పందించి రక్షణ పొంది దైవసేవకు
సమర్పించుకున్నారు. అమ్మ డాకటరుగా పని చేసేవారు. హెాపబోను సహవాసంలో సేవ
చేసినారు. అనేకులకు సుపరిచితులు. తల్లిదండ్రులు హెాపబోనులో చాలకాలంగా
ఘనమైన సేవలందించారు. 120కి పైగా సంఘాలు స్థాపించి నడిపిస్తున్నారు. దైవసేవ
కొరకు పపయాసపడ్డారు.
బాల్యం:
భక్తిగల దైవజనుల కుటుంబంలో జన్మించుట ద్వారా నేను ధనయడనని తలంచి
అది గొప్ప భాగ్యంగా భావిస్తాను. నేను పుట్టకముందే నాన్నగారితో దేవుడు ఒక మగ
భడను ఇస్తానని, ఆ భడడ్కు ఆషేర్ అని పేరు పెట్టమని, అతడు దేవుని సేవ చేస్తాడని
స్పష్టంగా తెలిపారు. మా అమ్మ ఆ మాటలకు నిరా�ంత పోయింది. ఎందుకనగా
పపెరగ్నన్సీ నిలబడే పరిస్థితి లేకుండెను. అయితే దేవుడు తన వాగ్దానం ప్రకారము
14
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు పపెరగ్నన్సీని నిలబైటాటడు. దేవుడు మగభడడ్ అని పేరు కూడ చెప్పాడు. బైబిలులో సంసోను, యోహాను, యేసుప్రభువు విషయంలో ఈ విధంగానే జరిగింది. ఆశ్చర్యము కలిగించే విషయమని గుర్తించగలరు. నేను గర్భములో ఉండగా ప్రతి సంవత్సరం లాగానే డిపసంబరు 31వ తేదీన నా తల్లి నా కొర్రై ఏ వాగ్దానం ఇస్తారో అని కనిపెట్టింది. దేవుడు వాగ్దానమిచ్చి నెరవేరచువాడు.
ఆయన - నిశ్చయముగా నేను నీకు తోడై యుందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సాచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతము మీద దేవుని సేవించెదరనెను. నిర్గమ 3:12.
నా గురించి నాన్న చెప్పిన విధంగా వాగ్దానం ఇచ్చాడు. ఆనందముతో నా తల్లి ప్రభువును స్తుతించారు. పర్వతముల మీద సేవించెదరు అనే వాగ్దానం మోషేకు 80 సంవత్సరాలపుడు మండుచున్న పొదలో బయలుపర్చగా మోషే నతితవాడనని సాకులు చెప్పి తప్పించుకోవాలనుకున్నాడు. దేవా నీ పేరు ఏమని చెప్పాలని వినయంగా అడిగాడు. అందుకు దేవుడు నేను ఉన్నవాడను, అనువాడను అని చెప్పాడు.
మోషేతో చెప్పిన వాగ్దానం ప్రకారం నీవు వచ్చి నన్ను సేవించి ఐగుప్తులో నా ప్రజలు బానిసలుగా ఉన్నారు వారిని విడిపించి తీసుకొని రావాలి అని అభయ మస్తారు. ఆయనను పర్వతము మీద సేవించాలని చెప్పగా స్థలము నిశ్చయవైంది. మా నాన్నగారికి దేవుడు చెప్పిన పేరు చాలామందికి పరిచయం కాకపోవచ్చు.
ఆషేరు నొద్ద పశ�షటవైన ఆహారము కలదు. రాజులకు తగిన మధుర పదార్ధములను అతడిచ్చును. ఆది 49:20.
ఆ రోజుల్లో సాకనింగు చేసే యంపతాలు ఎకుకవగా లేవు. పుటటకమునుేప నా పేరు పెటటబడింది. అనేకమంది దైవజనులు విశ్వాసుల పరిసరాల్లో నేను పెరిగాను. నేను �న్ 29వ తేది జన్మించాను. మా ఇల్లు, మందిరము ఒకే కంప�ండులో ఉండడం వల్ల ఉదయాన్నే కుటుంబ ప్రార్థన పకమంగా ఉండేది. మగిలిన సమయంలో దైవజనులు, సేవకులతో గడిపేవాడిని. సాయంపతం మరలా కుటుంబ ప్రార్థనలో పాలుగనేవాడిని. దైవిక వాతావరణంలో భక్తితో పెరిగాను. అమ్మకు ప్రభువు ఇచ్చిన వాగ్దానం చాలా పెద్దగా వ్రాసి గదిలో ఉంచింది. ఆశయం నుండి నేను తొలగిపోరాదని 15
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
పదే పదే జ్ఞాపకం చేసేది. నేను గర్భంలో ఉండగా సేవకు పిలచుకున్నాడని తెలిపింది.
బాల్యంలో సండే సాకలు వాక్యం కంఠత చేసేవాడిని. నాకు బైబిలు జ్ఞానం విషయమై
అమ్మ పశద్ధ తీసుకునేది. నేను వాక్యాలు చెప్పడం చాసి ఎలా నేరచుకున్నావు అని
అడిగేవారు. మా తల్లి క్ర్మంగా బైబిలు చదువుటకు ప్రోత్సహించేది. నాకొక బైబిలు
ఇచ్చి నాకు అర్థమయినది డైరీలో పవాయమని చెప్పేది. ఉదయం, సాయంపతం బైబిలు
చదువుటకు ప్రోత్సహించేది. నేను బైబిలు చదవడం పూర్తి చేయగా నాకొక
బహుమతిగా బైబిలు ఇచ్చింది. చాలా నెమ్మదిగా వాక్యం చదువుటకు ఆరంభించాను.
ప్రభువు వాక్యం ద్వారా మాట్లాడుటకారంభించారు. నాకు రక్షణ లేకపోయినా మంచి
అబ్బాయిని కాబట్టి పరలోకానికి వీసా ఉంటుంది అని అందరు తలంచేవారు.
నా మనసుకు తెలసు నాకు రక్షణ నిశ్చయత లేదు. నేను సువార్త చెప్పడంలో
ప్రతిభ కనపరిచేవాడిని. నా తరగతిలోనే సువార్త చెపపగలికగ వాడిని. నా మాటలు
విన్న స్నేహితులు రక్షణ పొంది క్రీస్తును వెంబడించుట నాకే ఆశ్చర్యం కలిగించింది.
దేవుడు నా రక్షణ్రై నేను చదివే సాకలును ఉపయోగించుకున్నారు. నేను చదువుతున్న
సాకలు సమీపంలో శ్మశానవాటిక ఉండేది. సాకలు అయిన తరువాత నన్ను సేవకులు
ఇంటికి తీసుకొని వెళ్ళేవారు. వారు రావడం లేటు అయితే నడుచుకుంటా శ్మశానం
దాటుకుంటా వెళ్ళేవాడిని. అప్పటి వరకు జీవించడము మామాలుగా సాగింది.
ఒకరోజు తరగతిలో ఉండగా టీచరు రాలేదు శవాన్ని కాల్చిడం చూశాను. ఆ శరీరము
వంగి ఉంది. టకటకమనే శబ్దాలు వినిపించాయి. ఈ దృశ్యాలు చూచిన తరువాత
చదువుకోవడానికి తరగతి గదికి వెళాిలనిపించలేదు. ఆ శవం చివరకు బాడిదగా
మారింది. ఒక మనిషి శవం బాడిదగా మారుట నన్ను తీపవ ఆలోచనకు గురి
చేసింది. నేను మరణిసేత పరలోకానికి వెళ్ళాలి అని తలంచేవాడిని. ఒకరోజు బైబిలు
స్టడీ మా నాన్నగారు నిర్వాహించారు. నీవు సేవకుని కుమారుడవైనా పాపంతో మరణిసేత
నీకు నరకం తప్పదు అని బోధించాడు. అప్పుడు నా వయససు 10సం��. అపపటిదాక
నేను పాపిని కాదనే ధైర్యంతో ఉన్నాను. నేను జన్మతోనే పాపినని పరిశుద్ధాత్మ దేవుడు
ఆ రోజు నన్ను ఒప్పింపగా, నా పాపముల విషయమై పశ్చాత్తాప్పడాను. అప్పుడు
నేను వెంటనే మోకరించి ప్రార్థించాను. నా బలహీనతలన్నీ క్షమించి ఆయన రక్తముతో
కడుగమని ప్రార్థించాను. వాక్యం నన్ను రక్షణలోకి నడిపించింది. రక్షణ పొందాను.
పరమానందబభరితుడనై బైబిలు ఎకుకవగా చదువుటకు ఆరంభించాను. చాలా ఇష్టం
కలిగింది.
16
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
నీ ధర్మశాపసతము నారకంతో ప్రియముగా నున్నది. దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా నున్నవి. నా శపతువులను వించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి.
బోధకులందరి కంటే విశేష జ్ఞానము కలదు, నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను. కీర్తన 119:98,99,100 ఈ మాడు వచనాలను నా జీవితంలో నెరవేర్చమని ప్రభువును ప్రార్థించాను. ప్రతి రోజు మౌన ధా�న సమయంలో దేవుడు నాతో మాట్లాడిన విషయాలను డైరీలో రాసుకుంటనని నిబంధన చేసుకున్నాను. ఆత్మీయ జీవితానికి ఉజ్జీవం ఇదేనని ధైర్యంగా సాక్ష్యమవ్వగలను. నేను 7వ తరగతిలో ఉండగానే బైబిలు 7సార్లు చదివి ముగించాను. తరువాత బైబిలు నిదానంగా చదివి లోతగా ధ్యానించాలని ప్రార్థించాను. విశావాస యాపతలో పెద్ద సమస్య ఏమనగా జయ జీవితం జీవించాలని బాపీతస్మం తీసుకొనుటకు జాప్యం చేస్తారు. నేను కూడ 1999 నుండి 2004 వరకు బాపీతస్మం వాయిదా వేసాను. ఆయన యందు నిలిచి యండు వాడెవడును పాపము చేయడు, పాపము చేయువాడెవడును ఆయనను చూడనులేరు, ఎరుగను లేదు. 1 యోహాను 3:6.
ఆ తరువాత విన్న ప్రసంగాలలో రక్షణ నిశ్చయత ఉందా? తేది తెలుసా? అని ప్రశ్నించారు. నేను పాపాలు చేసేవాడిని కాదు. ఎపుపైన చెడు ఆలోచనలు వేసత, నా రక్షణ నిజవైనది కాదని అపవాది పభవుపరచేవాడు. నాలో కలవరం ఉండేది. నేను దైవజనుని కుమారుడనని అందరు గౌరవించేవారు. 9వ తరగతిలో కలవరం శృతి మంచింది. ఒకరోజు సాకలు బససులో కూర్చొని ఈ కలవరానికి ముగింప పలకాలని కోరుకున్నాను. బయట మైకు నుండి సినిమా పాటలు వినిపించాయి. అది వినుట పాపమని భావించాను. సంగీతం అంటే ఇష్టం, ఆకర్షణ ఉండేది కానీ ప్రార్థన ద్వారా జయం పొందాను. సాకలు నుండి వ్యాస్ర్చన పోటి జరికగ సమయంలో నేను తరగతికి లీడరుగా ఉన్నందన ఇంటర్ సాకల్ పోటీలో పాలుగనమన్నారు. నేను నిరాకరించాను. ప్రిన్సిప్ల్గారికి చెప్తామన్నారు. నా పేరు ఎన్నుకున్నారు. నేను పాలుగనకపోతే సాకలు నుండి తీసేస్తామని బైదిరించారు. తప్పలేదు వేర ప్రాంతం వెళ్ళి వ్యాసం రాసి వచ్చాను. రంగారెడిడ్ జిల్లాలో మా సాకలుకు మొదటి స్థానం వచ్చింది. నేను రాసినందుకు వచ్చినదని పపశంసించి సేటజి మీదకు పిలిచి 17
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
పపైజ్ ఇచ్చారు. డబ్బులు ఇస్తారని తలంచగా ఒక పుస్తకము ఇచ్చారు. అది మహాత్మా
గాంధీ జీవిత చరిపత. సత్యముతో నా జీవిత అనుభవం అనే పుస్తకం బ్యాగులో
పెట్టుకున్నాను. తరువాత విష్య సాచిక చూచాను. అందులో నా జీవితంలో
ప్రైస్తవ సంబంధాలు అనే అంశం కనిపించింది. ఆ మాట నన్ను ఆకర్షించింది. నేను
బససులోనే దానిని చదువసాగాను. గాందీిగారి అనుభవంలో ఆయనను చాలామంది
ప్రైస్తవులు ఆయనను మతంలోకి లాగాలని ప్రయత్నించారు. ఆయన భావాలతో నా
ప్రశ్నలకు సమాధానం దొరికింది.
క్రీస్తు పాపము నుండి విడుదల కలిగించి రక్షణ ఇస్తాడు గాని పాపపు ఆలోచనల
నుండి విజయం వేసత అపుడు ప్రైస్తవుడను అయేయవాడిని. అందుకే ప్రైస్తవుడను
కాలేకపోయాను అని గాందీిగారు అన్నారు. నాకేమ సమస్య లేదని సంఘసరభయలు
తలంచేవారు. నా రక్షణ విషయములో నిశ్చయత కావాలని అడిగాను. నాన్నగారు
సపషటవైన జవాబు ఇచ్చారు. చెడు ఆలోచనలు రావడం తప్పు కాదు, అవి పక్షులవలై
ఆకాశంలో ఎగిరవి, వాటిని తలపై గాడు కటటనివవాకూడదు. మనలో పాత పురుషుడు
నాతన పురుషుడు ఇద్దరు ఉంటారు. కాబట్టే, ఈ ఆలోచనలు రావడం రక్షింపబడిన
వారికి సహజమే. జయించాలన్న తృషణ నీలో ఉంటే అదే నీ రక్షణ కార్యమునకు గురతు
అన్నారు. ఆ జవాబుతో నాకు శాశ్వతంగా పపశాంతత లభించింది. అప్పుడు బాపీతస్మంలో
సాకషమచ్చాను. అప్పుడు దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చారు.
""నీ క్రియలు నేనెరుగుదును. నీవు నా వాక్యం రగైకొని నన్ను ఎరుగననలేదు��.
ఆ దినం నుండి ప్రభువు మీద ఆధారపడి విశావాస్ అనుభవంలో దాసుకొని పోగలిగాను.
10వ తరగతిలో నేను ప్రభువును ప్రార్థిస్తూ ప్రభువా నేను నీ కొరకు పబతకుతాను.
నిన్ను నీ వాక్యాన్ని ఘనపరిసేత నన్ను ఘనపర్చగలవు.
నేను జీవించే పబతుకు నాది కాదు. కేవలం నీదే అన్నాను. నా జీవితాన్ని
సంపూరణంగా దేవునికి సమర్పించాను. గతంలో చాలాసార్లు సామాన్య జ్ఞానంతో
ఉండేవాడిని. దేవుని హత్తుకొని జీవించిన తరువాత 10వ తరగతిలో మంచి మారుకలు
ఇచ్చాడు. నా కేరీర్ మొత్తము యేసయ్య చేతిలో పెటాటను. పబతకలేక దేవుని సేవకు
వచ్చాడని చెడడ్ పేరు నాకు వద్దు. మోషేకు వచ్చిన పిలుపు సకల విద్యాపపవీణుడు
అయయాక కదా, అట్టి భాగ్యం నాకు ఇవ్వండి అని ప్రార్థించాను. గత కాలంలో పదవ
18
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు తరగతి పరీక్షల సమయంలో పసైనసు పరీక్ష సమయంలో చాలా తీపవంగా జ్వరం వచ్చింది. 104 డిపగీల జ్వరంతో పరీక్ష రాసాను. పసైనసు నాకు ఇష్టమైన సబ్జెక్టు. ప్రార్థించాను. వాగ్దానం ఇచ్చాడు. యిర్మీయా 33:3.
నాకు మొఱ్ఱ పెట్టుము. నీకు ఉత్తరమిచ్చెదను. నీవు పగహింపలేని గొప్ప సంగతులను గాడిడవైన మర్మములను నీకు తెలియజేతను.
ఒక గంటలో పేపరు ముగించి వచ్చాను. పేపరు పవాయలేనని తలంచి ఇనివాజిలేటర్ నేను సహాయం చేయనా అని ప్రశ్నించగా వద్దన్నాను. ఆ తరువాత రిజలుట వచ్చింది. పసైనసులో నాటికి నారు మారుకలు పొందాను. సేటటులో 17వ ర్యాంకు వచ్చింది. పదవ తరగతిలో, ఫోటో పేపరులో వేసారు. డాక్టు చదవమన్నారు. నాకు మానసిక శాపసతంలో సీటు వచ్చింది. నేను సేవ చేయడానికి ఆ కోర్సు చేయాలనిపించేది. వీధి ప్రసంగాలు చేయువారితో ఏకీభవించే వాడిని. నాకు రిజర్వేషన్ లేనందన నాకు కావాల్సిన దానిలో సీటు దొరకడం కష్టంగా తోచింది. ప్రార్థన చేయగా దివాతీ. 7:1 - నీవు సావాదీినపరచుకొనబోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహు జనములను అనగా సంఖ్యకును, బలమునకును నిన్ను మంచిన హితీతయులు, గిరాగషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజీ�యులు, హివీవాయులు, యెబాసీయులను ఏడు జనములను నీకపపగించను. హైదరాబాద్ పసంపటల్ యానివర్సిటీ, హెాల్త పసైకాలజి పీజి సీట్లు దేశవ్యాపతంగా 8 సీట్లు మాపతమే ఉన్నాయి. నేను ప్రవేశ పరీక్ష పాపసైన తర్వాత ఇంటరావ్యానకు పిలిచారు. ఈ కోర్సు ఎందుకు జాయిన్ అవ్వాలని అనుకుంటున్నావని అడిగారు.
అప్పుడు నా జవాబు మనిషిలో మాడు భాగాలు ఉన్నాయి. నాన్నగారు దైవ జనుడు గనుక ఆధ్యాత్మికంగా డాక్టు అని చెప్పవచ్చు. అమ్మ డాక్టు గనుక భౌతికంగా, నేను పసైకాలజిస్ట అయితే మాడు రంగాలలో మంచి సేవ చేస్తూ మనిషి సవుపగ ఆరోగ్యానికి సహాయం చేయవచ్చిని చెప్పాను. నా జవాబు విని ఇంటరావ్యా చేయువారు ఆశ్చర్యపడ్డారు. నాకు 8వ ర్యాంకు వస్తుందని అనుకున్నాను. నా నెంబరు రాలేదు. చాలా దు'ఖపడాను.
బాబు, నీవు సేవ చేయాలనుకున్నావు కదా అందుకే దిగులు పడవద్దు అని నాన్నగారు ఓదార్చారు. రాపతంతా ఏడ్చాను. అవమానం తట్టుకోలేకపోయాను. 19
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
ే్నేహితుడికి ఫోన్ చేయగా - నిన్న సరవార్ సమస్య వలన పఘలితములు విడుదల
కాలేదు. ఈ రోజు విడుదల చేస్తారట అని చెప్పాడు. మరుస్టి రోజు చూడగా నేను
ఆలిండియాలో ప్రథమ స్థానంలో వచ్చానని తెలిపారు. ఆశ్చర్యంతో దేవుని స్తుతించాను.
తరువాత క్యాంపస్లో చేరి చదువు కొనసాగించాను. దైవసేవలో నిమగ్నమవ్వాలని
తలంచి పగామాలలో సేవ ఆరంభించాను. పిజిలో చివరి పరీక్షలు పూర్తి చేశాను.
చేయుటకు నీ చేతికి వచ్చిన పనిని సంపూరణంగా నమ్మకంగా చేయి అని ప్రభువు
హెచ్చరించారు. రాపతంతా చదివి పరీక్షలు రాయగా 46 సరై�కుటలలో ప్రగతి
సాధించాను. గోల్డ్ మెడల్ ఇచ్చారు. ఆయన నీతిని రాజ్యాన్ని వెదికితే ఆయన
సమసతం ఇస్తారనే వాక్యం నాపట్ల నెరవేరింది. పి.హెచ్.డి చేయడానికి అమెరికా
వంటి దేశాల నుండి ఆపఘర్లు వచ్చాయి. దేవునికి ప్రార్థన చేసాను.
""జనములు వారిని తీసుకొని వచ్చి వారి సవాదేశమున వారిని పపవేశపెట్టుదురు.
ఇపశాయేలు వంశసు�లు యెహోవా దేశములో వారిని దాసులనుగాను పనికతెతలనుగాను
సావాదీినపరచుకొందురు��. నా జీవితం నా సవాదేశంలోనే సేవ చేయాలని నమ్మాను.
అదే ప్రాంతంలో చదవాలని నిరణయించుకున్నాను. మొత్తం మీద పి.హెచ్.డి. ప్రథమ
స్థానంలో ఉతీతరుణడనయ్యాను. దేవుని అడిగినరీతిగా బంగారు పతకం తెచ్చుకున్నాను.
నాలుగు సంవత్సరాలకొక పర్యాయము జరికగ 183 దేశాల ప్రపంచ కాంపరగస్లో
పాలు పొందటానికి ఎన్నోవేల మంది అప్లై చేసారు. అక్కడ కూడ నన్ను ఉన్నత
స్థలంలో ఉంచి ఆల్ ఇండియా నుండి నన్ను ఎన్నుకున్నారు. నా దృకపథంలో గొప్ప
ఉద్యోగం చేసి ఆ డబ్బుతో ఘనంగా పేలకు సేవ చేయాలని ఆలోచన ఉండేది.
దేవుని ముందు నాలుగు అబభ్యర్ధనలు ఉంచి నెరవేర్చమని అడిగాను. సేవ చేయమనే
దేవుని నిరణయాన్ని నా తల్లిదండ్రులు జ్ఞాపకం చేసేవారు. నన్ను సేవ కొరకు
సిద్ధపడవున్నారు.
2013 సంవత్సరం నన్ను వాక్యపరిచర్య కొర్రై సిద్ధం చేశారు. నేను ఇంకా
బాలుడనే అని చెప్పాను. ప్రభువు అన్నాడు - నీ ప్రాణవుడిగితే నిత్యత్వంలో జవాబు
చెప్పగలవా? అన్నారు. అప్పటికే వివిధ కాలేజీలలో సేవ చేయడం కొనసాగిస్తున్నాను.
20
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
నాన్న స్నేహితుడు అభిషేకంగారు డిపసంబరు 31 వాచ్నైట్ సరీవాసులో నేను తప్పక మాట్లాడాలని కోరారు. నన్ను ప్రభువు తల్లి గర్భములో ఉండగానే పపతిషి�ంచాడు. నేను చేయలేనని నిరాకరించాను. గాని ఏదో నేరభావన నాలో కలిగింది. అంత పెద్ద వ్యక్తికి వ్యతిరకత చూపుట మంచిది కాదనిపించింది. క్లిష్ట సమయంలో నాతో మాట్లాడండి ప్రభువా అని ప్రార్థించాను. ప్రతి విషయంలో వాక్యంతో మాట్లాడే ప్రభువు యిర్మీయా 1:5
""గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను పపతిషి�ంచితిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమంచితిని�� అని ఆ సంవత్సరం వాగ్దానముచ్చారు. ఏమ సాకులు చెపపరాదని అర్థమైంది. గర్భంలో ఉండగానే ప్రవక్తగా నియమంచారన్న వాక్యం చూపారు. నాకు ఏమ తోచలేదు. మరలా ప్రార్థించాను. అయిననా కనిపెట్టి ప్రార్థింపగా మరలా వాక్యం చూపారు. దేవుడు సేవలో ఉండుటకు పిలిచాడని అర్థమయింది.
వ.6,7 - అందుకు అయెయా పపరభువగు యెహోవా, చితతగించుము నేను బాలుడనే మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేననగా యెహోవా నాకీలాగు సెలవిచ్చెను. నేను బాలుడనవదు�, నేను నిన్ను పంపువారందరి యొద్దకు నీవు పోవలైను. నీకాజ్ఞాపించిన సంగతులన్నియు చెపపవలైను.
కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలువబడి నేను నీకాజ్ఞాపించనదంతయు వారికి ప్రకటన చేయుము, భయపడకుము లేదా నేను వారి యెదుట నీకు భయము పుట్టింతను.
వారు నీతో యుద్ధము చేతురుగాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై యున్నందన వారు నీపైని విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాకుక.
గతంలో వాగ్దానం బట్టి వారందరు వాక్యం వింటారన్న వాగ్దానం నెరవేరింది. పిండముగా ఉన్నపుడు నన్ను ఏరపరచుకున్నారు. నాకు ధైర్యం చాలలేదు. ఏమ చెప్పాలో తోచలేదు. ఎలా సిద్ధపడాలో తెలియదు. వారి సమయం దొంగిలించలేనని ఏడ్చాను. బైబిలు కావెంటరీలు చదువలేదు. ఏ పుస్తకాలు చదువలేదు. ప్రభువా నీవే సహాయం చేయాలని ప్రార్థించాను. 21
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
నాకు వాక్య పరిచర్య చేయడానికి, ఆహ్వానం రాగా, నేనే ప్రభు యొద్ద సాకులు
చెపపుతా రాగా లాకా 19:34,40,42,43 ద్వారా దేవుడు హెచ్చరించాడు.
నీవు ప్రభువునకు కావలసి ఉన్నది. నీవు బోదించనిచో రాళ్ళు కేకలు వేస్తాయి.
దర్శించిన కాలము ఎరుగనన రాదు, రాయి మీద రాయి నిలువని రోజులు రాగలవు
అన్న వాక్యం చదివి భయపడాను. క్షమించు ప్రభువా అని పశ్చాత్తాప్ పడాను.
నా ప్రార్థనా పఘలితంగా ప్రభువు ధైర్యపరచగా సంఘంలో వేదిక మొదటిసారి
ఎకిక వాక్యం బోధించాను. చాలా గొప్ప ప్రతిస్పందన వచ్చింది. వారి హృదయంలోని
ప్రశ్నలకు వాక్యం ద్వారా జవాబు దొరికింది అన్నారు. ఒక సహోదరి నన్ను
సమీపించి ఈ రాత్రి ఆత్మహత్య చేసుకోవాలని సిద్ధపడాను. నా ప్రాణం కాపాడావు
వాక్యం ద్వారా ఆదరించబడాను అని చెప్పగా గొప్ప ఉతేతజాన్నిచ్చింది. ప్రభువా నీవే
నన్ను వాడుకో అని ప్రార్థించాను. దేవునికి నన్ను నేను అప్పగించుకున్నాను. ఒక్క
ఆదివారం వాక్యం చెప్పి ఆగిపోదామనుకున్నాను కానీ ప్రతి దినం బోధించాలనే
వాక్యం ఎదురైంది. మాకు చాలా సంఘాలున్నాయి గనుక సంవత్సరమునకు ఒక
సంఘమును దర్శించి చెప్పగల అవకాశాలున్నాయి.
2018వ సంవత్సరంలో ప్రభువు మరలా మాట్లాడారు. నానా విధ రోగములచే
పీడించబడిన వారిని తీసుకొని రాగా ఆయన స్వస్థపరిచారు. హైాటైక� సిటీ నుండి
ప్రభువు పని ఆరంభించాము. వాక్యం వినుటకు ప్రజలు వెుట్లపై నిలుచొని వినేవారు.
వారి ఆసక్తిని చూచి ఆనందించాను. 2019 మే 18వ తేదీన దివాతీ. 16వ అధ్యాయం
నుండి కొన్ని సత్యాలు ప్రభువు తెలియజేశారు. గుంటూరులో ప్రత్యేక కూడికలకు
నన్ను ఆహ్వానించేవారు. మే 18వ తేది ప్రసంగం కొరకు రాపతంతా మేలుకని సిద్ధపడాను.
దివాతీ. 1:6 వాక్య భాగం ద్వారా దేవుడు మాట్లాడగా ఇం^్లషు సరీవాసు మొదలు
పెటాటము. స్థలము చాలుట లేదు. నా మనససు ఆందోళ్నగా ఉండేది. వాక్య పరిచర్య
సంఘములో ఆత్మల బాధ్యత ఇస్తున్నామనియు నమ్మకంగా సేవ చేయాలని తెలిపారు.
2018వ సంవత్సరంలో ఆలోచించాను. నా పిలుపు ఏమటి? ఎంతో ఉన్నత
విద్య చదివాను ఏమ చేయాలి? నా కొరకు జాబు సిద్ధంగా ఉంది, అనేక సంస్థల
నుండి ఆపఘర్లు వచ్చాయి. నా దర్శనం గురించి ఆలోచించగా వాక్యం ద్వారా నా
మనసు స్థిరపడినది.
22
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
మత్తయి 4:23-25 వాక్యం బోధించాలి, రాజ్య సువార్త కొరకు ప్రయాసపడాలి. వ్యాధులపై సంపూరణ విడుదల మరియు స్వస్థత లభించాలి. మానసికవైన శారీరకవైన ఆత్మీయు విడుదలను పొందాలి. నా పిలుపును వదులుకోరాదు. ఏరీతిగా పరిచర్య చేయాలి.
దివాతీ. 1:6 మీరు ఇక్కడ నివసించిన కాలము చాలు బయలుదేరి యెురా�ను దాటవుని ప్రభు చెప్పగా, అందరికి అందుబాటులో, సమృది�యె�న జీవము అనుభవించుటకు ఒక సంఘమును స్థాపించమని ప్రభువు మాట్లాడాడు. దివాతీ 1:10,11
మీ దేవుడైన యెహోవా మవ్ము విసతరింప జేపసను గనుక నేడు మీరు ఆకాశ నకషపతముల వలై విసతరించి యున్నారు. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను వెరుయరెట్లు ఎకుకవ చేసి, తాను మీతో చెప్పినట్లు మవ్మును ఆశీర్వాదించను గాక.
సంఖ్య విసతరింపజేసి వేయి రెట్లు ఆశీర్వాదం ఇస్తానన్నారు. దేవుని మాట వినుటకు సిద్ధపడాను. ఎక్కడికి వెళ్ళాలి, స్థలం ఖరీదు లక్షలలో ఉంది. ఎవరిని చేయి చాచి అడుగలేను.
ప్రభువే పోషించాలని ప్రార్థించాను. మే 21వ తేది వాగ్దానం చేశారు. మీ పక్షముగా యుద్ధం చేస్తాను అని అన్నారు.
విశావాసంతో అడుగు వేయాలని మంచి మన్యం గల దేశం కోరినట్లు నేను ప్రార్థించాను. మేము ఎన్నుకున్న స్థలము 2 సంవత్సరాలకు �జుకు తీసుకున్నాము. నేను అడుగు పెట్టు దేశము వాగ్దాన దేశముగా చేయగలరు. సంపూరణ స్వస్థతలు, ఉజ్జీవం ఇస్తానన్న వాగ్దానం పొందాను. నాన్నగారి సహాయం కాక వ్యక్తిగతంగా సేవ కొనసాగించాలన్నది నా అభిలాష. దేవుని వాగ్దానాన్ని బట్టి సాగిపోవాలని కోరుకుంటున్నాను.
దివాతీ. 10:10 ప్రభువు మాట్లాడగా న ఉపవాస
27్� వీ�వ 201940 స�వర ప్రార్థనలు ఆరంభించాను. నాతన పబాంచ్ పరిచర్య ఖరచులు ఎలా అని ప్రభువును
23
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
అడుగగా దివాతి. 10:14 ఆకాశము, మహాకాశము, బూమయు, అందున్నదంతయు
నీ దేవుడైన యెహె�వావే అన్నాడు.
దేవుని చిత్తం ప్రార్థన ద్వారా లభించగలదు. నా అవసరత దేవునితో చెప్పాలని
ఉపవాస ప్రార్థన కొనసాగించాను. జూలై 7వ తేదీ ఉపవాసం పూరతయింది.
7/7/2019న నాతన సంఘం పపతిష� అద్భుతంగా పూరతయింది. ఆ ఆలయ పపతిష�
నిరణయము ఆశ్చర్యంగా జరిగింది. ఆ మందిరానికి పేరు పెట్టడానికి ఉపవాస ప్రార్థన
చేసాము.
దేవుడు మనకు నిత్య జీవమును దయ చేపసను. ఈ జీవము ఆయన కుమారుని
యందున్నది. అందరికి అందుబాటులో ఉండాలి. అందరు స్వేచ్ఛగా ఆనందంగా
రావాలి. స్థలం కోరి ప్రార్థించగా నా ప్రభువే ఇచ్చారు. నేను వేదాంత విద్య చేయలేదు
కానీ అంత్య దినములలో ఆత్మను కుమ్మరిస్తానని వాగ్దానం చేసారు. అపాపతుడనైన
నన్ను ఘనంగా వాడుకుంటున్న దేవునికి సమసత మహిమ ఘనతా పపభావములు
కలుగు గాకని ఆరాధిస్తున్నాను.
1 యోహాను 5:10లో నిత్య జీవం అనే మాట ఏడుసార్లు వ్రాసి ఉండుట
ఆశ్చర్యపరచింది.
ప్రకటన 11:19 ప్రకారం పరలోకపు టైంపుల్ అని దేవుడే పేరు పెటాటడు. లైఫ్
టైంపుల్ అని పేరు పెటాటము. టైంపుల్ అనగా ఆరాధన స్థలము అని అర్థము.
యోహాను 10:10 సమృద్ధి గల జీవమస్తానన్నారు.
నా ప్రశ్నలకు జవాబు లభించింది.
జూలై 7వ తేది 2019లో ఆరంభించాము. దీనికి అదనముగా దేవుడు 10
ఎకరాల స్థలం దేవుడు దయ చేసాడు.
2019లో ఆరంభించి 2020 నాటికి సంవత్సర వారి�కోత్సవము పూర్తి చేసుకొని
నా సాక్ష్యమును పంచుకొను ధన్యత దేవుడే కలిగించారు. యోరా�నులో యాజకులు
అడుగు వేసే స్థలం దీవించినట్లు దేవుని నమ్మి ఆరంభించాను.
24
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

1 పేతురు 5:2 ఆధారంగా బలిమ చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్ట పూర్వాకముగాను, దుర్లాభాేపకషతో కాక సిద్ధమనససుతోను, మీ మధ్యనన్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. వందకు మాదిరిగా ఉండే రీతిగా కాయాలని సమరపణ చేసుకున్నాను. నన్ను ఆత్మీయంగా నిలబైట్టు భక్తి గల విశ్వాసులను వేల సంఖ్యలో ప్రభువే ఇచ్చారు. కొన్ని నిందలు ఇరుకులలో ధైర్యంగా దేవుని చిత్తం నెరవేర్చాను. యాటయాబ్లో వాక్య పరిచర్య ఆరంభించి ఘనంగా కొనసాగించి ఆత్మీయంగా బలపర్చి నడిపిస్తున్నారు.
నా గోల్డ్ వెుడల్స హోదా వదలుకొని సేవకుడనయ్యాను. 31సంవత్సరములో అన్న మరణించినను నన్ను పబతికించి గర్భంలో పిండంగా నన్ను గుర్తించి సేవకు నిరణయించారు. ఉన్నత విద్యనిచ్చారు. భక్తి గల తల్లిదండ్రుల పెంపకంలో గొప్ప విశ్వాసిగా నిలబైటాటరు. గొప్ప పరిచర్యను ఇచ్చారు. దేవుని మహిమార్ధం జరుగు కృపనిచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నా సాక్ష్యం అనేకులకు మేలకరంగా ఉండాలని కోరుకుంటున్నాను.
అపొ. 2:42 వాక్యం ద్వారా ప్రార్థన, సహవాసం, రొటైట విరుచుట, అపొసతలుల బోధయందు యెడతెగక నడిపిస్తున్నారు. దేవుని నడిపింపు ద్వారా ధైర్యంగా అడుగులు ముందుకు వేస్తున్నాను. ప్రపంచమంతా వీక్షిస్తూ ప్రార్థిస్తున్నారు. కొంతమంది ్రరీర్ను వదులుకొని సేవలో సహకరిస్తున్నారు. యాటయాబన ద్వారా సందేశాలను అనసరించి వేలమంది దీవించబడ్డారు.
దేవుడు మాకు ధైర్యమచ్చారు. ఆయన వైపు చూచి నడవాలని ఆయనపై ఆధారపడాలని నేర్పించారు. నేను సజీవయాగంగా దేవునికి సమర్పించుకొనుచున్నాను.
దేవుడు మవ్మును దీవించను గాక. ఆమెన్ 25
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
2. ఉన్నత కుటుంబంలో జన్మించి క్రీస్తును ఎరుగక
గడిపిన స్నేహితుల ద్వారా క్రీస్తు శక్తిని ఆశ్రయించి
సంపూరణ సేవ్రై సమర్పించుకొన్నాను.
శ్రీ పాల్ మోహన్ రెడిడ్, పులివెందుల
యేసు - నేనే మార్గమును, సత్యమును జీవమును నా ద్వారానే తప్ప
ఎవడును తండ్రి యొద్దకు చేరడు. యోహాను 14:6
పరిచయం:- సరవాశకుతడగు ప్రభువు నామమునకు
సోత్రతములు ఈ సాక్ష్యం చదువుతున్న దేవుని భడడ్లందరికీ
నా హృదయపూర్వక వందనములు. నా పేరు పాల్ మోహన్
రెడిడ్ నా తండ్రి గారి పేరు బాలు మోహన్ రెడిడ్ టీచరు
ఉద్యోగం చేసేవారు, కర్నూలు, కడప రాయలసీమకు
చెందినవారము. కడప జిల్లాలో పోరుమామళ్ళ సమీపాన
పులివెందులలో నివసించేవారము. నన్ను దేవుడు వెదకి రక్షించి
ఆత్మ జాలరిగా వాడుకొను విధానము వివరించెదను ముందుగా ప్రభువును గార్చి
విన్నాను తర్వాత ఏమ చూచానో, ఏమ తాకానో, ఎట్లు ఆనందించానో అదే మతో
పంచుకుంటున్నాను. నేను నా తల్లి గర్భములో ఉన్నపుడు ఏరపరచుకున్న నా సృష్టికరత
నాఎముకలు నా తల్లి గర్భములో ఎదుగుట ఆయన చూశారు. నన్ను తన కొరకు
ఏరాపటు చేసుకున్నారు.
సాక్ష్యమిచ్చెదా నా సావామ యేసు దేవుడనుచు సాకష్యమనగా కనిన వినిన
సంగతులను తెలుపుటయే. సాకష్యమచ్చుట్రై ప్రభువు నన్ను రక్షించారు. నా తల్లి నేను
జన్మించిన 11వ రోజు పురిటి స్థానము రోజు వేడుక చేసారు. ఆ వేడుక రోజు మెడలో
బంగారు గొలసు వేసారంటా. ఆ రాత్రి దొంగలు వచ్చి నన్ను లాకుకని బయటికి
తీసురకళ్ళి పొలము లోనికి తీసురకళ్ళి నన్ను పారవేసి గొలసు తీసురకళాిరంటా. ప్రభువుకు
సోత్రతము దేవుని చిత్తంలో ఉన్నాని ఎరిగి దుషుటడు ఆ్రశమను కలిగంచాడని తలస్తాను.
ఉదయం పొలం పనికి వెళ్ళేవారు నన్ను చూచారు. నా ఏడుప చూచి తల్లి పిల్లవాడిని
కని పేసిందని తలంచారు. మా పిన్ని నన్ను చూచి మా అమ్మకు చెప్పగా ఏడసతూ
నన్ను ఇంటికి తీసురకళ్ళింది. పరలోకపు తండ్రికి మహిమ కల్గును గాక. భవిష్యత్తులో
ఏమ జరుగనై యున్నదో ఎవరికి తెలియదు. ఎవరు నాకొరకు దేవున్ని ప్రార్థించలేదు.
26
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు దేవుని సంకలపములో నేనున్నాను. ఆ రాత్రి కుక్కలు నకకలు నన్ను చీల్చి మరణానికి అపపగించేవి గాని సురక్షితముగా నా తల్లి ఒడికి నా ప్రభువే చేర్చారు. ఆ పరలోకపు తండ్రికి మహిమ కలుగును గాక. నాటి నేటి వరకు నేను నా భార్య పిల్లలు తప్ప ఎవరు దేవుని నమ్మలేదు. నా విద్యాభ్యాసం నిమిత్తం ఇంటరు మొదటి సంవత్సరం కొరకు నేను కొందరు బాలురతో కలిసి గదిని అద్దెకు తీసుకొని ఉండేవారము. నకగష్ రెడిడ్, బాల సుబ్బారెడిడ్, మరొకరు యన్.సి.సి.కి వెళ్ళేవారు. మాకు ఎకనావిక�్స బోధించేవారు. యన్.సి.సి కార్య్రకమాలు నిర్వాహించేవారు ఒకరున్నారు. ఆయన రక్రైస్తవుడు క్రీస్తును గురించి చెప్పేవాడు. సరిటపఫిరకట్ కోసం మతాన్ని మార్చుకొనుటకు మనసకరించుట లేదని నిరాకరించేవాడిని. ఆయన నన్ను పిలిచారని చెభతే వెళ్ళాను. నేను దేవుని సంకలపంలో ఉన్నాను గనుక దేవుని ప్రేమ నన్ను బలవంతం చేయుచుండగా ఆయన దగ్గరకు వెళ్ళాను. నా దేవుడే గొప్పవాడని ఆ లైక్చిరరు గారితో వాదించడానికి వెళ్ళాను. నేను యవవానుడను గనుక మాడితవాంతో వానలోకి దిగాను, పరిస్థితి గమనించి ఆ లైక్చిరరుగారు ఒక సలహా ఇచ్చారు. నా దేవుడు నీ దేవుడని పక్కన పెట్టి ఏ దేవుడయితే ్ర్రేమామయుడో, సత్యవంతుడని నీవు గ్రహించుకొని, నిరణయించుకొని నాకు చూపించాలి నారు పాళుి పవిత్రత, పరిశుద్ధత సత్యము గల వ్యక్తిని చూపిసేత నీవు నేను ఆయననే పూజిద్దాము లేనిచో యేసు మాత్రమే దేవుడు ఏ పాపము లేనివాడు నీతి గలవాడు, పవిత్రుడు, సత్యవంతుడు యేసు మాత్రమే.
నేను ఆలోచనలో పడాను. ఆయన కూడ హిందా మతంలో నుండి రక్షించబడిన వ్యక్తి, ఆయన మరలా నేను వెళ్ళనందన నా కొరకు కబురు చేసాడు యేసే దేవుడు కావచ్చు నేనిపుడు నమ్మను నాన్నగారు ఇష్టపడరు. నాకు ఉద్యోగం వచ్చినపుడు స్వేచ్ఛ ఉంటుంది అపుడు నమ్ముతాను అన్నాను, నేను ఈ వయసులో నవ్ముకుంటే సినిమాలు చూడలేను విలాసాలకు దారం కాలేను నన్ను వదిలేయండి అని అడిగాను. నేను క్రీస్తును నమ్మితే మా నాన్న డబ్బులు పంపరు రక్రైస్తవులను ద్వేషిస్తాడు. నా చదువు ఆగిపోగలదు. నాకీ రక్రైస్తవ్యం వద్దండి అన్నాను. నేను ఆయన చెప్పే సువార్తకు దారమయినా క్రీస్తు నన్ను విడిచిపెట్టలేదు. నశించిపోయిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చారు. నన్ను రక్షించుటకు నా దగ్గరకు వచ్చి నీవు సత్యమైన దేవునిని తెలసుకొనిన తరువాత సత్యాన్ని నవ్ముటకు వెంబడించుటకు ఎందుకు బభయపడుతున్నావు. నీ మీదికి లేచువారితో యుద్ధం చేసి నీకు న్యాయం చేస్తాను. నీతో వ్యాజ్యమాడువారితో నేను వ్యాజ్యమాడుతాను నీవు పోరాడు వారితో 27
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
నేను పోరాడుతాను. ధైర్యంగా నిలబడు నేను నిన్ను నడిపిస్తానని చాలా మాటలు
చెప్పి అభయమిచ్చారు. ఆ సమయంలో ఏదో అతిత శక్తి నన్ను ఆవరించి నీవు ఈ
క్షణం సత్యాన్ని సీవాకరించు అని చెప్పాడు. ఒక దైవ ప్రేణ కలిగంది. పరిశుద్ధాతయ్మడు
పాపమును ఒప్పించను. సత్యమును గ్రహింపచేయును. సత్యం కొరకు సాక్షిగా
నిలబైట్టును అన్న మాట ప్రకారము పరిశుద్ధాతయ్మడు నన్ను తాకి బలపర్చాడు. నేను
దేవుని నవ్మాను రక్షణ పొందాను బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధమని చెప్పాను. అరె,
అంత త్వరగా బాప్తిస్మం తీసుకొను నిరణయానికి వచ్చావా? మారుమనసుకు తగిన
పఘలం పఘలించకుండా పఘలము అనగా క్రియలు చూడకుండా బాప్తిస్మం ఇవవాను అన్నారు.
3 నెలల తరువాత విప్లవాత్మకవైన మారుప కలిగింది. పాపమును అసహ్యించుట
కారంభించాను. నా స్నేహితులు చేస్తున్న పాపాలను సహించలేకపోయేవాడిని.
చెడు మాటలు మాట్లాడకండి, సినిమాలు చూడకండి, పాపపు పనులకు
దారంగా ఉండండి అని అనేకులకు చెప్పుటకారంభించాను. నా రాములో మా
స్నేహితులు నాతో పాటు రమ్మంటే ఆ దేవుడు వద్దని అన్నావు, మేము సరిటపఫిరకటు
కొరకు విన్నాము వచ్చేసాము కద నీలాగ మతం మార్చుకొని యేసే దేవుడని అంటున్నావు
పిచ్చి పట్టిందా అన్నారు.
నన్ను దేవుడు దర్శించాడు, సత్యమును గ్రహింపచేశాడు. ఆ దేవునికే వందనాలు
అని స్నేహితులకు చెప్పాను. నాకు సువార్త చెప్పిన మాసాటరు నాలో మారుపను
గమనించి ఆయనే నన్ను పిలిచి నీటి బాప్తిస్మం ఇప్పించారు. పరమానంద భరితుడనై
రోడడుపై కీర్తనలు పాడుతూ సాగిపోయాను. నా స్నేహితులు హేళనగా నవవాసాగారు.
తరువాత మా ఇల్లు చేరాను. గతంలో మా ఇంట్లో దీపారాధన నేనేచేసేవాడిని.
నేనుచేయదలచ లేదు ఆ స్థలానికి వ్యతిరకంగా నిలిచాను. ఎందుకిలా చేస్తున్నావని
మా నాన్న నన్ను నిలదీశారు. సృష్టికరత అయిన దేవుని నవ్మాను సృష్టిని నేను పూజించను
వీటితో నాకు పొత్తు లేదని సాటీగా జవాబు చెప్పాను. నాన్న ఆశ్చర్యపడ్డారు. అప్పటి
నుండి నాన్నకు నామీద వైరం ఏరపడింది. నన్ను ఆదివారం ఆరాధనకు వెళ్ళనీయకుండా
ఆదివారం పొలం పనులు అపపగించేవారు. అది గ్రహించి శనివారం నాడు ఆ
పనులు ముగించుకొని ఆదివారం పోరుమామళ్లలో ప్రార్థనకు వెళ్ళేవాడిని. విశ్వాసికి
అవిశ్వాసితో పొతెతకకడ? మా నాన్నతో పొత్తు కుదర్క చాలా ఏడ్చాను. ప్రభువు కృప
వల్ల పోలీసు ఉద్యోగం ఇచ్చి హైాదరాబాద్కు ట్రైనింగు కొరకు పంపారు.
28
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
ఉద్యోగములో నా పవిత్రతను కాపాడుకుంటా మంచి భాషను నా విశావాస జీవితాన్ని ఆరంభించాను. మందిర కూడికలలో ఎడతెగక పాలుగనేవాడిని.
ప్రభువే నన్ను సవ్యంగా నడిపిస్తున్నాడు. పోలిసు ఉద్యోగిగా అనేక శ్రమలు ఎదురొకనుట :
నేను పని చేస్తున్న ఉద్యోగమునకు నాపై ఆఫీసరుగారు కొత్తగా వచ్చారు. డబ్బులపై తృషణ కలిగ లంచాలు తీసుకునేవాడు. నన్ను లంచాలు తీసుకొని తీసుకురమ్మని ఆజ్ఞలు జారీ చేసేవాడు. నేను సమ్మతించలేదు. నేనొక పెఫైలు ఆయనకు ఇవ్వగా ఆ పెఫైలను విసిరసాడు. డబ్బులు ఇప్పించలేదని కోపం పెట్టుకొని నన్ను బాధించాడు. నాకు చాలా బాధ కలిగ దు:ఖం వచ్చింది, లంచం తిను తినిపించు అని బాధించాడు. మరొక ఆఫీసరు నా పరిస్థితి గమనించి నీవు నీతిమంతుడవు చాలా పవిత్రంగా ఉ న్నావు బాధపడకు అని ఓదార్చాడు. ఒకని ప్రవర్తన దేవునికి ఇష్టమయినపుడు శ్రతువులు మత్రులుగా మారుటలో సందేహం లేదు. ఆర్.యస్.యస్లో ఉన్న యస్.� గారు దేవుని కృప వల్ల మత్రునిగా మారి నాకు జరిగిన అవమానమునకు బాధపడి ఆదరించాడు సమర్థించాడు. నీ దేవుడే నీకు సహాయం చేస్తాడని చెప్పాడు ఒక రోజు డయాటిలో ఉండగా తెల్లవారు జామున ఒక కానిసేటబుల్ కిందపడి కొట్టుకొనుట చూచాను.
ఆ సమయంలో నేను ప్రార్థనలో ఉన్నాను అది దురాత్మ పనిగా భావించి యేసు నామంలో దురాత్మను గద్దించి వదలిపొమ్మని ఆజ్ఞాపించాను. మోహన్ రెడిడ్ ఏం మంత్రం చదివావు ఆతను లేచి కురచున్నాడు అని చెప్పాడు. ప్రభువు ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేసేత మనవి ఆలకిస్తారని చెప్పి దేవుని సమక్షంలో సాతాను నిలువలేడని అన్నాను. ఆ ఇద్దరు యపస్సైగార్లు మాట్లాడుకున్నారు మనకు అనుకూలమయిన కానిసేటబుల్ని తెచ్చుకుందాము లంచాలు తీసుకుంటా మనకు ఇచ్చేవారు కావాలి మోహన్ రెడిడ్ వద్దని తలంచారు. నేను క్లరుకగా ఉండేవాడిని అపుడు బాబురావు అనే కానిసేటబుల్ ఆ గదిలోకి రాగానే పడిపోయాడు ఏదో మంత్రం చెప్పాడు అతను లేచాడని నా గురించి చెప్పాడు. ఆయనకు భయం కలిగంది, నా దగ్గరకు వచ్చి నాపై మంత్రాలు జపం చేయవద్దు నీవు ఏ రీతిగా చేసుకుంటావో అలాకగ చేసుకో అని ప్రేమగా మాట్లాడసాగాడు. అతను 3 నెలల్లో బదిలీ అయి వెళూత 29
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
కొత్త యపస్సైకి నన్ను పరిచయం చేసాడు చాలా నీతిమంతుడు, లంచం తీసుకోడు
లంచం ఇప్పించడు యేసు క్రీస్తును నవ్మాడని పరిచయం చేసాడు. నేను బాప్తిస్మమునకు
ముందుగా రక్షణ పొంది బభయపడుతున్న రోజుల్లో భయపడకు, ధైర్యం వహించు
నీతో వ్యాజ్యము చేయువారితో నేను వ్యాజ్యము చేస్తానని అభయమిచ్చిన రీతిగా నా
ఉద్యోగంలో సహాయం చేసారు. నీతో యుద్ధం చేయువారితో నేను యుద్ధం చేస్తానని
పసలవిచ్చాడు. ఆఫీసులో సాయంత్రం తరువాత ఒక వ్యక్తి వచ్చి నేను కొన్ని ప్రశ్నలు
అడుగుతాను జవాభస్తావా అన్నాడు. నీవు ప్రశ్నించే ముందు నేను ప్రార్థన చేసుకొని
వస్తానన్నాను. దానియేలు కూడ స్నేహితులతో కలిసి ప్రార్థించి రాజు సముఖానికి
వెళ్ళాడు అలాకగ దేవుని జ్ఞానం కొరకు ప్రార్థించాను. ఎదుటి వ్యక్తి నాకన్న గొప్పవాడు
నీవు అంతకంటే గొప్పవాడివి ప్రభువా అని నీ శక్తితో నింపు ప్రభువా అని ప్రార్థించాను.
అతనికి సమాధానం చెప్పు ధన్యతనీయండి అని ప్రార్థించాను. తప్పు చేసేత
పట్టుబడినపుడు సిగ్గుపడిన రీతిగా వెళ్ళిపోయాడు. నేనేవైనా చేయగలను అనే అతిశయం
పనికి రాదు. ఎదుటివారు మనకంటే శక్తి గలవారు అని గ్రహించాలి. అతని కంటే
దేవుడు గొప్పవాడు గనుక దేవునిని ప్రార్థించి జవాభవ్వాలనే అవగాహన ప్రభువు
నాకిచ్చారు. దేవునిపై ఆధారపడాలి. దేవునిపై ఆనుకొనువాడు తలవంచడు. సిగ్గుపడడు.
నీతిమంతుల తల ఆయన పైరకతతును. నీతి అనగా ఆయనను నవ్ముకొనుటయే నీతి,
ఎవని మనసు ఆయన మీద ఆనుకొనునో వానిని పూరణ శాంతి గలవానిగా చేస్తాడు.
దేవుడిచ్చిన రక్షణ నన్ను గౌరవాన్నందించి చక్కగా కాపాడినది. నా పరలోకపు
తండ్రికి మహిమ కలుగును గాక.
అదే ఆఫీసులో మరొక సంఘటన :
మా ఆఫీసరు నన్ను సిగరెట్లు మందులు తెమ్మన్నాడు, నేను నిరాకరించానని
నన్ను కృారంగా దురా��షలాడి బాధించాడు. నేను తినే పదార్థములు తెస్తాను గానీ
మందు పదార్థాలు తేనని నిరాకరించాను. అవన్నీ ఆరోగ్యానికి నష్టం కలిగస్తాయండి
అన్నాను. నేను దేవునికి లెక్క చెప్పాలన్నాడు. చాలా మారు�డైన ఆఫీసరు. ఆ ఆఫీసరు
పళ్ళు కూడా సరిగాగ తోవుడు, ఎందుకని అడుగగా సింహం పళ్ళు తోముకోదు కదా
అన్నాడు. జంతువులతో పోలచుకొని అవివేకిగా ఉండేవాడు. నాపై తప్పు మోపి ఏమ
30
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు చేయకపోయినా బదిలీ చేయుటకు ప్రయత్నించాడు. తోటి వారంతా నా పరిస్థితి గుర్తించి చాలా అన్యాయమని బాధపడ్డారు. నన్ను వెంటనే బదిలీ చేయించారు. నాపై కేసు పెటాటరు. మందు సీసా తేలేదని బదిలీ చేయించారు. డి.�.జి ఆఫీసరు మాట వినలేదు. సిగరెటు హానికరం అని చెప్పాను. మీరు నశించుట నాకు నా ప్రభువుకు ఇష్టం లేదని చెప్పాను. అర్థం కాని వారికి చెప్పాలని ప్రభువు నన్ను ప్శ్నసేత ఏమ సమాధానం చెప్పాలి అన్నాను. నేను మవ్ములను వ్యతిరకించుట నాకు కష్టం లేదు దేవునికి భయపడాను అని చెప్పాను. నన్ను బదిలీ చేసి బాదించినవారు మరణించారు. నేను శాపం లేదు ్ర్రేమామయుడగు దేవునికి కోపం తెప్పిసేత ఆయన }రకుండడు నీమదికి లేచువారితో యుద్ధం చేస్తానన్నాడు. చేసాడు. ఆ తరువాత వేర స్థలంలో డయాటి చేయుటకారంభించాను. కొందరు పోలీసు బృందానికి రగైడ్గా ఉండేవాడిని. నేను ఒక నగ్న స్రీత ఫోటో చూచాను, మనమున్న గదిలో అసరభ్యకరవైనవి ఉండరాదు ఆయనకు కోపం వేసత నేను భరిస్తానని పంతంగా చెప్పాను. అసభ్యకరమైన దృశ్యా*్న చూడలేనని దానిని చింపివేసాను. ఆ తరువాత వచ్చి చూచి బాగున్నారా అన్నాను. నీ భక్తి నీ దగ్గర ఉంచుకో గాని అందరిపై రుద్దవద్దని ప�రుషంగా కోపంగా మాట్లాడారు.
భక్తి విషయం మాట్లాడవల్సి వేసత నేను నమ్మిన దేవుడు చాలా పరిశుద్ధుడు ఆ దేవుడు ఉన్నవాడు అనువాడు అనే దేవుడు మీ దగ్గరకు వచ్చి దర్శినమేసత లేదా మాట్లాడితేనే మీరు నమ్మండి అని ధైర్యంగా చెప్పాను. మనకు వాదించే అనుభవం వద్దండి అన్నాను.
ప్రభువా నీవే ఆయనను దర్శంచండి అని ప్రార్థించాను మాడవ రోజు ఆయన పోలీసు సేటషనుకు వచ్చారు. ఎంతో సౌమ్యంగా ప్రాంతంగా కనిపించారు. మవ్ములను హింసించిన వారిరకై మీరు ప్రార్థించగలిగితే మార్చగలరు. మొదటి రోజు నన్ను బాదించినందుకు ఆయనకు కల వచ్చిందంట సబ్బు రుదు�కొని సా�నం చేసేత సబ్బు పోలేదు, మురికి పోలేదంటా ఆ పక్కనే తెల్లని వస్త్రములతో ఒక వ్యక్తి కనిపించారని నా దగ్గరకు రా నీ మురికినంతా తీసివేస్తానన్నారంటా రెండవ రోజు మాడవ రోజు కూడా అదే కల వచ్చి కలత చెందానని నా దగ్గరకు వచ్చి నమసకరించాడు.
ఆయనకు భయం కలిగంది. నీరు సబ్బు నష్టమయింది ఆ వ్యక్తి ఎవరు ఆయన స్వనీతి స్వంత కార్యాలు, మీ స్వంత ప్రయత్నాలు శుభ్రం చేయలేవు తెల్లని వస్త్రములు 31
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
ధరించిన వ్యక్తి యేసు ప్రభువే ఆయన వాక్యం ద్వారా ఉదక సా�నం చేయిసేత పాపాలు
పోతాయి పాప నివారణ లభిస్తుంది, క్రీస్తు తన రక్తంతో కడుగుతారు. పరిశుద్ధాత్మతో
నిన్ను శుద్ధి చేస్తారు. ఈ కార్యాలచే నీవు శుది�పొంది పాప విముక్తి లభించే ధన్యత
పొందగలవు. నీరు అనగా వాక్యం సత్య వాక్యము చదివితే నీ పాపములన్ని మీకు
కనబరుస్తాడు, పరిశుద్ధాతయ్మడు పాపాలు ఒప్పుకునే రీతిగా సహకరిస్తాడు. ఆ తరువాత
నీటి బాప్తిస్మం ద్వారా దేవుడి భడడ్ అయేయ యోగ్యత పొందగలరు. ఈ పద్ధతుల ద్వారా
విముక్తి లభిస్తుంది. వైశ్యుడైన ఆ వ్యక్తి క్రీస్తును నమ్మి నేడు వరంగల్ పట్టణంలో
దేవుని సేవకుడిగా క్రీస్తు పరిచర్య కొనసాగిస్తున్నారు. పఫ్లక�నామలో స్థలం ఉంది
దాని భద్రత బాధ్యత నాకిచ్చారు. ఆ రోజుల్లో ప్రార్థించగా పరిశుద్ధాత్మ అభిషేకం
ప్రభువిచ్చారు. భాషలలో మాట్లాడే ధన్యత ఇచ్చారు. దీనులకు వరతమానం అందించే
భారం ఎకుకవైంది. బందీ గృహంలో వారికి విడుదల ప్రభువు హితవత్సరం ప్రకారంగా
ఆత్మ నన్ను తాకి అతనిని సందించగా తన్రై తాను పాపాలన్ని ఒప్పుకొనుటకు
విరిగినలిగిన హాృదయమచ్చారు. ఆయన తన ఇంటికి ఆహ్వానించారు. చాలా గుడిపసలు
ఉన్నాయి ఆయన ఒక పెద్ద సుడిగాలి లేచి ఖంగారు పెట్టింది.
ఆ సుడిగాలి పైభాగం లేపింది, మా మీద పడకుండా దేవుడు కాపాడారు.
గతంలో యేసు దోనెలో తుఫాను వచ్చింది, దేవుడు మాతో ఉన్నాడని ఆనందం
కలిగంది. బాధ కలిగ కప్పు వేసుకోమని కొంత సొవ్మును ఇచ్చాను. నీతిమంతులకు
ఆపదలు అనేకములు వస్తాయి. అయన అద్భ�తకరంగా తప్పిస్తాడు నాకు ఆపద
కలిగననా తప్పించి రక్షించారు. అక్కడే మంచి సహవాసం ఏరపడింది. ఉదయం
నుండి సాయంత్రం వరకు నీరు కూడ ్రతాగను పసైకిల్పై వెళుతూ ప్రార్థించసాగాను. ఒక
వ్యక్తి దగ్గరకు వచ్చి కింద పడిపోయాడు. అతనిని చంపుతానని సాతాను బైదిరించింది.
యేసు నామంలో ప్రార్థించగా పోయింది ఆ సమయంలో దురాత్మ శక్తి నుండి
విడుదల నాలో ఆత్మ నింపుదల నిచ్చి బలహీనతలో గొప్ప బలమచ్చాడు. అట్లే
ఉపవాసం కొనసాగించాను.
మగిలిన రోజులు వేసవిలో ఉండగలనా? అని ఆలోచించగా నాపై చల్లని
మేఘం ఆవరించింది. ఆనాడు ఇశ్రాయేలీయులను పగలు మేఘ స్తంభము రాత్రి
అగ్ని సతంబభములు సమకూర్చారు ఇది పూరతయిన తరువాత 21 రోజులు వుజి�గతోను
21 రోజులు నీరు తాగి ఉపవాసమున్నాను. 40 రోజుల ఉపవాసాన్ని ఆరంభించాను,
32
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు సదాశివేపటలో చర్చిలో ప్రార్థిస్తూ వాక్యం బోధిస్తూ కొనసాగాను 35 రోజుల తరువాత నీరు లోనికి పోలేదు, చాలా బలహీనుడనయ్యాను, సాతాను దీకషను ఆ్రవుని చెప్పింది, ఆయనచనిపోడు బ్రతకుతాడని ఇద్దరికి ప్రభువు బయలు పర్చారు, 39వ రోజు ఆత్మ శక్తి బలంగా ఆవరించింది. నా శరీరంలో బలహీనతలన్ని పారిపోయాయి. ప్రార్థన చేసి బయటకు రాగానే అనారోగ్యం రాలేదు. ఆరోగ్యంగా ఉన్నాను. నడికుదురు అనే గ్రామంలో వాక్యం వింటూ ఉండగా ఒక స్రీత వ్యతిరకించింది. నీ సముఖంలో వెలుగు చూడలేకపోయింది. మోషే అట్టి అనుభవం పొందాడు యేసు వైపు చూస్తే ఆయన మనవైపు చూస్తాడు. సార్య కాంతిలా దేవుని కాంతి నాపై ప్రకాశించింది. ఒక సాకల్లో మీటింగులో ఉండగా నీ ముఖం నుండి వెలుగు వస్తుందని ప్రశ్నించారు. అందరినీ ప్రేమించే దేవుడు ఆయనకు సావార్థం లేదు. దురాత్మలు పారిపోయాయి, తోటి ఉద్యోగస్తులు నాపై వెలుగు ప్రకాశించుట చూచారు. అది దేవుని కృప. ఆత్మల జాలరిగా జీవించుట :
ఒకసారి హారిజనవాడలో మా}రిలో మీటింగు పెటాటను దేవుని మాటలు చెప్పాలని నేను నా కుమారునితో వెళ్ళాను. చాలా మంది మంది చేరారు, చిన్న కుమారుడు నడసతూ ఉండగా య్రండ గబ్బ కుట్టింది. మంత్రము వేస్తానన్నారు ఇ్రశాయే�యులలో మంత్రము లేదు, శకునము లేదు ఏ మందు గానీ మంత్రం కాని వద్దు. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను. విషయం వినగలిగిన ప్రభువు శక్తిమంతుడవు, ఈ ప్రజల నిమిత్తము గొప్ప కార్యం చేయండి. ఒక దయ్యమును బాగు చేసాడు. చివరిగా శ్రీశ�ైలం అనే వ్యక్తి అనారోగ్యం కలిగ బాధలో ఉండగా ప్రార్థించమన్నారు. 2 రోజులలో మరణమునకు సిద్ధమయయాడు ఆసప్రతిలో వైద్యం లేదని ఇంటికి పంివేసారంట. నేను అతని దగ్గరకు వెళ్ళి చెవిలో ఎలా ప్రార్థించాలో వివరించాను. ప్రార్థన చేయసాగాడు ప్రభువా నేను పాపిని నన్ను శుద్ధి చేసి మంచి ఆరోగ్యం కలుగచేసి నా పాపములు క్షమించి రక్షించు, అని ప్రార్థన చేసాడు. గతంలో నా భార్యకు కల వచ్చింది ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తికి మీ ప్రార్థన ద్వారా స్వస్థత వస్తుందని తెలిపింది. ఈ వ్యక్తి గురించి నా భార్యకు చెప్పారని ప్రార్థించాను, స్వస్థత లభిస్తుందని ఆదివారం మందిరానికి వస్తాడని ప్రవచనాత్మకంగా చెప్పాను. శనివారం రాత్రి అద్భుత సవాసతతనిచ్చాడని తెలిపాను. ఆత్మ దేవుడు ముటాటడని ధైర్యంగా చెప్పాడు. 33
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
వారంతా నడిచి చర్చికి వచ్చారు. ఆ రోజు పేతురు కొరకు ప్రార్థించగా అందరము
నమ్మలేదు. దేవుడు అద్భుతాలు చేయగలడు. ఒకసారి ఆఫీసులో ఉండగా ఒక
వ్యక్తి వచ్చారు నిజానికి సిగరెటుటలో తగ్రం ఉంటుంది, మంట పెడితే ఆ ప�డరు
పొగలా వస్తుంది, ఆ వ్యక్తి మత్తు రాకూడదని ప్రార్థించగా ఆ ్రవరు పోయింది.
అతనికి కోపం వచ్చి దురా��షలాడాడు. ఒక గంట తరువాత వచ్చి తెలియక కోపపడాను
క్షమించు నేను బైకు అమ్మ మందు తాగాలనుకున్నాను కానీ నీ వల్ల ఆ స్థితి నుండి
తప్పించబడాను డబ్బు నష్టం కాలేదని తప్పు ఒప్పుకున్నాడు. కోపంతో మవ్ములను
నిందించాను ఇప్పటి నుండి తాగను అన్నాడు. ఎంతోమంది ప్రార్థన ద్వారా మారుప
చెందారు. ఎన్నికలేని నన్ను వెదకి రక్షించి ఆత్మల జాలరిగా మార్చి ఆత్మతో నింపి
గొప్ప అద్భుతాలు చేసి అనేకులు క్రీస్తును విశ్వాసించనట్లు క్రీస్తే రక్షకుడని
ఆశ్రయించారు. నా భడడ్లను మంచి విద్యావంతులుగా తీర్చిదిద్దారు, గొప్ప దేవుడిని
నమ్మి కుటుంబమంతా దేవుని సేవిస్తున్నాము. దేవునికే మహిమ కలుగును గాక.
హల్లెలూయా. ఆమెన్.
34
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

సాక్ష్యం 3. నేను నిరాశలో ఉండగా నేనే సజీవుడను,
క్రీస్తునని తెలిపి గొప్ప సాక్షిగా మార్చి సేవలో నిలిపారు.
శ్రీ డాక్ట్ ్రేపవ్రాజ్ గారు, హైదరాబాదు ఫోన్ : 9885901127
నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పి గొంటిని, నాకు
దాహామచ్చితిరి, పరదేశినై యంటిని నన్ను చేరచుకొంటిరి దిగంబరినై యంటిని,
నాకు బట్ట లిచ్చితిరి రోగినైయుంటిని, నన్ను చూడవచ్చితిరి, చెర్ సాలలో
ఉంటిని నాయొద్దకు వచ్చితిరని చెపపును. మత్త 25:35-36 పరిచయం:-
ప్రభువు నామమునకు మహిమ కలుగును గాక, దేవుడు నన్ను పిలిచిన పిలుపును బట్టి దేవునికే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, నా సాక్ష్యము దేవుని దృష్టికి అంగీకారము కావాలనియు, అత్యంత దీవెనకరంగా మారాలని, అంచెలంచెలుగా చదువరులంతా ఆత్మీయంగా అభివృద్ధి పథంలో కొనసాగాలని దేవుని ప్రసన్నత సదా విశ్వాసులతో నుండి కృపతో నా సాక్ష్యం దీవెనకరంగా ఉండాలని నా దీన ప్రార్థన. నాకు నచ్చిన పాటలోని కొన్ని మాటలు చెప్పి నా సాక్ష్యాన్ని వివరిస్తాను. పల్లవి:దేవా నీతలంపులు అమాల్యవైనవి నా యెడ
నా యెడల నీకరుణ సరవాసదా నిలచుచున్నది
1.ఎట్లు మౌనముగా ఉందు ప్రభూ చెల్లించక సోత్రత గీతము
కాలమంతా పాడుచుండెదా నీ ప్రేమ అమూల్యమైనది.
1986లో రక్షణానుభవం తరువాత సేవ పిలుపు ఉన్ననా 1996లో సంపూరణ సేవకు సమర్పించుకున్నాను. నేడు దేవుడు విభిన్న ప్రదేశాలలో తన సేవలో చాలా తీవ్రంగా వాడుకొనుచున్నాడు. గత 20సంవత్సరాలుగా నాకు దేవుడపపగించిన ప్రత్యేక పరిచర్య జైలను దర్శించి ఖైదీలకు సువార్త బోధించు పరిచర్యలో ఉన్నాను. ఎడతెగని సేవ అయినా చేస్తున్నాను. జైలులో ప్రవేశం చాలా క్లిష్టమైనది, బైబిలులో క్రీస్తు స్వయంగా చెప్పిన మాటలలో - 35
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు
దాహామచ్చితిరి, పరదేశినైయుంటిని నన్ను చేరచుకొంటిరి, దిగంబరినై యంటిని,
నాకు బటటలిచ్చితిరి, రోగినైయుంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని
నాయొద్దకు వచ్చితిరని చెపపును.
ఈలాంటి వారికి సేవ చేసేత నాకు చేసినట్లే అన్నాడు. నన్ను తీవ్రంగా ప్రభావితం
చేసింది. అభాగయలు, అనాధలు, పేలను కనికరించి వారికి సువార్త బోధిస్తూ
అవసరంలో ఉన్న వారికి సహాయపడి ఆదుకొని ఆహారము పెట్టుట నా కరతవ్యం గా
సీవాకరించాను. ప్రభువు తెరచిన ద్వారము ఆధారంగా క్రీస్తు పలికిన మాటల్లో చివరి
భాగం చెరసాలలో ఉంటిని చూడవచ్చితిరి అనే మాట ద్వారా అనేక ప్రాంతాలలో
ఉన్న చెరసాలలను దర్శించుటకు ఆరంభించాను. అర్హత ప్రభువారిచేత పొందాను.
నేటికి 20 సంవత్సరాలుగా ఈ సేవ కొనసాగిస్తూ 5,00,000 మంది ఖైదీలకు క్రీస్తు
సువార్త బోధించగా కొన్ని వేల మంది క్రీస్తును రక్షకునిగా అంగీకరించారు, కొన్ని
వందల మంది సువార్త సేవకులుగా చిన్న చిన్న గ్రామాలలో చిన్న సంఘాలు
ని]్మంచుకొని సేవకులుగా ప్రభువును సేవించుట నాకు చాలా ఆనందం కలిగిస్తుంది.
జైలులో ఉన్న విశ్వాసులు చిన్న బృందాలుగా ఏరపడి ఆరాధన జరుపుకొనుట విశేషము,
నేను ఖైదీల గతాన్ని ప్రశ్నించగా కషణికావేశంలో భార్యలను చంపినవారు, స్నేహితులను
చంపినవారు, చాలా రకాలుగా తప్పు చేసి వచ్చినవారు.
ఒక వ్యక్తి భార్యను చంపి జైలుకు వచ్చాడు యావజ్జీవ ఖైదీగా ఉన్నాడు అతని
ముగ్గురు పిల్లలను చేరదీసి హాస్టలులో పెట్టి మంచి ప్రైవేటు సాకలులో చదివించుట
వల్ల ఆ తండ్రి ఆనందించి కన్నీరు కార్చాడు, ప్రతి ఆదివారం పిల్లలను తండ్రి దగ్గరకు
తీసుకువెళ�ివాడిని, పిల్లలు మాకు నాన్న ఉన్నాడు అని ధైర్యంగా ఉండేవారు. ఈ
విధంగా అన్ని జైల్లలో పరిచర్య చేస్తున్నపుడు ఖైదీల పిల్లలకు ఆశ్రయం కలిగంచి,
సాకలులో చదివించే భారం కలిగి దేవుని పని చేయుట వల్ల తృప్తి చెందుతున్నాను.
కొందరు ఖైదీలు డబ్బులకు ఆశపడి నేరము ఒప్పుకొని త్వరలో జైలు నుండి రప్పిస్తాము
అన్న వారి మాటలు నమ్మి మోసపోయినవారిని ప్రభువు రక్షించగా }రట పొందుట
గమనించాను.
నా పరిచర్యకు క్రీస్తును సేవించుటకు ఆధారమైన నా రక్షణ అనుభవంకు నా
వెనుక సాక్ష్యానుభవం వివరిస్తాను.
36
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
నేను ఉన్నత విద్యను అబభ్యసించాను, మంచి ఉద్యోగిగా ఉన్నాను, నా తల్లి అతి ప్రేమతో పెంచినందన ఆమెను అతిగా ప్రేమించేవాడిని. నా తల్లి బహుగా విగ్రహారాధన చేసేది, నేను కూడా ఆమెతో ఏకీబభవించేవాడిని, మడి కట్టుకొని పూజలు చేయుట, శ్లోకాలు చదువుటయందు ఆసక్తి ఉండేది.
కొన్ని సార్లు నేను పనుల వల్ల ఇంటికి రావడము ఆలస్యవైతే నా కొరకు న్రిదాహారాలు మాని కనిపెట్టేది, నా తల్లి రోగ్రగసతురాలయినపుడు విగ్రహాల ముందు చేరి చాలా ఏడ్చి ప్రార్థించేవాడిని, నీవే నా తల్లిని బాగు చేయాలని ఏడ్చేవాడిని. ఈ విధంగా బాధతో రోజులు గడిపే రోజుల్లో ఒక ఉదయం అల్పాహారం తింటా నాపై ఒరిగిపోయింది చూడగా ప్రాణం పోయింది. గట్టిగా కేకలు వేసాను అవ్మా అని పిలిచాను పలకలేదు, డాకటర్లు, నర్సులు అమ్మను చూచారు. అమ్మ నీకు లేదు అన్నారు. నా గండె పగిలిపోయింది. గట్టిగా ఏడ్చాను, అకకడున్నవారందరూ ఏడ్చారు. అవ్మా, నన్ను వదిలిపెట్టి ఎలా వెళ్ళిపోయావు నన్ను ఒంటరి చేశావు అని ఏడ్చాను. ఆసప్రతి నుండి టక్సీలో ఇంటికి చేరు సమయంలో దారిలో దేవాలయంలో రోజు పూజించే విగ్రహాల దగ్గరకు వచ్చేసరికి గతంలో విగ్రహారాధనతో బ్రతికిన జీవితం జ్ఞాపకం వచ్చింది విగ్రహాల దగ్గర సహాస్ర నామాలు జపించేవాడిని. అమ్మ ఆసుప్రతిలో ఉండగా మాడు పూటలు భోజనం స్వయంగా తీసుకొని వెళ్ళి స్పరిచర్యలు చేశాను. చాలా ప్రేమించినా వైద్యం చేయించినా ఆమె బ్రతకలేదు. నేను చేసిన పూజలు పఘలించలేదు, నాకాదేవతపై తీవ్ర అసహ్యాత కలిగింది. అమ్మను ఆరోగ్యంగా తీసుకువస్తున్నానని చుట్టు పక్కల వారు కారు దగ్గరకు చేరారు. అమ్మ మరణించిందని తెలసుకొని చాలా ఏడ్చారు. ఆ ప్రాంతమంతా ఏడుపలతో నిండిపోయింది. దహన సంసాకరాలు ముగించాను. ఒక్కడినే నా గదిలో ఉండి చాలా ఏడ్చేవాడిని, నా పూజలు పఘలించలేదన్న బాధ కల్చివేసింది. నిరాశ నుండి నిజ దేవుని తెలసుకోవాలన్న కోరికతో హివాలయాలకు వెళ్ళిపోదలచి పడుకున్నాను. హిందా దేవుళ్ళు దర్శనమిచ్చి నా కోరికలు తీర్చగలరని నవ్మాను బుషులు తపససు చేసేత దర్శినముచ్చేవారు అన్న సత్యము అందరికి తెలిసినదే నా బంధువులకు చెప్పకుండా వెళ్ళిపోవాలనుకున్నాను నా తీర్మానము దృడిడపరచుకొని అమ్మకు సంసకరణ కార్య్రకమము పూరతయయాక ప్రయాణమును సిద్ధం చేసుకున్నాను. తలుపులు గడియ వేసుకొని నిద్దకుప్రకమంచాను. ఒక వ్యక్తి అకస్మాత్తుగా లోనికి ప్రవేశించి నా యెదుట నిలిచాడు. తెల్లని వస్త్రములు ధరించాడు, అతని చేతిలో ఒక పుస్తకమున్నది, నా వైపు చూచి నా కుమారుడా గత 37
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
రాత్రి నిజమైన దేవుడు నాకు కనబడాలని కోరావు కద, అందుకే నేను వచ్చానని
తెలిపాడు. ఈ గదిలోనే నిజ దేవుని చూపిస్తా నంటున్నాడని తలంచాను ఆయనను
తేరి చూచాను, మీరెవరు? ఎలా వచ్చారు? నాకు చెప్పండి చాలా భయంగా ఉంది
అన్నాను. తలుపులు వేసే ఉన్నాయి కదా నేను నీకు దేవుని చూపించడానికి వచ్చాను
అన్నాడు. నేను చూపించండి అన్నాను, నీవు మంచము దిగు అని చెప్పాడు ఆ
క్షణము నేను మోకరించాను, చేతులు జోడించాను, మౌనంగా ధ్యానించసాగాను
వెంటనే ఒక హస్తము నా తలపై ఉంచబడింది. చేయి నాకు చాలా బరువుగా
తోచింది, కొత్త భాషలో మాటలు విన్నాను, నాకేమ జరుగుతున్నదో అర్థం కాలేదు,
వరిణంచలేని స్థితిలో ఉన్నాను. తలపై చేతులుంచి ప్రార్థించిన వ్యక్తి ప్రార్థన ముగిసింది.
నేను నేలపై పడిపోయాను. తరువాత కళ్ళు తెరిచాను, ఆ గదిలో ప్రవేశించిన వ్యక్తి
కనిపించలేదు. గది అంతా అద్భుత ప్రకాశంతో నిండిపోయింది. నన్ను తలపై చేయి
పెట్టి దీవించారని దృడింగా నావ్మాను. ఆ క్షణంలో గొప్ప ప్రకాశమంతమైన వెలుగు
ఉన్న గదిలో మరింత గొప్ప కాంతి వంతంగా ఒక సిలువ నన్ను సమీపించింది. ఆ
సిలువ నుండి మాటలు వినిపించాయి. నా కుమారుడా సజీవుడైన దేవుడను నేనే,
రక్షకుడను నేనే, నీ ప్రభుడను నేనే, నీ మనసు తెలిసిన దేవుడను, నీ దగ్గరకు వచ్చినది
నేనే. నేనే యేసు క్రీస్తును అన్నాడు ఆ మాట వినగానే క్రింద పడిపోయాను, నా
గదిలో కాంతి ఇంకా ఉంది, అది స్థిరంగా నిలకడగా ఉంది. నాకు నిజమైన దేవుడెవరో
అర్థమయింది, ఆయనే యేసు క్రీస్తు నేను నమ్మిన యేసు క్రీస్తును ఆశ్రయించి నా
జీవితం నీకే ఇస్తానని మనసులో నిబంధన చేసుకున్నాను. నా మనసు శాంతితో
నిండింది, పరమానందంతో నిండిపోయింది. నిజ దేవుని కనుగొని విజేతనయయాను,
ఈ దేవుడు తప్ప మరి ఏ దేవుడు లేడని నమ్మినందున ఈ వార్త నా క్రొత్త జీవితానుభవాలు
అందరితో చెప్పాలని చాలా కోరుకున్నాను.
నా కోరికను మన్నించి నేను నమ్మిన యేసు ప్రభువు నా జీవితంలో చాలా
అనుభవాలనిచ్చారు, ఎన్నో అద్భత అనుభవాల ద్వారా క్రీస్తులో విశావాసం బలపడింది.
దేవుని వాక్యం బాగా చదివి సహవాసంలో బలపడాను, నమ్మి బాప్తిస్మం పొందువాడు
రక్షణ పొందును అనే హెచ్చరికను బట్టి బాప్తిస్మం గురించి దైవజనులు బోధించగా
స్థిరపడి, సిద్ధపడి కనిపెట్టి పశ్చాత్తాపంతో నన్ను నేను సరి చేసుకొని క్షమాపణ కోరి
మారుమనసు అనుభవం పొందిన తరువాత నీటి బాప్తిస్మం తీసుకొని సంఘములో
38
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు చేరి ఆత్మీయంగా బలపడి సేవ చేయువారితో కలిసి బోధ చేయసాగాను, వాక్యం బోధిస్తూ ఆయా ప్రాంతాల్లో సాక్షిగా జీవించే రోజుల్లో ఒకసారి వరంగల్ జిల్లాలో కానప�రెనసుకు ఆహ్వానించారు, అక్కడ నాకు ఇచ్చిన రగస్టు హా�స్లో ఉండగా నా ఎడమ కాలులో విపరీతమైన నొపిప ఆరంభవుయింది, గండెల్లో బాధ }పిరి అందడం కష్టమయింది ఎవరితో చెప్పుటకు అవకాశం రాలేదు, నా ఇంటికి వెళ్ళదలిచాను. ఈ నిరణయం కాసత }రటనిచ్చింది, నెమ్మదిగా హైదరాబాదు చేరాను, కాలు నొప్పి తగ్గలేదు, యశోదా ఆసుప్రతిలో చేరాను, వెన్నెముకలో సమస్య ఉంది డిస్క ప్రస్టున్ అయింది అన్నారు, ఆపరషను తప్పదని డాకటర్లు చెప్పారు, దాని పఘలితం ఏమవుతుందో చెప్పలేము అన్నారు, నేను ఆ సర�రికీ సమ్మతించాను, దేవునిని ప్రార్థించి ఆయన నడిపింపును కోరుకున్నాను. దేవునికి సమసతము సాధ్యమని నవ్మాను, నేను దేవుని నమ్మి పరిచర్యలో పాలుగనుట సాతానుకు సమ్మతము కానందన నాకు బలహీనత కలిగంచిందని అర్థమయింది, డాక్టు గారితో నేను నా దేవునితో మాట్లాడి నిరణయము తెలుపుతాను అని చెప్పాను. ఆపరషనుకు అలస్యం చేసేత ప్రమాదమని డాకటర్లు తెలిపారు. మీరు సంప్రదించవ*్సన డాక్టు నెంబరు ఇవ్వండి మేము సంప్రదించగలము అన్నారు. నా డాక్టు గారు అందరితో మాట్లాడరు నేనే మాట్లాడి చెప్తాను అని చెప్పాను. నేను నమ్మిన దేవునితో ప్రార్థించాను, నేను ఉన్న గోడ దగ్గర లైటు ఉంది ఆ లైటు చూచాను, నా భార్యను అడిగాను అక్కడ దీపం చాస్తున్నావా అది నడచుట చూస్తున్నావా? ఆమె మీకు మతి చెలించిందా అన్నది, ఆ దీపం నడసతూ నా వెన్నెముక భాగం చేరింది, అది వీపు లోపలకు చేరి మాయవైంది, ఆ క్షణం నా నొప్పి పూర్తిగా మాయవైంది, ఆ క్షణం ఎగిరి గంతులు వేశాను. ఒక్క సారిగా మంచం నుండి పైకి లేచి నిలబడాను నా ప్రభువు పరమ డాక్టు దీపం ద్వారా చేసిన ఆపరషను దిగివాజయంగా ముగిసింది, నా ప్రవర్తన అందరికి వింతగా తోచింది, మతి భ్ర�వించి ప్రవర్తిస్తున్నానని తలంచి బాగా నాభార్య దు:ఖపడింది. నేను ఆరోగ్యంగా ఆనందంగా ఉండుటను గమనించి డాకటర్లంతా చుట్టు ముటాటరు. నా డాక్టు గారు నాకు వైద్యం చేసారని చెప్పాను వారంతా నమ్మలేక పోయారు నీవు ఇంట్లో మెట్లు ఏ మాత్రము ఎకకలేవు అని సవాలు చేసారు. అందరి ముందు నన్ను సవాస�పరచిన డాక్టు యేసు క్రీస్తు అని తెలిపాను. ఆయన నీకు ఆపరషను ఎలా చేశారు, ఆపరషను ది�యేటరులో లేవు కదా, ఆయన పరమ డాక్టు గనుక ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని తెలిపాను. నీ స్వస్థతను బట్టి నీ దేవుడే బాగు చేశాడని నవ్మారు. నీకు నీవే డిశ్చాత్రి� అవుతున్నట్లు 39
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
పేపరు రాయించుకొని ఇంటికి పంపారు. అనుమతి ప్రతం వ్రాసి ఇచ్చి ఇల్లు చేరాను.
గతంలో 7 మెట్లు కూడా ఎకకలేవు అన్నారు కానీ మాడు అంతసు�లు ఎకిక దిగాను
అందరు ఆశ్చర్యపడ్డారు. నా పరిస్థితి వాస్తవమని నవ్మారు. ఆ తరువాత నా కుమారుడు
వాడుకునే మోటరు పసైకిలు నాకు ఇమ్మని అడిగాను, చాలా దారం వరకు డ్రైవింగు
చేయగా అందరు ఆశ్చర్యపడ్డారు. నన్ను సవాస�పరచిన దేవుడు అద్భుతాలు చేయు
గొప్ప దేవుడు అందరికీ సాక్ష్యం చెప్పాను. మామాలుగా కాకుండా గట్టిగా అరచి
చెప్పేవాడిని దేవుని నామమునకే మహిమ కలుగును గాక, నాకు దేవుడిచ్చిన నడిపింపును
బట్టి జైళ్ళలో ఖైదీలను దర్శించాను. గంటారు, విజయవాడ, రాజమండ్రి, నెల్లారు,
విశాఖ, అనంతపూర్, వరంగల్ మొదలగు అనేక ప్రాంతాలలో జైలులో ఖైదీలను
దర్శించి క్రీస్తు ప్రేమను బోధించుటకు ఆరంభించాను, ఎందరో క్రీస్తును స్వంత
రక్షకునిగా అంగీకరించారు, వారి బాధలు కన్నీరు గమనించి, వారి కుటుంబీకులను
దర్శించి వారి సంతానము భకషవెుతతుట, సాకళ్ళలో ప్రవేశము నిరాకరించబడుట
దొంగతనం చేసిన వారి సంతానమని హీనపరచుట గమనించి, వారిని సమాకూర్చి
హాస్టలు వసతి కలిపంచి అన్న వస్త్రములు ఇచ్చి మంచి సాకలులో చదివే బాగ్యం
కలిగించి పరిచర్యలో నేను కొందరి సరభయల సహకారంతో కొనసాగిస్తున్నాను. కారు
డికీకలో కొందరిని తీసికొని వారిని వారి తండ్రి లేక, తల్లిని చూపించగా కన్నీరు కార్చి
కృతజ్ఞతలు తెలుపుట చూచి దేవుని స్తుతించేవాడిని. అన్ని ప్రాంతాలలో పిల్లలను
వారి తల్లిదండ్రులకు చూపించేవాడిని దైవ సేవలో నిమగ్నమగుట భాగ్యమని
తలసతున్నాను, పిల్లలను జైలులో చూపించి తిరిగి హాస్టలకు చేర్చడంలో డ్రైవింగు
చేయడంలో చాలా అలసిపోయేవాడిని నిద్ద వచ్చేది, ఆ పిల్లలు పాస్టు గారు
నిద్దపోకండి ప్రమాదము జరుగుతుందని హెచ్చరించేవారు, ఎన్నో బససులు లారీలు
ఎదురయేయవి. ప్రభువు అద్భుతంగా మమ్ములను కాపాడేవాడు. మన దేవుడు కునకడు,
నిద్దపోడు కాపాడే దేవుడు మనకున్నాడు. నేను నిజ దేవుని కనుగొనుటలో వెలుగు
సిలువ దర్శనంలో తలుపు మాసినా నన్ను దర్శించిన వ్యక్తి దేవుడు పంపిన దాత
పాస్టరుగారని నమ్మాను. బైబిలు చరిత్రలో నయమాను పొందిన స్వస్థత కాలంలో
ఎలిషా రగహాజి జీవితంలో రగహాజి నయమాను వద్ద బహ�మతులను ఆశించి
తీసుకున్నపుడు తిరిగి ఎలిషా దగ్గరకు వచ్చినపుడు ఎలిషా నీతో కూడా నా ఆత్మ
రాలేదా అని అడుగుతాడు. ఆ విధంగా మేము 2020 సంవత్సరంలో కరోనా
ప్రపంచమంతా జనాన్ని బాధలకు గురి చేయుచుండగా నేను నా భార్య ఇద్దరము నా
కుమార్తెతో కాలిఫోర్నియాలో ఉన్న రోజులలో తిరుగు ప్రయాణము చేయు
40
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు సదుపాయము లేక 7 నెలలుగా అక్కడే ఉండి ఆగషుటనెలలో ఇండియా తిరిగి వచ్చుటకు అవకాశం కలిగింది. అతి క్లిష్ట పరిస్థితులలో దేవుని దయ వల్ల 15 రోజులు హోటలులో కావారైంటై�న్లో ఉన్నా దేవుడు మమ్ములను సంరక్షించారు. అద్భుత సంరక్షణ అమెరికా నుండి ఇండియా ప్రయాణంలో లభించుట :
మేము హైదరాబాదు చేరాము, సోషల్ డిపసటన్స అనగా ఒకొక్కరు దారంగా ఉండాలి. కోవిడ్ 19 ఉంటే హోటలులో 14 రోజులు ఉండాలి తిరిగి వారి సవాస�లాలకు వెళ్ళాలి. ప్రయాణికులతో వారు చెప్పిన నియమాలను బట్టి నాలుగు షరతులతో విడుదల పొందాలన్నారు. మేము చేయగలిగినది కేవలం ప్రార్థన గనుక మేము వెళ్ళు మార్గము ప్రభువుకు తెలసు గనుక కేషమంగా నాలుగు షరతులు విజయవంతంగా ముగించుటకు కృప నీయమని భారముతో ప్రార్థన చేశాము. ప్రభువా మేము నీ భడడ్లము నీవు ప్రసాదించిన ఆరోగ్యము మాలో ఉంది మొదట పరీక్ష చేసిన అధికారులు కోవిడ్ ఉన్నా లేకపోయినా 14 రోజులు విడిగా గడపాలన్నారు. దీని నుండి విడిపించబడాలని పెద్ద ఆఫీసరు దగ్గరకు వెళ్ళాము. రెండు మాటలు అడిగాము ప్రభువు ఎస్తేరు యెడల రాజుకు దయ కలిగనట్లు అదికారికి మాపై దయ కలిగి మమ్ములను కావారెంటై�న్ అవసరం లేకుండా మా ఇంటికి వెళ్ళుటకు అనుమతించారు. కింది అధికారులు ఆ విధంగా ఎలా పంపుతారని వాదించగా నేను మీ పై ఆపఫీసరును మీరు నన్ను ప్రశ్నించుట తగదని వారిని పంేపసారు. సర్వాధికారి అదికారులపై ఆయన దేవుడు గనుక మమ్ములను అక్కడి నుండి విడిపించాడు. మనము నమ్మిన దేవుడు విడువడు యెడబాయడు చాలా కేషమంగా సంతోషంగా ఇల్లు చేరాము. దేవుని స్తుతించాము, ప్రభువు మాకు తోడుగా ఉండి నడిపించారు. నా జైలు పరిచర్య కొనసాగించుటకు కరోనా కొంత ఆటంకంగా ఉండి కనిపెట్టుచున్నాను. పద్మ జోసప్ గార్లు హైదరాబాదులో సేవ చేయు దైవజనులు అమెరికాలో సియోను ప్రార్థనా పసల్ ఆరాధనలో వాక్యము, సాక్ష్యము పంచుకొను అవకాశము కలిగంచారు. వారికి తెలుగు, హిందీ, అరమ భాషలలో కార్య్రకమాలు కొనసాగించుటను బట్టి నేను వారి కార్య్రకమాల్లో తెలుగు హిందీ కార్య్రకమంలో పాలుగన్నాను. నా సాక్ష్యం పంచుకున్నాను, ప్రభువును ఘనపరిచే ధన్యత కలిగింది. నా పరిచర్యలో కొన్ని అనుభవాలను పంచుకోవాలని ప్రిస్కిల్ల జోసప్గారు అడిగారు. నా దృష్టిలో కొన్ని వందల అనుభవాలు గత 20 సంవత్సరాల పరిచర్యలో అద్భుతాలను చవి చూచాను. 41
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
'ఒక చిన్న అద్భుత అనుభవం :
మేము నిర్వాహించిన హాస్టలులో ఉన్న జైలు నివాసుల పిల్లలు ఒక విధ్యార్థికి
పసైకిలు ప్రమాదంలో కాలు చక్రాలలో ఇరుకపోయింది అతని చేతిలో కారియర్
బరువు ఉంది అతని తోబుట్టువులు నలుగురు ఉండేవారు. ఆ చిన్న బాబుకు గాయమై
చాలా రక్తము కారింది. కాలు బుటనవేలు తెగింది, నేను ఆపుడు నా ఇంటిలో ఉ
న్నాను, త్వరగా వెళ్ళి డాక్టు గారి దగ్గరకు తీసుకొని వెళ్ళాను, బుటనవేలు బాగా
చితికిపోయింది తీసేయాలని నన్ను అడిగారు మేము నివ్సు ఆసుప్రతిలో ఉన్నాము,
కొంత శ్రద్ధ తీసుకొని కట్టు కట్టి పంివేస్తూ 10 రోజులు కనిపెట్టి చూద్దాము అది
బ్లా రంగులో మారితే తప్పకుండా తీసేయాలి అన్నారు, ఆ కుర్రవాని తండ్రికి
చూపించి అనుమతి తీసుకోవాలని ఆ పిల్లవాడి తండ్రి ఉన్న జైలు దగ్గరకు వెళ్ళాము.
కారులో నలుగరని తీసుకొని జైలుకు వెళ్ళాము. నా భడడ్కు అన్ని వేళ్ళు సరిగాగ
ఉండాలని నన్ను బైదిరించాడు భారమైన మనసుతో ఇల్లు చేరి ప్రార్థించాను నేర
భావన నాకు రారాదు, నేను బాధ్యత తీసుకున్నాను సవ్యంగా కాలు బాగు చేయండి
అని చేసిన ప్రార్థన ప్రభువు అంగీకరించాడు. 10 రోజుల తరువాత డాక్టు దగ్గరకు
తీసుకువెళ్ళి చూపించగా బుటనవేలు మామాలుగా కనిపించింది. గొప్ప స్వస్థతనిచ్చిన
దేవునికి కృతజ్ఞతలు చెల్లించి స్తుతించాను. ఈ విధంగా ఎన్నిక లేని విగ్రహారాదికుడుగా
ఉన్న నాకు సజీవుడైన దేవుని సిలువ కనిపించి రక్షణ ఇచ్చి ఆయన అద్భత సేవ్రై
నిలబైట్టి నమ్మకంగా దేవుని పరిచర్య కొనసాగిస్తున్నాము. ఈ సేవ కొరకు ప్రార్థించండి,
దేవుని కృప అందరికి తోడై ఉండును గాక.
42
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు