
సాక్ష్యం 22. పూజారుల కుటుంబంలో జన్మించి విగ్రహాలను
ఆరాధించే నన్ను క్రీస్తు వెదకి రక్షించి ఆత్మ జాలరిగా
మార్చారు.
శ్రీమతి జయంతి, ఫోను: 9392165252
యెహోవా గొప్పవాడు బహు కీర్తనీయుడై యున్నాడు. కీర్తనలు 48:1
పరిచయం:
ప్రభువు నామములో మీకందరికి వందనములు.
నా పేరు జయంతి. నేను నిష్ట కలిగన పూజారుల వంశంలో
జన్మించాను. గోనగంట గ్రామం, చీమకుర్తి మండలం,
ప్రకాశం జిల్లాలో జన్మించాను. మా నాన్న పేరు నారాయణ
నరసింహా చార్యలు గారు. అమ్మ పేరు కృష్ణ కుమారి గారు,
నాకు ఒక అన్న ఒక చెల్లి ఉన్నారు. పవన్ కుమార్ మరియు
అరుణ. మా }రిలోనే నాన్న పూజారి పని చేసేవారు. మా
బాల్యమంతా పూజలలో లీనమై అతి భక్తి ్రశద్ధలతో విగ్రహారాధన, నోములు చేస్తూ
గడిపేవారము. భర్ద్వాజ గోత్రమునకు చెందినవారము, నేను నాలగవ తరగతిలో
ఉండగా చదువు కొనుటకు చీమకుర్తికి వచ్చి స్థిరపడ్డాము. నాన్న అయ్యప్ప గుడికి
పూజారిగా ఉండేవారు. నెలకు 500 రూపాయల జీతంతో కుటుంబమును
పోషించవలసి వచ్చేది. అమ్మ కూడ అంకమ్మ గుడిని నిర్వాహించేది. బాల్యమంతా
గుడి గోపురాలలో పూజలు చేస్తూ గడిపిన జా�పకాలున్నాయి, అమ్మ ఇంటి అవసరాలకు
డబ్బులు చాలనందున టై�లరింగు నేరచుకొని బట్టలు కుట్టి కొంత సొవ్ము సంపాదించి
అవసరానికి వాడేది.
నేను 6వ తరగతి చదివే రోజుల్లో ఆ సాకలు నచ్చలేదు ఆ రోజుల్లో అమ్మ
అక్క బావ మా ఇంటికి రాయుచూరు నుండి వచ్చారు. నేను వాళ్ళతో వెళ్ళి రాయుచూరులో
చదువుకోవాలని ఆశించి పెద్దమ్మ గారితో వెళ్ళి అక్కడే ఉండిపోయాను. పెద్దమ్మకు
సంతానం లేనందన నన్ను పెంచుకోవాలని మంచి సాకలులో చేర్పించారు. బాగా
చదువుకునే దాన్ని. ఆ రోజుల్లో మా అమ్మకు ఇంజక్షన్ రియాక్షన్ వలన శరీరమంతా
బలహీనమై చాలా శ్రమలో ఉందని తెలిసింది. నన్ను హాస్టలు నుండి నా తోటి
160
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు వారితో కలిసి విపరీతంగా పూజలు చేసేవారము. మాడిడ ఆచారాలు అవలంభించే దాన్ని. ముకుకను 101 గిల్లుకుంటే ఆంజనేయసావామ కనిపిస్తాడన్నారు. అలాకగ చేసాను కాని కనిపించలేదు. మా నాన్న రాయుచూరు నుండి చీమకుర్తి తీసుకొని వచ్చారు. తిరప్తి మొక్కుబడి తీరచుకోవాలన్నారు, అక్కడి నుండి తిరిగి వచ్చేటపపటి నుండి నాకు మతి స్తిమతం లేదు. అందరిని తిటటడం, కొటటడం, కొరకడం వంటి పనులు చేసేదాన్ని. ఆ రోజుల్లో 7వ తరగతి చదువుకుంటున్నాను. మాఇంటి దగ్గర సాకల్లో చేరాను. అమ్మ గతంలో వరలక్ష్మి వ్రతం చేసింది. ఉపవాసాలు చేస్తూ పూజలు చేసేది. 41 రోజుల తరువాత అందరి బంధువులను పిలిచి భోజనాలు పెట్టేది. కొన్ని రోజులకు రోగం వచ్చింది. తరువాత క్రీస్తును నమ్మింది. అవకాశం ప్రభువే కలిగంచారని నమ్ముతాను. ఇంజక్షన్ రియాక్షన్ వల్ల ఒళ్ళంతా చచ్చుబడింది.
ఒంగోలు ఆసుప్రతిలో చేర్పించాము. డాక్ట్ల పరీక్షలకు అర్థం కాలేదు, 3 నెలలు ఆసుప్రతిలో గడిపాము. డాకటర్లు నయం చేయలేకపోయినందన చెన్నై తీసుకొని వెళ్ళాము, డబ్బు కొరకు నాన్న చీమకుర్తి వెళ్ళారు. అక్కడ డాకటర్లు పరిశీలించి మేము ఏమ చేయలేము ఎలాగా మరణిస్తుంది ఇంటికి తీసుకొని వెళ్ళండి అన్నారు. ఈ మాటలు వినిన అమ్మ బాధపడుతుండగా రక్రైస్తవ నర్సులు అవ్మా, అసహాయ స్థితిలో క్రీస్తు ఆదరించి స్వస్థతనిస్తాడు మీ కోసం మేము ఆ క్రీస్తు నామంలో ప్రార్థిస్తామవ్మా అన్నారు. అమ్మకు కులం పట్ల అతిశయం ఉండినందన మా వంశం గొప్పది మేము పూజారులము మా దేవుళుిండగా మీ దేవుడెందుకు? అని నిరాకరించింది. అదే రోజు ప్రక్కనన్న రోగిరకై పాస్టర్లు వచ్చి ప్రార్థించుచుండగా అమ్మ పరిస్థితి తెలిసి అమ్మ, మీరు అనేక దేవతలను పూజించి ఉంటారు. ఏ మేలు పొందలేదు ఒకసారి క్రీస్తుని ప్రార్థించి కనిపెటటండి అని ప్రోత్సహించి క్రీస్తును గురించి వివరాలు బోధించారు. వారు వెళ్ళిన తరువాత నేను మరణించుట తప్పదు కద నా భర్త పిల్లలు ఏవైపోతారు? క్రీస్తు భక్తులు చెప్పినట్లు ప్రార్థిస్తానని నిరణయించుకొని వారు నేర్పిన విధంగా ఆ రాత్రి ప్రార్థించింది. దయగల దేవుడని విన్నాను, నన్ను రక్షించి స్వస్థపరచు ప్రభువా, ఎందరో దేవుళ్ళను పూజించి అలసిపోయాను, నీవు నిజమైన దేవుడవైతే నన్ను బ్రతికించు అని ప్రార్థించగా ఉయూన్నే నడచుటకు ఆరభించింది. ఒక్కొక్క అవయవంలో చలనం ఆరంభమైంది. డాకటర్లు ప్రశ్నించారు మేమేమ మందు ఇవవాకుండానే ఎలా స్వస్థత లభించింది. అని అడిగారు. నేను యేసు క్రీస్తును నమ్మకంగా ప్రార్థించగా ఆయనే నన్ను స్వస్థపరిచారు అని చెప్పాను. వారు ఆశ్చర్యపడ్డారు. ఆ మరుస్టి రోజు క్రిస్మస్ 161
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
పండుగ దినము అమ్మ చర్చికి వెళ్లాలని ఆశించి అమ్మమ్మతో చెప్పగా సమ్మతించలేదు.
బ్రతిమలాడి ఆటోలో చర్చికి వెళ్ళింది. క్రీస్తును వెంబడించుటకు నిరణయించుకుంది.
చర్చి దగ్గరకు వెళ్ళగా 16 సం��ల యవనుడు అక్కడ ఉండగా లోపలికి తీసురకళ్ళమని
కోరింది.
లోపలికి తీసురకళ్ళి అంతా చూపించి మరలా బయటకు తీసుకొచ్చారు
ధ్యాంక�్స చెప్పాలని వెనక్కు తిరుగగా ఎవరు కనిపించలేదు యేసయ్యా నన్ను
దర్శంచారని ఆయన సన్నిధి చూపించారని సంతోషించింది. ఆశ్ గల ప్రాణం
తృపితపర్చివాడు యేసు అని తెలసుకుంది. అమ్మ ఆసుప్రతి నుండి ఇంటికి వచ్చేటపుడు
శవాన్ని దహన క్రియలకు తీసుకొని వెళ్లుట చూచి అమ్మ చాలా దు'ఖపడింది. ఇల్లు
లేక అద్దె ఇంటిలో ఉంటున్నాము నా పరిస్థితి కూడ ఇలాకగ ఉండేది కాని క్రీస్తును
నమ్మినందుకు మేలులతో తృపిత పరుస్తున్నాడు. ప్రభువా ఏదో రీతిగా మాకు స్వంత
గృహం ఇవ్వండి అని ప్రార్థించింది, నన్నుకూడ అవసరాల కొరకు క్రీస్తును
ప్రార్థించాలని నేర్పించింది. నేను క్రీస్తు పటము దగ్గర చేతులు జోడించి ప్రార్థన చేసేత
ఏదో రీతిగా సహాయమందించేవారు. నాలో క్రీస్తు పట్ల విశావాసం కలిగంది. ప్రార్థించుటకు
కొనసాగించాను.
అమ్మ ఒక చిన్న గది అద్దెకు తీసుకొని టై�లరింగు పని చేసేది. మేము
ముగ్గురము సాకలుకు వెళ్ళి వచ్చేవారము. కొన్ని క్రీస్తు పాటలు, కొన్ని సినిమా
పాటలు పాడేవారము. అమ్మ దగ్గరకు ఒక విశ్వాసి వచ్చింది మేము పాడిన పాటలు
విని విశ్వాసి రెండు రకాల పాటలు పాడరాదు అలా చేసేత క్రీస్తుకు ఇష్టం
ఉండదు, క్రీస్తును ధ్యానించాలి ఆయన గురించిం పాడాలి అని చెప్పింది. }రిలో
క్రీస్తు ఉజ్జీవ సరభలు జరుగుతున్నాయి మీరు వచ్చి పాలుపొంది ఆత్మీయు మేలులు
పొందండి అని ఆహ్వానించింది. ఎందుకో ఆమె మాటలు వినాలనిపించింది. మేము
మీటింగుకు వెళ్ళగా ఆ పాటలు, మమ్ములను ఆకర్షించాయి. క్రీస్తును గురించిన
సందేశం మా హృదయాలను తాకింది. క్రీస్తు నాపాపముల్రై మరణించారు రకతం
కార్చారు, శ్రమలు పడ్డారు, పరలోకం తెచ్చారన్న సత్యమును బట్టి పశ్చాత్తాపంతో
ప్రార్థించాను. పరలోకమస్తారన్న నిరీక్షణ కలిగంది.
గతంలో క్రీస్తు గురించి కాని ఆయన త్యాగం గురించి వినలేదు, వినుట
వలన విశావాసం కలిగంది. అమ్మ అవిరామంగా క్రీస్తును ప్రార్థించడం మేము కూడ
162
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు క్రీస్తును గురించి విన్నపపటి నుండి ప్రార్థన చేసుకొనుట బైబిలు చదువుటలో క్రమాన్ని నాన్న గమనించారు.
అమ్మ స్వస్థత నాన్నలో కొంత నమ్మకం కలిగించింది. తరువాత ఆయన కూడ ఉదయాన్నే సా�నం చేసి వాక్యం చదువుటకు ఆరంభించారు. పూజలు జరిగించుట కూడా మానేశారు. నేను చెల్లి, అమ్మ, నాన్న నవ్మారు కాని మా అన్నయ్యకు చెభతే ఎగతాళ్ళ చేసేవాడు. నీచంగా మాట్లాడిన వెంటనే రెండు కళ్ళు కనబడని స్థితికి చేరాడు. ఆ రోజుల్లో అన్నయ్య 10వ తరగతి చదివేవాడు, అమ్మ చాలా బాధపడి ఏడ్చింది. ఇంటిలో అందరము దు:ఖ పడ్డాము. చివరకు వుదురై తీసువెళాిము. డాకటర్లు పరీక్షలు చేసి చాలా పాడయయాయి చూపు తిరిగి రావడం చాలా కష్టమన్నారు. చాలా బాధపడ్డాము. ఒక్కడే కొడుకు చదువుకుంటున్నాడు. ఈ శ్రమ తరువాత అతనిలో మారుప కలిగంది. ఆత్మీయ నేత్రాలు తెరువబడ్డాయి. అవ్మా, నీవు దు'ఖ పడవద్దు నేను క్రీస్తును నిందించి శ్రమను అనుభవిస్తున్నాను. భయంకరంగా ఉన్న నీవు 6 నెలలు మంచంపై ఉండి క్రీస్తును ప్రార్థించగా 6 రోజులలో స్వస్థత పొందావు. ఆ క్రీస్తే నన్ను కూడ బాగు చేస్తాడని అమ్మతో చెప్పి క్రీస్తుకు ప్రార్థన చేసాడు. ప్రేమ గల యేసు అద్భుతంగా స్వస్థత దయచేసాడు. అమ్మను, అన్నను చూసిన తరువాత క్రీస్తు పట్ల నమ్మకం పెంపొందించుకున్నాను. పూజారుల కుటుంబం క్రీస్తే దేవుడని నవ్మాము. నా వ్యక్తిగత అనుభవాలు :
నా బాల్యం నుండి అల్లరిగా ఉంటా చెడు ఆలోచనలతో కోపంగా ఉండేదాన్ని. మా సాకలు దగ్గర ఒక బావి ఉంది దానిలో పడి చనిపోదామనుకునే సమయంలో ఎవరో ఆపారు. రెండు మాడు సార్లు ఆవిధంగా జరిగింది. లోక సంబంధమైన స్నేహితులు ఎకుకవగా ఉండేవారు, అబద్ధాలు చెప్పుచూ చిన్న చిన్న దొంగతనాలు చేసేదాన్ని. సినిమాలు చూసేదాన్ని డాన్స ప్రోగ్రాములంటే చాలా ఇష్టం ఉండేది. ఈ విధంగా జీవించే సమయంలో దేవుని వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడారు. ఆ వాక్యం నాకొరకే అనుకున్నాను.
మన పాపములను మనము ఒప్పుకొనినయెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమసత దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. 1యోహాను 1:9 163
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
ఆదివారం చర్చిలో చెప్పే వాక్యం సరిగా వినేదాన్ని కాదు. అది నాకు కాదులే
అని తలంచేదాన్ని, నేను ఎన్నో పాపాలు చేశాను క్రీస్తు నన్ను కషమస్తాడా? ప్రేమిుస్తాడా?
అని తలంచేదాన్ని. దయగల దేవుడు నాలాంటి పాపుల కొరకే ఈ లోకానికి వచ్చారని
గ్రహించాను. పాపుల కొరకే అన్న మాట బలంగా పని చేసింది. మా పాస్టు
సరవాశవార రావు మరియు బయాలా గారు నా ఆత్మీయు తల్లిదండ్రులుగా నిలిచి నన్ను
ఆత్మీయంగా దైవ జా�నంలోకి నడిపించి తగిన రీతిగా హెచ్చరించేవారు. సరిగా నేను
ఇంటరు చదివే రోజుల్లో నాకు వివాహ ప్రయత్నాలు జరిగాయి. మంచి సంబంధం
వచ్చిందన్నారు, కర్నూలు జిల్లా డోన్ }రిలో ఉంటారు. ఆయన పెరవ[ అనే
గ్రామంలో అర్చికునిగా పని చేసేవారు. ఆ రోజుల్లో మాఅమ్మ స్వస్థత పొంది చర్చికి
వెళ్ళుట అందరు చూసేవారు. ఈ సంగతి వారికి అభ్యంతరం అవుతుందని భయపడ్డారు.
ఇద్దరు ఆడ్రిల్లలున్నారు వారికి వివాహం ఎలా జరుగుతుందని అనేవారు. ఎవరు
ఆర్థిక సహాయం చేయలేదు. మొదటిగా వచ్చిన సంబంధమును ఖాయం చేసి
హిందా పద్ధతిలోనే వివాహం చేసారు. 2001వ సంవత్సరంలో జరిగింది. నా భర్త
పేరు విజయ సారథి ఆచార్యలు. మామగారి పేరు కారంపూడి సత్య నారాయణ
శర్మ. అత్తయ్య పేరు ఆది శ�షమ్మ గారు వీరి గోత్రం హారిత్స గోత్రం, పురోహితుడుగా
కాకుండా డ్రైవింగు కూడ వచ్చు అన్నారు. మా నాన్నగారు సమ్మతించి డ్రైవరు పనిలో
కొనసాగాలని చెప్పారు. ్రగానైట్సలో డ్రైవరుగా పని చేసేవారు, మా ఇంటికి వచ్చినపుడు
బైబిలు చూసి మీ ఇంట్లో బైబిలు ఉండుట ఏమ అని ప్రశ్నించారు. చాలా కోపంతో
అమ్మతో మీరు నమ్మితే నమ్మండి పిల్లలకు ఈ భక్తి నేరపవద్దు వివాహం కావాల్సినవారు
కదా అన్నారు. ఇంతలో ఆపండి అని సలహా ఇచ్చారు మా వదిన గారు అపుడపుడు
చర్చికి వెళ�ివారని నా భర్త తెలిపారు. వాళ్ళ తవ్ముడు చర్చికి వెళ్ళుట నా భర్తకు ఇష్టం
లేదని తెలిపారు. మేమంతా రక్షణ పొందిన తరువాత మా ఇంటికి ఒక పాస్టు గారు
వచ్చి వాక్యం చెప్పి ప్రార్థన చేసేవారు. నా వివాహం తరువాత ఒకరోజు మా ఇంటికి
వచ్చారు, నా భర్తగారికి నచ్చలేదు. పాస్టరుగారు సువార్త బోధించారు నా భర్త
వినలేదు, నా భర్త విగ్రహారాధన, పూజలు చేస్తూ పుట్టలో పాలు పోసి అన్ని ఆచారాలు
పాటించేవారు. మేమంతా నా భర్త రక్షణ కొరకు ప్రార్థించేవారము.
గుంటూరులో విశ్వాసులందరికి రిట్రీటు జరికగది. మాకు పని ఉందని చెప్పి
భర్తను వారి }రుకు పంపాము. మేము మీటింగుకు వెళ్ళాము, నా భర్తకు అనుమానం
కలిగ మాకు చెప్పకుండా గుంటూరు వచ్చారు, మేము మత మార్పిడి చేస్తున్నామని
164
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు తలంచి అడడ్గించడానికి వచ్చారు, సరిగాగ సాయంత్రం మీటింగు ఆరంభవుయింది. దేవుని వాక్యం విన్నారు నా భర్త హృదయాన్ని దేవుని వాక్యం తాకింది, గతంలో మేము చేసిన ప్రార్థన పఘలితం అని గ్రహించాము, ఆయనలో మారుపను గమనిస్తున్నాము. సౌలు పౌలుగా మారిన రీతిగా సిలువ దర్శినంం ద్వారా ఆయన దేవుని స్వరం విన్నారు. ఎంతో కాలంగా నిన్ను దర్శించాలని తలంచాను నీవు లోబడుట లేదు దేవుడు బ్రతిమలాడి ఒప్పించి తనను నవ్మునట్లు ఆ క్షణంలో ప్రభువు మాట్లాడిన మాటలను వివరించారు. ఆ తరువాత 2 రోజులు ఉండి సరభలలో పాలు పొందారు. మీటింగు చివరలో రక్షణ పొందిన వారికి బాప్తిస్మం ఇచ్చారు. �న్ 3వ తేదిన నీటి బాప్తిస్మం తీసుకున్నారు. నీటి కాలువ దగ్గర ఇచ్చారు గనుక దారిలో దైవసేవకులతో దేవుడు మాట్లాడారు. నా భర్తకు దేవుడే పేరు మార్చారు, సేవకునికి తెలిపారు. స్వల్ప వ్యవధిలో క్రీస్తు భడడ్గా మారిపోయారు. నా భర్త అప్పటికే ఒక గుడికి పూజారిగా ఉండేవారు. అధికారులకు రిజైన్ చేస్తున్నానని ఉత్తరం రాశాడు. }రివారంతా మామగారిని ప్శ్నంచుటకారంభించారు. మీ అబ్బాయి ఎందుకు ఉద్యోగం మానుకోవ*్స వచ్చింది అని. నాకు పుట్టిన బాబుకు 5 నెలలు నిండాయి. అమ్మ మామ గారు నన్ను నా భర్తను పూజలు చేయించుటకు ప్రదర్శనలు చేయుటకు బలవంత పెటాటరు. ప్రభువును నమ్మినందుకు రిజైన్ చేసినట్లుగా మా పెద్దలకు తెలియదు. మా అత్త పూజలకు బలవంత పెటాటరు చేయనందుకు మేము క్రీస్తును నవ్మామని తెలసుకున్నారు, నా భర్తను విడాకులు ఇవ్వాలని బలవంత పెటాటరు. నేను నా భర్త భారంతో ప్రార్థించేవారము.
మా మామగారు మా విశ్వాసమును అంగీకరించలేదు. ఇంట్లో మీరైనా ఉండాలి లేదా వేవైనా ఉండాలి అన్నారు. మామగారు వారం రోజలు అలిగి అన్నం తినడం మానేసారు. మామగారు బయటికి వెళ్ళ్లనపుడు బట్టలు సర్దుకొని ఇల్లు విడిచి బయటకు వచ్చాము. విశ్వాసులు ఉన్న ఇంటికి కర్నూలు వెళ్ళి 15 రోజులు ఉన్నాము. ఆ తరువాత మా తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళి అందరము ప్రార్థన చేసుకున్నాము నేను నా భర్త భవిష్యత్తు కొరకు ప్రార్థించాము. మాకు బాప్తిస్మం ఇచ్చిన దైవ సేవకుల దగ్గరకు వెళ్ళాము. 2003 ఆగషుట 15వ తేది ఆ ప్రాంతంలో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని నివాసం ఉంటా ఆత్మీయంగా అభివృద్ధి పొందాము. మొదట బాబు పుటాటడు, ఆ తరువాత పాప పుట్టింది. బాబు పేరు జీసస్ ఇమ్మానుయేల్, పాప పేరు యెరూషా ఎడివానా. మేము ఎకకడున్నామో అత్త మామలకు తెలియదు. పాప 2005 మార్చి 1వ తేదిన పుట్టింది. మేము అమ్మ నాన్న దగ్గరికి వెళుతన్నాము 165
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
గనుక అత్త మామగారికి తెలిసిపోయింది. మా దగ్గరకు వచ్చి అన్ని మర్చిపోయాము
ఇంటికి రండి అని తీసుకెళ్ళారు. ఆ తరువాత మామయ్య రిటై�ర్వెంట్ జరిగింది
అందరు బంధువులం కలసుకున్నాము. నా అవతారం మారింది నొసట బుట్టు
లేదు, వెుటైటలు లేవు, గాజులు లేవు, తలలో పూలు లేవు బంధువులంతా చాలా
విమర్శించారు. అక్కడి నుండి వచ్చిన తరువాత ఆటో డ్రైవరుగా పని చేసినా చాలా
నష్ట పోయాము. ఆ తరువాత సర్ప� తయారు చేయు ఫ్యాకటరీలో పని చేసారు. అది
కూడ నషాటలకు గురైంది. నా భర్త నేను మాడు రోజులు ఉపవాసముండి ప్రార్థన
చేసాము. ప్రభువు సాటిగా వాక్యం ద్వారా మాట్లాడారు.
నా కుమారులారా, తనకు పరిచారకులైయుండి ధాపము వేయుచుండుటకును,
తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మవ్మును
ఏరపరచుకొనెను గనుక మీరు అ్రశద్ధచేయకుడి. 2 దిన 29:11
మా కొరకు చెప్పారని నవ్మాము. 2005 నవంబరు 27వ తేది బాపట్లలో
ఒక సంఘమునకు వెళ్ళాము. అది చాలా చిన్న పూరి గుడిపస పాడుబడి
ఉన్నది. ఒక పక్క నివసించడానికి మరో పక్క ఆరాధన చేయడానికి సిద్ధపరిచాము.
మారకవరు పరిచయసు�లు లేరు. వృద్ధులు ఇద్దరు లేక ముగ్గురు వచ్చేవారు. మేము
ఇంటింటికి వెళ్ళి సువార్త బోధించి మందిరానికి ఆహ్వానించాము.
కొదరు మేము డబ్బులు అడుకొకనుటకు వచ్చామని తలంచి తలుపులు వేసు
కునేవారు. మాకు డబ్బులు వద్దండి, మేము చెప్పే సువార్త రెండు మాటలు వినండి
అని చెేపపవారము.
ఆ రీతిగా కొంత మంది దేవుని నమ్మి ఆరాధనలో పాలుపొందారు సేవలో
పఘలితాలను చూశాము. కొందరు రక్షణ పొందుట మాకు ఆనందం కలిగింది.
పేరికంలో ఉన్నా, సమస్యలు ఎదురైనా, అవమానాలు కలిగనా, ప్రభువు మవ్మును
వదిలిపెట్టలేదు. మేము ఎన్నడు వెనక్కు తిరిగి చూడలేదు. యేసు వైపు చూస్తూ
ముందుకే కొనసాగాము. పొట్టు పొయియ మీద వంట చేసేదాన్ని, కొన్నిసార్లు తినుటకు
ఆహారం ఉండేది కాదు, మాడు రోజులుగా ఆహారం లేదు పిల్లలకు పాలు
అవసరమయేయది. విశ్వాసుల ద్వారా దేవుడే సహాయం చేసారు. కేవలం మోకరించి
ప్రతి అవసరం కొరకు ప్రార్థన చేసేవారము. బాబును సాకల్లో చేర్పించాము, సాకలు
ఫీజు కటాటలంటే డబ్బు కావాలి. మరలా ప్రార్థించుటకు ఆరంభించాము. మాకు
ఏకైక ఆధారము దేవుడే గనుక ప్రార్థించేవారము. కష్ట సమయలో ఫీజు ఎవరో
కటాటరు. మాకు ఫోను వచ్చింది. వ్యక్తి గత జీవితంలో చాలా మేలులను దేవుడు
166
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు చేశారు. అనుకోని రీతిగా సమయోచిత సహాయము దేవుడందించి ఆదుకునేవారు. నా భర్తకు బాపట్ల వాతావరణం పడక ఇన్సోపఫీలియా వచ్చి బాధ పేవారు. స్థలం మార్చండి లేదంటే రోగం ముదిరి మరణించవచ్చు అన్నారు. మేము భారంతో ప్రార్థన చేశాము. మా మామయ్య మమ్ములను వెదకుచూ వచ్చి మేమున్న ఇల్లు, మందిరం సరభయలను చూశారు. ఎంతో ఆస్తి ఉండి కూడ ఈ ప్రాంతంలో బాధలు పడుతుండగా చాలా బాధపడ్డారు. మేము ప్రార్థించు రీతి సంఘస్తుల క్రమం ఆరాధన పద్ధతి చూసిన మామగారు వాక్యం విన్న తరువాత క్రీస్తును రక్షకునిగా అంగీకరించారు. నీటి బాప్తిస్మం తీసుకున్నారు. మేము చాలా ఆనందించాము. మా నిరంతర ప్రార్థనలు పఘలించాయిన దేవుని స్తుతించాము. మా మామగారి రక్షణ విషయం మా మరిది గారు తెలసుకున్నారు. అత్తగారు, మరిది క్రీస్తును నమ్మి బాప్తిస్మం పొందారు. మేము ప్రార్థించినందుకు బంధువులలో చాలా మంది దేవుడు సజీవుడని రక్షకుడని తెలసుకొని నవ్మారు. బాప్తిస్మం తీసుకున్నారు మా జీవితంలో దేవుడు చేసిన అద్భ�తమని నమ్మి దేవుని స్తుతించాము. ఆయనను వెంబడిస్తూ గొప్ప కార్యాలు చూడగలిగామని ధైర్యంగా సాక్ష్యం చెప్పగలను. మేము రక్షణానుభవం కలిగి దేవుని పిలుపునందుకొని విశావాస జీవితం జీవిస్తూ సంపూరణ సేవా సమరపణతో కొనసాగుటకు మా వెనుక ఆత్మీయ బలాన్ని అందించే గొప్ప ప్రార్థనలు చేయు విశ్వాసులున్నారు. అందరికి కృతజ్ఞతలు. మా సేవ కొరకు ప్రార్థించండి. ఆమెన్.


167�
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
సాక్ష్యం 23. నశించిన నన్ను క్రీస్తు రక్షించి నా మనోనేత్రములు
వెలిగించాడు. క్రీస్తుకు సాక్షిగా జీవిస్తున్నాను.
కృష్ణ, సౌది అరభయా
ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణము (ఆత్మను)
పోగొట్టుకుంటే అతనికేమ ప్రయోజనము. మత్తయి 16:26
పరిచయం:-
ప్రభువు నామములో మీకందరికి శుభములు. నా పేరు
కృషణ ధరావతు. నేను అతి సాధారాణ కుటుంబంలో 1980లో
జన్మించాను. మా నాన్న గారి పేరు సాధు, తల్లి సీతమ్మ, చెల్లి
రాధ, తవ్ముడు చిన్ని కృష్ణ, నేనో హైందవ కుటుంబంలో
జన్మించాను. నా బాల్యములో ఒకానొక రోజు తినటానికి ఆహారం
లేక మేము ఆకలితో ఉండగా దికుకతోచక మా తల్లిదండ్రులు
రాత్రంతా కన్నీటితో విల్రించిన విషయం మా తల్లి నాకు
చెబుతావుండేది. దానిని బట్టి నాటి మా పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. ఇపుపైతే
దేవుని కృప వలన నేను ఇంజనీరుగా వున్నాను. చెల్లి కూడా ఉన్నత విద్యనభ్యసించి
వివాహము చేసుకొని హాయిగా వున్నది. తవ్ముడు కూడా ఉన్నత విద్యనబభ్యసించాడు
గాని లోటు ఏమంటే ఇంకా ప్రభువునందు విశ్వాసముంచలేదు. మత్తయి 16:26లో
చెపపబడినట్లు ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణము
(ఆత్మను) పోగొట్టుకుంటే అతనికేమ ప్రయోజనము?
ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగానేమ యియ్యగలడు? కాబట్టి
వారి మనో నేత్రములు వెలిగించమని ప్రభువును వేడు కుంటున్నాను. తల్లిదండ్రులు
అపపులు చేసి, కష్టపడి చదివించారు. అయితే ఒక సంసర్బ�ము జ్ఞాపకము చేయాలను
కుంటున్నాను. ఇంజనీరింగు 4వ సం��లో వుండగా ఒకసారి నా తండ్రి నేను
చదువుతున్న కళాశాలకు వచ్చి మా ప్రొపెఫసర్ గారిని కలిసినపుడు నా నిజ స్వరూపం
అనగా వ్యసనాలు, గొడవలు విని నా తండ్రి నాముందు కన్నీరు మున్నీరయిన
విషయం నాకింకా గురతుంది. ఎందుకంటే పసైతాను పేదకుటుంబ మయినా, ధనిక
కుటుంబమయినా ఎవరినీ వదలడు. దేవునికి సోత్రతాలు దేవుడు నాకిప్పుడైతే సంపూరణ
విడుదల దయచేశాడు. 21 సం�� వయసులోనే ప్రభుత్వ ఉద్యోగంలో అసిపసటంట్
ఇంజనీరుగా ప్రారంభించి అసిపసటంట్ డివిజనల్ ఇంజనీరు స్థాయివరకూ చేరుకున్నాను.
168
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు 22వ ఏట వివాహము చేసుకున్నాను. నా భార్య పేరు శృతి. తను కూడా ఇంజనీరింగ్ విద్యను అబభ్యసించింది. మాకు ఇద్దరు పాపలు. ఈలోక రంగుల వలయాల ఆకర్షణ ప్రపంచంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనే ధనాేపకషతో 9 సంవత్సరాలు ఉద్యోగం చేస్తూనే అనేక వ్యాపారాలలో తీవ్రంగా ్రశవించేవాడిని. నేననుకున్న పఘలితాలు సాదించలేదు సరికదా తృప్తి లేని జీవితాన్ని గడుపుతున్నాము. పరిస్థితులేమో ఎకకడవేసిన గొంగళ్ళ అక్కడే అన్నట్టున్నాయి. అప్పుడు ఓ ప్రశ్న నా హృదయంలో వచ్చింది. అస్సలు దేవుడు నన్నెందుకు పట్టించుకోవటం లేదు, అసలు దేవుడున్నాడా? నేనేం పాపం చేశాను? అనుకుంటా వుండేవాణ్ని. తొమ్మదేళ్లు ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా ఆర్థికంగా స్థిరపడలేదు. ఆ సమయంలో విదేశాలకు వెళ్ళి డబ్బు సంపాదించాలనే ప్రయత్నంలో సౌదీ అరభయాలో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగానికి లాంగ� �వ్ పెట్టి సౌదీ వెళ్లాను. ఇండియాలో బతకలేక విదేశాలకు వచ్చాననే భావన నన్ను చాలా బాధ పెట్టేది. కానీ సౌదీ వచ్చాక మంచి కారు, ఇల్లు, పిల్లలకు మంచి చదువులు, సంతోషంగా గడుపుటకు అలవాటు పడి ప్రతి రోజు సినిమాలు చూస్తూ హాయిగా ఉ ండేవాళ్లము. 2011 సం��లో ఓ రోజు దుబాయులో 5 ఏళ్లుగా వుంటున్న మా తోడల్లుడు గారు ఫోన్ చేసి నాకో మంచి ఉద్యోగం వచ్చిందని చెప్పారు. జీతబభత్యాల గురించి, ఆడినప్పుడు వారు చెప్పిన సమాధానం నన్ను చాలా ఆశ్చర్యపరచింది. అదేమంటే ""నెలకు 5 లక్షల రూపాయలు. ""ఇండియా వాళ్లకు అంత పెద్ద జీతము ఇవవారు కదా�� అన్నాను. వారు చెప్పిన సమాధానం నన్ను మరింత ఆశ్చర్యపరిచింది. "వేము యేసయ్యను నవ్ముకున్న విశ్వాసులము. ఈ విషయంలో దేవుడే మాకు సహాయం చేశాడు. ఇందులో మా గొప్ప తనము, నైపుణ్యము కానీ లేవు�� అన్నారు. లోకసతులయితే కొంచెం ఉంటేనే ఎంతో గొప్పలు చెప్పుకుంటాం కదా వీళ�్లవెా ఆ గొప్ప తనమంతా వాళ్ల దేవుడికి ఆపాదిస్తున్నారు. అనుకున్నాను. ఇంటికి వచ్చి నా భార్యతో చెప్పాను. అవునండి మనం ఎంత మంది దేవుళ్లకు వెుకుకతున్నాము, ఎవరూ మనకు సాయం చేయలేదు, అని వాపోయింది. ఆమె దుబాయిలో వున్న తన సోదరితో మాట్లాడినప్పుడు, ఆమె అన్నది. ""మీరు కూడా యేసు క్రీస్తును నమ్మండి�� అని నా భార్య నాతో ఆ విషయం చెప్పింది కాని నేను అందుకు ఒప్పుకోలేదు. కలకతాత నుండి హిందు కుటుంబానికి చెందిన మా స్నేహితుడు ఒకాయన వున్నాడు, ఆదివారం మా ఇంటికి రమ్మని ఎన్నిసార్లు ఆహ్వానించినా రాలేదు. ""మీకు స్నేహితులు ఎకుకవ వున్నారమో మా ఇంటికి ఎన్నిసార్లు ఆహ్వానించినా మీరు రావట్లేదు�� అన్నాను. "వేము ప్రతివారాంతము చర్చికి వెళాతము�� అన్నాడు. వారు మమ్ములను కూడా ఆహ్వానించారు కాని మేము వెళ్లలేదు. నాకు రక్రైస్తవులంటే చాలా చిరాకు వుండేది. నా మదిలో కొన్ని ప్రశ్నలు కూడా వున్నాయి. దేవుడు ఎక్కడో వుండి చూస్తుంటాడు కదా, 169
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
వీరంటి ఉద్యోగం ఇప్పించారు అంటారు? సమసతము సాధ్యము అంటారు, ఆ విషయాలు
ఆలోచిస్తూ వచ్చాను. ఓ రోజు నా భార్య క్రిస్టియున్ టైలివిజన్లో వస్తున్న పాట నాకు
వినిపించింది. ""సులభంగా నన్ను రక్రైస్తవుని చేయాలని చూస్తున్నావే�� అన్నాను. యేసయ్య
చేసే అనేక అద్భుతాలు వింటున్నా నమ్మలేక పోతున్నాను పొగ తాకగ అలవాటు ఉ
ంది నేనెంతో ఇబ్బంది పడుతున్నా మాన లేకున్నాను. ""ఈ అలవాటు తీసేసేత దేవుడు
ఉన్నాడని ఒప్పుకుంటను�� అని మనసులో అనుకున్నాను.
ఆశ్చర్యమేమంటే అప్పటి నుండి పొగ్రతాగాలని నాకు అనిపించలేదు. నిజముగా
దేవుని శక్తి మన మీద ప్రయోగిస్తాడా అనుకున్నాను. నేను చాలా ఆలోచించాను. ఈ
లోగా నా భార్య కూడా మనము యేసు ప్రభువును నవ్ముకుందాము. మనకు ఏ
దేవుడు సహాయము చేయలేదు కదా. పోనీ యేసు ప్రభువు చేస్తాడేమో అని చెప్పింది.
అప్పుడు ""ప్యాషన్ ఆఫ్ రక్రైస్ట�� అనే సినిమా చూస్తూ ఉండగా, తెలుగులో వాక్యాలు
చదువుతున్నాను��. మవ్మును ప్రేమించువారినే మీరు ప్రేమించినయెడల మీకేమ
మెప్పు కలుగును? పాపులను తవ్మును ప్రేమించు వారిని ప్రేమింతురు గదా!, నిన్ను
ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంపకూడా ్రతిప్పుము. నీపై బట్ట
ఎత్తికొని పోవు వానిని, నీ అంగీని కూడా ఎత్తి కొనిపోకుండ అడడ్గింపకుము. మవ్మును
హింసించు వారిని దీవించుడి గాని శ్రింపవదు���. ఇటువంటి విషయములు ఏ
తల్లిదండ్రులు తమ పిల్లలకు నేర్పించారు? ఏ సాకలు, కళాశాల విద్యార్థులకు నేర్పింది?
ఏ స్నేహితుడు చెప్పాడు? నాకు చాలా ఆసక్తి కలిగింది. ఇలా సినిమాలో యేసు
ప్రభువును హింసించడం, కొటటడం, ముళ్ళ కిరీటం ఇలా చూస్తూనే బాగా ఏడసతున్నాము.
నా స్వంత వారికి జరుగుతున్నట్లుగానే బాగా విల్రించాము. చివరగా సిలువ వేస్తున్నప్పుడు
ప్రభువు అన్న మాట ""తండ్రీ, వీరమ చేయు చున్నారో వీరెరుగరు గనుక వీరిని
క్షమించుమని చెప్పెను��. అప్పుడు దేవుడు మా మనోనేత్రములు వెలిగించాడు. నిజముగా
ఈయన దేవుడి కుమారుడని, దేవుడు తన స్వంత కుమారుడిని మా పాపాల కోసము
లోకానికి పంపాడని, సిలువ మీద అతనికి సురూపవైనను సొగపసైనను లేదు అని
అర్ధం అయియంది. అప్పుడే దేవుడిని మా పాపములు క్షమించమని అడిగాము. ప్రభువును
ఆ క్షణమే అంగీకరించాము. ఆ తరువాత ప్రభువును గార్చి తెలసుకోవాలను కున్నాను.
సౌదీ అరభయా లో తెలుగు రక్రైస్తవులు ఎవరా తెలియదు. తెలుగు చర్చి ఉండదు.
అప్పుడు ఇంటరర్నట్లో తెలుగు బైబిలు ప్రింట్ తీసుకుని చదివితే ఏమీ అర్ధం కాలేదు.
దేవుడికి ప్రారి�ంచవెుదలు పెటాటము. ""మీలో ఎవనిరకైనను జ్ఞానము కొదువగా ఉన్న
యెడల అతడు దేవుని అడుగవలైను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును.
ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళ్ముగ దయచేయువాడు��.
అనే వాక్యాన్ని మా జీవితములో దేవుడు నెరవేర్చి యున్నాడు. తరువాత ఆడియో
170
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు తెలుగు బైబిలు అని దొరికింది. సినిమా పాటలు ప్రకకకి పెట్టి బైబిలు వినడం మొదలు పెటాటను. మొదటి రోజుల్లో నేను, నా భార్య మత్తయి, మారుక లాకా, యోహాను ఈ విధముగా సువారతలు 4 రోజుల్లో దాదాపు 10-15 సార్లు వినడం, చదవడం కూడా చక చక జరిగిపోయాయి. సువారతలు బాగా అర్ధం అయయాయి. ఈ విధముగా క్రొత్త నిబంధన 90 రోజులల్లోనే 15-20 సార్లు విని, చదవడము జరిగినది. ఇక మేము (నేను, నా భార్య) మారుమనసు విషయమైన బాప్తిస్మము పొందాలని నిరణయానికి వచ్చి తేది 6 నవంబరు 2011 న ఎర్ర సముద్దములో బాప్తిస్మము పొంది దేవుడు ఇచ్చిన వాగ్దానమును పొందుకుని రక్షణ పొందాము. ఆ తరువాత మా జీవితమును పూర్తిగా దేవుడు ఆదీినములోనికి తీసుకున్నాడు. కేవలము అతి తకుకవ సమయములో మాకు తన రక్షణ రుచి చూపి, మవ్ము కరుణించిన దేవుడికి స్తుతులు చెల్లిస్తూనే ఉన్నాము. ఇప్పుడు మవ్ము ఎవరయినా కలిసి మాట్లాడినా, అందరా ఆశ్చర్యపోయేవిధమయిన వాక్యానుగ్రహాం దేవుడు ఇచ్చాడు. అనేక మందికి సువార్తను ప్రకటిస్తున్నాము. కొందరు రక్షణ కూడా పొంది యున్నారు. ""విస్తారమయిన కోత కోయుటకు మవ్మును దేవుడు అభిషేకించి యున్నాడు��. మా కుటుంబ ములో ఎంత ఆనందము. మవ్మును రక్షించిన ప్రభువుకు మేమేమ చెల్లించలేమని తెలసుకుని, విశావాస జీవితము జీవిస్తూ రక్షకుడిని యెరుగని అనయలకు సువార్త ప్రకటించుటకు, రక్షకుడిని యెరిగి కూడా రక్షణ అనుభవము లేని రక్రైస్తవులు మరియు సువార్త సత్యము (వాక్య) ప్రకారము నడచుకోని అనేక బోధకులను హెచ్చరిస్తూ ... పరలోక సంబంధులవలై జీవించుటకు ్రేపర్రించేలా దేవుడు మమ్మ*్న మార్చి యున్నాడు. నిజముగా హింసకుడను, దాషకుడను,రక్రైస్తవ విరోధి అయిన నన్ను దేవుడు కరుణించిన విధానము చూడగా నాకు భయము, ఆశ్చర్యము కలుగుతుంది. అపవాదిని ఎదిరిస్తూ, పారిపోయే వివేకమును దేవుడు నాకు మరియు మీకు దయచేయాలని మన ప్రభువును, వేడుకుంటున్నాను. నాకు రక్రైస్తవుల మీద ఉండే విరోధ భావము, దాని యొక్క కారణములు సమయాభావము వలన వివరించ లేకున్నాను. అటువంటి వాడిని మార్చిన దేవుడు మవ్మును కూడా మార్చాలని వేడుకుంటున్నాను. ఇప్పటికి ప్రతి దినము రెండు నుండి మాడు గంటలు దేవుడి వాక్యమును ధ్యానించాలని ఆరాటపడి, కన్నీళ్ళతో వాక్యాన్నివితేత మనసును దేవుడు దయచేసియున్నాడు. దావీదు వలై దివా రాత్రములు దేవుని వాక్యము ధ్యానించాలని ఆశ.
మేము క్రీస్తులోనికి రావాలనుకున్న కారణము ఈలోకానుసారమయిన గొప్ప ఉద్యోగము కోసము. కానీ, దేవుడు చెప్పిన మాట మాకు ఎపపుడా పరిశుదా�త్మడు జ్ఞాపకం చేస్తున్నాడు. హెాబ్రీయులకు 13:5 ధనాేపకషలేనివారై మీకు కలిగినవాటితో 171
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
తృప్తి పొంది యండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను
అని ఆయనయే చెప్పెను గదా! అందుకే అనయడిగా ఉన్నప్పుడు ఉండే అవలకషణములు
నాలో ఉండకూడదని ""కాబట్టి ఏమ తిందుమో యేమ ్రతాగుదుమో యేమ ధరించు
కొందుమో అని చింతింపకుడి అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు�� అని
దేవుడు మాకు ఎపపుడా ధైర్యము చెపుతన్నాడు. ఒక రకముగా పౌలు అన్నట్లు బ్రతకుట
క్రీస్తే అని, యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహ�మానమును
ఆయన అక్షయ కిరీటము పొందవలైనని, గురి యెుద్దకక పరురగతతుచు, అన్ని
విషయములలో మతముగా ఉంటా, ్రశమపడుచు, సువార్తికుని పనిచేస్తూ, దేవుడు
అప్పగించిన పరిచర్యను సంపూరణముగా జరిగించవలైనని నా అనుదిన ప్రార్ధన. ఇక
నాకు క్రొత్త ఉద్యోగము }సులు ఎకకడుంటాయి చెప్పండి. కానీ అప్పుడప్పుడు వస్తుంటాయి.
దేవుడు ప్రేమిస్తున్నాడు. ఇంకా నేను సౌదీ అరభయాలోనే ఉద్యోగము చేస్తున్నాను.
రక్రైస్తవులకు సాక్ష్యములు చదువుట, వినుట మరియు చూచుట సరవాసాధారణమే,
కానీ ఈ సాక్ష్యము మవ్ము*్న ఆలోచింప జేయాలని, ఆలోచించిన మీరు దేవుడి
చిత్తమేదో పరీక్షించి ఆయన చిత్తమును నెరవేరచువారుగా ఉంటారని నా ప్రార్థన.
ప్రభువా, ప్రభువా, అని ప్రభువును పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో
ప్రవేశింపుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్రపకారము చేయువాడే ప్రవేశించు,
ప్రకారము లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును
జరిగించువాడు నిరంతరమును నిలుచను గనుక ప్రార్ధన యందు నిలకడగా
ఉంటా కృతజ్ఞతగలవారై ఉండాలని మా ఆశ. పిలువబడిన వారు అనేకులు,
ఏరపరచబడినవారు కొందర అని చెప్పిన ప్రకారము ఇరుకు ద్వారమున ప్రవేశింప
పోరాడుడి అనేకులు ప్రవేశింప �తురు గాని వారివలన కాదని మనతో ప్రభువే
చెప్పెను గనుక యీ లోక్నేహాము దేవునితో వైర్మని, యెవడు ఈ లోకముతో
స్నేహము చేయగోరునో వాడు దేవునికి శ్రతువగునని తెలసుకొని మనము లోకమునకు
వెలుగుగా ఉండాలని ప్రార్థిస్తూ, ఆశిస్తూ, అడిగినవి ఆయన వలన దొరుకునని
నవ్ముచూ దేవుని ప్రార్థిస్తున్నాను.
172
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

సాక్ష్యం 24. ముస్లిం మతం నుండి క్రీస్తును నవ్ముటకు సజీవుడు
నన్ను వెదకి రక్షించి సాక్షిగా నుండు ధన్యతనిచ్చారు.
రిబాక, గుంటూరు యెహోవా నిన్ను నిత్యము నడిపించను కషావకాలమున ఆయన నిన్ను తృపితపరచి
నీ యెముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోటవలైను ఎపపుడును
ఉబుకుచుండు నీటి }టవలైను ఉండెదవు.. యెషయా 58:11 పరిచయం:
ప్రభువు నామమునకు మహిమ కలుగును గాక. నా పేరు మనీషా. నేను ముస్లిం కుటుంబానికి చెందినదానిని. మా తల్లిదండ్రులకు ఇద్దరము ఆడ్రిల్లలము. నాకు అక్క ఉంది. క్రీస్తును నమ్మిన సంగతులు వివరిస్తాను. నాకు సాక్ష్యం చెప్పడం ఇదే మొదటి సారి. పాటలు పడే తలాంతు దేవుడిచ్చారు. నాకు సాక్ష్యం వివరించడానికి ఇచ్చిన అవకాశమును బట్టి ప్రభువుకు వందనాలు చెల్లిస్తున్నాను. నాన్నగారి పేరు మోహియుద్దిన్, అమ్మ పేరు బడాబీ. అక్క పేరు బా�బీ. మా ఆచారాలు మానుకొని క్రీస్తును నవ్ముట చాలా కష్టము. కాని దేవుడు సజీవుడు గొప్ప దేవుడు గనుక తన ప్రణాళ్ళక చొప్పున మమ్ములను జ్ఞాపకం చేసుకున్నారు. యాకోబుకు చేసిన వాగ్దానము మాకు చేశారు. నేను నీతో చెప్పునది నెరవేరు వరకు నిన్ను విడువను. అదే మాట మేము నవ్మాము. మా అక్కకు వివాహం అయి విజయవాడలో ఉంది. నేను పి.జి. కోర్సులో చేరి చదువుకుంటున్నాను. మా నాన్న టై�లరింగు పని చేసేవారు. 1998లో నాన్న గారి స్నేహితుడు యేసు రత్నంగారు క్రీస్తును పరిచయం చేసారు. తాతయ్య ద్వారా ఆత్మీయంగా బలపడ్డాము. దేవుడు మా కుటుంబం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగ పూర్తిగా నమ్మకంగా ప్రేమించుచున్న రీతిని బట్టి మమ్ములను సంపూరణ సేవ్రై పిలిచారు. గత 8 సంవత్సరాలుగా సేవలోనే ఉన్నాము. నేను పుట్టినప్పటి నుండి రక్రైస్తవ విశావాసంలో పెరిగాను. అమ్మ నాన్న రక్రైస్తవులు ఆరాధించే మందిరంలోనే బాల్యం నుండి బైబిలు బోధలు ఆసక్తితో పాలుగని నేరచుకునేదానను.
173
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
చదువుపై ఆసక్తి అంతగా ఉండేది కాదు. మంచి మారుకలు పొందలేకపోయేదాన్ని.
మా స్వంత గ్రామము పిడుగురాళ్ళ. ఆ }రిలో స్థానికంగా సేవ చేసే ఆంటీ తనతో
సేవకు తోడుగా తీసుకొని వెళ్ళేది. పాటలు నేర్పించింది ఆరాధనలో పాడుటకు
ప్రోత్సహించింది. నేను 9వ తరగతి వరకు పిడుగురాళ్ళలో చదువుకున్నాను. 2012వ
సంవత్సరంలో యన్.ఆర్.� సాకలులో చేరాను. ఇల్లు, చర్చి మాత్రమే తెలసు అదే
లోకమని బ్రతికేదాన్ని. మా అధికారి విగ్రహారాధన చేసేది. కరెంటు లేని సమయంలో
నాతో పాటలు పాడించేది. నాతోపాటు సేవకుని కుమార్తె కూడ చదువుకునేది.
నాకన్న అందంగా ఉండేది, పాటలు బాగా పాడగలదు. మేమద్దరము కలిసి
పాడేవారము. 10వ తరతగతి పూర్తి చేసుకున్నాము. హెబ్రోనులో యవనసు�ల
కూటములకు హాజరయ్యాను. గొప్ప దైవజనుడు వచ్చి వాక్యం బోదిస్తారని తెలిపారు.
ఆయన చాలా బాగా వాక్యం బోధించారు. మన పాపములు మనం ఒప్పుకొనిన
యెడల ఆయన నమ్మదగినవాడు మన పాపములు కషవించను అని తెలిపారు. ఈ
వాక్యం నా హృదయమును తాకింది. నా బలహీనతలన్ని గురతుకు వచ్చాయి. నా
పాపాలన్ని కడుగమని పశ్చాత్తాపంతో క్రీస్తును వేడుకున్నాను. రక్షణ పొందాను. నా
ఆత్మీయ స్థితి నాకు తెలిసింది.
కాలేజిలో కొత్త ఆత్మీయ పాఠాలు నేరచుకొనుట :
నాన్నగారు తనకున్న స్థితిలో నన్ను బాగా చదివించాలని భ.పి.సిలో
చేర్పించారు. అక్కడ హాస్టలు బాగలేదని కాలేజి మార్చి యం.పి.సిలో అడిషన్
తీసుకున్నారు. నాకు లెక్కలు సరిగా రావు దేవుని సేవకుని కుమార్తెగా సరిగా
చదువనందన అవమానం పొందుట జరిగింది. ఇంటరులో లెక్కల పరీక్షలో తప్పాను.
నాన్న ప్రేమతో మరలా ఫీజు కడతాను పరీక్ష రాయి అని సలహా ఇచ్చారు. ఇంటరు
సీనియర్గా చేరాను పెఫయిల్ అయినపుడు ప్రత్యేకంగా కూర్చొిబైట్టినపుడు సిగ్గుతో బాధ
పడాను. నేను గతంలో అందరికి సువార్త చెప్పేదాన్ని నాకు లెక్కల మాస్టరుకి కూడ
సువార్త చెప్పాను. ఆయన ముందు క్రీస్తు సహాయం చేయలేదని అంటారని బాధ
కలిగంది. ఆయనకు గతంలో సువార్త చెప్పగా ఆ పుస్తకం విసిరసారు. ఆ దినం
ప్రార్థన చేసినపుడు వాక్యం ద్వారా దేవుడు ఆదరించారు. అవ్మా, భయపడకు నేను
నీకు తోడైయుంటను ఆ మాట చాలా ధైర్యంనిచ్చింది. ఆ నిరీక్షణతో బాగా
చదువుటకారంభించాను 75 మారుకలకు సిద్ధపడునట్లు కొన్ని అంశాలు నేర్పించారు.
పరిమత సిలబస్ ప్రకారం పరీక్షకు సిద్ధం చేశారు. బాగా కష్టపడి చదివి పరీక్ష బాగా
174
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు రాసాను. వసతి సరిగా లేకున్న సరు�కుపోయాను. 7 మారుకలు ప్రశ్నలకు అన్ని రాశాను. 2 మారుకలు ప్రశ్నలకు కొన్ని రాశాను. నాతో పాటు విశ్వాసి సుస్మిత అనే అవ్మాయి ఉండేది. సరిగా చదివేది కాదు రెండు సరై�క�టలలో పెఫయిల్ అయింది. తరగతులకు క్రమంగా రానందన తప్పింది. ఆ రాత్రి సుస్మితతో కలిసి ప్రార్థించాను. రెండవ సంవత్సరం ఇంటరు చదివే రోజుల్లో సువార్త బోధించుటకు ఆసక్తి ఉండేది. ఎకుకవ ప్రార్థనా భారముండేది. నాకు దొరికిన ఖా� సమయంలో ఏమ బోదించాలో ఏ విధంగా బోదించాలో సిద్ధపేదాన్ని. కొన్ని సార్లు కాలేజిలో విరామ సమయంలో ఒక గంట చాటన వెళ్ళి మోకరించి ప్రార్థించుకునేదానను. బాల్యం నుండి వాక్యం చదువుట ప్రార్థన అమ్మ, నాన్న నేరాపరు. ఆ రాత్రి నాకొక కల వచ్చింది. మాకు పాఠాలు నేర్పించే ఇన్చారి� మేడం వచ్చి మనీషా నీకు లైకకలలో 52 మారుకలు వచ్చాయని తెలిపింది. అది నా స్నేహితులతో పంచుకున్నాను. రిజల్టు ఇంకా రాలేదు గాని నీకు ఎలా తెలసు అని హేళన చేసారు. నీవు సువార్త చెపుత తిరుగుతున్నావు కద అన్నారు. నా స్నేహితురాలు సుస్మిత కనిపించి రెండు సరై�కుటలలో తప్పాను రిజలుట వచ్చింది అన్నది. అందరి మారుకలు బోర్డులో ఉంచారు. నా పేరు పక్కన 52 మారుకలు చూశాను. దేవుడు దీవించారని మనసారా స్తుతించాను. ముందు రాత్రి నాకు చూపిన కల ద్వారా విశ్వాసాన్ని పెంచారు. నాలో భక్తిని గుర్తించి ఎగతాళ్ళ చేసినవారు సిగ్గుపడునట్లుగా దీవించారు. నా తరగతిలో హిందా స్నేహితులు సుసి�తను కలిసి మాకు సువార్త బోదించమని అడిగారు. ఆమె సిద్ధపాటు లేకుండా నమ్మితే పరలోకముంటుంది. నమ్మకపోతే నరకం తప్పదు అనగా బైదిరించారు. వారంతా భయపడి నన్ను సంప్రదించారు. యేసు క్రీస్తు జీవితం ఆయన శక్తిని ప్రేమను వివరించాను. మేము కూడ నవ్ముకుంటాము దేవుడు నీ పట్ల చేస్తున్న అద్భతాలు చూస్తున్నాము అన్నారు.
నీ ప్రవర్తన అలవాట్లు ఉన్నతంగా ఉన్నాయి. నీ దేవుడే మాకు కావాలని ఆశించారు. నా స్నేహితుల ఇండ్లలో సమస్యల కొరకు, మనసులో బాధ కొరకు ప్రార్థన చేయించుకునేవారు. క్యాలైండరులో వాక్యం చదువుకునేదానను దేవుని అడిగినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా వారికి అవసరమైన సందేశాలు దేవుడు మాట్లాడేవారు. బైబిలులోని కథలు చెప్పమని మా స్నేహితులు అడిగేవారు. వారు అడిగినట్లే కొనిన కథలు ఉపమానాలు చెప్పి ఇంట్లో కుటుంబ ప్రార్థనలో నేరచుకున్న విషయాలు చెప్పేదాన్ని. నాన్న గారు నా ప్రార్థనా భారం తెలసుకొని మీ స్నేహితుల 175
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
పేర్లు చెప్పు వారి కొరకు ప్రార్థించగలను అన్నారు. సమాజముగా కూడుట మానక
అన్న మాట ద్వారా మాట్లాడారు. నా పరిచర్య నేను సమర్థవంతంగా చేయాలని
దేవుని సహాయం అడిగి పొందేదాన్ని. ఆ తరువాత నేను శ్రద్ధగా చదువుట
కారంభించాను. ఇంటరు రెండవ సంవత్సరంలో చాలా మంచి మారుకలు వచ్చాయి.
75 మారుకలకు 73 మారుకలు వచ్చాయి. దేవుని పని నమ్మకంగా చేసినందుకు
దేవుడు నన్ను ఘనపరిచారు. దేవుడు నాకు చూపిన గొప్ప విజయానికి కృతజ్ఞత
చెల్లించి ఆయన చేసిన మేలులను బట్టి యం.పసట్ పరీక్షలు రాసాను. ర్యాంకు
రాలేదు. అది దేవుని చిత్తంలో లేదని డి^్ర భయస్సి లో చేరాను. కంప్యూటరులో
మంచి మారుకలు వచ్చేయి. చెరుకూరు నుండి సండేసాకలు టీచర్లు వచ్చి వాక్యం
బోధించేవారు. ప్రభువు వాక్యం ద్వారా స్పష్టంగా బోధించేవారు.
నేను మోషేకు తోడై యండునట్లు నీకు తోడైయుందును అన్నారు.
యెహోషువ 1:9
సువార్త బోధించుటకు భయపడే సమయంలో యేసు వైపు చూచుచు సువార్త
బోధించాలని తెలిపారు. మంజిత్పాల్ గారు చాలా ప్రోత్సహించారు. అవ్మా, నీవు
పరిచర్య ఆపవద్దు అన్నారు, నేడు పి.జి. కోర్సు చేస్తూ దేవుని సేవను కొనసాగిస్తున్నాను.
ముస్లిం మతం నుండి క్రీస్తును రక్షకునిగా సీవాకరించి సంపూరణ సేవలో కొనసాగుతున్న
మా కుటుంబంరకై ప్రార్థించండి. మనమంతా నిత్యత్వంలో చేరాలని ప్రార్థించుదాము.
ఆమెన్.
176
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

సాక్ష్యం 25. జాతి మత కులానికి అతీతుైన క్రీస్తు విలువను
మహామ్మదీయుడైన నాకు స్నేహితుడు తెలుపగా రక్షణ
పొంది సంపూరణ సేవ చేస్తున్నాను.
హనోకు (షేక్ మోహిద్దిన్), గుంటూరు
హృదయ శుది�గలవారు ధనయలు వారు దేవుని చూచెదరు. మత్తయి 5:8 పరిచయం:
ప్రభువు నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తు సర్వాధికారి, శక్తిమంతుడు, సజీవుడైనందన నేను ఆయనకు కృతజ్ఞత స్తుతి చెల్లిస్తున్నాను. నా పేరు షేక్ మోహిద్దిన్. నేను ముస్లిం కుటుంబంలోనే జన్మించాను. క్రీస్తును నమ్మిన తరువాత హానోకుగా మార్చారు. మా నాన్న పేరు బాబా సాహెాబ్ నా భార్య పేరు బడాబీ, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెద్ద పాప బాజీభ, చిన్న పాప మనీషా. నేను టై�లరుగా కష్టపడి పని చేసేవాడిని. రాజుపాలైం అనే గ్రామంలో ఉండేవారం. ఆ గ్రామంలో హిందువులు ఉండేవారు. ముస్లిములు లేరు, నమాజు చేయుటకు మసీదు లేదు గనుక పిడుగురాళ్ళకు వెళ్ళేవాడిని. రంజాన్ పండుగ ఉపవాసాలు చేసేవారము. నేను పని చేసే షాపు ముందర రక్రైస్తవులు ఆరాధించే మందిరం ఉంది. దానిపేరు యెరూషలేము ప్రార్థనా మందిరము. వారి ఆరాధన సమయంలో ఒక రోజు బైబిలు వాక్యం విన్నాను. అది నన్ను తాకింది.
హాృదయశుది�గలవారు ధనయలు వారు దేవుని చూస్తారు మత్తయి 5:8
నాకు తాగుడు వ్యసనముండేది. రెండు చేతులతో సంపాదించిన డబ్బు వ్యర్థంగా ఖరచు చేసేవాడిని. అన్ని అలవాట్లు ఉండేవి. నాకొక స్నేహితుడు ఉండేవాడు
అతని పేరు అల్లా బాషా. అతనితో నేను తప్పు చేస్తున్నానన్న నేర భావన ఉండేది కాని అలవాట్లు మానుకోలేకపోయాను, నాలాంటి దురవాట్లు గలవాడు మసీదుకు వెళ్ళవచ్చునా అని అడిగాను. ఏమ పర్వాలేదు మనం ఈ లోకంలో 177
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
అనుబభవించడానికే దేవుడు ఇచ్చాడు అని సమర్థించేవాడు. మా ఇంటి పక్క రక్రైస్తవులు
ఉండేవారు. ఆమె పేరు నిర్మలకక. ఆమె ఇంటి నుండి కూడ మత్తయి 5 వ అధ్యాయం
మాటలు విన్నాను. మందిరం గోడలపై అవే మాటలు ఉన్నాయి. మందిరములో
సేవకుల బట్టలు నేనే కుట్టేవాడిని. వారి దగ్గర తకుకవ డబ్బు తీసుకొని వారిని
గౌరవించేవాడిని. నా బాల్యం నుండి రక్రైస్తవ స్నేహితుడు చాలా ప్రేమ చూపేవారు.
నా అలవాట్లు మానుకోమని చాలాసార్లు హెచ్చరించేవాడు. నేను లకష్యపెట్టేవాడినికాదు,
మా తవ్ముడిని నాన్న ఎకుకవగా ప్రేమిస్తున్నారని అసాయగా, బాధగా ఉండి నాన్నతో
తరచగా గొడవ పెట్టుకునేవాడిని. నేను తాగి వచ్చి మాట్లాడినందుకు అర, నిన్ను
కొట్టినా కుక్కను కొట్టినా ఒక్కటే అనేవారు. నేను నా స్నేహితుడు కలిసి టై�లరింగు
నేరచుకున్నాము. గతంలో హిందువుగా ఉండి రక్రైస్తవుడయయాడు. నెలలో ఒక్కసారైనా
కలిసికొనేవారము. మా నాన్న రైల్వేలో పని చేసేవాడు. నాన్నతో గొడవ పెట్టుకున్నపుడు
నా ే్నేమతుడు గద్దించేవాడు. నా స్నేహితుడు హెబ్రోను సహావాసముకు వెళ్ళేవాడు.
నన్ను కూడ మందిరానికి రమ్మని సమస్యలు తొలగిపోతాయని చెప్పేవాడు. నేను
నమాజుకు వెళ్ళాలి ఆ తరువాత సినిమాకు వెళ్ళాలని నిరాకరించేవాడిని. ఒకరోజు
రాత్రి 11 గంటల సమయంలో నాన్నతో గొడవ పెట్టుకున్నపుడు వీధిలో వారంతా
చూచేవారు, ఇట్టి దరిద్దులను ఎందుకు అద్దెకు పెట్టుకున్నాము వాళ్ళ గొడవ
బభరించలేకపోతున్నాము, తరిమ వేయండని చెప్పారు. ఈ గొడవలు అవమానాలు
భరించుట కన్నా, నాకు చావు మేలని అమ్మ బాధపేది. నిజానికి మేము ఇతరులకు
ఏ హాని తలపెటటలేదు, ఎవరిమీద అసాయపడలేదు, అసహనంగా పొరుగువారితో
ప్రవర్తించలేదు గాని మా బలహీనతల వల్ల ఈ స్థితి కలిగంది. తాగుడు వ్యసనం మా
కుటుంబానికి అపకీర్తి కలిగంచింది. నా తవ్ముడిని బాగా చాస్తున్నారని తవ్ముడినే
చంపాలన్న బుద్ధి కలిగంది. నేను తాగి కింద పడగా తవ్ముడు నాన్న వచ్చి కాళ్ళతో
నొకుకట కారంభించారు. గొడవ ఎకుకవ అవవాగా నా స్నేహితుడు వచ్చి నా స్థితి చూచి
బాధపడ్డాడు. ఎందుకు ఇంతగా తాగావు నీవు ఈ స్థితిలో యేసును నమ్మకపోతే
మరణిస్తావని తెలిపాడు. నాముందు ఏనాడు తాగలేదు నీకు ఈ అలవాటు ఎలా
వచ్చింది. దయచేసి నా మాట విను అని కన్నీరు కార్చాడు. వాళ్ళమామ యేసు
దాసుతో మంచి మాటలు చెప్పించాడు, కష్టాలు పోవాలంటే యేసుని నవ్ముకో అని
చెప్పాడు. ఆ స్థితిలో వారి సలహా నాకు అంగీకారవైంది. చర్చికి వెళ్ళాలని
178
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు నిరణయించుకున్నాను. వారు చూపించిన ఆదరణ ప్రేమ వల్ల నా నిరణయాన్ని భార్యతో చెప్పాను. బడాబీ, మనం రక్రైస్తవులు ఆరాధించే చర్చికి వెళా�మా? మనకీ కష్టాలు పోతాయని నా స్నేహితుడు చెప్పాడు అని అన్నాడు. క్రీస్తుతో పరిచయం ఆరంభం :
ఒక రోజు నా స్నేహితుని మామగారు స్నేహితుడు దైవసేవకుడు కనిపించారు. లోపలికి రమ్మని ఆహ్వానించాను. మాడు రోజులు మాతో ఉండి దేవుడి మాటలు చెప్పారు. నేను లక్ష్యపెట్టలేదు ఆయన ఇదే అనుకూల సమయం రక్షణ దినము. మరొక సమయం రాకపోవచ్చు దేవుని మాటలు సరిగా విను అన్నారు. నా వేష భాషలు వేరుగా ఉన్నాయి బాగా తాగినందన కండ్లు మాతలు పడుతున్నాయి. నా స్నేహితుడు వచ్చి నా భుజంపై చేయి వేసి నా తవ్ముడిని పిలువమన్నాడు. అతని భార్యను కూడ పిలిచాడు. ఇంట్లో సమాధానం లభించాలని అతని ఆకాంక్ష. ఆ దైవజనుడు నీ స్నేహితుడు నీ కొరకు ప్రార్థించమని చెప్పాడు అందుకే వచ్చాను. నేను పుట్టు రక్రైస్తవుడిని కాదు. కుమ్మరి కుటుంబం నుండి క్రీస్తును నమ్మాను. ఒక చాకలవ్మాయి క్రీస్తును గురించి చెప్పగా సజీవుడగు క్రీస్తును నవ్ముకున్నాను.
క్రీస్తును నమ్మినవారిలో సరిగా లేదు అన్నాను. మా మతంలో మేము బభక్తితోనే ఉన్నామన్నాను. గతంలో బైబిలులోని మాట హృదయ శుది�గలవారు ధనయలు వారు దేవుని చూచెదరు అన్న మాట 15 సార్లు విని ఉంటను. మరో మాట బైబిలులో లేదా అని అడిగాను. ప్రభువు ఆ మాట ద్వారా నీతో మాట్లాడుతున్నారు అన్నాడు.
నేనే మార్గమును, జీవమును, సత్యమును అని క్రీస్తు అన్నారు దాని గురించి వివరించాడు. నేను మసీదు కొరకు }రు మారి వచ్చాను మా దేవుడు కూడ పరిశు దు�డే అన్నాను. మారుక 7వ అధ్యాయంలో మనిషి లోపలి నుండి వచ్చునవి
మనుష్యుని లోపలినండి బయలు వెళ్లునది మనుష్యుని అపవిత్రపరచును.
లోపలినండి, అనగా మనుష్యుల హాృదయములోనుండి దురాలోచనలను, జారతవాములను, దొంగతనములను, నరహాత్యలను, వ్యభిచారములను, లోబభములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదాషణయు, అహాంభావమును, అవివేకమును వచ్చును. 179
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
ఈ చెడడ్వన్నియు లోపలినండియే బయలువెళ్ళ్ల, మనుష్యుని అపవిత్రపరచునని
ఆయన చెప్పెను. మారుక 7:20
13 లక్షణాలు నీలో ఉన్నా లేదా అని ప్రశ్నించారు. మనం చేసే క్రియలు
నీతివైననా అవి మురికి గుడడ్లతో సమానమని వివరించారు. నాతోనే బైబిలు వాక్యం
చదివించాడు. పైపై భక్తి క్రియలు పరలోకం చేర్చివు. ఈ మాటలు నాలో కదలిక
కలిగంచాయి. నా బలహీనతలన్ని బైబిలులో వ్రాసుకొని వచ్చి చదివాడా అని అనుమానం
కలిగంది.
ఆదియందు వాక్యముండెను ఆ వాక్యం దేవుడైయున్నాడు. శరీర్ధారిగా మన
మధ్యకు వచ్చాడు మనం నమ్మితే దేవుని పిల్లలం కాగలవుని వివరించాడు. 70
సంవత్సరాల వృద్ధుడు నాకన్నీ వివరించాడు. నేను అన్ని వదులుకొని నిన్ను సమస్యల
నుండి విడిపించడానికి మంచి దేవుడు ప్రేమామయుడు ఆదరించే సజీవుని నవ్ముకొనుట
మంచిదని సావార్థం లేకుండా మీ మేలు కొరకే వచ్చాను. నీవు నమ్మితే మంచిదని
కన్నీరు కార్చాడు. భారంతో నాకొరకు కన్నీటితో ప్రార్థించాడు. నా పాపాలను బట్టి
ఎలాంటి తెగులు రాకూడదని ప్రభువును వేడుకున్నాడు. నేను పాపిని ప్రభువా క్షమించి
రక్షించాలని వేడుకో అని హెచ్చరించాడు. నా జేబులో పాన్పరాగ� ఉంది. నేను
అపుడపుడు మందు తాగవచ్చునా దేవుని నవ్ముకుంటను అన్నాను అలా చేయవద్దు
అన్నాడు. ఎదురాడువారి కొరకు రక్షకుడు దినవెల్లా చేతులు చాచి ఉంటాడు
గ్రహించుకో అన్నాడు. వ్యసనాలేవి దరికి రానీయకూడదన్నాడు. నాతో ప్రతి మాట
చెప్పి నిబంధన చేయించాడు. ఆ క్షణము కన్నీటితో పాపాలు ఒప్పుకున్నాను. నా
హృదయం భారం తొలగిపోయింది రక్షణానందం కలిగంది. ఆయన మా }రు వచ్చి
6 సంవత్సరాలు ఘనమైన సేవ చేసారు. వృద్ధాప్యంలో కన్నీటి సేవ చేసారు. 4
నెలల తరువాత రక్షణానుభవం గురించి సాక్ష్యమిచ్చాను. ఎ్రఫాయిము గారు నా పట్ల
శ్రద్ధ చూపి బలపర్చారు. ప్రాణం పోయినా క్రీస్తునే వెంబడిస్తానని దేవునితో ప్రమాణం
చేసాను. ప్రభువు నన్ను సందించి నాతో మాట్లాడి ధైర్యపరిచేవారు. నేను నా భార్య
తవ్ముడు అతని భార్య అందరము ఆ దైవజనుని సువార్త విని రక్షింపబడి నీటి
బాప్తిస్మం తీసుకొని దేవునిలో ఆనందిస్తూ సమాధానంతో జీవించుటకారంభించాము.
మాకు సహాయపడిన సేవకునికి 80 సంవత్సరాలు వచ్చాయి. మా ఇంటిపైన గది
కట్టించి వృదు�రాలైన ఆయన భార్యకు సేవ చేయు భాగ్యం దేవుడు నా భార్యకిచ్చారు.
ఈ ప్రేమకు కారణం ప్రభువే వాక్యం ద్వారా చూపించారు. ష�నేమయురాలు
180
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు దైవజనునికి వసతి కలిగంచి సహాయపడుట మాకు సాప�ర్తినిచ్చింది. 2 రాజులు 4:8 మాకు ఆదర్శిమయింది. నాకు ఆర్థికంగా ఆస్తి లేదు, 6 వేలు అప్పుకూడ ఉంది. దేవుని బట్టి పరిశుద్ధుల అవసరాలలో పాలు పొందుట వారిని ఆదరించు భారము ప్రభువిచ్చారు. 1 నెలలో గది కట్టి ఇస్తామని మాట ఇచ్చాము. మా నాన్నకు క్రీస్తు గురించి తెలియదు, ఆయన వచ్చి నన్ను నా తవ్ముడిని పాడు చేసాడని చాలా తిటాటడు, మా తండ్రి కొరకు ప్రార్థించాము. మా చిన్న పరిచర్యలో సంపూరణంగా సేవకు సమర్పించుకున్నాను 10 మంది ఆరంభించిన సేవలో 70 మంది ప్రభువును నవ్మారు. వృద్ధురాలు మహిమలోకి చేరింది. మా సేవ చేసుకుంటా పిల్లలను ప్రభువులో నడిపించగలుచున్నాము. భయంకరమైన పాపాలతో నలిగిపోయిన నన్ను ప్రభువు నా స్నేహితుడు ఆయన మామగారు సువార్త ద్వారా కన్నీటి ప్రార్థన పఘలితంగా నేను సంపూరణ సేవకు సమర్పించుకునే ధన్యత ఇచ్చారు. సువార్త ప్రకటించు పాదాలు సుందరములు గనుక గొప్ప సేవా భాగ్యమచ్చి నడిపిస్తున్నారు. మా ముస్లిముల మధ్య సేవ కొరకు ప్రార్థించండి. దేవుని కృప సదా తోడుగా ఉండును గాక. ఆమెన్ 181

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
సాక్ష్యం 26. పూజారుల వంశంలో జన్మించి క్రీస్తును
ద్వేషించిననా తన సేవ్రై పిలిచి ఆత్మల జాలరిగా
నిలిపిన సజీవునికే స్తుతులు.
కారంపూడి విజయ సారది�గారు, గుంటూరు
తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించను గనుక ఆయనకు
యేసు అను పేరు పెట్టుదువనెను. మత్తయి 1:21
పరిచయం:
ప్రభువు నామములో అందరికి వందనములు. నా
పేరు విజయ సారథి. మానాన్న గారి పేరు సత్య నారాయణ
శర్మ గారు, అమ్మ ఆదిశ�షమ్మ గారు, హారితన గోత్రికులము
పురోమతుడి పని చేసే నాన్నగారి దగ్గర నేను కూడ పురోహితగా
పని చేసేవాడిని. డ్రైవింగు కూడ నేరచుకున్నాను. మాది కర్నూలు
జిల్లా డోన్లో ఉండేవారము. పెరవ[ గ్రామంలో అర్చికునిగా
పని చేసేవాడిని. రాజకీయ నాయకులు, అనేక మంది పెద్దలు మా దగ్గర పూజలు
చేయించుకునేవారు. వారు మమ్ములను గౌరవించినపుడు ఒక దైవంలాగ భావించేవాడిని.
ఉదయం నుండి సాయంత్రం వరకు అర్చన, పూజలు కొనసాగించేవాడిని. విగ్రహారాధన
దేవునికయిష్టమని మాకు తెలియదు. మా తాత ముతాతతలు జపాలు, యాగాలు,
యజ్ఞాలు ఆచరించేవారు గాని వారిలో అభివృద్ధి ఉండేది కాదు. సంతోషం, సంతృప్తి
అసలు ఉండేవి కాదు. భార్యలను బానిసలుగా చాసేవారు, పురుషాదిక్యము ఎకుకవగా
ఉండేది. మా మీద శాపము అధికంగా ఏలుబడి చేసేది, ఒక పంచాంగం చెప్పడం
వారిని మోసం చేసి అబద్ధాలు చెప్పి వారి దగ్గర డబ్బులు తీసకొనేవారము. మీ బాబు
పది నిమషాలు ముందు పుడితే మంచి భవిష్యత్తు ఉండేది తిది నక్షత్రాలు గణన
చేసినట్లు నటించి తోచిన మాటలు చెప్పుట పరిపాటి. జన్మ నకష్రతం అనేది లేదు.
వారు కష్టం చేసి ఇచ్చిన డబ్బులతో దోష నివారణ అనే పేరుతో పూజలు చేసేవారము.
మరణ సమయంలో అంత్య క్రియలు మేమే నిర్వాహించేవారము. వివాహ సమయంలో
ముహూర్తాలు నిర్వాహించుటకు మా వద్దకే వచ్చేవారు. మా మాటలు వేద వాకుకలుగా
భావించి గౌరవించేవారు. సిద్ధాంతం రాయుట, ముహూర్తాలు పెట్టుటకు అదనంగా
182
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు డబ్బులు అడికగవారము. పురోహిత్యంపై సంపాదించినది ఖరచుయిపోయి దరిద్ద స్థితికి చేరినవారుండేవారు. నా హృదయాన్ని చాలాసార్లు వేదనకు గరఅయేయది మా తాతగారిని అడిగేవాడిని మనం చెపుతన్న పంచాంగాలు నిజవైనవా? కాదా? అని ప్రశ్నించగా అరె, మనం ఇతరుల ప్రశ్నలకు జవాబులు చెేపపవారిగా ఉండాలి గాని మనలను మనం ప్శ్నంచుకోరాదు అని సంజాయిషి చెప్పేవాడు. ఈ విధంగా బాల్యం, యవ్వనం గడిచిపోయింది. కొంత కాలము మాకు ఆదాయంలేని రోజుల్లో విగ్రహాల వైపు చూచి మాట్లాడాను, మీకు శ్రద్ధగా పూజలు చేస్తున్నాము కదా, నాలో చెలరగిన ప్రశ్నలకు జవాబులు చెపపరా? విగ్రహాలు మాట్లాడేవి కాదు. మేమంతా భక్తితో చాలా కాలంగా పూజిస్తున్నాము కద, వారెవరు మనతో మాట్లాడరా అని ప్రశ్నించాను. వారు దేవతలు మాట్లాడరు వారిని ఎందుకు పూజించాలి. అని అడిగాను.
మనకు జీవనోపాదిని కలిగస్తున్నాయి వాటికి పూజ చేయాలి అన్నారు. వాటి వలన బ్రతకుతున్నామని జవాబిచ్చారు. నాలో చాలా ప్రశ్నలుండుట గమనించి నీవు నవగ్రహాల చుట్టు తిరుగుట మంచి రోజు ఆ విధంగా చేయి అనేవారు. నీ ఆలోచనలు సమసిపోతాయన్నాడు నేను మాడు సార్లు తిరికగ సరికి స్పృహ కోలోపయాను. గ్రహాలు సృష్టిని బాగుచేయుటకే గాని మనిషిని బాగు చేయుటకని కాదని గ్రహించాను. విద్యనబభ్యసించుట ద్వారా ఈ సత్యం తెలసుకున్నాను. మా నాన్న తాతతో మాట్లాడి నాకు వివాహం చేయాలని తలంచారు. నాకు పిచ్చిపట్టిందని వివాహం చేసుకుంటే ప్రశ్నలు మానుకుంటనని ప్రయత్నాలు చేయసాగారు. అందరికి పంచాంగం తాతయ్య నాకు పంచాంగం రాయలేదు. పండితుడి దగ్గర మా తాత నాన్న సంప్రదించగా యజ్ఞము చేయమన్నారు. ఆ యజ్ఞం చేయగా పొగకు కళ్ళు బైర్లు కవ్మాయి. డబ్బు పోయింది కాని ఏమ ప్రయోజనం లభించలేదు. కొంత కాలానికి అవ్మాయి కావాలని కొందరిని సంప్రదించారు అపుడు ఒంగోలు దగ్గర చీమకుర్తిలో అవ్మాయి ఉందని తెలసుకున్నారు. చంద్ద శేఖర్ గారి భార్య అరుణకు అకకగా ఉన్న జయంతిని వివాహము చేసుకొనుటకు ప్రయతి�ంచాము. అమ్మ, నాన్న బాధపడుతున్నారు. నాకు వివాహం చేయాలనే తీవ్ర ఆలోచనలో చింతపడుట చూచి ఎవరినో ఒకరిని చేసుకుందామనుకున్నాను. అమ్మ నాన్నలకు ఇష్టమయితే నాకు అభ్యంతరం లేదని చెప్పాను. కాపురం చేసేది నీవు నీ ఇష్టం చెప్పు అన్నారు. సర అన్నాను 2001 మే నెలలో జయంతితో వివాహం జరిగింది. వారు కూడ యాజకులు అర్చనలు, పూజలు, యాగాలు చేసేవారని తెలిపారు. వివాహం జరిగింది. 183
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
మర్సటిరోజు అత్తగారితో వెళ్ళాము, జయంతి తోబుట్టువులు చదువుకొనుటకు
కాలేజి వెళ్ళేవారు. మామగారు పూజారిగా గుడికి వెళ్ళారు, మా అత్తగారు జివనోపాది
కొరకు విషిన్ కుట్టేవారు. ఒంటరిగా ఉన్న నేను ఏదైనా చదవాలని పుస్తకాలు
చూడగా అందులో బైబిలు కనిపించింది. గతంలో ఒక వ్యక్తి నన్ను సమీపించి
చెప్పినదేమనగా పైన ఒకే దేవుడున్నాడు మాట్లాడే దేవుడు, మనుషుల కొరకు ఈ
లోకానికి వచ్చాడు, అని సువార్త చేసాడు. అద్భుతాలు చేయగలడు, చనిపోయి తిరిగి
లేచాడు సజీవంగా ఉన్నాడు మాట్లాడగలడని వివరంగా యేసు గురించి తెలిపాడు.
నేను మతం కులం గర్వం ఉన్నవాడిని కాబట్టి అతనిని నెట్టివేసాను. రక్రైస్తవుల
మీటింగులలో ఇలాంటి మాటలు వినిపించేవని తలంచాను.
బైబిలుతో పరిచయం :
బైబిలు వాడేది అంటరానివారు కదా అని తలస్తునే బైబిలు తీసాను, కొత్త
నిబంధనలో మత్తయి 1వ అధ్యాయం కనిపించింది. ఏదో వంశావ[ కనిపించగా
వీనికోసం బైబిలు మోసుకొని చర్చిలో బోధలు వినే వె�ి�వారిగా ఉన్నారా? మనవైతే
దేవాలయం దర్శించినపుడు పూలు పండ్లు, ఫలహారాలు వెళ్తాము కదా అని తలంచాను.
నాలో ఏదో ఆత్మ నన్ను వెంబడిస్తుందని నమ్మాను. మత్తయి 1:22 నుండి క్రీస్తు ఈ
లోకానికి పాపులను రక్షించడానికి వచ్చాడని అర్థమయింది. పూజల వల్ల దురాత్మలకు
లోబడినందన క్రీస్తుకు లోబడే అవకాశం రాలేదు. ఒకరోజు దైవ సేవకుడు మా
అత్తగారింటికి వచ్చి కుటుంబంతో కలిసి పాటలు పాడి ఆరాధించి బైబిలులో మాటలు
ధ్యానం చేయుట చూచాను. ఉదయం పూజారి పని చేస్తూ రాత్రి క్రీస్తును ఆరాధించుట
చూశాను. కోపంతో వారిని ప్రశ్నించాను. మా అత్తగారికి వైద్యం వికటించి 6 నెలల
నుండి మంచం మీద నుండి లేవలేని స్థితిలో ఒక రక్రైస్తవ నర్సు క్రీస్తును నవ్ముకో
అవ్మా నీవు బాగుపడతావని చెప్పి బైబిలు ఇచ్చిందట ఆమె ముందుగా వ్యతిరకించిననా
అందరు దేవతలను పూజించి విపఘలమయి చివరకు క్రీస్తును నమ్మి చూస్తానని ప్రార్థించి
అద్భుతంగా స్వస్థత పొందిందట. అందుకే క్రీస్తును వెంబడిస్తున్నామని తెలిపింది.
నేను ఆ సేవకుని బట్టలు లాగాను, బైబిలు చింపాను, ఆయనను అవమానించాను.
ఆయన నమ్మిన క్రీస్తు ప్రభువు సజీవుడు శక్తి గలవాడు మాట్లాడే దేవుడు మీరు కూడ
నమ్మి చూడండి, నా మాట తపపయితే మీర శిక్ష వేసినా భరిస్తానని సవాలు విసిరాడు.
యేసు ప్రభువు ఒక్కడే దేవుడని నొకిక వకాకనించి చెప్పాడు. నేను గతంలో ఎన్నో
పూజలు, యాగాలు చేసాను. అయినా ఏ దేవుడు నాతో మాట్లాడలేదని తలంచాను.
184
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు నా భార్య వారి తల్లి, చెల్లి గుంటూరు మీటింగులకు వెళాిలనుకున్నారు. మేము వివాహానికి వెళుతన్నామని అబద్ధం చెప్పారు.
నేను మా }రు వెళ్ళాను. నా భార్య తవ్ముడు వాళ్ళు మత ప్రచార సరభలకు వెళాిరని చెప్పాడు. ఈ మత ప్రచారం చేసేవారిని అరికటాటలని తలంచాను. వారి అంతు చూడాలని గుంటూరు వెళ్ళాను. అపుడే సరభ ముగిస్తున్నారు. సమయం 9 గంటలు వారు చెప్పిన మాటలేవనగా పాపము వలన వచ్చు జీతము మరణం క్రీస్తును నమ్మితే మరణం నుండి తపిపంగలరని చెప్పారు. పాపం వలన మరణం వేసత ఎన్నో పాపాలు చేసాను అది మానవుని సహాజతతవాం కదా అబద్ధాలు చెప్పాను ఆడ్రిల్లను, విసిగించాను, సిగరట్లు కాల్చాిను, సినిమాలు చూసాను. ఎంత కాలము పాపములో జీవిస్తావని మనసాక్షి గద్దించసాగింది. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం దేవుడు ఆహావానిస్తున్నాడు ప్రయాసపడి భారము మోయుచున్న సమసత జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి నిస్తాను అనే మాటలు నన్ను తాకాయి. నాలో పశ్చాత్తాపంతో ఏడ్చి ప్రార్థన చేసాను. నశించిన నన్ను వెదకి రక్షించడానికి వచ్చాడని మాట్లాడారు. డబ్బు కొరకు గడిడ్ తిన్నవాడిని, మోసాలు చేసినవాడిని, నన్ను ప్రేమిస్తున్నావా? అని ఏడ్చాను. తన భడడ్గా చేరచుకోమని ప్రార్థించాను. మాడు రోజులు ఆ సరభలలో పాలుగన్నాను. వాక్యం ద్వారా నా పాపాలు జ్ఞాపకం చేసారు. నా తప్పులు మొత్తం దేవుని ముందు ఒప్పుకున్నాను. వాటిని సరిదిదు�కున్నాను. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. వాక్యం ఆధారంగా బాప్తిస్మముకు సిద్ధపడాను. అయితే నా జీవనోపాధి పూజారి పని ఎట్లు ఏమ చేయాలని ఆలోచించాను. అబ్రహామును ఉన్నపాటన పిలిచి పోషించాను కదా నిన్ను పోషించలేనా అని లేఖనాల ద్వారా మాట్లాడారు. బాప్తిస్మం తీసుకున్నాను.
బాప్తిస్మ అనుభవం : నేను నా పిలక్ జంధ్యముతో నీటి దగ్గరకు వచ్చినపుడు అందరు ఆశ్చర్యంగా చాసారు. జగవెురిగిన జంధ్యమేలా అని వెంటనే జంధ్యము పిలకను కతితరించాను. లోక రక్షకుడు నన్నుప్రేమతో క్షమించాడు. ఇవన్నీ వద్దు అనుకొని తీసేసాను. అందరు చాలా ప్రశంసించి ఆనందించారు. అందరు నా కొరకు భారంతో ప్రార్థించారు. బాప్తిస్మ అనుభవాన్ని పొందాను. అప్పటికే నా భార్య బాప్తిస్మం పొంది వాక్యంలో ఎదుగుతుంది. ఆమె ఆ రోజుల్లో గర్బవతిగా ఉంది. నేను ఇంటికి వెళ్ళిన తరువాత నాకు ఈ జీతం వద్దు అర్చికునిగా ఉండను అని రాజీనామా చేసాను. తరువాత నా విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకొనుటకు ఆరంభించాను. నేను 185
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
ఆత్మలో వర్థిల్లుటకు ఇష్టపడని సాతాను దేవుని వైపు తిరగకుండా శోదించినా ప్రార్థన
ద్వారా ఆత్మీయంగా ఎదుగుతా శోధనను ఎదురించి సాగిపోగలిగాను. నేను మా
}రు తిరిగి వచ్చేసరికి మా }రివాళుి మా నాన్నను రెచ్చగొటాటరు. ఏదైనా నాకు
సత్యం జీవం, మారగం తెలిసింది. దేవుని జీవం అంటే ఏమటో తెలిసింది. అందరూ
బైదిరించారు. నీకు శ్రమలు వస్తాయన్నారు. కొంత కాలం వరకు చాటుగానే దేవునిలో
బలపడుతా వచ్చాను. మా నాన్నగారు ప్రజలను ఒప్పించలేక నాకు చెప్పలేక చాలా
మదన పేవారు. నా భార్య వారి తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళాము. నా భార్యను
అందరూ వేదించారు. చాకలవ్మాయి కూడా విమర్శంచింది. పూలు లేవు, మెట్టలు
లేవు, నుదిటిపై బుట్టు లేదు అని అన్నది. ఇది అందరికి ఆకేషపణ కలిగంచే విషయం.
పుట్టిన భడను ఎతతుకోలేదు. చాకలవ్మాయి మాట అన్నదని చాలా బాధపడ్డాము.
రకరకాల మాటలతో సాటి పోటిగా మాట్లాడి బాధించారు. ప్రభువా నిన్ను నమ్మితే
ఇన్ని శ్రమలు ఉంటాయా అని ప్రభువును అడిగాను. దైవసేవకులను అడిగితే నీ
భార్యతో కలిసి ప్రార్థించండి ప్రభువు స్వరం ద్వారా కాని వాక్యం ద్వారా మాట్లాడగలరని
ధైర్యం చెప్పారు. కట్టు బట్టలతో బయటకు వచ్చాము, అమ్మ కన్నీరు, బాబు ఏడుపు,
నాన్న కరి�నతవాం బాధించింది. ఆ తరువాత చిన్న కుటుంబం కర్నూలు చేరాము. మా
స్వకీయులంతా కేసు పెట్టి వెదకుటకారంభించారు. అక్కడ నుండి మాకు బాప్తిస్మమచ్చిన
దైవసేవకుల సంఘం చేరాము. వారు సేవలో ఇట్టి శ్రమలు తపపవన్నారు. నేను
కూడ పని చేసి సేవకులకు సహాయం చేయాలని పనిలో చేరితే కలిసి రాలేదు.
ప్రభువు వాక్యం ద్వారా మాట్లాడి ఆదరించి ధైర్యపరిచారు. నేను మవ్ములను ఏరపరచుకొని
నియమంచితిని. యోహాను 15:16
మీకే చాలా సమస్యలు ఉన్నాయి? నేనెట్లు సంపూరణ సేవలో �నం కాగలను
అని తెలిపారు. ప్రభువు మాటకు లోబడాలి అని హెచ్చరించగా మా కుటుంబం
బాపట్ల చేరాము.
నా కుమారులారా, తనకు పరిచారకులైయుండి ధాపము వేయుచుండుటకును,
తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మవ్మును
ఏరపరచుకొనెను గనుక మీరు అ్రశద్ధచేయకుడి. 2దిన 15:16
బాపట్ల చర్చి సమీపంలో పాడు బడిన ఇల్లు కనిపించింది. బాబు పాపతో
నలుగురము వచ్చాము. సేవ అనగా ప్రసంగించుట అని తలంచాను గాని సేవ
అనగా శ్రమలు అని తెలియదు. ఇక్కడ ఆకలి, వ్యాధులు, బాధలలో దేవుని పాదాలు
186
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు పట్టుకొని ఎలా ప్రార్థించాలో నేర్పించారు. నాకు శ్రమల కొలిమలో ఎన్నో అనుభవాలు నేరాపరు. 6 నెలల తరువాత ఒకవ్మాయి రక్షణ పొందింది ఆమె మరి కొందరిని తెచ్చింది. సంఘం వృద్ధి చెందింది. ప్రసంగం బాగా చేస్తున్నాననే గర్వం వచ్చింది. గర్వం వల్ల పతనం ఆరంభవుయింది. 15 మంది సంఘస్తులు సంఘం వదిలి వెళ్ళారు. వెంటనే నా బలహీనతను సరి చేసుకున్నాను. ప్రభువు మరలా మాట్లాడారు.

అప్పుడతడు నాతో ఇట్లనెను జెుబ్బాబైలనకు ప్రత్యకషమగు యెహోవా వాకుక శక్తిచేతనైనను బలముచేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని పసైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను.
గొప్ప పరవా తమా, జెుబ్బాబైలను అడడ్గించుటకు నీవు ఏమాత్రపు దానవు? నీవు చదునుబూమ వగుదువు, కృప కలుగునుగాక కృప కలుగునుగాక అని జనులు కేకలువేయగా అతడు పైరాయి తీసికొని పెట్టించను. జైకర్యా 4:7
ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడారు. ఎంతో మందిని మార్చావు నీ తల్లిదండ్రులను మార్చినావా? అనే ప్రశ్న వచ్చింది. మార్చాలనే భారం కలిగంది. అనుకోని రీతిగా మా నాన్న క్యాన్సరుతో బాధపడుతా నా దగ్గరికి వచ్చాడు మా పరిచర్య సాక్ష్యాలను స్వయంగా చూచారు. మా తండ్రి హృదయం కరిగింది. క్రీస్తే నిజమైన దేవుడని గ్రహించాడు. దేవుని నవ్మాడు, తవ్ముడు కూడ నవ్మాడు. 3 సంవత్సరాల తరువాత మమ్ములను వెలివేసిన సరభయలను మా దగ్గరకు పిలిపించి సాక్ష్యం చెప్పి ఆశ్చర్యపరిచారు. మా అత్తగారి కుటుంబానికి ఆశీర్వాదకరంగా నిలబైటాటరు. నా భార్య చెల్లెలు వివాహం విశ్వాసితో జరగాలని అందరం ప్రార్థించాము. పబాహ్మాణ వంశం నుండి వచ్చినవారు సుధాకర్ బాబుగారు చంద్దశ�ఖర్ విశ్వాసులుగా ఉండగా వేణు గోపాల్ రెడిడ్ గారి సదీకారంతో చంద్ద శేఖర్ అరుణల వివాహం ఘనంగా జరిగింది. వారు �ండన్లో స్థిరపడుట గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నాము.
మా బాబు, పాప దేవుని భక్తిలో పెరిగారు. 7వ తరగతిలో బాబు క్రీస్తుని రక్షకునిగా సీవాకరించి వయసుతో పని లేదని బాప్తిస్మం తీసుకున్నాడు. పాప అన్నను అనసరించింది. యెహోషువ వలై నేను నా ఇంటివారు యెహోవాను సేవిస్తున్నాము. మా సేవలో నమ్మకంగా సాగిపోతున్నాము, మా సేవ భారంతో ముందుకు సాగునట్లు మా పరిచర్య కొరకు ప్రార్థించండి. ప్రతి చోట సాక్షిగా ఆత్మాభిషేకముతో ప్రభువు నడిపిస్తున్నారు. ఆయనకే స్తుతి మహిమ కలుగును గాక. ఆమెన్.
�187
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
సాక్ష్యం 27. అద్భుతమైన రక్షణ ఆశ్చర్యకరమైన స్వస్థత క్రీస్తు
నాకిచ్చారు, ఆయన ఇచ్చిన తలాంతుల ద్వారా
సేవించుచు స్తుతులు చెల్లిస్తున్నాను.
శ్రీమతి శారా సిచత కొడాలి, హైదరాబాద్
నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. యెషయా 53:4
పరిచయం:
యేసుప్రభువు మధుర నామములో మీకందరికి శుభములు
నా పేరు సిచత కొడాలి, నేను హైదరాబాదులో నివసిస్తున్నాను.
నా సాక్ష్యమును పంచుకొనుటకు యేసు క్రీస్తు ప్రభువు నాకిచ్చిన
ఈ మంచి అవకాశమును బట్టి ప్రభువుకు నిండు మనససుతో
కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నేను నామకార్థ రక్రైస్తవురాలిగా కొంత
కాలము జీవించాను. నాన్న కోటేశవార రావు గారు డాకటరు వృత్తి
చేసేవారు అమ్మ హెలైన్ గారు భ.ఇ.డి. టీచరుగా పని చేసేవారు. అమ్మ అకాల
మరణం నన్ను బాదించినను నన్ను రక్షించిన క్రీస్తు అమ్మగా ఆదరించారు, నేటికి
తోడుగా ఉండి నడిపిస్తున్నారు. నాకిద్దరు సోదరులున్నారు ఒకరు ఇంజనీరుగా
అమెరికాలో స్థిరపడ్డారు. ఒక తవ్ముడు డాకటరుగా నుండి నన్ను నాన్న గారి ప్రేమతో
పరామర్శస్తూ ప్రేమ చూపగలుగుతున్నాడు. నేను ఇం^్లషులో యం.ఎ. పూర్తి చేసి
డి^్ర కాలేజిలో ఇం^్లషు లైక్చిరరుగా పని చేస్తున్నాను. ఉద్యోగం చేస్తూ దేవుని సేవకు
ప్రాధాన్యతనిస్తున్నాను. తెలుగు అనువాదం చేయడానికి దేవుడు వాడుకుంటున్నందుకు
దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను.
నా జీవితంలో జరిగిన అనుభవాలు సాక్ష్యముగా వివరించాలని ఆశిస్తున్నాను.
నా వివాహము 18వ యేట జరిగిపోయింది. 20వ సంవత్సరము వచ్చేసరికి ఇద్దరు
సంతానము ప్రభువు దీవెన ద్వారా కలిగారు. 21వ యేట పేరు తెలియని భయంకర
వ్యాధిని ఎదురొకన్నాను. దాని పేరు కూడా నాకు తెలియదు ఇప్పటికీ ఆ పేరు
చెపపగలనో లేదో తెలియదు, అది ఒక డిసార్డ్ర్ అని తెలసు, హఠాత్తుగా నా
బరువును కోలోపయే దానిని. భయంకర పరిస్థితులలో మరణపు అంచుల వరకు
వెళ్ళాను. డాకటర్లు పరీక్షలు చేసి 3 నెలల కంటే ఎకుకవ కాలం బ్రతకడం కష్టమన్నారు.
188
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు నా తవ్ముడు రాజకుమార్ నన్ను డిల్లిలో ఉన్న ప్రముఖ ఆల్ ఇండియా మెడికల్ రిపసర్చి ఆసుప్రతికి తీసురకళాిడు, ఎన్నో రకాల పరీక్షలు చేసారు, నా వ్యాధికి కారణాలను కనుకొకన్నారు. దానికి నివారణ పద్దతులు వివరించలేకపోయారు. నాకు డి.యన్.ఎలో సమస్య ఉందని తెలిపారు. ఆ వ్యాధిని పరిశోదించడానికి నన్ను ఎక�్సపరివెంట్గా ఉంచారు. నాతో పాటు 7 మంది రోగులు అదే సమస్యతో బాధపడుతున్నారు. అక్కడే ఉన్నారు. ఆ ఏడుగురు నా కళ్ళముందే మరణించుట చూచాను. నాకు పఫిజియోథెర్రి ఇచ్చారు. అది కాసత పని చేసింది నేటికి సజీవంగా ఉన్నానంటే అది దేవుని మహా కృప అద్భుతమైన స్వస్థత దేవుడు దయచేసాడు. నాకు వచ్చిన రోగానికి ఎట్టి చికిత్స లేదు, నేను బాగవడం డాకటర్లు చూచి ఆశ్చర్య పడ్డారు.
ఎన్నో మేలిన్ల జనాభాలో ఒకరికి సంబభవించగల వింత రోగము అని డాకటర్లు తెలిపారు. నాకిచ్చిన చికిత్స బభయంకరవైనదని తెలిపాను. ఆ చికిత్స సమయంలో ఎవరిని కలువకూడదు, ఎవరితో మాట్లాడకూడదు ప్రత్యేకంగా ఉండాలి, నా పిల్లలు చిన్న వయసులో ఉన్నారు నేను మరణం అంచుల దాక వెళ్ళి వచ్చాను. నాకు రోగం ఉన్న సమయంలో అమ్మగారు, అమ్మమ్మ గారు బైబిలు తెచ్చి నా గండెపై ఉంచి ప్రార్థన చేసారు ఆ బరువును స్పర్శను నేను అనుభవించాను. తిరిగి నేను స్పృహాలోకి రాగలిగాను. కొన్నినిమషాలు మరణం చూచిన అనుభవం పొందాను. నేను ఆసుప్రతిలో పడక మీద ఉండగా మొదటి సారి నన్ను దర్శించారు, నేను రక్రైస్తవ కుటుంబంలోనే పుట్టి పెరిగాను మా నాన్న గారు రక్రైస్తవేతరుడైనందన మంచి విశావాసంలో ఎదుగలేదు. బయోప్సీ పరీక్షల కొరకు తొడ భాగంలో 2 అంగుళాలు చర్మం కోసి పరీక్ష చేసారు. ఆ సమయంలో మత్తు మందు ఎకుకవగా ఇవ్వలేదు. నాకు భయం కలిగ అమ్మ నమ్మిన క్రీస్తు నామంలో ప్రార్థించాలనుకున్నాను. యేసయ్య అని కూడ అడగలేదు అమ్మ సేవించే దేవుడా మీరు నాతో ఉండండి అని ప్రార్థించాను. ఆపరషన్ చేసిన డాక్టు మా తవ్ముడికి మంచి స్నేహితుడు నాకు చాలా నొప్పి కలుగుతుందన్న భయంతో దేవునికి సహాయం చేయమని ప్రార్థించాను. ఆ క్షణంలో యేసు క్రీస్తు వెలుగైయున్నారు గనుక ఆయన వెలుగు తేజససును చూచాను. ఆపరషన్ చేయడానికి తొడ దగ్గర కండరం తీయుటకు 2 గంటలు పట్టింది. నేను ఆ సమయంలో గొప్ప వెలుగును చూచాను. నాకు నొప్పి ఎలా ఉంటుందో తెలియలేదు. ఆ రోజు మొదలు నేటి వరకు నేను వాడిన వాడవల్సిన మందులు చాలా ఉన్నాయి. భయంకర స్థితిని అనుభవించి నపపటికీ ఆ స్థితిలో నా స్వరాన్ని కోలోపయాను, లైక్చిరరుగా నా ఉద్యోగం కొనసాగించుట 189
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
మాట్లాడుట చాలా కష్టం అన్నారు. గొంతుతో ఎకుకవగా పని లేని ఉద్యోగం
చాసకోవాలని హెచ్చరించారు. నేను గత పాతిక సంవత్సరాలుగా లైక్చిరరుగా
విద్య నందించే భాగ్యమచ్చారు. అక్కడ యవ్వనస్తుల మధ్య పని చేయగలుగు తున్నాను.
పాటలు కంపోస్ చేసి మంచి భావాలతో వ్రాయు తలాంతులను ప్రభువు ఇచ్చారు.
స్వరం లేని వేళ్లో సవారవెుత్తి పాడగలికగ ధన్యతనిచ్చారు.
దేవుడు నా పట్ల చేసిన మేలులను వివరించాలంటే సమయం చాలదు ఈ
చిన్న సీవాయ సాక్ష్యం పంచుకొనుటకు ప్రముఖ ఉద్దేశ్యం ఏమనగా నా జీవితంలో
భయంకరమైన వ్యాధి నుండి స్వస్థపరచి పునర్జన్మ నిచ్చి తన మహిమార్థం సాక్షిగా
జీవించుటకు నిలబైట్టుకున్న దేవునికి స్తుతులు అర్పిస్తున్నాను. నాకు అనారోగ్యం
కొన్ని సంవత్సరాల ముందు వేసత వివాహం జరికగది కాదేవెా, పిల్లలు కలికగవారు
కాదేవెాఈ అనుభవం దేవుని ప్రత్యేక బహుమానంగా భావిస్తున్నాను. నాకు మంచి
భడడ్లను భర్తను అందమైన కుటుంబ జీవితం, ఆదరించే భర్త, తోబుట్టువులు
బంధువులను ప్రభువిచ్చారు. మంచి సహవాసంలో స్నేహితులను నాకిచ్చారు. వారి
ద్వారా ఆప్యాయత, ఆదరణ పొందుకునే ధన్యతనిచ్చారు. మగిలిన జీవితం దేవుని
కొరకు వాడబడాలని నా ఆకాంక్ష.
నా జీవితంలో గాడిాంధకారంలో సంచరించిననా ఏ అపాయమునకు
భయపడక ధైర్యముగా ముందుకు సాగుటకు దర్శనమిచ్చిన దేవుని కాంతిలో
సాగిపోతున్నాను. మనిషికి డబ్బు, ఆస్తి, పరపతి, హోదా, వేడుకలు ఇవన్నిటికి
వించినది ఒకరికొకరు సహాయం చేయగలిగినది విజ్ఞాపన ప్రార్థనయే నా కొరకు
సేవ కొరకు ప్రార్థన చేయండి. ఇవన్ని ఇచ్చి ధైర్యం ఇచ్చి మనిషికి ఇచ్చే మానసిక
ధైర్యం ఓదారుప, ప్రేమ గొప్పది. అది విశ్వాసుల నుండి లభ్యం కాగలదు,
వికసించే పుషపం తనలాగ అందంగా ఉండవుని నేర్పగలదు.
రాలిపోతున్న ఆకు జీవితం శాశ్వతం కాదని నేర్పగలదు.
మెరిసే మెరుపు చెపుతంది తనలాగ ఒక కషణవైనా గొప్పగా ఉండవుని నేర్పగలదు
నాకు దర్శనమిచ్చిన వెలుగు జీవమచ్చింది. అందరిని దీవించను గాక.
ఆమెన్.
190
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు