Chapter 8 of 11

సాక్ష్యాలు 35–39

Photograph from page 127 of Mahonnathudu Malachina
పేజీ 127

సాక్ష్యం 35. గుడి పూజారిగా ఉండగా క్రీస్తు అందించిన అద్భుత

స్వస్థత రక్షణను బట్టి నేను నా ఇంటివారు క్రీస్తును

రక్షకునిగా సీవాకరించాము.

- శ్రీ అబ్రహాము వెస్లీ (నారాయణ నరసింహా చార్యలు), చీమకుర్తి.

యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి ఆయన కృప

నిత్యముండును. - యెషయా 41:10 పరిచయం:

ప్రభువు నామములో వందనములు. నా పేరు నారాయణ నరసింహా చార్యలు గారు. పూజారుల వంశంలోనే జన్మించాను. తిరప్తి వెంకటేశ్వర్లు దేవుని పూజించే పూజారుల తెగకు చెందినవాడిని. మేము వైఖాసన శాస్త్ర మంత్రోపదాశము చేయు ఉతతమపనిలో ఉండేవారము. చిన్న పల్లెటూరులో ఉండేవారము. గోనుగంట గ్రామము, చీమకుర్తి మండలం, ప్రకాశం జిల్లా. మా తాత ముతాతతలు గుడి పూజారులుగా ఉండి వ్రతాలు, జపాలు, యజ్ఞాలు అన్ని సందరా��లలో పూజలు చేసేవారము. మా నాన్న గారు కూడ పూజారి పని చేస్తూ నాకు ఆ పని అప్పచెప్పారు. ఆయన పేరు శ్రీనివాసా చార్యలు, అమ్మ పేరు నారాయణ జయలకీ� గారు. వారికి నేను ఏకైక పుత్రునిగా జన్మించాను. నాకు 6 మంది అక్కలు ఉన్నారు. మేమంతా నిత్యము పూజలు చేసేవారము. నాకు వివాహం అయిన తరువాత ముగ్గురు బిడ్డలు జన్మించారు. పవన్, జయంతి మరియు అరుణ. నేను ఉన్న గ్రామంలో మాడు గుళ్ళు ఉండేవి, పూజలు చేయు భారం నా పదవిని పూజారిగా చాలా శ్రద్ధగా నిర్వహించేవాడిని. ఆ దేవాలయం పేర్లు శ్రీ లకీ� నారాయణ సావామ, ఆంజనేయ సావామ, వేణు గోపాల సావామ. మా గ్రామంలో ఎవరిరకైనా వివాహం ముహూర్తాలు నిర్వాహించుట, వివాహం జరిగించుట, పుట్టు వెంట్రుకలు తీయుట వారికి నామకరణం చేయుట, మొక్కుబడి పూజలు, అన్న ప్రాసన పూజలు, ఉత్సవాలు దేవుళ్ళపరంగా పండుగలు వేడుకలు జరిగించు పనులతో నిత్యం సందడిగా ఉండేది. మా గ్రామంలో నిత్యం దీపం వెలుగుతూ ఉంచే బాధ్యత వహించేవాడిని. 227

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

నేను ఉదయం, మధ్యాహ్నాం, సాయంత్రం సంధ్యా వందనం చేసేవాడిని. సావామ

వారికి ఆమాస్న, అషాటదికషాలకు ఆమాస్న, నవ గ్రహాలకు ఆమాస్న, వైఖాసన శాస్త్రం

క్రమంగా సావామ వారికి ్రైంకర్యం జరుపుచుండేవాడిని. సావామ వారికి అషోటతతర

సహాస్ర నామము నిత్యము రెండు వేలలో నైవేదా�లు ధాపదీప కరూపర్ హారతి తీర్థ

ప్రసాదాలు పంచడం భక్తులు దేవుని పాదాలు నమసకరించి దీవెనలు పొందుటకు

నేను సహాకరించేవాడిని మంత్రాలు పుష్పాలు, పండ్లు, హారతులు క్రమము తప్పలేదు.

బాల్యం నుండి వేదాలు, ఉపనిషతతులు బభగవత్గీత, శాస్త్రములు, మంత్రాలు అన్ని

మా తాత నాన్న గార్ల దగ్గర నుండి నేరచుకున్నాను. శ్లోకాలు వల్లించేవాడిని. ఒక

శ్లోకం.

పాపనం, పాపకర్మానన్ దీని అర్థము మన పాపాలు పోవాలంటే పూజారి

దగ్గరకు వచ్చి టైంకాయు, పండ్లు తీసుకొని వచ్చి పూజారి దగ్గర పాప నివారణకు

పూజలు చేయించుకొనుట పరిపాటి. నేను కూడ నా పాపాల పరిహారం కొరకు కొన్ని

ఆచారాలు చేసేవాడిని.

ప్రతి వ్యక్తికి పాపాలు పరిహారింపబడాలన్న ఆశ తప్పదు. నేనైతే యజ్ఞాలు

హె�మాలు, నిమ్మకాయలతో పూజలు చేసేవాడిని. నా జీవితంలో వేర కులస్తులతో

పరిచయాలు ఉండేవి కాదు. నా కులమే ఉన్నతమైనదనే భావన ఉండేది. పూజలే

నా ప్రపంచంగా గడిపేవాడిని. నా పిల్లల చదువు కొరకు చీమకుర్తిలో నివాసం

ఏరపరచుకొని స్థిరపడ్డాము. అది మా గ్రామానికి 7 కి.మ. దారం ఉండేది. నేను

చేసేది పూజారి వృత్తి గనుక ఆ }రిలోనే అయ్యప్ప గుడికి పూజారిగా చేరిపోయాను.

చాలా తకుకవ జీతం ఇచ్చేవారు. ఇల్లు అద్దె కట్టుకుంటా 5 మందికి పోషణ

జరుపుకోవాలంటే అతి క్లిష్టమైన పరిస్థితులు ఎదురొకన్నాము.

క్రీస్తుతో పరిచయం భార్యకు స్వస్థత :

నా భార్యకు జ్వరం వచ్చినందుకు ఆసుప్రతికి వెళ్ళగా వారిచ్చిన ఇంజక్షను

రియాక్షన్ వచ్చినందన శరీరమంతా నిర్జీవంగా మారింది. ఒంగోలు ఆసప్రతిలో

వైద్య చికిత్స చేయలేక పోగా చెన్నైకి వెళ్ళాము. వారు పరిక్షించగా వారికి అర్థం

కాలేదు. ఆసుప్రతిలో ఆరు నెలలు ఉండగా ఏ మారుప రాలేదు. ఆ రోజుల్లో రక్రైస్తవులు

ఆత్మల భారం కలిగి పొరుగు వారిని ప్రేమించి ఆసుప్రతి దర్శించి రోగుల కొరకు

ప్రార్థించుట పరిపాటి. నా భార్య పక్కన ఉన్న వారికి ప్రార్థించడానికి వచ్చిన దైవజనుడు

228

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు నా భార్య నిరకారించినా విసుగకుండా ఓపికతో క్రీస్తు సువార్త బోధించి ఆమె కొరకు ప్రార్థించారు. నా భార్యకు ప్రార్థన చేసుకోమాన్నారు. ఆమె అందరిని వెుకికన తరువాత చివరకు యేసు ప్రభువుకు ప్రార్థన చేయగా చలనం కలిగంది. ఎన్నో దేవతలను పూజించినా 6 నెలల నుండి చలనం లేదు కాని క్రీస్తు సవాస�పరుస్తాడని సజీవుడు శక్తి గలవాడని చెప్పారు. ఒక్కసారి నవ్ముటకు తపపులేదు కదా అని తెలియని మాటలతో ప్రార్థించింది. నా భార్యకు అద్భుత స్వస్థత లభించగా ఆ క్రీస్తును వెంబడించి ప్రార్థించుట బైబిలు చదువుట సహవాసం కొరకు చర్చిని వెదకి వెళ్ళుటకు ఆరంభించింది. నేను పూజారిగా ఉంటా నా భార్య వేర దేవుని ఆరాదిసేత మనం ఏ విధంగా బ్రతకాలని భయపడి ఆమెకు ఆటంకం కలిగంచేవాడిని. ఇంత కాలం పూజలు చేసినా ఏ మారుప రాలేదు. క్రీస్తును తలంచగానే 6 నెలలు మంచం మీద ఉన్న నన్ను కనికరించి స్వస్థత ఇచ్చాడు ఎలా మరువగలను అని నా భార్య ధైర్యంగా చెప్పింది. నాలో ఆలోచన ఆరంభవుయింది. నిజమే కదా నా భార్య స్వస్థత కళ్ళారా చాసాను. క్రీస్తు గురించి తెలసుకోవాలన్న ఆలోచన కలిగింది. బైబిలు చదువాలన్న కోరికతో నా భార్య దగ్గర ఉన్న బైబిలు తీసుకొని చదువసాగాను. దానిలో మర్మాలు గ్రహించాలని కోరాను.

గతంలో ప్రతి దినం ఉదయాన్నే లేచి సా�నం చేసి మడి కట్టుకొని సంధ్యా వందనం చేస్తూ తులసి చెటుటకు పూజ చేసి నైవేద్యం తీసుకొని అయ్యప్ప గుడికి పూజ కొరకు వెళ్ళేవాడిని. క్రీస్తును నవ్మాక ఉదయాన్నే ప్రార్థన చేసుకుంటా బభగవత్గీత చదువుటకు బదులు బైబిలు చదువుటకారంభించాను.

ఆ రీతిగా బైబిలు చదువుతా క్రీస్తును గురించిన అవగాహన పెంపొందిం చుకుంటా 2000 సం�� నుండి రెండు సంవత్సరాలు గడిపాను. ఇంట్లో బైబిలు చదివి బయట గుడిలో విగ్రహారాధన చేస్తుండగా రెండు పడవలపై ప్రయాణం ప్రభువు గమనించి నాతో సాటీగా మాట్లాడారు. నశించిన నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చానని పాపుల కొరకు వచ్చాను. నీతిమంతుల కొరకు రాలేదు అని వాక్యం ద్వారా మాట్లాడారు. ఈ మాటలు విన్న తరువాత తీవ్రంగా ఆలోచించాను. నేను పూజించినవారు ఎవరు ప్రాణ త్యాగం చేయలేదు నేనే అందరి పాప పరిహారం నిమిత్తం నిమ్మకాయలు, పూలు, పండ్లతో కొబ్బరికాయుతో పూజ చేయించే నేను నా పాపాల పరిహారం కోసం క్రీస్తు పాదాలు ఆశ్రయించాను. ఆయన కార్చిన విలువైన రక్తంలో పాప క్షమాపణ కలదని విన్నాను. యేసు ప్రభువు నన్ను రక్షించుటకు నా ప్రాణం కాపాడుటకు ప్రాణ దానం చేసాడని నాలో నమ్మకం కలిగంది. నా భార్య వెళ్ళు చర్చి పాస్టు గారు ఇంటికి వచ్చి వాక్యం బోధించి ఆత్మీయంగా బలపర్చివారు. 229

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

గతంలో నా భార్యను ఈ నమ్మకం నుండి తొలగించి అడడ్గించిన నేను ఈ

సారి ఆమెతో పాటు వాక్యం విన్నాను. పాప ప్రాయశ్చిత్తం కొరకు నా పాపాలు

క్షమించమని క్రీస్తును వేడుకున్నాను. దయగల దేవుడు నన్ను ప్రేమించి క్షమించి తన

భడడ్గా చేసుకున్నాడు. మారుమనసు పొందాను కాని జీవనోపాధి కొరకు పూజలు

చేసేవాడిని. నాకు గతంలో అసమాధానం, పేరికం, సంతోషం లేని స్థితి దీనితో

పాటు ఇంట్లో గొడవలు ఎకుకవగా ఉండేవి. అయినా నేను వాక్యం చదివి ధ్యానించుట

ద్వారా ఎంతో శాంతి సమాధానం, నెమ్మది మా ఇంట్లో అందరిలో సంతోషం

చూడగలిగాను. ఈ విధంగా 2 సం��లు గడిచాయి.

2002 మే నెల 29వ తేది గుంటూరులో రక్రైస్తవ ఉజ్జీవ సరభలు నిర్వాహించారు.

ఆ మీటింగులు 5 రోజులు కొనసాగాయి. కొన్ని రోజులు నేను కూడ ఉండి దేవుని

వాక్యాన్ని విన్నాను. పాటలు, సాక్ష్యాల ద్వారా ఆత్మీయంగా బలాన్ని పొంది

ఆనందించాను. దేవుడు సాటిగా వాక్యం ద్వారా మాట్లాడారు.

నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని కేషమమగును గాక.

1 సమా 25:6 ఆ వాక్యం ద్వారా నిరీక్షణ అనుభవాన్ని పొందాను. నేను

మీటింగుటకు ముందు అయ్యప్ప పూజలు చేసి నామాలు పెట్టుకొని, గడ్డం పెంచుకొని

పూజా వస్త్రములు ధరించుకొని అందరి రక్రైస్తవుల మధ్య నిలిచాను అందరికి ఆశ్చర్యంగా

వింతగా ఉన్నాను, ఎవరునన్ను విమర్శంచలేదు. అడడ్గించలేదు. ఆ వేషములో వెళ్ళి

వాక్యం విన్నాను. నాలో క్రీస్తు పట్ల ఆసక్తి కలిగ శ్రద్ధగా వాక్యం విన్నాను. నా భార్య

చాలాసంతోషించి నేను చివరిరోజు బాప్తిస్మం తీసుకొనుటకు నిరణయించు కున్నాను

మీకు సమ్మతమేనా? నేను ఇక నుండి బుట్టు పెట్టుకోను, మంగళ్ సాత్రం ఉండదు.

కాలికి వెుటటలుండవు ఈ మారుపలన్నిటికీ సమ్మతించి క్రీస్తును వెంబడిస్తున్నానని తెలిపంది.

అదెట్లు సాధ్యము మనం }రిలో ఎలా తిరుగగలం నేను గుడికి వెళ్ళి ఎలా పూజలు

చేయగలను? అందరు మనలను హేళన చేస్తారు కదా. మన బ్రతకు జీవనవెుట్లు,

జీవితముండదు. ఈ విధంగా అడడ్ంకులన్ని వివరించి చెప్పాను. నా భార్య చాలా

ధైర్యంగా మాట్లాడింది.

సర నేను భయంకరమైన బాధలో 6 నెలలు మంచంపై లేవలేని స్థితిలో

ఉన్నపుడు ఎవరా బ్రతికించలేదు. ఆసప్రతిలో డాకటర్లు ప్రాణంపై ఆశ వదులు కోమన్నారు.

ఎవరు నన్ను పలుకరించలేదు. నేను బాప్తిస్మం తీసుకుంటే విమర్శించే హక్కు ఎవరికి

230

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు లేదు. నేను ఎవరికి భయపడను. ఎలా పోషించ బడగలమనే భయం వద్దు. మనం నమ్మిన క్రీస్తు మనలను పోషిస్తాడు. ఈ మాటలు చెప్పిన తరువాత నేను నా పిల్లలు ఆటంకం చెప్పాము గాని ఆమె తన నమ్మకాన్ని వదులుకోలేదు. సజీవం గల దేవుడు గురించి చెప్పగా నాలో హృదయ సపందన కలిగంది. ఆమె నమ్మకంతో నేను ఆవెాదించాను. జీవం గల శక్తి గల దేవుడిని నవ్మాను కదా. బభయవెందుకు. నా వలై దేవునిని గార్చి తెలసుకునే అవకాశాలు లేని వారెందరో ఉన్నారు. వారందరికి తెలియచేయాలని నిరణయం తీసుకున్నాను. నేను బాప్తిస్మం కొరకు ప్రార్థించుకొని నా భార్యతో ఏకీభవించి 2002 �న్ 4వ తేదిన నీటి బాప్తిస్మం తీసుకున్నాను. }రిలోకి వెళ్ళిన తరువాత పూజలు చేయమని పంచంగం చెప్పమని వినాయక పూజలు చేయమని వెంటపడ్డారు. ఈ శోధనలన్ని నిరాకరించాను. లోకము శరీరము లాగిననా లోబడక నేను వెళ్తానని నిరణయించుకొని వెనుదిరుగక నా విశ్వాసాన్ని నిలబైట్టుకున్నాను. }రి వారంతా పూజారి కళ్ళు పట్టుకునేవారు కద! నీవు అందరి కాళ్ళు పట్టుకునే స్థితికి దిగజారి పోతున్నావని హేళన చేసారు. ్రగానైట్ వరుక షాపులో పని కావాలని వెళ�త నీకు పని ఏమటి? వెళ్ళి పూజలు చేసుకో అన్నారు. ఉచిత సలహాలిస్తూ అవమానించారు. వారందరికి ఒకే మాట చెప్పాను. నేను జీవం గల దేవుని నమ్మాను. విగ్రహాలు చూడవు, మాట్లాడవు, తినవు పూజలు వ్యర్థమని గ్రహించాను. నేను నమ్మిన దేవుడు నాతో మాట్లాడాడు. నేను నా విశావాసం నుండి వెను తిరుగను. ఇప్పటి వరకు నేను చేసిన పూజలు వ్రతాలు నోములు అన్నీ వ్యర్థవైనవని గుర్తించాను. నా మరణము వరకు నేను వెనుదిరుగను. క్రీస్తునే వెంబడించి సాక్షిగా జీవిస్తాను. అందరు నా మాటలు విని మతి భ్ర�వించిందని తలంచారు. ప్రార్థనలో పట్టుదలగా ఉండి తగిన ఉద్యోగం కావాలని ప్రభువును అడిగాను. ్రగానైట్ సంస్థలో చిన్న ఉద్యోగం లభించింది. ప్రతిచోట సాక్షిగా జీవిస్తూ అందరికీ సువార్త బోధిస్తూ సంతోషంగా జీవితం కొనసాగించాను.

నేను నా ఇంటివారును యెహోవాను సేవిస్తామనే నమ్మకముతో ఇంటిలో అందరము ప్రార్థనలో వాక్య పఠనంలో శ్రద్ధ వహించుచున్నాము. యెహోషువ 24:15

పిల్లలు విదాభ్యాసంలో, వివాహాములలో క్రీస్తును నమ్మిన వ్యకుతలతో వివాహం జరిగించాను. నేను నమ్మిన దేవుడు నా పట్ల, కుటుంబం పట్ల అద్భతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. ఇంతవరకు ఆత్మీయ నేత్రాలు తెరువక మనో నేత్రములు 231

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

గ్రుడిడ్తనంతో నిలిచాయి. ఆ బలహీనతల నుండి విడిపించి ఆత్మీయంగా సవాతంత్రుడిగా

చేసారు. బైబిలు చరిత్రలోని భక్తుల జీవితాల ద్వారా ప్రభువు సాటీగా నాతో

మాట్లాడుతా వచ్చారు. సౌలు పౌలుగా మారుట. యెహోషువ, దావీదు, దానియేలు

మొదలగు భక్తుల జీవితాలను నా ముందు ఉంచి ఆదర్శంగా తీసుకొని జీవిచయ

ధన్యతనిచ్చారు. నేను నా కుటుంబం క్రీస్తును నమ్మి సేవిస్తున్నామని గ్రహించిన

బంధువులంతా మమ్ములను వెలివేసారు. నా తోబుట్టువులంతా నా మాటలకు ఇష్టపడక

నాతో మాట్లాడుట మానివేసారు. నేను పూజారిగా ఉండగా నా కొరకు ఇల్లు పొలము

ఇచ్చారు. నేను పూజారి పని చేయడం లేదని తిరిగి తీసుకున్నారు. అన్ని వదులుకున్నా

యేసయ్యా తోడుగా నీడగా సదా మాతో ఉన్నాడు.

ఆయన నిమిత్తము అక్క చెల్లెల్లను, అన్నదవ్ములను, బూమని వదులుకొనుట

కన్న యేసయ్య దీవెనలు పొందుట ఎంతో విలువైన అనుభవంగా భావించాను.

ఎన్నో కష్టాలు, నషాటలు, బాధలు, నిందలు, ఇరుకులు ఇబ్బందులలో యేసు వైపు

మాత్రమే చూచుచూ సాగిపోతున్నాము. ఆయన కృపకు పాత్రులముగా జీవిస్తున్నాము.

చదువరులకు నా హృదయపూర్వక వందనములు. అందరిని ప్రభువు దీవించను

గాక. ఆమెన్.

232

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

సాక్ష్యం 36. మరారి� పూజారుల కుటుంబంలో నేను మాత్రమే

క్రీస్తు నిజమైన దేవుడని నమ్మి క్రీస్తు కొరకు సాక్షిగా

జీవిస్తున్నాను.

- శ్రీ యశ్వంత్, బెంగళూరు

అయితే యాకోబా, నిన్ను స ృజించినవాడగు యెహోవా ఇశ్రాయేలూ, నిన్ను

ని]్మంచినవాడు ఈలాగు పసల విచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించియున్నాను

భయపడకుము, పేరుపెట్టి నిన్ను పిలిచియున్నాను నీవు నా సొత్తు.

- యెషయా 43:1 పరిచయం :

ప్రభువు నామమునకు మహిమ కలుగును గాక.

నన్ను క్రీస్తు రక్షించి, నడిపించి వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఆయననే ప్రేమించి సేవించే ధన్యత ఇచ్చినందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. క్రీస్తును తెలసుకొనక ముందు జీవిత వివరాలు : నాపేరు యశ్వంత్ నేను పూజారుల వంశంలో మధ్య తరగతి కుటుంబంలో జన్మించాను. మా పితరులంతా మహారాష్రటకు చెందినవారు. చాలా కాలం క్రితం తమళ్నాడు చేరి స్థిరపడ్డారు. ఆ తరువాత కరాణటక ఆంద్ధ ప్రదేశ్ కూడ వచ్చి ఉద్యోగాలు చేసేవారు. నేను హైదరాబాద్లో పుట్టి పెరిగాను. పెద్దలు ఆచరించిన ఆచారాలు స్నాతన పూజలు, వ్రతాలు, దేవాలయ సందర్శినాలు అన్ని క్రమము తప్పకుండా ఆచరించాము. అన్ని పండగలను చాలా అటటహాసంగా చేసేవారము, నాకు చదువంటే చాలా ఇష్టంగా ఉండేది. ఆటలపై ఆసక్తి లేదు. నేను ఏకైక పుత్రుడనైనందన మా తల్లిదండ్రుతు నన్ను అతి గారాబంగా పెంచారు. ఆప్యాంగా చాసుకునేవారు. నాకు ఒక చెల్లెలు ఉంది. మేము ఎన్ని పూజలు చేసినా నిజమైన శ్రీనానందం శాంతి ఉండేది కాదు. దేవుడంటే ఆయనతో సంబంధం కలిగ ఉండాలని ఆశించేవాడిని. అన్ని మతాలు చివరకు ఒకే గమ్యం చేరగలవు అని నవ్మేవాడిని. మేము పెద్దలుగా గౌరవించబడే యాజక ధర్మం ఆచరించేవారము. గనుక మేము ఆరాధించే దైవాలన్ని ఇతరులు పూజించు వాటికన్నా మన్న అనే అతిశయముతో ఉండేవారము. యేసు క్రీస్తును దైవంగా ఆరాధించే 233

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

రక్రైస్తవులంతా అన్య దేశంవారు అనగా అమెరికా, భ్రటన్ దేవుళ్ళు అని నవ్మేవాడిని.

నా తోటి రక్రైస్తవ స్నేహితులు లోకానుసారంగా జీవిస్తూ ఉండేవారు. దేవుడంటే

భయభక్తులు లేకపోవుట చూచేవాడిని. నా విద్యాభ్యాసం ఇంటరు పూర్తి అయిన

తరువాత ఇంజనీరింగు కాలేజి మ్రదాసులో సీటు లభించింది. అది 1992 సంవత్సరం

భటైక�లో చేరాను. నేను తల్లిదండ్రులను వదిలి చదువు కొరకు దారంగా వెళ్ళవలసి

వచ్చింది. అకస్మాత్తుగా చాలా స్వేచ్ఛ లభించింది. అంతే కాదు చాలా ఒంటరితనం

అనుభవించాను. క్రమంగా చదువుకొని మంచి మారుకలు తెచ్చుకోవాలన్న ఆకాంక్ష

సడలిపోయింది. నిరాసక్తి కలిగింది. మొదటి రెండు సంవత్సరాలు చాలా శ్రద్ధగా

చదవగలిగాను. మాడవ సంవత్సరం నుండి ఆసక్తి ఆరంభవుయింది. చదవుకు

దూరమై వ్యసనాలకు బానిస్నయ్యాను. చాలా డబ్బు ఖరచు చేశాను మా తల్లిదండ్రులుతో

నాకు వ్యతిరకత ఆరంభవుయింది. దీని వలన నాకు చదువులో అపజయం

ఎదురయింది. మాడవ సంవత్సరము నుండి చదువులో ప్రగతి లేదు. నా స్నేహితులు

బంధువులు నన్ను తృణీకరించారు. నేను ఇంజనీరింగు పూర్తి చేయలేను అనుకున్నాను.

జీవితంలో స్థిరపడలేనని బాధ కలిగింది. నేను ఈ పరిస్థితులలో మరో హాస్టలులో

ఉండవల్సి వచ్చింది. అదే క్యాంపస్లో ఉంది. నాన్నగారు ఇ.సి.�.యల్ కంపనీలో

ఉద్యోగం చేసేవారు నాకొరకు 6 నెలలు పసలవు పెట్టి నా దగ్గరకు వచ్చి చదువుటకు

సహాయం చేసారు. అది 1996 అకోటబరు నెలలో మా ఇల్లు చేరాను. మా ఇంటి

పక్కన ఉండే ఆంటీ నన్ను ఆప్యాయంగా పలుకరించింది. నా పరిస్థితి గమనించి

నెమ్మది కలగాలని రక్రైస్తవ ప్రార్థనా మందిరానికి ఆహ్వానించింది. ఆ మందిరం వారు

కీర్తనలు పాడుట, ఆరాధనలో పాలుగనుట ఆశ్చర్యం కలిగింది. సాదారణంగా పాపాలు

ఒప్పుకొని పాటలు సాగదీసేవారిని గమనించేవాడిని. కాని స్నాతన చర్చి ఆరాధనకు

భిన్నంగా ఉన్నట్లు గమనించాను. అక్కడున్న విశ్వాసులు విగ్రహారాధన పాపమన్నారు.

క్రీస్తు మారగం, సత్యం, జీవవైయున్నారు. పరలోకానికి వెళ్ళు మారగం క్రీస్తేనని తెలిపారు.

మాడు సార్లు చర్చికి వెళ్ళి తరువాత మానుకున్నాను. ఒక సంవత్సరం స్నేహితులతో

పాత అలవాట్లకు లీనమై పాత జీవితం కొనసాగించాను.

క్రీస్తును నమ్మి ఆయనను సేవించడం :

నా జీవితం అపజయంలో ఉండగా చాల నిరీక్షణ కొలోపయి ఒంటరిగా

హాస్టలులో ఉండేవాడిని. మ్రదాస్లో డి.జి.యస్ దినకరన్ గారు మందిరాన్ని నడిపిస్తూ

234

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు గొప్ప ప్రార్థనా గోపురాన్ని ని]్మంచారు. ఆ ప్రాంతంలో అవసరాలు ఉన్నవారి కొరకు 24 గంటలు ప్రార్థించేవారు ఉంటారు. అక్కడ మన సమస్యలు విన్నవిసేత ఎంతో శ్రద్ధతో ప్రార్థించగలరని అందరూ చెప్పుకునేవారు. మా నాన్నగారు కూడ విన్నారు. నాన్న గారు నాతో నా చదువు కొరకు ప్రార్థన చేయిసేత పఘలితం దకుకతుందని తెలిపారు. క్రీస్తు నాకు మంచి జీవితం ఇస్తారన్న నమ్మకము కలిగింది. అయనే నిజమైన దేవుడు ఆయననే నవ్ముకోవాలని నిరణయించుకున్నాను. నేను ప్రార్థనా గోపురానికి ఫోను చేసి నా సమస్య కొరకు ప్రార్థించమని తెలిపాను. వారు ప్రార్థించగా నాకు నెమ్మది ప్రశాంతత కలిగింది. నేను రక్రైస్తవుడను అవుతాననే నమ్మకం కలిగంది. మా నాన్న గారికి చెప్పాను ఆయనకు ఆశ్చర్యంతో పాటు కోపం వచ్చింది. ఎందుకిలా మారుతున్నావు అన్ని మతాల సారాంశం ఒక్కటే కద, ప్రతి నమ్మకము మనపై ఆధారపడి ఉంటుంది అన్నారు. రెండు రోజులు చిరాకుగా వాదించి బాధపడ్డారు.

చివరిగా 1997 అకోటబరు 12వ తేది యేసు క్రీస్తును నమ్మి వెంబడించసాగాను. నా హృదయమును క్రీస్తుకు సమర్పించిన వేళ్ గొప్ప వెలుగు నన్ను ఆవరించింది. నేను నా నమ్మకమును వదులుకుంటనని ఆశించారు గాని నేను నా నమ్మకం స్థిరమని చెప్పగా బాధతో నిరాశలో కృంగిపోయారు. చివరకు నా నమ్మకాన్ని గౌరవించారు. నేను నమ్మిన క్రీస్తు చదువులో సహాయం చేస్తారని అబభయమచ్చాను. ఆ తరువాత 6 నెలలు ఉండి హైదరాబాదు వెళ్ళాను. ప్రభువు కృప వలన కీడులన్ని అభివృది�లో సాగాయి. చదువులో మంచి మారుకలతో పాస్ అయయాను. భటైక� పూర్తి చేసుకొని పటాట పొందాను. నా సినిమా పిచ్చి వదులుకున్నాను. చెడు స్నేహాలు అలవాట్లకు సవాస్థి చెప్పాను.

నా చెల్లి, అమ్మ నాన్న నాలో కలిగిన మారుపను గమనించారు. హైదరాబాద్లో ఆంటి గారి ద్వారా చర్చికి వెళ్ళి మానివేసాను గాని అదే అపసం;్లకి వెళ్ళుట కారంభించాను. మా క్యాంపసులో ప్రార్థనా కూడికలు జరికగవి. నేను శ్రద్ధగా పాలుగని క్రీస్తు ప్రేమలో ఆనందించుట కారంభించాను. ఆ సహవాసంలో 1998 ఆగషుటలో పాపక్షమాపణ పొంది నీటి బాపీతస్మం తీసుకున్నాను. మంచి రక్రైస్తవునిగా మారాను. క్రీస్తును తెలసుకున్న తరువాత నా జీవితం:

క్రీస్తును నవ్ముకున్న తరువాత నా జీవితం ఆనందంగా గడుస్తుందని తలచగా నా రక్షణ గురించి అనుమానం ఆరంభవుయింది. నా పాత అలవాట్లు తిరిగి వచ్చాయి. 235

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

అపజయంతో కూడిన జీవితంలో ఓడిపోయిన భావం కలిగింది.నేను వెళ్ళే ఎ.జి

చర్చిలో కొందర మంచి విశ్వాసులుగా ఉండేవారు. మగిలిన వారు డబ్బుపట్ల ేాశ

కలిగ ఉండేవారు. ప్రతి శనివారము యవ్వనస్తుల కూడిక ఉండేది. దానికి వెళ్ళేవాడిని

విచారకరవైన విషయం ఏమటనగా లోకసు�ల కంటే ఎకుకవ వపస్తాలంకరణ

ఉండేది. ప్రసంగాలన్ని ఆశీర్వాదాలు, అభివృద్ధి, ఆత్మీయు వరాల పరిశుద్ధాత్మ వరాల

గురించి ఉండేది. ఇంట్లో వ్యతిరకత కొనసాగింది. తోటివారితో భిన్నాభిప్రాయాలు

కలికగవి. ఆ సమయంలో సత్యం కంపూటరులో ఉద్యోగం పొందాను. నాలో సరైన

విశావాసం లేనందన శోధనలు, బాధలు ఎదురవుతున్నాయి. చాలా విమర్శించేవారు

బాధ కలికగది. పరిశుద్ధాత్మ బాప్తిస్మం కావాలని ఆశించాను. కాని ప్రభువును నమ్మినపుడే

పరిశుద్ధాతయ్మడు వచ్చాడని నెమ్మది పొందాను. ఆ తరువాత పూణైలో ఉద్యోగం

వచ్చింది. అక్కడ యవ్వనస్తుల కూడికలకు వెళ్ళేవాడిని గాని నాలో విజయవంతమైన

రక్రైస్తవ జీవితం లేకుండా పోయింది. ఆ రోజుల్లో సాతాను భయంకరంగా నిరుత్సాహం

కలిగించి విమర్శలకు కృంగిపోయినందన మరలా పాత జీవితానికి తిరిగిపోయాను.

నేను త్రాగుడు, సినిమాలు, సిగరట్లకు బానిస్నయ్యాను. రక్రైస్తవ జీవితంలో ఉన్న

ఆనందం కొలోపయాను. ఈ లోక ఆచారాలు వ్యసనాల వలన నిజమైన ఆనందం

లభించేది కాదు. అశాంతి ఆవరించింది. రెట్టింపు నషాటన్ని బాధలను ఎదురొకన్నాను.

చివరకు 2002లో నా ఉద్యోగం కొలోపయాను. నేను నా పనిని ఏకాగ్రతతో చేయలేని

స్థితిని బట్టి నన్ను ఉద్యోగం నుండి తొలగించారు. మా కుటుంబం విమర్శించి

బాధించేది. గతంలో బైబిలు వాక్యాలు నేరచుకొని వల్లించిన నేను ఉద్యోగం సరిగా

చేయలేదని తోటివారు ఆశ్చర్యపేవారు. నాకు గతంలో ఉన్న మంచి ఉద్యోగం

పోయిన తరువాత చాలా చిన్న చిన్న ఉద్యోగాలతో సరిపెట్టుకున్నాను. ప్రభువు నా

గురించి చింతించాడు కాబట్టి బెంగళూరులో మంచి �.టి ఉద్యోగం లభించింది. నా

ఉద్యోగం స్రకమంగా నిర్వాహించాను గాని గతంలో వలై సమర్థతతో చేయలేదు.

ప్రతి గంటకు ఒక్క సారి బయటకు వెళ్ళి సిగరట్ తాగకపోతే మెదడు పని చేసేది

కాదు. నా ఆరోగ్యం కీషణించింది, కడుపులో నొప్పి, బలహీనతలు ఆవరించిననా

ఉద్యోగం వదులుకోలేదు. అలవాటుగా క్రీస్తునామంలో ప్రార్థన చేసుకునేవాడిని.

కేవలం నా అవసరాల కోసం నా ఉద్యోగం సరిగా చేసుకోవాలని కోరి ప్రార్థించేవాడిని.

విశ్వాసిగా ఆత్మీయు అవసరతలను గురించి ఏనాడు ప్రార్థించలేదు. నేను

లోకానుసారంగా జీవించుటను బట్టి నేను రక్రైస్తవుడనని ధైర్యంగా చెప్పలేక పోయేవాడిని.

236

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు వివాహంలో దేవుని దీవెన పొందుట :

నేను ఈ జీవితం జీవిస్తూ ఉండగా ప్రభువు నన్ను ప్రేమిస్తున్నా రన్నందుకు ఋజువుగా 2005లో మంచి ఉద్యోగం పొందాను. వివాహ వ్యవస�లో స్థిరపడాలన్న ఆశ కలిగింది. నేను క్రీస్తును నమ్మిన సత్యాన్ని బట్టి సంబంధాలేమ వచ్చేవి కాదు. నేను పూర్తిగా క్రీస్తు విశ్వాసిగా లేను. దేవుని చిత్తం తెలసుకోవాలనే పరిపక్వత నాలో లేదు. నాకు మంచి స్నేహితులు హైదరాబాద్లో ఉండగా నా వివాహ సంబంధం గురించి తెలిపాను. తెలుగు బ్రాహ్మాణ కుటుంబం నంద్యాలలో ఉన్నారు. వారికొక అవ్మాయి ఉన్నదని తెలిపారు. వారంతా నా వివాహం కొరకు ప్రార్థించి దేవుని చిత్తమని నిర్ధారణ చేసుకొని తెలిపారు. మా వంశం వార గనుక మా తల్లిదండ్రులు ఆనందంగా ఈ సంబంధానికి సమ్మతించారు. చివరకు 2006వ సంవత్సరము �న్ నెల 16వ తేది తభతతో నా వివాహం జరిగింది. నేను హైదరాబాద్లో ఉద్యోగం చేసినా నాకు తెలుగు సరిగా రాదు. ఇంగ్లీష్, హిందీ వచ్చు గనుక ఉద్యోగంలో రాణించాను. నా భార్యతో మాట్లాడాలంటే నాకు తెలుగు రావాలని ప్రార్థించాను ప్రభువు నాకు సహాయం చేశారు. మేమంతా కలిసి ఉండేవారము అయితే దేవుని చిత్తంలో మమ్ములను ప్రత్యేకించారు.

క్రీస్తును నమ్మని స్వకీయులతో కొన్ని సమస్యలు ఎదురొకన్నాము, 2007వ సంవత్సరం డిపసంబరు నుండి దేవునిలో స్థిరపడి ఆనందంగా జీవిస్తూ ఆత్మీయంగా అభివృద్ధి పొందు రీతిగా ప్రత్యేకంగా కాపురము పెట్టుకున్నాము. నా పాత బలహీనతలకు సవాస్థి చెప్పాను. చాలా మంచి ఉద్యోగం దేవుడిచ్చారు. నాలో బలహీనతలను జయించు శక్తినిచ్చి నన్ను నిలబైట్టి ప్రభువు ప్రేమలో కొనసాకగ ధన్యతనిచ్చారు. నా స్నేహితులు నా మారుపను నమ్మలేకపోయారు.

18 యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అపపగింపలేదు. కీర్తన 118:18.

లైకికంపలేనంత బంగారమును వెండియు ఇతతడియు ఇనుమును నీకు ఉన్నవి కాబట్టి నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండును గాక. 1దిన 22:16. 237

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

దేవుని పరిచర్య చేయాలన్న ఆశతో ఉండగా ఈ వాగ్దానముచ్చారు.

నేడు బెంగళూరులో హెబ్రోను సంఘమునకు వెళూత ఆత్మీయంగా

బలపడుతున్నాము.

అందుకు వారుప్రభువైన యేసు నందు విశ్వాసముంచం, అప్పుడు నీవును

నీ యింటివారును రక్షణ పొందుదురని చెప్పినాడు.

వాగ్దానమును నవ్మాను దేవుడు కుటుంబంలో వారిని రక్షించాడు,

మా ప్రార్థనల పఘలితంగా నాన్న గారు, చెల్లి బైబిలు చదువుతున్నారు. వారు

రక్షణానుభవం పొందాలని చాలా ప్రార్థిస్తున్నాము. నా సాక్ష్యము మీకు దీవెనకరంగా

ఉండాలని నా ప్రార్థన. దేవుడు నా కొరకు సిద్ధపరచిన భార్య మంచి విశ్వాసి. తభత

తల్లి శ్యామల గారు తండ్రి ఉద్యోగిగా రాణించిన సుధాకర్ బాబు గారు వారి

సాక్ష్యానుభవం దేవుని అనుగ్రహం. గొప్ప విశ్వాసులుగా వారి ప్రార్థన, దీవెన మా

కుటుంబాన్ని సంతోషంతో, శాంతితో నింపింది. వీరిద్దరి అకాల మరణాలు మమ్ములను

చాలా బాధకు గురి చేసాయి. ప్రభువునందు మృతునొందువారు ధనయలు, శృంగార

నగరంలో పరలోకంలో నిత్యము స్తుతిస్తూ ఆనందిస్తున్నారని నిరీక్షణ కలిగయున్నాము.

మా తల్లి, తండ్రి, చెల్లి రక్షణానందం పొందాలని ప్రార్థించండి. గతంలో ఎన్నోసార్లు

క్రీస్తును దు'ఖ పరచిననా ప్రేమతో ఆదరించి ఆత్మీయంగా స్థిరపరిచారు. ప్రభువుకే

స్తుతి మహిమ కలుగును గాక. ఆమెన్.

238

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

Photograph from page 133 of Mahonnathudu Malachina
పేజీ 133

సాక్ష్యం 37. అగ్రకులంలో జన్మించానని క్రీస్తును నిరాకరించాను.

గొప్ప ఆశ్చర్య కార్యాలు చేయు రక్షకుని కనుగొని క్రీస్తును

వెంబడిస్తున్నాను.

- శ్రీమతి తభత, బెంగళూరు

సకలాశీర్వాచన సోత్రతములకు మంచిన నీ ఘనమైన నామము

స్తుతించబడును గాక. - నెహెమ్యా 9:5 పరిచయం :

ప్రభువు నామమునకు మహిమ కలుగును గాక.

నా పేరు కనక దురాగంబ నేను స్నాతన బ్రాహ్మాణ కుటుంబంలో పుటాటను. మా తల్లిదండ్రులు శ్రీ సుధాకర్ బాబు, శ్రీమతి శ్యామల. వారు విగ్రహాలను పూజించేవారు. నేను అమ్మ నాన్నలతో కలిసి విగ్రహాలను పూజించడానికి ఆసక్తి కనపరచేదాన్ని. నేను 6వ తరగతి చదివేటపుడు హాస్టలు నుండి కొంత మంది సాకలుకు వచ్చేవారు. వారు క్లాసుకు రాగానే కళ్ళు మాసుకొని ప్రార్థన చేసేవారు. అలా నేను కూడా ప్రతిదినం చేసేదాన్ని. అలా ఎందుకు చేస్తారని వారిని అడగలేదు. వారు రక్రైస్తవులు కాబట్టి చేస్తారు అనుకున్నాను. మా స్నేహితులు అందరూ హిందువులే ఉండేవారు. మా నాన్న గారు చాలా పెద్ద ఉద్యోగిగా చాలా ఉన్నత స్తితిలో ఉండేవారు. మేము కావలిలో ఉన్నపుడు మా నాన్న ఉద్యోగానికి వెళ్ళకపోయినా భోజనానికి కొరత ఉండేది కాదు. మా పెద్దమ్మ వాళ్ళు నెల్లారులో ఉంటారు వారు మాకు సహాయం చేసేవారు. మా నాన్న త్రాగుడు బలహీనత వల్ల మేము చాలా కష్టాలు ఎదురొకన్నాము. అంత పెద్ద ఉద్యోగిగా ఉన్న నాన్న డబ్బులేని స్థితికి చేరాము. మా నాన్నకు డబ్బు లేకపోతే ఇంట్లో వసతువులు అమ్మ ్రతాకగవారు, తాగివచ్చి మా అమ్మను కొట్టేవారు. మమ్ములను సరిగా చాసుకొనేవారు కాదు. ఆ రోజుల్లో మానాన్న గారికి గంతకల్లుకు బదిలీ అయినందన గంతకల్లు నంచి ఆపఫీసువారు లారీ పంపారు. లారీ డ్రైవరు రక్రైస్తవుడు ఆయన పేరు తిమోతి. మా నాన్నగారు తాగి ఉండడం చాసి 239

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

తిమోతి అంకుల్ మీరు యేసు ప్రభువును నవ్ముకోండి అమ్మ మీ నాన్నగారు త్రాగడం

మానేస్తారు అని చెప్పారు. నేను కూడ హిందువునే యేసు క్రీస్తును నవ్ముకున్నాను

అని సువార్త చెప్పాడు. నేను వెళ్ళి మా అమ్మతో చెప్పాను. మా అమ్మ ఈ రక్రైస్తవులు

ఇంతే మా దేవుడు గొప్పవాడు అని అంటారు అని చెప్పింది. యేసు క్రీస్తు గురించి

వినడానికి కూడా మేము ఇష్టపడలేదు. మేము గంతకల్లు వెళ్ళిన తరువాత మా

కష్టాలు చాలా ఎకుకవయయాయి.

మాది నెల్లారు జిల్లా బంధువులు అందరూ అక్కడే ఉన్నారు. సహాయం

చేసేవారు ఎవరు లేరు. మా నాన్నగారు తాగి తిరుగుతూ జాబుకు వెళ్ళకుండా

ఉండడం వలన జాబు నుండి స్పసపండు అయినారు. ఇంట్లో ఉండే సామాను అవ్ముకొని

తాగేవారు కానీ ఇంట్లో ఉన్నవారు తిన్నారా? లేదా అని ఆలోచించేవారు కాదు.

జీతం వచ్చేది కాదు, అనేక రోజులు తిండి తినకుండా ఉపవాసం ఉన్న రోజులు

గడిపాము. మమ్ములను అందరూ హేళన చేసేవారు కానీ మాకు సహాయం చేసేవారు

లేరు. మేము కావార్ట్సలో ఉండేవారము బయటికి వెళ్ళాలంటే చాలా సిగ్గు అనిపించేది.

నేను 10వ తరగతి చదువుతున్నాను, మా నాన్న తాగివచ్చి మా సాకలు దగ్గర

గొడవ చేసేవారు. అందరు నన్ను హేళన చేసేవారు. నాకు చాలా బాధ అనిపించి

అమ్మతో చెప్పేదాన్ని. చివరకు టి.సి కోసం వెళ్ళినా మా నాన్న తిటాటరు అని వాళ్ళు

చెప్పేవారు. ఎక్కడికి వెళ్ళినా నాకు సిగ్గు అవమానం ఎదురయేయవి. ఎందుకు మాజీవితం

ఇలా ఉన్నదని చాలా సార్లు యేడ్చేదాన్ని కానీ నేను పూజించే ఏ దేవుడు నాకు

సహాయం చేయలేదు. కానీ పూజించడం మానలేదు. జరిగిన పరిస్థితుల వలన మా

నాన్నను ఎకుకవగా తిట్టుకునేదాన్ని మా నాన్న వల్లనే ఈ పరిస్థితులు వచ్చాయని

అనుకున్నాను.

10వ తరగతి చదివిన తరువాత విజయవాడలో ఉన్న పెద్దమ్మ ఇంటికి

వెళ్ళాను, మా తవ్ముడు 10వ తరగతి నెల్లారులో మా పెద్దమ్మ ఇంట్లో ఉండి

చదువుకునేవాడు. మా అమ్మ గంతకల్లులో ఉన్నపుడు వారి అక్క చెప్పిన సువార్త

ద్వారా యేసు ప్రభువును నవ్ముకున్నది. మా నాన్నకు చాలా చోట్ల బదిలీ అయిన

తరువాత చివరకు కర్నూలులో సిమెంటు నగర్ చేరారు. నేను విజయవాడలోనే

ఉన్నాను. గనుక మా అమ్మ విజయవాడ వచ్చింది. నాకు యేసు క్రీస్తును నమ్మినట్లు

240

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు చెప్పింది. రక్రైస్తవుల దేవుడు గొప్పవాడు అంటారు అని కోపపడడ్ అమ్మ రక్రైస్తవురాలిగా మార్డం చాసి చాలా బాధపడాను. మా బంధువులు నన్ను నీవు కూడ క్రీస్తును నమ్మి చర్చికి వెళ్ళాలి అని హేళన చేయసాగారు. నేను రక్రైస్తవురాలి కాదు అనేదాన్ని. నేను మాత్రం గుడికి వెళ్ళేదాన్ని, పూజలు చేసేదాన్ని. కర్నూలులో ఉన్న వారు అమ్మ కొరకు లైటర్ రాయగా నేను అమ్మ సివెంట్ నగర్కు వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తరువాత అమ్మ చెప్పింది నేను ఇంట్లో పూజలు చేయను చర్చికి వెళతాను అని చెప్పింది. ఆ చర్చి వాళ్ళు మమ్ములను చాలా బాగా చాసుకునేవారు. కానీ నేను చర్చికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. నేను ప్రైవేట్ కాలేజిలో ఇంటరు చదివాను. మా నాన్న అక్కడ కూడా తాగుతా ఉద్యోగానికి వెళ్ళకుండా ఉండేవారు. స్పసపండు చేసేవారు. ఒక రోజు తినడానికి ఏమ లేనపుడు అమ్మను అడిగాను అమ్మ నాకు ప్రార్థన చేయి దేవుడు ఇస్తాడని తెలిపింది, నాకు విశావాసం లేకపోయినా నేను వెళ్ళి ప్రార్థన చేశాను. నాకు విశావాసం లేకపోయినా నేను ప్రార్థన చేసిన వెంటనే చర్చివాళుి మాకు కావాల్సిన సరుకులు తీసుకొని వచ్చారు. అపుడు నేను యేసు క్రీస్తును నమ్మలేదు. కానీ ఈ దేవుడు నా ప్రార్థన వింటాడు అని తెలసుకున్నాను. ఆ తరువాత చర్చికి వెళ్ళాను, చాలా మంది సాక్ష్యాలు, వాక్యం వింటూ వచ్చాను, చర్చిలో ఉండేవారు యేసు క్రీస్తును నవ్ముకుంటైనే పరలోకం వెళతావు అని చెప్పేవారు. జనవరి 31 తేది 1992లో నేను యేసు క్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించాను. అప్పటి నుండి వాక్యం చదవడంం మొదలు పెటాటను. అనేక మంది సాక్ష్యాలు విని, యేసు క్రీస్తు ఎంత గొప్పవాడో ఆయన నా కొరకు సిలువలో బలియాగం అయిన విషయాలు తెలసు కున్నాను. అప్పటి నుండి నేను అమ్మతో కలిసి నాన్న కొరకు ప్రార్థన చేయడం మొదలు పెటాటము. దేవుడు మా ప్రార్థన ఆలకించి త్రాగుడు మానిపించాడు, తవ్ముడు కూడ దేవుని నవ్ముకున్నాడు, నేను నాన్న తవ్ముడు ముగ్గురం జనవరి 9 1995వ సంవత్సరంలో బాపీతస్మం తీసుకున్నాము. అపుడు నా పేరు తభతాగా మార్చబడింది. నాన్నకు నంద్యాల బదిలీ కాగా అందరము అక్కడకు వెళ్ళాము. దేవుడు మమ్ములను శారీరకంగా, ఆత్మీయంగా ఆశీర్వాదిస్తూ వచ్చాడు.

నా వివాహ విషయంలో దేవుడు అద్భుతంగా సహాయపడ్డారు. బ్రాహ్మాణుల కుటుంబంలో క్రీస్తును నమ్మిన వ్యక్తిని దేవుడు జతపరిచాడు. వారి కుటుంబంలో ఒక్కడే రక్షించబడ్డాడు. యశ్వంత్ క్రిషణన్తో 2006లో దేవుని చితాతనుసారంగా నా

241

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

వివాహం జరిగింది. అత్త, మామగారు రక్షణ పొందలేదు. కాబట్టి అనేక పరిస్థితులు

ఎదురొకన్నాను. అయినప్పటికీ అన్ని పరిస్థితులలో దేవుడు సహాయం చేశాడు. నా

భర్త బెంగళూరులో సాఫ్టవేర్ ఉద్యోగం చేస్తున్నారు. 2006లో సాఫ్టవేర్ రెసిషన్ వలన

తన ఉద్యోగం పోయింది. వివాహం తరువాత చాలా బాధలు పడ్డాము. ప్రార్థన

చేసుకొని ముందుకు సాగాము. ఉద్యోగం లేనందన బెంగళూరులో ఉండలేరు

హైదరాబాద్ రండి అని అత్త మామగారు పిలిచారు.

ఉద్యోగం ఉంటనే మేము చర్చికి వెళ్ళగలము, లేకుంటే హైాదరాబాదుకు

వెళ్ళతే చర్చికి వెళ్లనీయరు ఉద్యోగం దయ చేయండి అని దేవునికి ప్రార్థన చేశాను

దేవుడు నాకు వాగ్దానం చేశాడు నిన్ను అన్యజనులకు అపపగించను అని వాగ్దానం

చేశారు. నా భర్తగారు జాబ్ వచ్చేవరకు ఇక్కడే ఉంటను హైదరాబాద్ రాను అని

చెప్పారు. దేవుడు చాలా సహాయం చేశారు. 20 నెలలు ఉద్యోగం లేకపోయినా

దేవుడు అద్భుతంగా పోషించాడు. అత్త మామ బెంగళూరుకు వచ్చారు. దేవుడు నీకు

ఉద్యోగం ఎపుడు ఇస్తాడు బ్యాంకు బ్యాలైన్స అయిపోయాక ఇస్తాడా అని హేళన

చేసారు. మా అత్తను బట్టి మా కుటుంబంలో అద్భుతం చేయండి అని ప్రార్థన

చేయగా దేవుడు బ్యాంకు బ్యాలైన్స అయిపోకముందే ఉద్యోగం దయచేశాడు. నా

తవ్ముడు చంద్ద శేఖర్ కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వాదించాడు. ఒకపుడు మా

బంధువులు మమ్ములను చూసి ఇష్టపడనివారు ఇపుడు అందరు పిలసతున్నారు. మా

కుటుంబం దేవుని పరిచర్య చేయాలని వాగ్దానం ఇచ్చారు. దేవుని చితాతనుసారంగా

దేవుని పరిచర్య చేయాలని ఆశపడుతున్నాము.

సాక్ష్యాల పుస్తకములో నాన్న సాక్ష్యం ప్రచురించారు. విజయ ఆంటిగారి

గురించి నాన్న చాలా ప్రశంశించాడు. నాన్నగారికి గత సంవత్సరం అకస్మాత్తుగా

మరణం సంభవించింది. ఆయన మరణం అందరిని దు:ఖ సాగరంలో ముంచింది.

ఆయన జ్ఞాపకార్థ కూడికలో ఆయన సాక్ష్యమును పంచి దేవుని మహిమ పరిచాము.

మా అమ్మ సాక్ష్యం రాసిన తరువాత ఏప్రిల్ 14వ తేది ప్రభువు సన్నిధి చేరింది.

సమాధి చేయు సమయంలో కరోనా తెగులు వలన అందరము కలసుకోలేక

పోయాము. ప్రభువును నమ్మినందుకు తల్లిదండ్రులను బట్టి దేవుని స్తుతిస్తున్నాము.

అమ్మను చూడలేకపోయిన బాధ కరోనా తెగులు వల్ల నేను తవ్ముడు దు'ఖ పడినను

242

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు గొప్ప ప్రార్థనా పరులుగా గొప్ప సాక్ష్య జీవితమును మాకు ఆదర్శముగా ఇచ్చిన ఆత్మీయు ఆధ్యాత్మిక ఆప్యాయత గల తల్లిదండ్రులకు బిడ్డలుగా ఉంచిన దేవుని స్తుతించి ఘనపరు స్తున్నాము. ఏప్రిల్ 25 2020 మా తల్లిగారి జ్ఞాపకార్థ కూటము నిరణయిం చాము. అందరికి ఆదరణ ఇచ్చే విధంగా ఉండాలని ప్రార్థించాము. వాక్యం ద్వారా దేవుని చిత్తం కొరకు కనిపెట్టుచున్నాము. ఎన్నో సమస్యలు, కష్టాలు ఎదురైనను దేవుడు తోడుగా ఉండి నడిపిస్తున్నారు. వాక్యం ద్వారా స్పష్టంగా మాట్లాడుతున్నారు.

యెహోషువ వలై నేను నా ఇంటివారు నిత్యం దేవుని స్తుతించాలనే ఆశయంతో ఉన్నాము. మా కొరకు ప్రార్థించండి. తవ్ముడి కుటుంబం లండనులో స్థిరపడింది. అందరిని దేవుడు దీవించను గాక. ఆమెన్. 216243

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

Photograph from page 136 of Mahonnathudu Malachina
పేజీ 136

సాక్ష్యం 38. విగ్రహారాధనలో జీవించి కష్ట నషాటల }భలో ఉ

ండగా క్రీస్తు దర్శించారు. రక్షణనిచ్చి సేవ్రై స్థిరపరిచారు.

ఆయన నా బంగారు తండ్రి

బ్రదర్ షాలేము రాజు, ఫోన్ నెం. 9666534389

""నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీప్రార్థన నేనంగీకరించి యున్నాను,

నేను నిన్ను బాగుచేపసదను, మాడవ దినమున నీవు యెహోవా

మందిరమునకు ఎకిక పోవుదువు�� - 2 రాజులు 20:5

పరిచయం:

ప్రభువు నామమునకు స్తుతి మహిమ కలుగును

గాక.

దేవుని భడడ్లకు నా శుభములు. నేడు నా పేరు

షాలేము రాజు గతంలో నా పేరు వీరయ్య మా

తల్లిదండ్రులు బ్రహ్మాంగారి పూజలు చేసేవారు. ఆయన

పేరుకు తగగట్లు మా పేర్లు ఉండేవి. మా నాన్న పేరు

బ్రహ్మాయ్య మాతాతగారి పేరు వీరపపన్ గారి పేరు వీరయ్యగా మారింది.

నా బాల్యం సజావుగా కొనసాగింది. చిలకలారి పేట, నర్సారావు పేట

సమీపాన ఒక చిన్న గ్రామంలో మా నాన్న నివసించేవారు 40 సంవత్సరాల

తరువాత చిలకలారిేపటకు వలస్ వచ్చారు. నేనపపటికి జన్మించలేదు.

రోడడు పక్కన స్థలం ఆ్రకమంచి చిన్న ఇల్లు కట్టి పటాట లేనందన రకులు

వేసుకున్నాము. పాలు నెరుయ వ్యాపారం చేసేవారు. నలుగురు తోబుట్టువుల

పెండ్లి చేశారు. నేను సహోదరుడు మగిలాము. పిల్లలం ఎదిగాక అసలు

కష్టాలు ఆరంభవుయయాయి. సాధారణంగా ఎన్నో కషాటలుపడి పిల్లలను

విద్యావంతులను చేసేత పిల్లలు రెక్కలు వచ్చి ఎగిరిపోతారు. చివరకు పోలీస్

ేసటషన్లో అవ్మాయితో కనిపిస్తారు. తండ్రి ఇదేవుని అడిగితే నాఇష్టము

అంటున్నారు. ఎవరా అలా చేయరాదు. అవ్మా ఇదిగో నీ కుమారుడు

అని బాధ్యత తెలిపినవాడు క్రీస్తు. మా అన్నయ్య కోరికపై చదువు మానిపంచి

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

పాల వ్యాపారం ఆరంభించారు. పాలపొంగులాంటి వ్యాపారం ఎందుకిలా

మారింది. మనం పచ్చగా ఉండగా చేతబడి చేసారన్న అనుమానంతో

మెడలో కాలికి తాడు కట్టి పంించేసారు. మమ్ములను పొలివేర్లో 3

సార్లు ముగ్గు వేసి జపాలు చదివారు. నేను అమ్మ అన్న నాన్న నాలుగు

ఆంటంబాబులుగా ఉండేవారము. ఇంటి పక్కల వారు దైవజనుని వద్దకు

వెళ్ళండి అన్నారు. అదేమ కాదు వాస్తు దోషం ఉందన్నారు. సిద్ధాంతిని

అప్పులు చేసి పిలిపించుకునేవారము. కిటికీ ఎందుకు పెటాటరు అన్నాడు.

ఈ తేడాలు మాలో ఉన్నాయని నమ్మించి ఫీజు వసాలు చేసేవారు. ఒకే

ఇంటికి పది సలమాలు పది సిద్ధాంతాలు ఇచ్చి ఇల్లు మార్చాము. హింసలు

ఎదురొకన్నాము. వాస్తు ద్వారా చాలా ్రశమపడ్డాము. చింత చచ్చినా పులుపు

చావదు అన్నట్లు రక్రైస్తవులను అసహ్యించుకొని రక్రైస్తవుల చర్చి ఆంప్లిపఘయర్

దొంగతనం చేసి అమ్మవేసాడు.

మా నాన్న సిద్ధాంతి, మాంత్రికుడన్నారని తెలిసి తెలిసి అతి కష్టంగా

నిలిచాము. మీరెలా తట్టుకుంటున్నారు అనగానే అతని తల్లి కాళ్ళపై పడింది.

నీకు చేతబడి చేసినవారి పేరు చెప్పను అని ఇంటికి వచ్చి ఏదో వ్యవహారం

చేసి వెళ్ళిపోయాడు. ఆ సిద్ధాంతి జవాబుగా ఏమ మారుప రాలేదని మరలా

ఆయనను చేరాము. ఎన్నో రకాల దారాలు చూచెలు వ్రతాలు చేయమన్నారు.

మేమంతా దైవ ప్రీతి కలిగి ఉండేవారము. దేవుని పటం కింద తొకక

కూడా దాచేవాడిని. రోజుకు 3 సార్లు సా�నం చేసి ఆమాలు జల్లి ఇంటి

చుట్టు చేరి 41 రోజులు ధాపం వేయవలసి వచ్చింది. బంధువుల దరిద్ద్యం

మాకు వచ్చిందని వారికి ఆమాలు చల్లాను. ఇంటి పక్కన శబ్దం అయింది.

ఇల్లు పడగొట్టి రోడడు వెడలుప చేయదలిచారు. ఇల్లు అద్దె కట్టలేని స్థితిలో

ఉండగా అప్పుల వారంతా చాలా తృణీకరించారు. ఆ ప్రాంతం వదిలి

నర్సారావు పేట చేరాము. ఇంట్లో పిల్లలకు తినిపించడానికి ఏమ ఉండేది

కాదు. వ్యాధుల కంటే అప్పుల బాధ తీవ్రమయిందని నమ్మాను. 2002లో

జనవరి 14వ తేది చివరి అక్క మంచి బట్టలు వేసుకొని గాలి పటాలు

ఎగురవేసే సమయంలో అక్క ఇనుపరాడ్తో తీయుట వల్ల కరెంట్ షాక్

తగిలింది. షాక్ వల్ల ఆమె చనిపోయింది. ముగ్గురు బిడ్డలు చిన్న పిల్లలు

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

ఆమె భర్త కూడా చనిపోయాడు. మా పిల్లలకే భోజనం లేదు. వారిని ఎలా

పోషించాలి. అందరము చనిపోవుటకు నిరణయించుకున్నాము. మా నాన్న

వద్దని వారించాడు. నాకయితే మరణించాలని నిరణయించుకొని నిద్దపోతున్న

సమయంలో ఎలా చనిపోవాలి? నేను చనిపోతే నా తల్లిదండ్రులు భార్య

బిడ్డలు ఎలా ఏడుస్తారోనని చాలా రోదించాను. అప్పులవారు బజారుకు

ఈడవాకముందే మరణించాలని చాలా యేడ్చాిను. నా మరణం తరువాత

భార్య భడడ్లకు డబ్బులు ఎలా వస్తాయి. అని ఆలోచించాను. ఎందరో

దేవుళ్ళను ఆరాధించాను ఎవరు సహాయం చేయలేదని ఏడ్చాను. ఆ రాత్రి

మంచి సమరయుడు నన్ను దర్శస్తాడని తెలియదు. బంగారు తండ్రి

వచ్చాడు. అమ్మ అయినా మరువవచ్చు గానీ మరువని దేవుడు ఆదుకునే

దేవుడు మంచి స్నేహితుని ప్రేమ మరువలేను. దేవుని మరచుట కంటే

మరణము మేలు 5 సార్లు మాల వేసుకున్నాను. తిరప్తిలో మొక్కుబడి

చెల్లించాను. ఒక స్వప్నం ద్వారా క్రీస్తు దర్శించాడు. ఒక కార్యాన్ని నాముందు

ఉంచాడు. 12 వేల 8 సార్లు ర్రుదాకష మాలలు వేసుకొని రామకోటి చదివి

వ్రాసేవాడిని. నేటికి నా నోటికి వస్తుంది. ఈ కార్యములు చేయగలిగినవాడు

నజరయుడైన యేసు అనే స్వరం వినిపించింది. ఎందరో సిద్ధాంతుల

వెంట పడాను. క్రీస్తు మందిరానికి ఎందుకు వెళ్ళలేదు. అమ్మను అడిగాను.

నీకు సహాయం చేయవచ్చు అంది. మందిరానికి వెళ్ళాను ఎలా ప్రార్థన

చేయాలని ఒక తల్లిని అడిగాను. నీ బాధ కన్నీటితో విన్నవించుకో దేవుడు

తప్పకుండా సహాయం చేస్తారని తెలిపింది. 11 రకాలుగా ప్రభువు

మాట్లాడారు. పెద్దగా ఏడ్చి ప్రార్థన చేసాను. చాలా మంది అలాగు ప్రార్థన

చేస్తున్నారు. అయయా నాకు ప్రార్థన రాదు నా మాట వింటున్నావా అని

అడిగాను. అటు గోడవైపు చూడు అన్నారు.

2 రాజులు 20:5

నీవు కన్నీళ్ళు విడచుట చూచితిని నేను నిన్ను బాగు చేపసదను.

భక్తి వేషధారణతో కాదు కుడి చేతితో చేసేది. వ్యభిచారము చేయుట

కాదు గానీ చూపు కూడా పాపమే అన్నారు. మనుషులు చూసే భక్తి దేవుడనైన

నేను చూస్తే చాలు అన్నాడు. మీకందరికీ పాప దోషం ఉంది నరకం

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

తప్పించుటకు పాపం తీసివేయుట నా కరతవ్యం అన్నారు. 4 సార్లు మాత్రమే

మందిరానికి వెళ్ళగా బాపీతస్మం ఎవరైనా తీసుకోగలరా? అని దైవజనుడు

అడిగారు. నేను అన్యజనులకు సువార్త ప్రకటిస్తానని మాటల ద్వారా కాక

క్రియులతో నిన్ను ఘనపరుస్తాను సర్వము నీవయయా నా సమసతము నీవేనయ్యా

నా ప్రాణాత్మ శరీరము నీకే అంకితము అని మనసులో ఆరాధించాను.

చివరి శావాస్ విడిచే వరకు నాదు సాక్ష్యము కాపాడుము. సాక్ష్యం

చెదరిపోవుటకంటే ముందే మరణము కలిగించుము. ఈ రీతిగా నా

నిరణయము చేసుకొని నాటి నుండి నేటి వరకు క్రీస్తును నమ్మి వెంబడించ

గలుగుచున్నాను. పాటలు పాడుట పాటలు వ్రాయుట ద్వారా సందేశాలను

అందించుట నేర్పించి సేవలో అధికముగా వాడుకొనుచున్నారు. ఎన్నికలేని

నన్ను పూజలతో వేసారిన నన్ను దర్శించి నా పాపములన్నీ పరిహరించి

నా కన్నీరు చూచి వాక్యం ద్వారా నన్ను ఆదరించారు. గొప్ప దేవుని కనుగొని

వెంబడించి సేవించే గొప్ప భాగ్యమచ్చారు. క్రీస్తు సజీవుడు సకల ప్రజలు

క్రీస్తే సజీవుడు అని నవ్మాలని ప్రార్థిస్తున్నాను.

నా దేవుని తరువాత నా తల్లిదండ్రులను దైవజనులను ప్రేమిస్తాను.

తల్లిదండ్రులను గౌరవిసేత దీర్ఘాయువు ఉంటుంది. ముదిమలో వారిని

నిర్లక్ష్యం చేయకుండా సంతోషపెటాటలి. వారిని సన్మానించాలి. తల్లిని దాషిసేత

లోయ కాకులు పీకును వారి దీపం ఆరిపోతుంది అని సావెుతలలో

చూస్తాము.

తల్లిదండ్రులను అ్రశద్ధ చేయరాదు. క్రీస్తును ఎరిగి బైబిలు చదివాక

వారికి ఎట్టి గౌరవము ఇవ్వాలో నాకు నేరాపరు. వారిని ప్రేమించే భాగ్యము

నాకిచ్చారు. వారిని సన్మానించిన వారికి అనేక ఆశీర్వాదాలనిచ్చారు.

నిర్గమ 20వ12లో నీవు దీిరా�యుష్మతుడవగుటకు నీతల్లిని తండ్రిని

సన్మానించాలి. వాక్యం విని అవలంభంచాలి. దేవుడు వారినే ఇష్టపడతాడు.

అందరము దేవునికి ఇషుటలుగా జీవించుటకు దేవుని కృప దీవెన మెండుగా

లభించను గాక. ఆమెన్.

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

Photograph from page 138 of Mahonnathudu Malachina
పేజీ 138

సాక్ష్యం 39. బయెర�బా సహవాసంలో విశ్వాసిగా స్థిరపరచి

రక్షణ ద్వారా తన కుమార్తెగా సీవాకరించిన క్రీస్తుకు స్తుతి.

ఆయన సేవలో స్థిరపరచి నోరు బాగుగా తెరచి

నింపుతున్నారు.

సిస్టర్ నేష కుమారి ఫోన్ నెం. 9652033079

""మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నాయింటివారును

యెహోవాను సేవించెదము అనెను�� - యెహోషువ 20:5

పరిచయం:

ప్రభువు నామములో మీకు వందనములు.

ప్రభువు నన్ను రక్షించి విద్యార్థినిగా ప్రభువు

నన్ను ఎలా వాడుకున్నారో తెలుపు సాక్ష్యము

ఆత్మీయంగా బలపరచి ఇతరుల ఆత్మీయు అభివృద్ధి

కొరకు నన్ను వాడుకోవాలని ప్రార్థిస్తూ

ఆరంభిస్తున్నాను.

నా పేరు నేషా కుమారి అరవం పేరు. తెలుగులో ప్రియ కుమారి

అని అర్థం. మా కుటుంబంలో 5 మంది సరభయలం ఉండేవారము. వారి

పేర్లు లకిష్మ నారాయణ మార్తి, షుణ్ముక కుమార్, గణష్ బాబు, ఇలా

దేవుళ్ళ పేర్లు ఉండేవి. నాకు నోరు తిరుగని పేర్లు పెటాటరని అడికగదానిని.

నా పేరు అర్థం నాకు తెలిసేది కాదు. హిందా కుటుంబంలోనే జన్మించాను.

ఆ పేరు బైబిలులో ేని తెలిసింది. బాల్యంలో అమ్మ పూజలు చేసేవారు.

నాకు దేవుడంటే భయం భక్తి ఉండేది. దేవుని కొరకు జీవించాలని

ఆశించేదాన్ని. భక్తి సినిమాలు చూసేదాన్ని. దేవాలయాలు దర్శంచుకునే

దానిని. జనవరి 1986 వినాయకుని గుడికి వెళ్ళి పూజించి బుట్టు విబూది

పెట్టుకొని పుస్తకాల్లో దాచుకునేదాన్ని. సాకలుకు వెళ�ి దారిలో నవగ్రహాలకు

ప్రదక్షిన చేసేదాన్ని. దారిలో ఆ గడిడ్ తెంపుకొని పుస్తకాల్లో దాచుకునేదాన్ని.

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

మాడినవ్మాకాలండేవి. పండగ సమయంలో నాన్న చుట్టు చేరి మాడు

నామాలు పెట్టించుకొని చాలా ఆహ్లాదంగా గడిపేవారము. మేము రైల్వే

కాలనీలో ఉండేవారము. పండుగ సమయాల్లో మంచి ఆహార పదార్థాలు

తిని సినిమాకు వెళ్ళి ఆనందించేవారము. మాకు పెద్ద తోట ఉండేది.

బంతి పూలు, మల్లెపూలు ఉండేవి. దండలు కట్టి దేవాలయాలో

అలంకరించేదాన్ని. పూజా సామాన్లు చింతపండుతో తోమ శుభ్ర�పరిచేదాన్ని.

పసుపు కుంకుమ పెట్టి ముగ్గులు వేస్తూ ఆనందించేదాన్ని. తల స్నానాలు

మంచి వస్త్రములతో దేవాలయం దర్శంచేదాన్ని. నిజమైన సృష్టికరత తెలియదు

వినాయకుడు బ్రహ్మాచారి చదువు ఐశ్వర్యం ఇచ్చువాడనే సావార్థంతో

ఉండేదాన్ని మనిషి కొంత కాలం జీవించిన తరువాత ఎక్కడికి వెళ్తాడు

అనే ప్రశ్నలు నాలో ఉండేవి. నేను ఉన్నత స్థానంలో ఉండాలనే కోరికలు

ఉండేవి. ఎవరితో ఎకుకవగా మాట్లాడేదాన్ని కాదు. నేష అంటే పిల్లి అని

పేరు పెటాటరు. డి^్ర 2వ సంవత్సరం వరకు అలాకగ ఉండేదాన్ని. మా

నాన్నగారు పని చేస్తూ త్రాగుడు వ్యసనానికి బానిసయయారు. మా అక్క

చాలా ఆనందంగా ఉండేది కానీ నా స్థితిని బట్టి చాలా బాధగా ఉండేది.

అమ్మ ఎదురు ప్రశ్నించగా చాలా గొడవ పెట్టుకునేవారు. ఆ స్థితిలో నాకు

వేదనగా ఉండేది. నాకు వేదనగా ఉండేది నాకు బాధలైందుకు? మరణిసేత

మంచిదని తోచేది. బాధలు అమ్మ తట్టుకోలేక పోయారు. చెన్నై దగ్గర

పల్లెటారు అమ్మమ్మ }రికి వెళ్ళేది. నాన్న తన ఉద్యోగం చూచుకునేవారు.

అక్క తమ్ముళ్ళు నాన్న దగ్గర ఉండేవారం. నాకు బాధ ఉన్నపుడు తోటలో

పూలతో మాట్లాడేదాన్ని. చీమలను గమనించి వాటికి భయ్యం వేసేదాన్ని.

1986 జనవరి 1 తేది దేవాలయంలో విగ్రహాలను వెుకుకతా దేవుడికి

ప్రాణం లేదు నాతో మాట్లాడుట లేదని నన్ను ఓదార్చిది లేదని ఎవరూ

ఏమ అడుగుట లేదని ఆలోచనలు లోపల చెలరగాయి. గండె తీసి గండెను

అమర్చి డాకటర్లు ఉన్నారు. మనిషి చేసిన విగ్రహాలే గదా? మనలో విలువైన

అవయాలు ఎవరు సృష్టించారు. దేవతల విగ్రహాలు పగిలిపోతే వాటిని

చెత్తలో పేస్తారు ఇన్ని రోజులు ఎందుకు ఆలోచించలేదని తలంచాను.

గతంలో ముస్లిం దేవాలయం కూడా దర్శించాను. ఇక మా దేవుళ్ళను

పూజించదలచలేదు. చెక్క దేవుని చూసి వెుకుకతున్నాను. ఇక ఏన్నటికీ

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

వెుక్కనని నిరణయించుకున్నాను. అయితే దేవుడున్నాడు గనుక ఆయన

ఎవరో సరిగాగ తెలసుకోవాలని తలంచాను. గుడికి వెళ్ళికి వెళ్ళినపుడు

తీర్థం తీసుకోలేదని స్నేహితులు అడిగారు. పటాలలో ఉన్న దేవతలు

మాట్లాడలేవని గ్రహించాను. నాన్న వ్యసనాల కన్నా దేవతలు వ్యర్థమని

బాధ కలిగింది.

ఈ ఆలోచనలతో రాత్రి నిద్దపట్టేది కాదు. నాన్న స్వతహాగా ప్రేమ

గల వ్యక్తి. త్రాగుడు వ్యసనం గురించి బాధపేవాడు కానీ

మానలేకపోయేవాడు. నేను ఎకుకవగా స్నేహితులతో ఉండేదాన్ని కాదు

చదువుకొని ప్రథమంగా ర్యాంకు రావాలని ఉండేది. ఒక మంచి

స్నేహితురాలితో స్నేహంగా మాట్లాడేదాన్ని. 1986 సంవత్సరం మార్చి

నెలలో యశోద 7వ తరగతిలో మథదర్ థెరిసా పాఠం చెపపవా అని అడిగింది.

ఆమె జీవితం నన్ను చాలా ప్రభావితం చేసింది. సమాజం పట్ల సేవ ఆసక్తి

ఉండేది. నిజమైన దేవుడెవరు అనే ప్రశ్న నాలో వెుదులుతా ఉండేది.

కరుణామయుడు క్రీస్తును నమ్మినందుకు అంత గొప్ప సేవ చేయగలిగిందని

అర్థమయింది. మేము చదివిన సాకలు రక్రైస్తవ సంస్థ గనుక కరప్రతాలు

గిడియన్ బైబిళ్ళు ఇచ్చేవారు. దారిలో ఒక వృద్ధుడు కలిసి ఇంగ్లీష్ బైబిలు

చదవండి ఇంగ్లీష్ బాగా వస్తుందని చెప్పేవారు. క్రీస్తు ఇంగ్లీష్ వాళ్ళ దేవుడని

నమ్మాను. క్రీస్తు కూడా ఒక దేవుడని తలంచాను. కొన్ని పాటలు చాలా

ఇష్టముగా ఉండేవి. ఒక దినం రాత్రి నిపద రాలేదు, సాకల్లో పరలోక

ప్రార్థన నేర్పించారు. ఆ రాత్రి ఆ ప్రార్థన చేయసాగాను. ఆ సమయంలో

చాలా నెమ్మది కలిగింది. చాలా ప్రశాంతత కలిగంది. నెమ్మది వలన ఉ

దయం గిడియన్ బైబిలు చదవాలనిపించింది. మంచి మాట వేసత బాగండు

అని తలంచాను.

బూమమీద మన గుడారవైన రుా నివాసము శిది�లవైపోయినను,

చేతిపనికాక దేవునిచేత కట్ట బడినదియు నిత్యవైనదియునైన నివాసము

పరలోకమందు మనకున్నదని యెరుగుదుము. 2 కొరిందీ� 5:1

చాలా సార్లు అదే పేజి వచ్చేది. బాల్యంలో నాకు వచ్చిన కడుపు

నొప్పి వల్ల తిరప్తి తీసుకోని వెళ్ళి వ్రెుకుకబడిగా తల నీలాలు ఇచ్చి

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

పూజలు చేసేవారు. మా బంధువు శబరి వెళ�త పూజలతో గడిపాము. కానీ

బైబిలు వాక్యం నచ్చలేదు పక్కన పడేసి మర్చిపోయాను. ఇరుగు పొరుగు

వారు సన్నిహితంగా ఉండేవారు. ఒక ఆంటీ మా దగ్గరకు వచ్చి పరలోకం

నరకం గురించి పాటలు పాడేవారు. రక్రైస్తవులను కలిసేదాన్ని కాదు గానీ

నాకు మనసులో నెమ్మది లేనపుడు రక్రైస్తవ స్నేహితురాలి దగ్గరకు వెళ్ళి

క్రీస్తు గురించి చెప్పమని అడిగాను. ఆమె తన అనుభవాలు చెప్పింది.

కోయంబత్తూరు వెళుతన్నపుడు నన్ను రమ్మని పిలిచింది. స్నేహితులతో

టార్కు వెళ్తాను అని అడుగగా ఇంట్లో వారు అనుమతించారు. 1986

ఆగషుటలో మీటింగులు నిర్వాహించారు. నేను వెళాినుచాలా బోరుగా

ఉంది. అక్కడ బైబిలు పుస్తకాలు అవ్మే దగ్గరకు తీసుకు వెళ్ళింది. బైబిలు

కొనుకోక అన్నది నా దగ్గర డబ్బులు లేవు అన్నాను. ఇంతకు ముందు

వృద్ధుడు ఇచ్చిన బైబిలు గురతుకు వచ్చింది. నీ ఆహారం నీళ్ళ మీద వేసేత

కొన్ని దినాల తరువాత అది కనిపిస్తుందన్న మాట ప్రకారం తిరిగి గురతుకు

వచ్చాయి. ఆ షాపులో కార్డులు ఉన్నాయి కొత్త జీవితం అనే కార్డు

తీసుకున్నాను. ఆ దినం పసలవా రాజు గారు ప్రసంగం చెపుతన్నారు. నా పేరు

పలికాడు నాకు ఎవరు తెలియదు కదా అని ఆశ్చర్యపడాను. యేసు ప్రభువు

రక్రైస్తవులకు దేవుడు అని తలసతున్నావా కాదు అందరికి ప్రభువు అందరినీ

సృష్టించినవాడు ఆయనే. నేషా కుమారి పేరు చెప్పారు ఏమ అడిగాను.

క్రీస్తు సృష్టికరత ఆయనకు అందరి పేర్లు తెలసు అని తెలిపింది. నాకు

చాలా దు'ఖం కలిగి ప్రార్థించాను పశ్చాత్తాపంతో క్షమాపణ అడిగాను.

అపో 10:36 ఆయన అందరికి ప్రభువు ఆయన పకషపాతి కాడు. నీతిగా

నడిస్తే ఆయన ఆకరి�స్తాడు. 1986 ఆగషుట 16న క్రీస్తును అంగీకరించాను.

గతంలో రక్రైస్తవులంతా పాపులు అంటా ఉంటారని అనుకునేదాన్ని సినిమాలు

చూసేదాన్ని. చెడడ్ వ్యకుతలతో స్నేహం చేయరాదని చూపించారు. నా

పాపాలన్ని చూపారు అన్ని ఒప్పుకున్న తరువాత మారుమనసు పొందాను.

మారుక 16:16 వాక్యం ద్వారా నమ్మి బాపీతస్మం పొందినవాడు

రక్షింప బడును ఆదివారం 16వ తేది క్రీస్తును స్వంత రక్షకునిగా

అంగీకరించాను. నా హృదయంలో అధిక సంతోషం కలిగంది. ఆ తరువాత

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

రోజు 17వ తేది బాపీతస్మం తీసుకున్నాను. ఉపొపంగిన సంతోషంతో

గడిపాను. ఒక చిన్న పాప ఎంగిలి విసతరాకులో ఆహారం తినుట చూచాను.

దేవుని ప్రేమ ఎరుగని వారెందరో మాగ విగ్రహాలను పూజిస్తున్నారనే

బాధ కలిగంది. పరలోకంలో జీవించగలననే నిరీక్షణ నాలో కలిగంది. దేవుడు

కొందరిని ఎందుకు పేదవారిగా ఉంచాడని తలంచాను. మా ఇంటి గురించి

మర్చిపోయాను. యేసు గురించిన ధా�నంలోనే ఉండిపోయాను. నా ఇంటి

వారికి నా నమ్మకం గురించి తెలిసేత ఎలా ఉంటుంది. నన్ను దాషించినా,

శిక్షించినా పర్వాలేదనిపించింది. నా ప్రభువును వదిలిపెటటలేను అని

నిరణయించుకున్నాను. గతంలో క్రీస్తు ప్రేమను గుర్తించలేదు నేను క్రీస్తు

గురించి ఆయన రాజ్యం గురించి అందరికి చెప్పాలని తలంచాను.

ఎంతకాలం జీవించినా ఈ జీవితం అశాశివాతం అని నమ్మాను. ప్రభువు

కొరకు శాశ్వతమైన బహుమానం కొరకు జీవించుట మంచిదని తలంచాను.

ఈ విధంగా ఆలోచించి అనేకులకు దేవుని గురించి చెప్పాలని

నిరణయించుకున్నాను

ఆత్మ విలువ దేవుడు తెలియచేశాడు. అనాధల గురించి ఆలోచించి

వారికి సువార్త చెప్పాలనుకున్నాను. బైబిలు రెండు ్రడససులు చాలు

జీవించగలనని తలంచాను. ఆ తరువాత బైబిలు కొనాలని స్నేహితురాలు

చెప్పింది నా దగ్గర డబ్బులు చాలా లేవు అయినా బైబిలు కొన్నాను.

కోయంబత్తూరు నుండి రావడానికి 5 రూపాయలు తకుకవయయాయి

ఆకాశంవైపు కనులైత్తి ప్రార్థన చేయగా 5 రూపాయల నోటు కాళ్ళ దగ్గర

ఉంది చాలా ఆశ్చర్యం కలిగింది.

నా ప్రతి అవసరత దేవుడు తీర్చగలడని నమ్మాను.

ప్రతి అవసరత గురించి దేవునికి వెు�పెట్టి జవాబు

పొందుతున్నాను అమ్మ నాన్నకు చెప్పుట మానివేసాను. నా ప్రభువు

నమ్మదగినవాడని ప్రతి విషయం కొరకు దేవునిపై ఆధారపడ్డాను. గతంలో

నోరు విప్పి మాట్లాడేదాన్ని కాదు కానీ ఇపుడు పాటలు పాడుతూ సువార్త

చెప్పాలనిపిస్తుంది. టీ తాకగ సమయంలో నాకిష్టమైన పాటలు వినిపించి

శోదించాయి. ఆ పాటల పట్ల అసహ్యాత కలిగింది. బుట్టు తీసివేసేత

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

ఇంటివారు ఆకేష్రిస్తారని కొంచెం భయపడాను. ప్రభువు నన్ను ఎరుగనట్లే

జీవిస్తావా? అని ప్రశ్నించారు. నేను రక్రైస్తవురాలిగా జీవించాలని బుట్టు

తీసివేయదలిచాను. ఒక తెల్ల చీర నా స్నేహితురాలిచ్చింది. అది కట్టుకొని

ఇంటికి వెళ్ళగా అమ్మ చూచి ఆశ్చర్యపడింది. నీవే నీ స్వంత నిరణయం

తీసుకున్నావు నాన్న కోపపడతారమో నని బాధపడింది. గతంలో మాతల్లి

బైబిలు చదువుట చూచి బైబిలు విసిరసారంటా. ఆ రాత్రి అమ్మ చెప్పిన

మాటకు చాలా కోపంతో రెచ్చి పోయారు. ఎంతో ప్రేమ చూపిన తండ్రి

నాతో మాట్లాడుట మానివేసారు. తాగి ఇంటికి వచ్చి అరిచేవారు. నాకు

అవమానం తెచ్చావు పోయి రైలు కింద పడి చావు అన్నారు. ఆ తరువాత

రోజు రైలు పటాటల పక్కన నడసతూ మరణించా లనిపించింది. దేవుడు

నాతో మాట్లాడి గద్దించారు. దేవుని నమ్మిననాటి నుండి దినదినము ఆయన

ప్రేమ రుచి చూచి ఉపొపంగిపోయే ఆనందముండేది.

మనుష్యుడు రొటైటవలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి

వచ్చు మాట వలన బ్రతుకును అని నేరచుకున్నాను.

నిరగ 33:11 స్నేహితునితో మాట్లాడినట్లు దేవుడు మాట్లాడేవారు.

దేవుని నిత్య సన్నిధి ఆయన ప్రభోదము నేను ఏది తలంచినా తగిన సలహా

అంతరాత్మలో ఇస్తూ ఆదరించేవారు. ప్రతి ప్రార్థనకు జవాబు పొందాలని

దేవునికి సన్నిహితంగా జీవించేదాన్ని. నన్ను రక్షించుటకు నీ చిత్తం తెలుపు

దేవా అని ఆయన పాదాల దగ్గర కనిపెట్టేదాన్ని. నాకు ఆయుష్షు ఎందుకు

ఇస్తున్నావు నీ దగ్గరము రావాలని ఆశించేదాన్ని.

దివాతి 7:6లో నిన్ను స్వకీయ జనంగా ఏరపరచుకున్నాను అని అన్నారు.

విగ్రహారాధన చేసే సమయంలో విదేశీయుల దేవుడు కేకలు పెడుతా

ఉంటారని విమర్శంచేదాన్ని. అమ్మకు ఎవరో బాల్యంలో కరప్రతాలు

ఇచ్చారట. ఆ ప్రతికలో నేష కుమారి అని వ్రాసి ఉందట నాకు ఆ పేరు

పెట్టింది. మరలా ఆడ్రిల్ల పుట్టింది దిబ్బలో పేయండి అని అన్నారంటా?

దేవుడు ప్రియకుమారిగానన్ను మార్చారు. నా పేరును బట్టి ఆనందించాను.

నాలో ఉన్న శక్తి తలాంతులు ప్రభువు కొరకే అని నిరణయించుకున్నాను.

నేను కాలేజిలో గడిపే సమయంలో మంచి స్నేహితులుండేవారు. అందరూ

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

ఎలా మారిపోయావు అని అడిగేవారు. ఖా� సమయంలో ఒక రాములో

బైబిలు గురించి వివరించేదాన్ని. వారి గురించి ప్రార్థన చేసేదాన్ని. నా

మంచి స్నేహితురాలు పూజారి కుటుంబీకులు నేనంటే ఇష్టపేవారు.

మౌనంగా ఉండక ఏదో ఒక సువార్త వారికి వినిపించేదాన్ని. మా నాన్న

కూడా క్రీస్తును గార్చి తెలిసుకొంటే ఆయన కూడ మారవచ్చుననే ఆశ

కలిగింది. బైబిలు చదువుతండగా మంచి భోజన పదార్థాలు తిన్నంత

తృప్తిగా ఉండేది. ఆత్మీయంగా బలంగా ఉండాలంటే వాక్యం వినాలని

కోరదాన్ని. డైరీలో మంచి మాటలు రాసుకొనగా కంఠత వచ్చేవి. మషనరీ

పుస్తకాలు చదివేదాన్ని. చాలా పుస్తకాలు కొని చదివి ఆత్మీయంగా

బలపేదాన్ని. దప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణం వాక్యం

కొరకు ఆశపేది. లోక జ్ఞానం కాదు నీ వాక్య జ్ఞానం చాలయయా అని

ప్రార్థించేదాన్ని. మందిరం పట్ల చాలా ఇష్టత కలికగది.

నా జీవిత కాలమంతా ఆయన మందిరములో నివసింపగోరుదును

కీర్తన 27:4 అనే ఆశ ఉండేది.

నా సమీపంలో కొందరు మందిరానికి వెళ�ివారికంటే నేను ముందుగా

వెళ్ళేదాన్ని మా కంటే నీవు చాలా చురుకు అవ్మా అనేవారు. వారిని కూడా

గద్దించి మీటింగుకు సమయానికి రావాలని ప్రోత్సహించేదాన్ని. ఇంట్లో

ఒక మాలన కూర్చొని వాక్యం చదివేదాన్ని భోజనం మీద మనసు ండేది

కాదు. మా అక్కకు వివాహమై పిల్లలండేవారు. ఆంటీ అక్కడే ఉంటుందా

అని అడిగేవారు. నాకు ఆత్మల పట్ల భారముండేది. క్రీస్తును నమ్మని వారి

పేర్లు బంధువుల పేర్లు రాసుకొని వారికొరకు నరకానికి పోనివద్దని

ప్రార్థించేదాన్ని. వాక్యంపట్ల ఆశ, ఆత్మల సంపాదన నాకు ఆసక్తిగా

ఉండేది. నేను ఒక్క దానినే నవ్ముకున్నాను నేను మాత్రమే పరలోకానికి

వెళ�త ఏమ లాభం?

అపో 16:31 ఇంటి వారిని రక్షించండి ప్రభువా అని ఏడ్చేదాన్ని.

యేసు ప్రభువు త్వరగా వస్తాడు మనం ఆయనను నమ్మి సిద్ధంగా

ఉండాలని చెప్పగా నీవు మాత్రము వెళ్ళు పర్వాలేదు అనేవారు. ఉపవాస

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

ప్రార్థన శక్తివంతమైనదని నమ్మాను. 10 రోజులు ఉపవాసముండుట

మనోహారవైనదని సంతోషం పుట్టించనని నమ్మాను.

పసైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా

నాలుగవ నెలలోని ఉపవాసము, అయిదవ నెలలోని ఉపవాసము, ఏడవ

నెలలోని ఉపవాసము, పదియవ నెలలోని ఉపవాసము యాదా

యింటివారికి సంతోషమును ఉత్సాహామును పుట్టించు మనోహారములైన

పండుగలగును. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి.

జైకర్యా 8:19

అనేక జనములను బలముగల జనులను యెరూషలేములో

పసైన్యములకు అధిపతియగు యెహోవాను వెదకుటకును, యెహోవాను

శాంతిపరచుటకును వతతురు. జైకర్యా 8:22

దేవుని పిచ్చి పట్టిందన్న వారంతా గౌరవంగా మాఇంటికి వచ్చేవారు.

ఒక వ్యక్తి గండె జబ్బుతో ఆసుప్రతికి వెళుతుండగా నొప్పి ఎకుకవై మా ఇంటి

దగ్గర ఆగారు నానె రాసి విశావాసంతో ప్రార్థించాను. ఆయన గండె

నొప్పి తగిగంది. నాన్న చూచి ఆశ్చర్యపడ్డారు. ఒక వ్యక్తి ఎల్లమ్మ గుడి దగ్గర

మార్చితో పడిపోయాడని చెప్పారు. నేను వెంటనే వెళ్ళి ప్రార్థించాను.

చుట్టు జనాలున్నారు చాలా తల్లడిల్లిపోయిన వ్యక్తి లేచి కూరచున్నాడు.

ప్రార్థిస్తూ ఉండగా అద్భుతాలు జరుగుట ఆశ్చర్యం కలిగించేది. ఒక వ్యక్తికి

రకన్సరు రెండు నెలలు మాత్రమే బ్రతకుతాడు అన్నారు. ఆమె ప్రార్థన

చేస్తుందని చెప్పుకొని నా దగ్గరకు తెచ్చారు. క్రీస్తును నవ్ముకో అని ప్రార్థించి

పంపాను. వెంటనే గడడ్లుగా రకత స్రావం జరిగింది. ఆ డాక్టు దేవుడు

బాగు చేశాడు అన్నారంటా. ఆ ఇంటివారు దేవుని నవ్మారు. 20

సంవత్సరాలు బ్రతికింది. మా ఇంటి వారికి నాగురించి తెలిసిపోయింది.

నాన్న బైబిలు లాగి పడేయదలిచారు. డ�^్ర పూరతయింది. ఇల్లు విడిచి

వెళ్ళిపోవాలనిపించింది. ఆ రాత్రి బైబిలు బాత్రాంలో దాచాను. నేను

ఇంట్లో ఉండలేనని సాట్కేస్ తీసుకొని వెళ�ి సమయంలో మా నాన్న

చూచి షాకయయారు. నాన్న నన్ను క్షమించు నిన్ను ఏమ అనను ఆయనే

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

సత్యదేవుడయితే మేము నమ్ముతాము అన్నాడు. నా తీర్మానం

మానుకున్నాను. జరుగబోవు విషయాలు కలల ద్వారా, వాక్యం ద్వారా

మాట్లాడేవారు. ప్రభువు జరుగబోవు విషయాలు చెప్పగా అన్నీ జరికగవి.

ఒకసారి ఒక పెద్దమ్మకు బాగాలేదని కలలో చూపించగా అది నెరవేరింది.

దివాతి 28లో నిన్ను చూచి బభయపడతారు అనే మాట ప్రకారం నన్ను

చూచి భయపడేవారు. నాన్నకు రాడ్ తగిలి పుండు అయింది షుగరు

వలన త్వరగా మానలేదు. గాయం మోకాలు మధ్యలో ఉండి బాధించేది.

ఎముకను తాకుతుంది కాలు తీసేయాలన్నారు. మా నాన్న గాయం విషయం

భారం కలిగి మా నాన్నను బాగు చేయమని ప్రార్థించాను. నానె రాసి

ప్రార్థించాలని కోరాను. నన్ను మార్చివేయదలిచావా అని చిరాకు పడినా

నానె రాసి ప్రార్థన చేయగా అద్భుతంగా ఆ గాయమంతా వారం రోజులలో

మానిపోయింది. కొన్ని సంవత్సరాలుగా బాధపడిననా ప్రార్థన వలన స్వస్థత

ద్వారా వారిలో మారుప కలిగింది. అమ్మ కూడా క్రీస్తును నమ్మి విగ్రహారాధన

మానేసింది. అక్క బావ, తమ్ముళ్ళు అందరూ క్రీస్తే నిజ దేవుడని నవ్మారు.

ప్రభువుని నమ్మితే ఇంటివారు రక్షణ పొందుతారన్న వాగ్దానం నెరవేరింది.

నామాకార్థ రక్రైస్తవులు ఆశ్యర్యపేవారు. నామటుట్రైతే బ్రతకుట క్రీస్తే చావైతే

లాభం అని వ్రాసికొనేదాన్ని.

నన్ను ఘనపరచువారిని నేను ఘనపరచుదును. 1సమా 2:30

దేవుని వాక్యానికే ప్రాధాన్యత ఇచ్చేదానిని. గలతీ 4 లో దినాలు

మాసాలు చేయరాదని తలంచి నేను నా ఇంటివారును యెహోవాను

సేవిస్తామనే మాట నెరవేరింది. నా వారందరికీ బైబిళ్ళు కొని ఇచ్చాను. ఈ

దేవుళ్ళు కాదు విలువైనది. ఇదే అని బహుమతిగా ఇచ్చాను. దేవునినే

ఘనపర్చాలనే ఆశ ఉండేది.

ఫిలిప్పీ 3:14 క్రీస్తు ఉన్నత పిలుపుకొరకు గురి యెుద్దకే

పరుగెత్తుచున్నాను. అనే మాట చాలా ఇష్టపేదాన్ని బహుగా పఘలించాలని

కోరదాన్ని. షీలా గుపత ఆంటీని కలిసి ఆనందించేదాన్ని. కలలో చేపలు

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

పడుతున్నట్లు చక్కటి పఘలాలు కనిపించేవి. ఒకసారి ఒక బభకుతనితో

సంప్రదించగా పఘలాలు ఆత్మలకు సాదృశ్యం ప్రభువు నిన్ను

వాడుకుంటారమ్మా అని చెప్పాడు. తంజావూరు నుండి వాక్యం నాకిచ్చారు.

నీవు దేవుని సేవ చేస్తావు దేవుడు నిన్ను వాడుకుంటాడవ్మా అన్నారు.

యానివర్సిటిలో యం.ఎ.లో చేరాను, తరగతి జరుగనపుడు బైబిలు స్టడీ

ప్రార్థన చేసుకునేవారము. ఇది బైబిలు కాలేజిగా మారింది అనేవారు.

హిందువులు కొందరు ప్రభువును నవ్మారు. ఒకరు నంద్యాలలో సేవ

చేస్తున్నారు. అందరి రక్షణ కొరకు ప్రార్థన చేసేదాన్ని. పి.జి. తరువాత

పిహెచ్డి చదువాలనే ఆశ ఉండేది. డాక్టు పేరు ఉండాలని కోరిక

ఉండేది. అపజయం అనేది ఉండేది కాదు మంచి మారుకలు వచ్చేవి.

యెషయా 46:10 నా ఆలోచన నిలుచను

1992లో ప్రభువు మాట్లాడారు. యోబు 12:9లో యెహోవా

హస్తం ఈ కార్యం చేసావు అని వ్రాసి ఉంది. గతంలో తకుకవ మారుకలు

రాగా రివాలయయేషన్ చేయగా ఎకుకవ మారుకలు వచ్చాయి. ప్రభువే

హెచ్చరించారు.

యిర్మయా 1:5 పేరు పెట్టి పిలిచారు.

యెహెా 1:4 దేవుడు ఏరపరచుకున్నాడని నమ్మాను.

నేను పెద్ద ఆఫీసరుగా ఉండాలని నాన్న ఆశించేవారు. ఒక పాట

వినిపించింది

నీవెటుపోతున్నావు అని విన్నాను. పరీక్ష రాసి వచ్చాను యవ్వనంలో

ఆత్మీయంగా సహవాసంలో బలపరిచారు. యెషయా 61లో ఆత్మ

వచ్చియున్నది దీనులకు సువార్త బోధించాలని నేర్పించారు. ఆకాశమందు

నీవుండగా నాకేది అక్కర లేదని ఒప్పుకొని నీ చిత్తమే జరుగాలని

అప్పగించుకున్నాను. పిహెచ్డి చేయడానికి మారుకల వెువెాలు అందలేదు.

దేవుడే నా విద్యను ఆ్రేసారు.

నీవు భయపడకు మనుషుల దగ్గర నుండి తప్పిస్తాను అని

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

↑ పైకి / Back to top