Chapter 10 of 11

సాక్ష్యాలు 45–49

తర్వాత ఒక నిరణయము తీసికొన్నాను. నమ్మితే క్రీస్తునే నవ్ముకోవాలని

దృడింగా నిరణయించుకున్నాను. నేను కేవలము వ్యాధి పోవాలనిగాని

అవసరాలు తీరాలని గాని మరి ఏ అవసరము కోసవెా దేవునిని చేరి

వెంబడించదలచలేదు గాని ఎవరో బోధ చెప్తే వినలేదు. నేను పరలోక

రాజ్యంలో చేరాలంటే సృష్టికరత ఎవరో తెల్సిన తర్వాత క్రీసేత రక్షకుడని

నమ్మాను. తాతగారిచ్చిన గ్ంథాలన్ని నదిలో పడవేసాను.

నేను ఒక చర్చిని వెదకుకొని వెళ్ళగా నా దగ్గరకు రావద్దు. నా చర్చి

వారు సమ్మతించరన్నాడు. మరొక చర్చికి వెళ్ళగా, సర రమ్మన్నాడు. వెంటనే

చర్చి సరభయలు పాస్టరుగారిని బాగా బైదిరించారు. నేను ఆ చర్చికి వేసత

పాస్టు గారిని మార్చిస్తామన్నారట. ఎవరా చేరచుకొనుట లేదని ఒంటరిగా

ఒక పొద దగ్గర చేరి రోజు 6 నెలలుగా ప్రార్థించాను. నా ప్రార్థన ఆలకించి

చిన్న పాప నాకొక బైబిలు యిచ్చింది. తెనాలిలో అన్నవరపు వెాజైస్గారిని

పరిచయం చేసింది. అన్ని పరిచర్యలు గల సంఘం 1999లో చేరాను.

నీటి బాపీతస్మం తీసుకొన్నాను. తల్లితో చెప్పగా అర్ధం కాలేదు. పశ్చాత్తాపంతోనే

మారుమనససు అని పగహించి సాక్షిగా మారాను. నన్ను యింటి నుండి

వెళ్ళిపోమన్నారు.

వ్యాధి వేసత సోది చెప్పించుకోవచ్చు. పెనుమారు పగామంలో మా

అమ్మమ్మ సోదితో బుట్టులేని దేవుడు మీ కొంపలో చేరి ముపపతిపపలు

పెడతున్నాడు. ఆయన పేరు పలుకుటకు చేత కాదన్నది. యేసు నామము

ఘనమైనది. అది యేసు ప్రభువే ఆ దేవుడని తెలిపంది. నా తల్లికి వచ్చిన

రోగం నా వల్ల అని రోగాలు పాలు చేసి మా మతం మార్చిదలిచేవా అని

నిందించారు. నా దేవుడు రోగాలు బాగు చేసేవాడు గాని రోగాలు తెప్పించే

వాడు కాదని తెల్పాను. ఆ తర్వాత మరొక గొప్ప బూత వైదయని దగ్గర

చేరారు. ఆ గొప్ప బూత వైదయడు సోదిలోకి రాడని తెలిసికొన్నారు. నా

తల్లికి దర్శనం ద్వారా క్రీస్తు పపత్యకషపరచుకొని రోగము పోగా

యేసునురక్షకునిగా సీవాకరించింది.

1999లో బాపీతస్మం పొందాను. గతంలో దుగిగరాల పెనుమారులో

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

సోది అడిగారు. మా నాన్న తర్వాత నవ్ముకున్నారు. మా చెంచు జాతి

నుండి 90% క్రీస్తును నమ్మి క్రీస్తుకు సాక్షులుగా జీవిస్తున్నారు. నెమ్మదిగా

వాక్యం ప్రార్థన సహవాసంలో ప్రభువు బలపర్చారు. నావల్ల డబ్బు

పోయిందని పొలం పనులకు పంపారు. చాల పశమలు పడిననా ప్రార్థనలో

ఆదరణ పొందాను. బూతమైదయలకు ఏ శక్తి లేదని తర్వాత నా స్వకీయులంతా

పగహించారు. రక్షణ పొంది బాపీతస్మం పొందారు. గతంలో మొదటిగా

నేను ఒంటరిగా క్రీస్తును నమ్మాను. పల్నాడు జై.యు పురము గురజాల

మండలం, గుంటూరు జిల్లాలో సేవ చేస్తున్నాను. నా భార్య పేరు హన్నా.

నాకొక కుమారుడు. నేను ఆ ప్రాంతంలో సేవ చేస్తూ దేవునిని ఘనపరచు

భాగ్యమచ్చారు. క్రీసేత సజీవుడు రక్షకుడు. అందరా నమ్మి సేవించాలని

ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

సాక్ష్యం 45. క్రీస్తు తెలియని హిందా సాంపపదాయాలతో

పెరిగిననా క్రీస్తు నన్ను వెదకారు స్నేహితుల ద్వారా

మందిరములో చేరి రక్షణ పొంది సాక్షిగా జీవిస్తున్నాను

శ్రీమతి పశావణి ఆర్యన్ జోసెఫ్

జై.ఎస్.ఎవ్ పరిచర్యలు, విశాఖపట్నం

ఫోన్ నెం. 7702290899

""నేను నిన్ను విమోచించి యున్నాను. భయపడకుము. పేరు పెట్టి నిన్ను

పిలిచి యున్నాను. నీవు నా సొతతు�� - యెషయా 43:1

పరిచయం:

ప్రభువు నామములో అందరికీ వందనాలు. నాకీ అవకాశమచ్చిన

దేవునికి జై.ఎస్.ఎవ్ మనిపసీటస్కి వందనాలు. నేనెలా దేవునిని తెలిసికో

గలాగనో నా సాక్ష్యము వివరించాలని ఆశిస్తున్నాను. నేనొక హిందా

కుటుంబములోనే జన్మించాను. నా విద్యాభ్యాసము నర్సింగ్. నేను నర్సింగ్

కోర్సు ముందు అనగా 4 సంవత్సరాల క్రితం క్రీస్తు అనగా ఎవరో తెలియదు.

నా స్నేహితుల ప్రోత్సాహంతో ప్రైస్తవులారాదించే మందిరానికి వెళ్ళాను.

అక్కడ వారు పాడిన పాటలు చాల ఆకర్షించాయి. వారితో పాటుగా

ప్రార్థించుట తెలియదు. మౌనంగా ఉండరాదు అన్న వాక్యం విన్నాను.

నాకు ఎవరినీ ఏమ అడగాలని మనసకరించేది కాదు. దేవునిని

ప్రార్థించమని మందిరములో పెద్దలు ప్రోత్సహించగా ప్రభువా నాకు ప్రార్థన

నేరపండి అని అడిగాను. విశావాసంలో ఎదుగుచున్న రోజుల్లో నా గదిలోనున్న

హిందా స్నేహితులు నన్ను విమర్శించేవారు. మన్రందరో దేవుళ్ళు వున్నారు

కద ఎందుకు క్రీస్తును కొలసతున్నావు? మౌనంగా ఉండేదాన్ని. క్రీస్తును

యిష్టపడుచున్నందుకు నామకార్ధ ప్రైస్తవురాలివలై కేవలము ఆదివారం

చర్చికి వెళూత వస్తూ ఉండేదాన్ని. ఒక అక్క నన్ను పిలిచి బైబిలు స్టడీ

వుంటుంది, నీవు కూడా పాలుగనవచ్చునని సలహా యిచ్చింది. మేరిసిస్టు

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

నన్ను ఆరాధనకు తీసుకొని వెళ్ళింది. పరిశుద్ధత అనగా ఏమ? పాపమనగా

ఏమ? వివరంగా తెల్పారు. బాపీతస్మం తీసికోవాలన్నవారు పేరులు

యివవామన్నారు. నేను మారు మనససు పొందునట్లు ఆరాధన సమయంలో

తెలిసికొని దేవుని చెంత నా పాపాలు క్షమించమని అడిగి రక్షణ నిశ్చయత

పొందాను. బాపీతస్మం తీసికోగలవా అని అడిగినపుడు ప్రార్థించాను. ఉ

ద్యోగంలో పసలవు లభించ లేదు కాని తర్వాత వెంటనే నీవు పసలవు

కావాలన్నావు కద అనగానే వెంటనే బాపీతస్మమచ్చు స్థలము చేరి నీటి బాపీతస్మం

తీసికొన్నాను. ఆ తర్వాత ఆ ఉద్యోగము మానుకొని దారంగా

ఉన్న ఆసపత్రిలో చేరిపోయాను. అది చర్చికి దారంగానే ఉండేది. మేము

ముగ్గురు స్నేహితులము కలిసి ప్రార్థించే వారం. నా కుటుంబీకులకు నా

విశ్వాసము గార్చి తెలిసింది. పెండ్లి ప్రయత్నాలు చేస్తున్న నా తల్లిదండ్రులు

ఉద్యోగం మానిపంచి యింటికి తీసికొని వెళ్ళారు.

మా అమ్మగారిక అనారోగ్యంగా ఉందని అబద్ధాలు చెప్పి నన్ను హాస్టలు

నుండి విశావాసం నుండి తప్పించాలని చాల ప్రయత్నించారు. నేను ఏడ్చి

ప్రార్థించాను. సహవాసం లేకపోతే క్రీస్తుకు దారం కాగలనని చాల బాధ

భయం ఆవరించాయి. నామకార్దంగా భక్తి నమ్మకము క్రీస్తుపట్ల ఉన్నదని

తలంచారు. గాని నాలో గాడింగా నాటుకున్న దృడిడ విశావాసం క్రీస్తు పట్ల

స్థిరంగా ఉన్నదని పగహించుకోలేక అమ్మ, నాన్న చాల కలవరపడ్డారు.

నేను దారిలోనే ఏడసతూనే ఉన్నాను. ఆ రాపతంతా కన్నీటితో ప్రార్థించాను.

ఆ రాత్రి వాగ్దానం చేసారు. నీకు విరోధముగా వాజ్యమాడువారు పపకకకు

తొలగిపోతారన్న మాట ఆధారంగా ఆ ఉదయాన్నే మా తల్లిదండ్రుల దగ్గరకు

బయలుదేరాను. విశ్వాసుల మాటలు అవునంటే అవును కాదంటే కాదన్నట్లు

ఉండాలి. ప్రభువా, నీ కొరకే జీవించాలి అని ప్రార్థించాను. పూజలు

చేయమని అడిగితే వద్దన్నానని తవ్ముడు, అమ్మ బాగా కొటాటరు. చెప్పుతో

కొటాటరు. యేడుస్తూనే థాంక్యూ యేసు అనుకొన్నాను. నేను తిన్నానా లేదా

పట్టించుకోలేదు. పబతకుట క్రీసేత అనిపించింది. చనిపోవుట నీకిష్టవైతే

నన్ను సిద్ధపరచు అని ప్రార్థించాను. బైబిలులన్ని పడవేసారు. పుస్తకాల్లో

బైబిలు దాచి 14 రోజుల్లో బైబిలు పూర్తి చేసాను. 3 రోజుల్లో క్రొత్త నిబంధన

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

చదివేసాను. నేనంటే ఎంతో యిష్టపడడ్ నా అమ్మ, నాన్న, తవ్ముడు చాల

అసహ్యించుకున్నారు. దేవుడు నా జీవితంలో నేరచుకొనే గొప్ప

అనుభవాలిచ్చారు. బైబిలు దారవైనపుడు దాని విలువ అర్థము కాగలదు.

దేవునికి యిష్టంగా ఉండాలని కోర దానిని.

నాకొక సారి దర్శనములో ఒక వ్యక్తిని చూచాను. పేరు తెలిసికొన్నాను.

ప్రార్థన చేసి వాక్యం ద్వారా తెలియాలి అని ప్రార్థించాను. నవ్ముట నీవలనైతే

సమసతమా సాధ్యమగును అనే మాట నమ్మాను. దేవుడు చెప్పిన వ్యక్తిని

వివాహం చేసికొన్నాను. మతాలు తేడా కాదు మారగవే. విగ్రహారాధన

తీపవంగా చేసేదాన్ని. అన్య జనులలో వెలుగుగా ఉంచదలిచారు. నీవు

పేమించావా? అని అడిగారు ఏడుస్తూ ప్రార్థించేదాన్ని. టి.వి. కూడా కట్టేసే

వారు. 10 నెలలు మనససులోనే ధ్యానిస్తూ స్తుతిస్తూ ఉండగా చాల

విషయాల్లో ఆటంకము కలిగంచేవారు. జోసెఫ్గారి వివరాలు చెప్పాను.

కావలసిన డబ్బు, బంగారము యిస్తాను. వదులుకో అన్నారు. ప్రార్థన

చేసికొని విశావాసంతో ఎదురు చూచాను.

ప్రైస్తవులంతా భక్తిగా ఉండుట లేదు. జీవితం వేరు భక్తి వేరు అన్నారు.

ఎవరి తీరుప వారిదే అన్నాను. మేము పెండ్లి చేయమన్నారు. నన్ను యింట్లో

నుండి పంపివేసారు. ఎన్ని గంటలు ఏడ్చినా చాస్తూ ఉండే వారు ప్రభువా

కట్టుబట్టలతో బయటకు వెళ్ళిపోతానని తలంచి దేవునిరకై నిలబడాను. నాకు

తగిన ఆదరణ యిచ్చేవారు వివాహము కొరకు ప్రార్థించాము. జోసెఫ్

అమ్మగారిక ప్రభువు చూపించారని తిటాటరు. కట్నం తీసుకోక ఘనంగా

ఖరచు పెట్టుకొని చాల ఘనంగా పెండ్లి చేసారు. మనుష�్యలపై ఆధారపడ

రాదని నేరాపరు. ఏదీ తకుకవ లేక అన్ని విషయాల్లో స్వంత భడడ్గా ప్రేమంచే

అత్త మామలు నన్ను ప్రేమస్తున్నారు. దేవునికే వందనాలు. నేను, నా భర్త

వాక్యానుసారవై, పరిచర్య కొరకు ప్రార్థించండి.

మా అతతగారిక నన్ను చూపించి దర్శనంలో స్థిరపర్చారు. దేవునిలో

వున్న వ్యక్తి చాలు ప్రభువా అని ప్రార్థించుట దేవుడు నా అబభ్యర్ధన

గౌరవించారు. మా పెండ్లి నిరణయించింది కాదు దేవుడు నిరణయించి చేసారు.

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

నా వాక్యానుసారంగా ఉండి సేవలో సహకరించే భార్యకైనా, భర్త

ప్రార్థించారు. 5సం. నా భర్త పెండి�్రై ప్రార్థించారు. నా అత్త గారికి కేన్సరు

బాగు చేసారు. నా యింటికి వచ్చే అవ్మాయి కావాలని నా భర్త ప్రార్థించారట.

ప్రార్థన ద్వారా దేవుని హస్తము గొప్ప కార్యాలు చేయగలరు. మా

పరిచర్యకు జై.ఎస్.ఎవ్ ప్రార్థనా విజ్ఞాపన చేసే వారున్నారు. ఘనమైన

వివాహం జనవరి 2021 6వ తేదీ జరిగింది. మా కొరకు ప్రార్థించండి.

మా సేవ దేవుని మహిమార్ధం వుండునట్లు ప్రార్థించండి. ఆమెన్.

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

సాక్ష్యం 46. కటిక పేరికంలో ఆత్మహత్య తప్పదని భావించిన

నాకు తల్లికి క్రీస్తు విశ్వాసి ప్రేమ చూపి రక్షణ మార్గమునకు

నడిపించారు. సేవ చేసి స్తుతిస్తున్నాను. నేడు అద్భుత

దీవెన పొందాము.

అపొసతలుడు సుధాకర్ ఆర్ గారు

ఇసకపల్లి, కాకినాడ

ఫోన్ నెం. 9494817799

""కష్టకాలమందు వారు యెహోవాకు మొఱ్ఱ పెట్టిరి. ఆయన వారి

ఆపదలలో నుండి వారిని విడిపించెను�� - కీర్తన 107:19

1. పరిచయం:

ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకే మహిమ

కల్గు గాక. గతంలో నా నివాసము తారుప గోదావరి జిల్లా,

కాకినాడ. మా నాన్నగారి పేరు రావుల సతెతబాబు, అమ్మ

భాగ్యవతి. తల్లిదండ్రులు హిందువులు. నా తల్లిదండ్రులు

వంశపారంపర్యంగా వ్యవసాయ వృత్తి. హిందువులుగా

జీవించారు. వ్యాపారాలు చేసేవారు. వెాటారు పఫీలుడ్లో ఫోర్వెున్గా

ఉండేవారు. నాన్నగారు నాసితకుడు. అమ్మ విగ్హారాదికురాలు. నేను ప్రథమ

సంతానము. నాకు ఇద్దరు తమ్ముళ్ళు, యిద్దరు చెల్లెళ్ళు ఉండేవారు. నేను

బాల్యం నుండి దేవుడెవరో తెలియక అమ్మద్వారా యిష్టంగా విగ్రహారాధన

ఎకుకవగా చేసేవాడిని.

2. బాల్యం విద్యాభ్యాసము:

మా నాన్నగారికి పతాగుడు వ్యభిచారాలకు బానిసగా నుండి కుటుంబ

వ్యవహారాలు పట్టించుకోలేదు. నానమ్మ, అమ్మమ్మ యింటి దగ్గర గడిపాను.

నేను 7వ తరగతి వరకే చదివాను. 14వ సంవత్సరం నుండే పనులు చేసి

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

యిల్లు గడిపేవాడిని. క్రీస్తు తెలియని సమయంలో చాల క్లిష్టంగా గడిపేవారం.

మాకు భోజనానికి డబ్బులు లేక యింట్లో సామానులన్ని అమ్మ వేసే వారం.

కనిపంచినా గంజీలు తీస్తూ నమసకరించి ప్రదర్శనలు చేస్తూ ఒక్కొక్క దేవతకు

ఒక్కొక్క రంగు విబూదితో బుట్టు పెట్టుకొనగా సాకల్లో నన్ను పూజారి

అనేవారు. కాని నేను క్రీస్తుకు ఈనాడు పూజారినయ్యాను.

అన్ని విగ్హాల చరిపత తెలిసికొన్న తర్వాత అసలు సృష్టికరత ఎవరు?

బూమ ఆకాశాన్ని సార్య చంపదులను ఎవరు సృష్టించారో తెలిసికోవాలనే

ప్రశ్న ఉండేది. నా మనససులో అన్వేషణ ఆరంభవుయింది. ఆది 1:1 -

""ఆదియందు దేవుడు బూవయాకాశములను సృష్టించాడన్న�� వాక్యం

చదువగానే ఉపొపంగిన ఆనందం కలిగంది. మన కోసం 19 కీర్తనలో

వివరణ చాల ఆనందం కలిగస్తూ బుది�హీనులకు జ్ఞానం కలిగస్తుందన్న మాట

చాల నమ్మదగినది. దేవుని వాక్యంలో శక్తి జీవముంది. ఆ వాక్యం లభించుట

గొప్ప ధన్యతగా మేము భావించాము. యేసుప్రభువు నామములో ప్రార్థించుట

కారంభించాము. అయితే మా నాన్నగారికి దేవుడంటే అసలు యిష్టం

వుండేది కాదు. మా బంధువులంతా మా నాన్నకు చాడీలు చెప్పగా ఈ

మతంలోకి వెళ్ళవద్దని అన్నారు. కులాలకు, ప్రాంతాలకు విభిన్న దేవుడని

గతంలో నవ్మాము గాని యేసుక్రీస్తు అందరికీ దేవుడని నమ్మాను. మేము

అబభ్యంతరపడలేదు. పశద్దగా క్రీస్తును సేవిస్తూ ప్రార్థించుట మా నాన్నకు

తీపవ కోపమునకు దారి తీసింది. మా అమ్మ రక్షణానుభవం ద్వారా

రహస్యంగా బాపీతస్మం తీసికొన్నది. తవ్ముడి ద్వారా రహస్యంగా బట్టలు

నాన్నగారి పషడడులో దాచి బాపీతస్మం పూర్తి చేసుకొన్నది. అమ్మ రహస్యంగా

దేవుని సేవించేది. పెద్ద చెల్లి నాన్నతో చెేపపసింది. నాన్న బైబిలు చింపి నా

చేత పారవేయించేవారు. కొంత వైలుగుడడ్ల సంచిలో దాచి పెటాటము.

బాత్రావ్లో రహస్యంగా ప్రార్థించే వారం. గతంలో విగ్హాం చూచి

ముద్దు పెట్టుకొని లేచే అలవాటుగా బైబిలును చూచి ముద్దు పెట్టుకొని

లేచేవారం. ప్రతిరోజు క్రీస్తు ప్రేమ పగహించాము. దేవుడు చాల సమీపంగా

ఉండి మా ప్రార్థనలన్నీ ఆలకించే వాడు. ఆయనను బాగా హత్తుకొని

ప్రేమంచి సేవించుట కారంభించే వారము.

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

మేమంతా మనససు నిండా క్రీస్తును గార్చిన ఆలోచనతో ఉండే

వారము. అమ్మ నేను వెుదటగ నమ్మగా మగిలిన వారంతా నవ్మారు.

నాన్న నమ్మలేదుగా చాల పశమ పెటాటడు. విగ్హాలకు పవెుకుకమని, నదులలో

మునగమనేవారు. ఆచారంగా చేసినా క్రీస్తు నామములో ప్రార్థించుకొనేవారం.

నాన్న పగపట్టి చాల బాధించి చివరకు ప్రార్థించుట చూస్తే చాల పకూరంగా

హింసించేవారు. ఒకసారి నాన్న వేసత చెపపండని ప్రార్థిస్తూ ఉండగా మేము

ఆటల్లో పడి నాన్న గార్చి చెప్పలేదు. అకస్మాత్తుగా నాన్న చూడగా ప్రార్థన

చేస్తూ కనబడిన అమ్మ జుట్టు కోసేశారు. క్రీస్తును గాడిద మీద }రగిస్తాను.

నిన్ను, నీకు క్రీస్తును గార్చి చెప్పిన టీచరుని కలిపి సిలువ వేస్తానని చాల

అపవిపతవైన మాటలతో గాయపరుస్తూ హింసకు గురి చేసేవారు. అన్ని

మౌనంగా సహించింది.

ఒకరోజు వారం రోజులు }రు వెళ్తానని చెప్పినపుడు అమ్మ

ఆదివారం చర్చికి వెళ్ళింది. యింటిపపకక ేంటము వెళ్ళిందని చెప్పి

చాటుగా బుట్టు పెట్టి యికకడికే వెళ్ళిందని అమ్మను నాన్న కోపం నుండి

తప్పించాము. అమ్మ చనిపోతే పిల్లలు క్రీస్తును నమ్మరని తలంచారు.

ఉరిపతాడు కటాటరు. నీకు నీవే ఉరి తీసికో. నేను చేసత పిల్లలకు దికుకండరు

అన్నారు. అమ్మ ఆసపత్రికి వెళ్ళాలని అడిగింది. ఎందుకో నాన్న

ఒప్పుకున్నారు. అమ్మ చికిక శల్యవై ఎముకల గాడుగా నున్నపుడు ఆ

టీచరు చూచి చాల ఏడ్చింది. అమ్మ తన పరిస్థితి చెప్పి, చంపదలసతున్నారని

తెలిపంది. మాడు రోజులు గడువిచ్చారు. "భిాగ్యం నీవా పని చేయకు. నీ

పిల్లలను రక్షింపదలిసేత పిల్లలను తీసికొని పారిపో. బైబిలులో క్రీస్తును

చంప దలిసేత �గుపుతకు పారిపోయినట్లు వెళ్ళు తిరిగి వెళ్ళకు అన్నది. ఆ

రీతిగా పారిపోక పోతే దేవుడు మవ్ములనీ స్థితిలో ఉంచేవారు కాదు. నాకు

21సం. తవ్ముడికి 15సం. మగిలిన వారు చిన్నవారు. మేము అందరము

కలిసి చదువుకొని పాస్టరుగారు మతతయిగారిని చేరాము. ఆయన

మమ్ములను సమాయేలుగారు ఎస్తేరు గారనే దంపతులకు పరిచయము

చేసారు. ఆ సహవాసానికి వెళ్ళసాగాము. గతంలో కేవలము క్రీస్తు సువార్తను

గార్చి విన్నాము గాని పరిశుద్ధాత్మను గార్చి స్పష్టంగా తెలిసికోగలాగము.

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

అన్య భాషలు, ప్రవచనాలన్నీ క్రొత్త అనుభవంగా భావించాము. నాకు

వివరంగా చెప్పారు. ఒకసారి మతతయిగారు మా యింటికి వచ్చారు. కొన్ని

వాక్యాలు జ్ఞాపకం చేసికొని చెప్పేవారు. ఆయనకు చదువురాదు. నేను

తవ్ముడు పని చేసి సంపాదించేవారము.

మత్తయి 7:21 వచనం మత్తయి పాస్టరుగారు చదవమన్నారు.

నన్ను చదవమన్న వాక్యంలో ప్రభువా ప్రభువా అని పిలసతున్నారు కాని

దేవుని చిత్తం చేయాలి.

యోహాను 3:4 - దేవుని చిత్తం చేయకపోవుట పాపము. నాలో

పతాగుడు సిగరెట్లు వంటి అలవాట్లు లేవు. నాన్న మాపతమే పాపి అని

తలంచేవాడిని. ఆయన చెప్పింది చేయుట లేదు గనుక నేను పాపినన్న

పగహింపు వచ్చి జీడిమామడి తోటకు వెళ్ళి ఏడ్చి పశ్చాత్తాపంతో ప్రార్థించాను.

రక్షణ నిచ్చాడు. ఆనందమచ్చాడు. ఆనాటి నుండి ఆయన ఐశ్వర్యం చొప్పున

మహిమలో మా అవసరాలు తీరచుచున్నారు. రక్షణ తర్వాత పరిశుద్ధాత్మ

కావాలని అడిగినపుడు ప్రార్థించమన్నారు. పరిశుద్ధాత్మ్రై పట్టుదలతో

ప్రార్థించగా ఆత్మతో నింపబడాను. అందరా రక్షణ పొందారు.

4. నాన్నగారు దర్శించుట :

మేమంతా కట్టుబట్టలతో యిల్లు వదిలి వచ్చాము. దేవుడు సదా

తోడుగా ఉండేవారు. మేము పనిచేసే కంపెనీలో ఒక సాపర్వైజరుగారు

సిగరెట్టు తెమ్మన్నారు. మేము ప్రభువుని నవ్మాము గనుక అది

ముటటమన్నాము. అందరికి డబ్బులిచ్చాడు. మాకివవాలేదు. ఆయన బండి

సాటర్టు చేస్తూ మమ్ములను ఎకికంచుకొని హె�టలకు తీసురకళాిడు. తవ్ముడు

మాపతం ఏం కావాలో చెప్పాడు. అన్ని తెప్పించి తినమన్నాడు. మా డబ్బు

ఖరచుపెట్టి తిందామనేవాడు. నేను తీసికొని వెళ్ళి నా డబ్బుతో అమ్మ,

మగిలిన వారు భోజనం చేయుటకేమ ఉండదని తలంచి జాపగతతగా తీసిరకళ�ి

వాడిని. దేవుని నవ్ముకున్నారా? అని యజమాని అడిగి నా కోసం

ప్రార్థించమన్నాడు. మాకు 200రూ. యిచ్చాడు. ఆనాటి నుండి ఎందరో

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

దయగా చాసేవారు. యీ రీతిగా దేవుని దయతో మనుష్యుల దయతో

కాపాడుచునే వున్నారు. మంచి మంచి జీవితాలనిచ్చి దీవించారు.

సంతానముచ్చారు. ఆశీర్వాదించారు. ఒక 10 సంవత్సరాల వరకు

బంధువులైవరికీ మా ఉనికి తెలియదు.పెదనాన్న కొడుకు కనిపంచగా మా

సంగతి తెలపవద్దన్నాను.

మా మేనత్త కొడుకు ఎం.ఆర్.ఓగా వచ్చి చూచి నాన్నకు చెప్పాడు.

నాన్న వచ్చాడు. ""ఎవరిని గార్చి అడుగలేదు. కాని క్రీస్తు పరిచారకు

లయయారా�� అన్నాడు. మరలా మా నాన్న వచ్చి సిగరెట్లు తెమ్మన్నాడు.

తేము అన్నాము. 5సం. తర్వాత వచ్చాడు. మాతో ఉండవున్నాము. మాకు

కుల బేధాలు లేవన్నాము. టీ కూడ తీసికోలేదు. మేము బంధువులతో

కలిసి ఉండలేము. రెండుసార్లు వచ్చినా సరియైన ప్రేమ చూపలేదు.

5. సేవలో ప్రవేశము:

ఒకరోజు కంపెనీలో పని చేస్తూ వుండగా కరెంటు పోయింది.

ఆఫీసు గదిలోకి వెళ్ళి ప్రార్థించసాగాను. ""నా కుమారుడా, నీవు నా పని

చేయి�� అన్న స్వరం వినిపించింది. చర్చిలో ఎవరో అదే ప్రవచించారు.

దేవుడు నా పని చేయాలని చెపుతన్నారన్నారు. అప్పటి నుండి నశించు

ఆత్మల పట్ల భారం ఉండేది. భచ్చగాళ్ళ దగ్గరకు, గుడిపసలలో ఉండే వారిని

సమీపించి సువార్త బోధించి ప్రార్థన నేర్పించి అవసరాలు గుర్తించి క్రీస్తు

ప్రేమను కనపర్చివాడను. వారి మాలలు పతాళుి తెంపి వేయించి రక్షణ

బాపీతస్మ విలువలను తెలేపవాడిని. ఆ రీతిగా రెండు సంఘాలు కటాటను.

మా అల్లుడుగారు నడిపిస్తున్నారు. నేను సువార్త చేయుట మా పాస్టరుగారు

అంగీకరించలేదు. మా పాస్టు పైన పెద్దగా నున్న పాస్టరుగారు ఒకసారి

దర్శించారు. ఆయనతో చెప్పించారు. మీకు రెక్కలు వచ్చి ఎగిరిపోతున్నా

రన్నారు. నాకు అభ్యంతరం పెట్టినందున ప్రార్థించాను. ఆ రోజుల్లో పసమనెరీ

పెట్టగా వారి సందేశాలలో సువార్త చెప్పాలి. ఆటంకం కలిగంచరాదని విన్న

మా పాస్టరుగారు చివరకు నేను చేయు సువార్తను సమ్మతించారు. బైబిలు

కోర్సు చేయుట అవసరత తెల్పారు. వారి ప్రోత్సాహంతో మన్నా మనిపసీటలో

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

బైబిలు కోర్సు దైవజనుడు స్పర�న్రాజుగారి ఆధ్వర్యాన నడిపించబడిన

సంస్థలో చేరాను. అది భీమవరము. తూర్పు గోదావరి జిల్లాలో ఉంది.

అక్కడ నేరచుకొనుటకు వచ్చిన వారిలో కొందరికి సరియైన మారుమనససు

లేదు. మేము అక్కడే వుండేవారం. కొందరు పపముఖులు వచ్చారు. వారితో

నా మనససులో మాట చెప్పి వారు విశాఖలో మషనెరీగా ఉండాలని కోరాను.

అమ్మగారి అనుమతితో నేను, మా చెల్లి వారితో ఆ సంస్థలో చేరాము.

విశాఖలో మాట తర్ఫీదు పొందాము. ఆ సంస్థ హెడ్ ఆఫీసు ఉత్తర పపదేశ్లోనే

ఉండేది. ఆయా ప్రాంతాలకు సేవకు పంపేవారు. ఒక్కొక్క పట్టణంలో

టీములో ఉండి సేవ చేసాను. ఉపవాస ప్రార్థనలో నుండగా నన్ను బయటకు

రమ్మని ప్రభువు తెల్పారు. దేవుని పట్ల మా అమ్మకు చాల విశ్వాసముండేది.

దేవుడు మాకు చెప్తే వెళ్ళవచ్చునన్నారు. నేను చెల్లి వారణాశి నుండి

వచ్చి ప్రార్థించాను. దర్శనాల ద్వారా సేవకు వెళుినట్లు చెప్పాలని

ప్రార్థించాను. ఒక స్థలంలో సేవకులు లేరు నన్ను వెళ్లమన్నారు. మా

పాస్టు ఇసకపల్లిలో సువార్తకు ఎవరూ లేరు. ప్రార్థించాను. మీరు

వెళ్ళవచ్చునని హెచ్చరించారు. దేవుని చిత్తము యిదేనని తలంచా ఆ వూరు

వెళ్ళదలచి, ఆ పాస్టు గారి కుటుంబముతో పాటు మా కుటుంబము

కూడా ఇసకపల్లిలో చేరి ఆ రాత్రి వాక్యబోధన చేయగా 31మంది రక్షింపబడి

వారు కట్టుకున్న తాయతతులన్నీ తీసి కోసికున్నారు. మేమంతా ఆ మంచి

సేవ్రై దేవుని స్తుతించి ఆనందించాము. పతాకగ చుట్టలు సిగరెట్లు పారవేసారు.

ఆదివారము వస్తానని పనులు మాని వచ్చారు. అప్పటి నుండి అదే

ప్రాంతం కాక చుటుట ప్రక్కల ప్రాంతాలలో యాకోబు కిచ్చిన వాగ్దానము

ప్రకారము నా సేవ తారుప, పడమర, ఉత్తర, దకిషణము వ్యాపింపజేస్తానన్న

ప్రమాణం నా పట్ల నెరవేర్చారు. కాకినాడ నుండి వెళ్ళి ఇసకపల్లి వచ్చి

సేవ కొనసాగించాము. ఇసకపల్లెలో యిళ్ళు అద్దెకు యివవారు. చాల

పల్లెటారు గనుక అక్కడ ఒక తాటాకు యిల్లు ని]్మంచుకున్నాము. అక్కడ

స్థిరపడ్డాము. నన్ను చాల మంది ఇసకపల్లి సుధాకర్ అనేవారు. ఏది

తెచ్చుకోవాలన్నా దారమే. పిల్లలకు విద్యాభ్యాసం కోసం చాల

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

కష్టపేవారము.

6. ఇసకపల్లిలో సేవ :

నా సాక్ష్యంలో కులము గాని యింటి పేరుతో జీవించుటకిష్టపడలేదు.

అలాకగ ప్రార్థించుకున్నాను. ఒక్కొక్క పాస్టరుగారికి అక్షరాలలో }రు

చూపించే వారు. నాకు ఈ ప్రాంతం తెల్పారు. పిర�ాపురంలో ఒక యిల్లు

అద్దెకు తీసికొన్నాము. యింట్లో ముగ్గు పెడెతనే యింట్లో ఉండాలన్నారు.

పాస్టమ్మ ముగ్గు పెట్టుట అనయల ఆచారం అన్నారు. ప్రైస్తవుల యింటికి

వెళ్ళాము. 400రూ యిల్లు చూపారు. తర్వాత 30 రూపాయల యిల్లు

చాలు అన్నాము. ఒక నెల తర్వాత వస్తామన్నాము. ప్రార్థించుచునే వున్నాము.

10మంది పనివారితో పని చేయిస్తూ ప్రార్థనా గదిలో ప్రార్థించింది. మేపఘాలు

ఆపితే దేవుని సేవకులకు అద్దె తీసికొననని దేవుని ముందు ప్రమాణం చేసి

దయ చూపారు. ఇసకపల్లి దేవుడు సాచనగా చూపాడని అక్కడే ఉ

ండిపోయాము. బససులు కూడా తిరగవు. పశమ అయినా అన్నిటిను వెళ్ళి

తెచ్చుకోవలసి వచ్చినా పెద్ద మందను కట్టుటకు కారణం ఆ వూరంతా

నాకు కావాలి దేవుని బిడ్డలు కావాలని ఆశించాను. పద్మ కుమారి అనే

సోదరి మా యిల్లు కట్టుటకు సొవ్ము అందించారు. ఈ రీతిగా దీవించారు.

నా బంధువులందరు లేనపుడు మా వివాహములు దేవుడు జరిగించుట.

మా వివాహాలు దేవుని దర్శనము ఆధారముగా జరిగింది. 5 మందిని

మంచి కుటుంబాలుగా కటాటడు. దేవుడు చెప్పాడని వివాహాలకు ముందుకు

వచ్చారు. నా బిడ్డలు కులాంతర వివాహాలు చేయదలిచాము. కట్నం

తీసికోలేదు. చెల్లెళ్ళకు యివ్వలేదు. మా అబ్బాయికి తీసికోలేదు. అందరూ

సేవకుల కుటుంబాల్లోనే కుదిరాయి. ప్రేమ వివాహం కన్న దేవుని

చితాతనుసారంగా చేసికొంటేనే మేలు. యాకోబు ప్రేమ వివాహంలో

కొనసాగలేదు కదా ! బాల్యంలో సాకలుకు వెళ�ి రోజుల్లో మీ ప్రార్థనలో

పిల్లలను కూడా సేవకు ప్రోత్సహించరెందుకు? అని మా బిడ్డలు

పపశ్నంచేవారు. మా కుటుంబాల్లో ఎవరూ సేవకులు లేరు. చాల దీనస్థితిలో

నుండి ఎంతో పశద్ద తీసికొన్నందుకు ప్రతిగా ఆయనకే సేవ చేయాలని

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

నాకు అమ్మకు అదే ఆశయం. ఎన్నడో అమ్మ మమ్ములను చంపి ఆమె

చనిపోవాలని తలంచింది. దేవుడే మవ్మును రక్షించారు. అందుకే అందరినీ

సేవకే నడిపించాను అన్ని సేవల్లో ఘనమైన సేవ యీ పరిచర్య అని

నమ్ముతాను. 32 మందిని మా }రినుండి సేవకు తర్బీదు చేసి పంపాను.

అనేకులను ప్రోత్సహించే సేవ చేస్తున్నాను. తెల్ల బట్టలు ధరించుట అన్నం

తినుట మానివేసాను. ప్రార్థన, సేవ, ప్రార్థన గోపురాలు కట్టించుట ఎందుకని

ప్రశ్నించారు. సారి�స్ సంఘ తెలుపు బల్లలు అని ఉంది. క్రీస్తుకు చేపలంటే

యిష్టం. అది వండమంటను. పైనన్న వాటినే మనసకరించాలి. నాలో

పరిశుద్ధత ప్రవేశించగానే విజ్ఞాపన ప్రార్థన కన్నీటి ప్రార్థన భారం నాలో

పెటాటరు. మన దేశ రక్షణ చాల ప్రాముఖ్యమైనది. అందరినీ ప్రేమంచాలి.

దేవుడు సిద్ధపర్చిన రక్షణ అందరా పొందాలని వాచ్ టవర్ కటాటను.

యాచన కృతజ్ఞత, విజ్ఞాపన ప్రార్థన మొదలగు నాలుగు గదులు కట్టించాను.

ఏకాంత ప్రార్థన్రై స్థలము పపత్యేకించాను. చర్చి ని]్మంచాక పరిశుద్ధ ప్రార్థనా

మందిరం అని పేరు పెటాటము.

నా పరిచర్యలన్నింటిని కలిపి ఒక పేరు ఉండాలని ప్రార్థించగా ఒక

పగాపఫ్ కాగితంపై దైవ సన్నిధి అని వ్రాసి చూపారు. ఆ పేరు పెట్టి ఆ

బేనర్పై పరిచర్యలు కొనసాగిస్తున్నాను ఈ తరంలో యవ్వనస్తులకు

సందేశాలు యివ్వాలని ఆశిస్తున్నాను.

గత 34 సంవత్సరాలుగా సేవ కొనసాగిస్తున్నాను. గతంలో

కలిగినదంతా యిచ్చి సేవ చేసారు. ఈనాటి వారు డబ్బు, స్థలాలు సంపాదన

పట్ల ఆశ కలిగ యున్నారు. పరలోకంలో ధనం సంపాదించు కోవాలి.

ఆత్మలను సంపాదించుము. చాల ముఖ్యమైనది ఎన్నిక లేని నన్ను దీవించి

గొప్ప పరిచర్యను మంచి కుటుంబాన్నిచ్చి దీవించారు. నా జీవిత కాలమంత

నేను నా కుటుంబము యెహోవాను సేవిస్తాము. ఆమెన్.

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

Photograph from page 166 of Mahonnathudu Malachina
పేజీ 166

సాక్ష్యం 47. భయంకర వ్యసనాలలో చిక్కుకున్న నన్ను క్రీస్తు వెదకి

రక్షించి, విలువైన భక్తుని హెచ్చరికల ద్వారా ఆత్మీయంగా

బలపర్చి దీవించిన క్రీస్తుకే సదా స్తుతి కలుగు గాక

రమ రంజోలు

హె�� ప్రేయర్ మనిపసీట, జహిరాబాదు

ఫోన్ నెం. 9441688534

""మీరు పబతుకునట్లు కీడు విడిచి మేలు వెదకుడి. అలాగు చేసినయెడల

మీరనుకొనునట్లు దేవుడను పసైన్యములకదిపతియగు యెహోవా మీకు

తోడుగా నుండును�� - ఆమోసు 5:14

1. పరిచయం:

దేవుని నామమునకు వందనములు. నా పేరు రవి.

నేనున్న ప్రాంతము జహీారాబాదు సమీపంలో గల

పగామము రంజోలు. నా బాల్యంలో చెడు అలవాట్లకు

బానిసగా మారాను. చదువు పట్ల ఆసక్తి ఉండేది కాదు.

బయటకి వెళ్ళి బీడ�లు పతాగాలనే ఆశ ఉండేది. తోటి

స్నేహితులతో ఆనందంగా ఉండాలనే ఆశ కలిగ ఉండేది. టీచర్లు దయతో

పాస్ చేస్తూ 7వ తరగతిలో పెఫయిల్ అయయాను. }హా తెలిసినప్పటి నుండి

దురభ్యాసాల పాలయయాను. పేకాట కూడా ఆడేవాడిని. తల్లిదండ్రులు చదువు

రాని నన్ను పొలం పని చేయించేవారు.

ఎనిమదవ తరగతి వయససులోనే నా తోటి స్నేహితులు వ్యభిచార

పాపానికి నన్ను పరిచయం చేసారు. లోకాశలులోనే మునిగి పోయాను.

చర్చి పట్ల ఆసక్తితో చర్చి కడిగించి చాపలు వేస్తూనే ఆచారంగా జీవించాను.

అమ్మ, నాన్న, అక్క, అన్నలు చాల బుద్ధి చెప్పిననా, నా అలవాట్లు మానుకో

లేక పోయాను. 2004వ సంవత్సరములో చిన్న ఉద్యోగం వచ్చింది.

ఉద్యోగంలో జీతం రాగానే పతాగుడు ఆరంభించేవాడిని. చాలా పాపాలు

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

కొనసాగించాను. తల్లిదండ్రులకు తెలియకుండా పాపం చేస్తూ రాత్రి

3గంటలకు పాపంరకై ఆశిస్తూ రాత్రి గడిపేవాడిని. ఎన్నో రీతులుగా నన్ను

కనిపెట్టి చూచి చాల హెచ్చరించేవారు. వయససు పెరికగ కొలది పాపము

వదులుకోవాలని ఆశ ఉండేది, కాని నా పాపాలు నాకు ఆనందం కలిగంచేవి.

నాకు 2008లో పెండ్లి చేసారు. ఈ రీతిగా నా పాపములు తగిగంచుకోగలనని

ఆశించారు. బాల్యంలోనే చెడు సహావాసంలోనికి నడిపించారు అది

వదులుకోలేక పోయాను.

భార్య, తల్లిదండ్రులు చెప్పినను నా వ్యభిచార పాపములు వదలలేదు.

నా భార్య విసిగి పోయి పుట్టింటికి వెళ్ళిపోయింది. నా వ్యభిచారంలో

మునిగి యున్న ఒక పసీత ద్వారా చేతబడి పపభావమును బట్టి నా కాళ్ళు

చేతులు నిస్సారమయి పోయాయి. నా జీవితం యింతేనని నా పాపాలకు

పపతిపఘలమని నమ్మాను. దేవునిపై ఏనాడా భక్తి చూపలేదు. నా పరిసర

ప్రాంతాలలో మంపతాల వారిని చేరి తల్లిదండ్రులు సంప్రదించారు. అందరూ

నాకు మరణము తప్పదని తలంచేవారు. తప్పు చేయరాదని నన్ను దారంగా

ఉంచారు. నాకు 2009లో కుమారుడు జన్మించాడు. చిన్న పపపటోలు

బంకులో 600రూపాయ జీతమచ్చేవారు. నాకిద్దరు కుమారులు కలాగరు. పెద్ద

బాబుకు కూడా అనారోగ్యం వాటిల్లింది. వైద్యం ఖరచులకే సరిపోయింది.

అప్పు కూడా చేసేవాడిని. నా తల్లి దండ్రులు, భార్య గార్చి దు'ఖపేవారు.

నేను వ్యభిచారం చేస్తున్న ఒక పసీత యింటికి తరచగా వెళ్ళుట నచ్చిని ఆమె

తల్లిదండ్రులు చేతబడి చేయించారు.

నాకు స్థలము మారుప అవసరమని మరొక }రిలోనికి పంపారు.

నా పాపం వదులుకోలేకపోయాను. ఒక్కొక్కసారి పశ్చాత్తాప్పే వాడిని

తిరిగి పాపం మానలేదు. సరిగాగ అమావాస్య సమయంలో నా కాళ్ళు

చేతులు పడిపోగా నిస్సతతువగా మారవాడిని. నా స్వకీయులంతా ఆలోచించి

1 సంవత్సరము తర్వాత జీతమంతా ఆసపత్రి పాలయేయ వారం. ఇబ్బందుల

వల్ల ఆధారం లేక నేను నా భార్యతో కలిసి ఏడచుకొనేవారం. పిల్లలు

రాత్రివేళ్ ఏడ్చేవారు. నా కుటుంబమును రక్షించు అని దేవుని దగ్గరకు

వచ్చి ఎన్నడా ప్రార్థించేవాడిని కాను.

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

కేవలము మాంత్రికుల చుటాట తిరిగి డబ్బు సమయం వ్యర్థపరిచాను.

నేను, నా భార్య చనిపోదామని తలంచాము. పిల్లలు అనాధలు అవుతారని

బాధపే వారము. ఈ శోధనలు గమనించి ఒక వృద్ధురాలు కలిసి పుట్టింటి

వెంపటకలు తీయమని సలహా యిచ్చింది. ఏదో ఒక మాల దైవజనుల

సందేశాలు వినాలనే కోరిక ఉండేది. అనుకోని రీతిగా దారం నుండి ఒక

దైవజనుని పిలిపించాలని ఆశించాము. నా భార్య అత్తగారు ఎలిజబైతతుగారి

దగ్గరకు అల్లపూర్ వచ్చాము. మా సమస్యలు వివరించాము.

ఒక దైవజనుడున్నాడు పరిచయము చేసింది. ఒక యింటిలోనే

ఆరాధన జరిపించిన సమయంలో ఆగస్టులో రాత్రి ఒక్ పుట్టినరోజు వేడుకలో

పాలుగన్నాను. ఆ పాస్టు నన్ను తిరిగి రమ్మని పిలిచాడు. ఆయన దృష్టిలో

నేను పడాను. ఆయన నా ఆత్మీయు తండ్రిగా నిలిచారు. నా భార్య,

తల్లిదండ్రులతో ఆయన మాట్లాడారు. నా పాపాలన్నీ ఆయనతో

వివరించాను. ""నీవు యిపపటిరకైనా విశావాసంతో ప్రార్థించుకో, నీ సమస్యలన్ని

పోవునని అభయమిచ్చాడు. ఈ రీతిగా నా బాధలు 2012లో పోవునని

ఆశించాను. 2012వ సంవత్సరములో విశావాసంతో పాటు చిన్నపాటి

ఆశ కలిగంది. అవిశావాసం కలిగననా దేవుని నమ్మదలిచాను. ఆయన

వాక్యంలో ప్రార్థనలో నన్ను నడిపించారు.

గతంలో ప్రార్థన వాక్యం జోలికి పోలేదు. పాప ఆలోచనలలో నిండుగా

గడిపాను. నాకున్నదంతా చెడు నేర్పిన స్నేహితులే. ఈ మందిరానికి రావడం

ఆరంభించిన తర్వాత నా అంతము ఎట్లుండునోనన్న మరణ భయం

కలిగంది. డిపసంబరు 31వ తేదీ వాగ్దానాలు తీసికొను సమయంలో మౌనంగా

ప్రార్థించాను. ""నాకు తగిన మాట యివ్వండి దేవా�� నా పాప జీవితంలో

12 సంవత్సరాలు గడిపిన జీవితం నుండి దేవుడు నన్ను తప్పించగలడా

అని బాధ పడునపుడు దైవజనుడు వెన్నంటి నాకు బోధించి పశ్చాత్తాప్

ప్రార్థన నేర్పించి వాక్యం చదువుటకు అలవాటు చేయించి సహవాసంలో

ఆసక్తిని పెంచారు. నన్ను పాపానికి వెళ�ి అవకాశమును దారపర్చి ధైర్య

పరిచారు. ""నీ తల్లి మరచిన నిన్ను మరువను. నా అరచేతిలో నిన్ను చెకిక

యున్నాను. ఈ వాక్యం తీసి ఆత్మీయు తంపడి చూపగా, నీ పాపం తుడిచి

వేసాడు. ధైర్యంగా ఉండు. పకమంగా ఆరాధనకు రావాలని ప్రోత్సహించాడు.

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

నా జీవితంలో నా శోధలనన్నిటిని నుండి తప్పించారు. 2012

మార్చి 29, నా పశ్చాత్తాప్ ప్రార్థన ద్వారా నన్ను పాపము నుండి విడిపించి

రక్షణానుభవము యిచ్చి నీటి బాపీతస్మంరకై నడిపించారు. ఆ తర్వాత 2017లో

కుమారునికి లివరులో వ్యాధి వచ్చింది. చాల ఏడ్చాను. నన్ను రక్షించింది

దేవుడు తర్వాత రక్షణకు ఎంతో వెన్నంటి హెచ్చరించి సహకరించిన ఆత్మీయ

తంపడి గారికి ఫోను చేసి నా కష్టము వివరించాను. నేను కూడా నా కుమారుని

రక్షించమని కన్నీటితో ప్రార్థించాను. డాకటర్లు బాబు పరిస్థితి సరిలేదన్నారు.

నా బాధ విని నా ఆత్మీయు తంపడి వారి కుటుంబము బాధపడి ప్రార్థించారు.

మా అందరి ప్రార్థనల పఘలితంగా దేవుడు నా బాబును స్వస్థపరిచారు. నా

దేవుడే రక్షించాడని అందరూ గుర్తించారు. నా తోటి వ్యక్తి 4 లక్షలు

దొంగతనం చేయగా నాకు కూడా భాగముందని జైలు జీవితం తప్పదన్నారు.

నా మీద మోపబడిన నేరమును బట్టి దేవుడే తప్పిస్తాడని పాస్టరుగారు

చెప్పారు. పోలీసు వారు మమ్ములను జైలుపాలు చేయుటకు సిద్ధపడ్డారు.

ఇది చాల భయంకర స్థితి. 4 లక్షల వివరాలు చెప్పమన్నారు. అసలు

తీసిన వ్యక్తి అబద్ధాలు చెప్పాడు. తగిన సమయంలో తప్పిస్తాడు.

ఆపతాకలములో నవ్ముకొనదగిన సహాయకుడు దానియేలను సింహపు

బోనులో నుండి తప్పించిన రీతిగా తప్పిస్తారు నవ్ము అని ధైర్యం చెప్పిన

పాస్టరుగారి మాటలు విశావాసం కలిగంచాయి. మౌనంగా నేను కూడా ప్రార్థన

చేసాను. ఈ శోధన నుండి తప్పించాలి ఆత్మీయు తండ్రికి ప్రార్థనలో నిశ్చయత

కలిగందన్నాడు.

ఏ దేవుడో నిన్ను కాపాడుతున్నాడు. పేర్లు నేర్సతులవి చెప్పండి

అన్నారు. ఆ క్షణంలో అసలు నేరం చేసిన వ్యక్తి నేను 4లక్షలు తీసానన్నాడు.

నన్ను అద్భుతంగా తప్పించాడు. నిత్య జీవానికి వార్సునిగా నేను ఆత్మీయ

తంపడి సహవాసంలో ప్రార్థన వాక్యంలో వర్థిల్లు ధన్యతనిచ్చారు. నా

సాక్ష్యమును దేవుడు దీవించు గాక. ఆమెన్.

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

Photograph from page 168 of Mahonnathudu Malachina
పేజీ 168

సాక్ష్యం 48. దేవుడు నన్ను మరణము నుండి తప్పించగలడా అని

దు'ఖములో నుండగా విశావాసులిద్దరు క్రీస్తు చెంతకు

నడిపించగా క్రీస్తు దర్శించి స్వస్థత యిచ్చారు

శ్రీమతి సీయోను కుమారి

జై.ఎస్.ఎవ్. మనిపసీట, విశాఖపట్నము

జీ.ళ.వీ. వీ�అ�ర్తీ�వర

ఫోన్ నెం. 9441688534

""నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే�� - నిర్గమ 15:26

1. పరిచయం:

దేవుని నామమునకు వందనములు. నా పేరు

సీయోను కుమారి. దేవుడు నా పట్ల చూపిన ప్రేమ ద్వారా

అద్భుత సవాస్థా సాక్ష్యం మీకు వివరించాలని

ఆశిస్తున్నాను. 1999 సంవత్సరములో భయంకర బాధ

ఎదురొకన్నాను. నేను మా అత్తగారు భర్త కుటుంబీకులం

అంతా భయంకరమైన విగ్రహారాధన చేసేవారము. ప్రతి

దేవుడిని కొలిచేవారం. అయ్యపపను కొలిచేవారం. ప్రతి

దేవాలయంలో పూజలు పకమంగా చేసే వారము. మేము

చాల ధనవంతులు అని పేరు పొందిన రీతిగా కారు, లారీ, బంగారము

సమృద్ధిగా ఉన్న జీవితాన్ని గడిపాము. కారు యాక్సిడెంటు వల్ల నష్టంతో

పాటు లారీ పోయింది. పకమంగా ఆస్తి అంతా పోగొట్టుకొని అతి పేద

స్థితికి చేరాము. దీనస్థితికి చేరాము. నాకిద్దరు కుమారులు కలాగరు. పెద్ద

బాబుకు 4 సంవత్సరముల వయససు. చిన్నబాబుకు 6 నెలలు వున్నపుడు

నాకు అనారోగ్యం కలిగంది. మేమున్న పరిస్థితులలో బంధువులు స్నేహితులు

ఎవరా నా దగ్గరకు రాలేదు. అనాధలుగా కాలము గడిపాము.

మెడ క్రింద గడడ్ వచ్చి దానికి రంపధము పడింది. వైద్యానికి డబ్బు

లేదు. విశాఖలో రక.జి.హెచ్ ఆసపత్రిలో చూపించాము. వారు ఆ గాయములో

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

రక్తము చీము ధారగా కారుతా ఉండేది. వైద్యులు పరీక్ష చేసి గండెలో

కేన్సరు వుంది చీము పపకకటైముకలు రంపధములు ఏరపడి చీము రూపంలో

కారిపోతందవ్మా అన్నారు. రెండవ అభిప్రాయంగా అమెరికన్ ఆసపత్రిలో

కూడా చూపించాము. ఆ ఆసపత్రి వారు చీము రక్తము పసపసివున్ను

హైదరాబాదు పంపి పరీక్ష చేయించారు. వైద్య పరీక్షల పఘలితాలు తెల్పారు.

రెండు స్థలాలలో చెప్పిన రిపోర్ట అన్ని ఒకే పఘలితాలు తెల్పాయి. కేన్సరు

వ్యాధి అన్నారు. ఎముకల మాల్గు చీముగా వస్తుందని ఆపరషను చేయిసేత

నాలుగు లేదా 5 లక్షల సొవ్ము కావాలి. అయిననా జీవించగలదనే నమ్మకం

లేదన్నారు. మా బాధలలో ఓదారుపనిచ్చిన వార లేకపోయారు. అందరూ

విడిచిపెటాటరు. నాకు రకత సంబంధులు చాల మంది వున్ననా మాకు ఒక్క

పూట భోజనం పెట్టుటకు ముందుకు రాలేదు. పబతకుట దుర్బ�రమని

తెలిసాక చాల వేదనతో కుమలి పోయాను. ఏ దికుక తోచలేదు. చిన్న

భడడ్లకు తల్లి లేకపోతే ఎలా జీవిస్తారనే బాధతో చాల దిగులుపడి

ఏడ్చేదానను. అయెయా ఎన్నో పూజలు చేసాము. ఏ దేవతలన్నా

మాట్లాడగలరా అని ఏడ్చాను.

నేను పబతికి పేరు సంపాదించాలన్న ఆశ లేదు గాని, నా బిడ్డలు

అనాధలు అయిపోతారన్న వేదన వెంబడించేది. గతంలో ఆస్తి వున్నప్పుడు

అందరూ వస్తూ పోతా వుండే వారంతా నా భడడ్లను చూడగలరా? కనీసం

నేను పబతకాలి. అవ్మా అని పిలిసేత నేనున్నాను బాబు అని చెప్పుట్రైనా

నేను పబతకాలని చాల ఆశ పడాను. ఎన్నో కష్టాలు బాధలు తట్టుకొని

పబతక గల్గుట అద్భ�తమే. మాకు సమీపములో ఒక అనాధ ఆపశమము

ఉండేది. పెద్దబాబు బట్టలన్నీ స్ర్ది వాడిని అకకడపెట్టి వాడి పోషణ అందరి

అనాధలతో జరిగిపోతందని ఆశించి అక్కడ పని చేస్తున్న మాస్టరుగారిని

సంప్రదించాను. ""అవ్మా, తల్లి, తంపడి లేనివారినే చేరచుకోగలము అన్నారు.

నేనెలాగు చనిపోతాను తల్లి లేదని పవాసికొని తీసికొండి అన్నాను.

ఒప్పుకోలేదు.

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

2. మొదటిగా క్రీస్తును పరిచయము చేసిన విశ్వాసులు కలిశారు :

ఒకరోజు యింటింటికీ కరపపతాలను పంచి పెట్టుచూ క్రీస్తు రక్షకుడు

సజీవుడు, మాట్లాడే దేవుడు నమ్మండి. అందరికీ ప్రభువు అని బోధిస్తూ

ప్రార్థిస్తూ కరపపతాలు పంచి పెట్టు యిద్దరు ప్రైస్తవ విశ్వాసులు నా యింటికి

వచ్చారు. అప్పటికే పుటైటడు దు'ఖములో కుమలి ఏడ్చే స్థితిలోనున్నాను. ఆ

పత్రిక అందుకని పపక్కన పెటాటను. నా జీవితవే ఎకుకవ బాధగా తోచింది.

వారు మరలా వెనకికవచ్చి అకాక, ఎందుకేడుస్తున్నావు? అని అడిగారు. నా

పరిస్థితి చెప్పాను. డాకటర్ల రిపోరుట చూడండి. కొన్ని నెలలలో మరణించగలవని

డాక్టు చెప్పారు. నా భడడ్లకు తల్లి లేకుండా పోతందని ఏడసతున్నానని

తెల్పాను.

వారిద్దరూ ఎంతో ప్రేమతో మాట్లాడి క్రీస్తు ప్రభువు మాట్లాడే దేవుడు.

సవాస�పర్చివాడు. నీవు ప్రార్థిసేత నీతో మాట్లాడి తగిన జవాబునిస్తారని చెప్పి,

మాడు ఆదివారాలు చర్చికి వెళ్ళి ప్రార్థించుకో, ప్రభువా, నీవు మాట్లాడే

దేవుడవు, బాధలో ఆదుకొనే దేవుడవు, సవాస�పరచే దేవుడవు అని యిద్దరు

విశ్వాసులు చెప్పారు. నన్ను పబతికించు, నాతో మాట్లాడు. నిన్నే నమ్ముాను��.

యీ రీతిగా ప్రార్థించుకో అని చెప్పి ప్రయత్నించి చూడకాక అన్నారు. ఏ

దేవుడా మాట్లాడలేదు కదా, నమ్మకంగా క్రీస్తు గార్చి చెప్పారు కదా !

ప్రయత్నించి చూస్తానని నిరణయించుకున్నాను. ఆదివారం మరలా వారిద్దరూ

వచ్చారు. నన్ను చర్చికి తీసుకొని వెళ్ళారు. నీ ఏడుప మందిరములో దేవుని

దగ్గర ఏడవామన్నారు. తప్పక వెళ్తానని తలంచినపుడు ఆ యిద్దరు

తమ్ముళ్ళు నన్ను మందిరానికి తీసుకొని వెళ్ళారు. చప్పట్లు కొట్టి ఆరాధించుట

చూచాను. ""ప్రభువా నా భడడ్లకు తల్లిగా ఉంచు, 2,3 ఆదివారాలు పకమంగా

వెళ్ళాను. 3వ ఆదివారం వెళ్ళాను. నీవు నన్ను జ్ఞాపకం చేసికో అని చాల

ఏడ్చి ప్రార్థించి యిల్లు చేరాను. ఆహారం తినలేక పోయేదాన్ని. గొంతు

దగ్గర రంపధం దగ్గర చేయి పట్టుకొని జావగా చేసికొని నోటిలో పోసికొనే

దాన్ని. టీ యిష్టమయినా పతాగితే రంపధం గుండా కారిపోయేది. చాల

నీర్సముగా మారాను.

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

ఆదివారము మధ్యాహ్నాము మరలా ఏదైనా నాతో మాట్లాడు. రెండు

మాటల్లో ఒక జవాబు కావాలి. నేను పబతకుతానా లేదా? చెప్పండి ప్రభువా

అని ఏడ్చాను. గొప్ప స్వరం వినిపించింది. కాసత భయపడాను. ఏమ వింతైన

స్వరం అని ఆశ్చర్యపే సమయంలో నిర్గమ 15:25 ""కుమారీ నిన్ను

స్వస్థపరచు యెహోవాను నేనే�� అని వినిపించింది. ఆ స్వరంలో మాట

కాగితంపై పవాసేసాను. నేను మాడు వారాలుగా వెళ్ళిన చర్చికి వెళ్ళి

పాస్టరుగారితో ఆ స్వరం వివరాలు తెల్పాను. నాకు గండెల్లో దడ

వచ్చిందన్నాను. నీవు చనిపోవవ్మా, నీవు పబతకుతావు. దేవుడు చెపుతన్నాడని

అభయమిచ్చారు. నేనిక క్రీస్తునే నమ్ముతానని భర్తతో అత్తగారితో చెప్పాను.

నేను చెప్పిన మాట నా భర్త నాతో నీ దేవుడే నా దేవుడు అన్నారు. యిద్దరమా

చర్చికి వెళూత నవ్ముకున్నాము.

దేవా, యిరుగు పొరుగువారు పుండు తగ్గలేదు. యేసును నవ్మావు

అంటున్నారయయా, పుండు మానపండి. మాట్లాడండి. నిందలు బభరించ

లేనన్నాను. 9 రోజులు ఉపవాసం ఉండు. నా శక్తి బలము యిస్తానన్నారు.

8 రోజులు ఉపవాసం ఉన్నాను. 9వ రోజు వచ్చింది. నీ ఆత్మ నన్ను వదిలి

ఉండాలి. నేను అప్పుడే పబతకగలను. నన్ను పబతికించి జీవమస్తావు. నేను

నా మోకాళ్ళు నుండి లేవను జవాభవ్వాలని ఏడ్చాను. ఆ రాత్రి ప్రభువు

దర్శనమిచ్చారు. ఆకాశము సునాము వలై కనిపంచింది. ఆకాశము నాలుగు

దికుకలుగా విడిపోగా మధ్యలో దిగి వచ్చారు. సిలువపై రక్తం కారుచూ

కనిపంచి ఆ బుటన పవేలితో నా గాయపు రంపధము ముటాటరు. నా గాయము

తగిగంచి నీ దగ్గరకు తీసికో అని ఏడ్చాను.

రో� గొంతు వద్ద గాయమునకు గుడడ్లు కట్టేదాన్ని. రాపతంతా

చీము రక్తం కారది. ఆ రోజు తీయగానే రెండు పురుగులు కనిపంచాయి.

నేనింకా పబతకగలనా? చనిపోతే పురుగులు పడతాయంటార. నేను యింత

పాపాతయ్మరాలినా? అని ఏడ్చాను. వెంటనే గుడడ్లు తీయగా రంపధం లేదు.

ఆ చేయి తాకిన వేర ఆ రంపధము స్థానంలో చర్మం రంగు పబ�న్ రంగుగా

ఉంటుంది. యేసు నన్ను సవాస�పర్చాడు. నా స్థితిగతి మార్చాడు. భడడ్లను

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

Photograph from page 170 of Mahonnathudu Malachina
పేజీ 170

మంచి సాకళ్ళల్లో చదివించాడు. ఇంజనీర్లు అయయాను. వారు పోయిన

సొవ్ము సంపాదించుకొని దేవుని సేవ చేయిస్తానని తలంచాను. 2014లో

దేవుడు దర్శించాడు. నా సేవకునిగా ఉండు. మన తలంపులు వేరు.

దేవుని తలంపులు వేరు. దేవుడు దర్శించి, నేనే నీ భడను చదివించాను.

1 సంవత్సరం 6నెలలో సేవలో చేరాలన్నారు. నాతోనే సాటిగా మాట్లాడారు.

ఎవరు చెప్పినా విననేవెా ! నా కుమారునికి చాల ఉద్యోగాలు వచ్చాయి.

చాల ప్రాంతాలలో నుండి కాల్స వచ్చాయి. చాల జీతమస్తానన్నారు. సేవ

చేయకపోతే శిక్ష వస్తుందని భయపడాను. పెద్దబాబు ఆర్యన్ జోసఫ్ ఆయా

ప్రాంతాలలో వాక్య పరిచర్య చేస్తున్నాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన

వాడు అని జవాభస్తూ భక్తిగా జీవిస్తున్నాడు. నా భర్త జాన్ గారు గార్డుగా

పసక్యూరిటీలో పని చేస్తున్నారు. ఎన్నో యాక్సిడెంట్లు సంభవించినా ఎముకలు

విరిగినా స్వస్థతనిచ్చి బలంగా క్రీస్తును నవ్ముకున్నారు.

దేవుడు నా స్థితిగతులు మార్చాడు. బైబిలు పటయినింగు రెండు

సంవత్సరాలు చదివి ఇంజనీరుగా పని మానుకొని దైవసేవలో సంపూరణ

సమరపణ చేసికున్నాడు. రెండవబాబు జోనతాను ఇంజనీరుగా ఉద్యోగిగా

నున్నాడు. భయంకర యూక్సిడెంటులో మరణం తప్పించిన దేవుడు

సజీవుడు. నేడు కరోనా ఎందరినో చంేపస్తుంది. నేను చనిపోతానన్నారు.

కాని సజీవుడు మాట్లాడి పబతికించాడు. నన్ను నా కుటుంబాన్ని రక్షించాడు.

మీరంతా ఏ సమస్యలో ఉన్నా దేవుని నమ్మండి. దేవుడు గొప్ప దేవుడు.

మంచి దేవుడు. ఆయన ప్రేమను నమ్మండి,సేవించండి. మా కుటుంబమురకై

ప్రార్థించండి. అందరినీ ప్రభువు దీవించు గాక. ఆమెన్.

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

సాక్ష్యం 49. విగ్రహారాధన కుటుంబంలో జన్మించి చక్కగా

చదువుకొను దినాల్లో చెడు ే్నేహాల వల్ల యావజ్జీవ ఖైదీగా

నుండగా క్రీస్తు దర్శించి క్రీస్తు ఖైదీగా మార్చి సేవకుడిగా

నిలిపారు

శివశంకర్ (లాజరస్)

సీయోను మందిరము

ఫోన్ నెం. 9440330993

""నాకు మొఱ్ఱ పెట్టుము. నేను నీకు ఉత్తరమిచ్చెదను. నీవు పగహింపలేని

గొప్ప సంగతులను గాడిడవైన సంగతులను నీకు తెలియజేపసదను��

- యిర్మయా 33:3

పరిచయం:

ప్రియమైన నా సహోదరులు సహె�దరీలకు ప్రభువైన క్రీస్తునందు

వందనములు తెలియజేయుచున్నాము. ఈ జీవిత

సాక్ష్యము కలిపతము కాదు. విశాఖ పట్టణములో జరిగిన

యధార్ధ సంఘటన. 1998 ఆగస్టు 12లో ఆంపధ

బూమ దిన పత్రికలో ప్రచురించారు. ఆయన జీవితం

బభయక్రాంతులను చేసి అమాయకులను హింసించిన

రౌడీ షీటరు శివను న్యాయస్థానము శికషలు విదించి, ఆయన ఆగడాలకు

కళ�ిం వేసింది. యిది వాస్తవము. లోయలో నుండి శిఖరాగ్మమునకు

చేరిన వ్యక్తి. యధార్ధ గాధ యాసిడ్ శివగా పిలువబడేవాడు. చెరనుండి

విమోచన ద్వారా నేడు పాస్టుగా సాక్షిగా జీవిస్తున్నారు. యిది అపూర్వా

వాస్తవసంఘటన అక్షర రూపము. ఒక మామాలు వ్యక్తిని అసాధారణ

శక్తిగా నిలిపి యింటి వారికి సమాజానికి మోయలేని భరించలేని దుర్బ�ర

జీవితాన్ని ఆశ్చర్యంగా మార్చి వేసిన జీవితంలో యేసు తనకు పపీతిపాపతవైన

వ్యక్తిగా మలచిన క్రీస్తుకు సాక్షిగా నుండుట క్రీస్తు అపార ప్రేమకు

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

నిదర్శనము. ఒకపుడు భయంకరమైన నేర్సతుడిగా జీవించిన యాసిడ్

శివ నేడు క్రీస్తును రక్షకునిగా సీవాకరించి క్రీస్తు ఖైదీగా మారిన శివ శంకర్

గారి జీవిత సాక్ష్యము తన మాటల్లో -

సాక్ష్య వివరణ:

ప్రభువు నందు మీకు అందరకు శుభములు. నేడు సజీవంగా నా

సాక్ష్యము వివరించుటకు నన్ను సజీవంగా ఉంచిన క్రీస్తుకు వందనాలు.

విలాప 3:4 వాక్య ఆధారంగా చేతులైత్తి స్తుతిస్తూన్నాను. నా మొదటిసారి

జైలు ప్రవేశము విశాఖపట్నం పసంపటల్ జైలు. రెండవసారి తల్లిదండ్రులకు

లోకానికి విరోధముగా జైలు ప్రవేశము మాడవసారి నన్ను నేడు రక్షించిన

రక్షకుని పై తిరుగుబాటు ద్వారా, విశావాస పరీక్షలో నెగ్గుటకు జైలు ప్రవేశము,

నేను నన్ను ప్రేమంచిన సంఘమును ద్వేషించినందన యీ రీతిగా నాలుగ

సార్లు జైలు ప్రవేశము నేడు అనేకులకు ఆదర్శంగా వున్నాను. నేడు క్రీస్తును

రక్షకునిగా అంగీకరించాను. ఆయన నామంలో కృతజ్ఞతా స్తుతులు

చెల్లించాలి. యిర్మయా 38:3 గాడార్ధములు బయలుపరచు దేవుడు మన్రై

స్థలము సిద్ధపర్చి తీసుకొని వెళుిదనని అభయమిచ్చారు. మత్త. 11:28

ప్రయాసపడి భారం మోసేవారిని రమ్మని పిలసతున్నారు. ఎంతకాలము

పబతికామని కాదు గాని ఏ రీతిగా రోషంగా దేవుని కొరకు జీవించుట

అవసరము. కృపా కనికరాలు తోడుగా ఉండుగాక. సమసత ఘనత మహిమ

సదా కాలము మనతో నుండును గాక.

దేవునికే సోతపతము. జీవితఖైదీ విమోచన చెరలో నుండి విడుదల

పేర పుస్తకము నా సాక్ష్యం వివరించాను. ఆసిడ్ శివ సజీవ సాక్ష్యం విశాఖలో

సంచలనము కలిగంచాను. దేవునిలో నా పేరు లాజరస్. చచ్చిన నా జీవితాన్ని

పబతికించారు. 2011లో యావజ్జీవ శిక్షకు వెళ్ళాను. 80మందిలో క్రీస్తు

భడడ్గా సాకష్యమచ్చిన 325మంది రౌడీలు విశాఖలో ఉన్నారు. గతంలో 8

పోలీసు సేటషను వుండేవి. నా రికార్డు ఉంది. నా సవాలు ఏమనగా నామకార్ధ

ప్రైస్తవులు నిజ ప్రైస్తవులుగా పబతకాలనియు చాలమందికి ఎవరినో ఒకరిని

కొటాటలనిపిస్తుంది. నన్ను కొట్టినా పర్వాలేదు. నా సాక్ష్యము పుస్తకములో

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

వివరించాను. 30రూ. ఖరీదు గల పుస్తకములో ఏ వివరాలు అబద్ధాలు

కాదు. నా ఫోను నంబరుంది. నాతో మాట్లాడవచ్చు. యధార్ధవైనదని

నమ్మితే క్రీసేత గొప్ప రక్షకుడని నమ్మి స్తుతించి ఘనపర్చి సాక్షిగా నుండాలని

నా ప్రార్థన. నా గత జీవితాన్ని గమనించిన తల్లిదండ్రులు, తోబుట్టువులంతా

అసహ్యించుకొనేవారు. నన్ను అసహ్యించుకోలేని ఒక్క దేవుడున్నారు.

ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఎవరా నా మనససునెవరా మార్చలేనపపటికినీ

నన్ను మార్చినది ఈ పరిశుద్ధ గ్ంథదము సాక్ష్యం చెప్పగలను. కొంత వాక్యం

చెప్పి సాక్ష్యం వివరిస్తాను. తీతు. 1:5 ""నేను నీకాజ్ఞాపించిన ప్రకారము

లోపముగా నున్న వాటిని సరిదిద్దవలైను. మత్త. 28:20లో నేను ఏఏ

విషయాలు ఆజ్ఞాపించితినో వాటిని రగైకొనవలైనని బోధించాలి. కొన్ని

రగైకొనుచు కొన్ని రగైకొనలేకపోతున్నారు. క్రీస్తు ప్రేమను ప్రకటించాడు.

మారుక 16:15,16 - ""సరవాలోకములో సువార్త ప్రకటించాలి.

నమ్మకపోతే శిక్ష ఉంటుంది. ఆయన చెప్పిన మాట చివరి ఆజ్ఞను మొదటి

ఆజ్ఞగా చెప్పాలి. సువారతలలో ఆయన ఎందుకు వచ్చారో ఏం చెయయాలో

బోధిస్తుంది. ఎలా చనిపోయాడు. ఎలా పునరుత్థానం పొందు శక్తిని

తెలియజేస్తుంది. సౌలు పౌలుగా మారిన తర్వాత పూర్వాము హింసకరుడను

నేడు కృతజ్ఞత కలిగ యున్నాను. తన పరిచర్యకు పిలిచాడు. క్రీస్తు పాపులను

రక్షించుట్రై వచ్చాడన్న పౌలు, క్రీస్తు దాసుడన్నాడు.

క్రీస్తును నమ్మితే ఆయనతో జీవిస్తాము. క్రీస్తు ప్రేమ అందరికి

చూపాలి. సువార్త ప్రకటించాలి. నేను వ్రాసిన పుస్తకము పవాసినది. ...

రౌడ�గా .......... పేరు మోసిన రౌడిగా .... ఆంజనేయులుపై ........

ప్రయత్నం చేసారు. కొంతకాలం అస్వస్థతగా ఉండి అతని కుమార్తెను

కిడ్నాప్ చేసారు. ... అరెస్ట చేసారు. ..... రోడడుపై ఈడచుకు వెళ్ళి అరెస్టు

చేసారు. ఈ రోజు నేను నా పబతుకు మార్చిన క్రీస్తును వేడుకొనుచున్నాను.

500 రూపాయలు .. 5 లక్షలు సొవ్మురకై కిరాయి హాంతకులతో పాపాలు

చేసాను. ఎవరైనా నన్ను రక్షించండని అడిగాక ఎవరా నన్ను రక్షించుటకు

ముందుకు రాలేదు. ఎవరైనా జాలి చూపరా అని ఏడ్చాను. పాప సముపదంలో

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

మునిగిపోవు సమయంలో క్రీస్తు చేయి చాచి లేవనెతాతరు. మేము హిందా

సాంపపదాయంలోనే జన్మించాము. పూజలు చేసేవారము.

మా చేనేత పని వపస్తాలు నేయుట మారకండేయ గోపతీకులము. శివ

బభకుతలము. జంధ్యము ఉండేది ప్రతి సోమ, శనివారం వుడిగట్టికొని పూజలు

చేసేది. నా తపపుల్రై పోలీసువారు కనబడితే కాల్చివేయమని ఆరడ్ర్లు జారీ

చేసారు. నేను దురా�ర్గుడనయితే రాజీవ్ గాందిని చంపిన తీపవవాదులను

9 మందిని విశాఖ జైలులో నంచగా వారు నన్ను కలిసినపుడు యేసే

దేవుడని ఒప్పుకున్నారు. మా తంపడిపేరు పపకాశరావు వి., తల్లి పేరు

నాగరత్నము. మల్లేపల్లిలో మా నాన్న జీవించారు. నా తల్లి వూరు

రాజమంపడి. మా నాన్న బాల్యంలోనే తల్లిదండ్రులను కోలోపయారు. ముగ్గురు

అన్నదవ్ములలో చిన్నవాడుగా మా నాన్న ఉండేవారు. అన్న �.వి.సి.లో

పని చేసేవారు. టాంకు డ్రైవరుగా నుండేవారు. నాన్నను, అమ్మను నాన్న

అన్నగారు విశాఖ పట్నం రమ్మని అక్కడ స్థిరపర్చారు. కంపెనీ సాకలు

పప్రాంతంలో చిన్న యిల్లు ని]్మంచుకున్నాము.

మా తల్లిదండ్రులకు 6వుంది సంతానములో నుండగా తన

అన్నయ్యపై ఆధారపడి జీవించుట కిష్టపడక మా నాన్న టాంకు డ్రైవరుగా

ఉండేవాడు. నాన్న స్నేహితుల వల్ల పతాగుడు అలవాటయిపోయి రాబడి

యింట్లో యిచ్చేవారు కాదు. ఓనరు రాజేశవార్రావు నా తల్లితో నా తంపడి

ఉద్యోగం తీసివేస్తాననగా నా తల్లి ఆయన కాళ్ళు పట్టుకొని పెద్ద

కుటుంబము ఎలా పబతకగలము? దయ చూపమనగా ఒక్క

అవకాశమస్తాను. అదే లారీలో క్లీనరుగా పనిచేయమనండన్నాడు. యేసును

నమ్మినవారు గాని నమ్మని వారు గాని పతాగుడు చెల్లాచెదరు చేస్తుంది. నా

తంపడి పిల్లలను ప్రేమగా చూచేవాడు. నా తల్లి యింట్లో వ్యాపారం చేసి

పోషించేది. అన్నయ్యలు పెరుంటింగు పని చేసేవారు. 8మందికి యిల్లు

సరిపోయేది కాదు. రోడడు పక్క పండుకొనే వారము. మేము పాలేపకట్టులు

అవ్మేవారము. చాల స్వల్పంగా డబ్బు వుండేది. అక్కడ షాపు శుభ్రం చేసేత

డబ్బు యిచ్చేవారు. తల్లి పాచి పని చేసేది. తల్లి మగిలిన అన్నం తెచ్చి

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

యింటికి తెచ్చి ముద్ద పెట్టేది. తిని వచ్చానని అబదా�లాడి మంచినీరు

పతాకగది. భయ్యం నపపు చేసికొని అన్నంలో కారం వేసి తినేవారము.

అరటిపండ్లు పాడయినమ తెచ్చి తినేవారము. తల్లి ప్రేమ గొప్పది. పిల్లలకు

వాంతి వేసత రెండు చేతులు పట్టి ఆదుకొని పెంచు ప్రేమ గలది అన్ని

ప్రేమలో సావార్ధం ఉంది. యేసు చూపిన ప్రేమలో సావార్థం లేదు.

అపొ. 10:36లో యేసు అందరికి ప్రభువు. నేను 10వ తరగతి

చదివుతండగా బాగా చదువుకోవాలని ఉండేది. గతంలో టీ కూడా

అలవాటు లేదు. పరీక్షలు వ్రాసాను గాని ప్రశ్నలకు టీచరుకు జవాబు

చెప్పేవాడిని. టీచరు నా రిజలుట కనిపెట్టగా నా నంబరు కనబడలేదు. నా

పేపరు మార్చారమోనన్నాను. టయాషన్ చెప్పిన టీచరు బాధపడ్డారు. అన్ని

పెఫయిలు అయయాను. సోషలులో 40 మారుకలు వచ్చాయి. ఎలారగైనా పాస్

అవుతానన్నాను. స్లిపులు పెట్టి వ్రాసాను చదివి పవాయుడవే సుళువు. చిన్న

ఉద్యోగంలో పార్టటయిములో చేరాను. పదవ తరగతి తిరిగి పవాయ

దలచాను. బక్సింగ� క్లబ్లో చేరాను. నేను వెళ్ళి పరీక్షలలో బాటులో

స్లిపపులు పెట్టి వెళ్ళి పవాయదలచాను. పదవ తరగతిలో పాస్ అయయాను.

శివ చదువుతావా? అని ఆ బక్సింగ� యజమాని అడిగాడు. సేటటులో

బంగారు పతకం సంపాదించాను. నన్ను }రగించారు. నా నడక మారింది.

పుస్తకాల సంఖ్య మారింది. చాల గురితంపు పొందాను. నమసాకరము కూడా

పెటాటరు. నేను కాలేజీలో ఒక అవ్మాయి ప్రేమలో పడాను. పోటీలో పబాంజ్

మెడల్ వచ్చింది. ఆర్మీలో హావల్దార్ పోస్టు యిచ్చారు. నా తల్లిదండ్రులను

పోషించాలని ఆశించాను. ఆర్మిలో ఉండగా ఆ అవ్మాయి ప్రేమ్రై తిరిగి

విశాఖ వచ్చాను. కాలేజి 1992లో జాయిన్ అయయాను. నాకు రెడిడ్ అనే

ే్నేహితుండేవాడు. మా ప్రిన్సిపాల్తో తిరుగుబాటు, ఆడ్రిల్లలపై అసరభ్య

ప్రవర్తన వల్ల గొడవలు జరిగాయి. చంపదశ�ఖర్ను గట్టిరాడ్తో కొట్టగా

ఆసపత్రి పాలయయాడు. నిన్ను రౌడీలు చంపదలసతున్నారని ప్రిన్సిపాల్గారు

పారిపోమన్నారు. చదువు సరిగా సాగనందన పరీక్షలు పవాయలేక

పోయాను. కొన్ని గొడవలలో డబ్బులిచ్చేవారు. నా జీవితం నాశనమవు

తుందని అయ్యప్ప మాల వేయించారు. చాల గొడవల్లో పేరు పొందాను.

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

నా పాపాలు క్షమించుట కార్యపకమం చేయించారు. కిరాయి గొడవలు

ఒప్పుకొనుట కారంభించాను. వంకీకకప్ వేసికొని కొందరిని చావగొట్టే

వాడిని. వారిని చాల రకాలుగా బైదిరించేవాడిని.

నేను చాల కేసులలో చికుకకున్నాను. ఆ రోజున అమ్మ, నాన్నలను,

తోబుట్టువులను అరెస్టు చేసారని తెలిసింది. గణేశ్ అనే స్నేహితునితో

సినిమాకి వెళ్ళాను. గొడవల్లో ఒక విద్యావంతుడు మరణించాడు.

చంపదశ�ఖర్ని కడ�డ్తో బాది గాయపర్చాను. అందరా తిరుగుబాటు చేసారు.

కాలేజీ పసలవలు ప్రకటించారు. చంపదశ�ఖర్ 7 రోజులు కోమా నుండి

తేరుకొని నన్ను చంపదలిచాడు. ఆ ఎదుటివారు అప్పటికే హాత్యకేసులో

నిందితులని తెలిసింది. ఆకుల ఆనందరావుకి కిరాయి యిచ్చి నన్ను

చంపదలిచారని ప్రిన్సిపాల్ చెప్పినట్లు రాజమంపడి పారిపోయాను. తర్వాత

తర్వాత ప్రేమ వ్యవహారం వల్ల పరీక్షలు పవాయలేకపోయాను. ఆ రోజుల్లో

రామకృషాణరెడిడ్ అప్పటికే రౌడ�షీటరుగా నుండేవాడు. పపతినెల ఆర్థిక

సహాయం చేస్తానని శివా గ్యాంగును పోషించేవారు.

అమ్మ, నాన్న పూజలలో దింపాలన్నారు. నాకు శాంతి లేదు. ఎన్నో

కిరాయికి డబ్బులు తీసికొని చావగొట్టి బైదిరించేవాడిని. నాకు భయపడి

ఎవరా కంప్లైంటు యిచ్చేవారు కారు. పాత డైరీ ఫారంలో అన్నయ్యల

దగ్గర నేను ప్రేమంచిన అవ్మాయిని చూడాలని అక్కడికి వెళ్ళేవాడిని. 1994

పఫిపబవరిలో క్రిరకట్ ఆడు స్థలంలో గొడవలు జరిగాయి. మేము ఒక క్లబులో

చేరి యున్నాము. రెడిడ్పాల్లెం వాస్తవ్యులు కుటుంబంలో యవ్వనస్తులు శివ

కారణమని నన్ను కొటాటలని ప్రయత్నించారు. నేను అన్నయ్యల యింటికి

వచ్చినపుడు ఆదివారము బససు దగ్గరనుండగా నాగారు అనే స్నేహితుడు

నీవు పసీతలతో అసరభ్యంగా ప్రవర్తించావన్న నెపంతో నన్ను చంపదలిచారు.

యిద్దరం ఒక బససుసాటపుకు చేరాము. లంకా శ్రీను అదే మాట చెప్పాడు.

నాకు తోడున్నారని ధైర్యంగా ఉన్నాను. ముగ్గురము వెళ్ళి వారిల్లు చేరాము.

జరగబోయే స్థితి నాకు తెలియదు. ఎవరో ఎదురొకంటున్నారని

తెలిసికోలేదు. నాపై గునపము విసిరారు. నా స్నేహితులు పారిపోయారు.

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

ఎం.భ.ఎ. చదివే కుపరాడు 1994 ఫిబ్రవరి 20వ తారీకున రాగానాకు

భయంతో ఎడమ చేయితో, యిద్దరిని గాయపర్చాను. గొడవలు జరిగినపుడు

గాయాలతో కూలిపోయాను. నేను బససు ఎకిక వేర ప్రాంతంలో ఎల్లారెడిడ్ని

చేరాను. గతంలో గణేశ్ యింటికి వెళ్ళాము. ఆ గొడవలలో ఎం.భ.ఎ

కుపరాడు చనిపోయాడు. నన్ను నేర్సతునిగా అర్ధనగ్నంగా రోడడుపై ఈడచుకొని

వెళ్ళారు. నన్ను 14 రోజులు విశాఖ పట్నంలో 6 పసకషన్లల్లో నేరాలు మోపి

జైలులో నంచారు. ఆ రోజు పసంపటల్ జైల్లో ఒక్కొక్కరికి గది యిచ్చారు.

ఆకలితో వున్నాను. ఉదయాన్నే రామకృషాణరెడిడ్ కూడా నాతో జైలులోనే

ఉన్నాడు.

ఈ రోజు ఆదివారం మంచి తిండి వస్తుందని ఆశించాము. ఈ

రోజు మాంసంతో భోజనం వస్తుందని ఆశించాను. నా గదికి వెళ్ళి భోజనం

పెటటబోయేసరికి బాటకాలు శబ్దం వినిపించింది. 80 మంది ఎదురుగా

ఉన్నారు. రాధాకృషణరెడిడ్గారు మమ్ములను కొటాటలని నాకు ఎకుకవ శిక్ష

వేయండన్నారు. శివ కోసం ఎదురు చూస్తున్నానని నన్ను కనుగొనుటకు

వెదికాడు. ఏం చేయదలచారో అది చేయండన్నాను. తీపవంగా కొటాటరు.

ఫిబ్రవరి 27 తేది స్పృహ కోలోపయాను. చర్మం చిట్లింది. తల్లిదండ్రులకు

మంచి పేరు తేలేదు. ఆ రాత్రి మరణించాలని తలంచాను. }రికి మంచి

పేరు కూడా తేలేనని కరంటువైరు కోసం వెదికాను. మరణవాంచితోనే

గడిపాను. ఉరి వేసికుందామని తలంచాను.

యిర్మయా 1లో తల్లి గర్భంలో ఉండగా ఎరిగియున్న దేవుడు నన్ను

చూచాడు. మరణము దూరమైంది. డాకటర్లు వచ్చి ఇంజక్షను వేసారు. ఆ

జైలులో శివ బభకుతడిగా సోమవారాలు 90సార్లు శివుని విగ్హాము ముందు

తిరిగాను. నాకు నా బృందానికి బైయిల్ యివవారాదన్నారు. నా తల్లి సాకలులో

ఆయాగా ఉండి, అప్పు చేసి, లాయరు పేరును కనుగొని 30వేలు కట్టినా

బైయిలు రాలేదు. ఏదీ పఘలించలేదు. ఒక్క సంవత్సరం గడిచింది. ఒక

గది యిచ్చారు. భైదీలతో పని చేయించే పని యిచ్చారు. పుస్తకాలు జైలులో

ఉండగా చదువుకుంటా వుండగా వేద వ్యాసుని పుస్తకము చదివాను.

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

ఆదివారం ప్రైస్తవులను ప్రార్థించకుండా అడడ్గించేవాడిని.

నేను వేపసీతగా ఉండేవాడిని. నా తల్లి నన్ను బైయిలు తేవాలని

రాజకుమార్ లాయరును సంపపతించింది. ఒకడు చనిపోయి మరొకరు

ప్రాణాపాయములో నున్న పొరపాటులో ఉన్నాడు అని లాయరుతో అరచి

గోలపెట్టి పబతిమలాడింది. వెళ్ళిపో సాకష్యాధారాలు లేకుండా చూచుకో

అన్నాడు రాజకుమార్గారు. ఎవరా బైయిల్ యివవాకపోయినా యేసు

న్యాయాదిపతి చేయగలడని నా తల్లితో చెప్పారు. నా తల్లి వెళ్ళి విగ్హాలన్ని

పారవేసింది. యేసు మాట్లాడారు. మీ అన్నను బయటకు జైలనుండి

తెప్పిస్తాడు అన్నది. ప్రైస్తవులను బాదిస్తూనే ఉన్నాను. ""అన్నా ప్రైస్తవులను

హింసించుట తగదు. దేవుడు నిన్ను పట్టుకుంటాడు. దేవుడు చెప్పాడని

తెలియజేసాడు.

నా తల్లి ప్రైస్తవ లాయరును నమ్మింది. అదేరాత్రి, నా కుమారుడా

బైబిలు గ్ంథదము తీసి చదువుము అని స్వరం స్పష్టంగా విన్నాను. కుడిపపకక

తెల్లని వెలుగు, 10 సార్యకాంతుల వెలుగు, అరచేయి అడడుపెట్టి చూచాను.

నేను ఒక బూతమని తలంచాను. ఆ గ్ంథదములో తెల్లని కాగితముపై

నల్లని అక్షరాలు స్పష్టంగా చూచాను. అది బైబిలు వాక్యముగా పగహించాను.

మత్తయి 9:9-13 - లో పవాయబడింది. క్రీస్తు మతతయితో సేవకు

పిలిచాక సుంకరితో పాపులతో నున్నాడని పవాయబడి యున్నది. 1995

ఫిబ్రవరి సమయంలో తెల్లవారి 4 గంటలయింది. నేనెపుడలా ఈ మాటలు

వినలేదు. ప్రైస్తవులు వున్నారు గనుక, ఖైదీలు లెక్క చూస్తారు. ఒక ప్రైస్తవునితో

మత్తయి ఉందా తీసికొనిరా, అన్నాను. ఎరుపు అట్ట పుస్తకాన్ని యిచ్చాడు.

మతతయిలో 9 అధ్యాయము చదివాను. ఆ రాత్రి జరిగినది చెప్పగా ఆయన

క్రీస్తు అన్నాడు. మోకరించి ప్రార్థించుట నేరాపరు. నాకు తెలియకుండా

తల్లి క్రీస్తును గార్చి నాతో చెపపదలిచింది.

యెష 65:1,2లో నేను ఎరుగనివారికి నేను దొరికానన్నారు. నా

తల్లి పసలవులు లేవంది. ఒక అపడసు యిచ్చాను. నా కోసం సహాయము

కోరాను. నా చదువు కొనసాగించాను. భ.ఎ. వరకు చదివాను. డయాటీలో

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

నీవు చాల దుర్మారుగడవు. కానీ క్రీస్తును నవ్మావు. చాల సంతోషము అన్నాడు.

తగిన సమయంలో అమ్మ రాలేదు. ఆ పసంపటీ మా అమ్మ యింటికి వెళ్ళగా

అందరూ కేషమమని చెప్పారట. అక్కడ 10వేలు అప్పు అడిగి తీసికొని

హైదరాబాదు వెళ్ళి నేను యిచ్చిన అపడసు యిచ్చిన వారిని కలసుకోవాలని

ప్రయత్నించింది.

ఒక వ్యక్తి నిరంజన్ గారిని కలిసికోమనినా తల్లితో చెప్పాము. ఒక

డ్రైవరు నీవు నా యింటికి రమ్మన్నాడు. నా డబ్బు తీసికోవాలని యోచించాడని

చెప్పి వుంటాడని ప్రార్థించి లాకా 2:8లో దేవదాతలు బభయపడకుడని

చెప్పినట్లు జనులకు నకషపతం దారి చూపినట్లు తెల్లని బాలుడు కనిపంచగా

ఈ అపడసుకు తీసికొని వెళుిచా మాట్లాడాడట. ఆ బాలుడు 1995 ఏప్రిల్

25వ తేదీ నీవు ఎక్కడ నుండి వస్తున్నావు అని ఒక గృహం దగ్గర ఆపి

నీవు రా అన్నాడట. నీ పని స్పఘలవై నీ కొడుకు విడుదల అవుతాడని

చెప్పాడట. ఆ బాలుడు చెప్పినట్లు కిటికీ తెరువబడింది. నిరంజన్ రెడిడ్గారు

మాట్లాడారు. శివ తల్లివా అని చెప్పి పపశ్నంచాడు. ఎవరా తేలిగాగ రాలేదు

అని ప్రశ్నించగా ఒక బాలుడు చాపిచ్చాడు. అక్కడ ఏ బాలుడా కనబడలేదు.

రాత్రి 12గం. అయింది.

ఆయన 2వేలు తీసికొని 8వేలు తీసికొని వచ్చి నాతో చెప్పగా క్రీస్తు

బాలుని రూపంగా సహాయపడ్డాడు. విశాఖపట్నంలో ఎవరూ శీనును

అంగీకరించుట లేదు. 200కి.మీ దారంగా ఉండాలని 2 వేల

రూపాయలకు బైయిలు మం�రు లభించింది. రాజమండ్రిలో పోలీసు

ేసటషన్లో రో� సంతకం పెట్టేవాడిని. ఆదివారం చర్చికి వెళ్ళేవాడిని.

తిరిగి విశాఖపట్నం తిరుగవచ్చునన్నారు. నాకు పాత రోత అలవాట్లు

ఆరంభవుయయాయి. నా జీవితంలో ఆంజనేయులు, ముగ్గురు అవ్మాయిలు

1996 జనవరి 26వ తేదీ వారింటికి వెళ్ళాను. భోజనం చేస్తూ వుండగా

ఎల్.�.సి. ఏజైంటు వెనుక కుమార్తె ఉంది. ఎవరా అని అడిగారు. వెంటనే

అవ్మాయి ఏడ్చింది. ఆంజనేయులు నాపై కేసు పెటాటరు.

నన్ను కాల్చి వేయమని ఆరడ్రు యిచ్చారు. ఎదరూ ఆదుకోలేదు.

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

↑ పైకి / Back to top