మరొక కేసులో నన్ను యిరికించారు. నా కొరకు టి.విలో ప్రకటించారు.
ప్రభువా నీవు చేసిన మేలు మరిచాను. నన్ను చెరసాలకు కేషమంగా తీసికొని
వెళ్ళమని ప్రార్థించాను. అక్బరుగారు నన్ను సమర్పిస్తానని వాగ్దానమిచ్చి
నన్ను కారులో యవవానసతుల మధ్య కూర్చోిపెటాటరు. ఆపతాకలంలో
ప్రార్థించాను. కోరుటలో కూరచున్నాను. శివను నేనే అన్నాను. నీవు పపకకకు
వెళ్ళు అన్నారు. ఆనంద్ అనే కానిసేటబులుని చూచి కేక వేసాను. తిరిగి
జైలు పాలయయాను. నా ముఖంపై ఉమ్మవేసి చనిపోవలసిందన్నారు. బైబిలు
చదువుటకారంభించాను. మరలా ప్రభువు స్వరం వినిపంచింది. 1996వేలో
జైలులో బైబిలు చదివి ప్రార్థించేవాడిని. నాకు ఓటు హాకుక్రై ప్రార్థించాను.
నా దగ్గర ఉన్న పాటన నన్ను అధికారి పిలిచాడు. పరలోక ప్రార్థన
చేసికున్నాను. సాపరింటైండెంట్ యింటికి వెళ్ళాను. నా చేతికి కవరు
యిచ్చారు. నాపై అప్పటికే రెండు కేసులున్నాయి.
1996 మే నెలలో ఆ కవరు చూచాను. 858 ఖైదీలలో నాకు ఓటు
హక్కు, ఓటు యిచ్చారు. అద్భుతంగా జరిగింది. వంకా శివకుమార్ అని
నా పుస్తకము 42 వ పేజీలో వ్రాసాను. యిది జరిగితే క్రీస్తుకు సాక్షిగా
ఉంటనని వాగ్దానం చేసుకున్నాను. రామకృషణగారు యింతవరకు జైలులో
ఓటు వేసిన వాడివి నీవే అన్నాడు. తండ్రి కూడా క్రీస్తును నవ్మాడు. నా
చెల్లి గర్భంలో శిశువు కదులుట లేదన్నారు. నా స్నేహితుడి భార్య భ.ఎస్.సి
నర్స్ భడడ్ లోపల చనిపోయింది మృత శిశువు వుందని తెలిసి అమ్మ
ప్రార్థించింది. నా చెల్లిరకై ప్రార్థిస్తానన్నాను. అంతా ఆశ్చర్యపడ్డారు. ప్రభువా
నీవు వైదయడవు. నీకు అసాధ్యము ఏదీ లేదు. దేవదాతలు కానుప చెయయాలని
ప్రార్థించాను. ఆ నర్స్ ప్రైస్తవురాలు. కేరళ్ సిస్టర్లు చూచినపుడు గర్భంలో
భడడ్ గంతులు వేసాడు. సునీలు దగ్గర మేకప్మేన్గా నా చెల్లి భర్త పనిచేసే
వాడు. తల్లి భడడ్ కేషమముగా ఉన్నారు. బూమ ఆకాశమును తల్లక్రిందులు
చేయువాడు మన దేవుడు.
కొరిందీ� 5:17 - ""ఎవడైన క్రీస్తులో ఉంటే వాడు నాతన సృష్టి.
నేడు నాలో క్రీస్తు ఉన్నాడు. ఎంత పాపి అయినా క్రీస్తు ఉంటే నాతన
సృష్టిగా మారగలరు. యిట్టి మారుప క్రీస్తు యిచ్చారు. ఎందరో మారుమనససు
పొందుచున్నారు. నా కేసు విచారణ ఆరంభవుయింది. అందరూ చూస్తూ
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
వుండగా మోకరించి క్షమించమని అడిగాను. కాలితో తన్నారు. యేసును
నమ్మాను. ప్రాణభికష పెట్టండి అని అడుగగా నా కొడుకు చనిపోతా శివను
వదిలిపెటటవద్దు అన్నాడు. అపపలకొండగారు బోనులో నిలిచాడు. నేను
ప్రార్థన చేస్తూనే ఉన్నాను. నా పేరులో టీము అంతా వున్నారు. నా కొడుకుని
పొడిచిన వారు వీరిలో లేరన్నాడు. జడ్జి ఆశ్చర్యపడ్డాడు. 18-24 మందిలో
7మంది ఉన్నారు. అతనికి 8 కత్తిపోట్లు ఉన్నాయి. నీకు సిగ్గు లేదా
బభయపడ్డావా అన్నారు చిన్నబ్బాయికి 3 కత్తిపోట్లున్నాయి. నాకు తెలియదు
ఎవరు పొడిచారో తెలియదు. మరుస్టి రోజు నన్ను క్షమించిన వ్యక్తికి
దేవుడే నోరు నొకిక నన్ను రక్షించాడు. రాజీవ్గాందీిని చంపినవారు 1996
నవంబరు 26తేదీ వారి కొర్రై ప్రార్థించాను. విశాఖలో వారితో ఉన్నాను.
పసపెటంబరులో కల వచ్చింది. 3సం. శిక్ష వస్తుందన్నాను. నీవు చెప్పిన
విధంగా జరిగితే క్రీస్తును నమ్ముామన్నారు. వారిలో ఒకడు నన్ను తిటాటరు.
కన్నీరు కార్చాను, ప్రార్థించాను. నేను దారంగా ఉండేవాడిని. వెంటనే
ఆనందముతో కేకలు వేసారు. శివా, మీ దేవుడు గొప్పవాడు అన్నారు.
నన్ను అభినందించారు. ఏ జైలులో యావజ్జీవ శికషలో ఉన్నానో అదే జైలులో
సాక్ష్యము 121పేజీలో వ్రాసాను. అధికారులతో కూర్చొని సాక్ష్యం చెప్పాను.
ఏ పూరి గుడిపసలో కష్టించి పని చేసానో 2005లో కొన్ని లక్షలు ఖరచు
పెట్టి 3 అంతసతుల మందిరము దేవుడిచ్చాడు. యేసు గొప్ప దేవుడు.
నవ్ముట నీ వలనైతే నవ్మువారికి సమసతము సాధ్యమే.
నేను పెండ్లి చేసుకున్నాను. ముగ్గురు బిడ్డలు కలిగారు. పరవస్తు
గారిని పిలిపించి సంఘం ఆరంభించాము. 80మందిలో 67మందికి
బాపీతస్మమచ్చాను. గతంలో బాధపడిన ప్రజల మధ్య సేవ చేస్తూ సాగి
పోతున్నాను. యేసే నిజరక్షకుడు. నా కొరకు ప్రార్థించండి. దేవుని కృప
మీతో ఉండును గాక. ఆమేన్.
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

సాక్ష్యం 50. విగ్రహారాధన జీవితము నుండి జీవము గల క్రీస్తును
కనుగొన్నాను. అనేక కన్నీటి లోయలలో నుండి చేయి
చాచి ఆదుకున్న రక్షకుని సదా సేవిస్తున్నాను
ఎలిజబైత్
పరిశు� ప్రార్థనా సహవాసము, కాకినాడ
ఫోన్ నెం. 9912993553, 9441688534
""నీవు అగ్ని మధ్యను నడుచనప్పుడు కాలిపోవు జావాలలు నిన్ను
కాల్చివు�� - యెషయా 43:2
పరిచయం:
ప్రభువు నామములో అందరికి వందనాలు. నేడు సాక్ష్యము అందించు
కృపనిచ్చిన దేవునికి కృతజ్ఞతలు. విగ్రహారాధన చేయు
కుటుంబములో జన్మించాను. కాని అద్భ�తరీతిగా
బాధలలో ఆదుకున్న రక్షకుని సీవాకరించి 30
సంవత్సరాలు గడిచాయి. దేవుడనేక అనుభవాల
నిచ్చారు. నా యిద్దరు భడడ్లను దేవునిలో పెంచాను.
ఒక పాప, బాబును పొందాను. నేను ఆత్మీయంగా
బలపర్చబడిన సంఘము సంపూరణ సువార్త, జీవము గల సంఘము దాని
కాపరులు దానియేలు గారు మరియు విలియమ్స్ గారు నడిపిస్తారు.
దానియేలు గారు నేడు మరణించారు. గతంలో నా పేరు లకిష్మ.
రక్షణ పొంది నీటి బాపీతస్మం తీసుకొన్న తర్వాత ఎలిజబైత్గా పేరు మారింది.
నా భడడ్లను బాల్యము నుండి సండే సాకలులో బైబిలులో తర్బీ�దును
పొందు రీతిగా నడిపించాను. నా భర్త పేరు వీరమల్లు, జైకర్యాగా మారింది.
వీరిది శీతానగరము. అమ్మగారిది నర్సీపురము, ఆలమారు మండలము.
క్రీస్తును అసహ్యించుకొనేదాన్ని మా బంధువులావెు క్రీస్తును నమ్మి
పశమలపాలయిన స్థితిలో నేను దేవుని నమ్మలేదు. చాల పూజలు చేసేవారము.
నాన్న భజనలు చేసేవారు. కారీతక మాసంలో ఉపవాసాలు, మాంసాహారం
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
తినకుండా ఉండేదాన్ని. రాత్రి నకషపతాలు చూచి భోజనం చేసేదాన్ని. ఒకసారి
రాత్రి చుక్కలు లేనపుడు కరి�క ఉపవాసముండేదాన్ని. నేను అన్నం తినకుండా
నిపద పోయాను. తెల్లవారి చక్క కనబడగానే ఏదైన పతాగు అన్నారు. ఒకసారి
నర్సిపూడిలో పీర్లు పండుగలో నిప్పు చుటాట తిరిగేవారు. అటుయిటు
నడచుట గమనించేదాన్ని. అగ్నిలో దేవుడున్నాడేమోనని ఆలోచించి నేను
అగ్నిగండంలో నేను నడిచాను. గతంలో పిల్లలు లేరు. అత్తగారు, పుట్టింటి
వారెరవరా నవ్ముకోలేదు. చాల పూజలు చేసేదాన్ని భర్త మరలా వాళ్ళు
సరికాగలవని 16వ ఏట వున్న వ్యక్తిని 11సంవత్సరాల వయససులో పెండ్లి
చేశారు. చాలకాలము పిల్లలు లేరు. నెలల తరబడి }ర్లు తిరిగేవారు.
అత్తగారు నన్ను ద్వేషిస్తూ చాల మాటలు పలుకతా అసహ్యించుకొని హింసల
పాలయయాను. నాన్న నన్ను గుట్టుగా జీవించుకో అనేవారు. అన్నం తినబుది�
కాక బైంగతో తిన్నట్లు నటించేదాన్ని. ముద్ద పెట్టుకో మౌనంగా వుంటావేమ
అని నన్ను కోపపడుచూ అతతగా]్న కోపపడవద్దని హెచ్చరించేవారు. మాకు
కరెంటు ఉండేది కాదు అని విమర్శిస్తూ ఉండేది.
చాలకాలము పుట్టింటిలో నెగడుచూపు నా భర్త యింటికి వేసత
నెలకు 2రోజులు అత్తగారింట్లో గడిపేదాన్ని. పుట్టింటిలో పపకకవారు కూడా
నిందించేవారు. సంసారం లేదా? అనేవారు నాకు ఏదో మషను నేరచుకొని
పబతకాలని అది నాన్న కొనిపెటాటరు. మషనుతో అత్తగారింటికి వెళ్ళాను.
కుంటి, పగుడిడ్వారికి మషను కావాలి గాని నీరకందుకని నిందించారు. యింట్లో
ఉండనీయక వారిల్లు పెంకుటిల్లు ప్రక్క చిన్న తాటాకు పాక వేసికొని
పపత్యేకించారు. ఒంటరి జీవితం, పిల్లలు లేరని నిందపడలేక బావిలో
పడాను. అనుకోని రీతిగా మామగారు చూచి పబతికించారు. మా నాన్నకు
తెలిసి వచ్చి నన్ను తీసికొని వెళ్ళిపోయారు. మషన్ కుట్టుకుంటా గడిపే
రోజుల్లో నా భర్త వచ్చి నాతో ఉన్నారు. వేర యిల్లు అద్దెకు తీసుకుని
యిద్దరము ఉండి జీవించాము.
పపైవేటులు చెపపుచా, మషన్ ద్వారా సొవ్మును సంపాదించేదాన్ని.
సరిగా నా భర్త యింటికి వచ్చేవారు కాదు. నాకు బాబు పుటాటలని నా అక్క
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
వెుకుకకున్నది. పసలవుల్లో పుట్టింటికి వెళ్ళాను. మాది తాటాకు యిల్లు
కాలిపోయింది. ఏదీ అంటుకోలేదు. నా భర్త ఎటో వెళ్ళి 3 నెలలు రాలేదు.
యిల్లు లేదు గనుక నాకాళ్ళ దేవుడు గొప్పయితే నాకు యిల్లు దకాకలని
పూజించాను. మషను, మంచము తీసి భద్రపరిచారు. అప్పు చేసి యిల్లు
కట్టించుకున్నాము. పిల్లలు చిన్నవారు. రూతమ్మగారు క్రీస్తు విశ్వాసిలో
పరిచయమయింది. చాల భయంగా ఉండేది. క్రీస్తు గార్చి రూతమ్మగారు
చెప్పిననా లక్ష్య పెట్టలేదు. నా భర్త వచ్చి కాసత ప్రేమగా అన్ని తెచ్చి యివవాడం
ఆరంభించారు గాని వ్యసనాల పాలయియంది మానలేదు.
పాప పుట్టింది. పాక వేసికొని ఉంటే యిల్లు యిస్తామన్నారు. నా
భర్త నేను పాప జీవించే రోజుల్లో కారీతక పురాణాలు నాకు వచ్చు గనుక నా
దగ్గరకు బట్టలు కుట్టించుకొనుటకు వచ్చినపుడు ఈశ్వర పూజలు, త్రిమార్తి
కథలు, రామ దేవుని పూజలు, అన్ని పుస్తకములో చూచి పూవులు తెచ్చి ఏ
దేవునికి ఏ పూలు యిష్టమో తెచ్చి పుస్తకము చదువు అని వారికి పబాహ్మాణులకు
తాంబాలము యిచ్చేవారు. భక్తితో జీవించాను. అందరికీ నేరపదానిని.
11 రకాల పిండివంటలు, శనగలు నానబైట్టి పంచుట కారీతక మాసం
ద్వాదశనియమాలు, దాది తెచ్చి వతతు చేస్తూ పుస్తకాలు చదివి రాపతంతా
జాగారం చేసేవారము. నదీసా�నాలు పూజలలో కొనసాకగవారము. మా
అత్తగారు ఆమె కుమార్తెను అల్లుడిని ప్రేమగా చూచేవారు. పిండివంటల,
కూరలు వండించి కష్టపెట్టే పని చేసేదాన్ని.
నా భర్త ఒకసారి మంచం మీద నుండి క్రింద పడిపోయారు.
ఎందరో చూచారు. మీరు పతాగి బట్టలు సరిలేక పడిపోయారని
అవమానంగా మాట్లాడారు. ఏ దేవుడా మాట్లాడలేదు అని ఆలోచన
వచ్చింది. మా పిల్లలు అపుడపుడు చర్చికి వెళ్ళేవారు. నా దేవుడంటే
నాకిష్టము. బుట్టు గాజులు తీసి వేయాలా అని వాదించేదాన్ని. క్రీస్తును
చివరికి సవాలు చేస్తూ, నా భర్త పరిపూరణంగా మారితే క్రీస్తునే నమ్ముతానని
తలంచాను. రూతమ్మతో చర్చికి వెళ్ళగా మంచి పాటలు ఆకర్షించాయి.
ఆఖరు దినాల్లో పశమలు వివరించారు. రూతమ్మ రోజు ప్రార్థన చేసికొనేవారు.
వెళ్ళి వారితో కూర్చొని పాటలు పాడి ప్రార్థన చేయుట విన్నాను. చక్కగా
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
అందరి కొరకు ప్రార్థన చేయుట ఆసక్తిగా ఉండేది. బైబిలు చదువుకో
అన్నారు. 1 పేతురు 4 అధ్యాయంలో దేవుని చితాతనుసారంగా జీవించుటకు
మనము మార్చుకోవాలని ఉంది. దేవుని వాక్యం ఆయుధంగా
ధరించుకోవాలనుకుని చాచిరి. నా హృదయాన్ని హత్తుకున్నాయి. క్రీస్తు
ఎందుకు శిలువ మరణం పొందారని ఆలోచించగా దర్శనాల ద్వారా ఎన్నో
ప్రశ్నలకు జవాబు తెలియజేసారు. యితర దేవుళ్ళు చనిపోయిన సేవ
లేదు కద ! నెమ్మదిగా పూజలు పకమంగా మానివేసాను. నాన్న గతంలో
శ్లోకాలు నేర్పించారు గనుక అవి చదివాను. గనుక ప్రార్థనలో శ్లోకాలు
వచ్చేసాయి. నాకు ప్రార్థన నేరపవుని అడిగిన నాపై వెలుగు పపకాశింప
చేశారు. దర్శనంలో ఒక చెరువు, ప్రక్క కోడి నీళ్ళలో పడి చనిపోవుట
చూచాను. నిపదించుచున్న నీవు లైవ్ము అన్నారు.
ఈ క్రీస్తులో చరిపత ఉంది. గొప్ప దేవుడిని తెలిసికోలేక పోయాను.
ఎందరో నశించి పోతున్నారు? క్రీస్తు దర్శించాడు. దేవుని వాక్యం తెలిసిన
విషయాలన్ని యిరుగు పొరుగువారికి చెప్పుటకారంభించాను. దేవునిలో
రుచి తెలిసేక నవ్మాలి. నా విశావాసం బలపడితే నా భర్త మారాలని తలంచి
ప్రార్థించాను. యింట్లో దేవుళ్ళ ఫోటోలన్నీ తీసేసాను. నా భర్తతో మనకు
ఒకే దేవుడుండాలన్నాను. కాసత పశమ కలిగంది. నా నాన్నగారితో చెప్పి
నన్ను నిందించారు. ఏ దేవుడు మాట్లాడలేదు. క్రీస్తు నా భర్తను మారాలని
పూజలు మానను. ఆయన వ్యసనాలు మారాలి. బాగు పడాలని ఈ దేవునిని
ఆపశయించాను. నేను నా భర్తతో భరించిన బాధలు బట్టి మారాను. నీకు
అవమానమయితే మీ యింటికి కూడా రానన్నాను.
నా తవ్ముడు నాతో మందిరానికి వచ్చేవాడు. 2 సంవత్సరాల
చదువులో స్గము అద్దె నీవు నేను పంచుకుందామన్నాడు. ఆ స్థలంలో
దేవునిలో ఉండి మంచి సహవాసములో ఉండునట్లు సహాయం చేయండి
అని ప్రార్థించాను. ఒక యింటిలో అద్దెకుండే వారము. ఆమె సాంపబాణి
పొగ వేసేది. ఆ యింటి వారి పిల్లలతో నా పిల్లలను బాగా చదివించాలని
కోరుకున్నాను. ఇం^్లషు మీడియం చదువు కావాలని కోరాను. వారికి
ఫీజులు తట్టుకోలేక పోయాను. సాకలు అదికారితో మాట్లాడి ఫీజులు
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

తగిగంచాలని కోరుకున్నాను. వారిని చాల పబతిమలాడేదానిని. పేదవారికి
కోరికలు ఉండకూడదా? అని ప్రార్థించేదానిని. చదువులో పిల్లలు చాల
పశద్దగా ఉండేవారు. నా భర్త, యిరుగు పొరుగువారు నిరుత్సాహాపర్చివారు.
మషను కుట్టుకొని డబ్బు సంపాదించి ఫీజు కట్టేదాన్ని. సండేసాకలు
క్ర్మములో పెంచాను.
కొందరికి మషన్ నేరచుకొనేవారికి నేర్పించి డబ్బులు సంపాదించే
దాన్ని ఒకసారి దగ్గరగానున్న యింటికి పోగా వచ్చి పాకలన్ని రెండవసారి
అంటుకొని పోయి 360 పాకలు అంటుకున్నాయి. నా యింటికి మంటలు
రాలేదు. ఆ యింట్లో సామాను బయటకు తెచ్చి భద్రపరిచారు. ఎవరిల్లు
ఎకకడుందో వెదకుకోవలసి వచ్చింది. తర్వాత చిన్న పాక కట్టుకున్నాము.
ప్రభువా నాకొక యిల్లు యివవాండయయా అని ప్రార్థించగా లోను ద్వార
యిల్లు పొందాము. నా వద్ద 50రూ. ఉన్నవి. దేవుడికి చందా వేయాలని
పేణ కలిగింది. దేవునికే యిచ్చేసాను. ఆ తర్వాత రోజు నా భర్త
సరుకులన్నీ వేయి రూపాయలు విలువ గలవన్ని తెచ్చి యిచ్చారు. ఆ
రీతిగా సహాయపడ్డారు. యెషయా 43లో వాగ్దానం బట్టి అగ్నిలో పడి
దాటనపుడు జావాలలు కాల్చిలేదు. దేవుడే రక్షించాడు.
నా కుమారునికి ఉద్యోగం వచ్చింది. కలలో మోజైస్ చౌదరిగారు
కనిపంచి నీకు సహాయపడే స్నేహితుల ద్వారా సహాయం లభిస్తుందని
తెల్పారు. ఐగుప్తు ధనం కంటే దేవునిలో రెండింతల మేలు లభిస్తుందన్న
వాగ్దానం యిచ్చారు. నాకు రెండు గృహాలు ప్రభువిచ్చారు. ఇచ్చేవారిగ
చేసారు. తల ఎతతువారిగా చేసారు. చాల దర్శనాల ద్వారా దేవుడు ఎన్నో
ఆత్మీయు విషయాలు నేరాపరు. అల్లుడు అగసీటనుగారు సాక్ష్యము చెప్పు
అవకాశమచ్చారు. అనేక ఆత్మల సంపాదనలో పరిచర్య పఘలింపచేసారు.
35 మందికి బాపీతస్మములిప్పించాను. అనేక సంఘాలలో సాక్ష్యము వివరించే
అవకాశాలు పపరభువిచ్చి ఆయన నామమునకు మహిమ కలుగ ధన్యత నిచ్చారు.
నా భర్త కూడా క్రీస్తు శక్తిని పగహించగల్గుచున్నారు. నేను ఎన్నో పశమలు
భరించి క్రీసేత గొప్ప రక్షకుడని రుచి చూచి మీకు చెపపగల్గుచున్నాను.
అందరము క్రీస్తు వార్సులు కావాలని ప్రార్థన. ఆమెన్.
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
సాక్ష్యం 51. బాల్యము నుండి భక్తిలో పెరిగాను. సంగీతం పట్ల
ఆసక్తితో అన్ని వాయిద్యాలు వాయించే సమర్ధత గల
తలాంతుల కలిగ ప్రాణాపాయములో లోకంవైపు
చూడరాదని నమ్మి స్వస్థత పొందగానున్నాను
పబ. క్రిసోటపఘర్ జై.్ర.
మయాజిక� డైరెక్ట్, హైదరాబాద్
ఫోన్ నెం. 9849128143
""ఒక తల్లి వానిని ఆదరించినట్లు నేను మవ్మును ఆదరించెదను.
యెరూషలేములోనే మీరు ఆదరించబడెదరు�� - యెషయా 66:13
పరిచయం:
ప్రభువు నామములో అందరికీ వందనాలు. నా పేరు క్రిసోటపఘర్ జై.పి.
మయాజిక� డైరెకటరుగా నున్నాను. నాకు బాల్యము నుండి
సంగీతమంటే చాల యిష్టంగా ఉండేది. మంచి ప్రైస్తవ
కుటుంబమున జన్మించాను. మా నాన్నగారు
సంగీతంలో ఆ పరిచర్యలో ఉండేవారు. ఆదివారం
సంఘంలో సంగీతం నాన్నగారితో పాటలు,
వాయిద్యాలు వాయించు పరిచర్యలో �నమయేయ
వారము. నాన్నగారి ప్రోత్సాహం అధికంగా ఉండేది.
నేను బాల్యంలో 2 సంవత్సరముల వయససులో
మరణకరమైన రోగంలో అతి ప్రమాదస్థితికి చేరానట. నా తల్లిదండ్రులు
శ్రీ జై.్ర. పపసన్నకుమార్గారు. అమ్మగారు కృపమ్మ గారికి నేను జ్యేష్ట
పుపతుడను. వారు చాల భక్తి గలవారు. వారు పశద్ధగా ప్రార్థించేవారు.
పపమాదస్థితిలో వారు ప్రార్థించారు. ""ప్రభువా, యీ భడను మాకిమ్మని
మేము అడుగలేదు. మీర మాకు ప్రేమతో దయ చేసారు. మీకే వందనాలు.
నేడు చాల ప్రమాదస్థితికి చేరాడు. మీ చిత్తమయితే పబతికించండి. లేనిచో
మీ సన్నిధికి చేరచుకొనండి. మీరు పబతికిసేత నీ సేవలో వాడుకొనండి��.
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
యీ ప్రార్థన ఆలకించి నన్ను పబతికించారు. నాకొక తవ్ముడున్నాడు. నా
తలాంతులను బాల్యంలో నాన్నగారితో కలిగి చర్చిలో వాడబడిన రీతిని
బట్టి బహుగా దీవించారు. దేవునికి అసాధ్యమైనది లేదు. ఆయన సేవ
చేయాలని మా తల్లిదండ్రుల ఆశయంగా ఉండేది. నా పట్ల దేవునికి గొప్ప
ప్రణాళిక ఉన్నది. నా విద్యాభ్యాసం కొనసాకగ రోజుల్లో సరభలలో పడవ్స
వేసేవాడిని. కీబోర్డు వాయించేవాడిని. ఒక సందర్భంలో హైదరాబాద్లో
కీబోర్డు వాయించిన ప్రతిభను గమనించి నన్ను పపశంసించి అక్కడే
ఆపివేసారు. చాలా అద్భుతంగా వాయిస్తున్నావు. ఏదో అసాధారణవైన
సృజనాత్మకత నీలో ఉంది. ఆ మాట విని భయపడాను. నేను ఎక్కడా
నేరచుకోలేదు. చిన్న సంఘంలోనే వాయించాను. వాడబడాను. మీటింగ�్సలో
దేవుని ఘనపర్చాను. విడిగా పసక్యులర్ మయాజిక�లో పని చేయగలనా అని
భయపడాను. మయాజిక� ఎంతైన వరం. డివైన్, ఆధ్యాత్మికతతో కూడినది.
అందరూ ఆనందించేది. తప్పు లేదని నమ్మించారు. ఎందరో డాకటర్లు
థెరపీగా మయాజిక�ను వాడుతున్నారు. గొప్ప మయాజిక� డైరెకటర్లు సమక్షంలో
కీబోర్డు ేప్ల చేయాలని కోరారు. ఆ ప్రేర్రించిన రీతిని బట్టి చాల భజీగా
ఉండే డిమాండ్ వచ్చేరీతిగా వాడబడాను. దేవుని భక్తిని వీడలేదు.
సంఘములు దర్శించుట మానలేదు. 2000 నుండి 2008 వరకు అన్ని
ఆల్బమ్స్ చేస్తూ కొనసాగాను.
లిలియన్ అనే మంచి గాయనితో వివాహం జరిగింది. 2009
పసపెటంబరు 20న కుమారెత జన్మించి, నా భార్య పుట్టింటికి వెళ్ళిన రోజుల్లో
నా సేవాచ్చా� జీవితంలో ఆల్బమ్స్ బాగా చేయుటకారంభించాను. భక్తికి
దారంగా ఆల్బమ్స్ లోకానుసారంగా నున్నాయని భక్తి గల నా భార్య
గుర్తించి నన్ను సాటిగా పపశ్నంచింది. ""మనము విశ్వాసులము. మన
తలాంతులన్ని దేవునికిచ్చి ఆయనను ఘనపరచి మహిమపర్చి వలసి
యండగా దానికి దారంగా డబ్బు కొరకు పసక్యులర్ ఆల్బమ్స్ చేయుటకు
లుంగసవని�� వారించింది. వేర మయాజిక� విన్నది. అప్పటికీ హెాడ్ఫోన్స
వాడేవాడిని. మా యిద్దరి తల్లిదండ్రులు విశావాసులే. మనకు తగదని నా
భార్య పదేపదే హెచ్చరించింది. 3 రోజులకు ఒక పాట పూర్తి చేయవలసి
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
యండగా నాకున్న సమర్ధత, ప్రతిభను బట్టి కేవలము 3గంటలలోనే
ముగించగలేగ వాడిని. నా ప్నిరకై నాకు చాల ధనం చేకూరది. లైకికంచలేనంత
డబ్బు పొందాను. ఏ జేబులో ఎంత డబ్బు ఉందో తెలిసేది కాదు. ఎవరు
తీసికుంటున్నారో పగహించేవాడిని కాదు. ఆ రోజుల్లో దేవుడు వాక్యం ద్వారా
నన్ను హెచ్చరించేవారు. నాకున్న డబ్బు ఆశ బట్టి ఆదాయముండుట
మంచిదనిపించింది. 2010లో దేవుని వాక్యం దర్శనం వచ్చింది.
యెష. 66:13. "" ఒక తల్లి ఆదరించనట్లు నేను మవ్ములను
ఆదరించెదను��. ఆదరణ అనేమాట సవాస�పరచెదను అనే మాటలు వేసత
ఏదో రోగం రాబోతంది. దేవుని ఆదరణ దాగి ఉంటుంది అని నమ్మక
ముండేది. ఆ రోజుల్లో మా నాన్నగారు బలహీనస్థితిలో ఉండేవారు. ఆయన
పబతకాలి, ఆరోగ్యంతో ఉండాలని బాగా ప్రార్థించేవాడిని. నా భార్య పాపతో
నేనున్న హైదరాబాదు చేరింది. ఆ రోజుల్లో వాంతులు, విరచనాలు వల్ల
చాల నీర్సమయయాను.
భయంకరమైన ప్రాణాపాయవెదురొకనుట
నా పని చేసే రికార్డు గది విడిగా ఉండేది. వినయు, శ్రీను, సౌండు
ఇంజనీరు నా దగ్గరకు వచ్చారు. చాల ప్రమాదంలో డిపహైాడ్రేషన్ వల్ల
కళ్ళు తేలిపోసాగాయి. భయంతో దగ్గరున్న చిన్న ఆసపత్రికి తీసుకొని
వెళ్ళారు. నాకు ఏ మందా ఇంజైకషను పని చేయనందున, పసలైన్ను
ఎకికంచుటకు నరాలు దొరకనందన మ�టపెఫసిలిటీ ఆసపత్రికి తరలించారు.
వారు ముందుగా పరీక్షించి, ఒకరోజు ముందుగా తెచ్చి వుంటే పబతికించే
వారము చాల ప్రమాదస్థితికి చేరాడన్నారు. పల్స్ దొరకలేదు. వేర ఆసపత్రికి
తీసికొని వెళ్ళినా పబతికే స్థితి లేదని యింటికి తీసికొని వెళ్ళిపొండి అన్నారు.
నా స్నేహితులంతా బాగా ఏడ్చి ఏదో రీతిగా పపయతి�ంచండని అన్ని
భాగాలలో మందు ఎకికంచే ప్రయత్నాలు చాల చేస్తూనే ఉన్నారు.
బంధువులకు చెప్పండి. ఇక పబతకడు అన్నారు. నా తల్లి, నా భార్య
ప్రార్థించుటకారంభించారు. తెలుగు రాపషాటలలో దైవజనులంత ఆసక్తితో
ప్రార్థించారు. ఆ ప్రార్థన సమయంలో వెయిన్ దొరికింది. జ్యోతిరాజుగారు,
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
మోజైస్ చౌదరి గారు రచెల్ కోమానపల్లి గార్లు మోకరించి ప్రార్థించారు.
ఆ ప్రార్థన శక్తి గలది. ఆ అన్య డాక్టు ఆశ్చర్య పడ్డారు. ఈ క్షణం సాదులు
ఎకుకచున్నాయి. పల్స్ కూడా పునరుదీ�కరించబడింది. ప్రాణం నాలో పోసారు.
అన్ని రకాల వైద్యం జరగసాగింది. నాకు యిచ్చిన వాక్యం జ్ఞాపకం వచ్చింది.
దేవుడే తల్లి వలై ఆదరించి మారగా ప్రాణంపోసి జీవితం యిచ్చారు. కన్నీటితో
స్తుతించాను. ఆ రోజుల్లో నాకొక మేలుకలుపు వచ్చింది. క్రీస్తు కొరకు
మాపతమే జీవిస్తూ, నా తలాంతులను మర యితర ప్రోపగాములకు వాడరాదని
చాల స్థిరంగా నిరణయించుకున్నాను. దీనివల్ల ఆర్థికంగా నాకు చాల లోటు
కలిగంది. గతంలో ఏ సొవ్ము ఎంత వచ్చినా అది చిల్లు సంచిలో వేసినట్లు
ఏదీ నిలకడగా ఉండేదికాదు. యిల్లు కట్టే ప్రయత్నంలో ఆ డబ్బులన్నీ వేర
పనులకు ఖర్చయిపోయాయి. సంఘం కొరకు జీవించుటకారంభించాక
నేను ఆర్థికంగా కీషణించే స్థితికి చేరాను. దేవుడు నమ్మదగిన దేవుడు. నేను
నమ్మిన దేవుడు నమ్మకంగా దీవించు వాడని నమ్మాను. సమసత మహిమ
ఘనత దేవునికే కల్గుగాక. ఆర్థికంగా ఇబ్బందులు ఏరపడ్డాయి. నాపట్ల
అద్భుతం చేసి పబతికించారు. నా ప్రాణమచ్చిన దేవుడు నా ఆర్థిక విషయాలు
ఎట్టివైనా బభరించగలనని తలంచి దుషుటడు చాల శోదించాడు. ఎన్నో డబ్బులు
వచ్చే ఆపఘర్లు చాల వచ్చాయి. నేను ఒప్పుకోలేదు. నా తండ్రిని, మామగా]్న
అడగదలచలేదు. నాకు చాల అవకాశాలు వచ్చాయి.
అన్ని సున్నితంగా తిర్స్కరించి యేసు కొరకు మాపతమే జీవిస్తాను,
ఆయన కొరకే నా మయాజిక� తలాంతును ఉపయోగించాలని దృడింగా
నిరణయించుకున్నానని ధైర్యంగా చెప్పాను. నా సాటర్ మారిపోతందని తెలిసినా
నేటికీ ఆపఘర్లన్నీ తృణీకరించిన తర్వాత కేవలము క్రీస్తు గార్చి సాక్ష్యము
చెప్పుటకు, క్రీస్తు పాటలకు మాపతమే సంగీతం సమకూర్చి ఎందరివో
మన్ననలు పొందు అవకాశం కలిగంచిన దేవునికే స్తుతి కల్గుగాక. ఆర్థికంగా
నిలబైట్టి దీవించారు. నాన్నగారు బాపీతస్మం యిచ్చారు. ఎందరినో రక్షణలోనికి
నడిపించారు. ఆ శ్రీనన్నగారి పరిచర్యలలోనే నేను మారుమనససు
బాపీతస్మమును యవవానకాలంలో తీసుకొని నమ్మకమైన విశ్వాసాన్ని నాటి
నుండి నేటి వరకు కొనసాగిస్తున్నాను. నాన్నగారి వలై ఆత్మజాలరిగా ఒక్క
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
ఆత్మనైనా సంపాదించే తృప్తి కావాలని ప్రార్థించేవాడిని.
దేవుని కొరకు ఎన్ని ఆత్మలను తెసేత అన్ని కిరీటములు లభిస్తాయని
నాకు తెలసు. నా సాక్ష్యము విన్నవారు సి.భ.యస్లో చెప్పిన సాక్ష్యం
అనేకులకు అందించాను. ఒక్క ఆత్మ కాదు అనేక ఆత్మల రక్షణ్రై నా
సాక్ష్యమును ఉపయోగించారు. నాకసలు మాట్లాడుటకు వాక్చాతుర్యం లేదు.
మయాజిక� చేయగలను కానీ నా సాక్ష్యమును ఉపయోగించి నన్ను బలమైన
ఆత్మ జాలరిగా మార్చుట నాకే ఆశ్చర్యం కలిగస్తుంది. మీటింగ�్సలో కూడా
నేటికీ సాక్ష్యం వివరించగలను. ఎందరినో నా ద్వారా ప్రభావితం
చేయగలాగను. మనము సామానయలమే గాని మనం నమ్మిన దేవుడు
అసామాన్యమైన ప్రజ్ఞ, ప్రతిభ గలవాడు. మనము ఒక పద్ధతిలో ఒక
క్ర్మములో ఒక పపణాళ్ళకలో జీవిసేత దేవుని దీవెన సమృద్ధిగా మనకు
లభిస్తుందని నమ్మండి. క్రీస్తు గొప్ప దేవుడు సర్వశక్తిమంతుడు.
గతంలో నేను ఒక గృహం కొనాలని చాల కోరుకున్నాను. కాని
నేను పాటల ద్వారా సంపాదించిన సొవ్ముతో ప్రతి వసతువు అన్ని వనరులు
యధార్ధంగా సంపాదించు కృపనిచ్చారు. నాకు లభించిన ప్రతి సొవ్ములో
10వ వంతు దేవునికిచ్చి ఆనందించాను. మంచి సాటడియో దేవుడిచ్చారు.
నేను నా భార్య అనేకచోట్ల ఆరాధన నడిపిస్తూ సాక్ష్యమిస్తూ మా విశావాసయాపత
కొనసాగిస్తున్నాము. నా తల్లిదండ్రుల భక్తి జీవిత ప్రభావము నా ఆత్మీయ
జీవితానికి బలమైన పునాదిగా పడింది. భక్తి గల విశ్వాసుల కుటుంబంలో
గొప్ప పాటలు పాడు తలాంతగల సొలమన్ గారి ముగ్గురు కుమారెతలు
షారోను సిస్టర్సలో రెండవ అవ్మాయి లిలియిన్ నాకు దేవుడిచ్చిన గొప్ప
దీవెనగా భావించి స్తుతిస్తున్నాను. మంచి భడడ్లనిచ్చి దీవించారు. నమ్మకంగా
యధార్థంగా జీవించు వారికి దీవెనలు మెండు అన్న వాగ్దానం నా పట్ల
నెరవేరింది. ఈ నా సాక్ష్యము అనేకులకు మేలు కలాగలని ప్రార్థిస్తున్నాను.
ఆమెన్.
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

సాక్ష్యం 52. యోగయడను కాను, జా�నిని కాను గాని నన్ను ప్రత్యేక
ఉద్దేశ్యముతో పుట్టించి అనేక భక్తుల సహకారంలో
ఘనసేవ చేయు దైవసేవకునిగా నిలిపారు.
దేవునికి స్తుతి కలుగు గాక
రెవ. డాకటర్ సి.హెచ్. సాల్మన్ రాజుగారు
మన్నాచర్చి, సూర్యాపేట
ఫోన్ నెం. 8184835617
""నీతి మార్గము అనసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను
త్రిప్పుదురో వారు నకషపతము వలై నిరంతరము పపకాశించెదరు��
- దానియేలు 12:3
పరిచయం:
దేవుని నామమునకు మహిమ కల్గుగాక. యేసు
పపశసత నామములో మీకు వందనములు శుభములు
తెలియజేయుచున్నాను. నా పేరు సాల్మన్ రాజు. నేను
దేవుని సేవకుడిగా పాస్టుగా సూర్యాపేట మన్నా చర్చిలో
పని చేస్తున్నాను. ప్రత్యేక సందర్భములో నా
జీవితానుభవాలు, అనగా ప్రత్యేక మేలులు దేవుడు నాపట్ల
జరిగించినవి వివరించాలని ఆశిస్తున్నాను. నన్ను ఏ రీతిగా సేవకు
పిలిచారో, నా జన్మము, నా జీవిత గమనము తెలియజేస్తాను. జగత్తు
పునాది వేయబడకముందే నేను తల్లి గర్భంలో రూపించబడక ముందే
నన్ను ఏరాపటు చేసికొన్నారు. 1963లో జన్మించాను. నా సాక్ష్యము
ప్రార్ధనాపూర్వాకంగా వివరించగలను.
బాల్యము
నేను బాల్యంలో తుని అనే పట్టణము వద్దనన్న పాలేతరు పగామంలో
జన్మించాను. నా తల్లిదండ్రులకు కుమారెత తర్వాత యిద్దరు కుమారులు
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
కలిగనను మరణించగా రోదించారు. మరొక కుమారుడు పుటటగా దేవాస్
అని పేరు పెటాటరు. దేవాస్ పుటాటక మరొక భడడ్ మరణించేవారు.
పాస్టమ్మగారు పరంజ్యోతమ్మగారు భర్తగారు జాన్ 1990వ సంవత్సరంలో
ఉండేవారు.
రంగానులో జీవించు వాస్తవ్యులు. రంగాను నుండి పో�సుగా
ఉండేవారు. వారు క్రీస్తును తెలిసికొని బార్య ద్వారా రక్షణ పొందారు.
పోలీసు ఉద్యోగం మానుకొని సేవలో లీనమయ్యారు. వారు కాలినడకతో
యింటింటికి వెళ్ళి అందరి అవసరతలు తెలిసికొని ప్రార్థించేవారు. వారి
పరిచర్యలో పాలేతరు వచ్చి మా తండ్రికి తల్లికి సువార్త బోధించేవారు. మా
తల్లిదండ్రులు ప్రప్రధమంగా వీరిద్వారా క్రీస్తును గార్చి విన్నారు. పిల్లలు
చనిపోతారనే భయంతో మా నాన్నకు 5గురు అన్నదవ్ములు, 3గురు
అకాకచెల్లెళుి ఉండేవారు. ఒక కుమారునికి వ్యాధి కలుగగా ప్రార్థన ద్వారా
స్వస్థపర్చారు.
మా నాన్నగారి తవ్ముడి సీమోను స్వస్థతను చూచాక తన భడడ్లకు
ప్రార్థించాలని కోరుకున్నారు. యేసుదాసుగారు, పుషపమ్మగారు నా తల్లి
దండ్రులిద్దరూ క్రీస్తును నవ్మారు. నాకు అన్న ఉండేవాడు. యేసును నమ్మి
మందిరానికి పకమంగా వెళ్ళారు. భడడ్లను కోలోపకుండా శాపం పోవాలంటే
దేవుని వాక్యం నమ్మి పాలేతరు నుండి ట�నుకు వెళ్ళి వాక్యం వినేవారు. ఒక
సందేశంలో దేవుడు యిచ్చిన దానిలో మగదానిని గొపరర అయిన మనిషి
అయినా సంతానం కూడా వాక్యం ఆధారంగా దేవునికివ్వాలని తెల్పారు.
నా తల్లిదండ్రులు నవ్మారు. వారు ప్రార్థించారు. నేను తెలిసికొన్న సత్యమును
బట్టి నాకు కుమారుని యిసేత నీకే యిస్తామని అడిగారు. హన్నా
పవెుకుకకున్నట్లు నా తల్లిదండ్రులు ఒక ఒప్పందము చేసికొని దైవజనులకు
చెప్పారు. పాస్టరుగారు ప్రార్థించారు. నేను వారికి భడడ్గా పుటాటను. దేవుడు
నా తల్లిదండ్రుల ప్రార్థన ఆలకించి నన్ను బూమ మీదికి పంపారు.
పవెుకుకకున్నాక దేవునికిసేత అన్న ఒక్కడే అయిపోతాడని మాటపై నిలబడలేదు.
దేవునికి యివవాకుండా ఆగిపోయారు.
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
గతంలో నా అన్నలు చనిపోయిన రీతిగా అదే రోగం నాకు
సంభవించింది. దేవునికిచ్చిన మాట తప్పారు. నా తల్లిదండ్రులు కల్లు తీసి
పబతికేవారు. ఇకమీదట కల్లు గీయను. నా భడడ్ లేచి పబతికితే, వారికి నా
భడను యిచ్చేస్తాను అని నిబంధన చేసికొన్నాడు. అద్భుతంగా నేను మంచం
మీద లేను. నాన్న చేసిన శపధమును బట్టి ప్రభువు ఆలకించగా నేను
ఆడుకొనుచూ నాన్నకు కనిపంచగా ఆశ్చర్యపడి స్తుతించాడు. నాన్న క్షమాపణ
ప్రార్థన పఘలించింది. అందరా ఆశ్చర్యపడ్డారు. దేవుడిసేత సేవకిస్తామని
చెప్పి మాట తప్పాము. మరలా తప్పు క్షమించి ఈ భడను పబతికించాడు.
యిపుడు సేవార్థం యిస్తానన్నటుట యిచ్చేసాను. నన్ను పెంచిన తల్లిదండ్రులు
ఏ� యింటికి సమాయేలు అపపగింబడిన రీతిగా ఈ తరంలో ఆయన
కధ వలై జరిగింది.
దాదాపు 40 పగామాలలో అద్భుత సేవ జరిగించి వేలాది మందికి
రక్షణ కలిపంచారు. నన్ను కన్నతల్లి వలై పరంజ్యోతి అమ్మగారు గొప్ప
ప్రేమ పంచి యిచ్చారు. అన్ని అవసరాలు చక్కగా తీర్చివారు. నేను ఏనాడు
వారి ప్రేమ మరువలేను. 15 సంవత్సరాల వరకు దైవబభక్తిలోనే పెరిగాను.
కొన్నిసార్లు ఆలస్యంగా యిల్లు చేరేవాడిని. తల్లి ప్రార్థించేవారు. నాన్న నన్ను
కొట్టేవాడు. క్ర్మము నేరపవారు. బైబిలు తరీప�దుకు పంేప వయససు వచ్చింది.
బావగారు మపరి దానియేలుగారు తంపడి సేవ చేయలేనపుడు బావగారు
మన్నా మనిపసీటస్లోనే సేవ చేసారు. నాకు బైబిలు పటయినింగ�కు వెళ్ళడం
యిష్టంలేక 1979లో హైదరాబాదు పారిపోయాను. యింటింటికి తిరిగి
వారి కానకలతో జీవించాలనే అనాలోచన ఉండేది. మరొక రీతిగా
జీవించాలని ఆశించాను. నా లోక సంబంధమైన స్నేహితుల ద్వారా లోకం
నన్ను బలవంతం చేసేది.
ఏ నిరణయము తీసికోలేక పోయాను. స్వేచ్ఛగా ఉండాలి ఆనందంగా
లోకంలో అనుబభవించాలనే ఆలోచన కలిగంది. సికిందరాబాదు నుండి
హైదరాబాదు కాలినడకన చేరాను. ఆకలి, చలి, ఒంటరితనము
అనుభవించాను. హోటలులో పని చేస్తానని వెళ్ళి చేయలేక బాధపడాను.
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
బైత్లేహేాము వంటి రొటైటల యిల్లు వదిలానా అనిపించింది.
పడయివింగు నేరచుకున్నాను. ఆ తర్వాత నాగపూరు, చెన్నై వెళ్ళారు.
అపుడు 16 సంవత్సరాల వయససులో ఉన్నాను. దొంగచాటుగా రైలు
ఎకాకను. దొర్లి పడాను. రైలు దాకేసాను. ఎవరో నన్ను ఆసపత్రికి తీసిరకళ్ళి
డబ్బులిచ్చారు. నా చేయి విరిగింది. 3 రోజులున్నాను. సిమెంటు కట్టు
వేసారు. టిరకట్టు కొని యిల్లు చేరగా పరంజ్యోతి అమ్మగారు భగ్గరగా ఏడ్చి
చేరచుకొని నన్ను వదిలి పెట్టలేదు. చాల ఆదరించి ఆమెతో పరండజేసి
కొన్నది.
దేవుడు నిన్ను వదిలి పెట్టలేదు. సేవ తప�ప వేర పని చేయరాదు.
నీకు బుద్ధి రావాలని మరణానికి అప్పగించలేదు. అని రో� ప్రార్థిస్తూ
హితోపదేశం చేసేది. దేవుడు నిన్ను కనిపెడతున్నాడని చెప్పేది. అవ్మా, నీవు
చెప్పినట్లే చేస్తానన్నాను. నన్ను బైబిలు సాకలుకు పంపాలని వారు
ప్రయత్నించారు. నాకు 17 సంవత్సరాల వయససులో పిలుపు
లేకపోయేవారు బాధపడతారని నేను బైబిలు తర్బీ�దురకై బైబిలు సాకలుకు
వెళ్ళాను. అక్కడ పటయినింగుకు వచ్చానన్నాను. భషప్ స్పర�న్రాజు గారి
ద్వారా ఉపదేశాలు, బోధలు నేరచుకొన్నాను. దైవిక విద్యా బోధన నేరాపరు.
నేను మధ్యలో వెళ్ళిపోదలిచాను. కాని అక్కడే మొదటిగా ఒక శనివారం
ప్రార�థనలలో ఫిలిప్పుగారు పెద్దవారు ప్రార్థనాపరులు పరిశుద్ధ కూటం
నడిపించేవారు. ఆ రోజు దేవుని ఆత్మ బలంగా దిగింది.
నా పాపాలన్ని ఒప్పింపజేసాడు. చాల కన్నీరు కార్చాను. ఆత్మ
నింపుదల కలిగంది. నాలో బరువు పోయింది. వాక్యం బాగా నేరచుకో
దలిచాను. తర్వాత బాపీతస్మం తీసికొన్నాను. నాకు పిలుపు సమరపణ
లేకుండా బైబిలు పటయినింగుకు చేరాక గొప్ప అనుభవాలు పొందాను. ఆ
తర్వాత యింటికి వెళ్ళగా బావగారు నీటి బాపీతస్మం యిచ్చారు. ఇక దేవుని
చేతి నుండి పారిపోలేదు. కన్న తల్లిదండ్రులు అడిగితే నేను పుటాటను.
దైవజనులు పశద్ధగా పెంచారు. స్పర�న్గారి వద్ద 1982 సంవత్సరం
పటయినింగు పూర్తి చేసాను. కార్లనన కోమాన పల్లిగారికి బావగారిక
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
స్నేహితులు. విశాఖ పట్నంలో నిర్మాణం దగ్గర నన్ను పెటాటరు. తర్వాత
మంగవరంలో మందిరం కట్టిన 1986లో ఎలిజబైతతుతో వివాహం
జరిగింది. నా తల్లిదండ్రులు కట్టిన మందిరంలో 4సం. ఒంటరిగా సేవ
చేసాను. నా భార్యను నా సేవలో ఆమె బాగా పాటలు పాడేది. ఆమె
ఆరాధన సేవ ద్వారా వృద్ధి అయింది. 22 సంవత్సరాల వయసులో
అమలాపురంలో 5సం. సేవ చేసాను.
షారోను కార్ల్గారు ప్రేమగా చూచారు. పాప పుట్టింది. షారోను
అని పేరు పెటాటము. మరొక కుమార్తె మేరీ లిలియన్. మాడవ కుమారెత
నిచ్చారు. తర్వాత కుమారుడు పుట్టి 28సం. గడిచాయి. ఏమ చేయలేడు,
నడువలేడు, మాట్లాడలేడు. అలా పుట్టిననా బాధ పడలేదు. మా పరిచర్యలో
అతని రాక ద్వారా సేవను బట్టి మార్చాడు. కష్టం వెనుక ఆశీర్వాదం
సంతోషం దాచి యిచ్చాడు. బాబురకై ప్రార్థించండి. ఎన్నో మెళకువలు సేవలో
తెలిసికొన్నాము. రచెల్ జ్యోతి, ఎరర్నస్టు కోమానపల్లి గారు మమ్ములను
చూచారు. అక్కడ నుండి సూర్యాపేటలో సేవ వుందని పిలిచారు. సేవలేని
ప్రాంతం చేరాము. చిన్న పిల్లలతో ఆ ప్రాంతం చేరాము. కీబోర్డు, గిటారు
నేరాపలని ఆశించాను. వారిని భయభక్తులతో పెంచాను. షారోను మేరీ
లిలియన్ కీబోర్డు వాయించుట. చిన్న పాప పడవ్స వేసేది. కారు నడుపుట
వాయిద్యాలు వాయించే తలాంతులు కలిగ వున్నారు.
షారోనుకు ఫిలిప్పుగారు పాటలు బాగా పాడే వ్యక్తితో వివాహం
చేసాము. పపపపథమంగా వచ్చిన సంబంధాన్ని చేసాము. మేరీలిలియున్కు
డిపగీ పూర్తి చేసాము. 20సం.లో సంబంధాలు వచ్చాయి. జై.్ర. క్రిషాటపఘర్
సంగీత రత్న గారితో వివాహం చేసాము. సంగీత దర్శికులు. యిద్దరు
కీబోర్డు వాయించే తలాంతు గలవారు. అందరినీ దేవుడా
వాడుకుంటున్నారు. హీనజోయిస్ నిస్సీ, ఎం.భ.ఎ చదివింది. శ్రీకాకుళం
జాన్ గోడ� గారు లిడియా గారి కుమారునితో వివాహం చేసాము. కీసోటన్
చర్చిలో అద్భుత పరిచర్య జోయల్గా]్న వాడుకుంటున్నారు.
సువార్త, సంగీత పరిచర్య ద్వారా వారి స్వరాన్ని అభిషేకించారు.
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
ఆశతీర, చిరకాల స్నేహం నీ రాజ్యం, సంతోష వపసతము ప్రేమకు పపతిరూపం
యేసే. 20పైన ఆల్బమ్స్ చేసాము. 5మంది మనుమలు, మనుమరాళ్ళ
నిచ్చారు. వారు పాడుచున్నారు. వరాలనిచ్చారు. నా ప్రతి ఆశీర్వాదాల
వెనుక దేవదాతల వలై దైవ జనులను వేడుకొన్నారు. నా పిల్లలు సత్యము
ననసరించి నడుచుకుంటున్నారన్న వార్త మాకు ఆనందం. వారంతా
దేవుని మహిమపరచుచున్నారు. సూర్యాపేటలో పెద్ద మందిరము
ని]్మంచుటకు ఎరర్నస్టుగారు రచెల్ అమ్మగారు సహకరించారు.
ప్రతికూల పరిస్థితుల్లో సేవ చేయాలని బైదిరింపుకు భయపడగా
రచెల్ అమ్మగారు అక్కడే ఉండవున్నారు. పెద్దలు సలహా పాటించేవాడిని.
అనేక వందల మందిని రక్షణలోనికి నడిపించాను. మమ్ములను
ప్రోత్సహించిన దైవజనులకు నాకు కృతజ్ఞతలు. అందరికీ వందనాలు.
సపర�న్గారు, కార్ల్ కోమానపల్లిగారు చాల ప్రోత్సహించారు. మమ్ములను
ముందుకు నడిపించి గురితంపునిచ్చారు. భషపపు మహాంతిగారితో కలిసి
విశాఖలో సవ చేసాను. ఎంతోమందితో కలిసి సేవ చేయు నాయకులతో,
మన్నా అధికారులతో సేవ చేస్తూ ధన్యతనిచ్చారు. ఆయనకే స్తుతి మహిమ
కల్గు గాక. నేటికి 28 సంవత్సరాలు సూర్యాపేటలో 40సంవత్సరాలు, 2
సంవత్సరాలలో సేవ చేయు కృపనిచ్చారు. కాలేబు శక్తినిచ్చారు. నా భార్య
సహకారం ఉంది. చివరిగా దేవుడిచ్చిన ఆత్మలు సేవను బట్టి స్తుతిస్తూ,
ప్రార్థిస్తున్నాను. ఆమెన్.
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు

మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు
మహోన్నతుడు మలచిన విశావాస్ విజేతలు