
సాక్ష్యం 49. క్రీస్తును ద్వేషించి విగ్రహాలను ఆరాధించాను. క్రీస్తు స్వస్థపరచు
దేవుడు జీవితాలను మార్చు దేవుడని మంచి దేవుడని నమ్మి
సాక్షిగానున్నాను
పబదర్ సురష్
మనిపసీటస్, మంగళ్గిరి
జ/శీ. �ళజీజ
పాస్టర్ మహేష్ కుమార్
జ/శీ.
""నీతిమంతులు సంతోషించుదురు గాక. వారు దేవుని సన్నిధిని
ఉల్లసించెదరు గాక" - కీర్తనలు 68:3
పరిచయం:
ప్రభువు నామములో మీకు వందనములు. నేను పల్లెటూరులో బాల్యం గడిపాను.
పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పగామంలో జన్మించాను. బాల్యం నుండి చాల
కోపిష్టిగా జీవించాను. చాల గొడవలలో పాలుగనేవాడిని. ఈ
సంఘర�ణల వల్ల ఏడు లేదా ఎనిమది కేసులలో నమోదయయాను.
యేసుక్రీస్తు గురించి దేవుడని కాక ఒక వ్యక్తి అనేవాడిని. చర్చికి
వెళ�్లవారిని చూచి చాల అసహ్యించుకొని పనిపాట లేనివార
చర్చికి తెల్లచీరలు ధరించి వెళూత వుంటారని హేళన చేసేవాడిని.
గతంలో చిల్లర్కొట్టు వుండేది. తర్వాత పనులు చేసేవాడిని.
సువార్త చెప్పాలని నేను పని చేసేచోటకు వచ్చి క్రీసేత దేవుడని
చెప్పారు. నా భార్యకు తువ్ముల బాధ బాదిస్తూ ముఖం
వాచిపోయేది. సరిగాగ 5 సంవత్సరాలుగా బాధపడడ్ది. నరాలు పట్టేసేవి. నా భార్య
నమ్మి ప్రార్థించగా తువ్ములు ఆగిపోయాయి. క్రీస్తును ప్రార్థిసేత తువ్ములు తగిగన స్థితి
గమనించి నేను క్రీస్తుకు భయపడి చర్చికి వెళ్ళాను. అయ్యగారితో ప్రార్థన
చేయించుకొనగా తిరిగి వచ్చిన తువ్ములు దేవుని మహా కృప చేత పూర్తిగా
తగిగపోయాయి. నేను కూడా ప్రార్థన చేయుట కారంభించాను. ఎవరైతే నన్ను
అసహ్యించుకొన్నవారంతా నన్ను గౌరవించ సాగారు. బైబిలు చదువుటకారంభించాను.
కీర్తన 5:20,21 ఆ వాక్యం నన్ను పతాకింది. పగుచ్చబడిన వాక్యంను బట్టి
ప్రార్థించి నీ భడడ్గా మారిపోతానయయా అని ప్రార్థించాను. క్రీస్తు ప్రేమ నాలో నిలిచింది.
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు245
కోపం పోయింది. సాతీవాకుడనయ్యాను. నా భార్య బిడ్డలు నా బలహీనతలు గమనించి
బాధపేవారు. ఒకసారి జైలుపాలయయాను. నన్ను చూడడానికి వచ్చిన భార్య భడడ్లను
చూచిన స్థితి గమనించి అధికంగా సిగ్గు పడాను. ప్రభువా నన్ను పూర్తిగా మార్చు. నీ
భడడ్గా ఉంటనన్నాను. దేవుడు నాతో మాట్లాడారు. నరుల మార్గము యెహోవాకు
తెలియును. అన్నిటినీ చూస్తారు. నా హృదయంలో ఆ వాక్యం కత్తిలా దాసుకొని
పోయింది. నాలో కోపంతో పాటు జాలి ఉండేది. అవసరములో ఉన్న వారికి
సహాయపడేవాడిని. దోషకుడనైన నాలో ప్రేమ దేవుడిచ్చాడు. గతంలో చనిపోవాలని
ఆలోచించగా నీవు నాకు కావాలని ప్రభువు చెప్పారు. ""నా హృదయం దేవునికి
సమర్పించాను. నన్ను నన్నుగా ప్రేమంచింది కేవలము క్రీస్తు మాపతమే. నా ప్రేమ,
నా జన్మ దేవునికే అంకితము. నాకీ మారుప యిచ్చిన దేవునికి బుణపడి యున్నాను.
నా భార్యకు పూర్తి స్వస్థత లభించింది. నాలో సంపూరణ మారుప కలిగింది. జీవపు
వెలుగు పాస్టరుగారు అందించే ఆధ్యాత్మిక సందేశాలను పకమంగా సీవాకరిస్తూ నేను
నా కుటుంబము దేవునినే నమ్మకంగా సేవిస్తున్నాము. మా కొరకు ప్రార్థించాలని
కోరుకుంటున్నాను. ఆమెన్.
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు246
సాక్ష్యం 50. విగ్హా పూజలో లీనమై ప్రైస్తవుల పట్ల ద్వేషంతో ఉండే
కుటుంబంలో జన్మించాను. పేరికంలో చాలా బాధలు పడాను. అన్న,
అక్క క్రీస్తును నవ్మారు. అన్న సేవ చేస్తూ వాక్యం బోధించగా రక్షించబడి
సేవ చేస్తున్నాను
పాస్టు ఎలీషాగారు
పాలేరు, విశాఖపట్నం
ఫోన్ నెం. : 9391087457
""నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు, మరి ఏ దేవుడు లేడు" - యెషయా 45:14
ముందు మాట :
ప్రభువు నామములో మీకు వందనాలు. నా పేరు సిద్ద అపపల కొండ,
క్రీస్తును నమ్మిన తరువాత ఎలిషాగా మారింది. చాలా మాడినమ్మకాలు, చాదసతముగా
మా తల్లి పూజలు చేసేది. నిమ్నజాతి వాళ్ళు పాలేరు వేసత పసుపు నీళ్లు జల్లించేది.
సా�నము చేసి లోనికి వెళ్ళేవారము. మేము 12 మంది సంతానము. అదే పకమంలో
జీవించాము. మాకు చదువరాదు పశువులు వేపాలని కోరవారు. చదివి
ఉద్యోగం చేయాలనిపించేది. నాన్న సహకరించేవారు కాదు. మా టీచర్లు బాధపేవారు.
7 మంది ఆడవారు, 5 మంది మగ్రిల్లలం. నేను }రు వదలి వెళ్ళి చదువుకోవాలని
పడామా కంపెనీ వారు నా పద్యాలు విని నచ్చిగా ఆ కంపెనీలో చేరాను. చిన్న వేషాలు
వేస్తూ వాళ్ళు పెట్టింది తినేవాళ్ళం, నా జీతం ఇవ్వాలని అడిగి తీసుకునేవారు. మంచి
అలవాట్లు లేని నాన్న అంటే బభయపేవారము. హారికథద నేరచుకున్నాను. సామర్లకోట
పంపారు. అక్కడ హారికథద నేరచుకోసాగాను. నాన్న వెదికారు. తీసురకళ్ళి పశువుల
దగ్గర పెటాటరు. గతంలో అత్తిలిలో ఒక ే్నేహితుండేవాడు. నాలాకగ గొడవపడి కంపెనీలో
చేరాడు. అత్తిలి వెళ్ళి స్నేహితుని కలవాలని వెళ్ళాను. వారింట్లో ఉండి వడ్లురి పూజారిని
కలిసాము. సంగీతము నేరచుకోదలిచాను. 15 సంవత్సరాల వయసులో గుడి పరిచర్య
చేసేవాడిని. వచ్చినవారంతా నన్ను చూచి పంతులు అనేవారు. మా అమ్మకు ఉత్తరం
పవాసేవాడిని. నా అపడస్ రాసేవాడిని కాదు, }రిపేరు వివరాలు తెలిేపవాడిని.
ముపదలు చూచి చెట్లురు పగామమని గుర్తించారు. రిక్షాలో నాన్న వచ్చారు. గుడిలోనే
పూజలు చేసేవాడిని. నేను గురువుగారి ఇంటికి వెళ్ళలేదు. నాన్నగారు వచ్చారు
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు247
చాలా కోపంగా ఉన్నారు. మీ అమ్మ బైంగతో ఉంది రా అన్నాడు, నీవు పబాహ్మాణుల
అబ్బాయని నవ్ముతున్నారు. నేను వేషాలు వేసేవాడిని గురువు హారో�నీయం వేసేవాడు.
పంతులు లేనపుడు పూజలు భక్తులకు చేసేవాడిని. మంపతాలు నేరచుకున్నాను. పద్యాలు
పాడేవాడిని. గురువు చాడీలు విని వెళ్ళిపోమన్నాడు. తణుకు వచ్చేసాను. నాకు
పరిచయసతుడు చాకలి పని చేసేవాడు. అత్తిలి వెళ్లాలన్నాడు. మాటలు దగ్గర సర్దుకొని
పండుకొని లేచాను. రెండు జతల బట్టలు తీసుకొని ఆకలితో ప్రయాణం చేసాను.
మా నాన్న డబ్బులు ఇవ్వగా నాకన్న ముందు వెళ్ళారు. నేను పని చేస్తాను అని
పనివారు భోజనం పెట్టి పంపారు. చివరకు అత్తిలి వచ్చాను. నా స్నేహితుడు పేదవాడు
రాజమండ్రిలో నాటకాల కంపెనీలో చేరాను. చింత సుబ్బారెడిడ్ గారిని కలిసాను.
తరువాత ఇల్లు చేరాను. పడామా అలవాటు గనుక పైటి కొండ దగ్గర పడామాలో
చేరాను. స్నేహితుని ఇంటికి తీసుకొని వెళ్ళి రాజులని చెప్పాను. ఇద్దరం పడుకున్నాము.
తునిలో నాటకానికి వెళాిలనుకున్నాను. నేనే పడామాల డైరెకషన్ చేయదలిచాను. అన్ని
కులస్తులతో తిరికగవాడను. కుల బేధాలు లేవు. చెటుటకు, గువ్మాలకు పూజలు
చేసేవాడిని. గడిడ్వేటుపై జపం చేసి తపససు చేసుకోదలచి యోగిగా వెళ్దామనుకున్నాను.
రాజమంపడి పేపరు మల్లులో పని దొరికింది. నాకు వివాహం అయింది, చాలా పేద
కుటుంబం పనులు చేసుకునేవారము. బభపదాచలం పేపరు మల్లులో చేరాను. జీపులో
ప్రయాణం చేయగా పపపటోలు పడవ్ములో ఒలికిపోయింది. ఇద్దరు దిగారు. అగిగపుల్ల
వెలిగించదలిచారు. గొప్ప పపమాదము నుండి ప్రభువు తప్పించారు. మంటలో వేడి
ఆవరించి కళ్ళు పోవలసి యండగా ప్రభువే రక్షించారు. నాటకాల కంపెనీలో పని
మానివేసాను.
పాటలు, పడామాల వల్ల గురితంపు కలిగింది. ఇంట్లో ఆర్థిక స్థితి సరిగా లేదు.
ఇల్లు పూరిల్లు అహారం, వపసతములకు ఇబ్బంది పేవారం. భార్యను బాధించేవాడిని
పేపరు మల్లులో పని మానివేసి వివిధ రంగాల్లో చేరి పని చేసాను. రాజకీయంలో
ఉండగా క్రీస్తును గురించి చెప్పగా వారంతా డబ్బు కోసం వ్యాపారం చేస్తూ అందరిని
ప్రైస్తవులుగా మార్చి లోబరచుకోవాలని చూస్తున్నారని వ్యతిరకంగా మాట్లాడేవాడిని.
విగ్రహారాధన చేస్తూ పుణ్యకేషపతాలు దర్శించేవాడిని. ప్రైస్తవులుగా మారవద్దని
హెాచ్చరించేవాడిని. ప్రసంగాలలో క్రీస్తు అనుచరులను ద్వేషించాను. నాగాపురంలో
అందరి కొరకు పారీటవారి సహకారంతో పబి�� కట్టి పపజాసేవ చేయగా గౌరవించేవారు.
నాకు డబ్బు లేదు గనుక వ్యాపారం చేయమని సలహా ఇచ్చారు. పసైకిలుపై బట్టల
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు248
మాటలు వేసి నెమ్మదిగా సంపాదించాను. సావార్థం లేకుండా సేవ చేసేవాడిని.
కొందరికీ లోనులు ఇప్పించేవాడిని. నాకు ఇద్దరు కుమారులు ఒకరు చదివారు. పెద్ద
కుమారుడు బట్టల వ్యాపారంలో సహకారిగా ఉన్నాడు. చిన్నబాబు లాయరు కోర్సు
చదివాడు. 2005లో ప్రమాదంలో మరణించాడు. క్రీస్తులో నా జీవితం గురించి
చెపపదలిచాను. నా బాబు మరణించగా జీవితంపై విరక్తి కలిగింది. నేను నా
రాజకీయాలు సంప్రదింపులు మానివేసాను.
కుమార్పురంలో తకుకవ కులసు�లు ఉండేవారు. నాకందరా పరిచయముగా
ఉండేవారు. నేను అందరితో ప్రేమగా ఉండేవాడిని. ఆ పగామసు�లు చర్చి నిర్మాణానికి
కొంత సొవ్ము అడిగారట. కులాల తేడాతో గొడవలు, కేసులు వల్ల ఆ పగామాన్ని వెలి
వేస్తున్నామన్నారు. కూలికి పిలవమన్నారు. నాకీ పద్ధతి నచ్చలేదు. ఓటురకై వారి
అవసరం కావాలన్నాను. మాకు తెలిసిన పెద్ద మనిషి కుమారుడు వ్యాదిగ్సతుడై
మరణించాడు. ఆ కార్యపకమానికి మమ్ములను పిలిచాడు. మా అన్నయ్య ప్రభువును
నమ్మి ఇంటి మీద ఆరాధన చేస్తుండేవారు. మతంతో దేశమును ఆక్ర్విసతున్నాడని ఆ
}రు పపెసిడెంటుగా ఉండి ప్రైస్తవ మతములో ఉన్నాడని విమర్శంచేవాడిని. ఏదైనా
సలహా ఇస్తాడని అన్నయ్యను కలిసి గొడవలుగా ఉన్నాయి. వారికి మద్దతు ఇచ్చినందుకు
కూడా వెలివేసారు. దేవుని గురించి మంచి మార్గము ఎంచితే నా మాట వింటావా
అని అడిగాడు. ఉపవాస ప్రార్థనలో మీ సమస్య కొరకు ప్రార్థిస్తాము. వరంగల్లో
జడ్సన్ గారు భార్య సేవలో ఉన్నారు. ఎట్టి సమస్య అయినా అపబహాము గారు
ప్రార్థించినచో అన్ని సమస్యలు క్రీస్తు నామంలో సమకూడునని హెచ్చరించారు.
పెద్దన్నయ్య సలహా చెప్పాడని మన్నించి అయిష్టంగా వెంటనే వరంగల్ వెళ్ళాను.
ప్రార్థన కోసం వచ్చాను. నిపద పోవడానికి స�లమయ్యండి. తుని నుండి వచ్చాను.
చాలా పెద్ద హాలులో మీటింగు జరికగ వేదిక చూపారు. ఆయన చీపురితో గది
తుడుస్తున్నాడు. నేను కూడ తుడుస్తానని మందిరం శుభ్రం చేసే భాగ్యం కలిగిందని
ఏడసతూ ఆనందించాను. నా పరిస్థితి వివరిస్తుండగా ఒక పెద్ద ధైర్యం చెప్పారు.
ప్రార్థన గానీ బైబిలుగానీ నాకు తెలియదు. అదే గదిలో నిపద పోయాను. భోజనశాలలో
భోజనం తిన్నాను. ప్రార్థనకు స్వంత బససులో జనాలను తెస్తున్నారు. పాటలు
వింటున్నాను గానీ అర్థం కాలేదు. భార్య, భర్తలు ఇద్దరు వాక్యం బోధ చేశారు. గది
శుభ్రం చేసే సమయంలో నా సమస్య ఒక వ్యక్తికి చెప్పాను. కానుక ఇచ్చాను. తిరిగి
తుని వచ్చాను. పపయాణీకులు ఉండే గదిలో గడిపాను. ఆదివారం గుడికి వెళ్దామని
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు249
మారెకండెయు పేటలో క్రీస్తు మందిరానికి వెళ్ళి ఆరాధనలో పాలుగన్నాను. నా పరిస్థితి
చెప్పాను. నా కొరకు ప్రార్థన చేసారు. సాయంపతం అన్నయ్య దగ్గరకు వచ్చాను.
అన్నయ్యకు సమస్య గురించి చెప్పగా దేవునికి అసాధ్యమైనది ఏమ లేదు. దేవుడే
సమస్యను తీర్చగలడని చెప్పాడు. మా అబ్బాయి బట్టల వ్యాపారంలోకి వెళ్ళాడు.
నేను పొలం దగ్గరకు వెళ్ళాను. నా వెనుక ఇద్దరు బండి మీద వెంబడించారు నన్ను
పిలసతున్నారు. నాగపురంలో మీరు వెలివేసింది ్రేపరులో వేయాలని వచ్చాడు. దేవుడు
జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు నన్ను కాపాడదలిచాడు. ఈ దేవుడు గొప్పవాడు.
అన్నయ్య చెప్పిన మాటలు నమ్మదగినవని కన్నీరు కార్చాను. ప్రార్థనకు చాలా శక్తి
ఉందని తలంచాను. నేను ఏమయానో అని నా భార్య, బాబు చాల ఆందోళ్న
పడ్డారు. పకమంగా క్రీస్తును వెంబడించసాగాను. పేదవారంతా బాధలు చెప్పుకున్నారు.
నేను దేవుని ప్రార్థించుట నేరచుకున్నాను. పోలీసులు పగామ పెద్దలంతా చేరారు.
సమాధానపడండి లేదా జైలు పాలవుతారని అన్నారు. }రివారంతా కలిసి వచ్చి
కేసు ముగించమన్నారు. పవాత రూపకంగా గొడవలు లేవని ఒపపందం చేసుకోవాలని
అన్నారు. కలిసి వెలిసి ఉందామా? గొడవలు చేదా�మా అనే చర్చి జరిగింది. కలిసి
అందరము భోజనం చేసాము. గతంలో తెలియక మహిమ గల దేవుని విమర్శంచాను.
క్షమించమని ప్రార్థించాను. నా అన్నయ్య దారిలో నేను వెళ్ళాలనే నిరణయంతో దేవుడు
చేసిన గొప్ప కార్యాలు ప్రచురించి సాక్షిగా జీవించాలని నిరణయించుకున్నాను. నీ
పరిశుద్ధ రక్తంతో మమ్ములను శుద్ధి చేసిన దేవుడవు నా సమస్యలో అద్భుత పరిషాకరం
చూచి దేవుని గొప్పతనం పగహించాను. రక్షణ లేనిచో శిక్ష తప్పదు నా అన్నయ్య
ద్వారా రక్షణ ద్వారా బాపీతస్మం తీసుకోదలిచాను. నా భార్య, నా కుమారుడు రక్షణ
పొందలేదు గనుక అన్నయ్య బాపీతస్మం ఇవవాను అన్నాడు. యేసే మారగం, జీవం,
సత్యమని తెలసుకున్నాను. ఆయనను నవ్ముట మతం కాదు మారగం, ఆయన ప్రేమ
రుచి తగిలితే తప్పక లోబడుతారు. మరణం వరకు వెంబడించి నిత్య జీవితంలో
ఆయనను స్తుతించుటకు నేను పబతకుతాను. నేను తుని దగ్గర దేవుని సేవ చేస్తూ
పది లక్షల ఖరచుతో ఆలయం ని]్మంచాను. నా భార్య, బాబు రక్షణ కొరకు ఆగకుండా
నేను తీర్మానం చేసుకొని అన్నయ్య ద్వారా బాపీతస్మం పొందాను. సేవలకు
ఉపక్ర్మంచాను. 2010వ సంవత్సరంలో బాపీతస్మం తీసుకున్నాను. దేవుడు నా పట్ల
అద్భుతాలు చేసాడు. అన్నయ్య చర్చిలో సహకరించి కలిసి సేవ చేసాము. గతంలో
ప్రైస్తవులకు దారంగా ఉండేవాడిని క్రీస్తు అద్భుత రక్షణ ఇచ్చి దీవించారు. అన్నయ్య
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు250
క్లిష్ట పరిస్థితుల్లో సముపదంలో పడిపోయి మరణించదలచగా ప్రభువు సముపదంలో
పడిన అన్నయ్యను రక్షించారు.
ముందుగా అక్క సువార్త విని క్రీస్తును నమ్మి చాలా భారంతో ప్రార్థించేది.
సత్యవతి సుజనమ్మగా మారింది. అన్నయ్య రక్షణకు ప్రోత్సహించాడు. నేను వాక్యం
బోధిస్తూ సేవలో లీనమయ్యాను. నేను చెప్పిన వివరాలన్నీ అక్షరాల సత్యము. జరిగిన
అనుభవాలన్నీ వివరించాను. నాటక రంగంలో రాజకీయాల్లో ఉండగా నా బాబు
మరణ వేదనలో సత్యాన్వేషణలో అన్నయ్య హెచ్చరికను బట్టి ప్రైస్తవ విశ్వాసుల
పరిచయంతో క్రీస్తు ప్రేమ, త్యాగం గురించి తెలసుకొని పశ్చాత్తాపంతో రక్షణ అనుభవం
పొంది ఆనందిస్తున్నాను. నా కుటుంబీకులకు, }రి వారందరికీ క్రీస్తును గురించి
పపకటించాలని నా వాంచి. వాక్యం చదివి పరిశుద్ధాత్మ ద్వారా వాక్యం బోధిస్తూ అనేక
ప్రాంతాలలో సాక్ష్యం వివరిస్తూ పరిచర్యలో ముందుకు కొనసాగుతున్నాను. నా
కోసం ప్రార్థించండి. ఆమెన్.
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు251
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు

సాక్ష్యం 51. సరియైన విద్యలేని వాడినైనా సత్యాన్వేషణ ద్వారా
క్రీస్తు రక్షకుడని తెలిసికొన్నాను. విదేశాలకు
విజయవంతంగా నడిపించారు. నా విశావాస జీవితంలో
స్వకీయుల హింసను సహనంతో ఓరచుకొని నేను
ఆత్మల జాలరిగా సేవిస్తున్నాను.
బ్రదర్ పాల్ గారు
ఒరిస్సా
""యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. - అపో. 10:36 పరిచయము :
ప్రభువునామములో మీకు వందనములు క్రీస్తు నన్ను కృప ద్వారా రక్షించారు. నా సాక్ష్యం ద్వారా నీ ప్రణాళ్ళక ఎంత ఉ న్నతమైనదో ఏరీతిగా నన్ను ఎన్నుకున్నారో స్పష్టంగా వివరించదలిచాను. నా పేరు అనయలముగా నుండగా ఢిల్లీ వాడ�లు అనే జాతి అనగా చేపలు పట్టు జాలరులము. తాతకు ముగ్గురు బిడ్డలు కలాగరు. నేను ఒరియా ప్రాంతీయుడిని. ఒరిస్సాలో ఉన్నాము. తెలుగు నేరచుకున్నాను. తెలుగు వారమే గాని ఒరిస్సా ప్రజలతో జీవిస్తున్నాము. మా నాన్న పేరు భీమయ్య తవ్ముడు రాజు మరొక తవ్ముడు పాపయ్య.
నాకు 12 సం�� వయససులో వాస్తవం గ్రహించాను. మా వూరు పేరు దయానిది పేట. వాసి పల్ల కుటుంభకులము. గతం నుండి రక్రైస్తవులున్నారు. మా నాన్న పెదనాన్నలు క్రీస్తును నమ్మినవారిని కొట్టి బాధించి తరిమ వేయదలిచారు. బాల్యంలో ఈ గొడవలు నాకు అర్ధం కాలేదు. మావూరిలో బైబిలు మషన్ సంఘముండేది. చాలా కేసులు పెట్టి కోరుటకు వెళ�్లవారు. శ్రతువులుగా జీవించేవారు. నా మనససు సిగ్గుగా ఉంటా, వెుహామాటసతుడిగా నంటా, మౌనంగా ఉండేవాడిని. మా యువకులంతా నృత్యాలు చేసేవారితో కలిసేత కొట్టేవారు. త్రాగుబోతు కాదు గాని కొంచెముగా నాన్న ్రతాకగవారు. సాయంత్రము వేళ్ ఒక స్థలంలో ఉండేవారము. మమ్ములను పోకిరి యవవానసు� లతో కలవనిచ్చేవారు కారు.
దేవునికి నమసాకరం పెటాటలని అమ్మచెప్పింది. దగ్గరలో యేసు ప్రభువు పాటలు నచ్చేవి. ముస్లింవారు మా దేవుడే గొప్ప అనేవారు. అమ్మ అయితే ఒక్క దేవుడే
ఉన్నాడు, ఆయనే మన దేవుడన్నారు. ఎవరిని నవ్మాలి అనే భాధ ఆవరించేది. నేను
యవవానులతో గ్రాప్ నృత్యంలో నేను బాగా చేసేత అభినందించేవారు. అది తప్పుగా
ఉందనిపించింది. వీరందరిలో నిజమైన దేవుడెవరు? అనే ఆలోచన ఎకుకవయింది.
నన్ను ఎకుకవగా ఆకరి�ంచినమ యేసుప్రభువు పాటలు, యేసు గొరర్ర పిల్లను,
దేవునినామము ఎంతో గొప్పది అనే మాటలు చాల ఇష్టమయేవి. నా వృత్తిపరంగా
రొయ్యలవేట చేస్తూ బ్రట్టులు సేకరించి అవ్మే వారము 300 రొయ్యలు పట్టుకుంటే
300 రూపాయిలు సంపాదన పోటీగా ఉండేది, నేనే తకుకవ పొందుకొనేవాడిని, నా
అక్క ఎకుకవ సంపాదించేది. నా మనససులో దేవుడి గార్చి సత్యాన్వేషణలో పనిలో
మనససు పెటటలేక పోయేవాడిని.
యేసు ప్రభుని సేవించు వారి దగ్గర పాటలు కర్ ప్రతాలు సేకరించి ఇంట్లో
పుస్తకాల్లో దాచాను. వాటిపై చాలా ఇష్టత ఉండేది. వారి దేవుడిని ఇష్టపడరాదు.
నాన్న కొడాతడని అమ్మ భేదిరించేది. ఈ రక్రైస్తవులపై ద్వేషమునకు కారణము
మాయింటివార. ఒకసారి చర్చి వెనుక భాగం చేరి మోకరించి రక్రైస్తవులు చేసిన
రీతిగా ప్రార్ధన చేసికొన్నాను. నిజదేవుడెవరు? నాకు తెలియజేయండి ప్రభువా అని
అడిగాను. మా}రివారు నేను చేసిన ప్రార్థన గార్చి ఇంట్లో చెప్పేసారు. నాన్న నన్ను
కొట్టడానికి వచ్చినపుడు నా నానమ్మ నన్ను దెబ్బలనుండి రక్షించేది. నాపై ప్రేమ
ఎకుకవ రక్రైస్తవులపై గొప్ప అసహ్యాత ఉండేది. నాకర్ధమయేయది కాదు. నేను నాన్నకు
భయపడి పారిపోయాను. నన్ను వెదికి నాన్నమ్మ రక్షించింది. ఇంటికి తీసురకళ్ళ్లంది.
నా మనససు ఎంత కొట్టినా యేసునే ప్రేమించదలిచాను.
ప్రభువా నీవే దేవుడవని నాకొక బుజువు కావాలయయా అని ప్రార్థించాను
వేరదేశము వెళ్లాలని కోరి ప్రయత్నించాను. మరిచిపోయాను. నా సంస్థవారు ఇంటరావ్యా
ఇచ్చారు. కతార్ అనే దేశం వెళ్ళాను. అక్కడ పరీక్షలో అపజయం పొందాను.
మాడుసార్లు అవకాశమస్తారు. ఒక లక్ష రూపాయలు ఖరచు పెట్టి విదేశం వెళ్ళాను.
హిందా దేవతలను ప్రార్థించాను. మరల అపజయం పొందగా అందరూ
విజేతలయయారు. నన్ను హేళన చేయగా బాధపడాను. ఏ తప్పు చేశాను? అని
ఆలోచించాను. సాయిరావ్ని నమ్మితే మంచిదని ఆలోచించాను. వారిపరంగా స్నాతన
అనే పుస్తకం చదివాను. వారి నమ్మకంలో క్రీస్తు కూడా ఒక దేవుడంటారు. మాడవ
చిాన్స ఉంది. నీకే ఎందుకిట్లు సంభవిస్తుందని స్నేహితులు ఆశ్చర్యపడ్డారు. మరలా
అపజయం కలిగంది. నేను పనికి రాని వానిగా కగలి చేసేవారు. చాలా ఏడ్చేవాడిని
ఇండియా తిరిగి వెళ్ళ్లపోవాలని నిరణయంలో కనిపెటాటను. అమ్మ నాన్న పూజలు చేస్తూనే
ఉన్నారు. ఒంటరిగా ఏడసతూ ఉండగా ఒక స్వరం మెల్లగా వినిపించింది.
ఒక సారి నీవే నిజమైన దేవుడవైతే పరీక్షించు. ఈ పరీక్షా నేనే పెటాటను అన్నారు. ఆ స్వరం విని చాలా ఆనందించాను. నా పనికిరాని స్థితిలో మాట్లాడవా దేవా అని ఆనందంతో సంతృప్తి పొందాను. యేసయ్య, నేను గ్రహించలేదయయా అని క్షమాపణ అడిగాను. ఇక పరీక్ష లేకపోతే ఈ ఆనందం ఏమ? అని ఆలోచించాను ఒక చేతత స్థలంలో మోకరించి ప్రార్థించాను. బైబిలు పరిచయం లేదు. ఒక అవకాశం ఇమ్మని ఆపఫీసర్ను అడిగాను. డైరెకటర్ వచ్చి నీకు ఒక అవకాశం ఇస్తానన్నారు. ఈ సారి తప్పక విజేతను కాగలనని స్నేహితులతో చెప్పాను. యేసు నన్ను పరిక్షిస్తున్నారు. నాకు ఒక రక్రైస్తవుడే సహాయపడ్డాడు. నేను విజేతనైతే ఏ.యి. గారు స్వయంగా విజేతనని చెప్పాలి ప్రభువా అని ప్రార్థించాను. ఢిల్లీ నీవు పాస్ అయయావయయా అని ఆనందనగా చెప్పారు. నేను పరమానంద బభరితుడనయ్యాను.
ప్రభువా, ఇక ఎవరు వ్యతిరకించినా యేసును వదులుకోనని ధృడంగా నిరణయించుకున్నాను. అక్కడ ఒక వ్యక్తి సిద్ధాంతాలను నవ్మాడు. ""ఎందుకు ప్రార్థిస్తున్నావు గాని ఏమ సాదించావని ఈ పారీట? అన్నాడు. 6 నెలలు అక్కడ ఉండి తిరిగి వచ్చాను. యేసునే ధవానిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను. తిరిగి ఇండియాకు వెళ్లాలని నిరణయిచుకున్నాను. విమానాశ్ర్యంలో చేరి, బాగా డబ్బులు సంపాదించలేదని దిగులుతో ఉన్నాను, ఆ ప్రాంతంలో తెలుగవ్మాయి ఏడసతూ కనిపంచింది. పెద్ద వయససున్న స్రీత కనిపంచి, నన్ను తెచ్చి వదిలిపెట్టి వెళ్ళి పోయారు. నేను యేసును నవ్మాను అని చెప్పి దగ్గరున్న మరొక వ్యకుతలకు ఆమెను అప్పగించాను. ఎక్కడికి వేళ్ళకు అని 100 రూ ఇచ్చివేసాను. ఆమె నంబర్లు సేకరించాను. అక్కడ దగ్గరలో ఒక పుస్తకము చదవే అవకాశము కలిగంది.
నా విమానము ఒక గంట ముందుగానే వెళ్ళి పోయినట్లు తెలియలేదు. నా స్థితి భాధకరంగా మారింది. ఈ స్థితి షారా� లో జరిగింది. నాకు కనిపంచిన స్త్రీతో సంప్రదించిన వేళా నా విమానం తప్పి పోయింది. నేను హ్రైాదాబాదు చేరాను. పరమగీతం అనే స్రీత బంధువులకు ఫోను చేసి సహాయ పడాను. అమ్మ నాన్న అక్క అన్నయులతో యేసును పరీక్షించి సహాయ పడ్డారు. ఆయనే నిజమైన దేవుడని చెప్పాను. నాన్న సరిగా సమ్మతించలేదు. ఒడియాలో 5 వ తరగతి వరకే చదివాను. కొందరు పేరు డబ్బురకై ఎంత తెగిస్తారు దారిని తలంచరాదని తలంచాను. యాటయాబ్ ప్రసంగాలన్నీ వినేవాడిని ప్రముఖ పసైంటిస్టులు క్రీస్తు గొప్ప జా�నీ అని చెప్పేవారు. 2010లో అబుదాభలో పని కోసం వెళ్ళాను. అక్కడ చర్చి చాలా దారంగా ఉండేది. ప్రసంగాలు గాని ఆసక్తిగా చదవాలనుకోలేదు. నా స్నేహితులు హెబ్రోను చర్చికి
తీసుకొని వెళ్లారు, గాని బాప్తిస్మము గురించి అర్థం కాలేదు. అక్కడ వాక్యం విని
గమనించాను. బాపీతస్మం గార్చిన వివరాలు తెల్పారు. పాపం గార్చి పశ్చాత్తాపం
గార్చి, ఇతరుల పట్ల నా వై�� దగ్గర అన్ని బలహీనతలు ఒప్పుకున్నాను. రక్షణ
స్థిరత కావాలని కోరాను. నాలో పరిశుదాత్మ నన్ను ఒప్పింపజేసింది నా కొక కాగితం
ఇచ్చారు. ఎందుకు నీవు బాపీతస్మం తీసి కోదలిచావని వివరించమన్నారు. హెబ్రోను
సహవాసంలో నీటి బాప్తిస్మము తీసుకొన్నాను, మంచి జీతంతో ఉద్యోగం 40 వేలస్థితిలో
ప్రాంతంగా గడిపేవాడిని. నాలో ప్రశ్నలు ఎవరినైనా అడిగేవాడిని. నాకు క్రమంగా
అనేక విషయాలన్నీ తెలిసికోసాగాను.
నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమంచియున్నాను గనుక
నీవు నా నోటిమాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలైను. యెహెా
33:7
తపపుచేసేత హెాచ్చరించాలి లేదంటే దేవుడు లెక్క అడుగుతాడు
ప్రభువును నమ్మినందుకు అమ్మ, నాన్న బాధించారు, నేను వివామం
చేసుకున్నాను. నా భార్యను అత్త మామలు చాలా బాధ కలిగించారు.
నేను నీయందు నా బలము చూపుటకును, నా నామము బూలోకమందంతట
ప్రచురమగుటకును, అందు నిమిత్తమే నిన్ను నియమంచితిని. రోమా 9:17
ఆ మాట నన్ను తాకింది, వాక్యం ద్వారా ఆనందించాను, బరంపూర్ చర్చికి
పీటరు అన్న ద్వారా వెళ్ళాను.
ఇదిగో ఈయన నా సేవకుడు ఈయనను నేను ఏరపరచుకొంటిని ఈయన నా
ప్రాణమున కిషుటడైన నా ప్రియుడు ఈయనమీద నా ఆత్మ నుంచెదను ఈయన
అన్యజనులకు న్యాయవిదిని ప్రచురము చేయును. మత్తయి 12:18
సేవకు పిలసతున్నాడని గ్రహించాను. నేను తగనని తలంచాను, నిశ్చయత
కొరకు ప్రార్థించమని పీటరు అన్న చెప్పాడు. ఈస్టు పండుగలో దేవుడు గాడిదను
వాడుకున్నాడు కద, నన్ను వాడుకోగలడని తలంచాడు.
దీవాపములారా, నా మాట వినుడి, దారముననున్న జనములారా, ఆలకించుడి,
నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనినది
మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసికొనెను.

నా నోరు వాడిగల ఖడగముగా ఆయన చేసియున్నాడు తన చేతి నీడలో నన్ను దాచియున్నాడు నన్ను వెురుగుపెట్టిన అంబుగా చేసి తన అంబులపొదిలో మాసిపెట్టియున్నాడు. యెషయా 49:1, 2
దేవుడు సేవకు పిలసతున్నాడని తలంచి కృపావరం అంకుల్కు చెప్పాను. అప్పటికే 4 లక్షల అప్పు ఉంది. అప్పు ఉండగా సేవకు రారాదు అన్నారు.
నాకు నాలుగు సంవత్సరాలు అనుభవం ఉండాలి. చివరిగా నా పేరు నమోదు చేసారు. నెలకు 70వేలు, లక్ష రూపాయిలు జీతం వచ్చింది. అప్పులు తీర్చిసాను. అపపులు తీరాక జీవితంలో సేవ చేస్తానన్న నిబంధన గురతుకు వచ్చింది. ఉద్యోగం రిపసైన్ చేశాను. సేవకు స్థిరపడాను. అంకుల్గారుతో పరిచయంలో నేరచుకొన్న ఆయన రో� సువార్త ప్రకటించేవారు. సమరయు స్రీత జీవజలములు క్రీస్తు ఇచ్చినందున క్రీస్తు భోజనం ఈ లోక సంబంధవైనది కాదని తెలిపారు. ఆస్రీత ఆ }రిలో అందరిని రక్షణ మార్గమునకు నడిపించింది. క్రీస్తు ఆహారము దేవుని చిత్తము నెరవేరచుట అని గ్రహించాను. అది చేయుట కరతవ్యముగా భావించి క్రీస్తును ఆహారముగా ఇవవాక పస్తూవుంచుతున్నానని బాధపడాను. ఈ శరీరము మన సొత్తు కాదు మనం ఆయన ఆధీనంలో ఉన్నాము. ఆయన అనుమతి తీసుకొని చేయాలనీ తెలసుకున్నాను.
బూజనులందరియెదుట వారు నాకిష్టమైన పేరుగాను సోత్రతకారణముగాను ఘనతాసపదముగాను ఉందురు, నేను వారికి చేయు సకల ఉపకారములను గార్చిన వరతమానమును జనులువిని నేను వారికి కలుగజేయు సమసత కేషమమును బట్టియు సమస్తమైన మేలను బట్టియు బభయపడుచు దిగులు నొందుదురు. యిర్మీయా 33:9
వాక్యము ద్వారా ధైర్యపరిచారు. నేను ప్రభువురకై నా జీవితాన్ని వినియోగించాలి, పెద్దలకులో బడి జీవించాలని కోరుకొని ప్రార్థించాను. ఇంట్లో వ్యతిరఖతలను సహిస్తున్నాను. వారంతా ప్రభువును నవ్మాలని చాలా భారంతో ప్రార్థిస్తున్నాను. నా జీవితంలో చాలా కష్టాలు, శోధనలు, బాధలు ఎదురొకన్నాను. నేను నమ్మిన క్రీస్తు నన్ను రక్షించి కాపాడి నడిపించారు. చదువు సరిగా రాకపోయిననా విదేశాల్లో ఉ ద్యోగం చేసే కృప నిచ్చారు. క్రీస్తు నిజారక్షకుడని తెలుకుని అనయలైన తల్లి దండ్రులు పెట్టు బాధలను ఓరుపతో భరిస్తూ సేవలోనే కొనసాగుచున్నాను, నా కొర్రై ప్రార్థించండి. ఆమెన్.
సాక్ష్యం 52. విగ్రహారాధన ఇష్టపడి జీవించిన నన్ను డాక్టు కోర్సులో
అనంతపూర్ స్నేహితుల సహవాసంలో క్రీస్తును కనుగొన్నాను. మాట్లాడే
దేవుడు నన్ను సాక్షిగా నడిపిస్తున్నారు.
పాస్టు రమ అ�లేష్, అనంతపురం,
ఫోను : 9494669417
""గర్భం నుండి బయటికి రాకమ�ందే నేను నిన్ను ప్రతిషిటంచితిని��
- కీర్తనలు 1:4, 5
1. పరిచయం:
రక్షకుడైన క్రీస్తు నామములో మీకు శుభములు నేను హిందా కుటుంబంలో
జన్మించాను. నెల్లారు జిల్లా పల్లెటూరులో జన్మించాను. నాకు
ఇద్దరు అన్నయ్యలున్నారు. నాన్నగారు చాలా పేరున్న విద్యావంతుడు
నా పుట్టుక సమయంలో 7 వ నెలలో అమ్మకు చాలా రకత
స్రావము కలిగనందుకునాసుప్రతిలో చేర్చారు. నాకు ఈ భడ్ ఉంటే
ఉంటుంది అనే స్థితిలో నేను ప్రభువుకు కావాలి గనుక నేను
ప్రసవించు సమయంలో దేవుడు సహాయపడ్డారు. అమ్మకు సుఖ
ప్రసాతి కలిగంది.
నేను గర్భములో ఉండగా ఏరపరచుకున్నారని తరువాత తెలిసింది.
అగ్ర కులస్తులు తకుకవ కులస్తులను తేడాగా చూచుట నన్ను బాధించేది.
నన్ను ఆలోచింపచేసేది. రక్రైస్తవులండే ప్రాంతంలో అగ్రకులస్తులు క్రిస్మస్ కాలంలో
సీవాట్లు పంచేవారు. మేమున్న గృహ యజమాని రక్రైస్తవురాలు ప్రత్యేకంగా ఉన్నతంగా
జీవించేవారు. దేవుని నమ్మినవారు మీలా ఉంటారా అని చిన్నప్పుడే ఆలోచించేదాన్ని.
లోకసతుల జీవితానికి విభిన్నంగా ఆలోచనలు ఉంటాయని గ్రహించాను. నన్ను ఆమె
మందిరానికి తీసుకొని వెళ్ళింది. హెబ్రోను చర్చిలో ఆరాధించే సమయంలో అక్కడ
ఉండగా నా హృదయంలో సంచనలనం కలిగింది. నాకు ఒక బైబిలు బహుమతిగా
ఇచ్చారు. అది లాకరులో దాచాను. తల్లి చాలా స్ర్టిక�టగా ఉండేది. నాన్న నా కోసం
జేబులో చిల్లర ఉంచేవారు. నేను తీసుకొని కొనుకుకనే దాన్ని. ఒక రోజు స్వరం
వినిపించిం నీవు చేసేది తప్పు కద. విద్యాభ్యాసం అనుభవాలు :
నాకు మేనరికంలో వివాహం చేయాలని మా తల్లి ప్రయత్నించు చున్నాపుడు దినకరన్ గారిని టివిలో చూచాను. నా సమస్యకు ఉత్తరం రాసాను నేను హిందా దేవతలకు పూజలు చేయసాగాను. రక్రైస్తవులను అసహించుకునే దానిని. రెండు కరప్రతాలు చూచాను. వితతువాని ఉపమానం ఒకటి. మరొకటి బలవంతుడు బలహీనుని బాదించడం చదివాను. నాన్న నన్ను డాక్టు చదివించాలని కోరవారు. శ్రద్ధగా చదివేదాన్ని. నాకు సీటురావాలని తిరప్తి కొండపై పూజలు చేయగా సీటు రాలేదు. అనంతపూర్ మెడికల్ కాలేజిలో అవకాశముంది. విగ్రహం చేతిలో ఉంచుకొని పరీక్ష రాసాను. సాపర్వైజ్ చేసే లైక్చిరరు చివరి ఘడియలో నా పేపరు తీసుకున్నది చాలా బాధపడాను. నా పేపరు తీసుకోకపోతే బాగా రాసేదాన్ని సీటు వచ్చేది అనుకున్నాను.
అనంతపూర్లఓ చేరుట దేవుని చిత్తంలో ఉందని కాగితం ఆమె తీసుకున్నందుకు రక్రైస్తవ విశ్వాసుల సహవాసం లభించినందుకు దేవుని స్తుతించాను. ఆతరువాత నాకు నిద్దపటైటది కాదు చాలా అలసిపోయేదాన్ని అమ్మను పిలిపించుకున్నాను నా స్నేహితురాలు పక్క గదిలో శ�ైలు ద్వారా ప్రార్థనలు జరుగగా ఒక ఆంటీ వచ్చి బోధ చేసేది. అది చాలా నచ్చింది. దేవుడు మాట్లాడితే బాగంటుందని ఆశించేదాన్ని. రక్రైస్తవ మందిరానికి క్రమంగా వెళ్ళసాగాను. చాలా ఆశ్చర్యంగా భావించేదాన్ని. నాలో ఆలోచనలన్నీ తెలిసినట్లు వారి మాటల్లో జవాబు దొరికేది. సందేహాలన్ని అడిగి తెలసుకునేదాన్ని. నాకు ఉన్న అనుమానాలు నా స్నేహితులకు ఉండేవి జవాబులు చెపపగలికగది. చాలా సులభంగా హిందు స్నేహితులు దేవుని నమ్మి చక్కగా దేవుని గురించి చర్చించుకునేవారం. చాలా ఆనందంలో క్రీస్తు ప్రేమలో కొనసాకగవారం. దేవుడు మాట్లాడే దేవుడు నాకన్నీ చెప్పుటకారంభించాడు. నాలో ధైర్యము వచ్చింది. చదువులో కూడా మంచి ప్రగతి సాధించాను. ఆత్మీయంగా సహవాసంలో ఎదిగాను. వివాహ విషయంలో దేవుని ప్రణాళ్ళక :
నా చదువు పూరతయింది. అనుదిన జీవితంలో దేవునికి ప్రథమ స్థానమేసత అన్ని సమకూడి జరుగుతాయి. కొన్ని పారిటలకు దేవుని చిత్తం వద్దని తెలిసేత మానుకునేదాన్ని. పవిత్రత కాపాడుకునేదాన్ని. మన జీవితాలను చాచివితరులు మారాలి. దేవునిలో ఉన్న వారి జీవితాలు విభిన్నంగా ఉండాలి. అందరు సినిమా
చూసే సమయంలో నేను దారంగా ఉండేదాన్ని. మన ప్రవర్తన అనేకులకు
మాదిరికరంగా సువార్త ప్రకటించడానికి సులభంగా ఉండేది. అపవిత్రత
దరిచేరనీయరాదని చాలా జాగ్రత్తగా ఉండేదాన్ని. నా �నియర్లు, లైక్చిరర్ల దగ్గర
విశావాసంతో ఉండేదాన్ని. మంచి ఉద్యోగం లభించింది. కొందరు దొంగ సంతాకాలు
పెట్టి అప్లై చేసారు నేను పెట్టలేదు చివరకు నాకే ఆ ఉద్యోగం లభంచింది. చాలా
ఆశ్చర్యపడాను. దేవుని కొరకు చిన్న విషయాల్లో నిజాయితిగా జీవిసేత గొప్ప విషయాల్లో
విజయం తప్పదు. ఆ ఉద్యోగం నాకు చాలా లాభాలనిచ్చింది. అందరు చూసి
రాసేవారు కాపీ కొట్టేవారు నెనెప్పు అలా చేయలేదు. నా నిజాయితి గురించి
వెుచ్చుకునేవారు. వివాహ విషయం దేవునితో సంప్రదించగా వద్దని స్పష్టంగా
చెప్పేవారు. హెబ్రోను సహవాసంలో పాలుగనెదాన్ని. ఎందరో సంబంధాల కొరకు
వేసత దేవుడు వద్దని చెప్పేవారు. అన్నీ నిరాకరించుట వలన నాన్నకు కోపం కలిగింది.
ఒక సంబంధం ఎంకగజివెంటకు సిద్ధమయింది. నాకు కుదిర్చిన అబ్బాయి అమెరికా
సంబంధం నేను వద్దని చెప్పగా వాళ్ళ నాన్న బాధపడ్డారు. తెలియని రీతిగా ఆ
అబ్బాయి పసైకో అని తెలిసింది. నాన్న నెమ్మది పొంది నన్ను బలవంత పెట్టలేదు.
దేవా నేను తల్లిదండ్రుల మాట ప్రకారం చేసుకొంటను బంధువుల ఫోర్స తట్టుకోలేక
పోతున్నాను. మా కులంలో డాక్టు కావాలని ఆశించాము. ఎవరినైన చేసుకోగలనని
తలంచాను గానీ ఈ సంబంధం వద్దన్నారు. తెలియని రీతిగా ఆ అబ్బాయి హృదయం
మార్చి నాకు చేసుకోవాలని లేదని చెప్పారు. దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తిని వివాహం
చేసుకోవాలనుకున్నాను.
దేవుడు కాబోయే భర్త పేరు చెప్పుట :
నేను ఏడుస్తూ ప్రార్థించాను ఎవరితో సంబందాల గురించి చెప్పలేదు. ఒక
స్నేహితురాలు సంబంధం గురించి చెప్పింది. అతని పేరు అ�లేష్ అనన�ఇ రపరభువు
నాకు అదే పేరు చెప్పినా నమ్మలేదు. అతని వివరాలు ఏమ తెలియదు 40 రోజులు
ఉపవాసముండి కనిపెటాటను. అనంతపూర్లో పిజికి సిద్ధపడుతుండగా కొంత కాలము
నాతో మాటలు చాలించిన తిరిగి నాతో సంప్రదించుటకు ఆరంభించారు. మొదట
ప్రభువు మాట్లాడినది ఈ వంశము ఆశీర్వాదించబడును ఖ్యాతినొందుతారని తామారు
పెరసు దీవెన ఓబైదు పుట్టుట మా అన్న చాసిన సంబంధం అబ్బాయికి అనారోగ్యం కారణంగా టి.భ. ఉందన్నారు. ఏది దాచిపెటటకుండా చెప్పాడని అభినందించాను. యోపసపు మరియను విడనాడదలిచిన వాక్యం ఆదివారం మందిరంలో చెప్పారు. నేను ప్రార్థణ చేసుకొనగా నీవు చావనే చావవు అనే వాక్యం వచ్చింది. బాప్తిస్మమచ్చు యోహాను సంసోను దాత ద్వారా స్పష్టంగా దేవుడు తెలిపారు.
యిర్మయా 29:11 వాక్యం ద్వారా నా గార్చిన సంగతులు ప్రయోజనకరవైవని తెలిపారు. వివాహ విషయాలు తెలిపారు. టి.డి. ప్రసన్న కుమార్ దైవజనులు నెల్లారు మీటింగుకు వచ్చినపుడు నేను ప్రార్థించి దేవుడు బయలుపరిసేత చెప్తాను అన్నారు. బాప్తిస్మం కొరకు సిద్ధపడవుని ప్రభువు తెలిపారు. మీటింగులో అవ్మా నీవు బాప్తిస్మం తీసుకోదలిచావా అని అడిగారు ఇది దేవుని చిత్తమని గ్రహించి అంగీకరించాను. ఉదయాన్నే ఒక వ్యక్తి కొరకు సమ్మతించి బాప్తిస్మం ఇచ్చారు. చర్చిలో కుదరక నది తీరంలో బాప్తిస్మమచ్చారు. ఆ దైవజనుడు నీకు కాబోయే భర్తను పిలిపించు అని చెప్పగా ఈ రోజు వస్తున్నాడని తెలిపారు నేను కాసత బభయంగానే ఉన్నాను.
కాబట్టి మీరు ఒకరినొకరు చేరచుకొనుడి. రోమా 15:7
నేను పెండి�కుమారుని పరిచయం చేసుకొనుట ఇష్టం లేదు. అతడు మా నాన్నతో మాట్లాడినా బంధువులతో మాట్లాడినా ఎవరు సమ్మతించలేదు. అతడు విశ్వాసి సంబంధాలు వదులు కొనగా శ్రమలు పెటాటరు. నాకాబోవు భర్త అన్న చాలా పెద్దవాడు ఆయన నాన్నగారితో మీ అవ్మాయిని చంపుతా అని బైదిరించాడు. నాకు కాబోయే భర్త స్టేటు ర్యాంకు తెచ్చుకున్న వ్యక్తి అతనిని దేవుడు నా కొరకు సిద్ధపరిచాడని తలంచాను. నీ బంధువులను వుదులుకోవాలని అబ్రహాముతో చెప్పినట్లు ఇరు కుటుంబాల వారు ఒప్పుకోలేదు. సంఘం విశ్వాసుల సమక్షంలో అతని బంధువులు ప్రోత్సహించగా దేవుని చిత్తంలో దైవజనుల సమక్షంలో వివాహం దేవుడు జరిపించాడు. మన జీవితంలో సమస్యలు తప్పవు గానీ యుద్ధానికి వెళ్ళుట మన పని. ఆ యుద్ధము దేవుడే చేస్తాడు. నా ఆత్మీయ జీవితంలో వివాహామయయాక ఎడతెగక మాట్లాడేవారు దేవుడే మంచి భర్తను ఇచ్చి మంచి పిల్లల డాకటరుగా నిలిపాడు. ఆసుప్రతిలో సాపరిడెంటు హె�స్టుగా నిలిపారు. కరోనా సమయంలో ఒంగోలుకు సహాయపడుటకు కలైక్టు గారు నా సలహా పాటించేవారు. ఎకుకవ ప్రాధాన్యత
ఇచ్చేవారు. అందరా ఆశ్చర్యపేవారు. నా మాటపై నమ్మకం కుదిరింది. అన్ని
ప్రాంతాలలో సమస్యలు సరి చేయగా జిల్లాలో చాలా ఘనతనిచ్చి దీవించారు.
గాందీిలో పి.జి చదివాను. నా ఉద్యోగంలో సంపాదించలేని స్థితిలో ఒంగోలులో
పని చేయగలిగాను. దేవుడు ఆర్థికంగా నిలబైటాటడు. గతంలో ముగ్గురు కుషుటవారిని
వాడుకొని ప్రజలను పోషించుట ఆశ్చర్యం కలిగస్తుంది. నన్ను దేవుడు హెచ్చించి
జనవరి 26వ తేదిన బైస్టు డాకటరుగా నిలబైటాటరు దేవుని చితాతనికి వ్యతిరకంగా
బయటికి వెళ్ళరాదు. నయోమ మోయాబు వెళ్ళి నష్టపోయింది. మనం జీవిస్తున్నావంటే
సర్వ సృస్టికి సువార్త ప్రకటించాలి అది దేవుని ఆజ్ఞ. ఒక్కరిరకైనా పదిమందిరకైనా
సువార్త బోధించాలి. అది తప్పించుకోరాదు. మన జీవితంలో దేవుని ప్రాణాళ్ళక ఉ
ండాలి. కష్టాలు వచ్చినా దేవుని సహాయంతో తట్టుకోవాలి. ప్రతిచోట ప్రభువు కొరకు
సాక్షిగా జీవించాలి. మన సమస్యలు ఆయనతోనే విన్నవించుకోవాలి. ప్రభువు కొరకు
సాక్షిగా ఉండాలి భయపడరాదు, సువార్త చెపపకపోతే జీవచ్చివాలము. నాకు ఇద్దరు
కుమారులను దేవుడిచ్చారు. అత్తగారి కుటుంబంలో రక్షించబడవల్సిన వారు
కొందరున్నారు వారి కొరకు ప్రార్థించండి. విగ్రహారాధనలో మునిగిపోయి క్రీస్తును
నవ్ముటకు ఇష్టపడని స్థితిలో సహవాసంలో మంచి భక్తి గల సందేశాలు ప్రార్థనా
సహవాసంలో క్రీస్తు సజీవుడు మాట్లాడువాడని గ్రహించగా నాతో క్రీస్తు మాట్లాడి నా
భర్త పేరు చెప్పి వివాహం దేవుని చిత్తంలో జరిగించాడు. ఆత్మజాలరులుగా నన్ను నా
భర్తను వాడుకొని దీవించిన రీతిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఆమెన్.
సాక్ష్యం 53. క్రీస్తును అసహ్యించుకొనే హిందా కుటుంబములో
జన్మించి, కుల గర్వంతో విపరవీగాను. చెడు వ్యసనాల పాలై
రక్తము క్కేక స్థితికి చేరాను. పూజారి వంశంలో నున్న
స్నేహితుడు క్రీస్తును నమ్మి చూపిన ప్రేమ నన్ను తాకింది.
క్రీస్తు గొప్ప జీవితం నన్ను ప్రభావితం చేయగా సాక్షిగా
మారాను
పబదర్ రమచంపదారెడిడ్, దీవెన టీవి సేకరణ
ముస్లయ్య వారి పల్లె, చిత్తూరు జిల్లా
""నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే�� - నిర్గమ 19:26 పరిచయం:
పాస్టు ఆర్. ఎస్. మాతయాగారు పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు. దేవుని నామములో మీకు శుభములు. మాది చిత్తూరు జిల్లాలో వసలయయపల్లి నాన్న సిద్ధారెడిడ్, అమ్మ గోవిందమ్మ. నాకు తోబుట్టువులున్నారు. ఐదవ తరగతి వరకు అక్కడ చదివి తిరప్తిలో హైస్కూలు చదివాను. ఐదుమంది పిల్లలను పోషించలేక వేద పాఠశాలలో హాస్టల్లో చేర్పించారు. భోజనము పెట్టి చదివించేవారు. కాలేజీ వరకు నేను తవ్ముడు అక్కడే చదివాము. పెఫయిల్ అయినాము. పనులు చేయాలని బెంగళూరులో చేతిపని చేయాలని ఫ్యాకటరీలో పనిలో చేరాము. 19సంవత్సరాల వయససులో కూలిపని చేసికొనేవారము. బాల్యంలో చాల పేరికం అనుభవించాము. ఆ తర్వాత నగరికి చేరాము. పనులు తగాగయి. మగాగలుండేవి. కల్లు సారాయి పతాకగవారము. బైంగుళూరు కన్న ఎకుకవ పతాగుట ఆ ప్రాంతంలో చాలమంది ఇదే జీవితం అని గడిపేవారు. తిరిగి బెంగళూరు వెళ్ళాము. జీవితంలో మారుప లేదు. నా పరిస్థితికి తల్లి దండ్రులు చాల బాధపేవారు. వివాహామయియంది. సోది అడికగ వారు నా అలవాట్లు ఎపుడు మార్తనో అని అడిగేవారు. దేవుని ఆలయంలోనికి పపసాదం కోసం వెళ్ళి వచ్చేసే వాడిని.
దేవుడే లేడనే హేాతవాం అలవాటయింది. ఒక వేషాటరు నేర్పిన అనుభవంలో నున్నాను. ఒక పడయవర్స కలనీలో యిళ్ళు యిచ్చారు. పతాగుడు మానలేదు. 2008వ సంవత్సరం 3వ నెలలో ఉమ్మతే రక్తము వచ్చేది. అది భయం కలిగంది. రక్తం చూచి
చాల కంగారుతో ప్రాణభయం కలిగ వేదన కలిగంది. బైబిలు, వాక్యం యేసు పేరు
చెప్పితే నాకసహ్యాంగా ఉండేది. మాకు కోట్ల కొలది దేవుళ్ళు ఉంటే ఒక్క దేవుడే అని
చెప్తారా? అని చచ్చిపోయిన దేవుడు క్రీస్తు దేవుడా అని తిరిగి కొట్టే వాడిని. కరపపతాలు
చించేవాడిని. నన్ను చూచి భయపడేవారు. తకుకవ జాతి దేవుళ్ళను నమ్మవుంటారా?
అని కుల గర్వంతో నుండేవాడిని. ప్రాణభయం వల్ల చాల ఆలోచించేవాడిని. నా
భార్య, మా నాన్న మరణించారు. మరణాలు, సృష్టి ఏమ? అని ఆలోచించసాగాను.
గతంలో ఏమ పతాగాలి? అని ఆలోచించేవాడిని కాని రక్తము చూచి బాధపడాను.
ఒక పబాహ్మాణ విశ్వాసి నన్ను కలిసి, బాబా రమ అని పిలిచి స్టీవెన్ పేరుగల విశ్వాసి
యింటికి పిలిచి ప్రేమతో ఆదరించాడు. దేవుని గార్చి చాల చక్కగా సువార్త చెప్పాడు.
ఆయన నాకొక బైబిలు యిచ్చాడు. అపగ కులసతుడు క్రీస్తును బైబిలును నవ్మాడు.
నేనెందుకు ఆయన మాట వినకూడదు? అనే భావం కలిగంది. పతాగుడు ఆపలేదు.
పసైతాను పతాగుడుకు బందీనయయాను. ఒకరాత్రి సవాప్నంలో ఒక స్వరం వినిపంచింది.
ఆశ్చర్యం కలిగంది. ఈ వాక్యం చదువు అని మాడుసార్లు స్వరం వినిపించింది.
యెషయా 55:2 ""ఆహారము కాని దాని కొరకు రాకలిచె�దరు��. ఆ మాటకు కన్నీరు
వచ్చింది. కారణమేమనగా ఆహారము కాని దానిరకై ఖరచు పెడతున్నారని నాతో సాటిగా
మాట్లాడారు. జాపగతతగా నా మాట వినండి అన్న మాట నాకు మేలుకలుపునిచ్చి
ఆనందం కలిగంచింది. యేసు గొప్ప దేవుడు. ప్రేమగా కరతవ్యం పూర్తిగా ఒక్క మాటలో
పొందుపర్చారు అని సాటిగా చెప్పారని సీటవెన్గారు చెప్పిన మాటలు అర్థం కాసాగింది.
యిది జీవవాక్యం. అది జీవంతో నింేపది దైవ వాక్యం గనుక నా రోగాన్ని బాగు
చేయగలడని నమ్మాను. ప్రభువు దొరుకు కాలములో వెదక్మన్నారు. సీటవెన్గారు
చాల మాటలు చెప్పి ప్రేమతో సమాధానంగా చెప్పేవారు. ఆయన క్రీస్తు ప్రేమను
బట్టి భరించాడు. క్రీస్తు గార్చి మరెకుకవ తెలిసికోదలచాము. నిజముగా క్రీస్తు మాట్లాడే
దేవుడు. ఉన్నవాడు అనువాడు దేవుడే. దేవుని మాటలు జీవము గలవని నమ్మాను.
ఆ ఉదయాన్నే స్టీవెన్ గారికి రాత్రి ప్రభువు యిచ్చిన వాక్యము గార్చి చెప్పగా
నన్ను మందిరానికి రమ్మన్నారు. చెప్పనశక్యమైన మహిమాయుతమైన ఆనందం కలిగంది.
రకతపసావము కూడ ఆగిపోయింది. దేవుడ్ని ఒప్పుకున్నాను. నా ఆనందం ఎకుకవయింది.
శపతువు వేదించసాగింది. మరలా పతాగి ఆనందించాలనిపించింది. వాక్యం చదివి
ఆనందించుటకు బదులుగా 500రూ అప్పు చేసి మరలా మామగారితో కలిసి పతాగాము.
నా సంతోషానికి కారణము నా యేసు నాతో సాటిగా మాట్లాడారని ఆనందంగా
వుందని చెప్పాను. నన్ను క్షమించు అని యేసుతో క్షమాపణ అడిగాను. ఈ రోజుతో
నా హృదయము ఇచ్చాను. ఇక పతాగను, సిగరెటుట కూడా మానివేస్తాను. చెడు పనులకు నా డబ్బులు వాడనని చెప్పి మరి ఏ దురభ్యాసాలకు చోటివవాలేదు. దేవుడు నన్ను ఏరపరచుకున్నారు. దేవుడు రోషము గలవాడు. ఆయనను వెంబడించు వారు రోషంగా వుండాలి. నా జీవితం దేవునివైపు చూస్తూ వుండగా నాకు హారుట ఎటాక్ వచ్చింది. నా భార్య, భడడ్ చాల బాధపడ్డారు. నేను పబతకుట లేదా మరణించుట దేవుని చిత్తమని నమ్మాను.
ఆ రాత్రి తిరప్తి వెళ్ళాను. }పిరి అందలేదు. ప్రార్థన చేసాను. ""ప్రభువా నాకు ప్రార్థన రాదు. పబతికించినా, చనిపోయిన నీ ఆధీనంలో ఉంది. నన్ను పోషించేదీ, నా కుటుంబాన్ని పోషించేది నీవే. నీవు నాకు జీవితం యిసేత నిన్ను ఒప్పుకున్నానన్న ఆనందం ఉంది. ఈ వ్యర్థ జీవితంలో ప్రభువును పోలి జీవించి, నీగార్చి సాక్ష్యము చెప్పుకోవాలి అని ప్రార్థించాను. నాతో ప్రభువు మాట్లాడిన వాక్యం బట్టి నాలో తెలియని శాంతి నెమ్మది నిలిచి పోయింది ప్రాణభయం పోయింది. సంతృప్తితోనే ఉన్నాను. నాకు వైద్యం ఆరంభించారు. ఈయన గండె బాగంది. తెల్లవారి ఒ.పి.లో చూపించుకొని వెళ్ళండి అన్నారు. ప్రభువు నన్ను తాకారు. మాడు రోజులు ఆసపత్రిలో ఉంచి డయాబైటీస్రై చికిత్స చేసారు. ఆసపత్రిలో నాకు చదువు నేర్పిన గురువుగారు ఆసపత్రిలో నుండగా చూచాను. ఆయనతో నా గార్చి క్రీస్తు సువార్త చెప్పాలని ఆశ కలిగంది. అయయా, ఒక చిన్న మాట చెప్పనా? క్రీస్తు ప్రేమ గొప్పది సార్ అన్నాను. బైడ్ మీద నుండి లేచాడు. క్రీస్తు సువార్త చెప్పాలన్న కోరిక కలిగంది. శిశువు మొదటిగా తల్లి ప్రేమ తర్వాత తంపడి ప్రేమ తెలసతుంది. తర్వాత రకతసంబంధుల ప్రేమ బంధువులు, దార్సతులను ప్రేమస్తాము. పెరిగిన తరువాత లోకసంబంధ ప్రేమ అవ్మాయి పట్ల ప్రేమ కళ్ళు మాసికొని పోతాయి. చివరిగా భార్యపై భర్త ప్రేమ, భర్తపై భార్య ప్రేమ ఉంటుంది. అన్ని ప్రేమలకన్నా గొప్ప ప్రేమ కలవారి ప్రేమ. అగాపే ప్రేమ.
నా అనుభవపూర్వాకంగా నాలోవున్న క్రీస్తు ప్రేమను అంగీకరిస్తూ భార్యను పిలిచి, నా శిష్యుడు గురువువలై బోదిస్తున్నాడని చెప్పి వారి యింటికి రమ్మని చెప్పారు. నేను ప్రార్థించి సువార్త చెప్పగా ఆనందించారు. ఆయన సంసకృతము నేర్పిన గురువు. నమ్మిన వారిని రక్షిస్తాడు. నా భార్య నేను డాక్టు పరీక్షలు గమనిసేత గండె జబ్బు లేదు. కీర్తనలు 91లో చీకటిలో తెగులకు బభయపడవు అన్న వాగ్దానము నమ్మాను. చాలా సంతోషపడిన వాక్యభాగాలు చాలా గురతున్నాయి. నేను తెలిసికొన్న వాక్యంను గార్చి యితరులకు తెల్పాలని ఆశ. ఒకరు విన్న వినకపోయిన చెప్పుటకు ఆతృత పేవాడిని. వారిలో కొందరు నవ్మారు. మా అమ్మ కూడా ఒక సంవత్సరము తర్వాత కేరళ్ పాస్టు సువార్త బోధ విని రక్షణ పొందింది. నా తల్లి ఆకు, వకక వాడేది. ఆమె అవన్ని మానుకున్నది. నేను పతాగుడు మానివేసానవ్మా అని అమ్మకు చెప్పాను.
నాలో మారుప అమ్మ గమనించింది. చర్చిలో ఏమ జరుగుచున్నదో నా తల్లి అందరికీ
సాక్ష్యము చెప్పింది. టి.వి. చూడడు. యేసును నమ్మిన రమ అన్నీ వదిలి పెటాటడని
అందరూ గుర్తించారు. అత్త మామలు కూడా గమనించి ఆశ్చర్య పడ్డారు. రక్షణ
పొందాక సమస్యలు తప్పలేదు. శోధనలు, అవమానము, నిందలు ఎదురొకన్నాను.
క్రీస్తు యేసునందు సద్బ�క్తితో పబతకగోరినవారు హింస పొందుతారని చక్కగా పౌలు
తిమోతితో చెప్పాడు. సేవకుల ద్వారా కూడ సమస్యలు వచ్చాయి. త్వరగా వస్తాను
అని క్రీస్తు చెప్పారు. వారి క్రియలు చొప్పున పపతిపఘలమస్తానన్నారు. లోకంలో పశమ
కల్గునని చెప్పి ధైర్యం తెచ్చుకోవాలి, నిబ్బరంగా ఉండి దేవునివైపు చూచి సాగిపోవాలి.
139 కీర్తనలో మంచి మాటలున్నాయి. కీర్తనలు సామెతలు చాల యిష్టపడతాను.
సీటవెన్గారు ప్రభువునందు నిపదించారు. ఆయన మాటలు నాలో పెట్టి నాలో జీవిస్తూ,
నేను బాగుపడుటకు ఆయనను ప్రభువు వాడుకున్నారు. నేను పని చేస్తూ పరిచర్య
చేస్తునే వున్నాను. దేవుని మాటలు అందరికీ నీవు వాకుక యిసేత పపకటిస్తాను. నా
హృదయంలో నీ వాకుక చెప్పు రోషం, ఆశ ఉండాలి.
నేను పాటలు పాడాలి. కరపపతికలు పంచాలి, సువార్త బోదించేరీతిగా నేను
రోషంగా వారివలై జీవించు నీ జీవితం గార్చి నీ మాట యివ్వండి. నాకు చేతకాదు
సహాయం చేయండి అని ప్రార్థించేవాడిని. దేవుని ఏరాపటు బట్టి ఈ సాక్ష్యము చెప్పు
అవకాశం యిచ్చారు.
యిర్మీయా 1:9లో నీ నోట నా మాట వుంచి యున్నాను. భయపడక
మాట్లాడుము అని వాగ్దానముచ్చారు. ఆనందించాను. తానెవరిని అంగీకరించిరో
వారు దేవుని పిల్లలగుటకు అధికారము దేవుడిచ్చారు. ఆదికాండంలో సమసతము
ఏలుమని అదికారముచ్చారు కద. దినసరి కూ� చేసికొని ఎవరు కనిపంచినా సువార్త
పపకటిస్తూనే ఉన్నాను. ఎక్కడ కనిపంచిన వారిరకైనా క్రీస్తు మాటలు చెప్పాడని నాకు
పేరు వచ్చింది. అపొ. 10:36 క్రీస్తు అందరికీ ప్రభువు. నా మరణ పర్యంతము
క్రీస్తును ప్రకటించుట నా కరతవ్యంగా భావిస్తున్నాను. నా భయంకర జీవితము, నా
వ్యసనాలకు బానిసగా మారి ఆరోగ్యం పాడయి భయంకర గండెజబ్బు, రక్తము
ఉమ్మగా వచ్చిననా క్రీస్తు వాక్యము ద్వారా మాట్లాడి రక్షించి స్వస్థపర్చారు. క్రీసేత
గొప్ప రక్షకుడు. బైబిలు వాక్యాలు గొప్ప సత్యము గలవి. అవి ఉత్సాహాన్ని కలిగస్తాయి.
వాక్యము ఆనందం కలిగస్తాయి. ప్రతి వ్యక్తి క్రీసేత దేవుడని నమ్మి చీకటి పబతుకు మాని
వెలుగులోకి రావాలని నా ఆకాంక్ష. అట్టి దీవెన పొందాలని ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

సాక్ష్యం 54. నామకార్ధ ప్రైస్తవునిగా జన్మించిననా క్రీస్తు
దర్శనమును యవ్వనంలో పొందాను.
ేసవాపిలుపునందుకొని ఉత్తర భారత దేశంలో మషనరీ
సేవలో క్రీస్తును సేవిస్తున్నాను.
పబదర్ విజయ�ు అరోర
మషనరీ, కాకినాడ, హిమాచల్పపదేశ్, జోయస్ మనిపసీటస్
""దేవుని కృపాసువార్తను గార్చి సాకష్యమచ్చుటయందు నా పరుగు
తుదముట్టించవలైనని నా ప్రాణమును ప్రియవైనదిగా ఎంచుటలేదు��
- అపొ.20:23 పరిచయం:
ప్రభువు నామములో మీకు వందనములు. నా జీవిత సాక్ష్యం వివరించు ధన్యత్రై వందనములు. గతంలో నా ఆలాపన మరణ భయము, బభవిష్యతతుపై ఆందోళ్న ఉండేది. ప్రయాణాలు, ఆరోగ్యం స్థితిలో కలతకు గురయయాను. నేను జీవించిన సమయం జారిపోవుచుండగా నన్ను రక్షించుకున్న చిత్తము నెరవేర్చాలి తీరా�నముతో సమరపణ చేసికొన్నాను. ప్రభువు స్వరంలో మాట్లాడగా నేను విధేయత చూపగలాగను. మన జీవితంలో రక్షణ పొందిన తర్వాత ఒక ప్రత్యేక పనిని దేవుడిస్తాడు. నా బాల్యం కాకినాడలో నామకార్థ ప్రైస్తవ కుటుంబంలో జన్మించాను. నా పరుగు తుదముట్టించాలను నా ధ్యేయం మరచి నాతోటి వారు దురభ్యాసాలకు గురయయారు. కొందరు పపమాదాలకు గురయయారు. నా తల్లి, బ్లడ్ బ్యాంకులో పని చేసేవారు. కాకినాడలో ఉండలేనని భావించాను. ప్రభువు ఆయన కాడి మోయు ధన్యతనిచ్చి ఆయన సేవలో నడిపిస్తున్నారు. నేడు మషనెరీ పరిచర్యలో సవాళ్ళు ఎదురొకంటున్న అనుభవా*్న పంచుకోగలను. నా దర్శనాన్ని పగహించి ప్రార్థించండి. నా జీవితంలో గొప్ప మారుపనిచ్చి విశావాస కార్యం చేయుట దేవుని ఉచిత కృప. ఈ లోకానికి ఎందుకు పంించారో మా యవ్వనంలో బలంతో ఏం చెయయాలో ప్రభువు నేర్పిస్తున్నారు. నా జీవితంలో దేవుని మహిమపర్చాలని ఆకాంక్ష.
పరిచయం-2:
మాది కాకినాడ. పకమంగా చర్చికి సండేసాకలుకు వెళ�ివాడను. 1992లో
నా జీవితాన్ని సమర్పించుకున్నాను. రక్షణ గార్చి అవగాహన లేదు గాని యాత్
మీటింగులో క్రీస్తును రక్షకునిగా అంగీకరించాను. 1992 వేసవి కాలంలో ఉత్తర
భార్త దేశం గార్చి దర్శనమిచ్చారు. యింటిపైన ప్రార్థించేవాడిని. ఏడ్చేవాడిని.
1994-96 కాలంలో ఇంటరయా పూర్తి అయింది. నా బభవిష్యతతుపై అవగాహన లేదు.
ఏ ప్రాంతం వెళ్ళలేదు.
1996లో డిపగ్రీై పపయతి�ంచాము. నేను స్పసపన్స అనేవాడిని. వాయిస్ ఆఫ్ ద
క్రాస్ వయాగజైన్లో ఉత్తర ప్రదేశ్లో బైబిలు కాలేజీ వివరాలు ప్రార్థించమనే అభ్యర్థన
చూచాను. యిది దేవుని చిత్తమని తోచింది. మా డాడీకి చెప్పాను. రాత్రి చాల
ఆలస్యంగా నాన్న చేరారు. కలిసి మాట్లాడాను. ఆ తర్వాత దైవజనులు గతంలో
15సం. పరిచయం గల రూపఘస్గారు కలిసారు. కోర్సులో చేరు ధన్యతనిచ్చారు. ఆ
రోజులో మండే పులిని చూపారు. ప్రార్థనలోనే చూచాను. ఈ దర్శనం నాలో ఆసక్తి
కలిగంచింది. నేను వెళ్ళవలసిన స�లమదేనని గతంలో ప్రభువు స్థిరపరిచారు. రెండు
సంవత్సరాల కోర్సు తరువాత ఎక్కడ పని చేయాలో ప్రార్థించాను. ఎస్.భ.సి. కాలేజీ
చూపారు. మంట క్రిందిగా స్థలము పేరు చూపారు. అవిధేయత చూపాను. హిందీ
రాదు ఒంటరిగా వెళ్ళలేని స్థితి. హిమాచల ప్రాంతం చూపారు. నేను అనారోగ్యం
పాలయయాను. దేవుని చితాతనికి లోబడగా నాకు ఆరోగ్యం కలిగంది. నాకు 2000
సంవత్సరంలో ఆంపధ పపదేశ్కు వెళ్ళుటకు బదులు కాశ్మీరు బోర్డ్రు ప్రాంతం ఆటవీకుల
మధ్య పరిచర్యను చూపించారు. గిడియన్స్ బైబిళ్ళు చేతపట్టి కొండ ప్రాంతం వెళ్ళి 4
పగామాలలో సువార్త బోదించాము. చాల ఆటంకాలు ఎదురొకన్నాను. చాలమందికి
బైబిలు పటయినింగ� ఇచ్చాము. యాదవులు మధ్య సేవ చేసాము. ఆటవీక ప్రాంతాల్లో
కొండలన్న ప్రాంతంలో సేవ చేసాము.
ఈ పరిచర్య దేవుడిచ్చిన గొప్ప ధన్యతగా భావిస్తాను. బీహారులో కూడా
అనేక ప్రాంతాల్లో సువార్త చెపపగలాగను. క్రొత్త ప్రాంతాల్లో మారాగలు తెరిచి దేవుడు
సహాయం చేసారు. నేను చదివిన బైబిలు కాలేజీ సంస్థో పాటు నాతోటి స్నేహితులు
నా పరిచర్యకు సహకరించారు. తీరిగాగ కాకినాడ వెళ్ళిననా నాకున్న డబ్బుతో తిరిగి ఆ ప్రాంతాలు చేరి జమ్మా కాశ్మీరు ప్రాంత పరిచర్య భారముచ్చారు. 20,21 జిల్లాల్లో పరిచర్యకు ఆటంకాలండేవి. ప్రార్థించి, సేవకులు లేని ప్రాంతాలలో పరిచర్యకై భారంతో ప్రార్థించి సేవకు కలిసి వెళ�ివాళ్ళము.

2030 వరకు మా దర్శనము సేవ్రై ప్రార్థిస్తూ పరిచర్యలో కొనసాగుచున్నాము. ప్రభువును వ్యతిరకించేవారికి సేవ చేయుట నిజమైన సాక్ష్యము. అనయల మధ్య, రోడడుపై సేవ చేయుట సాక్ష్యము. ప్రైస్తవులు ప్రైస్తవుల యింటికి వెళ్ళి కార్ల్స, భోజనాలు పంచుకొనుటకన్న పేదవారికి బహుమతులు అందించుట సరియైన సాక్ష్యము. కొన్నివేల మందికి బైబిలు పంచుచునే వున్నాను. బహిరంగ స్థలాల్లో సాక్ష్యం చెప్పుటకు ముందుకు వ్దాము. కృపా సువార్త్రై ముందంజ వేదా�ం. ఈ పరిచర్య దేవుడే మనకిచ్చారని నవ్మాలి. దేవుని దర్శనానికి లోబడదాము. బైబిలులో ఆజ్ఞాపించిన ఆదేశాలు చాలా వున్నాయి. అది పగహించి మంచి సాక్షిగా నన్ను మార్చు అని ప్రార్థించి సాగిపోదాము. ప్రభువు మనలను సేవ్రై నడిపించు గాక. ఆమెన్.
సాక్ష్యం 55. బాల్యము నుండి విగ్రహారాధన చేసాము.
పగుడిడ్వాడైన మేనమామ ప్రైస్తవ విశ్వాసి ప్రార్థించగా రక్షణ
అందుకొని నా తల్లిని రక్షించుకొనగా నేను క్రీస్తును
వెంబడించాను. భక్తి విశావాసులైన దైవజనుల
నడిపింపుతో అనేక దీవెనలు పొందాను. క్రీస్తుకే స్తుతి
శ్రీమతి ఎస్తేరు లిగోరియ
విజయవాడ, పటమట
ఫోన్ : 08662551533, 9440711133
"" ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడగు యెహోవాను నేనే. నీ
నోరు బాగుగా తెరువుము. నేను దానిని నింపెదను�� - కీర్తన 81:10
పరిచయం:
నా పేరు ఎస్తేరు రాణి. విజయవాడ సమీపాన పోరంకి విగ్రహారాధన
కుటుంబంలో జన్మించాను. నిత్యమా నా తల్లి పూజలు చేసేది.
నా మేనమామ పేరు డేవిడ్రాజు. చిన్నప్పుడు 14 సంవత్సరంలో
రక్షణ పొందాడు. అమ్మమ్మ గారింట్లో ప్రార్థన చేసే విశ్వాసి
ఉండేది. నా మేనమామ గతంలో పేరు సాంబయ్య. ఆ విశ్వాసి
సాంబయ్యను రక్షించు అని ప్రార్థించేదట. క్రీస్తును నమ్మినందుకు
తాత, అమ్మమ్మ బాగా కొట్టి హింసించేవారట. రక్తం కారటంతా
కొట్టినను ఓరుపతో సహించి క్రీస్తును హాతతుకొనేవాడు. అతని పశమల ద్వారా మేమంతా
రక్షింపబడ్డామని తెలుపుటకు ఆనందిస్తున్నాను. మా మామయ్య అమ్మ అక్క, బావను
మార్చు వారిని పట్టుకో అని ప్రార్థించేవాడు. పట్టుకో అంటావెందుకు నేను భక్తి
చేస్తున్నానని వ్యతిరకించేది. మేము 5 మంది తోబుట్టులము. నాకు పిల్లలు పుట్టితే
పవెుకుకబడి చేసికొన్నది. గతంలో నా పేరు వీరాంజనీదేవి. ఉయయారు వీరమ్మ గుడి
దగ్గర పూజించి నా చెల్లి తర్వాత 6నెలల గర్బ�ంతో అయితే మడల కానుప వచ్చాక
శిశువును తీసివేసి బిడ్డలు లేకుండా ఆసపత్రిలో ఆపరషన్ చేసేరట. నేను భడను
చంపానని ఏడ్చి కంగారుపే రోజుల్లో మామయ్య అమ్మతో పాపాలు దేవుని కృపతో కషమస్తారని సువార్త తెలపగా క్రీస్తును నమ్మిందట. నాన్న తాపీ పని చేసేవారు. నేను ఆడ్రిల్లను పుటాటక వేపసీతగా మారాడట.
అమ్మకు పశ్చాత్తాపంతో ప్రభువు దర్శించాడు. మా నాన్న కాళ్ళు నొప్పిగా ఉండగా మా అమ్మ కాళ్ళకు నానె పవాస్తూ వాక్యం చెేపపదట. వినుట వలన విశావాసం కల్గునన్న వాక్యాధారంగా నాన్న కూడా రక్షణ పొందారు. యిద్దరూ ఏలారులో నీటి బాపీతస్మము తీసికొన్నారు. నేనంటే నాన్నకు చాల యిష్టము. ఆడ్రిల్లలు కావాలని కోరవారట. ముగ్గురు మగపిల్లల తర్వాత నాన్నకు కలిసి వచ్చిందట, నన్ను గారాబంగా పెంచారు. నాన్న అమ్మ మేము పకమంగా దేవుని ప్రేమలో పెరిగాము. నా అనుభవము :
నేను ఏడవ తరగతి చదివే రోజుల్లో యెషయా 43:2 ""అగ్ని మధ్య నడుచనప్పుడు కాలిపోవు జావాలలు నిన్ను కాల్చివు��. వాగ్దానము నాకు వచ్చినందన నాకు జయమస్తాడని నమ్మాను. బాల్యం నుండి వాక్యం బాగా విని దేవుడు చెప్పినట్లు పాటించుటకు ఆశించేదానిని. మే నెలలో కర్మలులో వి.భ.యస్.కి వెళ్ళగా మోషే జీవిత చరిపత నన్ను చాల విలువైన భావాలతో నింేపసాయి. నిర్గమ 19వ అధ్యాయం 4,5,6 వచనాలు ప్రభావితం చేసాయి. చాలా మంచి వాగా�నాలున్నాయి. నాకు ఒక ఆంటి వాక్యం చెప్పిన తర్వాత నీ హాృదయవెుట్లున్నది తెల్పాలి. పఫీబీ అక్కయ్య చెప్పినట్లు క్రీస్తు రక్తంతో కడుగబడితే తెల్లగా ఉంటుంది, లేదా నల్లగా ఉంటుంది, అని తెలిపంది. నా ఆత్మ నన్ను పరీక్షించింది. నేను చేసే పనులన్నీ వ్యతిరకమే. సాకలులో అల్లరిగా ఉంటా, యింట్లో భక్తిగా వుండే మమ్ములను దేవునిరకై పపతిషిటంచారు. మా అన్నయ్య గమనించేవాడు. చాల ద్వంద్వ సవాభావంతో జీవించాను. చదువు బాగా చదివేదాన్ని. అల్లరి చేసిన తప్పులు దేవుడు చూపించాడు. పాత టిరకట్లు చూపి టిరకట్లు తీసికోలేదని చూపించారు. అన్ని బలహీనతలను దేవుని దగ్గర ఒప్పుకున్నాను. కన్నీటితో దేవుని చేరాను. యధార్ధ హృదయము తెల్లగా ఉన్నదని గుర్తించాను. అదే నా రక్షణ దినం. నన్ను స్వకీయ సంపాద్యంగా చేసికొన్నారు. నాజివీడులో మీటింగ�్సకి వెళ్ళాను. మా అమ్మ సమర్పించుకొని దేవుని యింటికి వెళ్ళేవారు. నాన్నకు మేమంటే చాల ప్రేమగా ఉండేవారు.
1988లో రక్షింపబడాను. నాన్నతో దేవుడు పిలసతున్నాడని చెప్పారు. రకతం కకేకవారు లివరు పాడయిందన్నారు. నాన్నను సంపూరణ సేవకు పిలిచారు. నాన్న
లోబడలేదు. దేవుని మందిర పరిచర్యలో పెద్ద సేవకులు మా యింటికి వచ్చేవారు.
భలిడ్ంగులు కట్టుటలో నాన్న సహకరించారు. నాన్నను మపదాస్ అపోలో ఆసప్త్రిలో
చేర్చారు. అప్పుడు దేవుని మాటగా సంపూరణ సేవ చేస్తావా అని అడుగగా ఒప్పుకున్నారు.
నాన్నకు దర్శనం చూపారు. పళ్ళెంలో జీడిపపపు తినుచుండగా, నా పని అయింది
పరలోకం రావాలి అని ప్రభువు చెప్పారట. నాకు వయససు 14 సంవత్సరాలు
మాపతమే. ఆ పళ�ిములో పదార్థాలు అన్నయ్యలు తినుటకు అర్థము నాన్న సేవ వారు
చేయగలరని చూపించారు. నాన్న సంపూరణ సేవలో రెండు సంవత్సరాలు మంచి
సేవ చేసారు. ప్రభువు నాతో ఇది మొదలు నేనే నీ తండ్రిని అని తెల్పారు. మా నాన్న
యేసయ్య గనుక నీ అవసరాలన్ని యేసయ్యనే అడుగు అని అమ్మ చెప్పేది.
నా ప్రతి అవసరత ప్రభువునే అడికగదాన్ని. మా మేనమామ పెండ్లి సంబంధము
తెచ్చారు. చదివించి ఉద్యోగం చేయిస్తారట అన్నాడు. నాకా సంబంధము యిష్టము
లేదు. నేను మరలా నా ప్రభువునే ప్రార్థించాను. సాకలు డ్రెస్లోనే పెండ్లి చూపులు
చూచారు. వి.భ.యస్. జరికగ రోజులు. వంట చేసి చిన్న వయససులో పోరంకి
నుండి కర్మలు చేరదాన్ని. ఆ తర్వాత అన్నయ్యకు వంట చేసి ఏడ్చి ప్రార్థించాను.
అమ్మ వాళ్ళు డేటు నిరణయించుట ఇష్టం లేదన్నాను. వేర సంబంధము చూచుకొండని
పంపివేసారు. నాకు తర్వాత ముళ్ళపానుపగా పశమలు ఆరంభవుయయాయి. నీవే
పాస్టరుగారికి చెప్పి పెండ్లి ఆపావు. అమ్మ చాల ఏడ్చి పెండ్లికి ఒప్పుకోమని పబతిమలాడగా
అమ్మ కోసం ఒప్పుకున్నాను. పపతిరో� ఏడ్చేదానిని నారకందుకిట్లు చేసారు? నీ
ద్వారా ఆ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయగలరు అన్నారు. అత్తగారింట్లో 5మంది
సంతానము వుండేవారు. కటైటలపొయియ ఉండేది.
ఆడ్రిల్లలు పని నేరచుకోవాలవ్మా అని అమ్మ పనులన్నీ నేర్పించారు. ప్రతి
ఆదివారం దేవునింటికి పకమంగా వెళ్ళుట ద్వారా నా అత్తగారు క్ర్మము నేరచుకున్నారు.
నా తల్లికి దర్శనం ద్వారా మగ బాబునిస్తారు, బలంగా ఉంటాడని చూపారట.నాకు
డెలివరీ సమయంలో యింట్లో వుండగా భ కాంప్లెక్స్ ఇంజైకషన్ వల్ల చాల సీరియస్
అయింది. లోపల పిల్లవాడు సరిగా లేడన్నారు. నొప్పి వచ్చినా ఎస్తేరు ఎంత మౌనంగా
ఉందని అనేవారు. నాకు అప్పటికి 18వ ఏట. నార్మల్ డెలివరీలో 4కేజీలు బరువుతో
బాబు పుటాటడు. నర్సులు ఒక కాలు పట్టుకొని లాగారు. హెారి�యా కల్గుట వల్ల బాధ
పడాను. బాబు పుట్టుకతో ప్రేవ్ అని పెటాటరు. ఆ బాబు తర్వాత అందరికీ ప్రేమ
కలిగందని ఆత్మ పఘలాలలో ప్రేవ్కుమార్ అని పెట్టగా రెండవ భడను ప్రభువు కొరకు నేనే పెంచాలి కదా ! యిద్దరు మగ పిల్లలనిచ్చారు. సంతోష్ అని పెటాటరు. పిల్లలు పుటటకుండా ఆపరషన్ చేయించుకున్నాను. సంతోష్ పుటాటక నా భర్త అంతవరకు పపవేటు పని చేయగా తర్వాత మంచిగా ఉద్యోగంలో స్థిరపర్చారు. బాగా ప్రార్థించేదాన్ని.
నా భడడ్లకు తల్లి తంపడి దేవుడే. వారినే మీ అవసరాలన్నీ అడగాలి అని నేను అమ్మ నేర్పించాము. అన్ని భాషలలో వారు నేరచుకొని దేవుని దయలో మనుష్యుల దయలో పెరగాలని ప్రార్థించేదాన్ని. భడడ్ల చదువులలో డొనేషన్లు కట్టు సమర్థత కలిగంచారు. నేను ఉద్యోగం చేయదలచాను. కాలేజీ అదికారులలో మేము లేనివారము అని చెప్పాడని చాల కోపం వచ్చి ""నా తంపడి కోటీశవారుడు నా అవసరాలు తీరుస్తాడని నా భర్తతో చెప్పాను. నా దేవుని దగ్గర ఒక్క గంట ప్రార్థిసేత నా అవసరాలన్నీ తీర్చగలరని ధైర్యంగా చెప్పాను. నా బిడ్డలు దేవుని పిల్లలు అని చెప్పుకుంటను. 2005లో పెద్దబ్బాయి 8వ తరగతి చదివేవాడు. ఆ రోజుల్లో వాగ్దానమిచ్చాడు రాతకు. రాతు 8:2-12 సంపూరణ బహ�మానమస్తాడన్నారు. నీ రెక్కల క్రింది నన్ను దాచు ప్రభువా అని ప్రార్థించాను. ఏదైనా వాగ్దానాల గార్చి దైవజనులతో సంపపతించుట మాపతమేగాక దేవుని దగ్గర ప్రార్థించేదాన్ని. అమ్మకు పక్షవాతం వచ్చి 6నెలలు బాధపడింది. నేను నా బిడ్డలు నా భర్త కుటుంబ ప్రార్థనలో ప్రార్థించేవారం. ప్రభుని స్తుతించుటతో ఆరంభించి విజ్ఞాపన చేసేదాన్ని. ప్రార్థన విజ్ఞాపన ఎన్నడా విడువలేదు. ఈనాటికీ బైబిలు చదివి ప్రార్థించి యిల్లు బయటకు వెళ్ళాలని నేర్పించాను. రాతులో వాగ్దానాలను బట్టి మరెన్నో బహ�మానాలిస్తారని నమ్మాను. నా తల్లి అనారోగ్య స్థితిలో నేను చాల పరిచర్య చేసాను. నా పరిసరాల్లో హిందువులండేవారు. వారి మధ్య యిద్దరము సాక్షులుగా నుండేవారం. నా అన్నయ్యలు ప్రభువు సేవలో నుండగా వారిని ఆదరించాలి. నీ సేవ విజ్ఞాపన చేయాలి అని అమ్మ చెప్పేవారు. మందిరంలో వంటపని చేసేదాన్ని. అమ్మకు రొటైట పదాకషార్సం తీసికొని వెళ్ళగా ప్రార్థనతో తీసికొనేది. ఒక సంవత్సరం వయససున్న పాపకు చేసినట్లు చేసాను. ఒకరోజు మాట్లాడుతానే దగ్గర ఉండగానే ఆదివారము నవంబరులో ప్రభువు చెంత చేరింది. కృషాణజిల్లాలో నున్న సేవకులంతా నా యింటికి వచ్చేవారు. నాకు బహుమానంగా వాగ్దానముచ్చారు. అమ్మ చాలా ప్రార్థన చేసేది. పసైతాను గురుగులు వితతుతాడు జాగ్రత్త అని చెప్పేది. అవ్మా ఎస్తేరు, నీవు అమ్మను కోలోపయిన తర్వాత నీవు పూర్తిగా నామీద ఆధారపడతా వన్నారు. నా పెద్ద బాబుకు కండ్లు చూపు తేడా వచ్చింది. చిన్న బాబుకు పాల ఉబ్బసము బలహీనత వచ్చిననా అమ్మకున్న ప్రార్థనా వరము నాకిచ్చారు. అమ్మ
లేచిన సమయంలోనే నేను ప్రార్థించేదాన్ని. నేను ఆదరణ కొరకు మందిరములో
కూర్చొని వాక్యం పపకటించగానే నా హృదయంలో నంచుకొనేదాన్ని. ఆది 31లో
యాకోబు దగ్గర నీ పేరు పెట్టుకో అని జి.జాన్గారు చెప్పారు. నేను ప్రార్థన చేయించు
కోవాలని వెళ్ళాను. ఈ రోజు వాక్యం నన్ను ఆదరించి ప్రార్థించారు. ఆనాటి నుండి
ఆయన వెంట నేనున్నాను. ఆయన రెట్టింపు ఆశీర్వాదాలిచ్చారు. దేవుని స్తుతించాలి.
ప్రాణప్రియుడిగా వర్థించు. స్నేహితునితో అన్ని చెప్పుకుంటాము. అన్ని చెప్పుకో ఆ
తర్వాత ప్రభువు రాజుకు విన్నవించుకో అని చెప్పారు. కుటుంబ ప్రార్థన లేకపోతే
చెతతంతా మాపై పడిపోతుంది. ప్రభువు తన ఆత్మను కుమ్మరించాడు. పెద్దబాబుకు
స్వస్థతనిచ్చారు. చిన్నబాబును బాగు చేసారు. బాపీతస్మ సమయంలో బాపీతస్మంతో
వాగ్దానముచ్చారు.
1 కొరిం. 14:12 - ""మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి
గలవారు గనుక, సంఘమునకు కేషమాభివృది� కలుగు నిమిత్తము అవి మీకు
విసతరించనట్లు పపయత్నము చేయండి��. పెద్దబాబు రక్షణ పొందాడు. చిన్న బాబు
7వ తరగతిలో నా అన్నయ్యతో చెప్పిన మాట ""మామ్మ ప్రార్థన అనుభవాలు అమ్మకు
యిచ్చారు, అమ్మ ప్రార్థన నాకు రావాలి, నాకు సొలోమోను జా�నమవ్వాలని
ప్రార్థిస్తున్ననన్నాడు��.
సామె. 8:11 - ""జ్ఞానము ముత్యముకన్నా పశ�షటవైనది. విలువ గల
సొతతులేవియు దానితో సాటి రావు��. యింట్లోనే ఆత్మీయు అన్నయ్య వాక్యము బోధిస్తూ
ఆత్మీయంగా బలపర్చారు. ఆ రోజుల్లో ఆలయానికి దారంగా ఉండే రోజుల్లో దేవుని
సన్నిదిచ్చారు. బైయెర�బా సంఘ కాపరి మమ్ములను దర్శించారు. ఆత్మీయంగా నన్ను
నా కుటుంబాన్ని బలపర్చారు. ఏ వ్యక్తి ఆత్మీయంగా వెనక్కు జారిపోరాదని ఎంతగానో
ప్రార్థించి ఆత్మీయంగా ఉజ్జీవము సమకూరచు వరకు పశమపడి ప్రభువులో ఉజ్జీవం
కలిపంచారు. పెద్ద కుమారుని దైవసేవకురాలి దగ్గర వదిలిపెటటగా ఆత్మీయంగా స్థిరపర్చగా
రక్షణానుభవము సిద్ధపర్చారు. ఎవ్.పసట్ పవాసాడు. అది పెఫయిల్ అయయాడు. నీకిష్టవైతే
ఈ సీటు యివవాండని ప్రార్థించాము. యివ్వలేదు గనుక దేవుని చితాతనికి
అంగీకరించాను. సామెతలు 31 అధ్యాయాన్ని అనవాయించుకొని జీవించుట
కారంభించాను. జీతం ద్వారా లాబభప్రాప్తికి వెలితి రాలేదు.
యెహె�షాపాతులాగ నీవే దికుక అని ప్రార్థించాను. ప్రభువా నీవే ఫీజు
కటాటలి అని ప్రార్థించాను. నా భర్త ఫీజు కటాటరని తెల్పారు. పపఫీ సీటుగా ఎస్.సి.సి. కోటాలో ఎరోనాటికల్ ఇంజనీరింగు వచ్చింది. లోతుకు యెహోవా తోటలాగా కనిపంచగా ప్రార్థించాను. దేవుడు చెప్పింది చేసాను. డిపగీ పూర్తి చేసాక పోస్టుపగాడయయేటు చదివిస్తానన్నాను. అప్పుడు చిన్న బాబు ఆదివారం పపఫీగా ఉండే అవకాశం కావాలి. ఒక్క సంవత్సరము మారుకలు చూడమన్నాడు. గవర్నమెంటు కాలేజీలో ఇంటర్ చదువుకుంటనన్నాడు. దేవుని యింటిలో పరిచర్య చేస్తూ చదువుకుంటా కాలేజీలో పస్రండు స్థానం పొందాడు. దేవుని ఘనపర్చాడు. పఘుల్ మారుకలు వచ్చాయి. యాత్ మీటింగ్ పూరతయినపుడు బాబు పుట్టిన రోజు ప్రార్థించుకొని పరీక్ష పవాసాడు. నా బాబుకు యిల్లు మందిరము పరిమతంగా ఉండేవాడు.
హె�షేయ 14:5,6 - ""చెట్టునకు మంచు వున్నట్లు నేనతనికి ఉందును. తామర్ పుషపము పెరుగునట్లు అతడు అభివృది�నొందును. లైబానోను పర్వతము దాని పవేళుి తన్నునట్లు వారు తాను పవేళుి తన్నుదురు. ఆ కాలేజీలో జపాన్ వెళ్ళారు. ఉద్యోగములో చేరాడు. పెద్ద బాబును మంచి ఉద్యోగములో స్థిరపర్చారు. సేవ చేయాలని ఆశించగా విద్యార్థుల మధ్య సేవ చేసాడు. నాలో భక్తి గర్వం తీసివేసి 2014లో దివాతీ. 7:15లో వాగ్దానము యిచ్చి నెరవేర్చారు.
""యెహోవా నీయెుద్ద నున్న సర్వ రోగములను తొలగించి, నీవెరిగియున్న �గుపుతలోని కషయవ్యాధులన్నీటిని నీకు దారపరచి నిన్ను ద్వేషించు వారికి పంించెదను��. చాల బలహీనతలలో ఆదరించారు. దర్శనాలు చూపించి బండను పట్టుకొని సిలువను వీడను అని ప్రార్థించానట. దైవసేవకురాలు వచ్చి ప్రార్థించింది. దేవుడిచ్చిన ప్రభువు అకకగా నన్ను గద్దిస్తూ సరిచేస్తూ కలిసి ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో కొనసాగుచున్నాము. కన్నీటి ప్రార్థనలను బట్టి విమర్శస్తారు కాని నేను వంటిదాన్ని. మహె�న్నతునికే కన్నీరు అవసరవైనది. మనకు కన్నీటి ప్రార్థన కావాలి. బాబు విషయము వివాహ సమయంలో ప్రార్థించాము. ఉపవాసం ద్వారా విజయము సాధించగలము. నన్ను పబతికించాలని నా కొరకు సంఘమంతా అత్యాసక్తిగా ప్రార్థించేవారు. నా గండె, లివరు, షుగరు వల్ల గండె ఆగిపోవచ్చునని డాకటర్లు చెప్పగా దేవునిని అడిగాను. మాడు రోజులు ఉపవాసము కఠిన ఉపవాసం ఉండగా ప్రభువుతో గడిపాము. గాడిాంధకార లోయలో 3రోజులు గడిపాను. 1పేతురు 3లో మంచి విషయాలపై ఆసక్తి కలిగ ఉండాలన్నారు. సేవ చేసే అన్నయ్యతో కలిసి ప్రార్థించమన్నారు. వాక్యం
ద్వారా ప్రార్థించగా బలపర్చారు. మీ దు'ఖం సంతోషమగును అని వాగ్దానముచ్చారు.
దేవుని చిత్తమునకు అపపగించుకున్నాము.
నా బాబు వ్యక్తిగత జీవితం సరి చేసికోవాలని దైవజనులు చెప్పగా, నేను
చేసిన తప్పుగా పగహించి, 2,3గంటలు ప్రతి సోమవారం ఏడ్చాను. నా తప్పు చూపించు
ప్రభువా అని అడిగాను. దేవుని మెల్లని స్వరం వినిపంచింది. చదువుకు ఉద్యోగానికి
లంచము లేకుండా చదివించాము. పెండ్లికి వయాపటివెానీకి డబ్బు కటాటము. అది
తప్పు అని చూపించారు. ఉన్నతమైన స్థలాలలో ఉద్యోగాలనిచ్చారు. బాబు కూడా
దేవుని చిత్తం కనిపెట్టుటకు ప్రార్థించాడు. నయోమలో రాతు దేవుని చూచింది.
పెండ్లి చూపులలో కారు పపమాదమయింది. ఆ అవ్మాయి మాకు వద్దన్నాము. మాకు
కోరిన కోడలు క్రీస్తును నమ్మిన హిందువుల అవ్మాయి. దేవుడు చెప్పాడని అవ్మాయిని
పెండ్లి చేసికున్నాము.
యెషయా 28:16 - ""విశ్వాసించువాడు కలవరపడడు. ఆ వాగా�నములో
వాక్యం విన్నాను. పరిశోదింపబడిన రాయి గనుక కలవరపడనీయుడు. మా దైవజనుడు
ప్రార్థించి పెండ్లి స్థిరపరిచారు. దేవుడు మాట యిచ్చి నెరవేర్చాడు. నన్ను మరణస్థితి
నుండి తప్పించారు. పెండ్లి పపయత్నాలన్ని 128 కీర్తనలో వాగా�నములో స్థిరపర్చారు.
వాగా�నాలన్ని నెరవేర్చారు. దైవజనురాలు తరచగా పలుకరిసాత }రక నిలిచి చూడు
యుద్ధం యెహోవాదే అని మౌనంగా ఉండాలని అప్పుడే దేవుని శక్తి విడుదల
కాగలదు. ప్రతి అవసరతకు దేవుని దగ్గరకు చేరాలి. లోకంలో వున్న వానికంటే
మనలో ఉన్నవాడు గొప్పవాడు. ప్రార్థనాశక్తి అన్ని కార్యాలు నెరవేర్చగలదు ఆశీర్వాదాలు
పొందుకోగలము. బల్ల చుటాట ఒలీవ వెుక్కలుగా ఉంచమని ప్రార్థించాను. మపదాసులో
మంచి ఉద్యోగంతో భడడ్లను దీవించారు. కూతురు వంటి కోడలునిచ్చారు. సమృద్ధిలో
నుండి రికుతరాలివగుదువని స్వరం విన్నాను. ఉన్నచోట ఉండవున్నారు. దివాతీ 2:7లో
వాగ్దానముచ్చారు. నాటి నుండి నేటి వరకు విధేయతతో జీవించు ధన్యతనిచ్చారు.
మారకై ప్రార్థించండి. ఆమెన్.