Chapter 5 of 9

సాక్ష్యాలు 19–26

Photograph from page 68 of Prabhu Keesthu Siluva Saakshulu
పేజీ 68

సాక్ష్యం 19. విగ్రహారాధన నుండి నన్ను నా కుటుంబాన్ని రక్షించి స్వస్థతనిచ్చి దైవ

సేవకు పిలిచి సాక్షిగా నిలిపిన క్రీస్తుకు స్తుతి మహిమ కలుగును గాక

శ్రీమతి అమృత రెడిడ్

ఫోన్ : 6305734710

"వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిరగను" - కీర్తన 34:5

1. పరిచయం:

దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరణం

నుండి జీవంలోకి దాటించిన దేవునికి స్తుతులు, ఆయన నా

జీవితంలో చేసిన అద్భుత కార్యములు ముఖ్యంగా రక్షణ అనుభవం

గురించి మీతో వివరించాలని ఆశిస్తున్నాను.

దానియేలు 4:2 ద్వారా అద్భుతమైన ఆశ్చర్య కార్యములు

దేవుడు నా పట్ల జరిగించారు. ఆయన రాజ్య వ్యాప్తి కొరకు

శక్తివంతమైన భక్తి చేయాలని వేదన నా హృదయంలో ప్రభువే పుట్టించారు. నాలో

రగులించిన ఆత్మీయు జావాలను మీలో రగించాలనే నా ఆపేక్ష అయి ఉన్నది.

సాధారణంగా ప్రతి స్రీత జీవితం ఒక కొవొవాతిత వంటిది ప్రతి దినము ఆమె తన ప్రేమ

అనే కొవొవాతితని వెలిగిస్తుంది. ఒక వ్యక్తి ఆత్మీయంగా కాంతివంతంగా వెలగాలంటే

దేవుని చేతనే వెలిగింపబడాలి. మలినము వంటి శరీరానుసారవైన మనసు కరిగిపోతా

ఉండాలి. కొవొవాతితని వెలిగిసేత తాను వెలుగునిస్తూ కరిగిపోతుంది. ఒక కొవొవాతిత

వెలిగితే చాలు అది అనేక కొవొవాతతులను వెలిగిస్తుంది.

ఒక కొవొవాతిత మరొక కొవొవాతితని వెలిగిస్తూ పోతే లక్షల కొవొవాతతులు

వెలిగించబడతాయి. లైకికంచలేని కాంతి లభిస్తుంది. ఎవరిని కరుణించెదనో వానిని

కరుణించెదను, ఎవరి యెడల జాలి చూపుదునో వారి యెడల దయ చూపుదును.

ఇది కరుణించు దేవుని వలననే సాధ్యము.

రోమా 9:15లో వాక్యం నాపట్ల నెరవేరింది. దేవుని బాధలు అపనిందల

}భ అనుభవాలు బాగా తెలసు. దేవుడు మనలను సంరక్షించుటకు తన చేయి చాపి

ఉంచుతాడు. ఓడిపోవు ఘటటముండదు. స్తుతి, మహిమ,ఘనత దేవునికే చెందును

గాక. ఆమెన్

నా జీవిత సాక్ష్యం వివరిస్తాను ఆసక్తితో చదువాలని కోరుతున్నాను. నా పేరు

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు114

అమృత, రాయవరం గ్రామం, వెదురుపాక మండలమునకు చెందిన వ్యక్తిని. నా

తల్లిదండ్రులకు నేను మాడవ సంతానము. నా తల్లిదండ్రులు భయంకరమైన

విగ్రహారాధన చేసేవారు. మా తండ్రి స్థానికులకు రక్షరకు లందించుట క్రమంగా

పూజలు చేయుట వల్ల చాలా గొప్ప గురువుగా గౌరవించేవారు. దార ప్రాంతాల

నుండి వచ్చి మా నాన్నగారిచ్చే విబూది పూజ వసతువులు తీసుకొని భక్తి ్రశద�లతో

గౌరవించేవారు. ఇంటి నిండా విగ్రహారాధనకు చెందిన వసతువులు ఉండేవి. విగ్రహ

పూజలలో లీనమై కాలం గడిపేవారం. నా బాల్యంలో నా కాళ్ళు చేతులు సన్నగా

ఉండేవి. పెద్ద కడుపు ఉండేది. ఆయాసము ఉండేది, మరణమునకు దగ్గర ఉన్నానని

అనుకునేదాన్ని ఆ బలహీనతను మా నాన్న బాగు చేయలేకపోయారు. చాలా

ఆసుప్రతులు వెళ్ళాము. మీ పాప ఒక్కతే ఉన్నదా అని అడుగగా ఇంకా ఇద్దరు

పాపలు ఉన్నారని చెప్పగా ఈ పాప బ్రతకడం కష్టం ఆశ వదులుకోమని చెప్పేవారు.

నిరాశ నిస్రపహాతో కుమలిపోయే రోజుల్లో కరుణ గల దేవుడు యేసు మమ్ములను

వెంటాడి కనిపెడుతున్నాడన్న విషయం మేము తెలసుకోలేకపోయాము. మేము క్రీస్తును

ఆరాదించకపోయినా ఇంతగా ప్రేమించుటకు మేము ఎంతటివారము.

నేను పిండముగా ఉండగా నీ కన్నులు నన్ను చూచెను నియమంచ బడిన

దినములు రాకముందే నా దినములన్ని లి�తములాయెను. నా తల్లి గర్బుములోనే

దేవుడు నన్ను ఎరిగియున్నాడని తరువాత స్పష్టముగా తెలసుకున్నాను. బలహీనంగా

ఉన్న నన్ను అక్కకు అప్పగించి పని చేసుకునే సమయంలో ఇంటి ఓనరు మీ చెల్లి నా

అరుగు మీద ఉండగా చనిపోతే ఎలా అని చెప్పి పంపారు. అక్క వీధి చివర ఉన్న

మాసాటరు గారి ఇంటికి తీసుకొని వెళ్ళింది. ఆ మాస్టు గారు ప్రభువును నవ్ముకొని

ఆరాధించేవారు. కుటుంబ ప్రార్థనలు చేసుకునేవారు. పిల్లలకు పాటలు ఇష్టమని

పాడేవారు. మారకంతో ఇష్టంగా ఉండేది. మమ్ములను చూచి నా కోసం ప్రార్థన

చేస్తామన్నారు. ప్రతి రోజు రమ్మని పిలిచేవారు. క్రీస్తు ప్రేమను కనబరిచేవారు.

నాకోసం ప్రార్థించిన రెండు రోజులకే నాలో మారుప కలిగింది. చావు కళ్ నండి

జీవకళ్ వచ్చిందని మా తల్లి గుర్తించింది. గతంలో ఏడసాత ఆహారం తీసుకునే నేను

ఏడుపు మాని ఆహారం తిన్నాను. మేము మాస్టు గారి దగ్గరకు వెళ్ళి ప్రార్థన

చేయించుకొనుట ద్వారా మారుప కలిగిందని గుర్తించింది. మా అమ్మకు యేసయ్య

మీద నమ్మకం కలిగింది. క్రమంగా నా యెముకలలో జీవం పోసుకొనుట

ఆరంభమైనది. నాకు సంపూరణ స్వస్థత లభించింది.

ఆ రీతిగా క్రీస్తు రోగులకు వైదయడని జీవమచ్చే జీవాత అని నమ్మాను.

పరిశుద్ధ బైబిలు ఆధారంగా నమ్మాను. నన్ను బట్టి నా కుటుంబమంతా క్రీస్తును

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు115

నవ్మారు. ఎన్నో అవరోధాలు, కట్టుబాట్లు, వ్యతిరకతలను భరించి మేము ప్రభువునే

ఆరాదిస్తామని నిరణయించుకున్నాము. క్రీస్తులో ఎదుగుటకు ఆరంభించాము. క్రీస్తును

స్వంత రక్షకునిగా అంగీకరించాము. మారుమనసు బాపీతస్మం ద్వారా క్రీస్తుకు

వార్సులమయయాము. లాజరును బ్రతికించడం దేవుని మహిమ కొరకే అని నవ్మాము.

సినిమాలు, షికార్లు మానుకున్నాము చాలా పరిశుద్ధంగా జీవించసాగాము. హైస్కూల్లో

అనపర్తిలో ఉండగా లీడరుగా నియమంచారు. అప్పటి నుండి నాలో బలమైన కోరిక

కలిగింది. క్రీస్తు గురించి తోటి విద్యార్థులకు చెప్పాలని ఉండేది. టీచరు క్లాసుకు

రాని సమయంలో నా రక్షణ గురించి క్రీస్తు ఔన్నత్యం గురించి వివరించేదాన్ని. చిన్న

పిల్లలు చాలా ఆసక్తిగా వినేవారు. హైస్కూలు 10వ తరగతిలో ప్రథమ శ్రేణిలో

ఉతీతరణత పొందాను. రోజు ప్రార్థన చేసుకునేదాన్ని లేకపోతే మనసు సరిగా ఉండేది

కాదు. ఒకసారి క్రీస్తు సిలువ దర్శనాన్ని స్పష్టంగా చూచాను. చేతులలో, కాళ్ళలో రకత

ధార్లు చూచాక తెలియని ఆనందం పెల్లుబీకింది. అమలాపురంలో ఉజ్జీవ సరభలకు

మాతల్లి నన్ను తీసుకొని వెళ్ళింది. వేల మంది పాటలు పాడుతా దేవునిని స్తుతించుట

చూచి చాలా ఆనందించాను. మా ముందున్న వర్సలో ఒక స్రీత మాతో ఈ పాప

ప్రభువు కొరకు బలమైన సేవ చేయగలదని చెప్పారు. అయితే నాలో సేవ చేసే

తలంపు లేదు, మా తల్లి ఆ మాటలు నమ్మక స్వంత తలంపులు చెపుతన్నది అని

తలంచింది. నన్ను ఉన్నత చదువు చదివించి డాకటరుగా అనేకులకు సేవ చేయాలని

కోరుకునేది.

దేవుడు నా తలంపులు మీ తలంపుల వంటివి కాదని పసలవిచ్చారు. దేవుడు

చెప్పినట్లు నేను పాస్టు గారిని వివాహం చేసుకున్నాను. ప్రభువు సంకలపం నెరవేర్చారు.

దేవుని తలంపు నెరవేరునట్లు ప్రార్థనాపరుడు, అన్ని విషయాల్లో నన్ను అర్థం చేసుకునే

భర్త, ప్రేమించే వ్యక్తిగా, నా జీవితంలోకి వచ్చుట దేవుని చిత్తమని సంతోషించి

దేవుని ఘనపరిచాను. ఇద్దరము కలిసి సేవలో పాలుగంటున్నాము. 1997వ

సంవత్సరంలో చిన్న పాప పుట్టినపుడు నాకు }పిరి అందేది కాదు వైద్య పరీక్షలు

చేయించగా ముకుకలో కాయలు గడడ్లుగా ఏరపడ్డాయి. ఆపరషన్ అవసరమన్నారు.

నేను నా భర్త కలిసి కన్నీటితో ప్రార్థన చేసాము. తరువాత పరీక్షలు చేయగా గడడ్లు

కరిగిపోయాయి ఆపరషన్ అవసరం లేదన్నారు. ఈ అద్భత స్వస్థతను బట్టి దేవుని

స్తుతించాము. డాకటర్లు చేయలేనిది నా దేవుడు చేయగలడని నమ్మి స్తుతించి దేవుని

సేవలో ముందుకు సాగుచున్నాము. బైబిలు గ్రంథదములో విషయాలు తెలసుకొని

అందరితో పంచుకోవాలనే ఆశ ఉండేది. దేవుడు దానిని నెరవేర్చాడు. ఆమెన్.

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు116

సాక్ష్యం 20. విగ్రహారాధన కుటుంబంలో జన్మించగా నా బలహీనతలో

ఆదుకున్న రక్రైస్తవుల ప్రేమతో విశ్వాసి నయ్యాను, కుటుంబం వెలి వేసినను

ప్రార్థించి జ్యోతినై రక్షించి సాక్షినయ్యాను.

శ్రీమతి జ్యోతి

ఫోన్ : 7075121833

""క్రీస్తును గార్చిన సాక్ష్యము మీలో బయలుపర్చబడినందున

ఈ సమసత జ్ఞానములో �శవార్యవంతులైతిరి" - 1 కొరిందీ� 1:5,6

పరిచయం :

దేవుని నామములో అందరికి వందనములు

నేను హైందవ కుటుంబలో జన్మించాను. నా పేరు జ్యోతి. విగ్రహారాధనలో

పెరిగాము. యేసును గార్చి మారకవరు తెలుపలేదు. బాల్యం నుండి క్రీస్తును

ఎరుగనివారము. నేను మచిలీపట్నం సమీపంలో చిన్న గ్రామంలో జన్మించాను. మా

నాన్న గారికి 6 మంది సోదరులున్నారు. అందరా ఉమ్మడి కుటుంబంలో జీవిస్తూ

ఉండేవారం, మా కుల దేవత నాగ దేవత అందరికి నా అనే పేరు మీద నాగలకీ�,

నారాయణ అనే ేపర్లు పెట్టేవారు. నా అసలు పేరు జ్యోతి కాదు. రక్రైస్తవులను

సహించేవారు కాదు నాకు మాటలు సరిగా రాలేదు. చాలా నత్తి ఉండేది. నా మాట

తీరు చూచి చాలా ఏడిపించేవారు. దానితో పాటు చెవిలో ర్సి కారది.

ఈ రెండు లోపాల వల్ల నేను చాలా దు:ఖపేదాన్ని. 10వ తరగతి వరకు

నాకు స్నేహితులుండేవారు కాదు. నా దగ్గర కూడ కూరచునేవారు కాదు. చెవిలో

దాది పెట్టుకొని వెనుక బైంచిలో కూరచునేదాన్ని, మా తల్లి అవధులు లేని ప్రేమతో,

షరతులులేని ప్రేమతో నన్ను ఆదరించేది. ఎన్నో ఆసుప్రతులలో చికిత్స చేయించినా

మారుప రాలేదు. స్వస్థత లేదు, పదవ తరగతి పప్రైవేటులో చదివేదాన్ని. రక్రైస్తవ

వ్యకుతలలో క్రీస్తు ప్రేమను చూచాను. నాకు పాఠాలు చెప్పే అక్క నన్ను ప్రేమించి నా

చెవిలో ర్సి కడిగి తుడిచేది. ఎందుకంత ప్రేమిస్తున్నారని అడిగాను.

అవ్మా నీవు నా ప్రేమ చూచి ఆశ్చర్యపడుతున్నావు, అయితే నేను నమ్మిన

క్రీస్తు ప్రేమ గొప్పది. అది వింటే చాలా ఆశ్చర్యపడతావని క్రీస్తు సువార్త చెప్పారు.

క్రీస్తు ప్రేమ పట్ల ఆసక్తిగా క్రీస్తు పట్ల ఇష్టతను పెంచుకొని చర్చికి వెళ్ళుటకు

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు117

ఆరంభించాను. అమ్మకు చెప్పగా ఇష్టం కలుగలేదు. కుటుంబ సరభయలు బాదిస్తారని

నా తల్లి చాలా భయపడింది. ఒక నెల ఎవరికి తెలియకుండా చర్చికి వెళ్ళిననా

చివరకు అందరా గ్రహించారు. మాలో ఎవరైనా తప్పు చేసేత మధ్యలో నిలబైట్టి

అందరా నిలదీసేవారు. వారంతా నన్ను ప్శ్నంచసాగారు నత్తి వల్ల మాటలు రాలేదు.

మన కులం కాదు, మతం కాదు ఎందుకిలా చేస్తున్నావు చర్చికి వెళ్ళుట మన

కుటుంబానికి నచ్చిదని నీకు తెలసు కద? అని గద్దించారు. నేను ఏడచుకుంటా

ఇంటిలోనికి వెళ్ళాను, మీరు నమ్మకపోయినా నేను మాపతం క్రీస్తును నమ్ముానన్నాను.

మరొకసారి పిలిచి నీకు చాలా పొగరు అని నిందించారు. బైల్టు తీసుకొని కొట్టి

చచ్చినా బాధపడ వున్నారు. తల్లి నన్ను పట్టుకొని చాలా ఏడ్చింది. నా శరీరములో

వాతలున్నాయి.

చర్చికి వెళ్ళి పాస్టు గారికి నా దెబ్బలు చూపాను, వారు నాతోపాటు

దు:�ంచారు, అవ్మా, నీవు దేవుని ప్రణాళ్ళకలో ఉన్నావు, జగత్తు పునాది

వేయబడకముందే నీవు ఆయన చిత్తంలో ఉన్నావు అని అన్నారు. నేను యేసు

ప్రభువును వదిలిపెటాటలని ఒక గదిలో బంధించారు. మా అమ్మ యేసును నమ్మినందున

ఈ బాధలు చూడలేకపోతున్నాను కిటికి గుండా పలుకరించి యేసును వదులుకో

అని చెప్పగా నా యేసును వదులుకోనని చెప్పాను. ఆ గది అంతా చీకటి అయిపోయింది.

ఆ రాత్రి అమ్మ లేకుండా గదిలో ప్రార్థన చేశాను. ప్రభువా నాకు భయంగా ఉంది

మీరు రండి అని ప్రార్థించగా ఆ గదిలో చిన్న వెలుతురు ఆవరించింది. నాకు

భయము పోయింది బాగా నిద్దపోయాను. మా అమ్మ కిటికి నుండి పిలిచినా నేను

లేవలేదు.

మా తల్లి బాబాయిని పిలిచి గది తలుపులు తాళాలు తీశారు, నన్ను లేపడానికి

పపయతి�స్తున్న అమ్మను బాబాయి తిడుతానే ఉన్నారు. యేసు క్రీస్తు కొరకు చనిపోవడానికి

సిద్ధపడింది అని చెప్పగా అది చావదు మన*్న చంపుతుంది అన్నారు. చెంప మీద

గట్టిగా కొట్టగా నీర్సంగా ఉన్నందన క్రింద పడిపోయాను. నా బంధువులందరికీ

వారి�ంగు ఇచ్చారు. ఎవరు నాతో మాట్లాడకూడదని చెప్పారు. మా తల్లి, ఇద్దరు

సోదరులు సంవత్సరం పైగా మాట్లాడలేదు, వేడుకలలో నన్ను ్రతోసివేసేవారు. ఎపుడు

దేవుని ప్రేమ తెలసుకుంటారోనని ప్రార్థన చేసేదాన్ని, నా ఇంటికి దగ్గరలో చర్చికి

వెళ్ళి ప్రార్థన చేయాలని ఆశించాను. నాకు పేరు మార్చమని చెప్పాను ప్రార్థన చేసి

చెప్తాను అన్నారు నా ఇంటివారు మారాక బాపీతస్మం తీసుకుంటనని చెప్పాను. అందరి

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు118

రక్షణ కొరకు ప్రార్థించాను. ఆ రాత్రి నా ప్రియమైన దేవుడు తన మధురమైన

స్వరంతో పిలిచారు. అవ్మా జ్యోతి అని పిలిచారు. నాకు మనుషులైవరు పేరు పెట్టలేదు

మాడవ సారి జ్యోతి అని పిలిచారు. నిన్ను నేను అనేకులకు వెలుగుగా ఉండునట్లు

దీవిస్తాను అన్నారు. యిర్మయా 1:4 బైబిలులో తీసి చదువుకో అన్నారు. బైబిలు

గురించి అవగాహన లేదు, బైబిలు చదివే అనుభవం లేదు దేవుని మాట వెల్లనిదిగా

మధురమైనది, తలసేత ఉపొపంగిపోయాను.

నాకయితే ఎవరు కనబడలేదు స్వరం విన్నాను అని పాస్టు గారితో చెప్పాను.

పాస్టరుగారు వెంటనే హల్లెలూయా అని గట్టిగా అరిచారు. నీవు ఎంతో ధనయరాలవు

ఎవరు వినని స్వరము నీవు విన్నావు. నీవు చాలా అదృషట వంతురాలివి, దేవుడే నీకు

పేరు పెటాటడు అన్నారు. యిర్మయావలై నిన్ను ఏరపరచుకున్నారని తెలిపారు. నాకొక

పెద్ద బైబిలు ఇచ్చారు, నా కుటుంబ రక్షణ కొరకు చాలా ఏడ్చి ప్రార్థన చేసేదాన్ని,

నేను పరలోకం చేరాకా నా కన్నీరు దాస్తానన్నారు అది నేను చూడాలనే కోరిక

ఉందన్నా, నన్ను బాధించిన బాబాయి తీవ్రమైన వ్యాధి కలిగి ఆసుప్రతి పాలయయారు.

నాకు ఈ విషయం మా తల్లి చెప్పింది. అమ్మ నన్ను ప్రార్థన చేయమని చెప్పింది. 2

సంవత్సరాల తరువాత మాట్లాడింది, చాలా ఆనందపడాను బాబాయి ఒక వారంలో

చనిపోతారని చెప్పింది. నేను నమ్మిన దేవుడు బ్రతికిస్తారని చెప్పాను, వెంటనే బాబాయిని

చర్చికి తీసుకొని వెళ్ళి నెల రోజులు ప్రార్థించగా స్వస్థత లభించింది, ఆ కుటుంబమంతా

క్రీస్తును నవ్ముటకు కారణం బాబాయికి స్వస్థత లభించడం.

డాకటర్లు ఒక వారంలో చనిపోతాడన్నారు, వారు ఆశ్చర్యపడు రీతిగా అద్భుత

స్వస్థత ద్వారా ఇద్దరు బాబాయిలు దేవుని పరిచర్యలో ఉన్నారు. నా తవ్ముడు

వాయిద్యాలు వాయిస్తున్నాడు. మా బంధువుల పిల్లలు పాటలు పాడుతా వాయిద్యాలు

వాయిస్తూ దేవుని ఘనపరుస్తున్నారు. మేము విజయవాడలో పఫిలదెలిపుయ సంఘంలో

స్థిరపడ్డాము. మా బాబాయిలు మచిలీపట్నంలో సేవ చేస్తున్నారు. నా దెబ్బలు నిందలు

గాయాలు సహించుటను బట్టి నా ప్రార్థన కన్నీటిని బట్టి అనేక మందికి వెలుగుగా

నన్ను మార్చారు. వెలివేయబడిన నన్ను ప్రత్యేకంగా ప్రేమిస్తున్నారు. నాకున్న నత్తి

వల్ల నా మాటలు వినలేరు గనుక నత్తిని తీసేవుని ప్రార్థించాను క్రీస్తును ప్రార్థించిన

తరువాత చెవిలో చీము కారుట ఆగి అద్భుత స్వస్థత పొందాను.

నేడు నా సంఘంలో యవనసు�లు నాతో స్నేహం చేయుటకాశిస్తున్నారు నా

సాక్ష్యం విని ఆశీర్వాదించబడుతున్నారు. ఉదయం 4 గం. నుండి 6 గం వరకు

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు119

యవనసు�ల కొరకు ప్రార్థిస్తున్నాము. గుంటూరులో మీటింగు పెటాటము జయకరంగా

జరిగాయి, ఒక సోదరి భయస్సి నర్సుతో కలిసి సేవ చేస్తున్నాను దేవుని కొరకు

ఎకుకవగా సేవ చేయాలనే ఆశయం ప్రభువే గొప్ప అవకాశాలనిచ్చి నడిపిస్తున్నారు.

మా స్వకీయులు బాధించి నిందించినప్పుడు పాస్టు గారు ఎంతో ఆదరించి ప్రేమతో

ఆత్మీయంగా నడిపించగా దేవుడే జ్యోతి అని పేరు పెటాటరు. చీకటిలో ఉన్న నా

కుటుంబానికి వెలుగునిచ్చే జ్యోతిగా నన్ను నిలిపారు. నేను నమ్మిన క్రీస్తు గొప్ప

దేవుడు సజీవుడు యవ్వనంలోనే క్రీస్తును నమ్మి అందరూ క్రీస్తును వెంబడించాలని

నా ప్రార్థన. ఆమెన్.

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు120

Photograph from page 72 of Prabhu Keesthu Siluva Saakshulu
పేజీ 72

సాక్ష్యం 21. నిజ దేవుడు క్రీస్తేనని గ్రహించినందన క్రీస్తు దర్శనము

మెల్లని స్వరం విని క్రీస్తు సేవకు అంకితం చేసుకొని విగ్రహారాధన

తగదని చెపూత నిజదేవుని సేవిస్తున్నాను.

శ్రీ నతనియేలు రెడిడ్,

ద్వారపుడి

""యేసు క్రీస్తు అందరికి ప్రభువు" - అ.కా. 10:36

1. పరిచయం:

దేవుని నామమునకు మహిమ కలుగును గాక

ప్రియమైన చదువరులకు శుభములు, దైవ జ్ఞానము లేదా

దివ్య జ్ఞానము ఒక దేవాలయానికి గానీ, ఒక మతానికి గానీ

సంబందించినది కాదు. ఈ జ్ఞానము అంతు లేని ఆకాశము, అంతు

లేని అగాధము వంటిది.

జీవవాక్యమును గార్చినది, ఆదినుండి ఏది యండెనో,

మేమేది వింటివెా, కన్నులార్ ఏది చూచితివెా, ఏది నిదానించి కనుగొంటివెా, మా

చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము 1యోహాను 1:1

నేను భారతీయుడనైనందన భారతీయు గ్రంధాలు గౌరవించి ఎంతో భక్తి

్రశద�లతో హిందా సాంప్రదాయాలను గౌరవిస్తూ మనశ్శాంతి పొందాలని ఆశించాను.

కానీ నా ఆశలన్నీ నిరాశగా మారాయి. బ్రతకు భారమయింది చాలా కృంగిపోయాను,

దైవధ్యానం చేస్తూ దేవునికి ఇష్టంగా జీవిస్తున్నానని భావించేవాడిని. అట్టి నిరాశ

సమయంలో కుటుంబమంతా మరణించాలని తలంచాము. ఆ సందర్బుంలో దేవుని

మాటలు }రట కలిగంచాయి, ప్రభువు కృప ఆకర్షించింది, ఆయన గురించి వినే

అవకాశం కలిగంది. దేవుని మాట వలన మరణకరమైన తలంపులన్నీ తొలగిపోయాయి.

క్రీస్తే నిజ దేవుడని రక్షకుడని అంగీకరించాము.

చావున్రై పటటబడినవారిని నీవు తప్పించుము నాశమునందు పడుటకు

జోగుచున్న వారిని నీవు రక్షింపమా? సామెతలు 24:11

ఈ సత్య సువార్త తెలియక ఎందరో అసహాయ స్థితిలో ఉంటున్నారు. వారిని

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు121

రక్షింపవలైనన్న బాధ్యత మా మీద ఉన్నదన్న భారము కలిగ ఉన్నాము నా సాక్ష్యము

విపులంగా వివరించాలని ఆశిస్తున్నాను.

సాక్ష్య పరిచయము :

నా పేరు తాడి వెంకట్ రెడిడ్ తారుప గోదావరి జిల్లా, అనపర్తి మండలము,

కొపపవరం గ్రామంలో జన్మించాను. నా తల్లిదండ్రులకు నేను రెండవ సంతానము

నాకు ఒక అక్క ఒక తవ్ముడు ఉన్నారు. మేము స్నాతన ధర్మాలు ఆచరించే సంప్రాదాయ

కుటంబంలో జీవిస్తూ మాకు ముకోకటి దేవతలున్నారని నవ్మేవారము. దశావతారాలు

నవ్ముతా భక్తి ్రశద�లతో పూజలు క్రమంగా చేస్తూ గడిపేవారము. పురాణ కథలు,

బుర్ర కథలు దైవిక సంబంధ కథలు భక్తి సినిమాలు ఇష్టపేవాడిని. ఈ రీతిగా నా

జీవితాన్ని కొనసాగించాను. మా అక్కకు 5వ నెలలో మార్చి రోగం ఆరంభవుయింది.

ముకుకలో, చెవిలో చీము ప్రవహించేది. రాత్రి వేళ్ల్లో నిద్దపోయేది కాదు. చుట్టు

పక్కల వారంతా విసుగుగా విమర్శించేవారు. మా అక్క పెద్దగా అయినా ఆ రోగము

పోలేదు అక్క పరురగత్తి వెళ్ళినపుడు తెచ్చుకునేవారము. యేసు క్రీస్తు గురించి ఎవరు

చెప్పినా మేము మా కులం కాదు మాకు సంబంధించిన దేవుడు కాదని నిరాకరించాము.

చాలా ఆసుప్రతులు తిరిగాము, ఆర్థికంగా చాలా డబ్బులు ఖరచు పెటాటము. సహనం

కొలోపయాము, ఆదరణ లేక సమస్యలు చుట్టు ముటాటయి, ఈ స్థితిలో ధాన ధర్మాలు,

వ్రతాలు, పూజలు, ప్రత్యేక భజనలు మరెన్నో సాంప్రదాయ నియమాలు ఆచరించాము.

మా అక్కకు స్వస్థత రాలేదు. ఒకరోజు మా నాన్న గారు రాయవరం వెళ్ళగా మా

మేనమామ గారు నిజమైన దేవుడు యేసు ప్రభువు అని తెలిపాడు. మందులకు రాని

స్వస్థత క్రీస్తు ప్రభువు ఇచ్చారని తెలిపి సమీపంలో ప్రార్థనా కూటవికి తీసుకొని

వెళ్ళారు. ముందుగా దేవుని మాటలు ఆలకించు, నీకు ఇష్టమయితే అంగీకరించు

లేనిచో నీ ప్రయత్నం నీవు చూచుకో అన్నారు.

""నన్ను వెదకని వారికి నేను దొరికితిని" ఈ వాక్యం ప్రకారం నిజంగానే

మేము క్రీస్తును వెదకలేదు గానీ శాంతి సమాధానం కొరకు నియమ నిష్టలు ఆచరించిన

మాకు నిరాశలో ఏ దేవుడయితేనేమ చివరిగా యేసు ప్రభువు మందిరము

దర్శంచాలనుకున్నాము. కుటుంబమంతా అదే నిరణయానికి ఏకీబభవించాము. ఇక

మా జీవితాల్లో నాతన అధ్యాయము తెరువబడింది. యేసు ప్రభువును ద్వేషించే

మాకు, ఎవరు చెప్పినా వినిపించుకోని మేము చివరకు ప్రభువును సేవించుటకు

నిరణయించుకున్నాము. ఈ ప్రయత్నంలో మా సాంప్రదాయాలు కుటుంబ పరిస్థితులన్నీ

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు122

గురతుంచుకొని వెంబడించ దలిచాము. మా స్వకీయులు, స్నేహితులు హేళన చేస్తారని

సంశయించాము దేవుని సన్నిధికి వెళ్ళుటకు నిరణయించుకొనగా సంఘస్తులంతా చాలా

ప్రేమను కనబరిచారు. అప్పటి నుండి మాకు చాలా ధైర్యము కలిగింది. ఎంతో

శాంతి ప్రశాంతత కలిగ నెమ్మది పొందాము. మా తల్లిదండ్రులు మాడు నెలల్లో

క్రీస్తును రక్షకునిగా సీవాకరించి బాప్తిస్మ అనుభవం పొందారు. అప్పటిలో నేను ఇంటరులో

ప్రవేశించాను. నా హృదయంలో అనేక రకాల ప్రశ్నలుండేవి మా పాస్టు గారు

యేసు దాసు గారితో కలిసి మాట్లాడినపుడు ముకోకటి దేవతలున్నారు కదా,

దశావతారాలున్నాయి కదా క్రీస్తే ఏకైక దేవుడని ఎలా చెపుతన్నారండి అని అడిగాను

వారు మరణించారు ఈ దినం లేరు అని సమాధానముచ్చారు. ఆయన చాలా

ప్రేమతో వేదాలున్నాయి కదా మనకు ప్రామాణిక గ్రంథాలలో సావు వేదం ఇతర

గ్రంథాలలో శ్లోకం తెలిపారు. ప్రజాప్తి అయిన దేవుడు మానవుల పాప పరిహారార్థం

బూలోకంలో అవతరించి యజ్ఞవై మన కొరకు ప్రాయశ్చితతము చేయబడాలి, మనకు

మోక్షం కావాలంటే పరమాతయ్మడు బూమపై అవతరించి ఆయన కార్చిన రక్తము

ద్వారా పాపవిముక్తిగావించాలి. పరిశుద్ధునిగా జీవించి మరణించినవారు ఎవరైనా

ఉన్నారా అని అడిగారు. ఆ దినాలల్లో బండి శ్రీనివాస్గారు మంచి సత్ బ్రాహ్మాణులు

వ్రాసిన గ్రంథదములో ఆ కుమారుడెవరు? అనే పుస్తకమచ్చి చదువుకోమన్నారు. నా

మనసులోని ప్రశ్నలకు నా అన్వేషణకు జవాబు లభించింది.

యేసును నమ్మితే నా జన్మ, కర్మ పాపముల నుండి విడుదల పొందగలనని

నమ్మాను. ఒక దినం కన్నీటితో ప్రార్థించినపుడు ఆశ్చర్యకరమైన అనుభవం కలిగింది.

దేవుని సన్నిధిలో నా పొరపాట్లు పాపాలన్ని సినిమాలాగ దేవుడు చూపించారు. నా

దోషాలు ఒప్పుకొని పశ్చాత్తాపంతో ప్రార్థించాను.

మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును

నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమసత దుర్నీతినండి

మనలను పవిత్రులనుగా చేయును. 1యోహాను 1:9

అయితే పాపములు క్షమించుటకు బూమమీద మనుష్యకుమారునికి అధికారము

కలదని మీరు తెలిసికొనవలైనని వారితో చెప్పెను. మారుక 2:10

క్రీస్తు నన్ను క్షమించి చెపపనశక్యముకానీ శాంతితో ఆనందంతో నన్ను నింపారు.

అప్పటి నుండి ఆయన గురించి సాక్ష్యమవ్వాలని ఆశ కలిగ ఉన్నాను దేవుని కృప వల్ల

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు123

కొన్ని దర్శనాలు చూడగలిగాను. దేవుని మెల్లని స్వరం విను భాగ్యము పొందాను.

ఆయన వాక్యంలో గొప్ప వాగ్దానాలన్నీ సవాతంత్రించు కున్నాను. అనుదినం వాక్య

ధ్యానం ప్రార్థనలో గడిపేవాడిని. ప్రతి ఆదివారం క్రమంగా మందిరానికి వెళ్ళేవాడిని.

కానీ నా హృదయంలో ఒక ఆలోచన ఉండేది బాపీతస్మం తీసుకోలేదు 2 సంవత్సరాలు

గడిచాయి. డి^్రలో చేరాను తరువాత మారుక 16:16 ప్రకారం నమ్మి బాప్తిస్మము

పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విదింపబడును.

వెంటనే పశ్చాత్తాపపడి బాప్తిస్మ అనుభవం కోరి కన్నీటితో ఒప్పుకొని నాకు

బాపీతస్మం కావాలని అడిగాను. ప్రభువు బాప్తిస్మ అనుభవం ఇచ్చారు. ప్రభువుతో

నడచుట ఆయన సన్నిధిలో వాక్య ధ్యానం చేస్తూ పరిశుద్ధాత్మను పొంది కృపావరాలను

సీవాకరించాను. మందిరానికి 15 కీ.మీ ప్రయాణించి రాత్రి మందిరంలోనే గడిపి

కొన్ని గంటలు మోకాళ్లపై గడిపేవాడిని. ఆ సమయంలో క్రీస్తు ప్రేమను ఆనందంతో

అనుబభవించేవాడిని. ఆ మహిమలో గొప్ప సాధు సుందర్ సింగువలై జీవించాలని

కోరవాడిని. నా రక్షకుడు సహాయకుడని నమ్మి దేవుని స్వరం వినేవాడిని. గొప్ప

సాక్షిగా నిలిపి ధైర్యం ఇచ్చారు. దేవుని మహిమ పర్చి జీవితం జీవించాలని తీవ్ర

తపనతో జీవించే వాడిని. నేను ఒక ఉద్యోగం చేస్తూ దేవుని మందిరంలో పని

చేయాలని తలంచేవాడిని పౌలు వలై బ్రతకుట క్రీస్తే చావైతే లాభము అని

తలంచేవాడిని. బ్రతకుతాను గాని సేవ చేయునని తలంచేవాడిని. ప్రభువు నాతో

మాట్లాడాడు నా కుమారుడా నీవు నా సేవ చేయాలి, నా సేవ కొరకు

ప్రతిస్టించుకోవాలని సాటిగా తెలిపారు. నేను సేవ చేయును గానీ సేవకు పూర్తి

సహకారం ఇస్తానని తలంచాను. నా ఆలోచనలు తారుమార్యయాయి నేను దేవునికి

మహిమకరంగా చేయగలనా? అందరూ సేవకు సహకరిసాతరా అని ఆలోచించాను.

ఆది 6:3 ద్వారా మాట్లాడారు నా ఆత్మ ఎల్లపుడు నరులతో వాదించదు అన్నారు.

నేను ఒంటరిగా ఉన్నాను నాకు వివాహామయితే భార్య భడడ్లను ఎలా పోషించాలని

అడిగాను, దేవుడు జవాబిచ్చాడు

మత్తయి 6లో నేను మీతో చెప్పునదేమనగా ఏమ తిందుమో యేమ ్రతాగు

దుమో అని మీ ప్రాణమును గారిచె�ునను, ఏమ ధరించుకొందుమో అని మీ

దేహమును గారిచె�ునను చింతింపకుడి. ఆకాశపక్షులను చూడుడి, అవి విత్తవు

కోయవు కొట్లలో కూరచుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించు

చున్నాడు, మీరు వాటికంటై బహు ్రశ�షుటలు కారా?

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు124

ప్రభువు మాటను దిక్కరించలేక చివరకు ప్రభువు పని చేయదలిచాను. ఈ

విధంగా నా తల్లిదండ్రులు నా వివాహం గురించి ఆలోచించేవారు. ప్రార్థనా పరురాలైన

విశ్వాసిని భార్యగా పెద్దలు నిరణయించినారు. 1993 జనవరి 7వ తేది పరిశుద్ధ

వివాహం జరిగింది. అనేకుల పరిశుద్ధుల ప్రార్థనల ద్వారా ఘనంగా ఆశీర్వాదకరంగా

జరిగింది. ప్రభువు సేవ చేయాలని నా స్వకీయులతో సంప్రదించాను. నా

కుటుంబంలో వారంతా భయపడ్డారు అబభ్యంతరపడ్డారు. దైవజనులు కూడా ప్రార్థించారు,

దైవ సేవ చేయుటకు ఇద్దరము సమర్పించు కొనుట దేవుని చిత్తంలో ఆయన ప్రపరపణ

వలన సాధ్యమని నవ్మారు. ఆటంకపర్చక దేవుడే నిలబైట్టి వాడుకుంటారని నవ్మారు.

మాకు వుద్దతునిచ్చి ప్రోత్సహించారు. తరువాత 1994 అకోటబరు 16వ తేది ద్వారపుడిలో

మందిరం ఆరాధనా ఆరంభవుయింది. 1995 ఫిబ్రవరిలో కొందరి దైవజనుల చేత

సంపూరణ సేవకు అభిషేకించబడిన దీవెనకరమగు సేవ ఆరంభవుయినది.

కొన్ని సంవత్సరాలుగా తాటి ఆకుల పాకలో నివసిస్తూ రకరకాల సమస్యలను

ఎదురొకన్నాము. దేవుడే మమ్ములను ఆదరించి నడిపించారు. ఇశ్రాయేలీయులను

అరణ్యములో పోషించిన దేవుడే మాకు పోషకుడయయాడు. అ్రశయం, ఆదరణ,

కోటగా కొండగా ఉన్నారు. ఒక రోజు మా ఇంటి చుటుట అగ్ని ప్రాకారము ఉన్నట్లు

చూపారు.

జైకర్యా 2:5 ప్రకారం ప్రభువు వాగ్దానం నెరవేర్చారు, ప్రతి దినం దేవునివైపు

చూస్తూ పసైకిలుపై ప్రయాణం చేస్తూ ద్వార పూడి పరిసర ప్రాంతాలలో పర్యటిస్తూ

సువార్త ప్రకటిస్తూ సాగిపోయాము. ఆత్మల జాలరిగా సేవ కొనసాగించాను. సంఘము

విసతరించసాగింది. కొన్ని ప్రతికూల పరిస్థితులను ఎదురొకన్నాము. ప్రేమించేవార

ద్వేషించసాగారు, ఎన్నో సార్లు కృంగి నిరాశకు గురికాగ యోేసపుకు తోడైయున్నట్లు

నాకు తోడుగా ఉండి నడిపించారు.

మాకు ఇద్దరు కుమారెతలను ప్రభువు ఇచ్చారు, భడడ్ల చదువుల కొరకు ఆర్థిక

సహాయము కొరకు చాలా ్రశమలనెదురొకన్నాము. 500 ఫీజు కొరకు ప్రార్థన

చేయసాగాము. అదే రోజు అనయడు మా ప్రార్థనలు కోరి వచ్చి ప్రార్థన ముగించాక

500 రూపాయలు కానకగా ఇచ్చాడు. దేవుని స్తుతించాము.

కీర్తన 34:10 సింహపు పిల్లలు లేమ గలవై యండవచ్చు యెహోవాను

నమ్మినవారికి ఏ మేలు కొదువ యండదు. దేవుడు అనేక సార్లు అద్భుతంగా

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు125

సహాయపడ్డారు. ఆ రోజుల్లో అద్దె ఇంటిలో ఉండేవారము. 2002 ఎప్రిల్ 8వ తేదిన

మందిరము ఇల్లు నిరా�ణములో దేవుడు సహాయపడ్డారు. మందిరములో కొరతలన్నీ

తీరాయి, దర్శనము నెరవేరింది. నమ్మకసతులైన విశ్వాసులను సమకూర్చి ప్రభువు

పనిలో కొనసాగు కృపనిచ్చారు. నేను నా భార్య సాకటరు మీద వెళుతుండగా

ప్రమాదమునెదురొకన్నాము. దాతలను కావలి యంచి రక్షించగా ఏ అపాయము

జరుగలేదు. 1988లో నలుగురితో ఆరంభించిన పరిచర్య విసతరించింది. సామర్లకోటలో

సంఘ స్థాపన చేశాము ఈ విధంగా మా పరిచర్య విసతరించింది. ఒకోకసారి కారు

ప్రమాదములో కూడా తప్పించబడతాము. మరణము నుండి తప్పించుట యెహోవా

వశము. ఉపవాస ప్రార్థనలో దేవుని స్తుతించాము. ఆశ్చర్యకరంగా శ్రమలో నుండి

తప్పించి నడిపించారు. శ్రమ నొందుట వల్ల దేవుని కట్టడలను నేరచుకోగలిగాము

మా సేవలో అనేక అనుభవాల ద్వారా విలువైన పాఠాలు నేర్పించారు. ద్వారపుడి,

సామర్లకోటలో సేవ ఘనంగా కొనసాగుటకు దేవుని అద్భత హస్తము తోడుగా ఉ

ంది. మమ్ములను ఆదుకొని నడిపిస్తున్నాడు. నా కుమార్తె ఉన్నత విద్య చదివిన

తరువాత విశ్వాసితో ఘనంగా వివాహం జరిపించాము. మాకు సేవలో సహకరించుట

దేవుని మహా కృపగా భావిస్తున్నాము. సి.ఆర్. రెడిడ్ గారు నా అల్లుడిగా వాక్య

పరిచర్యలో పాలుగనుట దేవుని సంకలపము, నా సేవ్రై ప్రార్థించండి. ఆమెన్.

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు126

Photograph from page 75 of Prabhu Keesthu Siluva Saakshulu
పేజీ 75

సాక్ష్యం 22. రక్రైస్తవ జీవితములో తల్లి ప్రార్థన విశ్వాసుల హెచ్చరికలు నా

జీవితంలో ప్రతి అనుభవంలో కొండంత శక్తినిచ్చి

ఉన్నత స్థానంలో నిలబైటటగా క్రీస్తును కుటుంబంలోనే సేవించు కృప

పొందాను.

శ్రీమతి సంధ్యా డేవిడ్, ద్వారపూడి

""యెహోవానగు నేనే సమసతమును జరిగించువాడను" - యెషయా 44:24

1. పరిచయం :

దేవుని నామమునకు స్తుతి సోత్రతములు కలుగును గాక

దేవుడిచ్చిన విలువైన అవకాశమును బట్టి నా సాక్ష్యము

వివరించుటకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.

చిన్ననాటి నుండి దేవుని భక్తిలో పెంచుటకు మా తల్లిదండ్రులు

చాలా శ్రద్ధ తీసుకొని ప్రోత్సహించారు. నేడు పఫిలదెలిపయ

సంఘములో సరభయలుగా ఉండుటను బట్టి సంతోషిస్తున్నాను.

ప్రసాదంపాడులో ఇల్లు కట్టుకొనుటను బట్టి ఈ సంఘంలో సరభయలమయయాము.

సండే సాకలులో చురుగాగ పాలుగనేవారము గతంలో బాల్యంలో కురియన్ పాస్టరుగారు

�లమ్మ గారి ద్వారా చాలా ఆశీర్వాదించబడ్డాము, వారి ప్రార్థనల సహకారం ద్వారా

దేవునిలో నిలిచామని చెప్పగలను.

నేను 7వ తరగతిలో ఉండగా చాలా రోగ్రగసతురాలినయ్యాను. ఆయాసము

ఎకుకవై సాకలు మానేయగా మా తల్లితో పాటు ఆత్మీయు తల్లి ప్రతి దినం నన్ను

దర్శించి ఆదరించి ధైర్యపరచి ప్రార్థించేవారు. నా స్వస్థత్రై తోడపడినందన మరణపడక

నుండి దేవుడు లేవనెతాతరు. తరువాత 7 దినములు ఉపవాసం ద్వారా ప్రార్థించమని

తెలిపి నాతో కూడా ఉపవాసంలో ఏకీబభవించారు. యవ్వన కాలములో యవ్వనస్తుల

ప్రార్థనలో బలపర్చారు. ఎన్నో ఆత్మీయు వెలకువలను నేరాపరు. దేవునిలో అత్యధికంగా

శ్రద్ధ తీసుకొని బలపర్చిన సంఘము ద్వారా ప్రేమతో పెంచి ఆధ్యాత్మిక విలువలనిచ్చిన

నా తల్లిదండ్రుల వల్ల నేను ఉన్నత స్థితిలో ఉండి దేవుని స్తుతిస్తున్నాను. సంఘంలో

మారుమనసు పొంది నీటి బాప్తిస్మము తీసుకున్నాను. ఆధ్యాత్మికంగా పూర్తిగా బలపడి

సిద్ధపడి యోగ్యంగా బాప్తిస్మం తీసుకున్నాను. విశ్వాసిగా స్థిరపడాను గానీ దేవునిలో

వాడబడుట గార్చిన అవగాహన లేదు. వాక్యం చదువుకొని ప్రార్థించుకునేవారము.

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు127

దైవజనులు మాఇంటికి వసాతండేవారు ఆశీర్వాదాలు ఇస్తూ సాటిగా ప్రశ్నించేవారు.

పెద్ద పాప ఈ దినం ఏ వాక్యం చదివావు? వాక్యం చదవని రోజు సిగ్గుపడవల్సి

వస్తుందని ప్రతి దినం శ్రద్ధతో వాక్యం చదివేవారము. రోజు 5 అద్యాయాలు చదవాలని

ఆత్మీయు తల్లి హెచ్చరించింది ఆ విధంగా చదివేవారము.

వివాహ అనుభవం: నా జీవితము వివాహ వ్యవస�లో స్థిరపడుటకు ప్రత్యేక

ప్రార్థనలు కావాలని తెల్లవారుజామున 3 గంటల సమయంలో రో� ప్రార్థన

చేయమన్నారు. ఎవరు దేవుని చిత్తములో ఉన్నారో వార ఇంటికి వచ్చునట్లు

ప్రార్థించమన్నారు. అపుడే భవిష్యత్తులో కుటుంబాలు నిలుస్తాయి అన్నారు. నా తండ్రి

మరణించిననా నా భాగసావాములను సిద�పరచుట దేవుని కృప. నేను మాడు

విషయాలలో దేవుని నడిపింపుని వివరించాలని ఆశిస్తున్నాను.

1. దేవుని మాటలకు విధేయత చూపినపుడు దేవుడు ఆశీర్వాదించగలడు.

2. నేను నా భర్త పిల్లల జీవితంలో అద్భుతంగా దేవుడు నడిపించిన విధానము

తెలుపుటకు ఆశిస్తున్నాను. 3. ఆత్మీయంగా ఎదిగి పరిచర్య చేయాలి.

భర్త 2001లో యం.సి.ఎ కాలేజిలో లైక్చిరరుగా పని చేసేవారు. నా భర్త

రక్రైస్తవుడే గానీ రక్షణ ఆనుభవం లేదు. ఘనతకు ముందు విధేయత కావాలి. నా భర్త

రక్షణ కొరకు ప్రార్థన చేసాము. స్వంత ఆలోచనలకు అవకాశంఇవవాలేదు. నా ఆత్మీయ

తల్లి నడిపింపుతో నా భర్త లోబడి రక్షణానుభవంలోకి నడిపించగా బాపీతస్మం 2003

లో తీసుకున్నారు. 3 రోజుల ఉపవాస పఘలితం వల్ల జరిగింది. ఉద్యోగం విషయము

మంచి దీవెనను అందించారు. నా భర్త బాపీతస్మం తరువాత 5 రోజుల్లో ఇంటరావ్యాకు

వెళ్ళారు ఆయనకు నచ్చిన ఉద్యోగము దేవుడు ప్రసాదించారు. విధేయతతో నా భర్త

లోబడ్డారు పాత సిటీలో 6 నెలలు ఉన్నాము.

అస్వస్థత ఎదురొకనుట : ఆ రోజుల్లో తెలియన వ్యాధి నన్ను బాధించింది. వీపు

నొప్పి, అరికాలులో మంట, పిరికితనం నాలో ఆవరించింది. నాకొక పాప కలిగింది.

ఆమె సాకలుకు వెళ్ళిన తరువాత చాలా బాధపేదాన్ని. సాతాను నాలో విపరీతమైన

పిరికితనం కలిగంచింది. నా భర్త ఆఫీసుకు వెళ�ి ముందు ప్రార్థన చేసి పంపుట

పరిపాటి, నీ భర్త కేషమంగా ఇల్లు చేరుకుంటాడని భావిస్తున్నావా? అని బాధించేది. నీ

భర్త బండి ప్రమాదానికి గురి కావచ్చు అనే మాట కలచివేసింది. నా వ్యాధి కొరకు

ఎన్నో మందులు వాడాను తిరిగి మాతల్లి ఏలారులో ఉండగా అక్కడికి వెళ్ళాను.

సోదరుడు శ్రీకాంత్ ప్రార్థనల ద్వారా బలమచ్చారు. పరిశుద్ధుల సహవాసంలో ప్రార్థన

వాక్యంలో ధైర్యపడాను.

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు128

ఒక వృద్ధ విశ్వాసి భయపడవద్దని ప్రార్థన ద్వారా నీ బలహీనత పిరికితనం

పోతుంది అని ప్రార్థించారు. మరొక పాస్టు గారు ప్రార్థించగా కాకి వంటి స్వభావము

పోవుట చూచాను. నాలో ఉన్న బలహీనత, పిరికితనం పోయాయి.

వివాహం తరువాత దార ప్రాంతం వెళ్ళుటకు భయపడిన నన్ను అమెరికా

వెళ్ళకముందు హైదరాబాదు తరువాత డిల్లి వెళ్ళాము. అక్కడ గృహ కూడికలకు

హాజరయేయవారము. 2006 ఉపవాస ప్రార్థన సమయంలో ఒక యవవానసు�డు వాక్యం

బోధిస్తూ మధ్యలో ఆపి నాపై నా భర్తపై చేతులుంచి 9 నెలల్లో మీరు అమెరికాలో

ప్రవేశించుటకు మార్గము దేవుడు తెరుస్తున్నారని తెలిపారు. 2012వ సంవత్సరములో

నీవు పుట్టి పెరుగని దేశంలో నీకొక గృహామస్తాడని తెలిపారు. మేము ఆప్రాంతానికి

వెళ�ి తలంపులలో లేము. మేము }హించలేదు దేవుని కృపలో చెప్పినట్లు ఆయన

నెరవేర్చారు.

నేనే నా సేవకుని మాట రూడిపరచువాడను నా దాతల ఆలోచన నెరవేరచువాడను

యెరూషలేము నివాసస�లమగుననియు యాదా నగరులనుగార్చి అవి కటటబడుననియు

నేను ఆజ్ఞ ఇచ్చియున్నాను, దాని పాడైన స�లములను బాగుచేయువాడను నేనే.

యెషయా 44:26

నీ దాసుని ద్వారా పలికించిన మాట ద్వారా విశావాసం కలిగించిన కార్యములు

ఘనవైనవి. 2007 ఎ్ర్రిల్లో 9 నెలల తరువాత నా భర్త స్నేహితుడు డేవిడ్ నీ

సరిటపఫికేట్లు పంపు నేను నీ కొరకు ఉద్యోగం ప్రయతి�స్తాను అన్నాడు. సరిటపఫికేట్లు

పంపాము 90 వేల అప్లికేషన్లలో లాటరీ పెటాటరు. ఆ ఫీజు ఆయనే కటాటరు. నా భర్త

పేరు పసలైక�ట అయింది. అది కేవలం దేవుని సేవకుని నోటి మాట ద్వారా నెరవేరింది.

మా తల్లి ఇంటికి పిల్లలతో వచ్చి ఏలారులో ఉండగా మరలా అనారోగ్యం పాలయయాను.

నా జీవితంలో పొరపాటులో ఉన్నదేమోనని ప్రార్థన చేసాను. నీవు మీ అత్తగారి

ఇంటిలో ఉండాలని తోటి విశ్వాసి ద్వారా తెలిపారు. వినయంతో మోకరించి

ప్రార్థించగానే దైవజనుల మాటకు లోబడితే ఆశీర్వాదమస్తారని వెంటనే అత్తగారింటికి

వెళ్ళాను. కింద ఇంట్లోఉన్న యవవానసతురాలికి సువార్త బోధించగా మీ వల్ల చాలా

మేలులు పొందామని కృతజ్ఞత తెలిపింది. ఇదే అనుభవం నాతో ప్రార్థించిన విశ్వాసి

తెలిపింది. ప్రభువా నీ కొరకు ఎట్టి పరిచర్య చేయాలని ప్రార్థన చేయగా అపుడే

పాస్టరుగారు సండేసాకలు నిర్వాహించమని తెలిపారు. ఆ పనిలో నిమగ్నమయయాను

ఎన్నో విషయాలు నేరచుకున్నాను.

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు129

అమెరికా ప్రవేశము :

దైవజనుని ప్రవచనం ఆధారంగా 9 నెలల్లో అమెరికా చేరాము. మేమున్న

ప్రదేశంలో బాపిస్టు సంఘాలు, ఎవాంజలికల్ సంఘాలు తకుకవగా ఉంటాయి మార్మోన్

ప్రజలు వారి నమ్మకాలు పాటిస్తారు. నన్ను సంధ్య అని పిలువలేక గ్రేస్ అని పిలిచేవారు.

మా ద్వారా బైబిలు స్టడీ ఒక అంశం తీసుకొని ఆరంభించాము. ఉదయం అల్పాహారం

ఇచ్చేవారు. మాగీ అనే వృద్ధురాలు నేనే మీ తల్లిని అనుకో అని ధైర్యం చెప్పింది.

బైబిలు స్టడిలో ఒక అంశం తీసుకొని ధ్యానించేవారము. ప్రార్థనకు ప్రాధాన్యత

ఇవ్వాలని బోధించాను. 2010 నుండి ఉపవాస ప్రార్థన ఆరంభించాము. 18 నెలల

తరువాత నాలుగు కుటుంబాలు చెదరిపోయాయి. మేము ఒంటరివారమయయాము.

ప్రతి నెల మొదటి శనివారము మా కుటుంబం 2 సంవత్సరాలు ప్రార్థించిన తరువాత

2014లో 7 కుటుంబాలను దేవుడు సమకూర్చారు. దేవుని స్తుతించాము. �వ్లో

ప్రార్థనలు కొనసాగించేవారము. నా భర్త సోదరునికి బిడ్డలు లేనందన బాగా ప్రార్థన

చేశాము. 2011లో ఒక కుమారెతనిచ్చి దేవుని ఘనపర్చి కృపనిచ్చారు. 2010లో ^్రన్

కార్డు కొరకు అప్లై చేశాము దైవజనునితో ప్రార్థన చేయించుకున్నాము. 2021 ఫిబ్రవరిలో

^్రన్ కార్డు పొందాము. దైవజనుడు ప్రవచనాత్మకంగా తెలిపి సంతకం చేస్తారన్నది

నెరవేరింది.

మాకుమార్తె విద్యలో సహాయం పొందుట :

9, 12 తరగతులు ఒకే దగ్గర చదివితే ఒక ఫారం పూర్తి చేయగా సరైన

సొవ్ము చెల్లించే అవకాశం కలిగంది. 21 సంవత్సరంలోపు ఈ అనుభవం మా పాప

పొందింది. ఆమెకు ^్రన్ కార్డు ఇచ్చారు. ప్రతి బుధవారం భడడ్ల కొరకు

ప్రార్థించమన్నారు. వారి భవిష్యత్తులో ఏది ఆటంకం రాకుండా ప్రార్థిస్తున్నాము. నా

ఉద్యోగం విషయంలో కుట్టి అనే మామ్మగారు నాకొక కుర్చీ ఉందని తెలిపారు.

చాలా కాలము ఇంటిలోనే ఉన్నాను. నాకు కూడా 2014లో పని చేసే అవకాశం

కలిగంది. టీచరుగా కొంత కాలము మాత్రమే పని చేశాను. దేవునికి సమయం

ఇవ్వాలని ఇంటిలోనే ఉన్నాను. నా భర్త నాతో పని చేయవచ్చు కదా అని హెచ్చరించారు.

2018వ సంవత్సరం సోమవారం ప్రార్థించగా నా భర్త ద్వారా మంగళ్వారం జాబు

ఆపఘర్ వచ్చింది. కోవిడ్ 2020 మార్చి వరకు మాత్రమే పని చేశాను. ఇంట్లో ఉండి

చేసే ఉద్యోగము ఆశించాను, నా భర్త ఉద్యోగం కొరకు అప్లై చేయగా నాకొక కవరు

వచ్చింది, ఇంట్లో ఉండి చేసే పని ఇచ్చారు. దేవుని రాజ్యం నీతిని వెదకినచో దేవుడు

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు130

మనకవసరవైనమ ఇస్తారు. ఆత్మ వర్థిల్లుచున్న ప్రకారము ఎలా జీవించాలో ప్రభువు

నేరాపరు. ఆత్మీయంగా బలపడుటకు రోజు ఉదయం, మధ్యాహ్నాం, రాత్రి ప్రార్థన

చేయాలని ఆత్మీయు తల్లి తెలిపారు.

అమెరికాలో యువత ఎన్నో ఒత్తిడిల మధ్య నలిగిపోయేవారు పిల్లల్రై ప్రార్థన

చేసేదాన్ని. ఒకసారి కుక్కలో క్యాన్సరు వచ్చింది. 5 రోజులలో మరణిస్తుందని డాక్టు

చెప్పారు అది నా భడడ్లకు చాలా ఇష్టము కానీ అది మర్సీ కిల్లింగ� వలన మరణించింది.

2012లో ఒక గృహం కొన్నాము పాస్టు గారు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసారు.

కుక్క దారం అవగా నాకు ఎలరి� పోయింది. మాడు గంటల ప్రార్థన చేసేదాన్ని.

కొత్త ఇల్లు పొందుట :

ఒక దినం పాస్టరుగారు ప్రార్థన చేసి కొత్త ఇల్లు కొంటారని ప్రార్థన చేసారు

2019 ఉద్యోగం చేయు సమయంలో నా భర్త ఆఫీసుకు వెళ�ి దారిలో ఒక ఇల్లు

ఇప్పించండి అని ప్రార్థన చేశాను. నా ఆపీసుకు 10 నిమషాలు నా భర్త ఆఫీసుకు 3

నిమషాల దారంలో దేవుడు మంచి గృహం దయచేసారు. పాస్టు గారు వచ్చి

ప్రార్థన చేసి మీ ఇల్లును దేవుడు బేతేలుగా మారుస్తాడని ప్రవచనం ఇచ్చారు. చివరిగా

మా ఇంటి నంబరు తారుమారు చేశారు. 6666 అని ఇచ్చారు ఈ నంబరు వద్దని

ప్రార్థన చేసాము ముందు నిరాకరించారు గానీ తరువాత 10 నంబర్లు మార్చాలన్నారు

3 రోజులు ఉపవాసంతో ప్రార్థన చేశాము డెవిల్ నంబరు అని బాధపడ్డాము

అధికారులను సంప్రదించగా 6659 నంబరు ఇచ్చారు. మీకు చేయాలనిపించిందని

దయ చూపారు. దేవుడు ప్రతి పరిస్థితిలో దయతో కాపాడుతా వచ్చారు. తెలుగు

సహవాసంలో పెద్దగా నా భర్తను నిలిపారు. సేవకుల మాటకు లోబడి ప్రార్థన

ద్వారా అద్భుతాలు చవిచూచాము. అన్ని విషయాల్లో మా కుటుంబాన్ని దేవుడు

వర్థిల్ల చేశాడు.దేవుడు మాకు తోడుగా ఉన్నారు. ఆయన మహిమకు పాత్రులుగా

నిలబైటాటరు. తల్లి ప్రార్థన వల్ల మేము దీవించబడ్డాము. నా తల్లికి సంఘస్తులు

తోడుగా ఉన్నారని సంతోషిస్తున్నాము. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతలు

చెల్లిస్తున్నాను. ఆమెన్.

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు131

సాక్ష్యం 23. కడు దీన స్థితిలోనున్న నా బాల్యము నేను నా కుటుంబము నమ్మిన

క్రీస్తు ద్వారా ప్రార్థనా పఘలితంగా గొప్ప స్థితిలో ఉంచి క్రీస్తు సాక్షిగా మలిచారు

శ్రీ తిమోతి (అపపల నాయుడు)

ఫోన్ : 9441688534

""కొండల తట్టు నా కన్నులైతతుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును?

యెహోవా వలననే నాకు సహాయము కలుగును". - కీర్తనలు 121:1-2

1. పరిచయం:

ప్రభువు నామములో అందరికి వందనములు. నా పేరు తిమోతి. మాది

శ్రీకాకుళ్ము ప్రాంతంలో ఒక గ్రామం మా తాతగారికి 6 మంది సంతానములో

రెండవవాడు నాన్న గారికి మేము 5 మంది సంతానము నాన్నగారి పేరు అబ్రహాము

గారు నలుగురు సోదరులలో చిన్నవాడిని. ఒక సోదరి ఉంది. మేము హిందా

కుటుంబమునకు చెందినవారము. ఆయన రాజకీయాలలో పెద్దగా ఉంటా

వ్యవసాయము చేసుకునేవారము. పూజలన్నీ బాగా చేసేవారము. మా నాన్న బి�లు,

సిగరెట్లు ్రతాకగవారు. అన్నం ఎపుడు తింటారో తెలియదు. ఆయన చాలా కోపం

ఉండేది. తల్లి, సోదరి భయపడేవారు. నాన్నకు గండెలో ర్రంధాలు ఏరపడ్డాయి. ఈ

వ్యాదిపోవాలంటే సిగరెటుట మానాలి, సమయానికి భోజనం చేయాలన్నారు. అవి

మానలేనని నాన్న చెప్పేవారు. నాన్న సోదె చెేపపవారిని పిలిచినపుడు పూజలు

చేయించారు ఈ ఇల్లు మారి వేర ఇంటికి వెళ్ళాలని చెప్పారు. తరువాత రోజు ఇల్లు

ఖా� చేసాము. ఒకరోజు యేసు ప్రభువు కలలోకి వచ్చారు. ఆసుప్రతిలో ది�యేటర్

ఉండి ఆపరషన్ చేశారు. గండె సర్జరీ జరిగాక నిద్ద నుండి లేచిపోయారు. రక్తమేది

అని చూడగా కల గనుక రక్తం లేదు కల అని గ్రహించారు. ఉదయం 4 గంటలకు

క్యాంపుకు వెళాతరా అని అమ్మ అక్క అడిగారు. రాత్రి కలలో యేసు ప్రభువు ఆపరషన్

చేయగా గండె భారం తొలగిపోయిందన్నారు. ఆ దినం చాలా ఆరోగ్యంగా మారాడు.

సిగరట్లు మానేశాడు. మరుస్టి రోజు పక్క వీధిలో చర్చి ఆరంభించు వేడుక సమయంలో

మా నాన్న అమ్మ సోదరి సంఘ ఆరాధనలో పాలుగన్నారు. విగ్రహారాధన మానుకున్నారు.

ఈ విధంగా మా కుటుంబంలో రక్షణ కార్యం ఆరంభవుయింది.

ఇంటివారంతా క్రీస్తును అంగీకరించుట :

నేను ఆ రోజుల్లో 8వ తరగతిలో ఉండేవాడిని, సాకలుకు అలవాటుగా వెళ్ళి

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు132

ఆటలు ఆడుకునేవాడిని. చదువుపై ఆసక్తి లేదు. 10వ తరగతి పరీక్షలలో పెఫయిల్

అయయాను. బలవంతంగా చదివాను చదువుపై ఆసక్తి లేదు. 10వ తరగతి

కొనసాగించాను. కాలేజి ఉండదు గనుక ఆటలు ఆడుకోవచ్చిని గ్రహించాను. మా

ఇద్దరు అన్నయ్యలు హైదరాబాదులో పని చేసేవారు. వారు పని చేస్తున్న కంపనీలో

చిన్న పని చేస్తూ గడిపేవాడిని. అంతలో మా వదిన పరీక్ష ఫీజు కట్టి ప్రైవేటు

చెప్పించింది, ఆమె బాధ్యత తీసుకున్నది. మా తల్లిదండ్రులు నా చదువు కొరకు

శ్రద్ధగా ప్రార్థన చేసేవారు. సంఘమంతా ప్రార్థన చేయుట వల్ల 10వ తరగతి

పాసయయాను. అదే కంపనీలో 2 సంవత్సరాలు పని చేసాక చదువుకున్న వారు చేసే

పని, చదువు లేని వారు చేసే పని చాసి చదవాలనే కోరిక కలిగింది. అన్నింటికి

దేవుని దయ, మనుషుల దయ కావాలని తలంచేవాడిని. డిప్లోమా ప్రవేశ పరీక్ష

కొరకు ఫీజు కట్టి పని చేసుకుంటా పుస్తకాలు సంపాదించి చదివేవాడిని. మా

తల్లిదండ్రుల ప్రార్థన నా ప్రగతికి ఆరంభవుయింది. దేవుని కృప కొరకు ప్రార్థించాను.

్రవికల్ ఇంజనీరింగు చదవాలని మంచి ర్యాంకు రావాలని ప్రార్థించాను. 5000

లోపు ర్యాంకు రావాలని దేవుని అడిగాను. పరీక్ష రాశాను రిజలుట వచ్చింది. 5 వేల

లోపు ర్యాంకు వచ్చింది. దేవుడు ్రవికల్ ఇంజనీరింగులో చేరు కృపను ఇచ్చారు.

పాస్టు గారు భక్తిగా ఉంటా మమ్ములను ఆత్మీయంగా చాలా బలపరిచారు. దైవ

సహవాసంలో కొనసాగాము. డిప్లోమా ముగించాను. ఇంజనీరింగు చదవాలనే ఆశ

ఉండేది. రామాంతపూర్లో కాలేజి ఉండేది. ఇంజనీరింగు కాలేజి బససులు వెళ�ిటపుడు

రోజు గమనించేవాడిని భ.టైక� లో చేరాలనే ఆశ కలిగింది. చాలా కాలము అనగా

రెండు సంవత్సరాలు గడిచాయి. శ్రద్ధగా ప్రవేశానికి కృషి చేసి ఎంట్రైన్స కొరకు పరీక్ష

రాశాను. ఉతీతరుణడనయ్యాను భ.టైక� కోర్సు కౌన్సిలింగుకు వెళ్లవల్సి వచ్చింది. మొదటి

దశలో రానందున వేర కాలేజికి వెళ్ళగా మీరు కోరిన కోర్సు లేదన్నారు. మరుస్టి

దినం ఉదయం 5 గంటలకు వెళ్ళాము. అప్పటికీ ఎవరు ఆపీసుకు రాలేదు. మమ్ములను

పిలిచి నర్సాపూర్లో ఉన్నవి నలుగురికి సీటు లభించగా చదివి భటైక� పూర్తి చేశాను.

యం.టైక� చేయాలనిపించింది. అక్కడే కోర్సు ముగించాను. దేవుడు నా పట్ల అపార

కృప చూపించారు. చదువు పట్ల ఆసక్తి లేని నాకు ఇంత గొప్ప చదువు చదివే

ధన్యతనిచ్చి ప్రేమించిన దేవునికి ఎంతో వినయంతో కృతజ్ఞత చెల్లించాను. అడిగినదెల్లా

ప్రార్థన ద్వారా పొందాను. ఎందరో కన్నీటి ప్రార్థనల పఘలితంగా ప్రగతి సాధించాను.

మరలా పిహెచ్డి చేయాలన్న ఆశ కలిగింది. చదువుకోవాలన్న తపన తీరలేదు

సులభం కాదనిపించింది.

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు133

పిహెచ్డి కొరకు హైదరాబాదు కాలేజిలో అప్లై చేశాను. అక్కడ వారికి

కావాల్సింది ఒక్కరికే ఉంది. నాతో పాటు నలుగురు ఉన్నారు. ఆశ్చర్యంగా దేవుడు

ఒక్క సీటు నాకు ఇప్పించారు. అది పూర్తి చేసి అందరి మన్ననలు పొందాను.

విజేతగా తగిన సమయంలో ముగించుకోగలిగాను. ప్రతి సేటజిలో అంచెలంచెలుగా

నన్ను ప్రగతి పథంలో నడిపించి అత్యన్నత విద్యా శిఖారాన్ని చేరు ధన్యతనిచ్చిన నా

క్రీస్తుకు మహిమ కలుగును గాక. నేను చదివిన కాలేజిలోనే ప్రొపెఫసరుగా పని

చేయుచున్నాను. పాస్టు గారు నా కొరకు చాలా ప్రార్థన చేసేవారు. కన్న తల్లిదండ్రుల,

సంఘం యొక్క ప్రార్థన పఘలించింది. ఏది అడిగినా ఆయన మహిమ కొరకు అడగాలి

దేవుడు దయచేస్తాడు. గతంలో చదువుపై ఆసక్తి లేని నన్ను విద్యార్థులకు సాపర్తినిచ్చి

విద్యనందించే కృపనిచ్చిన దేవునికే కృతజ్ఞత చెల్లిస్తున్నాను.

పాస్టరుగారి అభిప్రాయము :

నేను నామత్రుడు కాలేజి ర్యాగింగులో అపపలనాయుడు అనే వ్యక్తి సన్నగా

ఉండేవాడు హల్లెలూయా స్తుతి మహిమ అనే పాట పాడినపుడు ఎవరు ఎక్కడో

ఉన్న నేను గమనించి మరొక రక్రైస్తవుడు లభించాడని సంతోషించాను. నేను కాలేజికి

దగ్గరలో ఒక గది తీసుకొని ఉండేవాడిని నాతో పాటు స్నేహితులు రాజశేఖర్,

చందా ఉండేవారు నేను వారి ఇంటికి వెళ్ళేవాడిని. కేజి భయ్యం తీసుకువచ్చి అన్నంలో

నీళ్ళు వేసుకొని తినేవాడు సన్నగా ఉండేవాడు పుస్తకాలండేవి కాదు. కరి�క పేరికంలో

ఉండి భటైక� చదివాడు. అంత పేరికంలో యవ్వనంలో గొప్ప క్రీస్తు విశ్వాసిగా

జీవిస్తూ పిహెచ్డి చదివి ప్రొపెఫసరుగా నిలిచాడు. దేవుడిమీద ఆధారపడిన రీతిని

బట్టియే దేవుడే గొప్ప సాక్ష్యమును దీవించను గాక.

క్రీస్తు తెలియని విగ్రహారాధన కుటుంబంలో జీవించి అనారోగ్యం నుండి

తండ్రిని క్రీస్తు రక్షించగా స్వస్థతనిచ్చినందుకు విశ్వాసులుగా జీవిస్తూ తల్లిదండ్రుల

కన్నీటి ప్రార్థనల వల్ల కఠిన పేరికంలో చెడు వ్యసనాలకు దారంగా ఆదర్శ

యువకుడిగా అంచెలంచెలుగా విద్య నబభ్యసించి ఉన్నత స్థాయికి చేరిన అపపల నాయుడు

నేడు పౌలు హెచ్చరించి విశ్వాసిగా నిలిపిన తిమోతి అనే పేరుతో మంచి విశ్వాసిగా

అనేక యువకులకు ఆధ్యాత్మికంగా సాపర్తినిస్తున్న తిమోతి సాక్ష్యము నేటి యువతకు

మేలుకలుపు కావాలని ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు134

Photograph from page 79 of Prabhu Keesthu Siluva Saakshulu
పేజీ 79

సాక్ష్యం 24. క్రీస్తే సజీవుడుగా నా జీవితంలో నిరూపించుకొని ఉన్నత విద్య కన్నా

సేవించుట భాగ్యమని ఆత్మల సంపాదన నేర్పిన

క్రీస్తుకే స్తుతి కలుగును గాక

బ్రదర్ ఎలైజా హె�లి స్పిరిట్, బోయనేరరగస్ టీవ్

ఫోన్ నం. : 9704588818

""ఎండిన చెటుట విక సించనట్లును చేయువాడననియు బూమయందండు

సకలవైన చెట్లకు తెలియబడును. యెహోవానగు నేను ఈ మాట పసలవిచ్చితిని,

నేనే దాని నెరవేరర్చిదను". - యెహెజ్కేలు 17:24

1. పరిచయం:

ప్రభువు నామమునకు సోత్రతము కలుగును గాక. దేవుని

ప్రేరణతో సాక్ష్యము మీతో వివరించు భాగ్యమురకై దేవుని

స్తుతిస్తున్నాను. 1990 అకోటబరు 7వ తేది జన్మించాను. తల్లి గర్బుములో

ఉండగానే నేను నిన్ను నిరూపించాను అన్న దేవుని వాగ్దానమును

బట్టి నన్ను సేవకు పిలిచారని నమ్మిక. మా తల్లిదండ్రులకు ఇద్దరము

సంతానము నేను మా అక్క. అక్కకు వివాహమై హైదరాబాదులో

స్థిరపడ్డారు. వారికి ఇద్దరు సంతానము వారు ఉద్యోగాలు చేస్తున్నారు. నా పేరు

ముర�ధర్. క్రీస్తును విశ్వాసించాక నా పేరు ఎలైజా హె�లి స్పిరిట్గా మారింది. మా

నాన్నగారు గవర్నమెంట్ ఉద్యోగిగా పఘుడ్ కారొపరషన్లో పని చేశారు. తణుకులో

ఉండగా యల్.్ర. జి చదివాను. తరువాత నాన్నగారికి హైదరాబాదు బదిలీ

అయినందన అక్కడికి చేరాము. 7వ తరగతి వరకు హైాదరాబాదులోనే చదువుకున్నాను

తెలుగు సరిగాగ రాదు. హిందీ చదువుట వ్రాయుట బాగా తెలసు. అన్ని మతాల

పట్ల గౌరవము ఉండేది. స్నేహితుల ద్వారా అన్ని మతాల గురించి అవగాహన

ఉండేది. మా కుటుంబంలో అన్ని దేవుళ్ళతో పాటు క్రీస్తు ఒక దేవుడని నవ్మేవారు.

జాతకాలు, వాస్తులు నవ్మేవారము. మారెకటు దగ్గర కాథలిక్ చర్చికి వెళ్ళి కొవొవాతిత

వెలిగించి కానకలు వేసేవారము. హిందా దేవాలయాలలో పూజలో పాలుగని ఎగిరి

గంట కొట్టేవాడిని. చర్చిలో వాక్యం వినుట ఒకసారి సంభవించింది. చిన్నప్పటి

నుండి దేవునికి చిన్న ప్రార్థన చేసుకునేవాడిని. పరీక్షలు పెట్టకుండా చూడండి,

హోమ్ వరుక చూడకుండా చేయండి దేవా అని ప్రార్థించేవాడిని. మా అక్క నేను

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు135

కలిసి సాకలుకు వెళ్ళేవారము. దైవిక సినిమాలు ఇష్టంగా చాసేవాడిని. కాషాయ

వపస్తాలను ధరించే సాధువులను గౌరవించేవాడిని. అన్నింటిలో దేవుడున్నాడని బాగా

నమ్మేవాడిని. గుడిచుటుట ప్రదకషణలు చేసేవాడిని. 8వతరగతి నుండి పాలకొల్లులో

చదువుకున్నాను. లాథరను చర్చికి వెళ్ళుట అలవాటు చేసుకున్నాను. క్రీస్తును రక్షకునిగా

అంగీకరించాను. సినిమాలు కూడా చాసేవాడిని కానీ చర్చికి సకాలానికి వెళ్ళేవాడిని.

సినిమాలు చూచుట మాని భక్తితో జీవించసాగాను, బాపీతస్మం తీసుకోదలిచాను.

ఇంట్లో సమ్మతించ లేదు. మా బంధువులు యల్.ఇ.యపఫ్ చర్చికి ఆహ్వానించారు.

నా యవ్వన జీవితంలో పరిశుద్ధంగా జీవించాలని నిరణయించుకున్నాను. నాకు శోధనలు

మామాలుగా ఎదురయేయవి. ఇక పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించాలని

ప్రార్థించేవాడిని. అమ్మమ్మగారి ఇంటికి వెళ్ళినపుడు యవనసు�లు సిగరట్ ్రతాగుచుండగా

నేను అడిగి ఒకటి ్రతాగాను, చాలా అశాంతికి గురయయాను. దేవుడు నాకు కనిసించాలని

ప్రార్థన చేసుకునేవాడిని. త్రితవాం గురించి తెలసుకోవాలనే తపన కలిగింది. నేను

ఇంటరు చదివే రోజుల్లో ఒకరి ఇంట్లో సంపూరణ రాత్రి ప్రార్థన నిర్వాహించగా నన్ను

ఆహ్వానించారు. నేను కూడా వారితో ఏకీబభవించగా పరిశుద్ధాత్మ వరాల్రై ప్రార్థించుట

కారంభించారు. నాకు కూడా ఆ వరాలు కావాలని దేవుని అడిగాను. నేను

పరిశుద్ధాత్మను పొందిన తరువాత కొర్నలి వలై బాపీతస్మం పొందాను. అన్య భాషలు

మాట్లాడసాగాను. బైబిలు చదువుట ఆరంభించాను. నా సందేహాలను గురించి పెద్దలను

అడిగాను. తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కర అని చెప్పారు. ఒక వృదు�రాలిని

అడుగగా నీవే బైబిలు చదువుకో దేవుడు బయలు పరుస్తాడు అని అన్నది. మా ఇంటి

పక్కన పాల్ రాజ్ అంకుల్ గారు నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పేవారు. దేవుడు

కనిపించాలని ప్రార్థించాను ఆ రోజు కోటి సార్యల కాంతితో గది నిండింది. ఒక

వ్యక్తి ఆకారం కనిపించింది. నావైపు ఒక్కొక్క అడుగు సమీపించగా తల నొకుకకొని

మెదడు }గసాగింది. ప్రభువా నన్ను సమీపించకు నా దగ్గరకు వేసత నేను మరణిస్తాను

అని తెలుపగా దర్శనం ఆగింది. యేసు నిజ దేవుడని బలంగా నమ్మాను. దేవుడు

శక్తిమంతుడని గ్రహించాను. నాకు కొన్ని కలలు వచ్చేవి రెండవ రాకడ దృశ్యాలు

కనిపించేవి. ముర�ధర్ అనే పేరుతో పిలుపు వినిపించింది. ఆకాశం నుండి వెలుగు

కనిపించి స్వరం వినిపించింది. కలలో ప్రభువా నేను నీ సేవ చేస్తాను అని

ప్రార్థించేవాడిని. కలలో దైవజనులు నన్ను అభిషేకించుట చూచాను. ఒకసారి

టైఫాయిడ్ వచ్చినపుడు }పిరి ఆడలేదు చాలా భయపడాను ఆటోలో ఆసుప్రతికి

తీసుకొని వెళ్ళారు. అపుడు నాకు జ్ఞాపకం వచ్చింది. నేను చనిపోతే పరలోకం

వెళ్తాను. గానీ నేను ప్రభువు కొరకు ఏమీ చేయలేదని బాధపడాను. నాకు ఫిట్స్

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు136

వచ్చాయి, వాంతులు తీవ్రమై సిరీయస్ అయింది. 5 రోజులు �.సి.యు లో

ఉన్నాను. 15 రోజులు ఆసుప్రతిలో ఉన్నాను. ఆ తరువాత ఇంజనీరింగు పూర్తి

చేసాను. నా తీరా�నాలు మర్చిపోయాను. నేను చేసిన తప్పుగా భావించాను. నా

ఇంటి పరిస్థితి మారింది. అప్పులు వడ�డ్ల బాధ ఎకుకవైంది. అశాంతిగా ఉండేవారము.

అప్పు ఇచ్చిన వాళ్ళు నన్ను బాధించేవారు. మరణిసేత మంచిది అనిపించేది. నక్సలైటసులో

చేరాలనే ఆలోచనలు వచ్చేవి. 2009 అకోటబరు 18లో బాపీతస్మం తీసుకున్నాను మా

బంధువు డేవిడ్ రాజు గారు సేవలో ఉండగా నన్ను వారి ఇంటిలో చేరచుకున్నారు.

నన్ను అభిషేకించమని దేవుడు వారితో చెప్పాడంట చేతబడి ప్రభావం నాపై ఉన్నదని

తెలిపారు నాకొరకు ప్రార్థన చేశారు. నన్ను అభిషేకించాలనుకున్నారు. 2010 మార్చి

నెలలో 20 మంది పాస్టర్లు నన్ను సేవ కొరకు అభిషేకించారు. నా జీవితం మారింది,

నాలో బలహీనత పోయింది. దేవుని కృప వల్ల వాక్యం చదివినపుడు బాగా

అర్థమయింది. వేదిక ఎకిక సాక్ష్యం చెప్పుట కొనసాగించాను. యవ్వనస్తుల మీటింగుకు

ఆహ్వానించేవారు, దీపిక అక్కగారు ఫోను చేసి ఆహ్వానించేవారు. కిశోర్ అబ్రహాం

గారి సందేశాల ద్వారా ఆత్మీయంగా భక్తిలో ఎదిగాను. నేను కూడ సందేశాలు

చెప్పేవాడిని. దేవుడు నన్ను పిలవాలి అని తలంచేవాడిని. దేవుని సేవ ఎలా చేయాలని

ఒక భక్తుని సందేశాలు బాగా వినేవాడిని. ఆత్మీయంగా బలపడాలి, నాయకుని

సలహాలు తీసుకోవాలని తలంచాను. నా స్నేహితుడు జీవగారితో సంప్రదించేవాడిని.

నా బంధువుతో కలిసి రాజమండ్రి దహించు అగ్ని థామస్ గారి మీటింగులకు

వెళ్ళాను. 50 రోజులు మీటింగుల ద్వారా ప్రార్థనలో గడిపాను. ఆఖరి రోజు ప్రభువు

నాతో మాట్లాడారు. నాకు సాచన కావాలని దేవుని అడిగాను. ఏ దైవజనుని కింద

సేవ చేయాలో తెలుపండి అని ప్రార్థించాను. థామస్ గారు ప్రవచనం చెప్పారు

నిన్ను దేవుడు వాడుకుంటాడు బాబు అన్నారు. ఇంటిలో ఆర్థిక ఇబ్బందులుండేవి.

ఉద్యోగములో చేరాను అన్ని వస్తులు కలిపంచారు. మంచి జీవితం జీవించసాగాను.

ఇంటర్నెట్ ్రపఫీగా ఉండేది. కింగ�్స టైంపుల్కి వెళ్ళేవాడిని నా జీతం 12 వేలు. పని

తకుకవ ఉండేది. సుఖంగా జీవించసాగాను. 2014 జనవరి 24 తేదిన నీవు దేవుని

సేవ చేయాలని దైవజనుడు పిలిచారు. ఆలోచించి మోకరించి ప్రార్థించాను నీ

చిత్తము బయలుపరచు దేవా అడిగాను.

యెహెజ్కేలు 17:24 ఆధారంగా దేవుడు సమసతము మారుప చేయగలడని

తెలిపాడు. యెహోవానగు నేను ఘనమైన చెటుటను నీచమైనదిగాను, నీచమైన చెటుటను

ఘనవైనదిగాను చేయువాడను అని పసలవిచ్చారు. ఇది దేవుని నుండి వచ్చిందని

నమ్మాను. దేవుని కొరకు ఉద్యోగం మానేస్తానని స్నేహితునితో తెలిపాను మరలా

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు137

గిద్యోను వలై సాచన అడిగాను. మోటరు పసైకిలు మాత్రమే తడవాలి అని అడిగాను

చుటుట తడిగా ఉంది మోటరు పసైకిలు తడువలేదు.

టి.విలో సందేశాలు వినేవాడిని. భాషల వరం గురించి పుస్తకములు

చదివేవాడిని. భాషల వరం పొందాను. 2013లో నా పేరు ఎలైజా హె�లిస్పిరిట్

గా మార్చారు. పరిశుద్ధాత్మ పనివాడని అలా ఉంచాను. 2014 నుండి 2021 వరకు

సేవలోనే ఉన్నాను. దేవునిపై ఆధారపడి జీవిస్తున్నాను. జయపాల్గారి మీటింగులో

సహాయపడ్డాను. నా స్నేహితుడు చెన్నై రమ్మన్నాడు. దేవుని చిత్తం తెలియదు ప్రార్థన

చేస్తూ రైల్వే సేటషను వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాలి అని ప్రార్థన చేసాను. అక్క వాళ్ళు

హైదరాబాదులో కనిపెడుతున్నారు. వెంటనే మ్రదాస్ బయలు దేరాను. అక్క, బావకు,

తల్లిదండ్రులకు సందేశం పంపాను. నేను దేవుని సేవకు వెళుతున్నాను వేర పని చేయను

అని తెలిపాను. 2014 జూలై 3 వ తేది మ్రదాస్ వెళ్ళాను. చర్చిలో ఉండవున్నారు.

శుక్రవారం ప్రార్థనలో కలిసాను. ఆదివారం కలుదా�మన్నారు. అమ్మ బాధపడుతుందని

అక్క సందేశం పంపింది. అక్కతో బాగానే ఉన్నానని తెలిపాను. నాన్న మరణించాడనే

వార్త వినగా కలవరపడాను. నన్ను బభయపెటాటలని అబద�మాడారు. నేను మంచి

దైవజనునితో ఉన్నానని తెలిపాను. సంతోషించారు. 3 సంవత్సరాలు సహాయం

చేస్తూ తరీపుదు పొందాను.

2017లో తిరిగి వచ్చేసాను. ఆధ్యాత్మిక విషయాలు నేరచుకున్నాను. చర్చి

ఆరంభించమని ప్రోత్సహించారు. వ్యకిగతంగా అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త

చేయగా దేవుడు వాడుకుంటున్నాడు. దైవజనులు వివాహం చేసుకోమన్నారు. సంఘం

ఆరంభించాలని ప్రార్థించాను. పెద్దలతో సంప్రదించగా ప్రార్థించమన్నారు. ఒక

దైవజనుని కుమార్తెతో వివాహం 2019 పసపెటంబరులో 18వ తేదిన ఘనంగా జరిగింది.

కొన్ని ప్రవచనాలు నెరవేరాయి. కట్నం తీసుకోలేదు దేవుడు నాకు ఏది తకుకవ

చేయలేదు. నేను నా భార్య ఇంటిలో చర్చి ఆరంభించాను. జీసస్ రక్రైస్ట వాయిస్ చర్చి

అనే పేరు పెటాటను. నాతన ఆత్మలను సంపాదించాలి. సువార్త బోధించాలనే భారంతో

కొనసాగుతున్నాను. యాటయాబ్ ద్వారా సేవ చేస్తున్నాను. ఏ సమర్థతలేని నన్ను

దేవుడు వాడుకుంటున్నాడని నమ్మాను. 7 సంవత్సరాలుగా సేవలో ఎదుగుతా

విశావాసంతో ముందుకు సాగిపోతున్నాను. క్రీస్తును మహిమ పరుస్తున్నాము. మా

సేవ కొరకు ప్రార్థించండి. ఆమెన్.

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు138

Photograph from page 81 of Prabhu Keesthu Siluva Saakshulu
పేజీ 81

సాక్ష్యం 25. భక్తి గల రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. బాల్యంలో గండె

ఆపరషన్ ద్వారా కోమాలో నుండి ప్రభువు బ్రతికించారు. వేదాంత

విద్యను నేరచుకొని క్రీస్తు సేవ చేస్తూ ఆత్మల జాలరిగా నిలబైటాటరు.

బ్రదర్ పాల్ విజయ�ు

కోయంబతతురు

ఫోన్ నం. : 9500905903

"భూదిగంతముల వరకు నాకు సాక్షులై యుందురు". - అపో 1:8

1. పరిచయం :

ప్రభువు నామములో మీకు శుభములు. నా సాక్ష్యం పరిచయం చేయుటకు

ధన్యతనిచ్చిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నా పేరు పాల్

విజయ�ు కానీ అందరూ హెన్రీ అని పిలుసాతరు. విజయవాడలో

నా విధ్యాబ్యాసం కొనసాగింది. కాలేజి కూడా పూర్తి చేశాను.

చిన్న వయసులో ఓపెన్ హార్ట సర్జరీ ద్వారా చాలా ప్రమాదకరమైన

స్థితికి చేరాను. చాలా నెలలు కోమాలో ఉన్నాను. మంచంపై

చాలా కాలము బ్రతికిననా దేవుడు నన్ను అద్భుతంగా స్వస్థతపరచి

బ్రతికించారు. దైవ సేవకు అంకితమై దేవుని సేవ చేయడానికి వేదాంత విద్యను

అబభ్యసించాను. మరనాథద బైబిలు కాలేజిలో చెన్నైలో పూర్తి చేశాను. కేరళ్లో నున్న

రీచ్ అవుట్ పసమనరీలో భ.టిపహాచ్, యంటిపహాచ్ పూర్తి చేసాను. నాకు భక్తి గల

తల్లిదండ్రులను దేవుడు ఇచ్చాడు. అక్క కూడ ఉన్నది. భక్తిలో పెంచుటను బట్టి నేను

దైవ సేవకు ్రేపర్రించబడాను. దేవుని మహిమ కొరకు జీవిస్తున్నాను.

పరిచర్య చేయుటకు కోయంబతతూరులో స్థిరపడుట : నేను బైబిలు కాలేజిలో

చదివే రోజుల్లో దేవుడు చెప్పిన చోటుకు వెళ్ళి పరిచర్యను ఆరంభించాలని కోరాను.

దేవుని చిత్తంలో నన్ను తీసుకొని వెళ్ళు అని యెషయా వలై ప్రార్థన చేసాను. ఎకుకవ

ఏకాంత ప్రార్థనలో కాలం గడిపేవాడిని. ఒక రోజు ప్రార్థన చేస్తుండగా దర్శనమిచ్చారు.

ఆ దర్శనములో ఒక స్థలము గురించి ఒక పదము చూపించారు. ఒక }రి పేరు

చెప్పమని అడిగాను. అది ప్రత్యేక భాషలో ఉంది. నిద్ద మత్తులో ఉండి ఉదయం

లేచి రాసుకుందామనుకున్నాను. మర్చి పోయాను. చాలా రోజులుగా వేదన చెందాను,

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు139

దేవుడిచ్చిన అవకాశాన్ని వదులుకున్నానని బాధపడాను. మరలా రెండవ అవకాశం

కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసాను. నా స్నేహితుడు మురుకగష్ అనే వ్యక్తిని

కలిసాను. ఆ ఇంట్లో ప్రార్థించి పడుకున్నాను. ఆ రాత్రి స్వరం విన్నాను. సరదాగా

}టీ కోయంబత్తూరు చూడాలని వచ్చాను ప్రభువు చెప్పిన సందేశం స్వరం ద్వారా

విన్నాను. ఈ ప్రాంతం కొరకు ప్రార్థించు, ఈ ప్రాంత ప్రజలకొరకు ప్రార్థించు అనే

మాటలు మర్చిపోలేకపోయాను. గతంలో పఫిలదెలిపయా ఎ.జి. చర్చిలో ఉండగా

ఒక దైవజనుడు నాపై చేయి ఉంచి నీవు ఒక స్థలం కొరకు ప్రార్థించాలి ఆ స్థలం

దగ్గరకు నిన్ను పంపుతాడు అని ప్రవచనం తెలిపారు. బాబు నీకు స్థలం చూపించారు

కదా నీవు వెళ్ళాలని చెప్పారు. తల్లిదండ్రులు అక్క కోయంబత్తూరు ప్రాంతానికి

పంపుటకు ఇష్టపడలేదు గానీ దేవుని చిత్తమని తెలిప ఒప్పించాను. వారు భక్తి గలవారు

గనుక నా కోరిక మన్నించి సహకరించారు. ఒక గది తీసుకొని అంచెలంచెలుగా

శ్రమపడి గడిపాను. ఆ గది చాలా అస�కర్యంగా ఉండేది. డబ్బు సరిపోయేది కాదు

మరొక గది చూపించారు. పరిచర్య కొరకు స్థలము వెదికాను. మణి అనే సోదరుని

ద్వారా ఆనంద్ గారు పరిచయమయయారు. జీవానందం గారి స్థలములో కొద్ది రోజులు

ఆరాధన చేయుటకు ఆరంభించారు. తమిళం ఆరాధన జరిగిన తరువాత తెలుగులో

ఆరాధన చేసుకోవచ్చు అన్నారు. రెవ. జాకబ్ జాన్ గారి ప్రార్థనల ద్వారా సేవను

ప్రారంభించాను. ప్రతి ఆదివారం 200 కుర్చీిలుండేవి. ఎవరికి నేను తెలియదు.

3 నెలల వరకు ఎవరు ఉండేవారు కాదు. ప్రభువుకు ప్రార్థన చేసేవాడిని. మా

నాన్నగారి నుండి ఫోను వచ్చింది. అమ్మకు ఆపరషన్ చేయాలి నీవు రావాలన్నారు

నేను విజయవాడ వెళ్ళాలని తయారు అయయాను. ప్రభువు నాతో మాట్లాడారు మీ

అమ్మ ఆరోగ్యం కావాలా? ఆత్మలు కావాలా? ఏదో ఒకటి కోరుకో అన్నారు. నీవు

ఇక్కడ ఉండు ఆత్మలనిస్తాను మాటను గౌరవించి అమ్మను దేవుడు సవాస�పరచగలడని

ప్రభువా ! నీవు కావాలి, నీ కొరకు ఆత్మలు సంపాదించాలని ఉండిపోయాను.

తరువాత ఫోను వచ్చింది. నేను తెలుగు పరిచర్య ఆరంభించానని తెలసుకొని 30

మంది ఉన్న వారి దగ్గరకు తీసుకొని వెళ్ళాడు. వెంటనే వాక్యం చెప్పాను. మరొక

స్థలంలో 70 కుటుంబాలున్నాయి అని తెలిపి నన్ను పరిచయం చేసారు. అకకడకకడ

వాక్యం చెప్పినా నేను ఉన్న మందిరానికి ఎవరు రాలేదని దేవునికి ప్రార్థన చేయగా

ఇద్దరు వ్యకుతలు వచ్చారు. శ్రీకాంత్, హేమంత్ ద్వారా 10 మంది కుటుంబాలు

వచ్చాయి. ఏదైనా సంస్థలో చేరితే ఆర్థికంగా స్థిరపడగలవు అన్నారు. సరిగాగ ఒక

సంవత్సరం తరువాత ఆర్థికంగా దేవుడు దీవించారు. మంచి మందిరాన్ని సంఘస్తులను

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు140

Photograph from page 82 of Prabhu Keesthu Siluva Saakshulu
పేజీ 82

ఇచ్చారు. మంచి వాహనం, మంచి గృహామచ్చారు. దేవుని గురించి తెలియని వారికి

సువార్త అందాలి, సంఘంలో చేర్చబడాలనే నా గర. సంఘంలో స్థిరపడినవారు మా

దగ్గరకు రావాలని ఆశించలేదు. సంఘంలో చాలా మంది కొత్తగా ప్రభువును

నవ్ముకున్నవార, సేవ రెండు ప్రాంతాలలో కొనసాగిస్తున్నాను. త్వరలో పాలకొల్లులో

సంఘం స్థాపించాలనే కోరిక ఉంది. నా పరిచర్య ప్రభువు మహిమార్థం కొనసాగాలని

నా కొరకు ప్రార్థించండి. బాల్యంలో అనారోగ్యానికి చేరువైన నన్ను కాపాడి రక్షించి

క్రీస్తు కొరకు సేవ చేయాలన్న ఆశను అద్భుతంగా ప్రభువే నెరవేర్చి కొనసాగిస్తున్నారు.

ప్రార్థన ద్వారా విజయము పొందగలము. అందరూ విభిన్న సలహాలిచ్చేవారు నేను

ప్రభువుతో సంప్రదించాను నీవు సంస్థలో చేరితే ఒక సంవత్సరం సంతోషంగా

ఉంటావు తరువాత దు'ఖము కల్గుతుంది అని సాచించారు. మొదటి సంవత్సరం

దేవునిపై ఆధారపడితే తరువాత నెమ్మది పొందగలవు అన్నారు. మొదటి సంవత్సరం

చాలా చేదు అనుభవాలనెదురొకన్నాను. 11 సార్లు ఆసుప్రతిలో చేరాను. సరైన ఆహారం

లేక చికికపోయాను. సంఘం లేదు ప్రభువు చాలా పరీక్షించారు. ఆ తరువాత ఆసప్రతిలో

సిస్టు నాకు పరిచర్య చేసేవారు, నా తల్లిదండ్రులకు నేనేమ చెప్పేవాడిని కాదు.

వారిని బాధపెటటలేదు నేనే బాధపేవాడిని. దేవుని సమయం కొరకు ఎదురు చూచాను

ప్రార్థన చేసాను. దేవునికే స్తుతి మహిమ కలుగును గాక. ఆమెన్.

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు141

సాక్ష్యం 26. క్రీస్తు ద్వారా రక్షింపబడి దేవుని సేవలోభార్త దేశం అంతటా

సంచరించి గోడలపై వాక్యం వ్రాసి సువారత చాటి చెప్పిన గొప్ప

దైవజనుడు

శ్రీ ముంగండ శాంతారావు

అమలాపురం

""ఆకాశంలో దేవదాతలు దేవుని వాక్యములు రాయడం చూశాడు" -

1. పరిచయం :

ప్రభువు నామములో వందనాలు, పేరు ముంగండ

శాంతారావు, జన్మస�లము తారుపగోదావరి జిల్లాలోని,

అమలాపురం తాలాకా, తుమ్మలపల్లి గ్రావం ఆయన

తల్లిదండ్రులు ముంగండ నర్సయ్య, మాణిక్యమ్మ దంపతులు"

జననము 1956 అయి ఉండవచ్చు

7 సంవత్సరాల వయసులో రక్షణానుభవము పొందారు

ఆయన పొందుకున్న దైవదర్శనం ఆకాశంలో దేవదాతలు దేవుని వాక్యములు రాయటం

చూశారు

వ్యక్తిగతసాక్ష్యం:-

ముంగండ శాంతారావు గారు తారుపగోదావరి జిల్లాలోని అమలాపురం

తాలాకా, తుమ్మలపల్లి గ్రామంలోని సంఘ సరభయలైన ముంగండ నర్సయ్య, మాణిక్యమ్మ

దంపతులకు 1956వ సంవత్సరంలో 5వ సంతానంగా జన్మించారు. వీరు మొత్తం

ఏడుగురు సంతానం. ఈయన చిన్ననాటి నుండి సండేసాకల్ కు వెళుతా దేవుని

గురించి తెలసుకుని ఏడు సంవత్సరాల వయసులోనే క్రీస్తును రక్షకునిగా

అంగీకరించారు. అయితే ఒకరోజు ఈయన దైవదర్శనం చూశారు. ఆకాశంలో

దేవదాతలు దేవుని వాక్యములు రాయటాన్ని దర్శన రూపములో చూశారు.

1972 లో పదవతరగతి చదువుతున్నప్పుడు తన తరగతి గదిలో దేవుని

వెలుగును కూడా చూశాడు. 1975లో మన్నా బైబిల్ ఇనిస్టిటయాట్ లో బైబిల్ ట్రైనింగ్

పొందుతున్న సమయంలో పురుషోత్తం చౌదరి గారి జీవిత చరిత్రలో జరిగిన సంఘటన

ద్వారా సువార్తను గ్రహించి ఆయన జీవితము ద్వారా దేవుని యొక్క సేవ చేయాలని

సాపుర్తి పొందాడు. ఆ విధంగా శాంతారావు గారు సేవకు సమర్పించుకుని తాను

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు142

పొందిన దర్శనము ప్రకారము అందరూ దేవుని వాక్యము చదివి క్రీస్తును గుర్తించేటట్లుగా

గోడల మీద, సతంభాల మీద దేవుని వాక్యాలు రాయాలని తీర్మానించుకున్నాడు.

మొదటిగా తాను ఉన్న }రిలో, బంధువుల }రిలో, ఎక్కడికి వెళ్ళినా రంగు డబ్బాలు

కొనుకుకని గోడల మీద, సతంభాల మీద దేవుని వాక్యాలు రాయటం మొదలు పెటాటడు.

1978లో బైబిల్ ట్రైనింగ్ పూరతయిన తర్వాత మచిలీపట్నం వెళ్ళి ""పఘుల్ గాసపల్ చర్చి

ఆఫ్ ఇండియా" వారి సంస్థలో సేవకునిగా చేరాడు. అతనిని దివిసీమ అనే పట్టణంలో

నాగాయలంక అనే గ్రామంలో అతన్ని సేవకునిగా, సంఘ కాపరిగా వేశారు. దివిసీమ

అంటే అవనిగడడ్, నాగాయలంక, కోడారు ప్రాంతాలను కలిపి దివిసీమ అంటారు.

ఈ ప్రాంతాలను ఆధారం చేసుకుని చుట్టుపకకల గ్రామాలలో తిరిగి దేవుని సువార్తను

ప్రకటిస్తూ, ప్రతి గ్రామంలో వాక్యాలు రాయడం పూర్తిచేశాడు. ఆ విధంగా మొత్తం

రాష్రటమంతా తిరగాలని తీర్మానం చేసుకున్నాడు. అయితే భోజనము, నివాసము

గురించి తాను ఆలోచించలేదు. కేవలము దేవునిపై విశావాసం ఉంచి ముందుకు

సాగారు.

అలా దేవుని వాక్యము రాస్తూ పలు ప్రాంతాలు తిరిగి కనీసం పడుకోవటానికి

నివాసం లేక ఒక }రిలో ఒక పాస్టర్ గారిని ఒక రాత్రి నిద్దపోవడానికి చోటిమ్మని

అడిగినప్పుడు నీవు ఎవరో నాకు తెలియదు వెళ్ళిపో అని ఆ పాస్టర్ గారు అనగా ఆ

గ్రామంలోని సాకల్ వరండాలో పడుకొని తిండి లేక ఆకలికి బాధపడుతా ఉదయం

లేచి మరలా తాను వాక్యాలు రాయడానికి యధావిధిగా వెళ్లారు. ఇలా పసైకిల్ మీదే

తిరిగేవారు. క(ష�స:10)షణ, గుంటూరు జిల్లాలో వాక్యాలు వ్రాయడానికి తిరుగుతా చాలా

ఇబ్బందులు ఎదురొకన్నారు. ఈ జిల్లాలలో పూరతయిన తర్వాత ఆయన ప్రకాశం

జిల్లాలో దేవుని వాక్యాలు వ్రాయటం మొదలుపెట్టారు. వాక్యము రాయటం మొదలు

పెట్టేటప్పుడు ఆయన దేవునికి ప్రార్థన చేశాడు. ఎందుకంటే తను ఎంతో ఆకలితో

అలమటిస్తున్నాడు. తను చేసిన ప్రార్థన ఏమటంటే ప్రభువా నేను ఆకలికి

అలమటించిపోతున్నాను దయచేసి నాకు కావలసిన ఆహారము నాకు పంపించు అని

ప్రార్థన చేసి గోడ మీద వాక్యం రాస్తూ ఉండగా ఒక సహోదరి అతని దగ్గరికి వచ్చి

అతన్ని పలకరించి, అతని పరామర్శించి, తాను చేసే పనిని బట్టి సంతోషించి, తన

ఇంటికి ఆహ్వానించి అతనికి భోజనము పెట్టి పంించింది. ఆ విధంగా ఆయన

ప్రతిరోజు వాక్యాలు రాయటం వెుదలుపెట్టే ముందు తనకు కావలసిన ఆహారం

కోసం, అదే విధంగా రంగులు కోసం ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేసి మొదలు

పెట్టిన ప్రతిసారి అతనికి కావలసిన ఆహారమును, అలాకగ రంగులకు కావలసిన

డబ్బులు దేవుడు ఎవరో ఒకరి ద్వారా పంించేవాడు. అలా అతనికి కావలసిన

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు143

ఆహారము, టిపఫిను, బసచేయడానికి స్థలము, రంగు డబ్బాలు దేవుడే ఎవరో ఒకరి

ద్వారా సిద�పరిచేవాడు. ఈ విధంగా తన పరిచర్యకు దేవుడే సహాయం చేశాడు. ""ఆ

తర్వాత ఆయన కడప వెళ్లారు. ""కడపలో పలు పట్టణాలు తిరిగి వాక్యములు

రాస్తున్నప్పుడు ఒక సహోదరుడు చూసి సంతోషించి ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనను

పరామర్శించి తాను చేస్తున్న గవర్నమెంటు ఉద్యోగంలో నెలలో సంపాదించే జీతంలో

కొంత భాగము పరిచర్యకు దాచిపెట్టిన డబ్బును మీకు ఇవ్వమని ప్రభువు నన్ను

్రేపర్రిస్తున్నాడు అని చెప్పి ఆ డబ్బును శాంతారావు గారికి ఇచ్చారు. ఆ డబ్బు ద్వారా

అనేక ప్రాంతాల్లో ఆయన దేవుని వాక్యాలను వ్రాసారు. ఈ విధంగా అనేక ప్రాంతాల్లో

దేవుడు ఎన్నో రకాలుగా ఆయనకు సేవలు సహాయం అందించారు. బట్టలు లేని

సమయంలో ఆయనకి దేవుడే నాతన వస్ర్తాలను సిద�పరచేవాడు. ఆ విధంగా

దేవుని సహాయముతో ఆంద్ధప్రదేశ్ అంత పసైకిల్ మీద తిరిగి దేవుని వాక్యాలు

వ్రాయడము చేశాడు.

ఆంద్ధ రాష్రటం పూరతయిన తర్వాత మహారాష్ట్ర వెళ్ళి దేవుని వాక్యాలు రాయాలని

తీర్మానం చేసుకున్నారు. కానీ ఎన్నో వ్యతిరకతలు ఆయనకు ఎదురయయాయి. ఎన్ని

ఇబ్బందులు ఎదురైనా మహారాష్ట్ర నలుమాలలా సంచరిస్తూ దేవుని వాక్యములు

వ్రాసారు. అయితే ఒక నయాస్ ేపపర్ ద్వారా ఇతనికి ఏరపడిన వ్యతిరకత ఏమటంటే

ఎవరైతే గోడల మీద రాసిన వాక్యాలను వ్రాసారో వారు వచ్చి చెరిపివేయాలి లేకపోతే

ఆతనిని జైలులో వేస్తాము అనే నయాస్ ప్రకటనను బట్టి అతను ఆ రాష్రాటన్ని విడిచిపెట్టి

మధ్యప్రదేశ్, బూపాల్ రాష్రాటలు వెళ్ళారు. అలా ఒక్కొక్క రాష్రటంలో ఉన్న ముఖ్య

పట్టణాలు తిరిగి దేవుని వాక్యాలు రాయాలని తీర్మానం చేసుకున్నారు. అలా ఉ

తతరప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, గోవా, దద్దహావేలి, కరాణటక, ఒరిస్సా,

పశ్చిమబైంగాల్, పంజాబ్, జమ్మా - కాశ్మీర్, అస్సాం, నాగాలాండ్, మణిపూర్,

మజోరం, మేపఘాలయు, త్రిపుర్, అరుణాచల్ ప్రదేశ్ రాష్రటలన్ని పూర్తి చేయటానికి

దేవుడు ఎంతగానో అతనికి సహాయం చేశాడు. ప్రతి రాష్రటంలోనికి వెళ్ళ్లనప్పుడు వారి

భాషలో వాక్యమును పేపరుపై వ్రాయమని, దానిని నెమ్మదిగా చదవమని, దానికి

పైన తెలుగులో అక్షరాలు రాసుకుని దానికి లిపిని అలవాటు చేసుకుని వాక్యాలు

రాయడం వెుదలుపెట్టేవాడు. అలా తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఇంకా మగిలిన భాషల్లో

వాక్యాలు రాశాడు, కుళాయిల పైన, భడ్రి�ల పైన, కరెంటు సతంభాల పైన, గవర్నమెంట్

భలిడ్ంగులపైన వాక్యాలు రాయటం మొదలు పెట్టి చివరికి ఇండియా మొత్తం పూర్తి

చేశారు. గవర్నమెంట్ భలిడ్ంగులపై దేవుని వాక్యాలు రాయటం వలన చాలా ఇబ్బందులు

ఎదురొకన్నాడు. మత ప్రచారం చేస్తున్నాడని తనపై కేసులు పెటాటరు.

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు144

Photograph from page 84 of Prabhu Keesthu Siluva Saakshulu
పేజీ 84

ఇలా వ్యతిరకతలు ఏరపడుతున్నాయని తాను ఒక షర్టు కుట్టించు కున్నాడు.

ష్ర్ట కి ముందు, వెనుక దేవుని వాక్యములు వ్రాసుకొని బయటికి వెళ్ళేటప్పుడు అదే

ష్ర్ట ధరించి వెళ్ళేవాడు. అలాకగ హార్యానాలో వాక్యాలు రాస్తున్నప్పుడు కొంతమంది

యువకులు పసైకిళ్లతో అతనిని ్రతొకికంచారు. ఎంతో అనారోగ్యానికి గురయయాడు కానీ

ప్రభువు ఆయనకు ఎంతో సహాయం చేసి బలపరిచాడు. ఈ విధంగా ఎన్నో రాష్రాటల్లో,

ఎన్నో శ్రమలు ఎదురొకని దేవుని కొరకు నిలబడాడ్డు. వాక్యాలు రాసుకుంటా దేశమంతా

తిరిగాడు. బీహార్ రాష్రటములో ఎన్నో అవరోధాలు ఎదురొకని మ్రదాసు పట్టణానికి

చేరుకున్నాడు. అక్కడ దేవుని వాక్యాలు రాయడం వెుదలుపెట్టి మ్రదాస్ పటటణమంతా

తిరుగుతున్నప్పుడు ఇతనికి ఆహారం ఉండేది కాదు. ఆహారము లేక అతని ఆరోగ్యం

కూడా పాడయింది. అయితే అతను రాసిన వాక్యాలు చూసి తమళ్భాష వారు

మాట్లాడుకోవడం ఒక తెలుగు రక్రైస్తవ నర్సు ఆలకించి ఆయనను చూడటానికి వెళ్ళి

అతనిని పరామర్శంచింది. అలాకగ అతను అనారోగ్యంతో ఉండటం గుర్తించి అతనికి

వైద్యం, మందులు అందించింది. రెండు రోజులకు ఒకసారి ఆహారం పంించేది.

అదే ఆహారము ఆయన తినేవాడు. వేర ఆహారం ఏమ ఆయనకు ఉండేది కాదు.

అతని దగ్గర డబ్బులు కూడా లేని సమయాలలో అతని ప్రయాణాలకు, అతని

ఖరచులకు, అతని తిండికి దేవుడు ఎవరో ఒకరి ద్వారా డబ్బులు పంపించేవారు. ఆ

విధంగా ప్రభువులో ఎన్నో శ్రమలు, కష్టాలు ఎదురొకన్నపపటికీ ప్రభువు అతనికి

సహాయం చేశాడు. కొన్నిసార్లు భోజనంలేని సమయాల్లో రెండు బంగాళ్దంపలు

కొనుకొకని వాటిని ఉడకబైట్టుకొని తినేవాడు. అయినప్పటికీ మ్రదాసు పట్టణం అంతా

తిరిగి దేవుని వాక్యమును గోడలమీద వ్రాయడం మానలేదు. ఆ విధంగా ప్రభువు

సేవలో ఎంతో ప్రయాసపడి వాక్యములు రాస్తూ ఇండియా దేశం మొత్తం తిరిగారు.

తాను చనిపోయే ముందు వరకు కూడా దేవుని వాక్యాలు గోడలపై వ్రాసే పనిలోనే

ముందుకు కొనసాగారు. అలా ఆయన ప్రభువు సన్నిధికి చేరుకున్నాడు...

ఈ బభకుతడి జీవిత చరిత్ర చదివిన ప్రిూ సహె�దర సహోదరి మనకి అన్ని

వున్నా నిజ దేవునికి ఏమ చేస్తున్నామో ఈ క్షణమే ఈ సమయంలో ఆలోచించకో...

దేవుని కొరకు మన సమయం, ధనం ఖరచు చేద్దాం, మన జీవితం దేవుని

చేతిలో పెట్టి ఆయన కొరకు కరిగిపోదాము.

దేవుడు మీ కుటుంబాలను తన పరిచర్య కొరకు వాడుకొనును గాక. ఆమెన్!

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు145

↑ పైకి / Back to top