క్రీస్తుతో నాతన జీవితము :
అద్భుతమైన శాంతి సమాధానమును పొందినరోజు నేను మరువలేను. పాపం
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు177
పట్ల అసహ్యాత కలిగనరోజు, సేవాచ్చును పొందిన ఆ దినము 2 ఏప్రిల్ 1992 రోజు నా
రక్షణ దినము. నాన్న కోమాలోనుండగా నెహేావయా దానియేలు గ్రంధం చదివినపుడు
దేవుడు పితరుల పాపములన్ని ఒప్పుకోమ్మన్నారు. దైవజనుడు నేర్పినట్లు ప్రార్థన
రాని నేను ప్రార్థించాను. 23 రోజులకు మా నాన్న మరణించారు. ఆ తర్వాత 6
నెలలుగా విభిన్న సంఘటనలు దర్శించాను కాసత కలవరం చెందాను, విశ్వావాణి
ఫ్యామలి కరడియో, కొన్ని కరడియో ప్రోగ్రాముల ద్వారా దైవవాక్య సందేశాలను ఆసక్తితో
వినుటద్వారా ఆత్మీయు విజ్ఞానాన్ని పొందాను, వీటి గార్చి నేటికి క(ష�స:10)తజ్ఞతతో ప్రార్థిస్తూనే
ఉన్నాను. గుంటూరులో నా సీనియర్ సలోమ అక్కయ్య నన్ను హెబ్రోను
సహవాసమునకు నడిపించింది. నేను ఆటోరికషా నడుపుతా అవసరాలు తీరచుకుంటా
కరప్రతాలు పంచుతా ఉండేవాడిని అశోకాశర్మ, సలోమకక హెబ్రోను సహవాసంలో
చాల విశావాసంతో జీవించారు.
ఆ తర్వాత నీటి బాపీతస్మమురకై సిద్ధపడాను నవంబరు 1992లో పరిచయం
అయిన సలోమ నాకు ఆత్మీయ సోదరిగా నడిపించింది. సత్యమైన వాక్య బోధన
గ్రహించగలాగను. 1993లో 29 మే నెలలో బాప్తిస్మం తీసుకున్నాను. గోఖలే అన్న
విశ్వానాథ్ అనంత నారాయణ శర్మ, ఆనంద అయ్యర్ పేరును బాప్తిస్మంలో ఆనంద్
ప్రభుదాస్ ేెరిచ్చారు. నేను పెఫయిల్ అయిన తరగతులలో ఉతీతరణత పొందాను.
యాత్క్యాంపులోనే క్రొత్త అనుభవం తలపై చేయివుంచి ప్రార్థించారు. నీవు నన్ను
ప్రేమిస్తే నీవు నన్ను సేవించాలి అని బైబిలు చదివి గంటల కొద్దీ ప్రార్థించుటకు
ఇష్టపేవాడిని. మాకు ఆవులండేవి. ఆవు మాతాన్ని తీర్�మువలై త్రాగి తలపై
వేసికొనేవాడిని. మేమున్న మందిరము పైన బుంగులు, తడికలు వేసి నేల ేపడతో
అలుకుటకు నేను ఇష్టపేవాడిని. 1996లో కాలేజీలో ప్రథమస్థానం పొందాను.
జూనియర్ లైక్చిరరుగా పని చేయుచుండగా ప్రభువు నన్ను రెండు పడవలపై కాళ్ళు
పెట్టాదు నీవు డబ్బు సంపాదిస్తూ సేవచేయుట కాదు. నీవు నాకు కావాలని
భక్తసింగుగారి సాక్ష్యం ద్వారా నాతో సాటిగా మాట్లాడారు.
1997 జనవరిలో ప్రభువు వాగ్దానము :
కీర్తనలు 37:34 వచనము ద్వారా మాట్లాడారు ""నిశ్చయముగా నిన్ను
పోషిస్తానన్నారు బాప్తిస్మంలో యోహాను 8:29 వాగ్దానముచ్చారు.
నీవు నా ద(ష�స:10)ష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి నేను నిన్ను ప్రేమించు
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు178
చున్నాను గనుక నీకు ప్రతిగా మనుష్యులను అపపగించుచున్నాను నీ ప్రాణము నకు
ప్రతిగా జనములను అప్పగించు చున్నాను. యెషయా 43:4
దేవుని సేవకు పూర్తిగా సమర్పించుకున్నాను వాక్యం చదివి ప్రార్థించాను
2అధ్యాయము 3సార్లు చదివాను దావీదు దేవునిని సంప్రదించిన రీతిని బట్టి హెబ్రోను
వెళ్ళాము అన్న ఆజ్ఞను నమ్మి నేను హెబ్రోను వెళ్ళాను. అక్కడ ప్రముఖ దైవజనుడు
కోషిగారు వాక్య పరిచర్య చేయుట విన్నాను. ఆయన వాక్యం సాటిగా నన్ను తాకింది.
మత్తయి 11:29 అని చెప్పగా మీటింగు తర్వాత ఆయన కలిసి సంప్రదించి హెచ్చరికలు
సీవాకరించాను.
కీర్తన 22:8లో పై వారికీ విధేయత చూపమని తెల్పారు 4 రోజులు హెబ్రోనులో
గడిపాను. లాకా 19:34 ఆ గాడిదపిల్లను విపపుచుండగా దాని యజమానులు
మీరు గాడిద పిల్లను ఎందుకు విపపుచున్నారని వారి నడిగిరి. అందుకు వారు ఇది
ప్రభువునకు కావలసియున్నదనిరి. తరువాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని
వచ్చి, ఆ గాడిదపిల్ల మీద తమ బటటలువేసి, యేసును దానిమీద ఎకికంచిరి.
అపో 9:15 అందుకు ప్రభువు నీవు వెళ్లుము, అన్యజనుల యెదుటను రాజుల
యెదుటను ఇశ్రాయేలీయుల యెదుటను నా నామము భరించుటకు ఇతడు నేను
ఏరపరచుకొనిన సాధనవై యున్నాడు
యోబు 23:12 ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరుగలేదు. ఆయన
నోటి మాట నా సావాభిప్రాయం కంటే ఎకుకవగా ఎంచితిని. ప్రభువిచ్చిన వాక్యాలు
దైవ జనునితో చెప్పగా నీవు వెనక్కు వెళ్ళు అన్నారు. నిజానికి కట్టు బట్టలతో వచ్చాను.
డబ్బులు లేవు. ఒక సోదరుడు టిరకట్టు కొనిపెటాటడు మాయింటిలో ఉంటా సమీప
ప్రాంతాలలో ఒక నెలరోజులుగా సువార్త సేవలో లీనమయ్యాను. ఆ తర్వాత
మీటింగులున్నాయని తెలిసి తిరిగి హెబ్రోను చేరాను. నేను పోసుటకార్డు వ్రాసాను. నా
కోసం ప్రారి�ంచండని తెల్పాను. దానియేలు గారి ఇంటిలోనే గడిపాను. గతంలో నా
గదిలో గడిపిన పరిచయం ఉంది. నెహెమ్యా అంకులుగారు ఏలీయా గార్చి బైబిలు
స్టడీలో చెప్పారు. తిరిగి అగసీటన్ గారు మరలా ప్రార్థించారు.
ఆత్మల భారము, సేవా భారము, సంఘ భారము గార్చి భారంతో ప్రార్థించారు.
1997 ఫిబ్రవరి నుండి హెబ్రోనులో గొప్ప తరీపుదునిచ్చారు. బుగ్గుగా లోనికి వచ్చాను.
వజ్రమువలై వెురుగుపెట్టి సిద్దపర్చారు. ఎందరో దైవజనులు గొప్పగా ప్రార్థన నేరాపరు.
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు179
ఆఫీసులో ప్రవేశమవవాలేదు. గరివాంచిన స్థితిలో తగిగంపు నేరాపరు.1998లో అబ్రాహాముతో
కలిసి సేవ చేసాను. ఆటోచిారి� లేదు, పసైకిలులో మాడు బస్తాల కూరగాయలు
వెాయవలసి వచ్చేది. అలసట తెలియలేదు ఉదయం మొదలు రాత్రి 10 గం��
వరకు పని చేసాక 12 గంటల రాత్రి వేళా భక్త సింగ్ గారి గది సన్నం వేయాలనే
వారు. లోబడుటకు 7వ నంబరు సరభయలకు పరీక్షా సమయం అద్భుతంగా సువార్తతో
కొనసా�తీంచాను. ఇంజనీరు మొదటి శ్రేణిలో ఉతీతరుణడనైన నేను ఎన్నో హీనమైన
పరిచర్యలు చేసాత ఓరుప నేరచుకున్నాను.
1998 జనవరి 31వ తేదీ అగసీటను అంకులు మరిద్దరు దైవజనులు నన్ను
పిలిచి చాల విషయాలు ప్రశ్నించారు. నిన్ను ఒక సంవత్సరము చాలా శ్రద్ధగా
పరీక్షించాము. రపటి నుండి భక్త సింగ్ గారి పరిచర్యలో ఉండాలని పని ఇచ్చి
ముగ్గురు ప్రార్థించారు. ఆరోజు నుండి దేవుని చిత్తంలో అద్భుతమైన మలుపు నిచ్చారు.
సాక్ష్యము విషయములో ప్రార్థన విషయంలో చక్కని తరీపుదునిచ్చారు. ఆత్మీయమైన
వెళుకువలనిచ్చారు. నాచేతులు గతంలో దేవుని భడడ్లను కొట్టిన చేతులు, బైబిలు
చింపివేసిన, రక్రైస్తవులను బాధించిన చేతులు కేవలము పాపపు చేతులు, అయితే
ఏరీతిగా అంత గొప్ప భక్తుని తాకగల అర�తలేని వాడినని చాల భయపడి ప్రార్థించేవాడిని.
అయినను ప్రభువే నడిపించారు.
ప్రభువా నాచేతులు శుద్ధి చేయమని 1998 నుండి 2000 సం�� వరకు
ముగ్గురము సేవ చేసిన తరువాత బైంగుళూరు సేవ్రై 2002లో ముగ్గురు తలపై
చేతులుంచి ప్రార్థించారు. బైంగుళూరు నుండి మంగళూరు పంపారు. హెబ్రోనులో
క్రిసటపఘర్ అంకుల్, ఫిలిప్ అంకుల్, అగసీటను అంకుల్ ప్రార్థించారు. నాకు సంపత్
కుమారుని తోడుగా యిచ్చారు. 2003 మార్చిలో ఎస్తేరు అనే విశ్వాసితో హెబ్రోనులో
వివాహం జరిగించారు. ఇద్దరు భడడ్లనిచ్చారు. పెద్దబాబు హనోకు ఇంటరు పూర్తిచేసి
ఇంజినీరింగ� కోర్సురకై ఆశిస్తున్నాడు. చిన్నబాబు 7వ తరగతి చదువుచున్నాడు మధ్య
ప్రదేశ్లో గొప్ప కూడికలు భక్త సింగు గారు నిర్వాహించేవారు. జబల్పూర్లో గొప్ప
పరిచర్య జరిగింది. నేను సేవలో జైలు పాలయయాను దేవుని పని జరగాలి ఆయన
కొర్రై సాక్షిగా సువార్త పని కొరకు ప్రార్థించండి. నా తల్లి సోదరీమణుల రక్షణ్రై
ప్రార్థించండి. నా సాక్ష్యము మీకు సాపుర్తినివ్వాలని ప్రార్థిస్తున్నాను. ఆమెన్.
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు180

సాక్ష్యం 36. హిందా సంప్రదాయాలు పాటిస్తూ బాల్యం గడిపినను తల్లి
విశ్వాసి గనుక దైవజనుల ప్రవచనాల నెరవేరుపతో గొప్ప విశ్వాసిగా
క్రీస్తు నన్ను మార్చారు. అనేక విదేశాలలో సాక్షిగా నిలిపారు. యోగయడైన
విశ్వాసి భర్తతో క్రీస్తును సేవిస్తున్నాను.
శ్రీమతి యోజనా రెడిడ్
గుంటూరు
"భూదిగంతముల వరకు నాకు సాక్షులై యుందురు"". - అపో 1:8
యోజనా రెడిడ్ ఒక హిందా కుటుంబంలో జన్మించింది. ఆశ్చర్యరీతిగా క్రీస్తు
ఆమెను కనుగొని సంఘంలో కవాయర్ �డర్గా నంచారు. కాలేజీ
లో �డర్గా ఎన్నో కార్య్రకమాలు చేపటటగా అసాయతో ఆమెను
చర్చిలో అవమానపరిచారు. ప్రవచనాత్మకంగా ఆమె గొప్ప సాక్షిగా
విదేశాలలో ఉంటుందని పాస్టు ప్రవచంచారు. అందరి నిరాదరణ
ద్వారా అమెరికాలో ఉన్నత విద్య ్రై ఒంటరిగా ప్రయాణమై వెళ్ళగా
దేవుడు తోడుగా ఉండి ఉన్నతంగా దీవించి ప్రవచనం ద్వారా
లండన్లో యువకుడు ఆమెను తీసుకొని లండన్ వెళాతడని వివాహం ద్వారా ఘనమైన
ఆత్మీయు అభిషేకంతో ఇద్దరు కలిసి సేవ చేస్తూ అనేకుల జీవితాల్లో ఉజ్జీవ జావాలలు
రగిలిస్తున్నారు. భర్త జోసెఫ్ కొంకి గారికి గొప్ప సాక్ష్య జీవితముంది గొప్పరీతిగా
వీరిని కలిపన క్రీస్తు స్తుతి పాత్రుడు. వీరిసాకష్యాలు ఎందరినో మేలుకలపబడ్డాయి.
నేడు యోజన యునైటైడ్ కింగడ్వ్ ప్రాంతంలో చైర్ వివెున్గా ఉన్నారు. భర్త
జోసెఫ్ కొంకి అంతర్జాతీయంగా ఉజ్జీవంతో సాక్షిగా ఆయా దేశాలలో సేవ
చేయుచున్నారు. యోజన గొప్ప ఎవాంజలిస్టుగా ఆరాధన నడిపే ్ర్రేమకురాలిగా
గీతరచయితగా నున్నారు. అతి తెలివైన యోజన రెండు మాస్టర్ డి^్రలు ప్రథమ్రశ�ణిలో
ఉతీతరుణరాలైంది కి�నికల్ పసైకాలజీలో ఉత్తమ స్థానంతో పాటు వివాహము కుటుంబ
సమస్యలకు థెరపీనిచ్చు డి^్ర పొందింది. అమెరికాలో లాస్ ఏంజైల్సలో గల
విశ్వావిద్యాలయంలో ప్రతిభ సాధించి భర్త జోసెఫ్తో పాటు సేవిస్తూ రడియో, టీవీలలో,
రక్షణ టీవీ, విజన్ టీవీ అన్ని దేశాలలో ఆమె పాటలు సుపరిచితురాలు నీకే నా
ఆరాధన, వందనము, హిందీ, తెలుగులో గీతాలు రచించింది. భర్త జోసెఫ్ గొప్ప
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు181
ఆత్మాభిషేకము గల విశ్వాసి. ప్రభువు చిత్తంలో వారిని కలిపి అద్భుత సేవలను
అందుకొను దేవునికే మహిమ కల్గును గాక.
పరిచయము :
ప్రభువు నామములో అందరికి శుభము లు. నేను హిందా సంప్రదాయాలను
గౌరవించే కుటుంబంలో జన్మించాను. నేను 15 సంవత్సరాలుగా పూజలు చేస్తూనే
నా జీవితాన్ని కొనసాగించాను. నా తల్లిదండ్రులకు ప్రధమ సంతానము గా ధనమునకు
చిహ్నావైన లకిష్మ పుట్టిందని ప్రేమించేవారు. పండుగ సమయంలో వరంత శ్రద్ధగా
పూజలు చేసేదానిని. నాన్నగారు చాల శ్రద్ధగా పూజలు చేస్తూ పుణ్యకేష్రతాలకు తీసుకొని
వెళ�్లవారు. నా తల్లి రహస్య రక్రస్తవురాలిగా నంటా నేను పుట్టక మునుపే క్రీస్తును
నమ్మిన విశ్వాసిగా నాకు క్రీస్తును గార్చి సువార్త చేప్పినను నేను నమ్మలేదు. హిందా
మతం గొప్పదని నమ్మాను.
నా విద్యాభ్యాసము నిమిత్తము రక్రైస్తవ బోరిడ్ంగు సాకలులో ప్రవేశించాను. ఆ
హాస్టల్లో ఎవరు నొసట బుట్టు పెట్టుకోరాదని, విగ్రహ పూజ నిషేదించేవారు. ప్రతి
ఉదయము ప్రార్థనలలో పాలుగనుట, పాటలు ఆరాధనలతో ఏకీబభ వించవలసి వచ్చింది.
ఒక సారి నా గది తాళం పోగొట్టుకున్నాను అది చాలా అవసరం గనుక అపుడు
క్రీస్తును అడిగి చూద్దాం అన్న ఆలోచన కలిగంది ""ప్రభువా, నీవే నిజమైన దేవుడవైతే
నాకు ఆ తాళ్ము చెవి దొరికే రీతిగా అనుగ్రహామవవాండి అని మోకరించి ప్రార్థించాను.
వెంటనే అద్భుతంగా ఒక అవ్మాయి తాళం చేతిలో పట్టుకొని వచ్చి యోజన, ఇది నీ
తాళం చెవియేునా అని ప్రశ్నించింది. వెంటనే ఆకాశం వైపు తల ఎత్తి దేవుని స్తుతించాను.
ఆ యేసు సమీపంగా ఉండి నా ప్రార్థన విన్నాడని నమ్మాను. దేవుడే మనకు
సహాయం చేయుటకు సమీపించగలడు కూడా అని అర్థం చేసుకొన్నాను.
నేను 8 వ తరగతిలో సాకలు విద్యార్థినులలో విహార్యాత కొడైరకనాల్ వెళ్ళి
కొన్ని రోజులు గడిపాము. మా ప్రాంతమంతా సునాము వల్ల మునిగిపోయినది.
దేవుడు రక్షించగలడు దేవుడు మనతో ఆరంభించిన కార్యాన్ని ముగింపువరకు
కొనసాగిస్తాడు.
కాలేజి జీవితము :
కాలేజి చదువుల్రై 15 కాలేజీలకు దరఖాస్తులు పంపాను ఒక రక్రస్తవ కళాశాలలో
ప్రవేశము లభించింది. నీవు అక్కడ చదివినను రక్రైస్తవులు చేయు ప్రార్థనలకు ఆచారాలకు
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు182
లుంగరాదన్నారు. నేను వెంటనే ""డాడీ రక్రైస్తవులన్న, వారి వేషధారణ జీవితమన్నా
నాకు చాలా అసహ్యాము అన్నాను. వారంతా చెప్పేది ఒక్కటై�తే చేసేది మరొకటి
అన్నాను. అనుకోని రీతిగా కాలేజీలో జాగ్రత్తగా గమనిస్తూ నా నమ్మకాన్ని
కాపాడుకోగలాగను. నాలో బాల్యం నుండి నాయకత్వ లకషణాలుండుటనుబట్టి నన్ను
తరగతి లీడరుగా ఎనుకొన్నారు.
ఒక సారి మాడు రోజుల మీటింగ్ జరిగింది. మొదట రెండు రోజులు ఆ
కార్య్రకమాలు ఎకుకవ పాటలు, బోధలు చర్చనీయాంశాలు ఉండు ననిష్టపడలేదు
గాని చివరిగా మాడవ రోజు నేను తప్పించుకోవాలని ఆ హాలులో కుర్చీిల వెనకగా
దాకుకన్నాను. నామీదగా నీడ కనిపంచగా మా ప్రిన్సిపాల్ గారు నీవు ముందుగా
ఉండాలి కదా అన్నారు. సరిగాగ 3 నిమషాల ముందుగా నేను అసంకలిపతంగా
వెాకరిల్లాను. గతంలో నేనెపుడిలా చేయలేదు. ఉన్నతమైన ఇంటిలో పెరిగాను. నేను
కన్నీరు కార్చుట కారంభించాను. ఆ క్షణంలో పొగల్లో నుండి ఒక ఆకారము కదులుచు
కనిపంచింది. నాకది }హా అని తలంచాను. చిరునవువాతో ఆ వ్యక్తి నా వైపు చూచారు.
గతంలో నేను ఆరాధించిన విగ్రహాలలో ఒకరు మాత్రం కాదు. ఆయన యేసు క్రీస్తని
గుర్తించాను నేను ఆయన కావాలని కోరలేదు ఆయననే నన్ను కోరుకున్నారు ఆయనే
నన్ను వెదకి కనుగొన్నారు.
గతంలో వేలకొలది శక్తి లేని విగ్రహాలను పూజించి విసిగిపోయాను.
పసలవులలో నేను ఇల్లు చేరాను. వంట గది వద్ద అన్నీ విగ్రహాలంటాయి. నా గది
మాత్రమే ఖాళీగా ఉంటుంది. నేనికకడ ఉండి ప్రార్థన చేసినను నాన్న నన్ను కనిపెట్టేస్తారు
గనక నేను రెస్టు రావ్ వెళ్ళాను మోకరించాను ప్రార్థించాను "" ప్రభువా, నేనీ స్థితిలో
ఏమ చేయుటకు తోచదు నేనేమయిపోతానో తెలియదు. నాకు తెలిసినదంత నేను
నీకు పూర్తిగా సమర్పించుకోగలను. నా జీవితాన్ని నీవు తీసుకొని, నేనేమ చేయాలో
నాకు తెలియజేయుము. నీచిత్తంలో నడిపించండి అని దీనంగా ప్రార్థించాను మానాన్నను
ఎదురొకనుటకు భయపడాను. అమ్మతో నా నమ్మకాన్ని చెప్పగా, నా ప్రభువు నన్ను
దర్శించారు అని చెప్పి నీవు చూపిన దేవునిని నేను కనుగొన్నానని తెలిపన వెంటనే
అమ్మ పరమానంద బభరితురాలయింది.
ఒక రోజు నేను కాలేజీలో నుండగా నా తల్లి శుక్రవారం వేళ్ ప్రార్థనా
కూటమ ఉంది తప్పక క్లాసు పూర్తిచేసుకొని రా అని ఆహ్వానించింది. నేను వెళ్ళే సరికి
చాల ఆలస్యం అయినందన వెనకగా కూర్చొిన్నాను ప్రవచనాత్మక సందేశము
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు183
పొందుట. ఆ రోజు ఆత్మాభిషేకము గల దైవ జనుడు రోగుల్రై ప్రత్యేక ప్రార్థనలు
చేయసాగాడు. అయన నన్ను సమీపించి నా కళ్ళలోకి చూస్తూ ""అమ్మ నీ కొరకు
ప్రార్థన చేయాలంటే ఏదైనా ప్రధానాంశమున్నదా? అని ప్రశ్నించారు. నా కేమ
తెలియదన్నాను. ""అమ్మ నీవు అభిషేకాన్ని పొందుకున్నావు. నీవు }హించని స�లాల
వద్దకు దేవుడు నిన్ను భవిష్యత్తులో తీసుకొని వెళ్లగలడు. నీ గొంతులో విసోపుట శక్తి
ఉంటుంది. నీవు పాట పాడితే చనిపోయిన వారు లేస్తారు. నీ సేవలో ఎన్నో విడుదలలు
సంభవిస్తాయి. నాకేమ అర్థం కాలేదు. అభిషేకం అనగానే మా తల్లికి అర్థమయింది.
నా గురించిన మాటలు నా తల్లి విని చాల సంతోషించింది. తర్వాత ఆదివారం
కూడా నా తల్లి నన్ను చర్చికి రమ్మని తెలిపంది. ఒక ఆదివారం మాత్రమే మా నాన్న
ఇంట్లో ఉండే రోజు. ఆయనకు తెలియక నేనెట్లా వెళ్లగలనో అర్థం కాలేదు. వెంటనే
రెస్ట రాముకు వెళ్ళి ఒంటరిగా మోకరించాను. నాకు చర్చికి వెళ్లాలని ఉంది. ఏరీతిగా
డాడీకి కోపం రాకుండా వెళ్లగలనో దారి చూపండి. అని ప్రార్థించాను. పప్రఫండ్
ఇంటికిగాని, ఏదైనా దేవాలయమునకు గాని వెళ్తానని చెప్పి చర్చికి వెళ్ళుటకు
నిరణయించుకున్నాను. నేను రక్షింపబడిన మొదటి ఆదివారం చర్చిలో అదే పాస్టర్
గారు నన్ను సమీపించారు.దేవుడు నిన్ను గార్చి ఒక మాట చెప్పారమ్మ. నీవు పాటలు
పాడి పదిమందిలో కలిసి కోయర్లో నుండవున్నారని తెలపగా నా తల్లి ఆనందించింది.
నాకు పాటలు రావు కదా.
ఇం^్లష్ అక్షరములో ఓవెల్స 5 ఉంటాయి. వీటిని పలుకుచు కవాయిరో� నిలిచాను.
మరల పాస్టర్ నన్ను కలిసి మాట్లాడారు. నన్ను ఆరాధన నడిపించాలన్నారు నాకు
పాట పాడుట రాదు. 200 మందిని ఆరాధనకు నడిపించుటనాకు సాధ్యమా?
భయపడాను నా వైక్రోఫోన్ ఆపివేసాను. నేనేమచేయలేనని తప్పించుకున్నాను జనాలు
పెరిగారు. పాస్టర్ గారు మరల పిలిచి ""అమ్మ యోజనా, నీకు చాల శ్రమలు
సంబభవించబోతున్నాయి అన్నారు. నేను అప్పటికి 15 సంవత్సరాల వయసులో నా
కంటే పెద్దవారిని నడిపించుటను బట్టి అసాయతో చాల విమర్శించారు. పాస్టర్
గారు ఎన్ని విమర్శలు వచ్చినా నీ సేటజి నుండి విడిచి వెళ్ళకు అని కూడా చెప్పారు
వెంటనే నాపై వ్యతిరకత ఆరంభవుయి ఎందరో రక్రైస్తవులండగా ఒక హిందా అవ్మాయి
ఎలా నిలసతుంది? అన్నారు. నారకకకడ ఆదరణ లభించలేదు.
నా తండ్రి తల్లి కూడా ఆదరించలేని రీతిగా బాధలో నుండగా దైవ వాక్యం
నన్ను ధైర్యపరచింది. దేవుని వాక్యం శక్తి గలది.
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు184
ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమసత జనులారా, నాయొద్దకు రండి
నేను మీకు విశ్రాంతి కలుగ జేతను. మత్తయి 11:28
దేవుడు వ్యక్తిగతంగా అందించిన అభిషేకానుభవం ఇతరులైవరా గ్రహించలేక
పోవచ్చును. నిన్ను సవర�ంచక పోవచ్చును, ప్రోత్సహించలేరని అర్థం చేసుకోవాలి.
నీకు నీవే భుజం తట్టుకొని ధైర్యంగా నిలబడాలి. నీ స్వంత పద్దతిలో ధైర్యంగా
ఉండాలి. పరులైవరు ఆదరించనపుడే, అందరూ త(ష�స:10)ణీకరించినపుడే నాలో అపార
శక్తితో ఎదురుకనే మొండి ధైర్యము కేవలము దేవుని నుండి మాత్రమే పొందగలము.
నాకు బైబిలు జ్ఞానం లేదు, పాటలు రావు చర్చి వారెవరైనా నాకు నేరాపలి కదా! వారి
సహాయము పొందనాశించాను.
ప్రతి ఆదివారం చాల విమర్శలు ఎదురయయాయి కాలేజి బ(ష�స:10)ందము అపహాస్యాలు
బాదించాయి ఇవన్నీ ఎదురొకనుటకు ఎక్కడ నుండి సహాయం లేదు. చిన్న విషయంలో
దేవుని నుండి బలము పొందుకోగలిగినచో అదే కొండంత ధైర్యము నిస్తుంది.
కొత్త అనుభవం ద్వారా నాన్నతో విశావాసం పంచుకొనుట :
ఒక క్రొత్త సంవత్సరము రోజు మా నాన్న హిందా దేవాలయానికి నన్ను
తీసుకొని వెళ్ళి పూజచేయించేవారు. ఆ దేవత అనుగ్రహము ఆ సంవత్సరమంతా
వెంబడించాలని ఆశించేవారు. ఆ దర్శనమునకు నాన్న వెనుక నేను నిలబడాను. నా
వెనుక నన్న వ్యక్తి నన్ను చూచి, ఈ అవ్మాయి రక్రైస్తవుల గుడిలో పాటలు పాడుతుంది
కదా, ఈ విగ్రహాల మధ్య నిలిచిందేమటి అని పపశ్నంచుట విన్నాను చాల బాధ
సిగ్గుతో తలవంచాను. నాన్నకు భయపడి వచ్చాను. దేవునికి అవమానం తెస్తున్నానని
భావించాను. ఇక ధైర్యంగా నా విశ్వాసము గార్చి నాన్నతో చెప్పాలి అని
నిరణయించుకున్నాను.
నేను నమ్మిన దేవునిని అవమానపరుచుట కిష్టపడక మరలా ఒంటరిగా
ప్రార్థించాను. ""ప్రభా, నేను ధైర్యంగా నిన్ను నవ్ముచున్నాననియు, ఇక ఎన్నటికి
విగ్రహాల జోలికి పోనని చెప్పాలని ఉంది. నాకంతటి ధైర్యమయండి. సరియైన
మాటలు ఇవవాండ� అని ఉపవాసంతో సిద్ధపడాను, వెంటనే ధైర్యంగా చెేపపసి నిలబడాను,
లోపల ప్రార్థిస్తూనే ఉన్నాను.సర నిన్ను నా కుమార్తెగా సీవాకరిస్తాను అని తలంచవదు�
నీవు నా కుమార్తెవు కానేరవు. నీ సోదరుని ప్రభావం చేయకన్నారు. నా మనసులో
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు185
ఆనందం కలిగంది. పరిశుద్ధాత్మ నాకు సేవాచ్చు నిచ్చింది. నేను కాలేజి �డర్గా
ఉండేదాని. నా కాలేజికి వచ్చిన వారు ప్రముఖులు నా తలాంతును గుర్తించారు.
టీవీ ఆరిటస్టులను,సినిమా ప్రముఖులను ఇంటరావ్యా చేయు భాద్యత
నాకపపగించారు మా ప్రిన్సిపాల్ గారు నన్ను అడిగారు. కాదనలేకపోయాను. నన్ను
చూచి చర్చి సరభయలలో ఒకరు పాస్టర్తో చెప్పారు. అది తప్పు అని తలంచి వెంటనే
నేను చర్చిలో కవాయరులో లీడరుగా నుండగా నాపై అసాయతో నన్ను ఆ వేదిక
నుండి దించాలని వివిధ రీతులుగా ప్రయత్నించారు. నేను చాలా ధైర్యంగా నిలిచాను.
నన్ను ఇంటరావ్యా చేయు సమయంలో వీడియో తీసి పాస్టుకు చూపించారు. ఆ
తర్వాత రోజు ఫోన్ వచ్చింది ఆరాధన చేయు నా స్థానంలో మరొకరిని సిద్ధపరిచారు.
నేనేమ చేయలేక్ థాంక్యూ చెప్పి నిష్రకమంచాను. నా జీవితం మరొక మలుపు
తిరిగింది. ఆ రోజు బైబిలు తెరిచి ఉంది. రోజు బైబిలు చదువుకొనే నేను గండెల
నిండా బాధతో ప్రార్థించాను. ప్రభువా నేను నిన్ను రక్షింపమని అడిగానా, ఆరాధన
లీడరుగా ఉంటనని అడిగానా? ఎందుకీ శ్రమలు ?
నీ సన్నిధికి చేరాను. నాపై చెడడ్ మాటలు పలికి నన్ను ్రతోసి వేశారు.
కారణమేమ? గతంలో ""నీవు నేను చెేపపవరకు సేటజి వదలకు అన్న ప్రవచనం దీనిని
బట్టి పాస్టుకు ఉత్తరము వ్రాసాను. పెద్దల మాటలను బట్టి వద్దన్నను తిరిగి రమ్మన్నారు.
నేను తోలు బోమ్మను కాను రానన్నాను. ఒకవేళ్ నేను పెండ్లి చేసుకొనుటకు ఆశించిన
వారెందరో వచ్చారు. నాపై చెడు చెప్పగా వెను తిరిగారు. ఆ మాటలన్నీ విన్నాను.
నాకు పెండ్లవుతుందా. అప్పటికి నాన్న నన్ను త(ష�స:10)ణీకరించారు. నాలో క(ష�స:10)ంగిపోయాను.
నేను ఆత్మీయంగా దిగజారుట :
ఆ తరువాత బైబిలు చదువుట ఆపాను. సహవాసం కోలోపయాను. వెంటనే
పసైతాను నాపై ఆదిపత్యము వహించింది. నా జీవాన్ని తీసేసింది. నారకట్టి భర్త కావాలో
అని వ్రాసికొన్నాను వాట్సాప్ ద్వారా తెలియ జేసాను.
నాతో గతంలో చదివిన వ్యక్తి 7వ తరగతి చదివిన అబ్బాయి గురించి తెలియక
పోయినా 7 రోజులలో పెండ్లి చేసుకుంటనన్నాడు. అన్నీ అబద్ధాలు చెప్పి నన్ను
నమ్మించాడు. నేను అతనిని చూడలేదు బలహీనస్థితిలో అతనిని పొరపాటుగా
నమ్మాను. యువతకు సలహా ఇదే ఇట్టి పొరపాట్లు చేయరాదు. 21 రోజులలో
చూచుటకవకాశం కలిగంది. గతంలో నాన్న, చర్చి వెళ్ళవద్దని నన్ను త(ష�స:10)ణీకరించుటవల్ల
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు186
నేను }భలో దిగిపోయాను. నన్ను చాలా నిర్బందించుటకారంభించారు. సరిగాగ
మాట్లాడకపోతే నన్ను బాధించాడు. విదేశాల్లో ఉన్నానన్నాడు. బ్లాక� మెయిల్
చేయసాగాడు. సరిగాగ మాట్లాడకపోతే ఆత్మహత్య చేసుకోగలనని బైదిరించేవాడు.
నేను తల్లి దగ్గర చూచిన ఫొటోలో మొత్తం అబద�మే అన్ని వ్యతిరకంగా
ఉన్నాయి. ఇండియాలో అవ్మాయిలు సేవాచ్చుగా మాట్లాడతాము. హిందా వరుడు
విగ్రహారాధన చేసే వ్యక్తిని పెండ్లి చేసుకోవాలన్నారు. నేను అతనికి ఫోను చేశాను
ఏడ్చాను పెండ్లి చేసుకోనని భయపడి అబద్ధాలు చెప్పానన్నాడు. నా హా(ష�స:10)దయములో
క(ష�స:10)ంగిపోయాను. నేను అప్పటికే హాయ్యర్ డి^్ర చేస్తున్నాను. రిపసర్చి పని ముగించ
వలసి ఉండగా స�మ్య అనే స్నేహితురాలితో నా రీపసర్చి ప్రోగ్రాములో నుండగా
అరె�ంటుగా మాట్లాడాలన్నాడు. బైదిరించాడు. నేనా, నీ గ్గడ్స అవసరమా అన్నాడు
మధ్యరాత్రి వేళ్ నా స్నేహితురాల్ని పంివేయుమన్నాడు. నేను మాట్లాడలేనన్నాను.
అమానుష్ రీతిగా ప్రవర్తిస్తూ నేను ఆత్మ హత్య చేసుకొని నీవే కారణమని వ్రాస్తానన్నాడు.
భయంతో ఏడ్చాను.
నాకు నా జీవితం వ్యర�మనిపించింది స�మ్యతో చెప్పాను. నాకు చివరి
రోజన్నాను. ఆమె చివరగా నా వస్ర్తాలు గమనించి స�మ్య నాతో ఒక మాట
మాట్లాడలేదు. నా దగరకు వచ్చి నాతో మాట్లాడుటకు భయపడింది. నీకేమయింది
గతంలో ఉన్న యోజనా లాగా లేవు. నీదేవుడేడి? నీ దేవునికి నీ జీవితమచ్చి నీవు
సేవ చేసావు కదా! నీ తల్లిదండ్రులు, స్నేహాలు వదిలి ఒక పఘూల్ కోసం మరణిస్తావా?
అవివేకివి కావద్దు అవే మాట్లాడుతా నన్ను పట్టుకొని }్రేసింది నీవు యేసు అని
పిలువు అని బలవంతం చేసింది. నీవు నీ విలువైన జీవితాన్ని సంతోషంగా సీవాకరించు
ఆనందించు, వెంటనే యేసు అని అరిచాను ప్రార్థించాను నీవే నన్ను రక్షించగలవు.
నన్ను క్షమించు సహాయపడు అన్నాను నా స్నేహితురాలు స�మ్య నా చేయి పట్టుకొన్నది.
ఆ ప్రభువు దయవల్ల గతం లో శక్తి బలము నాలో నిండుకొన్నది.
నాకొక ఫోన్ వచ్చింది ఎకకడున్నావు ప్రార్థనకు వెళుతన్నానన్నాను. నేను నీకు
లెక్క చెపపనవసరము లేదన్నాను.నేను ప్రార్థనకు వెళ్ళాను ఎవరిని పట్టించుకోలేదు.
7 నెలలు యేసుకు దారమయయాను. ఎంతో తపనతో దేవుని సన్నిధికి చేరాను.
మరల ప్రవచనాత్మకంగా చెడు ే్నేహంలో నలిగిపోతున్నావన్నారు ఇంటికి వెళ్ళగానే
ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఇంటికి వచ్చారు. నేను పూర్తిగా మౌనంగా బాధించి
చేసిన భయంకర సంఘటలన్ని వివరించి ఇక వద్దన్నాను. ఎవరమ తలచిన లెక్క
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు187
చేయను ధైర్యంగా నో అని చెప్పుట ధర్మము దేవుడు మనలో ఉంటే చాలు. నా
పరిస్థితిలో ఇండియాలో నుండి విదేశాలకు వెళ్ళాలని ఆలోచించాను. అమెరికాలో
ఇండియా నుండి ప్రవేశ పరీక్ష లేకుండా ప్రముఖ కాలేజీలో పోస్ట గ్రాడయయేషన్
చేయు అవకాశం దేవుడిచ్చారు.
అమెరికా ప్రవేశం : అమెరికాలో నారకవరా తెలియదు. విమానము దిగాను.
దేవుడు నాలో ఉన్నాడు. నీచితతములో నీవు వెళ్ళమన్న స్థలానికి వెళ్తాను ప్రభువా అని
తలచి కారు తీసుకొని ఒక హోటల్లో చేరి దగ్గరున్న చర్చికి ఆదివారం వెళ్లగా,
7 నెలల తరువాత మరల చర్చిలోకి ప్రవేశించాను. చాల ఆనందించాను. మనసారా
ఆరాధించాను. గతంలో వేదికపై ఉండి నా సరీవాసు ఇచ్చాను. కానీ ఇక్కడ కళ్ళు
మాసుకొని దేవునికి క(ష�స:10)తజ్ఞత తెలిపాను. ఎక్కడ ఆరాదిస్తున్నది కాదు ఎలా
ఆరాదిస్తున్నావో అది ప్రాముఖ్యము. దేవునితో సంబంధము, అభిషేకము ద్వారా
దేవుని తాజా ప్రేమను పొందాను.
క్రొత్త జీవితము ఆరంభము :
చాల క్రొత్త ప్రాంతాల నుండి ఆహ్వానాలు పొందాను. గతంలో ప్రపంచంలో
నలుమాలలకు దేవుడు పంపుతాడు నీలో శక్తి ఉంది. అన్నీ భాషలలో పాటలు
వ్రాయగలాగను. సోషల్ మీడియాలో పాడిన పాటలు చాల ప్రసిద్ధి పొందాయి.
నీకే నా ఆరాధన నీకే నా ఆలాపన వందనం ప్రభు యేసునకే వందనమే
పరిశుదు�నికే వందనం దేవునికే ఇస్తాను. నా స్వంత పాట వ్రాసాను. నా సాక్ష్యం తీర్చి
పాట రాసాను. తెలుగు ఆరాధన గొప్ప ప్రాంతాలలో ప్రదర్శంచ గలిగాను. గతంలో
నను వేదిక నుండి తొలగించారు. అమెరికాలో గొప్ప స్థలాల్లో ఘనత గుర్తింపు. నా
తండ్రి చేతిలో నిబంధన చేసినా రీతి దీవించారు. నీకు దేవుని అభిషేకముంటే ఎవరు
తాకలేరు. కి�నిక�లో పసైకాలజిస్టుగా 97శాతం విజేతనయయాను 2018 లో గొప్ప
వ్యక్తితో నా వివాహము దేవుడే జరిపించారు. ఎన్నో దేశాలు తిరిగి సాక్ష్యమిస్తూ
నీవెవరివైన పాస్టర్వైన దేవునికే నీవు ఇవ్వడం ఆరంభిసేత దేవుడు గొప్ప స్థితిలో నంచి
దీవిస్తారు.
నీవే ముందుగా దేవుని జీవాహారాన్ని బభుజించి ఇతరులకు అందించు. ్రేఫస్
బక�లో పెట్టిన విషయాలు నన్ను ప్రముఖ వ్యక్తిగా మార్చాయి. నా స్వరాన్ని అద్భుతంగా
దీవించారు. విభిన్న ప్రాంతాల్లో సాక్షిగా జీవించాను. దేవునికే మహిమ కలగాలని
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు188
చక్కని గీతాన్నీ వ్రాసాను. నా ఒంటరి ప్రయాణంలో సహాయము చేసిన నా యేసుకు
అభివందనం అని వ్రాసాను ఇండియన్ తెలుగు ఆరాధనలో నేను ఒకదాన్ని
పాలుగన్నాను. ఈ లోకం వేరు చేసిన దేవుని నిబంధన అనే భావంతో వ్రాసాను.
జోసెఫ్ రాజు కొంకితో వివాహం జరిగింది. గొప్ప ప్రేమగల అత్త మామ*్నచ్చారు.
లాయిరాజ్ అనే బాబునిచ్చారు. దేవుని సేవిస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చారు.
నా జీవిత గాధ, నా అనుభవాలు ఎందరికో సాపుర్తినిస్తున్నాయి. ప్రోత్సహిస్తున్నాయి
హిందువుగా పుట్టినను నన్ను వెదికి రక్షించి అవమానాల గుండా నడిపించి ప్రత్యేకించి
మంచి జీవితాన్నిచ్చారు.
నా జీవితము మీకు ఆత్మీయమేలునివ్వాలని ప్రారి�స్తూన్నాను. ఆమెన్
నా జీవితంలో నా ఇంట్లో నుండగా ఒక విశ్వాసి నా గార్చి ప్రవచనము
తెలిపంది. క్రీస్తును నమ్మిన విశ్వాసి లండన్ నండి వచ్చి కోరి వివాహము
చేసుకోగలనన్నది. నేను నమ్మలేదు శారావలై నవ్వాను. ఒక ఫోను వచ్చింది నా తల్లి
నమ్మింది. అమెరికాలో మాస్ట్ చదువుతండగా ఫిబ్రవరి వాలంటై�న్ రోజు యవ్వనస్తులు
గులాబీలు పంచుకొనుచుండగా నా కొరకు ఒక వ్యక్తిని చూపమని ప్రార్థించాను
్రేఫస్బుక�లో సువార్త బోధించే వ్యక్తిగా పరిచయమయయారు. అభినందించాను. క(ష�స:10)తజ్ఞత
తెలిపారు. ఆరాధన చేసాత ఫోటో లు పంపారు ఇద్దరమా ఒక చర్చిలో ఆరాధించు
అవకాశము కలిగంది. ఆయన సాక్ష్యం తెలిపారు. ఫోనులో మాట్లాడగలాగము పరిశు
ద్ధాత్మ ద్వారా నీకు అతనే భర్త అన్నారు. స్వరంతో స్థిరపర్చారు. అతను కూడా పెండ్లి
విషయం ప్రార్థించాడు ఇద్దరికి దేవుడు బయలుపర్చారు దేవుని ఉద్దేశ్యం తెలసుకోవాలి
అతను అమెరికాలో ఉండగా ఒక వారంలో వీసా వేసత దేవుని చిత్తమని ప్రార్థించాను.
నా పట్ల ప్రవచనం నెరవేరింది. దేవుని ప్రేమంచే వ్యక్తిని వివాహం చేసుకుంటే ఆ
వివాహం ఆనందంగా మారుతుంది.
జోసెఫ్ కొంకి, భర్త గారి సాక్ష్యము :
లండన్లో ఉండి సేవార్థం ఇండియా వచ్చారు. నేను ప్రారి�ంచానన్నారు.
వారి మాటల్లో వివరణ :
ప్రభువు నాతో చెప్పారు ప్రజలు దేవుని ప్రేమించే రీతిగా మార్చమన్నారు. నా
వయససు 20 సంవత్సరాలు మాత్రమే మా నాన్నగారి పక్షంగా వంశపారంపర్య
శాపాలున్నాయి. మొదటి భడడ్ మరణిస్తారన్నారు. తాతల సోదరులకు మొదటి భడడ్
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు189
మరణించారు. మరణాల పరంపరగా ఉండేది. నా తల్లి గర్బువతి గా నుండగా నీకొక
కొడుకు పుడతాడని చెప్పగా నా తల్లి చర్చిలో నిబంధన చేసుకొన్నది. నేను పుట్టి
బ్రతికాను. మాడు తరాలతో అద్భుత భడడ్గా పుటాటను దేవునికే స్తుతి సోత్రతము.
నీ దేవుడు నీ సమసతం కంటే గొప్పవాడు చనిపోయిన వారిని లేపిన దేవుడు
నిన్ను ఆదుకోగలరు. హ్రైాదాబాదులో జన్మించాను. మా కుటుంబమంతా లండన్లో
స్థిరపడ్డాము. అక్కడే నా విద్యాబ్యాసం జరిగింది. 13వ సంవత్సరంలో హిప్పి సంగీతంకు
ఆకరి�ంచబడాను. డబ్బు ఎలా వస్తుంది. మనుషులనెలా చంపాలి అని వినేవాడిని.
నా వయసు 15 వచ్చే సరికి వారివలై వస్రతధారణతో ఉండేవాడిని. నేను లోకాశలతో
నిండిపోయాను. అన్నీ సమ(ష�స:10)ది�గా ఉంటే గర్వం ఉండేది ఎవరి మాట వినేవాడిని
కాదు అన్ని తెలిసిన వాడినని తలంచాను. నేను రక్రైస్తవ కుటుంబంలో పుటాటను
అందరిని మోసం చేస్తూ జీవించాను నా తల్లిదండ్రులు నన్ను దేవునికి సమర్పించారని
గ్రహించలేదు ఒక రోజు క్రిస్మస్ వేడుకలలో పాలుగన్నాను.
ఒక అందమైన అవ్మాయి ఆరాధించుట చూచాను. నంబరు అడిగి
తీసుకున్నాను. మాట్లాడుటలో నేరపరిని. జనవరి 1 తారీకు ఆమెతో మాట్లాడాను.
ఆమె క్రీస్తు తో పరిచయం చేసింది. గతంలో నేను ఎన్నడా వినలేదు. రక్రైస్తవం
గార్చిన వివరాలైన్నడు వినలేదు. నాకు చాల ఆసక్తి కలిగ జాగ్రత్తగా విని నమ్మాను.
ఆమె నాకిష్టము గనుక ఆమె మాటలు వినాలనిపించింది. ఆమె బైబిలు వివరిస్తూ
ప్రార్థించుట నేర్పింది. ఆరాదిస్తున్న ఆ అవ్మాయిని చూస్తే విభిన్నంగా ఉండేది.
డిపసంబర్ 25 నుండి జనవరి 1వ తేదీ ఆమె క్రీస్తును రక్షకునిగా అంగీకరించగా ఆమె
మారింది. వేషధారణగా బ్రతికాను. ఆమెను ఆకరి�ంచుకోవాలని నటించాను. ఒక
రోజు దర్శనాన్ని చూచాను. పరలోకం తెరువబడింది సింహాసనంలో ఉన్నాను.
సార్యనికన్నా 10 రట్లు వెలుగులో ఒక వ్యక్తిని చూచాను.
సార్యని వెలుగు చూడలేము కదా ఆయన నన్ను సమీపించారు. ఆయన
ఆక(ష�స:10)తి చూడగా గాయాలు కనిపంచాయి చేతులో గాయా*్న బట్టి క్రీస్తు అని గుర్తించాను.
నా తల జ్ఞానంతో తెలసుకోగలాగను. ""నా కుమారుడా జోసె్ నీకేమ కావాలి ?"
నీవు పాపివి అనలేదు. దేవా అన్నాను ఎందరో దైవజనులను అడగవచ్చు నన్నెందుకు
అడుగుచున్నావు ? దేవుని నుండి ఏదైనా కావాలంటే కొన్ని రోజులు ఉపవాసం ఉండి
భచ్చిగాడిగా అడగలి కదా ఆయనే నన్ను అడుగుతున్నారమ? నా చేతులో ఆదివారం
బైబిలుండేది. 3 సార్లు క్రీస్తు నన్ను ప్రశ్నించారు. నేనింకా నిద్దలోనే ఉన్నాను. నాకు
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు190


కారు గాని డబ్బు గాని అడిగితే నాకు ఇచ్చేవారు. నేనేమ అడగలేదు. కానీ 3
విషయాలు ఆయనను అడిగాను.
నాకు నిన్ను ప్రేమంచే హా(ష�స:10)దయం ఇవ్వండి, క్రొత్త హా(ష�స:10)దయం ఇవ్వండి నా
హా(ష�స:10)దయమంతటితో ప్రేమించాలి. రెండోవదిగా నా మనససు నా సమసతం నివ్వాలని
ఉంది. సంపూరణ సమరపణగా నీకివ్వాలి. మాడవదిగా పౌలువలె సేవ చేయాలి
వెంటనే క్రీస్తు అది సమాపతమయిందన్నారు. కలవారిలో చెప్పిన మాట చెప్పారు.
�అటశీ@యశీరవ��సశీఅస�.శీతీస్త్ర షషష.యశీరవ��సశీఅస�.శీతీస్త్ర
నేను దేవుడు నారకై ఏరపరచిన నా భార్య యోజనాను బట్టి దేవునిని స్తుతిస్తాను
ఇద్దరమా అనేక దేశాలలో అనేకుల మధ్య మంచి పాటలు సాకషంతో దేవుని ఘనపరచు
చున్నాము. నా భార్య గీతరచయిత పాడగలదు. నా అభిషేక ప్రార్థనలు స్వస్థత
ఉజీ�వమునిస్తున్నాయి యేసయ్యకే వేలాది సోత్రతాలయయా సంతోషంతో పాడెదా కోట్లాది
సోత్రతాలు. ఆమెన్.
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు191
సాక్ష్యం 37. చదువు రాదు ఆస్తి లేదు, ఒంటరిగా భడను పోషిస్తూ బాధలో ఉ
ండగా క్రీస్తును ప్రేమించే విశ్వాసుల సువార్త ద్వారా నేను క్రీస్తును నమ్మి
సువార్త చేస్తూ దేవుని స్తుతిస్తు ఘనపరున్నాను.
శ్రీమతి దానమ్మ, కంచుమర్రు
ఫోన్ నం. : 9701138935
""యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటివాడను, నా
కుటుంబం ఏపాటిది? నీ ఆశీర్వాదం నొంది నా కుటుంబం నిత్యం
ఆశీర్వాదించబడును గాక". - 2 సమా 7:18
యేసు ప్రభువు దివ్య నామములో మీకు వందనములు నా పేరు దానమ్మ
నిరుపేగా నా జీవితం కొనసాగించాను దేవుని నమ్మని
రోజులలో హిందువుగానే జీవించాను. యేసు ప్రభువు గురించి
మాకు తెలియదు. నాకు ప్రభువు అంటే ఇష్టముండేది కాదు.
పూజలు చేయడానికి ఆసక్తి చూపలేదు. నా తల్లిదండ్రులు కూడా
్రేదవార వ్యవసాయం చేసే వ్యక్తితో వివాహం జరిపించారు.
ఇద్దరము కూ� పని చేసేవారము. నా భర్తకు చాలా నీర్సం
వచ్చి బాధపేవారు. స్నేహితులు క్రీస్తును నవ్ముకో అని తెలిపారు.
రక్రైస్తవులు ఆరాధించే మందిరానికి నడిపించారు. ముకాకవుల పసైమన్ గారు పాస్టరుగా
ఉండేవారు. ఆయన యేసు నామంలో నానె రాసి ప్రార్థన చేసారు. ఆ తరువాత ఒక
సంవత్సరం ఆరోగ్యంగా ఉన్నారు. మారుమనసు పొందుట సరిగా అర్థం కాకపోయినా
అందరు బాప్తిస్మం తీసుకుంటుండగా నేను తీసుకున్నాను. భర్త బాగుపడతారు అన్నారు
గానీ నీర్సంతోనే మరణించారు. అప్పటికీ నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఒక
బాబు, ఇద్దరు అవ్మాయిలతో చాలా బాధపడాను. ముగ్గురు పసి బిడ్డలు తినడానికి
ఏమీ లేని స్థితిలో ఉండగా చర్చి పాస్టు గారు మమ్ములను ఆదుకొని కడుపునింేపవారు.
యేసు ప్రభువు భడడ్లలో జాలి ప్రేమ, కనికరం చూచాను. కట్టుకొనుటకు రెండే
చీరలు ఉండేవి. సంఘసు�లను అడిగి నా అవసరాలు తీర్చివారు. వారు చూపిన
ప్రేమకు మా }రి నుండి ముకాకవుల చర్చికి వెళ్ళి ఆరాధనలో పాలు పొందేదాన్ని.
నా కొడుకును పాలేరుగా ఆసామ వద్ద పని చేయుటకు అప్పగించాను. పని చేసే
సమయంలో ఒక కూ� నా కొడుకు చేతిపై గడడ్పలుగు వేయగా చాలా గాయపడ్డాడు.
మాడు నెలలు ఆసుప్రతిలో ఉండి చికిత్స చేయించుకున్నాడు. సంఘంలో కొందరు
డబ్బు సహాయం చేసారు. అందరి ప్రార్థనల వల్ల కోలుకొని ఇల్లు చేరాడు. ప్రభువా
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు192

మాకే ఎందుకు కష్టాలు ని 7 రోజులు ఉపవాసముండి ప్రార్థించాను. నేను
చదువుకోలేదు. వినుట వలన విశావాసం కలుగును అన్న మాటను బట్టి దేవుని
మాటలు శ్రద్ధగా ఆలకించి అదే తలంచుకొని వాక్యం గండెలో దాచుకున ేదానను.
బైబిలు కథలు వారి జీవితాలన్ని తెలసుకునే దాన్ని గవవాల పాలైం నుండి వెళ్ళి
ముకాకవుల మందిరంలో ఆత్మీయ పాఠాలు నేరచుకున్నాను. నాకు సేవ చేసే పిలుపు
లేదు.
నేను రకత స్రావ రోగం వల్ల నీర్సమయయాను ఎవరికీ చెప్పుకోలేక చాలా
ఏడ్చి ప్రార్థన చేసాను. దేవుడు నన్ను ప్రేమించి దయ చూపి దర్శనంలో కనిపించి
మాట్లాడారు. దీనా భయపడవద్దు అని చెప్పి ముగ్గురు డాక్ట్లను వెంట తెచ్చారు.
యేసు ప్రభువు చేయి నా కడుపుపై ఉంచారు. ఆపరషన్ కలలో చేసారు. అయయా
నేను నీ సేవ చేస్తాను పొలం పని మానుకుంటను అని తీర్మానం చేసుకున్నాను.
నాకు ప్రార్థనా అనుభవంతో పరిశుద్ధాత్మను ఇచ్చారు. భాషల వరం కూడా ఇచ్చారు.
ఏమ చదువురాని నాకు ప్రవచనాలు చెప్పు వరం ఇచ్చారు. నన్ను చూచి చాలా
హేళన చేసేవారు. సువార్తకు వెళ్ళి క్రీస్తు గురించి సాకష్యమచ్చేదాన్ని. ఇల్లు గడువనందున
పొలం పనికి వెళ్ళి డబ్బు సంపాదించేదాన్ని భయయం సరుకులు కొనేదాన్ని. నా చిన్న
భడడ్ పాలు తాకగది. ఒక రోజు అన్నం వండుచు ఉండగా అన్నం ఎగిరి పాప మీద
పడగా కాలింది. చాలా దు:ఖపడి పవ్చాతాపంతో దేవుని దగ్గర ఒప్పుకున్నాను.
ప్రభువా నీ సేవ చేస్తాను మరలా కూ� పనికి వెళ్ళను క్షమించు నేను నీ గురించి
నేరచుకున్న సత్యాలు ప్రతి }రు తిరిగి ప్రకటిస్తాను. నా సువార్త సేవలో కొందరు
కానకలు ఇచ్చేవారు. దానితో ఇల్లు గడిపేదాన్ని. చాలా కష్టాలు వచ్చేవి. పసైమన్
పాస్టరుగారు ఆర్థికంగా, తండ్రివలై ఆర్థికంగా, ఆత్మీయంగా ఆదుకొని సహాయం
చేసేవారు. నన్ను ఎగతాళ్ళ చేసి హీనంగా చూచేవారిని పాస్టరుగారు గద్దించేవారు.
దేవునిచే ఎన్నుకోబడడ్ ఆమెను మనం తృణీకరించరాదు. అలా చేసేత తృణీకరించబడిన
రాయి తలకు మాలరాయి అవుతుంది. అందరి కంటే ఆమెను హెచ్చించి దేవుని
సేవలో వాడుకుంటారని నమ్మండి అని చెప్పేవారు. నన్ను కంచుమర్రు వెళ్ళమన్నాడు
అక్కడే నివసించి సేవ చేస్తున్నాను. దేవుడు ఇల్లు దయచేసారు. పాపకు వివాహం
చేసాను. నా అల్లుడు విజయ�ు మంచి విశ్వాసి. వారితో అనేక గ్రామాలు వెళ్ళి సువార్త
చాటాము. కొందరిని సమకూర్చి పాటలు పాడి ప్రవచనాలు బోదించేదాన్ని సేవ
పఘలించింది. ఏమ రాని నన్ను సేవలో ఉంచారు. మా కొరకు సేవ పరిచర్య కొరకు
ప్రార్థించండి. దేవుడు మవ్మును దీవించను గాక. ఆమెన్.
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు193
సాక్ష్యం 38. హిందా మతంలో జన్మించిననా నా తల్లిదండ్రులు క్రీస్తు శక్తిని
కనుగొను పరిస్థితులు ప్రభువే సమకూర్చారు. నన్ను క్రీస్తు సేవ్రై
పపతిషి�ంచారు. దైవ పిలుపు ద్వారా సేవలో స్థిరపరచగా ఆత్మజాలరిగా
రెండు సంఘాలను నడిపించి దేవుని సేవిస్తున్నాను
అల్లు సుజాత గారు
ఎలిరకపాడు, షారోను పొలము మనిపసీటస్ ప్రెసిడెంట్
ఫోన్ : 9705555724
""శక్తిచేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగును"
- జైకర్యా 4:6
పరిచయం:
ప్రభువునందు ప్రియ పాఠకులకు యేసుక్రీస్తు నామంలో శుభములు
తెలియజేస్తూ, ఈ సం. 2015న ఈ విధముగా ""షారోను పొలము"
సంఘంలో దేవుడు చేసిన అదు�బభత కార్యములను పంచుకోవడానికి
ఈ కలుగును గాక ! మొదటిగా మా నాన్నగార్యిన అల్లు పపకాశరావు
గారు 1951సం. �నన 10వ తారీఖన క్రిషాణజిల్లా తిరువూరు
అనే ప్రాంతంలో అల్లు తిరుపతయయా అల్లు అపరాంజమ్మ గార్లకు
పుట్టిన మొదటి కుమారుడు ఆ దినాలలో చదువుకుని తన మేనమామ
అయిన పేరుమాళ్ళ రాములుగారి కుమారెత అయిన పెరుమాళ్ళ సరస్వతి అనే హైందవ
సాంపపదాయం కలిగిన ఆమెను వివాహం చేసుకున్నారు. మొదటి నుండి మా
తాతగారు తిరుపతయ్యగారు వెులిపటీ సేవకునిగా పనిచేశారు.
తెలిసినపపటికీ పరిపూరణంగా క్రీస్తు భడడ్గా జీవించాక అనయల కార్యపకమాలలో
విరివిగా ఉంటా ప్రభువుకు దారంగా జీవిస్తూనే వుండేవారు. కాలపకమేణ మా
నాన్నగారు పపకాశరావుగారికి వివాహమయిన అనంతరం సంస్థలో ఒక
ఉద్యోగం లభించింది. అమ్మగారు సరస్వతి అనయరాలుగా క్రీస్తు ప్రేమను ఎరుగకుండా
వుండి విగ్రహాలను ఆమె ఆరాధించేవారు. ఇలా వుండగా కొన్ని సంవత్సరాల తర్వాత
ఉద్యోగ బదిలీ రావలసిన అవసరం వచ్చింది.
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు194
మా కుటుంబంలో మేము ముగ్గురు సంతానం మొదటి కుమార్తెను సుజాత
అనే నాకు ఒక తవ్ముడ, రాజేష్, చెల్లి సకన్య. అప్పటికి సుజాత అను నేను కొన్ని
నెలల పాపను ఈ ప్రాంతానికి వచ్చి కొంచెం క్రీస్తు ప్రేమలో నడవడం ప్రారంభించిన
పూర్తిగా క్రీస్తు బిడ్డలుగా వీరు కాలేకపోయారు. తర్వాత ఈ కుటుంబానికి జ్యేష�
కుమారెతనైన నాకు 5సం.ల వయససులో నాకు పోలియో వచ్చి రెండు కాళ్ళు పడిపోయి
ఏ వైద్యులు నాకు కాళ్ళు రావు అని చెప్పినప్పుడు ఇటు అనయరాలుగా అటు సగం
క్రీస్తులో కొనసాకగ దికుకతోచని స్థితిలో అనేకమందిచేత నా తల్లిదండ్రులు ఏమ చేయాలో
తోచని స్థితిలో అనేక మంది విగ్హారాధనకు ప్రోత్సాహాపరచబడి ఎన్నో ఇబ్బందులలో
మునుపు నా తల్లిగార్యిన సరసవాతిగారిని ప్రభువు ఒక చక్కని ఆలోచనతో పలు
ఏసుప్రభువు నామంలో ప్రార్థిసేత నా కుమారెత నడసతుంది. ఆలోచన కలిగి ఒకరాత్రి
ప్రభువా నీవు నిజమైన దేవుడవైతే నా కుమారుడు రెండు కాళ్ళు రావాలి. మా
కుటుంబంలో మేము అంతా ""ముత్యాలను, బభకుతలము అయిన నీవు నిజమయిన
దేవుడవని నిన్ను ప్రార్థిస్తున్నాను అని నా తల్లిగారు యేసుప్రభువుకు ప్రార్థించినపుడు
ఆ రాత్రి ఆమె ప్రార్థన విన్న ప్రభువు ఆమెతో దర్శినరూపంలో ఆ రాపతే దర్శించి నీ
కుమారి వారం రోజులలో నడసతుంది. నీ ప్రార్థన నేను విన్నాను అని ప్రభువు
ఆమెతో మాట్లాడి వైద్యుల వలన కాని నా వ్యాధిని యేసు స్వస్థపరచి డాక్ట్స తీయించిన
ఎక�్సర, సేకనింగ�ను దేవుడు తారుమారు చేసి వారం రోజులలో నన్ను నడిపించారు.
ఈ విధముగా ప్రభువు మా కుటుంబమును ప్రేమస్తున్నారు అన్న విషయం నా
తల్లిదండ్రులకు అర్థమయి ఆ తరువాత నుండి ఎకుకవగా మందిరానికి వెళ్ళడం
ప్రభువును ఆరాదించడం చేసేవారు గాని పూర్తిగా వారు ప్రభువులో వారి పాపములను
ఒప్పుకోలేదు. వీరి ఆత్మీయు సహవాసం సంఘ దైవసేవకులలో ఎకుకవగా
ఉంటా ఆ మందిరానికి వెళ్ళేవారు. కొంత కాలమయిన తరువాత ఆ మందిరంలో
జరికగ ఉపవాస ప్రార్థనలలో మా తల్లిగారు ప్రభువు తమ స్వంత రక్షకునిగా
అంగీకరించారు. అక్కడే పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఆ తరువాత మా
నాన్నగార్యిన పపకాశరావుగారు బభయంకరమయిన పతాగుడులో వుండి ఒక రోజు
పతాగి రిక్షాలో వస్తూవుండగా రిక్షా అతని మీద కాళ్ళు పెట్టి అతనిని బభయంకరముగా
తిడుతున్నప్పుడు అతను నాన్నగారిని రైలుపటాటలమీద పడుకోబైట్టి వెళ్ళిపోయాడు. ఆ
తరువాత పటై�న్ వచ్చే సమయంలో నాన్నగారితో పనిచేసే ఒక ఉద్యోగి అటువైపుగా
వెళుతూ నాన్నగారిని రక్షించాడు. ఇలా ఆ రాత్రి చనిపోవలసిన నాన్నగారు, ప్రభువు కృప
వలన పబతికి బయటపడ్డారు. ఇలాంటి పతాగుడువున్న నాన్నగారిని 1990సం�� ప్రభువు
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు195
దర్శనం ద్వారా మాడు ఇక్కడ అనయల మధ్యలో నీవు సేవచేయాలి అని చెప్పినప్పుడు
దేవుని దర్శనానికి లోబడి క్రీస్తును స్వంత రక్షకుడుగా అంగీకరించి 1990సం��
దర్శనం ద్వారా ఎనికేపాడు పగామంలో పరిచర్య ప్రారంభించారు. పరిచర్య ప్రారంభించి
ఎంతో ఘననీయమయిన సేవచేసి ఏరపరచబడిన పరిచర్యకు ప్రభువు కృపను బట్టి
""షారోను పొలము" సంఘము అనే పేరున పరిచర్య నడిపిస్తూ ఎన్నో ఆత్మలను
సంపాదించారు. ఆ పరిచర్యను దైవజనులు రెవ. ఎల్. కా�రెన్స శాపస్తిగారు నాన్నగారిని
ఎన్నో విధములుగా బలపర్చారు. అనేకమంది అన్యజనులు ప్రభువును స్వంత రక్షకునిగా
వీరి పరిచర్య ద్వారా నడుపబడ్డారు. కొంతకాలానికి పూర్తి పరిచర్య నిమిత్తం
ఉద్యోగమునకు రాజీనామ చేసి ఎన్ని కష్టాల మధ్య సేవ చేసి దేవుని కొరకు ఎంతో
ఆస్తిని ఖరచుచేఏసి 2009సం�� జనవరి 2వ తేదీన ప్రభువు పిలుపు నందుకుని ప్రభువు
సన్నిధికి చేరారు. ప్రభువు దర్శనాలను బట్టి ఈ పరిచర్య అంతటితో ఆగిపోక దేవుని
దర్శినభాగ్యం ఆయన కుమారెత అయిన అల్లు సుజాత అనే నాకు అనుపగహించారు.
5సం��లోనే కాళ్ళు పోయి కుంటితనములో వున్న నన్ను ప్రభువు ఎంతగానో బలపరచి
ఆయన పరిచర్యను కొనసాగించడానికి నిందలలో కష్టాలలో, కన్నీళ్ళతో ఉన్నప్పుడు
నేను వున్నాను అని ప్రభు నాకు చేసిన వాగ్దానం జైకర్యా 4:6 ద్వారా ప్రభువు నన్ను
బలపరచి సంఘాన్ని నడిపించడానికి ఎంతో ప్రోత్సాహాన్ని అనుపగహించారు. అంతేకాదు
2009 ఆగసుట 9వ తేదీన దేవుని అద్భుత దర్శనం చొప్పున గొల్లపూడి ప్రాంతంలో
కూడా పరిచర్య చేయడానికి ప్రభువు నన్ను ప్రేర్రించి ఈ విధముగా దేవుని సేవా
ఒక బలహీనమైన నా ద్వారా బలవంతుడైన దేవుని కృప నిలిచి ఆయన పని జరిగిస్తూ
ఎన్నో ఆత్మలకు మేలు కలిగించే ఒక సాధనంగా నన్ను నిలువబైట్టిన ఆ పరిశుద్ధాత్మ
దేవునికే మహిమ కల్గును గాక ! ఈ విధముగా షారోను పొలము సంఘము ద్వారా
దేవుడు ఎన్నో అద్భుతములు చేయుచున్నాడు. ఎన్నో బభయంకరమయిన వ్యాధుల
నుండి అనేకమందిని సవాస�పరచుచున్నాడు. ప్రభువు ఘననామానికి మహిమ కలుగును
గాక !
ప్రభువు సంఘముల కొరకు నా తల్లి (వేరమ్మ) గారి కొరకు తవ్ముడు (రాజేష్)
కొరకు ముఖ్యముగా ప్రభువు సేవలో నేను నమ్మకముగా ఉండునట్లుగా నా కొరకు
ప్రార్థించండి. అనేక ప్రాంతములలో సువార్త పపకటించడానికి భారము కలిగి వున్నాము.
సువార్తకు ఒక వ్యాన్ అవసరం. వ్యాన్ కొరకు ప్రార్థించండి. మేము మీ కొరకు
ప్రార్థిస్తాము. ప్రస్తుతం ఇప్పుడు అద్దె ఆటోలో పరిచర్య జరిగిస్తున్నాము. కష్టంగా
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు196
వుంది గనుక దేవుడు ప్రేర్రిేసత ఆటోగాని వ్యానుని గాని కొనుటకు సహాకరించగలరు.
పరిచర్య ఆటంకాలు తద్వారా ఆశీర్వాదాలు :
2009 సం�� నాన్నగారు చనిపోయిన తరువాత ఈ పరిచర్య విషయంలో
భయపడాను. మా నాన్నగారికి 1990సం�� ఇచ్చిన దర్శనం ఫిబ్రవరి 17,18,19,20
నాలుగు దినాలు ఈ పగామంలో సువార్త పపకటించమని దర్శనం ద్వారా తెలియజేశారు.
అప్పటి నుండి 2009 జనవరి 2న ప్రభువు పిలుపు ద్వారా మా నాన్నగారు మరణించారు.
ఆ సంవత్సరం చాలా భయపడాను. జనవరి నెల ఆఖరీలో 29,30,31 ఉపవాస
ప్రార్థన చేసి దేవుని యెదుట ఈ సమస్య పెట్టి ప్రభువా మీర ఏదో ఒకటి చేసి ఈ
సంవత్సరంసరభలు జరపాలని ప్రభువుతో మాట్లాడాను. ఆ మరుస్టి రోజులో ప్రభువు
నన్నెంతగానో బలపరచి సంఘంలో మాట్లాడవలసినదిగా తెలియజేశారు. ఆ
సంవత్సరమే ప్రతి కుటుంబం 2000రూ.లు ఇచ్చి 2009సం�� సరభలు ఎంతో
ఆశ్చర్యకరంగా ప్రభువు ప్రతి ఒక్కరిని ప్రోత్సాహాపరచి సరభలు జరిగించారు. అలాకగ
2009 ఆగసుట 9న ప్రారంభించిన గొల్లపూడి పరిచర్యలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు
చేశారు. మార్చి నెల ఆఖరీలో ఉపవాస ప్రార్థనలు జరుగుచుండగా మే 22,23,24
దినాలలో సువార్త పోస్ట్స వేయించాము. మే 15వ తారీకున లైల తుఫాను
ప్రారంభవుయింది. ఒక పోస్ట్స కూడా గోడమీద అంటించలేదు. 21 వరకు ఆ
తుఫాను ఆ నెలలో అందరి మీటింగ్స్ పోస్టన్ చేశారు. మా సంఘస్తులు ఎంతో
భయపడి ఇప్పటికి 7 రోజులు అయిన తుఫాను తగగడం లేదు. ఈ దినాలు దేవుడు
చాయిసేత ఇలా ఎందుకు జరుగుతుంది అని ఎంతో మంది మాట్లాడారు. కాని నేను
భయపడలేదు. ఆ రాత్రి అంతా ప్రభువు సన్నిధిలో 21 రాత్రి ప్రార్థిస్తూ ప్రభువా
తెల్లవారితే మీటింగ్ కార్యము మీర చేయండి అని ప్రభువును వేడుకున్నాను. ఆ
రాపతంత పంచడ వర్షం అయిన తెల్లవారితే వాతావరణమంతా మారిపోయి మంచి
ఎండను ప్రసాదించారు. ఆ మాడు రోజులు గొల్లపూడి పగామమంత ఆశ్చర్యపోయే
కార్యాలు ప్రభువు జరిపించారు. సరభలు జయకరంగా జరిపించాడు. అంతేకాకుండా
ఎనికేపాడులో ఇప్పటి వరకు అనగా 25సం.లు సరభలు జరగడానికి ప్రభువు ప్రతి
సంవత్సరములు ఎన్నో అద్భుతాలు చేస్తూ వసుత్నఆ్నరు. ఎందరో ఈ పరిచర్యలకు
ఆటంకాలు కలిగించాలి అనుకున్నారు. కాని దేవుని ఆత్మతో నడిపించబడే ఈ
సంఘాలను చెదరగొట్టే శక్తి ఎవవారికి లేకుండా ఇప్పటి వరకు ప్రభువు కృప చూపారు.
2013సం. గొల్లపూడి మీటింగ్స్ 2వ దినము రాత్రి మీటింగ్స్ అయిపోయిన తరువాత
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు197
దైవజనుల దయాకర్గారు అమ్మగారు ఇద్దరు పిల్లలు, నేను ఆటోలో వస్తూవుండగా
పబేక� పెఫయిల్ అయియంది. మేమంతా చనిపోయేవారము కాని ప్రభువు కృప్ ఆటోతో
వుంది. దానంతట అదే ఆగిపోయింది. ఇలా పరిచర్యలో ఎన్నో శోధనలు, కష్టాల
మధ్యలో ఇరుకులు శపతువుల మధ్యలో ప్రభువు మాతో వుండి నడిపిస్తున్నారు. ఇటీవల
2014 నవంబర్ గొల్లపూడిలో మందిరంలేక రెండు నెలలు రోడడుమీద టైంట్ క్రింద
ఆరాధన జరిపే వాళ్ళము. ఆ సమయంలలో యుడవల్లి బాబురావు గారిని శాంతమ్మను
దేవుడు ప్రేర్రించి వాళ్ళ ఇంటిముందు వున్న వాళ్ళ స్థలంలో మందిరం కట్టించి
ప్రార్థనకు ఏ లోటు లేకుండా ప్రభువు వారిని ప్రేర్రించాడు. అందుకు దేవునికే
మహిమ కలుగును గాక ! ఇలా ఎనిరకపాడులో గొల్లపూడిలో పరిచర్యలు జరుగుతు
వున్నాయంటే మొదటి దేవుని కృప అలాకగ సంఘ భడడ్ల ప్రోత్సాహం మరియు
ఇతరులు అనేకమంది మా పరిచర్యను అభిమానించే వారు ఇలా 25వ వారి�కం
వరకు ఎనికేపాడు పరిచర్య జరుగుతుందంటే కేవలం దేవుడు ఇచ్చిన ఆదరణే అని
చెప్పగలను. దేవునికి ఎంతగానో సోతపతాలు తెలియజేస్తున్నాను. ఇలా ఎన్నో ఆటంకాల
మధ్యలో దేవుడు ఈ పరిచర్యను దీవిస్తూ వున్నారు. దేవునికి సోతపతం ! ఆమెన్ !
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు198

సాక్ష్యం 39. క్రీస్తు శక్తి గొప్పది అని ప్రక్కింటి ఆంటీగారు క్రీస్తును పరిచయం
చేసారు. నాన్న కాళుినొప్పికి స్వస్థత లభించగా అందరము
క్రీస్తును నమ్మి వెంబడించి సాక్షులుగా జీవిస్తున్నాము.
క్రీస్తు సజీవుడు. ప్రేమ గల దేవుడు
పాస్టర్ మధుబాబు
శ్రీ భను పపకాష్గారు, వై టైస్టివెానీ టివి., ఫోన్ : 9010446420
జ/శీ.
""నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే" - నిర్గమ 15:26
పరిచయం:
ప్రభు యేసు నామములో మీకు వందనములు. మేము విగ్రహారాధన శ్రద్ధగా
చేసేవారము. మాకు బంధువులు ఎకుకవ. అమ్మ చాల
నిష్టగా పూజలు చేసేవారు. వేదాలు చదవాలనేవారు చిన్న
పిల్లలు 5 మందిమ జీవించే రోజుల్లో నా తండ్రికి
అనారోగ్యం వల్ల కాళ్ళు విపరీతంగా నొపిప వల్ల నడవలేని
స్థితి కలిగంది. ఎందరో వైద్యులను సంపపతించాము. అనేక
రకాల పూజలు చేసాము. అనేక దేవాలయాలను
దర్శించాము. స్వస్థత రాలేదు. చేతబడి పపభావమన్నారు. మా యింటికి సమీపంలో
ఒక ఆంటీగారు మా అమ్మను వదిన అని, నాన్నను అన్నయ్య అని పిలిచేది. క్రీస్తును
నమ్మితే స్వస్థత అని తెలిసినవారు చెప్పారని తెలిపంది. అమ్మ ఆమె మాటలు నమ్మింది.
స్వస్థత ముఖ్యమని తలంచి క్రీస్తును నమ్మిన వారిని కలిసింది. క్రీస్తుని నమ్మి చూడాలని
అమ్మ ఆశించింది. నేను భజనలు చేస్తూ నాన్నను బాగు చేయమని ప్రతి దేవతను
అడిగేవాడిని. ఒక్కసారి క్రీస్తును నమ్మి చూద్దామని తలంచాము. దొంగచాటుగా
మందిరానికి వెళ్ళాము. క్రీస్తు బాగు చేసేత ఆయనను నవ్ముదామన్నాను. ఆ మందిరములో
వారిని బాగా తిట్టేది. ముఖం చెల్లక మందిరానికి వెళ్ళలేదు. సిగ్గు తప్పి అవసరాన్ని
బట్టి కొన్ని వారాలు వెళ్ళగానే వెలుగు కాళ్ళలోకి దిగిందట క్రీస్తు గొప్ప వెలుగు నాన్న
కాలు తాకి స్వస్థత పొందారు. క్రీసేత దేవుడు. సహాయం చేసాడని క్రీస్తును అమ్మ,
నాన్న నవ్మారు. 7వ తరగతి చదివిన అమ్మ బైబిలు చదివి ఆ సత్యాలన్ని
బోదించసాగింది.
నేను అప్పటికే చాల పతాగుడు వల్ల హీనస్థితికి చేరి, నా తోటి వారికి నేరపవాడిని.
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు199
నా తల్లి భారంతో ప్రార్థించేవారు. ఒక దురాత్మ నన్ను పట్టి బాధించేది. నన్ను
పట్టుకోలేక పోయేవారు. నాకు పదిహేాడు సంవత్సరాల వయససులో బాధ పడాను.
నేను అకకగారింట్లో ఉండగా దీప్పు బుడిడ్లో కిరసనాయిలు నాపై పోసికొని అగిగపుల్ల
వెలిగించదలిచాను. దురాత్మ ఆత్మహత్యకు ప్రోత్సహించేది. నేను కష్టపడి సంపాదించ
దలిచాను. మా పగామదేవతకు జాతర్లు జరిపేవారము. ఆ సమయంలో రికార్డు
డానసు జరిగించేవారము. అబ్బాయిలను డానసు చేయిస్తూ పతాగుచున్నవారి బదులు
నేను డానసులు వేయుట, పతాగుడు, సిగరెట్లుకు బానిస్నయ్యాను. యీ రీతిగా
కొనసాగించిన రోజులో మంగళ్ హారతి యిచ్చే సమయంలో నేను గుడిలో
పండుకున్నాను. నాకొక మెల్లని స్వరం వినిపంచింది. అమ్మ బాగా ప్రార్థన చేసేవారు.
ఒకసారి }రగింపు సమయంలో డానసు వేసేవాడిని. అక్కడే చర్చి ఉండేది. అమ్మ
లోపల ఉండి చాల బాధపేది. రోజామణిగా పేరు మార్చుకున్నది. బాపీతస్మం తీసికొని
నాగమణి పేరు మారింది. ఎందుకో అమ్మ కోసం చర్చిలోనికి వెళ్ళాను. మందిరం
చేరగానే మనససులో శాంతి నెలకొన్నది. ఎంతో ఆశ్చర్యకరమైన తగిగంపు పశ్చాత్తాపం
కలిగ అదే రోజు రక్షణానుభవం పొందాను. చాల యిష్టంగా మందిరము ఆరాధనలలో
పాలుగనేవాడిని. తోటివారంతా చాల హేళన చేసారు. మీ నాన్న కాలు కోసం క్రీస్తును
నవ్మారు. నీకేమయింది? అన్నారు. అప్పటికే వివాహమయింది. బిడ్డలు కలాగరు.
వ్యాపారము పనులలో సొవ్ము లభించింది. దేవుని స్వరం తరచగా వినబడింది.
ఆయన నా సేవ చేయాలని సాటిగా ఆకాశం నుండి స్వరం వినిపంచింది. మా
ప్రాంతంలో మాపతం సేవ చేయరాదు వేర ప్రాంతం చేస్తానన్నాను. ఆ రోజుల్లో
యిద్దరు మా }రివారు మరణించారు. మా }రి వారి రక్షణభారం నాపై ఉందని
ఆలోచించి ప్రార్థించగా నేనున్న స్థలంలోనే సేవ చేయాలని మాడుసార్లు స్వరంతో
చెప్పారు. నేను పని చేయు యజమానిని కలిసి ఉద్యోగం మాని దేవుని సేవ ఎలా
చేస్తావని అన్నారు. నా మనససు చాల గద్దిస్తూనే వుంది. అప్పులు దేవుడే విడిపించాడు.
మేలులు చేసిన దేవునిని సేవించదలచాను. దేవుని సేవకు తప్పదని ఆదే పగామంలో
నేను చెడు స్నేహితుల మధ్య నేనే సాక్ష్యము చెప్పుటకారంభించాను. ఏ వేదికలో
డానసు వేసిన స్థలంలోనే నేను క్రీసేత దేవుడని సాకషమచ్చుచుండగా నేడు మాడు
స్థలాలలో సంఘం నడిపిస్తూ అనేకులకు ఆత్మజాలరిగా నున్నాను. నా బిడ్డలు గొప్పగా
చదువుకొని స్థిరపడ్డారు. ప్రభువు జీవితాలను మార్చువాడు నా జీవితం పూర్తిగా
అకస్మాత్తుగా మారి క్రీస్తు బలమైన సాక్షిగా మార్చారు. నాగబాబు మధుబాబుగా
క్రీస్తును సేవిస్తున్నాను. నారకై ప్రార్థించండి. ఆమెన్.
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు200
సాక్ష్యం 40. అనయడనైన నేను ప్రైస్తవుల ప్రేమకు ఆకరి�ంచబడాను. అనేక
అనారోగ్యము ప్రాణాపాయములో దేవుడే కాపాడారు. ఇంజనీరింగు
చదివి ఉద్యోగిగా నుండగా రకతపు కేన్సరు ఆఖరి సేటజిలో క్రీస్తు అద్భుత
సాక్షిగా నిలిపి దీవించారు.
పబదర్ పొట్లారు నాగేశ్వర్రావు, మనిపసీటస్,
జీ.ళ.వీ.
(శ్రీ ఆర్యన్ జోసఫ్) విశాఖపట్నం, ఫోన్ : 7702290899
"వాడు నడచుచు దేవుని స్తుతించుట పపజలందరు చూచి విస్మయములో నిండి
పరవశులైరి" - అపొ.కా. 3:10,11
పరిచయం :
ప్రభువు గొప్ప నామములో మీకు శుభములు. నా పేరు నాగేశ్వర్రావు. నాకీ
జై. ఎస్. ఎవ్. వారి ద్వారా యీ సాక్ష్యాన్ని వివరించుటకు అవకాశమచ్చిన గొప్ప
విశ్వాసి ఆత్మజాలరి అయిన సతీష్గారికి నా నిండు కృతజ్ఞతలు. నా జీవితంలో
నాలగవ సేటజీ కేన్సర్ నండి అద్భుత స్వస్థతనిచ్చిన క్రీస్తు ఆశ్చర్యకరుడు. నాకు గొప్ప
స్వస్థతనిచ్చారు. నేను ఒక ఇంజనీరు ఉద్యోగిగా నున్నాను. నన్నీరోజు సాక్షిగా నంచిన
క్రీస్తుకీ కృతజ్ఞత, కార్నర్ సోటన్ సంఘస్తులకు నా వందనాలు. నేను అపగకులంలో
హిందా కుటుంబములో జన్మించాను. నాకు అక్క, అన్నయ్య వున్నారు. బాల్యంలో
నా ముఖంలో గడడ్ వచ్చింది. అది తగిగంది గాని తల్లిదండ్రులు అందోళ్న చెందారు.
నేను అక్క, అన్న 2వ తరగతిలో బససు ఎకిక యిల్లు చేరాలని బససు దిగి పరురగతాతను.
వెనకగా 100మైళ్ళ వేగముతో వస్తున్న జీపు నిలబడిన నన్ను పగుద్దింది. ఎగిరి
పడిపోయాను. నా తలపై జీపు పడింది. చనిపోయానని తలంచారు. ఒకరు నా నాడి
ఉందని గుర్తించగా ఆసపత్రిలో చేర్చారు. తల పగిలింది. 7 రోజులు కోమాలో
ఉన్నాను. ఆపరషన్ చేసారు. 6 లేదా 7 సంవత్సరాల వయససుండేది. 2 నెలల
తర్వాత యిల్లు చేరాను. తలలో విపరీతంగా నొపిప వల్ల మంచము క్రిందకు దొర్లి
బాధలో కొట్టుకొనే వాడిని. కాసత కోలుకున్నాక మరొక సాకలుకు ప్రమాదంలో క్రింద
బడి కళ్ళు కనబడకుండా అంధుడనయ్యాను. ఆసపత్రిలో చికిత్స చేసారు. విపశాంతినిచ్చిన
తర్వాత కళ్లు కనిపంచాయి. చాల ఆనందించాను.
మా ప్రాంతంలో ఖాదర్ ఖాన్ అనే ముస్లిము వ్యక్తి క్రీస్తును నమ్మి విశ్వాసిగా
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు201
సంఘము నడిపిస్తూ వుండేవారు. "జోసెఫ్ ఖాన్గారిగా పేరు మారింది. 2000
సంవత్సరంలో నాలగవ తరగతిలో నాన్నగారి స్నేహితుడుగా మా పాస్టు గారు
సంఘానికి ఆహ్వానించారు. వారి యింటికి తరచగా వెళ్ళేవాడిని. నాకు బాల్యం
నుండి ఆ ఆరాధన చాల నచ్చినందన సండేసాకలుకు వెళ్ళి వాక్యాలు, పాటలు
నేరచుకున్నాను. నా తల్లిదండ్రులు నా విశ్వాసాన్ని వ్యతిరకించి నాకు తెలిసిన వ్యక్తి
నేను నమ్మిన నమ్మకం చెప్పగా నా తల్లిదండ్రులు ప్రతి ఆదివారం చాల బాధించేవారు.
ఎవరో నా మీద అన్నమీద చాడీలు చెప్పగా నేను పశమపడాను. ముఖ్యంగా నన్ను
హీనజాతివాడిగా మానసికంగా వెలివేసినట్లు అంటరానివాడిగా యింట్లో చూచేవారు.
అదే పటీట్వెంట్తోనే ఇంజనీరింగు చదివి ఉద్యోగములో చేరాను. అనుకోని
రీతిగా బరువు 10రోజుల్లో 10కేజీలు తగిగపోయాయి. జ్వరం వచ్చింది. చికిత్సలో
రక్తములో ఇన్ఫెక్షన్ ఉందన్నారు. మందు యిచ్చారు. అప్పట్లో కరోనా తీపవతతో
లక�&�న్ వచ్చింది. నాన్న నన్ను మందుల్రై డాక్టు దగ్గరకు పంపగా సమయము
లేదన్నారు. గాజువాకలో ఒక ఆసపత్రిలో చేరి వారికి రిపోరుటలు చూపించాము.
నాకు కేన్సరు వుందని పపత్యేకవైన పేరు చెప్పారు. ఒక గడడ్ ఉండగా బయాప్సీ
తీసారు. దేవునిపై ఆధారపడి, నీవు తప్ప ఎవరా నాకు అండ లేరని తలంచి ఆయనపై
అనుకొని పబతికితే దేవుడు విడువక ప్రేమంచగలడు. జ్వరం, నీర్సం తగ్గలేదు. పసలైన్
బాటిల్స 5 ఎకికంచిననా ఒక గంట నిబలడేవాడిని. నేను అంత బాధలోనా వాక్యము
చదువుట ప్రార్థించుట మానలేదు. మా సంఘకాపరి, విశ్వాసులు నా పట్ల అపరిమతమైన
ప్రేమ చూపి, కన్నీటితో ఉపవాసముండి ప్రార్థించి ఆదరించేవారు. దేవా, నాకే
ఎందుకింత పశము, బాధ అని నేనేనాడు దేవునిని పపశ్నంచలేదు. వినయంతో పశమను
బభరించేవాడిని. నాకు గడను ఆపరషన్ చేసి రిపోరుట్రై ముంబాయి పంపగా అది
చూచాక కరోనా వల్ల దగ్గరకు రావద్దు గాని వాట్సప్ చేసాము. నీవు వెంటనే
మహాత్మాగాందీి కేన్సర్ ఆసపత్రికి వెళ్ళాలని సలహా యిచ్చారు. నాకేమయింది? అని
ప్రశ్నించాను. నా స్నేహితులు డాకటర్లు వెంటనే ట్రీట్మెంట్ మంచిదన్నారు. పాస్టు
గారు సంఘసరభయలు నాతోటి ఉద్యోగస్తులు భారంతో ప్రార్థించి సహకారము అందించారు.
నాకు మందు నీరు చేదైనదిచ్చి పెట్ సాకను తీసారు. నాలగవ సేటజీ కేన్సరు
గనుక మీరు సంతకం పెట్టినచో చికిత్స చేస్తాము 90% జీవితం శూన్యం, ముదిరి
పోయింది. కీమో తట్టుకోలేకపోవచ్చు. నా యింటిలో నేను మాపతమే ప్రభువుని
నమ్మాను. నేను నిన్ను పపశ్నంచలేను గాని నీ చిత్తమయితే నన్ను నీవు తీసికో ప్రభువా
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు202
అని దీనంగా కన్నీటితో ప్రార్థించేవాడిని. రాత్రివేళ్ నిపద పట్టేది కాదు. మొదటి కీమో
తర్వాత నాలుగు కీమోల తర్వాత పెట్ సేకనులో ఏమీ మారుప లేదన్నారు. 8 కీమోలు
తర్వాత పరీక్షలో మారుప లేదు. 10వ కీమో తర్వాత కొంచెము అభివృద్ధి కనిపంచింది.
చేతులు ఎతతలేని స్థితిలో కష్టంగా ఎత్తిపట్టి, నా పూరీవాకుల శాప పఘలితాలు గాని, నా
పాపాలు గానీ క్షమించి నీ చిత్తము నెరవేర్చండి అని ప్రార్థించాను. నా ట్రీట్మెంట్
ఆరంభము నుండి కూడ యేసురక్తమే జయము అనే నినాన్ని కొన్ని లకషలసార్లు
ఉచ్చురించేవాడిని. ఆ మాటకు విసోపట శక్తి ఉందని నా స్వస్థత సాక్ష్యము కాగలదు.
12వ కీమో పూరతయింది. రిజలుట వినడానికి భయపడాను. కాని ప్రార్థించి కనిపెటాటను.
దేవునిపై పూర్తిగా ఆధారపడ్డాను. చికిత్స తర్వాత డాక్టు రిపోరుట చూచి, నీవేనా
నాగేశ్వర్రావు అని పపశ్నంచి, నా కేసులో వివరాలన్ని చూచి అమ్మో అని అరిచాడు.
నీ దేవుడు గొప్పవాడు బాబు అన్నారు. నీకు పూర్తి స్వస్థత వచ్చింది. నీకు చివరి
సేటజీలో చాల పెద్ద టయామరుంది. చిన్న టయామర్ల పాకిపోతాయి. యివన్నీ ఏ రీతిగా
మాయమయయాయో అర్థం కాలేదు. సేకను చేసిన వారిని పిలిచి ప్రశ్నించారు. నాతోటి
కేన్సరు వాళ్ళు ప్రతి నెల వచ్చి చెక్ చేసికొనేవారు. నాకా అవసరత రాలేదు.
వెంటనే పాస్టరుగారికి వివరంగా ఆనందంతో చెప్పి దేవుని స్తుతించాను.
ఎన్నో వందలమంది ప్రార్థించారు.
నా వ్యాధికి గల కారణం ప్రభువు దర్శనం ద్వారా తెలిపారు
ఒకరాత్రి "" ఇదిగో దేవా నా జీవితము ఆపాదమస్తకం నీకంకితం" పాట
వింటూ వుండగా ఒక సాధువుగారు కనిపంచి చర్చిలో బురదలో రాళ్ళు తెచ్చి చేరచుట
చూచాను. ఆ వ్యక్తిని నేనే, ఆ రాయి చర్చిలో వ్యకుతలు ఆ రాయిపై చర్చి సరభయల
ముఖాలు కనిపస్తున్నాయి. నీ రాయి చాపనా అన్నారు. నా రాయి అతి సుందరంగా
చెకకబడి ఉంది. ఆ ప్రభువు నాతో ""నేను చిన్నప్పుడు నుండి పడిన ప్రతి పశమను
చూపారు. క్యాన్సరు గార్చి చాల బాధపడాను కద చేతి నరాలకు కీమో ప్రతి 14
రోజులకు పెట్టిన బాధ చాల భయంకరంగా ఉండేది. పాస్టు గారి అబ్బాయి జాన్
అన్నయ్య రోజు నా దగ్గరకు వచ్చి యారిన్కి వెళ�ి సమయంలో కీమో ఆపరాదు.
అది అయయాక పట్టుకొని నన్ను రెస్ట రామకి తీసిరకళ్ళి ఆదుకున్నాడు. 2018లో నా
పుట్టినరోజు కేక� కోసినపుడు ఆ రాత్రి దర్శనం వచ్చింది. ఒక ఎపర పుస్తకంలో ఫోటోలో
క్రీస్తు వాడిన వపసతపు ముక్క చూచాను. పాస్టరుగారితో చెప్పగా పశమలు వుంటాయేవెా
అన్నారు. ఆ తర్వాత నాలుగవ సేటజికి 2020కి చేరాను. నీవు నీ పశమలో తోడుగా
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు203
వుంటే నీ కొరకు సాక్షిగా ఉంటను. క్రీస్తు చూపిన రాళ్ళు దొర్లిపోతున్నాయి. సరియైన
భక్తిలేని రాళుిగా చెకుకటకు లోబడువారిగా ఉన్నారని చూపి, నేను అంగీకరించగా
చెకాకనన్నారు. దేవుడు నాకు వాగా�నాలని చేశారు. కీరత. 94:19 ""నా అంతరంగములో
వేదనలు హెాచ్చగా నీ కృప నన్ను ఆదరించిందన్నారు. నాకయితే 5 లేదా 6 లక్షల
ఖరచు కాగలదు. ఎందరో ఆర్థికంగా ఆదుకున్నారు. సహాయపడిన ప్రతి వ్యక్తికి వ్యక్తిగతంగా
కృతజ్ఞతలు తెలుపకుంటున్నాను. నా అనుభవంలో క్రీస్తు చితాతనికి లోబడినపుే
అద్భుతాలు చూడగలము. నేను నమ్మిన క్రీస్తు సజీవుడు. అద్భుత శక్తి గలవాడు.
క్రీస్తులో జయము నిశ్చయంగా లభిస్తుందని నేను అనుభవం ద్వారా చెప్పగలను. నా
తల్లి నన్ను హీనంగా చూచి వెలి వేసిననా క్రీస్తును ప్రేమంచుటకు వెనుతిరుగలేదు.
పశమలు ఓరచుకున్నాను. బాల్యంలో మరణం నుండి చాలసార్లు తప్పించిన క్రీస్తు
స్తుతిపాపతుడు. క్రీస్తుకే మహిమ కల్గుగాక ఆమెన్.
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు204
సాక్ష్యం 41. క్రీస్తు తెలియని కుటుంబములో జన్మించాను. క్రీస్తు అనుచరులను
విపరీతంగా ద్వేషించే తల్లిదండ్రులు నేను సత్యాన్వేషణలో క్రీస్తును
నమ్మినందున నేను అసహ్యింపబడినను క్రీస్తును వెంబడించి
ఆత్మజాలరిగా నున్నాను.
పబదర్ పెంకల వెంకట సత్యవరపపసాద్,
క్రీస్తు విజయము బయాలా మనిపసీటస్, చెరుకువాడ, ప.గో.జిల్లా
జ/శీ
""పశమ దినమున నీవు కృంగిన యెడల నీవు చేతకాని వాడవగుదువు"
- సామెతలు 24:10
పరిచయం:
క్రీస్తు ప్రభుని నామములో మీకు నా శుభములు. నా పేరు పెంకుల వెంకట
సత్య వరపపసాద్. మా సవారగామము ఆంధ్రప్రదేశ్లో భీమవరం సమీపాన చెరుకువాడ
పగామము. హిందా కుటుంబములో జన్మించాను. ఆ భక్తిలో పెంచారు. నేను పుట్టింది
ఒంగోలు జిల్లాలో కందుకూరి పగామము. మా నాన్న హైదరాబాదులో హైకోరుటలో
ఉద్యోగం చేసారు.యిద్దరు అక్కలు ఒక చెల్లి. నా తల్లి అనేక పురాణ కార్యపకమాలకు
తీసికొని వెళ్ళేది. శ్రద్ధగా వినేవాడిని. ప్రత్యేక గదిలో ఉదయాన్నే పూజల్లో పాలుగనేవాడిని.
ప్రతి సంవత్సరము తిరప్తి వెళ్ళి తలనీలాలు యిస్తూ, కంచి, మధుర పుణ్య కేషపతాలు
దర్శించాను. దేవుడున్నాడు, ప్రతి విషయం చూస్తాడని నవ్మేవాడిని. మా నాన్న
గారికి చాల కోపము ఉండేది. అమ్మకు డయాభటీస్ వ్యాధి ఉండేది.నాన్న కోపంలో
తేడా వేసత ఏ వసతువైనా విసిరి వేసేవారు. నేను చాల వెుదు�గా ఉండేవాడిని. పరీక్షలో
ఒకసారి ఆన్సర్ పేపరు యింటికి తెచ్చి ప్రశ్న పేపరు టీచరుకిచ్చాను. యింట్లో అన్నం
వెుతకులు పడినందున నన్ను నాన్న కొటాటరు. 24 గంటలు నాకు మాట రాలేదు.
అంత కోపంగా వుండేవారు. ప్రైస్తవ్యం మన మతం కాదు. పభటిష్ వారు తెచ్చి పెట్టిందనే
భావముండేది. బడి, గుడి మాపతమే తెలసు. సిటీ తెలియదు. 1975లో కోరుట
వెుజిపేసటట్గా నాన్నకు పపమోషన్ వచ్చింది. కడపలో గదిలో ఉండి పదవతరగతి
చదివాను. గంటారు, గుడివాడలో పి.యు.సి. భ.యస్సీ భీమవరంలో చదివాను.
ఆ ప్రాంతంలో సినిమాలు చెడు పుస్తకాలు చదువసాగాను. భావోపదేకాలలో చాల
చెడు వుండేది. చెడు చూపు వుండేది. సినిమాలు బాగా చూచేవాడిని. శరీరాశ
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు205
నేపతాశ జీవపు డంబము నాలో ఉండేది. ప్రతి శనివారం దేవాలయా*్న దర్శించేవాడిని.
నాలో చెడు మారది కాదు. ఎవరు నన్ను రక్షించగలరనే కేక ఉండేది. మరణభయం
చుట్టుకొనేది. కొంతేసపు చదివినా మంచి మారుకలు వచ్చేవి. మా మేనతతగారు
ప్రభువును నమ్మింది. ప్రభువు సేవ చేసే తమళ్ సేవకుని దగ్గరకు తీసికొని వెళ్ళింది.
అన్ని నదులు సముపదంలో కలుస్తాయని అన్నాను. బైబిలులో వాక్యం చూపారు.
ప్రకటన 21:7 ""పిరికివారు, అవిశ్వాసులను, అసహ�్యలను, నరహాంతకులను,
వ్యభిచారులను, మాంత్రికులను, విగ్హారాదికులను అబది�కులందరు అగ్ని
గంధకములలో మండు గండములో పాలు పొందుదురు". ఈ వాక్యం చూపారు.
పుణ్య కేషపతాలకు వెళ్ళు వారంతా 90% హిందువులంతా నరకానికి వెళాతరా? అన్నాను.
నున్నారు. చాల వాదించాను. ఆయన వద్ద శక్తి ఉందని చూచాను. యాజక
వంశంలో ఉండి ప్రార్థిసేత అద్భుతాలు జరికగవి. అందరికీ ఒక రాత్రి, ఒక సారయడు,
ఒకే రంగు, రక్తముండునని ఒకే దేవుడున్నాడని, దేవునిని తెలసుకోదలిసేత అయితే
అది ఏ దేవుడు అని సృష్టిని చేసిన దేవా! నీ ్రేరమ? నాకు తెలియజేయి. నా గదిలో
ఒక స్నేహితుడుండేవాడు. అతని వద్ద యాత్రికుని పపయాణము అనే బక� ఉంది.
దాని అటటపై ఒకతని వీపుపై మాట ఉంటుంది. సత్యవేద గ్ంథం అతని వద్ద ఉంది.
నన్నెవరు విడిపిస్తారు? అన్నాడు. ఆ పపయాణికుడొక ప్రైస్తవుడు. నా దోషములు
మోయలేని బరువుంది. దషుటలకు నెమ్మది లేదు అని వుంది. అతనిని
పిచ్చివాడనుకుంటున్నారు. తీరుప వుంది శిక్ష ఉంది. ఏడసతున్నాడు.
అంతలో ఒక సువార్తికుడి కనిపంచాడు. దారాన వెలుగు కనిపంచిన వైపు
చూపాడు. ఆ వెలుగే బైబిలు గ్ంథదము. భారం పోతుంది గనుక ఆ దారి వెళ్ళమన్నాడు.
ఇరుకు మారగంలో వెళ్ళగా పెద్ద సిలువ కనిపంచింది. క్రీస్తు సిలువలో పవేలాడుట
చూడగానే యాత్రికుని భారం దొ]్లపోయింది. నేనొక పాపినని పగహించాను.
నీతిమంతులను కాదు పాపులనే పిలువవచ్చానన్నారు. కృషుణడు దష్ట శిక్షణ అన్నారు.
క్రీస్తులో ప్రేమ, శక్తి ఉంది, నవ్వాలనిపించింది. నాలో సిగ్గు కలిగంది. ప్రజలు
నావాళుి ఏమంటారో? సినిమాలు మానగలనా? అనే సందేహాలు వచ్చాయి. పసైతాను
బభయపెట్టే మోసం చేసి క్రీస్తును నమ్మకుండా చేసాడు. డబ్బు, చదువు, అన్ని వున్నాయి.
నాలో ఏదో కొదువ వుంది. ఆ పుస్తకము చదివితే ప్రైస్తవుడనయిపోతానా? నా
కొరతల గల జీవితంలో చనిపోతే బాగుండును అని తలంచాను. 1979 నవంబరు
నెలలో ప్రార్థించాను.
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు206
దేవుడెవరు? నన్ను రక్షించవచ్చు కద! ఆకాశంలో సిలువలో రక్తం కారుట
చూచాను. ప్రైస్తవుల దేవుడు సిలువలో చంేపసారా? చాల చర్చి ప్రాంతాల్లో సిలువను
చూచేవాడిని. ఆ క్షణంలో ఒక స్వరం వినిపంచింది. యేసే నిజమైన దేవుడు. ఆ క్రీస్తు
తన మాటల్లో అందరి పాప పరిహారార�ము సిలువలో మరణించానన్నారు. యాత్రికుడి
సిలువ వద్ద పాపాలన్నీ పరిహారింపబడ్డాయి. చిన్న ప్రార్థన చేసాను. ""యేసుపపరభువా
నేను పాపిని". ఆ దినం నా గర్వం తీసివేసికొని వినయంతో అపవిపతుడనని ఒప్పుకున్నాను.
రక్తంతో కడిగారు. గొప్ప బరువు దిగిపోయింది. తెలియని శక్తి నాలో ఆవరించింది.
ఇకను పాపము చేయకు అన్నారు. పాపంపై విడుదల యిచ్చారు. అన్ని అలవాటుల
నుండి విడుదలనిచ్చాడు. చర్చికి వెళ్ళి పాస్టరుగారిని క్రొత్త నిబంధన అడిగి చదువుట
కారంభించాను. తేనెకంటై మధురంగా ఉండేది. జక్కయ్య జీవితం చదువగానే నా
పాపాలు తెలిసి అన్ని జ్ఞాపకం చేయగా అన్ని చెల్లించాను. మనుష్యులతో క్షమాపణ
అడిగాను. సరిచేసికొన్నాను. నా విగ్హాలన్నీ పెటైటలో పెట్టేసాను. నిజము తెలిసికున్నాక
భయం తగిగంది. విగ్హాలన్నీ పడవేసాను. నా భక్తి గార్చి అందరికీ ఎందుకు చెప్పాలి?
అని ఆలోచించాను. మత్త. 10లో అన్ని విషయాలు పగహించాను. మనుష్యుల
ముందు క్రీస్తును గార్చి ఒప్పుకోవాలని తెలిసింది. నా పరిస్థితి అమ్మ నాన్నకు తెలిసి
చాల బాధ పడ్డారు. అమ్మ ఏడ్చింది. కారు మాట్లాడి తిరప్తి తీసికొని వెళ్ళారు.
అక్కడ సాగిలపడమన్నారు. తలనీలాలిచ్చాను. ప్రతిరోజు ప్రయాణాలు డిపగీ చివరి
సంవత్సరం చదివాను. విగ్హాల ముందు క్రీస్తునే ప్రార్థించాను.
ఒక దైవజనునితో పరిచయముతో డేవిడ్ రాజుగారు చెప్పిన మాటల్లో అనేక
పశమలు అనుభవించి పరలోక రాజ్యం చేరాలని పౌలు నేరుపచున్నాడని తెల్పారు.
గొపరెపిల్ల రక్తంలో కడుగుకొన్నవారు పశమలు అనుబభవించినవారు యింటివార
వ్యతిరకిస్తారు జాగ్రత్త అన్నారు. వాక్యం బోధించారు. ప్రభువే ధైర్యమచ్చారు. నేనిక
విగ్రహారాధన చేయను అని తల్లి దండ్రులకు చెప్పాను. చాటుగా ప్రార్థించుట, చాటుగా
వాక్యం చదువుకొనేవాడిని. దారిలో వాక్యం రహస్యంగా చదువుకున్నాను. సహవాసంలో
బలపర్చారు. పాత స్నేహితులంతా ఆశ్చర్యపడి మత పిచ్చివాడయయాడని హేళన
చేసారు. ప్రభువు నన్ను రక్షించారు. నాలో శాంతినిచ్చారన్నాను. క్రీస్తు కనబడ్డారు,
మాట్లాడారని చెప్పాను. తర్వాత బాపీతస్మం గార్చి ఆలోచించాను. మారుమనససు
తర్వాత 1980 అకోటబరులో నీటి బాపీతస్మము ద్వారా దైవపపసాదని పేరు మార్చారు.
బాపీతస్మ అనుభవంలో ప్రభువే ఆ దైవ జనునికి నా పేరు చెప్పారు. మా నాన్న
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు207
తనకు చెపపలేదని చాల కోపముతో అరిచారు. నాన్నగారు సతతనపల్లి వచ్చారు.
ఎవ్.ఎ పపవేటుగా చదివాను. పూర్తి చేయలేక పోయాను. బ్యాంకు పరీక్షలు వంటివి
చాల పరీక్షలు పవాసినా విజయం లేదు. రాత్రివేళ్ చీకటి శకుతలు వెంబడించేవి. చిన్న
ఉద్యోగం కోసం, నా విడుదల్రై ప్రార్థించమని. విశ్వాసులను కోరాను. భక్తసింగు
గారి సహవాసం ఆరంభవుయింది. అరమందంగారు విజయవాడ బైంజమీను గారు
పపసంగించేవారు. స్వచ్ఛమైన వాక్య బోధలో ఆత్మీయంగా ఎదిగాను. నాన్నకు గండె
బలహీనమయినందున నన్ను వేదించుట మానివేసారు. 1982లో పత్రికలో వ్రాసిన
విషయాలు బభకతసింగుగారు సేవా ప్రారంభంలో నేను నీ చిత్తము చేస్తానని ప్రమాణం
చేయగా, అద్భుతాలు చేస్తానని ప్రభువు చెప్పారు. వెంటనే ప్రభువా నీ చిత్తము చుటాట
1982 డిపసంబరు నెలలో మరొక ఆత్మీయు మలుపునిచ్చారు. ఉదయాన్నే మా నాన్న
ప్రశ్నించారు. నీ గార్చి చెప్పారు. ఇక్కడ వద్దన్నారు. చిన్నాన్న దగ్గర 8 నెలలు చిన్న
పని చేసాను. సేవాచ్చుగా ఆరాధనలలో పాలుగన్నాను. భక్తసింగుగారి పుస్తకాలు చదువుట
చాల యిష్టమయింది. తలక్రాపఘుట వేయుటకు వెళ్ళనా అని అడిగితే మాడుసార్లు
వద్దన్నారట. మరొకసారి యిపుడు వెళ్ళు అన్నారట. పపఫీగా తలక్రాపఫ్ట సమయంలో
క్రీస్తు సువార్త బోధించగా రక్షణ పొందగా క్రాపఫ్ట వేయు వ్యక్తితో అక్కడే మోకరించి
ప్రార్థించారట. ఈ అనుభవాలు నాకు సాపుర్తినిచ్చాయి. ప్రార్థన పెంచాను. 1983
�న్ నెలలో స్వరం విన్నాను. లేచి బైబిలు చదువు. గలతీ 1:15 చదువు అని
వినిపంచింది అన్నాను.
సువార్తకు పపత్యేకిస్తున్నానన్న మాట ద్వారా సేవకు ప్రభువు పిలసతున్నారని
పగహించాను. నాకు అనుభవం లేదు. నా సన్నిహితుడు ప్రభువు నిన్ను సేవకు
పిలసతున్నాడన్నారు. మా నాన్నకు వెుట్టుపల్లికి బదిలీ అయింది. నాన్నకు ఆరోగ్యం
మారుప వచ్చింది. మా నాన్న రహస్య ప్రైస్తవుడిగా ఉండు లేనిచో నా యింటిలో
వద్దన్నారు. ఆదివారం చర్చికి వెళ్ళి రహస్యంగా జీవిస్తానన్నాను. వద్దన్నారు. అమ్మ
ద్వారా అడిగించారు. తలకొరివి పెట్టుట కుమారుని బాధ్యత ఉంది. నీవు చేయగలవా?
లేదా అని పపశ్నంచింది. బైబిలులో లేనిది నేను చేయునన్నాను. నీవు నాకు పనికి
రావు. పున్నామ నరకం తప్పించుకొనుటకు కుమారుడు కావాలి ఆ కుమారుడు క్రీస్తు
ఆయన ద్వారా నరకం నుండి విముక్తి అన్నాను. నేను వాకింగ�కి వెళ్ళి ఒక యింటిలో
ఉండి ప్రార్థించుకొనేవాడిని. భక్తసింగ్ గారికి ఉత్తరం వ్రాసాను. పపసాద్గారు పీటరుగారి
ద్వారా వచ్చింది. ఆ టైలిపగాములో ఉద్యోగం వచ్చింది. కాగితంపై వ్రాసి యిచ్చాను.
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు208
ఆస్తిలో హాకుకలేదని వ్రాసి యిమ్మన్నారు. వ్రాసి యిచ్చాను. నాకు ఆస్తి అవసరం
లేదు. ఎవరినైనా దత్తత తీసికోవచ్చు. క్రీస్తు సిలువ మోయుటకు సిగ్గు పడలేదు.
నేను క్రీస్తు కొరకు పని చేయుటకు సిగ్గు పడనని చెప్పాను. కాగితం చదివి నీవు
చచ్చిన వాడితో సమానమన్నారు. నీ ముఖం చూపవద్దన్నారు. అమ్మ, తొమ్మదినెలలు
మోసి పెంచాను. కనబడే దేవుళ్ళము మేమే కద! అందరి సోదరీల వివాహాలు
అయిపోయాయి. ఆశలన్ని నా మీదే ఉన్నాయి. యికకడే వుండు అని చాల ఏడ్చింది.
నీ తల్లి కన్నీరు గొప్పదా, (క్రీస్తు కార్చిన) రక్తం, నా రక్తం గొప్పదా అని స్వరం
వినిపంచింది. నన్ను పెంచింది శరీరానికే గాని ఆత్మ్రై పశమంచారు. ఆయన సృష్టికరత,
రక్షణకరత అన్నాను. క్రీస్తుకు రెండు రెట్లు అధికారము వుందన్నాను. ఆమె కన్నీరు
ఆగింది. 1983 పసపెటంబరు 24న యిల్లు విడిచి బయటకు వచ్చాను. ప్రభువు
ఆదరించారు. విశ్వాసి నన్ను తన యింట్లో చేరచుకున్నారు. ఒక నెల రోజులు ఉ
ద్యోగం చేసాను. ప్రభువు మాట్లాడేవారు. పఘరోవలై తండ్రి హృదయం కరి�నం చేసారు.
నా సేవ చేయాలని నా కోరిక అన్నారు. నాకు జ్ఞానం లేదు. పిరికివాడిని అన్నాను.
మోషేకిచ్చిన వాగ్దానం నేను నెరవేరచుదునని స్వరంతో మాట్లాడారు. ఆయన సన్నిధి
నాలో వున్నది. 1984లో గోదావరిఖనిలో 8 నెలల తర్బీదు పొందాను. నన్ను
సేవలో తొలగించాలని పసైతాను చాల శోధనలు కలిగంచాడు. చిన్నాన్న కలిసి తన
ఆస్తి అంతా యిస్తాను. సేవ మానుకొని రమ్మన్నారు. నేను ఒప్పుకోలేదు. అనేక
పాఠాలు నేరాపరు. వినయము తగిగంపు నేరచుకున్నాను. అకకడివారు పిలిసేత వెళ్ళి
బలపడగలనన్నారు. బైంజవెున్గారు వచ్చారు. నేను సాక్ష్యం చెప్పాను. నన్ను
హెాపబోనులో సాక్ష్యం చెప్పమన్నారు. అక్కడ 1984లో హెాపబోనులో ఉంచి అనేక
పాఠాలు నేరాపరు. ఒంటరిగా వుండలేక పోయేవాడిని. చాల మారుపలు జరిగాయి.
చెప్పుల దగ్గర పరిచర్య, సున్నం కొట్టే పని యిచ్చారు. హెాపబోనులో నుండగా కల
వచ్చింది. యిది దేవుని చిత్తం కాదు. ఆ రోజే ఉత్తరం అందింది. ఇన్సారెన్స కంపెనీలో
ఉద్యోగం వచ్చింది వెళ్ళు అన్నారు. ప్రభువు వద్దని తప్పించారు. చదువుకొనుట నా
చిత్తం కాదు. ఉద్యోగిగా అది వదులుకొని సేవ్రై రావడము ధన్యత అన్నారు.
హిందా ఆచారంలో కుమారుని ప్రాముఖ్యత ఏమ? నీ అభిప్రాయం ఏమ?
వారికి నరక శిక్ష వేసత దేవుడు పకషపాతి అవుతాడు. నేను హిందువుడను కాని
ప్రైస్తవుడనయ్యాను. సేవకు వచ్చాక ఉద్యోగం లభించింది. అది నా సాక్ష్యంకు
ఆధారమయింది. మీరా�లగాడా పంపారు. సత్యనాధంగారితో 18 నెలలు పని చేసాను.
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు209
ఖమ్మం జిల్లా బభపదాచలం సమీపాన కొండ ప్రాంతంలో సేవ చేయుటకు దేవుడు
సిద్ధపరిచారు. ఒక వూరు నుండి మరొక వూరు వెళ్ళాలంటే 7 గంటలు పట్టేది.
ఒకసారి నక్సలైటసు ఎదురయయారు. ఎవరెదురైనా చంేపస్తామన్నారు. చంపితే పరలోకం
వెళ్ళగలవున్నారు. నన్ను నమ్మలేదు.
ఖమ్మము నుండి తిరప్తికి బదిలీ చేసారు. చుటుట ప్రక్క పగామాల్లో యవవానసతుల
మధ్య సేవ కొనసాగించాను. ప్రభువు చాల తోడుగా ఉండి నా సేవను ప్రోత్సహిస్తున్నారు.
ఏ కులవైన, మతమైన యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఒక జాతి ఒక ప్రాంతం కొరకు
క్రీస్తు రాలేదు. అందరినీ ఆహావానిస్తున్నారు. నేనే మార్గము సత్యము, జీవము అని
బోదిస్తున్నారు. మేకలు రక్తం వలన పాప పరిహారము పొందము. క్రీస్తు రక్తము
వలనే. క్రీస్తు మరణించి తిరిగి లేచారు. క్రీస్తు గొప్ప రక్షకుడు. నా సత్యాన్వేషణలో
గాయాలు పొందిన క్రీస్తు దర్శనం నా జీవితాన్ని మార్చింది. స్వకీయులను వదిలి
క్రీస్తును వెంబడిస్తూ అనేక మందికి క్రీస్తుకు సాక్షిగా జీవిస్తున్నాను. ప్రతి ఒక్కరము
సాక్షులమే. అట్టి కృప చదువరులందరికీ దేవుడు అనుపగహించు గాక. కనబడి
మాట్లాడు అని ప్రార్థించండి. ఆమెన్.
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు210