సాక్ష్యం 42. అన్య జనుల కుటుంబములో జన్మించాను. నాన్న పతాగుబోతగా
అమ్మ అన్యాయపు సొవ్ము ఆశించే బలహీనతలు తట్టుకోలేక యిల్లు
వదలి పపవేట్లు చెప్పి జీవించాను. పపవేటు చెప్పే విద్యార్థుల తంపడి క్రీస్తును
పరిచయం చేయగా క్రీస్తు భడడ్నై సేవలో లీనమయి ఆనందిస్తున్నాను
పబదర్ ముర[, ఎవ్. ఎ.
హైదరాబాదు, ఎవాంజిలిస్టు
""మనము దీన దశలో నున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసికొనెను"
- కీర్తనలు 136:23
పరిచయం:
ప్రభువు నామములో మీకు వందనాలు. నా సీవాయ సాక్ష్యము వివరించు
ధన్యత్రై దేవునికి స్తుతులు. నా పేరు ముర[. ఎవ్. ఎ. చదివాను. అందరికీ పపవేట్లు
చెప్పేవాడిని. అన్ని భాషల వారికి అన్ని పారీటల భడడ్లకు ఇం^్లషులో పపవేట్లు చెప్పి
పబతికేవాడిని. యింటికి పెద్దవాడిని. యిద్దరు చెల్లెళ్ళు, తవ్ముడున్నారు. నాన్నకు
పతాగుడు అలవాటుండేది. అమ్మ వడ్డీ వ్యాపారి. చీట్లు వేస్తూ, వసతువులు తాకట్టులో
స్వంతం చేస్తూ అరాజకంగా జీవించే జీవనాన్ని సహించలేక యిల్లు వదిలి వెళ్ళి
పపవేట్లు అనే వృత్తిలో జీవించసాగాను. ఆ శాపం మాపై రారాదని యిల్లు వదిలి
వేసాను. మగిలిన భడడ్లకు తన డబ్బులిచ్చేది. అన్ని పండుగలకు సాటడెంట్స నాకు
బట్టలు కుట్టించేవారు. విహార యాపతలకు తీసికు వెళ్ళేవారు. నాకు పెండ్లి అయింది.
ఒక బాబు కలాగడు. నాకు యిల్లు కట్టిపెట్టి పోషిస్తామన్నారు.
ప్రైస్తవ కుటుంబంతో నాకు పరిచయము కలిగంది. మెదక్ చర్చికి రమ్మని
ఆహ్వానించారు. ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ఆ చర్చిలో మాడుసార్లు నా పట్ల
ప్రవచనము చెపూత దేవుని సేవ చేస్తానన్నారు. నేను హిందా ధర్మా*్న ఆచరించే
వాడిని. అయ్యప్ప మాల వేసికొన్నాను. మా కులము చాకలి అయిన ఆ పని చేయలేదు.
నా తల్లిదండ్రుల ప్రేమ, తోబుట్టువుల ప్రేమ లేదు. నా తల్లిదండ్రులు వచ్చి నన్ను
పిలచి నాకొక ఉద్యోగం యివవాదలిచారు. పతాగుడుకు దారంగా ఉండేవాడిని. నా
తవ్ముడు పెద్ద యిల్లు తనకే కావలన్నాడు. యిష్టమున్న చిన్న కొడుకుకు ఆస్తి
యివవాదలచింది. చెల్లి భర్త సావార్థపరులు. వారంతా తిని పతాకగవారు. వస్తూ గండె
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు211
జబ్బుతో చెల్లి భర్త చనిపోయాడు. నాకు ఆస్తి ఏమ యివవావా? అని అడిగాను. నాకు
ఏమ యివ్వలేదు. చెల్లెళ్ళు వున్న యిల్లు స్వంతం చేసికోదలిచారు. నేను ప్రయాణం
చేయుచుండగా ఒక సిలువ నాకు సమీపిస్తూ కనిపంచింది. పాస్టరుగారు కనిపంచి
ప్రభువు నిన్ను వాడుకుంటాడేమో అన్నారు. చర్చికి రావాలా అని అడిగాను. రమ్మన్నారు.
చర్చికి వెళ్ళుట ఆరంభించాను. మా వారంతా క్రీస్తును నవ్ముట కిష్టపడలేదు. అత్తగారు
కుటుంబం వారు కూడా విమర్శించారు. వెలి వేస్తానన్నారు. నా భార్యను కూడా
విడదీసి తీసిరకళ్ళండన్నాను. నా భార్య చర్చికి రానంది. పుట్టింటి వారు భోజనంలో
కారం పులుపు వేసి బాధించేది. నెలకు సరిపే సరుకు నష్టం చేసేది. నేను కొట్టింది
కనిపంచేది. దొంగ ఏడుపలు మనుష్యుల సానుబూతి పొందేది. నేను చర్చికి వెళ్ళుట
కిష్టం లేక నా భార్య బంధువులు చాల వ్యతిరకించారు. నాకు విదేశంలో ప్రవేశం
కలిగంచినచో దేవుడిని మర్చిపోతాడని తలంచారు.
నా అత్తగారు చాల దాషించింది. చర్చికి వెళ్ళవద్దని నా భార్యను నిర్బుందించింది.
నా భార్య వాకిలి }డసతూ రాయి పగుచ్చుకొని గాయమయింది. కాలు తీసివేయాలన్నారు.
ఉపవాసముండి ప్రార్థించాను. ఆపరషన్ లేకుండా దేవుడు స్వస్థపరిచారు. ఆడవారికి
చాల తెలివితేటలంటాయి. నా భార్యను ఆమె తల్లి తీసికొని వెళాతనంది. మందులు
కొని యిచ్చి వచ్చాను. నా భార్య అత్తగారు యిల్లు తాళం పెట్టి వేర }రు వెళ్ళి దారం
చేసారు. నేను ప్రార్థనలో ఉండగా ప్రభువు తన సేవ చేయాలని నేను రక్షణ పొంది
బాపీతస్మం ద్వారా క్రీస్తు రక్తంచే కడుగబడి సిలువ శక్తిలో జీవించుచు నుండగా
ప్రవచనం ద్వారా సేవ చేయాలని ప్రోత్సాహం అధికమయింది. నా తవ్ముడు తన
యింటి అద్దెలు తీసికొని విలాసంగా గడుపుచున్నాడు. నా తల్లికి నా యెడల ప్రేమ
లేదు. మా తాత నా పేర కొంత ఆస్తి పవాయగా నా తవ్ముడు చెల్లెళ్ళు సంతకాలు
పెటాటలి గనుక లక్ష లంచం అడిగారు. నా తల్లి మనససు మారాలని ప్రార్థించాను.
కొంత డబ్బు చెల్లించి ఆ డబ్బు ప్రభువు సమకూర్చారు. తంపడి లేడు. అమ్మ
ఎడల జాలి పడాను. అమ్మను పలుకరించి ఆదరించాను. అమ్మ బంగారము డబ్బు
నేను తీసికోదలచానని నిందించారు. అమ్మ ఒకసారి చాల ఏడ్చింది. తవ్ముడకి
అనారోగ్యంగా ఉందని నన్ను అమ్మను తీసికొని ఆసపత్రికి వెళ్ళాము. కామెర్లు ముదిరి
పోయాయి. నేను పాస్టరుగారిని తీసికొని ప్రార్థన చేయించాను. ప్రభువు తవ్ముడు
మరణిస్తాడని చూపించారు. నా తవ్ముడు మరణములో తలకొరివి చేయాలన్నారు.
నేను చేయునన్నాను. నా దేవుడు యిట్టి ఆచారాలు చేయనివవారు అన్నాను. ఆస్తి ఉన్న
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు212

మా తవ్ముడు సుఖపడలేదు. నా తవ్ముడి భార్యలో ధనగరవాం తగిగపోయింది. అన్ని
బలాల కన్నా దైవ బలము గొప్పది. క్రీస్తు ప్రేమ గొప్పది. నా భార్య, బాబు, అమ్మ
నన్ను సమీపించారు.
నా భార్య షుగరు వ్యాధితో చనిపోయింది. నాకు బాబున్నాడు. నేను తిన్నానా
లేదా అని ఆలోచించక, నన్ను చర్చి వదిలి రమ్మని బైదిరించింది. నేను క్రీస్తును
వదులుకోననన్నాను. నాకు సరియైన బుద్ధిగల భార్య కాదు. నాశనమయింది. నా
కుమారుడిని నా భార్య అక్క చేరదీసింది. నీ పిల్లలను నీవు చూచుకో. నా బాబును
నేను చూచుకుంటాననన్నాను. నా బాబు నా దగ్గరకు వచ్చి డిపగీ చదువుకుంటనన్నాడు.
మనకు మంచి జరుగక పోవుటకు కారణము మన బలహీనతలని పగహించాలి.
దేవుడు నాకేమ చేస్తాడో కాదు నీవు దేవునికి ఏమ చేస్తున్నావో ఆలోచించు. నేను
క్రీస్తు నామంలో సేవ చేస్తూ పాటలు పాడుచూ ఆరాధిస్తూ ఆత్మ జాలరిగా జీవిస్తున్నాను.
నా రాబడిలో దశమ భాగము ప్రభువుకిస్తాను. ప్రతి సంపాదనలో కొంత దేవునికి
ప్రేమతో యిస్తూ ఆనందిస్తున్నాను. అడడులన్నీ తొలగించాడు. నా చెల్లి అమ్మను
చూచుకుంటనని తీసికొని వెళ్ళి ఆమె నగలన్నీ కాజేసింది. నా మెడలో నగలు
చిన్నవ్మాయికి యిచ్చాను. నీకు భార్య, పిల్లలు లేరు కద నీరకందుకు? నలుగురికి
యివ్వాలి, న్యాయం కద అంది. అన్ని యిచ్చేసానన్నది. నేనే భోజనం పంపి తల్లిని
ఆదరించేవాడిని తల్లికి ఓరుపతో పరిచర్య చేసాను. క్రీస్తు ప్రేమను చూపాను.
నా పట్ల ప్రభువు ఎన్నో ఉపకారాలు చేసినందుకు కృతజ్ఞతతో సేవిస్తూనే
ఉన్నాను. స్వంత అమ్మ, సోదరీలంతా సావార�పరులుగా ఉండగా, తవ్ముడు ద్రోహం
చేసి మరణించాడు. క్రీస్తు నన్ను ప్రేమంచి ఆదుకున్నారు. ఎన్ని అవాంతరాలు వచ్చిన
ఎన్ని విమర్శలు వచ్చిన నా క్రీస్తును సంఘాన్ని వదులుకోలేదు. ఆ క్రీస్తు నా అవసరాలు
తీర్చారు. భర్తకు సేవ చేయకుండా తన తల్లిని నమ్మి నా భార్య నష్టపడి మరణించగా
దేవుడు నాకు తోడుగా ఉండి దీవించారు. దేవునికే సోతపతము. ఆమెన్.
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు213
సాక్ష్యం 43. ఎండిపోయిన నా జీవితాన్ని పచ్చిదనంతో చిగరంపజేసి
గొపడాలిగా అవమానింపబడిన నన్ను తల్లిగా దీవించారు. మరణము
నుండి రక్షించారు. స్వరంతో మాట్లాడి దర్శించారు. ఆత్మ జాలరిగా
కీర్తిస్తున్నాను
శ్రీమతి ఈగంటి బయాలమ్మ, పబదర్ సతీష్ పాల్
జ/శీ.
ఫోన్: 91 9848623863
""గొపడాలా, పిల్లలు కననిదానా జయకీర్తననెత్తి ఆనందపడుము" - యెషయా 54:1
పరిచయం:
దేవుని పపశస్తవైన నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరకు
యేసు నామములో శుభాభివందనములు. అమ్మ అనేది ఒక
కమ్మని మాట.అమ్మ అని పిలిపించుకోవాలని ప్రతి పసీత
కోరుకుంటుంది. నా పేరు బయాలమ్మ చాగంటి. నా తల్లిదండ్రులది
గొల్లపాలైము. నా తంపడిపేరు సుబ్బారావుగారు. నా తల్లి పేరు
సత్యవతి. వారికి పదిమంది సంతానములో నేను నాలగవ
కుమార్తెను. నాకు యకత వయససులో వివాహము జరిగించారు.
చాలకాలము వరకు సంతానము లేని స్థితిలో అమ్మను కావాలని చాల
కోరుకొనేదానను. నన్ను సవాజనులంతా చాల హీనంగా చూస్తూ నాకు చాల బాధ
కలిగంచేవారు.
నాకు మరణించాలన్న బాధ కలేగది. నాకన్న చిన్నవారికి నా చెల్లెలికి బిడ్డలు
కలిగినందన అవమానాలపాలయయాను. పిల్లలు లేరన్న బాధ నన్ను చాల కృంగదీసేది.
నా స్వంత వారి భడడ్లను గాని తెలిసిన వారి భడడ్లను గాని ఉయయాలలో నుండి నా
చేతులలోనికి తీసికొనదలచినపుడు నన్ను నివారించి, పతోసివేసి, నీవు ముట్టుకోరాదు,
గొపడాలివన్న తృణీకారభావంతో ముట్టుకొననీయలేనందున ఏడ్చేదానను. బిడ్డలు లేకపోతే
యింత వేదన, శాపంగా బాధపడాలా? అని యోచించేదానను. చిన్నచూపు
చాడబడినపుడు నేను దేవుని సన్నిధిలో కన్నీరుకార్చి ప్రార్థిస్తూ భడడ్లనీయాలని ప్రార్థన
ద్వారా ఆయనపై ఆధారపడుట ఆరంభించాను. ఒకరోజు చాల అవమానము
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు214
అనుభవించి ప్రార్థించి నిపదపోగా ఒక దర్శనాన్ని చూచాను. కిటికీలో గుండా ఒక
ఆకారాన్ని చూచాను. ఎవరు మీరు? అని అడిగాను. నేను సరవావ్యాప్తిని, నీదేవుడను
అన్నారు.
మా దేవుడు మీరు కాదన్నాను. నేను సరవావ్యాపిని అన్నారు. అందరి దేవుళ్ళతో
పాటు క్రీస్తు పటము సంపాదించి ఆరాధించుటకు ఆరంభించాను. ఆ తర్వాత ప్రత్యేకంగా
యేసుప్రభువునే ఆరాధించాలని తెలియజేస్తూ నాకు మరలా కనబడి నీకు సమాధానము
కలుగు గాక అని పలికారు. నేను తప్ప వేర దేవుడు లేరని చెప్పారు. ఆ తర్వాత
ప్రభువు నా గర్బుము తెరిచారు. గర్బువతినయయాక మంచి బాబును పొందాను. తర్వాత
పాపనిచ్చారు. పాపకు అతిమాపత వ్యాధి, కోరింతదగ్గుతో మాడు సంవత్సరాలుగా
స్వస్థత రాలేదు. చాల బలహీనమై భడడ్ చికికశల్యమయింది. జీరణశక్తి తగిగపోయింది.
ఒక తెలిసిన డాక్టు గారి దగ్గరకు తీసికొని వెళ్ళగా ఒక మందు సీసా యిచ్చి, నీ భడడ్
యిక పబతకదని చెప్పారు. నేను మషను కుట్టేదాన్ని. నేను ఏడసతూ అన్ని పనులు
ఆ్రేసాను. అప్పులపాలయయాము. యిద్దరము చనిపోదామని తీర్మానము చేసికొన్నాను.
ఒక పసీత కలిసేత ఏదో మాటలు చెప్పి ఓదార్చింది.
నా తల్లి కూడా చాల ఆదరించి ధైర్యము చెప్పింది. పాప మరణ స్థితికి
చేరింది. అమ్మతో నేను వెళ్ళిపోతానని చెప్పగా నాకు తెలిసిన చెల్లి క్రీస్తుకు ప్రత్యేక
స్థానముచ్చి నా భడడ్కు స్వస్థతనీయుడని భడను ప్రభువుకు అప్పగించు అని హెచ్చరించింది.
నా తల్లి క్రీస్తును నమ్మనందున నిరుత్సాహాపర్చింది. ""నేనెన్నో అద్భుతాలు చేస్తారని"
చెప్పిన విశ్వాసి మాటలు మారుపమోగుచుండగా నేను చనిపోతే ఆత్మహాత్యతో పాటు
పాపను చంపి హత్య ఎట్లు చేయగలను? అని ఒక నిరణయానికి వచ్చాను. బట్టలు
తీసికొని తిరిగి నా యింటికి బయలుదేరాను. మానసికంగా ఒత్తిడిలోనున్నానని తల్లి
బాధపడింది. నా దగ్గరకి ప్రార్థించే యిద్దరు వ్యకుతలు వచ్చి వారి మందిరానికి
ఆహ్వానించారు. నీ భడడ్కు స్వస్థత లభిస్తుంది నమ్మండని ఆ విశ్వాసులు చెప్పారు.
అపగకులస్తులు ముదునారులో స్వస్థత శాలకు వెళ్ళుచుండగా నేను కూడా వెళ్ళిపోవాలి.
ప్రైస్తవులు మోకరించి ప్రార్థించుట గాన మందిర ఆరాధన విధానము తెలియదు.
మొదటిసారిగా వెళ్ళిన మందిరములో నా పాపభారముతో నిండిన కుండ పగిలి
కారిన నీరు వలై కన్నీరు పవవహించగా పశ్చాత్తాపంతో ప్రార్థించాను. చాల నెమ్మది
పొందాను. నా భడను పబతికిసేత వారిచ్చిన ప్రార్థన నానె పవాస్తూ ప్రార్థించి, నమ్మకమైన
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు215
సాక్షిగా జీవిస్తానని ప్రమాణం చేసికొన్నాను. విశావాసంతో కన్నీరు విడిచి ప్రార్థించగా
నెమ్మదిగా ఆరోగ్యవంతురాలయింది. ప్రభువు బిడ్డలు దర్శించేవారు. దేవుని ప్రణాళిక
ప్రకారము ప్రభువు నన్ను సేవ చేయమని తెల్పారు. సేవా పిలుపు ఆధారంగా
మరణించదలచిన నన్ను పబతికించుట మాపతమే కాదు. మరణస్థితికి చేరిన నా
భడను ఆయన రకతధారల శక్తితో పబతికించారు.
క్రీస్తు కొరకు నమ్మిన నమ్మకమైన సాక్షిగా యింటింటికీ వెళుిచా, నా సాక్ష్యముతో
పాటుగా సువార్తను బోదించుచూ ప్రభువుకిచ్చిన మాటను పాటిస్తూ క్రీస్తును మహిమ
పరచుచున్నాను. మరొకసారి దర్శనమిచ్చి ప్రభువని ఒప్పుకొనని స్థలములలో సేవ
చేయాలని తెల్పారు. నా భర్తకు తెల్పాను. ముందు ఒప్పుకొనలేదు. ఎవరో ఒకరు
మషను కుట్టుకుంటా వచ్చే పసీతలతో క్రీస్తును గార్చి చెప్పుచుండగా వందలాది మంది
రక్షణ పొందు ధన్యతనిచ్చారు. స్వరంతో మాట్లాడు దేవుడు ఆయన దర్శినాలిస్తూ నా
భడను దైవ సేవకునిగా ప్రభువు పనిలోనుంటున్నారు. గొప్ప అద్భుతాలను కళ్ళారా
చూస్తున్నాను. నన్ను గొపడాలని నిందించిన వారు నేడు వారనన్ను ప్రార్థించమని
అడుగుచున్నారు. దు'ఖబభరితులను ఆదరించువాడు. ఎందరో అవ్మా అని పిలుసాతరు.
నా కుమారుడు సేవ స్పఘలము చేస్తున్నారు. ఎడారిలో పసలయేరుగా ఆత్మీయ
సమృది�నిస్తున్నారు. దేవుడు మవ్ములను దీవించు గాక ఆమెన్.
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు216

సాక్ష్యం 44. హీనమైన జాతిలో జన్మించి ప్రజలను వెాసంతో డబ్బులు
సంపాదించి వ్యసనాలపాలైన నన్ను క్రీస్తు వెలుగు చూపి వెదకి
రక్షించారు. క్రీస్తుకు నమ్మకమైన దాసుడనై సేవిస్తున్నాను.
పాస్టర్ జాన్పాల్, ఖమ్మం
ఎలీషా ఏలియా సీయోను నాదము
జ/శీ.
ఫోన్ : 7672001887
""నిన్ను అన్యజనులకు వెలుగుగా వుంచియున్నాను" - అపొ.కా. 13:47
పరిచయం :
ప్రభువు నామములో మీకు వందనాలు. పరిచయం చేసిన ఎ�షాగారిక
వందనములు. చిలకజోస్యం చెప్పే జాతికి జంగాల వంశములో జన్మించాను. నా
పేరు జాన్ పాల్.పి, చెన్నారు పగామము, కల్లారి మండలము
గార్ల బభయయారం అనే పగామములో సేవ చేస్తున్నాము. ఎకుకవగా
మా జాతివారు }రు బయట చిన్న గుడిపసలు వేసికొని
వుంటాము. మేము ఎకుకవగా విగ్రహారాధన చేసేవారము. రక్షణ
పొందిన వారిలో తకుకవసంఖ్య గలవారు మా కులస్తులుగా ఉ
న్నారు. దేవుడంటే యిష్టం లేదు. క్రీస్తు తకుకవ వాళ్ళ దేవుడు.
యితర దేశాల దేవుడని తలంచేవాడిని.
పబతకుట చేతకాక ఈ మతం తీసికొన్నారని
పభవుపేవాడిని. చిలక్ జ్యోతిషుకలు పంచాంగాలు చెేపపవారము. వాస్తులు, శాపస్తాలు
చూచి అనేకులను మోసం చేసి పబతికేవారము. మేము చేసే పనులన్నీ నవ్ముచున్న
రోజుల్లో అది తప్పు అని తెలియజేయుటకు 2001లో ప్రభువు నన్ను రక్షించాడు.
దేవునిపై విశావాసం లేక లోకసతులతో కలిపి పోయిన నామకార్థ ప్రైస్తవులు లేకపోలేదు.
నా తల్లికి యిద్దరు కుమారులు, యిద్దరు కుమారెతలు జన్మించారు. మా కులంలో 5
లేక 7 తరగతులు వరకు చదివేవారుంటారు. ఆషామాషీగా 5వ తరగతి చదివాను.
నాకు తెలుకగ సరిగాగ రాదు. అమ్మ చనిపోయింది. నేను పెద్ద కుమారుడను గనుక
చిన్న వయససులో వివాహాలు చేసేసి వారికి వసతువులిచ్చి కుటుంబ భారం భరించాలని
అపపగించేస్తారు చిలక్ జాతకవెులా వచ్చింది? సత్యమున్నదా?
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు217
18 సంవత్సరాల వయససులో రామచిలుక పచ్చగా వుంటుంది. చెట్ల తొపర్లలో
సంపాదించే వారము. కొంత పెద్దదయేయ వరకు పెంచేవారం. రాముడు, వినాయకుడు
మొదలు బుమ్మల పటాలు చీట్ల ్రేకలతో 100 కార్డులు తయారు చేసేవారము.
కొంత జ్ఞానము వచ్చాక చిలక నోటిలో పెట్టేవారము. నెలరోజులు తర్బీదు యిచ్చేవారం.
కార్డు తీయుటలో చిలక నేరపరి అయింది. కాషాయి వపస్తాలతో దండలు వేసికొని
బుట్టులు పెట్టుకొని జరికగవి, జరగబోవునవి చెపపుతానని అరుస్తూ వీధులన్నీ
తిరిగేవాడిని. ఉన్న దోషాలకు పంచాంగము చెప్తాననేవారము. జాతకము చెేపపవారి
జాతకాలు సరి లేకపోగా కూటి కొరకే కోటి విద్యలన్నట్లు చెలామణి అయయాము.
జాతకానికి కూరచున్న వారిని పేరు అడిగేవాడిని. ప్రజలు అమాయకులుగా
కొందరున్నారు. ప్రాణాన్ని రక్షించుకొనువారు పోగొట్టుకుంటారు. వెంకటేశ్వర్లు పేరున్న
కార్డు చిలకను తీయమంటాను. నా పసైగలను బట్టి కార్డు తీసి తీసికొని రెండు రూపాయలు
యిమ్మని చెప్పి అది సత్యమని అభిమానిగా మారిపోతాడు. గవవాలు తీసి చరిపతంతా
చదివే వాడిని. నీ జీవితంలో అంటేది అంటుట లేదు. ముట్టుట ముట్టుట లేదు.
సంతోషం లేదు. చికాకులు చికుకలున్నాయి. శాంతి లేదనగానె అట్లే ఉన్నాననేవాడు.
గండెల్లో భయం కలిగంచేవాడిని. అతనిని మోసము చేస్తూ లేని విషయాలు కలిపంచి
చెప్పేవాడిని. దానికి పరిషాకరము తెలుసా అనేవాడికి నేనొక హీారోగా మారవాడిని.
చికుకలు పోయి శాంతి కావాలంటే నీ కుటుంబము పాలు పొంగినట్లు వుండాలంటే
నీకు బాగు చెయయాలని చెప్పగానే, కొన్ని సామాపగి కావాలని చెప్పేవాడిని. ఇరవై వేలు
కావాలి అనేవాడిని. నల్లకోడిపెటట అడిగేవాడిని. కోడి తపపదనే వాడిని. 10వేలు
ప్రాణబభయంతో యిచ్చేవాడు. కోడి కోసి రక్తంతో బుట్టు పెట్టేవాడిని. ఈ రీతిగా
అమాయకులను మోసం చేసి డబ్బులు సంపాదించే వాడిని. చాలమందిని నష్టపెటాటను.
పతాగుడుకు బానిసయయాను. 4 లేక 5 సీసాల పతాగుడు పతాకగవాడిని. తాత, నాన్న,
నేను కలిసి ముగ్గురము మోసగాళుిగా పబతికి, పతాగినందన మరణము సమీపించాను.
నా తల్లి నన్ను మార్చాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది. పసరు పోయించి పతాళుి
కట్టించింది. యివన్ని పబతకుటకే గాని బాగు చేయుటకు కాదు. యిల్లు కూడా చేరక
బయట దెబ్బలు తిని బాధ పడాను. పెళ్ళి చేసేత మార్తాడని నా తల్లిదండ్రులు
తలంచారు.
ఎవరిరకైనా సంతోషము కావాలంటే దేవునికే సాధ్యము. ఆయన సన్నిదిలోనే
నిజమైన నెమ్మది ఆనందం క్రీస్తులోనే లభిస్తుంది. సావార�లాబభము కోసం పెండ్లి
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు218
కావాలన్నాను. పెండ్లి చేయుటకు పతాగుడు మానాలంది. సర అన్నాను. 20 రోజుల్లో
పెండ్లి కావాలన్నాను. మీ అబ్బాయికి చెడు అలవాట్లున్నాయా అని అడిగారు. ఏ
అలవాటు లేదన్నారు. తెల్ల అవ్మాయిని చేసికొంటనని తెలిపంది. పెద్దలంతా పతాగుట
చూచి బాధపడాను. పతాగుట ఆరంభించాను. నా భార్యను కొట్టి బాధించేవాడిని. 2
నెలల తర్వాత భార్యను పుట్టింటివారు తీసికొని వెళ్ళిపోయారు. దీనితో బాగా పతాకగవాడిని.
మా వాళ్ళు నా ప్రవర్తన పట్ల విసిగిపోయి నా వసతువులన్ని నాపై విసిరివేసి చనిపో
అన్నారు. ఆ రోజు 3గంటల వేళ్లో బయట రోడడుపై పండుకున్నాను. ఎవరి యింటికి
వారు వెళ్ళిపోయారు. నాపైకి వెలుగు నాపై దిగింది. ఒక్క పసకనులో వెలుగు పోయి
వర్షం ఆగింది. తెల్లవారి లేవగానే సిగరెట్టు పతాకగవాడిని. నీవు మరణిసేత ఎక్కడికి
వెళ్తావు? నీ పబతుకు మార్చుకో అన్న మాటలు వినిపంచాయి. ఆలోచనలో పడాను
మా తాత్రై లైను కట్టేవారు. సోదె చెప్పేవాడు. నేను పతాగుడు ఆపివేసాను. దిగులు
పడసాగాను. వెలుగు దయ్యం వల్లనని పగహించి తాతతో తాయత్తు కట్టించుకోదలిచాను.
ఈ జాతకాలు మనిషిని పబతికించలేవని చెప్పాడు.
మాతాత నిన్ను మార్చగలిగనవాడు దేవుడొక్కడే చర్చికి వెళ్ళమన్నాడు. ఈ
జాతకాలు అబద�మన్నాడు. చర్చికి వెళ్ళసాగాను. అపొ. 16:16 ""పూతోను దయ్యము
పట్టినదై యజమానులకు లాభము తెచ్చుచుండెను. అది పౌలను వెంబడించి ఈ
మనుష్యులు సరోవాన్నతుైన దేవుని దాసులు. వీరు మీకు రక్షణ మారగం పపచురించురై
యున్నారని కేకలు వేపసను". సరోవాన్నతుైన దేవుని దాసుడన్నది" ఒకని మారగం
సరిగా కనిపస్తుంది. చివరకు మరణమునకు దారి తీస్తుంది. యేసే నిజమైన దేవుడు
సాక్ష్యము చెప్పింది. ఆ దయ్యం పట్టిన పూతోను, నా పబతకులో భయంతో
పాస్టమ్మగారిని చేరి సంపపతించగా, యేసు నిన్ను ప్రేమంచి వెంబడిస్తున్నాడని ఆమె
ప్రవచనాత్మకంగా తెలిపంది. 2001 నుండి 2003 వరకు ఆత్మీయంగా బలపడి
పశ్చాత్తాపపడి క్రీస్తును రక్షకునిగా సీవాకరించాను. నా భార్య గురించి పాస్టరుగారు
అడిగారు. నా భార్య సోదరులు చంపుతారని చెప్పగా నేను మారిన వ్యక్తిగా ప్రార్థన
చేసి పంపుతాను అని 120రూ డబ్బు బట్టలు యిచ్చాడు. నులకతాడుతో బైల్టు
కట్టుకున్నాను.
అత్తగారిల్లు చేరాను. నీకు విశ్వాసముందా? నీటి బాపీతస్మము అనుభవంలో
వున్నావు. ధైర్యంగా వెళ్ళు అని పాస్టరుగారు ప్రార్థించి పంపారు. నా బావమరుదులను
తప్పించమని ప్రార్థించుకున్నాను. నీకు భర్త ఎందుకే అని మంగళ్సాపతం పొయియలో
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు219
వేసేసింది. మా మామగారు మోసం చేసి పోతురాజు కథలు చెప్పేవాడు. యిదివరకు
అల్లుడు కాదు, యేసును నమ్మిన అల్లుడిని అన్నాను. నీవు పో అని మామయ్య
అస్యహించుకున్నాడు. నా భార్య గుడిపసలో నుండి ఏడసతుంది. నా భార్యకు నా
ప్రార్థన ద్వారా మారు మనససు యిచ్చినందన నా భర్తతో వెళాతనన్నది. మందు
పెటాటవు యేసు మందు పెటాటవన్నారు. నా భడను పంపుతానన్నారు. నా భార్యను
తీసికొని చొకాక కొనిచ్చారు. ప్యాంటు కొని యిచ్చారు. భార్య నా దగ్గరకు వచ్చింది.
19 సంవత్సరాలుగా నాతో ఉంటుంది.
నా భార్య ఒక్క సంవత్సరము నా మారుప గమనించి ఆమె నీ దేవుడే నా
దేవుడని క్రీస్తును నమ్మి బాపీతస్మం తీసికొన్నది. ప్రభువు కృప వల్ల యిద్దరము క్రీస్తులో
బలపడి పల్లెటూరు చేరి ఒక్క వృదు�రాలితో సేవ ఆరంభించాను. గతంలో వాస్తులు
చెప్పువాడిని నిరాకారంగా నున్న బూమని నివాసయోగ్యంగా మార్చాడు. నేను ఆరాధించే
దేవుడు అరణ్యంలో మన్నాను కురిపించిన గొప్ప దేవుడు. మోషే ప్రార్థించగా బండలో
నుండి నీరు రప్పించిన దేవుడే నా దేవుడు. చెడుతనం విడిచి మారగం మార్చుకోవాలి.
నీ మనససు మార్చుకో. పబతుకు మార్చుకో. శాపాలు కొట్టివేయగల వాడు.
పతాగుబోతులను వ్యభిచారులను మార్చు దేవుడు నా రక్షకుడు. కొన్ని సందరా�ులలో
నాతిని పతవువా సమయంలో ప్రార్థించగా అద్భుతంగా నీరు పడింది. అద్భుతము
చేసారు. నా ప్రార్థన బలపర్చారు. నీ దేహామునకు దీపం కన్నే. మనససు మార్చుకో
సోదరీ, సోదరా. ప్రభువు దీవించు గాక. ఆమెన్.
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు220

సాక్ష్యం 45. అపగకులంలో జన్మించి ప్రైస్తవులను ద్వేషించాను సత్యాన్వేషణలో
సత్యమైన క్రీస్తు సిలువ దర్శనము పొందాను. నా భార్యతో కలిసి క్రీస్తు
కొరకు సేవకుడనై దేవునికిస్తున్నాను
పబదర్ అపబాహావ్ గారు
(వెంకట రామకోటేశవార్రావుగారు)
తంపడి సన్నిధి మనిపసీటస్, నర్సిపట్నము
""నేనే మార్గమును సత్యమును జీవమునై యున్నాను" - యోహాను 14:6
పరిచయం:
ప్రభువు ఘనమైన నామములో మీకు నా శుభకాంక్షలు. యేసుపైనను ఆయన
అనుచరులైన విశ్వాసులపై మషనెరీలపై ఆరోపణలు చేస్తూ, ప్రైస్తవులను
నామరూపాలు లేకుండా చేయదలచిన నేను క్రీస్తుకు సాక్షిగా మారిన
నా జీవిత సాక్ష్యము వివరించగలను. నా పేరు వెంకట
రామకోటేశవార్రావు. నేను దేవుడు లేడన్న కమయానిస్టు భావాలతో
కొంత కాలము గడిపాను, తర్వాత విగ్రహాలు కూడా పూజించాను.
నా నాన్నగారి పేరు పూరణచంపదరావుగారు, తల్లి సుబ్బలకిష్మ. వేదాలు
నేరచుకోవలసిన యాజకుల అపగకులంలో జన్మించి, శ్లోకాలు దండకాలు నేరచుకున్నాను.
ఇంటరు చదివే రోజుల్లో దేవుడు లేడన్నట్లు గడిపాను.
డిపగీ పూర్తి చేసి ఉన్నాను. అదే రోజుల్లో నాన్న మరణించారు. పి.జి.లో సీట్
సిద్ధంగా ఉంది. అన్ని వేదాలతోపాటు నా పదిహేానవ ఏట గిడియన్ బైబిలులో
మత్తయి సువార్తలో 5వ అధ్యాయము మాపతమే చదివాను. రెండు వాక్యాలు మాపతమే
నేరచుకున్నాను. అడుగుడి మీకివ్వబడును. రెండవ మాట ప్రయాసపడి భారము
మోయువారికి విపశాంతినిస్తాను. యీ మాటలాధారంగా వాదించేవాడిని. క్రీస్తు గురించి
తెలిసికొనుటకు పపయత్నించలేదు. నా తోబుట్టువులు చిన్నవారు. నా బాధ్యతలు
పెరిగాయి. నా ఉద్యోగానికి ఆటంకాలు వచ్చాయి. మా లైక్చిరరు గారిని చేరి, ""సర్,
నాకు దేవుడు కావాలండ�" అన్న మాటలకు దేవుడే లేడన్న వాడికి యీ మాటలా?
అని చెపూత శిరిడి సాయిబాబను అందరూ ఎకుకవ కొలసతున్నారు, నీ యిష్టమన్నారు.
అంతేకాదు నీవొక జిల్లా కలైకటరుగా పైకి వస్తావని తలిసేత భల్లు కలైకటరుగానైనా
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు221
నిలబడతావా అన్నారు. ఇక జాతకాలు చూపించుకోదలచాను. ఒక పురోహితుడిని
సమీపించాను. ఆయన నా వివరాలు విసిరికొట్టి దరిపద జాతకము అన్నాడు. మరొకక
జాతకాలు చెప్పు సోమయాజులుగారి దగ్గరకు వివరాలు తీసికొని వెళ్ళాను. "భాబా,
నీ జాతకము బాగంది. నీకు దీరా�యషు� ఉంటుంది. నీ భార్య నల్లగా వుంటుంది,
నీకంటై ఎకుకవ చదువుకున్న అవ్మాయి దకుకతుందని తెలిపాడు. నిజానికి నాకు
మేనత్త కుమార్తె మంచి రంగు గల అవ్మాయితో నిశ్చితాతర్థము జరిగింది. నాకొక
ఉద్యోగము లభించింది. నేనే 1998వ సంవత్సరము వరకు స్వయంగా జ్యోతిష్యము
నేరచుకున్నాను. జాతకాలు వాస్తు వివరాలు చెప్పాను. గాని నిజం కాదని అర్థమయింది.
తవ్ముడు వింతగా ప్రవర్తించేవాడు. దయయాలతో నుండేవాడా అనిపించేది. కాని
బైబిలులో వాక్యాలు వల్లించేవాడు. గతంలో నేను బాబా కావాలని ప్రయత్నించాను.
సిదే�శవార విద్య సాధన చేసాను. కొన్ని అద్భుతాలు చేస్తూ మనుష్యులను ఆశ్చర్యపరిచే
వాడిని కొన్ని శకుతలు వచ్చాయి. మా తవ్ముడు బైబిలు తెచ్చి వాటి సందేశాలు
చెప్పేవాడు. నాకిష్టం లేక బావిలో బైబిలు పడవేసాను. తర్వాత విశాఖలో పని చేస్తూ
గొప్పవాడిని కావాలి అనుకున్నాను. ఒకసారి దర్శనంలో బంగారు రంగు పసీత కనిపంచింది.
పరీక్షించింది. హస్తం వచ్చింది. నా పేరు కోటేశవార బాబానని మారిపోగలనని
పభవుపడాను. ఆ చేయి నా జుటుట పట్టుకొన్నది. నాకు అసహానమయింది. అది
పరీక్షించి రక్తం పతాగుతుందన్నాడు. నీకు యీ శక్తి పఘలిసేత నేననసరించదలచానన్నాడు.
అతనికి 70 సంవత్సరాలుపైగా ఉన్నాయి. దొంగశకుతల నుండి క్రీసేత కాపాడారు. ఆ
రోజుల్లో చీపురుపల్లిలో నుండే వారము. ఒక మీటింగుకు నక్సలైట్లు వచ్చారు. నన్ను
తీసుకొని వెళ్ళదలిచారు. నేను లోబడి వెళ�ివాడినే కానీ జగతుపనాది వేయడబకమునుేప
నన్ను క్రీస్తు ఎన్నుకున్నారు గనుక చాల అనుభవాల నుండి క్రీసేత తప్పించారు.
నాకు యేసు తెలియదు గాని క్రీస్తుకు నేను తెలసునని తర్వాత పగహించాను.
ఒకసారి అత్తగారింటికి వెళ్ళాను. క్రీస్తు సిలువపై విప్పారిత నేపతాలతో దీనంగా
చూచుట కనిపంచింది. మా పెద్దమ్మ క్రీస్తును నమ్మింది. మా పరువు తీసావని కోపగించు
కున్నాను. మరలా క్రీస్తు నన్ను రకతసికత దేహాంతో చిన్న అంగవపసతముతో దర్శనమిచ్చారు.
నేను పెద్దమ్మతో మరలా చెప్పగా, "భాబా, నిన్ను క్రీస్తు పిలసతున్నారురా" అన్నది.
క్రీస్తు బలమైన శక్తిగల దేవుడని తెలిపంది. నేను వారింటిలో వుండి బుట్లు విబూతితో
జాతకాలు చెప్పుటకారంభించాను. ఒక వ్యక్తి వచ్చి సముపదపు జాలరి నా పెద్దమ్మతో
ప్రార్థన చేయించుకొనుటకు వచ్చాడు. నేను మంపతం వేసాక చేపలు పడ్డాయి.
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు222
వారందరినీ సంఘంలో సమకూర్చగా స�లువలై పాడు చేస్తున్నావన్నది. సౌలు ఎవరు?
అని కించపర్చాను.
ఒకరోజు పెద్దమ్మ యింట్లో ప్రార్థనా సమావేశం ఏరపడగా నేను నా పద్ధతిలో
జపం చెప్పుకొనుట కారంభించాను. అన్ని బుట్లు పెట్టుకొని వున్నాను. విబూతి వ్రాసాను.
యేసుదేవుడు కాడని కథలు చెప్పి విశ్వాసులను దిగజార్చసాగాను. ప్రైస్తవ విశ్వాసులంతా
పశావ్యంగా పాటలు ఉజ్జీవంతో పాడారు, వాక్యపరిచర్య కొనసాగుతానే ఉండే ఆ
సమయంలో నాకొక దర్శనం కలిగంది. దానికి ముందు గతంలో ఒక దయ్యం నా
గదిలోకి వచ్చింది. ఆ రాత్రికి వెళ్ళిపోయింది. నాకు కనిపంచేది. మెట్లు దిగుచుండగా
తెల్లని చేయి లాగింది. పచ్చి కొబ్బరిబుండాము నాపై పడకుండా చేయి లాగింది.
చెటుట నుండి ఎట్లు పడింది? నీ దయ్యం పడవేసింది అన్నాడు. నీ గురువు నిన్ను
తప్పించిందేవెా ! అన్నాడు. నా ప్రభువే నన్ను తప్పించాడు. నేను పుటాటను పాపం
చేసేత కుకకలా పుడాతనా? ఎన్ని గ్రంథాలు చదివాను. నా సత్యాన్వేషణలో నాకొక
శ్లోకము జ్ఞాపకం వచ్చింది. నా జీవితంలో ఒక ప్రశ్న వుండేది. కారీతక పురాణంలో
కధాధారంగా యీ జన్మలో పాపం చేసినచో ఏదో జంతువుగా మరో జన్మలో
పుటటగలమనే నమ్ముారు. జన్మం లేకుండా పరలోకం కావాలి. సత్యమే భగవంతుడు.
సత్యము వలననే సత్యమే లోకంలో ధర్మమును పపతిషి�స్తుంది. సత్యం ద్వారా తప్ప
పరమపథం లేదు. నేను పూజించిన దేవుళ్ళందరిలో సత్యమును కనుగొనలేకపోయాను.
ఒకరోజు రోడడుపై నడసతున్న నాకు శాంతారావ్గారు ఎలక్ర్టిక� సతంబభంపై వ్రాసిన
బైబిలు వాక్యమును చూచాను.
యోహాను 14:6 ""నేనే మార్గమును, సత్యమును జీవమునై యున్నాను. నా
ద్వారా తప్ప ఎవరా తంపడి యొద్దకు రాలేడు". నా బాల్యంలో బైబిలులో ఏముంది?
అని ప్రశ్నించగా పాత నిబంధన సత్యము, క్రొత్త నిబంధన అసత్యమని నా తల్లి
చెప్పిందని నమ్మలేదు. ఉదయము వుద్యోగ ధర్మము పాటిస్తూ మధ్యాహ్నాము జాతకాలు
చెప్పేవాడిని. నా తల్లి బైబిలు చదివానంది. జ్యోతిష్య ఆలయం పెటాటను. నేను ఏదో
చెప్పాను. విబాతితో దొంగ జాతకాలు చెప్పినపుడు డబ్బులిచ్చి మంచి ముహ�రతము
చెప్పేవారు. వాస్తు, జాతకము పసైతాను శాపసతము గనుక నమ్మరాదు. నా తల్లికి కేన్సరు
వచ్చింది. 10రోజుల్లో మరణం తప్పదన్నారు. నాకు దిరకకవరు? మరణవాంచి్ కలిగంది.
నన్నెవరు విడిపించగలరని బాధపడు సమయములో మెల్లని స్వరం వినిపంచింది.
నేను ఎన్నో సంవత్సరాలుగా పూజలు చేసాను. పఘలితం లేదు. ఆకాశము నుండి
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు223
మెల్లని స్వరం వినిపంచింది. రక్షకుడైన యేసును నవ్ము. ఆ సవారంకు లోబడాను.
ప్రభువా నీవు నిజంగా దేవుడవైతే నాకు మనశ్శాంతిని పపసాదిసేత నిన్నే నిరంతరము
సేవిస్తానని ప్రమాణం చేసాను. మీ నమ్మకం గార్చి వెంటనే ఎవరికీ తెలుపకండి.
ప్రార్థించుకోమని విశ్వాసి తెల్పారు. అంతలో సాల్మన్ రాజు గారు, వరపపసాద్ గారు
పరిచయమయయారు. నా భార్య సాకలు టీచరుగారితో మాట్లాడింది. చర్చికి
ఆహ్వానించారు. 1999లో పఫిపబవరిలో భక్తసింగ్ సహవాసములో నర్సిపట్నంలో
వెుదటిసారిగ వెళ్లాము. దేవుని సన్నిధిని సంపూరణంగా అనుభవించాము. వారు
పాడిన పాట చాల అర్థవంతంగా ఉంది. హానికరుడను హింసకుడనగు నన్ను
కషవించావు. ఎంత ప్రేమ ! ఎంత కరుణ నీది యేసయ్యా అని పాడారు. ఆ మాటలు
నా కొరకేనని నమ్మాను. ఒక బైబిలుస్టడ�లో సందేశములో యోహా. 3:3,5 మాటలతో
నా చిరకాల వాంచి్ నెరవేరింది. ""నీ కోసమే మరణం పొందాను" అన్న సత్యం
నమ్మాను. ప్రతి పాపం నుండి విడుదల పొందగలను పాపిని క్షమించుమని ప్రార్థించాను.
ప్రతి పాపము జ్ఞాపకం చేసారు.
మీ నమ్మకం గార్చి వెంటనే ఎవరికీ తెలుపకండి. ప్రార్థించుకోమని విశ్వాసి
తెల్పారు. అంతలో సాల్మన్రాజుగారు, వరపపసాద్ గారు పరిచయమయయారు. నా
భార్య సాకలు టీచరుగారితో మాట్లాడింది. చర్చికి ఆహ్వానించారు. 1999 పఫిపబవరిలో
భక్తసింగ్ సహవాసములో నర్సిపట్నంలో మొదటిసారిగా వెళ్లాము. దేవుని సన్నిధిని
సంపూరణంగా అనుభవించారు. వారు పాడిన పాట చాల అర్థవంతంగా ఉంది.
హానికరుడను హింసకుడనగు నన్ను కషవించావు. ఎంత ప్రేమ ! ఎంత కరుణ నీది
యేసయ్యా అని పాడారు. ఆ మాటలు నా కొరకేనని నమ్మాను. ఒక బైబిలు స్టడీలో
సందేశములో యోహా. 3:3,5 మాటలతో నా చిరకాలవాంచి్ నెరవేరింది. ""నీ
కోసమే మరణం పొందాను అన్న సత్యం నమ్మాను. ప్రతి పాపం నుండి విడుదల
పొందగలను? పాపిని క్షమించుమని ప్రార్థించాను. ప్రతి పాపం జ్ఞాపకం చేసారు.
నా పాపాలన్నీ ఒప్పుకున్నాను. పరమానందభరితుడనయ్యాను. నా భార్యకు చెప్పాను.
నీ సంగతేమ? అన్నాను. ఆ రాత్రి నా భార్య మారింది.
1 కొరిందీ� 2:14 ""నేను మవ్మును కోరుకుంటున్నానని వుంది. ఒరియా
భాషలో బైబిలు ఉంది. ఆమె గతంలో క్రీస్తును నవ్మాలన్న కోరిక ఉండేది. నేను
చనిపోతే నీతోపాటు పరలోకం చేరగలనని నా భార్య తెలిపంది. ఒకేరాత్రి యిద్దరినీ
రక్షించారు. యిద్దరమా కలిసి ప్రార్థించుకున్నాము.
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు224

లాకా 15:7 ఒక పాపి రక్షింపబడితే పరలోకంలో దాతలు ఆనందిస్తా
రన్నారు. 1999 ఏపపిల్లో నీటి బాపీతస్మం పొందాము. పాత పేరు నాకగశవారి, నీటి
బాపీతస్మం తర్వాత శారాగా నా భార్య పేరు మారింది. నా చెల్లి కూడా మారింది.
యెషయా 48:15 ""నేనే రప్పించాను నా మాట ఆలకించుడి" అని వుంది.
నా చెల్లి భర్త పతాగుబోతు. అతనిని దేవుడు సిద�పర్చాడు. విచిపత వివాహం జరిగింది.
చటటపద�తిగా లేదు. 1999 పసపెటంబరు 25 వివాహము తర్వాత ఒక నెల తర్వాత చెల్లి
భర్త క్రీస్తును నవ్మాడు. నా పేరు అపబహాముగా మార్చారు. మరొక చెల్లి కూడా
మారింది. అలవాట్లన్ని మారిపోయాయి. నా సేవకు రమ్మని ప్రభువు పిలిచారు.
పశమలు వచ్చాయి.
లాకా 12:47 ""తన యజమాని చిత్తము నెరవేర్చినిచో పశమ అని పగహించాను.
నా చెల్లి వివాహ సమయంలో ఎలకషన్ డయాటీ వేసారు. పసలవు లేదు. నన్ను రిజరువాలో
వేయించు అని ప్రార్థించాను. నా పేరు రిజరువాలో ఉంది. నా దేవుడు గొప్పవాడు. 9
మందికి డయాటీ వేసారు. నాకు రిజరువా పెట్టి వుంది. నన్ను ప్రైస్తవులలో కలిసిపోయావని
విమర్శించారు. ఒకసారి పక్షవాతం వచ్చింది. కాళ్ళు వాపులు వచ్చాయి. యేసు
నిన్న, నేడు ఒకేరీతిగా ఉండేవాడు. అన్న వాక్యము వినిపంచింది. ఎండవేళ్ ప్రార్థించగా
మేఘం ఆవరించింది. నేను అడిగినందన మేఘమేసత గురతు చూపమన్నాను. దేవుని
విశావాస్యత ప్రేమతో మేఘం ద్వారా నిరూపించుకున్నారు. నాగారంలో సేవ చేసాను.
నాకు రెండుసార్లు గండె జబ్బు వచ్చింది. ఒక ప్రక్క నా గండె నల్లపడింది. ఆపరషన్
చేయాలన్నారు. రెండవసారి మరలా గండెజబ్బు వచ్చింది. కారులో పెద్దచేతులు
నన్ను విడిచిపెట్టలేదు. మాడవసారి ఒక పల్లెటారిలో నుండగా చాల నొప్పి వచ్చింది.
ప్రభువా అనే ఓపిక లేదు. అద్భుతంగా వేడి తాకింది. తర్వాత స్వస్థత పొందాను. మా
అవ్మాయి ఉద్యోగం చేస్తుంది. క్రీస్తు సేవలో ఆనందిస్తున్నాను. మారకై ప్రార్థించండి.
ఆమెన్.
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు225
సాక్ష్యం 46. కేరళ్లో బాల్యం గడిపి, తంపడి ప్రేమ లేక పేదగా జీవించిన నన్ను
క్రీస్తు ప్రేమ విద్యనిచ్చి రక్షించి దష్ట శకుతల నుండి విడిపించింది.
అంచెలంచెలుగా క్రీస్తు తన దర్శనాలు స్వరంతో గొప్ప విద్యనిచ్చి అనేక
ప్రాంతాలలో గొప్పవానిగా నంచి అనేకులకు ఉపకారిగా దీవించారు.
సంపూరణ సేవకుడనయ్యాను
పబదర్ మోహన్ రెడిడ్,
నా కథదలో కధానాయకుడు సీరీస్లో సేకరణ కగట్వే ఆఫ్ ఇండియా
""బుది�మంతులైతే ఆకాశమండలములోని జ్యోతులను పోలిన వారై పపకాశించెదరు"
- దానియేలు 12:3
పరిచయం:
ప్రభువు నామములో మీకు నా వందనములు. ఈ సాక్ష్యము వివరించు
అవకాశమురకై దేవునిని స్తుతిస్తున్నాను. నా పేరు మోహాన్రెడిడ్. నా
భార్య పేరు విజయలకిష్మ. నాకొకే ఒక కుమారెత. యింటరు
చదువుచున్నది. హైదరాబాద్లో సేవ చేస్తున్నాను. తిరునలేవా�లో
ఒక చిన్న పగామంలో జన్మించాను. నాకు తల్లిదండ్రులున్నారు.
నాకు తవ్ముడున్నాడు. నా తాత ఒక మాంత్రికుడు. జాతకాలు
పవాస్తారు. మా నాన్న హె�టలసులో వంట పనివాడిగా వుండేవారు. నేను 5వ
తరగతిలో నుండగా పతాగుబోతగానున్న నాన్న యిల్లు విడిచి వెళ్ళిపోయారు.
నా తల్లి మమ్ములను పోషించలేక అందరము కలసి ఆత్మహత్య చేసికొన
దలచినది. కేరళ్లో నదులు ఎకుకవ ఉండేవి. నన్ను నదిలో పతోసివేయ దలచినపుడు
నీరు చాల తీపవంగా ప్రవహించే వేళ్లో ఎవరో నన్ను వెనక వుండి రక్షించారు. ఆ
రీతిగా అందరము మరణముకు బలి కాకుండా రక్షింపబడ్డాము. తిరిగి తమళ్నాడుకు
చేరాము. మాంత్రిక కుటుంబము నుండి వచ్చినందన ఆ ప్రభావము నా తల్లిపై
దురాత్మలు పని చేసాయి. పరిస్థితులు సరిలేదు. మా బంధువులు చేయి అందించలేదు.
అమ్మకు ఆరోగ్యము సరిగా వుండేది కాదు. మీ జాతకాలు సరిలేవు. పుట్టిన భడడ్
సరియైన సమయంలో దష్ట జాతకంలో పుటాటడు. ఈ రీతిగా చాల విమర్శలు
వచ్చేవి. నాన్న తిరిగి రాలేదు. అమ్మకు దయ్యముల ప్రభావం వల్ల వింత ప్రవర్తన
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు226
ఉండేది. నేను పెద్ద కొడుకుగా నున్నాను. మరొక తవ్ముడుతో అంతా కలిసి బాధలు
పడ్డాము.
నేను బాల్యంలో కిరాణా షాపులో పని చేస్తూ చదువుకొనేవాడిని. మా
బంధువులలో అత్తయ్య అని పిలిచే ఆమె ఒక ప్రైస్తవ సోదరిని మా యింటికి పంపి
ప్రార్థన చేయించి నా తల్లిని బాగు చేయవచ్చునని తలంచింది. అది దేవుని చిత్తము
గనుక ఆమె ప్రార్థించగానే నా తల్లిలో పసైతాను ప్రభావము తీపవంగా ఉందని
పగహించాము. ఆ దురాత్మల ప్రభావము అనే సమస్య గార్చి చెప్పి, 12 సంవత్సరాల
తర్వాత మీ తంపడి తిరిగి వస్తాడన్నది ఆ క్షణంలో వింత సమాధానము వచ్చింది.
ప్రతి మంగళ్వారం ప్రార్థనకు ఆహ్వానించారు. మేము వెళ్ళాము. నా తల్లి కూడా
ప్రార్థించుట నేరచుకొన్నది. పసైతాను మాట్లాడి గతమంతా జరిగిన సంఘటనలు చెప్పగా
ఆశ్చర్యపడ్డాము. నన్ను కూడా ఆ పసైతాను పూజలు చేయమన్నది. లేకపోతే మరణం
తపపదన్నది. గతంలో నా తల్లి బలంతో నలుగురు మగవారిని పతోసే బలంతో
ఉండేది.
నా తల్లి యిల్లు వదిలి నీరు లేని బావిలో పేది. ఆత్మహత్యా ప్రయత్నం
చేసేది. ఆ ప్రార్థించిన తల్లి ప్రార్థించి నీరు యిచ్చి యేసు రక్తము జయమని చెప్పి నీరు
జల్లగానే నెమ్మది పొందేది. సత్యము తెలిసిననా అమ్మలోబడలేదు. నిరంతరం క్రీస్తులో
నిలకడగా లేదు. లోకానికి భయపడింది. అనామకులంతా చాల ప్రేమ చూపగా
నేను 7వ తరగతిలో క్రీస్తును నమ్మి బాపీతస్మం తీసికొన్నాను. అమ్మ కూడా తర్వాత
నమ్మింది. ఏ వ్యక్తి బలవంత పెట్టలేదు. క్రీస్తు ప్రేమ నన్ను, మమ్ములను నడిపించింది.
నా తాత వ్రాసిన జాతకంలో ఏ రాశిలో పుటాటనో, నా జన్మ అనారోగ్యమని వ్రాసి
ఉంది. అమ్మ బాగా మంచి కుటుంబములో పెరిగింది. నా చదువు కొనసాగాలని
ప్రైస్తవ బృందము ప్రార్థించి అనాధ ఆపశమంలో చేరు అవకాశం లభించింది.
నేను నా తమ్ముళ్ళు యిద్దరూ అనాధశరణాలయంలో నా చదువు కొనసాగింది.
ప్రైస్తవ సంస్థలో మనసాపుర్తిగా వారి ప్రేమ వల్ల ఉచితంగా చదువు లభించింది. నాకు
కావలసినది నాకు క్రీసేత యిచ్చారు. సండేసాకలు, వి.భ.యస్ పరిచర్యలు ఆరంభించాను.
కరపపతికలు పంచుటలో ఏకీభవించాను. ప్రైస్తవ సంస్థ నన్ను ఆదరించింది. నేను 13
సంవత్సరాలుగా చదివి ఎవ్.ఫిల్ వరకు విద్యాభ్యాసం చేసాను. ఆ తర్వాత ఆ
సంస్థను వదలి పెటాటను. గుంటూరులో ఒక సంస్థ ఉండగా చిన్న సహాయం చేసేవాడిని.
ఆ సంస్థలో కౌన్పసల్ వెంబర్గా డైరెకటరు చేసారు. నేను ఓలడు సాటడెంట్గా కొన్ని వేల
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు227
మంది సరభయలు గల సంస�లను దర్శించి ఆదరిస్తూ, చిన్న సహాయాలు చేస్తూన్నాను.
అనాధ భడడ్గా నున్న నేను డైరెకటరుగా నుండి సేవ చేస్తూనే ఉన్నాను. ఉత్తర ప్రదేశ్,
అరుణాచల ప్రదేశ్, ఆంపధ, కరాణటకలో పని చేసాను. అమెరికాలో ఒక సంస్థకు నేను
డొనేషన్ పంపగల స్థితిని దేవుడిచ్చాడు. దేవుని కొరకు ఏదైనా చేయాలనే తపనతో
నా పని కొనసాగిస్తున్నాను. 6 రాపషాటలలో 50వేల మంది చదివి ఉపయోగకరవైన
స్థితిలో నున్నారు. అనాధలకి అద్భుత స్థావరము ఎవ్.ఎస్.సి. జుయాలజీలో చదివి
ఎవ్.ఫిల్ చేసాను. విదేశాలు తిరిగాను. ఉద్యోగ ప్రయత్నాలు చేసాను. చిన్న చిన్న
పనులు చేసేవాడిని. నేను పెండ్లి చేసికొన్న తర్వాత నేను మంచి ఉద్యోగినయ్యాను.
నాన్న 12సం. వాగ్దానం బట్టి తిరిగి వచ్చారు. దేవుని మహిమపర్చాలని
పపయతి�ంచనందున ఉద్యోగం సరిలేదు. ఒక తల్లి ప్రవచనం ప్రకారము పెండ్లి తర్వాత
నీవు పసటిల్ కాగలవన్నారు. ఉద్యోగం లేకుండా పెండ్లి ఎలా చేసికోగలను. రక్షణ
పొందితే చాలని కోరిన భార్య లభించింది. అది దేవుని చిత్తమని స్తుతించాను.
విభిన్న డినామనేషన్ల మధ్య విశావాస జీవితం నడిచింది. టీచరుగా మాడన్నర
సంవత్సరాలు పని చేసాను. ప్రభువు ఆత్మాభిషేకము నాకు లభించింది. నాకు
ఆత్మీయంగా ఎలా బలపడాలో పటయినింగు తీసికోగలాగను. నేను ఉద్యోగములో
చాల నేరచుకొన్నాను. క్రొత్త జీవితం, పాప జన్మము ద్వారా దీవించాడు. ఒక్కొక్క
సమయంలో ఒక్కొక్కరు పరిచయం అయినట్లు పౌలుకు, అననీయు, బర్నబాస్ రుా
రీతిగా విభిన్న విశ్వాసులతో పరిచయం వలై నాకు చాల మంది విశ్వాసులు దొరికారు.
నా తవ్ముడు విదేశాల్లో పని చేసేవాడు. ఒక ప్రవక్త ద్వారా నాకు గొప్ప ప్రవచనం
తెల్పారు. నా భార్యకు పపమోషన్ వస్తుందని ప్రవచించారు. నేను హైదరాబాదు
తీసికొని వెళ్తానని ప్రవచనం తెల్పారు.
నా భార్య యాజకుల కుటుంబము మంచి స్థితిపరులు. నాకు సరియైన
కుటుంబము కాదు గాని దేవుడే సమకూర్చారు. ముందుగా రక్షింపబడిన వ్యకుతల్రై
నా భార్య వెదికింది. అత్తగారు స్థిర విశ్వాసి చదువుంది. రక్షణ ఉంది అని ఆ తల్లి నా
భార్యను ఒప్పించింది. పెండ్లి సమయంలో మొదటిగా ప్రైస్తవ వివాహము గనుక ఒక
చిన్న సంఘంలో ఒక శుక్రవారం వివాహము నిరణయించాము. చాల విమర్శించారు.
చాలమందిని ఆహ్వానించాను గాని, ఆశ్చర్యంగా మాడు వందల బంధువులతో
ఘనంగా వివాహం జరిగింది. మా నాన్న పతాగుడు, మా మామగారు సబర్మయి
శిష్యుడు. నా భార్య అత్తగారు, నేను నా తల్లి చాల మంచి విశ్వాసులముగా నిలిచాము.
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు228
నాకు సాకల్లో 3 నెలల తర్వాత పెండ్లయిన వెంటనే ఉద్యోగము లభించింది. నా
భార్యకు ఉన్నత ఉద్యోగం లభించింది. నేను హైదరాబాదు చేరాను. అక్కడ క్రొత్త
భాష, మంచి చర్చి లభించింది. దేవుడు అన్ని విషయాల్లో సమకూర్చారు.
సమర్పించుకొని హైదరాబాదులో ఒక్క సంవత్సరము కనిపెట్టుట సంభవించింది.
సాపఫ్టవేరులో కోర్సు నేరచుకున్నాను. 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించగానే
వెంటనే ఉద్యోగం లభించింది. నన్ను హైదరాబాదులో సరిగాగ స్థిరపరుస్తానని స్వరంతో
మాట్లాడి సంతోషపెటాటరు. ఆ ఒక్క సంవత్సరం ఓరుపతో కనిపెట్టుటకు పునాదిగా
నిలిచింది. అవమానాల మధ్య ఒంటరినై చాల దు'ఖంలో ప్రార్థించగా వాగ్దానము
నెరవేరుస్తానని ప్రభువు చాల బలపర్చారు.
అన్ని సందరా�ులలో దేవుడే నన్ను నడిపించాడు. కంప్యూటరు నేరచుకొని ధైర్యంగా
ఉండాలని తోడుగా ఉన్నారు. 34 సంవత్సరాలలో సాఫ్టవేర్ ప్రపంచములో 6
సంవత్సరాలు చేసాను. దేవుడే నేర్పించి ఉద్యోగం యిప్పించారు. దేవునికి
అసాధ్యవైనదేమీ లేదని నిరూపించారు. దేవుని మాటకు లోబడితే చాల ఆశీర్వాదకరంగా
దీవించారు. నా భార్యకు 25సం�� పని చేయవచ్చునని సిద్ధపర్చారు. ప్రతి దినం
కంపెనీలో పని చేసిన తర్వాత కొన్ని కుటుంబాలతో ప్రార్థించి ముందుకు వెళ్ళేవాడిని
మషనెరీగా సంఘంలో, వ్యక్తిగతంగా పరిచర్య, రగస్టు సీపకర్లని పిలిచి సేవను
ప్రోత్సాహించు కృపనిచ్చారు. నా పని పూర్తిగా మానివేయవలైనన్నారు. ప్రభువుతో
మరలా ఉపవాసం ద్వారా ప్రార్థించి దేవుని చిత్తం పగహించదలిచాను.
నన్ను సంపూరణ పరిచర్య చేయాలనే ప్రభువు తెల్పారు. మరలా మరొక సంవత్సరం
ఒంటరిగా నిలిచి ప్రార్థించేవాడిని. ఎస్తేరు 1వ అధ్యాయం చదవమన్నారు. 6 నెలలు
మరొక సిద�పాటుతో దేవుడే నడిపించాడు. నేను దేవుని చిత్తం సరిగా పగహించ
లేకపోయాను. నేను 7 సంవత్సరాలుగా సంపూరణ సేవలో కొనసాగుచున్నాను. నా
జీవితంలో ప్రతి 7 సంవత్సరాలకు క్రొత్త స్థాయిలో 3సార్లు నన్ను విశ్వాసిగా స్థిరపర్చారు.
సువార్త బోధించుటలో చాల గొప్పగా నెట్వర్క స్థిరపర్చి మంచి సేవకునిగా స్థిరపడి
పెంతెకోస్తు సంఘంలో ఆత్మలో తీపవంగా ఆత్మాభిషేకం వరాలతో సేవ కొనసాగిస్తున్నాను.
19సంవత్సరాలుగా పరిశుదాథ్మ బాపీతస్మం తెలియదు. ఆత్మీయు వరాలు పఘలాల
పరిచయం లేదు కాని ప్రభువిచ్చిన ఆత్మాభిషేకం ద్వారా తగిగంపు, కోపం పోగొట్టుకొనుట,
బానిసత్వం నుండి విడుదల్రై ప్రార్థన, ఎలా మాట్లాడాలి, ఎలా సేవ చేయాలో చాల
నేర్పించారు. నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఎవరు తృణీకరించిన
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు229
పఘర్వాలేదు. దేవుడు ఏం చెప్పితే అది చేయాలని సంపూర్తిగా నేరచుకున్నాను. 3
సంవత్సరాలుగా నీకు సంఘముందా? పరిచర్య ఏమని ప్రశ్నించగా, నీవు ఏమ
జవాబు చెప్పాలని ప్రభువు మాట్లాడేవారు. గాపసపల్ ఎయిడింగ� సొపసైటీ అని పేరు
చెప్పి నిలబైటాటరు.
2013 ఆగస్టు నుండి సంపూరణ సేవలో సంస్థ పేరున సహకారిగా అనేకులకు
ఉపకారిగా ఉన్నాను. విధవరాళ్ళకు, అనాధలకు సహాయము చేస్తున్నాను. మానసికంగా
నలిగిపోయిన వారికి సలహాలిచ్చి ప్రార్థించుట సహాయపడుట, ఆర్థిక సహాయము
చేయగల్గుచున్నాను.
ప్రతి విశ్వాసి ప్రభువు పిలుపును తెలిసికోవాలి, విశావాసం వినయం కావాలి.
దేవుని చిత్తం స్వరం ద్వారా, వాక్యం ద్వారా స్పష్టంగా చూపుతారు గనక ఓరుపతో
స్థిరంగా కనిపెటాటలి. మేలులన్ని రుచి చూపిసేత ఆయనే నేర్పించి నడిపిస్తారు. అదే నా
సీవాయ అనుభవము. దేవుడు సర్వశక్తిమంతుడు. నా స్వంత వెబ్సైట్ తయారు చేసాను.
నేపా�లో నాలుగు సంవత్సరాలుగా పని చేసాను. అనేక ప్రాంతాలలో దేవుడు నన్ను
సేవ్రై గొప్పగా నడిపిస్తున్నారు. మహిమపై మహిమనిచ్చి నాకు ఆత్మాభిషేకంతో
దీవించారు. నాకే విధమైన గతం లేదు. నేడు హైదరాబాదులో స్థిరపరిచారు. దేవుడు
క్రొత్త పని యిసేత చేయుటకు సంసిద్ధంగా ఉన్నాను. నా పట్ల ఆయన ఏమ చేయదలుస్తాడో
కనిపెట్టి ఆయన నిరణయించింది ఏదో అదే పశ�ష్టము గనుక నన్ను బలపరచువాని
యందే సమసతము చేయగలను. నా సంపాదనలో 10% స్వయంగా వాడుకొని,
90% అంతా దేవుని పరిచర్యకై వాడుచున్నాను. ఎక్కడికి వెళ్ళాలో, చర్చి నిర్మాణంలో
కౌన్సిలింగ్ విషయాలన్నీ స్పష్టంగా ప్రార్థించి ముందుకు వెళ్తాను.
దేవుడే నాకు యజమాని. ఒకసారి సింగపూర్లో పరిచర్యకై ఆహ్వానించారు.
దేవుడు నిరాకరించారు. మరొకరిని పరిచయం చేయమన్నారు. నన్ను నేపాల్
వెళ్ళమన్నారు. చాల యిబ్బందుల నెదురొకన్నాను. ఎక్కడికి ప్రభువు పంపిసేత అక్కడికి
వెళ్ళాలని నిరణయించుకున్నాను. ఒక మాస పత్రిక ఆరంభించాను. ఆ పత్రిక ద్వారా
చాలమందికి ఉపయోగపే ఆరిటకల్స పవాయగలాగను. ఏ దేశం గార్చి ప్రార్థించవలసినా
చరిపత టీచరుగా సిద్ధపర్చారు. ఏ అనుభవం నిరప్యోగము కాలేదు. ప్రతి అనుభవాన్ని
ప్రభువు సిద్ధపర్చి నడిపించి దేవుని దగ్గర ముందే సంపపదించుట నేరచుకున్నాను.
దేవుడు ఎందరో మధ్య నన్ను ఎన్నుకున్నారు, వాడుకుంటున్నారు. పెండ్లికి
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు230

ముందు మారుమనససు పొందిన వారు లభించలేదు. పాస్టర్లు, స్నేహితులు, విశ్వాసులు
ప్రార్థించి క్షేమకరమైన వివాహ్రంై సిద్ధపరిచారు. శోధన సమయంలో జా�నంలో
నడిచే కృపనిచ్చారు. దేవుడు అద్భుతంగా కృపతో కాపాడారు. నా భార్యతో నా
విశావాసంలో పోరాడలేదు.
యిద్దరము ప్రభువుని ప్రేమస్తున్నాము. ప్రతి ఏడు సంవత్సరాలకు యిల్లు
మారమలసి వచ్చిన కొత్త విశ్వాసులను కలిసేవారము. ఎన్నో ఆటంకాలు, పరీక్షలు,
నిరుత్సాహాలు చూచాక విధేయత విశ్వాసముంటే యింతగా దీవించగలరని అనేకులు
మా గురించి సాక్ష్యమిస్తున్నారు. నా కధలో నేనే కధానాయకుడనని నాకీ అవకాశమచ్చిన
ప్రభువుకే నా స్తుతి ఆరాధన. దేవుడు మవ్మును దీవించు గాక. ఆమెన్.
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు231
సాక్ష్యం 47. అపగ కులసు�రాలిగా ప్రైస్తవులను ద్వేషించాను. వేదాల సారం
పగహించి ఆచారాలు చేసాను. కష్టాలు, బాధలలో క్రీస్తు విశ్వాసుల
ప్రేమను కనుగొనగా క్రీస్తును అంగీకరించాను. వాక్యంలో శక్తిని
పగహించాను. గొప్ప ఆత్మజాలరిగా క్రీస్తును సేవిస్తున్నాను.
శ్రీమతి అంజమ్మ (శ్రీమతి పరంజ్యోతి)
శ్రీ భనుపపకాశ్, వై విట్నెస్ టి.వి.
ఫోన్ : 9010446420
""నేనే మార్గము, సత్యము, జీవమునై యున్నాను" - యోహాను 14:6
పరిచయం:
ప్రభువు కృప అందరితోనుండు గాక. అద్భుతంగా నా జీవితంలో నన్ను
ప్రైస్తవ విశ్వాసములోనికి మార్చిన కృప్రై దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నా పేరు
అంజమ్మ మా నాన్నగారిక నలుగురు సంతానములో నేను పెద్ద
దానిని. అద్దంకి దగ్గర పగామము. అపగ కులంలో జన్మించాము.
పూజలు, కార్యపకమాలు చేస్తూ వారిచ్చే ధాన్యమును బట్టి పోషణ
జరికగది. పనులు చేసేవారు. హైందవ సాంపపదాయాలతో అదే
ఆచారాలన్నీ ఆచరించేవారము. మాకు జున్న, రాగి పంటలు
పండేవి. రపల్లె రైలు పేటలో స్థిరపడ్డాము. పూజలు తీపవంగా
చేసాము.
పపతిరో� దీపారాధన, నైవేద్యములు పెడతూ రెండు
పూటలా సా�నం చేసి వేదాలు వల్లిస్తూ నువువాల నానెతో దీపాలు
వెలిగిస్తూ దీపారాధన చేసేవారు. తల్లిదండ్రుల భక్తిని బట్టి మేము అనుకరించేవారము.
నేను నాలగవ తరగతి చదివే రోజులో రాములవారి చరిపతలో ఘటాటలన్నీ పాటలు
పాడేది. 12 సంవత్సరాల వయససులో అమ్మజా�నము, నికకచ్చిగల మనసతతవాము
గాపతము చాల అభినందనీయాలు. నా తల్లికి వ్యాధి వల్ల నేను చదువు మానివేసాను.
ఏ రోజుకా రోజు వసతువులు తెచ్చుకొని వంట చేసేదాన్ని. అమ్మ 1969వ సంవత్సరంలో
చనిపోయింది. ఆమె మరణము ద్వారా నాకు యింటి బాధ్యతలు ఎకుకవయయాయి.
అమ్మ మరణము ద్వారా చనిపోయిన వారు ఎక్కడికి వెళ్తారు? అనే ప్రశ్న ఉదయించింది.
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు232
గ్ంథాల ఆధారంగా పునర్జన్మ వివరాలు వేదాలలో చదివాను. ఆ జన్మల భయం
కలేగది.
నా చిన్న చెల్లి అమ్మ ఏదీ అని ప్రశ్నించగా బాధపేదాన్ని. ఆకాశంవైపు
చూస్తూ ఆ సృష్టి ఎలా కలిగంది? అని ఆలోచించేదాన్ని. మరణించవలసి వేసత పుట్టించుట
ఎందుకు? అని ఆలోచిస్తూ కాకివలై అమ్మ వచ్చిందా అనే పభవులో అన్నం ముద్దలు
పెట్టేదాన్ని. 1971వ సంవత్సరములో నాకు వివాహము జరిగింది. యిద్దరమ్మాయిలు
అబ్బాయి కలాగరు. మంచి భర్త లభించాడు. రామాయణం, భారతం బాగాచదివేదాన్ని.
నాకు తెలివిఎకుకవనే అతిశయం వుండేది. నాకు తెలిసిన వేదాల సారాంశము
నలుగురితో చెప్పాలనే ఆశ ఉండేది. నా తోటికోడలిని యింటిలో వుంచి నేను
రామాయణ గ్రంథాలు నలుగురికి వివరాలు చెప్పేదాన్ని. పనికి వెళూత పని చేసే
వారికి వేదాల వివరణ చెప్పేదాన్ని. రాముని విలువిద్య గార్చి సందర్భాలు వివరించే
వేళ్లో అకస్మాత్తుగా మా యేసుక్రీస్తు మాపతమే గొప్ప దేవుడని తెలిపంది.
ఆయనలో గొప్ప ఏముంది? సిలువ నుండి దిగి మహిమ చూపవచ్చు కదా!
ఆ రీతిగా అసహాయుడెట్లున్నాడు తలంచేదాన్ని. ఆ ఆలోచనలలో నుండగా సమస్యలైన్నో
ఆరంభవుయయాయి. పెద్దవ్మాయికి వివాహము చేయదలిచాను. మామగారు
మరణించారు. అంత్యక్రియల తతంగాల సందర్బుంలో ఒక యోగి మాటలను బట్టి
వివాహము చేయదలచిన అమ్మాయికి దోషముందనియు, పూజలు చేయాలన్నాడు.
దతాతపతేయ మంపతం చెప్పారు. యింతలో నా కుమార్తెకు అనారోగ్యం వల్ల కీషణించగా
డాకటర్ కషయవ్యాది ఉందని 6నెలలు మందులు వాడాలన్నారు. మా అత్తగారు కషయతోనె
మరణించింది. టి.భ. భయంకర వ్యాధి. అట్టి వ్యాదినే యింటికి సోకరాని
పరిశుపబభత పాటించేదాన్ని. వివాహం చేయదలిచే రోజుల్లో ఈ భయంకర వ్యాధి
ఎట్లు పర్యవసానంనకు దారి తీస్తుందోనని భయపడాను.
నేను చాల దిగులుతో పడక చేరాను. ఈ వ్యాధి తిరగబైట్టితే ఆమె గతి ఏమ?
అనే ఆలోచనలలో దు:ఖపే రోజుల్లో జనకమ్మగారు నాతో ""మీ మామగారు
చనిపోయిన తర్వాత పూజలు ఆపలేదేమ? అని ప్రశ్నించారు. పెండ్లి చేయాలని
ఆలోచించాను. ఆ రీతిగా కృంగిపోయి బాధలో నుండగా పండ్లు అవ్ముకొనే ఒక పసీత
వచ్చి ""అంజవ్మా నీ భడడ్ కోసం ఉపవాసముండి ప్రార్థిస్తున్నామని" తెలిపింది. మేము
హిందా విశావాసంలో ""సరవాజన సు�నోభవంతు" అని దీవిస్తాము గాని యీ రీతిగా
యితరుల భారాలు భరించి ఉపవాసం చేసే పరిస్థితి ఏనాడు చూడలేదు, వినలేదు.
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు233
మేము పూజలు మానివేసాము గనుక నా కుమార్తె ప్రైస్తవుల ఆరాధనలకు
వెళ్ళుట కారంభించింది. మాడు నెలల తర్వాత బాపీతస్మము తీసికోదలిచాను అని
చెప్పింది. నా స్నేహితులంతా బాపీతస్మం తీసికోదలిచారన్నది. నా కుమార్తె ఎదురు
మాట్లాడింది. ఈ నమ్మకంలో ఉంటే పూలు పెట్టుకోరు అలంకరణలు చేయరని నా
బాధ. నా కుమార్తె మారుప వల్ల నాకు ఆసక్తి కలిగ ఆమె నమ్మిన బైబిలు సత్యమేమటో
తెలిసికోవాలన్న కాంక్ష కలిగంది. నాకు చదువు తకుకవయినా మా వేదాంతాలు
చదువుటలో చురుగాగ వుంటా చాల జ్ఞానంగా భాషా జ్ఞానాన్ని పెంపొందించుకున్న
ఆసక్తితో బైబిలులో క్రొత్త నిబంధన గ్ంథం నా కుమార్తె దగ్గర తీసికొని చదువుట
కారంభించాను. వంశావ[ తర్వాత క్రీస్తు కన్యక్కు జన్మించు విధానాలన్నీ వివరంగా
చదివి ఆశ్చర్యపడాను. మరియు ఒక యాజకుని కుమారెత క్రీస్తు జన్మ అతి పవిపతవైనది
అని పగహించాను. దైవకృపచే గర్బుం ధరించిందన్న సత్యం కుంతి చరిపత తలంచాను.
అయిననా మరియు ఆశ్చర్యం కనపరచుట వివరాలన్నీ దైవ నిరణయమని నమ్మాను.
క్రీస్తు బోధలు 5వ అధ్యాయంలో వివరాలు సిదా�ంతాలన్నీ ఈలాగు బోదించాడన్న
మాటలన్నీ చదివాను. ధన్యతలు వాటి వివరాలు చాల ఆకర్షణీయంగా వున్నాయి.
జ్ఞానయుగం అనే శ్లోకంలో ఆత్మకు మరణం లేదు. కామక్రోధములు జయించిన
వారికే పరలోకము లభిస్తుంది. వ్యరు�డా అనరాదు. సహె�దరునిపై విరోధమని
తోసేత బలపీఠము వద్ద బలి ఆపి సరిచేసికోవాలన్న గొప్ప సత్యం నన్ను చాల
కదిలించింది. అర్థవంతంగా నా పఠనము కొనసాగించాను. ప్రతి మాటను అనుభవంతో
అనవాయించుకోసాగాను. అరపణ సమర్పించాలన్న సత్యం గురించి నాలో పాప పశ్చాత్తాపం
ఆరంభవుయింది. నా వల్ల కాదు. యివన్నీ జయించలేననిపించింది. గొప్ప మాటలని
తోచింది. దయ ప్రేమ గల తత్వం క్రీస్తులో ఉందని నమ్మాను. నా లోపాలన్నీ
నాకర్థం అవుతున్నాయి. ఒకరోజు నా కుమారెత దర్శించే మందిరమునకు వెళ్ళి చివరిగా
కూరచుని వినసాగాను. నా బంధువులతో సమాధానపడదలంచిననా, వారికి కూడా
ఆ మనససు రావాలి కద! నా కుమార్తె వివాహము జరిపించాను. వ్యాధి పోయింది.
అలంకరణలు పర్వాలేదని దైవజనుడు తెల్పాడు. నేడు ఆమెకు బిడ్డలు కలాగరు. వారు
వివాహానికి సిద�మయయారు.
బైబిలు ప్రారంభించిన దినము 1993 మార్చి 7వ తేదీ బాపీతస్మం తీసికో
దలిచాను. ఆశీర్వాదం అనే పాస్టరుగారు గతంలో పూజలు చేస్తూ పులులను మంపతశక్తితో
లోపరచుకొనే శక్తి గలవాడు. క్రీస్తును నమ్మి దైవసేవకుడిగా మారాడు. ఆయన
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు234
నాకు ఎన్నో మంచి విధానాలు బోధించాడు. ఆయన మాటలు నచ్చాయి. మారుక
సువార్తలో, అసాయు, ద్వేషము, అహాంభావం, మొదలగు 13 దుర్గుణాలు నీలో
నుండి బయలుదేరుతున్నాయని పవాయబడింది. ఆ వాక్యం సాటిగా నా హృదయాన్ని
తాకింది. నాలో అన్ని బలహీనతలు నా హృదయములో వున్నాయని నేను బాగ
పగహించాను. నాకు విడుదల కావాలని మౌనంగా రోదిస్తూ ప్రార్థించసాగాను. వెంటనే
నాలో చీకటి తొలగిపోయింది. నాలో మబ్బు తొలిగిపోయింది. జీవం గల దేవుడు
నాతో మాట్లాడసాగాడు. విమర్శితో చదువుచున్న బైబిలు నన్ను మార్చుటకారంభించింది.
వెంటనే బైబిలును గండెలకు హాతతుకున్నాను.
""ప్రభువా, నేను నిన్ను విడిచిపెటటను. నా స్వంత శక్తితో నా సవానీతితో
అతిశయించిన స్థితి చాలు. నీవు నాకు కావాలి. నీ మాట వల్లనే మేలు లభిస్తుంది.
నీ మాట వల్ల పబతకుతాను" అని ప్రార్థించాను. వెంటనే అత్యానందబభరితురాలనై
పరవశవెుందాను. మొత్తము బైబిలు చదవాలని ఆది కాండం నుండి చదువుట
కారంభించాను. ఆదియందు బూవయాకాశములను సృజించెను. బూమ నిరాకారముగా
నండెను. అగాధ జలములపై ఆత్మ అల్లాడుచుండెను. నోటి మాట ద్వారా కలుగజేసేత
వచ్చామా అని ఆశ్చర్యపడాను. సార్యచంపదులు సముపదము నేల యీ వివరాలన్నీ
చదివాను. సృష్టి చేసిన వివరాలన్నీ చదివి చాల అవాక్కయ్యాను. నేను చేసిన రాతిని
చెక్కను పూజించుట అనవసరమని పగహించాను. దేవుడున్నాడు అని నమ్మాను. తన
రూపంలో మన*్న సృష్టించానన్నారు.
పది ఆజ్ఞలను చదివిన తర్వాత దేవునికి కోపవెందుకో అర్థమయింది. సృష్టికరతను
వదలి సృష్టిని పూజించరాదని తెలిసింది. ఇంత గొప్ప దేవుని ప్రకటించుట లేదు.
తగిన ఘనతనిచ్చుట లేదని బాధపడాను. నిమ్నజాతులకే పరిమతమని నేను కూడా
భావించానని పశ్చాత్తాపంతో దు:ఖం కలిగంది. దేవుడిని కనుగొన్నానన్న ఆనందం
కూడా కలిగంది. అకషయుడగు దేవుడిని నశించిపోయే వసతువులు, జంతువులను
పూజించానని భావించి నా స్వకీయులకు క్రీసేత దేవుడని పదేపదే చెప్పుటకారంభించాను.
కొందరు నవ్మారు. ఆనందించాను.
నా భర్త పబహ్మాంగారి అభిమాని. నేను క్రీసేత దేవుడని చెప్పాలని చాల ఆశించాను.
క్రీస్తు గొప్ప రక్షకుడని ఆయనే మార్చుకోవాలని ప్రార్థించాను. నా పేరు అంజమ్మ
అయిననా ఒక దైవజ్ఞానురాలు ప్రవచనాత్మకంగా ""కుమారీ నిన్ను ముపదించుకున్నాను
అని ఇక మీదట నీ పేరు అంజమ్మ కాదు. పరంజ్యోతమ్మ" అని ప్రభువు ఆమె ద్వారా
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు235
పలికారు. బాపీతస్మమునకు సిద్ధపడాలి. యిదే ప్రవచనం విన్నాను. హిందా పద్ధతిలో
భర్తను వ్యతిరకించరాదని నమ్మినందున ఎన్నో పూజలు చేయాలి చేయగలవా అన్నారు.
లేకపోతే తీసికోరాదని చెప్పి బయటకు వెళ్ళిపోయారు. వెంటనే సుగుణమ్మగారని
వారి కుటుంబీకులు సమస్యలను బట్టి ప్రార్థించి చాల ప్రార్థనాపరులై నన్ను ధైర్య
పరిచారు. సరిగా 1994 మార్చి 7వ తారీఖన బాపీతస్మం తీసికోదలిచి ఉపవాసముండి
ప్రార్థించాను. నిశ్చయతతోనే ఉన్నాను. నా భర్త బయటనండి యింటికి వచ్చారు.
నేను లేవలేదు. నీళ్ళు కూడా వేడి చేయలేదు. ఉదయాన్నే 3గంటలకు వేడినీళుి
అందించాలి. మనససులో వేదనతోనే ఉన్నాను. నీవు యింకా లేవలేదేమ? నీవు చర్చి
దగ్గరకు రావాలి కద! అని ఒక కుపరాడు వచ్చి హెచ్చరించాడు. ఏది ఎలా జరగాలంటే
అది జరుగుతుంది. వెళ్ళి తీసికో పో అన్నారు. వెంటనే పనులు ముగించి బాపీతస్మము
తీసికొనుట్రై మరి నలుగురితో వెళ్ళి తీసికొని దేవుని ప్రవచనం నెరవేరింది. రక్షణ
రాగానే ఆత్మ నాలో నిలిచింది. వెంటనే సాక్ష్యమిచ్చుటకు బయలుదేరాను. మందిరము
పెట్టిన జాన్గారు భార్యగారి మందిరానికి వెళ్ళుటకారంభించాను. ఆ మందిరంలో
రో� పాటలు ఆరాధనలో పాలుగని ఆనందించసాగాను.
చెల్లికి నోవా చరిపత తెలిప హెచ్చరించాను. కోపము తొలగించుకోవాలి. దేవుడు
నీలోకి వస్తాడన్నాను. కోపం జయించే శక్తినిచ్చి చెల్లి రక్షణ పొంది నాకన్నా ఆసక్తిగా
సేవలో కొనసాగుచున్నది. కుమార్తెకు సేవకునితో వివాహం చేసింది. అన్యజనుల
మధ్య మేము గొప్ప సాక్ష్యాన్ని అందిస్తున్నాము. గొప్ప విగ్హారాదికురాలినైన నేను
గొప్ప దేవునిని నమ్మినందున నా సాక్ష్యం ప్రకటించుటకు ఆశించగా వై టైస్టివెానీ
టి.వి. చిానల్ వారు నాకిచ్చిన అవకాశానిరకై దేవుని స్తుతిస్తూ భాను పపకాష్గారిక
కృతజ్ఞతలు. దేవుడు అందరినీ దీవించు గాక ఆమెన్.
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు236

సాక్ష్యం 48. మహిమగల క్రీస్తును తెలియని విగ్హారాదికులముగా తాతగారు
నాన్న అమ్మ తోబుట్టువులము వ్యర్థంగా జీవించాము. పూజారులుగా
పగామముకు ఆరాధ్య దైవములుగా మారాము. క్రీస్తు స్నేహితుల ద్వారా
మా జీవితాల్లో ప్రవేశించారు. అందరినీ రక్షించగా సంపూరణ సేవ
చేయు ఆత్మజాలరులయయాము
పాస్టు ప్రభు కుమార్, విశాఖపట్నం
అబండెంట్ లైఫ్ మనిపసీటస్
ఫోన్ : 9059640708, 9493016196
""నీవు దేవునియందు ఆనందించెదవు. దేశము యెక్క ఉన్నత స�లముల మీద నిన్ను
ఎకికంచెదను" - యెషయా 58:14
పరిచయం:
ప్రభువు నామములో మీకు శుభములు. యేసులో సమృద్ధి జీవమచ్చునన్న
సత్యము నా జీవితమే సాక్ష్యము. నా పేరు ప్రభు కుమార్. గతంలో
హిందావునిగా నుండగా నా పేరు వీరాంజనేయులు. ఈ పుస్తకంలో
నా రక్షణ సాక్ష్యాన్ని వివరించు అవకాశము యిచ్చిన దేవునికే నా
కృతజ్ఞతలు. మాది రాయలసీమ ప్రాంతము. అనంతపురం జిల్లా
గొందిరెడిడ్ పల్లెలో నా బాల్యం గడిపాను. శ్రీశ్రీశ్రీ వీరశవార సావామ
ఆపశమములోనే జన్మించాను. ఆ ప్రాంతంలోనే మా తాతగారిని
సజీవ సమాధి చేసారు.
మా తాతగారి పేరు శ్రీ వీరాంజనేయులు గారు. ఆయనకు
కొన్ని మంపతశకుత లున్నాయనియు ఆయన తలక్రిందులుగా పవేలాడినా క్రిందకు
పడిపోయేవారు కాదట. దిగుడు బావిలో అరటి ఆకు పరచుకొని తపససు చేసేవారట.
నీట మునిగిపోయే వారు కాదట. ఆయనను దైవంతో సమానంగా చూచేవారు.
ఒకసారి చెటుట మీద నుండి క్రిందకు పడిన వెంటనే నన్ను సజీవసమాది చేయండి
అని కోరారట. ఆయన గౌరవార�ము ఆయన పేరు మీద బంధువులు, ఆ పగామస్తులంతా
కలిసి ఒక దేవాలయాన్ని ని]్మంచారు. ఆ దేవాలయంలో మా నాన్నగారు దాదాపు
40 సంవత్సరాలుగా పూజారిగా అందరకు పూజలు చేసేవారు. బభక్తినిష్టలతో అమ్మ
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు237
నేను యిద్దరు అకకలాంతా కలిసి పూజలలో శ్రద్ధగా పాలుగనేవారము. మా కుల
దైవము వీరపబహ్మేాంపద సావామగారు. అనేక రకాల పుణ్యకేషపతాలను దర్శించేవారము.
తిరప్తి విజయవాడలో దేవాలయాలు దర్శించిననా శాంతి నెమ్మది లేదు. మా
హృదయాల్లో వేదన, బాధ నిండి ఉండేది. నాలో సత్యాన్వేషణ ఆరంభవుయింది.
చనిపోతే ఏమవుతాము. దేవుడున్నాడా? ఆయనను చూడగలమా అనే ఆలోచనలతో
చాల అశాంతిని ఎదురొకన్నాను. అనేక ప్రశ్నలు నాలో ఉండేవి. ఎన్నో రకాల పుస్తకాలు
చదివే వాడిని. ఎందరో స్నేహితులతో సంపపతించేవాడిని. సంతోషాన్ని కలిగంచుటకు
నా స్నేహితులు ప్రయత్నించి విపఘలమయయారు.
బాల్యం :
మాజీవితంలో ఆనందము కలిగంచిన గొప్ప అనుభవం ఏదనగా నా అక్క తన
కాలేజీ విద్యాకాలంలో ఒక రహస్య విశ్వాసి ద్వారా క్రీస్తును గార్చి పరిచయము
కలిగంది. అక్క స్నేహితురాలు ఒక క్రొత్త నిబంధన మా అక్కకు అందజేసింది. వాక్యము
రెండంచుల ఖడగముగా వాడి గలదై అక్క హృదయాన్ని తాకి క్రీస్తును రక్షకునిగా
అంగీకరించు ధన్యత పొందింది. ఆమె జీవితములో తన అలవాట్లు మారాయి. ఆమె
మరొక అక్కకు ఆమె విశ్వాసాన్ని అందించింది. వారు యవవానసతుల కూటాలలో
రక్షణానుభవం తర్వాత రహస్యంగా నీటి బాపీతస్మం పొందారు. ఎంతో గొప్ప పేరున్న
తాతగారి విశ్వాసముతో పాటు ఎందరో దేవుళుిండగా క్రీస్తు అనే క్రొత్త దేవుడు
అవసరమా? అనే ప్రశ్నలు నాలో చెలరగినందన చాల అయిష్టంగా అకకయ్యలందించిన
బైబిలు తీసికున్నాను. ఆ ్రేజీలన్నీ తిరగవేసాను.
యోహాను 14:6 ""నేనే మార్గము సత్యము జీవమై యున్నాను" ఆ క్షణంలో
ఒక స్వరం విన్నాను. నాతో సంపపతించి మాడు ప్రశ్నలు నాముందుంచారు. మొదటిగా
నీవారాదించేది నా జీవిత విశ�షాలన్నీ ఇంటరయా తీసికొనగా వివరాలన్నీ చెప్పాను.
తాతగారు సజీవ సమాధి చేసికొనగా వారి పేరు వీరాంజనేయులు గారని నాకు ఆ
పేరు పెటాటరు. నేను 1981 జూలై 10వ తేదీన జన్మించాను. యిద్దరి అక్కల తర్వాత
పుటాటను. నాన్నగారి పేరు ఆదినారాయణాచారి. అమ్మ లకిష్మదేవి. అనంతపూర్ జిల్లాలో
గొందిరెడిడ్ పల్లెలోనే బాల్యం గడిపాను. అపగకులంలో జన్మించి పూజారులుగా గొప్ప
గురితంపుగల వారిగా జీవించాము. తాతగారి సమాధి వద్ద శ్రీశ్రీశ్రీ వీరయ్యసావామ
ఆపశమముగా గౌరవించారు.
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు238
మా నాన్నగారు తాతగారి తర్వాత పూజారిగానుండేవారు. జాతకాలు, వాస్తు
తెలిపేవారు. 30 సంవత్సరాలకు పైగా పూజారిగా నున్నారు. మా పూరీవాకులకు మంచి
చరిపత గలదు. తాతగారు వారి బంధువులతో అయోధ్య }రగింపులో వి.హెచ్.పి.
పపతినిదిగా రాయలసీమకు పేరు తెచ్చారు. క్రీస్తును గార్చి తెలిసికొని అతను అతని
కుటుంబము సర్వము వదలి స్వకీయులు వెలి వేయగా ప్రైస్తవునిగా మరణించారు.
మేమంతా హిందా ఆచారాలు పాటించేవారము. మేమంతా శాఖాహారులము. మా
తాతగారి అన్నయ్య విశ్వాహిందా పరిషత్లో రాయలసీమ పపతినిదిగా దేవాలయ
పెద్దగా మతాలు వేదాలసారాంశాన్ని బోధించేవారు. ఆర్.ఎస్.ఎస్లో పపముఖుడు.
సంసకృతము తెలిసినవాడు. మా కుల దైవము వీరమహేాంపదసావామ. అన్నదానాలు
చేయుట, సంపూరణ రాత్రి బభజనలలో పాలుగనేవారము. హారికథల కాలకేషపము
చేసేవారము. }రందరూ మేము చేయు కార్యపకమాల్లో శ్రద్ధగా పాలుగనేవారు. అతిగా
గౌరవాన్ని అందుకొనేవారము. }రి పెద్దగా నున్న నాన్నగారిని బట్టి నేను సాకల్లో
సంసకృతములో అపసం;్లలో శ్లోకాలు చెప్పి ప్రార్థనలలో పాలుగనేవాడను. సరస్వతి
పూజ కూడ నిర్వాహించేవాడను. నా జీవితం ద్వంద్వ ప్రవర్తన కలిగ ఉండేది. అందరికీ
అతి మంచి బాలుడిగా కనపరచుకుంటా చెడు సహవాసాలు దురభ్యాసాలకు
లోనయయాను. శ్రీనివాసనే రౌడీ స్నేహితుడుండేవాడు. అతడు హాత్యకేసులలో నిందితుడై
చివరకు హాత్యగావింపబడిన పేపర్లలో వార్త నన్ను బభయాక్రాంతుడిని చేసింది.
క్రీస్తుతో పరిచయం :
నా అక్క పేరు నాగరత్నమ్మకు కమల అనే స్నేహితురాలు వుండేది. ఆమె అపగ
కులస్తురాలు. వ్యాపారం చేయు కులములో జన్మించినను తన స్నేహితురాలి ప్రభావంతో
క్రీస్తును నమ్మింది. క్రీస్తును నమ్మిన కారణన చాల హింసలకు గురి అయింది. అక్క,
కమల కలిసి భ.కావ్ చదివే రోజుల్లో, కమల క్రీస్తును గార్చిన సువార్తతో పాటు
ఆమె అచంచల భక్తి విశావాసాలు, అక్కను ప్రభావితం చేయగా, ఆమె కూడా క్రీసేత
గొప్ప దేవుడని నమ్మింది. ఆమె యింట్లో జరికగ పూజలన్నీ మానివేసింది. అది అందరికీ
ఆశ్చర్యం కలిగంచింది. తర్వాత రెండవ అక్క అశవార్తమ్మ కూడా ఆ క్రీస్తునే నమ్మింది.
వారు రక్షణ పొంది నీటి బాపీతస్మము అనుభవాన్ని పొందారు. వారిద్దరూ కలిసి వారి
విశ్వాసాన్ని క్రీస్తు గొప్పతనాన్ని, క్రీస్తు సుబోధలు జీవితం, మరణ పునరుత్థాన వివరాలన్నీ
తెలిప ఒక బైబిలు నాకిచ్చారు. అక్కలు నమ్మిన క్రీస్తులో ప్రత్యేకత ఏమ? ఎంతో
సనాతనాచారాలలో గొప్పగా చేసే పూజలను తృణీకరించుటకు కారణమేమని
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు239
ఆలోచించాను. నాలో మాడు ప్రశ్నలు చెలరగాయి. నేను నిజమైన దేవునిని
ఆరాదిస్తున్నానా? రెండవదిగా క్రీస్తులో ప్రత్యేకత ఏమ? నా ఆందోళ్న లేదా కలవరాన్ని
ఎవరు తీర్చగలరు? క్రీస్తును నా యిష్ట దేవతలతో పోల్చి ఆలోచించసాగాను. చివరకు
క్రీస్తులో ఔన్నత్యాన్ని ఎవరితో పోల్చిలేమనియు ఎవరూ స్రిరారని పగహించాను.
క్రీస్తులో పరిశుద్ధత, పవిత్రత, అపార ప్రేమ, సర్వశక్తి కొనియాడదగినవి.
మా అక్కలు మొదటిగా యోహాను సువార్త మాపతమే యిచ్చారు. ఆ సువార్త
చదువుచూ ఒక ప్రత్యేక వాక్యభావము నన్ను ఆకర్షించింది. యోహాను 14:6 ""నేనే
మార్గమును, సత్యమును, జీవమునై యున్నాను. నా అంతరాత్మలో ఒక మెల్లని స్వరం
పలుకుట స్పష్టంగా విన్నాను. ""నేనే నిజమైన దేవుడను. నీ పాపముల నుండి
విమోచింపదగిన వారెవరూ లేరు". ఎన్నో దేవుళ్ళను పూజించుచునే వున్నాను. గనుక
ఏ రకమైన శాంతి లభించనందన నిజమైన దేవుడు కావాలనియు, నా పాప జీవితాన్ని
క్షమించి సమాధానమవవాగల దేవుడినే కోరుకున్నాను. నా గార్చి సరిగా అందరికీ
తెలియదు. నాలో అంతరయద�ం గార్చి కూడా ఎవరా తెలిసికోలేదు. నా అక్కల
సలహా మేరకు నా పాపాల్రై పశ్చాత్తాపపడినందన క్రీస్తు కనికరించి నా ప్రార్థన
ఆలకించి రక్షణానుభవాన్నిచ్చి, పరమానందబభరితునిగా పరవశింపజేసారు. అదే నా
రక్షణ దినము. ఆ రోజు నుండి క్రీస్తు అనుచరునిగా మారాను. హల్లెలూయ.
ఆ క్షణం నా ఆత్మీయు నేపతాలు తెరువబడ్డాయి. జాన్ నయాటన్ రచించిన
పపఖ్యాత గీతం అర్థవంతంగా నాకు అవగాహన కలిగంది. మహె�న్నతమైన కృప
నీచుడనైన పాపిని రక్షించింది. ఒకప్పుడు నేను ఆత్మీయంగా అంధుడను. నేడు నేను
చూడగల్గుచున్నాను. నా ఆధ్యాత్మిక నమ్మకము మాపతమే కాక నా వ్యక్తిగత జీవిత
గమనములో గణనీయమైన మారుపను పొందాను. యోహాను 8:32 ""మీరు సత్యమును
తెలిసికొందురు. సత్యము మవ్ములను సవాతంపతులను చేయును". నా అకకలిద్దరి
విశ్వాసమును గమనించి నా తల్లిదండ్రులు అవాకకయిన వెంటనే నేను కూడా అదే
మారగంలో క్రీస్తును నవ్ముట వారికి చాల కలవరం కలిగంది. నేను కూడా పూజలు
చేయుట మాని వేసాను. సాకలుకి వెళ్ళినపుడు నా విశ్వాసాన్ని గార్చి చెప్పుట
కారంభించాను. గతంలో సరసవాతిపూజ, సంసకృతములో ప్రార్థనలు, శ్లోకాలన్ని
మానివేసాను. చెడు ే్నేహాలకు అలవాట్లకు స్వస్తి చెప్పాను. దేవుని ఆజ్ఞలను పాటిస్తూ,
పవిపత జీవితం జీవించుటకు నిరణయించుకున్నాను. మా కుటుంబములో ముగ్గురము
దృడింగా క్రీస్తును నమ్మినందున ముగ్గురము కలిసి నాన్న, అమ్మలు రక్షణ పొందుటకు
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు240
చాల పట్టుదలతో భారంగా ప్రార్థించేవారము. క్రీస్తులో సత్యమున్నదని వారు
పగహించిననా, పూజారులుగా నుండుట చేతను లోకమంతా వెలివేసి నిందించగలరని
భయపడేవారు.
తల్లిదండ్రులు క్రీస్తును నవ్ముట :
ప్రభువు నమ్మకంగా చేయు ప్రార్థనలను ఆలకిస్తారు గనుక మా ప్రార్థనల
పఘలితంగా ఎవరో కొందరు మషనెరీలు మా దేవాలయమును దర్శించి అక్కడున్న
అమ్మ, నాన్నగార్లతో క్రీస్తు సువార్తను సవివరంగా బోధించగా, పరిశుద్ధాత్మ ఒపపుదలను
బట్టి వెంటనే అమ్మతో పాటు నాన్నగారు క్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించారు.
ఆ పగామములో పెద్దలు, కులము నుండి వెలివేసిననా ధైర్యంగా ఎదురొకనుటకు
తీర్మానం చేసికొన్నారు. నాన్నగారు క్రీస్తును అంగీకరించిన అనుభవము గమనించి
అందరూ అవాక్కయ్యారు. ఆయన ధరించిన కాషాయ వపస్తాలు వదిలి పెటాటరు.
జ్యోతిష్యాపస్తానికి సంబంధించిన పుస్తకాలన్నీ విసిరివేసారు. ఆయన ఆరాధించిన
విగ్హాలన్ని దారపరచి క్రీసేత సజీవుడని అందరికీ సాక్ష్యమిచ్చారు. ఆ పగామస్తులే
కాక పరిసర పగామ ప్రజలంతా చాల ఆశ్చర్యచకితులయయారు. నా స్వకీయులంతా
మేము నమ్మిన క్రీస్తు వెనకబడినజాతి వారి దేవుడని హీనంగా చూచేవారంతా చాల
బాధ పడ్డారు. వారంతా మమ్ములను అసహ్యించుకొని, తృణీకరించి అవమానించారు.
హిందా సమాజానికి అపకీర్తి తెచ్చామని నిందించారు.
మత్తయి 5:11 ""జనులు మవ్ములను నిందించి మీ మీద అబద�ముగా చెడడ్
మాటలు పలుకునపుడెల్లా ధనయలు. సంతోషించి ఆనందించుడి. పరలోకంలో మీ
పఘలము అధికమగును. క్రీస్తు కొండమీద చేసిన ప్రసంగంలో స్పష్టంగా పశమ కల్గునని
ధైర్యం తెచ్చుకోమని తెలిపనందున ధైర్యం తెచ్చుకున్నాము. మా కుటుంబము మాపతమే
క్రీస్తును నమ్మినందున మా తాతయ్య అన్నగారు ఆర్.ఎస్.ఎస్ లీడరుగా నున్నందున
దేవునికి వ్యతిరకంగా వుండగా మమ్ములను వెలివేస్తామన్నారు. అంతేకాదు చాల
డబ్బులిస్తామని పప్లోబభపెటాటరు. ఎంత డబ్బులిచ్చినా వసతువులిచ్చిననా, మేము నమ్మిన
సజీవుడగు క్రీస్తును మాపతము వదిలి పెట్టేది లేదని స్పష్టం చేసాము. క్రీస్తు మాపతమే
ఇకపపంచంలో అందరి పాపాలు క్షమించ సమర్థుడు. ఆయన మన్రై సిలువలో
మరణించాడు. ఆయన మరణాన్ని జయించి లేచారు. సజీవుడిగానున్నారు. నిత్యజీవము
నిచ్చుటకు సిద్ధంగా నుండి అందరికీ గొప్ప నిరీక్షణ నిచ్చారని ప్రతిచోట ప్రతి వ్యక్తికి
పపకటిస్తున్నాము.
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు241
యీ పరిస్థితుల్లో కట్టు బట్టలతో ఖా� చేతులతో యిల్లు వదిలి ఆస్తి వదిలి,
స్వకీయులను వదిలి మా పగామాన్ని వదలవలసి వచ్చింది. అది చాల క్లిష్ట పరిస్థితిగా
తోచింది. సమసతమును కోలోపయాము. యీ నిరణయము చాల కఠినమైన మారుపలు
తెచ్చింది.
క్రీస్తు కొరకు సమసతము వదిలి పెటాటవా లేదా క్రీస్తులో సాగిపోవాలంటే మా
యాజక కులాన్ని, మా పరపతి సుఖానుభవా*్న, మా స్నేహితులను, చివరకు మా
సవాకీయులందరినీ వదులుకోవాలి. అట్టి బాధకరమైన అనుభవంతో దైవ వాక్యం
ద్వారా క్రీస్తు మాట్లాడారు.
1 పేతురు 4:16 ఆధారంగా క్రీస్తు కొర్రై పశమ పడిన యెడల సిగ్గు పడక
దేవుని స్తుతించాలి, యేసు నామము భరించుట విలువైన అనుభవము అని
ఆనందించాలి. ఈ వాక్యము మమ్ములను ఆత్మీయంగా స్థిరులను చేస్తూ బలపర్చింది.
ఇక మేము మా పగామము నుండి బహిషకరింపబడిన తర్వాత ప్రక్క చిన్న పగామములో
చిన్న యిల్లును చూచుకొని నివసించుటకారంభించాము. మాకున్న విశ్వాసాన్ని బట్టి
చాల పశమలు బాధలు, వేదనలు ఎదురొకన్నాము. అందరి గౌరవాన్ని బహ�మతులను
ఆ పగామస్తులలో అందుకున్న మా నాన్నగారు పేదవాడిగా వాచ్వెున్గా పనిచేసి
మమ్ములను పోషించేవారు. ఎన్నెన్నో పరిశోధనలు బాధలు, కష్టాలను ఓరుపతో
భరిస్తూ సత్యదేవుని గార్చిన జ్ఞానాన్ని పొంది క్రీస్తునందలి ప్రేమ, భక్తితో ప్రార్థన
వాక్యమును ఆపశయించాము. పరిశుద్ధాత్ముని ఆదరణ పూర్తిగా పగహించేవారము.
1996వ సంవత్సరము మార్చి 20వ తేదీన మేమంతా నీటి బాపీతస్మము తీసికొన్నాము.
నిత్యత్వపు విలువ పగహించి దానినే ఎన్నుకొని లోకపశమలు బభరించాము.
లాకా 9:23,24 ""ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను
ఉ్రేక్షించుకొని పపతిదినము తన సిలువను ఎతతుకుని నన్ను వెంబడింపవలైను. తన
ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన
ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును. ప్రభువు స్వరంతో నా అక్కతో
చెప్పినదేమనగా ఇంతవరకు విగ్హాల ఆరాధనలో లోకసతులకు పూజారిగా నున్నారు.
గాని నేడు నా కొరకు యాజకధర్మం చేయుటకు యాజకులనుగా నియమస్తున్నాను".
నా సోదరీ బైబిలు గార్చి మరింత ఎకుకవగా తెలిసికోవాలని బైబిలు కోర్సు
చదివించి భ.టి.హెచ్ పటైయినింగులో ఆనందించింది. నేను కూడా దకిషణ భారత
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు242
దేశంలో బాచిలర్స ఆఫ్ ది�యాలజీ కోర్సు, భభ్లకల్ పసమనెరీలో పూర్తి చేసాను.
ఎవ్.ఎ.లో ది�యాలజీ కోర్సు, ఎస్.ఎ.�.ఎ.సి.ఎస్ దకిషణ ఆసియాలో చదివాను.
అంతేకాదు సోషియాలజీ ఎవ్.ఎ. చేసాను. దేవుని సంపూరణ సేవలో లీనమయ్యాము.
స్థిరతలేని యీ లోకంలో నిరీక్షణ గల క్రీస్తు సువార్తను అనేక ప్రాంతాలలో అందిస్తూ
ఆనందిస్తున్నాము. దేవుని కొర్రై జీవించుటకు, ఎన్నో పోరాటాలనెదురొకని
విజేతలగుటకు మా అనుదిన అవసరాలలో చాలిన దేవుడిగా తోడుగా వుండేవారు.
ఆయన కొర్రై ఎట్లు జీవించాలో వెళుకువలైన్నో నేర్పించేవారు. భయపడకుము.
నీకు తోడై యుందును. నిన్ను విడువను, ఎడబాయనన్న వాగా�నంతో బలపర్చివారు.
మా యిద్దరు అక్కయ్యలు దేవుని ఎరిగిన విశ్వాసులతో వివాహాలు నిర్వాహించు
కృప ప్రభువిచ్చారు. సంపూరణ కుటుంబాలతో క్రీస్తును సేవించు ధనయలయయారు.
అంకితభావంతో ఆనందంతో క్రీస్తు సువార్త పపకటిస్తున్నారు. ఈ రీతిగా యీ సమాజానికి
సేవ చేయగల్గుచున్నారు. గతంలో నా జీవితము నిరీక్షణ లేనిదిగాను ఏ గమ్యం
లేనిదై, అర్థరహితవైనదిగా నుండెను. నేను చాల దైన్యస్థితిలో నుండేవాణిణ. నా
పూరీవాకుల విశావాసపరంగా ఏ దేవుళ్ళతోనా వ్యక్తిగత సంబంధాలు లేవు. గండెనిండా
బాధ, అశాంతి బరువులతో అన్ని ఆచారాలు పూజలైన్నో కొనసాగించాను. ఆత్మీయంగా
అంధుడిగా జీవించాను. మరణించాక ఏమగుదునో తెలియని స్థితిలో నిరీక్షణ
లేనివాడిగా జీవించాను. గొప్ప ఔన్నత్యము గల క్రీస్తు విలువ పగహించి అతి
సన్నిహితుడనయ్యాను.
క్రీస్తును స్వంత రక్షకునిగా సీవాకరించిన తర్వాత క్రీసేత నా నిరీక్షణ, నా జీవితానికి
సరైన అర్థమచ్చువాడు. జీవితానికి గురి ఏమటో తెలియజేసాడు. నాకు దేవునితో
అతి సన్నిహిత సాంగత్యాన్ని బట్టి ఆయనను నా తండ్రీ, నా ే్నేహితుడా నా దేవుడా
అని పిలిచే చనువు కలిగ యున్నాను. నేడు నేను మరణభయం లేనివాడిగా నిత్యజీవ
వార్సుడిననే దృడినిశ్చయత కలిగ ఉన్నాను. రోమా 6:23 వాక్యాధారంగా "" ఏలయనగా
పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన
ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవము" చివరిగా నేను యీ సాక్ష్యాన్ని చదువుచున్న
వారందరికీ యిచ్చేసందేశమేమనగా మన మంచి పనులు, మతపరమైన ఆచారాలు
ముక్తిని పపసాదించలేవు. సమసతము సమకూర్చిది రక్షణ భాగ్యము నిత్యజీవమచ్చువాడు
యేసుక్రీస్తు ప్రభువే.
ఆ క్రీస్తు జన్మము, మరణము, పునరుతా�నము ద్వారా లబభ్యము కాగలవు.
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు243
నిమ్నజాతి వారికి మాపతమే దేవుడు కాదుగాని, యావత్తు ప్రపంచానికి సృష్టికరత
మరియు రక్షకుడు. సృష్టిని పూజించుట చాలించి నిజమైన సృష్టికరతను కనుగొని
ఆయననే ఆరాధించి సేవించాలని మవ్ములను ప్రేమతో పబతిమలాడుచున్నాను. నిజమైన
శాంతిని ముక్తిని పపసాదించువాడు క్రీసేత.
నా పూరీవాకుల మాడిడబభక్తి, పూజారి జీవితంలో వ్యర్థ విగ్రహాలను ఆరాధించి
విలువైన జీవితాన్ని వ్యర్థంగా గడిపాము. అకకయ్యల స్నేహితుల ద్వారా నిజ దేవునిని
ఆపశయించి విలువైన జీవితాన్ని పొందాము. క్రీస్తుకు నమ్మకమైన సాక్షులుగా అందరమా
జీవిస్తూ క్రీస్తుకు ఆత్మజాలరులుగా క్రీస్తు ఆజ్ఞను పాటిస్తున్నాము. మీరు అట్టివారు
కావాలని నా ప్రార్థన. ఆమెన్.
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు244