
క్రీస్తును ద్వేషిస్తూ రక్రైస్తవులను దాషిస్తూ జీవించిన నన్ను క్రీస్తు
సాక్ష్యం 27.
క్షమించి ప్రేమించి సేవకు పిలిచారు. క్రీస్తే నా గొప్ప రక్షకుడు.
బ్రదర్ రామమోహన రావు, వైవిట్నెస్ టి.వి.
ఫోన్ నం. : 9010446420
""నిమషమాత్రము నేను నిన్ను విసరి�ంతిని గొప్ప వాత్సల్యముతో నిన్ను
సమకూరర్చిదను". - యెషయా 54:7
1. పరిచయం :
ప్రభువు నామములో అందరికి శుభములు. నా పేరు రామమోహాన్ రావు
గానీ అందరు రాము అని పిలిచేవారు మాఇంటిపేరు కేసరపురి.
నాన్న అమ్మ గారు స్వర్ సామర్ల కోట ప్రాంతంలో ఉండేవారు.
నన్ను కరణం చేయాలని కొకరవారు. కూలి పని చేసి మమ్ములను
పోషించేవారు. 25 సంవత్సరాల క్రితం మ్రదాసులో పని
చేసేవాడిని. కంపనీలో రిగగర్గా పని చేసేవాడిని. చాలా గొడవలలో
ప్రవేశించేవాడిని. నాన్న కరాణటకలో చేర్పించాడు. నన్ను బాగు
చేయాలని శ్రమించి మరణించారు. కర్నాటకలోనే మరణించాడు. దురాగదేవి పూజలో
పెంచారు. విగ్రహారాధన మందార పుష్పాలతో పూజ చేసేవారు. ఒక అక్క ముగ్గురు
చెల్లెల్లు ఉండేవారు. మ్రదాస్ వెళ్ళాను. స్నేహితులు ఆహ్వానించారు ఒక సంవత్సరం
పని చేసి త్రాగేవాడిని. నీవు ఆంధ్రా వెళ్ళిపో అన్నారు. నా ఇంటికి చేరగానే ఒక
మాట వ్రాయబడింది. యధార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. నా చెల్లి
ప్రభువును నమ్మింది. ఇది మన మతము కాదని ఇష్టం ఉండేది కాదు. తాగుడు
నిషాలో ఉన్నాను ఎవరు రాశారు అని అడిగాను మా చెల్లి నేను రాసాను అన్నది. ఇది
మనం ఆ్రశయించరాదన్నాను. మా చెల్లి అప్పటికే ఆత్మాభిషేకం పొందింది. చాలా
వాదించాను. క్రీస్తు శక్తిమంతుడు నా చెల్లి అనార్యోగంతో ఉండగా ప్రభువు సవాస�పరిచాడు.
చెల్లి స్నేహితురాలు క్రీస్తును పరిచయం చేసింది. నడుము నొప్పితో బాధపడి క్రీస్తును
నమ్మగా స్వస్థత పొంది ప్రభువునే సేవిస్తుంది. గుమ్మం మీద మాట చెరిపాను. నా
హృదయంలో రాసింది చెరప్లేవు అన్నది చెల్లి మెడ నొకిక కింద పేసాను. చచ్చినట్లు
కింద పడింది. రెండు నెలలు దారంగా పారిపోయాను. మా తల్లి ఆప్యాయంగా
మరలా ఆహ్వానించింది. నీ మతం నీది నా మతం నాది అన్నాను. చెల్లి స్నేహితులు
వచ్చేవారు మంచి మాటలు చెప్పేవారు. ఏ మీటింగుకు పిలిచినా ఇది నాది కాదు
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు146

అని వెళ్ళేవాడిని కాదు. అమెరికా మతం క్రీస్తు మతం అని తలంచేవాడిని.
వివాహమయింది. నా భార్యను ఇంటికి తీసుకు వచ్చాను. రోజు గొడవలు జరికగవి.
మా మామ నా భార్యను తీసుకెళ్ళారు. మా ఇంటికి పంపను అన్నారు. వస్తావా
చస్తావా అన్నాను. నాతో వచ్చేసింది. మా తల్లి బైబిలు వాక్యాలు ఇచ్చి చదువుకోమన్నది.
తల్లి మీద ప్రేమ ఉండేది. నా మాటలు వినని యెడల నీ పిల్లలను దారం చేస్తానని
మాటలు చదివాను. నా పిల్లలు ఆ దినం కనబడలేదు. పిల్లలు తాతగారి ఇంటికి
వెళ్ళారు. చాలా త్రాగుబోతగా మారాను. ఆ తరువాత ప్రార్థనలో ఏకీభవించుట
ఆరంభించాను. నా చెల్లి నా కొరకు ఉపవాసముండి ప్రార్థించింది. ప్రభువా నా
ప్రాణం తీసుకో లేదా అన్న జీవితం మార్చండి అని మొర పెట్టింది. నా హృదయం
నన్ను గద్దించసాగింది. ఎంత కఠినంగా ఉన్నానో ఆలోచించాను. మా చెల్లి ఆరాధించే
మందిరానికి వెళ్ళాను. మెల్లని స్వరముతో నా కొరకు ప్రార్థిస్తుండగా నా కళ్ళ వెంబడి
నీరు కారింది. ఎన్నో దేవతలను పూజించినా నాలో మందు అలవాటు ఎవరు
మార్చిలేపోయారు. ఎందరో ప్రయత్నించారు. నేనే మారగం జీవం అన్నారు. నేనే
సరవాశక్తిమంతుడను అన్నారు. నన్ను మార్చగలవా ప్రభువా అని చిన్న ప్రార్థన చేసాను.
ఆ క్షణంలో నాకు దర్శనం కలిగింది. మహా సముద్రంలో కొట్టుకొని పోతున్నాను
నన్ను రక్షించండి అన్నాను. నా దగ్గరకు తెల్లని హస్తము వచ్చి నన్ను పడవలోకి
తీసుకువచ్చింది. ఆ దినం నుండి ్రతాగాలనే ఆశ పోయింది. నాకు ఒక స్వరం
వినిపించింది. నేను నిన్ను ఏరపరచుకున్నాను నీవు అపవిత్రపరచుకోరాదు. మేము
పూర్తిగా రక్షించబడితేనే బాపీతస్మం ఇస్తారు. ప్రభువును పూర్తిగా నమ్మాను. ప్రతి చెడు
అలవాటు మానుకున్నాను. క్రీస్తు నా కొరకు మరణించాడని నమ్మాను. క్రీస్తును
నమ్మి ఆయన ప్రేమలో కొనసాగుతున్నాను. క్రీస్తు పరిచర్య కొరకు దేవుడు నన్ను
పిలిచాడు. నేను మారిన జీవితంలో క్రీస్తు పరిచారకుడిగా జీవిస్తున్నాను. నా చెల్లి
నమ్మిన దేవుడు ఆమె ప్రార్థన ద్వారా నన్ను రక్షణలోకి నడిపించాడు. క్రీస్తును ద్వేషించి
చెల్లిని చంపాలని చూచిననా ద్వేషించిననా కోపంతో బాదించిననా ప్రేమ చూపి
నన్ను క్రీస్తు భడడ్గా మార్చాలని ప్రార్థించింది. ఆమె నమ్మిన క్రీస్తు ప్రేమ చాలా
గొప్పది. పరలోకం చేరుటకు క్రీస్తే మార్గమని చాలా చోట్ల ప్రకటిస్తున్నాను. క్రీస్తుకు
సాక్షిగా జీవిస్తున్నాను.
ప్రియ చదువరీ, క్రీస్తును గురించి విన్నపుడు క్రీస్తు మాటకు లోబడి క్రీస్తును
రక్షకునిగా అంగీకరించి క్రీస్తు అందించే నిత్య జీవాన్ని సీవాకరించాలని మీకు మనమ
చేస్తున్నాను. అందరము క్రీస్తును నమ్మి పరలోకం చేరాలని ప్రార్థన చేస్తున్నాను.
దేవుడు మవ్మును దీవించి నడిపించను గాక. ఆమెన్.
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు147
సాక్ష్యం 28. మాసిలామణి గారి జీవితచరిత్ర
శ్రీ మాసిలామణి
పిర�ాపురం, తారుప గోదావరి
"భూదిగంతముల వరకు నాకు సాక్షులై యుందురు". - అపో 1:8
1. పరిచయం:
పూర్తిపేరు:- చూడామణి శ్రీ మాసిలామణి (ఏబైల్ బోయనెరరగస్ మాసిలామణి)
తల్లిదండ్రులు:- రగరె�ం పాల్, శారమ్మ దంపతులు
జన్మస�లం:- తూర్పు గోదావరి జిల్లా, పిర�ాపురం మండలం
జననం:- 1914 నవంబర్ 30
భార్యపేరు:- విమలవ్
వ్యక్తిగతసాక్ష్యం:-
ఆధునిక బభకతకవి చూడామణి శ్రీ మాసిలామణి 1914 వ సంవత్సరం నవంబరు
30 వ తేదీన పిర�ాపురంలో జన్మించారు. ఆయన పూర్తిపేరు ఏబైల్ బోయనెరరగస్
మాసిలామణి. ఈయన తల్లిదండ్రులు రగరె�ం పాల్, శారమ్మలు. వీరు కర్నాటక
ప్రాంతానికి చెందిన వారు. తాతగారు నిష్టగలిగిన విశ్వాబ్రాహ్మాణ నేపథ్యానికి
చెందినవారు. తరువాత క్రీస్తునంగీకరించి సువార్తికునిగా పనిచేశారు. ఎపుపో
ఆంద్ధప్రదేశ్ లో స్థిరపడ్డారు. మాసిలామణి గారి తండ్రి పిర�ాపురంలో రకనెడియన్
బాప్టిస్టు వైద్యశాలలో కాంప�ండరుగా పనిచేసేవారు. తల్లి ఉపాధ్యాయురాలు. చిన్న
చిన్న పాటలు రాసి పిల్లలకు నేర్పించేది. మాసిలామణి గారి భక్త జీవితం మీద తల్లి,
తాతగార్ల ప్రభావం చాలా ఉండేది.
మాసిలామణి గారు చిన్నతనంలోనే హారో�నియం నేరచుకొని, తొమ్మదవ తరగతి
చదువుతున్నప్పుడే నాటకరంగంలో ప్రవేశించారు. కాకినాడ బైబిలు పసమనరీలో వేదాంత
విద్యను అభ్యసించారు. అక్కడ వేదాంత కళాశాల అధ్యాపకులుగా ఉన్న చెట్టి భనుమార్తి
గారి పరిచయంతో, తల్లిగారి నుండి సంక్ర్మంచిన కవితా ప్రభావంతో, అన్నిటికి
మంచి దేవుడిచ్చిన రచనావరంతో పాటలు రాయడం ప్రారంభించారు.
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు148
1938 లో రామచ్రందాపురంలో బాప్టిషుట సంఘ గురువుగా పనిచేసారు.
1945 లో విమలమ్మ గారిని వివాహమాడారు. తరువాత సిరంపూరులో బ్యాచులర్
ఆఫ్ డివినిటి పటాటనీ, 1950 లో కలకతాత విశ్వావిద్యాలయం నుండి ఎవ్. ఏ.
పటాటనీ, 1953 లో మాస్టర్ ఆఫ్ ది�యాలజీ పటాటను పొందారు. 1954-
(వీ.ు�)
1958 వరకు కాకినాడలో రకనెడియన్ బాప్టిస్టు పసమనరీ ప్రధానాచార్యలుగా
(నవ�స
పనిచేశారు. 1963-69 వరకు ఆంద్ధప్రదేశ్ సొపసైటీకి కార్యదర్శగా
శీట ్�వ సవ��తీ్ఎవఅ్)
పనిచేశారు. 1973 లో ఉస్మానియా విశ్వావిద్యాలయం నుండి పి.హెచ్.డి.
(రవషతీవ్�తీవ)
పటాట పొందారు. 1974 లో రకనడాలోని వెక� మాస్టర్ విశ్వావిద్యాలయం మాసిలామణి
గారి సేవలను గుర్తించి గౌరవ ""డాకటర్ ఆఫ్ డివినిటి"
(నశీఅశీతీ�తీవ ణశీష్శీతీ�్వ)
డాకటరట్ను ప్రసాదించారు. ""ఏషియా బాప్టిషుట పెఫలోషిప్"కు అధ్యక్షులుగా అనేక
సంవత్సరాలు పనిచేసారు. ఆయన ""భ�్లరగ్రహాం అపఫ్ ద ఈస్ట" గా ్రేరొందారు.
మాసిలామణి గారు కేవలం కీర్తనాకారుడే కాకుండా మంచి రచయిత కూడా.
ఈయన ""రవి" అనే రక్రైస్తవ మాసప్రతికకు సంపాదకుడిగా పనిచేశారు. ""గ(ష�స:10)హాజ్యోతి"
అనే మాసప్రతికను స్థాపించారు. తరువాత ""కాపరి" అనే ప్రతికను సవాంతగా నడిపి
రక్రైస్తవ ప్రతికా ప్రపంచంలో సంచలనం తేవడానికి ప్రయత్నించారు. ఈయన రాసిన
""ప్రతిపఘలం" అనే నవల ఆంద్ధ రక్రైస్తవ సరభ వారి గురితంపును పొందింది.
మాసిలామణిగారు సంగీత సాహిత్య ్ర్రియులు, మంచి వకత. జాతీయ
అంతర్జాతీయ సువార్తికుడిగా ప్రసిద్దిపొందారు. బైబిలు గ్రంథానికి చక్కగా వ్యాఖ్యానం
చెప్పి అశ�ష ప్రజానీకాన్ని క్రీస్తుమారగంలో నడిపించారు.
రక్రైస్తవ సాహిత్యానికి వీరు చేసిన క(ష�స:10)షి మరువలేనిది. విజయవాడలో ప్రతియేటా
జరికగ ఆంద్ధప్రదేశ్ రక్రైస్తవ వార్షిక మహాసరభల్లో దాదాపు రెండు దశాబ్దాలుగా
వాక్యపరిచర్య చేయడమే కాక, ఈ సరభలకు ప్రతి సంవత్సరం ""ధ్యేయకగయాల"ను
రాసేవారు. వీరి రచనా జీవితాన్ని ప్రభావితం చేసినవారిలో ముఖయలు పురుషోత్తం
చౌదరి, పులిపాక జగన్నాథం, గొల్లపల్లి నతానియేల్ గార్లు.
వీరి మొట్టమొదటి రచన 1936 లో వచ్చిన ""నవెా క్రీస్తునాథద". ""నిన్ను
గొలిచెద రా రా నా యేసన్న", ""నీ దర్శినమునకే యేసు నీ దరి చేరితిని" అనే
పాటలు తాను రామచ్రందపురంలో గురువుగా పనిచేస్తున్నప్పుడు వెలువడ్డాయి.
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు149
""రండి సువార్త సునాదముతో రంజిలు సిలువ నినాదముతో
తంబుర సితార నాదముతో ప్రభుయేసు దయానిది సన్నిధికి"
అనే కీర్తన తెలుగు రక్రైస్తవులకందరికి కంర�ోపాఠం. ఈ గీతాన్ని తన జ్యేషట కుమార్తెగా
భావించేవారట. ఈ పాటలో ఆయన వేదాంత విలువలు కలిగిన పదా*్న ఎన్నుకున్నారు.
యేసుసావామ విశిష్టత, ఆయన భరుదుల ప్రాధాన్యం వరిణంచడమేకాక జీవితానికి
సర్వస్వం యేసే అని స్పష్టం చేశాడు. అలాకగ మరోపాట ""హేాప్రభు యేసు హేాప్రభు
యేసు" లో ప్తితులు దేవుని సుతులు అనే ప్రయోగం వ్యభిచారంలో పటటబడిన స్రీతని
యేసుక్రీస్తు క్షమించిన విధానాన్ని చాటుతుంది. ఎండిన మొక్క*్న తొలకరిజల్లు
ఏవిధంగా చిగరంప జేస్తుందో అలాకగ అంధకారమయవైన ఆధ్యాత్మిక జీవితంలో
యేసుప్రభువు వెలుగు జీవాన్ని నింపుతాడని వివరించాడు.
తెలుగురక్రైస్తవులందరినోటా ధవానించే అత్రిపీతికరవైన గీతం ""నడిపించు
నానావ". ""దోనెను లోపలకు నడిపి చేపలు పటటడానికి మీ వలలు వేయుడి" అని
యేసుప్రభువు సీవెానుకు చెప్పినప్పుడు సీమోను ""ఏలినవాడా, రాత్రి అంతయు మేము
ప్రయాసపడినా లాబభంలేకపోయింది, అయినా నీ మాట చొప్పున ప్రయతి�స్తాను"
అని వలలు వేసి విస్తారమైన చేపలతో నిండిన వలలను చూసి విస్మయవెుందుతాడు.
ఆ సన్నివేశం ఆధారంగా ఈ కీర్తనని రాశాడు. ఈ కీర్తనలోని ఆయన }హా
అమోఘవైంది. తన ప్రయత్నం పఘలించక పోవడానికి కారణా*్న ఈ విధంగా వరిణంచి,
చివరకు పాటింతు నీమాట అని క(ష�స:10)తనిశ్చయానికి వస్తాడు.
""ప్రభుమార్గము విడిచితిని ప్రార్థించుట మానితిని
ప్రభువాక్యము వదలితిని పరమార�ము మరచితిని
ప్రపంచనటనలలో ప్రావీణ్యమును బుంది
పఘలహీనుడనై యిపుడు పాటింతు నీ మాట"
మాసిలామణిగారి కీర్తనలన్నీ సిలువే కేంద్దంగా ఉంటాయి. ప్రతికీర్తన
సందేశాత్మకమే. అనుభవ పూర్వాకంగా రాసిన ఈ కీర్తనలన్నీ ఆధ్యాత్మిక భావాలతో
నిండి ఆత్మీయుభావాన్ని కలిగస్తాయి. ప్రతిపాట ఒక ఆణిముత్యంగా ఆంద్ధరక్రైస్తవలోకంలో
అలరారుతుంది. ఇలాంటి సద్బుకుతల్ని మనకు అనుగ్రహించిన దేవుని మనం
స్తుతింపబదు�లవై ఉన్నాము.
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు150

ఈయన రాసిన పాటల్లో ముఖ్యవైనమ:
""జయహేా, జయహేా, జయహేా, జయహేా జయ జయ దేవసుతా, జయ
జయ విజయసుతా"
""నడిపించు నానావ నడిసంద్దమున దేవ"
""రండి సువార్త సునాదముతో రంజిలు సిలువ నినాదముతో"
""కరుణారసరభరితా యెహోవా యేసావతారా ప్రభో"
""దేవుని వార్సులం ప్రేమనివాసులం"
""అందాల తార్ అరుదెంచె నారకై అంబర వీధిలో"
""పరిమళ్ సుమములు పూపసను"
""భాసిల్లెను సిలువలో"
""హేాప్రభు యేసు హేాప్రభు యేసు"
""ప్రభుప్రేమ తొలిపిలుపు హా(ష�స:7)దయంలో ప్రతిధవానించె"
""కరుణాపీఠముచేరర దేవుని క(ష�స:7)పా స�లిని జేరర"
""జీవాహారము రమ్ము చిరజీవాన్నము నిచ్చి"
""దేవా వెంబడించితి నీనామమున్ జీవితేశవారా నాజీవితాశ నీవే"
""దేవుని నీతి ప్రతాం బభువి యేసుని సిలవా ప్రభావం"
""సంతోషింపర ప్రియులారా యేసుని చెంత"
ఈ విధంగా ఈయన క్రీస్తును ప్రకటించడమే కాకుండా తన రచన ద్వారా
పాటలు రాసి అనేకులను క్రీస్తులోనికి నడిపించారు.
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు151
సాక్ష్యం 29. క్రీస్తు తెలియని అన్య జనాంగములో జన్మించి శ్రమలో నుండగా
సోదరి ప్రోత్సహించగా క్రీస్తులో గొప్పతనాన్ని రుచి చూచి తెలిసికో
గలాగను. కన్నీటి ప్రార్థనల ద్వారా విశావాసంతో అద్భుతాలు పొంది నేడు
సాక్షిగాజీవిస్తున్నాను.
శ్రీమతి.్ర.బయాలా
పాస్టర్ మహేష్
ఆర్.ఎస్.జై.సి. మనిస్రీటస్
ఫోన్ : 8072350482, 7095323323,
""కాగా దేవుడు తన �శవార్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి
అవసరమును తీర్చును"". - ఫిలి 4:19
పరిచయము :
ప్రభువు నామములో వందనాలు. నా పేరు దురాగదేవి. అనయల కుటుంబంలో
జన్మించాను. నా తల్లిదండ్రుల పేర్లు సార్య నారాయణ గారు
మరియు రుక్మిణి దేవి గారు. మేము నలుగురము జన్మించాము.
ఒక తవ్ముడు నాగరాజు, ఇతరు చెల్లెళ్లు జయనాగలకిష్మ, ఉ
మాక(ష�స:10)షణవేణి. నేను బాల్యంలో రక్రైస్తవులు నిర్వాహించే పాఠశాలలో
చదివే రోజుల్లో బైబిలు వాక్య బోధన, ప్రార�నలన్నీ నిర్వాహించే
వారము. యేసయ్య రక్రైస్తవ దేవుడని తెలసు. నా తల్లిదండ్రులు
సాయిబాబను పూజించేవారు. నేను కూడా వారితో ఏకీభవించి పూజలు చేసేదానిని.
నా తల్లికి నలుగురు తవ్ముళుిండే వారు. చిన్న తవ్ముడగు మామయ్యతో వివాహం
చేసారు ఇద్దరు కుమారెతలు కలిగారు. కానీ, నా జీవితం విషాదంతో ముగిసింది.
నా భర్త కేవలము 8 సంవత్సరాలు మాత్రమే జీవించారు. ఆకస్మిక గండె
పోటు వల్ల మరణించారు చిన్న భడడ్ల తల్లిగా విధవరాలినయ్యాను. విగ్రహారాధన
అధికం చేసాను. నా తల్లిదండ్రులు ఆర్థిక స్థితి సరిగాగలేక ఒక భడను వారి వద్ద
ఉంచగా చిన్న పాపను పెంచుకున్నాను. నా భర్త ఉద్యోగం కోరుటలో పని ఇచ్చారు.
పెద్దవ్మాయిని నా తల్లిదండ్రులు భ.టైక� చదివించారు. నా చిన్న కుమార్తెను భ.ఎస్.సి
నర్సింగ్ చదివించాను. చిన్న వయసులో ఆయా }ర్లు బదిలీ చేస్తూ ఉద్యోగ పరంగా
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు152
చాల శోధనలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలైన్నో ఎదురొకని బాధ్యతగా నా
పని చేస్తూ ఇల్లుచకక పెట్టుకొనేదాన్ని. క్రీస్తు గురించి అవగాహానా లేదు. నా
ఉద్యోగము కా�స్ ఫోర్గా మంగళ్ గిరి కోరుటలో చేశాను. కోర్ట డయాటీలు వేసేవారు
చాల నడక వల్ల వుక్కలు తిరిగి పోయాయి. నడవలేక కాలు నొప్పులతో కూలి
పోయేదాన్ని. నా తవ్ముడు సహాయంతో విజయవాడ ఆసప్రతిలో ట్రీట్మెంట్ చేయించుకో
దలిచాను. చాల బాధలో నా పనికొనసాగిస్తూ ఉండేదాన్ని.
నా పెద్ద పాప బాగా కష్టపడి చదివినందువల్ల మాడవ సంవత్సరము
ఇంజినీరింగు చదువులో క్యాంపస్ పసలకషన్ లో ఎన్నుకో బడింది. నా తర్వాత చెల్లి
తన స్నేహితుల ద్వారా క్రీస్తును రక్షకునిగా అంగీకరించి మంచి విశ్వాసిగా నాకు తన
రక్షణానుభవంతో పాటు సువార్త తెలిప నన్ను క్రీస్తును నవ్ముకొనాలని జోరీగలాగా
విసిగిస్తున్నావని చిరాకుపడిననా ఆమె అవిరామంగా నన్ను వెన్నంటే క్రీస్తు మాటలు
బోధించుట ఆపలేదు. అదే మంచి విశ్వాసి ప్రతి చోట సాక్షిగా ఉండుట గొప్పగుణాన్ని
దేవుడు ప్రశంసిస్తాడు. ఆమె బంధువరాగన్ని తన భక్తితో ప్రభావితం చేసింది. టీవిలో
సాక్ష్యాలను క్రీస్తు సందేశాలను వినాలని చాలా ప్రోత్సహించింది. ఆమె పోరు పడలేక
ప్రయతి�ంచుచూ టీవిలో యేసు పిలుచుచున్నాడు ప్రోగ్రాములను వీక్షించ సాగాను.
వినుట వలన విశ్వాసము కల్గునన్న మాట ద్వారా మెల్లగా నాలో క్రీస్తు పట్ల అభిమానం
ఆరంభవుయింది. క్రీస్తు గొప్పదేవుడు క్రమంగా తెలిసికొని, తెలిసి తెలియని రీతిగా
ప్రార్థన నేరచుకొని ఎన్నో మేలులు పొందదసాగాను.
నా తవ్ముడు నా పట్ల చాల ప్రేమతో ఉండేవాడు. తన 18వ ఏటనుండి
అయ్యప్ప మాల క్రమంగా వేస్తూ దేవాలయాలు దర్శంచేవాడు. రెండుసార్లు అయ్యప్ప
మాలా సమయంలో ప్రమాదాలను ఎదురొకన్నాడు. మాడవసారి ఒక కారీతక మాసంలో
రోడడు ప్రమాదంలో నా తవ్ముడు అకాల మరణం పాలయయాడు. చిన్నవయసులో నా
భర్త మరణము, చిన్న వయసులో భార్య భడడ్లకు తవ్ముడు దారమగుట నా
తల్లిదండ్రులకు నా భడడ్లకు అండ, ఆధారం దారవైనది. నా జీవితకాలమంతా భర్త
దారవైనాడు, నా తవ్ముడు లేడని, నన్ను నా పిల్లలను ఆదరించువారెవరని తవ్ముడు
భార్య, అవ్మానాన్న అందరమా క్రీస్తును నమ్మి క్రీస్తులో జీవించుటకు ఆరంభించినాము.
నేను, నా మరదలు క్రీస్తు పాదాలనీ పట్టుకొని ప్రార్థించేవారము. ఎన్నో రకాల
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు153
ఇబ్బందులలో, కష్టం నుండి విడిపించారు, నా పాప రాప మ్రదాసులో ఉద్యోగంలో
చేరింది. చిన్నవ్మాయి కూడా మంచి ఉద్యోగంలో చేరింది కేవలము ప్రార్థనద్వారా
భడడ్ల విద్యలలో ఉద్యోగాలలో క్రీస్తు చేయిపట్టి నడిపించి విజయమచ్చారు.
నా ఇద్దరు భడడ్లకు ఎలాంటి భర్తలు వస్తారో వారు ప్రేమగా చాడగలరోలేదో,
నాకు తెలియదు విధవరాలిని, వీరి భవిష్యత్తు ఏమగునో అని అనేక రాత్రులు
మోకరించి కన్నీటితో ప్రారి�ంచేదానిని. నా ప్రతి ప్రార్థనలకు జవాబుగా ఎంతో
అద్భుత కార్యాలు నా జీవితంలో జరిగించారు ప్రభువు చిత్తములో ఆశ్చర్య రీతిగా నా
ఇద్దరు కుమారెతలకు విద్యావంతులు, విశ్వాసులు భర్తలుగా ప్రభువు ప్రసాదించారు.
ఉన్నతమైన ఆదర్శాలు మంచి కుటుంబీకులను ఏరికోరి నా కొరకు సిద్ధపరిచారు. నా
కన్నీటి ప్రార్థనలు ఆలకించిన నా ప్రియ రక్షకుడు మంచి జవాబునిచ్చారు. నా
కుమారెతల భర్తలతోపాటు, అతాతమామ గార్లు ఆడపడుచులు ప్రేమ గలవారై మంచి
మనుషులను చేర్చారు. నా తల్లి దండ్రులు పూజలు చేసేవారు కారీతక మాసం మాపట్ల
శాపంగా నాభర్త, తవ్ముడు, తాత, అదే నెలలో మరణించారు. క్రీస్తును నవ్మాక ఆ
ఆత్మలను దేవుడు రక్షించాడు.
నా భర్త మరణించగా వచ్చిన సొవ్ముద్వారా చిన్న పెంకుటిల్లును కొనుకోకగలాగను.
పాత ఇల్లు కార్సాగింది. ""అవ్మా, నా ఇంటిని నీవు కడితే నీఇల్లు నేను కటటగలను"
అని వాగ్దానముచ్చారు. నేను నమ్మకంగా రోజుకు మాడుసార్లు ప్రార్థిస్తూ అనేకుల్రై
విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ ప్రతి చోట సాక్షిగా జీవిస్తూ నాకున్న చిన్న ఉద్యోగాన్ని అతి
శ్రద్ధతో నిర్వాహిస్తూ, క్రీస్తును గార్చి సువారత చెప్పుచు క్రీస్తు కోరినట్లు జీవించగా
నాకు మంచి ఇల్లు కట్టుకొను భాగ్యమచ్చి సంతోషపెటాటరు. నా ప్రతి ప్రార్థనలకు
తగిన జవాబును పొందగల విశ్వాసాన్ని నా ప్రభువిచ్చారు. కన్నీటి ప్రార్థన
నాకలవాటయింది. వెనువెంట జవాబు పొందేదాన్ని. నా కాళ్లు రెండా అధిక నడక
వలన బాగా అరిగిపోయాయి. చాల వేదన, నరకాన్ని అనుభవించాను. వ(ష�స:10)దు�లు
బాగా నడిచి వెళ్లగలుగు చండగా రక్షణ ఇచ్చి ఆశ్చర్య కార్యాలు చేసిన నీవు నా
కాళ్ళు బాగు చేయలేరా అని చాల ఏడ్చేదాన్ని.
కాలు మోకాలు చిపపలు లాగించి మార్పిడి చేయుటకు వెాచిపపలు ఎడమకాలికి
గుంటూరులో చేయించు కొన్నాను. నెలన్నర పసలవులు చాలలేదు. బససు ఎక్కలేని
స్థితిలో బాధ పడిననా క్రమంగా రెండు మోకాళ్ళలో స్వస్థత నిచ్చినందున నడువగలుగ
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు154
చున్నాను నా జీవితంలో నేను కన్నీటితో ఏ ప్రార్థన చేసినను ప్రతి పఘలమచ్చి దీవించారు.
దేవునికి అసాధ్యమేదైనా కలదా అన్నారు. విద్యావంతులుగా నా కుమారెతలను
దీవించారు. మంచి వివాహాలు చేయించారు. మంచి గ(ష�స:10)హామునిచ్చారు. కాలు
ఆపరషన్లలో పూర్తి స్వస్థతనిచ్చారు. నా వ(ష�స:10)ద్ద తల్లిదండ్రులు 80వ ఏటా 70పైగా
వయసన్నవారు క్రీస్తును నమ్మినందున నీటి బాప్తిస్మం తీసుకొన్న పఘలితంగా వారు
నేటికీ చాల ఆరోగ్యంగా, ఆనందంగా సమాధానంతో జీవిస్తున్నారు. మన పూర్వాకంగా
చేయు ప్రతి ప్రార్థన ఆలకించు సజీవుడు, సర్వాధికారి, పాపుల వెు�ను ఆలకించువాడు,
తన విలువైన రకాతన్ని చిందించి మన పాపాల కొరకు తన పరిశుద్ధ రక్తం ద్వారా
విమోచించి అద్భుతంగా మా జీవితాలను తీర్చిదిద్దారు పలు అద్భుతమైన ఆశీర్వాదాలతో
నన్ను నా భడడ్లను దీవించారు.
నా జీవితం ఆయన చేసిన ఉపకారాలకు క(ష�స:10)తజ్ఞత చెల్లించుట నా విధి. నా
పెద్ద అల్లుడు ఏరోనాటిక� ఇంజినీరుగా పి.హెచ్.డి. పొందిన విద్యావంతుడైనను
గోల్డ్ మెడల్ పొందినను, క్రీస్తుసేవ పిలుపు నందుకొని 3 సంవత్సరాలుగా మంగళ్గిరిలో
మందిరాన్ని ని]్మంచి సేవను కొనసాగిస్తున్నారు. జీవపు వెలుగు ప్రేయర్ హాలు,
మంగళ్గిరిలో స్థిరపడ్డారు. 2009లో తవ్ముడు మరణము 2010లో అందరము
బాపీతస్మం తీసుకొన్నాము. శ్రద్ధగా క్రీస్తులో స్థిరులుగా విశావాస యాత కొనసాగిస్తున్నాము.
మరణకరమైన ప్రమాదాలలో రక్షించారు రైలు పటాటలపై ఒకరు పడినను దేవదాతలు
ఎత్తి పట్టుకొనగా రక్షించారు. మరొకసారి ఆటో తిరగబడింది. ఏ గాయం కలుగలేదు.
వ్యాధులు, కష్టాల నుండి విడిపించారు. కరోనా వచ్చినప్పుడు, ఎందరో మరణించగా
నన్ను సజీవంగా నిలిపారు. నా శేష జీవితంలో ఉన్నంత కాలము దేవుని చిత్తంలో
కొనసాగించాలని కనిపెడుతున్నాను ఈ అనుభవాల్రై స్తుతిస్తూ ఒక గంట పైగా
ప్రార్థనలో గడుపుచు దానియేలు వలై ప్రార్థించగా దేవుడు చాలా నెమ్మదినిస్తున్నారు.
శాంతి సమాధానము నిచ్చారు. దశమ భాగము క్రమము తప్పలేదు. లోటు రాలేదు.
నా జీవితంలో ప్రార్థనకు ప్రాముఖ్యత నిచ్చాను. దేవుడు నా సాక్ష్యం చదివిన వారిని
దీవించు గాక. మా కుటుంబం కొరకు ప్రార్థించండి. ఆమెన్.
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు155
సాక్ష్యం 30. హిందా సంప్రదాయంలో గడిపిన నన్ను క్రీస్తు సేవలో మెడికల్
మషనరీగా ఆత్మ జాలరిగా మార్చుటకు ప్రభువు నా స్నేహితురాల్ని
వాడుకున్నారు. నా తల్లి దర్శనాలు నాకు సాపుర్తినిచ్చాయి కాశ్మీరులో
గణనీయ సేవ చేసినందుకు క్రీస్తుకు మహిమ కల్గుగాక.
డాక్టు శారానాకగశవారి, నర్సాపూర్/ కాశ్మీర్
విష్నేరి మెడికల్ ఫీల్డ్
""నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడును
జ్ఞాపకము చేసికొననని ప్రభువు పసలవిచ్చుచున్నాడు". - హెబ్రీ 8:12
పరిచయము :
ప్రభువునామములో మీకు వందనములు. ప్రభువిచ్చిన అవకాశ్రంై దేవునికే
స్తుతులు, నేను ఒక హిందా కుటుంబములో జన్మించాను. నా తల్లికి కూడా క్రీస్తు
ఎవరో తెలియదు. బాల్యము నుండి నా తల్లికి దాత(ష�స:10)తవాం అనే లకషణముండేది. చాల
పూజలు చేసినను, ఎవరు నిజమైన దేవుడు? ఎవరు నన్ను స్వర్గం తీసికొని వెళ్తారు?
చాల దేవుళుిన్నారని తలంచేవారు. ఎవరమ చెప్పినా అనగా 100 కొబ్బరి కాయలు
కొటటమంటే కొట్టేవారట. పండ్లుకొని పేలకు దానం చేసేవారు. ఒకసారి అమ్మకు
అపెండిపసైటిస్ అను కడుపు నొప్పి తీవ్రమై రాజమండ్రి ఆసుప్రతిలో చేరింది.
క్రీస్తు గార్చి మొదటిగా విన్నారు.
రాజమండ్రి మషన్ ఆసుప్రతిలో డిపసంబర్ 25 రోజు 60 సంవత్సరాల
వయసులో డాక్టు సుశీలగారిక ప్రభువు రాధా గారి దగ్గర ప్రార్థించు అని చెప్పారట
ఆపరషన్ జరిగింది. డాక్టు సుశీల గారి ద్వారా క్రీస్తు సువార్త గురించి తెలిసింది.
ఆరోజుల్లో అమ్మ డాక్టు సుశీలగారి వలై మషనరీ డాకటర్ కావాలని కోరుకొన్నదట.
హిందువులుగా వుంటా ప్రార్థించేవారము. లత అనే స్నేహితురాలు నేను డాకటర్
కోర్స్ చేసే సమయంలో పరిచయం కలిగంది. అమ్మ కోరికగా నాకు డాక్టు కోర్సులో
మంచి స్నేహితులు లభించాలని, నా జీవితం సంతోషంగా జరిగిపోవాలని కోరుకునేది.
ప్రార్థన చేయడం అమ్మకు నాకు సరిగాగ తెలియదు. అయితే నా ే్నేహితురాలుగా
లత పరిచయం అయిన మొదటి రోజు క్రీస్తు సువార్త తెలిప రక్షణ అవసరత కూడా
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు156
వివరించిందట. నారకైతే లోకాశలలో ఉంటా, సినిమాలు చూడాలని ఆశ ఉండేది.
హిందీపాటలు చాల ఇష్టం ఉండేది ఎలా మానుకోగలనని తలంచాను.
నా స్నేహితురాలు లేమెన్స్ ఎవాంజలికల్ పెఫలోషిప్లో నంటా మ్రదాసులో
రిట్రీట్ అనగా ప్రార్థనా సమావేశాలు జరుగుచుండగా, నేను డాకటర్ కోర్స్ చివరి
సంవత్సరములో మ్రదాసు వెళ్ళి హాజరైయయాను. ఒక పాస్టర్గారు నన్ను ప్రారి�ంచగలవా?
మారుమనససు పొందావా? అని ప్రశ్నించారు. నాకేమ తెలియలేదుగాని, నేను
యేసుక్రీస్తు నామంలో ఏదడిగినా నాకు దయ చేస్తున్నారండి అని వినయంగా
జవాబిచ్చాను. అయితే నీవు భచ్చగతెత వన్న మాట అన్నారు. కుమార్తెగా లేవన్నారు.
ఆ తర్వాత కర్నూలు మెడికల్ కాలేజీకి తిరిగి వచ్చాను. గర గమ్యం లేని జీవితంలో
నాలో ఆ పాస్టర్ గారి ప్రశ్న ద్వారా ప్రారి�ంచాలన్న కోరిక కలిగంది. నా రాములో
స్నేహితులంతా సినిమాకు వెళ్లగా ఒంటరిగా నా గదిలో నుండి దు'ఖంతో నాకు
గురతున్న పాపాలన్నీ దేవుని దగ్గర ఒప్పుకున్నాను. నాకు ఏడుప అనగా ఏమో తెలియదు.
మా నాన్నగారు ఫారెసుట ఆఫీసరుగా పని చేయగా, లంచాల సొవ్ముతో చాలా ధనికులుగా
ఉండేవారు.
నాకు కాలేజీకి కారు ఇచ్చి గారాబంగా ప్రేమగా చూచేవారు. ప్రభువు నేనొక
వేషధారినని గురితంప చేసారు. నా చెల్లి ఎడల అసాయతో ప్రేమ హీనంగా
ప్రవర్తించేదానను. స్నేహితులతో గొడవలు, అపవిత్రమైన చూపులు మొదటిసారిగా
ప్రార్థనాత్మతో ప్రార్థించాను. పశ్చాత్తాపంతో నా పాపాలన్నీ ఒప్పుకున్నాను. గొప్పభారం
తీరిపోగా, నాకొక వాగ్దానము కావాలని ప్రభువును కోరాను.
హెా;్ర 8:12 నేను వారి దోషముల విషయమై దయ గలిగి వారి పాపములను
ఇకను ఎన్నడును జ్ఞాపకము చేసికొననని ప్రభువు పసలవిచ్చుచున్నాడు.
ఈ వాక్యం ద్వారా ప్రభువు మాట్లాడారు. ఒకసారి దొరికిన పుస్తకాన్ని ఎవరిదో
తెలియక స్వంతం చేసికొన్నాను. ఆసుప్రతిలో మందులు తెచ్చేదానిని. నా చెల్లిని
క్షమాపణ అడిగాను. అమ్మ దగ్గర దొంగతనంగా తీసిన డబ్బులు గార్చి, స్నేహితులతో
చెప్పిన అబద్ధాలు తప్పులన్నీ క్షమాపణ అడిగి సరి చేసికోగలాగను. ప్రభువా నీ స్వరము
వినిపించండి అని ప్రార్థించాను. ""మనోహర్ స్థలములలో నీకు పాలు ప్రాప్తించెను"
ఈ స్వరం ఆ రాత్రి వినగలాగను, నా తలంపులలో చెడిన స్థితి చూపారు.
లోతైన పశ్చాత్తాప్మచ్చారు. నర్సాపూర్ ఆసుప్రతిలో పని చేస్తూ డి.జి.ఓ
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు157
కోర్సు చేశాను. నేను బజారుకు వెళ్ళినపుడు, ప్రయాణాలు చేసే దారుల్లో, ఆసుప్రతిలో
నర్సులకు, వైద్యము చేయించుకొనుటకు విచ్చేసిన రోగులకు సువార్త బోదించుచు
కొందరిని మీటింగుకు స్వయంగా తీసుకొని వెళ్ళి గొప్ప దైవజనుల వాకుక విను
అవకాశాన్ని కలిగంచి, వారిని ప్రార్థించమని కోరి, వారికి ప్రార్థన నేర్పించుచు
బైబిళ్ళు కరప్రతాలు పంచేదాన్ని. నేను బోదించకపోతే వారు నరకము చేరుదురన్న
బాధ తపన, మంట నాలో రగిలేది. సువార్త ప్రకటింపని యెడల అయెయా నాకు శ్రమ
అన్న పౌలు భారం నాలో ఉండేది. ఒకసారి ఒక క్రొత్త అమ్మాయికి నా సాక్ష్యాన్ని
తెల్పాను. ఆ అవ్మాయి నర్సు చాల తప్పులు చేసి డబ్బు సేకరించి దానిని తెలపగా,
తిరిగి ఆ డబ్బు ఇచ్చేసి సరి చేసుకోవాలని తెలిపాను. సమ్మతించింది.
రెండు సార్లు గవర్నమెంట్ జాబు నిరాకరించాను. దేవుని చిత్తము దేవునిని
అడిగాను ఐగుప్తు వెళ్ళవద్దు అన్నారు. నా చిత్తము కాదు ఈ పని నీకు కాదన్నారు.
ఎల్ రుా. పఫ్. అధికారి జాషువా దానియేలు గారు నాకు కాశ్మీరులో ఒక నెల
ఉద్యోగం చేయగలవా అని అడిగారు. ప్రార్థించాను 1996లో ఆ ప్రాంతం వస్తున్నట్లు
100 సంవత్సరాలు ఉన్న మషన్ ఆసుప్రతిలో పని చేయాలన్నారు. 1989 నుండి
1997 వరకు సంఘ వ్రిదోహ�ల చర్యల ప్రభావం వల్ల మామాలు కేసు 75
మందికి, 3 సిజేరియన్లు, మత్తు మందు నేనే ఇచ్చుకుంటా సేవ చేసాను. నేను
జీతం తీసుకోకుండా నాడబ్బు జీతం లేని వారికీ అందించాను. ఒక రాత్రి దర్శనంలో
100 గొరర్రలు వున్నాయి చిన్న గొపరెను చేతిలో ఉంచుకొని చిన్న మందా భయపడకు
అన్నాడు.
లాకా 12:32 చిన్న మందా భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్ర హించుటకు
మీ తండ్రికి ఇష్టవైయున్నది
కాశ్మీరులో తిరిగి పని చేయుట దేవుని చిత్తమా కాదా అని ప్రార్థించసాగాను.
నా తల్లి నాన్న గారితో చాలా బాధలు అనుబభవించేవారు. మొదటి రక్రైస్తవ విశ్వాసి.
రాబోవు విషయాలన్నీ చెప్పి ప్రభువు ప్రోత్సహించేవారు. శిదిలవైన పట్టణము బాగు
చేపసదను అనయలను బాగుచేపసదనన్నమాట ప్రభువు స్పష్టంగా నా కొరకు తెలిపారట.
నాన్నగారు లంచాలను తీసుకొనుటను బట్టి ఉద్యోగం పోయింది. అనయలు పరిచారకులు
అవుతారు. నా ఉద్యోగం గార్చి అమ్మకు తెలిపారు. 2 తిమోతి 4 అధ్యాయము
చివరిభాగంలో 17వ వచనములో అన్యజనులకు సువార్త సంపూరణముగా
ప్రకంటించాలని సాటిగా వాక్యం ద్వారా తెలిపారు. నేను నర్సాపురం ఆసుప్రతికి
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు158
రిజైన్ ఇచ్చాను. అధికారులు సమ్మతించకపోయినా దేవుని చిత్తమని బ్రతిమలాడి
ఒప్పించాను. 1997లో పూర్తిగా కాశ్మీరు చేరాను.
అనేక రాష్రాటలనుండి నర్సులు, డాకటర్లు, టయాటర్సు అందరూ మా ప్రాంతం
చేరారు. జి.ఎన్ .ఎవ్ � ఎ .ఎన్ ఎవ్ కోర్సులపై అందరికి నమ్మకము పని బాగా
నేర్పించగలమనే నమ్మకం కలిగంది. అందరికి వాక్యం బోదిస్తున్నాము క్రమంగా
ప్రార్థనలు జరుగుతున్నాయి నా కుమారుడు డాక్టు కోర్సు ముగించి నా పనికి
సహకరిస్తూన్నాడు. ఇంకను డాకటర్లు అవసరవైయున్నది. శ్రీనగర్కు 5. కిమీ దారంలో
వున్నాము. ఈ ప్రాంతంలో 25 సంవత్సరాల అనుభవంలో ఎన్నో అద్భుతాలు జరిగిస్తూ
దేవుడు నాకు తోడుగా ఉండేవారు. నర్సాపురం ఆసుప్రతి అధికారులు తిరిగి రమ్మని
అడిగేవారు. కానీ కాశ్మీరులో ప్రజలకు రోగులకు సువార్త, వైద్యం చాలా అవసరమని
గ్రహించాను.
కొందరు గవర్నమెంటు వారితో రాజీపే మనససు గల వారుంటారు. ఎన్నో
పోరాటాలలో మాపై దాడి చేయుటకు చాలా ప్రయతి�ంచేవారు. రక్రైస్తవులు గుంపుగా
వున్నామని దాడి చేయుటకు ప్రయత్నంచి అరిచి మేముపారి పోవాలని
ప్రయతి�ంచేవారు. మవ్ములను చంపదలిచేవారని రహస్య ఫోనులు వచ్చాయి. మా
అధికారి మ్రదాసు నుండి విశావాసంలో నిలిచి ఉండాలని 2008లో తెలిపారు. 2010లో
అమెరికాలో అలజడి వాళ్ళ ఆ కోపము మాపై చూపుచు సాకలును కాల్చి వేసారు.
మా దగ్గరకు కూడా వచ్చారు. 20 మందిమ కలిసి నా కావార్టులో ప్రార్థించాము,
మా కగటును చేరారు మాకేమ నష్టం రానీయకని మా పాపాలన్నీ ఒప్పుకున్నాము.
సగం రాళూి వేశారు.
గు��పు బండి నడిపించే వ్యక్తి గట్టిగా అరిచాడట, వారు దారం నుండి వచ్చి
మనకు మేలు చేస్తున్నారు కదా! హాని చేయకండి అని అరికటాటడు. అతని కుమార్తెకు
నర్సింగు కోర్సు ఉచితంగా ఇచ్చి క(ష�స:10)తజ్ఞత చూపాము. క్రిస్మస్ జరిపేవారము.
పశువుల పాకను పెట్టి క్రీస్తు కధ చెేపపవారము. వార్డులో 5 లేక 6లో క్రిస్మస్,
పంజాబీ క్రిస్మస్ జరిగిస్తాము. కనీసం పని చేయుటకు వచ్చిన వారంతా 200
మంది ఆరాధనకు వచ్చేవారు. మలట్రీ క్యాంపు దగ్గర ఒక గంట పిల్లలు పాటలు,
సాక్ష్యం, పాటలలో చక్కని ఆరాధన జరుపుచు రోజు అద్భుతాలు చవి చూస్తున్నాము.
అమ్మ నాకు చాల అండగా ఉంటా గొప్పగా ప్రభువు చెప్పిన మాటలు చెప్పేవారు.
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు159
సరియైన పునాదితో పశ్చాత్తాప్ పడితే ప్రభువు క(ష�స:10)ప చూపుతారు. థామస్
వాట్సన్ గారు వ్రాసిన పుస్తకంలో పశ్చాత్తాప్ పడుతా ఎందరో భక్తులు మరణించారట,
చెడు రకాతన్ని శుదీ�కరించేది రోజువారీగా పశ్చాత్తాప్ పడాలంట. చింతపడుట,
విచారించుట, అనుమానించుట పాపము. దేవుని పట్టణానికి పంట గుమ్మము
పశ్చాత్తాప్ము వంటిదట. అయితే మన పాప చిత్తం తొలగించుకోవాలి. దేవునికి
సమీపించేకొలది చాల పశ్చాత్తాప్ పడాలి. చీకటి నుండి వెలుగు చూచే సమయంలో
మన అయోగ్యత అర్థం కాగలదు. లోతైన పునాది నాకు చాల ఇష్టము. ఆమె
మాటలు చాల బాగుంటాయి.
ఆ స్రీత తన కుండ విడిచిపెట్టి }రిలోనికి వెళ్ళి మీరు వచ్చి, నేను చేసిన
వన్నియు నాతో చెప్పిన మనుష్యుని చూడుడి. ఈయన క్రీసుతకాడా అని ఆ }రివారితో
చెప్పగా వారు }రిలోనుండి బయలుదేరి ఆయనయెుద్దకు వచ్చుచుండిరి. యోహాను
4:29.
నా చెడడ్ బ్రతకు గార్చి అంత చెప్పాడు, అని చెప్పింది. ఆ గ్రామమంతా
వచ్చారు. నారకందుకు క్రొత్త వ్యక్తికి ఎందుకు చెప్పాలి అనుకోలేదు. బాగా చెప్పావు
కరెకుటగా చెప్పావని క్రీస్తు ప్రశంసించాడు. చిన్న ప్రార్థన కాదు. ప్రార్థన }పిరి
కావాలి పనిలో ఉన్నా ఆయనతో సంభాషిస్తూ ఉండాలి ఆమె ఒక విష్నేరి అయింది.
మీకు తెలియనిదే ఆయన ఆహారం అన్నాడు. ఎన్నో ఆత్మలనందించి, ఆహారము
అందించి సంతోష పెట్టింది. మనము సువార్త అనేకులకు చెప్పే బాధ్యత ఉంది.
నాకొక వాక్యం బాగా గురతుంది.
అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మవ్మును
పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏరపరచబడిన
వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొతతయిన
ప్రజలునై యున్నారు.1 పేతురు 2:9 వాక్యం నా తల్లికి ప్రభువుచూపారు.
మా అమ్మకు చర్చి కూడా తెలియదు. ఆ వాక్యం గోడ మీద వ్రాసి ఉందట.
ఆ వాక్యం కంఠతా వచ్చే వరకు గోడ పక్కన నిలిచి ఉందట. వాక్యం తెలియని వ్యక్తికి
ప్రభువు నేరుపట ఆశ్చర్య కరము. దేవుని రాజ్యాన్ని, నీతిని వెదికితే అన్ని ఇస్తారు. నా
జీవితం పట్ల ఒక ఉదే�శము ఉందని తలంచేదానిని. దేవుడు గొప్ప పని ఇచ్చారు.
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు160
విమానం ఎకికతే ఎయిర్ హాపసటస్కు కూడా కరప్రతమచ్చేదాన్ని. నా ప్రక్క వారికి
క్రీస్తును పరిచయం చేసాక మరలా ఎవరిని పంపుతారు? అని అడిగి సేవచేసేదాన్ని.
మన*్న మనము తగిగంచుకొని పశ్చాత్తాపపడి ప్రతిషి�ంచుకొని ప్రతి చోట
సాక్షులుగా జీవించండి. సువార్త బోధించి నశించు ఆత్మల పట్ల భారం కలిగ
ఉండండి. నా జీవితంలో అనయల కుటుంబంలో బాల్యం గడిపి, లంచిగొండిగా
నుండి ధనికుడైన తండ్రి మా తల్లిని బాధించుట చూస్తూ మంచి చదువు చదివే
రోజుల్లో స్నేహితులు నాకు గొప్ప రక్షకుని పరిచయం చేయగా నేను నా తల్లి ఆయనను
ప్రేమించి దర్శనాలు పొంది, వాక్యము ద్వారా నడిపింపును సీవాకరించి }హించలేని
ఉత్తమ సేవ క్రీస్తు కొరకు చేయు భాగ్యం పొందాను. ఈ క్రీస్తు అద్భుతాలు చేయు
రక్షకుడు. మీరు కూడా క్రీస్తు పరిచర్యలో సువార్త బోధిస్తూ అనేకులను రక్షణలోకి
నిత్యతవాంకు చేరచు పని చేయాలని ప్రార్థిస్తున్నాను ఆమెన్.
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు161
సాక్ష్యం 31. ఎన్నిక లేని నా జీవితంలో నాలో క్రీస్తు కొరకు మషనరీగా
నుండాలన్న కోరిక కలిగంచారు. క్రీస్తును రక్షకునిగా సీవాకరించిన నాటి
నుండి క్రీస్తు సువార్త ప్రకటించు భారముచ్చారు, నర్సగా
ఆరంభించి గొప్ప పదవిలో గొప్ప రీతిగా దేవుని
మహిమ పరచుచున్నాను.
శ్రీమతి ఎేసతర్ �జక�
మెడికల్ విష్నేరి
గుజరాత్/ విజయవాడ.
""ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని
తలుపుతీసిన యెడల, నేను అతనియెుద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ
అతడును భోజనము చేయుదుము". - ప్రక 3:20
పరిచయము :
ప్రభువు దివ్య నామములో మీకు శుభములు. నేను ఒక రక్రైస్తవ కుటుంబంలో
జన్మించాను. నాపేరు ఎస్తేరు. నామకార్థ రక్రైస్తవులుగా ఉండేవారము ఐదుమంది
సరభయలు గల కుటుంబము ఆదివారాలు చర్చికి వెళ�్లవారము.
ఆదివారం ఒక కంఠతా వాక్యాన్ని నేరచుకోవాలని నిర్బంధము
చేసేవారు. నేను చాల అల్లరిగా ఉండేదాన్ని. ఎకుకవ తిరుగుతా
ఆడుతా గడిపేదాన్ని. అన్నయ్య ఇ.యు.ఎస్.� సంస్థ ద్వారా
రక్షణ పొందాడు. ఆయన భక్తిని మాకు ప్రభావితం చేసాడు. లాథరన్
చర్చికి వెళ�్లవారము. మేము అరమము మాట్లాడే తమళ్ కుటుంభకులము. స్నేహితుల
ద్వారా హెబ్రోనుకు సంబందించి కరర్మలు చర్చిలో చక్కని సందేశాలు ఆకర్షించాయి.
అన్నయ్య యాత్ మీటింగుకు ప్రోత్సహించాడు. ఒకసారి యాత్ రిట్రీట్కు
వెళ్ళాము నాన్నగారు పసంట్రల్ గవర్నవెుటులో ఉద్యోగిగా చేసేవాడు. మేము
విజయవాడలో స్థిరపడ్డాము. ఒకసారి యాత్ మీటింగు సమయంలో ఒక వాక్యం
ద్వారా ప్రభువు నాతో మాట్లాడారు.
ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము
విని తలుపుతీసిన యెడల, నేను అతనియెుద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు162
అతడును భోజనము చేయుదుము. ప్రకటన 3:20. సహవాసం కోరాడని నా
హా(ష�స:10)దయాన్ని దేవుని కొరకు తెరవాలని ప్రభువు స్వరం నేను విన్నాను. ఆమాక్యమురకై
లోబడి క్రీస్తుకి నన్ను నేను సమర్పించు కున్నాను. ఆ మందిరమునకు క్రమంగా
వెళ�్లదాన్ని, ప్రభువు సేవ చేయాలన్న ఆశ కలిగంది. ఎలా సేవ చేయగలనో తెలియలేదు.
హెబ్రోను నుండి వచ్చి బోధించేవారు. శనివారం వేళ్లో యాత్ మీటింగ్లో డాకటర్
చదువుచు జీవితాన్ని దేవునికి సమర్పించుకొనిన రీతి నన్ను ప్రభావితం చేసింది. అదే
ఆశతో ఉండేదాన్ని. నేను 10 వ తరగతిలో పెఫయిల్ అయయాను. ప్రభువా నీ చితతమేమ?
అని ప్రార్థించాను. నాన్నగారు మరలా వ్రాయి అన్నారు. పదవ తరగతి పాసయయాను.
ఇంటరులో చేరాను. నర్సింగ్ చేస్తావా అని నాన్నగారు అడిగారు. సర నన్నాను.
దేవుని పిలుపు ఉంది. అన్న ఆరగనైజేషన్ పేర్లు పెట్టి ప్రార్థించు అన్నారు.
�.యి.ఎవ్ సేవకులు వచ్చి బోధ చేసేవారు. ది�యోడోర్ విలియమ్స్ గారి
ఉత్తరము ద్వారా నా సేవకు ఒక మారగం లభించింది.
యిర్మీయాలో ఇదే దారి అని వాగ్దానముచ్చారు. నేను 1989లో పని చేస్తూ
ఉండగానే నా ఉద్యోగము రిజైన్ చేయగా దకిషణ గుజరాత్లో మెడికల్ మషనరీగా
నన్నుంచారు. ఆ ప్రాంతంలో టి.భ. రోగులు, కుషుట రోగులు ఉండేవారు. 1989
డిపసంబర్ 15వ తేదీన సేవ ఆరంభించాను దష్ట శకుతలను పూజించేవారు మాంత్రిక
శక్తి ప్రభావం ఎకుకవగా ఉండేది. అప్పటినుండి దేవుడు నన్ను బాగా వాడుకున్నారు.
నా వివాహము అక్కడ సేవకుని ద్వారా సిద్ద పరిచారు. మా ప్రాంతంలో 300
మంది కొట్టుటకు దాడి చేసారు. నేను నా భర్త 10 సంవత్సరాలుగా ఆ ప్రాంతంలోనే
ఉండి సేవ చేసాము. మా ఇంటి ఓనరుతో సంప్రదించగా మాకు ఏ ఆపద రాదని
తెలిప ధైర్యం చెప్పారు. పని చేయువారిని ఆటంకం చేసారు.
గంటారు కుగ్లర్సలో డాక్టు సరళా ఎలీషా గారు భక్తిగల మెడికల్ డాకటరుగా
నుండేవారు, సీటుంది వెంటనే చేరమన్నారు, వెంటనే చేరాను. భక్తి గల వాతావరణ
ముండేది, సీనియర్స బాధించేవారు. నేను డాక్టు సరళా గారిక చెప్పి సరిచేయించాను.
నాన్న గారు నేను హాస్టలులో ఉండుటకు బాధపేవారు. ప్రతివారం వచ్చి ధైర్య
పరిచేవారు. అక్కడ విశ్వాసులు నన్ను ఆత్మీయంగా బల పర్చివారు. భ.ఎస్.సి నర్సింగు
చేయమన్నారు. రాయవెల్లారులో చేరాను. నేను సేవ చేయాలి, సువార్త బోధించాలని
కోరగా అట్టి క(ష�స:10)పనిచ్చారు. నేను 5 సంవత్సరాల తర్వాత సీనియరుగా ప్రయత్నిచాను.
దగ్గరలో సేవకు బయట గ్రామాలకు వెళ్ళి సేవ చేయుటకు ఆశపడి దేవుని చిత్తము
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు163
తెలసుకోసాగాను. ప్రార్థనలో ఎదిగాను. నా కొదువలు దేవుడు తీర్చారు. నేను
ఆయన స్వరూపం లోకి మారాలని ప్రయాసపేదాన్ని. కోత విస్తారము, పని వారు
కొద్దిగా ఉన్నారనే భారముండేది. 1987లో అన్నయ్య ఆత్మీయంగా బలపడిన సంస్థలో
చేరమన్నారు.
ఆ ప్రాంతము వదిలి పొమ్మన్నారు. 1999లో చాలా హింస ఎదురొకన్నాము.
ఒక క్రిస్మస్ రాత్రి శ్రమను ఎదురొకన్నాము. సింహపు బోనులో నున్న స్థితిలో
దానియేలు ధైర్యంగా ఉన్నట్లు నా నోట ప్రభువు తగిన మాటలనుంచి అభయమిచ్చారు.
కొందరు సమీపంలో నున్న చర్చిలన్నీ పగలగొట్టి నష్టపరిచారు. నేను నా భర్త పిల్లలము
ప్రార్థించి ఒక జీపులో ఒక ట�న్ వెళ్ళాము. అక్కడ అందరము కలిసి ప్రాంతములో
28 సంఘాలు స్థిరపడగా విశ్వాసులు ప్రభువును నమ్మి సంఖ్య అదికమగుచు ఘనమైన
సేవ జరుగుతుంది. నన్ను హెాల్త కేర్ పసర్రకటరీగా ఉంచారు. అనేక డాక్ట్లకు సలహానిచ్చి
బభ్రదతగా గొప్ప పనులు నిర్వాహిస్తూ మషనరీలకు సలహాలిస్తూ గొప్ప జా�నంలో నన్ను
సమర్థవంతంగా నడిపిస్తున్నారు. నా భర్త సమీప రాష్రాటలలో సేవ చేస్తున్నారు.
రాజస్థాన్లో ఒక భాషలో బైబిలు తర్జుమా చేసారు. అది అంకితం చేస్తున్నారు. ఒక
తెగకు బైబిలు అందబడుట గొప్ప సేవ జరుగుతుంది. నన్ను రక్షించి సేవలో
వాడుకుంటున్నారు. క్రీస్తుకే క(ష�స:10)తజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఆమెన్.
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు164
సాక్ష్యం 32. క్రీస్తును నమ్మని కుటుంబంలో జన్మించాను పెంతెకోస్తు వారి
బోధలు మాకుటుంబాన్ని ప్రభావితం చేయగా నమ్మి నేను సేవ్రై
సమర్పించుకొని ఉన్నత ఉద్యోగం వదిలి ఆత్మ జాలరిగా విష్నేరిగా ఉ
న్నాను. క్రీస్తు నా ప్రభువు.
బ్రదర్ శ్రీధర్ గారు
విష్నేరి, గుజరాత్ / ఆం్రదప్రదేశ్.
""ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని
తలుపుతీసిన యెడల, నేను అతనియెుద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ
అతడును భోజనము చేయుదుము". - ప్రక 3:20
పరిచయము :
ప్రభువునామములో మీకు శుభములు. నేను మెడికల్ విష్నేరిగా ప్రభువునన్ను
సి�రపరచిన అనుభవ సాక్ష్యాన్ని వివరించు క(ష�స:10)పనిచ్చిన దేవునికి నా
క(ష�స:10)తజ్ఞతలు. దేవుని సేవకు పిలిచిన పిలుపులో శ్రమలను ఎదురొకని
పోరాడిన స్థితిని వివరించు అవకాశమును బట్టి స్తుతిస్తున్నాను.
విష్నేరి అనే పదమునకు సరియైన అర్థము ఏదనగా ఒక ప్రాంతము
నుండి దార ప్రాంతాలకు వెళ్ళి సోషల్ వర్క చేస్తూ సువార్త ప్రకటించుట.
క్రీస్తు ఒక విష్నేరిగా లోకానికి వచ్చారని నవ్ముచూ స్తుతిస్తున్నాను. 1986
సంవత్సరములో గుజరాత్లో చిన్నాన్నగారి వద్ద చదువుకున్నాను.
మా నాన్న గారు ఆర్మీలో రిటైర్ అయయాక మా కుటుంబమంతా ఉద్యోగాలలో
స్థిరపడ్డాము. ఇండియన్ పెంతకోస్తువారు సువార్త ప్రకటించగా హిందువులుగా నున్న
మేము సువార్త విని రక్షణ పొందాము. రక.వి. అబ్రాహాము గారు మమ్ములను
ఆత్మీయంగా నడిపించారు. నా గార్చి ప్రవచనం చెప్పారు. ""శ్రీధర్ మంచి విశ్వాసి,
అతను నా సేవకునిగా పని చేయాలని" చెప్పారు. అన్ని సేటట్స లోనున్న విశ్వాసులంతా
కన్వెన్షన్ పెట్టుకొని నిర్వాహిస్తారు గుజరాత్లో గాంధీ గ్రామంలో మీటింగులు చర్చి
వద్ద కూడికల్లో నేను విశ్వాసిగా సాక్షిగా ఉండేవాడిని. అక్కడ కూడా మావలై సేవ
చేయాలని ప్రవచంచి, నానె వ్రాసి విష్నేరిగా పని చేయాలనీ ఆజ్ఞాపించారు. నేను
ఉద్యోగిగా మంచి సంస్థలో వారంలో ఐదు రోజులు పని చేసేత శని ఆదివారాలు సేవ
శ్రద్ధగా చేసేవాడిని.
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు165
నేనున్న ప్రాంతానికి 200 కిమీ దారంలో సేవ అప్పగించారు. శుక్రవారం
రాత్రి వెళ్ళి వారికి సువార్త చెప్పి సోమవారం పని చేసుకొనేవాడిని. ఒక సారి దైవజనుడు
మా ప్రాంతం వచ్చి ""నీవు గుజరాత్ రావడము నా ప్రణాళ్ళక గనుక నీవు సంపూరణ
సేవలో నా కొరకు శ్రమించాలి" అని ప్రవచనం తెల్పారు. నా రకైతే చాల పెద్ద
కంపెనీ రాయితీలు చాలా విలువైనవి గనుక అది వదులు కోవాలని ప్రవచనము
ఆధారంగా నాకు బదిలీ అయిన సమయంలో నీవు నేను ఈ ప్రాంతాల్లో సేవ
చేయాలనీ విభిన్న దైవజనుల ద్వారా తెలిపారు బాగా ప్రార్థించాను. నా తల్లి దండ్రులను,
భార్యను, స్నేహితులతో సంప్రదించలేదు. మా యజమాని నా ఉద్యోగం వదులు
కొనుటకు సమ్మతించలేదు. అందరూ వ్యతిరకించారు.
ఉద్యోగం చేస్తూ సేవ కొనసాగించు అన్నారు. ఉపవాసముండి ప్రార్థించాను.
తెలుగు ప్రాంతం కాదు. స్వంత ఇల్లు గాని, ఆస్థిగాని లేదు. ఇతరులకు సేవ చేయాలి,
ఇతరులను ఆశించరాదనేది నా ఆశయము అపోసతులుడైన పౌలు, ఎంతో అనుభవంతో
ఎవరిపై ఆధార పడలేదు. దేవునిని అడుగగా అద్భుతంగా మార్గము తెరిచారు.
అక్కడ విష్నేరిలకు కూడా ఆత్మీయంగా ఆర్థికంగా సహాయపడుచు అనేక రీతులుగా
సహాయపడుటకు ప్రభువు నన్ను వాడుకుంటున్నారు. మండే గండెతో చేసిన సేవ
పఘలితాలు అద్భుతంగా ఉంటాయి. వెంటనే ఆత్మలు లభించుట, సేవలో గొప్ప
విజయాలను 2013 లో నా వ్యాపారం కూడా కట్టిపెట్టి సంపూరణ సేవలో పాలుగన్నాను.
క్రొత్త గ్రామాలు 200 కి.మ. దారము స్వంత బండి ద్వారా ప్రయాణించవలసి
వచ్చేది.
ప్రభువు నాకు ప్రయాణ స�కర్యంగా కారునిచ్చారు. మా చిన్నాయన ఆఫీసరు
గనుక నా సేవ గ్రామాలలో సేవ చేస్తున్నందున నన్ను చంపాలని రక్రైస్తవుల మతమార్పిడి
నేరంతో సువార్త నిరోధక శకుతల దాడి గార్చి తెలిపారు. ప్రాణభయం కలిగంచారు.
ఈలోపు కరోనా బారిని తప్పించు కొనుటకు సేవ వందకొడిగా సాగింది. ఏది
ఏమైనా నేనొక సువార్తికునిగా నాతోటి వారికి తెలియజేయునదేమనగా ఆయన సేవపట్ల
భారంకలిగ ప్రార్థిస్తూ జయ జీవితమచ్చి హా(ష�స:10)దయవాంచ్లిు తీరచు గొప్ప దేవుడు. నేను
యిర్మీయా వలే కన్నీటితో వేడుకున్నానని నాకు ధైర్యం ఆనందం త(ష�స:10)ప్తినిచ్చి దీవించారు.
క్రీస్తు సేవ పట్ల తపనతో ప్రత్యేక గురి కలిగన సేవ చేయాలనీ ఆకాంక్షతో ఉండేవాడిని.
ప్రాణబభయాలనుండి దేవుడు తప్పించారు. నా ఈ సాక్ష్యం ద్వారా అనేకులు బలపర్చబడి
దేవుని మహిమ మారగంలో కొనసాగు క(ష�స:10)ప్రై ప్రార్థించండి. ఆమెన్.
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు166

సాక్ష్యం 33. క్రీస్తు తెలియని కుటుంబంలో జన్మించాను. స్వరం విని
సమర్పించుకొని సేవ చేయుటకు క(ష�స:5)పనిచ్చారు. నా సేవలో దర్శనాలు
వాక్యం ద్వారా క్రీస్తు నడిపించారు. దేవుడు నన్ను పిలిచి పాత్రుడిగా
దర్శినంగల పరిచర్యని క్రీస్తు దీవించారు.
బ్రదర్ ఎం. గాభ్రయేలు, మషనరి
రాజమండ్రి
ఫోన్ : 9937647515
""తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించనివాడు నాకు పాత్రుడు కాదు".
- మత్తయి 10:38
పరిచయము :
క్రీస్తు నామములో మీకు శుభములు. దేవుడునాకిచ్చిన ఉన్నత సాక్ష్యం
పంచుకొను ధన్యత్రై దేవునికి స్తుతులు 1978 వ సంవత్సరంలో
రాజమండ్రి దగ్గర పాటేరు అనే కుగ్రామంలో జన్మించాను. స్నేహితుల
ద్వారా క్రీస్తును రక్షకునిగా సీవాకరించాను. మతనిష్టగల హిందా
కుటుంబంలో జన్మించాను. నా తల్లి దండ్రులు ఉ్రగులై నా
కుమారుడు చనిపోయాడని ఎంచి నా దినం చేసారు. నన్ను విడిచి
పెటాటరు. క్రొత్త జన్మ అనుభవంలో నన్ను నడిపించిన దైవ జనునితో కలిసి సేవలో
పాలుగనేవాడిని. ఎవరు వెళ్ళని స్థలాలలో సాక్షిగా ఉండాలని ప్రార్థించేవాడిని.
అనేక భక్తుల జీవిత చరిత్రల ప్రభావంతో దార ప్రాంతాలలో మషనెరీగా
సేవ చేయదలిచాను. మాది పేదకుటుంబము కూలిపని చేసి చదివించారు. పి.జి
చదివి లైక్చిరరుగా చేరాను. పలుప్రాంతాలలో పాస్టర్గారితో సేవలో పాలుగనే వాడిని.
మా పాస్టర్ గారికి సేవలో పూర్తిగా సహకరించి పరిచర్య చేసేవాడిని. ఆ అనుభవం
నేడు నాసేవలో ఉపయోగపడుచున్నది. నన్ను ఒక కుమారునిగా దత్తత చేసికోదలచిన
పాస్టరుగారి ప్రేమ గ్రహించాను. నాకు అక్క, చెల్లి ఉన్నారు గాని పాస్టరుగారి
ఇంట్లోనే గడిపేవాడిని. నా బంధువులకు పరిచయాలు తకుకవ. నేను ప్రభువు పిలుపును
అందుకొని ఒరిస్సాలో సేవకు అపపగించుకొన్నాను. రాజమండ్రిలో లైక్చిరరుగా,
సేవకునిగా ప్రార్థనలో ఉండేవాడిని. ఆయన ప్రార్థన ప్రవర్తన ఆదర్శంగా ఉండేది.
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు167
ఆయన భక్తి, ప్రార్థన, ప్రవర్తన ఆయన నడిపింపు నన్ను ప్రభావితం చేసింది.
మేము 34 మందిలో 14 మంది ఆయా ప్రాంతాలలో సేవలో మషనరీలుగా నిలిచాము.
రాత్రిం బగళుి ప్రార్థనలో ఉండగా కొండలు ఎకుకచున్నట్లు, శ్రమలు దెబ్బలు
అనుభవిస్తున్న దర్శనాలు పొందేవాడిని. నా స్రతపవర్తనను బట్టి నా తల్లి క్రీస్తును
నమ్మింది. క్రమంగా నాన్నగారు కూడా క్రీస్తును రక్షకునిగా అంగీకరించారు. హడ్సన్
టేలర్, డేవిడ్ లివింగ�సటన్, జాన్ నాక�్స, బిల్లీ గ్రహాం సాధు సుందర్సింగ� చరిత్రలు
ఇష్టంగా ఉండేవి. నేను 13 సంవత్సరాల వయసులోనే రక్షింపబడాను. సంగీత
పరిచర్య పట్ల ఆసక్తితో ఉంటా, ఆడియో రికారిడ్ంగ�తో సహా పాస్టరుగారికి సహాయపడే
వాడిని. నాలో దేవుని పట్ల ఆసక్తిని బట్టి కుమారెతలు గల పాస్టర్ నన్ను స్వంత
కుమారునిగా భావించేవారు.
దేవుని సేవకు 2004లోనే ఆం్రధను విడిచి ఒరిస్సాలో నేటివరకు సేవలో
కొనసాగుచున్నాను. గతంలో ఉద్యోగిగా నాలుగు సంఘాలలో పరిచర్య చేసేవాడిని.
పాస్టరుగారి దీనత్వం నన్ను ఆకరి�ంచేది. ఆయన ప్రార్థనలను బట్టి నేడు శరీరాశ,
నేత్రాశ, జీవపుడంబం విడనాడి పవిత్ర జీవితం ఆశించి కొనసాగు ధన్యతనిచ్చింది.
ఒంటరి ప్రార్థనా బలము నాకు భారమైన సేవలో జయమచ్చింది. గతంలో
ధవిళ�శవారంలో వాక్య పరిచర్య చేయు సమయంలో ఒక స్రీత అభినందించి ఎక్కడ సేవ
చేస్తున్నావు? నీ స్థిరవాసము సంఘమేది అని అడిగింది. కలలో ఒక స్రీతని చూపారు.
ఆమెతో ఒక స్రీతని చూపి ఆమె నా భార్య కాగలదన్నారు. రాయగడ అనే పేరు
వినిపించింది. ఆ }రిలో సేవ చేయదలిచారని తెలిసింది. నా పేరు ప్రక్క డి^్రలో
తేడా ఉంది జీతం తగిగంది. పేరు సరి చేసికొనదలిచాను. ప్రయాణము దారిలో
రాయగడ అనే పేరుంది.
గతంలో సేవను గార్చిన కలలన్ని కనిపంచేవి. నేను నా కుటుంబానికి ఆదరణ
గా ఉండాలని, కారు కొనుకోకవాలని ఆశించేవాడిని. కానీ రాయగడ ఒరిస్సాలో ఉ
ందనియు అక్కడ బలిపీఠము కటాటలని దేవుని చిత్తమని గ్రహించాను. గతంలో
ఎంతో ఆసక్తితో లైక్చిరరుగా పని చేసేవాడిని. విద్యార్థులు ఇష్టపేవారు. నాకు కలలో
చూపిన స్రీతని చూపినట్లు వివాహమయింది. చాలా కలలు వచ్చినవి నెరవేరవి. ఎన్నో
విషయాలు సంఘపరంగా చూపించే వారు. నా భార్యతో నేను రాయగడ దర్శనము
వేదించింది. అందరూ వ్యతిరకించారు. దారంగా సేవకు వెళ్ళి బాధలు పడలేవన్నారు.
ఉపవాసముండి ఎప్పుడు వెళ్ళాలి అని ప్రార్థించాను. 10 రోజులు ఉపవాసం
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు168
వుండదలిచాను పాస్టరుగారికి ఇష్టం కలుగలేదు. నా పరిచర్య నీకిస్తానన్నారు. నాకు
ప్రార్థనకు సరియైన అనుకూలత కలుగలేదు.
1995 నవంబర్ 1 నుండి ఉపవాసమున్నాను దేవుని స్వరం విన్నాను. ప్రభువా
నేను సేవకుడినా ? విశ్వాసినా అని అడిగాను. ""యాకోబు, నువువా నా సేవకుడివి
అనే వాక్యం ద్వారా స్థిరపరిచారు. ఏదో ఒక రోజు నేను సేవకుడినని స్థిరపడి వెళ్ళి
సేవ చేయాలనీ నాలో నేను ప్రార్థించుకున్నాను. పెండ్లి చూపులు పదేపదే వెళ్ళుట
కిష్టంలేదు. పాస్టర్గారితో అవ్మానాన్న ఒక అవ్మాయిని చూచి రమ్మన్నాను. ఒకరినే
చూచి ఆవెునే చేసుకోగలనన్నాను. నాకు కలలో చూపిన స్రీతగా ప్రభువు స్థిరపర్చారు.
ఒకసారి హిందా నయాస్ ేపపరుకు జర్నలిస్టుగా ఉండే సేవ్రై లాడి�లో ప్రార్థించు
చున్నారని తెలిసి ఆయనతో కలిసి 10 రోజులు ప్రార్థించాను. 2004లో ఒరిస్సా
వెళాతవని ప్రభువు చూపినట్లు నిశ్చయత తో ప్రార్థనాపూర్వాకంగా ఒరిస్సా భార్యతో
వెళ్ళిపోయాను.
నా అత్త మామలు నా ఉద్యోగం లైక్చిరరుగా అల్లుడుగా అంగీకరించారు.
సేవ మాటేమ అని కేసు పెట్టి బాధించారు. నా భార్య నాతో సహకరించి ఉన్న
పాటన అన్ని వదులుకోని సవాలపధనముతో బయలుదేరి చాలా కష్టాలు
అనుభవించాము. మాకు భాష రాదు. నా అన్నవాళ్లు లేరు చెప్పులు కొనలేని స్థితి
పేరికం అనుభవించాము. నా భార్య గర్బువతిగా నుండగా తన భడడ్ తాను మరణస్థితిగా
మారుతుందనే భయం కలిగ యున్నానన్నది. అడుకొకని అయినా భోజనం తెండి అని
ఏడ్చింది. దేవుని ప్రార్థించాను. 14 గంటలు ప్రార్థించాను. అడడుకోలేనన్నాను. ఏ
ఆధారము లేని వారామయయాము. బట్టలు దులిపి వేయగా ఒక్కరూపాయి దొరికింది.
గంజి అన్నం పెటాటను. ఇలాంటి బాధలు ఎదురొకన్నాను. మొదటి భడడ్ పుట్టగానే నా
భార్య అనారోగ్యముతో బాధపడింది. నా భార్య నాభడడ్ స్థితి చూచి తిరిగి వెళ్ళ్లపోదలచాను.
17 మంది దశమ భాగాలు పంపుతామని మర్చిపోయారు.
తెలుగు వారున్న ప్రాంతంలో ప్రార్థన ప్రారంభించాను. అక్కడ కనబడితే
చంపుతామని బైదిరించారు. ప్రార్థన ద్వారా అవకాశమేసత ఈ దుస్థితి ఏమ అని
ప్రార్థించాను. నన్ను బైదిరించిన వ్యక్తి మరణించగా అందరూ భయపడి నన్ను
అంగీకరించారు. ఇల్లు లభించింది. యాకోబు ఒంటరిగా క��తో యెురా�ను దాటినట్లు
నేను ఖాళీగా బైబిలు చాపతో వచ్చాను భడడ్లను, సంఘాలను ఇచ్చారు. 2014
సంవత్సరంలో ఆం్రధాలో కొన్ని జిల్లాలో టీ.వీ పరిచర్యనిచ్చారు. కొందరికి నా ఫోన్
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు169
నంబర్లు ప్రభువే చూపించగా నాకు కానుక పంపేవారు. దేవుడే 2013 సంవత్సరంలో
ఉదయారాధన మాసప్రతిక్రై ప్రార్థించాను. ఉప్మా నెల రోజులుగా తిన్న దీన స్థితి
ఉండేది. కంప్యూటర్ పని నాకు రాదు. నేరచుకున్నాను ప్రాణ భయంతో ఉండేవారం.
కంప్యూటర్ పారుటలు ఒకొకకటి కొని 13 నెలలకు కంప్యూటర్ అందుకొని పని
కొనసాగించాను. దేవునికే మహిమ కలుగు గాక.
ఒక రోజు కంప్యూటరు పనిలో కరర్రంట్ పోయింది. ఒక దార ప్రాంతంలో
వాక్య పరిచర్యకై నిరణయించాను. ఇల్లు అంత కాలిపోయింది చర్చికి సంబంధించిన
వసతువులు అన్ని 2013లో అకోటబర్లో జరిగినది. అన్ని కోలోపయాము. నా భార్య
చాలా బాధ పడుతుంది. పిల్లలు చిన్నవారు ఆడుకుంటున్న స్థితి చూచి బాధపడ్డారు.
నా భార్యను భడడ్లను ఒకఇంటిలో పెట్టి సేవకు వెళ్ళి పోయాను. ప్రభువా నీవే
సందేశమవ్వాలని ప్రార్థించాను. కొండ ఎకేక స్థితిలో బండి వెనుక ఎవరో కూరచున్నారు.
ఆ రాత్రి తేడాగా భావించి ప్రార్థించాను. ఆవ్యక్తి నా భుజముపై చేయి వేసాడు. ఈ
ఏకాంత స్థితిలో సహాయపడవుని యేసురక్తమే జయమన్నాను. ష్కినా మేఘము
ఆవరించింది. ఇపపటివరకు నీవు నన్ను నవ్మావు. నేను నిన్ను నవ్ముతున్నానన్న
స్వరం వినిపంచింది అనేక ప్రాంతాలలో పరిచర్య విజయవంతంగా కొనసాగుటకు
11 జిల్లాల్లో సరభలు నిర్వాహించగలాగను.
ఆ సేవలో 8 మంది మషనరీలయయారు. విశ్వాసులతో సేవలో నా నడిపింపులో
ఎందరో బలపడ్డారు. ప్రార్థనద్వారా చిన్న స్థలము కొన్నాము. 18 లక్షల విలువగల
స్థలము కొనుటకు దేవుడే క(ష�స:10)ప చూపారు. సేవ, సంఘము పరిచర్యలో కొనసాగాము.
ఆ స్థలమును ఒక రౌడీ ఆ్రకమంచాడు. ప్రాణ భయం కలిగంది. 30 సంవత్సరాలు
సేవలో మందిరం నిర్మాణం చేయుటకు ఏ విశ్వాసి అడుగు పెటటని స్థలము చుటాట
గోడలు కటాటము. జీవితములో మా సందనంతా మంచాలు అమ్మ 2016లో
భోజనం లేకుండా సేకరించిన స్థలము రౌడీ పరమయింది. మా కలలన్ని కరిగి
పోవు సమయంలో రౌడీ 7 లక్షలు ఇస్తే స�లమస్తామన్నాడు. చాల వ్యతిరకతలు
ఎదురొకన్నాము 3 లకషలిచ్చి ఆ స్థలం స్వాధీనం చేసికొన్నాము. మందిరం వద్దు ఇల్లు
ని]్మంచాలన్నారు.
నేడు 40 లక్షల విలువగా మారింది. నేడు మరి కొన్ని సంఘాలు ని]్మంచాము
మత్తయి 10:37 ""తల్లినైన కుమారునైనా దారం చేయకపోయినా పరిచర్యలో
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు170

ఆనందముందని తెలసుకున్నాము. మొదటి రక్రైస్తవ వివాహం జరిగించాము. మా
పిల్లలను అనాధలన్నారు. తెలుగు, ఒరియా, హిందీ, ఇంగ్లీష్ భాషలలో నాలుగ
భాషలలో సేవ కొనసాగిస్తున్నాము నా తల్లి చాలా ఏడ్చింది. సేవపట్ల దారవైయయామని
వారి భాధ. దేవుడు వారికి దీరా�యషు� ఇచ్చారు. దేవునికే మహిమకల్గు గాక,
పాస్టమ్మగారు ప్రార్థించి పంపారు. వారి భడడ్లను నేను పెంచాను నేటికీ గతంలో
పాస్టర్గారి కుటుంబం పట్ల అత్యధిక వాత్సల్యం కలిగ ఉన్నాను సేవ అనగా అరిగిపోవాలి,
సుఖ దు:ఖాలు మనసులో ఉంచు కోరాదు. విష్నేరి పానారపణముగా
సమర్పించుకోవాలి. మా కుటుంబములో సమరపణ ఉంది. దేవునికి పాత్రులుగా
ఉంటా సిలువనెతతుకొని పాత్రులుగా కావాలి, నా సాక్ష్యం మీకు ఆదర్శం కావాలి,
మారకై ప్రార్థించండి. ఆమెన్.
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు171
సాక్ష్యం 34. గొప్ప వంశంలో జన్మించి ఉన్నత విద్య డాక్టు కోర్స్ ముగించగా
సత్యాన్వేషణలో క్రీస్తు దర్శినంపొంది గొప్పసేవకు క్రీస్తు పిలువగా
గొప్పగా సేవించి ఘన పరుచుచున్నాను.
డాక్టు వి. రమ, విజయవాడ / కేరళ్
""పర్వతములు తొలగిపోయిననా మెట్టలు తతతరిల్లిననా
నా కృప నిన్ను విడిచిపోదు".- యెషయా 54:10
పరిచయము :
ప్రభువు నామములో మీకు శుభములు. దేవుని మహాక(ష�స:10)ప వల్ల క్రీస్తును
నమ్మిన విశ్వాసిని. మాది విజయవాడ గాని వరంగల్లో స్థిరపడ్డాము. నేను
ఆర్.ఎస్.ఎస్ సాకల్లో విద్యాభ్యాసము చేసాను. మేము పూజారుల
వంశంలో జన్మించాము. అగ్రకులాచారాలలో గడిపాము. క్రీస్తు
పట్ల సద్బాువము లేని స్థితిలో నేను నాన్న తీవ్రంగా అయిష్టపే
వారము. సరస్వతి శిశువందిరములో నాసితక భావాలా నేరపవారు.
ప్రైస్తవులు స్నేహితులు లేరు. నేను మెడికల్ కాలేజీలో చదివే రోజులలో
కూడా రక్రైస్తవులతో ఉండరాదని నా భావం. మానాన్న గారి
ఉద్దేశ్యం కూడా అదే భావంతో ఉండేవారు.
నాన్న గారు అన్నయ్య నేను పారుకకు వెళ్ళి ఉదయానే 1గంట యోగ చేసే
వారం. మా బంధువులంతా పూజారి పనులు చేయగా అగ్రకులంలో జన్మించిన
గర్వం మాలో ఉండేది. 18 పురాణాలన్నీ క్షుణణంగా చదివాను. ఉపనిషతతులు చదివాను.
10వ తరతికి చేరసరికి పాపపు తలంపులు చూపులు క్రియలు ఆరంభవుయయాయి.
ఒక వైపు నిజదేవుని కనుగొనే సత్యాన్వేషణ ఆరంభమైంది ధ్యానానికి సంబంధించిన
చదువు ఆరంభించాను. శరీర కోరికలకు విడుదల పొందలేదు. పుస్తక శాలలో
బైబులు వాక్యాలున్న ఒక యోగి జీవిత చరిత్ర చదివాను. నా స్నేహితునితో క్రీస్తును
ఎట్లు నమ్మగలవని వాదించాను. రక్రైస్తవ జీవితం పవిత్ర జీవితము ఇస్తుంది. నేను
సవాలు చేశాను సరిగాగ ఒక సంవత్సరములో ఎటై�్లనా నిజదేవునిని అన్వేషించి నీకు
కనబర్చగలనని రక్రైస్తవ విశ్వాసి నా స్నేహితునితో చెప్పాను.
నా చదువు డాకటరుగా మాడవ సంవత్సరంలో ప్రవేశించాను. ప్రతి రాత్రి 2
లేదా 3 గంటలు వెలకువగా నుండి దేవునిని కనుగొనదలిచాను నా ే్నేహాతుడు
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు172
నన్ను ప్రశ్నించాడు. నీలో పవిత్రమగు ఆలోచనలు కలాగయా అని అడిగాడు. అదే
రోజుల్లో ్రకగహాం పస్టున్సగారు చిన్న భడడ్లతో ఒరిస్సాలో కాల్చిబడుట వార్త విని
ఏడ్చాను. ఎందుకిట్లు జరిగింది, అద(ష�స:10)శ్య దేవునికి ప్రార్థించాను. నిన్ను నీవు కనపరచుకో,
నాకు ఒత్తిడి బభరించరానిదిగా ఉందని తలంచుకున్నాను. సరిగా ఉదయము 3 గం��
సమయంలో ఒక మెల్లని స్వరం వినిపంచింది. నాకు జంధ్యముండేది. బాబు, నీకున్న
జంధ్యం తీసి వేసేత నేను నీతో మాట్లాడగలనన్నారు. వెంటనే నా గదికి వచ్చి లైటు
వేసికొని ఒక మాలా కూరచున్నాను నీవెవరివో నాకు తెలుప నాపై ఏ దష్టశక్తి
ప్రభావము రానీయకు అన్నాను. గతంలో ఎవరితో నన్నా మాట్లాడివుంటే నాతో
కూడా మాట్లాడు. పకషపాతిగా కాక ఉదార్తతో మాట్లాడు ప్రభు అన్నాను.
నా స్నేహితుడు ఒక గ్రామానికి నన్ను తీసుకొని వెళ్ళాడు. ఒక చెటుట కింద
కూర్చొని 3 రోజులుగా ప్రార్థిస్తూ, నీవెవరివో నాకు తెలపండి అని అడిగాను.
రెండవరోజు దేవుని ఆత్మ బలంగా నాపై ఆవరించింది నేను పాపిని. నా పాపం నీకు
నాకు మధ్య రానీయకండి అని 14 గంటలు భారంతో దు'ఖంతో పశ్చాత్తాప్పడాను.
ఆ తర్వాత నా ఆత్మ పరలోకానికి కొనిపోబడింది. ప్రభు యేసు క్రీస్తు దివ్యదర్శినము
కలిగంది. హల్లేలాయ క్రీస్తు చేతులలో గాయాలు చూపారు. క్రీస్తు సజీవుడని
గ్రహించాను. నా కొర్రై ఈ చేతులలో గాయాలు బభరించానన్నారు. ఆ రోజు నుండి
నా ఆలోచన ద(ష�స:10)కపధం మారింది. పరమానందబభరితుడనై నా తల్లిదండ్రులతో చెప్పాను.
యేసును చూచానన్న సత్యము వారు గ్రహించుకోలేకపోయారు. వెంటల్గా నేను
కలవరములో నున్నాను. ఏదో షాక్ ట్రీట్మైంట్ జరిగిందని నవ్మారు. ఎం.ఇ.ఎపఫ్లో
సేవకునిగా నిశ్చయించు కొన్నాను.
20 నుండి 25 రోజుల్లో మారుప వచ్చిందని నవ్మారు. ప్రభువు తన సేవకు
పిలిచారు. కాశ్మీరులో సేవచేయుటకు నిరణయించుకున్నాను. ప్రతి రోజు దేవుని చిత్తము
గ్రహించుట్రై ప్రార్థించేవాడిని. చెడు తలంపులు తీసివేసి పరిశుద్ధత కొరకు ప్రార్థించాను.
వాచ్మెన్ గారి పుస్తకము చదివాను. నా జీవితంలో చాలా మారుపలు తెచ్చారు.
ఆయన స్వరం వినిపంచేది. నార్మల్ క్రిస్టియున్ లైఫ్ పుస్తకము చదువు అవకాశం
కలిగంది. ఒక రోజు నిద్దలో దాత కనిపంచి, నీలో క్రీస్తు జీవిస్తున్నాడు. నీజీవితం
మారింది అని తెలిపంది చెడు ఆలోచనల నుండి విడిపించారు. నా పై విరోధముగా
దుష్రపచారంగా వ్యతి రకులయయారు చాలా ఏడ్చి ప్రార్థించాను. నాతో నీవు నడవాలంటే
నీవు వారిని పూర్తిగా కషవించాలని తెల్పారు. వారి బలహీనతలు, సమస్యలతో సహా
అతి కష్టముగా ప్రార్థించి ఆయన చెప్పినట్లుగా కషవించగలాగను.
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు173
మాడు రోజులలో ఒక ఉత్తరము వచ్చింది మరణము తప్పదని విరోధులు
బైదిరించగా ప్రార్థించాను 3 రోజులు కాశ్మీరులో ఉండే క(ష�స:10)పనిచ్చారు. ఆ తర్వాత
ప్రభువు కేరళ్ వెళ్లమన్నారు. ఒక చర్చికి పాస్టుగా నియమంచారు. సరభయలను
మషనరీలుగా తీరుపనిచ్చి పంేపవారము. మేము మా కుటుంబంతో వెస్ట బైంగాల్లో
సేవ ఆరంభించాము. ఐదు గ్రామాలలో సేవ ఆరంభించాము మెడికల్ సేవ కూడా
కొనసాగించాను 700 నుండి 800మంది కోవిడ్ రోగులకు వైద్యం చేస్తూ 1000
మందికి రషన్ అందిస్తూ రోగుల బంధువులను నెల రోజులు పోషించాము, దేవుడే
వనరులు పంపించేవారు స్థానిక పాస్టర్లు చదువు సరిలేనందన వ్యవసాయంతో
సహాయపడ్డాము వారి డబ్బులతో సేవ చేయాలని ఆధారపడి బ్రతుకరాని నేర్పించాము.
పందుల పెంపకము ప్రోత్సహించి ఆర్థికంగా సహాయపడ్డాము.
దేవుడు చూపిన దిశలో బైబిలు సాకలు �డరి�ప్ ట్రైనింగు ఆరంభించాము.
దేవుని స్వరం వినుట దేవుని చిత్తము తెలసుకొనుటకు మేలుకోవాలని నేర్పించాము.
చాలామంది పాస్టర్లు మాకు నేర్పించండి అన్నారు. 50మందికి నేర్పించి సహాయ
పడుచున్నాను ఎన్నో కష్టనష్టాలు ఎదురొకన్నాము. కేరళ్లో నెలకు 2 1/2 లక్షల
నెలకు జీతము వదులుకొని నేడు 8రోజులు ఎన్నో పనులు చేస్తూ వ్యవసాయం చేస్తూ
కోళ్లు పెంచుతా పని చేసి సొవ్ము పొందుట నేర్పించాము. చాలా అద్భుతాలు చేసి
చూపించారు. నా అకౌంటులో 30 వేలు పూర్తిగా ఒక విశ్వాసికి వెహికిల్ కొనుటకు
సహాయపడ్డాను. నా దగ్గర సొవ్ము లేనప్పుడు ఎవరికో ప్రేరణ ఇచ్చి డబ్బు జవుచేస్తూ
అద్భుతం చేసారు. ఎంతోమందికి ఎన్నో అవసరతలున్నాయి ఆదివాసి వారికి డబ్బు
ఉండేది కాదు. వైద్య చికిత్సకు చాలా డబ్బు చెల్లించ వలసివచ్చేది.
వైద్య పరీకషల్రై 300రూ డబ్బులుండినా వారినుండి తీసికొని పెద్ద వారికి
తకుకవ సొవ్ము తీసికొని వైద్యం చేస్తున్నాను. నేపాల్ బార్డ్రు ప్రాంతంలో చెప్పలేని
వ్యభిచార పాపం జరుగుట గమనించాను. పిల్లలను అమ్మవేసేవారు మేము పని
చేస్తూ ఆడ్రిల్లలను రక్షించి తిరిగి వారి హా(ష�స:10)దయాలు క(ష�స:10)ంగివుండగా కౌన్సిలింగ్ ఇచ్చి
ప్రార్థించి ఆదరిస్తాము. చాలామంది డ్రగ్స్ ్రతాకగవారు, 600 మంది డ్రగ్స్ నుండి
విడుదల పొంది సరియగు జీవితాన్ని స్థిరపరచు పరిచర్య చేయగల్గుతున్నాము. ప్రతి
సరభలో విశ్వాసి సేవలో మషనరీగా ఆత్మీయు జాలరి కావాలని నేరుపచున్నాము. ఈ
సాక్ష్యం ద్వారా మీరు. మమ్ములను దర్శించి అవసరాలు గుర్తించి ప్రేరణ ఇస్తే సేవకు
రావచ్చు. ప్రభువు మమ్ములను దీవించనట్లు ప్రార్థించండి. ఆమెన్.
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు174

సాక్ష్యం 35. అయ్యర్ కుటుంబంలో పూజారి కుటుంబంలో జన్మించి
రక్రైస్తవులను హింసించిన నన్ను క్రీస్తు రక్షించి ఆత్మల జాలరిగా
నిలబైట్టి మహిమ పొందుచున్నారు.
బ్రదర్ ఆనంద్ ప్రభుదాస్ గారు
హెబ్రోను విశ్వాసి, జబల్పూర్
""నీ భారము యెహోవామీద మోపుము". - కీర్తనలు 22:8
పరిచయము :
ప్రభువు దయ అందరికి ఉండుగాక. నా ఈ సాక్ష్యం ప్రచురించు అవకాశమచ్చిన
దేవునికే క(ష�స:10)తజ్ఞతలు.వేము కేరళా ప్రాంతమునకు చెందిన పూజారి
వంశంలో అయ్యర్ కోవకు చెందిన వారము. బాల్యము నుండి
తకుకవ కులసు�లని రక్రైస్తవులను, ముస్లింవారిని కొట్టి హింసించే
వారము. నా చేతులతో ఎన్నో పాపాలు చేశాను. తెలుగు వ్యక్తిని
కాను. అవసరము లేని భడను యోహాను 5:31 నన్ను గురించి
నేను సాక్ష్యం చెప్పిన యెడల నా సాక్ష్యము సత్యము కాదు. మా పూరివాకులు
దేవాలయాలలో పూజారిపని చేస్తూ ఉండేవారు. 1947లో పసంట్రల్ గవర్నమెంటు
ఉద్యోగిగా ముంబయి చేరాము. తాతగారు హోటలు నిర్వాహించేవారు. నలుగురు
తర్వాత కుటుంబ నియంత్రణ ఆపరషన్ అమ్మ చేయించుకున్నారు. మా పెద్ద అన్నయ్యకు
వ్యాధి వల్ల మరణం సంభవించింది.
కామెర్ల వ్యాధి వల్ల అన్నయ్య చనిపోయారు. చాల వేదనలో నుండేవారము.
ఆపరషన్ అపజయం కారణంగా మరలా తల్లి గర్బువతి అయినందన బలహీన
స్థితిలో భార్యను రక్షించమనగా ఏడవ నెలలో 5వ భడడ్గా అక్కరలేని భడడ్గా ఆపరషన్
ద్వారా పూర్తిగా రూపం ఏరపడనందన ఇంక్యుబేటర్లో రెండు నెలలుంచారు. బ్రతికినను
అంగవైకల్యము సంబభవించనన్నారు. తెలియని రీతిగా దేవుడు నన్ను గురతుంచు కొన్నారు
బ్రతికించారు. తల్లిలో పాలు లేనందన మరొక తల్లి వద్ద పాలు పట్టించేవారు.
తల్లులు దాతలై నన్ను పోషించారు. నాకు ఇద్దరు అక్కలు ఇప్పటికి క్రీస్తును నమ్మలేదు.
రక్రైస్తవురాలి పాలు త్రాగి క్రీస్తును నమ్మాను. ఆ తల్లి నా కొరకు ప్రార్థించుచు నా
రక్షణ్రై ప్రార్థించి ఉండవచ్చునని నేను తలంచేవాడిని. అద్భుతంగా దేవుడు బ్రతికించారు.
బ్రహ్మాచారిగా పూజలు చేయు వ్యక్తిగా ప్రతిషిటంచి జంధ్యము వేయించారు. మంచి
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు175
వ్యక్తిగా జీవించాలని అందరూ కోరగా నేను అంతగా చెడు జీవితం జీవించసాగాను.
నేను 7వ తరగతి నుండి 10 వ తరగతి వచ్చే సరికి ముంబాయి సంసక(ష�స:10)తి ద్వారా
సిగిరెట్లు త్రాగుడు అలవాటయింది.
అంటరానివారిని బాదించుచు వారితో స్నేహము చేయక కులమును బట్టి
స్నేహంగా గడిపేవారము. పూజలు బాగా చేసేవాడిని. నేను ఇంటింటికి వెళ్ళి మంత్రాలు
చెప్పగా పెద్దలంతా మాకు నమసకరించి బహ�మతులిచ్చేవారు. గర్వం అధికమైంది
అయ్యవార్లంతా అతి జ్ఞానంతో ఉండేవారు, నేను అపజయం పాలయయాను. నా
యింటివారంతా విద్యావంతులుగా ఉండేవారు. నేను మారాలని చాల ప్రయత్నించారు.
మేమంతా శివ సేనలో సరభయలుగా నుండగా అంటరానివారు అంబేదకర్ పారీటలో
ఉండేవారు. గురువులు మాకు చెడు నేరపవారు. హిందువులు మన దేశంలో
ఉండాలని కోరవారము. గిద్యోను సంస్థవారు బైబిలు పరమైన కరప్రతాలు బైబిళ్లు
పంచగా అవి చింపివేసే వారము. భ్రటీషువారు రక్రైస్తవులు దేశాన్ని దోచుకున్నారని
దురభిమాన భావన ఉండేది. పోలీసువారు మమ్ములను శిక్షకు గురి చేయరు ఎందువలన
అంటే శివసేవ అంటే చాలా భయపడేవారు. మహారాపషటలో శివాజీకి చెందినవారంగా
భావించేవారం.
చివరకు ఇంటరు పాసయయాను. డాక్టు చదివిన తాతగారి వలైనే నన్ను
డాక్టు చేయాలని నాన్న చాలా ఆశించారు. డాక్టు కోర్సుకు చేరాలంటే స్దలముండాలి
అది తప్పు పద్దతిలో నాన్న సీటు తెప్పించదలచిననా కుదరలేదు. కనీసం ఇంజినీరు
కాలేజీలో చేర్పించారు. ఇంటినండి దారమయయాను. నాన్న చాల కోపిష్టిగా
ఉండేవారు. మా నాన్న ప్రేమించి సరిచేయదలచి గద్దించేవారు అని ఆ రోజుల్లో
గ్రహించలేదు. ఇంజినీరింగ� ఒక సంవత్సరం ప్రవాలేదు, 1991లో రెండవ
సంవత్సరంలో పెఫయిల్ అయయాను. డబ్బుల్రై నాన్నను విసిగించేవాడిని బ్లాక�్లస్టు భడడ్గా
పిలిచేవారు. నాన్న కారు ప్రయాణంలో ప్రమాదానికి గురైయయారు. తలకు దెబ్బ
తగిలి రక్తము కారింది. 1991 నవంబర్ లో తలలో రక్తం గడడ్ కట్టింది. ఆ రోజుల్లో
రాజకీయంగా కొందరితో చేరి హింస కొనసాగించాను. ఆ రోజల్లో నాన్నకు
అనారోగ్యం కారణాన అమ్మ నన్ను పిలిపించింది. నాన్న చనిపోతే ఆస్తిని నా వాటా
పొందగలనని ఆలోచించాను.
25 లక్షల ఆస్తి లభించగలదని ఆశించేవాడిని. రాత్రి వేళ్ త్రాగి నాన్న దగ్గర
ఉంటా మందులు కొని తెచ్చేవాడిని. నాన్న రాత్రివేళ్ అరిచేవారు. ఆనంద్ నన్ను
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు176
రక్షించు అనేవారు. నాన్న నరకానికి వెళ్లగలడని తలంచేవాడిని. మానవుడు చనిపోతే
ఎక్కడికి వెళ్తాడు? అనే సత్యాన్వేషణ గార్చి ఆలోచిస్తూ మా మతగ్రంధాలన్నీ చదివి
సరియైన మారగం ఏమై యంటుందో చదువుటకు ఆరంభించాను. ఉపవాసముండి
ఉపనిషతతులలో ప్రార్థన చదవగా ఒక ఒడునుండి మరొక మార్గమునకు చేర్చగలడని
చదివాను. గురువుగారికి ఉత్తరము వ్రాసి సత్యము వివరించమన్నాను. మురుగన్,
సుబ్రమణ్యసావామ అని పఘలాని ప్రాంతము వెళ్లమన్నారు. అక్కడ అత్తయ్య ఉండేవారు.
అక్కడ పెద్ద హోటలు ఉండేది. ఆనంద భవన్ వెళ్ళి ఉచితంగా ఉంటా పూజలు
చేసేవారము. బ్రహ్మాచారులే వెళ్ళవలసిన షరతు ఉంది.
నా దురలవాట్లకు అందరిని కొట్టేవాడిని. అమ్మ డబ్బు ఇచ్చింది గనుక కొట్టేవాడిని
కాదు. చాల త్రాగుడుకు అలవాటయ్యాను. నాన్న కోమాలో ఉంటా చాల
బలహీనస్థితికి చేరాడు. నాన్న చనిపోతే నరకమే గతి అని భయపడేవాడిని. నాకు
శ్రతువులండేవారు. నాన్న ఆసుప్రతిలో ఉండగా బల్లపై ఒక రక్రైస్తవుల కరప్రత్రము
కనిపంచింది. అంటరాని వారిదని చించి పడవేసాను. ఆ తరువాత నాలో మత్తు
పోయిన తర్వాత ఆ కాగితాన్ని సరి చేసి చదివాను క్రీస్తు పుట్టుక, జీవితం గురించి
వివరించారు. ""నీవు నిజముగా క్రీస్తును విశ్వాసిసేత నరకము నుండి విడిపించగలరు"
అన్న మాటను చదివాను. నేను అగ్రజాతీయుడను చర్చికి వెళ్లరాదని తలంచాను.
మరొక రోజు రోడడుపై బ్యానర్ చూచాను జీవ జలముల కూటము అని వ్రాయబడింది
నాకు వెళ్లాలని ఎవరో అద(ష�స:10)శ్య శక్తి నడిపించింది.
నా అంగీపై పులి బుమ్మ ఉండేది. ఆ మీటింగుకు వెళ్లగా పాటలుపాడు
ప్రజలను చూచాను. ఏ బుమ్మలేదు. నీవు దేవుని స్వరము ఈ రోజువింటే నీ
హా(ష�స:10)దయాన్ని కఠిన పరుచుకోవదు�. ఆయనను అంగీకరించు అని వ్రాయబడింది ఆ
బోధకుడు మాడు మాటలు చెప్పాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పి
యోహాను 3:16లో వాక్యము వివరించాడు. యేసు నీ పాపముల నిమిత్తము సిలువ
శ్రమలు సహించి నిన్ను రక్షించాడు. ఆయన రక్తము ద్వారా పాపక్షమాపణ లభిస్తుంది
అని చాల విషయాలు వివరించారు. యేసును అంగీకరించి పాపక్షమాపణ ఇప్పుడే
పొందగలవని స్పష్టంగా చెప్పగా నమ్మి దు'ఖంతో ప్రార్థించాను. నా ర్రుదాకషమాలలు,
జంధ్యము, సిగరెటాట అన్నీ పడవేసాను. 1992లో చెప్పశక్యము గాని గొప్ప ఆనందంలో
పరవశం పొందాను. ఇదే మారు మనససు అనుభవం అన్నారు. నేను క్రీస్తు భడడ్గా
మారాను.