Chapter 4 of 9

సాక్ష్యాలు 12–18

Photograph from page 51 of Prabhu Keesthu Siluva Saakshulu
పేజీ 51

సాక్ష్యం 12. బయెర�బా సహవాసంలో విశ్వాసిగా స్థిరపరచి రక్షణ ద్వారా తన

కుమార్తెగా సీవాకరించిన క్రీస్తుకు స్తుతి. ఆయన సేవలో స్థిరపరచి నోరు

బాగుగా తెరచి నింపుతున్నారు.

సిస్టర్ నేష కుమారి

ఫోన్ : 9652033079

""మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నాయింటివారును యెహోవాను

సేవించెదము అనెను" - యెహోషువ 24:15

పరిచయం:

ప్రభువు నామములో మీకు వందనములు.

ప్రభువు నన్ను రక్షించి విద్యార్థినిగా ప్రభువు నన్ను ఎలా వాడుకున్నారో తెలుపు

సాక్ష్యము ఆత్మీయంగా బలపరచి ఇతరుల ఆత్మీయు అభివృద్ధి

కొరకు నన్ను వాడుకోవాలని ప్రార్థిస్తూ ఆరంభిస్తున్నాను.

నా పేరు నేషా కుమారి అరవం పేరు. తెలుగులో

ప్రియ కుమారి అని అర్థం. మా కుటుంబంలో 5 మంది

సరభయలం ఉండేవారము. వారి పేర్లు లకిష్మ నారాయణ మార్తి,

షుణ్ముక కుమార్, గణష్ బాబు, ఇలా దేవుళ్ళ పేర్లు

ఉండేవి. నాకు నోరు తిరుగని పేర్లు పెటాటరని అడికగదానిని.

నా పేరు అర్థం నాకు తెలిసేది కాదు. హిందా కుటుంబంలోనే

జన్మించాను. ఆ పేరు బైబిలులో ేని తెలిసింది. బాల్యంలో అమ్మ పూజలు చేసేవారు.

నాకు దేవుడంటే భయం భక్తి ఉండేది. దేవుని కొరకు జీవించాలని ఆశించేదాన్ని.

భక్తి సినిమాలు చూసేదాన్ని. దేవాలయాలు దర్శంచుకునే దానిని. వినాయకుని

గుడికి వెళ్ళి పూజించి బుట్టు విబూది పెట్టుకొని పుస్తకాల్లో దాచుకునేదాన్ని. సాకలుకు

వెళ�ి దారిలో నవగ్రహాలకు ప్రదకిషణ చేసేదాన్ని. దారిలో ఆ గడిడ్ తెంపుకొని పుస్తకాల్లో

దాచుకునేదాన్ని. మాడినమ్మకాలండేవి. పండగ సమయంలో నాన్న చుట్టు చేరి

మాడు నామాలు పెట్టించుకొని చాలా ఆహ్లాదంగా గడిపేవారము. మేము రైల్వే

కాలనీలో ఉండేవారము. పండుగ సమయాల్లో మంచి ఆహార పదార్థాలు తిని సినిమాకు

వెళ్ళి ఆనందించేవారము. మాకు పెద్ద తోట ఉండేది. బంతి పూలు, మల్లెపూలు

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు79

ఉండేవి. దండలు కట్టి దేవాలయాల్లో అలంకరించేదాన్ని. పూజా సామాన్లు

చింతపండుతో తోమ శుభ్ర�పరిచేదాన్ని. పసుపు కుంకుమ పెట్టి ముగ్గులు వేస్తూ

ఆనందించేదాన్ని. తల స్నానాలు మంచి వస్త్రములతో దేవాలయం దర్శంచేదాన్ని.

నిజమైన సృష్టికరత తెలియదు వినాయకుడు బ్రహ్మాచారి చదువు ఐశ్వర్యం ఇచ్చువాడనే

సావార్థంతో ఉండేదాన్ని మనిషి కొంత కాలం జీవించిన తరువాత ఎక్కడికి వెళ్తాడు అనే

ప్రశ్నలు నాలో ఉండేవి. నేను ఉన్నత స్థానంలో ఉండాలనే కోరికలు ఉండేవి.

ఎవరితో ఎకుకవగా మాట్లాడేదాన్ని కాదు. నేష అంటే పిల్లి అని పేరు పెటాటరు. డి^్ర

2వ సంవత్సరం వరకు అలాకగ ఉండేదాన్ని. మా నాన్నగారు పని చేస్తూ త్రాగుడు

వ్యసనానికి బానిసయయారు. మా అక్క చాలా ఆనందంగా ఉండేది కానీ నా స్థితిని

బట్టి చాలా బాధగా ఉండేది. అమ్మ ఎదురు ప్రశ్నించగా చాలా గొడవ పెట్టుకునేవారు.

ఆ స్థితిలో నాకు వేదనగా ఉండేది. నాకు వేదనగా ఉండేది నాకు బాధలైందుకు?

మరణిసేత మంచిదని తోచేది. బాధలు అమ్మ తట్టుకోలేక పోయారు. చెన్నై దగ్గర

పల్లెటారు అమ్మమ్మ }రికి వెళ్ళేది. నాన్న తన ఉద్యోగం చూచుకునేవారు. అక్క

తమ్ముళ్ళు నాన్న దగ్గర ఉండేవారం. నాకు బాధ ఉన్నపుడు తోటలో పూలతో

మాట్లాడేదాన్ని. చీమలను గమనించి వాటికి భయ్యం వేసేదాన్ని. 1986 జనవరి

1 తేది దేవాలయంలో విగ్రహాలను వెుకుకతా దేవుడికి ప్రాణం లేదు నాతో మాట్లాడుట

లేదని నన్ను ఓదార్చిది లేదని ఎవరూ ఏమ అడుగుట లేదని ఆలోచనలు లోపల

చెలరగాయి. గండె తీసి గండెను అమర్చి డాకటర్లు ఉన్నారు. మనిషి చేసిన విగ్రహాలే

గదా? మనలో విలువైన అవయవాలు ఎవరు సృష్టించారు. దేవతల విగ్రహాలు

పగిలిపోతే వాటిని చెత్తలో పేస్తారు ఇన్ని రోజులు ఎందుకు ఆలోచించలేదని

తలంచాను. గతంలో ముస్లిం దేవాలయం కూడా దర్శించాను. ఇక మా దేవుళ్ళను

పూజించదలచలేదు. చెక్క దేవుని చూసి వెుకుకతున్నాను. ఇక ఏన్నటికీ వెుక్కనని

నిరణయించుకున్నాను. అయితే దేవుడున్నాడు గనుక ఆయన ఎవరో సరిగాగ

తెలసుకోవాలని తలంచాను. గుడికి వెళ్ళినపుడు తీర్థం తీసుకోలేదని స్నేహితులు

అడిగారు. పటాలలో ఉన్న దేవతలు మాట్లాడలేవని గ్రహించాను. నాన్న వ్యసనాల

కన్నా దేవతలు వ్యర్థమని బాధ కలిగింది.

ఈ ఆలోచనలతో రాత్రి నిద్దపట్టేది కాదు. నాన్న స్వతహాగా ప్రేమ గల వ్యక్తి.

త్రాగుడు వ్యసనం గురించి బాధపేవాడు కానీ మానలేకపోయేవాడు. నేను ఎకుకవగా

స్నేహితులతో ఉండేదాన్ని కాదు చదువుకొని ప్రథమంగా ర్యాంకు రావాలని ఉండేది.

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు80

ఒక మంచి స్నేహితురాలితో స్నేహంగా మాట్లాడేదాన్ని. 1986 సంవత్సరం మార్చి

నెలలో యశోద 7వ తరగతిలో మథదర్ థెరిసా పాఠం చెపపవా అని అడిగింది. ఆమె

జీవితం నన్ను చాలా ప్రభావితం చేసింది. సమాజం పట్ల సేవ ఆసక్తి ఉండేది.

నిజమైన దేవుడెవరు అనే ప్రశ్న నాలో వెుదులుతా ఉండేది. కరుణామయుడు క్రీస్తును

నమ్మినందుకు అంత గొప్ప సేవ చేయగలిగిందని అర్థమయింది. మేము చదివిన

సాకలు రక్రైస్తవ సంస్థ గనుక కరప్రతాలు గిడియన్ బైబిళ్ళు ఇచ్చేవారు. దారిలో ఒక

వృద్ధుడు కలిసి ఇంగ్లీష్ బైబిలు చదవండి ఇంగ్లీష్ బాగా వస్తుందని చెప్పేవారు. క్రీస్తు

ఇం^్లష్ వాళ్ళ దేవుడని నమ్మాను. క్రీస్తు కూడా ఒక దేవుడని తలంచాను. కొన్ని

పాటలు చాలా ఇష్టముగా ఉండేవి. ఒక దినం రాత్రి నిపద రాలేదు, సాకల్లో పరలోక

ప్రార్థన నేర్పించారు. ఆ రాత్రి ఆ ప్రార్థన చేయసాగాను. ఆ సమయంలో చాలా

నెమ్మది కలిగింది. చాలా ప్రశాంతత కలిగంది. నెమ్మది వలన ఉదయం గిడియన్

బైబిలు చదవాలనిపించింది. మంచి మాట వేసత బాగండు అని తలంచాను.

బూమమీద మన గుడారవైన రుా నివాసము శిది�లవైపోయినను, చేతిపనికాక

దేవునిచేత కట్ట బడినదియు నిత్యవైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని

యెరుగుదుము. 2 కొరిందీ� 5:1

చాలా సార్లు అదే పేజి వచ్చేది. బాల్యంలో నాకు వచ్చిన కడుపు నొపిప వల్ల

తిరప్తి తీసుకుని వెళ్ళి వ్రెుకుకబడిగా తల నీలాలు ఇచ్చి పూజలు చేసేవారు. మా

బంధువు శబరి వెళ�త పూజలతో గడిపాము. కానీ బైబిలు వాక్యం నచ్చలేదు పకకన

పేసి మర్చిపోయాను. ఇరుగు పొరుగు వారు సన్నిహితంగా ఉండేవారు. ఒక ఆంటీ

మా దగ్గరకు వచ్చి పరలోకం నరకం గురించి పాటలు పాడేవారు. రక్రైస్తవులను

కలిసేదాన్ని కాదు గానీ నాకు మనసులో నెమ్మది లేనపుడు రక్రైస్తవ స్నేహితురాలి

దగ్గరకు వెళ్ళి క్రీస్తు గురించి చెప్పమని అడిగాను. ఆమె తన అనుభవాలు చెప్పింది.

కోయంబత్తూరు వెళుతన్నపుడు నన్ను రమ్మని పిలిచింది. స్నేహితులతో టార్కు వెళ్తాను

అని అడుగగా ఇంట్లో వారు అనుమతించారు. 1986 ఆగషుటలో మీటింగులు

నిర్వాహించారు. నేను వెళ్ళాను. చాలా బోరుగా ఉంది. అక్కడ బైబిలు పుస్తకాలు అవ్మే

దగ్గరకు తీసుకు వెళ్ళింది. బైబిలు కొనుకోక అన్నది నా దగ్గర డబ్బులు లేవు అన్నాను.

ఇంతకు ముందు వృద్ధుడు ఇచ్చిన బైబిలు గురతుకు వచ్చింది. నీ ఆహారం నీళ్ళ మీద

వేసేత కొన్ని దినాల తరువాత అది కనిపిస్తుందన్న మాట ప్రకారం తిరిగి గురతుకు

వచ్చాయి. ఆ షాపులో కార్డులు ఉన్నాయి కొత్త జీవితం అనే కార్డు తీసుకున్నాను. ఆ

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు81

దినం పసలవా రాజు గారు ప్రసంగం చేస్తున్నారు. నా పేరు పలికాడు నాకు ఎవరు

తెలియదు కదా అని ఆశ్చర్యపడాను. యేసు ప్రభువు రక్రైస్తవులకు దేవుడు అని తలసతున్నావా

కాదు అందరికి ప్రభువు అందరినీ సృష్టించినవాడు ఆయనే. నేషా కుమారి పేరు

చెప్పారు ఏమ అడిగాను. క్రీస్తు సృష్టికరత ఆయనకు అందరి పేర్లు తెలసు అని

తెలిపింది. నాకు చాలా దు'ఖం కలిగి ప్రార్థించాను పశ్చాత్తాపంతో క్షమాపణ అడిగాను.

అపో 10:36 ఆయన అందరికి ప్రభువు ఆయన పకషపాతి కాడు. నీతిగా నడిస్తే

ఆయన ఆకరి�స్తాడు. 1986 ఆగషుట 16న క్రీస్తును అంగీకరించాను. గతంలో

రక్రైస్తవులంతా పాపులు అంటా ఉంటారని అనుకునేదాన్ని సినిమాలు చూసేదాన్ని.

చెడడ్ వ్యకుతలతో స్నేహం చేయరాదని చూపించారు. నా పాపాలన్ని చూపారు అన్ని

ఒప్పుకుని తరువాత మారుమనసు పొందాను.

మారుక 16:16 వాక్యం ద్వారా నమ్మి బాపీతస్మం పొందినవాడు రక్షింప బడును

ఆదివారం 16వ తేది క్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించాను. నా హృదయంలో

అధిక సంతోషం కలిగంది. ఆ తరువాత రోజు 17వ తేది బాపీతస్మం తీసుకున్నాను.

ఉపొపంగిన సంతోషంతో గడిపాను. ఒక చిన్న పాప ఎంగిలి విసతరాకులో ఆహారం

తినుట చూచాను. దేవుని ప్రేమ ఎరుగని వారెందరో మాగ విగ్రహాలను పూజిస్తున్నారనే

బాధ కలిగంది. పరలోకంలో జీవించగలననే నిరీక్షణ నాలో కలిగంది. దేవుడు కొందరిని

ఎందుకు పేదవారిగా ఉంచాడని తలంచాను. మా ఇంటి గురించి మర్చిపోయాను.

యేసు గురించిన ధా�నంలోనే ఉండిపోయాను. నా ఇంటి వారికి నా నమ్మకం

గురించి తెలిసేత ఎలా ఉంటుంది. నన్ను దాషించినా, శిక్షించినా పర్వాలేదనిపించింది.

నా ప్రభువును వదిలిపెటటలేను అని నిరణయించుకున్నాను. గతంలో క్రీస్తు ప్రేమను

గుర్తించలేదు నేను క్రీస్తు గురించి ఆయన రాజ్యం గురించి అందరికి చెప్పాలని

తలంచాను. ఎంతకాలం జీవించినా ఈ జీవితం అశాశివాతం అని నమ్మాను. ప్రభువు

కొరకు శాశ్వతమైన బహుమానం కొరకు జీవించుట మంచిదని తలంచాను. ఈ

విధంగా ఆలోచించి అనేకులకు దేవుని గురించి చెప్పాలని నిరణయించుకున్నాను

ఆత్మ విలువ దేవుడు తెలియచేశాడు. అనాధల గురించి ఆలోచించి వారికి

సువార్త చెప్పాలనుకున్నాను. బైబిలు రెండు ్రడససులు చాలు జీవించగలనని తలంచాను.

ఆ తరువాత బైబిలు కొనాలని స్నేహితురాలు చెప్పింది నా దగ్గర డబ్బులు చాలా

లేవు అయినా బైబిలు కొన్నాను. కోయంబత్తూరు నుండి రావడానికి 5 రూపాయలు

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు82

తకుకవయయాయి ఆకాశంవైపు కనులైత్తి ప్రార్థన చేయగా 5 రూపాయల నోటు కాళ్ళ

దగ్గర ఉంది చాలా ఆశ్చర్యం కలిగింది.

నా ప్రతి అవసరత దేవుడు తీర్చగలడని నమ్మాను. ప్రతి అవసరత గురించి

దేవునికి వెు�పెట్టి జవాబు పొందుతున్నాను అమ్మ నాన్నకు చెప్పుట మానివేసాను.

నా ప్రభువు నమ్మదగినవాడని ప్రతి విషయం కొరకు దేవునిపై ఆధారపడ్డాను. గతంలో

నోరు విప్పి మాట్లాడేదాన్ని కాదు కానీ ఇపుడు పాటలు పాడుతూ సువార్త

చెప్పాలనిపిస్తుంది. టీ తాకగ సమయంలో నాకిష్టమైన పాటలు వినిపించి శోదించాయి.

ఆ పాటల పట్ల అసహ్యాత కలిగింది. బుట్టు తీసివేసేత ఇంటివారు ఆకేష్రిస్తారని కొంచెం

భయపడాను. ప్రభువు నన్ను ఎరుగనట్లే జీవిస్తావా? అని ప్రశ్నించారు. నేను రక్రైస్తవురాలిగా

జీవించాలని బుట్టు తీసివేయదలిచాను. ఒక తెల్ల చీర నా స్నేహితురాలిచ్చింది. అది

కట్టుకొని ఇంటికి వెళ్ళగా అమ్మ చూచి ఆశ్చర్యపడింది. నీవే నీ స్వంత నిరణయం

తీసుకున్నావు నాన్న కోపపడతారమో నని బాధపడింది. గతంలో మాతల్లి బైబిలు

చదువుట చూచి బైబిలు విసిరసారంటా. ఆ రాత్రి అమ్మ చెప్పిన మాటకు చాలా

కోపంతో రెచ్చి పోయారు. ఎంతో ప్రేమ చూపిన తండ్రి నాతో మాట్లాడుట మానివేసారు.

తాగి ఇంటికి వచ్చి అరిచేవారు. నాకు అవమానం తెచ్చావు పోయి రైలు కింద పడి

చావు అన్నారు. ఆ తరువాత రోజు రైలు పటాటల పక్కన నడసతూ మరణించా లనిపించింది.

దేవుడు నాతో మాట్లాడి గద్దించారు. దేవుని నమ్మిననాటి నుండి దినదినము ఆయన

ప్రేమ రుచి చూచి ఉపొపంగిపోయే ఆనందముండేది.

మనుష్యుడు రొటైటవలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు

మాట వలన బ్రతుకును అని నేరచుకున్నాను.

నిరగ 33:11 స్నేహితునితో మాట్లాడినట్లు దేవుడు మాట్లాడేవారు. దేవుని నిత్య

సన్నిధి ఆయన ప్రభోదము నేను ఏది తలంచినా తగిన సలహా అంతరాత్మలో ఇస్తూ

ఆదరించేవారు. ప్రతి ప్రార్థనకు జవాబు పొందాలని దేవునికి సన్నిహితంగా

జీవించేదాన్ని. నన్ను రక్షించుటకు నీ చిత్తం తెలుపు దేవా అని ఆయన పాదాల దగ్గర

కనిపెట్టేదాన్ని. నాకు ఆయుష్షు ఎందుకు ఇస్తున్నావు నీ దగ్గరకు రావాలని ఆశించేదాన్ని.

దివాతి 7:6లో నిన్ను స్వకీయ జనంగా ఏరపరచుకున్నాను అని అన్నారు.

విగ్రహారాధన చేసే సమయంలో విదేశీయుల దేవుడు కేకలు పెడుతా ఉంటారని

విమర్శంచేదాన్ని. అమ్మకు ఎవరో బాల్యంలో కరప్రతాలు ఇచ్చారట. ఆ ప్రతికలో

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు83

నేష్ కుమారి అని వ్రాసి ఉందట నాకు ఆ పేరు పెట్టింది. మరలా ఆడ్రిల్ల పుట్టింది

దిబ్బలో పేయండి అని అన్నారంటా. దేవుడు ప్రియకుమారిగా నన్ను మార్చారు.

నా పేరును బట్టి ఆనందించాను. నాలో ఉన్న శక్తి తలాంతులు ప్రభువు కొరకే అని

నిరణయించుకున్నాను. నేను కాలేజిలో గడిపే సమయంలో మంచి స్నేహితులుండేవారు.

అందరూ ఎలా మారిపోయావు అని అడిగేవారు. ఖా� సమయంలో ఒక రాములో

బైబిలు గురించి వివరించేదాన్ని. వారి గురించి ప్రార్థన చేసేదాన్ని. నా మంచి

స్నేహితురాలు పూజారి కుటుంబీకులు నేనంటే ఇష్టపేవారు. మౌనంగా ఉండక

ఏదో ఒక సువార్త వారికి వినిపించేదాన్ని. మా నాన్న కూడా క్రీస్తును గార్చి తెలిసుకొంటే

ఆయన కూడ మారవచ్చుననే ఆశ కలిగింది. బైబిలు చదువుతండగా మంచి భోజన

పదార్థాలు తిన్నంత తృప్తిగా ఉండేది. ఆత్మీయంగా బలంగా ఉండాలంటే వాక్యం

వినాలని కోరదాన్ని. డైరీలో మంచి మాటలు రాసుకొనగా కంఠత వచ్చేవి. మషనరీ

పుస్తకాలు చదివేదాన్ని. చాలా పుస్తకాలు కొని చదివి ఆత్మీయంగా బలపేదాన్ని.

దప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణం వాక్యం కొరకు ఆశపేది. లోక

జ్ఞానం కాదు నీ వాక్య జ్ఞానం చాలయయా అని ప్రార్థించేదాన్ని. మందిరం పట్ల చాలా

ఇష్టత కలికగది.

నా జీవిత కాలమంతా ఆయన మందిరములో నివసింపగోరుదును కీర్తన

27:4 అనే ఆశ ఉండేది.

నా సమీపంలో కొందరు మందిరానికి వెళ�ివారికంటే నేను ముందుగా వెళ్ళేదాన్ని

మా కంటే నీవు చాలా చురుకు అవ్మా అనేవారు. వారిని కూడా గద్దించి మీటింగుకు

సమయానికి రావాలని ప్రోత్సహించేదాన్ని. ఇంట్లో ఒక మాలన కూర్చొని వాక్యం

చదివేదాన్ని భోజనం మీద మనసండేది కాదు. మా అక్కకు వివాహమై పిల్లలండేవారు.

ఆంటీ అక్కడే ఉంటుందా అని అడిగేవారు. నాకు ఆత్మల పట్ల భారముండేది. క్రీస్తును

నమ్మని వారి పేర్లు బంధువుల పేర్లు రాసుకొని వారికొరకు నరకానికి పోనివద్దని

ప్రార్థించేదాన్ని. వాక్యంపట్ల ఆశ, ఆత్మల సంపాదన నాకు ఆసక్తిగా ఉండేది. నేను

ఒక్క దానినే నవ్ముకున్నాను నేను మాత్రమే పరలోకానికి వెళ�త ఏమ లాభం?

అపో 16:31 ఇంటి వారిని రక్షించండి ప్రభువా అని ఏడ్చేదాన్ని. యేసు

ప్రభువు త్వరగా వస్తాడు మనం ఆయనను నమ్మి సిద్ధంగా ఉండాలని చెప్పగా నీవు

మాత్రము వెళ్ళు పర్వాలేదు అనేవారు. ఉపవాస ప్రార్థన శక్తివంతమైనదని నమ్మాను.

10 రోజులు ఉపవాసముండుట మనోహారవైనదని సంతోషం పుట్టించనని నమ్మాను.

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు84

పసైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా నాలుగవ

నెలలోని ఉపవాసము, అయిదవ నెలలోని ఉపవాసము, ఏడవ నెలలోని ఉపవాసము,

పదియవ నెలలోని ఉపవాసము యాదా యింటివారికి సంతోషమును ఉత్సాహామును

పుట్టించు మనోహారములైన పండుగలగును. కాబట్టి సత్యమును సమాధానమును

ప్రియముగా ఎంచుడి. జైకర్యా 8:19

అనేక జనములను బలముగల జనులను యెరూషలేములో పసైన్యములకు

అధిపతియగు యెహోవాను వెదకుటకును, యెహోవాను శాంతిపరచుటకును వతతురు.

జైకర్యా 8:22

దేవుని పిచ్చి పట్టిందన్న వారంతా గౌరవంగా మాఇంటికి వచ్చేవారు. ఒక

వ్యక్తి గండె జబ్బుతో ఆసుప్రతికి వెళుతుండగా నొప్పి ఎకుకవై మా ఇంటి దగ్గర ఆగారు

నానె రాసి విశావాసంతో ప్రార్థించాను. ఆయన గండె నొప్పి తగిగంది. నాన్న చూచి

ఆశ్చర్యపడ్డారు. ఒక వ్యక్తి ఎల్లమ్మ గుడి దగ్గర మార్చితో పడిపోయాడని చెప్పారు.

నేను వెంటనే వెళ్ళి ప్రార్థించాను. చుట్టు జనాలున్నారు చాలా తల్లడిల్లిపోయిన వ్యక్తి

లేచి కూరచున్నాడు. ప్రార్థిస్తూ ఉండగా అద్భుతాలు జరుగుట ఆశ్చర్యం కలిగించేది.

ఒక వ్యక్తికి కేన్సరు రెండు నెలలు మాత్రమే బ్రతకుతాడు అన్నారు. ఆమె ప్రార్థన

చేస్తుందని చెప్పుకొని నా దగ్గరకు తెచ్చారు. క్రీస్తును నవ్ముకో అని ప్రార్థించి పంపాను.

వెంటనే గడడ్లుగా రకత స్రావం జరిగింది. ఆ డాక్టు దేవుడు బాగు చేశాడు అన్నారంతా.

ఆ ఇంటివారు దేవుని నవ్మారు. 20 సంవత్సరాలు బ్రతికింది. మా ఇంటి వారికి

నాగురించి తెలిసిపోయింది. నాన్న బైబిలు లాగి పడేయదలిచారు. డ�^్ర పూరతయింది.

ఇల్లు విడిచి వెళ్ళిపోవాలనిపించింది. ఆ రాత్రి బైబిలు బాత్రాంలో దాచాను. నేను

ఇంట్లో ఉండలేనని సాట్కేస్ తీసుకొని వెళ�ి సమయంలో మా నాన్న చూచి షాకయయారు.

నాన్న నన్ను క్షమించు నిన్ను ఏమ అనను ఆయనే సత్యదేవుడయితే మేము నమ్ముతాము

అన్నాడు. నా తీర్మానం మానుకున్నాను. జరుగబోవు విషయాలు కలల ద్వారా,

వాక్యం ద్వారా మాట్లాడేవారు. ప్రభువు జరుగబోవు విషయాలు చెప్పగా అన్నీ జరికగవి.

ఒకసారి ఒక పెద్దమ్మకు బాగాలేదని కలలో చూపించగా అది నెరవేరింది.

దివాతి 28లో నిన్ను చూచి బభయపడతారు అనే మాట ప్రకారం నన్ను చూచి

భయపడేవారు. నాన్నకు రాడ్ తగిలి పుండు అయింది షుగరు వలన త్వరగా మానలేదు.

గాయం మోకాలు మధ్యలో ఉండి బాధించేది. ఎముకను తాకుతుంది కాలు

తీసేయాలన్నారు. మా నాన్న గాయం విషయం భారం కలిగి మా నాన్నను బాగు

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు85

చేయమని ప్రార్థించాను. నానె రాసి ప్రార్థించాలని కోరాను. నన్ను మార్చివేయ

దలిచావా అని చిరాకు పడినా నానె రాసి ప్రార్థన చేయగా అద్భుతంగా ఆ గాయమంతా

వారం రోజులలో మానిపోయింది. కొన్ని సంవత్సరాలుగా బాధపడిననా ప్రార్థన

వలన స్వస్థత ద్వారా వారిలో మారుప కలిగింది. అమ్మ కూడా క్రీస్తును నమ్మి

విగ్రహారాధన మానేసింది. అక్క బావ, తమ్ముళ్ళు అందరూ క్రీస్తే నిజ దేవుడని

నవ్మారు. ప్రభువుని నమ్మితే ఇంటివారు రక్షణ పొందుతారన్న వాగ్దానం నెరవేరింది.

నామాకార్థ రక్రైస్తవులు ఆశ్యర్యపేవారు. నామటుట్రైతే బ్రతకుట క్రీస్తే చావైతే లాభం

అని వ్రాసికొనేదాన్ని.

నన్ను ఘనపరచువారిని నేను ఘనపరచుదును. 1సమా 2:30

దేవుని వాక్యానికే ప్రాధాన్యత ఇచ్చేదానిని. గలతీ 4 లో దినాలు మాసాలు

చేయరాదని తలంచి నేను నా ఇంటివారును యెహోవాను సేవిస్తామనే మాట

నెరవేరింది. నా వారందరికీ బైబిళ్ళు కొని ఇచ్చాను. ఈ దేవుళ్ళు కాదు విలువైనది

ఇదే అని బహుమతిగా ఇచ్చాను. దేవునినే ఘనపర్చాలనే ఆశ ఉండేది.

ఫిలిప్పీ 3:14 క్రీస్తు ఉన్నత పిలుపుకొరకు గురి యెుద్దకక పరుగెత్తుచున్నాను

అనే మాట చాలా ఇష్టపేదాన్ని. బహుగా పఘలించాలని కోరదాన్ని. షీలా గుపత

ఆంటీని కలిసి ఆనందించేదాన్ని. కలలో చేపలు పడుతున్నట్లు చక్కటి పఘలాలు

కనిపించేవి. ఒకసారి ఒక బభకుతనితో సంప్రదించగా పఘలాలు ఆత్మలకు సాదృశ్యం

ప్రభువు నిన్ను వాడుకుంటారమ్మా అని చెప్పాడు. తంజావూరు నుండి వాక్యం

నాకిచ్చారు. నీవు దేవుని సేవ చేస్తావు దేవుడు నిన్ను వాడుకుంటాడవ్మా అన్నారు.

యానివర్సిటిలో యం.ఎ.లో చేరాను, తరగతి జరుగనపుడు బైబిలు స్టడీ ప్రార్థన

చేసుకునేవారము. ఇది బైబిలు కాలేజిగా మారింది అనేవారు. హిందువులు కొందరు

ప్రభువును నవ్మారు. ఒకరు నంద్యాలలో సేవ చేస్తున్నారు. అందరి రక్షణ కొరకు

ప్రార్థన చేసేదాన్ని. పి.జి. తరువాత పిహెచ్డి చదువాలనే ఆశ ఉండేది. డాక్టు

పేరు ఉండాలని కోరిక ఉండేది. అపజయం అనేది ఉండేది కాదు మంచి మారుకలు

వచ్చేవి.

యెషయా 46:10 నా ఆలోచన నిలుచను

1992లో ప్రభువు మాట్లాడారు. యోబు 12:9లో యెహోవా హస్తం ఈ

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు86

కార్యం చేసావు అని వ్రాసి ఉంది. గతంలో తకుకవ మారుకలు రాగా రివాలయయేషన్

చేయగా ఎకుకవ మారుకలు వచ్చాయి. ప్రభువే పహాచ్చించారు.

యిర్మయా 1:5 పేరు పెట్టి పిలిచారు.

యెహెా 1:4 దేవుడు ఏరపరచుకున్నాడని నమ్మాను.

నేను పెద్ద ఆఫీసరుగా ఉండాలని నాన్న ఆశించేవారు. ఒక పాట వినిపించింది

నీవెటుపోతున్నావు అని విన్నాను. పరీక్ష రాసి వచ్చాను యవ్వనంలో ఆత్మీయంగా

సహవాసంలో బలపరిచారు. యెషయా 61లో ఆత్మ వచ్చియున్నది దీనులకు సువార్త

బోధించాలని నేర్పించారు. ఆకాశమందు నీవుండగా నాకేది అక్కర లేదని ఒప్పుకొని

నీ చిత్తమే జరుగాలని అప్పగించుకున్నాను. పిహెచ్డి చేయడానికి మారుకల వెువెాలు

అందలేదు. దేవుడే నా విద్యను ఆ్రేసారు.

నీవు భయపడకు మనుషుల దగ్గర నుండి తప్పిస్తాను అని వాగ్దాన మచ్చారు.

వివాహ సంబంధాలు ఒప్పుకొనక, ఉద్యోగ ప్రయత్నాలు చేయకపోవుట వల్ల

తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు.

ఆది 13 చివరి వచనంలో హెబ్రోనులో బలిపీఠం కట్టినట్లు ప్రభువు నాతో

మాట్లాడారు. దేవుని పిలుపు ఉంది అని తల్లిదండ్రులకు చెప్పగా చాలా బాధ పడ్డారు.

హెబ్రోనుకు వెళ్ళాను. అగసీటన్ అంకులుగారు ఉన్నారు. యాత్ క్యాంపుకు వెళ్ళి

అక్కడే ఉండిపోదలిచాను. సేవకు తరువాత రమ్మన్నారు నేను వెళ్ళలేదు అక్కడే

ఉండిపోయాను. కుమారీ ధైర్యంగా ఉండు అని చెప్పేవారు. మంచి తీర్మానం చేసుకొని

గదిలో ఉండవున్నారు. వివాహం విషయంలో నిషేదించిన రాయి తలకు మాలరాయి

అయిందన్నట్లు జరిగింది. దైవ సేవకులు ఇవ్మానుయేలు జయరాజ్ గారితో వివాహం

జరిగింది. నాన్న మరణించారు అమ్మ బాధలో ఉంది. దేవుని చిత్తంకు లోబడి

నిజమాబాదుకు కడపకు నడిపించారు. అక్కడ నుండి విజయవాడకు నడిపించారు.

బయెర�బా ప్రార్థనా మందిరం నడిపిస్తున్నాము. మా సేవ ద్వారా చాలా మంది

దేవుని నవ్ముకున్నారు. ప్రభువు కొరకు ప్రత్యేకమైన జీవితం జీవిస్తున్నాము.

కీర్తన 45:7 ఆనందతైలముతో అభిషేకించువాడు

ప్రసంగీ 9 లో ఎల్లప్పుడు తెల్లని వస్త్రములు ధరించాలని తెలిపారు.

వివాహము ప్రభువే సిద్ధపర్చి నెరవేర్చారు.

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు87

కీర్తన 45:11 ఈ రాజు నీ ప్రభువు ఆయనను సంతోషపెటాటలి.

ప్రతి విషయం దేవుని అడికగదాన్ని. కన్నీటి జీవితాన్నే కోరుకున్నాను.

నేను గరివాంచక అతిశయించకుండా ఉండడం నేరచుకున్నాను.

విలాప 2:18 ప్రకారం కన్నీటి ప్రార్థన నేర్పించారు. అందరితో సమాధానం

కలిగి జీవించాను. మారుమనసుకు తగిన పఘలాలు ఉండాలని కోరుకునేదాన్ని ఎవరూ

తృణీకరించకుండా జీవించాలని కోరుకునేదాన్ని. మా కొరకు ప్రార్థన చేయండి.

క్రీస్తు కొరకు నమ్మకంగా జీవించుకృపను ఇచ్చారు. ఒంగోలు, బైంగుళూరు అనేక

ప్రాంతాలలో సువార్త కొరకు వాడుకుంటున్నారు. మరణ పర్యంతము సేవలో నమ్మకంగా

ఉండగా భర్త ముగ్గురు పిల్లలు మషనరీలుగా జీవించనట్లుగా ప్రార్థించండి.

ప్రభువు సన్నిధి మనతో ఉండును గాక. ఆమెన్

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు88

Photograph from page 56 of Prabhu Keesthu Siluva Saakshulu
పేజీ 56

సాక్ష్యం 13. క్రీస్తును ద్వేషించిన నన్ను నా భార్య భక్తితో చేసిన 7 వారాల ఉ

పవాస ప్రార్థనలు నన్ను క్రీస్తులో రక్షణ భాగ్యము పొందు కృపనివవాగా

నేడు క్రీస్తు సాక్షిగా సేవిస్తున్నాను

బ్రదర్ పౌలు సి.హెచ్. (శ్రీ సుబ్బారెడిడ్గారు)

గుంటూరు ఆరాధనకరత పరిచర్యలు

ఫోన్ : 9704058771

""నిశ్చయముగా ఆయన మన రోగములను భరించెను.

మన వ్యసనములను సహించెను" - యెషయా 53:4

పరిచయం :

ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామములో అందరికి వందనములు.

నా పేరు పాల్గా మారింది. గతంలో సుబ్బారెడిడ్. మేము నివసించిన పగామము

పపకాశము జిల్లా పరుచూరు మండలం, పగామము కొత్తపల్లి

గనక అక్కడే చదువుకొన్నాను. తర్వాత గుంటూరులో

స్థిరపడ్డాము. బాల్యంలో చాల అల్లరిగా జీవించాను. చాల

బభయసతుడిగా నేనుండే వాడిని. 10వ తరగతి వరకు చదివాను.

గుంటూరు వచ్చాక రైస్ మల్లులో ఉద్యోగము వచ్చింది. తర్వాత

పెద్ద మల్లుకు మార్చారు. ట�ను జీవితంలో గుండాలంటారని

భయంతో జీవించేవాడిని. ఆ తర్వాత దగ్గరగా నున్న

లింగంగుటట పాలైము అని పేరున్న }రిలో వివాహము

చేసికొన్నాను. మా తల్లిదండ్రులు మా దేవుళ్ళకు పవెుకుకబడి చేసిన ప్రకారము మా

పెళ్ళి బటటలతోనే తిరప్తికి వెళాిలన్నారు. నా భార్య బంధువులు క్రీస్తును నమ్మినందున

నిరాకరించారు. ఆచారంగా వెళ్ళి వచ్చాక నా భార్య క్రీస్తును నమ్మి చర్చికి వెళ్ళేది.

నాలో వ్యసనాలు పతాగుడు ఆరంభవుయయాయి. పనికి వెళ్ళినప్పుడు రాత్రి చాల

ఆలస్యంగా వచ్చేవాడిని. ఆదివారం త్వరపడి వచ్చి నా భార్యను ఆటంకపర్చిదలచేవాడిని.

నేను యింటికి వచ్చే సరికి ఆమె చర్చికి వెళ్ళిపోయేది. నేను చర్చికి వెళ్ళగా ఆ

పాస్టరుగారు నన్ను దారమున ఉండగానే గమనించి, ""అవ్మా నీ భర్త సుబ్బారెడిడ్గారు

వచ్చారు. వెళ్ళు నిన్ను బాదించగలరమో"నని చెప్పి పంపించేవారు.

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు89

దైవసేవకులు మా యింటికి వచ్చి అపుడపుడు ప్రార్థించేవారు. నేనుండగా

వారిని చూచి కోపపడే వాడిని. మీ ప్రైస్తవ పాస్టర్లు కా�సుగా అడుకొకనే వారు అనేవాడిని.

వాళ్ళందరా చాల భయముతో వుండేవారు. నేను వున్నానో లేదోనని బయట నా

వాహనాన్ని చూచి లోనికి వచ్చేది లేనిది గమనించి ప్రవర్తించేవారు. ఒకసారి

అకస్మాత్తుగా యిల్లు చేరగా పాస్టరుగారు బల్లపై కూరచున్నారు. భోజనము చేయు

సమయంలో నా భడడ్లిద్దరూ క్రింద చాపపై కూరచుని భోజనం చేయుట చూచి ఆ

పాస్టరుగారిని లేచి పొమ్మని అవమానించాను. పిల్లలంటే చాల ప్రేమగా ఉండేవాడిని.

వారిని అప్పుడప్పుడు సండేసాకలుకు తీసికొని వెళ్ళి బైబిలు కధలు వినిపించేది

నాకిష్టముండేది కాదు. ఒకసారి చర్చిలో కానుక వేయాలని నా దగ్గర అడిగి యివ్వాలని

తలంచగా చాల కోపం వచ్చింది. ఇంట్లో డబ్బులంటాయిగాని నా దగ్గర డబ్బులు

చర్చిలో వుంచి దీవెన పొందాలని ఆశించిన భార్యను కోపగించుకొని యింకొకసారి

అడగవద్దన్నాను.

నాకు నా భార్య, భడడ్లంటే చాల ప్రేమ. బయట పతాగుడు వ్యసనము మానలేదు.

భక్తి విషయాలు చాల సీరియస్గా ఉండేవాడిని. ఒకరోజు నా భార్య నొస్టిపై బుట్టు

లేదు. అది చూచి ఎగిరిపడాను. బుట్టు లేకపోతే నేను భోజనము చెయ్యనన్నాను.

నేను బాపీతస్మం తీసికొన్నానన్నది. చర్చికి వెళుిటకే అనుమతించని నేను ఎలా

ఒప్పుకుంటనని తలంచావు అని చాల కోప పడాను. బయట సోటరులో బుట్టు భళ్ళ

కొనిచ్చి వెనకగా పెట్టగా తీసివేసింది. నా భార్య చెల్లి, తల్లి దైవసేవ చేసేవారు.

ప్రార్థించుకొనేవారు. ఉద్యోగరీత్యా చాల రోజులు క్యాంపులు వెళ్ళేవాడిని. పతాగుడు

ఎకుకవై ఎక్కడ బడితే అక్కడ పడిపోయే వాడిని. రో� నా భార్య శ్రద్ధగా నా కోసం

ప్రార్థించేది. అర్థరాత్రి వచ్చి యిల్లు చేరినా చాల ఓరుపతో చేరచుకొనేది. నా మారుప్రై

ఉపవాస ప్రార్థనలు ఆరంభించింది. యిల్లు మారాక పతాగుడు మానివేస్తాను అన్నాను.

మానలేదు. మా యింటి దారిలో చర్చి ఉంది. నన్ను దింపమని నా భార్య అడిగింది.

ఆ వాతావరణం నచ్చలేదు. ఇక ఎన్నడు తీసుకొని వెళ్ళమని అడగ వద్దన్నాను.

ఎపుడు వెళ్ళినా ప్రార్థించుచునే ఉండేది.

7 వారాల ఉపవాసం తర్వాత చివరి రోజు భోజనాలు పెట్టించు కోవాలన్నారు.

భోజనాలపట్ల ఆసక్తి చూేపవాణిణ. నా మరదలను సహాయానికి మా యింటికి రండని

అడిగితే మీ ఆయన గొడవ చేసే వ్యక్తి గనుక మానుకో అన్నదట. ధైర్యంగా అందరినీ

ఆహ్వానించింది. ఒకరాత్రి 1 గంటకు ప్రార్థించుచుండగా అన్నం పెట్టమని అడిగాను.

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు90

నాతో కిటికి దగ్గర తెల్ల బట్టలతో మాట్లాడసాగాడు. బయట ఎవరు లేరు. ఎవరో

వచ్చి విసిగించా రన్నాను. నేను తెల్లవారి 5గంటలకే పతాగుడు ఆరంభించేవాడిని.

రెండు అడుగులు వేయలేకపోయాను. నేను కూడా సా�నం చేసి గది చివరగా

కూరచున్నాను. నా భార్య సాక్ష్యం చెప్పింది. అందరూ ఆనందించారు. ఆ రోజు నుండి

వేర ఆలోచన లేదు రోజు 6గంటలకు యిల్లు చేరి ప్రార్థనలకు ఏకీబభవించసాగాను.

ఆనందంగా యిల్లు చేరేవాడిని. నాలో క్రొత్త మారుప జరిగింది. ఆదరణకరత మనిపసీటలో

దేవుని పిలుపును బట్టి అన్నిరకాలుగా చాల దర్శనాలు చూపించుటకారంభించారు.

ఆ మల్లు పనిలో లాభాలు రప్పించాను. ఆ మల్లులో అవసరాల్లో అప్పు తెచ్చి

నడిపించి లాభాలు రప్పించాను. లాభాలలో 35వేలు వాటాలు యిచ్చారు. మల్లు

వాళ్ళకు తాళాలు యిచ్చి యిల్లు చేరాను. నావల్ల లభ్ద పొందిన గౌరవం నమ్మకంతో

రమ్మన్నారు. దైవసన్నిధిలో ప్రార్థించాను. కమీషన్ పని చూపారు.

జూలై 2వతేదీ ఆదరణ మనిపసీట ఆరంభమైంది. 7వేలు ఎవరో యివవావలసి

వచ్చి అందించారు. 7వేలు దైవసేవకు ఆ సొవ్ము అందించాను. టైంటులో ప్రార్థనకు

సౌండు పనిరకై వినియోగించాము. ఒరిస్సా ప్నిరకై వెళ్ళగా ప్రతి ఒక్కరూ నన్ను

అభిమానించేవారు. చివరి సంవత్సరం లాబభములు చూపగలరని చెప్పాను. ఆ

సంవత్సరం నా వ్యాపారము దీవించి 3 పూవులు 6 కాయలు 3 ప్రార్థనలు 6

ఆశీర్వాదాలుగా మారాయి. ఎందరో సేవకులు ఎన్నో ఇబ్బందులు పేవారు. అట్టివారికి

లోటు రారాదు. సంతృప్తిగా సేవలో వుండాలని కోరాను. మందిరం అంతా కటాటము.

ప�లుగారని అందరా పలకరిస్తూ నన్ను సంపపతించేవారు. నా సంపాదన దేవుని

కొరకే అని అవసరాల్లో అందరికీ పంచుట కిష్టపేవాడిని. మందిరంలో తినుబండరాలు

ముందుగా కొని యిచ్చేవాడిని. తర్వాత యింటికి తీసుకొని వెళ్ళేవాడిని. ఒరిస్సా

ప్రాంతము ఉద్యోగములో ఉండగా ఒకరాత్రి రగ్గులమ్మే వారు వారి బండిల్ నా దగ్గర

పెట్టుకొని పని చూచుకొనగా అదే సమయంలో మందిరములో విశ్వాసులు ఆ

ప్రాంతంలో చాల చలిగా ఉందని మాట్లాడారు. వెంటనే రగ్గులన్ని కొని వారికి

పంపాను. అందరా ఆశ్చర్యపడ్డారు. ఎవరికేది అవసరమో అది నాకు ముందుగానే

పరిశుద్ధాత్ముడు తెలియజేసి అందరి అవసరాలు తీరచు ధన్యతనిచ్చారు. ఆ రోజు నా

భార్య నా యింటిలో 7 వారాల ఉపవాస ప్రార్థన పఘలితంగా నాలో పశ్చాత్తాపం

ద్వారా క్రీస్తును రక్షకునిగా అంగీకరించిన రోజు నుండి ఈనాటి వరకు విశావాస

జీవితాన్ని కొనసాగిస్తూనే ఉన్నాను. కలల ద్వారా దేవుడు చూపించేవాడు. నా బండ్లకు

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు91

నష్టం కలిగందని తెలిసింది. 3 లారీలు వెాపులు }డి పోయాయి. కట్టి పంపాము.

రాత్రి కల వచ్చిన సమయము చూపి బలపర్చారు. ఆ తర్వాత రైతులకు విత్తనాలు

కొరకు పెట్టుబడి పెట్టి అప్పు యిచ్చేవారు. రౌడీ ప్రాంతాలలో ధైర్యంగా నిలబడాను.

నా పేరు చెప్పుకొని వ్యాపారం చేసేవారు. నా పేరు చెప్తే వ్యాపారం జరిగింది. నా

పై అసాయతో చేతబడి ప్రభావము నాపై పని చేసింది. వ్యాపారం కూలిపోయింది.

1 సంవత్సరం క్రితం గండె నొప్పి వచ్చింది. ఆసపత్రి వసతి లేదు. గండెకు

ఇంజకషనిచ్చారు. రైతులకు తెలిసి వందలమంది వచ్చారు. ఇ.సి.జి. తీసారు. అర్జంటుగా

విశాఖ తీసుకొని వెళాిలన్నారు. నేను విని ఒంటరిగా ఏడ్చాను. నా భార్య బిడ్డలు,

సేవకులంతా ఏమవుతారని దు'ఖపడాను. అందరూ ప్రార్థించుట కారంభించారు.

అపొలో ఆసపత్రిలో విశాఖలో పరిస్థితి చాల పపమాదమని చేరచుకోమన్నారు. నాకు

ట్రీట్మెంట్ ఆరంభించండి. దేవుడు చూచుకుంటాడన్నాను. నిపద పట్టింది. కాసత నెమ్మది

వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత మరొక డాక్టును చేరాను. ఆసపత్రిలో ఉంచి

మందులిచ్చారు. వ్యాపారం కొరకు ఒరిస్సా వెళ్ళాలని వెళ్ళిపోయాను. చేతబడి

ప్రభావము నన్ను కృంగదీసింది. ప్రభువు గుంటూరు వెళాిలన్నారు. గుంటూరులో

పరిచర్య సరిగాగ కొనసాగలేదు. వ్యాపారము సరిలేదు. ఆ సంఘమునకు అడడ్ంగా

నున్నానా అని బాధ పడాను. 50,60 లక్షలు రావలసి ఉండగా వ్యాపారం ఆపి

వేసాను.

కొంత కోలుకున్నాక నాకొక భయంకర వ్యాధి ద్వారా తనవైపు త్రిప్పుకొనుట్రై

చర్మవ్యాది సోకింది. మరణము తప్పదన్నారు. 3వ రోజు ప�లుగారు సేవలో ఉ

ంటనని ఒప్పుకోవాలి అని అన్నది. దేవుని ఎదుట దర్శనం ద్వారా స్వస్థత లభిస్తుందని

చూపారు. నేనున్న వారుడ్లో నున్న వారిని చూచి జీవితాంతం తగ్గదన్నారు. నెలకొకసారి

వైద్య చికిత్స కావాలనేవారు 3నెలలు మందులు వాడాము. ఆ తర్వాత మందులు

మానివేసాను. ఎన్.ఆర్.� ఆసపత్రిలో పకమంగా రాలేదేమ అని శరీరమంతా డాక్ట్లతో

పరీక్ష చేసి మీ దేవుడే మవ్మును సవాస�పర్చారన్నాడు. నేను ఆసపత్రిలో నుండగానే భార్య

మగిలిన విశ్వాసులు ఎడతెగక ప్రార్థించారు. దాస్రపాలైంలో ఒకరికి ఆపరషన్

చేయించాను. నా రూపంలో అతనికి కలలో కనిపంచి ప్రార్థించినట్లు చూచాడట.

నాతో చెప్పగా ప్రభువు నీకు తప్పక స్వస్థతనిస్తా డన్నాను. కృతజ్ఞత కూడిక పెట్టుకున్నాడు.

ఆ రోజు పూర్తిగా ఓపిక లేని స్థితిలో కనిపంచాడు. మీరు వచ్చి ప్రార్థించండి అన్నాడు.

చేతులు పెట్టి నానె వ్రాసి ప్రార్థించాను. వెంటనే యేసు నామములో నా భార్య

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు92

Photograph from page 58 of Prabhu Keesthu Siluva Saakshulu
పేజీ 58

నొప్పిరకై ప్రార్థించాను. యిద్దరికీ స్వస్థత లభించింది. చివరకు నా దగ్గర డబ్బు లేని

స్థితికి వచ్చాను. తిరిగి అన్ని సమకూర్చి అవసరాలన్నీ తీరుస్తున్నారు. దేవుని భడడ్గా

నున్న తర్వాత ఎన్నోసార్లు పడిపోయిననా ఆత్మీయంగా దిగజారిననా తిరిగి నిలువబైట్టి

మరింత ఆధ్యాత్మిక శక్తితో కాపాడగల రనుటకు నా జీవితమే సాక్ష్యము.

నన్ను నిలబైట్టి సేవలో వాడుకొనుచున్నాడు. నేను దేవునిలో నిలబడుటకు

కారణమేమనగా రోజు 5గం. ఉదయము ఒక గంట ప్రార్థన గత సంవత్సరాలుగా

స్వరం ద్వార అంశము చెప్పి ప్రార్థన అందుకుంటున్నారు. ఆశ్చర్యంగా నన్ను విశావాసంలో

నిలబైటాటరు. నా అనుభవంలో ఉదయకాల ప్రార్థన ఆశీర్వాదకరమని విన్నవించు

కుంటున్నాను. భయంకర స్థితిలో నా భార్య భక్తిని విమర్శించి సేవకులను దాషించాను.

వ్యర్థ వ్యసనాలతో భార్యను విసిగించాను. కాని నా భార్య నమ్మిన దేవుని గొప్పతనాన్ని

పగహించి విశ్వాసిగా మారి నేను సేవ చేయు ధన్యత కలిగంచిన క్రీస్తుకే సదా ఘనత

మహిమ కల్గుగాక. అందరా ఆత్మీయతలో ముందుకు సాగాలని ప్రార్థన. ఆమేన్.

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు93

సాక్ష్యం 14. క్రీస్తు తెలియని స్థితిలో నుండి విశ్వాసిగా నా జీవితాన్ని మార్చిన

క్రీస్తుకే నా స్తుతి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. పేరు మోసిన రౌడ�గా నున్న నన్ను

క్రీస్తు ప్రేమతో రక్షించారు. క్రీస్తు క్షమ గొప్పదని తెలిప సాక్ష్యమిస్తూ దేవుని

ఘనపరచుచున్నాను

పబదర్ భవానీ శంకర్, విజయవాడ

వాయిస్ ఆఫ్ పీస్

జ/శీ.

ఫోన్ : 9908574706

""యెహోవా నా కాపరి. నాకు లేమ కలుగదు" - కీర్తన 23:1

పరిచయం:

ప్రభువు నామములో మీకు వందనములు. నా పబతుకు పాపంతో నిండి

వుండేది. పాపము వలన జీతం మరణము. క్రీస్తు త్యాగం మరణము వల్ల నేను

రక్షింపబడి పబతికి ఉన్నాను. నా పేరు భవానీ శంకర్. నా అన్న

పేరు సాంబశివరావు. నేను జీవించుటకు అర్హత లేనివాడనే. క్రీస్తు

దయతో నన్ను రక్షించారు. నా పాపము అతిక్ర్మములను క్రీస్తు

క్షమించారు. గతంలో విగ్రహారాధన చేసేవారము. విజయవాడలో

గవర్నరుేపటలో పేరు మోసిన రౌడ�లండేవారు. వీరి ప్రభావము

వల్ల వారు చెప్పినట్లు అనుచరులుగా తయారయయాను. చదువుపై

శ్రద్ధ లేనందన నా తల్లిదండ్రులు నన్ను గద్దించిననా లోబడలేదు. యింటి నుండి

పారిపోయేవాడిని. ఒకసారి నాన్న నన్ను పిలిచి నీవు చదువుకుంటావా లేదా అని

అడిగితే నేను చదవను అన్నాను. చివరకు ద�ర�న్యంగా జీవిస్తూ సినిమా బ్లాక� టిరకట్లు

అవ్ముతూ వంగవీటి రాధా రంగ అన్నదవ్ములు గొడవల్లో మమ్ములను ఎన్నుకొని

పనులు కొన్ని అప్పగించారు. రౌడ�లుగా మారితే జనాలు బభయపడతారని ఎంచి

పెద్దవారైన ఒకరిని కొట్టగా మరణించాడు. ఆరు నెలలుగా జైలులో ఉంచారు.

ఎంతో గౌరవంగా చూచారు. మమ్ములను చూచి భయపడేవారు. యిదే వృత్తి చేసేత

ఏడు మరడ్ర్ కేసులలో ముదా�యిగా ఉండేవాడిని. నాన్న మరణించాడు. ఎకుకవ

దు'ఖపడలేదు. నన్ను గద్దించే వారిక లేరని తలంచాను. అప్పులు చేసి

మామాళుి తీసికొని వారిని బైదిరించి డబ్బులు వసాలు చేసికొనేవారము. అల్లరి

చేస్తూ 5వేలు పకమంగా యిచ్చేసేవారు. నాకు 17 సంవత్సరాలలో నిక్కర్లతో జైలు

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు94

పాలయయాను. నాకు 18వ ఏట గొప్ప రౌడ�గా మారానని, అమ్మ పెండ్లి చేసింది.

డబ్బులుండేవి. ఒకరోజు ఒకనిని కొటాటరు. పరువు తీసారు. ఏదో ఒకటి చెయయాలని

అడిగారు. డబ్బులు లేనందన కాకాని దగ్గర ఒక పగామంలో ఒకనిని చంపాలని

డబ్బులు తీసికొన్నారు. నేను సహకరించి కాపు కాసి వెంటాడి కొటాటము. నేను

గాయపరచుట సినిమా వెలుగులో చంపుటకు సాక్ష్యాలు దొరికాయి. నన్ను పట్టుకొని

జైలు పాలు చేసారు.సర్ జైలుకు పంపారు. ఎవరో ఒకరు బైయిలిప్పించారు. విజయవాడ

జైలులో తిరిగి పెట్టేసారు. గంజాయి పతాగుట, పేకాట ఆడేవాడిని. 3 సంవత్సరాలుగా

మరలా బైయిలు రానందున 3 సంవత్సరాలుగా ఉండిపోవలసి వచ్చింది. రో�

సాయంపతం 6 గంటలకు అన్ని మాసి పెడాతరు. నా పసల్లో 5 మంది

నివసించేవారము. ఆ పసల్లో అటటలేని బైబిలు నా గదిలో కనిపంచింది.

నా గదిలో ఒక వ్యక్తి యేసుక్రీస్తును ప్రార్థించుట చూచి కాలితో తన్ని

బాదించాను. బైబిలు చూచి పారవేద్దామని తలంచాను. గతంలో ఒకరోజు కి�ి

షాపు దగ్గర జైలు నుండి వచ్చి అక్కడ నిలబడగా నన్ను చంపదలిచారు. నా తల్లి

చూచి కూలి పోయింది. అమ్మకు భయము కలిగ ఎవరో చెప్పితే క్రీస్తును ప్రార్థించిందట.

గదంతా చీకటిగా ఉందట. ఆయుర్వేద మందుల పనిలో పని చేసింది. ఆపతాకలములో

మొఱ్ఱ పెట్టు ఆలకిస్తాడు. బాధలో యేసయ్యను ప్రార్థించుకో అని తోటి పనివారు

చెప్పారు. నా చిన్నక్క భర్త అపకమ సంబంధంతో బాధలలో ఆమె క్రీస్తును నమ్మింది.

మేము ఆమెను గతంలో చాల బాధించి దాషించాము. కాని నాకు మరణము

తప్పదని తల్లి దు'ఖముతో ప్రార్థించిందట. వెంటనే చీకటిలో నుండి గొప్ప వెలుగు

కనిపంచిందట. క్రీస్తు స్వరంతో మాట్లాడారట. ""అవ్మా, నీకు నీ పిల్లలకు సదా రక్షణ

నీకు తోడుంటుంది" అని చెప్పారట. గతంలో నా తల్లి దేవుళ్ళందరికీ శ్రద్ధగా పూజలు

చేసేది. క్యాలైండరులో క్రీస్తు దేవుడు కాదని ద్వేషించిన నాకు క్రీస్తు కనిపంచాడని తోటి

వారికి చెప్పిందట.

అమెరికా వాళ్ల మతం పుచ్చుకున్నారా? వారు డబ్బులిస్తానన్నారా అని తిట్టేవాడిని.

నా తల్లి తోటివారితో చర్చిరకళ్ళి చాల ఆత్మీయంగా బలపడింది. నాకు అన్నము తెచ్చి

యిస్తూ క్రీస్తు మాటలు తెలేపది. నేను ఏముందో చూద్దామని విమర్శంచాలని చదువుట

కారంభించాను. మత్తయి సువార్త ఒకటవ అధ్యాయంలో వంశావ[ తర్వాత క్రీస్తు

జన్మదిన వివరాలు పగహించినపుడు యేసు పుడాతడు అతనే రక్షిస్తాడన్న మాట చదివాను.

మా మత గ్ంథాలలో యిట్టి మాటలు చూడనే లేదని ఆశ్చర్యపడాను. పపశాంతంగా

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు95

నిపద పట్టింది. అప్పటికే రౌడీలు నన్ను చంపాలని చూచిననా నా బలము వల్ల కాదు

దేవుని కాపుదల అమ్మ ప్రార్థనలు కాపాడాయి. బైబిలులో తప్పులు పటాటలని చూడగా

దేవుడే నన్ను పట్టుకున్నాడు. జడ్జి మారవరకు కేసులు పొడిగించగా నేను ఎకుకవకాలము

జైలులో ఉండవలసి వచ్చింది.

మత్తయి 11:28లో వాక్యము నన్ను ఆకర్షించింది. ప్రయాసపడి భారము

మోయు సమసత జనులారా నా యొద్దకు రండి అందరినీ ఆహావానిస్తున్న యేసు గొప్ప

దేవుడే అనుకున్నాను. ఆ మాటల్లో నా రౌడీ షీటర్ స్థితిని కూడా పూర్తిగా తీసివేస్తాడా?

నన్ను క్షమించి చేరచుకొను ప్రేమ గల దేవుడా ! అని ఆలోచించాను. ఆసక్తితో

వాక్యము ధ్యానం చేయుటకు ఆరంభించగా మరొక వాక్యం ఆకర్షించింది. గతంలో

ప్రాణబభయము, పోలీసు వారి నిపఘా వుండేది. రౌడ�షీటర్లు సంఖ్యలో ఏ వన్ పేరున్న

వారిని ఎపుడైనా చంపవచ్చును. అట్టి లిస్టులోనున్నాను. ఎటు చూచినా శపతువులే

వుండేవారు. చాల వారి�ంగులు వచ్చాయి. దేవుడే నన్ను కాపాడాడు.

మత్తయి 2:4లో పరిచారము చేయించుకొనుటకు కాదు అనేకులకు

క్ర్యధనముగా తన ప్రాణమునర్పించుట్రై వచ్చాడు. ""నా తల్లి నీ కోసం మరణించాడని

చెప్పేది. అంతేకాదు పరలోకమందు, బూమ యందు సర్వాదికారమవవాబడిందని

తెల్పారు. అద్భుతంగా రక్షణ పొంది క్రీస్తు సాక్షిగా జీవిస్తున్నాను. ఆమెన్.

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు96

Photograph from page 60 of Prabhu Keesthu Siluva Saakshulu
పేజీ 60

సాక్ష్యం 15. విగ్రహారాధన జీవితము నుండి జీవము గల క్రీస్తును

కనుగొన్నాను. అనేక కన్నీటి లోయలలో నుండి చేయి చాచి ఆదుకున్న

రక్షకుని సదా సేవిస్తున్నాను

ఎలిజబైత్

పరిశుద్ధ ప్రార్థనా సహవాసము, కాకినాడ

ఫోన్ నెం. 9912993553, 9441688534

""నీవు అగ్ని మధ్యను నడుచనప్పుడు కాలిపోవు జావాలలు నిన్ను కాల్చివు"

- యెషయా 43:2

పరిచయం:

ప్రభువు నామములో అందరికి వందనాలు. నేడు సాక్ష్యము

అందించు కృపనిచ్చిన దేవునికి కృతజ్ఞతలు. విగ్రహారాధన చేయు

కుటుంబములో జన్మించాను. కాని అద్భుతరీతిగా బాధలలో

ఆదుకున్న రక్షకుని సీవాకరించి 30 సంవత్సరాలు గడిచాయి.

దేవుడనేక అనుభవాల నిచ్చారు. నా యిద్దరు భడడ్లను దేవునిలో

పెంచాను. ఒక పాప, బాబును పొందాను. నేను ఆత్మీయంగా

బలపర్చబడిన సంఘము సంపూరణ సువార్త, జీవము గల సంఘముల దాని కాపరులు

దానియేలు గారు మరియు విలియమ్స్ గారు నడిపిస్తారు.

దానియేలు గారు నేడు మరణించారు. గతంలో నా పేరు లకిష్మ. రక్షణ పొంది

నీటి బాపీతస్మం తీసుకొన్న తర్వాత ఎలిజబైత్గా పేరు మారింది. నా భడడ్లను బాల్యము

నుండి సండే సాకలులో బైబిలులో తర్బీుదును పొందు రీతిగా నడిపించాను. నా భర్త

పేరు వీరమల్లు, జైకర్యాగా మారింది. వీరిది శీతానగరము. అమ్మగారిది నర్సీపురము,

ఆలమారు మండలము. క్రీస్తును అసహ్యించుకొనేదాన్ని మా బంధువులావెు క్రీస్తును

నమ్మి పశమలపాలయిన స్థితిలో నేను దేవుని నమ్మలేదు. చాల పూజలు చేసేవారము.

నాన్న భజనలు చేసేవారు. కారీతక మాసంలో ఉపవాసాలు, మాంసాహారం తినకుండా

ఉండేదాన్ని. రాత్రి నకషపతాలు చూచి భోజనం చేసేదాన్ని. ఒకసారి రాత్రి చుక్కలు

లేనపుడు కరి�క ఉపవాసముండేదాన్ని. నేను అన్నం తినకుండా నిపద పోయాను.

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు97

తెల్లవారి చక్క కనబడగానే ఏదైన పతాగు అన్నారు. ఒకసారి నర్సిపూడిలో పీర్లు

పండుగలో నిప్పు చుటాట తిరిగేవారు. అటుయిటు నడచుట గమనించేదాన్ని. అగ్నిలో

దేవుడున్నాడేమోనని ఆలోచించి నేను అగ్నిగండంలో నేను నడిచాను. గతంలో

పిల్లలు లేరు. అత్తగారు, పుట్టింటి వారెరవరా నవ్ముకోలేదు. చాల పూజలు చేసేదాన్ని

భర్త మరలా వాళ్ళు సరికాగలవని 16వ ఏట వున్న వ్యక్తిని 11సంవత్సరాల వయససులో

పెండ్లి చేశారు. చాలకాలము పిల్లలు లేరు. నెలల తరబడి }ర్లు తిరిగేవారు.

అత్తగారు నన్ను ద్వేషిస్తూ చాల మాటలు పలుకతా అసహ్యించుకొని హింసల

పాలయయాను. నాన్న నన్ను గుట్టుగా జీవించుకో అనేవారు. అన్నం తినబుది� కాక

బైంగతో తిన్నట్లు నటించేదాన్ని. ముద్ద పెట్టుకో మౌనంగా వుంటావేమ అని నన్ను

కోపపడుచూ అతతగా]్న కోపపడవద్దని హెచ్చరించేవారు. మాకు కరెంటు ఉండేది కాదు

అని విమర్శిస్తూ ఉండేది.

చాలకాలము పుట్టింటిలో గడుపుచు నా భర్త యింటికి వేసత నెలకు 2రోజులు

అత్తగారింట్లో గడిపేదాన్ని. పుట్టింటిలో పపకకవారు కూడా నిందించేవారు. సంసారం

లేదా? అనేవారు నాకు ఏదో మషను నేరచుకొని పబతకాలని అది నాన్న కొనిపెటాటరు.

మషనుతో అత్తగారింటికి వెళ్ళాను. కుంటి, పగుడిడ్వారికి మషను కావాలి గాని నీరకందుకని

నిందించారు. యింట్లో ఉండనీయక వారిల్లు పెంకుటిల్లు ప్రక్క చిన్న తాటాకు పాక

వేసి పపత్యేకించారు. ఒంటరి జీవితం, పిల్లలు లేరని నిందపడలేక బావిలో పడాను.

అనుకోని రీతిగా మామగారు చూచి పబతికించారు. మా నాన్నకు తెలిసి వచ్చి నన్ను

తీసికొని వెళ్ళిపోయారు. మషన్ కుట్టుకుంటా గడిపే రోజుల్లో నా భర్త వచ్చి నాతో

ఉన్నారు. వేర యిల్లు అద్దెకు తీసుకుని యిద్దరము ఉండి జీవించాము.

పపైవేటులు చెపపుచా, మషన్ ద్వారా సొవ్మును సంపాదించేదాన్ని. సరిగా

నా భర్త యింటికి వచ్చేవారు కాదు. నాకు బాబు పుటాటలని నా అక్క వెుకుకకున్నది.

పసలవుల్లో పుట్టింటికి వెళ్ళాను. మాది తాటాకు యిల్లు కాలిపోయింది. ఏదీ

అంటుకోలేదు. నా భర్త ఎటో వెళ్ళి 3 నెలలు రాలేదు. యిల్లు లేదు గనుక నాకాళ్ళ

దేవుడు గొప్పయితే నాకు యిల్లు దకాకలని పూజించాను. మషను, మంచము తీసి

భద్రపరిచారు. అప్పు చేసి యిల్లు కట్టించుకున్నాము. పిల్లలు చిన్నవారు. రూతమ్మగారు

అనే క్రీస్తు విశ్వాసితో పరిచయమయింది. చాల భయంగా ఉండేది. క్రీస్తు గార్చి

రూతమ్మగారు చెప్పిననా లక్ష్య పెట్టలేదు. నా భర్త వచ్చి కాసత ప్రేమగా అన్ని తెచ్చి

యివవాడం ఆరంభించారు గాని వ్యసనాల పాలయియంది మానలేదు.

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు98

పాప పుట్టింది. పాక వేసికొని ఉంటే యిల్లు యిస్తామన్నారు. నా భర్త నేను

పాప జీవించే రోజుల్లో కారీతక పురాణాలు నాకు వచ్చు గనుక నా దగ్గరకు బట్టలు

కుట్టించుకొనుటకు వచ్చినపుడు ఈశ్వర పూజలు, త్రిమార్తి కథలు, రామ దేవుని

పూజలు, అన్ని పుస్తకములో చూచి పూవులు తెచ్చి ఏ దేవునికి ఏ పూలు యిష్టమో

తెచ్చి పుస్తకము చదువు అని వారికి పబాహ్మాణులకు తాంబాలము యిచ్చేవారు.

భక్తితో జీవించాను. అందరికీ నేరపదానిని. 11 రకాల పిండివంటలు, శనగలు

నానబైట్టి పంచుట కారీతక మాసం ద్వాదశనియమాలు, దాది తెచ్చి వతతు చేస్తూ

పుస్తకాలు చదివి రాపతంతా జాగారం చేసేవారము. నదీసా�నాలు పూజలలో

కొనసాకగవారము. మా అత్తగారు ఆమె కుమార్తెను అల్లుడిని ప్రేమగా చూచేవారు.

పిండివంటలు, కూరలు వండించి కష్టపడి పని చేసేదాన్ని.

నా భర్త ఒకసారి మంచం మీద నుండి క్రింద పడిపోయారు. ఎందరో

చూచారు. మీరు పతాగి బట్టలు సరిలేక పడిపోయారని అవమానంగా మాట్లాడారు.

ఏ దేవుడా మాట్లాడలేదు అని ఆలోచన వచ్చింది. మా పిల్లలు అపుడపుడు చర్చికి

వెళ్ళేవారు. నా దేవుడంటే నాకిష్టము. బుట్టు గాజులు తీసి వేయాలా అని వాదించేదాన్ని.

క్రీస్తును చివరికి సవాలు చేస్తూ, నా భర్త పరిపూరణంగా మారితే క్రీస్తునే నమ్ముతానని

తలంచాను. రూతమ్మతో చర్చికి వెళ్ళగా మంచి పాటలు ఆకర్షించాయి. ఆఖరు

దినాల్లో పశమలు వివరించారు. రూతమ్మ రోజు ప్రార్థన చేసికొనేవారు. వెళ్ళి వారితో

కూర్చొని పాటలు పాడి ప్రార్థన చేయుట విన్నాను. చక్కగా అందరి కొరకు ప్రార్థన

చేయుట ఆసక్తిగా ఉండేది. బైబిలు చదువుకో అన్నారు. 1పేతురు 4 అధ్యాయంలో

దేవుని చితాతనుసారంగా జీవించుటకు మనము మార్చుకోవాలని ఉంది. దేవుని వాక్యం

ఆయుధంగా ధరించుకోవాలనుకుని చూపిన మాటలు నా హృదయాన్ని హత్తుకున్నాయి.

క్రీస్తు ఎందుకు శిలువ మరణం పొందారని ఆలోచించగా దర్శనాల ద్వారా ఎన్నో

ప్రశ్నలకు జవాబు తెలియజేసారు. యితర దేవుళ్ళు చనిపోయిన లేవ లేదు కద !

నెమ్మదిగా పూజలు పకమంగా మానివేసాను. నాన్న గతంలో శ్లోకాలు నేర్పించారు

గనుక అవి చదివాను. గనుక ప్రార్థనలో శ్లోకాలు వచ్చేసాయి. నాకు ప్రార్థన నేరపవుని

అడిగిన నాపై వెలుగు పపకాశింప చేశారు. దర్శనంలో ఒక చెరువు, ప్రక్క కోడి నీళ్ళలో

పడి చనిపోవుట చూచాను. నిపదించుచున్న నీవు లైవ్ము అన్నారు.

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు99

ఈ క్రీస్తులో చరిపత ఉంది. గొప్ప దేవుడిని తెలిసికోలేక పోయాను. ఎందరో

నశించి పోతున్నారు? క్రీస్తు దర్శించాడు. దేవుని వాక్యంలోని తెలిసిన విషయాలన్ని

యిరుగు పొరుగువారికి చెప్పుటకారంభించాను. దేవునిలో రుచి తెలిసేక నవ్మాలి.

నా విశావాసం బలపడితే నా భర్త మారాలని తలంచి ప్రార్థించాను. యింట్లో దేవుళ్ళ

ఫోటోలన్నీ తీసేసాను. నా భర్తతో మనకు ఒకే దేవుడుండాలన్నాను. కాసత పశమ

కలిగంది. నా నాన్నగారితో చెప్పి నన్ను నిందించారు. ఏ దేవుడు మాట్లాడలేదు. క్రీస్తు

నా భర్తను మార్చాలని పూజలు మానను. ఆయన వ్యసనాలు మారాలి. బాగు

పడాలని ఈ దేవునిని ఆపశయించాను. నేను నా భర్తతో భరించిన బాధలు బట్టి

మారాను. నీకు అవమానమయితే మీ యింటికి కూడా రానన్నాను.

నా తవ్ముడు నాతో మందిరానికి వచ్చేవాడు. 2 సంవత్సరాల చదువులో

స్గము అద్దె నీవు నేను పంచుకుందామన్నాడు. ఆ స్థలంలో దేవునిలో ఉండి మంచి

సహవాసములో ఉండునట్లు సహాయం చేయండి అని ప్రార్థించాను. ఒక యింటిలో

అద్దెకుండే వారము. ఆమె సాంపబాణి పొగ వేసేది. ఆ యింటి వారి పిల్లలతో నా

పిల్లలను బాగా చదివించాలని కోరుకున్నాను. ఇం^్లషు మీడియం చదువు కావాలని

కోరాను. వారికి ఫీజులు తట్టుకోలేక పోయాను. సాకలు అదికారితో మాట్లాడి ఫీజులు

తగిగంచాలని కోరుకున్నాను. వారిని చాల పబతిమలాడేదానిని. పేదవారికి కోరికలు

ఉండకూడదా? అని ప్రార్థించేదానిని. చదువులో పిల్లలు చాల పశద్దగా ఉండేవారు.

నా భర్త, యిరుగు పొరుగువారు నిరుత్సాహాపర్చివారు. మషను కుట్టుకొని డబ్బు

సంపాదించి ఫీజు కట్టేదాన్ని. సండేసాకలు క్ర్మములో పెంచాను.

కొందరికి మషన్ నేరచుకొనేవారికి నేర్పించి డబ్బులు సంపాదించే దాన్ని

ఒకసారి దగ్గరగానున్న యింటికి పోగా వచ్చి పాకలన్ని రెండవసారి అంటుకొని

పోయి 360 పాకలు అంటుకున్నాయి. నా యింటికి మంటలు రాలేదు. ఆ యింట్లో

సామాను బయటకు తెచ్చి భద్రపరిచారు. ఎవరిల్లు ఎకకడుందో వెదకుకోవలసి వచ్చింది.

తర్వాత చిన్న పాక కట్టుకున్నాము. ప్రభువా నాకొక యిల్లు యివవాండయయా అని

ప్రార్థించగా లోను ద్వార యిల్లు పొందాము. నా వద్ద 50రూ. ఉన్నవి. దేవుడికి

చందా వేయాలని ప్రేరణ కలిగింది. దేవునికే యిచ్చేసాను. ఆ తర్వాత రోజు నా భర్త

సరుకులన్నీ వేయి రూపాయలు విలువ గలవన్ని తెచ్చి యిచ్చారు. ఆ రీతిగా

సహాయపడ్డారు. యెషయా 43లో వాగ్దానం బట్టి అగ్నిలో పడి దాటనపుడు జావాలలు

కాల్చిలేదు. దేవుడే రక్షించాడు.

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు100

నా కుమారునికి ఉద్యోగం వచ్చింది. కలలో మోజైస్ చౌదరిగారు కనిపంచి

నీకు సహాయపడే స్నేహితుల ద్వారా సహాయం లభిస్తుందని తెల్పారు. ఐగుప్తు ధనం

కంటే దేవునిలో రెండింతల మేలు లభిస్తుందన్న వాగ్దానం యిచ్చారు. నాకు రెండు

గృహాలు ప్రభువిచ్చారు. ఇచ్చేవారిగ చేసారు. తల ఎతతువారిగా చేసారు. చాల దర్శనాల

ద్వారా దేవుడు ఎన్నో ఆత్మీయు విషయాలు నేరాపరు. అల్లుడు అగసీటనుగారు సాక్ష్యము

చెప్పు అవకాశమచ్చారు. అనేక ఆత్మల సంపాదనలో పరిచర్య పఘలింపచేసారు. 35

మందికి బాపీతస్మములిప్పించాను. అనేక సంఘాలలో సాక్ష్యము వివరించే అవకాశాలు

పపరభువిచ్చి ఆయన నామమునకు మహిమ కలుగ ధన్యత నిచ్చారు. నా భర్త కూడా

క్రీస్తు శక్తిని పగహించగల్గుచున్నారు. నేను ఎన్నో పశమలు భరించి క్రీసేత గొప్ప రక్షకుడని

రుచి చూచి మీకు చెపపగల్గుచున్నాను. అందరము క్రీస్తు వార్సులు కావాలని ప్రార్థన.

ఆమెన్.

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు101

సాక్ష్యం 16. క్రీస్తు తెలియని హిందా సాంపపదాయాలతో పెరిగిననా

క్రీస్తు నన్ను వెదకారు స్నేహితుల ద్వారా మందిరములో చేరి

రక్షణ పొంది సాక్షిగా జీవిస్తున్నాను

శ్రీమతి పశావణి ఆర్యన్ జోసెఫ్

జై.ఎస్.ఎవ్ పరిచర్యలు, విశాఖపట్నం

ఫోన్ : 7702290899

""నేను నిన్ను విమోచించి యున్నాను. భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచి

యున్నాను. నీవు నా సొత్తు" - యెషయా 43:1

పరిచయం :

ప్రభువు నామములో అందరికీ వందనాలు. నాకీ అవకాశమచ్చిన దేవునికి

జై.ఎస్.ఎవ్ మనిపసీటస్కి వందనాలు. నేనెలా దేవునిని తెలిసికో గలాగనో నా సాక్ష్యము

వివరించాలని ఆశిస్తున్నాను. నేనొక హిందా కుటుంబములోనే జన్మించాను. నా

విద్యాభ్యాసము నర్సింగ్. నేను నర్సింగ్ కోర్సు ముందు అనగా 4 సంవత్సరాల క్రితం

క్రీస్తు అనగా ఎవరో తెలియదు. నా స్నేహితుల ప్రోత్సాహంతో ప్రైస్తవులారాదించే

మందిరానికి వెళ్ళాను. అక్కడ వారు పాడిన పాటలు చాల ఆకర్షించాయి. వారితో

పాటుగా ప్రార్థించుట తెలియదు. మౌనంగా ఉండరాదు అన్న వాక్యం విన్నాను.

నాకు ఎవరినీ ఏమ అడగాలని మనసకరించేది కాదు. దేవునిని ప్రార్థించమని

మందిరములో పెద్దలు ప్రోత్సహించగా ప్రభువా నాకు ప్రార్థన నేరపండి అని అడిగాను.

విశావాసంలో ఎదుగుచున్న రోజుల్లో నా గదిలోనున్న హిందా స్నేహితులు నన్ను

విమర్శించేవారు. మన్రందరో దేవుళ్ళు వున్నారు కద ఎందుకు క్రీస్తును కొలసతున్నావు?

మౌనంగా ఉండేదాన్ని. క్రీస్తును యిష్టపడుచున్నందుకు నామకార్థ ప్రైస్తవురాలివలై

కేవలము ఆదివారం చర్చికి వెళూత వస్తూ ఉండేదాన్ని. ఒక అక్క నన్ను పిలిచి బైబిలు

స్టడీ వుంటుంది, నీవు కూడా పాలుగనవచ్చునని సలహా యిచ్చింది. మేరిసిస్టు నన్ను

ఆరాధనకు తీసుకొని వెళ్ళింది. పరిశుద్ధత అనగా ఏమ? పాపమనగా ఏమ? వివరంగా

తెల్పారు. బాపీతస్మం తీసికోవాలన్నవారు పేరులు యివవామన్నారు. నేను మారు మనససు

పొందునట్లు ఆరాధన సమయంలో తెలిసికొని దేవుని చెంత నా పాపాలు క్షమించమని

అడిగి రక్షణ నిశ్చయత పొందాను. బాపీతస్మం తీసికోగలవా అని అడిగినపుడు

ప్రార్థించాను. ఉద్యోగంలో పసలవు లభించ లేదు కాని తర్వాత వెంటనే నీవు పసలవు

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు102

కావాలన్నావు కద అనగానే వెంటనే బాపీతస్మమచ్చు స్థలము చేరి నీటి బాపీతస్మం

తీసికొన్నాను. ఆ తర్వాత ఆ ఉద్యోగము మానుకొని దారంగా ఉన్న ఆసపత్రిలో

చేరిపోయాను. అది చర్చికి దారంగానే ఉండేది. మేము ముగ్గురు స్నేహితులము

కలిసి ప్రార్థించే వారం. నా కుటుంబీకులకు నా విశ్వాసము గార్చి తెలిసింది. పెండ్లి

ప్రయత్నాలు చేస్తున్న నా తల్లిదండ్రులు ఉద్యోగం మానిపంచి యింటికి తీసికొని వెళ్ళారు.

మా అమ్మగారిక అనారోగ్యంగా ఉందని అబద్ధాలు చెప్పి నన్ను హాస్టలు నుండి

విశావాసం నుండి తప్పించాలని చాల ప్రయత్నించారు. నేను ఏడ్చి ప్రార్థించాను.

సహవాసం లేకపోతే క్రీస్తుకు దారం కాగలనని చాల బాధ భయం ఆవరించాయి.

నామకార్దంగా భక్తి నమ్మకము క్రీస్తుపట్ల ఉన్నదని తలంచారు. గాని నాలో గాడింగా

నాటుకున్న దృడిడ విశావాసం క్రీస్తు పట్ల స్థిరంగా ఉన్నదని పగహించుకోలేక అమ్మ,

నాన్న చాల కలవరపడ్డారు. నేను దారిలోనే ఏడసతూనే ఉన్నాను. ఆ రాపతంతా

కన్నీటితో ప్రార్థించాను. ఆ రాత్రి వాగ్దానం చేసారు. నీకు విరోధముగా వాజ్యమాడువారు

పపకకకు తొలగిపోతారన్న మాట ఆధారంగా ఆ ఉదయాన్నే మా తల్లిదండ్రుల దగ్గరకు

బయలుదేరాను. విశ్వాసుల మాటలు అవునంటే అవును కాదంటే కాదన్నట్లు ఉ

ండాలి. ప్రభువా, నీ కొరకే జీవించాలి అని ప్రార్థించాను. పూజలు చేయమని అడిగితే

వద్దన్నానని తవ్ముడు, అమ్మ బాగా కొటాటరు. చెప్పుతో కొటాటరు. యేడుస్తూనే థాంక్యూ

యేసు అనుకొన్నాను. నేను తిన్నానా లేదా పట్టించుకోలేదు. పబతకుట క్రీసేత

అనిపించింది. చనిపోవుట నీకిష్టవైతే నన్ను సిద్ధపరచి అని ప్రార్థించాను. బైబిలులన్ని

పడవేసారు. పుస్తకాల్లో బైబిలు దాచి 14 రోజుల్లో బైబిలు పూర్తి చేసాను. 3 రోజుల్లో

క్రొత్త నిబంధన చదివేసాను. నేనంటే ఎంతో యిష్టపడడ్ నా అమ్మ, నాన్న, తవ్ముడు

చాల అసహ్యించుకున్నారు. దేవుడు నా జీవితంలో నేరచుకొనే గొప్ప అనుభవాలిచ్చారు.

బైబిలు దారవైనపుడు దాని విలువ అర్థము కాగలదు. దేవునికి యిష్టంగా

ఉండాలని కోర దానిని.

నాకొక సారి దర్శనములో ఒక వ్యక్తిని చూచాను. పేరు తెలిసికొన్నాను.

ప్రార్థన చేసి వాక్యం ద్వారా తెలియాలి అని ప్రార్థించాను. నవ్ముట నీవలనైతే సమసతమా

సాధ్యమగును అనే మాట నమ్మాను. దేవుడు చెప్పిన వ్యక్తిని వివాహం చేసికొన్నాను.

మతాలు తేడా కాదు మారగవే. విగ్రహారాధన తీపవంగా చేసేదాన్ని. అన్య జనులలో

వెలుగుగా ఉంచదలిచారు. నీవు ప్రేమంచావా? అని అడిగారు ఏడుస్తూ ప్రార్థించేదాన్ని.

టి.వి. కూడా కట్టేసే వారు. 10 నెలలు మనససులోనే ధ్యానిస్తూ స్తుతిస్తూ ఉండగా

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు103

చాల విషయాల్లో ఆటంకము కలిగంచేవారు. జోసెఫ్గారి వివరాలు చెప్పాను. కావలసిన

డబ్బు, బంగారము యిస్తాను. వదులుకో అన్నారు. ప్రార్థన చేసికొని విశావాసంతో

ఎదురు చూచాను.

ప్రైస్తవులంతా భక్తిగా ఉండుట లేదు. జీవితం వేరు భక్తి వేరు అన్నారు. ఎవరి

తీరుప వారిదే అన్నాను. మేము పెండ్లి చేయమన్నారు. నన్ను యింట్లో నుండి పంపివేసారు.

ఎన్ని గంటలు ఏడ్చినా చాస్తూ ఉండే వారు ప్రభువా కట్టుబట్టలతో బయటకు

వెళ్ళిపోతానని తలంచి దేవునిరకై నిలబడాను. నాకు తగిన ఆదరణ యిచ్చేవారు

వివాహము కొరకు ప్రార్థించాము. జోసెఫ్ అమ్మగారిక ప్రభువు చూపించారని తిటాటరు.

కట్నం తీసుకోక ఘనంగా ఖరచు పెట్టుకొని చాల ఘనంగా పెండ్లి చేసారు. మనుష�్యలపై

ఆధారపడ రాని నేరాపరు. ఏదీ తకుకవ లేక అన్ని విషయాల్లో స్వంత భడడ్గా

పేమించే అత్త మామలు నన్ను ప్రేమస్తున్నారు. దేవునికే వందనాలు. నేను, నా భర్త

వాక్యానుసారవైన పరిచర్య కొరకు ప్రార్థించండి.

మా అతతగారిక నన్ను చూపించి దర్శనంలో స్థిరపర్చారు. దేవునిలో వున్న వ్యక్తి

చాలు ప్రభువా అని ప్రార్థించుట దేవుడు నా అబభ్యర�న గౌరవించారు. మా పెండ్లి

పెద్దలు నిరణయించింది కాదు దేవుడు నిరణయించి చేసారు. వాక్యానుసారంగా ఉండి

సేవలో సహకరించే భార్యకై నా భర్త ప్రార్థించారు. 5సం. నా భర్త పెండి�్రై ప్రార్థించారు.

నా అత్త గారికి కేన్సరు బాగు చేసారు. నా యింటికి వచ్చే అవ్మాయి కావాలని నా

భర్త ప్రార్థించారట.

ప్రార్థన ద్వారా దేవుని హస్తము గొప్ప కార్యాలు చేయగలదు. మా పరిచర్యకు

జై.ఎస్.ఎవ్ ప్రార్థనా విజ్ఞాపన చేసే వారున్నారు. ఘనమైన వివాహం జనవరి

2021 6వ తేదీ జరిగింది. మా కొరకు ప్రార్థించండి. మా సేవ దేవుని మహిమార్థం

వుండునట్లు ప్రార్థించండి. ఆమెన్.

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు104

Photograph from page 64 of Prabhu Keesthu Siluva Saakshulu
పేజీ 64

సాక్ష్యం 17. భాషలు వేరు కులాలు, మతాలు విభిన్నములు గాని

క్రీస్తు అందరికి ప్రభువని తెలిసికొని నిర్బుయంగా క్రీస్తును

అంగీకరించి కుటుంబముతో క్రీస్తునే సేవిస్తున్నాము

శ్రీమతి సవారూప శాంభవి

ఫోన్ : 9789840343

""నిన్ను విడువను, ఎడబాయను. నిబ్బరము కలిగ ధైర్యముగా నుండుము"

- యెహోషువా 1:6

పరిచయం:

దేవునికి సోతపతము. ప్రభువైన యేసుక్రీస్తు నామములో

అందరికి శుభములు. నా జన్మదిన సందర్బుములో ఈ అద్భుత

సమయంలో నా సాక్ష్యమును పంచుకొనే తరుణానిరకై స్తుతులు.

నా సాక్ష్యము ఆయన మహిమార్థము అనేకులకు ఆశీర్వాదకరంగా

ఉండాలని నా దీన ప్రార్థన. నాలుగు అంశాలుగా నా సాక్ష్యాన్ని

వివరించదలిచాను.

1. నేనెలా రక్షింపబడాను?

2. యవవానకాలంలో రక్షింపబడిన తర్వాత ఏ రీతిగా వాడబడాను?

3. నా విశావాసానికి తగిన భర్తను ఏ రీతిగా పొందాను?

4. కుటుంబ జీవితంలో ఎదురొకన్న శోధనలు ఉపవాసం ద్వారా జవాబు

పొందుట.

బాల్యంలో నా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు, శాంభవి. సాధారణ హైందవ

కుటుంబములో జన్మించాను. నా తల్లిదండ్రులతో నా బాల్య కాలమంతా తమళ్నాడులో

గడిపాము. ఆ తర్వాత తమళ్నాడనుండి ఆంపధ పపదేశ్లోని రాజమంపడి చేరాము.

మేమంతా చాల నిష్టతో పూజలు చేసేవారము. వారానికి మాడుసార్లు ఉపవాసం

చేస్తూ పూజలు చేసేవారము. వేడుకలలో విగ్హాలకు పసుపు, కుంకుమ పూసేవారం.

ఎన్ని పూజలు చేసిననా, కోరిన నెమ్మది, సమాధానం మాలో ఉండేది కాదు.

మేమంతా సాకలు పెట్టి నడిపించగా ఎంతో పెట్టుబడి రహస్యంగా తెచ్చి పెట్టిననా

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు105

కలిసి రాలేదు. నేను చాలా శ్రద్ధగా చదివేదానిని. ఇంజనీరింగులో ప్రవేశం కలిగంది.

ఆర్థికంగా చాలా దిగజారిపోగా నాలో చాలా వేదనగా నుండేది. నాలో వేదన వల్ల

శ్రద్ధగా చదువు సాగనందన నాకు చాల తకుకవ మారుకలు వచ్చాయి. చాల

నిరుత్సాహం ఆవరించింది. ఈ బాధలన్ని దేవుని చేరుటకేనని తెలియలేదు. ఆ

రోజుల్లో నేను చదువుకొనే రోజుల్లో క్రొత్తగా పద్మజ అనే అవ్మాయి రెండవ సంవత్సరము

కోర్సులో చేరింది. నాతో చాల ప్రేమగా మాట్లాడేది. క్రీస్తును నమ్మిన విశ్వాసి గనుక

క్రీస్తు గార్చి నాతో చాల వివరంగా చెప్పుచూ వుండేది. నాకు యితర దేవుళ్ళ గార్చి

వినుట కిష్టం వుండేది కాదు. క్రిస్మస్ ఆరాధనలు చాల సందడిగా వుంటాయని

నన్ను రమ్మని ఆహ్వానించింది. బలవంతం చేయగా వెళ్ళాను. ఆరాధనలో చక్కని

పాటలు, మంచి మాటలు నన్ను చాల ఆకర్షించాయి. అందరు ప్రార్థించుట గమనించి

నేను కూడా అనుకరించి ప్రార్థించాను. యేసు ఒక దైవమని నమ్మినందున ప్రార్థనలలో

పాలుగనుటను బట్టి, నేను కూడా ప్రార్థించుకొనుట వల్ల నా మనససు భారము తగిగన

భావన కలిగంది.

తర్వాత సంవత్సరములో పద్మజ తిరిగి నన్ను చర్చికి రమ్మని పదే పదే కోరింది.

మొదటి రెండు వారాలు ఆమె కోరిందని వెళ్ళిననా మాడవ వారం నా యిష్టతతో

చర్చికి వెళ్ళుటకారంభించాను. ఎంతో నెమ్మది, పపశాంతత, సమాధానము నాకా

మందిరములో లభించింది. నాకు సరిగా ప్రార్థించుట గానీ, వాక్యము చదువు పద్ధతి

గాని సరిగా తెలియదు. ఒకొకసారి ఆరాధనలో దైవజనుడు తెలిపన వాక్యాలన్నీ చాల

ఆదరించేవి. యెషయా 66:13లో ఒకని తల్లి వానిని ఆదరించనట్లు నేను నిన్ను

ఆదరించెదను. ఎంతో గొప్ప అద్భుత వాక్యంగా తోచింది. గొప్ప ధైర్యము కలిగ ప్రార్థన

చేయుటకు ఆరంభించాను. నాకొక బైబిలు యిచ్చి, క్యాలండరులో నున్న వాక్యాలు

చదువుట నేర్పించారు. ఏ రోజు వాక్యం ఆ రోజు చదువుటకారంభించేదాన్ని. చదువుపట్ల

శ్రద్ధ కలిగంది. తరగతి పరీక్షలలో మంచి మారుకలు పొందగలాగను. మందిరానికి

క్ర్మము తప్పకుండా వెళ్ళేదాన్ని.

దేవుని ఆశీర్వాదం నాపైనండగా తరగతిలో ప్రథమ స్థానము పొందాను.

దేవుని యందలి భయభక్తులు జా�నమునకాధారమని తెలిసికొన్నాను. నాలోనున్న

పిరికితనము బలహీనతలు ఒంటరితనం వల్ల దిగులు అన్ని పకమంగా సమసి పోయాయి.

ప్రతి విషయంలో దేవునిపై ఆధారపడుట నేరచుకున్నాను. ఏ విషయంలోనైనా

పొరపాటులో పడిన వెంటనే పశ్చాత్తాప్ పడి సరిచేసికొని క్షమాపణ అడిగి నెమ్మది

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు106

పొందేదానను. పసలవులు యిచ్చినపుడు నా తల్లిదండ్రుల }రు వెళ్ళాను. నాలో

కలిగన క్రొత్త విశావాసం గార్చి వారికి తెల్పాను. యింట్లో పకమంగా చేసే విగ్రహారాధన

చేయమని బలవంతం చేసారు. నేను చేయను. అది పాపం అన్నాను. తల్లిదండ్రులు

చాల కోపపడ్డారు. కానీ నా విశ్వాసమును వదులుకోలేదు. క్రీస్తును వెంబడించుటకే

యిష్టపడాను.

నా కొరకు సంఘములో విశ్వాసులు కూడా పకమంగా ప్రార్థించేవారు. మా

ప్రార్థనల పఘలితంగా క్యాంపస్ ఇంటరయాలో నేను పసలైక�ట అయయాను. యింకా ఇంజనీరింగు

చివరి సంవత్సరము పూర్తి కాలేదు. ఆ సమయములో నీటి బాపీతస్మము గార్చి

ప్రసంగాలు విన్నాను. పశ్చాత్తాప్ ప్రార్థనద్వారా నా బలహీనతలన్ని ఒప్పుకొని క్రీస్తు

రక్తంలో కడుగబడిన అనుభవంతో నమ్మి బాపీతస్మం పొందితే రక్షింపబడుదురన్న

వాక్యము ఆధారంగా నేను నీటి బాపీతస్మం తీసికొన్నాను. నా తల్లితో కూడా నా

నమ్మకాన్ని తెల్పాను. తర్వాత అద్భుత రీతిగా నాకు చెన్నైలో ఉద్యోగము లభించింది.

స్థానికంగా నున్న సహవాసాన్ని వదులుకోవాలంటే చాల బాధ కలిగంది. ఎవరు నాకు

క్రొత్త ప్రాంతంలో దైవ సహవాసాన్ని అందించగలరు? ఎవరు తోడుగా నంటారో

అర్థం కాలేదు. ఎంతో భారంతో సమయోచిత సహాయమురకై భారంతో ప్రార్థించి

కనిపెటాటను.

మరలా ప్రభువు వాక్యం ద్వారా నాతో మాట్లాడారు. ఆత్మీయంగా పోషించిన

దైవజనులను విడిచి పెట్టుటకు చాల బాధపడాను. యెహోషువా 1:5,6. నిన్ను

విడువను, ఎడబాయను. ధైర్యంగా ఉండాలని ప్రభువు తెల్పారు. అంతేకాదు బైబిలు

వాక్యాధారంగా యోహాను 14:14 నా నామమున ఏది అడిగినను ఇస్తానన్నారు.

యీ వాక్యాలన్నీ బలపర్చాయి. ప్రసిద్ధిగాంచిన కలవారి మనిపసీటస్ జయపాల్గారు

మపదాసులో నిర్వాహించే సహవాసానికి నన్ను పరిచయం చేసారు. నేనున్న హాస్టలులో

అందరూ క్రొతతవారుండేవారు. ఒక్కదాన్నే ఆదివారం సహవాసం కొరకు జయపాల్

గారు నిర్వాహిస్తున్న మందిరానికి వెళ్ళేదాన్ని. ప్రతి శుక్రవారం నిర్వాహించే ఉపవాస

ప్రార్థనలకు కూడా వెళ్ళేదాన్ని. మందిర పరిచర్యలో ఏదైనా పని చేయాలన్న ఆశ కలిగ

యున్నాను. సంతోషపెట్టుట్రై జయపాల్ అయ్యగారు బాక్స్ సోటర్ నిర్వహణ పని

శని, ఆదివార్ల్లో నిర్వాహించాలని తెలియజేసారు.

యెష. 49:3,6 వాక్య భాగాల ద్వారా నన్ను బలపర్చారు. నా సేవకుడవు

గనుక నీలో నేను మహిమ పరచుకుంటను. అన్య జనులకు వెలుగై యుంటావని

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు107

వాగ్దానము చేసారు. దేవునికి సాక్షిగా నుండాలన్న ఆశ కలిగంది. కీర్తనలు 17:15.

నీతిగలవాడనై నీ ముఖ దర్శనము చేపసదను. నా ఆశను తీరచుకొందును. ఒకరోజు

ఆరాధనలో నా పేరు శాంభవి బదులుగా సవారూప్ అని దైవజనుడు మార్చారు.

ప్రభువు సేవ చేయాలని ప్రోత్సహించారు. అద్భుతరీతిగా ప్రభువే నా ఆశలన్నీ తీర్చారు.

పసలవు దొరికిననా నా స్వంత తల్లిదండ్రులను చూడాలన్న ఆశ ఉండేది కాదు.

దేవుని సేవలో ఏకీబభవించాలన్న తపనతో పని చేసాను. పాస్టమ్మ గారు కూడా

నారకన్నో మెళకువలను నేర్పించారు. వివాహము కొర్రై నా తల్లిదండ్రులు

ఆలోచించేవారు. క్రీస్తును నమ్మిన వ్యక్తి నాకు కావాలన్నాను.

వివాహము పట్ల నీ ప్రత్యేక చిత్తము చూపించండని దేవునిని కోరాను. ""ప్రభువా

నీ సేవయందు ఆసక్తి కలిగన వ్యక్తిని చూపించండి" అని ప్రార్థించాను. గొప్ప సేటటస్గాని

ఉద్యోగం గాని కోరలేదు. కొన్ని రోజుల తర్వాత ప్రభువు ఎన్నో వాగ్దానాలనిచ్చి

బలపర్చారు.

దివాతీయో 31:6 - ""నీ ముందర్ నడుచువాడు యెహోవా, ఆయన నీకు

తోడై యండును. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. భయపడకు,

విస్మయవెుందకు". అనేక వాక్యాలతో ధైర్యపర్చారు.

కీర్తనలు 13:8 - ""యెహోవా నా పక్షమున కార్యము స్పఘలము చేయును.

యెహోవా కృప నిరంతరముండును. నీ చేతి కార్యములను విడిచిపెటటకుము". మా

సంఘములో పరిచయమయిన ఒక ఆత్మీయు తల్లిగారు హిందా సాంపపదాయాల

నుండి విడుదల పొంది తల్లిదండ్రులు సమ్మతించకపోయిన ధైర్యముగా విశావాసం

కాపాడుకొను వ్యక్తిని పరిచయం చేశారు..

ఆత్మీయు తల్లిగారి పరిచయమును బట్టి ఆయన ఆశయము మేరకు శ్రీనివాసులు

గారు తగిన వరుడని ఎంచి పరిచయము చేసారు. రాతు 2:12. ""యెహోవా నీకు

పపతిపఘలమచ్చును. సంపూరణ బహ�మతినిచ్చు" నన్న వాగ్దానాన్ని నమ్మాను.

హెాపబీ 6:14,15 - ""నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వాదింతను. నిశ్చయముగ

నేను నిన్ను విసతరింతను". అపబహాము ఆ మాట నమ్మి అతడు ఓరుపతో సహించి ఆ

వాగ్దాన పఘలము పొందెను. నా ఆలోచనా సర[ నా తల్లిదండ్రులకు అంతుపటటలేదు.

భాషలు వేరు. రాపషాటలు వేరు. కులాలు వేరు, ఆచారాలు వేరు. క్రీస్తులో యీ

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు108

Photograph from page 66 of Prabhu Keesthu Siluva Saakshulu
పేజీ 66

తేడాలేమ ఉండవని యిద్దరమా నవ్మాము. ప్రభువు మా యిద్దరికి ఇచ్చిన

వాగా�నమేమనగా కీర్తన 118:23.

యిది యెహోవా వలన కలిగినది. అది మన కన్నులకు ఆశ్చర్యము. ఇది

యెహోవా ఏరాపటు చేసిన దినము. దీనియందు మనము ఉత్సహించి

సంతోషించెదము. విశ్వాసుల సమక్షంలో పరిశుద్ధ వివాహము జరిగింది. ఆత్మలో

ఐక్యతలో కొనసాగుతున్నాము. విశావాస జీవితంలో శోధనలైన్నో ఎదురొకన్నాము.

దేవుని తట్టు చూడగా విడిపించగలరనే నమ్మకంతో సాగిపోయాము.

విశ్వాసాన్ని పరీక్షించుట్రై కొన్ని పరీక్షలు ఎదురొకనుట తప్పలేదు. దేవునికి

అసాధ్యవైనదేమ లేదు. 2014లో మొదటి పాపను పొందాము.

ఉద్యోగాలు చేసిననా జీతాలు సరిగాగ పొందలేనందన ఆర్థికంగా చాల యిబ్బందులు

ఎదురొకన్నాము.మా యిద్దరి హృదయాల్లో నెమ్మది కరువయింది. ఉపవాసముండి

ప్రార్థించగా జూలై 31వ తారీఖులోపుగానే ఉద్యోగము వచ్చు కృపనీయమని గోజాడి

ప్రార్థించగా, మా ప్రార్థనల పఘలితంగా దేవుడు క్రొత్త ఉద్యోగము దయ చేయగా

కృతజ్ఞతతో స్తుతించాము. 2017వ సంవత్సరములో రెండవ పాప పుట్టింది. చెన్నై

వదిలి బైంగుళూరు చేరాము. దేవుని సేవ చేయాలన్న ఆశతో కనిపెటాటము. అనేక

వాగ్దానాల ద్వారా మా విశావాస జీవితాన్ని బలపర్చారు. యెషయా గ్ంథదములో నీ

గుడారముల పతాళ్ళను పొడుగు చేయుము. కుడి ఎడమలకు వ్యాపించెదవు. ధైర్యము

పొందగా మరొక వాక్య భాగంతో మాట్లాడారు. జైకర్యా 2:5. ""దానిచుటాట అగ్ని

ప్రాకారముగా ఉందును.

జకర్యా 3:7 - ""నా మార్గములలో నడుచుచు, నేను నీకపపగించిన దానిని

బభపదముగా రగైకొనిన యెడల నీవు నా మందిరము మీద అదికారివై నా ఆవరణములను

కాపాడువాడవగుదువు మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని

నిలుచు భాగ్యము నీకితతును". యిట్టి రీతిగా మా యిద్దరి జీవితాలను నడిపిస్తూ గొప్ప

కృప చూపుచున్నారు. మా సంపూరణ సేవా భారంరకై ప్రార్థించండి. ఆమెన్.

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు109

సాక్ష్యం 18. దేవుడు నన్ను మరణము నుండి తప్పించగలడా అని

దు'ఖములో నుండగా విశావాసులిద్దరు క్రీస్తు చెంతకు

నడిపించగా క్రీస్తు దర్శించి స్వస్థత యిచ్చారు

శ్రీమతి సీయోను కుమారి

జై.ఎస్.ఎవ్. మనిపసీట, విశాఖపట్నము

జీ.ళ.వీ. వీ�అ�ర్తీ�వర,

ఫోన్ : 7702290899

""నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే" - నిర్గమ 15:26

పరిచయం:

దేవుని నామమునకు వందనములు. నా పేరు సీయోను కుమారి. దేవుడు

నా పట్ల చూపిన ప్రేమ ద్వారా అద్భుత సవాస్థా సాక్ష్యం మీకు వివరించాలని

ఆశిస్తున్నాను. 1999 సంవత్సరములో భయంకర బాధ

ఎదురొకన్నాను. నేను మా అత్తగారు భర్త కుటుంబీకులం అంతా

భయంకరమైన విగ్రహారాధన చేసేవారము. ప్రతి దేవుడిని

కొలిచేవారం. అయ్యపపను కొలిచేవారం. ప్రతి దేవాలయంలో

పూజలు పకమంగా చేసే వారము. మేము చాల ధనవంతులు

అని పేరు పొందిన రీతిగా కారు, లారీ, బంగారము సమృద్ధిగా

ఉన్న జీవితాన్ని గడిపాము. కారు యాక్సిడెంటు వల్ల నష్టంతో

పాటు లారీ పోయింది. పకమంగా ఆస్తి అంతా పోగొట్టుకొని

అతి పేద స్థితికి చేరాము. దీనస్థితికి చేరాము. నాకిద్దరు కుమారులు కలాగరు. పెద్ద

బాబుకు 4 సంవత్సరముల వయససు. చిన్నబాబుకు 6 నెలలు వున్నపుడు నాకు

అనారోగ్యం కలిగంది. మేమున్న పరిస్థితులలో బంధువులు స్నేహితులు ఎవరా నా

దగ్గరకు రాలేదు. అనాధలుగా కాలము గడిపాము.

మెడ క్రింద గడడ్ వచ్చి దానికి రంపధము పడింది. వైద్యానికి డబ్బు లేదు.

విశాఖలో రక.జి.హెచ్ ఆసపత్రిలో చూపించాము. ఆ గాయములో రక్తము చీము

ధారగా కారుతా ఉండేది. వైద్యులు పరీక్ష చేసి గండెలో కేన్సరు వుంది చీము

పపకకటైముకలలో రంపధములు ఏరపడి చీము రూపంలో కారిపోతందవ్మా అన్నారు.

రెండవ అభిప్రాయంగా అమెరికన్ ఆసపత్రిలో కూడా చూపించాము. ఆ ఆసపత్రి

వారు చీము రక్తము పసపసివున్ను హైదరాబాదు పంపి పరీక్ష చేయించారు. వైద్య

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు110

పరీక్షల పఘలితాలు తెల్పారు. రెండు స్థలాలలో చెప్పిన రిపోర్ట అన్ని ఒకే పఘలితాలు

తెల్పాయి. కేన్సరు వ్యాధి అన్నారు. ఎముకల మాలుగు చీముగా వస్తుందని ఆపరషను

చేయిసేత నాలుగు లేదా 5 లక్షల సొవ్ము కావాలి. అయిననా జీవించగలదనే నమ్మకం

లేదన్నారు. మా బాధలలో ఓదారుపనిచ్చిన వార లేకపోయారు. అందరూ విడిచిపెటాటరు.

నాకు రకత సంబంధులు చాల మంది వున్ననా మాకు ఒక్క పూట భోజనం పెట్టుటకు

ముందుకు రాలేదు. పబతకుట దుర్బురమని తెలిసాక చాల వేదనతో కుమలి పోయాను.

ఏ దికుక తోచలేదు. చిన్న భడడ్లకు తల్లి లేకపోతే ఎలా జీవిస్తారనే బాధతో చాల

దిగులుపడి ఏడ్చేదానను. ఎన్నో పూజలు చేసాము. ఏ దేవతలన్నా మాట్లాడగలరా

అని ఏడ్చాను.

నేను పబతికి పేరు సంపాదించాలన్న ఆశ లేదు గాని, నా బిడ్డలు అనాధలు

అయిపోతారన్న వేదన వెంబడించేది. గతంలో ఆస్తి వున్నప్పుడు అందరూ వస్తూ

పోతా వుండే వారంతా నా భడడ్లను చూడగలరా? కనీసం నేను పబతకాలి. అవ్మా

అని పిలిసేత నేనున్నాను బాబు అని చెప్పుట్రైనా నేను పబతకాలని చాల ఆశ పడాను.

ఎన్నో కష్టాలు బాధలు తట్టుకొని పబతక గల్గుట అద్భుతమే. మాకు సమీపములో

ఒక అనాధ ఆపశమము ఉండేది. పెద్దబాబు బట్టలన్నీ స్ర్ది వాడిని అకకడపెట్టి వాడి

పోషణ అందరి అనాధలతో జరిగిపోతందని ఆశించి అక్కడ పని చేస్తున్న మాస్టరుగారిని

సంప్రదించాను. ""అవ్మా, తల్లి, తంపడి లేనివారినే చేరచుకోగలము అన్నారు. నేనెలాగు

చనిపోతాను తల్లి లేదని పవాసికొని తీసికొండి అన్నాను. ఒప్పుకోలేదు.

2. మొదటిగా క్రీస్తును పరిచయము చేసిన విశ్వాసులు కలిశారు :

ఒకరోజు యింటింటికీ కరపపతాలను పంచి పెట్టుచూ క్రీస్తు రక్షకుడు సజీవుడు,

మాట్లాడే దేవుడు నమ్మండి. అందరికీ ప్రభువు అని బోధిస్తూ ప్రార్థిస్తూ కరపపతాలు

పంచి పెట్టు యిద్దరు ప్రైస్తవ విశ్వాసులు నా యింటికి వచ్చారు. అప్పటికే పుటైటడు

దు'ఖములో కుమలి ఏడ్చే స్థితిలోనున్నాను. ఆ పత్రిక అందుకుని పపక్కన పెటాటను. నా

జీవితవే ఎకుకవ బాధగా తోచింది. వారు మరలా వెనకికవచ్చి అకాక, ఎందుకేడుస్తున్నావు?

అని అడిగారు. నా పరిస్థితి చెప్పాను. డాకటర్ల రిపోరుట చూడండి. కొన్ని నెలలలో

మరణించగలవని డాక్టు చెప్పారు. నా భడడ్లకు తల్లి లేకుండా పోతందని

ఏడసతున్నానని తెల్పాను.

వారిద్దరూ ఎంతో ప్రేమతో మాట్లాడి క్రీస్తు ప్రభువు మాట్లాడే దేవుడు.

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు111

సవాస�పర్చివాడు. నీవు ప్రార్థిసేత నీతో మాట్లాడి తగిన జవాబునిస్తారని చెప్పి, మాడు

ఆదివారాలు చర్చికి వెళ్ళి ప్రార్థించుకో, ప్రభువా, నీవు మాట్లాడే దేవుడవు, బాధలో

ఆదుకొనే దేవుడవు, సవాస�పరచే దేవుడవు అని యిద్దరు విశ్వాసులు చెప్పారు. నన్ను

పబతికించు, నాతో మాట్లాడు. నిన్నే నమ్ముతాను". యీ రీతిగా ప్రార్థించుకో అని చెప్పి

ప్రయత్నించి చూడకాక అన్నారు. ఏ దేవుడా మాట్లాడలేదు కదా, నమ్మకంగా క్రీస్తు

గార్చి చెప్పారు కదా ! ప్రయత్నించి చూస్తానని నిరణయించుకున్నాను. ఆదివారం

మరలా వారిద్దరూ వచ్చారు. నన్ను చర్చికి తీసుకొని వెళ్ళారు. నీ ఏడుప మందిరములో

దేవుని దగ్గర ఏడవామన్నారు. తప్పక వెళ్తానని తలంచినపుడు ఆ యిద్దరు తమ్ముళ్ళు

నన్ను మందిరానికి తీసుకొని వెళ్ళారు. చప్పట్లు కొట్టి ఆరాధించుట చూచాను. ""ప్రభువా

నా భడడ్లకు తల్లిగా ఉంచు, 2,3 ఆదివారాలు పకమంగా వెళ్ళాను. 3వ ఆదివారం

వెళ్ళాను. నీవు నన్ను జ్ఞాపకం చేసికో అని చాల ఏడ్చి ప్రార్థించి యిల్లు చేరాను.

ఆహారం తినలేక పోయేదాన్ని. గొంతు దగ్గర రంపధం దగ్గర చేయి పట్టుకొని జావగా

చేసికొని నోటిలో పోసికొనే దాన్ని. టీ యిష్టమయినా పతాగితే రంపధం గుండా

కారిపోయేది. చాల నీర్సముగా మారాను.

ఆదివారము మధ్యాహ్నాము మరలా ఏదైనా నాతో మాట్లాడు. రెండు మాటల్లో

ఒక జవాబు కావాలి. నేను పబతకుతానా లేదా? చెప్పండి ప్రభువా అని ఏడ్చాను.

గొప్ప స్వరం వినిపించింది. కాసత భయపడాను. ఏమ వింతైన స్వరం అని ఆశ్చర్యపే

సమయంలో నిర్గమ 15:25 ""కుమారీ నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే" అని

వినిపించింది. ఆ స్వరంలో మాట కాగితంపై పవాసేసాను. నేను మాడు వారాలుగా

వెళ్ళిన చర్చికి వెళ్ళి పాస్టరుగారితో ఆ స్వరం వివరాలు తెల్పాను. నాకు గండెల్లో దడ

వచ్చిందన్నాను. నీవు చనిపోవవ్మా, నీవు పబతకుతావు. దేవుడు చెపుతన్నాడని

అభయమిచ్చారు. నేనిక క్రీస్తునే నమ్ముతానని భర్తతో అత్తగారితో చెప్పాను. నేను

చెప్పిన మాట నా భర్త నాతో నీ దేవుడే నా దేవుడు అన్నారు. యిద్దరమా చర్చికి

వెళూత నవ్ముకున్నాము.

దేవా, యిరుగు పొరుగువారు పుండు తగ్గలేదు. యేసును నవ్మావు

అంటున్నారయయా, పుండు మానపండి. మాట్లాడండి. నిందలు బభరించ లేనన్నాను. 9

రోజులు ఉపవాసం ఉండు. నా శక్తి బలము యిస్తానన్నారు. 8 రోజులు ఉపవాసం

ఉన్నాను. 9వ రోజు వచ్చింది. నీ ఆత్మ నన్ను వదిలి ఉండాలి. నేను అప్పుడే

పబతకగలను. నన్ను పబతికించి జీవమస్తావు. నేను నా మోకాళ్ళు నుండి లేవను

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు112

Photograph from page 68 of Prabhu Keesthu Siluva Saakshulu
పేజీ 68

జవాభవ్వాలని ఏడ్చాను. ఆ రాత్రి ప్రభువు దర్శనమిచ్చారు. ఆకాశము సునాము వలై

కనిపంచింది. ఆకాశము నాలుగు దికుకలుగా విడిపోగా మధ్యలో దిగి వచ్చారు.

సిలువపై రక్తం కారుచూ కనిపంచి ఆ బుటన పవేలితో నా గాయపు రంపధము ముటాటరు.

నా గాయము తగిగంచి నీ దగ్గరకు తీసికో అని ఏడ్చాను.

రో� గొంతు వద్ద గాయమునకు గుడడ్లు కట్టేదాన్ని. రాపతంతా చీము రకతం

కారది. ఆ రోజు తీయగానే రెండు పురుగులు కనిపంచాయి. నేనింకా పబతకగలనా?

చనిపోతే పురుగులు పడతాయంటార. నేను యింత పాపాతయ్మరాలినా? అని ఏడ్చాను.

వెంటనే గుడడ్లు తీయగా రంపధం లేదు. ఆ చేయి తాకిన వేర ఆ రంపధము స్థానంలో

చర్మం రంగు పబ�న్ రంగుగా ఉంటుంది. యేసు నన్ను సవాస�పర్చాడు. నా స్థితిగతి

మార్చాడు. భడడ్లను మంచి సాకళ్ళల్లో చదివించాడు. ఇంజనీర్లు అయయారు. వారి

ద్వారా పోయిన సొవ్ము సంపాదించుకొని దేవుని సేవ చేయిస్తానని తలంచాను.

2014లో దేవుడు దర్శించాడు. నా సేవకునిగా ఉండు. మన తలంపులు వేరు.

దేవుని తలంపులు వేరు. దేవుడు దర్శించి, నేనే నీ భడను చదివించాను. 1 సంవత్సరం

6నెలలో సేవలో చేరాలన్నారు. నాతోనే సాటిగా మాట్లాడారు. ఎవరు చెప్పినా

విననేవెా ! నా కుమారునికి చాల ఉద్యోగాలు వచ్చాయి. చాల ప్రాంతాలలో నుండి

కాల్స వచ్చాయి. చాల జీతమస్తానన్నారు. సేవ చేయకపోతే శిక్ష వస్తుందని భయపడాను.

పెద్దబాబు ఆర్యన్ జోసఫ్ ఆయా ప్రాంతాలలో వాక్య పరిచర్య చేస్తున్నాడు. పిలిచిన

దేవుడు నమ్మదగిన వాడు అని జవాభస్తూ భక్తిగా జీవిస్తున్నాడు. నా భర్త జాన్ గారు

గారడుగా పసక్యూరిటీలో పని చేస్తున్నారు. ఎన్నో యాక్సిడెంట్లు సంభవించినా ఎముకలు

విరిగినా స్వస్థతనిచ్చి బలంగా క్రీస్తును నవ్ముకున్నారు.

దేవుడు నా స్థితిగతులు మార్చాడు. పెద్ద బాబు బైబిలు పటయినింగు రెండు

సంవత్సరాలు చదివి ఇంజనీరుగా పని మానుకొని దైవసేవలో సంపూరణ సమరపణ

చేసికున్నాడు. రెండవబాబు జోనతాను ఇంజనీరుగా ఉద్యోగిగా నున్నాడు. భయంకర

యాక్సిడెంటులో మరణం తప్పించిన దేవుడు సజీవుడు. నేడు కరోనా ఎందరినో

చంేపస్తుంది. నేను చనిపోతానన్నారు. కాని సజీవుడు మాట్లాడి పబతికించాడు. నన్ను

నా కుటుంబాన్ని రక్షించాడు. మీరంతా ఏ సమస్యలో ఉన్నా దేవుని నమ్మండి. దేవుడు

గొప్ప దేవుడు. మంచి దేవుడు. ఆయన ప్రేమను నమ్మండి,సేవించండి. మా

కుటుంబమురకై ప్రార్థించండి. అందరినీ ప్రభువు దీవించు గాక. ఆమెన్.

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు113

↑ పైకి / Back to top